టీఆర్‌ఎస్‌ బోణి..రెండు చోట్ల విజయం..పలుచోట్ల బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ వార్‌

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడ, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టుగూడలో..

టీఆర్‌ఎస్‌ బోణి..రెండు చోట్ల విజయం..పలుచోట్ల బీజేపీ వర్సెస్‌ టీఆర్‌ఎస్‌ వార్‌
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 04, 2020 | 12:51 PM

గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ బోణీ కొట్టింది. రెండు స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టగూడ, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ విజయం సాధించింది. మెట్టుగూడలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాసురి సునిత గెలుపొందారు. అటు, యూసుఫ్‌గూడలో టీఆర్ఎస్ అభ్యర్థి రాజ్ కుమార్ పటేల్ ఘన విజయం సాధించారు. అయితే ఎంత మెజార్టీతో గెలుపొందారనే దానిపై అధికారికంగా ఎన్నికల అధికారులు ఇంకా ప్రకటించలేదు. మరోవైపు, మచ్చబోల్లారంలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పోటాపోటీ వార్‌ నెలకొంది.