GHMC Election Results 2020: అంబర్పేట ఇండోర్ స్టేడియం వద్ద ఉద్రిక్తత.. ఎంఐఎం ఎంబీటీ నేతల మధ్య వాగ్వాదం
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబర్పేట ఇండోర్ స్టేడియం వద్ద ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంబర్పేట ఇండోర్ స్టేడియం వద్ద ఎంఐఎం, ఎంబీటీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో రభస.. ఐదవ రోజూ కొనసాగిన సస్పెన్షన్ల పర్వం.. 10 మంది టీడీపీ సభ్యులపై వేటు..