<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/pan-card-mandatory-for-key-financial-transactions-new-rules-explained-1797944.html</loc><lastmod>2026-04-21T21:08:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/pan-card.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pan Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో అర్దిక కార్యకాలాపాలు నిర్వహించేందుకు పాన్ కార్డు అనేది తప్పనిసరి. ఇది లేకపోతే ఆర్దిక లావాదేవీలు చేయలేము. అయితే ఇటీవల పాన్ కార్డు రూల్స్‌లో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ అనేక మార్పులు చేసింది. పలు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. కొన్ని మినహాయింపులతో పాటు కఠిన నిబంధనలు కూడా ప్రవేశపెట్టింది. అయితే అసలు పాన్ కార్డు ఏయే సమయాల్లో ఉపయోగపడుతుంది..? ఎందుకు మన వెంట ఉంచుకోవాలి? అనే విషయాలు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు బైక్ లేదా కారు కొనాలన్నా లేదా విక్రయించాలన్నా పాన్ కార్డు అనేది అవసరం. ఇక బ్యాంక్ అకౌంట్ ఎక్కడైనా తెరవాలంటే ఇది తప్పనిసరి అని చెప్పవచ్చు. సేవింగ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్.. ఇలా ఏ బ్యాంక్ ఖాతా ఓపెన్ చేయాలన్నా పాన్ అవసరం అనేది తెలిసిందే. ఇక డెబిట్ లేదా క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసుకోవాలన్నా ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలన్నా పాన్ అవసరం ఉంటుంది. డీమ్యాట్ అకౌంట్ కావాలంటే వెరిఫికేషన్ కోసం అవసరమవుతుంది. అలాగే హోటల్ లేదా రెస్టారెంట్ బిల్లు రూ.50 వేలు దాటినా పాన్ కార్డు సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది. బిల్లును నగదు రూపంలో చెల్లిస్తుంటే కార్డు వివరాలు అందించాల్సి ఉంటుందని ఆదాయపు పన్ను శాఖ కొత్త నిబంధనలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విదేశీ కరెన్సీ కొనుగోలు చేయడానికి రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ రూపంలో చెల్లించాన్నా లేదా విదేశీ ప్రయాణం కోసం పాన్ కార్డు యూజ్ అవుతుందని చెప్పవచ్చు. అలాగే ఇక మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.50 వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనాలనుకుంటే ధృవీకరణ కోసం సహాయపడుతుంది. అలాగే ఇక కంపెనీ జారీ చేసే బాండ్లు, డిబెంచర్లు పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pan-card-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే బాండ్లకు రూ.50 వేల కంటే ఎక్కువ చెల్లింపులు చేయాలంటే పాన్ కార్డు సబ్మిట్ చేయాలి. ఇక బ్యాంకుల్లో రూ.50 వేలకు మంచి నగదు డిపాజిట్ చేయాలంటే పాన్ అవసరం. అలాగే బ్యాంక్ డ్రాఫ్ట్స్, పేఆర్డర్లు రూ.50 వేలకు మించి చేసే ట్రాన్సాక్షన్లకు కూడా పాన్ అందించాల్సి ఉంటుంది. ఇలా పాన్ కార్డు అనేది ఆర్దిక లావాదేవీలు సురక్షితంగా చేయడంలో సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eat-avocado-for-14-days-and-see-these-amazing-health-benefits-in-telugu-1797907.html</loc><lastmod>2026-04-21T20:53:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit.jpg</image:loc>
					<image:title><![CDATA[ Avocado Fruit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-1.jpg</image:loc><image:caption><![CDATA[ కడుపు, పేగుల ఆరోగ్యం: అవకాడోలో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇది పేగుల కదలికను సులభతరం చేసి కడుపును క్లీన్ చేస్తుంది. కేవలం 14 రోజుల్లోనే మీరు గ్యాస్, బ్లోటింగ్ (కడుపు ఉబ్బరం) నుండి ఉపశమనం పొందుతారని డాక్టర్ సేథి పేర్కొన్నారు. ఇది ఒక ప్రీబయోటిక్ ఆహారంగా పనిచేసి మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు పనితీరు (Gut-Brain Axis): పేగు ఆరోగ్యానికి, మెదడుకు దగ్గరి సంబంధం ఉంటుంది. అవకాడోలో ఉండే ఒలేయిక్ యాసిడ్ మెదడు కణాలను రక్షించడమే కాకుండా, ఏకాగ్రతను మరియు మానసిక ప్రశాంతతను పెంచుతుంది. జ్ఞాపకశక్తి తగ్గుతున్న వారు దీనిని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొలెస్ట్రాల్, రక్తపోటు: అవకాడోలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్పాహారంగా అవకాడో తినడం వల్ల రోజంతా కడుపు నిండుగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యానికి: 14 రోజుల పాటు అవకాడోలు తినడం వల్ల మీ గుండెకు నేరుగా మేలు జరుగుతుందని డాక్టర్ సౌరభ్ సేథి వివరిస్తున్నారు. అవకాడోలలో మోనోఅన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇది గుండెకు నేరుగా మేలు చేసే ఒక రకమైన ఆహార కొవ్వు. ఇది బరువు తగ్గడానికి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, రక్తనాళాలను విస్తరించడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎనర్జీ, బరువు నియంత్రణ: ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు మీకు ఎక్కువ సేపు ఆకలి వేయకుండా చూస్తాయి. దీనివల్ల మీరు అనవసరమైన చిరుతిళ్లు తినకుండా ఉండి, బరువు తగ్గడానికి సులభమవుతుంది. 14 రోజుల తర్వాత మీ ఎనర్జీ లెవల్స్ మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయని డాక్టర్ వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/avocado-fruit-5.jpg</image:loc><image:caption><![CDATA[ అవకాడోను కేవలం ఒక పండుగా కాకుండా, ఒక సూపర్ ఫుడ్‌గా పరిగణించవచ్చు. డాక్టర్ సౌరభ్ సేథి సూచించినట్లుగా 14 రోజుల పాటు దీనిని క్రమం తప్పకుండా తీసుకుంటే మీ ఆరోగ్యంలో స్పష్టమైన మార్పును గమనించవచ్చు. అవకాడోను సరిగ్గా తినకపోతే, దాని ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయని డాక్టర్ సౌరభ్ సేథి అంటున్నారు. స్నాక్‌గా తినే అవకాడోలో నెయ్యి, వెన్న లేదా నూనె ఎప్పుడూ కలపవద్దని ఆయన సలహా ఇస్తున్నారు. దీని కోసం, ఒక అవకాడో తీసుకుని, అందులో అర కప్పు పనీర్, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, ఒకటి లేదా రెండు పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి, కొత్తిమీర, ఉప్పు, మిరియాల పొడి, మీ ఇష్టానుసారం ఒరేగానో వేసుకుని, మీకు నచ్చినట్లుగా కలుపుకోండి. అదే మీ స్నాక్, దీనిని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకోండి. ఒకవేళ మీకు పచ్చిగా తినడం ఇష్టం లేకపోతే, పెరుగు తప్ప మిగిలిన పదార్థాలను తక్కువ మంట మీద వేడి చేసుకుని తినమని చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-identify-pure-jaggery-color-texture-and-chemical-test-guide-1797898.html</loc><lastmod>2026-04-21T20:46:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Identify Pure Jaggery ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన దేశంలో బెల్లం లేకుండా ఏ వంటిల్లు ఉండదు. పంచదారకు ప్రత్యామ్నాయంగా, ఆరోగ్యానికి మేలు చేస్తుందని మనం బెల్లాన్ని నమ్ముతాం. కానీ మీరు కొనే ఆ బెల్లం ఎంతవరకు స్వచ్ఛమైనది..? మార్కెట్లో దొరికే రంగుల వెనుక ప్రమాదకరమైన సుద్దపొడి, వాషింగ్ సోడా వంటి రసాయనాలు దాగి ఉండవచ్చు. ఈ కల్తీ బెల్లం వాడకం వల్ల దీర్ఘకాలంలో తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు వాడుతున్న బెల్లం స్వచ్ఛమైనదో కాదో ఇంట్లోనే కొన్ని చిన్న పరీక్షల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక గ్లాసు నిండా నీటిని తీసుకోండి. అందులో ఒక చిన్న బెల్లం ముక్కను వేయండి. స్వచ్ఛమైన బెల్లం నెమ్మదిగా కరిగి అడుగుకు చేరుతుంది. ఒకవేళ అది కల్తీదైతే, నీటి పైభాగంలో తెల్లటి మచ్చలు లేదా అవశేషాలు తేలుతాయి. అలాగే అడుగున ఇసుక లేదా సుద్దపొడి లాంటి పదార్థం మిగిలిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం పరీక్ష: బెల్లం ముక్కపై కొద్దిగా నిమ్మరసం లేదా వెనిగర్ వేయండి. ఒకవేళ బుడగలు వస్తే అందులో వాషింగ్ సోడా కలిపినట్లు అర్థం. స్వచ్ఛమైన బెల్లం అస్సలు బుడగలు రావు. అంతేకాకుండా సాధారణంగా ముదురు గోధుమ రంగులో ఉండి తాకితే గరుకుగా ఉండేది అసలైన బెల్లం. మార్కెట్లో ఆకర్షణీయంగా కనిపించే లేత పసుపు రంగు బెల్లంలో రసాయనాలు కలిసే అవకాశం ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-4.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లంతో లాభాలు: భోజనం తర్వాత చిన్న బెల్లం ముక్క తినడం వల్ల ఎంజైమ్‌లు ఉత్తేజితమై జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. ఇందులో ఐరన్, ఫోలేట్ పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి ఎనీమియాను తగ్గిస్తుంది. జింక్, సెలీనియం వంటి యాంటీఆక్సిడెంట్లు మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతాయి. కాలుష్యం వల్ల వచ్చే ఊపిరితిత్తుల సమస్యలను తగ్గించడంలో బెల్లం కీలకంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-identify-pure-jaggery-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏదైనా అతిగా తింటే ప్రమాదమే. బెల్లంలో సుక్రోజ్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు జాగ్రత్తగా ఉండాలి. ఇందులో కేలరీలు అధికంగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు దీనిని మితంగా తీసుకోవాలి. కొంతమందిలో బెల్లం వల్ల కడుపు నొప్పి, చర్మంపై దద్దుర్లు లేదా దగ్గు వంటి అలెర్జీలు వచ్చే అవకాశం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-nsc-scheme-earn-7-7-percent-interest-with-tax-benefits-1797872.html</loc><lastmod>2026-04-21T20:21:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nsc ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర ప్రభుత్వం అనేక పొదుపు పథకాలను దేశ ప్రజల కోసం అందుబాటులోకి తెచ్చింది. వీటికి కేంద్రం హామీ ఇస్తుండటంతో మీ డబ్బులకు రక్షణ కూడా ఉంటుంది. ప్రస్తుతం అనేక సేవింగ్స్ స్కీమ్ ఉండగా.. వీటిల్లో కోట్లాది మంది ప్రజలు పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి వాటిల్లో నేషనల్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఏకంగా  7.7 శాతం అత్యధిక వడ్డీ లభిస్తోంది. ఈ పథకం గురించి పూర్తి వివరాలు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-2.jpg</image:loc><image:caption><![CDATA[ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే స్కీ్మ్. మీరు పోస్టాఫీసుల ద్వారా మాత్రమే ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీసులకు వెళ్లి ఈ అకౌంట్ తెరవొచ్చు. కానీ మీకు పోస్టాఫీసులో సేవింగ్స్ అకౌంట్ కలిగి ఉండాలి. ఇందులో మీరు పొదుపు చేసుకునే డబ్బులకు ఐదేళ్ల లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. అంటే ఐదేళ్ల తర్వాత మాత్రమే మీ సొమ్మును తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేట్లు ప్రతీ త్రైమాసికంలో కేంద్రం ఫిక్స్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం 2026-27 ఆర్ధిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు వడ్డీ రేట్లను 7.7 శాతంగా కేంద్ర ఆర్థికశాఖ నిర్ణయించింది. దీంతో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్ల కన్నా మీకు ఎక్కువ ఆదాయం ఇందులో లభిస్తుంది. అంతేకాకుండా మీ సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుంది. దీంతో ఇందులో చాలామంది పెట్టుబడులు పెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-4.jpg</image:loc><image:caption><![CDATA[ కనీసం ఏడాదికి రూ.వెయ్యి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్‌లో పెట్టుబడులు పెట్టవచ్చు. ఇక గరిష్టంగా ఎంతైనా పెట్టువచ్చు. ఇక వీటిల్లో డబ్బులు పొదుపు చేసేవారికి ట్యాక్స్ మినహాయింపులు కూడా ఉంటాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టం,2025 ప్రకారం సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. పాత పన్ను విధానం ఎంచుకున్నవారికి రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nsc-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పథకంలో ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. అదేంటంటే.. మీరు నాలుగు సంవత్సరాల పాటు సంపాదించిన వడ్డీ ఆటోమేటిక్‌గా పథకంలో తిరిగి పెట్టుబడి పెడుతుంది. దీని వల్ల తిరిగి పెట్టుబడి పెట్టిన వడ్డీని తాజా పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇక ఆ సంవత్సరానికి మీరు సెక్షన్ 123 కింద ట్యాక్స్ బెనిఫిట్స్ పొందవచ్చు. అయితే ఐదో సంవత్సరంలో వచ్చిన వడ్డీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి కుదరదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/buying-gold-follow-these-tips-to-avoid-fake-jewellery-1797836.html</loc><lastmod>2026-04-21T19:52:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-23.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-19.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారంకు డిమాండ్ పెరగడం, ధరలు ఆకాశాన్నంటడంతో మార్కెట్లో నకిలీ బంగారం, తక్కువ స్వచ్చత ఉన్న బంగారాన్ని విక్రయిస్తున్నారు. ఇలాంటి కేసులు ఇటీవల చాలా వెలుగులోకి వస్తున్నాయి. కస్టమర్లను కొంతమంది మోసగాళ్లు బురిడీ కొట్టిస్తున్నారు. స్వచ్చమైన బంగారం అని చెప్పి నకిలీ లేదా తక్కువ క్వాలిటీ కలిగిన గోల్డ్‌ను అంటగడుతున్నారు. దీంతో మోసపోయాక కస్టమర్లకు అసలు విషయం తెలుస్తుంది. అయితే మోసపోయాక కాకుండా మీరు ముందు జాగ్రత్త పడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-18.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని చిన్న చిట్కాలు పాటించడం వల్ల మీరు మోసాల నుంచి బయటపడవచ్చు. అసలైన బంగారాన్ని గుర్తించడం ఎలా అంటే.. బంగారాన్ని కొనుగోలు చేసేముందు మీరు బీఐఎస్ త్రిభుజం లోగో చెక్ చేయండి. ఇక క్యారెట్, స్వచ్చత సంఖ్యను తనిఖీ చేయండి. స్వచ్చత సంఖ్య విషయానికొస్తే.. 22K916 అంటే 91.6 శాతం క్వాలిటీ కలిగిన గోల్డ్ అని అర్థం. ఇక 18K750 అంటే 75 శాతం స్వచ్చత కలిగినది అని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-22.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఆ తర్వాత HUID నెంబర్ అనేది చాలా ముఖ్యం. ఈ నెంబర్ ఆరు అంకెలు కలిగి ఉంటుంది. అసలైన బంగారాన్ని గుర్తించడంలో ఇది సహాయపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన బీఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు HUID నెంబర్ ఎంటర్ చేసి అసలైన బంగారమా.. లేదా అనేది గుర్తించవచ్చు. ఆ యాప్‌లోకి వెళ్లి వెరిఫై హెచ్‌యూఐడీ ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం ఆరు అంకెల నెంబర్ ఎంటర్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-18.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు వ్యాపారి పేరు, హాల్ మార్కింగ్ సెంటర్, తేదీ, స్వచ్చతకు సంబంధించి సమాచారం మొత్తం వచ్చేస్తుంది. దీని వల్ల మీరు కొనుగోలు చేసేది అసలైన బంగారం అని సులువుగా గుర్తించవచ్చు. ఒకవేళ ఆ వివరాలు ఏవీ రాకపోతే అది నకిలీ బంగారం అని అర్ధం. అలాగే యాప్‌లోని వివరాలు, షాపులోని బంగారానికి మధ్య తేడాలు ఉంటే వెంటనే జాగ్రత్త పడండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-17.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రస్తుతం చాలా షాపుల్లో XRF మెషిన్లు ఉంటున్నాయి. మీరు వీటి ద్వారా మీ కొనుగోలు చేసే బంగారం స్వచ్ఛతను తెలుసుకోవచ్చు. ఈ టెస్టుకు కేవలం 30 సెకన్లు మాత్రమే సమయం పడుతుంది. ప్రతీ కస్టమర్‌కు ఈ పరీక్షను స్వయంగా చేయించుకునే హక్కు ఉంది. బిల్లు కంటే ముందు ఈ టెస్ట్ చేయించుకోండి. దీని వల్ల మీ బంగారం స్వచ్చత తెలుస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-in-taurus-luxury-wealth-and-comfort-rise-for-these-zodiac-signs-1797770.html</loc><lastmod>2026-04-21T18:48:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/luxury-life.jpg</image:loc>
					<image:title><![CDATA[ Luxury Life ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/1-mesha-rashi-16.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశివారికి విలాసవంతమైన జీవితం మీదా, ఉన్నత స్థాయి జీవనశైలి మీదా, సంపన్న వర్గా లతో కలిసి తిరగడం మీదా మోజు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆదాయం బాగా పెరగడం, ప్రముఖులతో పరిచయాలు పెరగడం వంటి కారణాల వల్ల ఈ రాశివారు వీలైనంతగా విలాస జీవితం గడిపే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రులతో విహార యాత్రలు చేయడం జరుగుతుంది. ఫ్యాషన్ల మీదా, అలంకార వస్తువుల మీదా ఖర్చు బాగా పెరుగుతుంది. (Photos: TV9 Telugu) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-15.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ రాశిలో ప్రవేశించడం వల్ల ఈ రాశివారికి విలాసాలు, వ్యసనాల మీద బాగా ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. విలాస జీవితానికి, సుఖ సంతోషాలతో గడప డానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. స్వక్షేత్రంలో శుక్రుడి సంచారం వల్ల వీరిలో జనాకర్షణ పెరుగుతుంది. ఉన్నత స్థాయి జీవనశైలి కోసం ప్రయత్నిస్తారు. తరచూ ఖరీదైన వస్తువులను కొనడం జరుగుతుంది. సౌందర్య సాధనాల మీద మోజు పెరుగుతుంది. భోగ భాగ్యాలను అనుభవిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4-karkataka-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి చతుర్థ (సుఖాలు), లాభాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం  చేయడం వల్ల విలాసాల మీద ఖర్చులు పెరుగుతాయి. సుఖ సంతోషాలకు బాగా ప్రాధాన్యం ఇస్తారు. అనవసర పరిచయాలకు, వ్యసనాలకు కూడా అవకాశం ఉంది. రకరకాలుగా విలాస జీవితాన్ని అనుభవించడంలో ముందుంటారు. తమలోని నైపుణ్యాల్ని, తెలివితేటల్ని గరిష్ఠంగా ఉపయోగించి ఆదాయాన్ని పెంచుకుంటారు. వీరి మనసులోని కోరికలు చాలావరకు నెరవేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/6-kanya-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి భాగ్య స్థానంలో భాగ్యాధిపతి శుక్రుడి ప్రవేశం వల్ల ఈ రాశివారి జీవన శైలి చాలావరకు మారిపోతుంది. వీరి జీవితంలో ఆడంబరాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఏ మాత్రం అవకాశం లభించినా సౌందర్య సాధనాల మీదా, అలంకరణల మీదా, విలువైన వస్త్రాభరణాలు కొనడం మీదా ఎక్కువగా ఖర్చు చేయడం జరుగుతుంది. మిత్రులతో ఎంజాయ్ చేయడానికి, సంపన్నులతో తిరగడానికి, విలాసంగా గడపడానికి ప్రాధాన్యం ఇస్తారు. విహార యాత్రలకు ఎక్కువగా అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు స్వక్షేత్రంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి విలాస జీవితం మీద, ఉన్నత స్థాయి జీవనశైలి మీద మక్కువ పెరుగుతుంది. విలాసాల మీద డబ్బును నీళ్లలా ఖర్చు చేస్తారు. ఖరీదైన వస్తువులను, వస్త్రాభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. ఈ రాశివారికి భోగభాగ్యాల మీద ఆసక్తి వృద్ధి చెందుతుంది. సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం మీద శ్రద్ధ పెడతారు. ఆదాయాన్ని బాగా పెంచుకుంటారు.  ఉన్నత స్థాయి జీవితం గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/8-vrushchika-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి సప్తమ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఈ రాశివారికి సుఖసంతోషాలతో జీవితం గడపడం మీద శ్రద్ధాసక్తులు పెరుగుతాయి. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఇష్టమైన బంధుమిత్రులతో విలాసాల్లో మునిగి తేలుతారు. ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉన్నత స్థాయి జీవితం గడపడం మీద  మోజు ఎక్కువగా ఉంటుంది. జీవితాన్ని బాగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. అభిరుచుల్లో మార్పు చోటు చేసుకుంటుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/8-surprising-benefits-of-drinking-buttermilk-daily-in-summer-you-need-to-know-1797678.html</loc><lastmod>2026-04-21T16:38:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Surprising Benefits Of Drinking Buttermilk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-4.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ - హైడ్రేషన్ : మజ్జిగ ఒక సహజ సిద్ధమైన ప్రోబయోటిక్. దీనిలోని మంచి బ్యాక్టీరియా పేగులను ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ సమస్యలతో బాధపడేవారికి ఇది ఒక గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. ఎండలో తిరిగి వచ్చినప్పుడు శరీరంలోని లవణాలు చెమట రూపంలో బయటకు పోతాయి. మజ్జిగలోని పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లు శరీరానికి తక్షణమే హైడ్రేషన్‌ను అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల పుష్టికి కాల్షియం: పాలలో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్ మజ్జిగలోనూ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చడమే కాకుండా శరీరానికి అవసరమైన హై-క్వాలిటీ ప్రోటీన్‌ను అందిస్తాయి.
మజ్జిగలో శరీరానికి కావాల్సిన అన్ని రకాల అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఇది కండరాలు క్షీణించకుండా కాపాడుతుంది. ముఖ్యంగా శారీరక శ్రమ చేసేవారికి, వృద్ధులకు ఇది శక్తినిచ్చే పానీయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం - రక్తపోటు: కొవ్వు తక్కువగా ఉండే సహజమైన మజ్జిగ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. క్రమం తప్పకుండా మజ్జిగ తాగడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. మజ్జిగలోని ప్రోబయోటిక్స్ యాంటీబయాటిక్స్ వాడటం వల్ల కలిగే విరేచనాలను తగ్గిస్తాయి. జీర్ణాశయానికి సంబంధించిన ఇన్ఫెక్షన్ల నుండి త్వరగా కోలుకోవడానికి ఇది తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-3.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు కంట్రోల్: చక్కెర డ్రింక్స్‌కు మజ్జిగ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. తక్కువ కేలరీలు ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారు హెవీ క్రీమ్ లేదా ఇతర జ్యూస్‌లకు బదులుగా మజ్జిగను నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో బి12, రైబోఫ్లేవిన్ వంటి బి-విటమిన్లు మెండుగా ఉంటాయి. ఇవి మనం తినే ఆహారాన్ని శక్తిగా మార్చడంలోనూ, నాడీ వ్యవస్థ చురుగ్గా ఉండటంలోనూ కీలక పాత్ర పోషిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/surprising-benefits-of-drinking-buttermilk-1.jpg</image:loc><image:caption><![CDATA[ రుచితో పాటు ఆరోగ్యం కోసం చిట్కాలు:  మజ్జిగ యొక్క ప్రయోజనాలను రెట్టింపు చేసుకోవడానికి కొన్ని పదార్థాలను జోడించవచ్చు. అల్లం గ్యాస్, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. వేయించిన జీలకర్ర శరీరాన్ని చల్లబరుస్తుంది. వాము, కొత్తిమీర సువాసనతో పాటు ఐరన్‌ను అందిస్తాయి. నిమ్మరసంఅదనపు విటమిన్ సి, మంచి రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rare-malika-yoga-big-gains-and-success-for-these-zodiac-signs-details-in-telugu-1797659.html</loc><lastmod>2026-04-21T16:19:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/malika-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Malika Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/3-mithuna-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ఈ మాలికా యోగం వల్ల పట్టిందల్లా బంగారం అవుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. అపారమైన ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభానికి కూడా అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో జీత భత్యాలు ఊహించని విధంగా పెరిగే అవకాశం ఉంది. వ్యాపారాల్లో లాభాలు రెండింతలు పెరిగే అవకాశం ఉంది. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-simha-rashi-10.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశిలో మాలికా యోగం చోటు చేసుకుంటున్నందు వల్ల ఈ రాశివారి ఆదాయం అనేక మార్గాలలో వృద్ధి చెందుతుంది. ఆర్థికపరంగా ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. ప్రముఖులతో లాభదాయక పరిచయాలు వృద్ధి చెందుతాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. రావలసిన డబ్బు చేతికి అందడంతో పాటు బాకీలు, బకాయిలు కూడా వసూలవుతాయి. షేర్లు బాగా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/6-kanya-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశివారికి ఈ మాలికా యోగం వల్ల రాజపూజ్యాలు కలుగుతాయి. రాజయోగాలు, ధన యోగాలు పడతాయి. ఆదాయం దినదినాభివృద్ది చెందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల రీత్యానే కాక ప్రభుత్వ మూలకంగా కూడా ధన ప్రాప్తికి అవకాశం ఉంది. సామాన్యులు సైతం సంపన్నులు అయ్యే అవకాశం ఉంది. ఒకటి రెండుసార్లు ధన యోగాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల విశేషంగా లబ్ధి పొందడం జరుగుతుంది. విదేశీయాన సూచనలున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశివారికి మాలికా యోగం వల్ల సామాజికంగా పలుకుబడి, గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ఆదాయం బాగా కలిసి వచ్చి సంపన్నులు కావడం జరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఆస్తి, ఆర్థిక వ్యవహారాలు నల్లేరు కాయల మీద బండిలా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో జీతభత్యాలు, అదనపు ఆదాయం, లాభాలు పెరగడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల, ఆస్తిపాస్తుల వల్ల అంచనాలకు మించి లాభాలు కలిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/9-dhanusu-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి తృతీయ స్థానం నుంచి మాలికా యోగం కలిగినందువల్ల ఈ రాశివారికి ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా విజయవంతం అవుతుంది. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి ధన లాభం కలుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. సంపన్న కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి ధన స్థానం నుంచి మాలికా యోగం పట్టడం వల్ల ఆర్థికంగా ఏ ప్రయత్నం చేపట్టినా కలిసి వస్తుంది. అదనపు ఆదాయ ప్రయత్నాలన్నీ సక్సెస్ అవుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. షేర్లు బాగా లాభిస్తాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. విదేశీ సంపాదన యోగం కూడా పడుతుంది. భూలాభం, ఆస్తి లాభం కలుగుతాయి. పిల్లలు ఘన విజయాలు సాధిస్తారు. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. దీనిని ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/benefits-of-wearing-diamonds-which-zodiac-signs-are-compatible-with-diamond-according-to-astrology-1797442.html</loc><lastmod>2026-04-21T16:00:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules.jpg</image:loc>
					<image:title><![CDATA[ Diamond Wearing Rules ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules-1.jpg</image:loc><image:caption><![CDATA[ నవగ్రహాల్లో శుక్రుడు విలాసం, ప్రేమ, సౌందర్యానికి ప్రతీకగా భావించబడతాడు. రత్న శాస్త్రం ప్రకారం శుక్రుడి అనుగ్రహం పొందడానికి వజ్రం (Diamond) అత్యంత శక్తివంతమైన రత్నంగా చెప్పబడుతుంది. వజ్రం ధరించడం వల్ల వ్యక్తి ఆకర్షణ మాత్రమే   కాదు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వంలో కూడా స్పష్టమైన మార్పులు  కనిపిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం. అయితే వజ్రం అందరికీ సరిపడదు. కొన్ని నిర్దిష్ట రాశుల వారికి మాత్రమే ఇది మంచి ఫలితాలు ఇస్తుందని చెబుతారు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ, తులా రాశులకు శుభఫలితాలు.. 

ఈ రెండు రాశులకు అధిపతి శుక్రుడే కావడంతో, వజ్రం వీరికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 

వృషభ రాశి: ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది. నిర్ణయాలు తీసుకోవడంలో స్పష్టత వస్తుంది. ఆత్మవిశ్వాసం మెరుగవుతుంది.
తులా రాశి: జీవితంలో సమతుల్యత ఏర్పడుతుంది. సంబంధాల్లో ఉన్న విభేదాలు తగ్గి, బంధాలు బలపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున, కన్యా రాశులకు సృజనాత్మకత..

బుధుడి అధిపత్యంలో ఉన్న ఈ రాశులకు శుక్రుడు మిత్రగ్రహం కావడంతో వజ్రం మంచి ఫలితాలు ఇస్తుంది.
మిథున రాశి: మాటతీరు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. 
కన్యా రాశి: ఏకాగ్రత పెరుగుతుంది. అవసరం లేని ఆలోచనలు తగ్గి లక్ష్యంపై దృష్టి పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర, కుంభ రాశులకు కెరీర్ పురోగతి.. 

శని అధిపత్యంలో ఉన్న ఈ రాశులకు వజ్రం అనుకూల ఫలితాలు ఇస్తుందని చెబుతారు. 

మకర రాశి: కెరీర్‌లో స్థిరమైన పురోగతి, ఆదాయంలో మెరుగుదల కనిపిస్తుంది. 
కుంభ రాశి: కొత్త ఆలోచనలకు సరైన దిశ లభిస్తుంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules5.jpg</image:loc><image:caption><![CDATA[ వజ్రం ధరించడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాలు.. 

సంబంధాల్లో అవగాహన పెరగడం. 
ఒత్తిడి తగ్గి మనసులో స్పష్టత రావడం. 
ఆత్మవిశ్వాసం పెరగడం. 
వ్యక్తిత్వంలో ఆకర్షణీయమైన మార్పులు కనిపించడం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/diamond-wearing-rules6.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యుల ప్రకారం, వజ్రం ధరిస్తే వ్యక్తి అంతర్గత శక్తి మెరుగుపడుతుంది. అయితే దీనిని ధరించే ముందు సరైన జ్యోతిష్య సలహా తీసుకోవడం అవసరం, ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికీ అనుకూలం కాకపోవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, రత్న శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/a-rare-temple-where-hanuman-appears-in-female-form-girijabandh-hanuman-temple-mystery-1797610.html</loc><lastmod>2026-04-21T16:04:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/unique-hanuman-temple-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Unique Hanuman Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/girijabandh-hanuman.jpg</image:loc><image:caption><![CDATA[ గిరిజాబంధ్ హనుమాన్, రతన్‌పూర్ (ఛత్తీస్‌గఢ్): Girijabandh Hanuman Templeహనుమంతుడు అనగానే మనకు గుర్తొచ్చే పరాక్రమ రూపానికి భిన్నంగా, మాతృత్వంతో కూడిన స్త్రీ రూపంలో స్వామి దర్శనమివ్వడం నిజంగా విశేషం. ప్రపంచంలోనే హనుమంతుడు స్త్రీ వేషంలో (స్త్రీ రూపంలో) పూజలందుకునే ఏకైక ఆలయం ఇది. ఇక్కడి విగ్రహం స్త్రీ రూపంలో ఉండి, భక్తుల కోరికలను నెరవేరుస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని రతన్‌పూర్ మహా మాయా దేవి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. అటువంటి శక్తి పీఠం ఉన్న చోట హనుమంతుడు కూడా స్త్రీ రూపంలో ఉండటం వెనుక ఉన్న చరిత్ర ఆసక్తికరంగా ఉంది. ఈ ఆలయంలోని విగ్రహం దక్షిణ ముఖంగా ఉంటుంది. విగ్రహం భుజాలపై శ్రీరాముడు, లక్ష్మణుడు కూర్చుని ఉన్నట్లుగా చెక్కబడి ఉంటుంది. స్త్రీ రూపంలో ఉన్నప్పటికీ, స్వామి పాదాల కింద అహిరావణుడు, మహిరావణుడు అణచివేయబడి ఉంటారు. ఇది దుష్టశిక్షణను సూచిస్తుంది. సంతానం లేని వారు, మొండి వ్యాధులతో బాధపడేవారు ఇక్కడ స్వామిని దర్శించుకుంటే సత్వర ఫలితం ఉంటుందని భక్తుల నమ్మకం. రాజు పృథ్వి దేజు కుష్టు వ్యాధి నయమవ్వడమే దీనికి నిదర్శనంగా భక్తులు భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/lete-huye-hanuman-mandir.jpg</image:loc><image:caption><![CDATA[ లేటి హనుమాన్, ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): Lete Huye Hanuman Mandir ప్రయాగ్‌రాజ్ లోని పవిత్ర త్రివేణి సంగమ తీరాన కొలువై ఉన్న ఈ ఆలయంలో హనుమంతుడు శయన ముద్రలో (పడుకున్న స్థితిలో) దర్శనమివ్వడం ఇక్కడి ప్రధాన ప్రత్యేకత. పురాణాల ప్రకారం, లంకలో విజయం సాధించిన తర్వాత అలసిపోయిన హనుమంతుడు ఇక్కడే విశ్రాంతి తీసుకున్నాడని చెబుతారు. సుమారు 20 అడుగుల పొడవున్న ఈ భారీ విగ్రహం భూమట్టానికి దిగువన ఉంటుంది. ప్రతి ఏటా వర్షాకాలంలో గంగానది ఉప్పొంగినప్పుడు, నదీ జలాలు ఆలయంలోకి ప్రవేశించి హనుమంతుని విగ్రహాన్ని తాకుతాయి. దీనిని గంగా మాత హనుమంతుని పాదాలను అభిషేకించడంగా భక్తులు భావిస్తారు. ఈ విగ్రహం పాదాల వద్ద అహిరావణుడు, మహిరావణుల విగ్రహాలు కూడా ఉండటం విశేషం. కుంభమేళా సమయంలో కోట్లాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి మొక్కులు చెల్లించుకుంటారు. సంగమ స్నానం తర్వాత ఈ ఆలయాన్ని దర్శిస్తేనే తీర్థయాత్ర పూర్తవుతుందని భక్తుల నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ulte-hanuman-temple-sanwer.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ సమీపంలో ఉన్న ఈ సావేర్ ఉల్టా హనుమాన్ (Ulta Hanuman) ఆలయం నిజంగానే భక్తులను, పర్యాటకులను ఆశ్చర్యపరిచే ఒక అద్భుత క్షేత్రం. సాధారణంగా హనుమంతుడు నిలబడి లేదా కూర్చున్న ముద్రల్లో ఉంటాడు. కానీ, ఇక్కడ స్వామి తల కిందకు, కాళ్లు పైకి పెట్టి శీర్షాసన ముద్రలో దర్శనమివ్వడం వెనుక చాలా గొప్ప కథ ఉంది. రామ-రావణ యుద్ధ సమయంలో, రావణుడి సోదరుడు అహిరావణుడు మాయోపాయంతో రామలక్ష్మణులను పాతాళ లోకానికి తీసుకెళ్తాడు. వారిని రక్షించడానికి హనుమంతుడు భూమిని చీల్చుకుని పాతాళానికి వెళ్లిన ప్రదేశం ఇదేనని నమ్ముతారు. పాతాళ లోకానికి వెళ్లే క్రమంలో స్వామి తిరగబడిన (ఉల్టా) స్థితిలో వెళ్లారని, అందుకే ఇక్కడ విగ్రహం కూడా అదే రూపంలో వెలసిందని స్థానికులు చెబుతారు. ఈ విగ్రహం సుమారు 3 నుండి 4 అడుగుల ఎత్తు ఉంటుంది. విగ్రహంపై సిందూర అలంకరణ ఉంటుంది. స్వామి పాతాళానికి వెళ్లేటప్పుడు తనతో పాటు అహిరావణుడిని అంతం చేసిన సంకేతాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఆలయ ప్రాంగణంలో చాలా పాతవైన రావి మరియు వేప చెట్లు ఉన్నాయి. ఇవి ఒకదానితో ఒకటి అల్లుకుని ఉండటం విశేషం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/patna-mahavir-mandir.jpg</image:loc><image:caption><![CDATA[ మహావీర్ మందిర్, పాట్నా (బీహార్): Patna Mahavir Mandir 
పాట్నా జంక్షన్ సమీపంలో ఉన్న మహావీర్ మందిర్ ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద హనుమాన్ క్షేత్రం. ఈ ఆలయం కేవలం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, సామాజిక సేవా కార్యక్రమాలకు కూడా పెట్టింది పేరు. ఇక్కడి ప్రధాన ప్రత్యేకత ఏమిటంటే, గర్భాలయంలో హనుమంతుని రెండు విగ్రహాలు పక్కపక్కనే కొలువై ఉంటాయి. ఒక విగ్రహం దుష్టశిక్షణకు (చెడును అంతం చేయడానికి), మరొకటి భక్త రక్షణకు (మంచి చేసేవారికి అభయం ఇవ్వడానికి) ప్రతీక అని భక్తులు నమ్ముతారు. తిరుమల తిరుపతి దేవస్థానం తర్వాత అత్యధిక ఆదాయం కలిగిన దేవాలయాలలో ఇది కూడా ఒకటి. ఇక్కడి ప్రసాదమైన నైవేద్యం (లడ్డూ) ఎంతో రుచిగా ఉండటమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. క్యాన్సర్ వంటి వ్యాధులతో బాధపడే పేద రోగులకు ఈ ఆలయ ట్రస్ట్ ద్వారా ఉచిత వైద్య సదుపాయాలు అందించడం ఈ ఆలయ విశిష్టత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hanumat-dham-104-feet-tall.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమత్ ధామ్, షాజహాన్‌పూర్ (ఉత్తరప్రదేశ్):
అత్యంత ఎత్తైన హనుమాన్ విగ్రహాలలో ఒకటిగా ఇది పేరుగాంచింది. ఇక్కడి విగ్రహం క్క భారీ రూపం భక్తులలో భక్తి భావాన్ని, ధైర్యాన్ని నింపుతుంది. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో ఉన్న హనుమత్ ధామ్ (Hanumat Dham) అత్యంత భారీ, గంభీరమైన హనుమాన్ విగ్రహానికి పెట్టింది పేరు. గార నది ఒడ్డున ఉన్న ఒక చిన్న ద్వీపం లాంటి ప్రదేశంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్టించడం వల్ల ఈ క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభ చేకూరింది. ఈ హనుమాన్ విగ్రహం సుమారు 104 అడుగుల ఎత్తు ఉంటుంది. ఇది ఉత్తర భారతదేశంలోని ఎత్తైన విగ్రహాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. గార నది (Garra River) మధ్యలో ఉండటం వల్ల భక్తులు వంతెన ద్వారా ఈ ఆలయానికి చేరుకోవాలి. నది మధ్యలో ఎత్తైన పీఠంపై స్వామివారు కొలువై ఉండటం చూసేందుకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది కేవలం భక్తులకే కాకుండా పర్యాటకులకు కూడా ప్రధాన ఆకర్షణగా మారింది. రాత్రి వేళల్లో విద్యుత్ దీపాల వెలుగులో ఈ భారీ విగ్రహం మెరిసిపోతూ కనిపిస్తుంది. విగ్రహం పాదాల వద్ద ఇతర దేవతా మూర్తుల విగ్రహాలు, ధ్యాన మందిరాలు కూడా ఉన్నాయి. ఇక్కడ హనుమంతుడు తన గుండెను చీల్చి రాముడు, సీతాదేవిలను చూపిస్తున్నట్లుగా (హృదయ విదారక ముద్ర) ఉండటం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chanakya-niti-are-there-so-many-losses-in-being-good-what-did-chanakya-really-say-1797642.html</loc><lastmod>2026-04-21T15:52:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya quotes on kindness ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-13.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణక్యుడు గొప్ప దౌత్యవేత్త. ఆయన మానవ జీవితంలో ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కారాలను కూడా తెలియజేశారు. చాణక్యుడు తాను జీవించిన కాలంలో చెప్పిన నీతి సూత్రాలు నేటికీ ఎంతో ఆచరణీయంగా ఉండటం గమనార్హం. మనిషి తన జీవితంలో విజయాలను పొందాలంటే ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో కూడా తెలియజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ప్రతి మంచి లక్షణానికి ఒక హద్దు అవసరమని చెబుతారు. అతి మంచితనం ఎల్లప్పుడూ లాభదాయకం కాదు. కొన్ని సందర్భాల్లో అది నష్టానికి కూడా దారితీస్తుంది. మనం ఇతరులకు అత్యధికంగా సహాయం చేస్తే, కొంతమంది దాన్ని మన బలహీనతగా భావించి మనల్ని అలుసుగా తీసుకునే అవకాశం ఉంది. అందుకే పరిస్థితులకు అనుగుణంగా వివేకంతో వ్యవహరించడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti3.jpg</image:loc><image:caption><![CDATA[ సులభంగా మోసపోయే పరిస్థితి.. 

ప్రతి విషయానికీ ‘అవును’ అని చెప్పడం, లేదా ఎదుటివారిని బాధపెట్టకూడదనే భావంతో ‘కాదు’ అనలేకపోవడం వల్ల మనపై పని భారం, మానసిక ఒత్తిడి పెరుగుతాయి. ఈ స్వభావాన్ని ఇతరులు మంచితనంగా కాకుండా బలహీనతగా భావించి, మీ సహాయాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. మీ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పలేకపోతే, వారు మిమ్మల్ని తక్కువగా అంచనా వేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti4.jpg</image:loc><image:caption><![CDATA[ అతి అమాయకత్వం సమస్యలు.. 

అతి అమాయకంగా ఉండటం కూడా కొన్నిసార్లు ఇబ్బందులను తెస్తుంది. ఇలాంటి వ్యక్తులను ఇతరులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం సులభంగా ఉపయోగించుకునే అవకాశముంది. అందుకే విషయాలను తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తించాలని చాణక్యుడు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti5.jpg</image:loc><image:caption><![CDATA[ అవకాశాల కోల్పోవడం.. 

ఎప్పుడూ మౌనంగా ఉండటం వల్ల మీకు లభించే మంచి అవకాశాలు చేజారిపోతాయి. ఇతరులు ధైర్యంగా తమ అభిప్రాయాలను వ్యక్తపరచి ముందుకు సాగుతుంటే.. మీరు వెనుకబడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అవసరమైనప్పుడు ‘కాదు’ అని చెప్పడం, మీ ఆలోచనలను ధైర్యంగా వెల్లడించడం ఎంతో అవసరం. ఇలా తెలివిగా వ్యవహరిస్తే, మీ మంచితనం బలహీనతగా కాకుండా మీ బలంగా మారుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-diabetics-eat-mangoes-and-jackfruit-best-way-to-eat-summer-fruits-1797619.html</loc><lastmod>2026-04-21T15:21:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Can Diabetics Eat Mangoes And Jackfruit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit.jpg</image:loc><image:caption><![CDATA[ కృత్రిమ చక్కెర vs సహజ చక్కెర:  చాలామంది షుగర్ పేషెంట్లు పండ్లను మానేసి, తెలియకుండానే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటుంటారు. వాస్తవానికి మనం తాగే కూల్ డ్రింక్స్, బిస్కెట్లు, బేకరీ ఐటమ్స్‌లో ఉండే కృత్రిమ చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అత్యంత వేగంగా పెంచుతుంది. దీనితో పోలిస్తే పండ్లలో ఉండే ఫ్రక్టోజ్, ఇతర పోషకాలు శరీరానికి మేలు చేస్తాయి. అయితే అతిగా తింటే అమృతం కూడా విషమే కాబట్టి, పరిమితి ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-1.jpg</image:loc><image:caption><![CDATA[ పండ్లు తినేటప్పుడు చేయకూడని పొరపాట్లు: మనం చేసే అతిపెద్ద పొరపాటు పండ్లను రసం రూపంలో తీసుకోవడం. పండ్లను రసం రూపంలో తీసుకోవడం వల్ల వాటిలోని పీచుపదార్థం పూర్తిగా నశిస్తుంది. దీనివల్ల చక్కెర నేరుగా రక్తంలో కలిసి స్థాయిలను పెంచుతుంది. కాబట్టి పండ్లను ముక్కలుగా కోసుకుని నమిలి తినడమే ఉత్తమం. సాధ్యమైనంత వరకు పండ్లను తొక్కతో సహా తినాలి. పీచుపదార్థం శరీరంలో చక్కెర శోషణను నెమ్మదింపజేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ టైమింగ్ చాలా ముఖ్యం: చాలామంది భోజనం ముగిసిన వెంటనే డెజర్ట్ లాగా పండ్లు తింటారు. ఇది అత్యంత ప్రమాదకరం. భోజనంలోని పిండి పదార్థాలు, పండ్లలోని చక్కెర కలిసి ఒకేసారి ఇన్సులిన్ స్థాయిలపై ప్రభావం చూపుతాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో లేదా సాయంత్రం 4 గంటల సమయంలో అంటే.. రెండు భోజనాల మధ్యలో మిడ్ డే స్నాక్ గా పండ్లు తీసుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ క్వాంటిటీ ఎంత ఉండాలి?: మధుమేహులు పండ్లు తినవచ్చు అంటే కిలోల కొద్దీ అని కాదు. ఒక సగటు షుగర్ పేషెంట్ రోజుకు 100 నుండి 150 గ్రాముల పండ్లను నిరభ్యంతరంగా తినవచ్చు. ఇది తియ్యగా ఉన్నప్పటికీ, రోజుకు కేవలం రెండు లేదా మూడు ముక్కలు మాత్రమే తీసుకోవాలి. ఇక  మామిడి పండు తినేటప్పుడు దాంతో పాటు కొన్ని బాదం పప్పులు లేదా వాల్‌నట్స్ తినండి. వీటిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్లు రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-diabetics-eat-mangoes-and-jackfruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి పండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి భయపడి పండ్లను దూరం పెట్టకుండా.. పైన చెప్పిన విధంగా సమయం, పరిమాణం మరియు పీచు పదార్థం విషయంలో జాగ్రత్త పడితే మీ వేసవి తియ్యగా సాగిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ruchaka-yoga-these-3-zodiac-signs-will-enjoy-financial-abundance-in-may-1797612.html</loc><lastmod>2026-04-21T15:14:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ruchaka Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో కుజుడు (మంగళ గ్రహం) ధైర్యం, శౌర్యం, బలం, పరాక్రమానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. మేషం, వృశ్చికం అనే రెండు రాశులకు అధిపతిగా ఉన్న ఈ గ్రహం సుమారు 45 రోజుల పాటు ఒకే రాశిలో సంచరిస్తుంది. ప్రస్తుతం మీనరాశిలో ఉన్న కుజుడు మే 2న తన స్వరాశి అయిన మేషంలోకి ప్రవేశించనున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2.jpg</image:loc><image:caption><![CDATA[ కుజుడు స్వరాశిలోకి ప్రవేశించడం జ్యోతిష్య పరంగా చాలా ప్రాధాన్యం కలిగిన సంఘటన. ఈ సమయంలో అతని ప్రభావం మరింత బలంగా మారి, పంచ మహాపురుష యోగాలలో ఒకటైన శక్తివంతమైన “రుచక యోగం” ఏర్పడుతుంది. ఈ యోగం ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆర్థిక పురోగతిని పెంపొందిస్తుందని నమ్మకం. ఈ రుచక యోగం అన్ని రాశులపై ప్రభావం చూపించినా, ముఖ్యంగా మూడు రాశుల వారికి విశేష లాభాలు కలిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. 

కుజుడు మేషరాశిలో మొదటి ఇంట్లో ఉండడం వల్ల ఈ యోగం అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. దీని ప్రభావంతో నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఆరోగ్య పరంగా కూడా మెరుగుదల కనిపిస్తుంది. మొత్తం మీద, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగే కాలం ఇది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి..

ఈ రాశిలో 11వ ఇంట్లో కుజుడి సంచారం వలన లాభాల యోగం బలపడుతుంది. పెట్టుబడులపై మంచి రాబడులు వస్తాయి. ఆర్థికంగా నిలకడ పెరుగుతుంది. నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశముంది. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త పరిచయాలు, స్నేహాలు ఏర్పడి భవిష్యత్తులో సహకరిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. 

కుజుడు ఆరవ ఇంట్లో ఉండటం వల్ల కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. చట్టపరమైన లేదా వివాదాస్పద సమస్యల నుంచి ఉపశమనం పొందే అవకాశముంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యక్తిత్వం మెరుగుపడి సమాజంలో గౌరవం పెరుగుతుంది. వృత్తి పరంగా ఎదుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద, కుజుడు మేషరాశిలోకి ప్రవేశించడం అనేది శక్తి, పురోగతి, విజయాలకు దారి తీసే సమయం అని చెప్పవచ్చు.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం జ్యోతిష్య, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-marigold-flowers-are-sacred-in-hindu-worship-and-astrology-news-in-telugu-1797563.html</loc><lastmod>2026-04-21T14:48:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marigold Flowers ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి పూజా కార్యక్రమంలో పూలు తప్పనిసరి. పూలు దేవునికి అర్పించే అత్యంత అందమైన కానుకగా చెప్పాలి.. పూలు దేవతలను ప్రసన్నం చేస్తాయని భక్తుల విశ్వాసం. పూలు శుద్ధి , సాత్వికతకు ప్రతీకగా పిలుస్తారు. పూజలో పూలు ఉపయోగించడం వల్ల వాతావరణం శుభ్రంగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాకుండా పూలు శుభానికి ప్రతీక. పూజలో పూలు ఉపయోగించడం వల్ల శుభం కలుగుతుందని నమ్మకం. అలాంటి పూలలో బంతి పూలు ఒకటి. సనాతన ధర్మంలో బంతి పూలను అత్యంత పవిత్రమైనవిగా పరిగణిస్తారు. వీటిలోని పసుపు, నారింజ రంగులు సానుకూల శక్తికి, సమృద్ధికి చిహ్నాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయకుడు (బుధవారం): వినాయకుడికి బంతి పూలు అంటే చాలా ఇష్టం. బుధవారాల్లో గణేశుడిని పూజించి, బంతి పువ్వులను సమర్పించండి. గణేశుడు అత్యంత సంతోషిస్తాడు. ఇది జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సును తెస్తుంది. మీకు జ్ఞానమనే వరం లభిస్తుంది. మీ పనిలోని అడ్డంకులు తొలగిపోతాయి. గణేశుడికి బంతి పువ్వులను సమర్పించడం అనేది ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఒక సులభమైన మార్గం.  బుధవారం నాడు గణపతిని బంతి పూలతో పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి విజయం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-3.jpg</image:loc><image:caption><![CDATA[ లక్ష్మీదేవి (శుక్రవారం): లక్ష్మీదేవికి బంతిపూలను సమర్పించడం వల్ల జీవితంలో సానుకూలత ఏర్పడి, ధన సంపాదనకు అనేక మార్గాలు తెరుచుకుంటాయి. లక్ష్మీదేవికి తాజా బంతి పువ్వులను సమర్పించడం వల్ల కుటుంబ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. లక్ష్మీదేవికి బంతి పూల మాలలు సమర్పించడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది. ముఖ్యంగా శుక్రవారం నాడు ఈ పూలతో పూజించడం వల్ల దారిద్య్రం తొలగిపోయి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-2.jpg</image:loc><image:caption><![CDATA[ మహావిష్ణువు (గురువారం): విష్ణుమూర్తికి పసుపు రంగు అంటే పరమ ప్రీతి. గురువారం నాడు విష్ణువుకు బంతి పూలు అర్పించడం వల్ల కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది మరియు సంతాన ప్రాప్తి కలుగుతుందని నమ్ముతారు. గురువారం నాడు శ్రీ హరివిష్ణువు విగ్రహం ముందు పసుపు రంగు బంతిపూలను సమర్పించండం చాలా శుభప్రదంగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-1.jpg</image:loc><image:caption><![CDATA[ శుభకార్యాల్లో ప్రాముఖ్యత: ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేదా పండుగ వచ్చినా గుమ్మానికి బంతి పూల తోరణాలు కడతారు. ఇది కేవలం అలంకరణ మాత్రమే కాదు, ఇంటికి వచ్చే ప్రతికూల శక్తిని అడ్డుకుని, సానుకూలతను నింపడానికి తోడ్పడుతుంది. దేవుడికి భక్తితో ఒక చిన్న బంతి పువ్వు సమర్పించినా అది మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకువస్తుంది. అందుకే మీ దైనందిన పూజలో ఈ పవిత్రమైన పూలను ఉపయోగించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flowers-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి (Jupiter) గ్రహంతో ముడిపడి ఉంది. ఈ పూలు ముఖ్యంగా వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. బుధవారం నాడు గణపతికి బంతి పూలు సమర్పించడం వల్ల బుద్ధి వికాసం చెందుతుందని, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అంటారు.. శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sadaa-shared-an-incident-that-happened-during-jayam-movie-shooting-21-04-2026-1797564.html</loc><lastmod>2026-04-21T13:58:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sadaa Pic ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pics.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది హీరోయిన్స్ ఎలాంటి పాత్రలు చేయడానికైనా సరే సిద్ధంగా ఉంటున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే హీరోలతో సమానంగా ఫైట్స్ కూడా చేస్తున్నారు. పైగా ఛాలెంజింగ్ రోల్స్ ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోరు కొందరు భామలు. అలాగే రొమాంటిక్ సీన్స్ లోనూ నటిస్తూ ఆకట్టుకుంటున్నారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఓ హీరోయిన్ మాత్రం సినిమాలో ఓ సీన్ కారణంగా ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది. ఆ సీన్ లో నటించను అని ముందే చెప్పినా దర్శకుడు వినలేదట. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరో... ఆ సీన్ ఏంటో తెలుసా.? ఆమె మరెవరో కాదు అందాల భామ సదా.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic-latest.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శకుడు తేజ సినిమాలతో చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో సదా ఒకరు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. నితిన్ హీరోగా నటించిన జయం సినిమాలో హీరోయిన్ గా సదా నటించాగా విలన్ గా గోపీచంద్ నటించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa-pic.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో సదా జయం సినిమా గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. జయం సినిమాలో ఓ సన్నివేశంలో నటించడానికి చాలా ఇబ్బంది పడ్డానని ఇంటికెళ్లి మరీ ఏడ్చాను.. ఇప్పటికి కూడా ఆ సీన్ ఎందుకు చేశానా అని చాలా బాధపడ్తాను అని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sadaa.jpg</image:loc><image:caption><![CDATA[ జయం సినిమాలో విలన్ గోపీచంద్ కూడా సదాను ప్రేమిస్తాడు. అయితే సదా ప్రేమించిన నితిన్ ముందు ఆమె బిగ్గపై నాలుకతో నాకుతాడు. ఈ సన్నివేశం చేసేటప్పుడు చాలా ఇబ్బందిపడ్డాను అని సదా తెలిపింది. నేను ఆ సన్నివేశంలో నటించాను అని దర్శకుడికి ముందే చెప్పినా కూడా ఆయన వినిపించుకోలేదట. ఆ సీన్ సినిమాకు హైలైట్ అవుతుందని చెప్పి తనతో చేయించారట. ఆతర్వాత ఇంటికెళ్లి పదేపదే మొహాన్ని కడుక్కున్నా అని తెలిపింది సదా. కానీ జయం సినిమాతో తనకు ఎంతో పేరు వచ్చిందని తెలిపింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/senior-citizen-fd-rates-best-banks-for-high-returns-on-3-year-fds-1797565.html</loc><lastmod>2026-04-21T13:58:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fixed-deposit-interest-rate.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fixed Deposit Interest Rate ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-copy-2.jpg</image:loc><image:caption><![CDATA[ స్థిరమైన ఆదాయం, మూలధన భద్రత కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FDలు) ఇప్పటికీ అత్యంత విశ్వసనీయ పెట్టుబడి మార్గంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా మూడు సంవత్సరాల కాలపరిమితి గల FDలపై బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తాజాగా స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకుల మధ్య వడ్డీ రేట్లలో స్పష్టమైన తేడా కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల విభాగంలో జన స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌,  ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ చెరో 8 శాతం వడ్డీతో అగ్రస్థానంలో నిలిచాయి. ఇవి సీనియర్ సిటిజన్లకు అత్యధిక రాబడిని అందిస్తున్నాయి. అదే సమయంలో ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.70 శాతం వడ్డీ ఇవ్వగా, AU స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.60 శాతం రేటుతో కొనసాగుతోంది. ఈ విభాగంలో అధిక రాబడి ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు బ్యాంక్ విశ్వసనీయతను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-8.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో బంధన్‌ బ్యాంక్‌, ఎస్‌ బ్యాంక్‌ చెరో 7.75 శాతం వడ్డీతో ముందంజలో ఉన్నాయి. అలాగే RBL బ్యాంక్‌ 7.70 శాతం, IDFC ఫస్ట్‌ బ్యాంక్‌ 7.50 శాతం వంటి రేట్లు అందిస్తున్నాయి. పెద్ద బ్యాంకులైన HDFC, ICICI, Axis బ్యాంక్‌లు మాత్రం సుమారు 6.95 శాతం వరకు మాత్రమే వడ్డీ అందిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 7.00 శాతం వడ్డీతో అగ్రస్థానంలో ఉంది. SBI, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ చెరో 6.80 శాతం వడ్డీ అందిస్తున్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, కెనరా బ్యాంక్‌ వంటి బ్యాంకులు 6.75 శాతం అందిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-6-copy-6.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే అధిక వడ్డీ రేట్లు కోరుకునే వారికి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. అయితే భద్రత, స్థిరత్వం ప్రాధాన్యం ఇస్తే ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇంకా విశ్వసనీయ ఎంపికగా నిలుస్తున్నాయి. కాబట్టి పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు రాబడి, భద్రత మధ్య సమతుల్యతను పాటించడం అవసరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-how-the-child-artist-who-starred-in-the-movie-aparichitudu-is-doing-now-21-04-2026-1797541.html</loc><lastmod>2026-04-21T13:51:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aparichithudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic.jpg</image:loc><image:caption><![CDATA[ శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలుసు. ఈ సినిమాలో విక్రమ్ తన నటనతో ఆకట్టుకున్నాడు. మూడు వైవిధ్యమైన పాత్రల్లో అదరగొట్టాడు విక్రమ్. తమిళ్ లో విడుదలైన ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ అపరిచితుడు సినిమాలో రాము, రెమో, అపరిచితుడు పాత్రల్లో నటించి మెప్పించాడు విక్రమ్. ఈ సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా చూస్తుంటారు ఆడియన్స్. సమాజంలో జరిగే తప్పులకు నరకంలో విధించే శిక్షలను అపరిచితుడు బ్రతికుండగానే విధిస్తుంటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? అపరిచితుడు సినిమాలో విక్రమ్ చిన్ననాటి పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ ఓ స్టార్ హీరో బావమరిది. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు విరాజ్. అతని స్క్రీన్ నేమ్ హరి ప్రశాంత్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu.jpg</image:loc><image:caption><![CDATA[  ఈ చైల్డ్ యాక్టర్ హీరోగా మారడు.. ఆ మధ్య ఓ సినిమాలో హీరోగా నటించాడు. హరి ప్రశాంత్ తండ్రి ఓ డబ్బింగ్ ఆర్టిస్ట్.. అయన ఇళయ దళపతి తల్లికి సోదరుడు. ఇక విరాజ్ నాలుగు అయిదు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aparichithudu-pic-news.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ మధ్య వచ్చిన మిషన్ చాఫ్టర్ 1 చిత్రంలో థామస్ పాత్రలో కనిపించాడు విరాజ్. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అరుణ్ విజయ్ , అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/how-to-offer-aarti-to-god-read-this-mantra-after-puja-for-complete-blessings-1797524.html</loc><lastmod>2026-04-21T13:31:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aarti Ritual ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti.jpg</image:loc><image:caption><![CDATA[ హిందూ సంప్రదాయంలో భగవంతుని ఆరాధన అత్యంత పవిత్రమైన ప్రక్రియగా భావించబడుతుంది. ఈ ఆరాధనలో వివిధ ఉపచారాలు, మంత్రోచ్ఛారణలు, దీపారాధన, పుష్పార్పణ వంటి ఎన్నో విధమైన క్రియలు నిర్వహించబడతాయి. ప్రతి ఒక్క ఉపచారం భక్తి, శ్రద్ధ, విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి ఒక మార్గంగా నిలుస్తుంది. అయితే ఈ సమస్త పూజా కార్యక్రమాల్లో చివరి దశగా నిర్వహించే హారతి ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉంటుంది.  దీపం వెలుగులో భగవంతుని దర్శనం చేసుకోవడం, హారతి పాటలు లేదా మంత్రాలు జపించడం ద్వారా మనసులోని అజ్ఞానం తొలగిపోయి ఆధ్యాత్మిక ప్రకాశం కలుగుతుందని భావిస్తారు. హారతి కేవలం ఒక ఆచారం మాత్రమే కాకుండా, భక్తి భావాన్ని పరాకాష్టకు తీసుకెళ్లే ఒక ఆధ్యాత్మిక అనుభూతిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో భక్తుడు తన సంపూర్ణ శ్రద్ధను భగవంతునిపై కేంద్రీకరించి, కృతజ్ఞత, సమర్పణ భావంతో ప్రార్థనలు చేస్తాడు. అందువల్ల హారతి పూజా కార్యక్రమానికి ముగింపు మాత్రమే కాకుండా, దాని ఆధ్యాత్మిక సారాన్ని సంపూర్ణంగా వ్యక్తపరచే కీలకమైన ఘట్టంగా భావించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti2-1.jpg</image:loc><image:caption><![CDATA[ హారతికి ఉపయోగించే పాత్రలు.. 

సాధారణంగా హారతి ఇచ్చేటప్పుడు రెండు వేర్వేరు పాత్రలను ఉపయోగించడం ఆనవాయితీగా ఉంటుంది. ఒకటి ఆవు నెయ్యితో దీపారాధన చేయడానికి, మరొకటి కర్పూర హారతికి. కర్పూర హారతి సాధారణంగా పూజ ముగింపులో ఇవ్వబడుతుంది. కర్పూరం పూర్తిగా కరిగిపోయినట్లే.. మనలోని అహంకారం, గర్వం కూడా భగవంతుని సన్నిధిలో లయమవ్వాలని సూచించే ప్రతీకగా దీన్ని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti3.jpg</image:loc><image:caption><![CDATA[ హారతి ఇచ్చే విధానం..

హారతి ఇష్టానుసారంగా కాకుండా ఒక క్రమపద్ధతిలో ఇవ్వడం శాస్త్ర సమ్మతం. సాధారణంగా దీపాన్ని దేవుని ముందు “ఓం” ఆకారంలో తిప్పుతూ సమర్పిస్తారు. హారతిని శరీర భాగాల వారీగా ఈ విధంగా సమర్పించడం ఆచారం:

పాదాల వద్ద – 4 సార్లు
నాభి ప్రాంతంలో – 2 సార్లు
ముఖం వద్ద – 1 సారి
శిరస్సు నుంచి పాదాల వరకు సంపూర్ణ రూపంలో – 7 సార్లు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా మొత్తం 14 సార్లు హారతి ఇవ్వడం సంప్రదాయంగా చెప్పబడుతుంది. ఈ సంఖ్యను 14 లోకాల ప్రతీకగా భావిస్తారు. అంటే భగవంతునికి సమస్త లోకాల సమర్పణ భావంతో భక్తిని అంకితం చేయడమే దీని అంతరార్థం.

పూజ అనంతరం చదివే క్షమాపణ శ్లోకం..
పూజలో మనకు తెలియక తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. మంత్రోచ్ఛారణలో గానీ, విధివిధానాల్లో గానీ లోపాలు రావచ్చు. అలాంటి సందర్భాల్లో పూజ ముగిసిన తర్వాత భగవంతుని ముందు నమస్కరించి క్షమాపణ కోరడం ఆనవాయితీ. 
ఈ సందర్భంలో ఒక ప్రసిద్ధ భావార్థ శ్లోకాన్ని పఠిస్తారు: ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aarti5.jpg</image:loc><image:caption><![CDATA[ ‘మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన |
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తద్ అస్తు మే ||’

“ఓ జనార్దనా, నాకు సరైన మంత్ర జ్ఞానం లేకపోవచ్చు, పూజా విధానాల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవచ్చు. భక్తిలో కూడా లోపాలు ఉండొచ్చు. అయినప్పటికీ నా శక్తి మేరకు చేసిన ఈ ఆరాధనను స్వీకరించి, దానిలోని లోపాలను మన్నించి సంపూర్ణంగా భావించమని ప్రార్థిస్తున్నాను.” ఈ విధంగా భక్తి, వినయం, క్షమాపణ భావాలతో పూజను ముగించడం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రంగా భావించబడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-four-zodiac-signs-will-face-problems-due-to-the-bad-aspect-of-ketu-1797492.html</loc><lastmod>2026-04-21T13:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Efect 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-4.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి కేతువు ప్రభావం వలన అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అవసరానికి డబ్బు చేతికి అందదు. దీంతోసమస్యలు పెరుగుతాయి. కుటుంబంలో కూడా గొడవలు జరగడం, ప్రారంభించిన పని మధ్యలోనే ఆగిపోవడం ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతుంది. ఈ క్రమంలో వీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే ఈ క్రమంలోనే కేతువు చెడు దృష్టి కూడా వీరిపై పడనుంది. దీంతో ఉద్యోగంలో ఇబ్బందులు, సవాళ్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. వైవాహిక జీవితం చాలా ఇబ్బందికరంగా మారుతుంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-6.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆర్థిక సమస్యలు వేధిస్తాయి. అంతే కాకుండా ప్రయాణాలు వాయిదా పడటం, అధికారుల నుంచి విభేదాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వంటివి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి . అందువలన ఈ రాశి వారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా మెదలడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-7.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి  కేతు ప్రభావంతో ప్రారంభించన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. అంతే కాకుండా ఉద్యోగ ప్రయత్నాలు నిరాశకు గురి చేస్తాయి. బంధంలో చీలికలు, మనశ్శాంతి లేకపోవడం వంటి అనేక ఇబ్బందులు తలెత్తే ఛాన్స్ ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/guru-pushya-yogam-these-3-zodiac-signs-will-attract-immense-wealth-and-fortune-1797493.html</loc><lastmod>2026-04-21T13:05:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Pushya Amrit Yog 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో గురు పుష్య యోగానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. గురు వారం రోజు పుష్య నక్షత్రం కనిపించినప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. అయితే ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది.  ఈ యోగం ఏర్పడినప్పుడు మూడు రాశుల వారు అత్యధిక లాభాలు అందుకుంటారంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి కూడా గురు పుష్య యోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది. ఈ రాశి వారి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. ధనానికి లోటే ఉండదు. ఊహించని విధంగా ఇంటిలో డబ్బు నిలువకు వస్తుంది. ఇక ధనస్సు రాశి వారికి అధిపతి గురుడు, గురు పుష్యమృత యోగం వలన వీరికి నిలిచిపోయిన పనులు త్వరగా పూర్తి అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఉద్యోగం లభిస్తుంది. అంతే కాకుండా  సమాజంలో మీకంటూ సరైన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు ప్రమోషన్ అందుకోవడం లేదా, మంచి జీతం అందుకోవడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ketu-efect-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక  రాశి వారికి  గురు పుష్య యోగం వలన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరు ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. ముఖ్యంగా పుష్య నక్షత్రానికి అధిపతి శని అవ్వడం, ఈ రాశి చంద్రుడికి చెందినది కావడంతో, ఈ రాశి వారు ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్య పరంగా, ఉద్యోగం పరంగా అన్ని విధాలుగా మంచి ప్రయోజనాలు అందుకుంటారు. అంతే కాకుండా వీరికి అన్నింట్లో శుభ ఫలితాలే కలుగుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-pushya-amrit-yog-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/3-powerful-palm-signs-that-indicate-a-life-of-financial-abundance-1797476.html</loc><lastmod>2026-04-21T12:40:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hast Rekha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha-1.jpg</image:loc><image:caption><![CDATA[ హస్తసాముద్రికం అనేది ప్రాచీన జ్యోతిష్య శాస్త్రాలలో ఒకటి. ఇది వ్యక్తి అరచేతి ఆకారం, గీతలు, పర్వతాల ఆధారంగా భవిష్యత్తును అంచనా వేస్తుంది. అరచేతిలోని రేఖలు కేవలం వ్యక్తి స్వభావాన్ని మాత్రమే కాకుండా, వారి జీవనశైలి, ఆర్థిక స్థితి, విజయాలు, కీర్తిని కూడా సూచిస్తాయని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha2.jpg</image:loc><image:caption><![CDATA[ హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిలోని కొన్ని పర్వతాలు, గీతలు బలంగా, స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో విజయం, సంపద, గౌరవం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఆ ముఖ్యమైన సంకేతాలను చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha3.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్య పర్వతం (Sun Mount).. 

ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతం అంటారు. ఇది పేరు, కీర్తి, సామాజిక గౌరవాన్ని సూచిస్తుంది. ఈ పర్వతం బాగా అభివృద్ధి చెంది ఉబ్బెత్తుగా ఉంటే, ఆ వ్యక్తికి మంచి పేరు, గౌరవం,   ఆర్థిక విజయాలు లభించే అవకాశం ఉంటుంది. అయితే ఇది సపాటుగా ఉండడం లేదా విరిగిన గీతలు ఉండడం వృత్తిలో ఆటంకాలను సూచించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha4.jpg</image:loc><image:caption><![CDATA[ బుధ పర్వతం (Mercury Mount).. 

చిటికెన వేలుకు కింద ఉన్న ప్రాంతాన్ని బుధ పర్వతం అంటారు. ఇది తెలివితేటలు, వ్యాపార నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను సూచిస్తుంది. ఈ పర్వతం స్పష్టంగా అభివృద్ధి చెంది ఉంటే, ఆ వ్యక్తి మంచి వ్యాపార విజయాలు సాధించగలడు. ఆర్థికంగా స్థిరంగా ఉండగలడు. విజయవంతమైన వ్యాపారవేత్తల చేతుల్లో ఈ పర్వతం బలంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hast-rekha5.jpg</image:loc><image:caption><![CDATA[ విధి రేఖ (Fate Line).. 

అరచేతి మధ్యలో ఉండే రేఖను విధి రేఖ అంటారు. ఇది సాధారణంగా మణికట్టు నుండి ప్రారంభమై మధ్య వేలు కింద ఉన్న శని పర్వతం వరకు కొనసాగుతుంది. ఈ రేఖ లోతుగా, స్పష్టంగా,    విరామాలు లేకుండా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో స్థిరమైన విజయం, అదృష్టం కలుగుతుందని భావిస్తారు. అలాంటి వ్యక్తులు తక్కువ కష్టాలతోనే పెద్ద విజయాలను సాధించే అవకాశం ఉంటుంది. 

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం హస్తసాముద్రిక శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-you-find-the-mistake-in-the-mirror-reflection-in-the-kitchen-room-1797458.html</loc><lastmod>2026-04-21T12:17:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Optical Illusion ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ పజిల్స్ పరిష్కరించడం ఆనందంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. పజిల్స్ పరిష్కరించడం, బ్రేయిన్ టీజర్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటివి ఒక మానసిక వ్యాయమంగా పని చేస్తాయి. ఇవి మన మెదడు పనితీరును మెరుగు పరిచి, తెలివితేటలను పెంచుతాయి. సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. అందుకే చాలా మంది వీటిని పరిష్కరించడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈక్రమంలోనే మెదడు పనితీరును మెరుగు పరచడానికి ఓ అద్భుతమైన ఆప్టికల్ ఇల్యూషన్‌తో మీ ముందుకు వచ్చాం. పైన ఓ చిత్రం కనిపిస్తుంది కదా. అందులో వంట గదిలో ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి డైనింగ్ టేబుల్ వద్ద ఉంటే, మరొక అమ్మాయి అద్దంలో తన ప్రతిబింబం చూసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ చిత్రంలోనే ఓ చిన్న తప్పు దాగి  ఉంది. అది మీరు గుర్తిస్తే చాలా తెలివి తేటలు కలవారు అన్నట్లే, ఇది మీ దృష్టినైపుణ్యానికి, మీ ఐక్యూ కు సంబంధించినది. దీనిని పరిష్కరించడం అంత సులువైన పని కాదు. చాలా మైండ్ పవర్ ఉన్నవారు మాత్రమే దీనిని చాలా సులభంగా కేవలం ఐదు సెకన్స్‌లో గుర్తిస్తారు. ఏమైంది? మరి మీరు కూడా ఫొటోల ఉన్న తప్పులను గుర్తించడానికి ట్రై చేస్తున్నారా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఏమైంది ఎంత వెతికినా మీరు అందులో ఉన్న మిస్టేక్ గుర్తించలేకపోతున్నారా? ఇంకా ట్రై చేస్తున్నారా? టెన్షన్ వద్దు లేండి, చాలా సులభంగా అందులో ఉన్న మిస్టేక్ ఏదో తెలుసుకోవాలి అంటే ఈ ఫొటో చూడాల్సిందే. కింద ఫొటోలో ఆ ఫొటోలో ఉన్న మిస్టేక్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/optical-illusion-5.jpg</image:loc><image:caption><![CDATA[ అద్దం ముందు నిల్చున్న అమ్మాయి ప్రతిబింబాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అందులో అమ్మాయి ప్రతి బింబం అనేది తప్పుగా ఉంది. ఈ ఫొటోలో ఉన్న పెద్ద పొరపాటు అందే. మీరు తెలుసుకోవాలి అంటే? జాగ్రత్తగా ఆ ప్రతిబింబాన్ని పరిశీలించండి. ఇక ఇలాంటి పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని అందిస్తాయి, మానసిక ప్రశాంతతను కలిగిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-is-the-industry-hit-movie-that-mahesh-babu-and-soundarya-combo-missed-1797430.html</loc><lastmod>2026-04-21T11:32:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mahesh,soundarya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-1.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన బాలనటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి, తన నటనతో ఎంతో మంది అభిమానుల మనసు దోచుకున్నాడు. రాజకుమారుడు మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి, మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మంచి హైట్, అందంగా ఉండటం, అంతే కాకుండా నటనపరంగా కూడా చాలా అద్భతంగా నటించడం, సూపర్ స్టార్ కృష్ణకావడంతో ఈ హీరోతో సినిమా చేయాలని చాలా మంది డైరెక్టర్స్ ఆసక్తి చూపేవారంట. ఈ క్రమంలోనే ఏస్వీ కృష్ణా రెడ్డి మహేష్ బాబు కోసం ఓ అందమైన కథను రెడీ చేశాడంట. అంతే కాకుండా సౌందర్య, మహేష్ బాబు కాంబోలో ఈ సినిమా రావాల్సి ఉండేనంట. కానీ చివరికి ఆ సినిమా నుంచి మహేష్ తప్పుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎస్వీ కృష్ణా రెడ్డి దర్శకత్వంలో తెరకెకకిన యమలీల మూవీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. అయితే దర్శకుడు ముందుగా ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయాలి అనుకున్నాడంట.  అంతే కాకుండా హీరోయిన్‌గా సౌందర్య చేయాలి అని ఈ కథను ప్రిపేర్ చేసుకొని కృష్ణగారికి వినిపించారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కథ విన్న కృష్ణ గారు ఈ మూవీ మహేష్ చేయడు అని చెప్పేశాడంట. వయసు చిన్నది అంతే కాకుండా అంత పెద్ద కథను హ్యాండిల్ చేయడం కష్టతరం అవుతుంది. అనవసరంగా రిస్క్ తీసుకోవడం వద్దూ అని చెప్పాడంట. అంతే కాకుండా అప్పటికే మహేష్ బాబు వయసు 19 సంవత్సరాలు, సౌందర్య వయసు 22 సంవత్సరాలు. వీరిద్దరికి ఏజ్ గ్యాప్ ఉండటం, కథ పెద్దగా ఉండటంతో వీరితో కాకుండా, వేరే వారితో ఈ సినిమా తీయమని సలహా ఇచ్చాడంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/maheshsoundarya-5.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో దర్శకుడు యమలీల సినిమాను అలీ, ఇంద్రజలతో తీసి ఇండస్ట్రీ హిట్ అందుకున్నాడు. ఈ మూవీలో అలీ, ఇంద్రజ హీరో హీరోయిన్లుగా నటించారు. కైకాల సత్యనారాయణ యమడు పాత్రలో నటించారు. ఈ మూవీతో అలీకి మంచి గుర్తింపు రావడమే కాకుండా చాలా సినిమాల్లో నటించాడు. అలాగే మమేష్ బాబు, సౌందర్య కాంబోలో యమలీల మూవీ మిస్ అయ్యింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quit-tobacco-to-join-higher-economic-class-new-study-on-indian-households-1797420.html</loc><lastmod>2026-04-21T11:12:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tobacco ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco3-1.jpg</image:loc><image:caption><![CDATA[ Tobacco: భారతదేశంలో పొగాకు వాడకం అనేది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే కాదు, అది ఒక ఆర్థిక సంక్షోభం కూడా. ఇటీవల జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. దేశంలోని సుమారు 10 శాతం కుటుంబాలు కేవలం పొగాకు అలవాటును వదులుకోవడం ద్వారా తమ ఆర్థిక స్థాయిని మెరుగుపరచుకోగలవని వెల్లడైంది. అంటే, పేదరికంలో ఉన్నవారు మధ్యతరగతి స్థాయికి ఎదిగే అవకాశం కేవలం ఈ ఒక్క మార్పుతోనే సాధ్యమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco1.jpg</image:loc><image:caption><![CDATA[ అధ్యయనంలోని ముఖ్యాంశాలు: ఈ అధ్యయనం భారతీయ గృహాల ఖర్చుల సరళిని విశ్లేషించింది. పొగాకు కోసం ఖర్చు చేసే డబ్బును విద్య, పోషకాహారం, ఇతర ఉత్పాదక రంగాలకు మళ్ళిస్తే కలిగే ప్రయోజనాలను వివరించింది. అలాగే ఎలాంటి నష్టాలు వాటిల్లుతున్నాయి..?  దీనిపై అధ్యయనం షాకింగ్‌ నిజాలను వెల్లడించింది. అయితే పొగాకు భారతీయ ప్రజలు ఎంతో సంపదను నష్టపోతున్నారని వివరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక స్థితిలో మార్పు: దేశవ్యాప్తంగా సుమారు 1.5 కోట్ల కుటుంబాలు పొగాకు మానేయడం ద్వారా ప్రస్తుత ఆర్థిక తరగతి నుండి పై తరగతికి (Economic Class) వెళ్లే అవకాశం ఉంది. అలాగే పొగాకు మానేసి డబ్బు సంపాదన వైపు అడుగలు వేసి మంచి జీవనవిధానాన్ని అందిపుచ్చుకున్నట్లయితే లక్షాధికారులే కాదు కోటీశ్వరులు కూడా కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco4.jpg</image:loc><image:caption><![CDATA[ విద్య, ఆహారం: పొగాకు వాడే కుటుంబాలు ఆహారం, విద్యపై పెట్టే ఖర్చు కంటే పొగాకు ఉత్పత్తులపై (సిగరెట్లు, బీడీలు, గుట్కా) పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటోందని ఈ నివేదిక హెచ్చరించింది. ఆరోగ్య ఖర్చులు: పొగాకు వల్ల వచ్చే వ్యాధుల చికిత్స కోసం చేసే ఖర్చు ఆ కుటుంబాలను మరింత అప్పుల ఊబిలోకి నెడుతోంది. పొగాకు ఖర్చు vs అభివృద్ధి: పొగాకు వినియోగించే కుటుంబం సగటున నెలకు వందల నుండి వేల రూపాయలను దీని కోసం ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని పొదుపు చేయడం లేదా పిల్లల చదువుల కోసం ఉపయోగిస్తే, ఆ కుటుంబం జీవన ప్రమాణాలు గణనీయంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tobacco5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వ, సామాజిక బాధ్యత: పొగాకు నియంత్రణకు కేవలం చట్టాలు మాత్రమే సరిపోవని, ప్రజల్లో ఆర్థిక అవగాహన కూడా పెరగాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పొగాకు ఉత్పత్తులపై పన్నులు పెంచడం ద్వారా వాటి వినియోగాన్ని తగ్గించవచ్చు. పొగాకు వల్ల కలిగే ఆర్థిక నష్టాల గురించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించాలి. పొగాకు మానేయడం వల్ల కేవలం ఆరోగ్యం మాత్రమే కాదు, ఇంట్లో సిరిసంపదలు కూడా పెరుగుతాయని ప్రజలు గుర్తించాలి. భారతదేశ ఆర్థికాభివృద్ధికి పొగాకు ఒక పెద్ద అవరోధంగా మారింది. ప్రతి పౌరుడు పొగాకుకు దూరంగా ఉంటే, అది దేశ జిడిపికి తోడ్పడటమే కాకుండా కోట్లాది కుటుంబాల తలరాతలను మారుస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/history-of-tirumala-mada-streets-origin-naming-and-unique-features-explained-1797403.html</loc><lastmod>2026-04-21T10:43:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tirumala Mada Veedhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi.jpg</image:loc><image:caption><![CDATA[ కలియుగంలో ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడు వెలసిన పవిత్ర క్షేత్రం తిరుమలను భూలోక వైకుంఠంగా పిలుస్తారు. ఇక్కడ   అర్చావతార రూపంలో శ్రీనివాసుడు దర్శనమిచ్చే గర్భగుడిని ఆనంద నిలయం అంటారు. ఈ ఆలయాన్ని చుట్టుముట్టి ఉన్న నాలుగు ప్రధాన వీధులనే “మాడ వీధులు” అని వ్యవహరిస్తారు. ఈ వీధుల్లోనే ఉంజల్ సేవ, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక ఉత్సవాల్లో మలయప్పస్వామి తన దేవేరులతో కలిసి ఊరేగుతాడు. ఈ పవిత్ర వీధుల్లో భక్తులు మాత్రమే కాదు, అర్చకులు కూడా పాదరక్షలు ధరించకుండా నడవడం సంప్రదాయం. ఈ మాడ వీధులకు ఇంతటి పవిత్రత ఎలా వచ్చింది? వాటి నేపథ్యం ఏమిటి? చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi2.jpg</image:loc><image:caption><![CDATA[ “మాడ వీధులు” పేరు ఎలా వచ్చింది?..  

తమిళ సంప్రదాయంలో ఆలయ పరిసరాల్లో అర్చకులు నివసించే ఇళ్లతో ఉన్న వీధులను “మాడం” అని పిలిచేవారు. ద్రావిడ సంప్రదాయం ప్రభావం ఉన్న తిరుమలలో ఈ పదం కాలక్రమేణా మారి “మాడ వీధులు”గా స్థిరపడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi3.jpg</image:loc><image:caption><![CDATA[ మాడ వీధుల చారిత్రక నేపథ్యం.. 

పూర్వకాలంలో ఆలయం చుట్టూ ఊరేగింపులకు అనువైన వీధులు సరిపడా ఉండేవి కావు. అందుకే కొన్ని ఉత్సవాలు ఇతర ప్రదేశాల్లో నిర్వహించాల్సి వచ్చేది. తరువాత శ్రీ రామానుజాచార్యుల వారు ఆలయ చుట్టూ సరైన వీధుల వ్యవస్థను ఏర్పాటు చేయించారు. ఆ తరువాత కాలంలో వీటిని మరింత విస్తరించి, ఆధునికంగా అభివృద్ధి చేశారు. ప్రస్తుతం కనిపిస్తున్న మాడ వీధులు అదే రూపాంతరం. 

నాలుగు వేదాల ప్రతీకగా నాలుగు వీధులు.. 

తిరుమల ఆలయాన్ని చుట్టుముట్టే నాలుగు మాడ వీధులను నాలుగు వేదాలకు ప్రతీకలుగా భావిస్తారు. ఈ భావన వల్ల వీటికి మరింత ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఏర్పడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi4.jpg</image:loc><image:caption><![CDATA[ తూర్పు మాడ వీధి.. 

ఆలయానికి ఎదురుగా ఉండే ఈ వీధి పుష్కరిణి వరకు విస్తరించి ఉంటుంది. ఒకప్పుడు ఇక్కడ కొయ్య రథం నిలిపే ప్రదేశం కూడా ఉండేది. సన్నిధి వీధి, గొల్ల మండపం, బేడి ఆంజనేయస్వామి ఆలయం వంటి చారిత్రక స్థలాలు ఇక్కడ ఉండేవి. కాలక్రమేణా అనేక పురాతన నిర్మాణాలు అభివృద్ధి పనుల్లో మార్పులకు గురయ్యాయి.

దక్షిణ మాడ వీధి.. 

ఆలయానికి కుడివైపున ఉన్న ఈ వీధిలో తిరుమల నంబి ఆలయం ప్రధానంగా ఉంటుంది. ఒకప్పుడు రాజుల గుర్రాలను కట్టే స్థలం కూడా ఇక్కడ ఉండేదని చెబుతారు. ఊంజల్ మండపం, ఉగ్రాణం వంటి ముఖ్యమైన ప్రదేశాలు కూడా ఈ వీధి పరిధిలోనే ఉన్నాయి. ఉత్సవాల సమయంలో ఊంజల్ సేవ ఇక్కడే నిర్వహించేవారు. 
పడమర మాడ వీధి.. 

ఆలయ వెనుక భాగంలో ఉన్న ఈ వీధిలో పూర్వకాలంలో అనేక మఠాలు, సత్రాలు ఉండేవి. ప్రస్తుతం కూడా కొన్ని మఠాలు,    మండపాలు ఇక్కడ ఉన్నాయి. అనంతాళ్వార్ తోట వంటి పవిత్ర ప్రదేశాలు ఈ వీధి ప్రారంభంలో కనిపిస్తాయి.

ఉత్తర మాడ వీధి.. 

ఆలయానికి ఎడమ వైపున ఉన్న ఈ వీధి అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలది. ఇక్కడే స్వామి పుష్కరిణి, వరాహ స్వామి ఆలయం వంటి ముఖ్య స్థలాలు ఉన్నాయి. భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించడం సంప్రదాయం. పూర్వకాల భక్తులు తరిగొండ వెంగమాంబ వంటి మహాభక్తులు కూడా ఇక్కడే నివసించినట్టు చరిత్ర చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tirumala-mada-veedhi5.jpg</image:loc><image:caption><![CDATA[ మహా ప్రదక్షిణం.. 

ఈ నాలుగు మాడ వీధులను చుట్టూ చేసే ప్రదక్షిణను “మహా ప్రదక్షిణం” అంటారు. దర్శనం లభించని సందర్భాల్లో ఈ ప్రదక్షిణను మూడు సార్లు చేయడం వల్ల శ్రీవారి దర్శన ఫలితం లభిస్తుందని ఆగమ శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ విధంగా మాడ వీధులు కేవలం భౌగోళిక మార్గాలు మాత్రమే కాకుండా, ఆధ్యాత్మికత, చరిత్ర, సంప్రదాయం కలిసిన పవిత్ర పరిధిగా తిరుమలలో ప్రత్యేక స్థానం పొందాయి.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వివిధ వనరుల నుంచి సేకరించి పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-your-seat-choice-reveals-a-personality-test-in-meetings-1797397.html</loc><lastmod>2026-04-21T10:36:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Personality Test 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన ఆలోచన, భావోద్వేగం, ప్రర్తన విధానాల ద్వారా , మనం ఎంచుకునే రంగును బ్టటి ఒక వ్యక్తి లక్షణాల వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు. అయితే దీనిపై శాస్త్రీయ నిరూపణ లేనప్పటికీ చాలా మంది దీనిని తెలుసుకోవడంపై ఎక్కువ ఆసక్తిచూపిస్తారు. అయితే పై ఫొటోలో బాస్, కొన్ని కుర్చీలు కనిపిస్తున్నాయి. అయితే ఏ కుర్చీలో కూర్చునే వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి కుర్చీ, ఫస్ట్ కుర్చీలో కూర్చునే వ్యక్తి చాలా ధైర్యవంతుడు, ఎలాంటి సమస్యలు ఎదురు అయినా సరే నేను బాధ్యతలు తీసుకోవడానికి రెడీ, అనే ఉద్దేశ్యం. అలాగే రెండో కుర్చీ ఎంచుకునే వ్యక్తి లక్షణం, నేను ఇక్కడే ఉన్నాను, కానీ ఏ విషయంలోనూ తొందరపడను అనే వ్యక్తిత్వం ఉంటుంది. ఈ కుర్చీలో ఉన్న వ్యక్తి ఎదుటి వారి మాటలను చాలా శ్రద్ధగా వింటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మూడో కుర్చీలో కూర్చునే వ్యక్తి వ్యక్తిత్వం , నువ్వు ఎప్పుడైనా తొందరపడవచ్చు, కానీ కొన్ని సార్లు మౌనంగా ఉండటమే మంచిది అనే వ్యక్తిత్వం కలవారు, వీరు మాట్లాడే ముందు చాలా ఆలోచిస్తారు. నాలుగో కూర్చిలో కూర్చునే వ్యక్తి నేను పాల్గొంటాను కానీ, అందరూ అంగీకరిస్తున్నారు అని నేను అంగీకరించను, అంటూ ప్రశ్నలు సంధించే వ్యక్తిత్వం కలవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి  మాట్లాడే విధానంలో మంచి స్పష్టత ఉండే వ్యక్తి. ఇతను ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతారు. బలమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. ఆరవ కుర్చీలో కుర్చునే వ్యక్తి కళ్లతోనే అన్నీ గమనించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. మౌనంగా ఉంటూ పరిస్థితులను చక్కగా అంచనా వేసే నేర్పు ఈయనలో ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడవ వ్యక్తి విలువ కనిపిస్తేనే నేను పాల్గొంటాను అనే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి, ఈయన భాగ్యస్వామ్యాన్ని కోరుకుంటారు. ఎనిమిదో వ్యక్తి శాంతి కోరుకునే వ్యక్తి సమూహాంతో కలిసిపోతారు, అందరి మాటకు గౌరవం ఇస్తారు. తొమ్మిదవ కుర్చీలో కూర్చునే వ్యక్తి, అధికారానికి దగ్గరిగా ఉండే వ్యక్తితో సంబంధం కలిగి ఉండి అన్నింట్లో తన పాత్ర ఉండాలనే కోరిక ఉండే వ్యక్తి్త్వాన్ని కలిగి ఉంటాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/is-this-flower-plant-in-the-northeast-corner-then-goddess-lakshmis-blessings-are-guaranteed-1797368.html</loc><lastmod>2026-04-21T09:54:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marigold Flower Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ Lucky Plants For Wealth: హిందూ సంప్రదాయంలో వాస్తు శాస్త్రానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇంటి నిర్మాణంతోపాటు చాలా విషయాలను వాస్తు ప్రకారం చేస్తుంటారు. ఇక, వాస్తు శాస్త్రం ప్రకారం పసుపు రంగు హిందూ సంప్రదాయంలో శుభప్రదత, ఆనందం, సంపద, శ్రేయస్సుకు ప్రతీకగా భావించబడుతుంది. అందుకే దేవతల పూజలో పసుపు పువ్వులకు ప్రత్యేక స్థానం ఉంది. కొన్ని దేవతల ఆరాధనలో ఈ రంగు లేకపోతే పూజ అసంపూర్ణంగా భావిస్తారు. పసుపు బంతి పువ్వులు సూర్యోదయాన్ని సూచిస్తే, నారింజ బంతి పువ్వులు సూర్యాస్తమయాన్ని గుర్తుకు తెస్తాయి. పసుపు పువ్వులు విష్ణుమూర్తి, లక్ష్మీదేవికి అత్యంత ప్రియమైనవిగా చెప్పబడుతుంది. సరైన దిశలో బంతి మొక్కను నాటడం వల్ల ఇంటిలో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుందని వాస్తు చెబుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో బంతి పూలు నాటడం వల్ల ప్రయోజనాలు.. 

ఇంట్లో బంతి మొక్కను నాటడం వలన వాతావరణం శుభ్రంగా మారుతుంది. దాని సువాసన మనసుకు ప్రశాంతతను ఇచ్చి ఒత్తిడిని తగ్గిస్తుంది. సరైన ప్రదేశంలో నాటితే దుష్టశక్తులు, ప్రతికూల శక్తి ప్రవేశించకుండా కాపాడుతుందని నమ్మకం. పూజలో బంతి పువ్వులను ఉపయోగించడం వలన ఆర్థిక అడ్డంకులు తొలగి, కొత్త అవకాశాలు కలుగుతాయని భావిస్తారు. ముఖ్యంగా పసుపు బంతి పువ్వు గురు గ్రహానికి ప్రతీకగా ఉండటంతో జ్ఞానం, గౌరవం, కీర్తి పెరుగుతాయని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant4.jpg</image:loc><image:caption><![CDATA[ బంతి మొక్కను నాటేందుకు సరైన దిశ.. 

వాస్తు ప్రకారం ఈశాన్య దిశ దేవతలకు సంబంధించిన పవిత్ర స్థలం. కాబట్టి ఈ దిశలో బంతి మొక్కను నాటడం అత్యుత్తమం. ఇది ఇంట్లో శాంతి, ఆనందం, సంపదను తీసుకువస్తుంది. ఈశాన్యంలో స్థలం లేకపోతే ఉత్తరం లేదా తూర్పు దిశలు కూడా అనుకూలమైనవే. ఈ దిశలు సానుకూల శక్తి ప్రవాహానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ తప్పులు చేయొద్దు.. 

దక్షిణం లేదా పడమర దిశలో బంతి మొక్కను నాటకూడదు. ఇది కుటుంబంలో కలహాలకు దారితీయవచ్చు అని వాస్తు చెబుతుంది. అలాగే స్నానాలగది, మరుగుదొడ్డి లేదా చెత్తబుట్ట దగ్గర ఈ మొక్కను ఉంచరాదు. ఎల్లప్పుడూ శుభ్రమైన, సూర్యకాంతి వచ్చే ప్రదేశంలోనే నాటాలి. మొక్క ఎండిపోతే లేదా పువ్వులు వాడిపోతే వెంటనే తొలగించాలి, లేదంటే అది నిరుత్సాహం, ఆర్థిక సమస్యలకు కారణమవుతుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/marigold-flower-plant2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఒక ముఖ్యమైన విషయం.. ఇంటి ప్రధాన ద్వారం వద్ద బంతి పూలతో తయారుచేసిన దండను ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశించేందుకు సహాయపడుతుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం వాస్తు శాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-do-you-know-why-saving-money-is-important-1797348.html</loc><lastmod>2026-04-21T09:17:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో బంధాలు, బంధుత్వాల కంటే, డబ్బుకే ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. ఒక వ్యక్తి దగ్గర డబ్బు ఉంటే, అతనికి ఇచ్చే విలువ వేరుగా ఉంటుంది. అయితే దీని గురించి చాణక్యుడు ఎప్పుడో చెప్పడం జరిగింది. జీవితంలో డబ్బు చాలా ముఖ్యమైనది, ముఖ్యంగా భవిష్యత్తు కోసం తప్పకుండా మనీ పొదుపు చేసుకోవాలని ఆయన తెలియజేశారు.  చాణక్యుడు తన నీతి శాస్త్రం పుస్తకంలో దీని గురించి చాలా గొప్పగా తెలియజేయడం జరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన చెబుతూ.. సంపదను ఎప్పుడూ కూడా అత్యవసర పరిస్థితుల కోసం దాచుకోవాలి. ఎప్పుడు ఏ కష్టం ఎదురు అవుతుందో ఎవరూ చెప్పలేరు, కష్టాలు వచ్చినప్పుడు ధనవంతుడు అనేది ఉండదు, ఎందుకంటే లక్ష్మీ దేవి చంచలమైనది, ఎప్పుడు ఎక్కడికి వెళ్లిపోతుందో ఎవరూ చెప్పలేరు. కొన్ని సార్లు కూడబెట్టింది కూడా నశించి పోతుంది. అందుకే ఎంత ధనవంతుడైనా, ఇంటినిండా సంపద ఉన్నా కొన్ని సార్లు అంతా కోల్పోయి కష్టాల బారిన పడే పరిస్థితి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువలన సంపదను ఈ రోజు కోసం కాకుండా, భవిష్యత్తు కోసం ఎప్పుడూ కూడా దాచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడైనా సంభవించవచ్చు.  ఇటువంటి సందర్భంలో మన దాచిన డబ్బే మనకు ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు ఏదో ఒక కారణం చేత మన సంపద నశించి పోతుంది. అప్పుడు మనం దాచిన పొదుపే మనకు ఒక మార్గాన్ని చూపెడుతుంది. అందుకే ఎప్పుడూ కూడా డబ్బును పొదుపు చేసుకోవాలి. అది ఏదో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు చాలా మేలు చేస్తుందని చెబుతున్నాడు  ఆచార్య చాణక్యుడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన మీ వీలును బట్టి రోజు లేదా వారం, లేదా నెల, మీకు వీలును బట్టి, సంవత్సరానికి కొంత డబ్బును పొదుపు చేసుకోవడం వలన అది మీకు చాలా మేలు చేస్తుంది. ఇది మీ వివేకానికి సంకేతం. అందుకే చేతి నిండా సంపాదించినప్పుడే ఖర్చులను తగ్గించుకొని, ఎక్కువగా పొదుపు చేస్తూ రావాలి. ఇది మీకు మీ కుటుంబ సభ్యులకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. కొన్ని సార్లు మిమ్మల్ని తీవ్రమైన సమస్య నుంచి రక్షిస్తుందని చెబుతున్నాడు చాణక్యుడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ చార్య చాణక్యుడు చెబుతూ , డబ్బు చాలా అవసరం, అలాగే అది ఇప్పటికే కాదు, ఎప్పటికైనా అవసరం అవుతుంది. అందుకే ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకొని, ప్రతి రోజూ తప్పకుండా కొంత డబ్బును పొదుపు చేసుకోవాలి. ఇది మీకు చాలా మేలు చేస్తుంది. అందుకే డబ్బు పొదుపు చేసుకోవడం చాలా ముఖ్యం అని చాణక్య నీతి చెప్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-are-the-remedies-to-be-done-on-tuesday-to-remove-the-evil-eye-1797349.html</loc><lastmod>2026-04-21T09:14:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Evil Eye 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye.jpg</image:loc><image:caption><![CDATA[ మీ జీవితంలో అనుకోకుండా ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఏం చేసినా అందులో ఏవైనా ఇబ్బందులు, పనులు ఆలస్యం, ఒక పని చేయాలి అనుకునేలోపే అది కాస్త మధ్యలోనే ఆగిపోవడం, ఎప్పుడూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరగడం, మానసిక అశాంతి ఉంటే తప్పకుండా ఇది నర దిష్టి ప్రభావమే అంటున్నారు పండితులు. అయితే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు తప్పకుండా దృష్టిదోషం తగ్గించుకోవాలంట. దీని కోసం మంగళ వారం ఈ సింపుల్ చిట్కాలు పాటించాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-2.jpg</image:loc><image:caption><![CDATA[ నరదిష్టి అంటే ఒక వ్యక్తి అసూయ చూపు, అయితే ఇది ఎవరి మీద అయితే ఉంటుందో, వారు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఒత్తిడి అధికం అవుతుంది, ప్రతి కూల సంఘటనలు జరుగుతాయి. సమయం సందర్భం లేకుండా ఇంటిలో గొడవలు జరుగుతుంటాయి. అయితే ఇలా జరిగితే మీ పై ప్రతికూల శక్తి ప్రభావం ఉన్నట్లేనంట, ఇంటువంటి సమయంలో వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం రోజున కొన్ని పనులు చేయాలంట. దీని వలన హనుమంతుడి అనుగ్రహం కలిగి , నర దిష్టి కూడా పోతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-6.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమంతుడిని పూజించడం,  వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరు అయితే హనుమంతుడిని పూజిస్తారో వారిపై ఎలాంటి ప్రతికూల శక్తి పని చేయదంట. అందువలన ఈ రోజు తప్పకుండా ఉదయాన్నే స్నానం చేసి, దీపం వెలిగించి, హనుమంతుడిని పూజించాలి. ఇలా చేయడం వలన క్రమంగా మీపై ఉన్న చెడు దృష్టి తొలిగిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఈ రోజు రాత్రి ఒక నిమ్మకాయను తీసుకొని మీ పై నుంచి ఏడు సార్లు తిప్పి, మూడు దారులు కలిసే చోట వేయాలి. దీని వలన కూడా దిష్టి దోషం తొలిగిపోతుందంట. అంతే కాకుండా, ప్రతి మంగళ వారం ఇంటి ప్రధాన ద్వారానికి ఒక నిమ్మకాయ, పచ్చి మిరపకాయలు  గుచ్చి  దానిని ఇంటికి వేలాడదీయాలి. తర్వాతి మంగళవారం వాటిని మార్చాలి. ఇలా ఏడు వారాలు చేస్తే చెడు దిష్టి పోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/evil-eye-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా మంగళవారం ఎరుపు రంగు దుస్తులు ధరించడం, అలాగే చేతి మణికట్టుకు ఎరుపు రంగు దారం ధరించడం వలన కూడా నరదిష్టి నుంచి బయటపడవచ్చు అని చెబుతున్నారు పండితులు. అయితే ఈ దారం కట్టుకునే సమయంలో సమస్యలన్నీ తొలిగిపోవాలని దేవుడిని ప్రార్థించాలంట. ఇలా చేయడం వలన సమస్యలన్నీ త్వరగా పోతాయంట. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/silver-price-crash-will-silver-rate-hit-1-lakh-mark-amid-iran-usa-tension-market-experts-warning-1797322.html</loc><lastmod>2026-04-21T08:23:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Price Crash ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ Silver Price Crash: అంతర్జాతీయ మార్కెట్‌లో ప్రస్తుతం నెలకొన్న భౌగోళిక రాజకీయ పరిస్థితులు అటు బంగారం, ఇటు వెండి ధరలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఇరాన్ - అమెరికా మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడంతో విలువైన లోహాల ధరలు భారీగా పతనం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో వెండి ధర ఏకంగా లక్ష రూపాయలకు పడిపోయే అవకాశం ఉందా అనే చర్చ ఇప్పుడు మార్కెట్ వర్గాల్లో మొదలైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-2.jpg</image:loc><image:caption><![CDATA[ పానిక్ సెల్లింగ్ అంటే ఏమిటి?: యుద్ధ పరిస్థితుల వల్ల అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్‌లో గందరగోళం నెలకొంది. పెట్టుబడిదారులు భయంతో తమ వద్ద ఉన్న నిల్వలను విక్రయించడాన్ని ఆర్థిక పరిభాషలో &#039;పానిక్ సెల్లింగ్&#039; అంటారు. ప్రస్తుతం వెండి మార్కెట్‌లో ఇదే జరుగుతోంది. యుద్ధం గనుక ముదిరితే పారిశ్రామిక రంగం కుంటుపడుతుందనే భయం ఇన్వెస్టర్లను వెంటాడుతోంది. వెండి కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పారిశ్రామికంగా చాలా కీలకమైన లోహం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్: వీటి తయారీలో వెండి ముడిసరుకుగా వాడతారు. యుద్ధం వల్ల పరిశ్రమలు ఆగిపోతే వెండి వినియోగం తగ్గిపోతుంది. దీనివల్ల బడా ఇన్వెస్టర్లు వెండిని విక్రయించేందుకు పోటీ పడుతున్నారు. ఫలితంగా ధరలు భారీగా కుప్పకూలుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణులు ఏమంటున్నారు?: ప్రముఖ కమోడిటీ ఎక్స్‌పర్ట్ అజయ్ కేడియా (కేడియా అడ్వైజరీ) విశ్లేషణ ప్రకారం.. ప్రస్తుతానికి వెండి ధర కిలోకు రూ.1.75 లక్షల నుండి రూ.1.90 లక్షల మధ్య స్థిరపడవచ్చు. ఒకవేళ యుద్ధం ముదిరి ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం వస్తే, ధర ఏకంగా లక్ష రూపాయల మార్కుకు పడిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-price-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్వెస్టర్లకు సూచనలు: మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు లోనవుతున్న తరుణంలో కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏకమొత్తంలో పెట్టుబడి వద్దని సూచిస్తున్నారు. ధర తగ్గుతోంది కదా అని ఉన్న డబ్బు అంతా ఒకేసారి వెండిపై పెట్టకండి. దీర్ఘకాలిక పెట్టుబడిదారులు ధర తగ్గినప్పుడల్లా కొంచెం కొంచెం కొనడం (SIP తరహాలో) సురక్షితం. అప్రమత్తత: చిన్న పెట్టుబడిదారులు ప్రస్తుత పరిస్థితులను గమనిస్తూ జాగ్రత్తగా ఉండాలి. 2026 చివరి నాటికి వెండి మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. (డిస్క్లైమర్: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్ పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించండి). ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/dmart-april-4th-week-mega-offers-up-to-80-percent-discount-and-buy-one-get-one-free-deals-delight-shoppers-1797285.html</loc><lastmod>2026-04-21T07:46:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ D Mart ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart-1.jpg</image:loc><image:caption><![CDATA[ DMart Offers: దేశవ్యాప్తంగా ప్రముఖ రిటైల్ చైన్ అయిన DMart ఈ ఏప్రిల్ నాలుగో వారంలో వినియోగదారులను ఆకట్టుకునే విధంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. రోజువారీ అవసరాల నుంచి కిచెన్ వస్తువులు, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వరకు విస్తరించిన ఈ ఆఫర్లు ప్రస్తుతం షాపింగ్ ప్రేమికులకు మంచి అవకాశం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా 80% వరకు డిస్కౌంట్‌లు, “బై వన్ గెట్ వన్ ఫ్రీ” డీల్స్ వినియోగదారుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆఫర్లలో ముఖ్యంగా గృహ అవసరాల వస్తువులు పెద్ద ఎత్తున తగ్గింపుతో లభిస్తున్నాయి. కిరాణా సరుకుల విషయానికి వస్తే బియ్యం, చక్కెర, గోధుమ పిండి (అట్టా) వంటి అవసరమైన వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Premia బ్రాండ్ ఉత్పత్తులపై ప్రత్యేక ఆఫర్లు ఉండటం గమనార్హం. ఈ బ్రాండ్ ఉత్పత్తులు తక్కువ ధరలో మంచి నాణ్యతతో అందుబాటులో ఉండటం వల్ల మధ్యతరగతి వినియోగదారులకు ఇవి మంచి ఎంపికగా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వంటగదికి అవసరమైన వస్తువులపై కూడా భారీ తగ్గింపులు అందిస్తున్నారు. ప్రెజర్ కుకర్లు, నాన్‌స్టిక్ పాత్రలు, స్టోరేజ్ కంటైనర్లు, కిచెన్ టూల్స్ వంటి అనేక వస్తువులు డిస్కౌంట్ ధరల్లో లభిస్తున్నాయి. ఈ సమయంలో కొనుగోలు చేస్తే గృహ ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart2.jpg</image:loc><image:caption><![CDATA[ పర్సనల్ కేర్, హౌస్‌కీపింగ్ ఉత్పత్తులపై కూడా మంచి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. షాంపూలు, సబ్బులు, ఫేస్‌వాష్‌లు, డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనర్లు వంటి రోజువారీ ఉపయోగించే వస్తువులపై ప్రత్యేక తగ్గింపులు ఉన్నాయి. కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై “బై వన్ గెట్ వన్ ఫ్రీ” ఆఫర్లు ఉండటం వల్ల వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆఫర్లను వినియోగించుకునే విధానంలో కూడా సౌలభ్యం కల్పించారు. కస్టమర్లు నేరుగా సమీప DMart స్టోర్‌కు వెళ్లి షాపింగ్ చేయవచ్చు. లేదా DMart Ready యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఆర్డర్ ఇవ్వవచ్చు. ఇందులో హోమ్ డెలివరీతో పాటు స్టోర్ పికప్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/d-mart5.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తం చూస్తే ఈ ఏప్రిల్ నాలుగో వారం DMart ఆఫర్లు కుటుంబ ఖర్చులను తగ్గించుకునే వారికి మంచి అవకాశం. అవసరమైన వస్తువులను తక్కువ ధరలో పొందాలని భావిస్తున్నవారు ఈ ఆఫర్లను తప్పక వినియోగించుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-more-mutton-curry-with-less-meat-smart-cooking-tips-for-thick-and-tasty-gravy-1797039.html</loc><lastmod>2026-04-21T07:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mutton-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయల ముక్కలు వేయండి: మటన్ కూర వండేటప్పుడు ఉల్లిపాయలు చాలా ముఖ్యం. రెండు ఉల్లిపాయలను తీసుకుని వాటిని  కట్ చేసుకుని గోల్డ్ కలర్లోకి మారే  వరకు వాటిని బాగా వేయించాలి. ఇలా ఉల్లిపాయలు వేసిన తరవాత  గ్రేవీగా అవుతాయి. దీని వల్ల కూర కూడా ఎక్కువ అవుతుంది. ఇంకా  రుచి కూడా అదిరిపోతోంది. ఈ సారి ఇలా చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-5.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు రకాల కూరగాయలు వేయండి: మటన్‌తో పాటు బంగాళా దుంపలు, దోసకాయ వంటి వెజిటబుల్స్  వేస్తే కూర ఎక్కువగా కనిపిస్తుంది. అంతేకాదు, మటన్ దీనిని పీల్చుకుని మంచి రుచిని ఇస్తుంది. ముఖ్యంగా, బంగాళా దుంపలు అయితే మంచిది. మీరు కూడా వీటిని వేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి పేస్ట్‌తో కూరను పెంచండి: మటన్‌ ఉడికేటప్పుడు  కొబ్బరి పేస్ట్, పల్లీలను వేస్తే  కూర మంచి టేస్ట్ వస్తుంది. అంతేకాదు, ఇది గ్రేవీని ఇంకా పెంచుతుంది. ఇది కూరను ఎక్కువయ్యేలా చేస్తుంది. మీరు పావు కేజీ తెచ్చినా ముప్పావు కేజీ కూర చేయవచ్చు.  పాత్రలో ఫుల్‌గా  కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton.jpg</image:loc><image:caption><![CDATA[ నగపప్పు లేదా పెసరపప్పును వేయండి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు లేదా పెసరపప్పు వేస్తే కూర ఎక్కువగా అవుతుంది. ఇది బాగా ఉడికిన తర్వాత గ్రేవీతో మారుతుంది. దీని వలన కూర గట్టిగా, చాలా ఎక్కువగా అవుతుంది. ఇంకా దీనిలో  పోషకాలు కూడా ఉంటాయి. మీరు కూడా ఈ సారి దీనిలో వేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dosakaya-mutton-3.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటాలు, మసాలా పొడి: మటన్ ఉడికేటప్పుడు ఒక కప్పు టమోటా ముక్కలు వేసి మెత్తగా అయ్యే వరకు ఉంచాలి. ఇవి వేసాక కూర గ్రేవీగా మారుతుందికర్రీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలాలు కూడా దీనిలో వేస్తె కూర రిచ్‌గా ఉంటుంది. దీనిలోనే మంచి రుచి కూడా వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-bajra-dosa-recipe-soft-and-nutritious-breakfast-for-elderly-1796931.html</loc><lastmod>2026-04-21T08:07:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sajja Pindi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi.jpg</image:loc><image:caption><![CDATA[ సజ్జ పిండి అట్టుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు సజ్జ పిండి, ఒక కప్పు బియ్యం పిండి, రెండు చిన్న ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి 
అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు గ్లాసుల నీళ్లు,  రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి ఇంకా దీనిని బెల్లంతో కూడా తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పిండిని ఇలా కలుపుకోవాలి:  మీరు ముందుగా సజ్జ పిండిని తీసుకుని ఒక గిన్నెలో వేసి దానిలో కొద్దిగా బియ్యం పిండిని  కలపాలి. ఇంకా దీనిలో ఉప్పును కూడా వేసి వేడి నీళ్లు పోసి అట్టు పిండికంటే పలుచగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా చేస్తే అట్టు కూడా మెత్తగా వస్తుంది. ముఖ్యంగా పళ్ళులేని ముసలివాళ్ళకు తినడానికి మంచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణమయ్యే పదార్థాలను కూడా వేయండి: ఇంకా దీనిలో కట్ చేసి పెట్టుకున్ ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఇంకా కొద్దిగా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొత్తిమీరను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఎందుకంటే, ఇవి జీర్ణక్రియకు కూడా సహాయపడతాయి అలాగే, టేస్ట్ ను కూడా ఇది పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పిండిని 15 నిముషాల పాటు పక్కన పెట్టండి:  ఈ పిండి మిశ్రమాన్ని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 
ఇలా చేయడం వలన పిండి తేలికగా అయ్యి అట్టు మెత్తగా కూడా వస్తుంది. ఆ తరవాత పాన్‌ను తీసుకుని దాని మీద ఆయిల్ వేసి 
 పిండిని దోశ లాగా పోసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sajja-pindi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరి ఎక్కువగా కాల్చకండి. ఇది మీడియం మంటపై స్లోగా వేయించాలి. ఇంకా మీకు మెత్తగా రావాలంటే పాన్ మీద మూతపెట్టి ఉడికిస్తే  మెత్తగా తినడానికి కూడా మంచిగా ఉంటుంది. ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా దీనిని తిప్పి కాల్చుకోవాలి. ఇలా మెత్తగా అయ్యే వరకు పళ్ళు లేని వాళ్లకి తినడానికి టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-today-gold-and-silver-rate-in-hyderabad-delhi-mumbai-chennai-and-other-cities-on-april-21st-1797250.html</loc><lastmod>2026-04-21T06:53:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rate Today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today4.jpg</image:loc><image:caption><![CDATA[ Gold, Silver Price Today: గత రెండు, మూడు రోజుల నుంచి బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అమెరికా డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో అనిశ్చితి పెరగడం వంటి కారణాలతో ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించారు. కామెక్స్ లో బంగారం ధర రూ. 1.21శాతం తగ్గి ఔన్సుకు 4, 821 డాలర్లకు చేరింది. వెండి ధర రూ. 2.05శాతం తగ్గి ఔన్సుకు 80.16 డాలర్లకు చేరుకుంది. అయితే మంగళవారం ధరలను పరిశీలిస్తే దేశీయంగా బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగినప్పటికీ.. అక్షయ తృతీయ రోజున కొనుగోళ్లు భారీగా జరిగాయి. ఇండియా బులియన్ అసోసియేషన్ ప్రకారం, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,55,280కు చేరుకుంది. అదేవిధంగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,42,340కు చేరింది. 999శాతం స్వచ్ఛమైన వెండి ధర కిలోగ్రాముకు రూ. 2,74,90కి చేరింది. అక్షయ తృతీయ రోజున షాపులన్ని మహిళలతో కిటకిటలాడాయి. కొనుగోళ్లు కూడా భారీగా జరిగినట్లు బులియన్‌ మార్కెట్‌ వ్యాపారులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 21వ తేదీన 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,280 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,340, 18 క్యారెట్ల బంగారం: రూ.1,16,460, ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,430 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,490 వద్ద కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today3.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబైలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,280 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,340 వద్ద ఉండగా, అదే చెన్నైలో 24 క్యారెట్ల బంగారం (ప్యూర్ గోల్డ్): రూ.1,55,990 అదే 22 క్యారెట్ల బంగారం (ఆర్నమెంట్ గోల్డ్): రూ.1,42,990 ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate-today5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌, చెన్నై, కేరళ రాష్ట్రాల్లో అయితే కిలో వెండి ధర రూ.2,79,900 వద్ద కొనసాగుతుండగా, అదే ఢిల్లీ, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర నగరాల్లో కిలో వెండి ధర రూ.2,74,900 వద్ద ట్రేడవుతోంది. గతంలో కిలో వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల వరకు వెళ్లిగా ప్రస్తుతం చూస్తే భారీగా తగ్గిపోయింది. దాదాపు లక్ష రూపాయలకుపైగానే పడిపోయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cooling-ragi-navara-rice-porridge-healthy-summer-drink-to-beat-heat-naturally-1797218.html</loc><lastmod>2026-04-21T06:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rice Java ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java-1.jpg</image:loc><image:caption><![CDATA[ నవారా బియ్యం పిండి, రాగి జావకు జావ కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు రాగి పిండి, ఒక కప్పు నవార బియ్యం పిండి, రెండు నుంచి మూడు గ్లాసులు నీళ్ళు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చి మిర్చి, అర కట్ట కొత్తిమీర, నాలుగు కరివేపాకు , జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా రాగులు, బియ్యం పిండిని ఇలా చేసుకోవాలి: ముందుగా రాగులు, నవర బియ్యాన్ని తీసుకుని దానిని పిండిలాగా చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. అలాగే, వీటిని కూలింగ్ వాటర్ తో ఉండలు లేకుండా మెత్తగా అయ్యేలా చేసుకోవాలి. ఎందుకంటే, ఇది ఉరికే గట్టి పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ వెలిగించి ఈ విధంగా చేసుకోవాలి: ముందుగా మీరు ముందుగా గ్యాస్ వెలిగించి ఒక పెద్ద పాత్ర పెట్టి దానిలో  రెండు నుంచి మూడు కప్పుల నీళ్ళు పోసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు కూడా వేయాలి. కొద్దీ సేపు అలా ఉంచి రుచి చూసి సరిపోకపోతే మళ్లీ దానిలో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలా అని ఎక్కువగా వేసుకోకండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java-4.jpg</image:loc><image:caption><![CDATA[ నీరు మరిగిన తర్వాత పిండిని ఇలా కలుపుకోవాలి:  నీరు మరిగిన తర్వాత మీడియం మంట పై దానిని కలుపుతూ అలాగే పిండిని కూడా కొద్దీ కొద్దిగా పోస్తూ ఇంకో చేతితో బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేయడం వలన మెత్తగా అవుతుంది. ఈ కాంబోలో ఒకసారి తాగితే మళ్లీ మళ్ళీ చేసుకుని మరి తాగుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-java-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడుమీడియం మంటపై 20 నిమిషాల పాటు దానిని బాగా ఉడికించాలి. ఇంకా గరిటేతో దానిని కలుపుతూ ఉండాలి. అంతేకాదు, పిండి ఉడికితే గట్టిగా మారుతుంది. ఇంకా గట్టిగా అవ్వాలంటే  కొద్దీ సేపు  బాగా ఉడికించి స్పూన్‌తో దానిని కలుపుతూ ఉండాలి. చివర్లో  నెయ్యి వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/time-loop-thriller-movie-sambhavam-adhyayam-onnu-now-trending-in-ott-1797238.html</loc><lastmod>2026-04-20T22:58:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sambhavam Adhyayam Onnu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu.jpg</image:loc><image:caption><![CDATA[ స్టార్ నటులు లేరు. గొప్ప పాటలు లేవు. హీరోయిన్ల ప్రత్యేకమైన డ్యాన్స్ మూమెంట్స్ లేవు. రొమాన్స్ లేదు. కానీ, చివరి వరకు మిమ్మల్ని ఆలోచింపజేసే ఒక &#039;టైమ్‌లూప్&#039; థ్రిల్లర్‌ను మీరు చూడాలనుకుంటున్నారా? ముఖ్యంగా, ప్రారంభ సన్నివేశం నుండి సినిమా చివరి వరకు మిమ్మల్ని ఆలోచింపజేసే చిత్రం. ప్రతి సన్నివేశంలో తర్వాత ఏం జరుగుతుందో అని మిమ్మల్ని ఉత్కంఠకు గురిచేసే చిత్రం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu-new.jpg</image:loc><image:caption><![CDATA[ అదే &#039;సంభవం అధ్యయనం ఒకటి&#039; ఏప్రిల్ 15న జియో హాట్ స్టార్ లో విడుదలైన చిత్రం ఇది. ఈ చిత్రానికి జిత్తు సతీషన్ మంగళత్తు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మిస్టీరియస్ టైమ్ లూప్ చిత్రం అయినప్పటికీ, దీనిని తమిళంలో ఓటీటీలో చూడవచ్చు. లాజిక్‌కు భంగం కలగకుండా సినిమా కథాంశాన్ని మరింత ఆకట్టుకునేలా చేసి ఉండొచ్చు అనడంలో ఆశ్చర్యం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu-ott.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా కథ.. ఒక దట్టమైన అడవి. అందులోకి ప్రవేశించిన వారు తిరిగి రారని ఆ ప్రాంత ప్రజలు నమ్ముతారు. కేరళ-తమిళనాడు సరిహద్దులో ఉన్న ఆ అడవిలో చిక్కుకుపోయిన ఒక పోలీస్ అధికారిని రక్షించడానికి ముగ్గురు పోలీసు అధికారులు వెళ్తారు. కానీ ఆ అడవిలో జరుగుతున్న సంఘటనలు ఆ పోలీసులను బెదిరిస్తాయి. వారు దాని నుండి కోలుకోవడానికి పోరాడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu-tel.jpg</image:loc><image:caption><![CDATA[ అదే సమయంలో, అక్కడ ఒక చిన్న అమ్మాయి కూడా ఉంది. మరో అమ్మాయి, ఆమె స్నేహితులు కూడా అడవిలో ఉన్నారు. ఆ అడవి నుండి ఎవరూ ఎందుకు బయటకు రాలేకపోతున్నారు? పోలీసును రక్షించడానికి వెళ్లిన ఆ ముగ్గురు పోలీసు అధికారులకు ఏమైంది? దీని నేపథ్యం ఏమిటనేదే ఈ సినిమా కథ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sambhavam-adhyayam-onnu-thr.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా ఎలా ఉంది?  సినిమా ప్రారంభ సన్నివేశం మనల్ని కేకలు వేయిస్తుంది. అది ఎంతగా అంటే, ఇది ఒక హారర్ సినిమా అని మనం అనుకుంటాం. అదేవిధంగా, సినిమా చివరి సన్నివేశంలోని మలుపు, అది కలిగించే ప్రభావం, సినిమా రెండవ భాగాన్ని చూడాలనే కోరికను మనలో కలిగిస్తుంది. &#039;టైమ్ లూప్&#039; కథను స్థానిక ప్రజల నమ్మకాలకు అనుగుణంగా చెప్పడం గమనించదగ్గ విషయం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-actor-age-57-fall-in-love-with-24-years-age-girl-he-is-babloo-prithiveeraj-1797230.html</loc><lastmod>2026-04-20T22:47:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo.jpg</image:loc>
					<image:title><![CDATA[ Babloo ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo-looks.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, ముఖ్యంగా వారి ప్రేమ, పెళ్లి విషయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఒక సీనియర్ నటుడు తన కంటే దాదాపు 33 ఏళ్లు చిన్నదైన అమ్మాయితో ప్రేమలో పడటం కోలీవుడ్‌తో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo-movies.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళ, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ (57) ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఆయన గత కొంతకాలంగా శీతల్ అనే 24 ఏళ్ల యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన గత కొంతకాలంగా శీతల్ అనే 24 ఏళ్ల యువతితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo-news.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి వయసు మధ్య 33 ఏళ్ల వ్యత్యాసం ఉండటం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గతంలోనే వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ కాగా, తాజాగా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీరి బంధం గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo-wife.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రేమ వ్యవహారంపై వస్తున్న విమర్శలను బబ్లూ పృథ్వీరాజ్ చాలా ధీటుగా ఎదుర్కొంటున్నారు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని, మనస్తత్వాలు కలిస్తే చాలని ఆయన అభిప్రాయపడుతున్నారు. శీతల్ తన జీవితంలోకి వచ్చాక తాను చాలా సంతోషంగా ఉన్నానని, ఆమె తనను ఎంతో బాగా అర్థం చేసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/babloo-wife-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ శీతల్ కూడా బబ్లూతో ఉన్న అనుబంధం గురించి సానుకూలంగా స్పందిస్తూ, ఆయనలోని పరిణతి, వ్యక్తిత్వం తనను ఆకర్షించాయని వెల్లడించారు. బబ్లూ పృథ్వీరాజ్‌కు ఇదివరకే వివాహం జరిగింది. ఆయన భార్య పేరు బీనా. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ గత కొన్నేళ్లుగా విడివిడిగా ఉంటున్నారని, చట్టబద్ధంగా విడాకులు కూడా తీసుకున్నారని సమాచారం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/unveiling-top-calcium-rich-foods-up-to-12-times-more-calcium-than-milk-1797141.html</loc><lastmod>2026-04-20T21:41:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Calcium Rich Foods (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల బలానికి పాలు మాత్రమే ముఖ్యమైన మూలం అనే నమ్మకం మన సమాజంలో బలంగా నాటుకుపోయింది. అయితే, ఈ సాధారణ నమ్మకాన్ని పునఃపరిశీలించడం ముఖ్యం. వాస్తవానికి, పాలకు మించి అనేక రెట్లు అధిక కాల్షియం అందించే కొన్ని అద్భుతమైన ఆహారాలు మన చుట్టూనే అందుబాటులో ఉన్నాయి. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే కాల్షియం అత్యవసరం. కేవలం పాలు, పాల ఉత్పత్తులు తీసుకోకపోతే కాల్షియం లోపం వస్తుందేమోనని చాలామంది ఆందోళన చెందుతుంటారు. కానీ, కాల్షియం కోసం పాలను మాత్రమే నమ్ముకోవాలా లేదా ఇతర మెరుగైన వనరులు ఉన్నాయా అనేది ఆలోచించాల్సిన విషయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, పాలలో ఉండే కాల్షియం పరిమాణాన్ని పరిశీలిద్దాం. ఆవు పాలలో 100 మిల్లీలీటర్లకు కేవలం 120 మిల్లీగ్రాముల కాల్షియం మాత్రమే ఉంటుంది. గేదె పాలలో ఇది కొంచెం ఎక్కువ, 100 మిల్లీలీటర్లకు 210 మిల్లీగ్రాములు లభిస్తుంది. ఈ సంఖ్యలను గుర్తుంచుకోవడం ద్వారా ఇతర ఆహార వనరులతో పోల్చడం సులభమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉలవలు, రాగి: మన జాబితాలో మొదటిది ఉలవలు. 100 గ్రాముల ఉలవల్లో 290 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఆవు పాలు, గేదె పాల కంటే ఎక్కువ. రాగి పోషకాల గని. 100 గ్రాముల రాగుల్లో సుమారు 350 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-4.jpg</image:loc><image:caption><![CDATA[ తోటకూర, మునగాకు: ఆకుకూరల్లో తోటకూర అగ్రస్థానంలో నిలుస్తుంది. 100 గ్రాముల తోటకూరలో 400 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. మరో శక్తివంతమైన ఆకుకూర మునగాకు. దీనిలో 100 గ్రాములకు ఏకంగా 440 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-5.jpg</image:loc><image:caption><![CDATA[ కరివేపాకు, అవిసె ఆకులు: కూరల్లో సువాసన కోసం వాడి, తినేటప్పుడు తీసి పక్కన పెట్టే కరివేపాకు కాల్షియం విషయంలో నిజమైన ఆశ్చర్యం కలిగిస్తుంది. 100 గ్రాముల కరివేపాకులో 880 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఆవు పాలుతో పోలిస్తే దాదాపు ఏడు రెట్లు ఎక్కువ. కాల్షియం విషయంలో అసలైన ఛాంపియన్లలో అవిసె ఆకులు ఒకటి. 100 గ్రాముల అవిసె ఆకుల్లో 1200 మిల్లీగ్రాముల కాల్షియం లభిస్తుంది. ఇది ఆవు పాల కంటే సరిగ్గా పది రెట్లు ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/calcium-rich-foods-6.jpg</image:loc><image:caption><![CDATA[ నువ్వులు: మన జాబితాలో అత్యధిక కాల్షియం అందించే వనరు నువ్వులు. ముఖ్యంగా పొట్టు తీయని నల్ల నువ్వులు ఇంకా ఉత్తమం. 100 గ్రాముల నువ్వుల్లో దాదాపు 1450 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది. ఇది ఆవు పాల కంటే 12 రెట్లకు పైగా ఎక్కువ. కాల్షియం కోసం కేవలం పాలను మాత్రమే నమ్ముకోవాల్సిన అవసరం లేదని, అనేక ఇతర సహజ ఆహార వనరులు అధిక కాల్షియంను అందిస్తాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-mouthwash-increase-high-blood-pressure-surprising-research-findings-explained-1797121.html</loc><lastmod>2026-04-20T21:21:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mouth Wash ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash-1.jpg</image:loc><image:caption><![CDATA[ మౌత్‌వాష్‌ వల్ల అంత ప్రమాదం పొంచి ఉందా?  ఈ రోజుల్లో ఎంతో మంది తమ నోటిని క్లీన్ చేసుకోవడానికి మౌత్‌వాష్‌ను వాడుతున్నారు. మరి ముఖ్యంగా, యువతలో ఈ అలవాటు రోజు రోజుకి పెరుగుతుంది. మౌత్‌వాష్‌ను అదే పనిగా వాడటం వల్ల అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash-2.jpg</image:loc><image:caption><![CDATA[ అన్ని మౌత్‌వాష్‌లు డేంజరేనా?  అయితే, అన్ని మౌత్‌వాష్‌లు డేంజర్ కావు.  రసాయనాలు తక్కువ ఉన్నవి మంచిది. అయితే, వీటిని కూడా మితంగా వాడటం శరీరానికి మేలు చేస్తుంది  అలాగే, మంచి నోటి ఆరోగ్యాన్ని ఇది కాపాడుతుంది. అవసరమైనప్పుడు మాత్రమే వాడాలి. పదే పదే అనారోగ్య సమస్యలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash-3.jpg</image:loc><image:caption><![CDATA[ పరిశోధనల్లో చెప్పిన ప్రకారం, వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే మౌత్‌వాష్ చేయాలి. ఇలా చేస్తే ఎవరికీ ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ, రోజులో మూడు నుండి ఐదు సార్లు ఉపయోగించే వాడే వారికి అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, దీనిలో   మంచి బ్యాక్టీరియా నశించి, హై బీపీకి కారణమవుతుందని తెలిపారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యాన్ని ఇలా  కాపాడుకోవాలి:  ఉదయం లేవగానే ఒకసారి  పళ్ళు తోముకోండి, మళ్ళీ పడుకునే ముందు కూడా ఇంకో బ్రష్ చేయండి. ఇంకా మీ రోజులో  ఫ్లాసింగ్‌ను ఒక పార్ట్ లాగా చేసుకోండి. ఏడాదికి కొకసారైనా ఒకసారి దంత పరీక్ష తప్పక చేయించుకోవాలి. మౌత్‌వాష్ చేసేముందు వైద్యుని సలహా ముఖ్యమని మర్చిపోకండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mouth-wash-5.jpg</image:loc><image:caption><![CDATA[ (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/carom-leaves-for-radiant-skin-homemade-solution-for-pimples-pigmentation-and-dark-spots-1797125.html</loc><lastmod>2026-04-20T21:13:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Carom Leaves (8) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖం అందంగా, కాంతివంతంగా, తెల్లగా మెరవాలని కోరుకునేవారికి బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో దొరికే కొన్ని సహజసిద్ధమైన వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా చర్మ ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. ఈ సులభమైన చిట్కాను కాస్త ఓపికగా పాటిస్తే మొటిమలు, నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ వంటి సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిట్కా కోసం ప్రధానంగా నాలుగు పదార్థాలను ఉపయోగిస్తాం. మొదటిది వామాకు. వామాకులో కేవలం ఆరోగ్య ప్రయోజనాలే కాకుండా, చర్మ సౌందర్యాన్ని పెంచే గుణాలు కూడా ఉన్నాయి. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను సమర్థవంతంగా నాశనం చేస్తాయి. అలాగే నల్ల మచ్చలను, కళ్ళ చుట్టూ ఉండే నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడతాయి. వామాకులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎలర్జీ సమస్యలను నివారిస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని లోపలి నుండి శుభ్రం చేసి, యవ్వనంగా ఉంచడానికి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఇది చర్మాన్ని ముడతలు పడకుండా చేసి, అదనపు నూనెను కూడా తొలగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-3.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది బియ్యం. బియ్యం కూడా చర్మ సౌందర్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. దీనిలో ఉండే అమినో ఆమ్లాలు మరియు విటమిన్లు చర్మ కాంతిని గణనీయంగా మెరుగుపరుస్తాయి. నల్లని మచ్చలు, పిగ్మెంటేషన్ తొలగించి, చర్మాన్ని బిగుతుగా ఉండేలా చేస్తాయి. బియ్యంలోని యాంటీ ఆక్సిడెంట్లు ముడతలను నివారించి, వృద్ధాప్య లక్షణాలు ఆలస్యం అయ్యేలా చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-4.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది శనగపిండి. ఇది సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేస్తుంది. సన్ టాన్‌ను తొలగించడంలో, చర్మం మీద ఉన్న అదనపు జిడ్డును తగ్గించడంలో, మృత చర్మ కణాలను తొలగించడంలో శనగపిండి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది మొటిమల మచ్చలకు కూడా చెక్ పెడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-5.jpg</image:loc><image:caption><![CDATA[ నాల్గవది పసుపు. పసుపులో ఉండే ఔషధ గుణాలు మొటిమలకు చెక్ పెట్టడమే కాకుండా, చర్మకాంతిని మెరుగుపరచడానికి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఎండ కారణంగా వచ్చే నల్లని మచ్చలు, మొటిమల వల్ల ఏర్పడిన గాయాలను తొలగించడంలో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-6.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఐదు నుంచి ఆరు వామాకులు మరియు ఒక స్పూన్ బియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని, తగినంత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో శనగపిండిని తీసుకుని, అందులో పావు స్పూన్ పసుపు కలపాలి. ఆ తరువాత, మరిగించి చల్లార్చిన వాము, బియ్యం నీటిని రెండు స్పూన్లు ఈ మిశ్రమంలో వేసి, పేస్ట్‌లా అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాలు అలా వదిలేసి, ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/carom-leaves-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిట్కాను వారంలో రెండుసార్లు పాటిస్తూ ఉంటే, ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు, పిగ్మెంటేషన్ వంటి అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ముఖం కాంతివంతంగా, తెల్లగా మెరిసిపోతుంది. వేసవి కాలంలో చెమట అధికంగా పట్టి ముఖం జిడ్డుగా మారే సమస్యకు కూడా ఈ చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. చాలామంది వామాకులో కేవలం ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని భావిస్తారు, కానీ చర్మానికి ఎన్నో రకాలుగా సహాయపడే అద్భుతమైన గుణాలు వామాకులో ఉన్నాయి. కాబట్టి, ఈ సహజసిద్ధమైన చిట్కాను ప్రయత్నించి మెరిసే చర్మాన్ని పొందండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/perfect-farm-chicken-biryani-in-telugu-recipe-better-than-naatu-kodi-1797082.html</loc><lastmod>2026-04-20T20:54:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-biryani-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Faram Kodi Biryani 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-biryani-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్ధాలు : కేజీ ఫారం కోడి ముక్కలు, అర కిలో బాస్మతి బియ్యం, మూడు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, 4 పచ్చిమిర్చి,  ఒక  టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు,  పుదీనా, కొత్తిమీర – తగినంత, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  అర టేబుల్ స్పూన్ మసాలా పొడి, అర టేబుల్ ధనియాల పొడి, బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, మూడు యాలకులు, దాల్చినచెక్క తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-biryani.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఫారం కోడి ముక్కలను తీసుకుని వాటిని బాగా కడిగి, దానిలో అర టేబుల్ స్పూన్  వేసి రెండు సార్లు బాగా  క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో  ఈ కోడి ముక్కలు వేసి కొద్దిగా పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా  ఉప్పు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీనిలో మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాస్మతి బియ్యాన్ని ముందుగా ఒక గంట నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని వంపి, దానిలో  ఒక టేబుల్ స్పూన్  ఉప్పు వేసి నీటిలో బాగా  ఉడికించాలి. ఆ తర్వాత వీటిని వంపి పక్కన పెట్టాలి. ఇలా చేయడం వలన ఈ  గింజలు పొడి పొడిగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ఇలా చేయండి. అప్పుడు మీకు తేడా తెలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-biryani-3.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి, కట్ చేసిన టమోటా ముక్కలు వేసి కొద్దీ సేపటి తర్వాత ముందుగా మ్యారినేట్  కోడి ముక్కలు కూడా దీనిలో వేసి మీడియం  మంటపై బాగా ఉడికించాలి. చికెన్ మెత్తగా ఉడికే వరకు పొయ్యి మీదే ఉంచుకోవాలి. ఇంకా వీటిని ప్రతి 5 నిముషాలకొకసార
 కలుపుతూ ఉండాలి ఇలా చేస్తే అడుగు అంటకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/faram-kodi-biryani-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో వీటిని వేయండి: చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాత వీటిలో ఉడికించిన బియ్యం పోసి బాగా తిప్పుతూ ఉండాలి. ఇంకా దీనిలో  ఇప్పుడు అర కట్ట పుదీనా ఆకులు, ఒక కప్పు కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ మసాలా పొడి,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఇవి బిర్యానీకి మంచి రుచిని ఇస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/cricketers-with-most-odi-runs-without-century-or-half-century-harbhajan-singh-record-1797045.html</loc><lastmod>2026-04-20T20:35:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/most-odi-runs-without-half-century.jpg</image:loc>
					<image:title><![CDATA[ Most Odi Runs Without Half Century ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/most-odi-runs-without-half-century.jpg</image:loc><image:caption><![CDATA[ Most ODI Runs Without Half Century: సాధారణంగా ఏ బ్యాటర్ అయినా క్రీజులోకి వస్తే కనీసం ఒక యాభై పరుగులైనా చేయాలని ఆరాటపడతాడు. అయితే, అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో ఐదుగురు ఆటగాళ్లు మాత్రం ఒక్క సెంచరీ లేదా అర్ధ సెంచరీ చేయకుండానే వందలాది పరుగులు సాధించారు. వీరిలో బౌలర్లుగా రాణించిన వారే ఎక్కువగా ఉండటం విశేషం. ఆ టాప్ - 5 ఆటగాళ్ల వివరాలు ఓసారి చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/harbhajan-singh.jpg</image:loc><image:caption><![CDATA[ 1. హర్భజన్ సింగ్ (భారత్): భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ వింత రికార్డులో మొదటి స్థానంలో ఉన్నాడు. తన సుదీర్ఘ వన్డే కెరీర్‌లో భజ్జీ మొత్తం 236 మ్యాచ్‌లు ఆడి 1237 పరుగులు చేశాడు. ఇందులో ఒక్క సెంచరీ కానీ, అర్ధ సెంచరీ కానీ లేదు. వన్డేల్లో ఆయన అత్యధిక వ్యక్తిగత స్కోరు 49 పరుగులు. తృటిలో హాఫ్ సెంచరీ మిస్ చేసుకున్న హర్భజన్, బౌలింగ్‌లో మాత్రం 269 వికెట్లు తీసి జట్టుకు ఎన్నో విజయాలు అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/paul-strong.jpg</image:loc><image:caption><![CDATA[ 2. పాల్ స్ట్రాంగ్ (జింబాబ్వే): జింబాబ్వేకు చెందిన మాజీ క్రికెటర్ పాల్ స్ట్రాంగ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆయన 95 వన్డేల్లో మొత్తం 1090 పరుగులు సాధించాడు. ఆయన అత్యధిక స్కోరు 47 పరుగులు. లెగ్ స్పిన్నర్‌గా రాణించిన పాల్, బ్యాటింగ్‌లోనూ కీలక సమయంలో పరుగులు జోడించేవారు కానీ ఎప్పుడూ యాభై మార్కును అందుకోలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/waqar-younis.jpg</image:loc><image:caption><![CDATA[ 3. వకార్ యూనిస్ (పాకిస్థాన్): పాకిస్థాన్ స్పీడ్ గన్ వకార్ యూనిస్ బౌలింగ్‌లో ఎందరో బ్యాటర్లను వణికించాడు. కానీ, బ్యాటింగ్‌లో ఆయన పేరిట ఒక అరుదైన రికార్డు ఉంది. 262 వన్డేల్లో ఆయన 969 పరుగులు చేశాడు. ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేని ఆయన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు 37 పరుగులు. బౌలింగ్‌లో 416 వికెట్లు తీసిన రికార్డు ఈయన సొంతం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/anil-kumble.jpg</image:loc><image:caption><![CDATA[ 4. అనిల్ కుంబ్లే (భారత్): భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే సైతం ఈ జాబితాలో ఉన్నాడు. కుంబ్లే 271 వన్డేల్లో 938 పరుగులు చేశాడు. వికెట్ల వేటలో 337 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, బ్యాటింగ్‌లో ఆయన హైయెస్ట్ స్కోరు కేవలం 26 పరుగులు మాత్రమే. జట్టు అవసరమైనప్పుడు క్రీజులో నిలబడి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పేవాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/roger-harper.jpg</image:loc><image:caption><![CDATA[ 5. రోజర్ హార్పర్ (వెస్టిండీస్): వెస్టిండీస్ మాజీ ఆఫ్ స్పిన్నర్ రోజర్ హార్పర్ 105 మ్యాచ్‌ల్లో 855 పరుగులు చేశాడు. ఆయన వన్డే కెరీర్‌లో అత్యధిక స్కోరు 45 పరుగులు (నాటౌట్). ఈయన కూడా తన కెరీర్‌లో ఒక్కసారి కూడా యాభై పరుగుల మైలురాయిని దాటలేకపోయాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-remove-dead-skin-from-feet-at-home-simple-foot-care-routine-1797046.html</loc><lastmod>2026-04-20T20:16:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cracked-heels-remedy.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cracked Heels Remedy ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/foot-soak.jpg</image:loc><image:caption><![CDATA[ ఫుట్ సోక్ (Foot Soak): ముందుగా ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని తీసుకుని అందులో రెండు చెంచాల ఉప్పు, కొద్దిగా నిమ్మరసం లేదా షాంపూ కలపండి. ఈ నీటిలో మీ పాదాలను 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టండి. దీనివల్ల పాదాలపై ఉన్న గట్టి చర్మం మెత్తబడి, మురికి సులభంగా వదులుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/scrubbing.jpg</image:loc><image:caption><![CDATA[ స్క్రబ్బింగ్ (Scrubbing): చర్మం మెత్తబడిన తర్వాత ప్యూమిస్ స్టోన్ లేదా పాత టూత్ బ్రష్ సహాయంతో పాదాల మడమల వద్ద సున్నితంగా రుద్దండి. ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవాలనుకుంటే.. చక్కెరలో కొద్దిగా ఆలివ్ ఆయిల్ లేదా తేనె కలిపి పాదాలపై మసాజ్ చేయండి. చక్కెర మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/remove-dead-skin-feet.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం, గ్లిజరిన్: పాదాలు మరీ నల్లగా ఉన్నా లేదా పగుళ్లు ఎక్కువగా ఉన్నా.. నిమ్మరసం, గ్లిజరిన్, రోజ్ వాటర్ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు పాదాలకు రాసుకోండి. నిమ్మరసంలోని బ్లీచింగ్ గుణాలు నలుపును తగ్గిస్తాయి, గ్లిజరిన్ చర్మానికి తేమను అందిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/moisturizing.jpg</image:loc><image:caption><![CDATA[ మాయిశ్చరైజింగ్ (Moisturizing): శుభ్రం చేసిన తర్వాత పాదాలను పొడి గుడ్డతో తుడిచి, ఏదైనా మంచి కోల్డ్ క్రీమ్ లేదా కొబ్బరి నూనెను రాసుకోండి. ఇలా చేయడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. సాక్సులు ధరించడం వల్ల పాదాల తేమ ఎక్కువ సేపు నిలిచి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cracked-heels-remedy-5.jpg</image:loc><image:caption><![CDATA[ పాదాల సంరక్షణను నిర్లక్ష్యం చేయడం వల్ల చర్మం గరుకుగా మారి, మృతకణాలు పేరుకుపోతాయి. దీనిని నివారించడానికి ప్యూమిస్ స్టోన్ (Pumice stone) లేదా ఇంట్లోనే తయారు చేసుకునే నేచురల్ స్క్రబ్స్ అద్భుతంగా పనిచేస్తాయి. వారానికి రెండు సార్లు ఈ పద్ధతిని పాటించడం వల్ల పాదాలు శుభ్రంగా ఉండటమే కాకుండా చాలా మృదువుగా తయారవుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ssy-premature-withdrawal-get-funds-for-girl-child-education-and-marriage-1797063.html</loc><lastmod>2026-04-20T20:11:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sukanya-samriddhi-yojana-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sukanya Samriddhi Yojana 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sukanya-samriddhi-yojana-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆడపిల్లల భవిష్యత్తును ఆర్థికంగా భద్రంగా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకం దేశవ్యాప్తంగా విస్తృత ఆదరణ పొందుతోంది. దీర్ఘకాలిక పెట్టుబడిగా పన్ను మినహాయింపులతో కూడిన ఈ పథకం తల్లిదండ్రులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తోంది. అయితే ఖాతా పూర్తిగా 21 సంవత్సరాలు పూర్తికాకముందే డబ్బు అవసరమైతే ఏం చేయాలి అనే ప్రశ్న చాలా మందిలో ఉత్పన్నమవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పథకం ప్రకారం ఖాతా తెరవడానికి బాలిక వయస్సు 10 సంవత్సరాల లోపే ఉండాలి. ప్రతి సంవత్సరం కనీసం రూ.250 నుండి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు జమ చేయవచ్చు. ముఖ్యంగా ఈ పథకానికి EEE హోదా ఉండటంతో పెట్టుబడి, వడ్డీ, మెచ్యూరిటీ మొత్తం పన్ను మినహాయింపుకు లోబడి ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ముందస్తుగా డబ్బు ఉపసంహరణపై ప్రభుత్వం కొన్ని స్పష్టమైన నియమాలను విధించింది. బాలికకు 18 ఏళ్లు నిండిన తర్వాత లేదా 10వ తరగతి పూర్తి చేసిన తర్వాత, ఈ రెండింటిలో ఏది ముందైతే ఆ సమయంలో ఖాతాలో ఉన్న మొత్తం నుంచి గరిష్టంగా 50 శాతం వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంది. ఇది ప్రధానంగా ఉన్నత విద్య లేదా వివాహ ఖర్చులను దృష్టిలో ఉంచుకుని అనుమతించబడింది. అదనంగా ఈ మొత్తం ఒకేసారి లేదా గరిష్టంగా ఐదు వాయిదాల్లో తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-6.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్తి ఉపసంహరణ మాత్రం ఖాతా ప్రారంభమైన 21 సంవత్సరాల తర్వాత మాత్రమే అనుమతించబడుతుంది. డబ్బు తీసుకునే సమయంలో ఫారం-3, విద్యా ఖర్చుల రసీదులు, జనన ధృవీకరణ పత్రం, గార్డియన్ KYC వంటి పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sukanya-samriddhi-yojana-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే సుకన్య సమృద్ధి యోజన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనువైన పథకం. మధ్యలో డబ్బు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ, అది కేవలం అవసరమైన సందర్భాల్లో మాత్రమే ఉపయోగించుకునేలా నియమాలు రూపొందించబడ్డాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-jaggery-rice-recipe-for-anemia-bellam-gudannam-for-immunity-boost-1796996.html</loc><lastmod>2026-04-20T19:30:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guda Annam 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం గుడాన్నానికి  కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బియ్యం, రెండు కప్పుల బెల్లం, రెండు కప్పుల నీరు, అర కప్పు పాలు, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  నాలుగు జీడిపప్పు, మూడు కిస్మిస్ లు తీసుకోవాలి ఇంకా రుచి కోసం దీనిలో ఉప్పు కూడా వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam-1.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యాన్ని ఇలా ఉడికించుకోవాలి: ముందుగా ఒక కప్పు బియ్యాన్ని తీసుకుని వాటిని కడిగి రెండు కప్పుల నీళ్ళు పోసి వాటిని మెత్తగా ఉడికించాలి. ఇది కొంచెం ముద్ద లాగా ఉంటే గుడాన్నం మంచి టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే తినడానికి కూడా మంచిగా ఉంటుంది. కాకపోతే బియ్యాన్ని మంచిగా ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam-2.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం నుంచి పాకాన్ని ఇలా వేరు చేయాలి : ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద చిన్న పాత్ర పెట్టి,  దానిలో బెల్లం తురుము లేదా బెల్లం ముక్కలు వేసి రెండు గ్లాసుల నీళ్ళు పోసి బాగా కరిగించాలి. వాటిని వడకట్టి దానిని ఒక గ్లాసులోకి తీసుకోవాలి. దీనిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam-4.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం బాగా ఉడికిన తరవాత అన్నం వేసుకోవాలి: అన్నం బాగా ఉడికిన తర్వాత దానిలో బెల్లం పాకం కూడా పోసి మీడియం మంటపై ఉంచి మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. ఒక గరిటె తీసుకుని దానిని బాగా తిప్పుకోవాలి అన్నం రెండు మెతుకులు అయ్యే వరకు స్పూన్ తో అంటూనే ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guda-annam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పాలు, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మిక్స్ చేయాలి. మళ్ళీ చిన్న పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి నాలుగు జీడిపప్పు, కిస్మిస్ కూడా వేయించి గుడాన్నంలో  వేయాలి. అలా 5 నిమిషాల పాటు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి. అంతే, వేడి వేడి గుడాన్నం రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/feeding-pigeons-with-bajra-astrological-secret-for-wealth-and-peace-1797008.html</loc><lastmod>2026-04-20T19:47:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pigeon-feeding-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pigeon Feeding ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pigeon-feeding.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ సంప్రదాయంలో పక్షులకు ఆహారం వేయడం అనేది ఒక పుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా పావురాలకు సజ్జలు (Bajra) వేయడం వెనుక లోతైన జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. వేద జ్యోతిష్యం ప్రకారం ప్రతి ప్రాణి ఒక గ్రహం శక్తిని కలిగి ఉంటుంది. పావురాలు ప్రధానంగా శుక్ర గ్రహానికి, చంద్రునికి సంబంధం కలిగి ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pigeon-feeding-2.jpg</image:loc><image:caption><![CDATA[ శుక్రుడు (Venus) ప్రేమ, విలాసం,ఆర్థిక ఐశ్వర్యానికి కారకుడు. శుక్రుడి అనుగ్రహం కోసం పావురాలకు ఆహారం వేయడం మంచిది. చంద్రుడు (Moon) మనస్సు, భావోద్వేగాలకు కారకుడు. పావురాలకు సజ్జలు వేయడం వల్ల మానసిక ఆందోళనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pigeon-feeding-3.jpg</image:loc><image:caption><![CDATA[ సజ్జలు సహజమైనవి. భూమి సారాన్ని కలిగి ఉంటాయి. ఇవి శుక్రుడితో పాటు శని గ్రహం క్రమశిక్షణను కూడా సమతుల్యం చేస్తాయి. సంబంధాలలో సమస్యలు ఎదుర్కొంటున్న వారు లేదా ఆర్థికంగా ఇబ్బందులు పడే వారు ప్రతిరోజూ ఉదయం పావురాలకు సజ్జలు వేయడం వల్ల సానుకూల మార్పులను గమనించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pigeon-feeding-4.jpg</image:loc><image:caption><![CDATA[ పక్షులకు ఆహారం వేయడం అనేది ప్రతిఫలం ఆశించని నిస్వార్థమైన పని. ఇటువంటి పనులు చేయడం వల్ల మన గత జన్మల కర్మల ప్రభావం తగ్గి, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. పావురాలు శాంతికి చిహ్నాలు కాబట్టి, వాటిని పోషించడం వల్ల ఇంట్లో, సమాజంలో శాంతి నెలకొంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/effective-pigeon-deterrent-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా వేయాలి? ఇందుకు తగిన నియమాల విషయానికి వస్తే.. సూర్యోదయ సమయంలో పావురాలకు ఆహారం వేయడం అత్యంత ఉత్తమం. బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో లేదా ఇంటి పైకప్పు మీద పావురాలు గుమిగూడే చోట వేయాలి. ఇది ఒక మొక్కుబడిగా కాకుండా, ప్రకృతి పట్ల కృతజ్ఞతా భావంతో చేయాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/are-you-eating-watermelon-the-wrong-way-avoid-these-3-common-mistakes-1796771.html</loc><lastmod>2026-04-20T18:21:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Eat Watermelon Correctly ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్‌లో పెట్టిన పుచ్చకాయ: చాలామంది పుచ్చకాయను బయట నుంచి తెచ్చిన వెంటనే ముక్కలు కోసి, చల్లబడాలని ఫ్రిజ్‌లో పెడుతుంటారు. కానీ ఇది అత్యంత ప్రమాదకరమైన అలవాటు. కోసిన పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల అందులోని సహజమైన పోషకాలు నశించి, దాని గుణాలు మారిపోతాయి. కోసిన పండుపై త్వరగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. ఇది కడుపునొప్పికి దారితీస్తుంది. పుచ్చకాయను ఎప్పుడూ గది ఉష్ణోగ్రత వద్దే ఉంచి తినాలి. ఒకవేళ మిగిలిపోతే గాలి చొరబడకుండా మూత పెట్టి, వీలైనంత త్వరగా ముగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly-4.jpg</image:loc><image:caption><![CDATA[ తిన్న వెంటనే నీళ్లు తాగడం: పుచ్చకాయలో సహజంగానే దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. పండు తిన్న వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో అజీర్ణం ఏర్పడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే జీర్ణరసాలు పలచబడి, ఆహారం సరిగ్గా అరగదు. ఫలితంగా వాంతులు, విరేచనాలు, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లల విషయంలో ఈ జాగ్రత్త తప్పనిసరి. పుచ్చకాయ తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు నీటికి దూరంగా ఉండటమే ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly-3.jpg</image:loc><image:caption><![CDATA[ మోతాదు మించితే ముప్పే: ఏదైనా అతిగా తింటే అమృతం కూడా విషమే అవుతుంది. పుచ్చకాయ ఆరోగ్యానికి మంచిదని కిలోల కొద్దీ తినకూడదు. ఒక సాధారణ వ్యక్తి రోజుకు ఒక చిన్న గిన్నెడు ముక్కలు లేదా 2 నుండి 3 పెద్ద ముక్కలు తింటే సరిపోతుంది. ఒక మధ్యస్థ పరిమాణపు పుచ్చకాయ ఒక కుటుంబంలో నలుగురికి సరిపోతుంది. అంతకు మించి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు లేదా జీర్ణ సమస్యలు రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ట్రిక్ సమస్యలకు చెక్ పెట్టే నల్ల ఉప్పు:  పుచ్చకాయ తిన్న తర్వాత కొందరికి కడుపు భారంగా అనిపించడం సహజం. ఇలాంటి వారు ముక్కలపై కొద్దిగా నల్ల ఉప్పు చల్లుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను తగ్గించి, జీర్ణక్రియ వేగవంతం కావడానికి సహకరిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-eat-watermelon-correctly-2.jpg</image:loc><image:caption><![CDATA[ పండు ఎంపికలో జాగ్రత్తలు:  బయట దొరికే కట్ చేసిన పుచ్చకాయ ముక్కలను కొనకపోవడం మంచిది. అలాగే పండుపై రంగు కోసం ఇంజెక్షన్లు ఇచ్చే ముప్పు ఉన్నందున, నమ్మకమైన చోట కొనాలి. పండు కోసిన తర్వాత నీరు కారుతున్నా లేదా వాసన వస్తున్నా దానిని తినకూడదు. వేసవిలో పుచ్చకాయ శరీరానికి అద్భుతమైన చలవను ఇస్తుంది. కానీ ఈ జాగ్రత్తలు పాటిస్తేనే మనం దాని పూర్తి ప్రయోజనాలను పొందగలం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/dont-throw-away-old-bulbs-creative-diy-home-decor-ideas-1796909.html</loc><lastmod>2026-04-20T18:05:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fuse Bulbs Diy Craft ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందమైన ఫ్లవర్ వాజ్: బల్బ్ పైభాగంలో ఉండే మెటల్ క్యాప్‌ను జాగ్రత్తగా తీసి, లోపలి భాగాలను తొలగించాలి. ఆ ఖాళీ బల్బులో నీటిని నింపి, చిన్న చిన్న మనీ ప్లాంట్లు లేదా పూల కొమ్మలను ఉంచవచ్చు. వీటిని ఒక స్టాండ్‌పై అమర్చినా లేదా దారంతో వేలాడదీసినా చాలా అందంగా కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft-2.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్నపాటి టెర్రిరియం: బల్బ్ లోపల ఇసుక, చిన్న రాళ్లు, చిన్నపాటి ఇండోర్ మొక్కలను అమర్చి ఒక మినియేచర్ గార్డెన్ (Terrarium) తయారు చేయవచ్చు. ఇది మీ స్టడీ టేబుల్ లేదా ఆఫీస్ డెస్క్ మీద ఉంచడానికి చాలా బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft-4.jpg</image:loc><image:caption><![CDATA[ కలర్ ఫుల్ డెకరేటివ్ పీసెస్: బల్బులపై విభిన్న రంగుల గ్లిట్టర్స్ లేదా గ్లాస్ పెయింట్స్ ఉపయోగించి చిత్రాలు వేయవచ్చు. వీటిని పండుగ సమయంలో గార్డెన్‌లో లేదా బాల్కనీలో వేలాడదీస్తే మీ ఇల్లు తళతళలాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయిల్ లాంప్స్ (నూనె దీపాలు): కొంచెం వెరైటీగా కావాలనుకుంటే, బల్బులో కిరోసిన్ లేదా నూనె పోసి వత్తిని అమర్చి దీపంలా వెలిగించవచ్చు. ఇది పాతకాలపు లాంతర్ల లుక్‌ను ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fuse-bulbs-diy-craft-5.jpg</image:loc><image:caption><![CDATA[ పారేసే బల్బులను సరికొత్త మలచుకోని మీ డైనింగ్‌ టేబుల్‌పై సాల్ట్‌, సొంపు, ఇతర మసాలా దినుసులు భద్రపరిచే చిన్న కంటైనర్లగా కూడా మార్చుకోవచ్చు.వృథాగా పారేసే వస్తువులతో ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా, తక్కువ ఖర్చుతో మీ ఇల్లు అందంగా మారుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-loans-explained-higher-loan-amounts-amid-rising-prices-but-risks-remain-1796939.html</loc><lastmod>2026-04-20T17:59:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Loan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్ధిక అవసరాల కోసం, అత్యవసర పరిస్థితుల్లో నగదు కోసం చాలామంది తమ బంగారాన్ని బ్యాంకుల్లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంటారు. గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు కూడా తక్కువగా ఉండటంతో చాలామంది వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. ఇక గోల్డ్ లోన్‌కు పేపర్ ప్రాసెస్ కూడా ఎక్కువగా ఉండదు. నిమిషాల్లోనే బ్యాంక్‌కు వెళ్లి ఈ లోన్ మీరు పొందవచ్చు. దీంతో గోల్డ్ లోన్‌ తీసుకునేందుకు ఎక్కువమంది ఆసక్తి చూపిస్తూ ఉంటారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రస్తుతం బంగారం ధరలు పెరగడంతో వాటిపై ఎక్కువ మొత్తం లోన్ పొందే అవకాశముంది. బంగారం మార్కెట్ విలువ, స్వచ్ఛతను అంచనా వేసి లోన్ అనేది మంజూరు చేశారు. లోన్ టు వాల్యూ రేషియో(LTV) ఆధారంగా ఎంత వస్తుందనేది లెక్కిస్తారు. ఎల్‌టీవీని ఆర్బీఐ నిర్ణయిస్తుంది. బంగారం ధరల పెరిగితే ఎక్కువ మొత్తంలో రుణం పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఎల్‌టీవీ ఎలా ఉందంటే.. రూ.2.5 లక్షల రుణం వరకు  85 శాతంగా ఉండగా.. రూ.2.5 లక్షల నుంచి రూ.5 లక్షల మధ్య 80 శాతంగా ఉంది. ఇక రూ.5 లక్షల కంటే ఎక్కువ మొత్తానికి 75 శాతంగా ఉంది. ఇక గోల్డ్ లోన్‌పై వార్షిక వడ్డీ రేటు 7.75 శాతం నుంచి 24 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఎల్‌టీవీ, రుణ మొత్తం, రుణదాత విధానంపై ఇది ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే గోల్డ్ లోన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. బంగారం విలువ పడిపోతే బ్యాంకులు అదనపు పూచీకత్తు కోరే అవకాశముంది. లేదా ఆర్బీఐ నిబంధనల ప్రకారం రుణంలో కొత్త మొత్తాన్ని చెల్లించాల్సిందిగా కోరవచ్చు. ఇక ఈఎంఐలు చెల్లించడంలో విఫలమైతే మరిన్ని ఇబ్బందులు ఎదురుకావొచ్చు. ముందుగా నిర్ణయించిన టైమ్ పీరియడ్ దాటితే ఇబ్బందులు పడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీ బకాయిలు అన్ని వసూలు చేయడానికి బ్యాంకులు మీ బంగారాన్ని వేలం వేయవచ్చు. దీని వల్ల మీరు బంగారాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. లోన్ ఎక్కువగా ఉంటే మీరు చెల్లించాల్సిన ఈఎంఐ కూడా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల రుణం పూర్తిగా చెల్లించడానికి నగదు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-green-chilli-egg-stir-fry-in-10-minutes-andhra-village-style-recipe-1796904.html</loc><lastmod>2026-04-20T17:26:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chilli Egg 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి మిర్చి తొక్కు, కోడిగుడ్డుకు కావలసిన పదార్థాలు: ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి, నాలుగు కోడిగుడ్లు, 150 గ్రాములు ఉల్లిపాయలు, ఆరు వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , అర టేబుల్ స్పూన్ పసుపు, మంట సరిపోకపోతే కొద్దిగా కారం కూడా తీసుకోండి , మూడు టేబుల్ స్పూన్స్ నూనె , పడు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా అన్నింటిని సిద్ధం చేసుకోవాలి:  ముందుగా మీరు పచ్చిమిర్చిని తీసుకుని బాగా కడిగి  ముక్కలుగా కట్ చేసుకోవాలి.
కారం మేము తినలేము అనుకున్న వాళ్లు గింజలు తీసి తింటే మంచిది. ఇంకోవైపు వెల్లుల్లి, ఉల్లిని  రోకలితో నూరి రెడీ చేసుకోవాలి. 
 కోడిగుడ్లను తీసుకుని ఒక గిన్నెలో బ్రేక్ చేసి పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా తాలింపు పెట్టుకోవాలి: ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, అది బాగా వేడి అయ్యాక కరివేపాకును కూడా వేసి బాగా వేయించాలి. దానిని నూరిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బంగారు రంగులోకి మారే  వరకు దానిని బాగా  వేయించాలి. ఈ సమయంలోనే మంచి వాసన వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఇలా వేయించుకోవాలి: ఇప్పుడు దీనిలో ముందుగా పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా దీనిలో వేసి మీడియం  మంటపై బాగా వేయించాలి. అప్పుడు అది  గట్టిగా అవుతుంది, ఆ తరవాత మూతపెట్టి 10 నిముషాల పాటు ఉడికిస్తే అది మెత్తగా అవుతుంది. ఇంకా కలుపుతూ ఉంటె అడుగు అంటకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chilli-egg-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు గుడ్ల మిశ్రమాన్ని ఈ పాన్‌లో వేసి ఒక స్పూన్‌తో కలుపుతూ ఉండాలి. ఇది మిర్చితో  కలిసేపోయే వరకు దానిని బాగా కలుపుతూ మీడియం మంటపై ఉంచితే  మెత్తగా అవుతుంది. ఆ తరవాత దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు,  ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. 
మీకు మరింత టేస్ట్ కావాలంటే  కారం కూడా వేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url></urlset>