<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/baba-vanga-predictions-4-zodiac-signs-to-prosper-from-may-16-wealth-and-success-1814125.html</loc><lastmod>2026-05-11T16:26:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Baba Vanga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం వృషభ రాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. వీరికి ఆర్థికంగా అద్భుతంగా ఉండనున్నది. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు.  ఉద్యోగ , వ్యాపారంలో కలిసి వస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అన్ని విధాలుగా వీరికి ఆర్థిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి: బాబా వంగా ప్రకారం సింహ రాశి వారికి అదృష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. మనశ్శాంతి కలుగుతుంది. కుటుంబ ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా వీరికి ఉన్నతాధికారుల నుంచి మంచి ప్రశంసలు లభిస్తాయి.  అధికారుల నుంచి పూర్తి మద్ధతు లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారికి మంచి కంపెనీ నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వస్తుంది. ఆరోగ్యం కూడా చాలా బాగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది.  వ్యాపారస్తులు వ్యాపారంలో ముందుకు కొనసాగుతారు. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, అన్ని విధాలుగా ఇది మీకు కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/baba-vanga-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/5-signs-of-good-luck-and-goddess-lakshmis-arrival-in-your-home-1814103.html</loc><lastmod>2026-05-11T16:02:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Goddess Lakshmi Signs (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-1.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మ ముహూర్తంలో మెలుకువ: సాధారణంగా మనం అలారం మోగితేనే నిద్ర లేస్తాం. కానీ, లక్ష్మీదేవి అనుగ్రహం కలగబోయే వారికి తెల్లవారుజామున 3 నుండి 5 గంటల మధ్య (బ్రహ్మ ముహూర్తం) అకస్మాత్తుగా మెలుకువ వస్తుంది. అది కూడా ఉలిక్కిపడి కాకుండా, మనసు ఎంతో ప్రశాంతంగా, దైవ చింతనతో నిండి ఉంటుంది. ఆ సమయంలో దేవతల సంచారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలో నిద్రలేవడం మీ జీవితంలో వెలుగు రాబోతోంది అనడానికి మొదటి గుర్తు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-2.jpg</image:loc><image:caption><![CDATA[ మూగజీవాల రాక: మనుషుల కంటే పక్షులు, జంతువులకు భవిష్యత్తును పసిగట్టే శక్తి ఎక్కువ. ఉదయాన్నే మీ ఇంటి గుమ్మం వద్ద పిచ్చుకలు కిలకిలరావాలు చేస్తుంటే, అవి మీ ఇంట్లోని ప్రతికూల శక్తిని తరిమికొడుతున్నాయని అర్థం. అలాగే, ఇంట్లో నల్ల చీమలు గుంపులుగా కనిపిస్తే వాటిని చంపకండి; అది ధన ధాన్యాలకు లోటు ఉండదని ప్రకృతి ఇచ్చే సంకేతం. మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి అరిచినా అది శుభప్రదమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి వాతావరణంలో మార్పు: లక్ష్మీదేవి వచ్చే ముందు ఇంట్లో తెలియని ప్రశాంతత నెలకొంటుంది. అంతవరకు చిన్న చిన్న విషయాలకే గొడవ పడే కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుంది. బయట ఎంత ఒత్తిడి ఉన్నా, ఇంటికి రాగానే మనసు హాయిగా అనిపిస్తుంది. కలహాలు లేని చోటే కమలాదేవి నివసిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-4.jpg</image:loc><image:caption><![CDATA[ శుభప్రదమైన కలలు: కలలో పదే పదే ప్రవహించే నది, వర్షం, ఏనుగులు, తెల్లటి పాము లేదా తామర పువ్వులు కనిపిస్తే అది రాజయోగానికి సూచన. సంపద మీ వైపు ప్రవహిస్తోందని దీని అర్థం. వీటితో పాటు మీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goddess-lakshmi-signs-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనం ఎదురు రావడం: మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్తున్నప్పుడు దారిలో నాణేలు లేదా డబ్బులు కనిపిస్తే, అది లక్ష్మీదేవి ఇస్తున్న ప్రత్యక్ష సూచన. ఆ డబ్బును స్వార్థానికి వాడుకోకుండా పూజ గదిలో ఉంచడం లేదా దానం చేయడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/trisha-tattoo-and-vijay-cm-win-astrological-luck-connection-revealed-1814060.html</loc><lastmod>2026-05-11T15:08:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Trisha Vijay ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్నికల్లో ఘన విజయం సాధించి , స్టార్ హీరో విజయ్ దళపతి , ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా వచ్చారు. అంతే కాకుండా తన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులందరూ ఈ వేడుకలో పాల్గొన్నారు. ముఖ్యంగా చెన్నై బ్యూటీ త్రిష కృష్ణన్ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ నీలి రంగు చీర, కొప్పులో మల్లెపూలు, అందానికే అసూయ పుట్టే విధంగా, సంప్రదాయ పద్ధతిలో రెడీ అయ్యి, ప్రతి ఒక్కరినీ తన వైపుకు తిప్పుకుంది. అంతే కాకుండా ఈ చిన్నది, అందరికీ హాయి చెబుతూ, వేడుకలో హడావిడి చేసింది. ఇక ఈ కార్యక్రమంలో ఈ ముద్దుగుమ్మను చూసిన వారందరూ కూడా తనను జయలలితతో పోలుస్తూ త్వరలో ముఖ్యమంత్రి అవుతుందంటూ ముచ్చటిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది ఇలా ఉండగా, ఈ వేడుకలో ఈ ముద్దుగుమ్మతో పాటు చిన్నదాని చేతిపై ఉన్న టాటూ కూడా వైరల్‌గా మారింది.  అయితే కొంత మంది ఆ టాటూ‌కు విజయ్‌కి ఏమైనా సంబంధం ఉందా, అది విజయ్‌కి అదృష్టాన్ని తీసుకొచ్చిందా? అసలు విజయ్ లక్కు మార్చింది ఆ టూటూనేనా అంటూ ముచ్చటిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అసలు ఆ టాటూ విషయానికి వస్తే, అది వృషభ రాశికి సంబంధించిన టాటూ. త్రిష రాశి వృషభ రాశి. తనకు తన రాశి అదృష్టాన్ని తీసుకొచ్చిందని తాను బలంగా నమ్ముతుందంట. అందుకే తన రాశిని ఈ బ్యూటీ తన చేతిపై టాటూ వేయించుకున్నదంట. అంతే కాకుండా విజయ్ రాశి కర్కాటక రాశి. అయితే వృషభ రాశి, కర్కాటక రాశి కలియక చాలా మంచిదని, దీని వలన ఊహించని విధంగా లక్కు కలిసి వస్తుందని, పండితులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కర్కాటక రాశి, వృషభ రాశి రెండూ కూడా చాలా అనుకూలమైన రాశులు, వీటి మధ్య మంచి భావోద్వేగ బంధం ఉంటుంది. అందువలన ఈ రెండు రాశుల కలయిక పెను మార్పుకు శ్రీకారం చుడతాయంట. అంతే కాకుండా అదృష్టం కూడా కలిసి వస్తుందంట. అంటే త్రిష, విజయ్ స్నేహం, వీరి రాశులు కలవడం వలన విజయ్‌కు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని కొంత మంది పండితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆ టాటూ అంత ప్రత్యేకతను సంతరించుకుంది. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా, పలువురు పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గుర్తించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/vaishnavi-chaitanya-opens-up-about-her-favorite-hero-in-tollywood-1814010.html</loc><lastmod>2026-05-11T14:02:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vaishnavi-chaitanya.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vaishnavi Chaitanya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vaishnavi-chaitanya-movies.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ &#039;బేబి&#039; సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్‌గా మారిపోయిన వైష్ణవి చైతన్య గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యూట్యూబ్ స్టార్‌గా కెరీర్ ఆరంభించి, వెండితెరపై తన నటనతో అందరినీ మంత్రముగ్ధులను చేసిన ఈ తెలుగమ్మాయి, తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టింది. టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేనిపై తనకున్న క్రష్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైష్ణవి చైతన్య తనకి ఇష్టమైన హీరోల గురించి మాట్లాడుతూ, రామ్ పోతినేని పేరును ప్రస్తావించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vaishnavi-chaitanya-news.jpg</image:loc><image:caption><![CDATA[ రామ్ అంటే తనకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమని, ఆయన ఎనర్జీ, స్క్రీన్ ప్రెజెన్స్ తనకు ఎంతో నచ్చుతాయని తెలిపింది. ఒక రకంగా రామ్ తనకి క్రష్ అని ఆమె ఓపెన్‌గా ఒప్పేసుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. రామ్ సినిమాలన్నీ తాను క్రమం తప్పకుండా చూస్తానని, ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే అస్సలు వదులుకోనని వైష్ణవి పేర్కొంది. సాధారణంగా హీరోయిన్లు తమ క్రష్ గురించి బయటపడటానికి కొంచెం సంకోచిస్తుంటారు, కానీ వైష్ణవి చాలా స్పష్టంగా, నిక్కచ్చిగా తన అభిప్రాయాన్ని చెప్పడం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ram-pothineni.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వార్త తెలిసిన రామ్ అభిమానులు రామ్ - వైష్ణవి కాంబినేషన్‌లో సినిమా వస్తే బాగుంటుంది అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ఉండే ఎనర్జీ లెవెల్స్ స్క్రీన్ మీద అద్భుతంగా ఉంటాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. &#039;బేబి&#039; సినిమా విజయం తర్వాత వైష్ణవికి వరుస అవకాశాలు తలుపు తడుతున్నాయి. ప్రస్తుతం ఆమె ఆనంద్ దేవరకొండతో మరోసారి నటిస్తున్న సంగతి తెలిసిందే. తన సహజ సిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన వైష్ణవి, రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగే అవకాశం ఉందని టాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vaishnavi-chaitanya-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తానికి తన ఫేవరెట్ హీరోపై వైష్ణవి చైతన్య చూపించిన ఈ అభిమానం ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా మారింది. భవిష్యత్తులో ఈ క్రష్ కాంబినేషన్ వెండితెరపై మెరుస్తుందేమో వేచి చూడాలి. &#039;బేబి&#039; సినిమాతో ఆమె సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. వైష్ణవి పుట్టి పెరిగింది అంతా హైదరాబాద్‌లోని పాతబస్తీలోనే. ఆమె ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చింది. సినిమాల్లోకి రాకముందు వైష్ణవి సోషల్ మీడియాలో, ముఖ్యంగా యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vaishnavi-chaitanya-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;సాఫ్ట్‌వేర్ డెవలపర్&#039; అనే వెబ్ సిరీస్ ఆమెకు విపరీతమైన క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. దీనివల్ల ఆమెను చాలామంది సాఫ్ట్‌వేర్ డెవలపర్ వైష్ణవి అని పిలిచేవారు. వెబ్ సిరీస్‌లు చేస్తున్న సమయంలోనే అల్లు అర్జున్ నటించిన &#039;అల వైకుంఠపురములో&#039; వంటి పెద్ద సినిమాల్లో హీరో చెల్లెలిగా చిన్న పాత్రల్లో నటించింది. 2023లో విడుదలైన &#039;బేబి&#039; సినిమా వైష్ణవి కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్రకు విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఒక మధ్యతరగతి అమ్మాయిగా ఆమె చూపించిన నటన అద్భుతం. ఈ సినిమా విజయంతో ఆమెకు ఓవర్ నైట్ స్టార్‌డమ్ లభించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/did-you-know-vijay-sethupathi-once-said-no-to-a-kiss-scene-with-trisha-for-96-movie-1813893.html</loc><lastmod>2026-05-11T12:31:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-14.jpg</image:loc>
					<image:title><![CDATA[ Trisha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-films.jpg</image:loc><image:caption><![CDATA[ సౌత్ ఇండస్ట్రీలో త్రిష స్టార్ హీరోయిన్. నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది ఈ అమ్మడు. మరోవైపు విజయ్ దళపతి సీఎం కావడం.. కొన్ని రోజులుగా నెట్టింట త్రిష పేరు మారుమోగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు త్రిషకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ఓ సినిమాలో త్రిషతో లిప్ లాక్ సీన్ ఉండగా.. చేయనని మొండికేశారట ఓ స్టార్ హీరో. త్రిషతో అలాంటి సీన్ ఉంటే అసలు చేయనని.. ఆ సన్నివేశాన్ని తొలగించాలని ఖరాఖండిగా చెప్పాడట. ఇప్పుడు ఆ విషయం తెలిసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అతడు మరెవరో కాదు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-looks-1.jpg</image:loc><image:caption><![CDATA[ విజయ్ సేతుపతి, త్రిష కాంబినేషన్‌లో వచ్చిన &#039;96&#039; సినిమా దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఒక క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. రామ్, జాను పాత్రల మధ్య సాగే స్వచ్ఛమైన ప్రేమకథ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. అయితే ఈ చిత్ర క్లైమాక్స్‌లో ఒక లిప్ కిస్ సీన్ ఉండాల్సిందని, దానికి త్రిష అంగీకరించినప్పటికీ విజయ్ సేతుపతి వద్దని చెప్పారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సినిమా కథ ప్రకారం రామ్, జాను దాదాపు 22 ఏళ్ల తర్వాత కలుసుకుంటారు. వారిద్దరూ మళ్లీ ఎప్పుడు కలుస్తారో తెలియని ఒక ఎమోషనల్ పాయింట్ లో క్లైమాక్స్ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో, ఆ భావోద్వేగాన్ని మరింత పండించడానికి ఒక చిన్న ముద్దు సన్నివేశం ఉంటే బాగుంటుందని దర్శకుడు సి. ప్రేమ్ కుమార్ భావించారట. దీని గురించి త్రిషకు వివరించగా, కథా పరంగా ఆ సన్నివేశం అవసరమని భావించిన ఆమె ఏమాత్రం సంకోచించకుండా ఓకే చెప్పారట.  సాధారణంగా హీరోయిన్లు ఇలాంటి సీన్స్‌కు నో చెబుతుంటారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయింది. విజయ్ సేతుపతి ఈ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. దానికి ఆయన చెప్పిన కారణం సినిమా విజయానికి ఒక ప్రధాన కారణమైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమా అంతా ఒక ప్యూర్ లవ్ స్టోరీగా సాగుతుంది. రామ్ పాత్రలో ఒక స్వచ్ఛత ఉంది. క్లైమాక్స్‌లో కిస్ సీన్ పెడితే ఆ పాత్ర గాఢత, సినిమాలోని పవిత్రత దెబ్బతినే అవకాశం ఉంది. ప్రేక్షకులు ఆ ఇద్దరి మధ్య ఉన్న ఎమోషనల్‌ కనెక్షన్‌ను మాత్రమే ఇంటికి తీసుకెళ్లాలి అని విజయ్ సేతుపతి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. విజయ్ సేతుపతి మాటల్లోని నిజాన్ని గ్రహించిన దర్శకుడు ఆ సీన్‌ను పక్కన పెట్టేశారు. కేవలం కళ్ళతోనే మాట్లాడుకుంటూ, ఒక చిన్న కౌగిలింతతో ముగిసే ఆ క్లైమాక్స్ ఇప్పటికీ ప్రేక్షకులకు కన్నీళ్లు తెప్పిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-news-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ ఆ రోజు ముద్దు సన్నివేశం పెట్టి ఉంటే, &#039;96&#039; సినిమా ఇంతటి గొప్ప విజయాన్ని సాధించేది కాదేమో అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిజమైన ప్రేమకు శారీరక ఆకర్షణ కంటే మానసిక బంధం ముఖ్యమని చాటిచెప్పిన ఈ చిత్రం, నటీనటుల పరిణతి చెందిన నిర్ణయాల వల్ల ఒక అద్భుతమైన కావ్యంగా మిగిలిపోయింది. ప్రస్తుతం ఈ వార్త విన్న అభిమానులు విజయ్ సేతుపతి నిర్ణయం చాలా గొప్పది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tomato-mango-pachadi-recipe-traditional-andhra-style-chutney-1813879.html</loc><lastmod>2026-05-11T12:07:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango Cheti Pachadi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కూరగాయలను అన్నంలో ఉడికించుకోవాలి: నాలుగు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక పెద్ద మామిడికాయను అన్నం రైస్ లో బాగా ఉడికించుకోవాలి. ఇంకా వీటిని మీడియం మంటపై మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించుకోవాలి. ఇలా చేస్తే ముక్కల లోపల కూడా ఉడుకుతుంది. కాబట్టి, మీరు కూడా కచ్చితంగా  ఇలా చేసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పచ్చి మామిడిని బాగా కడిగి, కుదిరితే తొక్క కూడా తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని  ఉడికే అన్నం పాత్రలో వేయాలి. అలాగే, వీటితో పాటు మూడు టమాటాలు, నాలుగు పచ్చి మిర్చి కూడా దీనిలో వేసుకోవాలి. అన్నంతో పాటు ఇవి కూడా మంచిగా ఉడుకుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకుని ముందుగా మామిడి ముక్కలను మెత్తగా చేసి, ఆ తరవాత టామాటాలను తీసుకుని మెత్తగా చేసుకోవాలి. ఇక చివర్లో పచ్చి మిర్చిని కూడా  మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే, నోటికి మంచి కూడా తగులుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా మీకు రుచి కావాలంటే దీనిలో ఉల్లి పాయ ముక్కలను కూడా దీనిలో వేసుకోవాలి. అలాగే, దీనిలో ఇంకా వెల్లుల్లి, ఉప్పు కూడా వేస్తే  టేస్టీగా ఉంటుంది. నూనె వాడకుండా ఇలా ఈజీగా చేతితోనే పచ్చడి చేసి తినొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cheti-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ పచ్చడి చేసుకున్న తరవాత వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే ఈ టమాటా,మామిడి చేతి పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది. అంతేకాదు రుచి డబుల్ అవుతుంది. పచ్చి మామిడిలో పులుపు, టమాటా రుచి కూడా దీనిలో కలిసిపోయి రుచిని మరింత పెంచుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-millet-rice-recipe-for-diabetes-and-high-blood-pressure-1813849.html</loc><lastmod>2026-05-11T11:21:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice.jpg</image:loc>
					<image:title><![CDATA[ Millets Rice ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్లెట్ బియ్యం : వరి బియ్యానికి బదులుగా కొందరు మిల్లెట్ బియ్యాన్ని ఫుడ్ డైట్ లో చేర్చుకుంటున్నారు. ఎందుకంటే, దీనిలో  అధిక ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి వీటిలో ఉండటంతో షుగర్, బీపీని కంట్రోల్ చేస్తాయి. అంతేకాదు ఇంకా వీటిని తినడం వలన జీర్ణక్రియ పని తీరును మెరుగుపరచి, ఇంకా బరువు తగ్గించడంలో కూడా  సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడున్న కాలంలో ఆహారపు అలవాట్లు రోజు రోజుకు వేగంగా మారిపోతున్నాయి. ఇంకా చిన్న వయసులోనే ఎన్నో సమస్యలు వస్తున్నాయి. వాటిలో ఎక్కువగా మధుమేహం, బీపీ ఎక్కువ. ఇలాంటి వారు మిల్లెట్స్ ను డైట్ లో చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా ఇవి  ఆరోగ్య పరంగాన కూడా ఎన్నో లాభాలను అందిస్తాయి. మీరు కూడా వీటిని తినండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్లెట్ బియ్యం రెసిపీకి  కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మిల్లెట్ బియ్యం, రెండు గ్లాస్ ల నీరు, రుచికి సరిపడా ఉప్పు , ఒక  టేబుల్ స్పూన్  నెయ్యి లేదా నూనెను తీసుకోవాలి. అయితే, వీటిని సరైన కొలతలతో వండుకుంటే మంచి ఫలితం ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీని ఫాలో అయ్యి మీ ఇంట్లో ఇలా వండుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్లెట్స్ బియ్యం తయారీ విధానం: ముందుగా మిల్లెట్స్ ను రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా వీటిని 15 నుంచి 20 నిముషాల పాటు నానబెట్టుకోవాలి. ఎందుకంటే, ఇలా చేస్తే త్వరగా ఉడుకుతుంది. ఇంకా కుక్కర్లో కానీ  పాత్రలో కానీ  నీరు పోసి వాటిని బాగా మరిగించి ఆ తరవాత నానబెట్టిన మిల్లెట్ బియ్యాన్ని దానిలో వేయాలి. రుచికి తగినంత కొద్దిగా ఉప్పు, నెయ్యి కూడా వేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/millets-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, దీనిని పప్పు, సాంబార్, కూరలతో కూడా తినొచ్చు. ఇంకా పెరుగుతో తిన్నా కూడా రుచిగా ఉంటుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/a-powerful-combination-of-gaja-lakshmi-and-ruchaka-rajayoga-these-zodiac-signs-are-truly-unstoppable-1813826.html</loc><lastmod>2026-05-11T10:11:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gaja-lakshmi-and-ruchaka-rajayoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gaja Lakshmi And Ruchaka Rajayoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-6.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 11 నుంచి 17 వరకు గ్రహాల గమనం అత్యంత కీలకంగా మారుతోంది. ఈ వారం ఏర్పడుతున్న రుచక రాజయోగం, గజలక్ష్మీ  యోగం, బుధాదిత్య యోగాల ప్రభావంతో కొన్ని రాశుల వారి జీవితాల్లో విశేషమైన మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కెరీర్, ఆర్థికం, వ్యాపారం, కుటుంబ జీవితాల్లో శుభ పరిణామాలు ఎదురుకానున్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాల గమనం ఎలా ఉంది?.. 

ప్రస్తుతం శుక్రుడు వృషభ రాశిలో, సూర్యుడు, బుధుడు మేష రాశిలో, గురుడు మిథున రాశిలో, రాహువు కుంభంలో, కేతువు సింహంలో సంచరిస్తున్నారు.  
అలాగే శని దేవుడు మీన రాశిలో స్థిరంగా ఉన్నారు. 
మే 11న కుజుడు తన స్వరాశి అయిన మేషంలోకి ప్రవేశించడంతో శక్తివంతమైన రుచక రాజయోగం ఏర్పడుతోంది. అనంతరం మే 14న శుక్రుడు మిథున రాశిలోకి, మే 15న సూర్యుడు, బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించనున్నారు. ఈ ఖగోళ మార్పులు కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరవనున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-6.jpg</image:loc><image:caption><![CDATA[ 1. తులా రాశి.. 

ఈ వారం తులా రాశి వారికి గ్రహబలం బలంగా ఉండనుంది. కుజుడి అనుకూల ప్రభావంతో ఆత్మవిశ్వాసం, కార్యదీక్ష పెరుగుతాయి. కెరీర్: ఉద్యోగంలో మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది.  కొత్త బాధ్యతలు లేదా కీలక ప్రాజెక్టులు మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. ఆర్థికం: ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. నిలిచిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. అప్పుల భారమూ తగ్గొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-6.jpg</image:loc><image:caption><![CDATA[ 2. సింహ రాశి.. 

సింహ రాశి వారికి ఈ వారం గౌరవం, ప్రతిష్ఠలు పెరిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీ నిర్ణయాలకు కుటుంబం, సహచరుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగం: 
ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో సంబంధాలు మరింత బలపడతాయి. కుటుంబం: ఇంట్లో శుభకార్యాల వాతావరణం నెలకొనవచ్చు. కుటుంబ సభ్యులతో ఆనంద క్షణాలు గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-6.jpg</image:loc><image:caption><![CDATA[ 3. ధనుస్సు రాశి.. 

గత కొంతకాలంగా ఉన్న అయోమయం తొలగి, మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలను ధైర్యంగా తీసుకునే స్థితికి చేరుకుంటారు. వ్యాపారం: 
వ్యాపారవేత్తలకు లాభాల కాలం ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి. పెద్ద ఒప్పందాలు లేదా కొత్త అవకాశాలు దక్కొచ్చు. వ్యక్తిగత జీవితం: జీవిత భాగస్వామితో సంబంధాలు మెరుగుపడతాయి. కుటుంబంలో శాంతి, సాన్నిహిత్యం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-6.jpg</image:loc><image:caption><![CDATA[ 4. వృషభ రాశి.. 
ఈ వారం వృషభ రాశి వారికి కెరీర్, ఆర్థిక రంగాల్లో విశేష పురోగతి కనిపించే అవకాశం ఉంది. విద్య &amp; కెరీర్: విదేశీ విద్య లేదా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులు: షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు దక్కే అవకాశం కనిపిస్తోంది. అయితే, జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశా భుక్తులు, గ్రహస్థితుల ఆధారంగా మారవచ్చు. ఇవి సాధారణ రాశి ఫలితాలుగా మాత్రమే పరిగణించాలి. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/50-30-20-rule-smart-financial-planning-for-employees-to-save-and-manage-money-1813801.html</loc><lastmod>2026-05-11T09:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/50-30-20-rule.jpg</image:loc>
					<image:title><![CDATA[ 50 30 20 Rule ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/100-rupee-note.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి కాలంలో మంచి జీతం ఒక్కటే సరిపోదు. వచ్చిన డబ్బును సరిగ్గా నిర్వహించడం కూడా అంతే ముఖ్యంగా మారింది. అద్దె, EMIలు, కరెంట్‌ బిల్లులు, పిల్లల ఫీజులు, రోజువారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో చాలామందికి నెలాఖరుకు పొదుపు చేయడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్థిక నిపుణులు సూచిస్తున్న 50-30-20 రూల్ ఉద్యోగస్తులకు సులభమైన బడ్జెట్‌ ఫార్ములాగా మారుతోంది. ఈ నియమం ప్రకారం పన్నులు పోయిన తర్వాత చేతికి వచ్చే జీతాన్ని మూడు భాగాలుగా విభజించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/500-note.jpg</image:loc><image:caption><![CDATA[ అందులో 50 శాతం నిత్యావసర ఖర్చులకు, 30 శాతం వ్యక్తిగత అవసరాలు, జీవనశైలి ఖర్చులకు, మిగిలిన 20 శాతం పొదుపు, పెట్టుబడులకు కేటాయించాలి. అద్దె, కిరాణా, విద్యుత్‌ బిల్లులు, EMIలు, బీమా ప్రీమియంలు వంటి ఖర్చులు మొదటి 50 శాతంలో ఉండాలి. బయట భోజనం, ప్రయాణాలు, షాపింగ్‌, వినోదం వంటి ఖర్చులు 30 శాతం విభాగంలోకి వస్తాయి. పనిచేసే ఉద్యోగస్తులలో అద్దె పెద్ద భారం అవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gratuity-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక నిపుణుల ప్రకారం, అద్దె మొత్తం జీతంలో 25 నుంచి 30 శాతం మించకూడదు. ఉదాహరణకు నెలకు రూ.1 లక్ష ఆదాయం ఉంటే, రూ.25 వేల నుంచి రూ.30 వేల మధ్య అద్దె ఉండటం సరైనదిగా భావిస్తారు. దీంతో మిగిలిన అవసరాలు, పెట్టుబడుల కోసం సరిపడా డబ్బు అందుబాటులో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే EMIలు కూడా ఆదాయంలో 30 నుంచి 40 శాతం మించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధిక రుణభారం ఉన్నప్పుడు ఆకస్మిక వైద్య ఖర్చులు లేదా ఉద్యోగ సమస్యలు ఎదురైతే ఆర్థిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలిక సంపద సృష్టిలో SIPలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతి నెలా క్రమంగా పెట్టుబడి పెట్టడం ద్వారా చక్రవడ్డీ ప్రయోజనం లభించి, పదవీ విరమణ సమయానికి భారీ నిధిని నిర్మించుకోవచ్చు. అందుకే 20 శాతం పొదుపులో ఎక్కువ భాగాన్ని SIPలు, మ్యూచువల్‌ ఫండ్లు వంటి పెట్టుబడుల వైపు మళ్లించాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-copy-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అత్యవసర నిధి, ఆరోగ్య బీమా, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కూడా తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే ఎమర్జెన్సీ ఫండ్‌ ఉంటే అనుకోని పరిస్థితుల్లో అది రక్షణగా నిలుస్తుంది. జీతం పెరిగిన కొద్దీ ఖర్చులు పెంచడం కాకుండా, పొదుపు, పెట్టుబడులను కూడా పెంచితే భవిష్యత్తులో ఆర్థిక భద్రత మరింత బలపడుతుందని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-mileage-bikes-in-india-2026-check-price-specs-and-fuel-efficiency-1813770.html</loc><lastmod>2026-05-11T08:40:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Best Mileage Bikes In India 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india.jpg</image:loc><image:caption><![CDATA[ హీరో స్ప్లెండర్ ప్లస్: దశాబ్దాలుగా భారతీయ రోడ్లపై రారాజుగా వెలుగొందుతున్న హీరో స్ప్లెండర్.. 2026లో కూడా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ బైక్ ఎక్స్‌షోరూమ్ ధర రూ. 76,177 నుండి ప్రారంభమవుతుంది. సాధారణంగా ఇది లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుండగా దీని అధునాతన XTEC వేరియంట్ ఏకంగా 73 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోందని కంపెనీ ధృవీకరించింది. తక్కువ మెయింటెనెన్స్, ఎక్కువ రీసేల్ వాల్యూ కోరుకునే వారికి ఇది ఇప్పటికీ మొదటి ఛాయిస్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-4.jpg</image:loc><image:caption><![CDATA[ టీవీఎస్ రైడర్ 125: మైలేజీతో పాటు స్టైల్ కూడా కావాలనుకునే యువత కోసం టీవీఎస్ రైడర్ 125 ఒక అద్భుతమైన ఆప్షన్. 71.9 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ.. స్పోర్ట్స్ బైక్ లుక్‌తో ఇది మార్కెట్‌లో దూసుకుపోతోంది. దీని ప్రారంభ ధర రూ. 82,860 గా ఉంది. 2026 ఏప్రిల్‌లో ఈ మోడల్‌లో సరికొత్త రంగులను ప్రవేశపెట్టడం విశేషం. కేవలం పెట్రోల్ ఆదా చేయడమే కాకుండా, టెక్నాలజీ పరంగా కూడా ఇది గట్టి పోటీనిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-1.jpg</image:loc><image:caption><![CDATA[ బజాజ్ ప్లాటినా : మైలేజీకి పెట్టింది పేరు బజాజ్ ప్లాటినా 110. రూ. 69,832 ఎక్స్ షోరూమ్ ధరతో లభించే ఈ బైక్, లీటరుకు 70 కిలోమీటర్ల మైలేజీని సులభంగా ఇస్తుంది. ఇక హోండా ఎస్పీ 125 విషయానికి వస్తే, 124 సీసీ ఇంజిన్ సామర్థ్యం ఉన్నప్పటికీ 63 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ ఫ్యామిలీ సెగ్మెంట్‌లో టాప్‌లో నిలుస్తోంది. దీని ధర రూ. 88,528 గా నిర్ణయించబడింది. రైడింగ్ కంఫర్ట్ కోరుకునే వారికి హోండా ఎస్పీ 125 ఒక మంచి ఎంపిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-2.jpg</image:loc><image:caption><![CDATA[ టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్: ప్రస్తుత మార్కెట్ విశ్లేషణ ప్రకారం.. మైలేజీ విభాగంలో టీవీఎస్ స్టార్ సిటీ ప్లస్ రికార్డు స్థాయిలో 83.09 కిలోమీటర్ల మైలేజీని అందిస్తూ అగ్రస్థానంలో ఉంది. ఇంధన ఖర్చులను భారీగా తగ్గించుకోవాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వరం. దీనితో పాటు హీరో ఎక్స్‌ట్రీమ్ 125R తన అగ్రెసివ్ స్టైలింగ్, ఫీచర్లతో రూ. 90,800 ధర వద్ద కొత్త సంచలనాన్ని సృష్టిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఓబెన్ రోర్ ఎవో: కేవలం పెట్రోల్ బైక్‌లే కాకుండా 2026లో ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగం కూడా ఊపందుకుంది. ఓబెన్ రోర్ ఎవో వంటి కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లు రూ.99,999 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చాయి. ఇవి ఇంధన ఖర్చును పూర్తిగా సున్నాకు తగ్గిస్తూ పర్యావరణ హితమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. పెట్రోల్ ధరలతో విసిగిపోయిన వారికి ఇది ఒక గొప్ప ప్రత్యామ్నాయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-mileage-bikes-in-india-5.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన బైక్‌ను ఎలా ఎంచుకోవాలి?: మీ అవసరాలకు తగిన బైక్‌ను ఎంచుకోవడానికి కొన్ని అంశాలను గమనించాలి. మీరు రోజుకు 50 కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణిస్తుంటే, హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ లేదా టీవీఎస్ స్పోర్ట్ వంటి 70+ మైలేజీ ఇచ్చే బైక్‌లను ఎంచుకోవడం ఉత్తమం. మీ బడ్జెట్ రూ.50,000 లోపు ఉంటే టీవీఎస్ ఎక్స్‌ఎల్ 100 వంటి మొపెడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీకు మైలేజీతో పాటు స్పోర్టీ లుక్ కావాలంటే బజాజ్ పల్సర్ ఎన్ఎస్ 125 వంటి మోడళ్లను పరిశీలించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-recurring-deposit-secure-your-future-with-high-returns-and-govt-guarantee-1813723.html</loc><lastmod>2026-05-11T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/post-office-rd.jpg</image:loc>
					<image:title><![CDATA[ Post Office Rd ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-copy-2.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న మొత్తాలతో పెద్ద పొదుపు చేయాలనుకునే వారికి పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ (RD) పథకం ప్రస్తుతం ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. మార్కెట్ రిస్క్ లేకుండా, ప్రభుత్వ హామీతో కూడిన ఈ పథకం సురక్షిత పెట్టుబడిగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా ఉద్యోగులు, గృహిణులు, మధ్యతరగతి కుటుంబాలు ఈ స్కీమ్‌పై ఆసక్తి చూపుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ RDపై వార్షికంగా 6.7 శాతం వడ్డీ లభిస్తోంది. ఇందులో కాంపౌండింగ్ ప్రయోజనం ఉండటంతో, దీర్ఘకాలంలో పెట్టుబడిదారులకు మంచి రాబడులు లభించే అవకాశం ఉంటుంది. నెలకు కేవలం రూ.100తోనే ఖాతా ప్రారంభించవచ్చు. ఏ భారతీయ వయోజనుడైనా ఈ ఖాతాను తెరవొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ 10 సంవత్సరాల పైబడిన పిల్లల పేరుతో కూడా సంరక్షకులు ఖాతాలు ప్రారంభించవచ్చు. ఈ పథకం మెచ్యూరిటీ కాలం 5 సంవత్సరాలు. అయితే అవసరమైతే మరో 5 సంవత్సరాలు పొడిగించుకునే సౌకర్యం కూడా ఉంది. ఖాతా ప్రారంభించిన తేదీ ఆధారంగా ప్రతి నెలా వాయిదాలను చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఖాతా ప్రారంభించి ఒక సంవత్సరం పూర్తైన తర్వాత డిపాజిట్ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందే అవకాశం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక నిపుణుల ప్రకారం రోజుకు సుమారు రూ.333 పొదుపు చేస్తే నెలకు రూ.10,000 పెట్టుబడి పెట్టినట్లవుతుంది. ఇలా 5 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడితే మొత్తం డిపాజిట్ రూ.6 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి మెచ్యూరిటీ సమయానికి సుమారు రూ.7.13 లక్షలు లభించే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అదే పెట్టుబడిని మరో 5 సంవత్సరాలు కొనసాగిస్తే, మొత్తం డిపాజిట్ రూ.12 లక్షలకు చేరుతుంది. చక్రవడ్డీ ప్రభావంతో వడ్డీ రూ.5 లక్షలకు పైగా పెరిగే అవకాశం ఉండటంతో, 10 సంవత్సరాల చివరికి మొత్తం కార్పస్ సుమారు రూ.17 లక్షలకు చేరవచ్చని అంచనా. దీంతో దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాల కోసం ఈ పథకం మంచి మార్గంగా నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/benefits-of-bathing-with-neem-water-natural-remedy-for-skin-and-hair-1813717.html</loc><lastmod>2026-05-11T06:58:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Benefits Of Neem Water Bath ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యానికి..: వేపలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ గుణాలు చర్మంపై ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ముఖంపై వచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, జిడ్డు చర్మ సమస్యలకు వేప నీరు చక్కటి పరిష్కారం. ఇది చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులతో బాధపడేవారు క్రమం తప్పకుండా వేప నీటిని వాడటం వల్ల త్వరగా కోలుకుంటారు. ముఖ్యంగా ఆటలమ్మ సోకినప్పుడు చర్మంపై వచ్చే మంటను, దురదను తగ్గించడానికి వైద్యులు సైతం వేప ఆకులనే సూచిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath-2.jpg</image:loc><image:caption><![CDATA[ జుట్టు సంరక్షణలో వేప మ్యాజిక్: నేటి కాలుష్యం కారణంగా చాలామంది చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలతో సతమతమవుతున్నారు. వేప నీటితో తల స్నానం చేయడం వల్ల స్కాల్ప్ శుభ్రపడి, చుండ్రును కలిగించే ఫంగస్ నశిస్తుంది. రసాయన షాంపూల వల్ల జుట్టు నిర్జీవంగా మారినప్పుడు, వేప నీరు కండిషనర్‌లా పనిచేసి జుట్టుకు సహజమైన మెరుపును, మృదుత్వాన్ని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath.jpg</image:loc><image:caption><![CDATA[ శరీర దుర్వాసనకు చెక్: ఎండలు మండిపోతున్న వేళ చెమట పట్టడం వల్ల శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. దీనివల్ల చంకలు, పాదాల వంటి భాగాల్లో దుర్వాసన వస్తుంది. వేప నీటిలోని క్రిమిసంహారక గుణాలు ఈ బ్యాక్టీరియాను పూర్తిగా నశింపజేస్తాయి. రోజంతా మిమ్మల్ని తాజాగా ఉంచడమే కాకుండా చెమట కాయలు రాకుండా అరికడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath-4.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి ఆరోగ్యానికి రక్షక కవచం: కళ్లు శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు. కలుషిత గాలి లేదా ఇన్ఫెక్షన్ల వల్ల కళ్లు ఎర్రబడటం, కండ్లకలక వంటి సమస్యలు వస్తుంటాయి. వేప నీటిని చల్లార్చి కళ్లను శుభ్రం చేసుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. కంటి మంటల నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది. కాగా ఆయుర్వేదంలో వేపను సర్వరోగ నివారిణి అని పిలుస్తారు. కేవలం స్నానానికే కాకుండా వేప పుల్లతో పళ్లు తోముకోవడం వల్ల చిగుళ్ల వ్యాధులు రావు. వేప నీరు శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/benefits-of-neem-water-bath-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా తయారు చేసుకోవాలి?: గుప్పెడు తాజా వేప ఆకులను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఒక లీటరు నీటిలో ఈ ఆకులను వేసి, నీరు సగం అయ్యే వరకు లేదా ఆకు పచ్చ రంగులోకి మారే వరకు బాగా మరిగించాలి.
ఈ కషాయాన్ని వడకట్టి, మీరు స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఖరీదైన కాస్మెటిక్స్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టే బదులు, మన పెరట్లో దొరికే వేపతో సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని పొందవచ్చు. ప్రకృతికి దగ్గరగా ఉందాం.. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-nabha-natesh-shared-her-chilhood-photos-with-her-mom-on-mothers-day-special-1813663.html</loc><lastmod>2026-05-10T22:02:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nabha Natesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-news.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మ పాత్ర వెలకట్టలేనిది. సినీ తారలు కూడా ఇందుకు మినహాయింపు కాదు. మాతృదినోత్సవం నాడు టాలీవుడ్ ప్రముఖులు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నభా నటేష్ తన తల్లితో కలిసి ఉన్న కొన్ని అరుదైన , క్యూట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలలో తల్లికూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం స్పష్టంగా కనిపిస్తోంది. నభా షేర్ చేసిన ఈ చిత్రాలలో కొన్ని ఆమె చిన్ననాటి ఫోటోలు ఉండగా, మరికొన్ని ప్రస్తుతానికి సంబంధించినవి. నభా నటేష్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన షూటింగ్ విశేషాలు, ఫోటోషూట్‌లు,  వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-films-1.jpg</image:loc><image:caption><![CDATA[ నువ్వే నా ప్రపంచం.. నా ప్రతి విజయానికి స్ఫూర్తి నువ్వే అనే అర్థం వచ్చేలా ఆమె తన పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. తన ఎదుగుదలలో తల్లి పోషించిన పాత్రను, ఆమె అందించిన ప్రోత్సాహాన్ని నభా ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఈ ఫోటోలు చూసిన అభిమానులు లైక్ల వర్షం కురిపిస్తూ, నభా తల్లికి కూడా మాతృదినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. &#039;నన్ను దోచుకుందువటే&#039; సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ కన్నడ సౌందర్యం, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన &#039;ఇస్మార్ట్ శంకర్&#039; చిత్రంతో ఓవర్ నైట్ స్టార్‌డమ్ సంపాదించుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-age-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమాలో ఆమె పోషించిన &#039;చాందిని&#039; పాత్ర మాస్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. ఆ తర్వాత &#039;డిస్కో రాజా&#039;, &#039;సోలో బ్రతుకే సో బెటర్&#039;, &#039;అల్లుడు అదుర్స్&#039; వంటి చిత్రాలతో అలరించింది. అయితే, గత కొంతకాలంగా నభా నటేష్ వెండితెరకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఒక ప్రమాదం కారణంగా ఆమె భుజానికి తీవ్ర గాయమైంది. ఆ క్లిష్ట సమయంలో తన కుటుంబం, ముఖ్యంగా తన తల్లి తనకు అండగా నిలిచారని నభా గతంలోనే వెల్లడించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఇప్పుడు ఆమె మళ్ళీ పూర్తి ఆరోగ్యంతో సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె నిఖిల్ సరసన &#039;స్వయంభూ&#039; వంటి క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంత ఎదిగినా అమ్మ ఒడిలో తాము చిన్నపిల్లలమే అని నభా నటేష్ షేర్ చేసిన ఫోటోలు నిరూపిస్తున్నాయి. గ్లామర్ ప్రపంచంలో బిజీగా ఉన్నప్పటికీ, తన మూలాలను మర్చిపోకుండా తల్లి పట్ల ఆమె చూపిస్తున్న ఈ గౌరవం , ప్రేమ నెటిజన్ల మనసు గెలుచుకుంటోంది. నభా నటేష్ మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. నభా నటేష్ కెరీర్ మోడలింగ్‌తో ప్రారంభమైంది. సినీ రంగంలోకి రాకముందే ఆమె ఫెమినా మిస్ ఇండియా బెంగళూరు పోటీలలో ఫైనలిస్ట్‌గా నిలిచారు. తన అందం , కమ్యూనికేషన్ స్కిల్స్‌తో మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాతే ఆమె నటన వైపు అడుగులు వేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nabha-natesh-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ నభా నటేష్ మొదట కన్నడ చిత్ర పరిశ్రమ ద్వారా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆమె నటించిన తొలి చిత్రం &#039;వజ్రకాయ&#039; (Vajrakaya - 2015). శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా తర్వాత కన్నడలో కొన్ని సినిమాల్లో నటించి, ఆపై టాలీవుడ్‌లో అవకాశం దక్కించుకున్నారు. నభా నటేష్‌కు అద్భుతమైన డాన్స్ చేయగల సామర్థ్యం ఉంది. ఆమె సినిమాల్లోని సాంగ్స్‌లో కనిపించే ఎనర్జీ, ముఖ్యంగా &#039;ఇస్మార్ట్ శంకర్&#039; చిత్రంలోని పాటల్లో ఆమె చూపిన గ్రేస్ ప్రేక్షకులను కట్టిపడేసింది.ఫిట్‌నెస్ విషయంలో కూడా ఆమె చాలా కచ్చితంగా ఉంటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/telugu-horror-comdey-movie-raakaasa-now-trending-in-netflix-ott-1813638.html</loc><lastmod>2026-05-10T21:45:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa.jpg</image:loc>
					<image:title><![CDATA[ Raakaasa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa-new.jpg</image:loc><image:caption><![CDATA[ థియేటర్లలో పెద్దగా సందడి చేయని కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాక అనూహ్యమైన ఆదరణ పొందుతుంటాయి. సరిగ్గా ఇదే కోవలోకి చేరుతోంది తెలుగు హారర్ కామెడీ ఫాంటసీ చిత్రం &#039;రాకాస&#039;. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం గ్లోబల్ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉండటం విశేషం. చిన్న సినిమాగా విడుదలైన &#039;రాకాస&#039;, నెట్‌ఫ్లిక్స్‌లో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజా రిపోర్ట్స్ ప్రకారం, ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్ గ్లోబల్ టాప్-10 (నాన్-ఇంగ్లీష్) కేటగిరీలో 7వ స్థానంలో నిలిచింది. కేవలం ఒక్క వారంలోనే ఈ సినిమా 1.2 మిలియన్ల వ్యూస్ (12 లక్షల వీక్షణలు) సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa-film.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక చిన్న తెలుగు సినిమా ఈ స్థాయిలో అంతర్జాతీయ వ్యూస్‌ను సొంతం చేసుకోవడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది కేవలం హారర్ మాత్రమే కాకుండా కామెడీ , ఫాంటసీ అంశాల కలయికతో రూపొందింది. చనిపోయిన తర్వాత కూడా కొన్ని కోరికలు తీరక తిరుగుతున్న ఆత్మలకు, హీరో ఎలా సహాయం చేశాడు? ఆ క్రమంలో ఎదురైన వింత పరిణామాలు ఏమిటి? అనే అంశాలను దర్శకుడు వినోదాత్మకంగా తెరకెక్కించారు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. హారర్ చిత్రాలను ఇష్టపడే వారితో పాటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఈ చిత్రం మెప్పిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa-movie.jpg</image:loc><image:caption><![CDATA[ పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినప్పటికీ, బలమైన కంటెంట్ , వినోదం ఉంటే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని &#039;రాకాస&#039; మరోసారి నిరూపించింది. థియేటర్లలో ఈ సినిమా గురించి పెద్దగా తెలియని వారు కూడా ఇప్పుడు ఓటీటీలో చూసి పాజిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ఇతర ప్రాంతాల ప్రేక్షకులు కూడా సబ్‌టైటిల్స్ సాయంతో ఈ సినిమాను వీక్షిస్తుండటంతో వ్యూస్ భారీగా పెరుగుతున్నాయి. రాకాస (2026) అనేది హారర్ , కామెడీ అంశాలతో కూడిన సోషియో-ఫాంటసీ చిత్రం. ఈ సినిమా 2026 ఏప్రిల్ 3న థియేటర్లలో విడుదలయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa-ott.jpg</image:loc><image:caption><![CDATA[ సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి కీలకపాత్రలు పోషిస్తున్నారు. నిహారిక కొణిదెల (పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్), ఉమేష్ కుమార్ బన్సాల్ (జీ స్టూడియోస్) నిర్మించారు. ఈ సినిమా చిన్నప్పుడు మనం విన్న చందమామ కథలు, బకాసురుడి కథల స్ఫూర్తితో రూపొందింది. అమెరికా నుండి తన సొంత గ్రామానికి తిరిగి వచ్చిన వీరబాబు (సంగీత్ శోభన్), ఊరి చివర ఉన్న ఒక పాడుబడ్డ కోటలోని &#039;బ్రహ్మరాక్షసుడి&#039; మిస్టరీని ఎలా ఎదుర్కొన్నాడు అనేదే ఈ సినిమా కథ.ఆ ఊరి ఆచారం ప్రకారం, ఆ రాక్షసుడికి నరబలి ఇవ్వాల్సి ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో ఆ కోటలోకి వెళ్లాల్సి వచ్చిన హీరో, అక్కడ ఎదురైన భయానక మరియు హాస్యభరిత సన్నివేశాలను ఎలా దాటాడనేది వినోదాత్మకంగా చూపించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raakaasa-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ సంగీత్ శోభన్ కామెడీ టైమింగ్, వెన్నెల కిశోర్ , గెటప్ శ్రీనుల హాస్యం సెకండాఫ్‌లో సినిమాను నిలబెట్టాయి. హారర్ కంటే కామెడీకే దర్శకురాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.  సినిమా మొదటి భాగం (ఫస్టాఫ్) కొంచెం నెమ్మదిగా సాగుతుందని, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఆకట్టుకుంది.  ఈ సినిమా 2026 మే 1 నుండి నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించారు. విడుదలైన మొదటి వారంలోనే ఈ సినిమా సుమారు ₹11 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. ఇప్పుడు ఇది తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-alcohol-is-sold-in-glass-bottles-instead-of-plastic-scientific-reasons-explained-1813506.html</loc><lastmod>2026-05-10T17:44:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Alcohol Glass Bottles ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles.jpg</image:loc><image:caption><![CDATA[ Alcohol Glass Bottles: మార్కెట్లో నీరు, శీతల పానీయాలు లేదా ఇతర ఆహార పదార్థాలు ప్లాస్టిక్ సీసాలలో సులభంగా లభించడం మనం తరచుగా చూసి ఉంటాం. కానీ మద్యం లేదా వైన్ విషయానికి వస్తే, ప్రపంచవ్యాప్తంగా ప్రతిచోటా గాజు సీసాలనే ఉపయోగిస్తారు. దీని వెనుక కేవలం ఫ్యాషన్ మాత్రమే కాకుండా, ఒక పెద్ద శాస్త్రీయ కారణం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles1.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆల్కహాల్ ఒక &#039;ద్రావకం&#039;లా పనిచేస్తుంది. దానిని ప్లాస్టిక్ సీసాలో ఎక్కువసేపు ఉంచితే, అది ప్లాస్టిక్‌లోని రసాయనాలతో చర్య జరపగలదు. ఈ ప్రక్రియ వల్ల ప్లాస్టిక్‌లోని భాగాలు ఆల్కహాల్‌లో కరిగిపోతాయి. దీనిని శాస్త్రీయ పరిభాషలో &#039;లీచింగ్&#039; అంటారు. ఇది పానీయం స్వచ్ఛతను నాశనం చేసి, దానిని ఆరోగ్యానికి హానికరంగా మార్చగలదు. గాజు పూర్తిగా రసాయనికంగా జడమైనది. అందుకే దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles2.jpg</image:loc><image:caption><![CDATA[ మద్యం లేదా వైన్ నిజమైన విలువ దాని నిర్దిష్ట రుచి, సువాసనపై ఆధారపడి ఉంటుంది. ప్లాస్టిక్‌లోకి గాలి సూక్ష్మంగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది. దీనివల్ల ఆక్సీకరణ జరిగి, పానీయం రుచి పాడైపోతుంది. దీనికి విరుద్ధంగా గాజు సీసాలు గాలి చొరబడకుండా ఉంటాయి. ఇది పానీయం అసలు నాణ్యతను సంవత్సరాల తరబడి కాపాడుకోవడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మద్యం సీసాలు ముదురు గోధుమ లేదా ఆకుపచ్చ రంగులో ఉంటాయి. సూర్యుని అతినీలలోహిత (UV) కిరణాల నుండి పానీయాన్ని రక్షించడమే వాటి ముఖ్య ఉద్దేశ్యం. గాజుతో పోలిస్తే ప్లాస్టిక్‌కు ఈ రకమైన రక్షణను అందించే సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/alcohol-glass-bottles4.jpg</image:loc><image:caption><![CDATA[ గాజు వంద శాతం పునర్వినియోగించదగినది. కానీ ప్లాస్టిక్ పర్యావరణ కాలుష్యానికి కారణమవుతుంది. అందుకే గాజుకే ప్రాధాన్యత ఇస్తారు. గాజు సీసాలు పానీయానికి ఉన్నతమైన నాణ్యతను, బరువును అందిస్తాయి. దీనివల్ల వినియోగదారునికి ఒక ఉన్నతమైన అనుభూతి కలుగుతుంది. భద్రత, రుచి, ఎక్కువ కాలం నిల్వ ఉండే గుణం అనే మూడు కారణాల వల్ల మద్యం కోసం గాజు సీసాలు ఉత్తమ ఎంపికగా పరిగణిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-transit-june-2nd-4-zodiac-signs-to-shine-unprecedented-financial-and-career-growth-1813477.html</loc><lastmod>2026-05-10T17:10:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ Guru  మిథున రాశి : మిథున రాశి వారికి గురు సంచారం వలన అన్ని రంగాల్లో కలిసి వస్తుంది. వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు. అంతే కాకుండా కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. విందు వినోదాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్నివిధాలుగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : ఈ రాశి వారికి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు అన్ని రంగాల్లో రాణిస్తారు. అంతే కాకుండా వివాహాది శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగ పరంగా అద్భుతంగా ఉంటుంది. కార్యాలయంలో మిమ్మల్ని ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కుటుంబ సభ్యులతో ఉన్న విభేదాలు తొలిగిపోతాయి. అంతే కాకుండా ఆదాయం పెరుగుతంది, ఉద్యోగంలో ప్రమోషన్, జీతాలు పెరగడం వంటిది జరిగే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా లాభాలు చేకూరుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. పిల్లలు మంచి ర్యాంకులు సాధించడంతో చాలా ఆనందంగా ఉంటారు. గురు సంచారం మీకు ఆర్థికంగా,సంతాన పరంగా వ్యాపార పరంగా ఇలా అన్ని విధాలుగా లాభాలను తీసుకొస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-sanchar-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/life-after-40-for-men-why-the-real-game-begins-at-40-1813393.html</loc><lastmod>2026-05-10T16:15:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ 40 Age Men (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆత్మవిశ్వాసంతో కూడిన నడక: 40 ఏళ్ల వయసులో పురుషుడికి తనపై తనకు పూర్తి నమ్మకం కలుగుతుంది. 20 ఏళ్ల వయసులో ఉండే గందరగోళం, ఎదుటివారి మెప్పు కోసం చేసే ఆరాటం ఈ వయసులో ఉండవు. తన అడుగులో ఒక స్థిరత్వం, చూపులో ఒక స్పష్టత కనిపిస్తుంది. ఈ ఆత్మవిశ్వాసమే అతన్ని ఇతరుల కంటే భిన్నంగా చూపిస్తుంది. తన మార్గం ఏమిటో, తన గమ్యం ఏమిటో అతనికి తెలుసు కాబట్టి, ఎవరి కోసమో తన వ్యక్తిత్వాన్ని మార్చుకోవడానికి అతను ఇష్టపడడు. ఇదే అతని అతిపెద్ద బలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-2.jpg</image:loc><image:caption><![CDATA[ అనుభవమే అసలైన పాఠం: జీవితంలో ఎదురైన ఒడిదుడుకులు, గెలుపోటములు 40 ఏళ్ల నాటికి ఒక మనిషిని పరిపూర్ణంగా తీర్చిదిద్దుతాయి. ముఖంపై కనిపించే ముడతలు కేవలం వయసును మాత్రమే కాదు, అతను దాటుకుని వచ్చిన కష్టాలను, పొందిన అనుభవాలను గుర్తు చేస్తాయి. ఈ వయసులో పురుషుడు అనవసరమైన విషయాలకు స్పందించడు. మౌనంలో ఉండే శక్తిని గుర్తిస్తాడు. ఏ పరిస్థితిలో ఎలా వ్యవహరించాలో తెలిసిన పరిపక్వత అతనిలో స్పష్టంగా కనిపిస్తుంది, ఇది యువతకు ఒక గొప్ప పాఠంలా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-3.jpg</image:loc><image:caption><![CDATA[ భావోద్వేగాల నియంత్రణ: చిన్న వయసులో కోపం, ఆవేశం ఎక్కువగా ఉంటాయి. కానీ 40 ఏళ్లు పైబడిన వ్యక్తి తన ఎమోషన్స్‌ను ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకుంటాడు. ఎవరైనా తనను విమర్శించినా లేదా ఇబ్బంది పెట్టినా, ఆవేశపడకుండా ప్రశాంతంగా ఆలోచించే శక్తి అతనికి ఉంటుంది. ఈ ప్రశాంతతే అతనికి మానసిక ఆరోగ్యాన్ని, సమాజంలో గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. తన భావోద్వేగాలకు బానిసగా మారకుండా, వాటిపై ఆధిపత్యం చెలాయించే వ్యక్తిగా అతను ఎదుగుతాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకర్షణకు కొత్త నిర్వచనం: చాలా మంది మహిళలు 40 ఏళ్ల వయసు గల పురుషుల పట్ల ఆకర్షితులు కావడానికి ప్రధాన కారణం వారిలోని స్థిరత్వం. ఖరీదైన వస్తువుల కంటే, ఆపదలో అండగా నిలిచే ధైర్యం, అర్థం చేసుకునే మనస్తత్వం ఈ వయసులో ఎక్కువగా కనిపిస్తాయి. ఒక రక్షణ వలయంలా ఉంటూ, కుటుంబానికి మరియు ఇతరులకు భరోసా ఇవ్వగలగడం అతనిని అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తిగా మారుస్తుంది. ఇది కేవలం బాహ్య సౌందర్యం నుండి వచ్చేది కాదు, లోపలి పరిపక్వత నుండి వచ్చే సహజమైన ఆకర్షణ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/40-age-men-5.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త లక్ష్యాల వైపు అడుగులు: 40 ఏళ్లు అనేది విశ్రాంతి తీసుకునే సమయం కాదు, కొత్తగా ఎదిగే సమయం. అప్పటి వరకు ఇతరుల కోసం, బాధ్యతల కోసం బతికిన వ్యక్తి, ఇప్పుడు తన సొంత అభిరుచులపై దృష్టి పెడతాడు. తన మేధస్సును ఉపయోగించి కెరీర్‌లో లేదా వ్యాపారంలో అద్భుతాలు సృష్టించగల శక్తి అతనికి ఉంటుంది. అనవసరమైన సంబంధాలను పక్కన పెట్టి, నాణ్యమైన వ్యక్తులతో స్నేహం చేస్తూ జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుంటాడు. ఈ వయసులో మొదలయ్యే ప్రయాణం అత్యంత సంతృప్తికరంగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/the-strong-bond-between-thalapathy-vijay-and-telugu-cinema-remakes-to-politics-1813383.html</loc><lastmod>2026-05-10T17:44:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vijay (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు విజయ్ అంటే కేవలం డ్యాన్సులు, ఫైట్లు మాత్రమే అనుకునేవాళ్ళం. కానీ &#039;గిల్లి&#039; (ఒక్కడు రీమేక్), &#039;పోకిరి&#039; వంటి సినిమాలతో ఆయన మాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. మన మహేష్ బాబు సినిమాలను ఆయన ఎంత గొప్పగా ఓన్ చేసుకున్నారంటే, అవి రీమేక్ సినిమాల్లా కాకుండా విజయ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్లలా నిలిచిపోయాయి. అక్కడితో ఆగకుండా విజయ్ తన సినిమాల్లో సామాజిక అంశాలను కూడా జోడించడం మొదలుపెట్టారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక్కడు సినిమాకు రీమేక్ గిల్లి (Ghilli), పోకిరి సినిమాను పోక్కిరి (Pokkiri), తమ్ముడు సినిమాను బద్రి (Badri), సుస్వాగతం సినిమాను లవ్ టుడే (Love Today) రీమేక్ చేశాడు, అన్న‌వ‌రం సినిమాను తిరుప్పాచ్చి (Thirupaachi) రీమేక్ చేశాడు,  శ్రీకాంత్ నటించిన ‘పెళ్ళి సందడి’ సినిమాకు రీమేక్ నినైతేన్ వందాయ్ (Ninaithen Vandhai), నువ్వు నాకు నచ్చావ్ సినిమాను  వశీగర(Vaseegara) రీమేక్ , వెంక‌టేశ్‌ ‘పవిత్ర బంధం’ సినిమాకు రీమేక్ ప్రియమానవలే (Priyamanavale) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ నాగార్జున నటించిన ‘ఆజాద్’ సినిమాకు రీమేక్ వేలాయుధం (Velayudham), నువ్వు వ‌స్తావ‌ని  నిమాను తుళ్లాదా మానామామ్ తుళ్లం (Thulladha Manamum Thullum) రీమేక్ చేశాడు, వేణు నటించిన ‘చిరునవ్వుతో’ రీమేక్ యూత్ (Youth), కళ్యాణ్ రామ్ అతనొక్కడే చిత్రానికి రీమేక్ ఆతి (Aathi),  ఖైదీ 150 గా నిమాను క‌త్తి (Kaththi) రీమేక్ చేశాడు, బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’ సినిమాకు జన నాయగన్ (Jana Nayagan) గా రీమేక్ చేస్తున్నారు అని టాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ విజయ్ సినీ ప్రస్థానం మన తెలుగు కథతోనే ముగియబోతుందన్నమాట. ఇది ఒక యాదృచ్చికమే అయినా, తెలుగు ప్రేక్షకులకి ఆయన మీద ఉన్న మమకారాన్ని మరింత పెంచుతోంది. నటన నుండి రాజకీయం వైపు అడుగులు వేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijay-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ వెండితెరపై ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న విజయ్, ఇప్పుడు నిజ జీవితంలో కూడా ప్రజల గొంతుక కావాలని కోరుకుంటున్నారు. సినిమాల్లో ఆయన చూపించే ఆ గట్స్, రాజకీయాల్లో కూడా చూపించి సక్సెస్ అవ్వాలని మనందరం ఆశిద్దాం. ఏదేమైనా, విజయ్ సినీ ప్రయాణంలో తెలుగు సినిమా ఒక ముఖ్యమైన అధ్యాయంగా ఎప్పటికీ నిలిచిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/effective-vastu-remedies-for-home-prosperity-spiritual-tips-for-a-better-life-1813347.html</loc><lastmod>2026-05-10T15:50:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Remedies (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుమ్మం ముందు ముగ్గు: మన ఇంటి ముఖద్వారం కేవలం ఒక ద్వారం మాత్రమే కాదు, అది ఇంటికి రక్షణ కవచం వంటిది. అందుకే గుమ్మం ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి, అందమైన ముగ్గులు వేయడం వల్ల లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లు అవుతుంది. ప్రధానంగా బియ్యపు పిండితో వేసే త్రిశూలం ముగ్గు నెగిటివ్ ఎనర్జీని అడ్డుకుంటుంది. పసుపులోని యాంటీబయాటిక్ గుణాలు క్రిమికీటకాలను రాకుండా చేస్తే, ఆధ్యాత్మికంగా ఇది ఇంటికి ఒక మంగళకరమైన కళను తీసుకువస్తుంది. ప్రతిరోజూ ఉదయం ఇలా చేయడం వల్ల మనసులో సానుకూల ఆలోచనలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-2.jpg</image:loc><image:caption><![CDATA[ పటిక: నరఘోష మరియు కనుదృష్టిని నివారించడంలో పటిక (Alum) ఒక అద్భుతమైన పరిహారంగా పనిచేస్తుంది. సుమారు కేజీ పావు పటికను తీసుకుని, దానిని నల్లటి వస్త్రంలో లేదా వెండ్రుకల తాడుతో కట్టి ప్రధాన ద్వారం పైన వేలాడదీయాలి. ఇది బయటి నుంచి వచ్చే చెడు శక్తులను లాగేసుకుంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాత పద్ధతిలో గుమ్మడికాయతో పాటు పటికను కట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఇది వాతావరణంలోని కలుషితాన్ని శుద్ధి చేయడమే కాకుండా, ఇంట్లోని వారికి ఆరోగ్య సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. ఏడాదికి ఒకసారి దీనిని మార్చుకుంటే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధూపం: ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి సాంబ్రాణి మరియు గుగ్గిలం ధూపం ఎంతో ప్రభావవంతమైనది. తెల్ల ఆవాలు, బిర్యానీ ఆకు, లవంగాలు మరియు యాలకులు కలిపిన పౌడర్‌ను ఆవు పిడకపై వేసి ఇల్లంతా ఆ పొగను చూపించాలి. బాత్‌రూమ్ నుండి బెడ్‌రూమ్ వరకు ప్రతి మూలకు ఈ ధూపం చేరడం వల్ల గాలిలోని నకారాత్మకత తొలగిపోతుంది. దేవాలయాల్లో ధూపం వేయడం వెనుక ఉన్న ఉద్దేశ్యం కూడా ఇదే. ఈ సుగంధ భరితమైన పొగ మనసును ప్రశాంతంగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఈ ధూపాన్ని వేయడం వల్ల ఇంటి వాతావరణం పవిత్రంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్పు: ఉప్పుకు శాస్త్రపరంగా మరియు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. గాజు బౌల్‌లో కళ్ళుప్పును నింపి ఇంటి నాలుగు దిక్కుల్లో ఉంచడం ఒక గొప్ప వాస్తు పరిహారం. ఉప్పు గాలిలోని తేమను మాత్రమే కాకుండా, ప్రతికూల ప్రకంపనలను కూడా పీల్చుకుంటుంది. మీ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్యం బాగోకపోయినా లేదా ఏదో తెలియని భయం ఉన్నా, ఈ ఉప్పు పరిహారం అద్భుతంగా పనిచేస్తుంది. ఒకవేళ ఉప్పు త్వరగా నీరుగా మారితే అక్కడ ప్రతికూల శక్తి అధికంగా ఉందని అర్థం. అలాంటప్పుడు ఆ ఉప్పును మార్చుతూ ఉండాలి. ఇది లక్ష్మీ స్వరూపంగా భావించబడే ఉప్పు ద్వారా ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-remedies-5.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలు పెంచడం: ఇంట్లో మొక్కలు పెంచడం వల్ల కేవలం అందం మాత్రమే కాదు, సానుకూల శక్తి కూడా పెరుగుతుంది. తులసి మొక్కను ఇంటి ఈశాన్యంలో ఉంచడం వల్ల దైవిక శక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే తెల్ల మందార, కలబంద (Aloe Vera) వంటి మొక్కలు ప్రతికూలతను పారద్రోలి స్వచ్ఛమైన గాలిని అందిస్తాయి. అయితే గుమ్మానికి ఎదురుగా పెద్ద చెట్లు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే అవి అదృష్టాన్ని అడ్డుకుంటాయని వాస్తు చెబుతోంది. చిన్న చిన్న కుండీలలో పవిత్రమైన మొక్కలను పెంచడం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రకృతితో మమేకమైన గృహం ఎప్పుడూ సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/parijata-yoga-these-zodiac-signs-will-see-a-major-turnaround-from-apara-ekadashi-1813320.html</loc><lastmod>2026-05-10T15:20:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/parijata-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Parijata Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని ప్రత్యేక యోగాలు వ్యక్తి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయని విశ్వసిస్తారు. గజకేసరి రాజయోగం, త్రిగ్రహ రాజయోగం, లక్ష్మీనారాయణ యోగంతో పాటు పారిజాత యోగం కూడా అత్యంత శుభప్రదమైన యోగాల్లో ఒకటిగా భావించబడుతుంది.
ఈ ఏడాది మే 13న వచ్చే అపర ఏకాదశి సందర్భంగా అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది. ఈ రోజున ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణం, భజనలు, ప్రత్యేక పూజలు చేస్తే మహావిష్ణువు కటాక్షం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఈసారి ఏర్పడుతున్న పారిజాత యోగం ప్రభావం ద్వాదశ రాశులపై ఉండనున్నప్పటికీ, కొన్ని రాశుల వారికి అదృష్ట ద్వారాలు తెరుచుకోనున్నాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఆ అదృష్ట రాశులు ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. 
పారిజాత యోగం ప్రభావంతో తులా రాశివారికి ఆర్థికంగా మంచి లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అనుకూల సమయం. కోర్టు వ్యవహారాల్లో విజయ సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆనంద వాతావరణం నెలకొంటుంది. వివాహ యత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. సమాజంలో మీ మాటకు విలువ, గౌరవం మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-5.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. 
మిథున రాశివారికి ఈ యోగం వృత్తి, వ్యాపార రంగాల్లో పురోగతిని తీసుకురానుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభాలు కనిపిస్తున్నాయి. సోదరులతో ఉన్న విభేదాలు తొలగి సఖ్యత పెరుగుతుంది. మీరు ఆశించిన దానికంటే ఉన్నత స్థాయికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. మీ మాటతీరు, నిర్ణయ సామర్థ్యం చుట్టుపక్కల వారిని ఆకట్టుకుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి.. 
ధనుస్సు రాశివారికి పారిజాత యోగం శుభ ఫలితాలను అందించనుంది. సమాజంలో గౌరవం, ప్రతిష్ట పెరుగుతాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా కాలంగా రావాల్సిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా మారే అవకాశం ఉంది. రాజకీయ, సామాజిక రంగాల్లో ప్రభావం పెరిగే సమయం ఇది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-turn-your-air-cooler-into-an-ac-5-simple-hacks-for-chilling-cooling-1813254.html</loc><lastmod>2026-05-10T13:51:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Turn Your Air Cooler Into An Ac ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac.jpg</image:loc><image:caption><![CDATA[ హనీకోంబ్ ప్యాడ్‌ల మ్యాజిక్: చాలామంది కూలర్లలో పాతకాలపు గడ్డి ప్యాడ్‌లనే వాడుతుంటారు. ఇవి త్వరగా ఎండిపోవడమే కాకుండా గాలిని సరిగ్గా చల్లబరచవు. వీటికి బదులుగా హనీకోంబ్ ప్యాడ్‌లను అమర్చుకోండి. ఇవి తేనెపట్టు ఆకారంలో ఉండి నీటిని ఎక్కువ సేపు నిల్వ ఉంచుకుంటాయి. దీనివల్ల గాలి ఎక్కువ సేపు తేమతో ఉండి, ఏసీ లాంటి చల్లదనాన్ని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐస్ క్యూబ్స్ వాడే సరైన పద్ధతి: కూలింగ్ పెరగాలని చాలామంది ఐస్ క్యూబ్స్‌ను నేరుగా వాటర్ ట్యాంక్‌లో వేస్తుంటారు. దీనివల్ల మోటారు మొరాయించే అవకాశం ఉంది. దానికి బదులుగా, కూలర్ పైభాగంలో ఉండే వాటర్ ట్రేలో ఐస్ క్యూబ్స్ వేయండి. అక్కడ నీరు చల్లబడి ప్యాడ్ల మీద పడినప్పుడు, గాలి సాధారణం కంటే 5°C నుండి 8°C వరకు అదనపు చల్లదనాన్ని ఇస్తుంది. గాలిలో సువాసన కోసం నీటిలో రెండు చుక్కల లెమన్‌గ్రాస్ లేదా లావెండర్ ఆయిల్ కలిపితే ఇల్లంతా ఫ్రెష్‌గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac-3.jpg</image:loc><image:caption><![CDATA[ క్రాస్ వెంటిలేషన్ - కిటికీలు మూయకండి: ఏసీ వాడేటప్పుడు గది తలుపులు మూసేస్తాం. కానీ కూలర్ విషయంలో అలా చేస్తే హ్యుమిడిటీ పెరిగిపోతుంది. కూలర్‌ను కిటికీకి దగ్గరగా పెట్టి, బయటి గాలి వెనుక వైపు నుండి లోపలికి వచ్చేలా చూడాలి. గదికి అవతలి వైపు ఉన్న తలుపు లేదా కిటికీని కొద్దిగా తెరిచి ఉంచితే గాలి బయటకు వెళ్లి క్రాస్ వెంటిలేషన్ జరుగుతుంది. దీనివల్ల ఉక్కపోత తగ్గి, గది చల్లగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ 15 నిమిషాల విరామం ముఖ్యం: కూలర్ స్విచ్ వేయగానే ఫ్యాన్ ఆన్ చేయకండి. ముందుగా పంప్ ఆన్ చేసి 10 నుండి 15 నిమిషాల పాటు నీటిని పారనివ్వండి. కూలింగ్ ప్యాడ్‌లు పూర్తిగా తడిచిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేస్తే, మొదటి నిమిషం నుండే మీకు చల్లని గాలి వస్తుంది. ప్యాడ్‌లు తడవకముందే ఫ్యాన్ వేస్తే వచ్చే వేడి గాలిని దీనివల్ల నివారించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-turn-your-air-cooler-into-an-ac-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్పు నీటితో జాగ్రత్త - క్లీనింగ్ టిప్స్ : మీరు వాడే నీరు ఉప్పు నీరు అయితే, అది ప్యాడ్‌లపై పేరుకుపోయి గాలిని అడ్డుకుంటుంది. అందుకే వారానికి ఒకసారి ట్యాంక్ శుభ్రం చేయాలి. నీటిని మార్చేటప్పుడు ఒక టీస్పూన్ వెనిగర్ లేదా బేకింగ్ సోడా కలిపితే నాచు పట్టదు, బ్యాక్టీరియా చేరదు. దీనివల్ల మీకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన గాలి అందుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/angry-women-must-avoid-these-hindu-and-vastu-tips-for-prosperity-1813252.html</loc><lastmod>2026-05-10T13:49:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women.jpg</image:loc>
					<image:title><![CDATA[ Women ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women-1.jpg</image:loc><image:caption><![CDATA[ గృహిణి ఆ ఇంటికి అదృష్టం తీసుకొస్తుంది. ఇల్లాలు ఇంటిలో ఎంత ఆనందంగా ఉంటే, ఇల్లు అంత కలకలలాడుతూ ఉంటుందని చెబుతుంటారు. అయితే స్త్రీ ఎంత కోపం వచ్చినా సరే కొన్ని పనులు చేయకూడదంట. అది దరిద్రానికి సంకేతం, ఇంటిలో అనేక ఇబ్బందులు తీసుకొస్తుందని చెబుతున్నారు పండితులు. కాగా, అసలు స్త్రీలు ఎంత కోపం వచ్చినా, ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంత కోపం వచ్చినా సరే స్త్రీ రాత్రి సమయంలో అస్సలే ఏడవకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందని చెబుతున్నారు పండితులు. అంతేకాకుండా కోపంతో మాట్లాడటం, తప్పుగా మాటలు అనడం, శాపనార్థాలుపెట్టడం చేయకూడదంట. ఇది ఇంటికి దురదృష్టాన్ని తీసుకొస్తాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women-3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా ఎంత కోపం వచ్చినా, పరిస్థితులు ఎలా ఉన్నా సరే నగలు, డబ్బులను విసిరికొట్టకూడదంట. ఏ వస్తువులను అయినా సరే చేతితో విసరగొట్టడం వలన ఇంటిలో దరిద్రం దేవత తిష్టవేస్తుందంట. దీని వలన ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి, మనశ్శాంతి లోపిస్తుందని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా వంటగది లక్ష్మీ స్థానం అంటారు. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే, ఆ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలోని వంటింటి పాత్రలు విసిరి గొట్టడం, పగలగొట్టడం చేయడం వలన కూడా  దురదృష్టం కలుగుతుందంట. అందుకే ఎట్టి పరిస్థితుల్లో  వంటింటి పాత్రలు విసర గొట్ట కూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/women-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవే కాకుండా చీపురును తన్నడం , విసరడం,  ఆహారం తినకుండా నిద్ర పోవడం లాంటిది అస్సలే చేయకూడదంట. ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుదంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/epfo-to-launch-upi-and-atm-withdrawal-facility-by-may-end-check-details-1813228.html</loc><lastmod>2026-05-10T13:26:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Epfo Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ తన చందాదారుకలు ఈపీఎఫ్‌లో గుడ్‌ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం ఉన్న వ్యవస్థను మరింత ఆధునీకరిస్తూ ‘ఈపీఎఫ్ఓ 3.0’ పేరుతో ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియను వేగవంతం చేసింది. మే నెల చివరి నాటికి ఏటీఎం, యూపీఐ ద్వారా నగదు విత్‌డ్రా చేసుకునే సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీనికోసం చందాదారులకు ప్రత్యేకమైన ఏటీఎం కార్డులను కూడా ప్రభుత్వం పంపిణీ చేయనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ విధానంలో కొన్ని పరిమితులను కూడా ఈపీఎఫ్‌వో విధించింది. చందాదారులు తమ పీఎఫ్ ఖాతాలో ఉన్న మొత్తం నిల్వలో కేవలం 50 శాతం వరకు మాత్రమే ఈ పద్ధతిలో తీసుకోవడానికి వీలుంటుందని పేర్కొంది. అత్యవసర సమయాల్లో కార్యాలయాల చుట్టూ తిరగకుండా తక్షణమే నగదు పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సదుపాయాన్ని పొందాలనుకునే వారు తమ యూఏఎన్ (UAN) నంబర్‌ను యాక్టివ్‌గా ఉంచుకోవాలని ఈపీఎఫ్‌వో వర్గాలు చెబుతున్నాయి. అలాగే బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత గుర్తింపు కార్డుల వివరాలు పీఎఫ్ ఖాతాతో అనుసంధానం చేసి ఉండడం తప్పనిసరి అని పేర్కొంది. ఈ నిబంధనలు పాటించిన వారికి మాత్రమే ఏటీఎం ద్వారా నగదు తీసుకునే అవకాశం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో పీఎఫ్ నగదు విత్ డ్రా చేసుకోవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. కానీ ఈ కొత్త టెక్నాలజీ వల్ల సామాన్య ఉద్యోగులకు ఆర్థిక పరమైన ఇబ్బందులు తగ్గుతాయని నిపుణులు భావిస్తున్నారు. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే యూపీఐ ఆప్షన్‌ను కూడా ఇందులో చేర్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈపీఎఫ్ఓ తీసుకుంటున్న ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వేతన జీవులకు పెద్ద ఊరటనిచ్చే అంశం. అకస్మాత్తుగా డబ్బు అవసరమైనప్పుడు ఈ ఏటీఎం కార్డులు సంజీవనిలా పనిచేస్తాయని భావిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి స్థాయి మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేయనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-6.jpg</image:loc><image:caption><![CDATA[ సాంకేతికతను వాడుకుంటూ ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత దగ్గర చేయడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పారదర్శకతను పెంచుతూనే వేగంగా సేవలు అందించడంలో ఈపీఎఫ్ఓ 3.0 కీలక పాత్ర పోషించనుంది. మే నెల తర్వాత పీఎఫ్ నగదు విత్ డ్రా ప్రక్రియ పూర్తిగా మారిపోనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/cardamom-mala-for-debt-relief-unlock-prosperity-and-financial-freedom-1813210.html</loc><lastmod>2026-05-10T13:09:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Yalakula Mala2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala4.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది యాలకులు అంటే చాలు వీటిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. వీటి వలన ఎలాంటి ప్రయోజనాలు ఉండవు అనుకుంటారు. కానీ వీటికి ఆధ్యాత్మిక శక్తి కూడా ఎక్కువగానే ఉంటుందంట. వీటిని పవిత్రతకు, శభానికి ప్రతీకగా భావిస్తారు. అందువలన వీటిని ప్రత్యేకంగా పూజించడం వలన ఆర్థిక, అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala3.jpg</image:loc><image:caption><![CDATA[ యాలకులకు లక్ష్మీదేవికి చాలా సంబంధం ఉంటుంది. యాలకుల మాల ధరించడం చాలా మంచిదని చెబుతుంటారు పండితులు. ముఖ్యంగా ఈ మాలను దేవుడికి సమర్పించడం వలన కూడా శుభ ఫలితాలు కూడా అందుకుంటారంట. ఆర్థిక, అనారోగ్య సమస్యలతో బాధపడే వారు ఈ మాలను ధరించడం లేదా దేవుడికి సమర్పించడం వలన కోరిక కోర్కెలు నెరవేరుతాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో బాధపడే వారు, అప్పులు తీరని వారు శుక్రవారం లక్ష్మీదేవికి లేదా బుధవారం హకగ్రీవునికి యాలకుల మాల సమర్పించడం వలన ఇంటిలో సంపద పెరిగి అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయంట. అంతే కాకుండా కెరీర్ పరంగా కూడా అద్భుతంగా రాణిస్తారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అసలు ఈ యాలకులను ఎలా పూజించాలి? ఎలా మాల ధరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయో ఇప్పుడు చూద్దాం. శుక్ర వారం రోజున ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో ఐదు యాలకులు పెట్టి, ఒక చిన్న మూటలా కట్టాలి. దానిని మీరు రాత్రి నిద్రపోయే సమయంలో దిండు కింద పెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ యాలకులను ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయాలి. దీని వలన చెడు దృష్టి పోయి, ఆర్థిక సమస్యలు కూడా తీరిపోతాయి. అయితే ఇలా మూడు శుక్ర వారాలు చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/yalakula-mala5.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా యాలకులను మాలలా చుట్టి దానిని ఐదు శుక్రవారాలు ధరించడం వలన కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయంట. అలాగే వెంకటేశ్వర స్వామికి యాలకులు చాలా ఇష్టం అని చెబుతారు. అందువలన స్వామి వారికి ఏడు యాలకుల దండలు వేయడం వలన కూడా అప్పుల బాధలు తీరిపోతాయంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/authentic-pulasa-fish-pulusu-recipe-cook-like-a-pro-for-unforgettable-taste-1813160.html</loc><lastmod>2026-05-10T12:11:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulasa Fish ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish-3.jpg</image:loc><image:caption><![CDATA[ పులస చేపల పులుసుకు కావాల్సిన  పదార్థాలు : చింత పండు, ధనియాల పొడి, మెంతి పొడి, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లి గడ్డ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, చింత పండు, కొత్తిమీర, ఒక టమాటా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. ఉల్లి గడ్డను అగ్నిలో కాల్చి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ఉల్లిపాయ, జీలకర్ర, ధనియాలు వీటన్నిటినీ రోటిలో కలిపి ముద్దలా తయారు చేసుకోవాలి. తర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పులస చేపలను తీసుకొని శుభ్రం చేసుకోవాలి. ముఖ్యంగా కొంచెం గోరు వెచ్చగా ఉన్న నీటిలో చేప ముక్కలను వేసి,  ఉప్పు, పసుపు వేసి బాగా కడగాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పులుసు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి, ఆవాలు, జీలకర్ర, వేసి మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasa-fish-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది అంతా బాగా కలిసి వేగిన తర్వాత ఇందులో చింత పండు రసం వేయాలి. కొంచెం నీళ్లు పోసి పులుసు బాగా మరిగేలా చూసుకోవాలి. తర్వాత ఇందులో మనం శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకోవాలి. ముక్కలు విరిగిపోకుండా మెల్లిగా కలిపి, అందులో ధనియాల పొడి, మెంతి పొడి వేసి మరో పది నిమిషాల పాటు మరగబెట్టుకోవాలి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ పులస చేపల పులుసు రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/roga-panchaka-kalam-aries-taurus-virgo-capricorn-must-take-precautions-1813137.html</loc><lastmod>2026-05-10T11:49:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Roga Panchaka Kalam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి రోగ పంచక కాలం సమయంలో అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. ముఖ్యంగా ప్రమాదాలు, అనారోగ్య సమస్యలు తలెత్తే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఊహించని విధంగా సమస్యలు ఎదుర్కుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : అలాగే వృషభ రాశి వారికి ఇది అస్సలే మంచి సమయం. కాదు వృధా ఖర్చులు పెరుగుతాయి. విలువైన వస్తువుల పొగొట్టుకుంటారు. ఆర్థిక సమస్యలు ఇబ్బందులను తీసుకొస్తాయి. కుటుంబంలో కలహాలు జరిగే ఛాన్స్ ఉంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారు ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరగడం లేదా విలువైన వస్తువుల పొగొట్టుకుంటారు. ఈ రాశి వారికి అనారోగ్య సమస్యలు కూడా అధికం అవుతాయి. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది అనేక ఆర్థిక సమస్యలకు కారణం అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam5.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : రోగ పంచక కాలం ఈ రాశి వారికి అశుభ ఫలితాలను ఇస్తుంది. వీరు ఉద్యోగం చేసే చోట ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కుంటారు. అంతే కాకుండా సీనియర్ల నుంచి సమస్యలు ఎదురు అవుతాయి. ఇవి మానసిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/roga-panchaka-kalam-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jonna-sangati-benefits-ancient-superfood-for-diabetes-joint-pain-and-immunity-1813130.html</loc><lastmod>2026-05-10T11:38:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Sangati 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంగటి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా డయాబెటిస్‌తో బాధపడే వారికి ఇది బెస్ట్ ఫుడ్. ప్రతి రోజూ వీరు తమ ఆహారంలో చేర్చుకోవడం వలన రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి, డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. అయితే దీనిని ఎలా తయారు చేసుకొని తింటే ఆరోగ్యానికి మేలు చేస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-2.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంగటి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు :  జొన్నలు ఒక కప్పు, నీళ్లు నాలుగు నుంచి, ఐదు కప్పులు, ఉప్పు రుచికి సరిపడ, కొంచెం మిరియాల పొడి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా జొన్నలు తీసుకోవాలి. మీరు సంగటి తయారు చేసుకోవడానికి ఒక రోజు ముందే రాత్రి సమయంలో వీటిని శుభ్రంగా కడిగి, నాన బెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో పైన చెప్పిన కొలతల ప్రకారం నీళ్లు పోయాలి. అలాగే అందులో మిరియాల పొడి చిటికెడు, ఉప్పు వేసి నీరు బాగా మరిగేలా చూసుకోవాలి. నీరు బాగా మరిగి, పొంగులా వస్తున్న సమయంలో అందులో మనం మిక్సీ పట్టుకున్న జొన్న మిశ్రమం వేసి కంటిన్యూ‌గా కలుపుతూ ముద్దలా తయారు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-5.jpg</image:loc><image:caption><![CDATA[ కనీసం పది నిమిషాల వరకు దానిని మంచిగా ఉడక బెట్టాలి. కలుపుతూ ఉండటం వలన ఉండలు కట్టకుండా, గట్టిపడకుండా ఉంటుంది. ఇక ఇది ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, దీనిని పక్కన పెట్టుకోవాలి.  ఇప్పుడు వేడి వేడి అన్నం తీసుకొని దానిని మెత్తగా స్మాష్ చేయాలి. తర్వాత జొన్న మిశ్రమం, వేడి వేడి అన్నం మిక్సీ చేసి, చేతికి నెయ్యి రాసుకొని ముద్దలా తయారు చేసుకోవాలి. అంతే జొన్న సంగటి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ac-electricity-consumption-guide-monthly-cost-for-1-1-5-and-2-ton-acs-1813118.html</loc><lastmod>2026-05-10T11:20:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Air Conditioner 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-2.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి తాపం నుండి ఉపశమనం పొందడానికి ఏసీ తప్పనిసరి. కానీ బిల్లు చూస్తే గుండె గుభేలుమంటుంది. అసలు మీ ఏసీ ఎంత కరెంట్ తాగుతుందో తెలిస్తే, మీరు దాన్ని పొదుపుగా వాడుకోవచ్చు. సాధారణంగా ఒక ఏసీ వినియోగం దాని టన్నుల సామర్థ్యం, స్టార్ రేటింగ్‌ పై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీ బెడ్‌రూమ్ లేదా హాల్ సైజును బట్టి ఏసీని ఎంచుకోవడం చాలా ముఖ్యం. చిన్న గదికి 1 టన్, మీడియం గదికి 1.5 టన్ ఏసీ సరిపోతుంది. సరైన సామర్థ్యం ఉన్న ఏసీని ఎంచుకుంటేనే కరెంటు బిల్లు అదుపులో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-4.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా 1 టన్ ఏసీ గంటకు సుమారు 0.8 నుండి 1 యూనిట్ వరకు విద్యుత్తును వినియోగిస్తుంది. దీనిని రోజుకు 12 గంటలు వాడితే సుమారు 10-12 యూనిట్లు ఖర్చవుతాయి. అదే 1.5 టన్ ఏసీ అయితే గంటకు 1.2 నుండి 1.5 యూనిట్లు, అంటే రోజుకు 15-18 యూనిట్లు తీసుకుంటుంది. ఇక 2 టన్ ఏసీ విషయానికి వస్తే ఇది గంటకు 2 యూనిట్ల వరకు వినియోగించి, రోజుకు 20-24 యూనిట్ల వరకు బిల్లును పెంచుతుంది. నెలకు సుమారు రూ. 7 నుండి రూ. 10 వరకు యూనిట్ ధర ఉంటే, మీ ఏసీ బిల్లు మాత్రమే నెలకు రూ. 3 వేల నుండి రూ. 7 వేల వరకు ఉండే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీ కొనేముందు మీ గది వైశాల్యాన్ని గమనించాలి. 100 చదరపు అడుగుల లోపు గది ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది. 150 చదరపు అడుగుల వరకు ఉంటే 1.5 టన్ ఏసీ, అంతకంటే పెద్ద గది అయితే ఖచ్చితంగా 2 టన్ ఏసీ ఉండాలి. చిన్న గదిలో పెద్ద ఏసీ వేసినా, పెద్ద గదిలో చిన్న ఏసీ వేసినా కరెంటు బిల్లు అనవసరంగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-conditioner-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీని ఎప్పుడూ 24°C నుండి 26°C మధ్య ఉంచడం వల్ల కరెంటు ఆదా అవుతుంది. అలాగే ఏసీతో పాటు తక్కువ స్పీడ్‌లో ఫ్యాన్ వాడటం వల్ల గది అంతటా చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. కిటికీలు, తలుపులు సరిగ్గా మూసి ఉంచడం, నెలకోసారి ఫిల్టర్లు శుభ్రం చేయడం వల్ల ఏసీపై భారం తగ్గి బిల్లు అదుపులో ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/trisha-marriage-secrets-wanted-mahesh-babu-now-vijay-wedding-rumors-1813102.html</loc><lastmod>2026-05-10T10:57:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-1-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Trisha 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-13.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో అగ్రహీరోల అందరి సరసన నటించి, తన నటన అందంతో అందరి మనసు దోచేసుకుంది. ముఖ్యంగా కొన్ని రోజుల పాటు టాలీవుడ్‌లో వరసగా సినిమాలు చేసి స్టార్  హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ఇప్పటికీ కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగులో పలు సినిమాల్లో నటిస్తున్నట్లు సమాచారం, ముఖ్యంగా ఈ బ్యూటీ త్వరలో విశ్వంభర సినిమాతో తెలుగు అభిమానుల మనసు గెలుచుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తమిళనాడు ఎన్నికల్లో విజయ్ విజయం సాధించినప్పటికీ నుంచి సోషల్ మీడియాలో త్రిష ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఈ బ్యూటీకి సంబంధించిన అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే త్రిషకు సం బంధించిన ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ అది ఏమిటంటే? ఈ బ్యూటీ ఓ స్టార్ హీరోను వివాహం చేసుకోవాలనుకున్నదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ త్రిష తెలుగులో చాలా మంది స్టార్ హీరోలతో నటించింది. ముఖ్యంగా ఈ చిన్నది మహేష్ బాబుతో కలిసి రెండు సినిమాలు చేసింది. అయితే ఈ బ్యూటీకి మహేష్ మంచి బెస్ట్ ఫ్రెండ్. కానీ మొదట్లో ఈ ముద్దుగుమ్మ మహేష్ బాబును వివాహం చేసుకోవాలి అనుకున్నదంట. కానీ అప్పటికే మహేష్ బాబు నమ్రతతో ప్రేమలో ఉండటం వలన అది వర్కౌట్ అవ్వలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో ఈ బ్యూటీ మహేష్ బాబుతో మంచి స్నేహాన్ని కంటిన్యూ చేస్తూ వచ్చింది. తర్వాత ఈ చిన్నది ఓ బిజినెస్ మ్యాన్‌తో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ కొన్ని కారణాల వలన ఆ వివాహం క్యాన్సల్ అయ్యింది. అప్పటి నుంచి ఈ బ్యూటీ సింగిల్‌గానే ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే విజయ్ ఎన్నికల ప్రచారం, విజయ్ భార్య సంగీత విడాకులతో మరోసారి సోషల్ మీడియాలో త్రిష నిలిచింది. అంతేకాకుండా విజయ్, త్రిష త్వరలో వివాహం చేసుకోబోతున్నారు అంటూ అనేక వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే కొంతమంది ఇది నిజమే అంటే, మరికొంత మంది మాత్రం వాళ్లు మంచి స్నేహితులు, ఇవన్నీ రూమర్స్ అంటూ కొట్టిపారేస్తున్నారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/no-veggies-at-home-make-this-spicy-masala-omelette-in-just-10-minutes-1812274.html</loc><lastmod>2026-05-10T10:50:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/masala-omelette-recipe.jpg</image:loc>
					<image:title><![CDATA[ Masala Omelette Recipe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/omelette-for-rice.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యాహ్న భోజనంలో కూరలు ఏమీ లేనప్పుడు లేదా ఏదైనా స్పెషల్‌గా తినాలనిపించినప్పుడు అందరికీ గుర్తొచ్చేది కోడిగుడ్డు. అందులోనూ ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారుండరు. అయితే సాధారణ ఆమ్లెట్ కంటే అన్నంలోకి నంచుకోవడానికి పనికొచ్చే ఘాటైన మసాలా ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/easy-omelette-recipe.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: కోడిగుడ్లు - 2 లేదా 3, ఉల్లిపాయ తరుగు - ఒక కప్పు, పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), అల్లం-వెల్లుల్లి పేస్ట్ - అర టీస్పూన్, పసుపు - చిటికెడు, కారం - అర టీస్పూన్, 
గరం మసాలా - పావు టీస్పూన్, కొత్తిమీర తరుగు - కొద్దిగా, ఉప్పు - రుచికి సరిపడా, నూనె - తగినంత తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/omelette-with-spices.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు మరియు గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా ముందుగా ఉల్లిపాయల్లో మసాలాలు కలిపితే రుచి బాగా పడుతుంది. ఇప్పుడు అందులో కోడిగుడ్లను పగలగొట్టి వేయాలి. కొత్తిమీర తరుగు కూడా కలిపి మిశ్రమాన్ని బాగా గిలకొట్టాలి (Beating). ఎంత బాగా గిలకొడితే ఆమ్లెట్ అంత ప్లఫీగా వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/spicy-omelette-recipe-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత సిద్ధం చేసుకున్న గుడ్డు మిశ్రమాన్ని పాన్ అంతా సమానంగా పరచాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఒక నిమిషం పాటు కాలనివ్వాలి. ఆ తర్వాత జాగ్రత్తగా రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా ఎర్రగా కాలే వరకు ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/masala-omelette-recipe-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మసాలా ఆమ్లెట్‌లో వాడే అల్లం-వెల్లుల్లి పేస్ట్ మరియు గరం మసాలా దీనికి ప్రత్యేకమైన వాసనను, రుచిని ఇస్తాయి. ఇది పప్పు చారు, సాంబార్ లేదా రసంలోకి సైడ్ డిష్‌గా అద్భుతంగా ఉంటుంది. కేవలం పది నిమిషాల్లోనే పూర్తయ్యే ఈ వంటకం బ్యాచిలర్స్‌కు మరియు బిజీగా ఉండే గృహిణులకు ఎంతో ఉపయోగకరం. అయితే, ఆమ్లెట్ మరీ గట్టిగా కాకుండా మెత్తగా రావాలంటే, గుడ్డు మిశ్రమంలో ఒక చెంచా పాలు లేదా కొద్దిగా నీళ్లు కలిపి చూడండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/are-people-with-these-3-radix-numbers-likely-to-be-betrayed-in-love-find-out-the-truth-1813090.html</loc><lastmod>2026-05-10T10:28:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology-love-life.jpg</image:loc>
					<image:title><![CDATA[ Numerology Love Life ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nemerology.jpg</image:loc><image:caption><![CDATA[ కొంతమంది ప్రేమలో పడితే పూర్తిగా మనసుతోనే జీవిస్తారు. తమ భాగస్వామిపై అతి విశ్వాసం పెట్టి, చిన్న చిన్న హెచ్చరిక సంకేతాలను కూడా పట్టించుకోరు. ఎంత ప్రేమిస్తే అంతగా బాధపడే స్వభావం వీరిది. సంఖ్యాశాస్త్రం ప్రకారం, కొన్ని సంఖ్యలకు చెందిన వ్యక్తులు ప్రేమలో పదేపదే మోసాలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెబుతారు. ఈ భావోద్వేగ స్వభావం కారణంగా, వీరు ప్రేమలో గాయపడితే దాని నుంచి బయటపడటానికి చాలా సమయం పడుతుంది. నిజమైన ప్రేమను గుర్తించడానికి జీవితంలో అనేక అనుభవాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nemerology2.jpg</image:loc><image:caption><![CDATA[ సంఖ్య 2 (2, 11, 20, 29 తేదీల్లో జననం).. 

ఈ సంఖ్యపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు చాలా సున్నిత మనస్కులు, భావోద్వేగపూరితులు. ఇతరులను సులభంగా నమ్మడం, త్వరగా అనుబంధం పెంచుకోవడం వీరి స్వభావం. ప్రేమించిన వ్యక్తి కోసం ఏదైనా త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. అయితే, ఇదే విశ్వాసం కొన్నిసార్లు వారికి నష్టాన్ని తెస్తుంది. భాగస్వామి చూపించే హెచ్చరిక సంకేతాలను కూడా పట్టించుకోకుండా ప్రేమలో పూర్తిగా మునిగిపోతారు. ఫలితంగా, వీరు ప్రేమలో ద్రోహం, హృదయ విదారక అనుభవాలను ఎక్కువగా ఎదుర్కొంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nemerology3.jpg</image:loc><image:caption><![CDATA[ సంఖ్య 7 (7, 16, 25 తేదీల్లో జననం).. 

కేతువు ప్రభావం కలిగిన ఈ సంఖ్య వ్యక్తులు ప్రేమను చాలా లోతుగా భావిస్తారు. ఒకసారి ఎవరికైనా మనసు ఇచ్చారంటే, వారినే తమ ప్రపంచంగా భావిస్తారు. ప్రేమలో నిజాయితీగా, అంకితభావంతో ఉండటం వీరి ప్రత్యేకత. అయితే, తప్పు వ్యక్తిని ప్రేమించినా కూడా వారిని వదిలిపెట్టడానికి ఇష్టపడరు. బాధపడుతూ కూడా ఆ బంధాన్ని కాపాడేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒకసారి హృదయం విరిగితే, వీరు పూర్తిగా ఒంటరిగా మారి తమ భావాలను లోపలే దాచుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nemerology4.jpg</image:loc><image:caption><![CDATA[ సంఖ్య 9 (9, 18, 27 తేదీల్లో జననం).. 

అంగారకుడి ప్రభావం ఉన్న ఈ వ్యక్తులు ప్రేమలో చాలా ఆవేశంగా ఉంటారు. ప్రేమించిన వ్యక్తిని గెలుచుకోవడానికి, కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. తమ భాగస్వామి చేసిన పెద్ద తప్పులను కూడా సులభంగా క్షమించే స్వభావం వీరిది. అయితే, ఇదే గుణం వల్ల వారు భాగస్వామి చేస్తున్న మోసాన్ని తొందరగా గుర్తించలేరు. సంబంధం ముగిసిన తర్వాత కూడా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడటానికి చాలా కాలం పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nemerology5.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/side-effects-of-mangoes-people-with-these-health-issues-must-stay-away-1813069.html</loc><lastmod>2026-05-10T10:22:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-side-effects.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/side-effects-of-mangoes-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఓరల్ అలర్జీ సిండ్రోమ్: కొంతమందికి పుప్పొడి అలర్జీ ఉంటుంది. అంటే, ఏదైనా తిన్న తర్వాత వారికి నోటిలో దురద, బొబ్బలు, గొంతు నొప్పి, పెదవుల సమస్యలు వస్తాయి. పుప్పొడి అలెర్జీ ఉన్నవారు మామిడి పండు తినే ముందు నిపుణుల సలహా తీసుకోవాలి. అనుకోకుండా తింటే చర్మంపై దురద, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదరురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, ఈ సమస్య ఉన్న వారు మామిడి పండుకు, మామిడి చెట్లకు దూరంగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/side-effects-of-mangoes.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం: మామిడి పండులో సహజ సిద్ధమైన చక్కెర,  పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. మధుమేహం ఉన్నవారు మామిడి పండు తింటే రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి, వారు చాలా తక్కువ పరిమాణంలో, సరైన సమయంలో మాత్రమే మామిడి పండ్లను తినడం మంచింది. ఒక వేళ మీకు అంతలా తినాలి అనిపిస్తే కచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/side-effects-of-mangoes-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణకోశ సమస్యలు: ముఖ్యం జీర్ణ సమస్యలు ఉన్నవారు మామిడి పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇలాంటి సమస్యతో బాధపడేవారు ఏది తిన్నా, గ్యాస్ట్రైటిస్ వస్తుంది. వారు ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ తో బాధపడతారు. తీపి పదార్థాలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలుగుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలను అనుభవిస్తారు. కాబట్టి ఈ సమస్యలు ఉన్న వారు మామిడి పండ్లకు దూరంగా ఉండడమే మంచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/side-effects-of-mangoes-1.jpg</image:loc><image:caption><![CDATA[ మందుల పరస్పర చర్యలు: మామిడి పండులో ఫ్యూరనోకౌమరిన్స్ వంటి పదార్థాలు ఉంటాయి. ఇవి కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి లేదా ఇతర వ్యాధులకు మందులు వాడుతున్న వారికి ఇబ్బంది కలిగించవచ్చు. మీరు ఏదైనా దీర్ఘకాలిక చికిత్స పొందుతుంటే, మామిడి తినే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/side-effects-of-mangoes-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎక్కువగా మామిడి పండ్లు తినడం వల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు. గ్యాస్‌ను ప్రేరేపించే ఆహారాలతో మామిడి పండ్లు తినడం తీవ్రమైన కడుపు సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఒకేసారి ఎక్కువ మామిడిపండ్లు తినవద్దు. కానీ మీరు వాటిని రసంలా చేసుకుని తాగవచ్చు. చక్కెర లేకుండా కేవలం తాగడం మంచిది కాదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే, మీరు మామిడిపండ్లు తినాలా వద్దా అని మీ వైద్యుడిని సంప్రదించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/spot-fake-gold-at-home-easy-tests-to-verify-purity-and-avoid-scams-1813008.html</loc><lastmod>2026-05-10T09:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fake-gold.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fake Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/9-carat-gold.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నకిలీ బంగారం విక్రయాల ప్రమాదం కూడా పెరుగుతోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సీజన్‌లో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తుంటారు. అయితే సరైన అవగాహన లేకపోతే నకిలీ లేదా తక్కువ స్వచ్ఛత కలిగిన బంగారం చేతికి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని సులభమైన పరీక్షల ద్వారా ఇంట్లోనే బంగారం అసలుదో కాదో ప్రాథమికంగా గుర్తించవచ్చని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dubai-gold.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా హాల్‌మార్క్‌ను పరిశీలించడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. భారతదేశంలో అమ్మే బంగారు ఆభరణాలపై సాధారణంగా బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది. దీనిపై క్యారెట్ వివరాలు, బీఐఎస్ లోగో, జువెలర్ గుర్తింపు సంఖ్య ఉంటాయి. ఇవి లేకపోతే అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-11.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే అయస్కాంత పరీక్ష కూడా ఉపయోగపడుతుంది. అసలైన బంగారం అయస్కాంతానికి ఆకర్షితమవదు. ఒక చిన్న మాగ్నెట్‌ను బంగారం దగ్గర ఉంచితే అది అతుక్కుంటే అందులో ఇతర లోహాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఈ పరీక్ష మాత్రమే పూర్తిగా సరిపోదని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ నీటి పరీక్ష ద్వారా కూడా ప్రాథమికంగా అంచనా వేయవచ్చు. బంగారం సాంద్రత ఎక్కువగా ఉండటంతో నీటిలో వెంటనే అడుగుకు చేరుతుంది. నకిలీ బంగారం లేదా తక్కువ నాణ్యత గల మిశ్రమ లోహాలు కొన్నిసార్లు తేలే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ సిరామిక్ పరీక్ష కూడా ఒక పద్ధతి. గాజు లేదా తెల్లని సిరామిక్ పలకపై బంగారాన్ని మెల్లగా రుద్దితే బంగారు రంగు గీత పడితే అది అసలైన బంగారం అయ్యే అవకాశం ఉంటుంది. నల్లటి గీత వస్తే నకిలీ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినిగర్ పరీక్ష కూడా చాలామంది ఉపయోగిస్తారు. బంగారంపై కొద్దిగా వినిగర్ వేస్తే రంగు మారకపోతే అది అసలైనదై ఉండవచ్చు. నకిలీ బంగారం అయితే రంగు మారే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eating-cold-foods-in-summer-what-happens-to-your-body-pros-and-cons-1813038.html</loc><lastmod>2026-05-10T08:15:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cold-drinks-harmful-effects.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cold Drinks Harmful Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-drinks-4.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరంలోని కీలక ఉష్ణోగ్రతలు, జీర్ణక్రియ: మన నోటిలో సుమారు 35°C (98.4°F), పొట్టలో దాదాపు 36°C (100°F) ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ అనువైన ఉష్ణోగ్రతల వద్దే లాలాజలంలో, పొట్టలో, ప్రేగులలో ఉండే జీర్ణ ఎంజైములు సమర్థవంతంగా పనిచేస్తాయి. ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో, పోషకాలను శోషించుకోవడంలో, అలాగే క్రిములతో పోరాడటంలో ఈ ఎంజైములు కీలక పాత్ర పోషిస్తాయి. పొట్టలో సరైన ఉష్ణోగ్రత ఉన్నప్పుడే పాంక్రియాటిక్ జ్యూస్‌లు, ఇతర జీర్ణరసాలు సరిగ్గా ఉత్పత్తి అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-drinks-3.jpg</image:loc><image:caption><![CDATA[ చల్లటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది: మనం 0 డిగ్రీస్ గల చల్లటి ఐస్‌క్రీమ్‌లు,  కూల్ డ్రింక్‌లు,  ఫ్రిజ్ నీరు తీసున్నప్పుడు..ఇవి పొట్టలోకి చేరగానే దాని ఉష్ణోగ్రతను గణనీయంగా తగ్గిస్తాయి. 100°F వద్ద ఉండాల్సిన పొట్ట ఉష్ణోగ్రత ఒక్కసారిగా 20-30°Fకి పడిపోతుంది. దీని వల్ల జీర్ణ ఎంజైముల ఉత్పత్తి, పనితీరులో మార్పులు వస్తాయి. చల్లటి వాతావరణంలో ఎంజైములు సరిగ్గా పనిచేయకపోవడంతో జీర్ణక్రియ మందగిస్తుంది లేదా పూర్తిగా నిలిచిపోతుంది. పొట్ట దాని సాధారణ ఉష్ణోగ్రతను తిరిగి పొందడానికి దాదాపు అరగంట సమయం పడుతుంది. ఈ సమయంలో ఆహారం జీర్ణం కాకుండా నిలిచిపోయి, పులిసిపోయి, గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలకు దారితీస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-drinks-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణవ్యవస్థ కదలికలపై ప్రభావం: పొట్ట, ప్రేగులు ఆహారాన్ని అరిగించడానికి, ముందుకు కదపడానికి నిరంతరం సంకోచించి, వ్యాకోచిస్తుంటాయి. అయితే, చల్లటి పదార్థాలు ఈ కదలికలను తగ్గిస్తాయి. చలికి శరీరం ఎలా ముడుచుకుంటుందో, అలాగే పొట్ట ప్రేగులు కూడా సంకోచించి, వాటి సహజ కదలికలను కోల్పోతాయి. దీనిని గ్యాస్ట్రిక్ పెరిసిస్ అంటారు. ఫలితంగా ఆహారం కదలిక మందగించి, మలబద్ధకం వంటి సమస్యలు ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-drinks-5.jpg</image:loc><image:caption><![CDATA[ గొంతు, రోగనిరోధక శక్తిపై ప్రభావం: గొంతులో ఉండే టాన్సిల్స్ ఆహారంలోని క్రిములతో పోరాడే రక్షణ వ్యవస్థలా పనిచేస్తుంది. మనం తీసుకునే కూల్‌డ్రింక్స్ చల్లదనం వల్ల టాన్సిల్స్ సంకోచించి, వాటి క్రిమిసంహారక శక్తిని కోల్పోతాయి. దీనివల్ల క్రిములు సులభంగా లోపలికి ప్రవేశించి, గొంతు నొప్పులు, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్లు, ఎడినాయిడ్స్ వాపు, జలుబు, దగ్గు, కఫం వంటి సమస్యలకు దారితీస్తాయి. అలాగే, ప్రేగులలోని మంచి బ్యాక్టీరియా పనితీరు కూడా చల్లదనానికి ఆటంకం కలిగి, రోగనిరోధక వ్యవస్థను బలహీనపరుస్తుంది. ఇది తరచుగా ఇన్ఫెక్షన్లకు గురికావడానికి కారణమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-drinks-2.jpg</image:loc><image:caption><![CDATA[ తీసుకోవాల్సిన జాగ్రత్తలు: సమ్మర్‌లో ఫ్రిజ్‌లో ఉండే కూల్‌ వాటర్ తీసుకోవడం కన్నా మట్టి కుండలోని నీరు వంటి సహజమైన, సాధారణ చల్లదనం కలిగిన ప్రత్యామ్నాయ పదార్థాలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ నీరు త్రాగాలనుకుంటే, దానిని సాధారణ నీటితో కలిపి త్రాగడం ద్వారా అతి చల్లదనాన్ని తగ్గించవచ్చని సూచిస్తున్నారు. బటయదొరికే ఐస్‌క్రీమ్స్, కూల్‌డ్రింక్స్ అస్సలు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లలకు ఈ విషయాలను వివరించి, వారిని ఆరోగ్యకరమైన అలవాట్ల వైపు ప్రోత్సహించడం చాలా ముఖ్యమని చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/guava-vs-orange-which-fruit-has-more-vitamin-c-the-answer-might-surprise-you-1813023.html</loc><lastmod>2026-05-10T07:44:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guava Vs Orange ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange-1.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరానికి రోగనిరోధక శక్తిని అందించడంలో విటమిన్ సి పాత్ర అత్యంత కీలకం. చర్మ సౌందర్యాన్ని కాపాడాలన్నా, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ పొందాలన్నా ఈ పోషకం తప్పనిసరి. సాధారణంగా విటమిన్ సి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది నారింజ పండు. అయితే వాస్తవానికి నారింజ కంటే జామకాయలోనే ఈ విటమిన్ అత్యధికంగా ఉంటుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గణాంకాలను పరిశీలిస్తే, 100 గ్రాముల నారింజలో 53 మి.గ్రా. విటమిన్ సి ఉంటే, అదే పరిమాణంలోని జామకాయలో ఏకంగా 228 మి.గ్రా. ఉంటుంది. అంటే ఒక జామకాయలోని పోషకాలు సుమారు నాలుగు నారింజ పండ్లతో సమానం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange-2.jpg</image:loc><image:caption><![CDATA[ జామకాయ కేవలం విటమిన్ సి మాత్రమే కాకుండా ఫైబర్ విషయంలో కూడా నారింజ కంటే రెండింతలు మెరుగ్గా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా జామకాయకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా దీనిని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతూనే శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే జామకాయను తొక్క తీయకుండా తినడం వల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు నారింజ పండ్లు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఉండే ఫ్లేవనాయిడ్లు, పొటాషియం రక్తపోటును నియంత్రించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరానికి అవసరమైన హైడ్రేషన్ లభిస్తుంది. ముఖ్యంగా వేసవి, ఉక్కపోత సమయాల్లో శరీరాన్ని చల్లబరిచేందుకు నారింజ ఉత్తమ ఎంపిక. సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి నారింజలోని పోషకాలు తోడ్పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange-5.jpg</image:loc><image:caption><![CDATA[ జామకాయను ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. బాగా పండిన కాయల కంటే మధ్యస్థంగా ఉన్న జామకాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. రాత్రిపూట జామకాయ తినడం వల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున, పగటిపూట లేదా భోజనం తర్వాత తీసుకోవడం ఉత్తమం. వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే రోజుకు ఒక జామకాయ తినడం గొప్ప ఆరోగ్య సూత్రం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-vs-orange-4.jpg</image:loc><image:caption><![CDATA[ మన దేశంలో జామ, నారింజ రెండు పండ్లూ తక్కువ ధరకే, సులభంగా లభిస్తాయి. ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండానే మన రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఇవి అద్భుతమైన మార్గాలు. శరీర అవసరాలను బట్టి త్వరగా విటమిన్ సి పెంచుకోవాలనుకునే వారు జామకాయను, హైడ్రేషన్, గుండె ఆరోగ్యం కోసం చూసేవారు నారింజను తమ ఆహారంలో భాగంగా చేసుకోవచ్చు. ఏది ఏమైనా, ప్రతిరోజూ ఏదో ఒక పండును ఆహారంలో చేర్చుకోవడం ద్వారా దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-sajjappalu-recipe-for-anemia-and-strong-bones-traditional-millet-sweet-for-all-age-groups-1812477.html</loc><lastmod>2026-05-10T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sajja Appalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరి వంటల్లో ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ చాలా ఫేమస్. అవి మరేవో కావు సజ్జప్పాలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే తీపి వంటకం. సజ్జలతో చేసే ఈ రెసిపీ శరీరానికి శక్తిని కూడా ఇస్తుంది. ఇంకా రుచికి కూడా సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే  పెద్దల వరకు ఇష్టంగా తింటారు అందరికీ నచ్చుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ సజ్జప్పాల రెసిపీకి కావాల్సిన పదార్థాలు :  రెండు కప్పుల సజ్జపిండి, పావు కప్పు  బెల్లం,  రెండు గ్లాస్ లు నీరు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్, నువ్వులు, రెండు టేబుల్ స్పూన్లు  కొబ్బరి తురుము, అర కప్పు నూనె అప్పాలను వేయించడానికి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక పాత్రలో నీళ్ళు తీసుకుని దానిలో పోసి, అవి బాగా వేడి అయిన తర్వాత బెల్లం కూడా వేసి మీడియం మంటపై అలా కలుపుతూ ఉండాలి. బెల్లం పూర్తిగా పాకం లాగా అయ్యాక కిందకు దింపుకోవాలి. ఆ తరువాత ఈ మిశ్రమాన్ని బాగా వడకట్టి మళ్లీ గ్యాస్ పొయ్యి మీద పెట్టాలి. ఇలా చేయడం వల్ల బెల్లం మంచిగా అవుతాయి అలా శుద్ధి కూడా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ సజ్జ పిండిని బాగా కలుపుకోవాలి :  అయితే, మీడియం మంట మీద  సజ్జపిండిని  వేయించాలి ఇక్కడ ఇది అస్సలు మర్చిపోకండి. ఉండలు లేకుండా దీనిని బాగా కలుపుతూ ఉండాలి.  ఉండలుగా ఉంటే పప్ప సరిగా రాదు. కాబట్టి, కొంచం జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇది మెత్తగా అయిన తర్వాత.. స్టవ్ ఆఫ్ చేసి దానిని బాగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sajja-appalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చేతికి ఆయిల్  రాసుకుని ముద్దను తీసుకుని చిన్న చిన్న ఉండల మాదిరి చేసుకోవాలి.  ఆ తరువాత వీటిని రూపాయి కవర్ పై పెట్టి పప్పాలాగా చేసి ఒత్తాలి. మరి పలుచగా మీడియం మంట మీద ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా బాగా కాలానిచ్చాక ప్లేట్ లేదా చిన్న గిన్నెలో వీటిని పెట్టుకుని. ఆరిపోయిన తర్వాత తింటే రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-this-heroine-is-who-received-a-remuneration-of-one-lakh-for-her-first-film-she-is-asin-1812996.html</loc><lastmod>2026-05-10T07:00:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tollywood-actress-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tollywood Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-20.jpg</image:loc><image:caption><![CDATA[ హీరోయిన్స్ రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో ఎప్పుడు హాట్ టాపిక్కే.. గతంలో హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ గురించి పెద్దగా బయటకు వచ్చేది కాదు.. కానీ ఇప్పుడు సినిమాలు స్పాన్ పెరిగిపోవడంతో రెమ్యునరేషన్స్ కూడా పెంచేస్తున్నారు ముద్దుగుమ్మలు. సినిమాలను బట్టి కొందరు రెమ్యునరేషన్స్ తీసుకుంటుంటే మరికొందరు మాత్రం స్టార్ డమ్ , క్రేజ్ ను బట్టి పారితోషం డిమాండ్ చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-latest-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది భామలు ఇప్పుడు స్టార్ హీరోలతో పోటీపడుతూ రెమ్యునరేషన్స్ అందుకుంటున్నారు. కొంతమంది హీరోల కంటే ఎక్కువ తీసుకునే వారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉంటే ఓ హీరోయిన్ తన తొలి సినిమాకు కేవలం లక్షరూపాయలు రెమ్యునరేషన్ మాత్రమే అందుకుంది. కట్ చేస్తే ఇప్పుడు రూ.10 వేలకోట్లకు యజమాని ఆ అమ్మడు..ఇప్పుడు సినిమాలు మానేసింది. ఇంతకూ ఈ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.?  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/asin-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల క్రేజ్ పెరిగిపోవడంతో హీరో, హీరోయిన్స్ ఒకేసారి ఐదు ఆరు భాషల్లో సినిమాలు చేస్తున్నారు.. పాన్ ఇండియా సినిమాల హడావిడి లేనప్పుడు చాలా మంది హీరోయిన్స్ తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సినిమాలు చేసి అలరించారు. అలాంటి వారిలో ఆసిన్ ఒకరు. ఈ అమ్మడు తెలుగులో అమ్మానాన్న ఓ తమిళ్ అమ్మాయి సినిమాతో పరిచయం అయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/asin-pic.jpg</image:loc><image:caption><![CDATA[ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ అందుకుంది. అయితే తొలి సినిమాకు ఆసిన్ రెమ్యునరేషన్ కేవలం లక్షరూపాయలు మాత్రమేనట.. తెలుగులో  శివమణి, లక్ష్మీ నరసింహ, చక్రం, ఘర్షణ, అన్నవరం సినిమాలతో మెప్పించింది. అలాగే తమిళ్ లో స్టార్ హీరోల సరసన  నటించింది. ఇక హిందీలోనూ అడ్డుపెట్టి సత్తా చాటుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/asin-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మైక్రోమ్యాక్స్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మను ప్రేమించి పెళ్లి చేసుకుంది ఆసిన్. 2016లో అసిన్, రాహుల్ శర్మ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత ఆసిన్ పూర్తిగా సినిమాలు మానేసింది. పూర్తి సమయం ఫ్యామిలీకే కేటాయించింది. ఆసిన్ భర్త వ్యాపారవేత్త కావడంతో వేలకోట్లకు అధిపతి.. పది వేలకోట్లకుపైగానే ఆయనకు ఆస్తులుంటాయట.. దాంతో ఆయన సామ్రాజానికి ఆసిన్ మహారాణి అయ్యింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-and-beetroot-chutney-recipe-to-boost-hemoglobin-naturally-iron-rich-healthy-telugu-pachadi-1812364.html</loc><lastmod>2026-05-10T06:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Beetroot Pachadi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తం లేదని బాధ పడకుండా ఈ కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి తింటే చిటికెలో రక్తం పెరుగుతుంది. అయితే, వీళ్ళు కనీసం రెండు రోజులకొక తింటే రక్తం బాగా పడుతుంది. అన్నంతో కానీ రోటీతో కానీ తింటే టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్దాలు ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు కొబ్బరి తురుము, మూడు బీట్ రూట్ లు , 10 పచ్చిమిర్చి,  రెండు టేబుల్ స్పూన్స్ పుట్నాలు, 6  వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు,  నిమ్మకాయ సైజు చింతపండు, నిమ్మరసం, రెండు గ్లాసుల నీళ్ళు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె,  ఆవాలు,  జీలకర్ర, మూడు ఎండుమిర్చి , కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక కప్పు కొబ్బరి తురుము, బీట్ రూట్ ,  పచ్చిమిర్చి, పుట్నాలు, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు కూడా వేసి పాన్ లో బాగా మగ్గించుకోవాలి. అయితే, వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో మరి నీరు పోయకుండా కొద్ది కొద్దిగా  పోసుకుంటూ ఇంకోసారి తిప్పుకుంటే సరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత అవసరమైతే ఒక గ్లాస్ నీళ్లు పోసి మళ్లీ  తిప్పుకోవాలి. అయితే, మరి గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసి దోసెల్లో తింటే రుచి అద్భుతం. చివర్లో పోపు ఒక పాన్ పెట్టి, దానిలో నూనె వేసి అది బాగా వేడి అయిన తర్వత మీడియం మంటపై ఉంచి కిందకు దించేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/beetroot-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ పచ్చడిని వేడి వేడి అన్నంలో తింటే ప్రతి ముద్ద అదిరిపోతోంది. ముఖ్యంగా, రక్తం లేని వారికి ఈ కొబ్బరి, బీట్ రూట్ పచ్చడి మేలు చేస్తుంది. ఇంకా మంచి సువాసనతో నోరూరిస్తుందో. ఈ సారి మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/8th-pay-commission-central-govt-employees-to-get-69000-minimum-pay-fitment-factor-hike-demanded-1812983.html</loc><lastmod>2026-05-10T06:34:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/8th-pay-commission-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th Pay Commission ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gratuity.jpg</image:loc><image:caption><![CDATA[ దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పుడు 8వ వేతన సంఘం ప్రకటనపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు చేసిన తాజా డిమాండ్లను ప్రభుత్వం ఆమోదిస్తే, ప్యూన్‌ల నుంచి ఉన్నత స్థాయి ఐఏఎస్ అధికారుల వరకు అందరి జీతాల్లో భారీ పెరుగుదల కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రస్తుతం రూ.18,000గా ఉన్న కనీస మూల వేతనం సుమారు రూ.69,000కు పెరగవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల న్యూఢిల్లీలో జరిగిన జాతీయ మండలి (జేసీఎం) ఉద్యోగుల విభాగ సమావేశంలో ఉద్యోగ సంఘాలు కీలక డిమాండ్లు ప్రభుత్వ ముందుంచాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, మెట్రో నగరాల్లో అధిక జీవన వ్యయం కారణంగా ప్రస్తుత వేతన నిర్మాణం సరిపోవడం లేదని వారు పేర్కొన్నారు. దీంతో కొత్త వేతన విధానంలో పెద్ద మార్పులు అవసరమని అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మార్పులో ప్రధాన పాత్ర పోషించేది ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్. ఇది ప్రభుత్వ ఉద్యోగుల కొత్త మూల వేతనాన్ని నిర్ణయించే కీలక సూత్రం. 7వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించారు. ఇప్పుడు 8వ వేతన సంఘంలో దీనిని 3.83కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం దీనికి అంగీకరిస్తే, ప్రస్తుతం రూ.18,000 ఉన్న కనీస బేసిక్ పే సుమారు రూ.68,940కు చేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-india.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో ఉద్యోగులతో పాటు పెన్షన్ పొందుతున్న రిటైర్డ్ ఉద్యోగులకు కూడా భారీ ఊరట లభించనుంది. ఎందుకంటే పెన్షన్లు నేరుగా బేసిక్ పే ఆధారంగా లెక్కించబడతాయి. పే లెవెల్‌ల ప్రకారం జీతాల్లో గణనీయమైన పెరుగుదల కనిపించవచ్చు. లెవెల్-1లో ఉన్న ప్యూన్‌లు, అటెండెంట్‌ల జీతం రూ.18,000 నుంచి దాదాపు రూ.69,000కు పెరగవచ్చు. లెవెల్-2లోని లోయర్ డివిజన్ క్లర్క్‌ల జీతం రూ.19,900 నుంచి రూ.76,000 వరకు వెళ్లే అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ కానిస్టేబుళ్లు, నైపుణ్యం గల కార్మికులు ఉన్న లెవెల్-3లో బేసిక్ పే రూ.21,700 నుంచి రూ.83,000 వరకు పెరగవచ్చని అంచనా. జూనియర్ క్లర్కులు, స్టెనోగ్రాఫర్లకు చెందిన లెవెల్-4 ఉద్యోగుల జీతం రూ.25,500 నుంచి రూ.97,000కు చేరవచ్చు. సీనియర్ అధికారుల జీతాలు కూడా భారీగా పెరగనున్నాయి. లెవెల్-13 అధికారుల జీతం రూ.1.23 లక్షల నుంచి రూ.4.71 లక్షలకు పెరగవచ్చని అంచనా. అత్యున్నత స్థాయి లెవెల్-18 అధికారుల వేతనం రూ.2.50 లక్షల నుంచి రూ.9.57 లక్షల వరకు చేరే అవకాశం ఉందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tollywood-actress-jyothi-lakshmi-faced-many-ups-and-downs-in-her-life-1812822.html</loc><lastmod>2026-05-09T20:24:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-18.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-pic-4.jpg</image:loc><image:caption><![CDATA[ సిల్క్ స్మిత కంటే ముందే సినీ ప్రపంచంలో డ్యాన్సింగ్ సంచలనంగా వెలుగొందిన తార ఈ అందాల భామ. స్టార్ హీరోలను మించిన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఆమె జీవితం కష్టాలు, సవాళ్లతో నిండి ఉంది. డెబ్బైవ దశకంలో వెండితెరను ఏలిన ఈ డ్యాన్సింగ్ సంచలనం, ముఖ్యంగా ప్రత్యేక గీతాలకు, గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఆమె ఎన్నో సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. కళను దైవంగా భావించి, ఎన్నో అవమానాలను తట్టుకొని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో తనదైన ముద్ర వేశారు. ఆమె ఎవరో కాదు జ్యోతిలక్ష్మి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-17.jpg</image:loc><image:caption><![CDATA[ 1970వ దశకంలో భారతీయ సినీ రంగంలో, ముఖ్యంగా దక్షిణాదిలో ఆమె ఒక డ్యాన్సింగ్ సెన్సేషన్ గా వెలుగు వెలిగారు. ఆమె పేరు కేవలం ఒక నటిది కాదు, ఇండస్ట్రీలో అదొక బ్రాండ్‌గా నిలిచింది. థియేటర్లలో ఆమె పాట మొదలైతే, యువత హృదయ స్పందన పెరిగేది, సినిమాకి కొత్త కళ వచ్చేది. ఎల్.ఆర్. ఈశ్వరి పాట, జ్యోతిలక్ష్మి నృత్యం ఆ రోజుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాయి. దాదాపు 20 ఏళ్ల పాటు తన పాటతో సినీ లోకాన్ని ఏలిన జ్యోతిలక్ష్మి, తెలుగు సినిమా ప్రత్యేక గీతాలకు తొలి అడుగును నేర్పిన ఘనతను సొంతం చేసుకున్నారు. ఆమె సోదరి జయమాలిని కూడా తర్వాత కాలంలో గ్లామరస్ స్పెషల్ సాంగ్స్ క్వీన్ గా ఎదిగారు. జ్యోతిలక్ష్మి చిన్నతనంలోనే తన సోదరి ధనలక్ష్మికి రామరాజన్ ద్వారా దత్తత ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు టి.ఆర్. రామన్న ఆమెకు దగ్గర బంధువు కాగా, తమిళ సినిమా తొలి డ్రీమ్ గర్ల్ టి.ఆర్. రాజకుమారి ఆమెకు అత్త వరుస అవుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jyothi-lakshmi.jpg</image:loc><image:caption><![CDATA[ 1944లో వచ్చిన కూండుక్కిలి చిత్రంతో బాలనటిగా పరిచయమయ్యారు. 1963లో ఎం.జి.ఆర్. హీరోగా నటించిన పెరియ ఇడత్తు పెణ్ చిత్రంతో జ్యోతిలక్ష్మి పేరుతో తెరపైకి వచ్చి అదే పేరుతో కొనసాగారు. చిన్నతనంలోనే ప్రసిద్ధ నాట్యాచార్యుడు తంజయ్ రామయ్య దాస్ పిళ్ళై దగ్గర భరతనాట్యం నేర్చుకోవడం ఆమె కెరీర్ కు పునాది వేసింది. తెలుగులో ఆమె తొలి చిత్రం 1967లో వచ్చిన పెద్దక్కయ్య. శోభన్ బాబు హీరోగా నటించిన ఇదాలోకం చిత్రంలోని గుడి వెనక నా సామి గుర్రమెక్కి కూర్చున్నాడు పాట భారీ హిట్ అయింది. అప్పటి నుంచి స్పెషల్ సాంగ్స్ కి ఆమె కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. 1970లలో జానపదం, క్రైమ్, సాంఘికం ఇలా ఏ సినిమా అయినా జ్యోతిలక్ష్మి పాట తప్పనిసరిగా ఉండేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jyothi-lakshmi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తరం నుంచి చిరంజీవి, బాలకృష్ణ వరకు అనేక ప్రముఖ నటులతో కలిసి నటించారు. నలుపు తెలుపు చిత్రాల నుంచి రంగుల సినిమాల వరకు ఆమె హవా కొనసాగింది. 300కు పైగా చిత్రాల్లో 1000కి పైగా పాటలకు నృత్యం చేసిన ఆమె, తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆమె ఎన్నో అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. ఒకసారి అద్దె ఇంటి కోసం చెన్నై మొత్తం తిరిగినా, మీలాంటి డ్యాన్సర్‌లకు మేము ఇల్లు ఇవ్వం అని మొహం మీదే చెప్పేశారట. ఇలాంటి పరిస్థితులలోనూ చెక్కు చెదరని ధైర్యంతో ముందుకు సాగిన ఆమె, తెరపై మా నటన చూసి మా క్యారెక్టర్ ని అంచనా వేస్తే ఎలా? నృత్యం నా వృత్తి, అదే నా దైవం. నేనెప్పుడూ నన్ను తక్కువ చేసుకోను. ఎవరెన్ని అనుకుంటే నాకేమిటి? అని ప్రశ్నించేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jyothi-lakshmi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తన కెరీర్ లో మొదట సహనటి విజయలలిత నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న ఆమెకు, ఆ తర్వాత తన చెల్లెలు జయమాలిని నుంచే పోటీ ఎదురైంది. అయినా, పోటీ ఇచ్చింది తన చెల్లెలే కదా అని మురిసిపోయేవారు. తన కెరీర్ పీక్ స్టేజ్‌లో, అంటే 1970వ దశకంలో తమిళనాడులోని మన్నార్ గుడికి చెందిన వాసుదేవన్‌తో ఆమె వివాహం జరిగింది. వాసుదేవన్‌కు అప్పటికే భార్య ఉన్నప్పటికీ పిల్లలు లేరు. అతని తల్లి ఆదేశం మేరకు జ్యోతిలక్ష్మి అతనికి భార్య అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో, వీరి వివాహాన్ని రహస్యంగా ఉంచి సహజీవనం చేశారు. ఎనిమిదేళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా కూతురు మీనాక్షిని కన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jyothi-lakshmi-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఎనిమిదేళ్లు వాసుదేవన్ ఆమెను తీవ్రంగా వేధించారు. అతని ప్రవర్తన కారణంగా ఆమె కొన్ని సినిమాలు కూడా కోల్పోయి ఇంట్లో ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలోనే ఆమె చెల్లెలు జయమాలిని సినీ రంగ ప్రవేశం చేసింది. వాసుదేవన్ బారి నుంచి తప్పించుకునేందుకు ముంబై పారిపోయిన జ్యోతిలక్ష్మి కొన్ని రోజుల తర్వాత తిరిగి వచ్చారు. వాసుదేవన్‌తో సంబంధం లేదని ప్రకటించిన తర్వాత ఛాయాగ్రాహకుడు సాయి ప్రసాద్ ను పెళ్లి చేసుకున్నారు. జ్యోతిలక్ష్మి కూతురు మీనాక్షి, జ్యోతి మీనా పేరుతో నటిగా పరిచయమైనా తల్లిలా పేరు తెచ్చుకోలేకపోయారు. జ్యోతిలక్ష్మి 2016 ఆగస్టు 9న బ్లడ్ క్యాన్సర్‌తో కన్నుమూశారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/number-2-personality-discover-the-traits-of-those-born-on-the-2nd-of-any-month-1812813.html</loc><lastmod>2026-05-09T19:55:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Birth Date 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరు అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం 2వ తేదీన జన్మిస్తారో వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారంట. అంతే కాకుండా వీరు చాలా భిన్నంగా మంచి తెలివితేటలను కలిగి ఉంటారని చెబుతున్నారు సంఖ్యాశాస్త్ర నిపుణులు. అందువలన ఈ తేదీలో జన్మించిన వారు అందరికీ ప్రియమైనవారిగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సంఖ్యాశాస్త్రం ప్రకారం రెండవ తేదీన జన్మించిన వారు చాలా అదృష్టవంతులు అని చెబుతారు. చంద్రుడు రెండవ ఇంటికి అధిపతి.  అందువలన వీరు రూట్ 2తోనే వస్తారు. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ప్రతి విషయంలో వీరిని లక్కు వెతుక్కుంటూ వస్తుంది. డబ్బు సంపాదించే కల వీరిలో ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ రంగంలో ఉన్నా, అందులో దూసుకెళ్తారు. చాలా తక్కువ సమయంలోనే ఉన్నతస్థాయికి ఎదుగుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ వీరికి కుటుంబంలో, పని చేసే చోట కూడా మంచి సపోర్ట్ ఉంటుంది. ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. అంతే కాకుండా అందరితో చాలా సులభంగా కలిసిపోయే స్వభావం ఉంటుంది. అందుకే వీరు అంటే చాలా మంది ఇష్టం ఉంటుంది. అలాగే కొన్ని సార్లు ఇది ఇతరులలో అసూయను కూడా కలిగిస్తుంది. ఎవరు అయితే రెండో తేదీన జన్మించారో వారికి అన్ని విధాలుగా కలిసి వచ్చినప్పటికీ, వీరికి భావోద్వేగ గుణం మైనస్ అని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీరికి భావోద్వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఎమోషన్ అవ్వడమే కాకుండా, చాలా ఆలోచిస్తుంటారు. దీని వలన కొన్ని సార్లు వీరు పనులపై అంతగా దృష్టి పెట్టలేరు. అంతే కాకుండా వీరి ఎమోషనల్ బాండింగ్ వలన వీరు మంచి మంచి అవకాశాలను కూడా వదులుకునే ఛాన్స్ ఉంది. వీరు ఎంత ఎమోషనల్‌గా ఉంటారో, ఇతరుల బాధలను కూడా అంతే ఎక్కవగా పట్టించుకుంటారు. వారి బాధ వీరి బాధలా ఫీల్ అయిపోతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/birth-date-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా రెండో తేదీన జన్మించిన వ్యక్తులకు ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడానికి ఆసక్తి చూపుతారు. కుటుంబానికి , స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/2026-soda-business-guide-daily-investment-profits-and-full-setup-details-in-telugu-1812797.html</loc><lastmod>2026-05-09T19:45:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Soda Business (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు నిమ్మకాయలు చవకగా దొరికేవి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రస్తుతం కిలో నిమ్మకాయల ధర రూ.150 వరకు ఉంది. రోజుకు ఒక 3 కిలోలు వాడినా రూ.450 అవుతుంది. ఇక పంచదార, గ్యాస్, గ్లాసులు, సబ్జా గింజలు, ప్యాకింగ్ కవర్లు అన్నీ కలిపి రోజువారీ మెటీరియల్ ఖర్చు సుమారు రూ.1,480 వరకు వస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీనికి తోడు ఫ్లేవర్లు (ఎసెన్స్) కోసం సీజన్ ప్రారంభంలోనే ఒక పదివేల రూపాయల వరకు కేటాయించాల్సి ఉంటుంది. అంటే, రోజువారీ రన్నింగ్ ఖర్చు రూ.1,500 లోపు ఉంటుందని మనం అంచనా వేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-3.jpg</image:loc><image:caption><![CDATA[ లాభాల మాటేమిటి? సాధారణంగా ఒక గ్లాసు సోడాను మనం రూ.20కి అమ్ముతాము. రోజుకు సుమారు 4 కట్టల గ్లాసులు (దాదాపు 130 గ్లాసులు) అమ్మగలిగితే, రూ.2,600 వరకు ఆదాయం వస్తుంది. ఇందులో మన రోజువారీ పెట్టుబడి రూ.1,480 తీసేస్తే, నికరంగా రూ.1,160 మిగులుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, బండిని తీసుకురావడానికి అయ్యే ట్రాన్స్‌పోర్ట్, పెట్రోల్ ఖర్చులు ఒక రూ.200 తీసేసినా, రోజుకు రూ.900 నుండి రూ.1,000 వరకు గౌరవప్రదమైన లాభం సంపాదించవచ్చు. అంటే నెలకు రూ.25,000 నుండి రూ.30,000 వరకు సంపాదించే అవకాశం ఉంది. ఏ ఆఫీసులోనో పని చేసే దానికంటే, సొంతంగా ఇలాంటి వ్యాపారం చేసుకుంటే ఉండే స్వేచ్ఛే వేరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soda-business-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఏ వ్యాపారమైనా కష్టపడితేనే ఫలితం ఉంటుంది. సోడా వ్యాపారంలో ఎండలో నిలబడటం కొంచెం కష్టమైనా, సాయంత్రానికి ఇంటికి వెళ్లేటప్పుడు వెయ్యి రూపాయలు జేబులో ఉంటే ఆ తృప్తే వేరు. మీరు కూడా చిన్నగా ఏదైనా మొదలుపెట్టాలనుకుంటే, ఈ వేసవికి ఇది మంచి ప్రారంభం కావచ్చు. ఏమంటారు? ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quick-and-creamy-tomato-masala-curry-recipe-best-for-rice-and-roti-1812789.html</loc><lastmod>2026-05-09T19:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomato Masala Curry (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[  రోజూ తినే పప్పు, సాంబార్ కాకుండా ఏదైనా కొత్తగా, స్పైసీగా తినాలనిపిస్తే ఈ టమాటా మసాలా కర్రీ బెస్ట్ ఆప్షన్. సాధారణంగా మనం టమాటాను కేవలం పప్పులోకో లేక చట్నీకో వాడుతుంటాం. కానీ, కొంచెం మసాలా దట్టించి వండితే దీని రుచి వేరే లెవల్‌లో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా బ్యాచిలర్స్ లేదా వంట త్వరగా ముగించాలనుకునే వారికి ఇది ఒక వరమనే చెప్పాలి. వంట రుచిగా రావాలంటే మసాలాలు పర్ఫెక్ట్‌గా ఉండాలి. దీని కోసం ముందుగా పల్లీలు, నువ్వులు, ధనియాలు, కొబ్బరి మరియు కొన్ని గరం మసాలా దినుసులను దోరగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ వేయించిన దినుసులకు వేయించిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ గ్రేవీ ఎంత చిక్కగా ఉంటే కూర అంత రుచిగా ఉంటుంది. గ్రేవీకి అసలైన రంగు, రుచి ఈ దశలోనే వస్తాయి. ఇది కేవలం టమాటాలకే కాదు, వంకాయ లేదా పన్నీర్ కూరలకు కూడా వాడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మసాలా పేస్టే ఈ కూరకి అసలైన రుచిని, చిక్కదనాన్ని ఇస్తుంది. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గ్రైండ్ చేసుకోవాలి. టమాటాలను ముక్కలుగా కోయకుండా, వాటికి చిన్న గాట్లు పెట్టి గ్రేవీలో ఉడికించడం వల్ల టమాటాలోని జ్యూస్ అంతా మసాలాలోకి చేరి రుచి అదిరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomato-masala-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఈ కూరలో వేసే చిన్న బెల్లం ముక్క మరియు చింతపండు రసం టమాటాలోని పులుపును బ్యాలెన్స్ చేస్తాయి. వేడివేడి అన్నంలో ఈ మసాలా గ్రేవీ కలుపుకుని, ఆ ఉడికిన టమాటాను నంచుకుని తింటే ఆ మజానే వేరు! మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా మీ ఇంట్లో అందరూ ఫిదా అయిపోతారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/jabardasth-ishwarya-interesting-comments-about-bigg-boss-telugu-1812766.html</loc><lastmod>2026-05-09T19:25:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya-latest.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ishwarya Latest ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya.jpg</image:loc><image:caption><![CDATA[ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ ద్వారా చాలా మంది పాపులర్ అయ్యారు. వారిలో ఐశ్వర్య ఒకరు. ఈ అందాల భామ క్యూట్ నెస్ తో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్ చేసింది. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. తెలుగు పరిశ్రమకు చెందిన ఒక నటి తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితంలోని కీలక అంశాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. నాతో నేను చిత్రం ప్రమోషన్ల సందర్భంగా జరిగిన ఒక స్కిట్ కారణంగా తన రిలేషన్ షిప్ బాగా వైరల్ అయ్యిందని, దీనిపై చాలామంది తమది నిజమైన సంబంధం అనుకున్నారని, కొందరు పెళ్లి కూడా అయ్యిందని పొరబడ్డారని ఐశ్వర్య తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya-new.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఆ బంధం బ్రేకప్ అయ్యిందని, ప్రేమ అనేది ఎంతో విలువైనదని, అయితే దానికి డిజర్వ్ లేనివారు జీవితంలోకి వస్తే అది నిలబడదని తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ప్రస్తుతం తాను సింగిల్ అని, ఈ స్టేజ్ లో ఆనందంగా ఉన్నానని.. పెళ్లి పట్ల ప్రస్తుతం తనకు పెద్దగా ఆసక్తి లేదని, తల్లి చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి సిద్ధమని, అయితే అంతకంటే ముందు ఇల్లు పూర్తిగా సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను గురించి మాట్లాడుతూ..  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ కమిట్మెంట్ పేరుతో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పింది. ముందుగా కథ వినడానికి వెళ్ళినప్పుడు సమస్యలు ఉండేవని కాదని, అగ్రిమెంట్ ముందు రోజు రాత్రి కొంతమంది ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఫోన్ చేసి క్రష్ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అంటూ మాట్లాడేవారని ఆమె పేర్కొంది. ఒకసారి నేరుగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కమిట్మెంట్ అని అడగగానే, తనకు ఆ పదం సినిమాల్యాంగ్వేజ్ ఉన్న అర్థం తెలియక, తాను పని పట్ల చాలా కమిట్మెంట్‌తో, హార్డ్ వర్క్ తో ఉంటానని చెప్పినట్లు వెల్లడించారు. ఆ తర్వాత దాని అర్థం తెలుసుకుని, ఒక డైరెక్టర్‌ని కొట్టి బయటికి వచ్చానని తెలిపింది.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya-pic.jpg</image:loc><image:caption><![CDATA[ టీవీ షోలు, సీరియల్స్, సినిమాలు, వెబ్ సిరీస్‌లు నిరంతరం చేసినప్పటికీ, తనకు సరైన బ్రేక్ రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంచి కథలు చెప్పినా, షూటింగ్ తర్వాత 24 క్రాఫ్ట్స్ లో ఎక్కడో లోపం వల్ల లేదా డైరెక్టర్ సరిగా కన్వే చేయకపోవడం వల్ల అవుట్ పుట్ అనుకున్నట్లు రాకపోవచ్చని చెప్పుకొచ్చింది. కేరాఫ్ బాయ్స్ కేరాఫ్ గర్ల్స్ (KBKG) షో నుంచి తన ఎలిమినేషన్ పట్ల బాధపడినట్లు చెప్పింది. అగ్రిమెంట్ లో ఎలిమినేషన్ల గురించి ప్రస్తావించలేదని, మొదటిసారి ఇద్దరిని, రెండోసారి ఒకరిని ఎలిమినేట్ చేసి ప్రేరణను రీప్లేస్ చేయడం తనకు అర్థం కాలేదని తెలిపింది   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ishwarya-pics.jpg</image:loc><image:caption><![CDATA[ భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ, ప్రస్తుతం కామాఖ్య అనే సినిమాలో మంచి పాత్రలో నటిస్తున్నానని తెలిపింది. ప్రైమ్‌కు శోభిత గారితో చేసిన ఒక సినిమా రిలీజ్ అయ్యిందని, అయితే దేవి అండ్ డాని సినిమాలో తన సీన్స్ చాలావరకు కట్ అయ్యాయని తెలిపింది. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నానని, తన యూట్యూబ్ ఛానెల్ ఐషు ముచ్చట్లు కోసం కూడా ప్రణాళికలు రచిస్తున్నానని తెలిపింది. బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, ఇంటర్వ్యూలు కూడా జరిగాయని, అయితే ఇంట్లోకి ఎందుకు పిలవలేదో తనకు తెలియదని అన్నారు. బిగ్ బాస్ అంటే తన తల్లికి, తమ్ముడికి చాలా ఇష్టమని, వారి కోసమైనా వెళ్లాలనుకుంటేనని చెప్పుకొచ్చింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-revive-dying-plants-with-homemade-aloe-vera-fertilizer-natural-organic-gardening-tips-1812782.html</loc><lastmod>2026-05-09T19:24:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Plants (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలకు ఎరువు తయారు చేయాలంటే ముందుగా ముదిరిన అలోవెరా ఆకులను తీసుకోవాలి. మన పెరట్లో అలోవెరా ఉంటే అది ఒక నిధి ఉన్నట్లే. వీటిని కట్ చేసేటప్పుడు వచ్చే ఆ పసుపు రంగు జిగురులో కూడా మొక్కలకు మేలు చేసే గుణాలు ఉంటాయి. ఇది కేవలం మొక్కలకే కాదు, మట్టిలోని జీవశక్తిని కూడా పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలోవెరాతో పాటు కొంచెం బెల్లం, పాలు కలపడం అనేది ఒక గొప్ప కాంబినేషన్. బెల్లం వేయడం వల్ల మైక్రోబ్స్ (మంచి బ్యాక్టీరియా) పెరుగుతాయి.  పాలలోని కాల్షియం మొక్కల ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మిశ్రమం తయారవుతుంటే వచ్చే ఆ వాసన, ఆ రంగు మార్పు చూస్తుంటే ఒక అద్భుతమైన ఔషధం తయారవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది కెమికల్స్ లేని స్వచ్ఛమైన ఆహారం లాంటిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమాన్ని ఒక మూడు నాలుగు రోజులు నీడలో ఉంచి, రోజూ ఒకసారి కర్రతో కలపాలి. ఆ తర్వాత దీన్ని వడకట్టి, ఒక లీటరు ద్రావణానికి పది లీటర్ల నీటిని కలిపి మొక్కలకి ఇవ్వాలి. ప్రకృతిలో ఒక వస్తువు మరో రూపంలోకి మారి మొక్కలకి ప్రాణం పోయడం అనేది నిజంగా ఒక గొప్ప వింతే కదా! ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు దీని వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. ఈ అలోవెరా ద్రావణంలో ఫోలిక్ యాసిడ్, అమినో యాసిడ్స్ మరియు మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కేవలం ఎరువుగానే కాకుండా, ఫంగస్ రాకుండా కాపాడే ఒక &#039;ఫంగిసైడ్&#039;గా కూడా పనిచేస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో మొక్కల వేర్లు కుళ్లిపోకుండా ఇది రక్షణ కల్పిస్తుంది. ఎండకాలంలో మొక్కలను చల్లగా ఉంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/plants-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలు నీరసంగా ఉన్నా, ఆకులు పసుపు రంగులోకి మారుతున్నా ఈ ద్రావణాన్ని స్ప్రే చేయండి లేదా మట్టిలో పోయండి. ఒక్క 15 రోజుల్లోనే మీ మొక్కల్లో వచ్చే మార్పును చూసి మీరే ఆశ్చర్యపోతారు. చివరగా ఒక్క మాట.. మనం మంచి భోజనం చేస్తే ఎంత ఉత్సాహంగా ఉంటామో, మొక్కలకి కూడా అప్పుడప్పుడు ఇలాంటి పోషకాలను ఇస్తే అవి కూడా అంతే పచ్చగా, కళకళలాడుతూ పెరుగుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shani-amavasya-2026-5-lucky-zodiac-signs-to-find-fortune-after-may-16th-1812767.html</loc><lastmod>2026-05-09T19:23:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amavasya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : శని అమావాస్య తర్వాత కర్కాటక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరుతాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేసుకుంటారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. మొండి బాకీలు వసూలు అవుతాయి. అన్ని విధాలుగా ఈ రాశి వారికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya-3.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : ఈ రాశి వారు త్వరితగతిన పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ముఖ్యంగా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో సతమతం అయ్యారో వారి సమస్యలన్నింటికీ ఇక ముగింపు వచ్చినట్లే, వీరికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా రియలెస్టేట్ రంగంలో ఉన్నవారికి అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya-4.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి అయితే పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అని చెప్పాలి వీరికి, అన్ని విధాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది.  అన్నింట్లో వీరిదే పై చేయి అవుతుంది. కళారంగంలో ఉన్నవారు అవార్డులు, రివార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. వీరికి ఇది అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya-5.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశివారికి శని అమావాస్య సమస్యలను తొలిగించి, ఆనందకర జీవితాన్ని అందిస్తుంది. వీరికి అన్నింట్లో శుభ ఫలితాలు కలుగుతాయి. శని అనుగ్రహం ఉండటం వలన ఆగిపోయిన పనులు కూడా చాలా త్వరగా పూర్తి అవుతాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amavasya-6.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యారాశి వారికి ఇది చాలా అనుకూల సమయం. వీరు ఏం చేసినా కలిసి వస్తుంది. అంతే కాకుండా వీరు ఆర్థికంగా చాలా బలంగా తయారు అవుతారు. కెరీర్ పరంగా కూడా బాగుంటుంది. శని ప్రభావం వలన వీరికి ఉన్న అనారోగ్య సమస్యలు అన్నీ తొలిగిపోయి చాలా ఆనందంగా జీవిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-for-electricity-meter-ideal-and-dangerous-placements-in-your-home-1812754.html</loc><lastmod>2026-05-09T19:25:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఇంటి పురోగతి అనేది వాస్తుపై ఆధారపడి ఉంటుంది అంటారు. అందుకే తప్పకుండా వాస్తు నియమాలు తప్పక పాటించాలి. అంతే కాకుండా జ్యోతిష్యశాస్త్రంలో కూడా వాస్తుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. వాస్తు నియమాలు సరిగ్గా పాటించిన వారే ఎలాంటి ఆర్థిక, అనారోగ్య ఇబ్బందులు లేకుండా ముందుకు సాగుతారని చెబుతారు. అయితే ఇంటిలోని ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా కరెంట్ మీటర్ కూడా వాస్తును ప్రభావితం చేస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో కరెంట్ మీటర్ సరైన దిశలో ఉండాలి. ముఖ్యంగా  కరెంట్ మీటర్ ఎప్పుడూ కూడా ఆగ్నేయ మూలలోనే ఉండాలి. ఆగ్నేయం అంటేనే అగ్ని. అందువలన కరెంట్ మీటర్ ఆగ్నేయంలో ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది. ఆ ఇంటిలో అన్ని విధాలుగా పురోగతి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మీరు ఒక వేళ ఆగ్నేయంలో కుదరకపోతే, వాయువ్య మూలలో కరెంట్ మీటర్ పెట్టుకోవాలి. ఇది కూడా కరెంట్ మీటర్ పెట్టుకోవడానికి చాలా బెస్ట్. దీని వలన ఎలాంటి ప్రమాదాలు లేకుండా బాగుంటుంది. అయితే కొన్ని దిశల్లో అస్సలే కరెంట్ మీటర్ పెట్టుకోకూడదు. ముఖ్యంగా కొన్ని దిశల్లో పెట్టడం వలన ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఏ దిశల్లో పెట్టకూడదంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పుడూ కూడా కరెంట్ మీటర్ ఈశాన్యం లేదా నైరుతి దిశలలో పెట్టకూడదు. ఇది చాలా అశుభకరం, ఇలా పెట్టడం వలన అనేక సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు రావచ్చును. అంతే కాకుండా కొన్నిసార్లు ప్రమాదకర సంఘటనలు కూడా జరిగే ప్రమాదం ఉందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-venus-and-mercury-transit-2026-these-zodiac-signs-may-see-major-financial-growth-and-profit-1812738.html</loc><lastmod>2026-05-09T18:40:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-astrology-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-astrology-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదాయానికి, సుఖ సంతోషాలకు, పెట్టుబడులకు, మదుపులకు కారకులైన గురు, శుక్ర, బుధులు వరుసగా వృషభ, మిథున రాశుల్లో సంచారం చేస్తున్న కారణంగా ఆరు రాశులవారికి సమీప కాలంలో ధన బలం బాగా పెరిగే అవకాశం ఉంది. ఈ నెల (మే) 14 తర్వాత నుంచి జూన్ మొదటి వారం వరకు కొన్ని రాశులకు షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక మార్గాల్లో ఆదాయం పెరగడం, రావలసిన సొమ్ము చేతికి అందడం, ఉద్యోగంలో జీతభత్యాలు వృద్ధి చెందడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఇందులో వృషభం, కర్కాటకం, సింహం, కన్య, తుల, మకర రాశులున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-8.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశిలో బుధుడు, ధన స్థానంలో గురు, శుక్రులు సంచారం చేస్తున్న కారణంగా అనేక విధాలుగా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాలకు మించి ధన లాభం కలిగే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటుంది. అంతేకాక, ఉద్యోగంలో జీతాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందడం వంటివి కూడా చోటు చేసుకుంటాయి. సిరిసంపదలకు లోటుండని పరిస్థితి ఏర్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/4-karkataka-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి లాభ, వ్యయ స్థానాల్లో శుభ గ్రహాల అనుకూల సంచారం వల్ల విదేశీ సంపాదన అను భవించే యోగం పడుతుంది. ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆదాయ వృద్ధి మార్గాల మీద బాగా కృషి చేసి లబ్ధి పొందుతారు. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి దశమ, లాభ స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఈ రాశివారికి ఆదాయం దిన దినాభివృద్ధి చెందే అవకాశం ఉంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ల నుంచి పూర్తిగా బయటపడతారు. లాభదాయక పరిచయాలు, లాభదాయక ప్రయాణాలతో బ్యాంక్ బ్యాలెన్స్ బాగా వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై, విలువైన ఆస్తి అందుతుంది. పిత్రార్జితం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడు, భాగ్యాధిపతి శుక్రుడు, ధన కారకుడు గురువు భాగ్య, దశమ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి అపార ధన లాభం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. విదేశీ సొమ్ము అనుభవించే యోగం పడుతుంది. విదేశాల్లో వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నవారు స్థిరపడడంతో పాటు ఆస్తిపాస్తులు సమకూర్చుకోవడం జరుగుతుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో రాబడి పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-10.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: శుభ గ్రహాల సంచారం కారణంగా భాగ్య స్థానం బలపడుతున్నందువల్ల ఈ రాశివారు ఆదాయ వృద్ధికి సంబంధించిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోవడం జరుగుతుంది. ఆస్తి, ఆర్థిక వ్యవహారాల నిర్వహణలో కొత్త పుంతలు తొక్కుతారు. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో హోదాతో పాటు, జీతభత్యాలు వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెట్టి అత్యధికంగా లాభాలు పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి పంచమ, షష్ట స్థానాల్లో శుభ గ్రహాల సంచారం వల్ల ఆదాయం వృద్ధి చెందడంతో పాటు ఆర్థిక, వ్యక్తిగత సమస్యలన్నీ దాదాపు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆర్థికాభివృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఈ రాశివారికి అత్యంత అరుదైన ధనాకర్షణ యోగం కలుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సంపాదన బాగా వృద్ధి చెందుతుంది. షేర్ల వ్యాపారం, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. విదేశీ సంపాదన యోగం కూడా పట్టే అవకాశం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-to-do-if-a-fish-bone-gets-stuck-in-your-throat-safe-tips-and-solutions-1812666.html</loc><lastmod>2026-05-09T18:02:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-bone-stuck-in-throat.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish Bone Stuck In Throat ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishbones-2.jpg</image:loc><image:caption><![CDATA[ చేప ముల్లు కడుపులోకి వెళ్తే ప్రమాదమా?: సాధారణంగా కొన్ని చేపల్లో ముళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి వాటిని తినేప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ముళ్లను వేరు చేసి కేవలం మాంసాన్ని మాత్రమే తినడం మంచిది. అయితే, కొన్నిసార్లు పొరపాటున అన్నంతో పాటు ముల్లు కడుపులోకి వెళ్లవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చేప ముల్లు మన జీర్ణాశయంలోనే జీర్ణమైపోతుంది కాబట్టి, ప్రేగులకు దీని వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishbones.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే సమస్య అంతా అది కడుపులోకి వెళ్లే దారిలో, అంటే గొంతులో లేదా అన్నవాహికలో గుచ్చుకున్నప్పుడే వస్తుంది! దీనివల్ల ప్రతి ముద్ద మింగేటప్పుడు ఆ ముల్లు గుచ్చుకుంటూ నొప్పి కలిగిస్తుంది. ఒకవేళ మీకు ఇలా జరిగితే, ఉపశమనం కోసం ఇక్కడ కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/banana-2.jpg</image:loc><image:caption><![CDATA[ అరటి పండు: ఒకవేళ గొంతులో లేదా అన్నవాహికలో చేప ముల్లు  ఇరుక్కుపోతే వెంటనే మీరు ఒక పండిన అరటిపండును తీసుకొని తినండి అయితే దాన్ని నమిలి తినకుండా ముక్కను నేరుగా మింగేయండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. ఇలా ఒకటి రెండు సార్లు చేస్తే మీ గొంతులో ఇరుక్కుపోయిన ముళ్లు త్వరగా వదిలిపోచే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/peanuts.jpg</image:loc><image:caption><![CDATA[ వేరుశనగ గింజలు: గొంతులో ఇరుక్కున్న చేపముళ్లును తొలగించేందుకు ఇది మరో మార్గం. బాగా వేయించిన కొన్ని వేరుశనగ గింజలను నోట్లో వేసుకుని నమిలి మింగండి. ఈ పద్ధతి ద్వారా కూడా గొంతులో చిక్కుకున్న ముల్లు తొలగిపోయే అవకాశం ఉంది. అంతే కాదు ఒక బ్రెడ్ ముక్కకు కొంచెం పీనట్ బటర్ రాసి, దాన్ని బాగా నమిలి మింగండి. ఆ తర్వాత ఒక గ్లాసు నీళ్లు తాగండి. దీనివల్ల కూడా గొంతులోని ముల్లు తొలగిపోయే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishbones-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ ముల్లు తొలగకపోతే: పైన చెప్పిన చిట్కాలు పాటించినా ముల్లు పోకపోయినా, లేదా ఆహారం తినేటప్పుడు గొంతులో విపరీతమైన నొప్పి వస్తున్నా, వెంటనే వైద్యుడిని సంప్రదించి పరీక్ష చేయించుకోండి. ఈ విషయంలో ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆ ముల్లు అక్కడే ఉండిపోతే ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ముల్లు గొంతులో లోతుగా లేదా అన్నవాహికలో గట్టిగా గుచ్చుకుంటే, కొన్నిసార్లు ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించండి.(Note పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ నుంచి సేకరించిన సమాచారం మేరకు మాత్రమే అందించబడినవి. వీటిని ప్రయత్నించే ముందు వైద్యులను సంప్రదించండి) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/saturn-transit-in-revati-nakshatra-2026-these-zodiac-signs-may-see-big-financial-and-career-growth-1812702.html</loc><lastmod>2026-05-09T17:52:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lord-shani-dev.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lord Shani Dev ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lord-shani1-111111.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నెల(మే) 17వ తేదీ నుంచి అక్టోబర్ 8 వరకు శనీశ్వరుడు తన మిత్రుడైన బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో సంచారం చేయడం జరుగుతుంది. బుధుడు అనుకూలంగా ఉన్న రాశులకు దీనివల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆదాయ ప్రయత్నాలు విజయవంతం కావడం, షేర్లు లాభించడం, వృత్తి, వ్యాపారాల్లో రాబడి పెరగడం, ఉద్యోగంలో పదోన్నతులు లభించడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి జరుగుతాయి. ఈ నెల 16న వచ్చే శని అమావాస్య నుంచి వృషభం, మిథునం, సింహం, కన్య, తుల, ధనూ రాశుల వారికి దశ తిరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-7.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన, పంచమాధిపతిగా అత్యంత శుభుడైన బుధుడి నక్షత్రం రేవతిలో శనీశ్వరుడి సంచారం వల్ల ఈ రాశివారి జీవితంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. కుటుంబ జీవితం బాగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టిన పెట్టుబడులు లాభాలనిస్తాయి. ఆస్తి, ఆర్థిక వివాదాలు అనుకూలంగా సమసిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: రాశ్యధిపతి బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో శని ప్రవేశం వల్ల ఈ రాశివారి సమస్యలు, ఒత్తిళ్లు బాగా తగ్గుముఖం పడతాయి. ఆశించిన పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపార రంగంలో అడుగు పెట్ట దలచుకున్నవారికి సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. అనారోగ్య సమస్యల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి ధన, లాభాధిపతి అయిన బుధుడి నక్షత్రంలోకి శని ప్రవేశించడం వల్ల ఈ రాశివారి జీవితం కొత్త పుంతలు తొక్కుతుంది. కొద్దిగా అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ జీవితం సుఖశాంతులతో పురోగతి చెందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఈ నెల 17 తర్వాత నుంచి యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. అనా రోగ్య, ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడికి చెందిన రేవతి నక్షత్రంలో శని సంచారం వల్ల ఈ రాశివారి కెరీర్ సానుకూల మలుపులు తిరుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలకు సంబంధించిన ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే ఉద్యోగం లభిస్తుంది. ఆదాయం దిన దినాభివృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: భాగ్యాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో శని సంచారం చేస్తున్నంత కాలం ఈ రాశివారి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు క్రమంగా పరిష్కారమవు తాయి. కీర్తి ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభంతో పాటు, ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ నూరు శాతం ఫలితాలను ఇవ్వడం వల్ల ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. ఆధ్మాత్మిక చింతన పెరిగి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/9-dhanusu-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి సప్తమ, దశమాధిపతి అయిన బుధుడి నక్షత్రంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని  దోషం చాలావరకు తగ్గిపోతుంది. ఆశించిన పురోగతికి మార్గం సుగమం అవుతుంది. ఆర్థిక, కుటుంబ, వ్యక్తిగత సమస్యల నుంచి చాలావరకు విముక్తి లభిస్తుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. సామాజికంగా హోదా, స్థాయి లభిస్తాయి. ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ]]></image:caption></image:image></url></urlset>