<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/adah-sharma-says-that-she-has-rented-the-house-sushant-singh-rajput-lived-in-1798378.html</loc><lastmod>2026-04-22T14:06:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-41.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-3.jpg</image:loc><image:caption><![CDATA[  సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో ఈ హీరోయిన్ క్రేజ్ మాములుగా ఉండదు. సినిమాలతో పాటు నెట్టింట కూడా అభిమానులను అలరిస్తూ రచ్చ చేస్తుంటుంది ఈ ముద్దుగుమ్మ. సినిమాల్లో విభిన్నమైన పాత్రలు చేయడమే కాదు. సోషల్ మీడియాలో రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందరికంటే ఈ అమ్మడు కాస్త డిఫరెంట్ అనే చెప్పాలి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-latest-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో ఈ అమ్మడు చేసింది కొన్ని సినిమాలే అయినా విపరీతమైన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఆమె ఎవరో కాదు ముద్దుగుమ్మ అదా శర్మ. హీరోయిన్ అదాశర్మ. డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, నితిన్ కాంబోలో వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అందాల భామ. ఈ మూవీ డిజాస్టర్ అయినప్పటికీ యూత్ హార్ట్స్ దొచేసింది ఆదా శర్మ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫస్ట్ మూవీతోనే యూత్ లో క్రేజ్ సొంతం చేసుకున్న ఈ వయ్యారికి వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించిన అదా.. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-pic-new-1.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడే ది కేరళ స్టోరీ అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది. కానీ విడుదలకు ముందే ఈ మూవీ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అదాకు అంతగా ఆఫర్స్ రాలేదు. హిందీలో ఆడపాదడపా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది అదా శర్మ. ప్రస్తుతం సరైన అవకాశాల కోసం వెయిట్ చేస్తున్న అదా శర్మ.. ఇప్పుడు ఇన్ స్టాలో సందడి చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/adah-sharma-pics-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదిలా ఉంటే ఈ చిన్నది దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ఎక్కడైతే సుశాంత్ సూసైడ్ చేసుకొని చనిపోయాడో అదే ఫ్లాట్ లో ఆమె అద్దెకు దిగింది. నెలనెలా రెంట్ పే చేస్తుంది అదా శర్మ. ఈ విషయాన్నీ ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. అలాగే సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ .  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-regina-cassandra-emotional-comments-about-her-pet-cat-1798358.html</loc><lastmod>2026-04-22T13:58:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-40.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-39.jpg</image:loc><image:caption><![CDATA[ సెలబ్రెటీలు చాలా మంది ఎమోషనల్ షేర్ చేసుకుంటూ ఉంటారు. తమ జీవితంలో జరిగిన విషయాలను, చేదు అనుభవాలను. కెరీర్ లో ఎదుర్కున్న సమస్యలను పంచుకుంటూ ఉంటారు. కొందరు మీడియా ముందు దైర్యంగా మాట్లాడితే.. మరికొంతమంది సోషల్ మీడియా ద్వారా తమ భావాలను పంచుకుంటూ ఉంటారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/regenacassandrra-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తాజాగా ఓ హీరోయిన్ తన పెట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది. ఓ టీవీ షో వేదిక మీదే కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ రెజీనా కాసాండ్రా.. సుధీర్ బాబు నటించిన శివ మనస్సులో శృతి అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది అందాల ముద్దుగుమ్మ రెజీనా కాసాండ్రా.. తొలి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/regenacassandrra-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఆతర్వాత బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. అటు తమిళ్ లోనూ, హిందీలోనూ అవకాశాలు అందుకుంది. కానీ అంతగా అక్కడ రాణించలేకపోయింది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేసి మెప్పించింది రెజీనా అయినా కూడా ఆశించిన స్థాయిలో గుర్తింపు మాత్రం తెచ్చుకోలేకపోయింది ఈ అమ్మడు. స్టార్ హీరోల సినిమాల్లో కనిపించినప్పటికీ లాభం లేకుండా పోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/regenacassandrra-new.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో ఈ అమ్మడు 14 సినిమాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లోనూ కనిపించి అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి అదరగొట్టింది. ప్రస్తుతం ఓ టీవీ షోకు జడ్జ్ గా వ్యవహరిస్తోంది రెజీనా. ఈ షోలో రెజీనా తన పెట్ గురించి చెప్తూ ఎమోషనల్ అయ్యింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/regenacassandrra-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ డాన్స్ షోలో పెట్స్ బాధను తెలియజేసేలా ఓ పర్ఫామెన్స్‌ను చేశారు. దాంతో రెజీనా తన పెట్ ను గుర్తుచేసుకుంది. ట్స్‌కి ఏదైనా సమస్య వస్తే నిజంగానే అలా చేస్తాయి. నా ఇంట్లో 5 పెట్స్ ఉన్నాయి.. వాటిని నేను దత్తత తీసుకున్నా అని తెలిపింది. వాటిలో ఓ పిల్లికి కళ్లు  లేవని.. అది ఇంట్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుందని.. దానికి కళ్లు లేవు అని ఎవ్వరూ అనుకోరు.. మనం చెబితే గానీ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు అంటూ కన్నీళ్లు పెట్టుకుంది రెజీనా.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/nicholas-pooran-struggles-ipl-2026-lucknow-super-giants-performance-report-1798311.html</loc><lastmod>2026-04-22T13:10:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lsg Nicholas Pooran ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran-ipl-2026-stats.jpg</image:loc><image:caption><![CDATA[ Lucknow Super Giants: ప్రపంచ టీ20 క్రికెట్‌లో సిక్సర్ల సునామీ సృష్టించే కరీబియన్ వీరుడు నికోలస్ పూరన్, ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్‌లో పరుగుల వేటలో తీవ్రంగా తడబడుతున్నాడు. తన కెరీర్‌లో వందల కొద్దీ భారీ సిక్సర్లతో ప్రత్యర్థి బౌలర్లను భయపెట్టిన ఈ విధ్వంసకర బ్యాటర్, ఇప్పుడు ఒక్కో పరుగు కోసం నానా ఇబ్బందులు పడుతుండటం గమనార్హం. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు అతను ఇప్పుడు భారంగా మారాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran-ipl-stats.jpg</image:loc><image:caption><![CDATA[ నికోలస్ పూరన్ అంటేనే మైదానంలో సిక్సర్ల వర్షం. తన సుదీర్ఘ టీ20 కెరీర్‌లో 449 మ్యాచ్‌లు ఆడిన పూరన్, ఏకంగా 715 సిక్సర్లు బాదాడు. 147.32 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే ఈ మొనగాడు, క్రీజులోకి వస్తే మ్యాచ్ ఫలితం తలకిందులు కావాల్సిందే. మొత్తం 10,422 పరుగుల భారీ రికార్డు ఉన్నప్పటికీ, ఐపీఎల్ 2026లో మాత్రం అతని మ్యాజిక్ పూర్తిగా మాయమైనట్లు కనిపిస్తోంది. పవర్‌ఫుల్ హిట్టర్‌గా పేరున్న పూరన్, ప్రస్తుత సీజన్‌లో తన నీడలా కూడా ఆడలేకపోతున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran-ipl.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన పూరన్, కేవలం 8.50 సగటుతో 51 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అత్యధిక స్కోరు కేవలం 19 పరుగులు మాత్రమే కావడం అతని ఫామ్ ఎంత దారుణంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఎప్పుడూ 150కి పైగా స్ట్రైక్ రేట్‌తో ఆడే పూరన్, ఈ ఏడాది కేవలం 79.69 వేగంతో పరుగులు చేస్తున్నాడు. ఇది ఒక విధ్వంసకర బ్యాటర్‌కు ఉండాల్సిన వేగం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత సీజన్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ బ్యాటర్, ఇప్పుడు 6 మ్యాచ్‌లలో కేవలం 3 సిక్సర్లు, 2 ఫోర్లు మాత్రమే కొట్టడం గమనార్హం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran-stats-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2025 ఐపీఎల్ సీజన్‌లో పూరన్ ఒక సంచలనం. ఆ ఏడాది 14 మ్యాచ్‌లలో 43.67 సగటుతో 524 పరుగులు చేశాడు. అప్పట్లో అతని స్ట్రైక్ రేట్ 196.25గా ఉండటంతో పాటు, ఏకంగా 40 సిక్సర్లు బాదాడు. ఆ ప్రదర్శన చూసి లక్నో యాజమాన్యం అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకుని భారీ ధరకు అట్టిపెట్టుకుంది. కానీ, ఏడాది తిరిగేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గతంలో తాను సృష్టించిన రికార్డులకు భిన్నంగా, ఇప్పుడు జట్టుకు ఉపయోగపడని ఆటగాడిగా విమర్శలపాలవుతున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lsg-nicholas-pooran-stats.jpg</image:loc><image:caption><![CDATA[ ఓవరాల్‌గా ఈ మెగా లీగ్ చరిత్రను పరిశీలిస్తే, పూరన్ ఇప్పటివరకు 96 మ్యాచ్‌లలో 32.10 సగటుతో 2344 పరుగులు చేశాడు. ఇందులో 14 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మొత్తం మీద 164.95 స్ట్రైక్ రేట్‌తో ఆడే పూరన్, తన స్థాయికి తగ్గట్టుగా పుంజుకోవాలని జట్టు యాజమాన్యం కోరుకుంటోంది. లక్నో జట్టు ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే, ఈ కరీబియన్ హిట్టర్ తన పాత ఫామ్‌ను అందిపుచ్చుకోవడం అత్యంత కీలకం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/telugu-micro-artist-creates-stunning-interlocking-chain-on-pencil-lead-leaves-everyone-amazed-1798249.html</loc><lastmod>2026-04-22T12:12:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pencil 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు కళాకారుడు అద్భుత కళాఖండానికి జీవం పోశాడు. పెన్సిల్ మొనతో ఇంటర్ లాకింగ్ చైన్ (గొలుసు) రూపొందించి ఔరా అనిపించాడు. ఇది చూడటానికి కొత్తగా ఉంది. దీనిని ఒకసారి చూస్తే మీరు కూడా షాక్ అవుతారు. ఇది నిజామా ? లేక బొమ్మనా అని.. అంత అద్భుతంగా చేసి అందరి చూపు దానిపై పడేలా చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-4.jpg</image:loc><image:caption><![CDATA[ చినదొడ్డిగల్లు గ్రామం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం చినదొడ్డిగల్లు గ్రామానికి చెందిన గట్టెం వెంకటేష్.. సూక్ష్మ కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెన్సిల్ మొనపై అద్భుతమైన కళారూపాలకు జీవం పోస్తున్నాడు వెంకటేష్. తాజాగా.. అద్భుత ప్రతిభతో పెన్సిల్ లోపల ఉన్న లీడ్ తో అద్భుత కళాఖండాన్ని సృష్టించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-5.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యంత సున్నితమైన పెన్సిల్ లీడ్ ను గొలుసుగా మార్చి తన ప్రతిభను మరోసారి చాటి చెప్పాడు. డాక్టర్ గట్టెం వెంకటేష్.. పెన్సిల్ ఇంటర్‌లాకింగ్ చైన్‌ను తయారు చేసేందుకు ఎనిమిది 8 గంటల సమయం పట్టింది. అత్యంత ఓర్పుతో.. సున్నితమైన పెన్సిల్ లీడ్ ను ఇలా.. ఇంటర్ లాకింగ్ వచ్చాయనిగా మార్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-6.jpg</image:loc><image:caption><![CDATA[ తపన ఉంటే ఏదైనా సాధించవచ్చు:  ప్రతిభ పట్టుదల తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని మరోసారి నిరూపించాడు డాక్టర్ వెంకటేష్. ఇప్పటికే నాలుగు మిల్లిమీటర్ల ఎత్తు, నాలుగు మిల్లిమీటర్ల వెడల్పు తో అతి చిన్న తాజ్ మహల్ ను పెన్సిల్ మొన పై రూపొందించిన లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు సాధించాడు . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pencil-7.jpg</image:loc><image:caption><![CDATA[ అద్భుతమైన కళాఖండం: అంతేకాదు.. అనేక దేవతామూర్తుల విగ్రహాలు, కళారూపాలను పెన్సిల్ మొనపై చెక్కి ప్రశంసలు అందుకుని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌తో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్న వెంకటేష్..  పెన్సిల్‌ లీడ్ తో చెక్కిన ఈ అద్భుతమైన కళాఖండం ఇంటర్ లాకింగ్ చైన్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/budadhitya-raja-yoga-brings-good-luck-and-financial-benefits-to-the-four-zodiac-signs-1798246.html</loc><lastmod>2026-04-22T12:04:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budadhitya Raja Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga-1.jpg</image:loc><image:caption><![CDATA[ మే నెలలో అనేక గ్రహాలు కలయికలు జరపడమే కాకుండా, సంచారం చేయనున్నాయి. అదే విధంగా గ్రహాల కలయిక, నక్షత్ర సంచారం, గ్రహ సంచారం వలన రాజయోగాలు ఏర్పడుతున్నాయి.  ముఖ్యంగా సూర్య, కుజ గ్రహాల సంచారం వలన మే నెలలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఊహించని విధంగా లక్కు తీసుకొస్తుంది. ఇంతకీ ఆ రాశులు ఏవో చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి గ్రహాల సంచారం, బుధాదిత్య రాజయోగం  వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే స్థిరాస్థి కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. ఇంట్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రతి రోజూ చాలా ఆనందంగా గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి  ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే హైక్ మాత్రమే కాకుండా ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నారో వారి కోరిక నెరవేరుతుంది. చాలా ఆనందంగా గడుపుతారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. పనులన్నీ చాలా సవ్యంగా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారి ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వీరు  ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. సమాజంలో వీరికంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. విదేశీ వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budadhitya-raja-yoga-6.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి ఊహించని విధంగా సంపద పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల సమాచారం మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fresh-tender-cashew-ridge-gourd-curry-a-rare-seasonal-favorite-worth-waiting-all-year-1798199.html</loc><lastmod>2026-04-22T11:52:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Jeedi Pappu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu-3.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి జీడీపప్పు, బీరకాయ కూరకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బీరకాయ ముక్కలు, ఒక కప్పు పచ్చి జీడీపప్పు,  ఒక పెద్ద ఉల్లిపాయ, మూడు పచ్చిమిర్చి, రెండు పెద్ద టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , అర టేబుల్ స్పూన్ పసుపు, 
ఒక టేబుల్ స్పూన్ కారం,  రుచికి తగినంత ఉప్పు , రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర,  పోపు కోసం 
కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu.jpg</image:loc><image:caption><![CDATA[ కూరను ఇలా తాలింపు చేయాలి: గ్యాస్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి అది బాగా వేడయ్యాక అర టేబుల్ స్పూన్ ఆవాలు, జీలకర్ర  వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత నాలుగు కరివేపాకు ఆకులు వేసి పచ్చి వాసన వచ్చే వరకు బాగా  వేయించాలి. కట్ చేసిన ఉల్లిపాయ  ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి బంగారు కలర్ వచ్చే వరకు బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వాసన పోయే వరకు వేయించాలి. టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు వాటిని బాగా ఉడికించాలి. ఆ తర్వాత పసుపు, కారం, అర టేబుల్ స్పూన్  ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. ఇప్పుడు బీరకాయ ముక్కలు, పచ్చి జీడీపప్పు వేసి మిక్స్ అయ్యేలా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu-4.jpg</image:loc><image:caption><![CDATA[ బీరకాయముక్కలు, జీడీ పప్పును ఇలా మగ్గించాలి: లో నీళ్లు ఉంటాయి కాబట్టి మరి ఎక్కువగా నీళ్లు అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టి మీడియం మంటపై 20 నిమిషాల పాటు  ఉడికించాలి. వీటిని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అలా చేస్తే బీరకాయ మెత్తగా అవుతుంది. ఇంకా జీడీపప్పు కూడా తినడానికి మంచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pachi-jeedi-pappu-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో రుచికి సరిపడా ఉప్పు, చివరగా కొత్తిమీర కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. పచ్చి జీడీపప్పులో శరీరానికి కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇంకా బీరకాయ కూడా బాడీలో వేడిని తగ్గిస్తుంది. మోకాళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలను కూడా తగ్గించడంలో ఇది 
సహాయపడుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/financial-benefits-for-the-four-zodiac-signs-due-to-the-transit-of-jupiter-1798232.html</loc><lastmod>2026-04-22T11:52:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి   : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉండనుంది. వీరికి గురు గ్రహం ప్రభావంతో ధనానికి దాన్యానికి లోటు ఉండదు. విద్యార్థులకు, వ్యాపారస్తులకు, కళా రంగంలో ఉన్నవారికి అందరికీ ఈ గురు సంచారం అదృష్టాన్ని తీసుకొస్తుంది. కుటుంబ సభ్యుల్లో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గురు సంచారం చాలా అద్భుతమైన లాభాలను తీసుకొస్తుంది. వీరు ఆర్థికంగా చాలా దృఢంగా తయారు అవుతారు. అదే విధంగా వాహన యోగం, ధనయోగం కలిగే సూచనలు ఉన్నాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఇంటా  బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. డబ్బుకు లోటు ఉండదు. రావాల్సిన మొండి బాకీలు సమయానికి చేతికి అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ ఉంది. ఇంటిలో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ఆదాయం పెరుగుతుంది. అప్పుల బాధల నుంచి త్వరగా బయటపడతారు. విదేశీ ప్రయాణాలు చాలా లాభదాయంకంగా ఉంటాయి.  ముఖ్యంగా ఈ రాశి వారు తమ సంతానం ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వీరికి ఆదాయం రెట్టింపు అవుతుంది. అంతే కాకుండా  ఊహించని విధంగా బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకొంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగంలో మార్పు కోరుకుంటున్నారో వారికి ఇది  మంచి సమయం అని చెప్పాలి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ragi-millet-breakfast-for-joint-pain-relief-healthy-dosa-and-idli-with-one-batter-for-knee-and-back-pain-1798166.html</loc><lastmod>2026-04-22T09:23:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-idly-dosaa.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi Idly Dosaa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-idly-dosaa-1.jpg</image:loc><image:caption><![CDATA[ రోజూ నార్మల్ టిఫిన్స్ తిని బోర్ కొట్టిందా? అయితే, ఈ రెండు రకాల టిఫిన్స్ ను మీ డైట్ లో చేర్చుకోండి. ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇంకా వీటిని తినడం వలన మోకాళ్ళు, నడుము నొప్పులు కూడా తగ్గుతాయి. అలాగే, ఇది రక్తం తక్కువగా ఉన్నవారికి ఓ వరం అని చెప్పాలి. మరి, ఇంకెందుకు లేట్ ఆ టిఫిన్స్ ఏంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-idly-2.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి ఇడ్లీలు చిన్న పిల్లలకు చాలా మంచివి. ఎందుకంటే పిల్లలలకు కావాల్సిన  ప్రోటీన్, ఐరన్,  ఫైబర్ ఉన్నాయి. మీరు ఉదయం వీటిని తినడం వలన మధుమేహ నియంత్రణ,  జీర్ణక్రియ పనితురును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ఇంకా ఇవి కొద్దిగా రేట్ ఎక్కువగా ఉంటాయి. అయితే, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇది సరైన ఎంపిక అని చెప్పొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-idly-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా రాగి పిండిని తీసుకుని దానిలో ఒక కప్పు ఇడ్లీ రవ్వ, కొద్దిగా పెరుగు, ఉప్పును వేసి పిండిని బాగా కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. దీనిని ఇడ్లీ ప్లేట్స్‌లో పిండిని పోసి ఆవిరిలో మీద 20 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి. వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని చట్నీ లేదా టమోటో చట్నీతో తింటే టేస్ట్ అదిరిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-dosa.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి దోశను ఎంతో మంది ఇష్టంగా తింటారు అలాగే, ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇంకా దీనిలో శరీరానికి కావాల్సిన 
పోషకాలు కాల్షియం, ఫైబర్ ఉన్నాయి. వీటిని తినడం వలన  బరువు ఈజీగా తగ్గుతారు, అలాగే మధుమేహం కూడా తగ్గుతుంది. 
ఇంకా ఇది ఎముకలను కూడా ఇది బలపరుస్తుంది. అలాగే, ఇది రక్తహీనత సమస్యను సులభంగా తగ్గించడానికి  హెల్ప్ అవుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ragi-dosa-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా రాగి పిండిని తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు మిర్చి ముక్కలు , రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నీళ్లు వేసి మరి జోరుగా కాకుండా నార్మల్ గా పిండిని కలపాలి. ఆ తర్వాత పాన్ మీద పిండిని పలుచగా పోసి మూడు టేబుల్ స్పూన్స్  నూనె వేసి కరకరలాడేలా వరకు బాగా వేయించాలి. ఒక వైపు కాలిన తరవాత రెండు వైపులా ఈ దోసను బాగా కాల్చిన తరవాత  వేడి వేడి చట్నీతో తింటే రుచితో అదిరిపోతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/astrology-mercury-transit-2026-capricorn-and-virgo-zodiac-signs-to-gain-sudden-wealth-and-clear-debts-instantly-1798143.html</loc><lastmod>2026-04-22T08:47:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budhudu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budhudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budhudu-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకున్నప్పుడు కొన్ని రాశుల వారి మీద ప్రత్యేక ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. బుధుడు తన స్థానం మార్చుకోవడం  రెండు రాశుల వారికి కలిసి రానుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణుల  చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budhudu-2.jpg</image:loc><image:caption><![CDATA[ బుధుడు మరి కొద్దీ రోజుల్లో తన మార్గం నుండి ఉత్తరం వైపు లేదా దక్షిణం వైపు తన స్థానాన్ని మార్చుకున్నప్పుడు 12 రాశుల వారి మీద ప్రభావం చూపనుంది.  దీనిని జ్యోతిష్య శాస్త్రంలో బుధ క్రాంతి వృత్త పరివర్తన్ అని పిలుస్తారు. బుధ సంచారం వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/makara-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : బుధ సంచారం వలన మకర రాశి వారికి గుడ్ డేస్ రానున్నాయి. ఇంకా కోర్టుకు సంబంధించిన సమస్యలు కూడా మెరుగుపడతాయి. ఇంకా ఈ సమయంలో ఏం కోరుకున్నా కూడా జరుగుతుంది. కెరీర్‌లో ముందుకు దూసుకెళ్తారు. ఆర్థిక సమస్యల నుంచి బయట పడతారు. మీ కుటుంబం సభ్యుల నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. ఈ రాశి వారు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kanya-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి: కన్యా రాశి వారికి బుధుడు వలన జీవితమే మారుతుంది. బుధుడు తన దిశను మార్చుకోవడం వలన ఈ రాశి వారికీ మంచి రోజులు రానున్నాయి. పట్టిందల్లా బంగారమే అన్నట్లు ఉంటుంది. జీవితంలో అనుకున్న పనులు చేస్తారు. అప్పుల నుంచి బయట పడతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే మంచి. కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది. ఇంకా ఈ రాశి వారి ఆరోగ్యం కూడా  మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/astro.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/where-to-buy-cheap-gold-top-countries-like-dubai-singapore-and-hong-kong-find-best-prices-now-1798128.html</loc><lastmod>2026-04-22T08:28:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dubai-gold-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dubai Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-23.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ ఉండటంతో బులియన్ మార్కెట్‌పై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ముఖ్యంగా భారత్‌ వంటి దేశాల్లో బంగారం ధరలు సాధారణ ప్రజలకు భారంగా మారుతున్నాయి. అయితే కొన్ని దేశాల్లో మాత్రం బంగారం తక్కువ ధరకు లభించడం గమనార్హం. తాజా నివేదికల ప్రకారం బంగారం అత్యంత చవకగా లభించే దేశాల్లో దుబాయ్‌, హాంగ్‌కాంగ్‌, సింగపూర్‌, స్విట్జర్లాండ్, థాయ్‌లాండ్‌ వంటి దేశాలు ముందున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-19.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ దేశాల్లో బంగారం ధర తక్కువగా ఉండటానికి ప్రధాన కారణాలు పన్ను విధానం, దిగుమతి సుంకాలు, స్థానిక మార్కెట్ పరిస్థితులే. ఉదాహరణకు దుబాయ్‌ ప్రపంచ బంగారం వాణిజ్య కేంద్రంగా పేరుగాంచింది. ఇక్కడ బంగారంపై దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం, పర్యాటకులకు అనుకూలంగా పన్ను విధానాలు ఉండటం వల్ల ధరలు ఇతర దేశాల కంటే తక్కువగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-18.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే హాంగ్‌ కాంగ్‌లో పెట్టుబడి బంగారంపై ఎలాంటి పన్ను ఉండదు. దీనివల్ల అక్కడ బంగారం కొనుగోలు మరింత చౌకగా మారుతుంది. సింగపూర్‌ కూడా ఇదే తరహాలో బంగారం పెట్టుబడిపై జీఎస్టీ మినహాయింపు ఇవ్వడంతో బంగారం ధరలు తక్కువగా ఉంటాయి. దీంతో ఈ దేశం బంగారం వ్యాపారానికి ముఖ్య కేంద్రంగా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-6-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక స్విట్జర్లాండ్‌ విషయానికి వస్తే ప్రపంచంలోనే ప్రముఖ బంగారం శుద్ధి కేంద్రాల్లో ఇది ఒకటి. ఇక్కడ భారీ స్థాయిలో బంగారం శుద్ధి, నిల్వ జరుగుతుంది. ఈ కారణంగా సరఫరా ఎక్కువగా ఉండటం వల్ల ధరలు తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా థాయ్‌లాండ్‌లో కూడా బంగారం మార్కెట్ చురుకుగా ఉండటం, స్థానిక డిమాండ్-సరఫరా సమతుల్యత కారణంగా ధరలు పోటీగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-7-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే నిపుణులు చెబుతున్నదేమిటంటే విదేశాల్లో బంగారం చవకగా ఉన్నప్పటికీ, భారతదేశానికి తీసుకురావడంపై కస్టమ్స్ సుంకాలు, నియమాలు వర్తిస్తాయి. అందువల్ల కొనుగోలు చేసే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం అవసరం. మొత్తానికి పన్ను విధానాలు, మార్కెట్ పరిస్థితులే దేశానికోలా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/3ac-vs-3e-coaches-key-differences-in-indian-railways-explained-1798075.html</loc><lastmod>2026-04-22T08:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railway ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-coach-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే డబ్బులు పొదుపు చేసుకోవాలని అనుకుంటే 3Eని ఎంచుకోండి. రాత్రిపూట త్రీటైర్ ఏసీ కోచులు నిద్రించడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. అదే 3E కోచ్‌లు కొంచెం ఇరుకుగా ఉండటం వల్ల దూర ప్రాంతాలకు వెళ్లే సమయంలో అసౌకర్యంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-coach-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తక్కువ ధరలో ఏసీ ప్రయాణం చేయాలనుకునేవారికి 3E అనేది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. ఇక ఈ కోచ్‌లలో అనేక అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రతీ బెర్త్‌కు మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్, రీడింగ్ లైట్లు, ఏసీ వెంట్స్ ఉంటాయి. అయితే బెర్తులు కొంచెం ఇరుకుగా ఉంటాయి. మీకు విశాలమైన స్థలం కావాలనుకుంటే త్రీ టైర్ ఏసీ బుక్ చేసుకోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-coach-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే 3AC, 3E మధ్య అనేక తేడాలు ఉన్నాయి. 3 ఏసీలో 72 బెర్త్‌లు ఉంటాయి. కానీ 3Eలో కేవలం 80 నుంచి 83 బెర్త్‌లు ఉంటాయి. అంటే త్రీ టైర్ ఏసీలో కంటే 3Eలో బెర్త్‌లు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల బెర్త్‌ల మధ్య దూరం తక్కువగా ఉంటుంది. ఈ కారణంతో కాస్త ఇరుకుగా అనిపిస్తుంది. దీని వల్ల త్రీటైర్ ఏసీతో పోలిస్తే 3Eలో టికెట్ ధర 6 నుంచి 8 శాతం వరకు తక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-coach-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైల్వేశాఖ సామాన్యులకు కూడా తక్కువ ధరలో ఏసీ రైలు ప్రయాణం అందించేందుకు 3E అనే కొత్త కోచ్‌లను ప్రవేశపెట్టింది. వీటిని ఏసీ ఎకానమీ కోచ్‌లుగా పరిగణిస్తారు. తక్కువ ఖర్చుతో ఇందులో ఏసీ ప్రయాణం చేసే సౌకర్యం ఉంది. త్రీ టైర్ ఏసీగా ప్రత్యామ్నాయంగా బడ్జెట్ వెర్షన్‌గా దీనిని చెబుతున్నారు. త్రీ టైర్ ఏసీ కంటే తక్కువ ఛార్జీ ఈ కోచ్‌లలో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-coach-1.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రైన్లలో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయనే విషయం తెలిసిందే. ఇక ఏసీ క్లాసుల్లో త్రీ టైర్ ఏసీ, సెకండ్ ఏసీ, ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. అయితే త్రీ టైర్ ఏసీనే కాకుండా 3E కోచ్‌లు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. అసలు 3AC, 3E మధ్య తేడాలు ఏంటనే విషయం చాలామందికి తెలియదు. అయితే ఈ రెండు ఏసీ స్లీపర్ క్లాసులు అయినప్పటికీ.. కొన్ని తేడాలున్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/maximize-ppf-interest-invest-before-5th-for-higher-returns-and-tax-benefits-1798101.html</loc><lastmod>2026-04-22T07:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-5-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF)లో పెట్టుబడి పెట్టడం అంటే కేవలం డబ్బు జమ చేయడం మాత్రమే కాదు, సరైన సమయంలో జమ చేయడం కూడా ఎంతో కీలకమని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి నెల 5వ తేదీకి ముందు డబ్బు జమ చేస్తే గరిష్ట వడ్డీ ప్రయోజనం పొందవచ్చని చెబుతున్నారు. పీపీఎఫ్ ఖాతాల్లో వడ్డీ లెక్కింపు విధానం ప్రకారం, నెలలో 5వ తేదీ నుంచి ఆ నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వపై వడ్డీ లెక్కిస్తారు. దీంతో 6వ తేదీ తర్వాత జమ చేసిన మొత్తానికి ఆ నెల వడ్డీ లభించదు. దీర్ఘకాలంలో ఇది పెట్టుబడిదారులకు గణనీయమైన నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-9.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం పీపీఎఫ్‌పై వడ్డీ రేటు సంవత్సరానికి 7.1 శాతంగా కొనసాగుతోంది. ఈ పథకం 15 సంవత్సరాల లాక్-ఇన్ కాలంతో వస్తుంది. అయితే, పెట్టుబడిదారులు దీన్ని ఐదేళ్ల చొప్పున పొడిగించుకునే అవకాశం కూడా ఉంది. దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది ఒక స్థిరమైన, సురక్షితమైన మార్గంగా భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-9.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి సంవత్సరం కనీసం రూ.500 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. చక్రవడ్డీ విధానం వల్ల కాలక్రమేణా పెట్టుబడి విలువ గణనీయంగా పెరుగుతుంది. ఉదాహరణకు ఒకరు ప్రతి నెల రూ.5,000 చొప్పున పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ.60,000 అవుతుంది. 15 సంవత్సరాల తర్వాత ఇది సుమారు రూ.16 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-7-6.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా నెలకు రూ.10,000 పెట్టినట్లయితే, మెచ్యూరిటీ సమయానికి రూ.30 లక్షలకు పైగా రాబడి పొందవచ్చు. ఇక నెలకు రూ.12,000 పెట్టినట్లయితే, ఈ మొత్తం రూ.40 లక్షలకు దగ్గరగా చేరే అవకాశం ఉంది. పెట్టుబడి కాలాన్ని 20 లేదా 25 సంవత్సరాలకు పొడిగిస్తే, ఈ మొత్తాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-8-5.jpg</image:loc><image:caption><![CDATA[ పీపీఎఫ్‌లో పెట్టుబడులకు పన్ను ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సెక్షన్ 80C కింద సంవత్సరానికి రూ.1.5 లక్షల వరకు పెట్టుబడిపై మినహాయింపు లభిస్తుంది. అలాగే వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పూర్తిగా పన్ను రహితం. దీంతో పీపీఎఫ్ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఒక విశ్వసనీయ పెట్టుబడి సాధనంగా నిలుస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/aadhaar-mobile-linking-rules-how-many-aadhaar-cards-can-be-linked-to-one-number-1798047.html</loc><lastmod>2026-04-22T07:26:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhaar Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఆధార్ ఓటీపీలు మీరు అందుకోలేరు. దీని వల్ల వెరిఫికేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. దీంతో ఆధార్‌తో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఒకే మొబైల్ నెంబర్‌తో కుటుంబసభ్యుల ఆధార్ కార్డులన్నీ లింక్ చేయవచ్చా..? ఇందుకు ఎలాంటి పరిమితులు ఉన్నాయి? అనే విషయాలు చూద్దాం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-2.jpg</image:loc><image:caption><![CDATA[ యూఐడీఏఐ నిబంధనల ప్రకారం.. ఒక మొబైల్ నెంబర్‌కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్లను లింక్ చేయవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండీషన్లు ఉన్నాయి. కుటుంబసభ్యుల ఆధార్ కార్డులను మాత్రమే ఒకే నెంబర్‌కు లింక్ చేయవచ్చు. చిన్నపిల్లలు, మొబైల్ వాడకం తెలియని వృద్దుల ఆధార్ కార్డులను కుటుంబసభ్యులు తమ మొబైల్ నెంబర్‌కు లింక్ చేయవచ్చు. అయితే ఒక మొబైల్ నెంబర్‌కు కేవలం 6 ఆధార్ కార్డులను మాత్రమే లింక్ చేయడానికి అనుమతి ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సౌకర్యం వల్ల ఒకే మొబైల్ నెంబర్‌కు కుటుంబసభ్యులు ఆధార్ ఓటీపీలు పొందవచ్చు. అయితే కుటుంబసభ్యులు కానివారు, స్నేహితులు, ఇతరుల మొబైల్ నెంబర్లకు లింక్ చేసేందుకు అనుమతి లేదు. ఇలా చేయడం నిబంధనలకు కూడా విరుద్దం. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశముంది. మీ ఆధార్‌కు ముప్పు తెచ్చి పెట్టే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటివి యూఐడీఏఐ అనుమతించదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ కుటుంబసభ్యులు ఒకే నెంబర్‌కు లింక్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఓటీపీల నిర్వహణ అనేది సులువుగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఉండదు. వారికి ఎలా వాడాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయాలి. ఇక వృద్దులకు ఫోన్ వాడకం గురించి తెలియదు. అలాంటి వారికి ఆధార్ కార్డులను కూడా కుటుంబసభ్యుల మొబైల్ నెంబర్లకు లింక్ చేయడం మంచిది. సమీపంలోని ఆధార్ సెంటర్‌ లేదా ఆధార్ యాప్, యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా మొబైల్ నెంబర్లను లింక్ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-card-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఆధార్‌ను మొబైల్ నెంబర్‌కు లింక్ చేయడం అనేది చాలా ముఖ్యం. దీని వల్ల మీరు ఆధార్ సేవలు వేగవంతంగా పొందవచ్చు. ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకోవడం, అడ్రస్ మార్చుకోవడం, ఈకేవైసీ ప్రాసెస్‌ను పూర్తి చేయడం వంటి సులభతరం అవుతాయి. అందుకే ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్‌ను లింక్ చేసుకుని ఉండాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/the-essential-guide-to-gond-and-gond-katira-uses-origins-and-health-properties-1798082.html</loc><lastmod>2026-04-21T23:19:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gond Katira (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్: గోండ్ నల్ల తుమ్మ చెట్టు నుంచి లభిస్తుంది. ఇది భారతదేశంలో సాధారణంగా కనిపించే ఒక చెట్టు. ఈ చెట్టు బెరడుకు గాయం చేసినప్పుడు, అక్కడ నుంచి ఒక ద్రవం బయటకు వచ్చి, గాలి తగిలి గట్టిపడి చిన్న చిన్న క్రిస్టల్స్‌గా మారుతుంది. ఇది పూర్తిగా సహజసిద్ధమైన పదార్థం, రసాయనాలు లేకుండా తయారవుతుంది. గోండ్ లేత గోధుమ లేదా బంగారు రంగులో, మెరిసే, క్రిస్టల్ రూపంలో ఉంటుంది. చేత్తో పట్టుకుంటే గట్టిగా అనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ ఒక సహజసిద్ధమైన ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. ఇది శరీరం అలసట నుండి కోలుకోవడానికి సహాయపడుతుంది.  బలహీనంగా ఉన్నవారికి, ఆపరేషన్ అయిన వారికి, లేదా ప్రసవం తర్వాత బలాన్ని పునరుద్ధరించుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచిది. అందుకే ప్రసవం తర్వాత గోంద్ లడ్డూలు తయారుచేసి ఇస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ శరీరంలో వేడిని పెంచుతుంది. కాబట్టి, దీన్ని ఎక్కువగా శీతాకాలంలో ఉపయోగిస్తారు. కీళ్ల నొప్పులు, నడుము నొప్పి ఉన్నవారికి కూడా ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. గోండ్  ను నెయ్యిలో లేదా నూనెలో వేయించినప్పుడు అది పాప్‌కార్న్‌లా పఫీగా మారుతుంది. ఆ తర్వాత దాన్ని మెత్తగా చేసి లడ్డూలు, స్వీట్స్‌లో ఉపయోగిస్తారు. గోంద్‌ను ఎక్కువగా లేదా వేసవిలో తీసుకుంటే శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉంది, కాబట్టి సీజన్‌కు తగ్గట్టుగా జాగ్రత్తగా వాడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ కటిరా:  గోండ్ కటిరా చూడ్డానికి గోంద్ లాగే అనిపించినా, కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. గోండ్ మెరిసే క్రిస్టల్‌గా ఉంటే, గోండ్ కటిరా మాత్రం మ్యాట్ ఫినిషింగ్‌తో, మెరుపు లేకుండా ఉంటుంది. ఇది హాఫ్-వైట్ లేదా పారదర్శక రంగులో ఉంటుంది. గోండ్ కటిరాను ఆల్మండ్ గమ్, బాదం పిసిన్ లేదా ట్రగాకాంత్ గమ్ అని కూడా పిలుస్తారు. ఇది ట్రగాకాంత్ అనే వేరే చెట్టు నుంచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ కటిరా పూర్తిగా దీనికి వ్యతిరేకంగా పనిచేస్తుంది; ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. అందుకే దీన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తారు. వేసవిలో వచ్చే వడదెబ్బ (heatstroke), డీహైడ్రేషన్ (dehydration) నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ఇందులో పీచు పదార్థం (fiber) చాలా ఎక్కువగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు బాగా సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gond-katira-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ కటిరా కడుపు నిండిన అనుభూతిని ఇస్తుంది, తద్వారా బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. గోండ్ కటిరాను గోంద్ లాగా వేయించరు. దీన్ని రాత్రంతా నీటిలో నానబెడితే, ఉదయానికి జెల్లీలా తయారవుతుంది. ఇది చాలా మృదువుగా ఉంటుంది. ఈ జెల్లీని శర్బత్‌లు, నిమ్మరసం, పాలు లేదా మజ్జిగలో కలిపి తీసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/actress-vijayashanti-opens-up-why-she-not-acting-with-balakrishna-after-nippuravva-movie-1798060.html</loc><lastmod>2026-04-21T22:37:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vijayashanti ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, బాలకృష్ణతో నిప్పు రవ్వ చిత్రం తర్వాత కలిసి నటించకపోవడం, తన రాజకీయ ప్రవేశం వెనుక ఉన్న నేపథ్యాలను ఆమె వివరించారు. చిరంజీవి, బాలకృష్ణలతో దాదాపు ఒకే సంఖ్యలో సినిమాలు చేశానని విజయశాంతి తెలిపారు. అయితే, నిప్పు రవ్వ తర్వాత బాలకృష్ణతో సినిమాలు చేయకపోవడానికి కథలు కుదరకపోవడం లేక ఇతర కారణాలు కాదని ఆమె స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti-photos.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ సమయానికి తన ఇమేజ్ పూర్తిగా మారిపోయిందని, ఒక హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభించిందని ఆమె అన్నారు. భారీ యాక్షన్ సినిమాలు చేయడంతో పాటు, అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌గా మారడం వల్ల, హీరో పక్కన హీరోయిన్‌గా నటించడం కష్టం అయ్యిందని వివరించారు. తన రెమ్యూనరేషన్లు పెరిగిపోయాయని, సహజంగా తాను ఒక హీరో అయిపోయానని ఆమె అన్నారు. తనను బేస్ చేసుకుని కథలు రావడం మొదలైందని, అలాంటి హీరోయిన్‌ను మళ్ళీ ఒక హీరో పక్కన పెట్టడం అంటే కథాపరంగా, ఆర్థికంగా ఇద్దరు హీరోల బరువు మోయడమే అవుతుందని ఆమె అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti-movies.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాంగ్ లీడర్, మెకానిక్ అల్లుడు వంటి చిత్రాలు హీరోయిన్ ఇమేజ్ వచ్చిన తర్వాత కూడా చేశానని, కానీ ఆ తర్వాత హీరోయిన్ సెంట్రిక్ సినిమాలపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. తన జీవితంలో హీరో ఇమేజ్ వస్తుందని, యాక్షన్ సినిమాలు చేస్తానని, అత్యధిక పారితోషికం తీసుకుంటానని తాను ఊహించలేదని విజయశాంతి అన్నారు. దీనిని దైవదత్తంగా ఆమె అభివర్ణించారు. జీవితం మాయ అని, మనుషులు మంచి పనులు చేసి మంచి పేరు సంపాదించుకోవడం తప్ప ఏమీ వెంట తీసుకెళ్లరని ఆమె తన జీవిత తత్వాన్ని తెలియజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇతరులకు ఉపయోగపడటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ముఖ్యమని, పది మందికి అన్నం పెట్టాలని ఆమె సూచించారు. రాజకీయాల్లోకి తన ప్రవేశానికి బలమైన కారణాలు ఉన్నాయని విజయశాంతి వివరించారు. రజాకారుల పాలనలో, నిజాం పరిపాలనలో తమ కుటుంబం అనుభవించిన కష్టాలను తన తల్లి చెప్పేవారని, అది తనలో ఒక విత్తనం నాటిందని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో రజాకారుల దాడుల నుండి తమ కుటుంబాన్ని కాపాడుకోవడానికి తన తాతగారు ఆస్తి మొత్తం వదిలి చెన్నైకి వలస వెళ్లారని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vijayashanti-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో తాను సామాజిక సేవ, రాజకీయ సేవ చేశానని విజయశాంతి తెలిపారు. అయితే, తన సేవా కార్యక్రమాలను ఆర్భాటంగా ప్రచారం చేసుకోవడం తనకు నచ్చదని ఆమె అన్నారు. పుట్టినరోజునాడు కూడా ప్రజలు వచ్చినా, తాను వాటిని చూపించుకోనని, ప్రచారం చేసుకోవడం స్వార్థం కోసమేనని భావిస్తానని ఆమె స్పష్టం చేశారు.  ఎవరికైనా ఏదైనా చేస్తే తనకు తెలియని ఆనందం లభిస్తుందని, ఎదుటివారు సంతోషపడితే తాను మరింత సంతోషిస్తానని విజయశాంతి పేర్కొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/transform-your-health-lifestyle-changes-and-wellness-guide-1798048.html</loc><lastmod>2026-04-21T22:36:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Wellness Guide (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయాన్నే మేల్కొనడం: ఉదయాన్నే, ముఖ్యంగా సూర్యోదయం సమయంలో నిద్రలేవడం చాలా అవసరం. దీనిని ఎలిమినేషన్ టైమ్ అని అంటారు. మన శరీరంలోని సర్కేడియన్ రిథమ్ ప్రకారం, పెద్ద పేగులు ఉదయం 5 నుండి 7 గంటల మధ్య అత్యంత చురుకుగా ఉంటాయి. ఈ సమయంలో ప్రేగు కదలికలు మెరుగ్గా ఉండి, శరీరాన్ని శుభ్రపరచడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-2.jpg</image:loc><image:caption><![CDATA[ గోరువెచ్చని నీటిని సేవించడం: ఉదయం ఒకటి లేదా రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని త్రాగడం మంచిది. ఉదయాన్నే కఫా (మ్యూకస్ ఫార్మేషన్) పీరియడ్ ఎక్కువగా ఉంటుంది. గోరువెచ్చని నీరు గొంతును, కడుపును శుభ్రపరుస్తుంది, శ్లేష్మం పేరుకుపోవడాన్ని తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-3.jpg</image:loc><image:caption><![CDATA[ అల్పాహారం తప్పనిసరి: బ్రేక్‌ఫాస్ట్‌ను స్కిప్ చేయకుండా, క్రమం తప్పకుండా తీసుకోవడం ముఖ్యం. అల్పాహారం రోజుకు అవసరమైన కిక్‌స్టార్ట్ లాంటిది, శక్తిని అందిస్తుంది. ఇది గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-4.jpg</image:loc><image:caption><![CDATA[ పండ్లను చేర్చుకోండి: మీ రోజువారీ ఆహారంలో కనీసం రెండు నుండి మూడు సర్వింగ్‌ల పండ్లను చేర్చండి. ఖరీదైన పండ్లే కానవసరం లేదు; సీజనల్‌గా, స్థానికంగా లభించే జామకాయ, అరటిపండు, బొప్పాయి వంటి పండ్లలో ఫైబర్ మరియు యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-5.jpg</image:loc><image:caption><![CDATA[ తగినంత హైడ్రేషన్: శరీరానికి తగినంత నీరు త్రాగడం (హైడ్రేషన్) అత్యవసరం. నీటిని రోజంతా సమానంగా పంపిణీ చేసి త్రాగాలి. కణాల పనితీరు, కీళ్ల కదలికలు, పోషకాల శోషణకు నీరు కీలకం. సాధారణ నీరు నచ్చకపోతే, చియా సీడ్స్, నిమ్మకాయ లేదా దోసకాయ ముక్కలతో కలిపి (ఇన్‌ఫ్యూస్ చేసి) తీసుకోవచ్చు. మూత్రాన్ని ఆలస్యం చేయకుండా, వెంటనే వెళ్ళడం UTIలను నివారిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-6.jpg</image:loc><image:caption><![CDATA[ క్రమం తప్పకుండా హెల్త్ చెకప్‌లు: 35-40 సంవత్సరాలు దాటిన తర్వాత, రెగ్యులర్ హెల్త్ చెకప్‌లు, ముఖ్యంగా విటమిన్ B12, విటమిన్ D, కాల్షియం వంటి విటమిన్ పరీక్షలు చేయించుకోవడం అవసరం. ఈ వయస్సులో వచ్చే అలసటకు తరచుగా ఈ విటమిన్ల లోపాలు కారణం. గుండె ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-7.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ శక్తి పై దృష్టి: జీర్ణ సమస్యలు (యాసిడిటీ, గ్యాస్, మలబద్ధకం, ఉబ్బరం) సాధారణమైపోయాయి. సమయానికి భోజనం చేయడం, ఆహారాన్ని బాగా నమిలి తినడం, సరైన ఫుడ్ కాంబినేషన్లను పాటించడం ద్వారా వీటిని నివారించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/wellness-guide-8.jpg</image:loc><image:caption><![CDATA[ తగినంత నిద్ర: నిద్ర కేవలం విశ్రాంతి కాదు, శరీరానికి అత్యంత ముఖ్యమైన జీవసంబంధమైన అవసరం. రోజుకు కనీసం ఎనిమిది గంటల నిద్ర ఉండేలా చూసుకోండి (కనీసం ఆరు గంటలు). నిద్రలో కణాలు రిపేర్ అవుతాయి, పునరుద్ధరించబడతాయి, అనేక హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. రాత్రి పడుకునే ముందు స్క్రీన్లకు దూరంగా ఉండటం మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-movie-made-9-crores-and-collections-80-crores-that-is-radhika-sarath-kumar-thaai-kizhavi-1798039.html</loc><lastmod>2026-04-21T22:31:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Thaai Kizhavi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-tleugu.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా, బాక్సాఫీస్ విజయం విషయంలో మహిళా ప్రాధాన్య చిత్రాలు అంతగా ముందుండవని చెప్పాలి. అయితే, విదేశాలలో, ఇతర చోట్ల ఈ ధోరణిని సరిదిద్దుతున్న వారు ఉన్నారు. అయితే, భారతీయ సినిమాలో కూడా అలాంటి మార్పు మొదలైంది. ఇందులో కథానాయిక వయసు 63 సంవత్సరాలు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 80 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ? సినిమా ఏంటీ.. ? కథేంటీ ? అనే విషయాలు తెలుసుకుందామా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మధురైలో స్థిరపడిన పావునుతై అనే వృద్ధురాలి జీవిత కథను చెప్పే సినిమా ఇది. రాధిక శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రం &#039;తాయ్ కిళవి&#039; ఒక రికార్డు సృష్టించింది. ఈ సినిమా కోసం కథానాయిక రాధిక శరత్‌కుమార్ తన ముఖానికి చాలా మార్పులు చేసుకున్నారు. 63 ఏళ్ల వయసులో కూడా తన రూపాన్ని కాపాడుకునే వారిలో ఆమె ఒకరు. పల్లెటూరి అమ్మమ్మగా కనిపించడం కోసం ఆమె తన శరీరానికి ప్రాస్థెటిక్ మేకప్ వేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-movie-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిత్రాన్ని తొమ్మిది కోట్ల పెట్టుబడితో నిర్మించారు. దర్శకుడు శివకుమార్ మురుగేశన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఫిబ్రవరి నెలలో విడుదలైంది. పల్లెటూరిలో వడ్డీకి డబ్బులు ఇచ్చే పావునుతై అనే ఒక మహిళ. ఆమె పేరు వినగానే అందరికీ భయం వేస్తుంది. కానీ, చావు బతుకుల మధ్య ఉన్న ఆమె వద్ద చాలా డబ్బు ఉండటమే, అకస్మాత్తుగా ఆమె కుటుంబం ఆమెపై ప్రేమను కురిపించడం మొదలుపెడుతుంది. ఒకప్పుడు మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల సరసన కథానాయికగా మలయాళ చిత్రసీమలో వెలిగిన నటి రాధిక శరత్‌కుమార్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-news-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె తల్లి పాత్రలు పోషించడం కూడా అంత సులభమైన విషయం కాదు. తన తండ్రి ఎం.ఆర్. రాధాకు నివాళిగా ఈ పాత్రను పోషించే సవాలును స్వీకరించానని రాధిక శరత్‌కుమార్ చెప్పారు. ఈ పాత్ర కోసం తన తండ్రి హావభావాలను అనుకరించానని రాధిక తెలిపారు.  ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది.   రాధికా శరత్‌కుమార్‌తో పాటు సింగమ్‌పులి, అరుళ్‌దాస్, మునిష్కాంత్, బాల శరవణన్ కీలక పాత్రల్లో నటించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/thaai-kizhavi-ott-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఈ సినిమా జియో హాట్‌స్టార్ (Jio Hotstar) లో తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. &#039;తాయ్ కిళవి&#039; గా రాధికా శరత్‌కుమార్ తన కెరీర్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చారు. గంభీరమైన వడ్డీ వ్యాపారిగా, అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న వృద్ధురాలిగా ఆమె పండించిన హావభావాలు అద్భుతం. సీరియస్ కథాంశం అయినప్పటికీ, సినిమా అంతా మంచి హాస్యంతో సాగుతుంది.  ముఖ్యంగా మునిష్కాంత్, బాల శరవణన్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/pan-card-mandatory-for-key-financial-transactions-new-rules-explained-1797944.html</loc><lastmod>2026-04-21T21:08:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/pan-card.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pan Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో అర్దిక కార్యకాలాపాలు నిర్వహించేందుకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేకపోతే ఆర్దిక లావాదేవీలు చేయలేము. అయితే ఇటీవల పాన్ కార్డు రూల్స్‌లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనేక మార్పులు చేసింది. పలు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొన్ని మినహాయింపులతో పాటు కఠిన నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. అయితే అసలు పాన్ కార్డు ఏయే సమయాల్లో ఉపయోగపడుతుంది..? ఎందుకు మన వెంట ఉంచుకోవాలి? అనే విషయాలు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు బైక్ లేదా కారు కొనాలన్నా లేదా విక్రయించాలన్నా పాన్ కార్డు అనేది అవసరం. ఇక బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా తెరవాలంటే ఇది తప్పనిసరి అని చెప్పవచ్చు. సేవింగ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్.. ఇలా ఏ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా పాన్ అవసరం అనేది తెలిసిందే. ఇక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ అవసరం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ కావాలంటే వెరిఫికేషన్ కోసం అవసరమవుతుంది. అలాగే హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు దాటినా పాన్ కార్డు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. బిల్లును నగదు రూపంలో చెల్లిస్తుంటే కార్డు వివరాలు అందించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడానికి రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో చెల్లించాన్నా లేదా విదేశీ ప్రయాణం కోసం పాన్ కార్డు యూజ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనాలనుకుంటే ధృవీకరణ కోసం సహాయపడుతుంది. అలాగే ఇక కంపెనీ జారీ చేసే బాండ్లు, డిబెంచర్లు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే బాండ్లకు రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇక బ్యాంకుల్లో రూ.50 వేలకు మంచి నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ అవసరం. అలాగే బ్యాంక్ డ్రాఫ్ట్స్, పేఆర్డర్లు రూ.50 వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లకు కూడా పాన్ అందించాల్సి ఉంటుంది. ఇలా పాన్ కార్డు అనేది ఆర్దిక లావాదేవీలు సురక్షితంగా చేయడంలో సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eat-avocado-for-14-days-and-see-these-amazing-health-benefits-in-telugu-1797907.html</loc><lastmod>2026-04-21T20:53:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit.jpg</image:loc>
					<image:title><![CDATA[ Avocado Fruit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-1.jpg</image:loc><image:caption><![CDATA[ కడుపు, పేగుల ఆరోగ్యం: అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది పేగుల కదలికను సులభతరం చేసి కడుపును క్లీన్ చేస్తుంది. కేవలం 14 రోజుల్లోనే మీరు గ్యాస్, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం) నుండి ఉపశమనం పొందుతారని డాక్టర్ సేథి పేర్కొన్నారు. ఇది ఒక ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేసి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు పనితీరు (Gut-Brain Axis): పేగు ఆరోగ్యానికి, మెదడుకు దగ్గరి సంబంధం ఉంటుంది. అవకాడోలో ఉండే ఒలేయిక్ యాసిడ్ మెదడు కణాలను రక్షించడమే కాకుండా, ఏకాగ్రతను మరియు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతున్న వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొలెస్ట్రాల్, రక్తపోటు: అవకాడోలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్పాహారంగా అవకాడో తినడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యానికి: 14 రోజుల పాటు అవకాడోలు తినడం వల్ల మీ గుండెకు నేరుగా మేలు జరుగుతుందని డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. అవకాడోలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెకు నేరుగా మేలు చేసే ఒక రకమైన ఆహార కొవ్వు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎనర్జీ, బరువు నియంత్రణ: ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి. దీనివల్ల మీరు అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండి, బరువు తగ్గడానికి సులభమవుతుంది. 14 రోజుల తర్వాత మీ ఎనర్జీ లెవల్స్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయని డాక్టర్ వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-5.jpg</image:loc><image:caption><![CDATA[ అవకాడోను కేవలం ఒక పండుగా కాకుండా, ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణించవచ్చు. డాక్టర్ సౌరభ్ సేథి సూచించినట్లుగా 14 రోజుల పాటు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. అవకాడోను సరిగ్గా తినకపోతే, దాని ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్ సౌరభ్ సేథి అంటున్నారు. స్నాక్‌గా తినే అవకాడోలో నెయ్యి, వెన్న లేదా నూనె ఎప్పుడూ కలపవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. దీని కోసం, ఒక అవకాడో తీసుకుని, అందులో అర కప్పు పనీర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, మీ ఇష్టానుసారం ఒరేగానో వేసుకుని, మీకు నచ్చినట్లుగా కలుపుకోండి. అదే మీ స్నాక్, దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోండి. ఒకవేళ మీకు పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలను తక్కువ మంట మీద వేడి చేసుకుని తినమని చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-identify-pure-jaggery-color-texture-and-chemical-test-guide-1797898.html</loc><lastmod>2026-04-21T20:46:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Identify Pure Jaggery ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన దేశంలో బెల్లం లేకుండా ఏ వంటిల్లు ఉండదు. పంచదారకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనం బెల్లాన్ని నమ్ముతాం. కానీ మీరు కొనే ఆ బెల్లం ఎంతవరకు స్వచ్ఛమైనది..? మార్కెట్లో దొరికే రంగుల వెనుక ప్రమాదకరమైన సుద్దపొడి, వాషింగ్ సోడా వంటి రసాయనాలు దాగి ఉండవచ్చు. ఈ కల్తీ బెల్లం వాడకం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు వాడుతున్న బెల్లం స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసు నిండా నీటిని తీసుకోండి. అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి. స్వచ్ఛమైన బెల్లం నెమ్మదిగా కరిగి అడుగుకు చేరుతుంది. ఒకవేళ అది కల్తీదైతే, నీటి పైభాగంలో తెల్లటి మచ్చలు లేదా అవశేషాలు తేలుతాయి. అలాగే అడుగున ఇసుక లేదా సుద్దపొడి లాంటి పదార్థం మిగిలిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం పరీక్ష: బెల్లం ముక్కపై కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేయండి. ఒకవేళ బుడగలు వస్తే అందులో వాషింగ్ సోడా కలిపినట్లు అర్థం. స్వచ్ఛమైన బెల్లం అస్సలు బుడగలు రావు. అంతేకాకుండా సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉండి తాకితే గరుకుగా ఉండేది అసలైన బెల్లం. మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే లేత పసుపు రంగు బెల్లంలో రసాయనాలు కలిసే అవకాశం ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-4.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లంతో లాభాలు: భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎంజైమ్‌లు ఉత్తేజితమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇందులో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తుంది. జింక్, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో బెల్లం కీలకంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. బెల్లంలో సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీనిని మితంగా తీసుకోవాలి. కొంతమందిలో బెల్లం వల్ల కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు లేదా దగ్గు వంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-nsc-scheme-earn-7-7-percent-interest-with-tax-benefits-1797872.html</loc><lastmod>2026-04-21T20:21:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nsc ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను దేశ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. వీటికి కేంద్రం హామీ ఇస్తుండటంతో మీ డబ్బులకు రక్షణ కూడా ఉంటుంది. ప్రస్తుతం అనేక సేవింగ్స్ స్కీమ్ ఉండగా.. వీటిల్లో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి వాటిల్లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఏకంగా  7.7 శాతం అత్యధిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-2.jpg</image:loc><image:caption><![CDATA[ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కీ్మ్. మీరు పోస్టాఫీసుల ద్వారా మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులకు వెళ్లి ఈ అకౌంట్ తెరవొచ్చు. కానీ మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత మాత్రమే మీ సొమ్మును తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు ప్రతీ త్రైమాసికంలో కేంద్రం ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం 2026-27 ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడ్డీ రేట్లను 7.7 శాతంగా కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా మీకు ఎక్కువ ఆదాయం ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. దీంతో ఇందులో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-4.jpg</image:loc><image:caption><![CDATA[ కనీసం ఏడాదికి రూ.వెయ్యి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టువచ్చు. ఇక వీటిల్లో డబ్బులు పొదుపు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం,2025 ప్రకారం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పథకంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేంటంటే.. మీరు నాలుగు సంవత్సరాల పాటు సంపాదించిన వడ్డీ ఆటోమేటిక్‌గా పథకంలో తిరిగి పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల తిరిగి పెట్టుబడి పెట్టిన వడ్డీని తాజా పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇక ఆ సంవత్సరానికి మీరు సెక్షన్ 123 కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఐదో సంవత్సరంలో వచ్చిన వడ్డీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/buying-gold-follow-these-tips-to-avoid-fake-jewellery-1797836.html</loc><lastmod>2026-04-21T19:52:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-23.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-19.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారంకు డిమాండ్ పెరగడం, ధరలు ఆకాశాన్నంటడంతో మార్కెట్లో నకిలీ బంగారం, తక్కువ స్వచ్చత ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లను కొంతమంది మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్వచ్చమైన బంగారం అని చెప్పి నకిలీ లేదా తక్కువ క్వాలిటీ కలిగిన గోల్డ్‌ను అంటగడుతున్నారు. దీంతో మోసపోయాక కస్టమర్లకు అసలు విషయం తెలుస్తుంది. అయితే మోసపోయాక కాకుండా మీరు ముందు జాగ్రత్త పడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-18.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని చిన్న చిట్కాలు పాటించడం వల్ల మీరు మోసాల నుంచి బయటపడవచ్చు. అసలైన బంగారాన్ని గుర్తించడం ఎలా అంటే.. బంగారాన్ని కొనుగోలు చేసేముందు మీరు బీఐఎస్ త్రిభుజం లోగో చెక్ చేయండి. ఇక క్యారెట్, స్వచ్చత సంఖ్యను తనిఖీ చేయండి. స్వచ్చత సంఖ్య విషయానికొస్తే.. 22K916 అంటే 91.6 శాతం క్వాలిటీ కలిగిన గోల్డ్ అని అర్థం. ఇక 18K750 అంటే 75 శాతం స్వచ్చత కలిగినది అని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-22.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఆ తర్వాత HUID నెంబర్ అనేది చాలా ముఖ్యం. ఈ నెంబర్ ఆరు అంకెలు కలిగి ఉంటుంది. అసలైన బంగారాన్ని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు HUID నెంబర్ ఎంటర్ చేసి అసలైన బంగారమా.. లేదా అనేది గుర్తించవచ్చు. ఆ యాప్‌లోకి వెళ్లి వెరిఫై హెచ్‌యూఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఆరు అంకెల నెంబర్ ఎంటర్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-18.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు వ్యాపారి పేరు, హాల్ మార్కింగ్ సెంటర్, తేదీ, స్వచ్చతకు సంబంధించి సమాచారం మొత్తం వచ్చేస్తుంది. దీని వల్ల మీరు కొనుగోలు చేసేది అసలైన బంగారం అని సులువుగా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ వివరాలు ఏవీ రాకపోతే అది నకిలీ బంగారం అని అర్ధం. అలాగే యాప్‌లోని వివరాలు, షాపులోని బంగారానికి మధ్య తేడాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-17.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రస్తుతం చాలా షాపుల్లో XRF మెషిన్లు ఉంటున్నాయి. మీరు వీటి ద్వారా మీ కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఈ టెస్టుకు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం పడుతుంది. ప్రతీ కస్టమర్‌కు ఈ పరీక్షను స్వయంగా చేయించుకునే హక్కు ఉంది. బిల్లు కంటే ముందు ఈ టెస్ట్ చేయించుకోండి. దీని వల్ల మీ బంగారం స్వచ్చత తెలుస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-in-taurus-luxury-wealth-and-comfort-rise-for-these-zodiac-signs-1797770.html</loc><lastmod>2026-04-21T18:48:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/luxury-life.jpg</image:loc>
					<image:title><![CDATA[ Luxury Life ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/1-mesha-rashi-16.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశివారికి విలాసవంతమైన జీవితం మీదా, ఉన్నత స్థాయి జీవనశైలి మీదా, సంపన్న వర్గా లతో కలిసి తిరగడం మీదా మోజు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరగడం, ప్రముఖులతో పరిచయాలు పెరగడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు వీలైనంతగా విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఫ్యాషన్ల మీదా, అలంకార వస్తువుల మీదా ఖర్చు బాగా పెరుగుతుంది. (Photos: TV9 Telugu) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-15.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విలాసాలు, వ్యసనాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. విలాస జీవితానికి, సుఖ సంతోషాలతో గడప డానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్వక్షేత్రంలో శుక్రుడి సంచారం వల్ల వీరిలో జనాకర్షణ పెరుగుతుంది. ఉన్నత స్థాయి జీవనశైలి కోసం ప్రయత్నిస్తారు. తరచూ ఖరీదైన వస్తువులను కొనడం జరుగుతుంది. సౌందర్య సాధనాల మీద మోజు పెరుగుతుంది. భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4-karkataka-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి చతుర్థ (సుఖాలు), లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం  చేయడం వల్ల విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. సుఖ సంతోషాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా అవకాశం ఉంది. రకరకాలుగా విలాస జీవితాన్ని అనుభవించడంలో ముందుంటారు. తమలోని నైపుణ్యాల్ని, తెలివితేటల్ని గరిష్ఠంగా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/6-kanya-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారి జీవన శైలి చాలావరకు మారిపోతుంది. వీరి జీవితంలో ఆడంబరాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఏ మాత్రం అవకాశం లభించినా సౌందర్య సాధనాల మీదా, అలంకరణల మీదా, విలువైన వస్త్రాభరణాలు కొనడం మీదా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. మిత్రులతో ఎంజాయ్ చేయడానికి, సంపన్నులతో తిరగడానికి, విలాసంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. విహార యాత్రలకు ఎక్కువగా అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విలాస జీవితం మీద, ఉన్నత స్థాయి జీవనశైలి మీద మక్కువ పెరుగుతుంది. విలాసాల మీద డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులను, వస్త్రాభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ రాశివారికి భోగభాగ్యాల మీద ఆసక్తి వృద్ధి చెందుతుంది. సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు.  ఉన్నత స్థాయి జీవితం గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/8-vrushchika-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి సుఖసంతోషాలతో జీవితం గడపడం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విలాసాల్లో మునిగి తేలుతారు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి జీవితం గడపడం మీద  మోజు ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అభిరుచుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/8-surprising-benefits-of-drinking-buttermilk-daily-in-summer-you-need-to-know-1797678.html</loc><lastmod>2026-04-21T16:38:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Surprising Benefits Of Drinking Buttermilk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-4.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ - హైడ్రేషన్ : మజ్జిగ ఒక సహజ సిద్ధమైన ప్రోబయోటిక్. దీనిలోని మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటకు పోతాయి. మజ్జిగలోని పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణమే హైడ్రేషన్‌ను అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల పుష్టికి కాల్షియం: పాలలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మజ్జిగలోనూ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్‌ను అందిస్తాయి.
మజ్జిగలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి, వృద్ధులకు ఇది శక్తినిచ్చే పానీయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం - రక్తపోటు: కొవ్వు తక్కువగా ఉండే సహజమైన మజ్జిగ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మజ్జిగ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కలిగే విరేచనాలను తగ్గిస్తాయి. జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-3.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు కంట్రోల్: చక్కెర డ్రింక్స్‌కు మజ్జిగ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు హెవీ క్రీమ్ లేదా ఇతర జ్యూస్‌లకు బదులుగా మజ్జిగను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో బి12, రైబోఫ్లేవిన్ వంటి బి-విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలోనూ, నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-1.jpg</image:loc><image:caption><![CDATA[ రుచితో పాటు ఆరోగ్యం కోసం చిట్కాలు:  మజ్జిగ యొక్క ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవడానికి కొన్ని పదార్థాలను జోడించవచ్చు. అల్లం గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. వేయించిన జీలకర్ర శరీరాన్ని చల్లబరుస్తుంది. వాము, కొత్తిమీర సువాసనతో పాటు ఐరన్‌ను అందిస్తాయి. నిమ్మరసంఅదనపు విటమిన్ సి, మంచి రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rare-malika-yoga-big-gains-and-success-for-these-zodiac-signs-details-in-telugu-1797659.html</loc><lastmod>2026-04-21T16:19:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/malika-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Malika Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/3-mithuna-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ఈ మాలికా యోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-simha-rashi-10.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశిలో మాలికా యోగం చోటు చేసుకుంటున్నందు వల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాలలో వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/6-kanya-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశివారికి ఈ మాలికా యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. ఆదాయం దినదినాభివృద్ది చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాన్యులు సైతం సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది. విదేశీయాన సూచనలున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశివారికి మాలికా యోగం వల్ల సామాజికంగా పలుకుబడి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా కలిసి వచ్చి సంపన్నులు కావడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం, లాభాలు పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల అంచనాలకు మించి లాభాలు కలిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/9-dhanusu-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానం నుంచి మాలికా యోగం కలిగినందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి ధన స్థానం నుంచి మాలికా యోగం పట్టడం వల్ల ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/benefits-of-wearing-diamonds-which-zodiac-signs-are-compatible-with-diamond-according-to-astrology-1797442.html</loc><lastmod>2026-04-21T16:00:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules.jpg</image:loc>
					<image:title><![CDATA[ Diamond Wearing Rules ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules-1.jpg</image:loc><image:caption><![CDATA[ నవగ్రహాల్లో శుక్రుడు విలాసం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావించబడతాడు. రత్న శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం పొందడానికి వజ్రం (Diamond) అత్యంత శక్తివంతమైన రత్నంగా చెప్పబడుతుంది. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి ఆకర్షణ మాత్రమే   కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో కూడా స్పష్టమైన మార్పులు  కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అయితే వజ్రం అందరికీ సరిపడదు. కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాత్రమే ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ, తులా రాశులకు శుభఫలితాలు.. 

ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడే కావడంతో, వజ్రం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 

వృషభ రాశి: ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.
తులా రాశి: జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది. సంబంధాల్లో ఉన్న విభేదాలు తగ్గి, బంధాలు బలపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున, కన్యా రాశులకు సృజనాత్మకత..

బుధుడి అధిపత్యంలో ఉన్న ఈ రాశులకు శుక్రుడు మిత్రగ్రహం కావడంతో వజ్రం మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి: మాటతీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. 
కన్యా రాశి: ఏకాగ్రత పెరుగుతుంది. అవసరం లేని ఆలోచనలు తగ్గి లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర, కుంభ రాశులకు కెరీర్ పురోగతి.. 

శని అధిపత్యంలో ఉన్న ఈ రాశులకు వజ్రం అనుకూల ఫలితాలు ఇస్తుందని చెబుతారు. 

మకర రాశి: కెరీర్‌లో స్థిరమైన పురోగతి, ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది. 
కుంభ రాశి: కొత్త ఆలోచనలకు సరైన దిశ లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules5.jpg</image:loc><image:caption><![CDATA[ వజ్రం ధరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.. 

సంబంధాల్లో అవగాహన పెరగడం. 
ఒత్తిడి తగ్గి మనసులో స్పష్టత రావడం. 
ఆత్మవిశ్వాసం పెరగడం. 
వ్యక్తిత్వంలో ఆకర్షణీయమైన మార్పులు కనిపించడం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules6.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యుల ప్రకారం, వజ్రం ధరిస్తే వ్యక్తి అంతర్గత శక్తి మెరుగుపడుతుంది. అయితే దీనిని ధరించే ముందు సరైన జ్యోతిష్య సలహా తీసుకోవడం అవసరం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికీ అనుకూలం కాకపోవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, రత్న శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/a-rare-temple-where-hanuman-appears-in-female-form-girijabandh-hanuman-temple-mystery-1797610.html</loc><lastmod>2026-04-21T16:04:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/unique-hanuman-temple-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Unique Hanuman Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/girijabandh-hanuman.jpg</image:loc><image:caption><![CDATA[ గిరిజాబంధ్ హనుమాన్, రతన్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): Girijabandh Hanuman Templeహనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చే పరాక్రమ రూపానికి భిన్నంగా, మాతృత్వంతో కూడిన స్త్రీ రూపంలో స్వామి దర్శనమివ్వడం నిజంగా విశేషం. ప్రపంచంలోనే హనుమంతుడు స్త్రీ వేషంలో (స్త్రీ రూపంలో) పూజలందుకునే ఏకైక ఆలయం ఇది. ఇక్కడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండి, భక్తుల కోరికలను నెరవేరుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్ మహా మాయా దేవి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి శక్తి పీఠం ఉన్న చోట హనుమంతుడు కూడా స్త్రీ రూపంలో ఉండటం వెనుక ఉన్న చరిత్ర ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. విగ్రహం భుజాలపై శ్రీరాముడు, లక్ష్మణుడు కూర్చుని ఉన్నట్లుగా చెక్కబడి ఉంటుంది. స్త్రీ రూపంలో ఉన్నప్పటికీ, స్వామి పాదాల కింద అహిరావణుడు, మహిరావణుడు అణచివేయబడి ఉంటారు. ఇది దుష్టశిక్షణను సూచిస్తుంది. సంతానం లేని వారు, మొండి వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సత్వర ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. రాజు పృథ్వి దేజు కుష్టు వ్యాధి నయమవ్వడమే దీనికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lete-huye-hanuman-mandir.jpg</image:loc><image:caption><![CDATA[ లేటి హనుమాన్, ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): Lete Huye Hanuman Mandir ప్రయాగ్‌రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమ తీరాన కొలువై ఉన్న ఈ ఆలయంలో హనుమంతుడు శయన ముద్రలో (పడుకున్న స్థితిలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. పురాణాల ప్రకారం, లంకలో విజయం సాధించిన తర్వాత అలసిపోయిన హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ భారీ విగ్రహం భూమట్టానికి దిగువన ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో గంగానది ఉప్పొంగినప్పుడు, నదీ జలాలు ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహాన్ని తాకుతాయి. దీనిని గంగా మాత హనుమంతుని పాదాలను అభిషేకించడంగా భక్తులు భావిస్తారు. ఈ విగ్రహం పాదాల వద్ద అహిరావణుడు, మహిరావణుల విగ్రహాలు కూడా ఉండటం విశేషం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. సంగమ స్నానం తర్వాత ఈ ఆలయాన్ని దర్శిస్తేనే తీర్థయాత్ర పూర్తవుతుందని భక్తుల నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ulte-hanuman-temple-sanwer.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న ఈ సావేర్ ఉల్టా హనుమాన్ (Ulta Hanuman) ఆలయం నిజంగానే భక్తులను, పర్యాటకులను ఆశ్చర్యపరిచే ఒక అద్భుత క్షేత్రం. సాధారణంగా హనుమంతుడు నిలబడి లేదా కూర్చున్న ముద్రల్లో ఉంటాడు. కానీ, ఇక్కడ స్వామి తల కిందకు, కాళ్లు పైకి పెట్టి శీర్షాసన ముద్రలో దర్శనమివ్వడం వెనుక చాలా గొప్ప కథ ఉంది. రామ-రావణ యుద్ధ సమయంలో, రావణుడి సోదరుడు అహిరావణుడు మాయోపాయంతో రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్లిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. పాతాళ లోకానికి వెళ్లే క్రమంలో స్వామి తిరగబడిన (ఉల్టా) స్థితిలో వెళ్లారని, అందుకే ఇక్కడ విగ్రహం కూడా అదే రూపంలో వెలసిందని స్థానికులు చెబుతారు. ఈ విగ్రహం సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహంపై సిందూర అలంకరణ ఉంటుంది. స్వామి పాతాళానికి వెళ్లేటప్పుడు తనతో పాటు అహిరావణుడిని అంతం చేసిన సంకేతాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో చాలా పాతవైన రావి మరియు వేప చెట్లు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి అల్లుకుని ఉండటం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/patna-mahavir-mandir.jpg</image:loc><image:caption><![CDATA[ మహావీర్ మందిర్, పాట్నా (బీహార్): Patna Mahavir Mandir 
పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న మహావీర్ మందిర్ ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, గర్భాలయంలో హనుమంతుని రెండు విగ్రహాలు పక్కపక్కనే కొలువై ఉంటాయి. ఒక విగ్రహం దుష్టశిక్షణకు (చెడును అంతం చేయడానికి), మరొకటి భక్త రక్షణకు (మంచి చేసేవారికి అభయం ఇవ్వడానికి) ప్రతీక అని భక్తులు నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి ప్రసాదమైన నైవేద్యం (లడ్డూ) ఎంతో రుచిగా ఉండటమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఈ ఆలయ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు అందించడం ఈ ఆలయ విశిష్టత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanumat-dham-104-feet-tall.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమత్ ధామ్, షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్):
అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా ఇది పేరుగాంచింది. ఇక్కడి విగ్రహం క్క భారీ రూపం భక్తులలో భక్తి భావాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఉన్న హనుమత్ ధామ్ (Hanumat Dham) అత్యంత భారీ, గంభీరమైన హనుమాన్ విగ్రహానికి పెట్టింది పేరు. గార నది ఒడ్డున ఉన్న ఒక చిన్న ద్వీపం లాంటి ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరింది. ఈ హనుమాన్ విగ్రహం సుమారు 104 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. గార నది (Garra River) మధ్యలో ఉండటం వల్ల భక్తులు వంతెన ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాలి. నది మధ్యలో ఎత్తైన పీఠంపై స్వామివారు కొలువై ఉండటం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం భక్తులకే కాకుండా పర్యాటకులకు కూడా ప్రధాన ఆకర్షణగా మారింది. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో ఈ భారీ విగ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది. విగ్రహం పాదాల వద్ద ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు, ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హనుమంతుడు తన గుండెను చీల్చి రాముడు, సీతాదేవిలను చూపిస్తున్నట్లుగా (హృదయ విదారక ముద్ర) ఉండటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chanakya-niti-are-there-so-many-losses-in-being-good-what-did-chanakya-really-say-1797642.html</loc><lastmod>2026-04-21T15:52:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya quotes on kindness ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-13.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త. ఆయన మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా తెలియజేశారు. చాణక్యుడు తాను జీవించిన కాలంలో చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయంగా ఉండటం గమనార్హం. మనిషి తన జీవితంలో విజయాలను పొందాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో కూడా తెలియజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రతి మంచి లక్షణానికి ఒక హద్దు అవసరమని చెబుతారు. అతి మంచితనం ఎల్లప్పుడూ లాభదాయకం కాదు. కొన్ని సందర్భాల్లో అది నష్టానికి కూడా దారితీస్తుంది. మనం ఇతరులకు అత్యధికంగా సహాయం చేస్తే, కొంతమంది దాన్ని మన బలహీనతగా భావించి మనల్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే పరిస్థితులకు అనుగుణంగా వివేకంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti3.jpg</image:loc><image:caption><![CDATA[ సులభంగా మోసపోయే పరిస్థితి.. 

ప్రతి విషయానికీ ‘అవును’ అని చెప్పడం, లేదా ఎదుటివారిని బాధపెట్టకూడదనే భావంతో ‘కాదు’ అనలేకపోవడం వల్ల మనపై పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఈ స్వభావాన్ని ఇతరులు మంచితనంగా కాకుండా బలహీనతగా భావించి, మీ సహాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోతే, వారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti4.jpg</image:loc><image:caption><![CDATA[ అతి అమాయకత్వం సమస్యలు.. 

అతి అమాయకంగా ఉండటం కూడా కొన్నిసార్లు ఇబ్బందులను తెస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఇతరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సులభంగా ఉపయోగించుకునే అవకాశముంది. అందుకే విషయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని చాణక్యుడు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti5.jpg</image:loc><image:caption><![CDATA[ అవకాశాల కోల్పోవడం.. 

ఎప్పుడూ మౌనంగా ఉండటం వల్ల మీకు లభించే మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులు ధైర్యంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచి ముందుకు సాగుతుంటే.. మీరు వెనుకబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు ‘కాదు’ అని చెప్పడం, మీ ఆలోచనలను ధైర్యంగా వెల్లడించడం ఎంతో అవసరం. ఇలా తెలివిగా వ్యవహరిస్తే, మీ మంచితనం బలహీనతగా కాకుండా మీ బలంగా మారుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-diabetics-eat-mangoes-and-jackfruit-best-way-to-eat-summer-fruits-1797619.html</loc><lastmod>2026-04-21T15:21:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Can Diabetics Eat Mangoes And Jackfruit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit.jpg</image:loc><image:caption><![CDATA[ కృత్రిమ చక్కెర vs సహజ చక్కెర:  చాలామంది షుగర్ పేషెంట్లు పండ్లను మానేసి, తెలియకుండానే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. వాస్తవానికి మనం తాగే కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్‌లో ఉండే కృత్రిమ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అత్యంత వేగంగా పెంచుతుంది. దీనితో పోలిస్తే పండ్లలో ఉండే ఫ్రక్టోజ్, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే అతిగా తింటే అమృతం కూడా విషమే కాబట్టి, పరిమితి ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-1.jpg</image:loc><image:caption><![CDATA[ పండ్లు తినేటప్పుడు చేయకూడని పొరపాట్లు: మనం చేసే అతిపెద్ద పొరపాటు పండ్లను రసం రూపంలో తీసుకోవడం. పండ్లను రసం రూపంలో తీసుకోవడం వల్ల వాటిలోని పీచుపదార్థం పూర్తిగా నశిస్తుంది. దీనివల్ల చక్కెర నేరుగా రక్తంలో కలిసి స్థాయిలను పెంచుతుంది. కాబట్టి పండ్లను ముక్కలుగా కోసుకుని నమిలి తినడమే ఉత్తమం. సాధ్యమైనంత వరకు పండ్లను తొక్కతో సహా తినాలి. పీచుపదార్థం శరీరంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ టైమింగ్ చాలా ముఖ్యం: చాలామంది భోజనం ముగిసిన వెంటనే డెజర్ట్ లాగా పండ్లు తింటారు. ఇది అత్యంత ప్రమాదకరం. భోజనంలోని పిండి పదార్థాలు, పండ్లలోని చక్కెర కలిసి ఒకేసారి ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో అంటే.. రెండు భోజనాల మధ్యలో మిడ్ డే స్నాక్ గా పండ్లు తీసుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ క్వాంటిటీ ఎంత ఉండాలి?: మధుమేహులు పండ్లు తినవచ్చు అంటే కిలోల కొద్దీ అని కాదు. ఒక సగటు షుగర్ పేషెంట్ రోజుకు 100 నుండి 150 గ్రాముల పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది తియ్యగా ఉన్నప్పటికీ, రోజుకు కేవలం రెండు లేదా మూడు ముక్కలు మాత్రమే తీసుకోవాలి. ఇక  మామిడి పండు తినేటప్పుడు దాంతో పాటు కొన్ని బాదం పప్పులు లేదా వాల్‌నట్స్ తినండి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి భయపడి పండ్లను దూరం పెట్టకుండా.. పైన చెప్పిన విధంగా సమయం, పరిమాణం మరియు పీచు పదార్థం విషయంలో జాగ్రత్త పడితే మీ వేసవి తియ్యగా సాగిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ruchaka-yoga-these-3-zodiac-signs-will-enjoy-financial-abundance-in-may-1797612.html</loc><lastmod>2026-04-21T15:14:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ruchaka Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో కుజుడు (మంగళ గ్రహం) ధైర్యం, శౌర్యం, బలం, పరాక్రమానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. మేషం, వృశ్చికం అనే రెండు రాశులకు అధిపతిగా ఉన్న ఈ గ్రహం సుమారు 45 రోజుల పాటు ఒకే రాశిలో సంచరిస్తుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న కుజుడు మే 2న తన స్వరాశి అయిన మేషంలోకి ప్రవేశించనున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2.jpg</image:loc><image:caption><![CDATA[ కుజుడు స్వరాశిలోకి ప్రవేశించడం జ్యోతిష్య పరంగా చాలా ప్రాధాన్యం కలిగిన సంఘటన. ఈ సమయంలో అతని ప్రభావం మరింత బలంగా మారి, పంచ మహాపురుష యోగాలలో ఒకటైన శక్తివంతమైన “రుచక యోగం” ఏర్పడుతుంది. ఈ యోగం ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక పురోగతిని పెంపొందిస్తుందని నమ్మకం. ఈ రుచక యోగం అన్ని రాశులపై ప్రభావం చూపించినా, ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేష లాభాలు కలిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. 

కుజుడు మేషరాశిలో మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. దీని ప్రభావంతో నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్య పరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. మొత్తం మీద, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే కాలం ఇది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి..

ఈ రాశిలో 11వ ఇంట్లో కుజుడి సంచారం వలన లాభాల యోగం బలపడుతుంది. పెట్టుబడులపై మంచి రాబడులు వస్తాయి. ఆర్థికంగా నిలకడ పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడి భవిష్యత్తులో సహకరిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. 

కుజుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. చట్టపరమైన లేదా వివాదాస్పద సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి పరంగా ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద, కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది శక్తి, పురోగతి, విజయాలకు దారి తీసే సమయం అని చెప్పవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-marigold-flowers-are-sacred-in-hindu-worship-and-astrology-news-in-telugu-1797563.html</loc><lastmod>2026-04-21T14:48:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marigold Flowers ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి పూజా కార్యక్రమంలో పూలు తప్పనిసరి. పూలు దేవునికి అర్పించే అత్యంత అందమైన కానుకగా చెప్పాలి.. పూలు దేవతలను ప్రసన్నం చేస్తాయని భక్తుల విశ్వాసం. పూలు శుద్ధి , సాత్వికతకు ప్రతీకగా పిలుస్తారు. పూజలో పూలు ఉపయోగించడం వల్ల వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా పూలు శుభానికి ప్రతీక. పూజలో పూలు ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. అలాంటి పూలలో బంతి పూలు ఒకటి. సనాతన ధర్మంలో బంతి పూలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. వీటిలోని పసుపు, నారింజ రంగులు సానుకూల శక్తికి, సమృద్ధికి చిహ్నాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయకుడు (బుధవారం): వినాయకుడికి బంతి పూలు అంటే చాలా ఇష్టం. బుధవారాల్లో గణేశుడిని పూజించి, బంతి పువ్వులను సమర్పించండి. గణేశుడు అత్యంత సంతోషిస్తాడు. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మీకు జ్ఞానమనే వరం లభిస్తుంది. మీ పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. గణేశుడికి బంతి పువ్వులను సమర్పించడం అనేది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక సులభమైన మార్గం.  బుధవారం నాడు గణపతిని బంతి పూలతో పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-3.jpg</image:loc><image:caption><![CDATA[ లక్ష్మీదేవి (శుక్రవారం): లక్ష్మీదేవికి బంతిపూలను సమర్పించడం వల్ల జీవితంలో సానుకూలత ఏర్పడి, ధన సంపాదనకు అనేక మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవికి తాజా బంతి పువ్వులను సమర్పించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. లక్ష్మీదేవికి బంతి పూల మాలలు సమర్పించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ పూలతో పూజించడం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-2.jpg</image:loc><image:caption><![CDATA[ మహావిష్ణువు (గురువారం): విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే పరమ ప్రీతి. గురువారం నాడు విష్ణువుకు బంతి పూలు అర్పించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మరియు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. గురువారం నాడు శ్రీ హరివిష్ణువు విగ్రహం ముందు పసుపు రంగు బంతిపూలను సమర్పించండం చాలా శుభప్రదంగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1.jpg</image:loc><image:caption><![CDATA[ శుభకార్యాల్లో ప్రాముఖ్యత: ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా పండుగ వచ్చినా గుమ్మానికి బంతి పూల తోరణాలు కడతారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇంటికి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుని, సానుకూలతను నింపడానికి తోడ్పడుతుంది. దేవుడికి భక్తితో ఒక చిన్న బంతి పువ్వు సమర్పించినా అది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. అందుకే మీ దైనందిన పూజలో ఈ పవిత్రమైన పూలను ఉపయోగించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి (Jupiter) గ్రహంతో ముడిపడి ఉంది. ఈ పూలు ముఖ్యంగా వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. బుధవారం నాడు గణపతికి బంతి పూలు సమర్పించడం వల్ల బుద్ధి వికాసం చెందుతుందని, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అంటారు.. శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sadaa-shared-an-incident-that-happened-during-jayam-movie-shooting-21-04-2026-1797564.html</loc><lastmod>2026-04-21T13:58:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sadaa Pic ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pics.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ సీన్ కారణంగా ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది. ఆ సీన్ లో నటించను అని ముందే చెప్పినా దర్శకుడు వినలేదట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో... ఆ సీన్ ఏంటో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ సదా.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-latest.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించాగా విలన్ గా గోపీచంద్ నటించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఇంటికెళ్లి మరీ ఏడ్చాను.. ఇప్పటికి కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడ్తాను అని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa.jpg</image:loc><image:caption><![CDATA[ జయం సినిమాలో విలన్ గోపీచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బిగ్గపై నాలుకతో నాకుతాడు. ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని సదా తెలిపింది. నేను ఆ సన్నివేశంలో నటించాను అని దర్శకుడికి ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట. ఆతర్వాత ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/senior-citizen-fd-rates-best-banks-for-high-returns-on-3-year-fds-1797565.html</loc><lastmod>2026-04-21T13:58:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fixed-deposit-interest-rate.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fixed Deposit Interest Rate ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-copy-2.jpg</image:loc><image:caption><![CDATA[ స్థిరమైన ఆదాయం, మూలధన భద్రత కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఇప్పటికీ అత్యంత విశ్వసనీయ పెట్టుబడి మార్గంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మూడు సంవత్సరాల కాలపరిమితి గల FDలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల విభాగంలో జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌,  ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెరో 8 శాతం వడ్డీతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇవి సీనియర్ సిటిజన్లకు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. అదే సమయంలో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.70 శాతం వడ్డీ ఇవ్వగా, AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.60 శాతం రేటుతో కొనసాగుతోంది. ఈ విభాగంలో అధిక రాబడి ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు బ్యాంక్ విశ్వసనీయతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-8.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో బంధన్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌ చెరో 7.75 శాతం వడ్డీతో ముందంజలో ఉన్నాయి. అలాగే RBL బ్యాంక్‌ 7.70 శాతం, IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ 7.50 శాతం వంటి రేట్లు అందిస్తున్నాయి. పెద్ద బ్యాంకులైన HDFC, ICICI, Axis బ్యాంక్‌లు మాత్రం సుమారు 6.95 శాతం వరకు మాత్రమే వడ్డీ అందిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.00 శాతం వడ్డీతో అగ్రస్థానంలో ఉంది. SBI, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెరో 6.80 శాతం వడ్డీ అందిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ వంటి బ్యాంకులు 6.75 శాతం అందిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-6-copy-6.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే అధిక వడ్డీ రేట్లు కోరుకునే వారికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే భద్రత, స్థిరత్వం ప్రాధాన్యం ఇస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా విశ్వసనీయ ఎంపికగా నిలుస్తున్నాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు రాబడి, భద్రత మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-how-the-child-artist-who-starred-in-the-movie-aparichitudu-is-doing-now-21-04-2026-1797541.html</loc><lastmod>2026-04-21T13:51:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aparichithudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic.jpg</image:loc><image:caption><![CDATA[ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ అపరిచితుడు సినిమాలో రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. సమాజంలో జరిగే తప్పులకు నరకంలో విధించే శిక్షలను అపరిచితుడు బ్రతికుండగానే విధిస్తుంటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అపరిచితుడు సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఓ స్టార్ హీరో బావమరిది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు విరాజ్. అతని స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu.jpg</image:loc><image:caption><![CDATA[  ఈ చైల్డ్ యాక్టర్ హీరోగా మారడు.. ఆ మధ్య ఓ సినిమాలో హీరోగా నటించాడు. హరి ప్రశాంత్ తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.. అయన ఇళయ దళపతి తల్లికి సోదరుడు. ఇక విరాజ్ నాలుగు అయిదు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic-news.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ మధ్య వచ్చిన మిషన్ చాఫ్టర్ 1 చిత్రంలో థామస్ పాత్రలో కనిపించాడు విరాజ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/how-to-offer-aarti-to-god-read-this-mantra-after-puja-for-complete-blessings-1797524.html</loc><lastmod>2026-04-21T13:31:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aarti Ritual ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti.jpg</image:loc><image:caption><![CDATA[ హిందూ సంప్రదాయంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైన ప్రక్రియగా భావించబడుతుంది. ఈ ఆరాధనలో వివిధ ఉపచారాలు, మంత్రోచ్ఛారణలు, దీపారాధన, పుష్పార్పణ వంటి ఎన్నో విధమైన క్రియలు నిర్వహించబడతాయి. ప్రతి ఒక్క ఉపచారం భక్తి, శ్రద్ధ, విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గంగా నిలుస్తుంది. అయితే ఈ సమస్త పూజా కార్యక్రమాల్లో చివరి దశగా నిర్వహించే హారతి ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.  దీపం వెలుగులో భగవంతుని దర్శనం చేసుకోవడం, హారతి పాటలు లేదా మంత్రాలు జపించడం ద్వారా మనసులోని అజ్ఞానం తొలగిపోయి ఆధ్యాత్మిక ప్రకాశం కలుగుతుందని భావిస్తారు. హారతి కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా, భక్తి భావాన్ని పరాకాష్టకు తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో భక్తుడు తన సంపూర్ణ శ్రద్ధను భగవంతునిపై కేంద్రీకరించి, కృతజ్ఞత, సమర్పణ భావంతో ప్రార్థనలు చేస్తాడు. అందువల్ల హారతి పూజా కార్యక్రమానికి ముగింపు మాత్రమే కాకుండా, దాని ఆధ్యాత్మిక సారాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచే కీలకమైన ఘట్టంగా భావించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti2-1.jpg</image:loc><image:caption><![CDATA[ హారతికి ఉపయోగించే పాత్రలు.. 

సాధారణంగా హారతి ఇచ్చేటప్పుడు రెండు వేర్వేరు పాత్రలను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంటుంది. ఒకటి ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి, మరొకటి కర్పూర హారతికి. కర్పూర హారతి సాధారణంగా పూజ ముగింపులో ఇవ్వబడుతుంది. కర్పూరం పూర్తిగా కరిగిపోయినట్లే.. మనలోని అహంకారం, గర్వం కూడా భగవంతుని సన్నిధిలో లయమవ్వాలని సూచించే ప్రతీకగా దీన్ని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti3.jpg</image:loc><image:caption><![CDATA[ హారతి ఇచ్చే విధానం..

హారతి ఇష్టానుసారంగా కాకుండా ఒక క్రమపద్ధతిలో ఇవ్వడం శాస్త్ర సమ్మతం. సాధారణంగా దీపాన్ని దేవుని ముందు “ఓం” ఆకారంలో తిప్పుతూ సమర్పిస్తారు. హారతిని శరీర భాగాల వారీగా ఈ విధంగా సమర్పించడం ఆచారం:

పాదాల వద్ద – 4 సార్లు
నాభి ప్రాంతంలో – 2 సార్లు
ముఖం వద్ద – 1 సారి
శిరస్సు నుంచి పాదాల వరకు సంపూర్ణ రూపంలో – 7 సార్లు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా మొత్తం 14 సార్లు హారతి ఇవ్వడం సంప్రదాయంగా చెప్పబడుతుంది. ఈ సంఖ్యను 14 లోకాల ప్రతీకగా భావిస్తారు. అంటే భగవంతునికి సమస్త లోకాల సమర్పణ భావంతో భక్తిని అంకితం చేయడమే దీని అంతరార్థం.

పూజ అనంతరం చదివే క్షమాపణ శ్లోకం..
పూజలో మనకు తెలియక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. మంత్రోచ్ఛారణలో గానీ, విధివిధానాల్లో గానీ లోపాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో పూజ ముగిసిన తర్వాత భగవంతుని ముందు నమస్కరించి క్షమాపణ కోరడం ఆనవాయితీ. 
ఈ సందర్భంలో ఒక ప్రసిద్ధ భావార్థ శ్లోకాన్ని పఠిస్తారు: ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti5.jpg</image:loc><image:caption><![CDATA[ ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తద్ అస్తు మే ||’

“ఓ జనార్దనా, నాకు సరైన మంత్ర జ్ఞానం లేకపోవచ్చు, పూజా విధానాల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవచ్చు. భక్తిలో కూడా లోపాలు ఉండొచ్చు. అయినప్పటికీ నా శక్తి మేరకు చేసిన ఈ ఆరాధనను స్వీకరించి, దానిలోని లోపాలను మన్నించి సంపూర్ణంగా భావించమని ప్రార్థిస్తున్నాను.” ఈ విధంగా భక్తి, వినయం, క్షమాపణ భావాలతో పూజను ముగించడం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించబడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-four-zodiac-signs-will-face-problems-due-to-the-bad-aspect-of-ketu-1797492.html</loc><lastmod>2026-04-21T13:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Efect 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-4.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి కేతువు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందదు. దీంతోసమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా గొడవలు జరగడం, ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ క్రమంలో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ క్రమంలోనే కేతువు చెడు దృష్టి కూడా వీరిపై పడనుంది. దీంతో ఉద్యోగంలో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-6.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అంతే కాకుండా ప్రయాణాలు వాయిదా పడటం, అధికారుల నుంచి విభేదాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి . అందువలన ఈ రాశి వారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా మెదలడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-7.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి  కేతు ప్రభావంతో ప్రారంభించన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు నిరాశకు గురి చేస్తాయి. బంధంలో చీలికలు, మనశ్శాంతి లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/guru-pushya-yogam-these-3-zodiac-signs-will-attract-immense-wealth-and-fortune-1797493.html</loc><lastmod>2026-04-21T13:05:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Pushya Amrit Yog 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురు వారం రోజు పుష్య నక్షత్రం కనిపించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.  ఈ యోగం ఏర్పడినప్పుడు మూడు రాశుల వారు అత్యధిక లాభాలు అందుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా గురు పుష్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధనానికి లోటే ఉండదు. ఊహించని విధంగా ఇంటిలో డబ్బు నిలువకు వస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు, గురు పుష్యమృత యోగం వలన వీరికి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతే కాకుండా  సమాజంలో మీకంటూ సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ అందుకోవడం లేదా, మంచి జీతం అందుకోవడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక  రాశి వారికి  గురు పుష్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా పుష్య నక్షత్రానికి అధిపతి శని అవ్వడం, ఈ రాశి చంద్రుడికి చెందినది కావడంతో, ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్య పరంగా, ఉద్యోగం పరంగా అన్ని విధాలుగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరికి అన్నింట్లో శుభ ఫలితాలే కలుగుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/3-powerful-palm-signs-that-indicate-a-life-of-financial-abundance-1797476.html</loc><lastmod>2026-04-21T12:40:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hast Rekha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha-1.jpg</image:loc><image:caption><![CDATA[ హస్తసాముద్రికం అనేది ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలలో ఒకటి. ఇది వ్యక్తి అరచేతి ఆకారం, గీతలు, పర్వతాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. అరచేతిలోని రేఖలు కేవలం వ్యక్తి స్వభావాన్ని మాత్రమే కాకుండా, వారి జీవనశైలి, ఆర్థిక స్థితి, విజయాలు, కీర్తిని కూడా సూచిస్తాయని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha2.jpg</image:loc><image:caption><![CDATA[ హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన సంకేతాలను చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha3.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్య పర్వతం (Sun Mount).. 

ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. ఇది పేరు, కీర్తి, సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెంది ఉబ్బెత్తుగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి పేరు, గౌరవం,   ఆర్థిక విజయాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది సపాటుగా ఉండడం లేదా విరిగిన గీతలు ఉండడం వృత్తిలో ఆటంకాలను సూచించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha4.jpg</image:loc><image:caption><![CDATA[ బుధ పర్వతం (Mercury Mount).. 

చిటికెన వేలుకు కింద ఉన్న ప్రాంతాన్ని బుధ పర్వతం అంటారు. ఇది తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సూచిస్తుంది. ఈ పర్వతం స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటే, ఆ వ్యక్తి మంచి వ్యాపార విజయాలు సాధించగలడు. ఆర్థికంగా స్థిరంగా ఉండగలడు. విజయవంతమైన వ్యాపారవేత్తల చేతుల్లో ఈ పర్వతం బలంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha5.jpg</image:loc><image:caption><![CDATA[ విధి రేఖ (Fate Line).. 

అరచేతి మధ్యలో ఉండే రేఖను విధి రేఖ అంటారు. ఇది సాధారణంగా మణికట్టు నుండి ప్రారంభమై మధ్య వేలు కింద ఉన్న శని పర్వతం వరకు కొనసాగుతుంది. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా,    విరామాలు లేకుండా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో స్థిరమైన విజయం, అదృష్టం కలుగుతుందని భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ కష్టాలతోనే పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-you-find-the-mistake-in-the-mirror-reflection-in-the-kitchen-room-1797458.html</loc><lastmod>2026-04-21T12:17:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Optical Illusion ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ పజిల్స్ పరిష్కరించడం ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పజిల్స్ పరిష్కరించడం, బ్రేయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి ఒక మానసిక వ్యాయమంగా పని చేస్తాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరిచి, తెలివితేటలను పెంచుతాయి. సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈక్రమంలోనే మెదడు పనితీరును మెరుగు పరచడానికి ఓ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. పైన ఓ చిత్రం కనిపిస్తుంది కదా. అందులో వంట గదిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి డైనింగ్ టేబుల్ వద్ద ఉంటే, మరొక అమ్మాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ చిత్రంలోనే ఓ చిన్న తప్పు దాగి  ఉంది. అది మీరు గుర్తిస్తే చాలా తెలివి తేటలు కలవారు అన్నట్లే, ఇది మీ దృష్టినైపుణ్యానికి, మీ ఐక్యూ కు సంబంధించినది. దీనిని పరిష్కరించడం అంత సులువైన పని కాదు. చాలా మైండ్ పవర్ ఉన్నవారు మాత్రమే దీనిని చాలా సులభంగా కేవలం ఐదు సెకన్స్‌లో గుర్తిస్తారు. ఏమైంది? మరి మీరు కూడా ఫొటోల ఉన్న తప్పులను గుర్తించడానికి ట్రై చేస్తున్నారా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఏమైంది ఎంత వెతికినా మీరు అందులో ఉన్న మిస్టేక్ గుర్తించలేకపోతున్నారా? ఇంకా ట్రై చేస్తున్నారా? టెన్షన్ వద్దు లేండి, చాలా సులభంగా అందులో ఉన్న మిస్టేక్ ఏదో తెలుసుకోవాలి అంటే ఈ ఫొటో చూడాల్సిందే. కింద ఫొటోలో ఆ ఫొటోలో ఉన్న మిస్టేక్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-5.jpg</image:loc><image:caption><![CDATA[ అద్దం ముందు నిల్చున్న అమ్మాయి ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో అమ్మాయి ప్రతి బింబం అనేది తప్పుగా ఉంది. ఈ ఫొటోలో ఉన్న పెద్ద పొరపాటు అందే. మీరు తెలుసుకోవాలి అంటే? జాగ్రత్తగా ఆ ప్రతిబింబాన్ని పరిశీలించండి. ఇక ఇలాంటి పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-is-the-industry-hit-movie-that-mahesh-babu-and-soundarya-combo-missed-1797430.html</loc><lastmod>2026-04-21T11:32:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mahesh,soundarya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-1.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మంచి హైట్, అందంగా ఉండటం, అంతే కాకుండా నటనపరంగా కూడా చాలా అద్భతంగా నటించడం, సూపర్ స్టార్ కృష్ణకావడంతో ఈ హీరోతో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపేవారంట. ఈ క్రమంలోనే ఏస్వీ కృష్ణా రెడ్డి మహేష్ బాబు కోసం ఓ అందమైన కథను రెడీ చేశాడంట. అంతే కాకుండా సౌందర్య, మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉండేనంట. కానీ చివరికి ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెకకిన యమలీల మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడంట.  అంతే కాకుండా హీరోయిన్‌గా సౌందర్య చేయాలి అని ఈ కథను ప్రిపేర్ చేసుకొని కృష్ణగారికి వినిపించారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కథ విన్న కృష్ణ గారు ఈ మూవీ మహేష్ చేయడు అని చెప్పేశాడంట. వయసు చిన్నది అంతే కాకుండా అంత పెద్ద కథను హ్యాండిల్ చేయడం కష్టతరం అవుతుంది. అనవసరంగా రిస్క్ తీసుకోవడం వద్దూ అని చెప్పాడంట. అంతే కాకుండా అప్పటికే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు, సౌందర్య వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరికి ఏజ్ గ్యాప్ ఉండటం, కథ పెద్దగా ఉండటంతో వీరితో కాకుండా, వేరే వారితో ఈ సినిమా తీయమని సలహా ఇచ్చాడంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-5.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో దర్శకుడు యమలీల సినిమాను అలీ, ఇంద్రజలతో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ యమడు పాత్రలో నటించారు. ఈ మూవీతో అలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా చాలా సినిమాల్లో నటించాడు. అలాగే మమేష్ బాబు, సౌందర్య కాంబోలో యమలీల మూవీ మిస్ అయ్యింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quit-tobacco-to-join-higher-economic-class-new-study-on-indian-households-1797420.html</loc><lastmod>2026-04-21T11:12:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tobacco ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco3-1.jpg</image:loc><image:caption><![CDATA[ Tobacco: భారతదేశంలో పొగాకు వాడకం అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక సంక్షోభం కూడా. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలోని సుమారు 10 శాతం కుటుంబాలు కేవలం పొగాకు అలవాటును వదులుకోవడం ద్వారా తమ ఆర్థిక స్థాయిని మెరుగుపరచుకోగలవని వెల్లడైంది. అంటే, పేదరికంలో ఉన్నవారు మధ్యతరగతి స్థాయికి ఎదిగే అవకాశం కేవలం ఈ ఒక్క మార్పుతోనే సాధ్యమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco1.jpg</image:loc><image:caption><![CDATA[ అధ్యయనంలోని ముఖ్యాంశాలు: ఈ అధ్యయనం భారతీయ గృహాల ఖర్చుల సరళిని విశ్లేషించింది. పొగాకు కోసం ఖర్చు చేసే డబ్బును విద్య, పోషకాహారం, ఇతర ఉత్పాదక రంగాలకు మళ్ళిస్తే కలిగే ప్రయోజనాలను వివరించింది. అలాగే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి..?  దీనిపై అధ్యయనం షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. అయితే పొగాకు భారతీయ ప్రజలు ఎంతో సంపదను నష్టపోతున్నారని వివరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక స్థితిలో మార్పు: దేశవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలు పొగాకు మానేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక తరగతి నుండి పై తరగతికి (Economic Class) వెళ్లే అవకాశం ఉంది. అలాగే పొగాకు మానేసి డబ్బు సంపాదన వైపు అడుగలు వేసి మంచి జీవనవిధానాన్ని అందిపుచ్చుకున్నట్లయితే లక్షాధికారులే కాదు కోటీశ్వరులు కూడా కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco4.jpg</image:loc><image:caption><![CDATA[ విద్య, ఆహారం: పొగాకు వాడే కుటుంబాలు ఆహారం, విద్యపై పెట్టే ఖర్చు కంటే పొగాకు ఉత్పత్తులపై (సిగరెట్లు, బీడీలు, గుట్కా) పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఈ నివేదిక హెచ్చరించింది. ఆరోగ్య ఖర్చులు: పొగాకు వల్ల వచ్చే వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చు ఆ కుటుంబాలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. పొగాకు ఖర్చు vs అభివృద్ధి: పొగాకు వినియోగించే కుటుంబం సగటున నెలకు వందల నుండి వేల రూపాయలను దీని కోసం ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని పొదుపు చేయడం లేదా పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తే, ఆ కుటుంబం జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వ, సామాజిక బాధ్యత: పొగాకు నియంత్రణకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని, ప్రజల్లో ఆర్థిక అవగాహన కూడా పెరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని తగ్గించవచ్చు. పొగాకు వల్ల కలిగే ఆర్థిక నష్టాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలి. పొగాకు మానేయడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఇంట్లో సిరిసంపదలు కూడా పెరుగుతాయని ప్రజలు గుర్తించాలి. భారతదేశ ఆర్థికాభివృద్ధికి పొగాకు ఒక పెద్ద అవరోధంగా మారింది. ప్రతి పౌరుడు పొగాకుకు దూరంగా ఉంటే, అది దేశ జిడిపికి తోడ్పడటమే కాకుండా కోట్లాది కుటుంబాల తలరాతలను మారుస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/history-of-tirumala-mada-streets-origin-naming-and-unique-features-explained-1797403.html</loc><lastmod>2026-04-21T10:43:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tirumala Mada Veedhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi.jpg</image:loc><image:caption><![CDATA[ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ   అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న నాలుగు ప్రధాన వీధులనే “మాడ వీధులు” అని వ్యవహరిస్తారు. ఈ వీధుల్లోనే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో మలయప్పస్వామి తన దేవేరులతో కలిసి ఊరేగుతాడు. ఈ పవిత్ర వీధుల్లో భక్తులు మాత్రమే కాదు, అర్చకులు కూడా పాదరక్షలు ధరించకుండా నడవడం సంప్రదాయం. ఈ మాడ వీధులకు ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? వాటి నేపథ్యం ఏమిటి? చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi2.jpg</image:loc><image:caption><![CDATA[ “మాడ వీధులు” పేరు ఎలా వచ్చింది?..  

తమిళ సంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ఇళ్లతో ఉన్న వీధులను “మాడం” అని పిలిచేవారు. ద్రావిడ సంప్రదాయం ప్రభావం ఉన్న తిరుమలలో ఈ పదం కాలక్రమేణా మారి “మాడ వీధులు”గా స్థిరపడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi3.jpg</image:loc><image:caption><![CDATA[ మాడ వీధుల చారిత్రక నేపథ్యం.. 

పూర్వకాలంలో ఆలయం చుట్టూ ఊరేగింపులకు అనువైన వీధులు సరిపడా ఉండేవి కావు. అందుకే కొన్ని ఉత్సవాలు ఇతర ప్రదేశాల్లో నిర్వహించాల్సి వచ్చేది. తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు ఆలయ చుట్టూ సరైన వీధుల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ తరువాత కాలంలో వీటిని మరింత విస్తరించి, ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న మాడ వీధులు అదే రూపాంతరం. 

నాలుగు వేదాల ప్రతీకగా నాలుగు వీధులు.. 

తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టే నాలుగు మాడ వీధులను నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ భావన వల్ల వీటికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi4.jpg</image:loc><image:caption><![CDATA[ తూర్పు మాడ వీధి.. 

ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్య రథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి.

దక్షిణ మాడ వీధి.. 

ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడ ఉండేదని చెబుతారు. ఊంజల్ మండపం, ఉగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు. 
పడమర మాడ వీధి.. 

ఆలయ వెనుక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు,    మండపాలు ఇక్కడ ఉన్నాయి. అనంతాళ్వార్ తోట వంటి పవిత్ర ప్రదేశాలు ఈ వీధి ప్రారంభంలో కనిపిస్తాయి.

ఉత్తర మాడ వీధి.. 

ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi5.jpg</image:loc><image:caption><![CDATA[ మహా ప్రదక్షిణం.. 

ఈ నాలుగు మాడ వీధులను చుట్టూ చేసే ప్రదక్షిణను “మహా ప్రదక్షిణం” అంటారు. దర్శనం లభించని సందర్భాల్లో ఈ ప్రదక్షిణను మూడు సార్లు చేయడం వల్ల శ్రీవారి దర్శన ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా మాడ వీధులు కేవలం భౌగోళిక మార్గాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికత, చరిత్ర, సంప్రదాయం కలిసిన పవిత్ర పరిధిగా తిరుమలలో ప్రత్యేక స్థానం పొందాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-your-seat-choice-reveals-a-personality-test-in-meetings-1797397.html</loc><lastmod>2026-04-22T11:38:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Personality Test 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన ఆలోచన, భావోద్వేగం, ప్రర్తన విధానాల ద్వారా , మనం ఎంచుకునే రంగును బ్టటి ఒక వ్యక్తి లక్షణాల వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే దీనిపై శాస్త్రీయ నిరూపణ లేనప్పటికీ చాలా మంది దీనిని తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తిచూపిస్తారు. అయితే పై ఫొటోలో బాస్, కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి. అయితే ఏ కుర్చీలో కూర్చునే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫస్ట్ కుర్చీలో కూర్చునే వ్యక్తి చాలా ధైర్యవంతుడు. ఎలాంటి సమస్యలు ఎదురు అయినా సరే నేను బాధ్యతలు తీసుకోవడానికి రెడీ, అనే ఉద్దేశ్యం ఉండే వ్యక్తి. అలాగే రెండో కుర్చీ ఎంచుకునే వ్యక్తి విషయానికి వస్తే, ఈ సీటులో కూర్చునే వ్యక్తి ఏ విషయానికి తొందరపడకుండా సరైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తిత్వం కలవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మూడో కుర్చీలో కూర్చునే వ్యక్తి వ్యక్తిత్వం , ప్రతి వ్యక్తి తమ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. కానీ మౌనంగా ఉండటమే మంచిది అనే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. అలాగే, నాలుగొవ కుర్చీలో కూర్చునే వ్యక్తి ప్రశ్నలు సంధించే వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి  మాట్లాడే విధానంలో మంచి స్పష్టత ఉండే వ్యక్తి. ఇతను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు. బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆరవ కుర్చీలో కుర్చునే వ్యక్తి కళ్లతోనే అన్నీ గమనించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మౌనంగా ఉంటూ పరిస్థితులను చక్కగా అంచనా వేసే నేర్పు ఈయనలో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడవ వ్యక్తి  భాగ్యస్వామ్యాన్ని కోరుకునే వ్యక్తిత్వం కలవారు. ఎనిమిదో వ్యక్తి శాంతి కోరుకునే వ్యక్తి, అలాగే అందరితో కలిసిపోతారు, అందరి మాటకు గౌరవం ఇస్తారు. తొమ్మిదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి, అధికారానికి దగ్గరిగా ఉండే వ్యక్తితో సంబంధం కలిగి ఉండి అన్నింట్లో తన పాత్ర ఉండాలనే కోరిక ఉండే వ్యక్తి్త్వాన్ని కలిగి ఉంటాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/is-this-flower-plant-in-the-northeast-corner-then-goddess-lakshmis-blessings-are-guaranteed-1797368.html</loc><lastmod>2026-04-21T09:54:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marigold Flower Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ Lucky Plants For Wealth: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణంతోపాటు చాలా విషయాలను వాస్తు ప్రకారం చేస్తుంటారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు రంగు హిందూ సంప్రదాయంలో శుభప్రదత, ఆనందం, సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే దేవతల పూజలో పసుపు పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని దేవతల ఆరాధనలో ఈ రంగు లేకపోతే పూజ అసంపూర్ణంగా భావిస్తారు. పసుపు బంతి పువ్వులు సూర్యోదయాన్ని సూచిస్తే, నారింజ బంతి పువ్వులు సూర్యాస్తమయాన్ని గుర్తుకు తెస్తాయి. పసుపు పువ్వులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవిగా చెప్పబడుతుంది. సరైన దిశలో బంతి మొక్కను నాటడం వల్ల ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని వాస్తు చెబుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో బంతి పూలు నాటడం వల్ల ప్రయోజనాలు.. 

ఇంట్లో బంతి మొక్కను నాటడం వలన వాతావరణం శుభ్రంగా మారుతుంది. దాని సువాసన మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. సరైన ప్రదేశంలో నాటితే దుష్టశక్తులు, ప్రతికూల శక్తి ప్రవేశించకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో బంతి పువ్వులను ఉపయోగించడం వలన ఆర్థిక అడ్డంకులు తొలగి, కొత్త అవకాశాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా పసుపు బంతి పువ్వు గురు గ్రహానికి ప్రతీకగా ఉండటంతో జ్ఞానం, గౌరవం, కీర్తి పెరుగుతాయని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant4.jpg</image:loc><image:caption><![CDATA[ బంతి మొక్కను నాటేందుకు సరైన దిశ.. 

వాస్తు ప్రకారం ఈశాన్య దిశ దేవతలకు సంబంధించిన పవిత్ర స్థలం. కాబట్టి ఈ దిశలో బంతి మొక్కను నాటడం అత్యుత్తమం. ఇది ఇంట్లో శాంతి, ఆనందం, సంపదను తీసుకువస్తుంది. ఈశాన్యంలో స్థలం లేకపోతే ఉత్తరం లేదా తూర్పు దిశలు కూడా అనుకూలమైనవే. ఈ దిశలు సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ తప్పులు చేయొద్దు.. 

దక్షిణం లేదా పడమర దిశలో బంతి మొక్కను నాటకూడదు. ఇది కుటుంబంలో కలహాలకు దారితీయవచ్చు అని వాస్తు చెబుతుంది. అలాగే స్నానాలగది, మరుగుదొడ్డి లేదా చెత్తబుట్ట దగ్గర ఈ మొక్కను ఉంచరాదు. ఎల్లప్పుడూ శుభ్రమైన, సూర్యకాంతి వచ్చే ప్రదేశంలోనే నాటాలి. మొక్క ఎండిపోతే లేదా పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి, లేదంటే అది నిరుత్సాహం, ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఒక ముఖ్యమైన విషయం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద బంతి పూలతో తయారుచేసిన దండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేందుకు సహాయపడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-do-you-know-why-saving-money-is-important-1797348.html</loc><lastmod>2026-04-21T09:17:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే, డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే, అతనికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. అయితే దీని గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా భవిష్యత్తు కోసం తప్పకుండా మనీ పొదుపు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.  చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో దీని గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన చెబుతూ.. సంపదను ఎప్పుడూ కూడా అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలి. ఎప్పుడు ఏ కష్టం ఎదురు అవుతుందో ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు ధనవంతుడు అనేది ఉండదు, ఎందుకంటే లక్ష్మీ దేవి చంచలమైనది, ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని సార్లు కూడబెట్టింది కూడా నశించి పోతుంది. అందుకే ఎంత ధనవంతుడైనా, ఇంటినిండా సంపద ఉన్నా కొన్ని సార్లు అంతా కోల్పోయి కష్టాల బారిన పడే పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువలన సంపదను ఈ రోజు కోసం కాకుండా, భవిష్యత్తు కోసం ఎప్పుడూ కూడా దాచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవించవచ్చు.  ఇటువంటి సందర్భంలో మన దాచిన డబ్బే మనకు ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు ఏదో ఒక కారణం చేత మన సంపద నశించి పోతుంది. అప్పుడు మనం దాచిన పొదుపే మనకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా డబ్బును పొదుపు చేసుకోవాలి. అది ఏదో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు చాలా మేలు చేస్తుందని చెబుతున్నాడు  ఆచార్య చాణక్యుడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన మీ వీలును బట్టి రోజు లేదా వారం, లేదా నెల, మీకు వీలును బట్టి, సంవత్సరానికి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం వలన అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ వివేకానికి సంకేతం. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఖర్చులను తగ్గించుకొని, ఎక్కువగా పొదుపు చేస్తూ రావాలి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు మిమ్మల్ని తీవ్రమైన సమస్య నుంచి రక్షిస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ చార్య చాణక్యుడు చెబుతూ , డబ్బు చాలా అవసరం, అలాగే అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, ప్రతి రోజూ తప్పకుండా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం అని చాణక్య నీతి చెప్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-are-the-remedies-to-be-done-on-tuesday-to-remove-the-evil-eye-1797349.html</loc><lastmod>2026-04-21T09:14:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Evil Eye 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye.jpg</image:loc><image:caption><![CDATA[ మీ జీవితంలో అనుకోకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏం చేసినా అందులో ఏవైనా ఇబ్బందులు, పనులు ఆలస్యం, ఒక పని చేయాలి అనుకునేలోపే అది కాస్త మధ్యలోనే ఆగిపోవడం, ఎప్పుడూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం, మానసిక అశాంతి ఉంటే తప్పకుండా ఇది నర దిష్టి ప్రభావమే అంటున్నారు పండితులు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పకుండా దృష్టిదోషం తగ్గించుకోవాలంట. దీని కోసం మంగళ వారం ఈ సింపుల్ చిట్కాలు పాటించాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-2.jpg</image:loc><image:caption><![CDATA[ నరదిష్టి అంటే ఒక వ్యక్తి అసూయ చూపు, అయితే ఇది ఎవరి మీద అయితే ఉంటుందో, వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఒత్తిడి అధికం అవుతుంది, ప్రతి కూల సంఘటనలు జరుగుతాయి. సమయం సందర్భం లేకుండా ఇంటిలో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలా జరిగితే మీ పై ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నట్లేనంట, ఇంటువంటి సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులు చేయాలంట. దీని వలన హనుమంతుడి అనుగ్రహం కలిగి , నర దిష్టి కూడా పోతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-6.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమంతుడిని పూజించడం,  వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరు అయితే హనుమంతుడిని పూజిస్తారో వారిపై ఎలాంటి ప్రతికూల శక్తి పని చేయదంట. అందువలన ఈ రోజు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసి, దీపం వెలిగించి, హనుమంతుడిని పూజించాలి. ఇలా చేయడం వలన క్రమంగా మీపై ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఈ రోజు రాత్రి ఒక నిమ్మకాయను తీసుకొని మీ పై నుంచి ఏడు సార్లు తిప్పి, మూడు దారులు కలిసే చోట వేయాలి. దీని వలన కూడా దిష్టి దోషం తొలిగిపోతుందంట. అంతే కాకుండా, ప్రతి మంగళ వారం ఇంటి ప్రధాన ద్వారానికి ఒక నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు  గుచ్చి  దానిని ఇంటికి వేలాడదీయాలి. తర్వాతి మంగళవారం వాటిని మార్చాలి. ఇలా ఏడు వారాలు చేస్తే చెడు దిష్టి పోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే చేతి మణికట్టుకు ఎరుపు రంగు దారం ధరించడం వలన కూడా నరదిష్టి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు. అయితే ఈ దారం కట్టుకునే సమయంలో సమస్యలన్నీ తొలిగిపోవాలని దేవుడిని ప్రార్థించాలంట. ఇలా చేయడం వలన సమస్యలన్నీ త్వరగా పోతాయంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/silver-price-crash-will-silver-rate-hit-1-lakh-mark-amid-iran-usa-tension-market-experts-warning-1797322.html</loc><lastmod>2026-04-21T08:23:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Price Crash ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ Silver Price Crash: అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అటు బంగారం, ఇటు వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విలువైన లోహాల ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి ధర ఏకంగా లక్ష రూపాయలకు పడిపోయే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-2.jpg</image:loc><image:caption><![CDATA[ పానిక్ సెల్లింగ్ అంటే ఏమిటి?: యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు భయంతో తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించడాన్ని ఆర్థిక పరిభాషలో &#039;పానిక్ సెల్లింగ్&#039; అంటారు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. యుద్ధం గనుక ముదిరితే పారిశ్రామిక రంగం కుంటుపడుతుందనే భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామికంగా చాలా కీలకమైన లోహం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్: వీటి తయారీలో వెండి ముడిసరుకుగా వాడతారు. యుద్ధం వల్ల పరిశ్రమలు ఆగిపోతే వెండి వినియోగం తగ్గిపోతుంది. దీనివల్ల బడా ఇన్వెస్టర్లు వెండిని విక్రయించేందుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణులు ఏమంటున్నారు?: ప్రముఖ కమోడిటీ ఎక్స్‌పర్ట్ అజయ్ కేడియా (కేడియా అడ్వైజరీ) విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతానికి వెండి ధర కిలోకు రూ.1.75 లక్షల నుండి రూ.1.90 లక్షల మధ్య స్థిరపడవచ్చు. ఒకవేళ యుద్ధం ముదిరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే, ధర ఏకంగా లక్ష రూపాయల మార్కుకు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్వెస్టర్లకు సూచనలు: మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకమొత్తంలో పెట్టుబడి వద్దని సూచిస్తున్నారు. ధర తగ్గుతోంది కదా అని ఉన్న డబ్బు అంతా ఒకేసారి వెండిపై పెట్టకండి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనడం (SIP తరహాలో) సురక్షితం. అప్రమత్తత: చిన్న పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. 2026 చివరి నాటికి వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి). ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/dmart-april-4th-week-mega-offers-up-to-80-percent-discount-and-buy-one-get-one-free-deals-delight-shoppers-1797285.html</loc><lastmod>2026-04-21T07:46:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ D Mart ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart-1.jpg</image:loc><image:caption><![CDATA[ DMart Offers: దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ చైన్ అయిన DMart ఈ ఏప్రిల్ నాలుగో వారంలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. రోజువారీ అవసరాల నుంచి కిచెన్ వస్తువులు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వరకు విస్తరించిన ఈ ఆఫర్లు ప్రస్తుతం షాపింగ్ ప్రేమికులకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా 80% వరకు డిస్కౌంట్‌లు, “బై వన్ గెట్ వన్ ఫ్రీ” డీల్స్ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆఫర్లలో ముఖ్యంగా గృహ అవసరాల వస్తువులు పెద్ద ఎత్తున తగ్గింపుతో లభిస్తున్నాయి. కిరాణా సరుకుల విషయానికి వస్తే బియ్యం, చక్కెర, గోధుమ పిండి (అట్టా) వంటి అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Premia బ్రాండ్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉండటం గమనార్హం. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తక్కువ ధరలో మంచి నాణ్యతతో అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి వినియోగదారులకు ఇవి మంచి ఎంపికగా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వంటగదికి అవసరమైన వస్తువులపై కూడా భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ప్రెజర్ కుకర్లు, నాన్‌స్టిక్ పాత్రలు, స్టోరేజ్ కంటైనర్లు, కిచెన్ టూల్స్ వంటి అనేక వస్తువులు డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేస్తే గృహ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart2.jpg</image:loc><image:caption><![CDATA[ పర్సనల్ కేర్, హౌస్‌కీపింగ్ ఉత్పత్తులపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. షాంపూలు, సబ్బులు, ఫేస్‌వాష్‌లు, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్లు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువులపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై “బై వన్ గెట్ వన్ ఫ్రీ” ఆఫర్లు ఉండటం వల్ల వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆఫర్లను వినియోగించుకునే విధానంలో కూడా సౌలభ్యం కల్పించారు. కస్టమర్లు నేరుగా సమీప DMart స్టోర్‌కు వెళ్లి షాపింగ్ చేయవచ్చు. లేదా DMart Ready యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇందులో హోమ్ డెలివరీతో పాటు స్టోర్ పికప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart5.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తం చూస్తే ఈ ఏప్రిల్ నాలుగో వారం DMart ఆఫర్లు కుటుంబ ఖర్చులను తగ్గించుకునే వారికి మంచి అవకాశం. అవసరమైన వస్తువులను తక్కువ ధరలో పొందాలని భావిస్తున్నవారు ఈ ఆఫర్లను తప్పక వినియోగించుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-more-mutton-curry-with-less-meat-smart-cooking-tips-for-thick-and-tasty-gravy-1797039.html</loc><lastmod>2026-04-21T07:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mutton-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయల ముక్కలు వేయండి: మటన్ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. రెండు ఉల్లిపాయలను తీసుకుని వాటిని  కట్ చేసుకుని గోల్డ్ కలర్లోకి మారే  వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేసిన తరవాత  గ్రేవీగా అవుతాయి. దీని వల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా  రుచి కూడా అదిరిపోతోంది. ఈ సారి ఇలా చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-5.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు రకాల కూరగాయలు వేయండి: మటన్‌తో పాటు బంగాళా దుంపలు, దోసకాయ వంటి వెజిటబుల్స్  వేస్తే కూర ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, మటన్ దీనిని పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. ముఖ్యంగా, బంగాళా దుంపలు అయితే మంచిది. మీరు కూడా వీటిని వేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి పేస్ట్‌తో కూరను పెంచండి: మటన్‌ ఉడికేటప్పుడు  కొబ్బరి పేస్ట్, పల్లీలను వేస్తే  కూర మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, ఇది గ్రేవీని ఇంకా పెంచుతుంది. ఇది కూరను ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు పావు కేజీ తెచ్చినా ముప్పావు కేజీ కూర చేయవచ్చు.  పాత్రలో ఫుల్‌గా  కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton.jpg</image:loc><image:caption><![CDATA[ నగపప్పు లేదా పెసరపప్పును వేయండి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు లేదా పెసరపప్పు వేస్తే కూర ఎక్కువగా అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత గ్రేవీతో మారుతుంది. దీని వలన కూర గట్టిగా, చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకా దీనిలో  పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ సారి దీనిలో వేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-3.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటాలు, మసాలా పొడి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి వేసాక కూర గ్రేవీగా మారుతుందికర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా దీనిలో వేస్తె కూర రిచ్‌గా ఉంటుంది. దీనిలోనే మంచి రుచి కూడా వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-bajra-dosa-recipe-soft-and-nutritious-breakfast-for-elderly-1796931.html</loc><lastmod>2026-04-21T08:07:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sajja Pindi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi.jpg</image:loc><image:caption><![CDATA[ సజ్జ పిండి అట్టుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సజ్జ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు గ్లాసుల నీళ్లు,  రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి ఇంకా దీనిని బెల్లంతో కూడా తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పిండిని ఇలా కలుపుకోవాలి:  మీరు ముందుగా సజ్జ పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసి దానిలో కొద్దిగా బియ్యం పిండిని  కలపాలి. ఇంకా దీనిలో ఉప్పును కూడా వేసి వేడి నీళ్లు పోసి అట్టు పిండికంటే పలుచగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే అట్టు కూడా మెత్తగా వస్తుంది. ముఖ్యంగా పళ్ళులేని ముసలివాళ్ళకు తినడానికి మంచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణమయ్యే పదార్థాలను కూడా వేయండి: ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్ ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే, ఇవి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి అలాగే, టేస్ట్ ను కూడా ఇది పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పిండిని 15 నిముషాల పాటు పక్కన పెట్టండి:  ఈ పిండి మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 
ఇలా చేయడం వలన పిండి తేలికగా అయ్యి అట్టు మెత్తగా కూడా వస్తుంది. ఆ తరవాత పాన్‌ను తీసుకుని దాని మీద ఆయిల్ వేసి 
 పిండిని దోశ లాగా పోసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరి ఎక్కువగా కాల్చకండి. ఇది మీడియం మంటపై స్లోగా వేయించాలి. ఇంకా మీకు మెత్తగా రావాలంటే పాన్ మీద మూతపెట్టి ఉడికిస్తే  మెత్తగా తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా దీనిని తిప్పి కాల్చుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు పళ్ళు లేని వాళ్లకి తినడానికి టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image></url></urlset>