జగన్ చేతిలో అమరావతి ఫ్యూచర్..అందిన నిపుణుల నివేదిక
ఏపీ రాజధానిపై అతి త్వరలో సస్పెన్స్ వీడబోతుంది. కేపిటల్తో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దిపై పూర్తి రిపోర్టును జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్కు అంజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్ను కలిశారు. వారు సేకరించిన వివరాలను చూచాయగా వివరించడంతో పాటు నివేదికలో కూలంకషంగా ఉన్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సభ్యులంతా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ.. రాజధానిపై ప్రజల యొక్క అభిప్రాయాలను, […]
ఏపీ రాజధానిపై అతి త్వరలో సస్పెన్స్ వీడబోతుంది. కేపిటల్తో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్దిపై పూర్తి రిపోర్టును జీఎన్ రావు కమిటీ, సీఎం జగన్కు అంజేసింది. తాడేపల్లిలోని సీఎం నివాసంలో..కమిటీ సభ్యులు జగన్ను కలిశారు. వారు సేకరించిన వివరాలను చూచాయగా వివరించడంతో పాటు నివేదికలో కూలంకషంగా ఉన్నట్లు తెలిపారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు నేతృత్వంలోని కమిటీ సభ్యులంతా సీఎంను కలిసిన వారిలో ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించిన కమిటీ.. రాజధానిపై ప్రజల యొక్క అభిప్రాయాలను, అభ్యంతరాలను తెలుసుకుంది.