తరుముకొస్తున్న నిసర్గ అలలు

నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి.

తరుముకొస్తున్న నిసర్గ అలలు
Follow us

|

Updated on: Jun 03, 2020 | 3:57 PM

రాకాసి అలలతో నిసర్గ భారత్ వైపు దూసుకొస్తోంది. నిస‌ర్గ తుఫాను ప్ర‌భావంతో ఆరేబియా స‌ముద్రం అల్ల‌క‌ల్లోలంగా మారింది. గుజ‌రాత్‌, మ‌హారాష్ట్ర తీర ప్రాంతాల్లో అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి. తుఫాను నేప‌థ్యంలో అధికారులు ఇప్ప‌టికే అన్ని ర‌కాల జాగ్ర‌త్త చ‌ర్య‌లు చేప‌ట్టారు. 16 ఎన్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను గుజ‌రాత్ తీర ప్రాంతాల్లో మోహ‌రించారు. తీర ప్రాంత గ్రామాల‌కు చెందిన సుమారు 20,000 మందిని సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు. కాకా, గుజ‌రాత్‌లోని ద్వార‌క పుణ్య‌క్షేత్రం వ‌ద్ద అల‌ల ఉధృతి మరింత ఎక్కువ‌గా ఉన్న‌ది. దాదాపు 15 నుంచి 20 అడుగుల ఎత్తులో రాకాసి అల‌లు ఎగిసి ప‌డుతున్నాయి.

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..