మలేషియా జైల్లో మగ్గుతున్న గుంటూరు యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి నరకం..

ఉపాధి కోసం మలేషియా వెళ్లి గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఏజెంట్ మాటలు నమ్మి విమానం ఎక్కిన అతడిని అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. పదవ తరగతి పూర్తి చేసిన నరసింహారావు తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఆ దేశానికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అప్పుచేశాడు. అయితే ఐదు నెలల క్రితం టూరిస్ట్ వీసాతో అక్కడికి వెళ్లిన నరసింహారావు రెండు నెలల పాటు ఓ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పనిచేశాడు. […]

మలేషియా జైల్లో మగ్గుతున్న గుంటూరు యువకుడు.. ఉపాధి కోసం వెళ్లి నరకం..
Follow us

| Edited By:

Updated on: Jul 29, 2019 | 1:42 PM

ఉపాధి కోసం మలేషియా వెళ్లి గుంటూరు జిల్లాకు చెందిన నరసింహారావు ఇబ్బందుల్లో చిక్కుకున్నాడు. ఏజెంట్ మాటలు నమ్మి విమానం ఎక్కిన అతడిని అక్కడి పోలీసులు జైల్లో పెట్టారు. పదవ తరగతి పూర్తి చేసిన నరసింహారావు తండ్రికి ఆసరాగా నిలిచేందుకు ఉపాధి కోసం మలేషియా వెళ్లాడు. ఆ దేశానికి వెళ్లేందుకు లక్ష రూపాయలు అప్పుచేశాడు. అయితే ఐదు నెలల క్రితం టూరిస్ట్ వీసాతో అక్కడికి వెళ్లిన నరసింహారావు రెండు నెలల పాటు ఓ కంపెనీలో ప్యాకింగ్ సెక్షన్‌లో పనిచేశాడు. ఆ తర్వాత అతడిది టూరిస్ట్ వీసా అని తెలుసుకున్న పోలీసులు, అరెస్టు చేసి జైల్లో పెట్టారు. చదువుకునే రోజుల్లో నరసింహారావుకు, సైదారావుతో స్నేహం ఏర్పడింది. వీరిద్దరినీ మలేషియా పంపిస్తానని భీమవరానికి చెందిన ఓ మధ్యవర్తి నమ్మబలికాడు. అతని మాటలు నమ్మి మలేషియా వెళ్లిన నరసింహారావు జైల్లో దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టడంతో తన తల్లిదండ్రులకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పెట్టాడు. దీంతో తమ కుమారుడిని భారత్ కు పంపించాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..