<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/snake-milk-myth-science-spiritual-scientific-facts-behind-the-popular-belief-1815528.html</loc><lastmod>2026-05-13T11:41:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వరకు, ప్రజలు పాములకు పాలు పోసి వాటిని దేవతల్లాగా  పూజించడం మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఈ ఆచారం ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకుపోయింది. ఇక నాగ పంచమి, నాగుల చవితి రోజున  పాములు పట్టేవారి వద్దకు వెళ్లి మరి వాటికీ గుడ్లు,  పాలు ఇచ్చి వస్తారు. ఇది ఈ రోజుకి కూడా కొనసాగుతూ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదొక సాంప్రదాయ పూజా విధానంలాగా అయిపోయింది. అయితే, ఇక్కడే అతి భయంకర నిజాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే మీరు కూడా 
ఆశ్చర్యపోతారు. మీరు పోస్తున్న పాలు పాములు నిజంగా తాగుతున్నాయా? ఈ ఆధ్యాత్మిక నమ్మకం వెనుక శాస్త్రీయ  విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన, మీరు భక్తితో పోసిన పాలు వాటి ప్రాణాలకే ప్రమాదమని చాలా మందికి తెలీడం లేదు. ఇదే నిజం  వాస్తవం అయితే, వీటికి   బలవంతంగా తాగిస్తే, అవి ఊపిరితిత్తులలోకి వెళ్లి  ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇంకా ఒక్కోసారి ఇవి మరణానికి కూడా  దారితీస్తుందని  నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని అధ్యయనాల ప్రకారం, క్షీరదాలు పాలు తాగగలవు,  జీర్ణం చేసుకోగలవు కూడా అయితే ఈ పాములు సరీసృపాలు. వాటి శరీరంలో తాగిన  పాలను  జీర్ణం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. ఇంకా ఈ పాలలో ఉండే కొన్ని పదర్దాలు జీర్ణం చేసే ఎంజైమ్‌లు పాముల్లో అసలు ఉండవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-2.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/zodiac-signs-who-should-avoid-gold-astrological-warnings-for-financial-and-health-woes-1814835.html</loc><lastmod>2026-05-13T11:08:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుంది. వారు బంగారం ధరించడం వలన సంపద వృద్ధి చెందడం, ఆర్థికంగా బలపడటం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం బంగారం హాని చేసే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా బంగారు నగలు ధరించడం వలన కొందరు చాలా కష్టాలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి బంగారు లోహం కలిసి రాదు. అందువలన వీరు బంగారం ధరించకపోవడమే మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఈ రాశి వారిని శని దేవుడు పాలిస్తాడు, ఈయనకు బంగారు లోహం నచ్చదంట అంతే కాకుండా బంగారం సూర్య, గురు గ్రహాలతో ముడి పడి ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కుంభ రాశి వారు బంగారం ధరించకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : అలాగే వృశ్చిక రాశి వారికి కూడా బంగారం కలిసి రాదంట, వీరు ధరించడమే కాదు కొనుగోలు చేసినా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వారు బంగారం ధరించడం లేదా కొనుగోలు చేయడం చేయకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభరాశి వారు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం, ధరించడం మంచిది కాదు, వీరు బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా వీరు బంగారానికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో ఎక్కువగా నష్టాలే చవిచూస్తారు, ధరించడం వలన కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి కూడా అస్సలే బంగారం కలిసి రాదు, ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేయడం, ధరించడం చేయకూడదు. నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jai-hanuman-is-unstoppable-stunning-artwork-on-a-pencil-lid-1815537.html</loc><lastmod>2026-05-13T10:19:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pencil lid art ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏలూరు: ఒక రూపాన్ని అనంతంగా చూస్తే ఎంత మంత్ర ముగ్దులు అవుతామో అదే రూపాన్ని సూక్ష్మంగా చూస్తే ఆశ్చర్య పోవటం తప్పదు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే అదే విగ్రహాన్ని సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ లిడ్‌పై చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచం ఎంత వేగంగా ఆధునిక సాంకేతికత వైపు పరుగులు తీస్తున్నా… చేతివృత్తి కళలకు ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా సూక్ష్మ కళారూపాలు అంటే చిన్న పరిమాణంలో అద్భుతమైన భావాలను ప్రతిబింబించే కళ. కంటికి కనిపించడానికి కూడా కష్టంగా ఉండే వస్తువులపై అద్భుత శిల్పాలను చెక్కడం సూక్ష్మ కళాకారుల ప్రతిభకు నిదర్శనం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి అరుదైన కళల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం రుస్తుంబాధకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన కళా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman2.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ జయంతి సందర్భంగా పెన్సిల్ లిడ్‌పై హనుమంతుని ప్రతిమను సూక్ష్మ రూపంలో రూపొందించి భక్తి భావాన్ని కళతో మేళవించారు. ఎటువంటి ప్రత్యేక సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా కేవలం రెండు గంటల వ్యవధిలో ఈ ప్రతిమను చెక్కడం విశేషం. ఈ కళాఖండం పొడవు 12 మిల్లీమీటర్లు, వెడల్పు 8 మిల్లీమీటర్లుగా ఉండగా, చిన్న పెన్సిల్ లీడ్‌పై హనుమంతుని ఆకృతిని స్పష్టంగా తీర్చిదిద్దడం చూసిన వారిని అబ్బురపరుస్తోంది. ఇంత చిన్న పరిమాణంలో కళను ఆవిష్కరించడానికి అపారమైన ఓపిక, ఏకాగ్రత, నైపుణ్యం అవసరమని కళాభిమానులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman3.jpg</image:loc><image:caption><![CDATA[ సూక్ష్మ కళారూపాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు… భారతీయ సాంప్రదాయ కళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కూడా నిలుస్తున్నాయి. పెన్సిల్ లిడ్, బియ్యం గింజలు,  చాక్‌పీస్ మొనలు వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలు రూపొందించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం కళాఖండం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన విజయ మోహన్, తన సూక్ష్మ కళా ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాఖండం భక్తి, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ అద్భుత కళాఖండాన్ని చూసిన స్థానికులు, కళాభిమానులు, యువ కళాకారులు విజయ మోహన్ ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-sorakaya-garelu-a-healthy-traditional-snack-for-working-women-and-elderly-people-1815401.html</loc><lastmod>2026-05-13T09:52:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sorakaya Garelu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరి స్టైల్‌లో సొరకాయ గారెలు ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. అయితే, వీటిని ఉదయం కన్నా  సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా  బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా అవుతాయి. అయితే, వీటిని ఈ గారెలను మిర్చి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే టెస్ట్ మరింత బావుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ గారెలు రెసిపీకి కావాల్సిన పదార్దాలు: రెండు కప్పులు సొరకాయ తురుము, ఒక కప్పు మినప్పప్పు , రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, అర కప్పు నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ గారెలు రెసిపీ తయారీ విధానం: ముందుగా మినప్పప్పును కనీసం 6  గంటలు నానబెట్టి , ఆ తరవాత నీటిని మొత్తాన్ని  వంపేసి కొద్దీ నీరు పోసి, మెత్తగా రుబ్బుకోవాలి అయితే, మరి పేస్ట్ లాగా చేయకండి.  వాటితో పాటు సొరకాయ తురుమును కూడా వేసి  మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవసరమైతే  దీనిలో నీరు కూడా వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ గారెలను ఇలా వేయించుకోవాలి : గ్రైండ్ చేసిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు,  పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్ , కరివేపాకు, కొత్తిమీర,  రుచికి సరిపడా ఉప్పు కూడా  వేసి బాగా కలపాలి. ఇంకా గారెలు తినడానికి మంచిగా ఉండేందుకు  బియ్యపు పిండిని దీనిలో కలుపుకోవాలి.  పాన్ లో ఆయిల్ వేసి నూనె వేసి గారెల్లా చేసి వీటిని బాగా  వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గారెలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ గారెలను పొలంలో పండిన సొరకాయలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఒంట్లో వేడి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇంకా సొరకాయ బాడీకి చలువ చేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rtc-bus-reaches-adilabad-tribal-villages-after-32-years-ending-decades-of-travel-struggles-1815497.html</loc><lastmod>2026-05-13T09:10:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bus ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus-1.jpg</image:loc><image:caption><![CDATA[ అడవుల జిల్లా ఆదిలాబాద్.. రాష్ట్ర రాజధాని హైదరబాద్ నుండి విసిరేసినట్టుగా మహారాష్ట్ర సరిహద్దున ఉండే అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిన జిల్లా. ఈ జిల్లాలోని గ్రామాలు , గూడాల అభివృద్ది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. సమీప మండల కేంద్రం నుండి గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికి కొన్ని ఊర్లకు దారే లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus-2.jpg</image:loc><image:caption><![CDATA[ దారున్నా రాకపోకలు సాగించేందుకు ప్రైవేట్ వాహనాలు‌ తప్ప ఆర్టీసీ బస్ రానే రాదు. మా ఊరికి ఒక్క సారైనా ఆర్టీసీ బస్ రాకుండా పోతుందా.. ఆ బస్ లో ప్రయాణం చేయకుండా పోతామా అని ఓ మండలంలోని ఆ మూడు గ్రామాలు మూడు దశాబ్దాలుగా కలలు కన్నాయి. ఆర్టీసీ బస్ కోసం పోరాటాలు సైతం చేశాయి. 32 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. మూడు దశాబ్దాల తర్వాత తమ ఊర్లకు ఆర్టీసీ బస్ రావడంతో ఆ మూడు గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గిరిగామ్, లీమ్గూడ, అట్నాంగూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయమై అధ్వానంగా మారడంతో 1994 నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రోజు నుండి తమ గ్రామ రహదారిని బాగు చేయాలని అదికారులకు మొర పెట్టుకుంటూ వస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎట్టకేలకు గతేడాది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2 కోట్ల నిధులతో కుచులాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గిరిగామ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల సర్పంచి ఉత్తం, మార్కెట్ డైరె క్టర్ ధనుంజయ్ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారులకు సమస్యను వివరించారు. ఆర్టీసీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి సుంకిడి, కుచులాపూర్ ఎక్స్ రోడ్డు మీదుగా గిరిగామ్, లీమ్గూడ, అట్నాం గూడ గ్రామాలకు బస్సు సేవలను ప్రారంభించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad-3.jpg</image:loc><image:caption><![CDATA[ 32 ఏళ్ల తర్వాత తమ గ్రామాలకు బస్సు రావడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బస్సుకు పూజ చేసి, కండక్టర్, డ్రైవర్ ను పూల మాలలు, సాలువాలతో సన్మానించారు. 1964 కు ముందటి ఆర్టీసీ బస్ అనుభవాలను ఈనాటి తరంతో పంచుకున్నారు ఆ మూడు గ్రామాల వృద్దులు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/investment-doubling-guide-master-the-rule-of-72-for-smart-financial-planning-1815442.html</loc><lastmod>2026-05-13T08:56:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rule-of-72.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rule Of 72 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికీ నా డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందా? అనే సందేహం ఉంటుంది. దీనికి సులభంగా సమాధానం చెప్పే గణిత సూత్రమే రూల్ ఆఫ్ 72. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి నిపుణులు ఉపయోగించే ఈ నియమం ద్వారా, పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో సులభంగా అంచనా వేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సూత్రం ప్రకారం.. 72 అనే సంఖ్యను పెట్టుబడిపై లభించే వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తే, ఆ పెట్టుబడి రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్య తెలుస్తుంది. ఉదాహరణకు ఎవరైనా రూ.5 లక్షలను సంవత్సరానికి 8 శాతం వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే, 72 ÷ 8 = 9. అంటే ఆ డబ్బు సుమారు 9 సంవత్సరాల్లో రూ.10 లక్షలకు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదేవిధంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో 4 శాతం వడ్డీ వస్తే 72 ÷ 4 = 18. అంటే డబ్బు రెట్టింపు కావడానికి 18 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు సంవత్సరానికి 12 నుంచి 13 శాతం రాబడులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్లు లేదా ఈక్విటీ పెట్టుబడుల్లో డబ్బు సుమారు 5 నుంచి 6 సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-7-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో రాబడులు స్థిరంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్‌లలో లాభాలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు వంటి స్థిర వడ్డీ పథకాలలో ఈ లెక్కింపు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-8-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక ప్రణాళికలో రూల్ ఆఫ్ 72 ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పదవీ విరమణ కోసం పొదుపు చేయడం, పిల్లల చదువు, సొంత ఇల్లు కొనుగోలు, భవిష్యత్ ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టే వారు తమ లక్ష్యాలను అంచనా వేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక వడ్డీ రేటు ఉన్న పెట్టుబడులు డబ్బును వేగంగా పెంచుతాయి. కానీ అధిక రాబడులతో పాటు రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే పెట్టుబడులు పెట్టే ముందు రిస్క్, రాబడులు, కాలపరిమితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. సాధారణ గణిత సూత్రంలా కనిపించే రూల్ ఆఫ్ 72, పెట్టుబడిదారులకు తమ డబ్బు భవిష్యత్తు ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/karthika-deepam-fame-shobha-shetty-launches-designer-studio-with-her-boy-friend-yashwant-1815473.html</loc><lastmod>2026-05-13T08:49:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shobha Shetty ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-news.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు బుల్లితెరపై &#039;కార్తీక దీపం&#039; సీరియల్ ద్వారా &#039;మోనిత&#039;గా ఇంటింటి గుర్తింపు తెచ్చుకున్న నటి శోభా శెట్టి, తాజాగా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతూ ఆమె &#039;శోభా శెట్టి డిజైనర్ స్టూడియోస్&#039;ను ప్రారంభించారు. ఈ శుభ సందర్భంలో తన ప్రియుడు యశ్వంత్‌తో కలిసి ఆమె స్టూడియోలో అడుగుపెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది శోభా శెట్టి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-clicks.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం పట్ల అభిమానులు, పలువురు బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-latest.jpg</image:loc><image:caption><![CDATA[ కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత &#039;అష్టాచెమ్మా&#039;, &#039;కార్తీక దీపం&#039; వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా &#039;కార్తీక దీపం&#039;లో మోనిత పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత &#039;బిగ్‌బాస్ తెలుగు 7&#039;లో కంటెస్టెంట్‌గా పాల్గొని &#039;ఫైర్ బ్రాండ్&#039;గా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొన్న అతికొద్ది మంది కంటెస్టెంట్లలో ఆమె ఒకరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;కార్తీక దీపం&#039; సీరియల్‌లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో శోభా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగి రెండేళ్లు దాటినా, పెళ్లి గురించి స్పష్టత లేకపోవడంతో అభిమానులు తరచూ వారిని అడుగుతూనే ఉంటారు. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరూ కలిసి డిజైనర్ స్టూడియోను ప్రారంభించడంతో, ఈ జంట కెరీర్‌పరంగా కూడా ఒకరికొకరు తోడుగా ఉంటున్నారని అర్థమవుతోంది. నటనను వదిలేస్తున్నారంటూ వస్తున్న గాసిప్స్‌ను శోభా గతంలోనే ఖండించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది ఏమైనా, నటిగా రాణిస్తూనే వ్యాపారవేత్తగా శోభా శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు, వ్యాపారం విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. శోభా శెట్టి కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ. బెంగళూరులో ఎం.ఎస్సీ పూర్తి చేసిన తర్వాత, ఆమె మోడలింగ్ రంగం వైపు మొగ్గు చూపారు. కన్నడ సీరియల్ &#039;అగ్నిసాక్షి&#039;తో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగులో &#039;అష్టాచెమ్మా&#039; సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సీరియల్ మాత్రం &#039;కార్తీక దీపం&#039;. ఇందులో మోనిత అనే నెగటివ్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/achanta-madanagopala-swamy-temple-a-fort-like-ancient-shrine-showcasing-16th-century-royal-heritage-1815458.html</loc><lastmod>2026-05-13T08:32:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-4-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Temple 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-8.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆధ్యాత్మిక సొబగులకు, పురాతన కట్టడాలకు సాక్ష్యంగా నిలిచే అరుదైన ఆలయాల్లో ఆచంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మదనగోపాలస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు అది ఒక దేవాలయమా లేక శత్రుదుర్భేద్యమైన ఒక చారిత్రక కోటనా అనే సందేహం కలగక మానదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ సామాన్యమైన దేవాలయ నిర్మాణాలకు భిన్నంగా, చుట్టూ భారీ ద్వారాలు, ఎత్తైన అరుగులు, పటిష్టమైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం ఒక చిన్నపాటి కోటను తలపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. 16వ శతాబ్దపు మొఘలూరు రాజవంశీయుల చారిత్రక వారసత్వం. ఈ అద్భుత కట్టడానికి వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం, 16వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొఘలూరు రాజవంశీయులు ఈ మదనగోపాలస్వామిని తమ ఇష్టదైవంగా కొలిచినట్లు తెలుస్తోంది. ఆనాటి రాజుల శిల్పకళా అభిరుచికి, నిర్మాణ కౌశలానికి ఈ ఆలయమే సజీవ సాక్ష్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ దేవాలయ ముఖద్వారం నుండి గర్భాలయం వరకు సాగే ప్రతి నిర్మాణంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఇక్కడ కొలువై ఉన్న రుక్మిణి, సత్యభామ సమేత మదనగోపాలస్వామి శిలా విగ్రహాలు అత్యంత నయన మనోహరంగా ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆలయం కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా, ఏటా జరిగే ఉత్సవాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల సమయంలో ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/god.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఈ మదనగోపాలస్వామి ఆలయం పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆధునిక కాలంలోనూ తన ప్రాచీన వైభవాన్ని కోల్పోకుండా, చరిత్రను మరియు భక్తిని మేళవించిన ఈ క్షేత్రం నేటి తరానికి ఆనాటి రాజుల వైభవాన్ని, సంస్కృతిని పరిచయం చేస్తోంది. అటు చరిత్రకారులను, ఇటు భక్తులను ఏకకాలంలో ఆకట్టుకుంటున్న ఈ &#039;కోవెల కోట&#039; ఆచంట గ్రామానికే ఒక మణిహారంగా నిలుస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/add-just-one-bay-leaf-while-cooking-rice-the-health-benefits-will-shock-you-1815400.html</loc><lastmod>2026-05-13T08:03:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bay Leaves In Rice ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన భారతీయ వంటగదిలో పోపు డబ్బాలో తప్పనిసరిగా ఉండే దినుసులలో బిర్యానీ ఆకు ఒకటి. కేవలం బిర్యానీలు, పులావ్‌లలో సువాసన కోసమే దీన్ని వాడుతామని చాలామంది అనుకుంటారు. కానీ, సాధారణ అన్నం వండేటప్పుడు కూడా బిర్యానీ ఆకును వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియకు అమృతం: బియ్యం వండినప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్లు కొంతమందికి అజీర్తి లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల అందులోని రసాయన సమ్మేళనాలు అన్నంతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని: బిర్యానీ ఆకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, ఐరన్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అన్నం వండేటప్పుడు ఆకులోని పోషకాలు అన్నానికి పట్టి, మనం తినే ఆహారాన్ని మరింత పోషకవంతంగా మారుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహ నియంత్రణ: ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి బిర్యానీ ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అన్నంలో దీన్ని చేర్చడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు: బిర్యానీ ఆకులో రుటిన్ మరియు కెఫిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెలోని రక్తనాళాల గోడలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, దీనిలోని సుగంధ తైలాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ Bay Leaves In Rice ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/silver-naga-abharanam-weighing-2-610-kg-donated-to-srisailam-temple-by-madanapalle-family-1815417.html</loc><lastmod>2026-05-13T07:59:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Naga Abharanam 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఇప్పటి వరకు ఎన్నో ఆభరణాలను చూసాము. అయితే, ఇది వాటి కన్నా చాలా విలువైనది. శ్రీశైలం మల్లన్నకు ఐదు శిరస్సులతో కూడిన  నాగాభరణం మీరు ఒకసారి చూస్తే.. కళ్ళకు అతుకోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-2.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళంఅందించారు. ఐదు శిరస్సులతో కూడిన నాగాభరణం 2 కేజీల 610 గ్రాములు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగాభరణాన్ని విరాళంగా అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-4.jpg</image:loc><image:caption><![CDATA[ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి ఈరోజు వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదు శిరస్సులు గల వెండి నాగాభరణం బరువు 2 కేజీల 610 గ్రామలు. ఈ నాగాభరణాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకులకు అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రధాన అర్చకులు విజయ స్వామి,గంటి రాధాకృష్ణ, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి,టెంపుల్ ఇన్స్పెక్టర్  మల్లికార్జున,ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. నాగాభరణాన్ని అందజేసిన దాతకు దేవస్థానం రసీదు వేదఆశీర్వచనం శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు ప్రసాదాలతో దాతను టెంపుల్ గంజి రవి,కే మల్లికార్జున  సత్కరించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/summer-superfoods-mango-vs-watermelon-which-is-best-for-keeping-the-body-cool-in-summer-1815390.html</loc><lastmod>2026-05-13T07:08:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-which-is-best.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango Vs Watermelon Which Is Best ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-4.jpg</image:loc><image:caption><![CDATA[ హైడ్రేషన్: సమ్మర్‌లో అధిక వేడి వల్ల మనం త్వరగా నీరసించి పోతాం. ఈ సమయంలో మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.ఈ క్రమంలో శరీరానికి నీటిని అందించే విషయంలో పుచ్చకాయ మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో సుమారు 90 శాతం నీరు ఉంటుంది, ఇది ఎండకాలంలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. మామిడి పండులో నీటి శాతం తక్కువగా ఉండి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. తక్షణ ఉపశమనం, చలువ కోసం పుచ్చకాయ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-3.jpg</image:loc><image:caption><![CDATA[ శక్తి, పోషక విలువలు: మామిడి పండులో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో విటమిన్ A, C మెండుగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మరోవైపు, పుచ్చకాయ చాలా తేలికగా ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియపై ప్రభావం: ఈ రెండు పండ్ల జీర్ణక్రియ తీరు వేర్వేరుగా ఉంటుంది. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది అలాగే కడుపుకు తేలికగా అనిపిస్తుంది. ఇది తిన్న వెంటనే ఎటువంటి భారంగా అనిపించదు. కానీ మామిడి పండు తిన్నప్పుడు అది కొంచెం భారంగా అనిపించవచ్చు. అందుకే వేసవిలో జీర్ణక్రియ సాఫీగా ఉండాలంటే పుచ్చకాయ ఒక మంచి ఎంపిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-1.jpg</image:loc><image:caption><![CDATA[ మితంగా తినడం: అయితే మామిడి పండు రుచిగా, పోషకదాయకంగా ఉన్నప్పటికీ, వేసవిలో దీనిని అతిగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతమందిలో అసౌకర్యాన్ని కలిగించ్చ వచ్చని..అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకోవడం, పగటిపూట మాత్రమే తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ తాజాగా ఉన్నప్పుడు మాత్రమే దానిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన పండును ఎంచుకోవడం: ఈ రెండు పండ్లు మన శరీరంలో వేడి తగ్గించగలవు. అయితే రెండింటిలో ఏది ఉత్తమమైనది అనేది మాత్రం మీ అవసరాన్ని బట్టి మారుతుంది. మీకు కేవలం దాహం తీరాలి, శరీరం చల్లబడాలి అంటే పుచ్చకాయను ఎంచుకోండి. ఒకవేళ మీకు శక్తి కావాలి, కడుపు నిండుగా ఉండాలి అనుకుంటే మామిడి పండును ఎంచుకోండి. ఈ రెండింటి ప్రయోజనాలను అర్థం చేసుకుని తీసుకోవడం ద్వారా వేసవిని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jonna-sangati-recipe-traditional-cooling-millet-meal-that-may-help-reduce-body-heat-and-urinary-problems-1815378.html</loc><lastmod>2026-05-13T06:59:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Sangati Buvva 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి బువ్వ రెసిపీకి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి,  అర కప్పు బియ్యం,  5 కప్పుల నీరు, ఇంకా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. అయితే బియ్యం బాగా మెత్తగా ఉడికించాలి.  అయితే, మీడియం మంటపై ఉడికిస్తే ఈ సంకటి బువ్వ మంచి  రుచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-2.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి బువ్వ రెసిపీ తయారీ విధానం : ముందుగా అర కప్పు బియ్యాన్ని తీసుకుని దానిని బాగా  కడిగి కుక్కర్‌లో కానీ ఒక పాత్రలో కానీ దీనిని వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. సంకటి బువ్వ రుచిగా ఉండాలంటే  బియ్యం బాగా ఉడకానివ్వాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొద్దీ సేపు అయ్యాక దీనిలో జొన్న పిండిని కూడా వేసి కొద్దికొద్దిగా కలుపుతూ.. ఆలాగే ఇంకో చేతితో గరిటే లేదా కర్రతో మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి. లేదంటే పిండి  ఉండలు ఉండలుగా అయ్యే  అవకాశం ఉంది.  ఇంకా పిండి వేశాక దీని మీద మూతపెట్టి కనీసం 15 నిమిషాలు పాటు మీడియం  మంటపై  దీనిని బాగా ఉడికించాలి. ఈ సమయంలో పిండి ఉడికి  ముద్దలాగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-4.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి వీటితో తింటే ఆ టేస్ట్ చాలా వేరు : నాటుకోడి పులుసుతో జొన్న సంకటి బువ్వ తింటే  మంచి టేస్ట్ ఉంటుంది పల్లెటూరిలో ఇది కదా అసలైన రుచి అంటూ లాగిస్తారు.  ఇంకా దీనిని కారం స్పైసీ చేపల పులుసుతో తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇక వెజ్ వాళ్ళు  పెరుగు, ఉల్లిపాయతో  తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా  వేసవిలో   పల్లీలు లేదా గోంగూర పచ్చడితో తిన్నా కూడా మామూలు రుచి ఉండదు అంత బావుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బువ్వ వలన ఎన్నో లాభాలు : ఈ జొన్న సంగటి బువ్వ తినడం వలన వేసవిలో బాడీకి చలువ చేస్తుంది.  ఇంకా ఈ జొన్నలు విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళ శరీరంలో వేడిని తగ్గించి లోపల మొత్తం కూల్ కూల్ చేస్తాయి. బరువును తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన  ఆకలి వేయకుండా చేస్తుంది. ఇంకా ఇది జీర్ణ క్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది ఇంకా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chintha-chiguru-egg-curry-recipe-a-traditional-andhra-dish-that-may-support-liver-health-naturally-1815337.html</loc><lastmod>2026-05-13T06:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chinta Chiguru Egg ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్దాలు :  4 గుడ్లు, రెండు కప్పుల చింత చిగురు, మూడు ఉల్లిపాయలు,  రెండు టమాటాలు,  నాలుగు పచ్చిమిర్చి 4,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 10 కరివేపాకు,   కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్స్  నూనె, రుచికి సరిపడా  ఉప్పును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్లను ఇలా ఉడికించుకోవాలి : ముందుగా కోడి గుడ్లను తీసుకుని వాటిని బాగా ఉడికించి పొట్టు కూడా తీసి పక్కన  పెట్టుకోవాలి. ఇంకా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయిన తర్వాత  అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఆకులు కుడా దీనిలో వేసి బాగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ మిశ్రమాన్నిఇలా వేయించుకోవాలి : ఆ తర్వాత ఈ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు ,  నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.  ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీనిలో రెండు టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు  వీటిని బాగా ఉడికించాలి.  ఇవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా డైనిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చివర్లో మొత్తం ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి 10 నిమిషాల పాటు మూతపెట్టి వీటిని  బాగా ఉడికించాలి. అయితే, చిగురు మెత్తబడితే టేస్ట్ మంచిగా ఉంటుంది.  ఉడికించిన ఈ గుడ్లను కూరలో వేసి  కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇంకా దీనిలో  కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్  చేసి కిందకు దించి వడ్డీంచుకుని తినడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/atukulu-pesarla-upma-recipe-a-powerful-cooling-breakfast-that-keeps-you-energetic-all-day-1815323.html</loc><lastmod>2026-05-13T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma.jpg</image:loc>
					<image:title><![CDATA[ Atukula Pesarla Upma ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-1.jpg</image:loc><image:caption><![CDATA[ అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల అటుకులు, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు 
ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి,  ఒక చిన్న అల్లం,  కొద్దిగా కరివేపాకు,  అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, 10 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా నీరు కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-2.jpg</image:loc><image:caption><![CDATA[ అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం :  ముందుగా అటుకులను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 10 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత ఎక్కువ నానబెడితే అటుకులు అంత మెత్తగా అవుతాయి కాబట్టి, మరి ఎక్కువ సేపు ఉంచకండి. 
ఆ తర్వాత పెసరపప్పును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-3.jpg</image:loc><image:caption><![CDATA[ పెసరపప్పును ఇలా వేయించుకోవాలి :  అర కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో బాగా  ఉడికించాలి. అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికిస్తే చాలు. మళ్ళీ ఇంకో పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా వేసి అది బాగా వేడి అయినా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోకి వేయాలి. అవి రంగు మారిన తర్వాత దీనిలో శనగపప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యి కూడా దీనిలో వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా దీనిలో వేయాలి. అవి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్మా ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా ఉడికించిన  పెసరపప్పును తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేసి, కొద్దీ సేపటి తర్వాత అటుకులు కూడావేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో రెండు,  మూడు స్పూన్లు నీరు చల్లి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/jabardasth-fame-praveen-kadem-vamshitha-haldi-ceremony-photos-goes-viral-1815235.html</loc><lastmod>2026-05-12T21:01:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jabardasth Praveen ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2.jpg</image:loc><image:caption><![CDATA[ జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.  ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో అతని వివాహం  జరిగింది.  ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్ గా  ఓ గుడిలో ప్రవీణ్- వంశితల పెళ్లి జరిగిందని తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ప్రవీణ్- వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రవీణ్- వంశిత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికీ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ప్రవీణ భార్య వంశిత తమ హల్దీ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కొత్త జంట చూడముచ్చటగా ఉందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రవీణ్- వంశితలు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో  కూడా పలు ఈవెంట్లలో  కలసి కనిపించారీ లవ్ బర్డ్స్.
ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారని సమాచారం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-4.jpg</image:loc><image:caption><![CDATA[ కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/top-up-loan-guide-get-fast-funds-for-emergencies-with-low-interest-1815259.html</loc><lastmod>2026-05-12T20:46:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Currency ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/salary.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యవసర ఖర్చులు, ఇంటి మరమ్మతులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు లేదా వ్యాపార విస్తరణ వంటి పరిస్థితుల్లో చాలా మందికి అదనపు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో కొత్త రుణం కోసం తిరిగి దరఖాస్తు చేయడం కంటే, ఇప్పటికే తీసుకున్న రుణంపైనే టాప్-అప్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. తక్కువ వడ్డీ, వేగవంతమైన ఆమోదం కారణంగా ఈ రుణాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-copy-4.jpg</image:loc><image:caption><![CDATA[ టాప్-అప్ లోన్ అంటే ఇప్పటికే హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఇతర రుణం తీసుకుని, సమయానికి ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అదనంగా ఇచ్చే రుణం. ఇది కొత్త రుణం కాకుండా, ప్రస్తుత రుణానికి అనుబంధంగా ఉంటుంది. ముఖ్యంగా రుణగ్రహీత గత చెల్లింపుల్లో ఎలాంటి డిఫాల్ట్ చేయకపోతే, బ్యాంకులు సులభంగా ఈ సౌకర్యాన్ని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-6-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ టాప్-అప్ రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు రుణగ్రహీత చెల్లింపు చరిత్ర, ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, ప్రస్తుత బకాయి వంటి అంశాలను పరిశీలిస్తాయి. ఇప్పటికే కస్టమర్ వివరాలు తమ వద్ద ఉండటం వల్ల ఆమోద ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ రుణాన్ని కూడా ఈఎంఐల రూపంలోనే తిరిగి చెల్లించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-india-copy.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం అసురక్షిత వ్యక్తిగత రుణాలతో పోలిస్తే టాప్-అప్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే అత్యవసర అవసరాల సమయంలో ఇది ప్రయోజనకరమైన ఎంపికగా భావిస్తున్నారు. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్నవారు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారు మాత్రమే ఈ రుణాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే టాప్-అప్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, కాలపరిమితి, మొత్తం చెల్లించాల్సిన భారం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. EMI తక్కువగా కనిపించినా, కాలపరిమితి పెరిగితే మొత్తం వడ్డీ భారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణులు చెబుతున్నదేమిటంటే, అవసరానికి మాత్రమే రుణం తీసుకుని, ముందుగానే తిరిగి చెల్లింపు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే టాప్-అప్ లోన్లు ఉపయోగకరమైన ఆర్థిక సాధనంగా మారవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/maha-bhagya-yoga-jupiter-venus-and-moon-align-in-gemini-to-bring-golden-fortune-for-6-zodiac-signs-1815224.html</loc><lastmod>2026-05-12T20:10:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/maha-bhagya-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maha Bhagya Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-9.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల మనసులోని  కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మ విశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో బాగా పైకి వస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు గురు, శుక్రులతో కలిసి ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల  అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-11.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్ర, శుక్రుల యుతి వల్ల ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/9-dhanusu-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువుతో శుక్ర, చంద్రులు యుతి చెందడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/11-kumbha-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్ర, చంద్రుల యుతి వల్ల ఈ రాశివారికి మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, పుణ్య క్షేత్రాల్ని సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-state-where-salary-business-and-stock-market-income-are-tax-free-is-a-shocking-fact-1815201.html</loc><lastmod>2026-05-12T19:57:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian State ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-1.jpg</image:loc><image:caption><![CDATA[ Income Tax Free: ప్రతి సంవత్సరం భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఆదాయ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందిస్తారు. జీతం, వ్యాపారం, స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి ద్వారా సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆదాయంపై సున్నా పన్ను విధించే ఒక రాష్ట్రం కూడా ఉందని మీకు తెలుసా? ఈ రాష్ట్రంలోని స్థానిక నివాసితులు తమ ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఉత్తరాన ఉంది. విశేషం ఏమిటంటే భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం &#039;సిక్కిం&#039;. సిక్కిం భారతదేశంలో విలీనం అయినప్పుడు సిక్కిం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించకూడదనే షరతును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ప్రకారం 1975 సంవత్సరంలో సిక్కిం ప్రజలకు పన్ను మినహాయింపు కల్పించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే సిక్కింలోని ప్రజలు కోట్లాది రూపాయలు సంపాదించినా, వారు ఒక్క రూపాయి కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-3.jpg</image:loc><image:caption><![CDATA[ సిక్కిం ప్రజలు సెక్యూరిటీలు, డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించరట. సిక్కింలోని ఈ పన్ను రహిత విధానం అందరికీ అనుకుంటే పొరపాటే. ఈ మినహాయింపు 1961వ సంవత్సరం నాటి &#039;సిక్కిం సబ్జెక్ట్ రెగ్యులేషన్&#039;లో నమోదు చేసుకున్న వారికి లేదా వారి వారసులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-4.jpg</image:loc><image:caption><![CDATA[ సిక్కిం స్థానిక నివాసులు కానివారు లేదా ఆ తర్వాత అక్కడికి వచ్చి నివసించడం ప్రారంభించిన వారు పన్ను చెల్లించాలి. ఈ కారణంగానే, ఒక వ్యక్తి సిక్కింలో నివాసి కాకుండా అక్కడ పనిచేస్తుంటే, అతను భారతదేశంలోని మిగతా వారిలాగే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-5.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో స్థానిక నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం సిక్కిం. ఈ విధానం దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ అందుబాటులో లేదు. అయితే సిక్కింలో జీఎస్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు వంటి ఇతర రకాల పన్నులు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక మినహాయింపు కారణంగా సిక్కిం పరిపాలనాపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నిలిచింది. భారతదేశంలో 1961 ఆదాయపు పన్ను చట్టం కింద పన్నుల చట్టం అమలు చేయబడింది. దీని ప్రకారం ప్రతి భారతీయ నివాసి తన ఆదాయంపై పన్ను చెల్లించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-summer-badam-sabja-drink-a-cooling-healthy-beverage-to-beat-the-heat-naturally-1815125.html</loc><lastmod>2026-05-12T18:26:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Badam Drink 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-1.jpg</image:loc><image:caption><![CDATA[ బాదం, సబ్జా డ్రింక్ కు కావాల్సిన పదార్దాలు : 10 బాదంలు,  అర కప్పు నానబెట్టిన సబ్జా, రెండు  గ్లాసులు పాలు, ఒక కప్పు చక్కెర లేదా బెల్లం రుచికి తగినంత, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, ఇంకా  ఒక కప్పున్నర  ఐస్ క్యూబ్స్ ను కూడా దీనిలో వేసుకోవాలి. 
అయితే, వీటిని తీసుకుని రాత్రంతా నీటిలో నానబెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాతకాలపు నాటి  బాదం, సబ్జా డ్రింక్  తయారీ విధానం: ముందుగా సబ్జా గింజలను తీసుకుని ఒక చిన్న పాత్రలో వేసి నీళ్లు  పోసి 20  20 నిమిషాల పాటు నానబెట్టాలి. అవి జెల్లీలా అవుతాయి. ఆ బాదం పప్పును కూడా వేడి నీళ్ళలో 20 నిమిషాల పాటు నానబెట్టి వాటి పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ బాదంపప్పును ఇలా తిప్పుకోవాలి : ఇప్పుడు బాదంపప్పును తీసుకుని ఒక గ్లాస్  పాలతో వీటిని బాగా మిక్సీ చేసి  పేస్ట్ చేసుకోవాలి. ఇంకో ఒక  చిన్న పాత్రలో పాలు పోసి వాటిని బాగా  మరిగించాలి. దానిలో  బాదం పేస్ట్ కూడా వేసి మీడియం మంటపై 10 నిమిషాలు కలుపుతూ అలాగే తిప్పుతూ ఉండాలి. ఆ తర్వాత బెల్లం వేసి కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కొద్దిగా కుంకుమపువ్వు కూడా దీనిలో  వేసి బాగా కలుపుకోవాలి. ఇక కొద్దీ సేపు ఉన్న తరవాత స్టవ్  ఆఫ్ చేసి దీనిని బాగా చల్లారనివ్వాలి. అలాగే, గ్లాస్‌లో కూడా నానబెట్టిన సబ్జా గింజలు వేసి బాదం పాలు పోసి మీకు చల్లగా కావాలంటే  ఐస్ క్యూబ్స్ వేసి తాగొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/badam-drink-6.jpg</image:loc><image:caption><![CDATA[ పాతకాలపు నాటి వేసవి బాదం, సబ్జా డ్రింక్.. ఇది తాగితే బాడీ మొత్తం కూల్ కూల్ అవుతుంది. దీనిని మీరు  వేడిగా.. కావాలంటే చల్లగా కూడా తాగొచ్చు మీకు ఎలా నచ్చితే అలా చల్లగా సర్వ్ చేయొచ్చు. అయితే, చల్లగా కన్నా కూడా వేడిగా తాగితేనే  టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/used-ac-dangers-prevent-fire-hazards-and-accidents-essential-safety-tips-for-air-conditioners-1815127.html</loc><lastmod>2026-05-12T17:56:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/second-hand-ac.jpg</image:loc>
					<image:title><![CDATA[ Second Hand Ac ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-10.jpg</image:loc><image:caption><![CDATA[ తీవ్ర వేసవిలో ఎయిర్ కండిషనర్ల వినియోగం భారీగా పెరుగుతున్న వేళ, పాత లేదా సెకండ్ హ్యాండ్ ఏసీల వాడకంపై నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ ధరకు లభిస్తున్నాయని చాలా మంది వాడిన లేదా రీఫర్బిష్డ్ ACలను కొనుగోలు చేస్తున్నప్పటికీ, సరైన తనిఖీలు లేకుండా వాటిని ఉపయోగించడం ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యంగా అరిగిపోయిన భాగాలు, లోపభూయిష్ట వైరింగ్, గ్యాస్ లీకులు వంటి సమస్యలు అగ్నిప్రమాదాలకు కారణమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీ పేలుళ్లు లేదా మంటలు అంటుకోవడానికి ప్రధాన కారణాల్లో కంప్రెసర్ దెబ్బతినడం ఒకటి. కంప్రెసర్ అధిక ఒత్తిడికి గురైతే యంత్రం వేడెక్కి ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. అలాగే గ్యాస్‌ను తప్పుగా రీఫిల్ చేయడం లేదా నాసిరకం రిఫ్రిజెరెంట్ ఉపయోగించడం కూడా ప్రమాదకరమని టెక్నీషియన్లు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక పాత వైరింగ్, చౌక ప్లగ్‌లు, ఎక్స్‌టెన్షన్ కార్డులు షార్ట్ సర్క్యూట్‌కు దారి తీస్తాయి. ఫిల్టర్లు, కూలింగ్ కాయిల్స్ మురికిగా ఉన్నా ACపై అదనపు ఒత్తిడి పడుతుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరగడంతో పాటు యంత్రం అధిక వేడికి గురవుతుంది. గంటల తరబడి నిరంతరంగా AC నడపడం కూడా ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ AC నుంచి కాలిన వాసన రావడం, పెద్ద శబ్దాలు వినిపించడం, MCB పదేపదే ట్రిప్ అవడం, ప్లగ్ దగ్గర స్పార్కులు కనిపించడం వంటి సంకేతాలను నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే AC ఆపేసి టెక్నీషియన్‌ను సంప్రదించాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి ప్రారంభానికి ముందే పూర్తి సర్వీసింగ్ చేయించడం, ప్రతి నెల ఫిల్టర్లు శుభ్రం చేయడం, సరైన స్టెబిలైజర్ ఉపయోగించడం, నాణ్యమైన వైరింగ్ ఏర్పాటు చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలను నివారించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా చౌక మరమ్మతుల కోసం అనుభవం లేని టెక్నీషియన్లను ఆశ్రయించవద్దని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/beetroot-payasam-recipe-a-natural-drink-to-help-fight-anemia-without-expensive-treatments-1815108.html</loc><lastmod>2026-05-12T17:37:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Beet Root Payasam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ బీట్ రూట్ పాయసం వలన మన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇంకా ఇది రుచిగా, కమ్మగా ఉండే తెలుగు వారి స్వీట్. బీట్ రూట్ ముక్కలు, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ వేసి దీనిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.  ఇంకా  రక్త హీనతను సమస్యను పూర్తిగా తరిమికొట్ట గల శక్తి కూడా దీనికి ఉంది. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కప్పు బీట్ రూట్ ముక్కలు, రెండు కప్పుల పాలు కప్పులు, ఒక కప్పు బెల్లం తురుము, ఒక కప్పున్నర పంచదార, రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పు, కిస్‌మిస్ కొద్దిగా, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని కూడా దీనిలోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా బీట్ రూట్ ముక్కలను రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర తీసుకుని  బీట్ రూట్ ముక్కలను తీసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత వీటిని బాగా చల్లార్చి ఎండు మిక్సీలో  ఈ ముక్కలను వేసుకుని దానిలో పాలు పోసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ పొయ్యి మీద చిన్న  పాన్ పెట్టి దానిలో నూనె వేసి కొద్దిగా బాదం పప్పులు , కిస్‌మిస్ లు వేయించి ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి.  అదే పాన్‌లో   పాలు, బీట్ రూట్ పేస్ట్ కూడా వేసి దానిని పాలతో ఉడికించుకోవాలి. అది ఉడికిన మరిగిన తర్వాత బెల్లంను వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beet-root-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఫినిషింగ్ లో ఇవి వేయండి : ఇక చివర్లో ముందుగా వేయించిన జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మిక్స్ అయ్యేలా దీనిని బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి.చేయాలి.  అంతే, వేడి వేడి బీట్ రూట్  పాయసం రెడీ. పిల్లలు నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sun-transit-blessings-aries-and-leo-zodiac-signs-to-gain-wealth-success-and-relief-from-debts-1815085.html</loc><lastmod>2026-05-12T17:23:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transist ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-6.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి  స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు  కొందరికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగినా ఈ ప్రభావం 12 రాశుల వారిపైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక గ్రహాలకు అధిపతి అయిన  సూర్యుడు ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి  ప్రవేశించనున్నాడు. అయితే, సూర్యుడు ప్రతి రాశిలో 30 రోజుల పాటు ఉండనున్నాడు. మే 15 న  సూర్యుడు మేషం నుంచి వృషభరాశిలోకి సంచారం చేయనున్నాడు. అలాగే, 
జూన్ 15 వరకు అదే రాశిలో ఉండనున్నాడు. ఇంకా ఆ తరవాత మిథున రాశిలోకి వెళ్ళనున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/5-simha-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి: గ్రహాల అధిపతి  అయిన సూర్యుడు 10 వ స్థానంలో ఉండటం వలన అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా 
 సమాజంలో మీరు అనుకున్న గుర్తింపు, గౌరవం కూడా  పెరుగుతాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది,  శక్తి  కూడా బలపడుతుంది. ఇంకా  వీరి పనులు పూర్తి చేశాక ప్రశంసలు కూడా పొందుతారు. ఇంకా వ్యాపారులకు ఇది మంచి సమయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mesha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి :  సూర్యుడు తొమ్మిదో స్థానంలో ఉండటం వలన వీరికి మంచిగా ఉండనుంది. ఇంకా  అప్పుల నుంచి కూడా  ఉపశమనం పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగం కూడా వస్తుంది. ఇంకా వీరికి అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. కెరీర్ పరంగా అనుకూలంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mars-transit-2026-these-zodiac-signs-will-enjoy-massive-success-for-the-next-one-month-1815036.html</loc><lastmod>2026-05-12T16:36:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kujudu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kujudu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు వాటి స్థానాలను ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు  కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలకు సేనాధిపతిగా ఉండే కుజుడు  గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మరికొద్దీ రోజుల్లో కుజుడు మేషరాశిలోకి ప్రవేశించి సంచారం చేయనున్నాడు. ఈ మార్పు రెండు రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంటే, మరి కొందరికి సానుకూలంగా ఉండనుంది. ముఖ్యంగా, నెల రోజుల పాటూ వీరికి సంపదకు కొదువ ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karkataka-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి: ఒక్క దెబ్బతో కుంభ రాశి వారి కష్టాలు చిటికెలో పోతాయి. మీ పిల్లల నుంచి గుడ్ న్యూస్ వింటారు. ఇంకా మీకు నచ్చినట్టుగా చాలా మారుతుంది. మీ ఇంట్లో కూడా సంతోషం పెరుగుతుంది. రాజకీయ నాయకులకు కలిసి వచ్చే సమయం. 
ఇంకా వీరి జీవితంలో అన్ని మంచి రోజులే అప్పులు కూడా పోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mesha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారు జీవితం మొత్తం మారబోతోంది. కొన్ని రోజుల పాటు రాజులుగా బతుకుతారు. ఇంకా డబ్బు సమస్యలు కూడా ఉండవు. కొత్తగా భూములు కూడా కొంటారు. వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయి. పెట్టుబడులు పెట్టిన వారికీ మంచిగా ఉంటుంది. 
 ఇంకా అనేక విధాలుగా డబ్బు వీరిని చేరుతుంది. భార్య భర్తల మధ్య ప్రేమ పెరిగి సంతోషంగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchangam-1.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-indraja-says-she-missed-the-chance-to-act-with-chiranjeevi-twice-1815037.html</loc><lastmod>2026-05-12T16:16:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-latest-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indraja Latest ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు చిత్రసీమలో అందాల తార ఇంద్రజ తన కెరీర్ ప్రయాణంలో మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి పనిచేసే అవకాశం రెండుసార్లు తృటిలో చేజార్చుకున్న తీరును ఇటీవల జరిగిన ఒక ఓ ఇంటర్వ్యూలో తెలిపారు . తన సినీ ప్రస్థానంలో చిరంజీవితో ఒక పాటలోనైనా డాన్స్ చేయాలనే తన బలమైన కోరిక ఇప్పటికీ తీరలేదని ఆమె అన్నారు. ఇంద్రజ మాట్లాడుతూ.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-pic.jpg</image:loc><image:caption><![CDATA[ చిరంజీవితో వచ్చిన మొదటి అవకాశం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన అల్లుడ మజాకా చిత్రంలో సిస్టర్ క్యారెక్టర్. చిరంజీవితో స్క్రీన్‌పై కలిసి డాన్స్ చేయాలనే తన ఆశయానికి సిస్టర్ పాత్ర అడ్డుపడుతుందని భావించి, ఆ పాత్రను సున్నితంగా తిరస్కరించారట. ఆతర్వాత, ఆ పాత్రను నటి ఊహ పోషించారు. ఒకవేళ సిస్టర్ గా నటిస్తే చిరంజీవితో రొమాంటిక్ లేదా డాన్స్ పార్ట్‌నర్‌గా నటించే అవకాశాలను దూరం చేస్తుందని ఆమె భావించారట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ రెండో అవకాశం ఎడిటర్ మోహన్ నిర్మించిన హిట్లర్ చిత్రంలో వచ్చింది. ఈ చిత్రంలో నటుడు రాజేంద్ర ప్రసాద్ పక్కన ఒక ముఖ్యమైన పాత్రలో నటించాల్సింది. అయితే, అప్పట్లో ఆమె తమిళంలో రాంకీతో కలిసి తడయం చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారట. విజయశాంతి స్వంత నిర్మాణ సంస్థలో రూపొందిన ఆ చిత్రం కారణంగా, హిట్లర్ సినిమాలో అవకాశం కూడా ఆమె చేతి నుంచి జారిపోయిందని తెలిపారు ఇంద్రజ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-latest.jpg</image:loc><image:caption><![CDATA[ చిరంజీవితో ఒక సినిమా అయినా చేయాలనే ఆశ ఇంకా సజీవంగా ఉందని, దురాశ కాదని, కేవలం ఒక డాన్స్ పాటలో అయినా ఆయనతో కలిసి నటించాలనే కోరిక ఉందని ఆమె స్పష్టం చేశారు. చిరంజీవిని డాన్స్ అంటే చిరు గారు అని ఆమె అన్నారు. చిరంజీవి నుంచి తాను నేర్చుకున్న అతి ముఖ్యమైన విషయం ఆయన మాట్లాడే విధానం అని ఇంద్రజ అన్నారు. అందరితో ఎలా మర్యాదగా మాట్లాడాలి, కోపం ఉన్నప్పటికీ మాటల్లో ఎప్పుడూ సంయమనం కోల్పోకుండా ఎలా ఉండాలి అనే విషయాలను చిరంజీవి నుంచి గమనించి, నేర్చుకున్నానని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా రెండు సార్లు చిరంజీవితో నటించే ఛాన్స్ మిస్ అయ్యాను అని తెలిపారు ఇంద్రజ. ప్రస్తుతం ఇంద్రజ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన ఇంద్రజ ఇప్పుడు సహాయక పాత్రలు, అమ్మ , వదిన పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ, జబర్దస్త్ షోలకు జడ్జ్ గానూ వ్యవహరిస్తున్నారు ఇంద్రజ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-rachita-ram-net-worth-and-remuneration-1815002.html</loc><lastmod>2026-05-12T16:12:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rachita Ram ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram.jpg</image:loc><image:caption><![CDATA[ రచితా రామ్ శాండల్‌వుడ్‌లో బాగా డిమాండ్ ఉన్న నటి. ఈ అందాల భామకు వివిపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ చిన్నది తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే..  సుమారు 12 సంవత్సరాలుగా కన్నడ చిత్ర పరిశ్రమలో రాణిస్తున్న రచితా రామ్ తెలుగులో సూపర్ మచ్చి అనే సినిమాలో నటించింది. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram-latest.jpg</image:loc><image:caption><![CDATA[ రచితా రామ్ కన్నడలో చాలా పాపులర్ హీరోయిన్. అక్కడ  శివరాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్, సుదీప్, దర్శన్, గణేష్ వంటి దాదాపు అందరు స్టార్ నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాణిస్తుంది. కన్నడ ఇండస్ట్రీలో ఈ భామ స్టార్ హీరోయిన్. అలాగే అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికల జాబితాలో ఈ అమ్మడు ఒకరు. రచితా రామ్ ఒక్కో సినిమాకు సుమారు 3-4 కోట్లు అందుకుంటుంది ఈ చిన్నది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram-new.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె 2013లో విడుదలైన &#039;బుల్బుల్&#039; సినిమా ద్వారా శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమెకు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. రచితా రామ్ రియాలిటీ షోలలో కూడా కనిపిస్తుంది. ఆమె కొన్ని టీవీ షోల్లోనూ జడ్జ్ గా కూడా పాల్గొంటుంది. రచితా రామ్ సినిమాలు, టీవీ షోలతో చేతినిండా సంపాదిస్తుంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో బ్రాండింగ్ కూడా చేస్తుంది దాని ద్వారా కూడా ఈ అమ్మడు బాగానే వెనకేసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram-pic.jpg</image:loc><image:caption><![CDATA[ మొన్నామధ్య రచితా రామ్ ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తున్న వీడియో ఒకటి వైరల్ అయింది. రచితా రామ్‌కు ఒక విలాసవంతమైన కారు, ఒక బంగ్లా కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఆమె మొత్తం ఆస్తుల విషయం చర్చకు వచ్చింది. నటి రచితా రామ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ. 9 కోట్లు అని తెలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rachita-ram-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కన్నడ ఆడియెన్స్ ఈ బ్యూటీని ముద్దుగా డింపుల్ క్వీన్ అని పిల్చుకుంటారు. ఇక ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక ఫాలోవర్లు ఉన్నకన్నడ హీరోయిన్ కూడా రచితానే. ప్రస్తుతం ఆమెకు 2.6 మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నారు. రచితకు నిత్యా రామ్ అనే సిస్టర్ కూడా ఉంది. ఆమె కన్నడ సీరియల్స్ చేస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/turkey-chicken-price-rs-6000-farmers-can-become-lakhs-earners-in-just-6-months-with-turkey-farming-1814983.html</loc><lastmod>2026-05-12T15:34:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Turkey Kodi 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi.jpg</image:loc><image:caption><![CDATA[ రైతులు వ్యవసాయంతోనే ఆపకుండా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే  రైతులు ఇప్పుడు టర్కీ కోళ్ల పెంపకం వైపు ఆసక్తి చూపుతున్నారు. మాంసం కోసం మేకలను సంతల్లో పెంచే రైతులు, ఇప్పుడు టర్కీ కోళ్లను పెంచుతూ అతి తక్కువ సమయంలోనే భారీ లాభాలను పొందుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi-1.jpg</image:loc><image:caption><![CDATA[ టర్కీ కోళ్ల పెంపకం వలన రైతులకు కలిగే లాభాలు ఇక్కడ చదివి తెలుసుకుందాం..నార్మల్ కోళ్లు చిన్నగా ఉండి బరువు తక్కువగా ఉంటాయి. కానీ, ఒక టర్కీ కోడి మాత్రం రూ. 10 నుంచి  రూ.13 కిలోల బరువు ఉంటుంది. ఇంకా ఇతర  కోళ్ళతో  పోలిస్తే టర్కీ కోళ్లకు ఇమ్యూనిటీ పవర్ చాలా ఎక్కువ. వీటికి జబ్బులు కూడా రావు వచ్చినా నష్టం కూడా ఉండదు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi-2.jpg</image:loc><image:caption><![CDATA[ టర్కీ కోళ్లను పెంచడానికి  ఎక్కువ ప్రదేశం కూడా అవసరం లేదు. ఇంకా తక్కువ శ్రమతోనే ఎన్నో లాభాలను పొందొచ్చు. ఇది రైతులకు 
 ఒక &#039; ఒక పార్ట్ టైం బిజినెస్&#039; లాంటిది. ప్రస్తుత చికెన్ మార్కెట్లో టర్కీ మాంసానికి భారీ డిమాండ్ ఉంది. ఇక ధరల విషయానికి వస్తే ఒక్కో  టర్కీ కోడి ధర రూ.5,000 నుంచి రూ.6,000 వరకు ఉంటుంది. ఇక అదే మార్కెట్‌లో కేజీ మాంసం ధర రూ.600 వరకు ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్య డైట్ ను ఫాలో అయ్యేవాళ్ళు, జిమ్‌కు వెళ్లే వాళ్ళు టర్కీ మాంసాన్ని ఇష్టపడుతున్నారు. ఇంకా దీనిలో  కొలెస్ట్రాల్ తక్కువగా, ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన దీనిని తింటున్నారు. ఇంకా పెద్ద పెద్ద నగరాల్లోని రెస్టారెంట్లలో కూడా ఈ టర్కీ మాంసానికి మంచి  డిమాండ్ ఉండటంతో రైతుల వద్దకే కస్టమర్లు వస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/turkey-kodi-5.jpg</image:loc><image:caption><![CDATA[ టర్కీ కోళ్ల పెంపకం ఒక వ్యాపారం మాత్రమే కాకుండా ఆదాయానికి గొప్ప అవకాశం. ఇంకా ఇవి పచ్చ గడ్డి, ఆకులు,  ధాన్యాలను తిని ఆరోగ్యంగా ఉంటాయి. వీటి పెంపకం వలన  మేత ఖర్చు కూడా తగ్గుతుంది. (NOTE: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-stone-mango-price-rare-french-mango-variety-grown-in-bhopal-costs-rs-6000-per-kg-1814952.html</loc><lastmod>2026-05-13T10:10:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Black Mango 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఎన్నో మామిడి పండ్లను చూశాము కానీ వాటిలో ఇది చాలా స్పెషల్ గురు ఎందుకంటే ఇది అంత ప్రత్యేకమైనది. ఇక ధరలో అయితే నాన్ వెజ్ తో పోటీ పడుతుంది. అదే బ్లాక్‌స్టోన్‌ మామిడి. కిలో ధర వేలల్లో పలుతుకున్నా కూడా వీటికోసం జనం  ఎగబడిమరి కొంటున్నారు. అసలు ఇది ఎందుకంత ప్రత్యేకమైనదో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango-1.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యప్రదేశ్‌ రాజధాని అయిన భోపాల్‌లోని జవహర్‌ ఉద్యాన్‌లో ఈ మామిడి పండ్లు పండుతున్నాయి అక్కడ  ఈ  తోట చాలా ఫేమస్. 
ఇంకా చెప్పాలంటే దీనిలో 150 కుపైగా రకాల పండ్లనిచ్చే ఎన్నో వందల మామిడి చెట్లు ఉన్నాయి. వాటిలో ఈ బ్లాక్‌స్టోన్‌ మామిడి స్పెషల్.  కానీ, ఒక కేజీ బ్లాక్‌ స్టోన్‌ మామిడి కొనాలంటే రూ.4వేల నుంచి రూ.6 వేలు ఖర్చు అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango-3.jpg</image:loc><image:caption><![CDATA[ భోపాల్‌లో ఉండే భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌ దగ్గర్లోనే ఈ జవహర్‌ ఉద్యాన్‌ ఉంది. ఇంకా ఈ తోటను  బీహెచ్‌ఈఎల్‌ చూసుకుంటుంది. ఇక్కడ  సాఫ్రాన్‌, నూర్జహాన్, మాల్దా, హాపుస్, దషెహ్రి, మధుకామిని, బ్లాక్‌ గోల్డ్, బ్లాక్‌ స్టోన్‌ వంటి కొత్తరకాల   మామిడి  చెట్లు ఇక్కడ ఉన్నాయి. ఒకసారి మనం వెళ్ళి చూస్తే ఆ చెట్లు అన్ని చూసి వామ్మో ఇన్ని చెట్లా అని అనకుండా ఉండలేము. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ ఉద్యాన్‌లో పండే బ్లాక్‌ స్టోన్‌ మామిడి పండ్ల గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. కేజీ కిలో బ్లాక్‌ స్టోన్‌ మామాడి పండ్ల ధర రూ.6వేలు పలుకుతున్నాయి. ఎందుకంటే, ఇవి ఇక్కడ జాతి కాదు. ఫ్రాన్స్‌ దేశానికి చెందిన మామిడి. ఈ మామిడి పండ్లు పచ్చ రంగులో కాకుండా  నలుపు,  పర్పుల్‌ కలర్లో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/black-mango-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా వీటిలో పీచు  కూడా ఉండదు ఇవి అందుకే అంత ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఇవి మాములు మామిడి పండ్ల కన్నా భిన్నమైన ఘాటైన వాసనతో  ఉంటుంది. అందుకే ధరలో నాన్ వెజ్ తో పోటీ పడుతుంది.  దీని ధర ఎప్పుడు ఎక్కువే ఉంటుందని బీహెచ్‌ఈఎల్‌ టీమ్ తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/grow-abundant-jasmine-at-home-easy-tips-for-bumper-climbing-malli-puvulu-blooms-1814942.html</loc><lastmod>2026-05-12T14:00:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jasmin 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin-1.jpg</image:loc><image:caption><![CDATA[ Jasమగువలు ఇష్టపడే పూలలో మల్లెపూలే ముందుంటాయి. అంతే కాకుండా ఏ చిన్న శుభకార్యం జరిగినా మహిళలు ఎక్కువగా మల్లెపూలు పెట్టుకోవడానికే ఆసక్తి చూపుతారు. ఇవి పెట్టుకోవడం వలన అందం పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక సమ్మర్ వస్తే చాలు మల్లె  చెట్లు చెట్టు నిండా పూలతో అందంగా కనిపిస్తాయి. కానీ కొన్ని చోట్ల తీగ మల్లె చెట్లు ఎక్కువగా పూలు పూయవు, అయితే అవి చెట్టు నిండా పూలు పూయాలి అంటే ఈ అద్భుతమైన చిట్కాలు పాటించాలంట. అవి ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin.jpg</image:loc><image:caption><![CDATA[ తీగ మల్లె చెట్టు చాలా వేపుగా పెరుగుతుంది. పందిరి పై పాకడం, ఇంటిపైకి వెళ్లి నిండుగా ఉంటుంది. అయితే మల్లెపూల సీజన్ ప్రారంభం కాగానే, ముందుగా తీగ మల్లె చెట్టు కొమ్మలు కట్ చేయాలంట. దీని వలన కొత్త కొమ్మలు వచ్చి, మొగ్గలు ఎక్కువగా వస్తాయి. దీని వలన చెట్టు నిండుగా పూలు  పూస్తాయంట. అందువలన తప్పకుండా చెట్టుకు కత్తిరింపులు జరపాలి అని చెబుతున్నారు మల్లె పూలు సాగు చేసే నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే మల్లెపూలు విరగబూయాలి అంటే తప్పకుండా చెట్టుకు నీరును అందించాలి. ప్రతి రోజూ తప్పకుండా ఉదయం, సాయంత్రం తగినన్ని నీళ్లు పోయడం వలన చెట్టు ఆరోగ్యం, బలంగా ఉండి, బాగా మొగ్గలు పెట్టి ఎక్కువ పూలను ఇస్తుందంట. ఒక వేళ మీరు సాయంత్రం నీళ్లు పోస్తే ఉదయం బియ్యం కడిగిన నీరు పోయాలి అంట, మల్లె చెట్టు బాగా పూయడానికి అద్భుతమైన చిట్కా ఇది. బియ్యం నీళ్లు చెట్టుకు పోయడం వలన అది పోషకాలను గ్రహించి, ఎక్కువ పూలను ఇస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది మల్లె మొక్కకు ఎక్కువగా ఎరువులు వేయరు. కానీ తీగ మల్లె చెట్టు మొదట ఆవు పేడ వేయడం చాలా మంచిదని చెబుతున్నారు నిపుణులు. కనీసం వారానికి ఒకసారి చెట్టు వేరు మొదట ఆవు పేడ వేసి నీళ్లు పోయడం వలన మొక్క వేపుగా పెరుగుతుంది. అంతే కాకుండా కొమ్మ కొమ్మకు పూలనిస్తుదంట. అంతే కాకుండా మొక్క కూడా చాలా బలంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jasmin-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవే కాకుండా మల్లె పూలు బాగా పూయాలి అంటే టీ పొడి వేయడం, పంచదార వేయడం కూడా చాలా మంచిదంట. అంతే కాకుండా వరి గింజలు చెట్టు మొదట్లో వేయడం వలన కూడా చెట్టు బలంగా తయారు అవుతుంది ఎక్కువ పూలను ఇస్తుంది. అలాగే  పనికి రావని పారేసే అరటి తొక్కలు, ఆవాల పొడి, మజ్జిగ లాంటివి వేయడం వలన కూడా మల్లెపూల మొక్క ఎక్కువగా పూలను పూస్తుందంట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bhadrachalam-adivasis-ban-djs-2-lakh-fine-upholds-gothikoya-cultural-heritage-1814881.html</loc><lastmod>2026-05-12T13:37:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dj 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj.jpg</image:loc><image:caption><![CDATA[ Dటెక్నాలజీ మారుతున్నా.. సమాజంలోసమాజంలో అనేక మార్పులు వస్తున్నా ఏజెన్సీ లో ఆదివాసీలు మాత్రం తమ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడుకోవటానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికీ వారి ఆచారాలు గౌరవిస్తూ, పాటిస్తూ ఉంటారు. భద్రాచలం ఏజెన్సీలోని అటవీ ప్రాంతంలో నివసిస్తున్న గొత్తికోయ గ్రామాల్లో DJ వాడకాన్ని నిషేదిస్తూ  తీర్మానించారు మూల ఆదివాసీలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj-2.jpg</image:loc><image:caption><![CDATA[ తరతరాలుగా వస్తున్న సంస్కృతిని కాపాడాలంటే స్వయంగా ఇంటికో డోలు తయారు చేసి కొమ్ము డ్యాన్సులు, రేలా నృత్యాలే కొనసాగించాలని, DJ  వాడితే రెండు లక్షల రూపాయల జరిమానా విధిస్తామని సమష్టిగా నిర్ణయించి గిరిజన గ్రామాల్లో చాటింపు వేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj-3.jpg</image:loc><image:caption><![CDATA[ గొత్తికోయ గ్రామాల్లో జరిగే పెళ్లిళ్లు, సాంప్రదాయం బద్దంగా నిర్వహించే భూమి పండుగలో డోలు వాయిద్యాలు, కొమ్ము నృత్యాలు, మహిళల చేతిలో గుజ్జిల్లు ఉపయోగించి భజంత్రీలచే నిర్వహించి ఆదివాసీల మూలాలను భావి తరాలకు అందించాలని తెలిపారు మాస్ అధ్యక్షుడు మడకం చందు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆడ,మగ తేడా లేకుండా గొత్తికోయ గ్రామాల్లో డోలు తయారీతో పాటు వారికి సంస్కృతి, సంప్రదాయాల రక్షణకు ఎర్ర పాడు గ్రామంలో ప్రత్యేక శిక్షణ ఇస్తూ డ్యాన్సులు, నృత్యాలు నేర్పిస్తూ సమిష్టి నిర్ణయాలతో ముందుకు సాగుతోంది మూల ఆదివాసీ సంక్షేమ సంఘం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dj-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదివాసీలు తమ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు ప్రాధాన్యమిస్తూ బాహ్య ప్రపంచంలో వస్తున్న మార్పులు ఆదివాసీ సమాజాన్ని దెబ్బ తెస్తున్నాయని అందుకు అందుకు తమ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకునేందుకు నడుం బిగించినట్లు మాస్ తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/did-you-know-these-beautiful-flowers-bloom-only-after-sunset-1814871.html</loc><lastmod>2026-05-12T13:38:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/night-blooming-flowers.jpg</image:loc>
					<image:title><![CDATA[ Night Blooming Flowers ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rajnigandha.jpg</image:loc><image:caption><![CDATA[ రజనీగంధ (Rajnigandha): దీనిని ఇంగ్లీష్‌లో &#039;ట్యూబ్‌రోజ్&#039; (Tuberose) అని పిలుస్తారు. దీని పేరులోనే ఉన్నట్లుగా ఇది రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది. దీని పరిమళం చాలా గాఢంగా ఉండి, చాలా దూరం వరకు విస్తరిస్తుంది. పెర్ఫ్యూమ్స్ తయారీలో ఈ పువ్వులను విరివిగా ఉపయోగిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mogra.jpg</image:loc><image:caption><![CDATA[ మల్లెపూలు (Mogra): మల్లె జాతికి చెందిన మొగ్గ పువ్వులు రాత్రిపూట వికసిస్తాయి. వీటి పరిమళం ఒత్తిడిని తగ్గించడానికి, మనసును ఉల్లాసంగా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే వీటిని ఇళ్లలో ఎక్కువగా పెంచుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/brahma-kamal.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మకమలం (Brahma Kamal): ఇది చాలా అరుదైన పువ్వు. ఏడాదికి ఒకసారి మాత్రమే రాత్రిపూట వికసించే ఈ పువ్వును చూడటం అదృష్టంగా భావిస్తారు. ఇది హిమాలయ ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/night-flowering-jasmine.jpg</image:loc><image:caption><![CDATA[ పారిజాతం (Night Flowering Jasmine): పారిజాత పువ్వులు రాత్రిపూట వికసించి, తెల్లవారుజామున రాలిపోతాయి. వీటి కాడ పగడపు రంగులో ఉండి, రెక్కలు తెల్లగా ఉంటాయి. దేవతా పూజల్లో ఈ పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. రాత్రి వేళ ఈ చెట్టు కింద నిలబడితే ఆ సువాసన మనసును ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jjuhi-flower.jpg</image:loc><image:caption><![CDATA[ జూహీ (Juhi): ఇది కూడా మల్లె రకానికి చెందిన చిన్న పువ్వు. దీని సువాసన చాలా సున్నితంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. రాత్రివేళ ఈ పువ్వులు వికసించినప్పుడు తోట అంతా ఒక రకమైన అద్భుతమైన సువాసనతో నిండిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/flowers-that-bloom-only-at.jpg</image:loc><image:caption><![CDATA[ Flowers That Bloom Only at Night ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ramappa-temple-lightning-protection-advanced-tech-safeguards-unesco-heritage-1814834.html</loc><lastmod>2026-05-12T13:18:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ramappa 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa.jpg</image:loc><image:caption><![CDATA[ భారీ రాజగోపాలు, అతి పురాతన దేవాలయాలపై కలశాలు ఏర్పాటు చేస్తారు.. ఎందుకో తెలుసా..!శాస్త్ర ప్రకారం ఏర్పాటు చేసే ఆ రాతి కళాశాల వెనుక అత్యంత ప్రాధాన్యత కలిగిన శాస్త్రీయత ఉంది.. పిడుగుల ముప్పు నుండి ఆ ఆలయాలను పరిరక్షించడం కోసం రాతి కళాశాలను గోపురాల పైన ప్రతిష్టిస్తారు. కాకతీయుల నిర్మాణాలలో అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయాలలో యూనెస్కో గుర్తింపుపొందిన రామప్ప గుడి ఒకటి, వేయి స్తంభాల గుడి, కిలా వరంగల్ లోని అపురూప శిల్పసంపద మనసును అట్టే కట్టిపడేస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa-5.jpg</image:loc><image:caption><![CDATA[ సుమారు తొమ్మిది వందల ఏళ్ళ చరిత్ర కలిగిన ఈ వారసత్వ సంపద ఎన్నో ఉపద్రవాలను ఎదుర్కొని నిలబడ్డాయి.. దుండగులు ధ్వంసం చేయగా మిగిలిన శిల్పసంపద నేటికి సజీవంగా నిలబడ్డాయి.. సాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన రామప్ప, వేయి స్తంభాల గుడి వెయ్యేళ్ళ క్రితమే కాకతీయులు ఎంతటి ఎంతటి మేదో సంపత్తితో నిర్మాణాలు చేపట్టారో కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి. దేశమంతా సగర్వంగా బావించే ఈ చారిత్రక నిర్మాణాలన్నీ కేంద్ర పురావస్తు శాఖ పర్యవేక్షణలో ఉన్నాయి.. ఐతే ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా పిడుగుల బెడద నుండి వీటి రక్షణకు మరో అడుగుపడింది.  ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే ప్రయత్నాల్లో చేస్తోంది కేంద్ర పురావస్తు శాఖ.. రామప్ప ఆలయంతో పాటు చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా టెంపుల్ ను పిడుగుల బారి నుంచి కాపాడం కోసం ఆధునిక టెక్నాలజీతో లైటింగ్ అరెస్టింగ్ టవర్ నిర్మాణం చేపట్టారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa-1.jpg</image:loc><image:caption><![CDATA[ రామప్పకు యునెస్కో గుర్తింపు లభించిన తర్వాత దేశ విదేశీ సందర్శకుల సంఖ్య విపరీతంగా పెరిగింది.. కాకతీయుల కళా వైభవానికి ప్రతీకగా నిలిచే రామప్ప వందల ఏళ్లనాటి చరిత్ర. ఎన్నో దాడులు. ప్రకృతి వైపరీత్యాలు... నిర్లక్ష్యం లాంటి మాన తప్పిదాలను తట్టుకుని నిలబడింది..ఈ క్రమంలోనే  రామప్ప ఆలయ అభివృద్ది... భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టెంపుల్.. పరిసర ప్రాంతాలను పూర్తిగా సీసీ కెమెరాల పరిధిలోకి తీసుకువచ్చారు. ఇటీవల రామప్ప ఉప ఆలయాల్లో గొల్లాల గుడి, శివాలయాలను జాతీయ స్మారక చిహ్నాలుగా గుర్తించి, వాటిని కేంద్ర పురావస్తు శాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉపాలయాల రక్షణకు కంచె పనులు మొదలయ్యాయి.  ఇదే క్రమంలో ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడే ప్రయత్నాలు చేపట్టారు..రామప్ప ఆలయంతో పాటు చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా పురావస్తు శాఖ చర్యలకు పూనుకుంది. అందుకోసం 21 మీటర్ల పొడవైన టవర్ ను రామప్ప గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఈ టవర్ కు  పైభాగం వరకు సుమారు 3.25 ఎంఎం సైజ్ కాపర్ వైర్ ను బిగించిన ప్రత్యేక పరికరం ఏర్పాటు చేశారు.. దీంతోపాటు పిడుగుల నుండి పూర్తి భద్రత కల్పించడంతో పాటు ఎన్నిసార్లు పిడుగులు పడ్డాయో సంఖ్యను కనిపెట్టే పరికరాన్ని అమర్చారు.ఈ టవర్స్ పిడుగుల శక్తిని భూమిలోకి పంపి, ఈ నిర్మాణాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చుట్టూ 150 మీటర్ల వరకు పిడుగులు పడకుండా నిలువరించే సామర్థ్యంతో పరి కరాన్ని ఏర్పాటు చేయడంతో  పిడుగుపడ్డ ఆలయానికి ఆలయ సమీపంలో ఎలాంటి నష్టం వాటిల్లకుండా పురావస్తు శాఖ ఈ టవర్ ను ఏర్పాటు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ramappa-3.jpg</image:loc><image:caption><![CDATA[ రామప్పతో పాటు అంతే ప్రత్యేకత కలిగిన వేయిస్తంభాల గుడి, కిలా వరంగల్ లో కూడా లైటనింగ్ అరెస్టర్లను ఏర్పాటుచేశారు.. ఐతే గతంలో పిడుగులు, భూకంపాలతో అనేక ప్రమాదాలు సంభవించాయి.. వేయి స్తంభాల గుడి కళ్యాణ మండపం, రామప్ప ముఖద్వారం పిడుగుల ప్రభావం విరిగిపడ్డాయి.. తాజాగా పురావస్తుశాఖ ఏర్పాటు చేస్తున్న లేట్నింగ్ అరెస్టింగ్ టవర్స్ వల్ల సత్ఫలితాలు ఉంటాయని పూజారులు అంటున్నారు .వందల ఏళ్ళు గడిచినా చెక్కు చెదరని ఈ వారసత్వ సంపద మన దేశ పర్యాటక ముఖ చిత్రాణికి కంఠాభరణంలా నిలిచాయి.. వీటిని సజీవంగా నిలిపి భావితరాలకు అందించే ప్రయత్నమే ఇలాంటి నిర్మాణాలు... వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/natural-lizard-repellents-best-plants-to-keep-lizards-out-of-your-home-safely-1814860.html</loc><lastmod>2026-05-12T13:08:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/get-rid-of-lizards-naturally.jpg</image:loc>
					<image:title><![CDATA[ Get Rid Of Lizards Naturally ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lizard.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరు పాములను చూస్తే భయపడుతారో లేదో తెలియదు కాని.. ఇంట్లో బల్లులు కనిపిస్తే మాత్రం వణికిపోతుంటారు. ముఖ్యంగా ఇంటి గోడలపై ఆహారం ఉండే పదార్థాల్లో ఇవి ఎక్కవగా కనిపిస్తాయి. వీటిని ఇంట్లో నుంచి వెల్లగొట్టేందుకు జనాలు అనేక రసాయన మందులు వాడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా ఇంట్లోకి రాకుండా నివారించలేరు. కానీ మీ ఇంట్లో ఈ కొన్ని మొక్కలు ఉంటే బల్లులు అసలు ఆ దరిదాపుల్లోకి కూడా రావడానికి ఇష్టపడవు. ఈ మొక్కలు బల్లులకు ఎలాంటి హాని చేయవు, కానీ అవి తరచుగా ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. దీని వల్ల సహజంగానే బల్లులను ఇంట్లో నుంచి మనం వెల్లగొట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rosemary.jpg</image:loc><image:caption><![CDATA[ రోజ్‌మెరీ: ఇంట్లో నుంచి బల్లులను తరిమికొట్టడానికి రోజ్‌మెరీ ఒక అద్భుతమైన మూలిక. దీని నుంచి వచ్చే బలమైన చెక్క వంటి వాసన బల్లులకు అస్సలు నచ్చదు. ఈ వాసన వాటికి చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. కాబట్టి బల్లులు ఆ పక్కకు వచ్చే సాహసం చేయవు. ఇది కుండీలలో బాగా పెరుగుతుంది, దీనికి సూర్యరశ్మి కూడా అవసరం. కాబట్టి దీన్ని బాల్కనీలు లేదా కిటికీల దగ్గర పెంచవచ్చు. ఇది కీటకాలను పారద్రోలడమే కాకుండా, వంటలలో కూడా ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mint.jpg</image:loc><image:caption><![CDATA[ పుదీనా: బల్లులకు పుదీనా మొక్క ఇచ్చే బలమైన, ఘాటైన వాసన అంటే పవర చిరాకు. అందుకే ఆ వాసన వచ్చే చోటుకు వచ్చే ధైర్యం బల్లులు అస్సలు చేయవు. మొక్క ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ వాసన ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బల్లులు ఎక్కువగా తిరిగే మూలల్లో లేదా తలుపుల దగ్గర పుదీనా మొక్కను ఒక కుండీలో పెట్టి ఉంచవచ్చు. ఇవి త్వరగా పెరుగుతాయి. మొక్కను అప్పుడప్పుడు కత్తిరించడం వల్ల అది మరింత వాసనను వెదజల్లుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eucalyptus.jpg</image:loc><image:caption><![CDATA[ నీలగిరి: నీలగిరి మొక్కలలో సహజ నూనెలు ఉంటాయి, ఇవి బల్లుల వంటి అనేక జీవులకు నచ్చని తీవ్రమైన వాసనను వెదజల్లుతాయి. మీరు చిన్న యూకలిప్టస్ మొక్కలను బయట, సూర్యరశ్మి తగిలే చోట కుండీలలో పెంచవచ్చు. దాని ఘాటైన వాసన కీటకాలను దూరంగా ఉంచుతుంది, దీనివల్ల బల్లులు ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం తగ్గుతుంది. సరైన మోతాదులో సూర్యరశ్మి, అప్పుడప్పుడు కొమ్మలను కత్తిరించడం వల్ల ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pencil-plant.jpg</image:loc><image:caption><![CDATA[ పెన్సిల్ కాక్టస్ : పెన్సిల్ మొక్క గట్టిగా ఉండటం, దానికి ఉండే జిగురు, రసాన్ని బల్లులు ఇష్టపడవు. అందుకే అవి దీనికి దూరంగా ఉంటాయి. ఈ మొక్క వెచ్చని ప్రదేశాలలో బాగా పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు కూడా అవసరం లేదు. ఆశ్రయం కోసం వెతికే జంతువులు దీని జిగురు కారణంగా దీనిని ఇష్టపడవు. మీరు ఆ రసాన్ని నేరుగా తాకకూడదు, కాబట్టి ఈ మొక్కను తోటలు లేదా డాబాల వంటి బయటి ప్రదేశాలలో ఉంచడం ఉత్తమం. ఈ చిట్కాలు పాటించడం ద్వారా మీరు బల్లులను చంపకుండా సహాజంగానే ఇంట్లో నుంచి తరిమికొట్టవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gold-is-not-lucky-for-everyone-zodiac-signs-that-must-be-careful-1814789.html</loc><lastmod>2026-05-12T13:00:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zodiac-signs-and-gold.jpg</image:loc>
					<image:title><![CDATA[ Zodiac Signs And Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/taurus.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి (Taurus): ఈ రాశికి అధిపతి శుక్రుడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు, శుక్ర గ్రహాల మధ్య వైరం ఉంటుంది. బంగారం గురు గ్రహానికి సంకేతం. కాబట్టి వృషభ రాశి వారు బంగారం ధరించడం వల్ల వ్యాపారంలో నష్టాలు లేదా వ్యక్తిగత జీవితంలో గొడవలు జరిగే అవకాశం ఉందని చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gemini.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి (Gemini): మిథున రాశి అధిపతి బుధుడు. ఈ రాశి వారు బంగారం ధరిస్తే మానసిక ప్రశాంతత కోల్పోయే అవకాశం ఉంది. ఏ పని చేసినా ఆటంకాలు ఎదురవ్వడం లేదా అనవసరమైన ఖర్చులు పెరగడం వంటి సమస్యలు తలెత్తవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/virgo.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి (Virgo): కన్యా రాశి వారికి కూడా బంగారం అంతగా కలిసిరాదు. ఇది వారి పురోగతిని అడ్డుకుంటుందని జ్యోతిష్య నిపుణులు భావిస్తారు. ముఖ్యంగా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వీరు బంగారు ఆభరణాలకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aquarius.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి (Aquarius): శని దేవుడు అధిపతిగా ఉన్న కుంభ రాశి వారికి బంగారం ధరించడం వల్ల శని ప్రభావం ప్రతికూలంగా మారవచ్చు. ఇది ఆరోగ్యంపై ప్రభావం చూపడమే కాకుండా, పనుల్లో జాప్యాన్ని కలిగిస్తుంది. ఈ రాశులకు అధిపతులైన గ్రహాలకు, బంగారానికి అధిపతి అయిన గురు గ్రహానికి శతృత్వం ఉండటమే దీనికి ప్రధాన కారణం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zodiac-signs-and-gold1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరించడం వల్ల మేషం, సింహం, ధనస్సు రాశుల వారికి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే పైన పేర్కొన్న రాశుల వారు ఒకవేళ బంగారం ధరించాలనుకుంటే, చిన్న ఉంగరం లేదా గొలుసుతో ప్రయత్నించి.. ఫలితాలను గమనించాక నిర్ణయం తీసుకోవడం ఉత్తమం. జ్యోతిష్యం అనేది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి, వ్యక్తిగత జాతకాలను బట్టి మార్పులు ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actor-shivakrishna-interesting-comments-on-megastar-chiranjeevi-early-career-1814803.html</loc><lastmod>2026-05-12T12:50:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shivakrishna (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ శివకృష్ణ మాట్లాడుతూ, మేమిద్దరం ఒకే సమయంలో ఇండస్ట్రీలోకి వచ్చాం. నిజం చెప్పాలంటే, ఆరంభంలో చిరంజీవి కంటే నాకే వరుస హిట్లు వచ్చాయి. &#039;ఎర్ర మల్లెలు&#039; సినిమాతో నేను ఓవర్‌నైట్ స్టార్ అయ్యాను. అప్పట్లో చిరంజీవి గారు చిన్న చిన్న పాత్రలు, విలన్ వేషాలు వేస్తూ తనని తాను నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని గుర్తు చేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, తర్వాతి కాలంలో చిరంజీవి అగ్రస్థాయికి వెళ్లడానికి ఆయన ప్లానింగ్ మరియు అంకితభావమే కారణమని శివకృష్ణ విశ్లేషించారు. తాను కొన్ని మంచి అవకాశాలను సున్నితంగా తిరస్కరించానని అది నా వ్యక్తిత్వం కావచ్చు కానీ కెరీర్ పరంగా చేసిన అతిపెద్ద తప్పు అదేనని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-3.jpg</image:loc><image:caption><![CDATA[  కానీ చిరంజీవి మాత్రం వచ్చిన ప్రతి అవకాశాన్ని ఒక మెట్టుగా మార్చుకున్నారని ఆయన నిజాయితీగా చెప్పారు. ముఖ్యంగా &#039;ఖైదీ&#039; సినిమాతో చిరు సృష్టించిన ప్రభంజనం టాలీవుడ్ చరిత్రనే మార్చేసింది. పరిశ్రమలో ఎవరితో ఎలా ఉండాలి, కెరీర్‌ను ఎలా మలచుకోవాలి అనే విషయంలో చిరు పక్కాగా ఉండేవారని, అదే తనను వెనకబడేలా చేసిందని శివకృష్ణ అంగీకరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ తను చేసిన పొరపాట్లే చిరంజీవిని నంబర్ వన్ చేశాయని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. చిరంజీవి గారి డ్యాన్సులు, ఫైట్స్ గురించి శివకృష్ణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆ కాలంలో ఫైట్స్ అంటే కేవలం కొట్టుకోవడం మాత్రమే ఉండేది. కానీ అందులో ఒక గ్రేస్, ఒక స్టైల్ తీసుకొచ్చింది చిరంజీవి గారే. అలాగే డ్యాన్స్‌లో ఆయన బాడీ లాంగ్వేజ్ ఒక కొత్త ఒరవడిని సృష్టించింది. ఒకానొక దశలో మాలాంటి వాళ్లకి కూడా ఆయన వేగం అందుకోవడం కష్టమయ్యేది అని నవ్వుతూ చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shivakrishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వ్యక్తిత్వ విషయానికి వస్తే, చిరంజీవి ఎప్పుడూ తోటి నటులను ప్రోత్సహించేవారని శివకృష్ణ తెలిపారు. ఎవరైనా బాగా నటిస్తే వెంటనే దగ్గరకు వచ్చి అభినందించడం ఆయన గొప్ప గుణమని అన్నారు. చిరంజీవికి ఉన్న ఆ తపన, కసి వల్లే ఆయన &#039;సుప్రీం హీరో&#039; నుంచి &#039;మెగాస్టార్&#039; వరకు ఎదిగారని శివకృష్ణ కొనియాడారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనే సూత్రాన్ని చిరంజీవి గారిని చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shani-amavasya-2026-budhaditya-rajayogam-brings-incredible-luck-to-4-zodiac-signs-1814814.html</loc><lastmod>2026-05-12T12:42:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి శని జయంతి రోజు బుధాదిత్య రాజయోగం ఏర్పడటం వలన అన్ని విధాలుగా ఇది మేలు చేస్తుంది. ముఖ్యంగా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి, వ్యాపారంలో ఉన్నవారికి అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. ఈ రాశి మహిళలు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ఆర్థిక సమస్యలు తగ్గిపోతాయి. ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా కలిసిపోతారు. సమాజంలో మీ కంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం వలన లక్కు కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి వారికి కష్టానికి తగిన ప్రతి ఫలం కనిపిస్తుంది. బంధువులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. ఇది మీ మనసుకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు చాలా బాగా కలిసి వస్తుంది. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల ఊబిలో చిక్కుకపోయారో వారు వాటి నుంచి బయటపడతారు. ధన లాభం కలుగుతుంది. అత్తింటి నుంచి రావాల్సిన సొమ్ము అందుతుంది. ఇది మీ కుటుంబానికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంతే కాకుండా  ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-5.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి శని అమావాస్య రోజే, సూర్య, బుధ గ్రహాల కలయిక, బుధాదిత్య రాజయోగం ఏర్పడటం అదృష్టాన్ని తీసుకొస్తుంది. వీరు చాలా రోజుల నుంచి ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల నుంచి బయటపడగారు. చాలా ఆనందంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shani-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/meenakshi-chaudhary-signs-her-5th-project-with-sithara-entertainments-1814792.html</loc><lastmod>2026-05-12T12:40:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Meenakshi Chaudhary (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్ల కెరీర్ గ్రాఫ్ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పడం కష్టం. ఒక హిట్ పడితే అవకాశాలు క్యూ కడతాయి, కానీ ఒకే నిర్మాణ సంస్థలో వరుసగా ఛాన్సులు రావడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అరుదైన ఫీట్‌ను సాధిస్తోంది అందాల భామ మీనాక్షి చౌదరి. హారిక హాసిని, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ వంటి ప్రతిష్టాత్మక బ్యానర్లకు ఈమె ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీనాక్షి చౌదరి ప్రయాణం సితార సంస్థతో చాలా స్పెషల్‌గా సాగుతోంది. ఇప్పటికే ఈ బ్యానర్‌లో దుల్కర్ సల్మాన్‌తో &#039;లక్కీ భాస్కర్&#039;, నవీన్ పోలిశెట్టి సరసన &#039;అనగనగా ఒక రాజు&#039; చిత్రాల్లో నటించింది. ఇక హారిక హాసిని బ్యానర్‌లో మహేష్ బాబు సరసన &#039;గుంటూరు కారం&#039;లో మెరిసి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా ఒక సినిమాలో నటించిన తర్వాత మరో బ్యానర్‌కి వెళ్లడం సహజం. కానీ మీనాక్షి విషయంలో నాగవంశీ టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఆఫర్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, మీనాక్షి చౌదరి సితార సంస్థలో తన ఐదో ప్రాజెక్టును కూడా ఖరారు చేసుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళ స్టార్ హీరో కార్తీ, దర్శకుడు కళ్యాణ్ శంకర్ కాంబినేషన్‌లో రాబోతున్న భారీ చిత్రంలో మీనాక్షిని కథానాయికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. &#039;మ్యాడ్&#039;, &#039;మ్యాడ్ స్క్వేర్&#039; చిత్రాలతో సితార సంస్థకు సూపర్ హిట్స్ అందించిన కళ్యాణ్ శంకర్, ఇప్పుడు ఈ వినోదాత్మక చిత్రంతో మరో మేజిక్ చేయబోతున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు హైదరాబాద్‌లో సైలెంట్‌గా జరిగాయని సమాచారం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meenakshi-chaudhary-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా మీనాక్షి దూసుకుపోతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తోందని టాక్. ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్‌లో ఐదు ప్రాజెక్టులు అంటే, ఆ సంస్థకు ఆమె ఎంత ‘లక్కీ’ అని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో కార్తీ సినిమాతో పాటు నాగచైతన్య ‘వృషకర్మ’, హిందీలో ‘బాగమ్ భాగ్ 2’ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గ్లామర్‌తో పాటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హర్యానా బ్యూటీ, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్‌లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె స్పీడ్ చూస్తుంటే మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం పక్కా అనిపిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-store-ginger-garlic-paste-for-6-months-fresher-1814752.html</loc><lastmod>2026-05-12T12:27:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ginger Garlic Paste (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-1.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచిగా ఉండాలంటే మనం తీసుకునే అల్లం, వెల్లుల్లి నాణ్యత చాలా ముఖ్యం. ముదురుగా ఉన్న అల్లం తీసుకుంటే పేస్ట్ ఎక్కువ రుచిగా ఉంటుంది. వెల్లుల్లి రెబ్బలు కూడా గట్టిగా, తాజాగా ఉండేలా చూసుకోవాలి. అల్లాన్ని కడిగిన తర్వాత పైన ఉండే తొక్కను జాగ్రత్తగా గీకేయాలి. గుర్తుంచుకోండి, అల్లం తొక్కలో కొన్ని రకాల బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి దానిని పూర్తిగా తీసేయడమే శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-2.jpg</image:loc><image:caption><![CDATA[ శుభ్రం చేసిన అల్లం ముక్కలను మరియు వెల్లుల్లి రెబ్బలను ఒక పొడి గుడ్డపై వేసి కనీసం అరగంట పాటు ఆరనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండకపోవడానికి కారణం అందులో ఉండే తేమ. కాబట్టి, మిక్సీ పట్టే ముందు అల్లం ముక్కలు ముట్టుకుంటే చేతికి అస్సలు తడి తగలకూడదు. ఈ చిన్న జాగ్రత్త మీ పేస్ట్ ఆరు నెలల పాటు తాజాగా ఉండటానికి పునాది వేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిక్సీ జార్‌ను కూడా ముందుగా తడి లేకుండా తుడుచుకోవాలి. మొదట అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి అందులో సరిపడా ఉప్పు, పసుపు మరియు నూనె చేర్చాలి. నీళ్లు అస్సలు పోయకూడదు. నీరు పోయడం వల్ల బ్యాక్టీరియా చేరి పేస్ట్ త్వరగా పులిసిపోతుంది. నూనె వేయడం వల్ల పేస్ట్ మంచి ఆకృతిని సంతరించుకోవడమే కాకుండా, ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు గడ్డకట్టకుండా సులభంగా స్పూన్‌తో తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారు చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్‌ను నిల్వ చేయడానికి ఎప్పుడూ ప్లాస్టిక్ డబ్బాల కంటే గాజు సీసాలనే ఎంచుకోవాలి. ప్లాస్టిక్ వాడటం వల్ల పేస్ట్ వాసన ప్లాస్టిక్‌కు పట్టిపోవడమే కాకుండా, పేస్ట్ రంగు కూడా త్వరగా మారిపోతుంది. గాజు సీసాను ముందుగా వేడి నీళ్లతో కడిగి, ఎండలో ఆరబెట్టి (Sterilize) వాడితే అసలు బూజు పట్టే అవకాశమే ఉండదు. సీసా మూత కూడా గాలి చొరబడకుండా గట్టిగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginger-garlic-paste-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు తయారు చేసిన పేస్ట్ నుండి రోజూ కొద్దికొద్దిగా తీసేటప్పుడు తడి స్పూన్ అస్సలు వాడకూడదు. కావాలంటే ఈ పేస్ట్‌ను చిన్న చిన్న ఐస్ క్యూబ్ ట్రేలలో వేసి ఫ్రీజ్ చేసుకోవచ్చు. అవసరమైనప్పుడు ఒక క్యూబ్ తీసి నేరుగా కూరలో వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల పేస్ట్ పదేపదే గాలికి ఎక్స్‌పోజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ పద్ధతులు పాటిస్తే ఆరు నెలలైనా సరే మీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పుడే చేసినట్లు కమ్మటి వాసనతో ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-happens-if-you-rub-tomato-on-your-face-daily-amazing-skin-benefits-revealed-1814748.html</loc><lastmod>2026-05-12T12:24:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomato For Face Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ సహజమైన గ్లో (Natural Glow): టమాటా కేవలం వంటలకే కాదు, సౌందర్య సాధనంగా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. టమాటాలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరిచి, సహజమైన కాంతిని ఇస్తుంది. రోజూ టమాటా రసాన్ని ముఖానికి రాయడం వల్ల చర్మం ఛాయ మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits1.jpg</image:loc><image:caption><![CDATA[ మొటిమలు, మచ్చల నివారణ: టమాటాలోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని శుభ్రపరచడమే కాకుండా, టమాటాలో ఉండే ఆమ్ల గుణాలు (Acidic properties) మొటిమలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది చర్మంపై ఉండే అదనపు జిడ్డును తొలగించి, రంధ్రాలను శుభ్రపరుస్తుంది. క్రమంగా నల్లటి మచ్చలు కూడా మాయమవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits3.jpg</image:loc><image:caption><![CDATA[ సన్ ట్యాన్ నుండి ఉపశమనం: ఎండ వల్ల చర్మం నల్లబడినప్పుడు (Sun Tan), టమోటా ఒక అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఇందులోని లైకోపీన్ అనే మూలకం చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం నుండి కాపాడుతుంది. చర్మంపై ఉన్న నలుపును తగ్గిస్తుంది. ముఖ్యంగా జిడ్డు చర్మం ఉన్నవారికి ఇది సహజమైన టోనర్‌లా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits4.jpg</image:loc><image:caption><![CDATA[ వృద్ధాప్య ఛాయలను అరికట్టడం: టమాటాలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ముడతలు రాకుండా కాపాడతాయి. ఇది చర్మాన్ని బిగుతుగా (Tightening) ఉంచి, మీరు యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
ఒక టమాటాను రెండు ముక్కలుగా కోసి, దానిపై కొంచెం చక్కెర లేదా తేనె వేసి ముఖంపై వృత్తాకారంలో (Circular motion) 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆపై 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి, చల్లటి నీటితో కడుక్కోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-for-face-benefits5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతిరోజూ ముఖానికి టమోటా రసం లేదా ముక్కతో రుద్దడం వల్ల చర్మంపై పేరుకుపోయిన మృతకణాలు (Dead Cells) తొలగిపోయి ముఖం కాంతివంతంగా మారుతుంది. మీ చర్మం చాలా సున్నితంగా ఉంటే లేదా టమాటా రాసినప్పుడు మంటగా అనిపిస్తే, వెంటనే కడిగేయండి. మొదటిసారి వాడే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. ప్రకృతి సిద్ధమైన ఈ చిన్న చిట్కాతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/hyderabad-gold-and-silver-prices-soar-silver-hits-3-lakh-gold-jumps-amidst-global-turmoil-1814749.html</loc><lastmod>2026-05-12T12:12:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-prices-soar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Prices Soar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-2.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా వెండి ధర ఒక్కరోజులోనే రూ.15 వేల మేర ఎగబాకి, చాలా రోజుల తర్వాత కిలో ధర రూ.3 లక్షల మార్క్‌ను తాకింది. గత రెండు రోజుల్లో మొత్తం రూ.20 వేల పెరుగుదల నమోదవడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గుచూపడం వంటి కారణాల వల్లే ఈ పెరుగుదల కనిపిస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరలు కూడా ఇదే దిశగా పయనిస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.540 పెరిగి రూ.1,53,980కు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.500 పెరిగి రూ.1,41,150గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్, అంతర్జాతీయ మార్కెట్లో ధరల పెరుగుదల, డాలర్ మార్పిడి విలువల ప్రభావం వల్ల బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి కారణంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాలకు డిమాండ్ పెరిగింది. ముఖ్యంగా వెండిపై పారిశ్రామిక వినియోగం కూడా అధికంగా ఉండటంతో ధరలు వేగంగా ఎగబాకుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-3.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో పెట్టుబడిదారులు, నగల కొనుగోలుదారులు మార్కెట్ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాన్ని బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-4.jpg</image:loc><image:caption><![CDATA[ జీఎస్టీ, మేకింగ్ ఛార్జీలు, స్థానిక పన్నులు ఆధారంగా తుది ధర మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ధరలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో కొనుగోలుదారులు కొంత ఆచితూచి వ్యవహరిస్తుండగా, పెట్టుబడిదారులు మాత్రం భవిష్యత్ ధరలపై ఆశావహంగా ఉన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-secrets-mysterious-smells-in-your-home-signal-negative-energy-1814691.html</loc><lastmod>2026-05-12T11:53:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bad Smell 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలని చెబుతారు. అలాగే ఎప్పుడూ కూడా ఇంటిలో చిన్న చిన్న మార్పులు కనిపిస్తే అస్సలే అజాగ్రత్త చేయకూడదని చెబుతుంటారు. ఇంటిలో ఎలాంటి వాస్తు దోషాలు లేనప్పుడు ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది. కానీ వాస్తు దోషాలు ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొన్ని సార్లు మన ఇంటి సమస్యల నుంచి బయటపడటానికి వాస్తు కొన్ని మార్గాలను చూపెడుతుందంట. ముఖ్యంగా కొన్ని సార్లు ఇంటిలో ఎటువంటి కారణం లేకుండా స్మెల్ వస్తుంది. అయితే ఇలా వచ్చినప్పుడు అస్సలే నిర్లక్ష్యం చేయకూడదంట. ఇది ప్రతికూల శక్తులు, అశుభాన్ని సూచిస్తుందంట. కాగా, ఇప్పుడు మనం దీని గురించి తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటిలో అయితే ప్రతికూల శక్తి ఉందో, వారి ఇంటిలో ఎలాంటి కారణం లేకుండా స్మెల్ వస్తుందంట. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, మనశ్శాంతి లోపించడం, ఒత్తిడి వంటి ఇబ్బందులు తలెత్తే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందంట. అందుకే తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం దైవారాధన చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి ప్రధాన ద్వారం శుభ్ర పరచడం, మీ ఇంటిలో తెలియని వాసన వస్తున్న సమయంలో తప్పకుండా మీరు మీ ప్రధాన ద్వారాన్ని తనిఖీ చేయాలి.  ఇంటి ప్రధాన ద్వారం ఇంటి మొత్తానికి సంబంధించినది, ఇక్కడి నుంచే ఎలాంటి శక్తి అయినా ఇంటిలోకి వస్తుంది. అందువలన ప్రధాన ద్వారం వద్ద చెత్త చెదారం, విడిచిన చెప్పులు లేకుండా చూడాలి. అప్పుడు ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-smell-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా వంట రూమ్, బాత్ రూమ్ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటిలోకి ఎప్పుడూ స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూడాలి. అదే విధంగా తప్పకుండా ప్రతి రోజూ ఇంటిలో సాంబ్రాణి, అగరబత్తీలు వెలిగించాలి. దీని వలన ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ప్రతికూల శక్తి తొలిగిపోతుంది. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-for-wedding-photos-avoid-bedroom-placement-mistakes-and-save-your-marriage-1814690.html</loc><lastmod>2026-05-12T11:49:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos.jpg</image:loc>
					<image:title><![CDATA[ Wedding Photos ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos-5.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది తమ ఇంటిని అందంగా అలంకరించుకుంటారు. ముఖ్యంగా కొంత మంది  బెడ్ రూమ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. లైటింగ్, తమ పెళ్లి ఫొటోలతో బెడ్ రూమ్‌ లుక్ మార్చేస్తుంటారు. ముఖ్యంగా తప్పకుండా తమ పెళ్లి ఫొటోను బెడ్ రూమ్‌లో పెట్టుకుంటారు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం ఇది అస్సలే మంచిది కాదంట, ప్రతి ఫోటోకు ఒక సొంత శక్తి ఉంటుంది. పెళ్లైన వారు తమ ఫొటోలను ఇంటిలో, బెడ్ రూమ్‌లో పెట్టే‌టప్పుడు తప్పకుండా కొన్ని వాస్తు నియమాలు పాటించాలంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు ప్రకారం ఎప్పుడూ కూడా భార్య భర్తలు తమ ఫొటోలను ఇంటిలో అలంకరణగా పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎప్పుడూ కూడా సంతోషంగా, నవ్వుతూ ఉన్న ఫొటోలను లేదా ప్రేమగా ఒకరిని ఒకరు చూసుకునే ఫొటోలు మాత్రమే పెట్టాలంట. ఇలాంటివి దంపతులు మధ్య ప్రేమను మరింత బలపరుస్తుంది. అలాగే ఎప్పుడూ కూడా పాడైన ఫొటో ఫ్రేమ్ ఇంటిలో పెట్టకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం దంపతులు తమకు సంబంధించిన పెళ్లి ఫొటో ఫ్రేమ్‌ను బెడ్ రూమ్‌లో మంచానికి ఎదురుగా ఉన్న గోడపై పెట్టకూడదంట.  అంతే కాకుండా పూజ గది ముందు, వంట గది లేదా టాయిలెట్ బాత్రూమ్ గోడలపై కూడా అస్సలే పెళ్లి ఫొటోలను పెట్టకూడదంట. ముఖ్యంగా కొంత మంది ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా పెళ్లి ఫొటోలు పెడుతుంటారు. ఇది కూడా మంచిదికాదు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos-3.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం, ఫొటోలను తప్పుడు దిశలో లేదా తప్పుడు ప్రదేశంలో పెట్టడం వలన ఇది జంటల వైవాహిక జీవితంపై చాలా ప్రభావం చూపుతుందంట. ఇది ఇద్దరి మధ్య మనస్పర్థలు తీసుకురావడం, దంపతులు మధ్య అనవసరమైన గొడవలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, భావోద్వేగం దూరం పెరిగే ఛాన్స్ ఉందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. అందుకే ఎప్పుడూ కూడా పెళ్లి ఫొటోలను తప్పుడు దిశలో పెట్టకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wedding-photos-4.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ragi-morning-tiffins-boost-health-with-delicious-finger-millet-breakfast-recipes-at-home-1814618.html</loc><lastmod>2026-05-12T10:23:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి ఉప్మా: రాగిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. అందువలన రాగితో ఎలాంటి ఆహారాలు చేసినా అవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. అయితే రాగితో ఉప్మా చేస్తే అదిరిపోతుందంట. కాగా, దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం, రాగి పిండి, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ, మసాలాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ లోకి వెళితే, ఒక బౌల్‌లో నీటిని తీసుకొని అందులో రాగి పిండి వేసి , చపాతీ పిండిని కలిపే విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి నూనె పోసి, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. తర్వాత అందులో రాగి పిండి వేయాలి. దీనిని గరిటెతో బాగా కలపాలి. ఇలా పది నిమిషాలు ఉడకబెట్టకుంటే, పిండి దేనికి అది విడిపోయి, ఉప్మాలా అవుతుంది. అంతే రాగి ఉప్మా రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి చపాతీ : రాగి పిండితో చపాతీలు కూడా చేయవచ్చును. దీని కోసం ముందుగా రాగి పిండి, తురిమిన క్యారట్, పచ్చి మిర్చి, ఉప్పు, కొబ్బరి ముక్కలు, కొత్తిమీర తీసుకోవాలి. వీటన్నిటినీ రాగి పిండిలో వేసుకొని చపాతీపిండి కంటే కొంచెం వదులుగా పిండిని కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ పిండితో కవర్ పై చేతితో లేదా రోటీ కర్రతో చపాతీలు చేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి రోటీ రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి తీపి రొట్టే : రాగి పిండితో తియ్యటి చపాతీలు కూడా చేయవచ్చునంట. ఇది కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఇష్టంగా తింటారు. దీని కోసం కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే, కొబ్బరి పొడి, బెల్లం, రాగి పిండి, యాలకుల పొడి, నెయ్యి. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో బెల్లం వేసి కరగబెట్టాలి. అది నీరులా మారిన తర్వాత అందులో రాగి పిండి, యాలకుల పొడి, కొబ్బరి పొడి వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత నెయ్యి రాసి చపాతీల్లా తయారు చేసుకోవాలి. దీని తర్వాత ఈ రోటీని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి తీపి రొట్టే రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి దోసె :  రాగి దోసె తయారు చేయడానికి రాగులు ఒక కప్పుడ, మినపప్పు, బియ్యం, పెసర్లు , వన్ టీ స్పూన్ మెంతులు. వీటన్నింటి దోసెలు వేయడానికి ఒక రోజు ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఈ పిండిని పులియ బెట్టిన తర్వాత,  దోసెలు వేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ రాగి దోసెలు రెడీ. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/true-love-test-discover-your-emotional-expression-in-relationships-via-optical-illusion-1814611.html</loc><lastmod>2026-05-12T09:51:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Personality Test ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రేమలో మీ భావోద్వేగాలను వ్యక్తపరిచే ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షకు సంబంధించిన ఫొటో వైరల్ గా మారింది. అందులో నాలుగు హార్ట్ సింబల్స్ ఉన్నాయి. అందులో మీరు ఎంచుకునే సింబల్ మీ ప్రేమను, భావోద్వేగాన్ని వెల్లడిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆల్ ఇన్ వేలిముద్ర : మీరు వేలి ముద్రలు ఉన్న హార్ట్ సింబల్‌ను ఎంచుకున్నారో, అది మీ గుండెకు సంబంధించిన గుర్తు, వీరు అనవసరమైన సంబంధాలను ఇష్టపడరు. వీరు వ్యక్తి నిజాయితీ, నిబద్ధతకు ప్రాముఖ్యతను ఇస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే తమకు తోడుగా ఉండే వారిని ఎంచుకుంటారు. అలాగే వీరి ప్రేమ చాలా నిజాయితీతో కూడినది, వీరు ఒకసారి  ఒకరిని ఇష్టపడితే వారితో శాశ్వతమైన బంధం ఏర్పరుచు కుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-3.jpg</image:loc><image:caption><![CDATA[ హార్ట్ సింబల్ రెండు ఎవరు ఎంచుకుంటారో, భావోద్వేగంగా చాలా దృఢంగా ఉంటారు.  వీరు భాగస్వామికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. అంతే కాకుండా ప్రతి విషయాన్ని లోతుగా అనుభూతి చెందుతారు. ఇలాంటి వ్యక్తులు తమ భావోద్వేగాలను వ్యక్త పరచడానికి ఇష్టపడరు. అలాగే వీరు తమ ప్రేమను ఎప్పుడూ వ్యక్తపరుస్తూ ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-4.jpg</image:loc><image:caption><![CDATA[ హార్ట్ సింబల్ 3ని ఎంచుకుంటే, వారు ప్రేమలో నిబద్ధత, నిజాయితీని కలిగి ఉంటారు. వీరు భావోద్వేగ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా వీరు ప్రేమలో ఎక్కువగా విఫలం చెంది ఉంటారు. అనేక గాయాలు వీరిని బాధించి ఉంటాయి. కానీ ఆ ఫెయిల్యూరే వీరిలో గొప్ప శక్తిని అందిస్తుందంట.  కానీ వీరు ఒకసారి ప్రేమలో పడితే ఆ ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/personality-test-5.jpg</image:loc><image:caption><![CDATA[ హార్ట్ సింబల్ 4 :  ప్రకాశవంతమైన హార్ట్ సింబల్ ఎంచుకునేవారు చాలా మంచి మనస్సును కలిగి ఉంటారు. వీరు తమ ప్రేమను భాగస్వామికి మాత్రమే కాకుండా, స్నేహితులు, కుటుంబ సభ్యులకు కూడా సమానంగా పంచుతారు. అందరితో కలివిడిగా ఉంటూ, ఆనందంగా ఉంటారు. ఇలాంటి వేరు అన్నింటికంటే ప్రేమకు, బంధాలకే ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు.  అంతే కాకుండా భావోద్వేగ పరంగా చాలా దృఢంగా ఉంటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-lose-weight-in-30-days-with-lemon-and-honey-water-a-complete-guide-1814583.html</loc><lastmod>2026-05-12T08:45:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon And Honey Water For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మ తేనె మ్యాజిక్ : ఈ డ్రింక్ తాగగానే అది శరీరంలోని వివిధ వ్యవస్థలపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. నిమ్మరసం, తేనె కలయిక శరీర ఉష్ణోగ్రతను స్వల్పంగా ప్రభావితం చేసి, జీవక్రియను వేగవంతం చేస్తుంది. దీనివల్ల విశ్రాంతి సమయంలో కూడా మీ శరీరం ఎక్కువ కేలరీలను కరిగిస్తుంది. నిమ్మకాయలో ఉండే పెక్టిన్ అనే ఫైబర్ ఆకలిని నియంత్రించడమే కాకుండా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కణాలను విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. రాత్రంతా శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను, విషపదార్థాలను బయటకు పంపడంలో లివర్‌కు ఈ పానీయం తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ బోనస్ ప్రయోజనాలు: ఈ అలవాటు వల్ల కేవలం కిలోలు తగ్గడమే కాకుండా ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. నిమ్మకాయలోని విటమిన్ సి, తేనెలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. దీనివల్ల మొటిమలు తగ్గి, చర్మం సహజంగా కాంతివంతంగా మారుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం వల్ల పేగుల కదలికలు మెరుగుపడి, మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి రోగాలతో పోరాడే శక్తిని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss-2.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన పద్ధతి: చాలా మంది వేడి నీళ్లలో నిమ్మరసం కలిపి తాగుతుంటారు, కానీ అది తప్పు. నీటిని గోరువెచ్చగా మాత్రమే ఉంచాలి. మరీ వేడిగా ఉంటే తేనెలోని ఔషధ గుణాలు నశిస్తాయి. వీలైనంత వరకు కల్తీ లేని, స్వచ్ఛమైన సేంద్రియ తేనెను వాడండి. చక్కెర కలిపిన తేనె వల్ల ప్రయోజనం ఉండదు. అర చెక్క నిమ్మరసం సరిపోతుంది. మరీ ఎక్కువగా వాడితే పంటి ఎనామిల్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. గటగటా తాగేయకుండా చిన్న చిన్న గుటకలతో తాగడం వల్ల లాలాజలంతో కలిసి అది జీర్ణక్రియకు మరింత బాగా సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీ జీవనశైలిలో చేయాల్సిన మార్పులు: కేవలం ఈ పానీయం తాగి కూర్చుంటే ఫలితం ఆశించిన స్థాయిలో ఉండదు. దీనికి తోడుగా 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా జిమ్, యోగా వంటివి చేయాలి.  జంక్ ఫుడ్, చక్కెర పదార్థాలను తగ్గించి.. పండ్లు, కూరగాయలకు ప్రాధాన్యత ఇవ్వండి. రోజుకు కనీసం 3-4 లీటర్ల నీరు తాగడం వల్ల మెటబాలిజం స్థిరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-and-honey-water-for-weight-loss-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరు జాగ్రత్తగా ఉండాలి: నిమ్మరసంలోని ఎసిడిటీ వల్ల పళ్లు సెన్సిటివ్‌గా మారే అవకాశం ఉంది. తాగిన తర్వాత నోటిని మామూలు నీటితో పుక్కిలించడం మంచిది. అల్సర్లు లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు ఖాళీ కడుపుతో నిమ్మరసం తీసుకోకూడదు. తేనెలో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకే దీనిని తీసుకోవాలి.  (గమనిక : ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య పరిస్థితికి చికిత్స, ఆహార మార్పుల కోసం  ఆరోగ్య నిపుణుల సలహా తప్పనిసరి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cucumber-vs-watermelon-which-is-better-for-summer-hydration-check-details-1814505.html</loc><lastmod>2026-05-12T06:53:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cucumber Vs Watermelon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon-2.jpg</image:loc><image:caption><![CDATA[ హైడ్రేషన్ విషయంలో దోసకాయ అగ్రస్థానంలో ఉంటుంది. ఇందులో దాదాపు 95శాతం నుండి 96శాతం వరకు నీరు ఉంటుంది. అంటే మీరు ఒక దోసకాయ తింటున్నారంటే, దాదాపు గ్లాసుడు నీటిని ఘన రూపంలో తీసుకుంటున్నట్లే లెక్క. ఇది రక్తపోటును అదుపులో ఉంచడానికి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇక పుచ్చకాయలో 91శాతం నుండి 92శాతం నీరు ఉంటుంది. దోసకాయ కంటే కొంచెం తక్కువ నీటి శాతం ఉన్నప్పటికీ, దీనిలో ఉండే ఇతర పోషకాలు దీనిని ప్రత్యేకంగా నిలుపుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon-3.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని: పుచ్చకాయలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది సూర్యుని నుండి వచ్చే హానికరమైన UV కిరణాల నుండి చర్మాన్ని రక్షించడమే కాకుండా, గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. విటమిన్ A, C లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులోని సహజ చక్కెరలు ఎండ వల్ల కలిగే నీరసాన్ని తక్షణమే పోగొట్టి శక్తిని ఇస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon-1.jpg</image:loc><image:caption><![CDATA[ దోసకాయ పోషక విలువలు: కేవలం నీరు మాత్రమే కాదు, మన శరీరానికి విటమిన్లు కూడా ముఖ్యం. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక వరం. కేలరీలు అతి తక్కువగా ఉండటమే కాకుండా ఎముకల బలానికి అవసరమైన విటమిన్ K ఇందులో పుష్కలంగా ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్ వంటి ఖనిజాలు గుండె స్పందనను, ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon-4.jpg</image:loc><image:caption><![CDATA[ డైట్‌లో ఏది బెటర్: మధుమేహం ఉన్నవారు: పుచ్చకాయలో గ్లైసెమిక్ ఇండెక్స్ కాస్త ఎక్కువగా ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్నవారు పుచ్చకాయను పరిమితంగా తీసుకోవడం మంచిది. దోసకాయలో చక్కెర శాతం చాలా తక్కువ కాబట్టి వారు నిర్భయంగా తినవచ్చు. అంతేకాకుండా దోసకాయలో ఉండే పీచు పదార్థం మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అయితే పుచ్చకాయను రాత్రి సమయంలో ఎక్కువగా తీసుకుంటే జీర్ణం కావడానికి సమయం పడుతుంది కాబట్టి పగటిపూట తీసుకోవడమే ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cucumber-vs-watermelon.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది ఎంచుకోవాలి?: మీరు బరువు తగ్గాలి, రక్తపోటును అదుపులో ఉంచుకోవాలి అనుకుంటే దోసకాయను ప్రాధాన్యత ఇవ్వండి. అలా కాకుండా ఎండలో తిరగడం వల్ల వచ్చిన అలసట పోవాలి, తక్షణ శక్తి కావాలి అనుకుంటే పుచ్చకాయను ఎంచుకోండి. నిజానికి, ఈ రెండింటినీ మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఈ వేసవి తాపం నుండి పూర్తి రక్షణ పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/lpg-subsidy-rules-tighten-10-lakh-income-limit-and-digital-verification-explained-1814525.html</loc><lastmod>2026-05-12T06:56:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-cylinder.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lpg Cylinder ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-2.jpg</image:loc><image:caption><![CDATA[ గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీలకు సంబంధించిన నిబంధనలను ఇప్పుడు కఠినంగా అమలు చేస్తున్నారు. వార్షిక పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ.10 లక్షలకు మించిన కుటుంబాలు ఈ సబ్సిడీని పొందలేవు. పెట్రోలియం కంపెనీలు అటువంటి వినియోగదారులకు SMS హెచ్చరికలను పంపడం ప్రారంభించాయి. ప్రభుత్వ సహాయ నిధులు నిజంగా అర్హులైన వారికి మాత్రమే చేరేలా చూడటమే ఈ ప్రభుత్వ చర్య లక్ష్యం. వనరుల న్యాయమైన పంపిణీ, వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి మొత్తం ప్రక్రియను వేగవంతం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-3.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సబ్సిడీల అర్హతను మరింత కఠినంగా పరిశీలించేందుకు ఆధునిక డిజిటల్ ధృవీకరణ వ్యవస్థను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ కొత్త విధానంలో గ్యాస్ కనెక్షన్ వివరాలను పాన్ కార్డ్, ఆదాయపు పన్ను రిటర్న్‌లు, కుటుంబ గుర్తింపు పత్రాలు వంటి డేటాబేస్‌లతో నేరుగా సరిపోల్చుతున్నారు. దీంతో సబ్సిడీకి అర్హులు కాని కుటుంబాలను గుర్తించడం సులభమవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-cylinder-dents.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ నుండి వచ్చినట్లు చెప్పబడుతున్న ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ సందేశంలో వినియోగదారుడు లేదా వారి కుటుంబ సభ్యుల మొత్తం పన్ను పరిధిలోకి వచ్చే వార్షిక ఆదాయం ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిని మించితే, ఏడు రోజులలోపు తమ వివరాలను నవీకరించాలని సూచించారు. ఈ ప్రక్రియలో కేవలం కనెక్షన్ హోల్డర్ ఆదాయం మాత్రమే కాదు, మొత్తం కుటుంబ ఆదాయం కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-gas-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వం ఇప్పటికే పహల్ పథకం కింద సంవత్సరానికి రూ.10 లక్షలకు మించిన ఆదాయం కలిగిన కుటుంబాలు ఎల్‌పీజీ సబ్సిడీకి అర్హులు కాదని స్పష్టం చేసింది. గతంలో PAHAL, Give It Up ప్రచారాల ద్వారా ఆర్థికంగా బలమైన కుటుంబాలు స్వచ్ఛందంగా సబ్సిడీని వదులుకోవాలని కోరారు. ఇప్పుడు అదే నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశ్యం ప్రభుత్వ వ్యయాన్ని సమర్థంగా వినియోగించడం. అర్హత లేని కుటుంబాలకు వెళ్తున్న సబ్సిడీని నిలిపివేసి, నిజంగా అవసరమైన కుటుంబాలకు ఆ నిధులను మళ్లించాలనే లక్ష్యంతో ఈ డిజిటల్ డేటా మ్యాచింగ్ చేపట్టబడుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-otp-2.jpg</image:loc><image:caption><![CDATA[ వినియోగదారులకు ఇలాంటి నోటీసులు లేదా సందేశాలు వస్తే వాటిని నిర్లక్ష్యం చేయవద్దని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే KYC పత్రాలు, ఆదాయ వివరాలు తనిఖీ చేసి, తమ LPG డిస్ట్రిబ్యూటర్‌ను సంప్రదించడం లేదా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల అధికారిక వెబ్‌సైట్‌లలో వివరాలు అప్డేట్‌ చేయడం అవసరం. అయితే సబ్సిడీ నిలిపివేసినా గ్యాస్ సిలిండర్ సరఫరాపై ప్రభావం ఉండదు. వినియోగదారులు మార్కెట్ ధర చెల్లించి సాధారణంగా గృహ వినియోగ LPG సిలిండర్లను పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-ponnaganti-karam-podi-recipe-for-kids-eye-health-long-shelf-life-andhra-style-powder-1814490.html</loc><lastmod>2026-05-11T23:35:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karam Podi 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఇప్పటి వరకు ఎన్నో రకాల వంటలు చేసుకుని తింటాము, అయితే,  వాటిలో కొన్ని ఆరోగ్యానికి మంచివి. మన ఆరోగ్యమే కాకుండా పిల్లల హెల్త్ కూడా చాలా ముఖ్యం. పిల్లల కంటిచూపుకు మేలు చేసే రుచికరమైన పొన్నగంటి కారప్పొడి.. ఇలా చేసుకుని తింటే ఈజీగా  నెల పైనే నిల్వ ఉంటుంది.  మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు: మూడు కప్పులు పొన్నగంటి ఆకులు , అర కప్పు శనగపప్పు, పావు కప్పు మినపప్పు  రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 8 ఎండుమిర్చి , 4 వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ సూన్స్ నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ పొన్నగంటి ఆకులను తీసుకుని మూడు సార్లు బాగా కడిగి  ఆరనివ్వాలి. ఆ తరవాత పాన్‌లో ఆయిల్ వేసి పొన్నగంటి ఆకులు కూడా వేసి  వేయించాలి. ఆ తరువాత కొద్దిసేపు  చల్లారనివ్వాలి. అదే పాన్‌లో శనగపప్పు, ధనియాలు, జీలకర్రను వేసి సువాసన వచ్చే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో నాలుగు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి వేయించాలి. ఇప్పుడు రోటిలో కొద్దిగా చింతపండు, ఉప్పు వేసి వాటిని మెత్తగా పొడి చేసుకోవాలి.  పొన్నగంటి ఆకులు కూడా  వేసి మళ్లీ పొడిపొడిగా చేసుకోవాలి.  చల్లారిన తర్వాత ఒక చిన్న పప్పు   డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karam-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, మీరు ఈ ఆకు తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించి తినడం మంచిది. ఎందుకంటే, కొందరికి ఇది పడొచ్చు కొందరికి పడకపోవచ్చు . (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-jaggery-rava-kesari-recipe-delicious-south-indian-sweet-ready-in-10-minutes-1813922.html</loc><lastmod>2026-05-11T23:06:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ravva Kesari ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు ఏదైనా తీపి తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ట్రై చేసి తినండి, మీకు ఇది చాలా చాలా  తక్కువ సమయంలో అయిపోతోంది. ఇంకా ఇది స్వీట్ గా కూడా ఉంటుంది చాలా మందికి ఫేవరేట్ కూడా అదే బెల్లం రవ్వ కేసరి. మరి, ఇంకెందుకు ఆలస్యం దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి వివరంగా చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari-1.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం రవ్వ కేసరి రెసిపీ కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ , ఒక కప్పు బెల్లం, రెండు కప్పులు నీరు , 
నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కిస్మిస్, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి , ఇంకా దీనిలో కొద్దిగా కుంకుమపువ్వు , అది లేకపోతే ఫుడ్ కలర్ దీనిలో వాడొచ్చు.  ఈ  కేసరి రుచికే కాదు ఆరోగ్యానికీ కూడా చాలా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari-2.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం రవ్వ కేసరి తయారీ విధానం: ముందుగా పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి, మీడియం మంటపై బాగా వేయించాలి.  ఇంకా సువాసన వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి. ఇంకా వెంటనే ఇంకో గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా నీరు పోసి వాటిని కూడా మరిగించాలి. అయితే, అందులో బెల్లం వేసి పాకం అయ్యే లాగా బాగా  కరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఈ బెల్లం నీటిని వడగట్టి మళ్లీ స్టవ్ మీద కొద్దిసేపు పెట్టుకోవాలి.  అలాగే, మరుగుతున్న బెల్లం నీటిలో ముందుగా  వేయించి పక్కన పెట్టుకున్న రవ్వను కొద్దీ కొద్దిగా పోస్తూ బాగా కలపాలి. పేస్ట్ లాగా అయ్యే వరకు వాటిని చిన్నగా  కలుపుతూ ఉండాలి.
రవ్వ బాగా ఉడికనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ravva-kesari-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో యాలకుల పొడి ఇంకా కొంచం కుంకుమపువ్వు కూడా వేసి  బాగా కలువుకోవాలి. అలాగే,  చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి  చేసి మీరు ముందుగా పెట్టుకున్న  జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి కేసరిలో బాగా కలపాలి. కొద్దీ సేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. ఇంకా ఆ తరవాత దీనిని వేడి వేడిగా తినొచ్చు. ఈ బెల్లం రవ్వ కేసరి నోట్లోనే కరిగిపోతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/newly-married-woman-dies-within-two-months-in-visakhapatnam-husband-arrested-in-dowry-harassment-case-1814457.html</loc><lastmod>2026-05-11T21:34:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marriage 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage.jpg</image:loc><image:caption><![CDATA[ అంగరంగ వైభవంగా వివాహం.. భారీగా కట్నకానుకలు..  కూతురు వైవాహిక జీవితం కోసం అప్పులు చేసి మరి పెళ్లి చేశారు. అల్లుడు సర్కారు కొలువని నమ్మి భవిష్యత్తు బాగుంటుందని ఆశతో వివాహం చేసి పంపారు. ఆ అశలు ఆ తల్లిదండ్రులకు ఎంతో కాలం నిలవలేదు. కాళ్ల పారాణి అరకముందే ఆ నవ వధువు తనువు చాలించింది. పెళ్లయి రెండు నెలలకే ఊపిరి వదిలేసింది. నమ్మించి మోసం చేయడమే కాదు.. మరొకరి మోజులో ఆమెను వదిలించుకోవాలనే టార్చర్ చేసి బలవనమరణానికి కారకుడు అయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఏడడుగులు వేసిన వ్యక్తితో జీవితంపై ఎన్నో ఆశలు.. స్వగ్రామం నుంచి  జిల్లా దాటి నగరానికి భర్తతో కలిసి వచ్చింది. జీవితంపై కోటి ఆశలతో విశాఖ నగరంలో కాపురం పెట్టింది. కానీ రెండు నెలలు తిరగకముందే జీవితం అర్ధంతారంగా ముగిసిపోయింది. ఆత్మహత్య చేసుకుందని భర్త చెబుతుండగా.. కట్నం కోసం హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-1.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీకాకుళం జిల్లా గార మండలం శిమ్మపేటకు చెందిన తేజశ్రీకి.. అదే జిల్లా అరాగోలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన దప్ప సోమేశ్వరరావుతో మార్చి ఆరో తేదీన వివాహం జరిగింది. కట్నం కింద 18 లక్షలు నగదు, 19 తులాల బంగారు ఆభరణాలు, సారె, లాంఛనాల కింద మరో 10 లక్షలు ఇచ్చారు. తాను విశాఖ డాక్‌యార్డులో పనిచేస్తున్నానని, రామాటాకీస్‌ వద్ద ఉమెన్స్‌ హాస్టల్‌ ఉందని.. వాటి ద్వారా నెలకు 2 లక్షల ఆదాయం వస్తున్నట్టు పెళ్ళికి ముందు ముందు తేజశ్రీ పేరెంట్స్ కు నమ్మించాడు సోమేశ్వరరావు.
 తన కూతురికి వివాహం గ్రాండ్ గా జరిపించారు తేజశ్రీ పేరెంట్స్. ఆ తరువాత తేజశ్రీని విశాఖ తీసుకొచ్చి రేసపువానిపాలెంలో కాపురం పెట్టాడు సోమేశ్వరారావు. విశాఖకు వచ్చిన మరుసటిరోజు నుంచే తేజశ్రీకి టార్చర్ మొదలైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరింత కట్నం కావాలంటూ భార్యను వేధించసాగాడు. ఇదే విషయాన్ని ఆమె తన తల్లిదండ్రులకు తెలపగా సర్దుకుపోవాలని సూచించారు. శారీరకంగా మానసికంగా టార్చర్ పెట్టాడు. అందం చూసి కాదని.. కేవలం డబ్బు కోసమే వివాహం చేసుకున్నానని తేజశ్రీతో చెప్పి ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేసినట్టు పేరెంట్స్కు చెప్పి తేజశ్రీ ఆవేదన చెండేదని అన్నారు త్రీ టౌన్ సిఐ పైడయ్య. 
కాగా ఈ నెల ఏడో తేదీన తల్లి శారద తన కుమార్తెకు ఫోన్‌ చేయగా ఆమె స్పందించలేదు. అల్లుడు ఫోన్‌ లిఫ్ట్‌ చేసి మీ కుమార్తె ఉరి వేసుకుంది అని చెప్పడంతో వెంటనే తేజశ్రీ పేరేంట్స్ విశాఖ చేరుకున్నారు. ఇంటికి వెళ్లి చూసే సరికి.. ఆమె విగతజీవిగా మంచంపై పడి ఉంది. దీంతో, గుండెలవిసేలా రోదించారు తేజశ్రీ పేరేంట్స్. తేజశ్రీ శరీరంపై గాయాలు, మెడపై గట్టిగా బిగించిన గుర్తులు కనిపించడంతో అల్లుడే కట్నం కోసం హత్య చేశాడని అనుమానిస్తూ త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కూతురికి అల్లుడు టార్చర్ పెట్టేవాడని..  అయినా సర్ది చెప్పి పంపిస్తే.. ఊపిరి తీసేలా చేశాడని ఆ ఫిర్యాదులో ఆవేదన చెందారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-5.jpg</image:loc><image:caption><![CDATA[ మృతురాలి తల్లి శారద ఫిర్యాదు తో త్రీటౌన్‌ పోలీసులు 85, 108 బీఎన్‌ఎస్‌, 3,4 డీపీఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తేజశ్రీ నూతనదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. నిందితుడు సోమేశ్వరరావును అరెస్టు చేశామన్నారు సిఐ పైడయ్య. సోమేశ్వరరావుకు మరి కొంతమంది యువతులతో పరిచయాలు కూడా ఈ కలహాలకు కారణమైందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-6.jpg</image:loc><image:caption><![CDATA[ అనుమానాస్పద మృతి కేసు కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. తేజశ్రీ ప్రాణాలు కోల్పోయేందుకు సోమేశ్వరరావు కారణమని తెల్చారు పోలీసులు.  పోస్టుమార్టం రిపోర్ట్ కోసం పోలీసులు వేసి చూస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నవ జంట మధ్య కలహాల కాపురం చిచ్చు పెట్టింది. వాడి టార్చర్ తట్టుకోలేక వధువు తనువు చాలిస్తే.. ఆ చావుకు బాధ్యుడై వరుడు కటకటాల్లోకి వెళ్ళాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bike-catches-fire-while-moving-in-vizianagaram-district-two-riders-escape-narrowly-1814425.html</loc><lastmod>2026-05-11T21:15:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bike 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike.jpg</image:loc><image:caption><![CDATA[ విజయనగరం జిల్లాలో ప్రయాణిస్తున్న బైక్ నుంచి మంటలు చెలరేగి భయాందోళనకు గురిచేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. రాజాం మండలం కంచరాం గ్రామ సమీపంలో జరిగిన ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. కంచరాంకి చెందిన అల్లు రామారావు, సూర్యనారాయణలు కలిసి గ్రామ సమీపంలోని కల్లాలకు వెళ్లి పనులు ముగించుకుని ద్విచక్ర వాహనం పై తిరిగి వస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రామ సమీపానికి చేరుకున్న సమయంలో వాహనం సీటు కింద నుంచి ఓవర్ హీట్ వేవ్స్ రావడం వారిద్దరు గమనించారు. వెంటనే ప్రమాదాన్ని అంచనా వేసి వాహనాన్ని రోడ్డుపక్కన నిలిపి దూరంగా వెళ్లారు. అలా నిలిపిన కొద్దిసేపటికే బండి నుంచి పొగలు రావడం ప్రారంభమైంది. అనంతరం ఒక్కసారిగా మంటలు ఎగసిపడి వాహనం మొత్తం వ్యాపించాయి. వారి కళ్ల ముందే క్షణాల్లో ద్విచక్ర వాహనం పూర్తిగా కాలి పేలిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రాజాం అగ్నిమాపక కేంద్రం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఎండలు తీవ్రంగా ఉన్న కారణంగా ఎండల ధాటికి వాహనంలోని వైరింగ్ కిట్ లో మంటలు చెలరేగి ప్రమాదానికి కారణమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు అంచనా వేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రయాణంలో ఉన్న  ద్విచక్ర వాహనంలో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగడం పట్ల ఎండల్లో బయటకు వెళ్లాలంటే వాహనదారులు హడలెత్తి పోతున్నారు. అదృష్టవశాత్తూ వాహనదారులు అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bike-6.jpg</image:loc><image:caption><![CDATA[ అలా కాకుండా ఏ మాత్రం అశ్రద్ధగా ఉన్న ప్రాణహాని జరిగి ఉండేదని అంటున్నారు వాహనదారులు. జరిగిన ఘటన నేపథ్యంలో ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో ప్రయాణం చేయకపోవడం మంచిదని అంటున్నారు అగ్నిమాపకశాఖ అధికారులు. ]]></image:caption></image:image></url></urlset>