ఎంఐఎం ఖాతాలో ఆ రెండు స్థానాలు..క్షణం క్షణం మారుతున్న సమీకరణాలు..
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి... గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ఖాతాలో స్థానాలను దక్కించుకుంది. తొలుత బోణికొట్టిన..
దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి… గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం ఖాతాలో స్థానాలను దక్కించుకుంది. తొలుత బోణికొట్టిన మెహిదీపట్నం డివిజన్ నుంచి ఎంఐఎం అభ్యర్థి మాజిద్ హుస్సేన్ విజయం సాధించారు..రెండో స్థానం డబిర్పురాలోనూ ఎంఐఎం అభ్యర్థి విజయం సాధించారు. దబీర్పూర నుంచి హుస్సేన్ ఖాన్ పోటీచేశారు. మొత్తానికి గ్రేటర్లో రెండు స్థానాలను ఎంఐఎం కైవసం చేసుకుంది.