టీఆర్‌టీ అభ్యర్థులకు తీపికబురు!

టీఆర్‌టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. టీఆర్‌టీ నియామక ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

టీఆర్‌టీ అభ్యర్థులకు తీపికబురు!
Follow us

| Edited By:

Updated on: Jul 06, 2019 | 8:37 PM

టీఆర్‌టీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. టీఆర్‌టీ నియామక ప్రక్రియ వెంటనే పూర్తి చేయాలని విద్యాశాఖను ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు ఇవ్వాలని విద్యాశాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. ఈ నెలాఖరులోగా ఉత్తర్వులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.