శాసనమండలి చైర్మన్గా గుత్తా… ఎన్నిక లాంఛనమే!
తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనమైంది. నేటితో మండలి చైర్మన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గుత్తా నామినేషన్ను ఏడుగురు మండలి సభ్యులు ప్రతిపాదించారు. గుత్తా ఒక్కరే నామినేషన్ వేశారని మంత్రి ప్రశాంత్రెడ్డి మీడియాకు వివరించారు. కాగా.. 11వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గుత్తాని డిప్యూటీ చైర్మన్ మండలిలో అధికారికంగా ప్రకటిస్తారని ప్రశాంత్రెడ్డివివరించారు.
తెలంగాణ శాసనమండలి చైర్మన్గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఎన్నిక లాంఛనమైంది. నేటితో మండలి చైర్మన్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసింది. గుత్తా నామినేషన్ను ఏడుగురు మండలి సభ్యులు ప్రతిపాదించారు. గుత్తా ఒక్కరే నామినేషన్ వేశారని మంత్రి ప్రశాంత్రెడ్డి మీడియాకు వివరించారు. కాగా.. 11వ తేదీ ఉదయం 11:30 గంటలకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు గుత్తాని డిప్యూటీ చైర్మన్ మండలిలో అధికారికంగా ప్రకటిస్తారని ప్రశాంత్రెడ్డివివరించారు.