హైటెక్సిటీకి గ్రీన్ సిగ్నల్
భాగ్యనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్పేట్ – హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచే ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై అమీర్ పేట నుంచి హైటెక్ సిటీకి సుమారు 18 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్ పేట, మధురానగర్, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి. […]
భాగ్యనగర్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అమీర్పేట్ – హైటెక్ సిటీ మార్గంలో మెట్రో రైలు పరుగులకు ముహూర్తం ఖరారైంది. రేపటి నుంచే ఈ మార్గంలో సేవలు ప్రారంభించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై అమీర్ పేట నుంచి హైటెక్ సిటీకి సుమారు 18 నిమిషాల్లోనే చేరుకోవచ్చు.
ఈ మార్గంలో మొత్తం ఎనిమిది స్టేషన్లు ఉన్నాయి. అమీర్ పేట, మధురానగర్, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ చెక్పోస్టు, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గం చెరువు, హైటెక్ సిటీ స్టేషన్లు ఉన్నాయి. మొత్తం మూడు మెట్రో రైలు కారిడార్లలో 56 కిలోమీటర్ల వరకు మెట్రో సేవలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు.