<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/why-high-income-brings-financial-anxiety-overcome-lifestyle-creep-and-digital-expenses-1800364.html</loc><lastmod>2026-04-24T21:02:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gratuity ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు, బోనస్‌లు, పెరుగుతున్న జీతాలు ఇవన్నీ ఆర్థిక భద్రతను పెంచాలని భావిస్తాం. కానీ వాస్తవానికి, ఆదాయం పెరిగిన కొద్దీ చాలా మందిలో ఆర్థిక ఆందోళన మరింత పెరుగుతోంది. నిపుణుల ప్రకారం ఇది డబ్బు కొరత సమస్య కాదని, మన ఆలోచనా విధానంలో ఉన్న లోపమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-11.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిటల్ యుగంలో కనిపించని ఖర్చులు ఒక పెద్ద సమస్యగా మారాయి. సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుండటంతో, జీతం వచ్చిన వెంటనే పెద్ద భాగం ఖర్చవుతోంది. దీంతో మంచి జీతం ఉన్నప్పటికీ చేతిలో డబ్బు మిగలడం లేదనే భావన పెరుగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-12.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకో ముఖ్య కారణం లైఫ్‌స్టైల్ క్రీప్. ఆదాయం పెరిగిన కొద్దీ జీవనశైలి కూడా మారిపోతుంది. ఖరీదైన గ్యాడ్జెట్లు, విలాసవంతమైన ఇళ్లు, తరచుగా బయట భోజనం వంటి అలవాట్లు పెరుగుతాయి. ఫలితంగా పెరిగిన ఆదాయం కూడా కొత్త ఖర్చులకు సరిపోతూ, నిజమైన పొదుపు లేకుండా పోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-6-copy-9.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియా ప్రభావం కూడా గణనీయమే. ఇతరుల జీవనశైలితో పోల్చుకోవడం వల్ల, తమ ఆర్థిక స్థితి సరిపోదనే అసంతృప్తి కలుగుతుంది. అవసరాలు తీరినా, ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా మంది తక్షణ ఫలితాల కోసం ఎదురుచూస్తారు. సిప్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు నెమ్మదిగా పెరుగుతుండటంతో, ఎదుగుదల కనిపించడంలేదనే అపోహ కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-8-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పరిస్థితిని అధిగమించాలంటే, ముందుగా ఖర్చులపై పూర్తి అవగాహన అవసరం. అనవసర ఖర్చులను తగ్గించడం, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం, చిన్న విజయాలను గుర్తించి ప్రోత్సహించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా, ఇతరులతో పోల్చుకోకుండా, తమ అవసరాలకు తగ్గ జీవనశైలిని ఎంచుకుంటేనే నిజమైన ఆర్థిక సంతృప్తి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/five-star-hotel-in-ongole-rs-100-crore-radisson-project-to-boost-tourism-and-create-jobs-in-andhra-pradesh-1800355.html</loc><lastmod>2026-04-24T20:52:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fivestar Hotel ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒంగోలు నగర సమీపంలోని చదలవాడ దగ్గర సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రవి ప్రియ హాస్పిటాలిటీస్‌ సంస్థ ముందుకొచ్చింది. గతనెల మార్చి 28న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఒంగోలులో అన్ని హంగులతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు అనుమతి లభించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇందుకోసం 2024-29 సంవత్సరం కింద పలు రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు ఎపిలో వైజాగ్‌ తరువాత ఒంగోలులో నిర్మించనున్న ఈ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెందడమే కాకుండా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు రవి ప్రియ హాస్పిటాలిటీస్‌ సంస్థ నిర్వాహకుడు కంది రవిశంకర్‌ తెలిపారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ తాజాగా ఒంగోలు నగర సమీపంలోని చదలవాడలోని చాతుర్వాటికలో 100 కోట్ల నిర్మాణ వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ హోటల్ నిర్మాణానికి మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు వంటి అంశాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారు. రాడిసన్‌ సంస్థ భాగస్వామ్మయంతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మించనున్న  రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ చైర్మన్ కంది రవిశంకర్ ప్రకాశంజిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవి శంకర్‌ను కలెక్టర్‌ సన్మానించారు.ఈ సందర్భంగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్‌, బిఎన్‌ విజయ్‌కుమార్‌లు కంది రవిశంకర్‌ను అభినందించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/tatkal-train-tickets-smart-tips-to-book-quickly-before-they-sell-out-1800329.html</loc><lastmod>2026-04-24T20:43:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railway ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/irctc-1.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందరికీ గుర్తొచ్చే పేరు తత్కాల్. రైళ్లల్లో ట్రైన్ బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ టికెట్లను బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. మాములుగా రైల్వే టికెట్లను కొద్ది రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రిజర్వేషన్ టికెట్లు దొరుకుతాయి. అయితే తాత్కాల్ కోటాలో కొద్ది గంటల ముందు టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తత్కా్ల్ టికెట్లు ఓపెన్ చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫుల్ అయిపోతాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే మీరు బుక్  చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్లను విడుదల చేయగానే వెంటనే బుక్ చేసుకోవాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఐఆర్‌సీటీసీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అన్నీ యాక్టివ్‌గా ఉన్నాయా.. లేదా అనేది చూసుకోండి. ఇక ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ఆటోఫిల్ చేసేందుకు మాస్టర్ లిస్టును భద్రపర్చుకోండి. ఇక పేమెంట్స్ కోసం యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఐఆర్‌సీటీసీ వ్యాలెట్ లాంటి వాటిని ముందే లింక్ చేసుకోండి. వివరాలు, పేమెంట్స్ ముందు లింక్ చేసి ఉంచుకోవడం వల్ల తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైప్ చేయడం, చెల్లింపు సమాచారం వెతకడంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తత్కాల్ టికెట్లను ట్రైన్ బయల్దేరడానికి ఒక రోజు ముందు రిలీజ్ చేశారు. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక స్లీపర్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. కనీసం ఈ సమాయానికి 5 నుంచి 10 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. పేజీని ముందుగానే లోడ్ చేసి సిద్దంగా ఉంచుకోండి. దీని వల్ల మీరు పని సులభం అవుతుంది. మీరు కొన్ని సెకన్లు లేట్ చేసినా టికెట్ కోల్పోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఒకే రైలుపై మీరు ఆశలు పెట్టుకుని దారి కోసం చూడవచ్చు. అదే మార్గంలో వెళ్లే 2, 3 ప్రత్యామ్నాయ రైళ్లను గుర్తించండి. ఒకే కేటగిరీ రైళ్లు కాకుండా బహుళ కోచ్‌లను అందించే రైళ్లను ఎంచుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కంటే యూపీఐ, ఐఆర్‌సీటీసీ ద్వారా పేమెంట్స్ వేగంగా జరుగుతాయి. వాటిని ఎంచుకోవడం వల్ల మీ పని సులువవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/1-month-of-soaked-fenugreek-5-incredible-health-benefits-for-your-body-1800321.html</loc><lastmod>2026-04-24T20:41:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Benefits Of Eating Soaked Fenugreek Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియలో కీలక మార్పులు: నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం, గ్యాస్. నానబెట్టిన మెంతులలో సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరిచి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి మెంతులు ఒక అద్భుత నివారణి. కేవలం ఒక వారం రోజుల వాడకంతోనే మీ జీర్ణవ్యవస్థలో మార్పును గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులకు సాటి మరేదీ లేదు. నానబెట్టిన మెంతులు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలోని కణాలు చక్కెరను శక్తిగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నవారు ఒక నెల పాటు మెంతులు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ జుట్టు పెరుగుదలకు రహస్య సూత్రం: మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే మెంతులు మీకు ఒక వరం. మెంతులలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్, లెసిథిన్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను లోపలి నుండి దృఢపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిచేరదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యానికి కొత్త మెరుపు: మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని మలినాలను తొలగించి, మొటిమలు రాకుండా చేస్తాయి. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి మొండి చర్మ సమస్యల నుంచి కూడా మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. క్రమం తప్పకుండా మెంతులు తింటే చర్మం సహజంగా మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ కీళ్ల నొప్పులు - గుండె ఆరోగ్యం: వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ నొప్పులకు మెంతులు చక్కని పరిష్కారం. ఇందులోని వాపు నిరోధక గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ పెద్ద శత్రువు. మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/natural-guide-to-hair-growth-and-hair-fall-solutions-1800330.html</loc><lastmod>2026-04-24T20:36:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bald Head (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి సమాజంలో జుట్టు రాలడం, బట్టతల సమస్యలు చాలా సాధారణమయ్యాయి. అయితే, డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తన పరిశీలనల ఆధారంగా ఈ సమస్యలకు కొన్ని వినూత్న పరిష్కారాలను, కారణాలను తెలియజేశారు. జుట్టు రాలడానికి కేవలం బాహ్య చికిత్సలు కాకుండా, జీవనశైలి, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-2.jpg</image:loc><image:caption><![CDATA[ డా. ఠాకూర్ ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు: మానసిక స్థిమితం లేని వ్యక్తులలో బట్టతల గానీ, జుట్టు రాలడం గానీ కనిపించదు. వారికి, ఆధునిక మనుషులకు మధ్య ఉన్న మూడు ప్రధాన తేడాలను ఆయన వివరించారు. పోషకాహారం పరంగా ఈ తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి ప్రధాన తేడా సబ్బులు, షాంపూల వాడకం. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ఎటువంటి రసాయన సబ్బులు లేదా షాంపూలు ఉపయోగించరు. మన శరీరానికి సహజంగానే “మంచి బ్యాక్టీరియా” ఉంటుందని, ఇది శరీరాన్ని, జుట్టును రక్షించే పాతోజెన్‌ల నుండి కాపాడుతుందని డా. ఠాకూర్ అన్నారు. షాంపూలు, సబ్బుల వాడకం ఈ మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని, దీనివల్ల జుట్టు రాలడం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్వ కాలంలో ప్రజలు షాంపూలు వాడేవారు కారని, అప్పుడు బట్టతల సమస్యలు తక్కువగా ఉండేవని ఆయన పేర్కొన్నారు. డా. ఠాకూర్ వ్యక్తిగతంగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు కుంకుడుకాయ పులుసును తలకు వాడతానని, శరీరం కోసం కేవలం నీళ్లు లేదా సున్నిపిండిని ఉపయోగిస్తానని తెలిపారు. సున్నిపిండి వాడితే దుర్వాసన కూడా రాదని ఆయన సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-4.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవ తేడా సూర్యరశ్మికి బహిర్గతం. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ఎక్కువగా ఎండలో ఉంటారు. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సూర్యరశ్మికి తగినంత బహిర్గతం ఉండదు. మనిషి తలపైన జుట్టు ఉండటానికి కారణం సూర్యరశ్మి తలకు తగలడమేనని డా. ఠాకూర్ వివరించారు. సూర్యరశ్మి తగలకుండా ఉంటే జుట్టు రాలుతుందని, కాబట్టి సూర్యరశ్మికి తగినంతగా బహిర్గతం కావడం జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-5.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది మానసిక ఒత్తిడి మరియు చింత. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ప్రపంచంలోని వ్యవహారాల గురించి, ఆస్తి గురించి, కుటుంబం గురించి ఒత్తిడిని తీసుకోరు. అయితే, ఆధునిక మానవులు స్వార్థంతో, లక్ష్యాల సాధనలో భాగంగా నిరంతరం ఒత్తిడికి, టెన్షన్‌లకు లోనవుతారు. ఈ అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా డా. ఠాకూర్ గుర్తించారు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవనం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/india-speeds-up-bullet-train-projects-multiple-high-speed-corridors-in-pipeline-1800292.html</loc><lastmod>2026-04-24T20:08:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/bullet-trains.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bullet Trains ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లను ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మొట్టమొదటి రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య తిప్పనున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఇది తిరగనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రెట్టింపు అయింది. అయితే దేశవ్యాప్తంగా ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థల నుంచి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు రైల్వేబోర్డు కృషి చేస్తోంది. మిషన్ మోడ్‌లో వీటిని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారుల నుండి సమగ్ర అనుమతులు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని వల్ల భూసేకరణ, రైట్ ఆఫ్ వే క్లియరెన్స్ ప్రక్రియలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక భవిష్యత్ బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ కోసం డిజైన్లను ప్రామాణీకరించడం వల్ల కీలకమైన రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ పరికరాల వంటి నిర్మాణ సరఫరాకు అంతరాయం ఉండదని రైల్వేశాఖ భావిస్తోంది. సివిల్ పనుల కోసం ప్రీ-కాస్ట్ వ్యవస్థలను అవలంభించడం వల్ల కూడా పనులను వేగవతం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో అనుమతులు పొందటంలో బుల్లెట్ రైళ్ల కారిడార్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-4.jpg</image:loc><image:caption><![CDATA[ అహ్మదాబాద్-ముంబై మధ్య తొలి బుల్లెట్ రైలు కారిడార్ నిర్మిస్తు్న్నారు. మొదట్లో భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం జరగడం వల్ల జాప్యం జరిగింది. దీని వల్ల ముందుగా నిర్దేశించుకున్న కాలపరిమితిలో దీనిని ప్రారంభించలేకపోయారు. దీంతో ప్రాజెక్ట్ వ్యయం రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్ల వరకు పెరిగింది.  భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై-అహ్మదాబాద్‌తో పాటు పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ఈ కారిడార్లు పూర్తయితే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల నగరాల మధ్య ప్రయాణం వేగవంతం కానుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/avoid-placing-these-items-in-the-north-direction-at-home-it-may-lead-to-major-life-problems-1800259.html</loc><lastmod>2026-04-24T19:27:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Tips For Wealth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth-1.jpg</image:loc><image:caption><![CDATA[ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇల్లు నిర్మించేటప్పుడు దాని స్థానం, గదుల అమరిక, ప్రధాన ద్వారం దిశ వంటి ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. ముఖ్యంగా పడకగది, పూజ గది, వంటగది, స్నానాల గది, ఆవరణం ఎలా ఉండాలనే విషయంపై వాస్తు నియమాలు మార్గనిర్దేశం చేస్తాయి. వాస్తు శాస్త్రంలో దిశలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులో ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఈ దిశను శుభ్రంగా, సక్రమంగా ఉంచడం ద్వారా సానుకూల శక్తి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ దిశలో తప్పు వస్తువులు ఉంచితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth6.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తర దిశలో పాటించవలసిన ముఖ్య సూచనలు: 

1. భారమైన లేదా అనవసర వస్తువులు వద్దు.. 
ఇంటి ఉత్తర భాగంలో భారమైన ఫర్నిచర్, పెద్ద వస్తువులు లేదా అనవసర సామాగ్రి ఉంచడం మానుకోవాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని నమ్మకం. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth5.jpg</image:loc><image:caption><![CDATA[ 2. వంటగది, స్నానాల గది నివారించాలి..

ఉత్తర దిశలో వంటగది లేదా స్నానాల గది ఉండకూడదు. వంటగది అగ్ని తత్త్వాన్ని సూచిస్తే, స్నానాల గది మురికిని సూచిస్తుంది. ఇవి కుబేర దిశలో ఉంటే సంపద ప్రవాహం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth4.jpg</image:loc><image:caption><![CDATA[ 3. మెట్లు ఏర్పాటు చేయరాదు.. 
ఇంటి ఉత్తర దిశలో మెట్లు ఉండటం వలన అభివృద్ధికి అడ్డంకులు కలగవచ్చని విశ్వాసం. వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth3.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ఎరుపు రంగు, పదునైన వస్తువులు వద్దు.. 
ఈ దిశలో ఎరుపు రంగు వస్తువులు లేదా పదునైన వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంట్లో కలహాలు, అస్థిరతను పెంచవచ్చని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth2.jpg</image:loc><image:caption><![CDATA[ 5. పాడైన వస్తువులు, వాడిపోయిన మొక్కలు వద్దు.. 
పాడైన గడియారాలు, పనిచేయని వస్తువులు లేదా వాడిపోయిన మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం శుభకరం కాదు. ఇవి జీవితంలో ఆలస్యం, నిరాశ, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/how-to-write-a-promissory-note-in-telugu-legal-guidelines-and-validity-1800244.html</loc><lastmod>2026-04-24T19:19:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Promissory Note 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఎవరికైనా ఆర్థిక సాయం చేసినప్పుడు లేదా అప్పు ఇచ్చినప్పుడు, ఆ నమ్మకానికి ఒక చట్టపరమైన ఆధారం ఉండటం చాలా ముఖ్యం. అందులో ప్రామిసరీ నోటు ప్రాథమికమైనది. అసలు ప్రామిసరీ నోటు అంటే ఏమిటంటే, అప్పు తీసుకున్న వ్యక్తి &#039;నేను ఇంత సొమ్మును, ఇంత వడ్డీతో, ఫలానా గడువులోగా తిరిగి చెల్లిస్తాను&#039; అని రాసి ఇచ్చే ఒక హామీ పత్రం. ఇది కేవలం ఒక కాగితం కాదు, చట్టం దృష్టిలో ఒక బలమైన సాక్ష్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. నోటుపై రెవెన్యూ స్టాంపు కచ్చితంగా ఉండాలి. దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర ఉండాలి. అలాగే, అప్పు తీసుకున్న తేదీ, వడ్డీ రేటు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండటం ఎంతో అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నోటు రాసిన తేదీ నుంచి కేవలం మూడు సంవత్సరాల వరకు మాత్రమే దీనికి చట్టపరమైన చెల్లుబాటు(Validity) ఉంటుంది. ఆ గడువు లోపల డబ్బు తిరిగి రాకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఒకవేళ మీరు అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుతో పాటు సెక్యూరిటీగా చెక్కు కూడా తీసుకుంటే, అది ఇంకా అదనపు భద్రతను ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ ఆ చెక్కు బౌన్స్ అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. కేవలం మౌలిక ఒప్పందాల మీద ఆధారపడకుండా, ఇలాంటి లిఖితపూర్వక ఆధారాలను సిద్ధం చేసుకోవడం వల్ల మీ కష్టార్జితానికి రక్షణ ఉంటుంది. అప్పు ఇచ్చేటప్పుడు మొహమాటపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-5.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పు ఇచ్చేటప్పుడు ఇద్దరు నమ్మకస్తులైన సాక్షుల సంతకాలను తీసుకోవడం మంచిది. వివాదాలు తలెత్తినప్పుడు వీరి సాక్ష్యం కోర్టులో మీకు ఎంతో సాయంగా మారుతుంది. అలాగే అందరూ చేసే తప్పులు మీరు ప్రామిసరీ నోటు చేసేటప్పుడు చేయకండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/super-star-krishna-as-villain-the-rare-movie-story-you-need-to-know-1800228.html</loc><lastmod>2026-04-24T19:02:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Superstar Krishna 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-6.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సూపర్ స్టార్’ అంటే మన అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఘట్టమనేని కృష్ణ. ‘తేనె మనసులు’ చిత్రంతో హీరోగా పరిచయమై, వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియదు. అప్పట్లో ఒక నటుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే వరుస అవకాశాలు ఉండాలి, లేదంటే సైడ్ క్యారెక్టర్లు లేదా విలన్ పాత్రలు చేయక తప్పని పరిస్థితి ఉండేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ కృష్ణ విలన్‌గా నటించారంటే నమ్మశక్యం కాదు కదా! సాధారణంగా ఒక నటుడు విలన్‌గా ముద్ర పడితే మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ ‘ప్రైవేట్ మాస్టర్’ అనే సినిమాలో ఆయన నెగటివ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1967 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా విశేషాలు ఇవిగో.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా హిట్ అయితే విలన్ ఇమేజ్ పడిపోతుందని భయపడే రోజుల్లో, తన నటనను నిరూపించుకోవడానికి కృష్ణ వెనకాడలేదు. విలన్‌గా ఆయన వేసిన ఆ అడుగు ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన చర్చగా మిగిలిపోయింది. ఇక ఈ సినిమాలో రామ్మోహన్ హీరోగా నటించారు. దీనికి కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ సూపర్ స్టార్ కృష్ణ అదృష్టం కొద్దీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకవేళ అది హిట్ అయ్యుంటే మనం ఈ గొప్ప సూపర్ స్టార్‌ను విలన్ పాత్రల్లోనే చూసేవాళ్లమేమో! అందుకే ఆ ఫ్లాప్ ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు అయ్యింది. ఆ తర్వాత గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆపై మీకు తెలిసిందే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్ని పాత్రలు చేసినా సూపర్ స్టార్ కృష్ణ స్టైల్, నడక, నవ్వు మనందరికీ ప్రత్యేకం. అందుకే ఆయనను అందరూ మనసున్న మనిషిగా, సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా గౌరవిస్తారు. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు ఈయన. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సూపర్ స్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/benefits-of-wearing-coral-gemstone-why-its-a-blessing-for-these-zodiac-signs-1800218.html</loc><lastmod>2026-04-24T18:47:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pagadam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coral Gemstone Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits1.jpg</image:loc><image:caption><![CDATA[ రత్న శాస్త్రం ప్రకారం రత్నాలు మనిషి జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. సరైన రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి జీవిత గమనంలో మార్పులు, స్థిరత్వం, పురోగతి కలగవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీటిలో పగడం (Coral Gemstone) ముఖ్యంగా కుజ గ్రహానికి సంబంధించిన రత్నంగా పరిగణించబడుతుంది. ఇది ధైర్యం, శౌర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits2.jpg</image:loc><image:caption><![CDATA[ జాతకంలో కుజ గ్రహం బలహీనంగా ఉన్నవారికి భయాలు, నిర్ణయాల్లో అయోమయం, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు ఎదురవుతాయని భావించి, అలాంటి సందర్భాల్లో పగడాన్ని ధరించడం సూచించబడుతుంది.  అయితే ఇది ప్రతి ఒక్కరికి అనుకూలం కాదని జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits3.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం అనుకూలంగా భావించే రాశులు..
కొన్ని రాశులకు పగడం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుందని చెప్పబడుతుంది: 
మేష రాశి – కుజుడు అధిపతి కావడంతో ఈ రాశి వారికి పగడం నాయకత్వ గుణాలను పెంచి వృత్తి, వ్యాపారాల్లో విజయాన్ని అందించవచ్చని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి – ఈ రాశికి కూడా కుజుడి ప్రభావం ఉండటంతో, పగడం మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని భావిస్తారు. 
సింహ రాశి – నిర్ణయ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతూ, పనిలో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించవచ్చని చెబుతారు. 
ధనుస్సు రాశి – భయాలు, ఆందోళనలను తగ్గించి మానసిక స్థిరత్వాన్ని అందిస్తుందని విశ్వాసం ఉంది. 
మీన రాశి – అయోమయాన్ని తగ్గించి స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits5.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం ధరించే విధానం.. 

జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం పగడాన్ని సాధారణంగా బంగారం లేదా రాగి ఉంగరంలో అమర్చాలి. మంగళవారం ఉదయం సూర్యోదయం తర్వాత ధరించడం శుభప్రదమని చెబుతారు. ధరించే ముందు దాన్ని పచ్చి పాలు, గంగాజలంతో శుద్ధి చేసి, “ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఆచారం. తరువాత కుడి చేతి ఉంగరపు వేలికి ధరించడం సూచించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits6.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం వల్ల ప్రయోజనాలు.. 

పగడం ధరించడం ద్వారా భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుందని నమ్మకం ఉంది. అలాగే నిర్ణయ సామర్థ్యం మెరుగవుతుంది. పనిలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడంలో సహాయపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మొత్తంగా, జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇది సహాయకరమని భావిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం రత్నశాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/another-blow-to-mobile-users-vodafone-idea-to-hike-tariffs-after-airtel-1800176.html</loc><lastmod>2026-04-24T17:58:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mobile.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mobile ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొబైల్ ఫోన్లు వాడేవారికి షాకింగ్ న్యూస్. రీఛార్జ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలను ఆమాంతం పెంచగా.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలను ఒక్కసారిగా పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత పెంచుతారు..? ఎప్పటినుంచి పెంచుతారు? అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నామమాత్రంగానే పెంచుతామని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎయిర్‌టెల్ ఇప్పటికే రీఛార్జ్ ధరలను పెంచగా.. వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టింది. ఎయిర్‌టెల్ ఇటీవల టారిఫ్ ధరలను 4 నుంచి 5 శాతం పెంచింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే మొత్తంలో పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లపై అదనపు భారం పడనుందని చెప్పవచ్చు. వొడాఫోన్ ఐడియా ఎంత పెంచుతుందనేది చూడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఏడాది రీఛార్జ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ ఉపయోగించేవారిపై అదనపు భారం పడనుంది. దాదాపు ఈ ఏడాది 15 శాతం మేర రీఛార్జ్ ధరలను కంపెనీలు పెంచే అవకాశముందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. 15 శాతం అంటే మొబైల్ యూజర్లుకు ఈ ఏడాదిలో పెద్ద షాక్ తగలనుందని చెప్పవచ్చు. దీంతో సామాన్యులకు ఇది గుడిబండగా మారనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎయిల్‌టెల్ పాపులర్ రీచార్జ్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ల ధరలు పెరిగాయి. ఇప్పటివరకు రూ.859కి లభించే రీఛార్జ్ ప్లాన్ ఏకంగా రూ.899కి చేరుకుంది. దీంతో అదనంగా రూ.50 భారం యూజర్లపై పడనుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకండానే ఎయిర్‌టెల్ ధరలను పెంచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వొడాఫోన్ ఐడియా స్పల్ప మొత్తంలోనే పెంచుతామని తెలిపింది. ఈ కంపెనీలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. ఈ విషయాన్ని సీఈఓ అభిజిత్ కిశోర్ ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ పనితీరుపై తాము నమ్మకంతో ఉన్నామని, సబ్ స్కైబర్ల సంఖ్య మరింత పెరిగిందని అన్నారు. మార్చిలో లక్షల కొత్త సబ్‌స్కైబర్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/zodiac-signs-with-a-short-temper-risk-of-self-destructive-behavior-is-your-sign-on-the-list-1800175.html</loc><lastmod>2026-04-24T18:10:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ Short Temper Zodiac Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మన వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. కొందరు చాలా శాంతంగా ఉంటే, మరికొందరు చిన్న విషయాలకే త్వరగా కోపపడే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆవేశం జీవితంలోని సంబంధాలు, వృత్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కోప స్వభావం కలిగిన కొన్ని రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. 
ఈ రాశి కూడా కుజుడి అధీనంలో ఉంటుంది. కానీ వీరి స్వభావం మరింత లోతైనది. భావాలను వెంటనే బయటపెట్టరు, ఎక్కువగా మనసులోనే దాచుకుంటారు. అయితే సహనం హద్దులు దాటితే వారి కోపం చాలా తీవ్రంగా, ఆకస్మికంగా బయటపడుతుంది. కొన్నిసార్లు ప్రతీకార భావన కూడా వీరి జీవితంపై ప్రభావం చూపవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. 
మేష రాశి అధిపతి కుజుడు. ఇది అగ్ని తత్వ రాశి కావడంతో వీరు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు. అయితే సహనం తక్కువగా ఉంటుంది. పనులు అనుకున్నట్లుగా జరగకపోతే లేదా ఎవరో అడ్డుపడితే వెంటనే ఆవేశానికి లోనవుతారు. కోపంలో కఠినమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది, తరువాత వాటిపై పశ్చాత్తాపపడే స్వభావం కూడా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs3.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి.. 
సూర్యుడి ఆధీనంలో ఉన్న సింహ రాశి వారు గౌరవం, ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమను ఎవరు నిర్లక్ష్యం చేసినా లేదా అవమానించినా వారు దాన్ని సహించలేరు. వెంటనే ఆగ్రహానికి లోనవుతారు. వారి అహంకారం, కోపం కొన్నిసార్లు దగ్గర వారితో సంబంధాలను కూడా దెబ్బతీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs5.jpg</image:loc><image:caption><![CDATA[ కోపాన్ని నియంత్రించడానికి సులభమైన జ్యోతిష్య సూచనలు.. 

1. వెండి ధరించడం.. వెండిని చంద్రునికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు. ఇది మనసుకు శాంతిని కలిగిస్తుంది. వెండి కంకణం లేదా గొలుసు ధరించడం మంచిది. 
2. చంద్రునికి జలాభిషేకం... 
సోమవారాలు లేదా పౌర్ణమి రోజుల్లో చంద్రునికి నీరు అర్పించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. చల్లటి నీరు తాగడం.. 
కోపం వస్తున్నప్పుడు కొంతసేపు ఆగి చల్లటి నీరు తాగితే ఆవేశం తగ్గుతుంది. 
4. మంత్ర జపం.. 
ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా “ఓం నమః శివాయ” లేదా “ఓం శాంతి” మంత్రాన్ని 108 సార్లు జపించడం మనసును స్థిరంగా ఉంచుతుంది.
5. ఆహార నియమాలు.. 
అతిగా మసాలా ఉన్న ఆహారం, మాంసాహారం తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల స్వభావం మరింత శాంతంగా మారుతుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్ర సూచనలు, జీవనశైలిలో చిన్న మార్పులు కోప స్వభావాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/may-2026-planetary-alignment-mars-sun-mercury-in-aries-bring-challenges-for-taurus-and-libra-zodiac-signs-1800114.html</loc><lastmod>2026-04-24T17:24:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kuja-sanchar-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kuja Sanchar 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budhudu-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణలు చెప్పిన దాని భారీ గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. ఇలా కదిలినప్పుడు 12  రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇక త్వరలో మూడు భారీ గ్రహాలు ఒక చోట కలిసి గందరగోళాన్ని సృష్టించనున్నాయి. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలవ్వనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kujudu.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే  నెలలో పెద్ద పెద్ద గ్రహాలు ఒక చోటుకు చేరడం వలన కూటమి ఏర్పడనుంది. త్వరలో  మేష రాశిలో బుధుడి,కుజుడు, సూర్యుడు కలవడం వలన ఈ కూటమి ఏర్పడనుంది. ఈ కారణంగా  రెండు రాశుల వారు ప్రమాదంలో పడనున్నారు. అంతే కాదు, వీరి జీవితం కూడా తలక్రిందులు కానుంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-18.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం:  మే నెలలో వృషభ రాశివారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మూడు గ్రహాల కలయిక వీరిని కష్టాలను తెచ్చి పెట్టనుంది. మీరు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా  ప్రతి అడుగులోనూ కొంచం కేర్ గా ఉండాలి. పని చేసే ఆఫీసులో సహోద్యోగులను మాటలను వినకండి. దీని వలన లేని పోనీ సమస్యలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ తుల:  మే నెలలో తులా రాశివారు పనిపై మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. పనికి రాని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు పని లేకుండా పోతుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఇంకా చిన్న పొరపాటు కూడా పెద్దదిగా అవుతుంది. ఈ సమయంలో కుజుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sun-transist-1.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/why-do-we-need-temples-if-god-is-everywhere-swami-vivekanandas-mind-awakening-answer-1800101.html</loc><lastmod>2026-04-24T17:08:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/swami-vivekananda-purpose-of-temples.jpg</image:loc>
					<image:title><![CDATA[ Swami Vivekananda Purpose Of Temples ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple5.jpg</image:loc><image:caption><![CDATA[ అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు దివ్యత్వం (దేవుడు) ప్రతి చోటా ఉన్నాడని బోధిస్తాయి.  అయినప్పటికీ మనుషులు ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి పవిత్ర స్థలాలను నిర్మిస్తారు. ఈ ప్రశ్నకు స్వామి వివేకానంద (Swami Vivekananda) ఎంతో అందమైన ఉదాహరణతో వివరణ ఇచ్చారు. స్వామి వివేకానంద (Swami Vivekananda) ఈ ప్రశ్నకు ఇచ్చిన భావం చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశం కలిగి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన ఒక సులభమైన ఉపమానాన్ని చెప్పారు: 

గాలి మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని చల్లదనాన్ని స్పష్టంగా అనుభవించడానికి మనం ఫ్యాన్‌ను ఉపయోగిస్తాం. అదే విధంగా, దివ్య శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ, పవిత్ర స్థలాలు మనకు ఆ దివ్యాన్ని మరింత లోతుగా అనుభవించడానికి, మనసును కేంద్రీకరించడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆలయాలు అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి: 

మొదటగా, అవి మనసును ఏకాగ్రతకు, ధ్యానానికి అనుకూలమైన వాతావరణంగా మారుస్తాయి. ఆలయ నిర్మాణం, ఆచారాలు, గంటల శబ్దం, మంత్రోచ్చారణ.. ఇలా ఇవన్నీ మనసును ప్రశాంతం చేసి లోపలికి మళ్లిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple2.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది, ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి. హిందూ సంప్రదాయంలో అనేక ఆలయాలు పవిత్ర జ్యామితి (sacred geometry) ఆధారంగా నిర్మించబడి, ప్రత్యేకమైన ఆచారాల ద్వారా శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది, అవి సమాజాన్ని ఒకచోట చేర్చి, భక్తి భావాన్ని పంచుకునే స్థలాలుగా పనిచేస్తాయి. కలిసి ప్రార్థించడం వల్ల విశ్వాసం, ఐక్యత,  సాంస్కృతిక అనుబంధం బలపడతాయి. మొత్తానికి, ఆలయాలు దేవుణ్ని ఒకే స్థలానికి పరిమితం చేయడానికి కాదు. ఇప్పటికే ప్రతి చోటా ఉన్న దివ్యత్వంపై మన అవగాహనను కేంద్రీకరించడానికి, లోతుగా అనుభవించడానికి సహాయపడే సాధనాలుగా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple6.jpg</image:loc><image:caption><![CDATA[ దేవుడు ఎప్పుడూ దూరంలో లేడు. ఆయన ప్రతి జీవిలో, ప్రతి అణువులో ఉన్నాడని ఉపనిషత్తుల సారాంశం కూడా చెబుతుంది. కానీ మనం ఆ సత్యాన్ని నిరంతరం అనుభవించలేము. ఎందుకంటే మన మనసు బాహ్య ప్రపంచంలోనే ఎక్కువగా చిక్కుకుని ఉంటుంది. కోరికలు, భయాలు, అహంకారం, ఆందోళనలు ఇవన్నీ మన దృష్టిని మసకబారుస్తాయి. అందుకే గుడి అనేది దేవుడు ఉండే ప్రదేశం కాదు, మనసును “దేవుడిని చూడగల స్థితికి” తీసుకెళ్లే ఒక పవిత్ర సాధనం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/stop-these-8-expenses-to-become-a-millionaire-money-secrets-1800098.html</loc><lastmod>2026-04-24T17:00:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Millionaire Tips (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. అనవసర సబ్‌స్క్రిప్షన్లు: ఓటిటి (OTT) ప్లాట్‌ఫారమ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, యాప్ సబ్‌స్క్రిప్షన్లు.. మనం వాడకపోయినా ప్రతి నెలా ఆటోమేటిక్‌గా మన ఖాతా నుండి డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. ఇవి చిన్న మొత్తాలే అనిపించినా, ఏడాది మొత్తం కలిపితే పెద్ద మొత్తమే అవుతుంది. నెలకు ₹500 అనుకున్నా, సంవత్సరానికి ₹6,000 అవుతుంది. ఇలాంటివి 3-4 ఉంటే ఏడాదికి ₹25,000 వరకు వృధా అవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. అలవాటుగా చేసే ఖర్చులు: మనం రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులను లెక్కలోకి తీసుకోము. ఆఫీసులో తాగే కాఫీ, బయట తినే స్నాక్స్, అనవసరమైన పార్కింగ్ ఫీజులు వంటివి ఇందులో ఉంటాయి. రోజుకు ₹100 ఇలాంటి వాటిపై ఖర్చు చేస్తే, అది నెలకు ₹3,000. దీన్ని 20 ఏళ్ల పాటు నెలకు ₹3,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే (12% వడ్డీతో), అది సుమారు ₹30 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ 3. సామాజిక హోదా కోసం ఖర్చు: ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో ఫ్లాష్ సేల్ లేదా 50% డిస్కౌంట్ చూడగానే, అవసరం లేకపోయినా వస్తువులను కొనేస్తుంటాం. ఇది మెదడులో డోపమైన్ విడుదల చేయడం వల్ల కలిగే తాత్కాలిక సంతోషం మాత్రమే.  ఇలా కొన్న వస్తువులు కొన్నాళ్ల తర్వాత మూలన పడి ఉంటాయి. మీ కష్టార్జితం వస్తువుల రూపంలో వృధా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ 4. లేట్ ఫీజులు &amp; పెనాల్టీలు: క్రెడిట్ కార్డ్ బిల్లులు, కరెంట్ బిల్లులు లేదా లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పడే అదనపు చార్జీలు. ఇది కేవలం డబ్బు వృధా మాత్రమే కాదు, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా దెబ్బతీస్తుంది.  క్రెడిట్ కార్డులపై 30% నుండి 40% వరకు వడ్డీ ఉంటుంది. ఇది మీ ఆర్థిక పునాదులను కదిలిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ 5. జీవనశైలి ద్రవ్యోల్బణం: ఆదాయం పెరగగానే దానికి తగ్గట్లుగా ఖర్చులను కూడా పెంచేయడం. కొత్త ఫోన్, ఖరీదైన కారు.. ఇలా ఇతరులను మెప్పించడానికి చేసే ఖర్చులు ఎప్పటికీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చవు. సంపాదన పెరిగినా మిగిలే డబ్బు సున్నాగానే ఉంటుంది. దీనినే ర్యాట్ రేస్ అంటారు. మీ ఆదాయం పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచండి కానీ ఖర్చులను కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ 6. చిన్న రిపేర్లను నిర్లక్ష్యం చేయడం: బండి సర్వీసింగ్ లేదా ఇంట్లో చిన్న లీకేజీలు ఉన్నప్పుడు వాటిని వదిలేయడం. భవిష్యత్తులో ఇవి పెద్ద రిపేర్లుగా మారి వేలల్లో ఖర్చు పెట్టిస్తాయి. చిన్న రిపేర్లను సకాలంలో చేయించకపోతే, అవి తర్వాత పెద్ద మెకానికల్ సమస్యలుగా మారి వేలల్లో ఖర్చు పెట్టిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-7.jpg</image:loc><image:caption><![CDATA[ 7. బయట భోజనం: వారానికి రెండు మూడు సార్లు హోటల్ ఫుడ్ లేదా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడటం వల్ల జేబు ఖాళీ అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో వండుకునే భోజనం కంటే ఇది 3 నుండి 4 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారానికి ఒకసారి మాత్రమే బయట తినేలా నియమం పెట్టుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-8.jpg</image:loc><image:caption><![CDATA[ 8. ఇన్సూరెన్స్ లేకపోవడం: సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా మీ జీవితకాల పొదుపు అంతా హాస్పిటల్ బిల్లులకే సరిపోతుంది. ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ ఒక మధ్యతరగతి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేయగలదు. సంపాదన మొదలుపెట్టిన వెంటనే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/big-planetary-shift-2026-virgo-and-cancer-zodiac-signs-set-for-jackpot-wealth-house-car-predictions-1800031.html</loc><lastmod>2026-04-24T16:32:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Graham 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన రాశులు , గ్రహాలు వాటి  స్థానాలను మార్చుకున్నప్పుడు రాశుల పైన ప్రభావం చూపుతాయని  నిపుణులు అంటున్నారు. గురుడు తన స్థానం మార్చుకోవడం రెండు రాశుల వారి జీవితం మారిపోనుందని  జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో  గురుగ్రహాన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే, త్వరలో ఈ గ్రహం సంచారం చేయనుంది. అంటే జూన్ 2న కర్కాటక రాశిలోకి వెళ్ళడం వలన హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. వారిలో రెండు రాశుల వారికీ మాత్రం విపరీతంగా కలిసిరానుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి:  గురు గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారి బాధలు మొత్తం పోనున్నాయి. ఇంకా పెళ్ళి కానీ వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది. 
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా ఆర్థికంగా కూడా లాభపడతారు. మీరు చేసే పనుల్లో కూడా చిక్కులు మొత్తం
 తొలగిపోతాయి. త్వరలో మీ ఇంట్లో కొత్త శుభకార్యాలు జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-5.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి:  గురు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి బాగా కలిసి రానుంది. వీరికి ఎంతో శుభ్రప్రదంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బుతో ఇల్లు, కారు బుక్ చేస్తారు. దీని వలన ఇంట్లో వాళ్ళు సంతోష పడతారు. ఇప్పటి నుంచి లెక్కలు మొత్తం మారిపోతాయి. అలాగే. కొన్ని పనుల్లో జాక్ పాట్ కొట్టడం పక్కా. అదృష్టం కూడా మీతో పాటు నడుచుకుంటూ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-2.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/bigg-boss-telugu-fame-inaya-sultana-engaged-in-agricultural-work-see-photos-1800000.html</loc><lastmod>2026-04-24T15:55:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tollywood Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-6.jpg</image:loc><image:caption><![CDATA[ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇనాయా సుమారు 1 4 వారాల పాటు హౌస్ లో సందడి చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ తన అందం ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు కుర్రకారును కట్టిపడేసింది.  ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోంది ఇనాయా. అలాగే కొన్ని సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియాలోనూ ఇనాయా సుల్తానాకు మంచి క్రేజ్ ఉంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అన్ని విషయాలను ఇన్ స్టా గ్రామ్ లోనే షేర్ చేసుకుంటుందీ అందాల తార. ఇక ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామరస్ గా కనిపించే ఇనాయా ఉన్నట్లుండి పొలం బాట పట్టింది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా బురద మట్టిలో దిగి నార్లు వేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇనాయానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం డీ గ్లామర్ లుక్ లో ఇనాయా సుల్తానా షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇనాయా ఇలా ఉన్నట్లుండి పొలంబాట పట్టడానికి ఒక కారణముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఇనాయా సుల్తనా &#039; ఓ పిల్లా సాంగ్&#039; అనే ప్రైవేట్ సాంగ్ చేస్తోంది. ఇందుకోసమే పల్లెటూరి యువతిలా మారిపోయిందీ అందాల తార. త్వరలోనే ఈ సాంగ్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తానంటూ ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చిందీ బిగ్ బాస్ బ్యూటీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-summer-refreshing-patika-bellam-mint-lemon-juice-recipe-hydrating-drinks-for-hot-weather-1799997.html</loc><lastmod>2026-04-24T15:54:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mint ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్ డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు: నాలుగు పటిక బెల్లం టేబుల్ స్పూన్లు, గుప్పెడు పుదీనా ఆకులు,  రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం , రెండు గ్లాసుల చల్లని నీరు, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. ఇవి అయితే, శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-1.jpg</image:loc><image:caption><![CDATA[ పుదీనా పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవాలి: ముందుగా పుదీనా ఆకులను తీసుకుని వాటిని కడిగి ఒకటికి రెండు సార్లు నీటితో బాగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని వాటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.  పుదీనా ఆకులు మాత్రం తాజాగా ఉండేలా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వీటిని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి : ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో పక్కన పెట్టుకున్న పటిక బెల్లం వేసి నీరు పోయాలి. ఆ తర్వాత దానిలో పుదీనా పేస్ట్ కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.  ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో పంచదార కూడా వేయాలి : ఇంకా ఈ డ్రింక్‌కు తీపి పులుపు టేస్ట్ కావాలంటే కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి. ఆ తరవాత కూలింగ్ వాటర్  తీసుకుని దానిలో వేసుకోవాలి. ఇక చివర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి గ్లాస్‌లో పోసుకుని తాగడమే.. అలాగే, నాలుగు పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండ రోజు రోజుకి పెరిగిపోతోంది ఈ సమయంలో సరైన డ్రింక్స్ తీసుకోకపోతే శరీరంలో వేడి ఎక్కువవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని తాగండి. దీనిని తాగితే వేడి మొత్తం కొట్టేస్తుంది.  (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-transit-in-cancer-zodiac-signs-set-for-lifetime-wealth-1799982.html</loc><lastmod>2026-04-24T15:12:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jupiter transit in Cancer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. ఆయనను దేవతల గురువుగా భావిస్తారు. గురుడు ధనుస్సు, మీన రాశుల అధిపతి. సాధారణంగా ఒక రాశిలో సుమారు ఏడాది పాటు సంచరిస్తూ, ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాడు. ప్రస్తుతం గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అయితే జూన్ 2న ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఇది మనస్సు, భావోద్వేగాలకు సంబంధించిన గ్రహంగా భావించబడుతుంది. గురుడు ఈ రాశిలో అక్టోబర్ 31 వరకు ఉండి, ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినా, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి: గురు 11వ ఇంటిలో సంచరించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు, ముఖ్యంగా విలాసాలకు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి: గురు లగ్నంలో సంచరించడం వల్ల జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: గురు మీ రెండవ ఇంటిలో సంచరించడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మాట తీరు మెరుగుపడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. పనిమీద ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఇవి ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి: గురు 7వ ఇంటిలో సంచరించడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఈ గురు గోచారం మొత్తం మీద అనేక రాశుల వారికి అభివృద్ధి, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకురానుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/voting-boosts-life-expectancy-surprising-health-benefits-and-longevity-revealed-1799981.html</loc><lastmod>2026-04-24T15:04:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vote 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటింగ్, ఆయుర్దాయం మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉందని ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. పరిశోధనల ప్రకారం ఓటు వేయని వారి కంటే ఓటు వేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఓటు వేసేవారు మరణించే సమయం చాలా వరకు తగ్గుతుందని ఈ సర్వేలో వెళ్లడి అయ్యింది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయడం వలన ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉన్నదంట. స్కూల్ ఆఫ్ సోషల్ పాలసీ, అండ్ ప్రాక్టీస్‌కు చెందిన ఫెమిడా హ్యాండీ, సారా కొన్రాత్‌ల సహాకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఓటు ప్రయోజనాలు వెళ్లడి అయ్యాయి. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రయోజనమే కాకుండా, ఇది ఒక వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నదంట. ఓటు వేయడం వలన ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, తన జీవన ప్రమాణ రేటు కూడా పెరుగుతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటు హక్కును వినియోగించుకునేవారు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుందంట.  జర్నల్ ఆఫ్ జెరోంటాలజీ సైకలాజికల్ స్టడీస్‌లో ప్రచురించిన అధ్యయనంలో 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసి వృద్ధులను, ఓటు వేయని వృద్ధులను పరిశీలించి వారిని సర్వే చేయగా, వారిలో ఓటు వేయని వారితో పోలిస్తే ఓటు వేసిన వారిలో మరణ ప్రమాదం  చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్నికల్లో ఓటు వేసిన, ఓటు వేయని వారిని దాదాపు ఐదు, నుంచి పది , పదిహేను సంవత్సరాల పాటు పరిశీలించగా, వారిలో ఓటు వేసిన వారిలో దీర్ఘకాలంలో మరనించే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధనలో తేలిందని వారు తెలియజేశారు.  ముఖ్యంగా దూరంగా ఉండి ఓటు వేసినప్పటికీ, అభ్యర్థి ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఈ ప్రయోజనాలు మాత్రం సమానంగా ఉన్నాయంట. ఓటు ఎవరికి వేశారు? ఎలా వేశారు? ఇవన్నింటి కంటే ఒక వ్యక్తి ఓటు వేయడమే అతని ఆరోగ్యానికి చాలా మంచిదని వారు తెలియజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఓటు వేయడం అనేది ఆరోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కాదండోయ్, అనారోగ్యంతో ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చిందని పరిశోధకులు పేర్కొనడం జరిగింది. అనారోగ్యంతో బాధపడే వారు ఓటు వేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు అందుకున్నారంట. ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవడం, ప్రజలలో కలిసి ఉండటం, తాము ఒక సముహానికి చెందిన వారమనే భావన ఇవన్నీ కూడా వారి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపాయంట. ఇవి మానసిక ప్రశాంతతను కలిగించి, అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించాయని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఓటు వేసిన వారిలో హృదయ సంబంధ వ్యాధులు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగు పడటం జరిగిందని వారు తెలియజేశారు. అలాగే ఓటు వేసే  క్షణంలో వారు ఆనందంగా ఉండటం వలన అది వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీంతో వారి ఆయువు రేటు అనేది పెరుగుతుందని వారు పరిశోధనల ద్వారా తెలియజేశారు. నోట్ : పై సమాచారం కేవలం నిపుణుల సమాచారం మేరకు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరిచలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/top-5-essential-government-apps-every-indian-should-have-on-their-mobiles-check-details-1799949.html</loc><lastmod>2026-04-24T15:02:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Essential Government Apps India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం-ఆధార్ : మన దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం ఆధార్. ఎం-ఆధార్ యాప్ ద్వారా మీ మొబైల్‌నే ఒక వర్చువల్ ఐడి కార్డ్‌గా మార్చుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో భౌతిక కార్డు లేకపోయినా దీనిని చూపించవచ్చు. మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఎవరూ తప్పుడు పద్ధతిలో వాడకుండా యాప్ నుండే లాక్,అన్‌లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-2.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిలాకర్: పత్రాలు భద్రం - ప్రయాణం సుఖమయం అనే నినాదానికి డిజిలాకర్ నిదర్శనం. ఇది క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్. ఇందులో మీ టెన్త్ క్లాస్ మెమో నుండి ఇన్సూరెన్స్ కాపీల వరకు అన్నింటినీ భద్రపరుచుకోవచ్చు. ఐటి చట్టం ప్రకారం ఇందులో ఉన్న పత్రాలు ఒరిజినల్ పత్రాలతో సమానం. దీనివల్ల పత్రాలు చిరిగిపోతాయనో, పోతాయనో భయం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india.jpg</image:loc><image:caption><![CDATA[ ఉమాంగ్ : యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను ఒకే చోట అందించే బృహత్తర వేదిక. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. కిసాన్ సువిధ వంటి సేవల ద్వారా సాగు సమాచారాన్ని పొందవచ్చు. స్థానిక భాషలలో లభ్యం కావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో చేరువయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం-పరివాహన్ : రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్ వాహనదారులకు తప్పనిసరి. మీ వాహనం ఆర్‌సి , ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, ఫిట్‌నెస్ వివరాలను తనిఖీ చేయవచ్చు. పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆన్‌లైన్ ద్వారానే చలాన్లు చెల్లించే సౌకర్యం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-4.jpg</image:loc><image:caption><![CDATA[ భీమ్: నగదు రహిత లావాదేవీలలో భారత్ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భీమ్ . కేవలం మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ వివరాలు టైప్ చేయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట కూడా పని చేసేలా దీనిని రూపొందించడం విశేషం. కాగా ఈ యాప్స్ వల్ల కార్యాలయాలకు వెళ్లే పని తగ్గి సమయం ఆదా అవుతుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు అందడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mutton-non-veg-recipes-how-to-make-mutton-tilli-curry-and-nerada-curry-at-home-1799964.html</loc><lastmod>2026-04-24T15:09:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Neradu 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మటన్ నెరడుకూరకు కావాల్సిన పదార్దాలు : అరకిలో మటన్ నెరడు , రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనె ,  నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మటన్ నెరడును ఇలా ఉడికించాలి:   కుక్కర్‌ తీసుకుని మటన్ నెరడు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, ఒక గ్లాస్  నీళ్లు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే బాగా ఉడికించాలి. ఇలా చేస్తే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాత రోజుల్లో బాగా చేసుకుని తినేవాళ్ళు. మీరు కూడా ఈ ఆదివారం తినండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మసాలాలు వేసి ఈ విధంగా ఉడికించాలి:  ఒక పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన  ఉల్లిపాయలు గోల్డ్ రంగులోకి మారే  వరకు వాటిని వేయించాలి. అలాగే, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు టమోటాల , ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాలింతలకు ఈ కూర ఓ వరం: డెలివరీ తర్వాత బాలింతలు ఈ మటన్ నెరడుకూర తింటే వెంటనే పాలు పడతాయి. ఇంకా వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్  చేస్తాయి. ఇంకా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతే, గ్యాస్, ఎసిడిటీ  కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-5.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ,  బాలింతలు ఈ కూరను తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించి తినాలి. ఎందుకంటే, ఇది తిన్న తర్వాత కొందరికి పడదు. కాబట్టి, తినే టప్పుడు జాగ్రత్త. ఇక తినే వాళ్లు వారంలో ఒకసారి తింటే సరిపోతుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-how-the-girl-who-played-nagarjunas-daughter-role-in-the-movie-rajanna-is-doing-now-1799951.html</loc><lastmod>2026-04-24T14:21:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rajanna ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా స్నేహ నటించారు. అలాగే ఈ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి పేరు బేబీ అనీ. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది అనీ అని . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనుకోకుండా ఒక రోజు చిత్రంతో అరంగేట్రం చేసింది అనీ. ఆమె చిరంజీవి నటించిన స్టాలిన్, మహేష్ బాబు అతిది, స్వాగతం, ప్రభాస్ ఏక్ నిరంజన్, రాజన్న వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annie-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సందడి చేస్తుంది అనీ. బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్,లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annie-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనీ ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో  ఆకట్టుకుంటున్న ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-kajol-explains-breaking-her-no-kissing-policy-after-30-years-1799911.html</loc><lastmod>2026-04-24T14:15:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-49.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ అందాల భామ కాజోల్ తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో పెట్టుకున్న ఒక నిబంధనను ఇటీవల బ్రేక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. &#039;ద ట్రయల్&#039;  వెబ్ సిరీస్‌లో భాగంగా ఆమె లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీని పై తాజాగా కాజోల్ స్పందించింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-latest.jpg</image:loc><image:caption><![CDATA[  కాజోల్ 1992లో &#039;బేఖుడి&#039; సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె ఒక రూల్‌ను పాటించారు. అదే నో కిస్సింగ్ పాలసీ. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే, ఓటీటీ డెబ్యూ సిరీస్ &#039;ద ట్రయల్&#039; కోసం ఆమె ఈ రూల్‌ను పక్కన పెట్టారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ లిప్ లాక్ సీన్‌పై కాజోల్ వివరణ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..నేను కేవలం స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఆ సీన్ అవసరమని అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక నటిగా పాత్రకు న్యాయం చేయడమే తన ప్రాధాన్యత అని, అనవసరమైన గ్లామర్ కోసం తాను ఆ పని చేయలేదని స్పష్టం చేశారు. అలాగే షూటింగ్ సమయంలో చిత్ర బృందం తనను చాలా గౌరవంగా చూసుకున్నారని, ఆ సీన్ చిత్రీకరణలో ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఆమె తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కాజోల్ వంటి సీనియర్ నటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటిగా కొత్త ఛాలెంజ్ తీసుకున్నారని కొందరు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రూల్ బ్రేక్ చేయడం ఏంటని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. &#039;ద ట్రయల్&#039; అనేది అమెరికన్ సిరీస్ &#039;ద గుడ్ వైఫ్&#039; కి రీమేక్. ఇందులో కాజోల్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-many-calories-does-pizza-have-pizza-doesnt-make-you-fat-1799909.html</loc><lastmod>2026-04-24T14:10:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pizza 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పిజ్జా ముక్కలోని కేలరీలు, కొవ్వు పరిమాణం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, పిజ్జా రుచి దానిలోని కొవ్వు శాతం టాపింగ్స్, క్రస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-2.jpg</image:loc><image:caption><![CDATA[ చీజ్, టొమాటోతో కూడిన ఒక మీడియం స్లైస్ సాదా మార్గెరిటా పిజ్జా తింటే సుమారు 10 నుండి 12 గ్రాముల కొవ్వు లభిస్తుంది. మీరు వెజ్జీ సుప్రీమ్ పిజ్జా తింటే అందులో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అయితే చీజ్ కారణంగా ఇందులో 9 నుండి 13 గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-3.jpg</image:loc><image:caption><![CDATA[ పెప్పరోనీ, ప్రాసెస్ చేసిన మాంసాలతో కూడిన పిజ్జాలలో కొవ్వు అత్యధికంగా ఉంటుంది. ఒక ముక్కలో 15 నుండి 22 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో &#039;చీజ్ బర్స్ట్&#039; లేదా &#039;చీజ్ స్టఫ్డ్ క్రస్ట్&#039; పిజ్జాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పరిశోధన ప్రకారం ఇటువంటి పిజ్జాలోని ఒక్క ముక్కలో సుమారు 25 నుండి 30 గ్రాముల కొవ్వు ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజువారీగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-5.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిజ్జా తినేటప్పుడు &#039;థిన్ క్రస్ట్&#039; (పల్చని అడుగుభాగం) ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానిపై చీజ్ పరిమాణాన్ని తగ్గించి, కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల రుచి చెక్కుచెదరకుండా ఉండటంతో పాటు శరీరంలోకి చేరే అదనపు కొవ్వును నివారించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-pick-coconuts-having-more-water-summer-hydration-guide-and-smart-buying-tips-1799890.html</loc><lastmod>2026-04-24T13:59:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Choose Fresh Coconut ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-6.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు ఎక్కువ నీరు ఉన్న కొబ్బరికాయ కావాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్కవ పెద్దగా, మరీ చిన్నగా ఉన్న కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే మీరు ఎంచుకునే కొబ్బరికాయ గుడ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గుండ్రని కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది. పొడవుగా లేదా అండాకారంలో కనిపించే కొబ్బరికాయలలో తరచుగా నీరు తక్కువగా ఉండొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-3.jpg</image:loc><image:caption><![CDATA[ శబ్దం ద్వారా నిజాన్ని గుర్తించండి: కేవలం కాయ సైజును బట్టి కాకుండా కొబ్బరికాయను మీ చెవికి దగ్గరగా తీసుకువచ్చి, మెల్లగా ఊపండి. మీకు పెద్దగా నీళ్లు కదులుతున్న శబ్దం వినిపిస్తే, కొబ్బరికాయలో నీరు తక్కువగా, గాలి ఎక్కువగా ఉందని అర్థం. నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరికాయలలో లోపల ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది, కాబట్టి దానిని ఊపినప్పుడు శబ్దం చాలా తక్కువగా లేదా అస్సలు రాదు. కాబట్టి అలాంటి కాయలనే మీరు ఎంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-1.jpg</image:loc><image:caption><![CDATA[ రంగును గుర్తించండి: రంగుబట్టి కూడా మీరు ఎక్కవ నీరు ఉన్న కాయను గుర్తించుకోవచ్చు. కొబ్బరికాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉన్నాయని అర్థం. చిప్పపై గోధుమ రంగు మచ్చలు ఉంటే, అది పాతదైందని, దానిలోని నీరు ఆవిరై మీగడలా మారిందని అర్థం. అందువల్ల, ఎల్లప్పుడూ పచ్చి కొబ్బరికాయనే ఎంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరికాయ బరువు: బరువును బట్టి కూడా మంచి నీళ్లు ఉన్న కాయను గుర్తించవచ్చు. ఇందుకోసం ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకోండి, దాని పరిమాణంతో పోలిస్తే బరువుగా ఎక్కువగా అనిపిస్తే, అది నీటితో నిండి ఉందని అర్థం. అలాగే, కొబ్బరికాయ పైభాగంలో మూడు గుర్తుల కోసం చూడండి. ఈ గుర్తులు గట్టిగా, నల్లగా ఉంటే, ఆ కొబ్బరికాయ పాతదని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-5.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి ఈ సమ్మర్‌లో కొబ్బరి కాయలను కొనే ముందు ఈ సింపుల్‌ చిట్కాలను తెలుసుకోండి. దీని ద్వారా మీరు అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచి నీళ్లు ఉన్న కొబ్బరి కాయను పొందడం వల్ల శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/these-are-the-top-tourist-places-to-visit-in-telangana-in-may-1799892.html</loc><lastmod>2026-04-24T13:57:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ అనంతగిరి హిల్స్ : వికారాబాద్ అనంతగిరి హిల్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒక్కటి. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన జలపాతాల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక మే నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఇక్కడి వెళితే ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. అంతే కాకుండా, ఇక్కడ పద్మనాభస్వామి దేవాలయం, కోట్ పల్లి, పరిగి దామ గుండం ఇలా చాలా ప్రదేశాలు చుట్టేసి రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ వరంగల్ కోట, రామప్ప : వరంగల్ జిల్లాలో చూడాల్సిన అదమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందువలన సమ్మర్‌లో పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకునే వారు ఇక్కడికి వెళితే వారికి ఎన్నో విషయాలను తెలియజేయడమే కాకుండా ఆనందంగా ఎంజాయ్ కూడా చేయవచ్చును. వరంగల్ జిల్లాలో వరంగల్ కోటీ, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం, అంతే కాకుండా భద్రకాళి అమ్మవారి టెంపు, దీనికి దగ్గరిలో రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం ఇలా చాలా ప్రదేశాలు చూడొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలగందుల కోట, వేములవాడ దేవస్థానం : చాలా మందికి రాజుల కాలం నాటి కోటలు చూడటం ఇష్టం ఉంటుంది. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి ఎలగందుల కోట చాలా బెస్ట్. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. మానేరు నదీతీరంలో అడవి మధ్యలో ఉండే అతి సుందరమైన కోట ఇది. ఈ కోట నుంచి హైదరాబాద్‌కు సొరంగ మార్గం కూడా ఉందని అక్కడి వారు చెబుతుంటారు. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ చార్మినార్ : హైదరాబాద్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ చార్మినార్ చూడకుండా మాత్రం వెళ్లలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ చార్మినార్ మాత్రమే కాకుండా, మక్కా మసీద్, లాల్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇవన్నీ కూడా చూసేయ్యచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ యాదగిరి గుట్ట : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరిగుట్ట కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఆలయం. ఇది తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందినది. అలాగే దీనికి దగ్గరలో భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం ఇలా ఇవన్నీ కూడా చుట్టేసి రావచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/astrology-alert-rahu-ketu-impact-on-4-zodiac-signs-from-dec-5th-1799870.html</loc><lastmod>2026-04-24T13:23:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kalasarpa Dosham ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతు గ్రహాలను నీచ గ్రహాలు, నీడ గ్రహాలు, చెడు గ్రహాలు అని పిలుస్తారు. ఇవి ఉండే స్థానం బట్టి, వాటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాయి. దీని వలన నాలుగు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారు రాహు, కేతువుల వలన అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పుల బాధలు అధికం అవ్వడం,  ఖర్చులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన మేష రాశి వారు డిసెంబర్ 5 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి :  వృషభ రాశి వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంది.  అంతే కాకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా సమస్యలు ఎదురు అవుతాయి. అందువలన ఆచీ తూచీ అడుగు వేయాలి. లేకపోతే చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి :  మీన రాశి వారికి రాహు, కేతువు గ్రహాల ప్రభావం ఇంటిలో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. అప్పుల బాధలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందువలన ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కుంటారు. వీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కొన్ని సార్లు వీరి మాటలే చాలా సమస్యలను సృష్టిస్తాయి. ఇంటిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించలేరు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/seven-horse-photo-vastu-unlock-prosperity-and-luck-at-home-1799806.html</loc><lastmod>2026-04-24T12:20:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses.jpg</image:loc>
					<image:title><![CDATA[ Seven Horses ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడు గుర్రాల ఫొటో ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇది ఇంటిలో ఉన్న ప్రతికూలతలను తొలిగించి సానుకూలతను పెంచుతుంది. ఇది ఇంటిలో ఉండటం కూడా చాలా శుభప్రదం. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషం ఇలాంటివన్నీ కూడా తొలిగిపోయి, ఇంటిలో ఆనందంకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెబుతుంటారు, వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే వాస్తు ప్రకారం, ఇంటిలో పెట్టుకునే ఏ వస్తువు అయినా సరే సరైన దిశలో పెట్టుకున్నప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. లేకపోతే దాని ప్రభావం అనేక ఇబ్బందులకు కూడా కారణం కావచ్చు. అందువలన అదృష్టాన్ని తీసుకొచ్చే ఏడు గుర్రాల ఫొటో కూడా సరైన దిశలో పెట్టినప్పుడే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రాకారం దీనిని ఏ దిశలో పెట్టడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధ్యాత్మికంగా ఏడు గుర్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది, ఇది అభివృద్ధి, కెరీర్ పురోగతి, అదృష్టానికి ప్రతీకగా చెప్తుంటారు. అయితే ఇది ఇంటిలో పెట్టుకునే సమయంలో సరైన దిశలో పెడితే లక్కు కలిసి వస్తుంది.  అందువలన దీనిని తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదంట. తూర్పు దిశలో పెట్టడం వలన ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కెరీర్ పురోగతికి, అదృష్టపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే తూర్పు దిశలో సూర్యుడి కాంతి కూడా పడుతుంది. దీని వలన అదృష్టం రెట్టింపు అవుతుందంట. ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది. ఏడు తెలుపు రంగు గుర్రాల ఫొటోలను ఉత్తర దిశలో పెట్టడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇది ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. వ్యాపారంలో, ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. అందువలన ఈ ఏడు గుర్రాల ఫొటోను ఇంటిలో ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-science-backed-benefits-of-rice-water-for-healthy-glowing-skin-1799771.html</loc><lastmod>2026-04-24T11:36:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 5 Benefits Of Drinking Rice Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ రక్షణ:  బియ్యం నీటిలో సహజ పిండి పదార్థాలు, బియ్యం నుండి లభించే సెరామైడ్‌లు ఉంటాయి. ఇవి చర్మ రక్షణ పొరను బలపరచడంలో సహాయపడతాయి, ఇవి చర్మంపై తేమను పెంచడానికి హెల్ప్‌ చేస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. బియ్యం నీటిలో ఉండే సహజ పిండి పదార్థాలు మరియు సెరామైడ్లు చర్మం తేమను కోల్పోకుండా కాపాడతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాలుష్యం నుండి రక్షిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృద్ధాప్య ఛాయలను తగ్గించడం: బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫెరూలిక్ యాసిడ్, గామా-ఒరిజనాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. NIH-ఇండెక్స్డ్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఇందులో ఉండే ఫెరులిక్ యాసిడ్ మరియు గామా-ఒరిజానోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకాశవంతమైన చర్మం: సమ్మర్ ఎక్కువగా బయట తిరగడం వల్ల ముఖం త్వరగా నల్లబడుతుంది. బియ్యం నీటిలో ఉండే సమ్మేళనాలు పిగ్మెంటేషన్ మార్గాలను సున్నితంగా ప్రభావితం చేసి, మరింత సమమైన ఛాయను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. NIH ద్వారా ప్రచురించబడిన ఒక ఓపెన్-లేబుల్ క్లినికల్ అధ్యయనంలో చర్మంపై నల్లని మచ్చలను తగ్గించి, సహజమైన కాంతిని అందించడంలో బియ్యం నీరు సహాయపడుతుంది. ఇది చర్మ రంగును సమానంగా ఉంచుతుందని తేలింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ మంట, ఎరుపుదనాన్ని తగ్గించడం: మొటిమలు లేదా చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గించే &#039;అలంటోయిన్&#039; అనే సమ్మేళనం బియ్యం నీటిలో ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా చేసి చర్మాన్ని శాంతపరుస్తుంది. చర్మం బిగుతుగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సురక్షితం కాకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, బియ్యం ఎక్కువగా తినే వారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా నిల్వ చేయని పులియబెట్టిన నీటిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది, కాబట్టి తాగే విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టి మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/resolve-debt-and-financial-issues-powerful-saturday-vastu-tips-for-money-flow-and-prosperity-1799759.html</loc><lastmod>2026-04-24T11:00:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shanivaram Pariharalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఏ పని ప్రారంభించినా తప్పకుండా వాస్తు అనేది చూసుకుంటారు. ఇక ఎవరు అయితే సరిగ్గా వాస్తు నియమాలు పాటిస్తారో, వారు చాలా ఆనందంగా, ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారని చెబుతుంటారు. ఇక కొంత మంది తెలిసి, తెలియక చేసిన తప్పుల వలన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. అయితే అప్పుల బాధలతో సతమతం అయ్యేవారు  శని వారు రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలంట. దీని వలన శని దేవుడి అనుగ్రహం కలిగి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందంట. అది ఏదో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu2.jpg</image:loc><image:caption><![CDATA[ శని వారం శని దేవుడితో ముడి పడి ఉన్న రోజు. ఈరోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వలన అనేక సమస్యల నుంచి బయటపడతారు అంటారు. అలాగే ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన శని దేవుడి అనుగ్రహం కలిగి,  ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట.  అవి ఏవో చూద్దాం. తప్పకుండా ప్రతి శని వారం ఇంటిని మొత్తం శుభ్రపరుచుకోవాలి. ఈరోజు ఇంటిలో ఉన్న చెత్తను, పనికి రాని వస్తువులను తీసి బయట వేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలిగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పుల బాధలు తొలిగిపోయి, ఆనందకరమైన జీవితం గడపాలి అంటే, ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక, సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అయితే ఈ ఆవ నూనె దీపాన్ని ఇంటి పూజ మందిరం లేదా రావి చెట్టు కింద అయినా వెలిగించ వచ్చును. ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలిగి పోవడమే కాకుండా, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజు నల్ల కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. దీని వలన మీకు కలిసి వస్తుంది. రొట్టెలు చేసి వాటికి కొంచెం ఆవ నూనె రాసి పెట్టడం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా నిత్యం అప్పుల సమస్యలతో బాధపడే వారు, అసలు ఎంతకూ అప్పులు తీరక ఇబ్బందులు పడే వారు ప్రతి శని వారం ఇనుప వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజు ఇనుము వస్తువులు దానం చేయడం వలన చాలా మంచి జరగడమే కాకుండా శని దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇనుప వస్తువులు దానం చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. క్రమంగా అప్పుల బాధలు తగ్గుతాయి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇది అస్సలే మంచిది కాదు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tamil-nadu-elections-2026-kollywood-actress-akshaya-hariharan-says-someone-else-voted-in-her-name-1799738.html</loc><lastmod>2026-04-24T10:23:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-48.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tamilnadu-elections.jpg</image:loc><image:caption><![CDATA[ నిన్న తమిళ్ నాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని తెలుస్తుంది. ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tamilnadu-elections-pics.jpg</image:loc><image:caption><![CDATA[ పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్ని కల్లో దళపతి విజయ్ పోటీ చేస్తుండటంతో ఆసక్తి రెట్టింపు అయ్యింది. విజయ్ ప్రచారం లోనూ అదరగొట్టారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-47.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఓటు వేయడానికి వెళ్లిన ఓ హీరోయిన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఓటును వేరొక వ్యక్తి వేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. దాంతో అవాక్ అయ్యింది ఆ హీరోయిన్. తన ఓటును ఎవరో వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తన ఓటును కాజేసిన వ్యక్తి శిక్షించాలని కోరింది ఆ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/akshaya-hariharan.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ నటి అక్షయ హరిహరన్‌.. ఈ అమ్మడు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అక్కడి సిబ్బందితో చెప్పినా కూడా అక్కడి వారు పట్టించుకోలేదట. ఆమెను ఓటు వేయడానికి సిబ్బంది, అధికారులు నిరాకరించారట.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/akshaya-hariharan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బందిని కోరాను.. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరుతున్నా.. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది అక్షయ హరిహరన్‌.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-kakinada-madatha-kaja-recipe-make-crispy-layered-sweet-at-home-today-1799711.html</loc><lastmod>2026-04-24T09:19:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kakinada Madatha Kaja ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja1.jpg</image:loc><image:caption><![CDATA[ మడత కాజా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు మైదా, చిటికెడు ఉప్పు, నెయ్యి, వంట సోడా, నిమ్మరసం ఒక టీ స్పూన్, యాలకుల పొడి, చక్కెర, ఫ్రైకి సరిపడ నూనె. తయారీ విధానం : మడత కాజా అచ్చం కాకినాడ స్టైల్‌లో రావాలి అంటే తప్పకుండా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పిండి కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కొలతలు తీసుకున్నప్పుడే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని కోసం మందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా, మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja2.jpg</image:loc><image:caption><![CDATA[ పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా రావాలి అప్పుడు పిండిలో నెయ్యి మంచిగా కలిసినట్లు. దీని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకున్న తర్వాత, దానిపై వన టీ స్పూన్ నూనె వేసి మరోసారి కలిపి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి : దీని కోసం మైదా పిండిని తీసుకున్న కప్పుతో ఒక కప్పుడు చక్కెర తీసుకోవాలి. తర్వాత దీనికి రెండు కప్పుల నీరు యాడ్ చేసి, పాకం తయారు చేసుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంటపై చక్కెర కరిగే వరకు మరగనివ్వాలి. చక్కెర నీరు బాగా మరిగి మరీ తీగ పాకం కాకుండా, మరీ నీటిలా కాకుండా కాస్త బంక టైప్‌లో పాకం వచ్చేలా చూసుకోవాలి.  పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాకంలో రెండు చుక్కల నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వలన పాకం గట్టి పడకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja4.jpg</image:loc><image:caption><![CDATA[ దీని తర్వాత ఇప్పుడు మడత కాజాలు తయారు చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మూడు మద్దలుగా చేసుకోవాలి. వాటిని పెద్ద చపాతీల్లా తాల్చుకోవాలి. తర్వాత ఒక దానిపై మరొకటి వేసి మళ్లీ తాల్చుకోవాలి. కాస్త పలచగా, పెద్దగా తాల్చుకున్న తర్వాత , దానిని మల్చుకుంటూ రావాలి. మలిచే క్రమంలో పిండి, కాస్త నెయ్యి రాసుకోవాలి. దీని వలన కాజాలు మంచి ఆకారంలో వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా మలిచిన తర్వాత వాటిని కాజాలా ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత కాజాలను అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత వేయించు కోవడం వలన మంచిగా క్రిస్పిగా ఉంటాయి. ఇవి వేగి తర్వాత వీటిని నూనెలో నుంచి తీసి, మనం ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత తింటే టేస్టీ టేస్టీ కాకినాడ స్టైల్ మడత కాజా రెడీ. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rose-personality-test-discover-your-stress-coping-style-and-inner-self-1799690.html</loc><lastmod>2026-04-24T08:34:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-2-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Personality Test 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య పర్సనాలిటీ టెస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులో ఉన్నవాటిని తమతో పోల్చుకొని వారి వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షను తెలియజేసే ఫొటో వైరల్ అవుతుంది. అందులో అందమైన మూడు గులాబీలు ఉన్నాయి. అయితే ఇవి మీ వ్యక్తిత్వాన్నే కాకుండా, మీరు ఎదుర్కునే ఒత్తిడిని కూడా రివీల్ చేస్తాయంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం తమ కెరీర్, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే, మరికొంత మంది మాత్రం వ్యక్తిత్వ పరీక్ష ప్రకారం తమ వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. అయితే వ్యక్తిత్వ పరీక్ష మీ గుణ గణాలే కాకుండా మీరు ఎదుర్కునే ఒత్తిడి గురించి కూడా తెలియజేస్తుంది.  కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పై ఫోటోలో కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, తేల గులాబీ, తెల్ల గులాబీల గుత్తి మూడు ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే మీరు ఎంచుకునే గులాబీనే మీలో ఉన్న ఒత్తిడిని తెలియజేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, మీరు గనుక కీ చైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీని ఎంచుకునే వ్యక్తులు ఒత్తిడి సమయంలో దాని నుంచి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడంలో చాలా ముందు చూపు ఉండే వ్యక్తులు. ఇలాంటి వారు చాలా సులభంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కంటే వాటిని ఎదుర్కునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటారు. కానీ దాని నుంచి చాలా త్వరగా బయటపడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ లేత గులాబీ రంగు పువ్వును ఎంచుకునే వ్యక్తులు, తమ జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఓదార్పు, భరోసాను కోరుకుంటారు. అంతే కాకుండా అధిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇతరులతో మాట్లాడటం, ప్రశాంతంగా పాటలు వినడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వీరు చాలా సార్లు అధిక ఒత్తిడి ఎదుర్కునే సమయంలో వివాదాలకంటే, శాంతి వాతావరణం కోరుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుపు రంగు గులాబీల గుత్తిని ఎంచుకునే వ్యక్తులు చాలా చురుకు స్వభావం కలవారు. వీరు ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరి జీవన శైలి, వీరి వ్యక్తిత్వం, వీరిలో ఉండే కలిసిపోయే తత్వం వీరిని త్వరగా ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి. ఇలా ఒక్కో గులాబీ మీరు ఒత్తిడిని ఎదుర్కునే విధానం, మీ భావోద్వేగ శైలిని తెలియజేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-prediction-2026-will-gold-hit-2-lakh-per-10-grams-amid-global-uncertainty-1799638.html</loc><lastmod>2026-04-24T08:28:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-25.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-20.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 2026లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందని బాబా వంగా తన జోస్యం చెప్పారు. దీని కారణంగా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా వీటి రేట్లు పెరుగుతాయని అంచనా వేశారు. దీంతో ఆమె చెప్పిన జోస్యం నిజమయ్యే రోజు త్వరలోనే ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-21.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో ఎక్కడైనా యుద్దాలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లను పక్కన పెట్టి గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు మళ్లిస్తారు. దీని వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇవి నేరుగా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-25.jpg</image:loc><image:caption><![CDATA[ 2026కి సంబంధించి బంగారం ధరలపై బాబా వంగా అంచనాలు ఇప్పుడు షాకింగ్‌గా మారాయి. బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయని ఆమె జోస్యం చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ.1.55 లక్షల వద్ద తులం బంగారం ట్రేడవుతోండగా.. ఈ ఏడాది యుద్ద పరిస్థితుల వల్ల రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-20.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకోవచ్చని బాగా వంగా అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ద మేఘాల క్రమంలో ఆమె జోస్యం నిజమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం, వెండిని నిల్వ చేసుకుంటున్నాయి. ఇక వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో డిమాండ్ కారణంగా ధరలు పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-21.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత రెండేళ్ల నుంచి బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ధరలు తగ్గుతాయని కొంతమంది చెబుతుండగా.. రికార్డు స్థాయిలో పెరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాగా వంగా బంగారం, వెండి ధరలపై చెప్పిన అంచనాలు సంచలనంగా మారాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/aadhaar-security-tips-how-to-lock-biometrics-use-masked-aadhaar-and-prevent-misuse-1799628.html</loc><lastmod>2026-04-24T07:09:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhaar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధార్ అనేది అత్యంత ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో ఇది దుర్వినియోగం కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇటీవల ఈ కార్డు ద్వారా జరిగే అక్రమాలు పెరిగిపోతున్నాయి. అక్రమార్కులు వేలిముద్రలు సేకరించి క్లోనింగ్ ప్రక్రియ ద్వారా నేరాలకు పాల్పడుతున్నారు. ఇక మీ పర్సనల్ డీటైల్స్ లీక్ అయితే మీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసే అవకాశం కూడా ఉంటుంది. దీంతో ఆధార్‌ను భద్రంగా ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-5.jpg</image:loc><image:caption><![CDATA[ యూఐడీఏఐ హెల్ప్ లైన్ నెంబర్, మెయిల్ ద్వారా మీరు ఫిర్యాదు చేయవచ్చు. దీంతో యూఐడీఏఐ అధికారులు స్పందించి మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా చర్యలు చేపడతారు. ఈ మూడు విధానాల ద్వారా మీ ఆధార్‌ను వేరువారు ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇది మీ ఆధార్ ఎప్పుడూ సేఫ్‌గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక హోటల్స్, ఇతర ప్రదేశాల్లో ఆధార్ కార్డు అవసరం ఉన్నచోట మస్క్డ్ ఆధార్ ఉపయోగించండి. మస్క్డ్ ఆధార్‌లో మొదటి 8 నెంబర్లు మాత్రమే కనిపిస్తాయి. దీని వల్ల మీ ఆధార్ దుర్వినియోగం కాస్త తగ్గుతుంది. ఎక్కడైనా వెరిఫికేషన్ కోసం ఆధార్ అడిగినప్పుడు మస్క్డ్ ఆధార్ అందించండి. దీని వల్ల మీ ఆధార్ వివరాలు భద్రంగా ఉంటాయని చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఆధార్ యాప్ లేదా యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి ఎప్పటికప్పుడు మీ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ తెలుసుకోండి. గత ఆరు నెలల హిస్టరీని మీరు చూసుకోవచ్చు. దీంతో మీ ఆధార్ ఎక్కడెక్కడ ఉపయోగించారు..? ఎందుకు ఉపయోగించారు..? అనే వివరాలు దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఎవరైనా మీకు తెలియకుండా ఆధార్ ఉపయోగించే గుర్తు పట్టవచ్చు. మీకు తెలియకుండా మీ ఆధార్ ఎక్కడైనా ఉపయోగించినట్లు గుర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aadhaar-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ఆధార్ దుర్వినియోగం కాకుండా ఉండాలంటే మీరు బయెమెట్రిక్స్‌ను లాక్ చేసుకోవాలి. యూఐడీఏఐ వెబ్‌సైట్ ద్వారా యాప్ ఉపయోగించి మీరు సులువుగా ఆధార్ బయోమెట్రిక్స్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. మీకు అవసరం లేనప్పుడు లాక్ చేసుకోవాలి. అసవరం ఉన్నప్పుడు అన్ లాక్ చేసుకోవాల్సి ఉంటుంది. లాక్ చేయడం వల్ల మీ బయోమెట్రిక్స్ అక్రమార్కులు ఉపయోగించలేరు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/silver-prices-surge-experts-predict-higher-returns-than-gold-in-6-to-12-months-1799609.html</loc><lastmod>2026-04-23T22:49:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.2.70 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.75 లక్షలుగా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు తగ్గింది. ఇక హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,550 వద్ద కొనసాగుతోంది. నిన్న ఈ రేటు రూ.1,54,750 వద్ద ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెండిలో హెచ్చుతగ్గులు ఎక్కువగా జరుగుతున్నాయి. దీని వల్ల షార్ప్ మూమెంట్స్ చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. యుద్ద భయాల తగ్గడం వల్ల బంగారం ధరలు తగ్గవచ్చు. కానీ వెండికి ఇండస్ట్రీయల్ అవసరాల్లో ఉపయోగిస్తున్నందున ఎప్పటికీ డిమాండ్ కొనసాగుతూ ఉంటుంది. ఇదే వెండికి రక్షణ కవచంలా పనిచేస్తుంది. దీంతో బంగారం కంటే జోరుగా వెండికి క్రేజ్ ఉంటుందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సోలార్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఈవీ వెహికల్స్ తయారీలో వెండికి బాగా డిమాండ్ పెరుగుతోంది. ఇక సెంట్రల్ బ్యాంకులు కూడా వెండిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. ఈ కారణంతో బంగారం కంటే వెండికి రానున్న రోజుల్లో డిమాండ్ పెరగడం వల్ల రిటర్న్స్ కూడా వచ్చే అవకాశముంది. దీంతో సిల్వర్‌లో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచి ఆప్షన్‌గా చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాబోయే 6 నుంచి 12 నెలల్లో వెండిలో పెట్టుబడి పెట్టినవారికి రిటర్న్స్ ఎక్కువ వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెండిలో పెట్టుబడి పెట్టినవారికి లాభాలను తెచ్చిపెట్టే అవకాశముందని అంటున్నారు. వెండి సురక్షితమైన పెట్టుబడిగా మారవచ్చని, పెట్టుబడులు మాత్రమే కాకుండా పారిశ్రామికంగా కూడా దీనికి డిమాండ్ ఉండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.  దీంతో వెండిలో పెట్టుబడి పెడితే కాసుల వర్షం కురుస్తుందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం బంగారం ధరలు స్ధిరంగా కొనసాగుతోండగా.. సిల్వర్ ధరలు మాత్రం భారీగా పెరుగుతున్నాయి. ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ద భయాలు కాస్త తగ్గడం, ఎలక్ట్రిక్ వెహికల్స్, సోలార్ రంగాల్లో వెండి వినియోగం పెరగడంతో వీటి ధరలు కొండెక్కుతున్నాయి. అయితే రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి మరింతగా పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో వెండికి మరింత క్రేజ్ పెరుగుతుందని అంటున్నారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/credit-card-cashback-tax-rules-explained-do-you-need-to-pay-tax-on-rewards-in-india-1799589.html</loc><lastmod>2026-04-23T22:26:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-cards.jpg</image:loc>
					<image:title><![CDATA[ Credit Cards ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-card-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్‌లో చూపించాల్సిన అవసరం అనేది ఉండదు. అయితే ట్యాక్స్ నోటీసులు అనేవి రాకుండా ఉండాలంటే వెల్లడించడం ఉత్తమ మార్గం అని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. రివార్డులు, క్యాష్ బ్యాక్ భారీగా ఉన్నప్పుడు మాత్రమే పొందుర్చాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే వ్యాపార అవసరాల కోసం ఉపయోగించే పర్సనల్ క్రెడిట్ కార్డులపై భారీ క్యాష్‌బ్యాక్‌లు, రివార్డులు వచ్చినప్పుడు దానిని వ్యాపార ఆదాయంగా పరిగణిస్తారు. దీంతో రివార్డ్ పాయింట్లు, గిఫ్ట్స్ వోచర్లు ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ.50 వేలు దాటితే దీనిని ఆదాయంగా పరిగణిస్తారు. రివార్డ్ పాయింట్లను క్యాష్ రూపంలోకి మార్చుకుంటే అది ఆదాయంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-card-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే క్రెడిట్ కార్డుల ద్వారా వచ్చే డిస్కౌంట్స్‌పై ట్యాక్స్‌లు కట్టాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే.. మీరు ఏదైనా వస్తువును రూ.వెయ్యి పెట్టి కొనుగోలు చేసినప్పుడు క్యాష్‌బ్యాక్ కింద రూ.50 తగ్గిందనుకుందాం. అంటే మీకు సదరు ప్రొడక్ట్ రూ.950కి వచ్చినట్లు లెక్క. ఈ రూ.50ను మీకు వచ్చిన ఆదాయంగా పరిగణించరు. వస్తువు ధర రూ.950కి తగ్గినట్లు భావిస్తారు. దీని వల్ల క్యాష్ బ్యాక్‌పై ట్యాక్సులు ఉండవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-card-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే క్రెడిట్ కార్డులు వాడేవారికి రివార్డులు, క్యాష్ బ్యాక్స్ లాంటివి బ్యాంకింగ్ సంస్థలు ఇస్తూ ఉంటాయి. అయితే ఈ రివార్డులు, క్యాష్ బ్యాక్‌లపై ట్యాక్సులు విధిస్తారా..? ఐటీ రిటర్న్స్‌లో వీటిని పొందుపర్చాలా? ఐటీ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఐటీ ఎక్స్‌పర్ట్స్ దీనిపై ఏం చెబుతున్నారు? అనేది ఈ స్టోరీలో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/credit-card-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. ప్రతీఒక్కరి చేతుల్లో ఏదొక కార్డు తప్పనిసరిగా ఉంటుంది. ఏదైనా బ్యాంక్ అకౌంట్ తీసుకుంటే ఆటోమేటిక్‌గా డెబిట్ కార్డు జారీ చేస్తున్నారు. ఇక ఇటీవల క్రెడిట్ కార్డులను ఉద్యోగులు, వ్యాపారులే కాకుండా సామాన్యులు కూడా వాడుతున్నారు. దీంతో దేశంలో క్రెడిట్ కార్డుల వినియోగం అనేది గతంలో కంటే భారీగా పెరిగింది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-tabu-returns-to-south-cinema-after-6-years-here-details-1799573.html</loc><lastmod>2026-04-23T22:15:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tabu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu-lvoe.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన నటనతో ప్రత్యేక ముద్ర వేసుకున్న హీరోయిన్ ఆమె. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఆమె ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. తెలుగులో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. అంతేకాదు అప్పట్లో ఆమె కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. అయితే గత కొన్నేళ్లుగా ఆమె పూర్తిస్థాయిలో బాలీవుడ్ సినిమాలకే పరిమితమయ్యారు. తాజా సమాచారం ప్రకారం, ఆ హీరోయిన్ సుమారు 6 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ దక్షిణాది చిత్ర పరిశ్రమలోకి అడుగుపెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu-age.jpg</image:loc><image:caption><![CDATA[ కన్నడ పీరియడ్ యాక్షన్ డ్రామా &#039;మ్యాక్స్&#039; (Max) ద్వారా ఆమె మళ్లీ సౌత్ ప్రేక్షకులను పలకరించబోతున్నారు. కిచ్చా సుదీప్ హీరోగా నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో టబు ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ లో ఆమె ఇప్పటికే పాల్గొన్నట్లు తెలుస్తోంది. కేవలం కన్నడలోనే కాకుండా, ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో టబు పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇప్పటికే ఆమె విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబోలో వస్తున్న ప్రాజెక్టులో నటిస్తున్న సంగతి తెలిసిందే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu-looks.jpg</image:loc><image:caption><![CDATA[ టబు తెలుగులో వెంకటేశ్ సరసన &#039;కూలీ నంబర్ 1&#039;, నాగార్జున జోడిగా &#039;నిన్నే పెళ్లాడతా&#039;, &#039;ఆవిడ మా ఆవిడే&#039; వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణతో సైతం నటించింది. ఆమె చివరిగా తెలుగులో అల్లు అర్జున్ నటించిన &#039;అల వైకుంఠపురములో&#039; సినిమాలో ఒక ముఖ్య పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ తర్వాత మళ్లీ ఆమె సౌత్ వైపు చూడలేదు. ఇప్పుడు సుదీప్ సినిమాతో కన్నడలోకి అడుగుపెడుతుండటం ఆమె అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం టబు తన వయసుకి తగ్గట్టుగా విభిన్నమైన, శక్తివంతమైన పాత్రలను ఎంచుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 54 సంవత్సరాలు. చాలా కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవలే హిందీలో &#039;భూల్ భూలయ్యా 2&#039;, &#039;దృశ్యం 2&#039;, &#039;క్రూ&#039; వంటి సినిమాలతో భారీ విజయాలను అందుకున్న ఆమె, ఇప్పుడు సౌత్ లో కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తున్నారు. &#039;మ్యాక్స్&#039; సినిమాతో పాటు మరికొన్ని తమిళ, తెలుగు ప్రాజెక్టుల కోసం కూడా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tabu-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ టబు అసలు పేరు తబస్సుమ్ ఫాతిమా హష్మీ. ఆమె విలక్షణమైన పాత్రలను ఎంచుకోవడం ద్వారా హిందీ,  ప్రాంతీయ చిత్రసీమలో విజయం సాధించారు. &#039;హమ్ నౌజవాన్&#039; చిత్రంలో ఒక చిన్న పాత్రతో మొదలుపెట్టి, ఆమె తెలుగు చిత్రం &#039;కూలీ నెం. 1&#039;లో ప్రధాన పాత్ర పోషించారు. ఆమె మాచీస్, చాందినీ బార్, హైదర్, అంధాధున్, దృశ్యం 2 వంటి అనేక చిత్రాలలో ప్రశంసలు పొందిన పాత్రలను పోషించారు. ఆమె రెండు జాతీయ అవార్డులు, పలు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను గెలుచుకున్నారు. 2011లో పద్మశ్రీ పురస్కారం కూడా లభించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chanakyas-golden-rules-the-ultimate-formula-for-student-success-1799538.html</loc><lastmod>2026-04-23T21:50:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-18.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-19.jpg</image:loc><image:caption><![CDATA[ జిజ్ఞాస స్వభావం: విద్యార్థుల్లో ప్రశ్నలు అడిగే స్వభావం ఉండాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలగాలి. ఈ మూడు గుణాలు ఉన్న విద్యార్థి తప్పకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చాణక్యుడు ఉపదేశించారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్యుడు ప్రకారం, మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన సంపద జ్ఞానమే. విద్యార్థి జీవితంలో ఎంత కష్టపడి, శ్రద్ధతో చదువుకుంటే అంత ఎక్కువ జ్ఞానం పొందగలడు. దాంతో అతని భవిష్యత్తు కూడా సుఖసమృద్ధిగా మారుతుంది. అందుకే విద్యార్థులు సోమరితనాన్ని దూరం పెట్టి, నిరంతరం శ్రమించాలి అని ఆయన సూచించారు.
విద్యార్థులు విజయం సాధించాలంటే కొన్ని ముఖ్యమైన గుణాలు తప్పనిసరిగా అలవరచుకోవాలని చాణక్యుడు చెప్పాడు. అవి ఇలా ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti3-2.jpg</image:loc><image:caption><![CDATA[ జ్ఞానాన్ని పొందాలనే తపన: విద్యార్థి ప్రధాన లక్ష్యం జ్ఞానం సంపాదించడమే కావాలి. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి, తెలుసుకోవాలనే కోరిక ఉండాలి. ఈ తపన ఉన్న విద్యార్థి తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏకాగ్రత: చదువుపై పూర్తిగా దృష్టి కేంద్రీకరించడం విద్యార్థికి అత్యంత అవసరం. చదువుతున్న సమయంలో ఇతర విషయాల వల్ల దృష్టి భంగం కాకుండా చూసుకోవాలి. ఏకాగ్రత ఉన్న విద్యార్థి తన లక్ష్యాన్ని సులభంగా చేరుకుంటాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti5-2.jpg</image:loc><image:caption><![CDATA[ జిజ్ఞాస స్వభావం: విద్యార్థుల్లో ప్రశ్నలు అడిగే స్వభావం ఉండాలి. సందేహాలను నివృత్తి చేసుకోవడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. అలాగే ఉపాధ్యాయులు కూడా వారి ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలగాలి. ఈ మూడు గుణాలు ఉన్న విద్యార్థి తప్పకుండా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటాడని చాణక్యుడు ఉపదేశించారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/makeup-man-chandra-reveals-nagarjuna-fitness-and-hair-care-secrets-1799536.html</loc><lastmod>2026-04-23T21:49:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nagarjuna ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna-stunning.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ పరిశ్రమలో బతికితే అక్కినేని నాగార్జునలాగా బతకాలి అని చాలామంది హీరోలు అంటుంటారు. 66 ఏళ్ల వయసులో పాతికేళ్ల కుర్రాడిలా కనిపిస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు నాగ్. అంతేకాదు.. ఆయన లాంగ్ హెయిర్ స్టైల్ కు ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యపోతున్నారు. ఆయన సంపదను పక్కన పెడితే, నాగార్జున జీవనశైలి, శరీరం నిర్వహణ, ఆహారపు అలవాట్లు ఎంతోమందికి ఆదర్శం. ఈ ఆరోగ్య రహస్యాలను ఆయన వ్యక్తిగత మేకప్ మ్యాన్ చంద్ర ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna-age.jpg</image:loc><image:caption><![CDATA[ నాగార్జున వారంలో ఐదు రోజులు మితంగా సాధారణ ఆహారాన్ని తీసుకుంటారు. అల్పాహారంలో ఒక ఇడ్లీ, వడ లేదా గారె వంటివి మాత్రమే తింటారు. ఆయన ఆకలేసినప్పుడు మాత్రమే తినడానికి ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్న భోజనంలో తప్పనిసరిగా బెండకాయ, హాట్ చిప్స్ ఉంటాయి. అన్నం దంపుడు బియ్యంతో వండినది అయి ఉండాలి, అది కూడా మనం తినలేనంత మెత్తగా, ముద్దలాగా ఉండాలని ఆయన ఇష్టపడతారు. రసం, ఒక అరటిపండు కూడా భోజనంలో భాగం. శనివారం రాత్రి నాగార్జునకి పాంప్లెట్ చేపలు చాలా ఇష్టం, ఒకటి లేదా రెండు చేపలు తింటారు. ఈ చేపలను వెల్లుల్లి, అల్లం, మిరియాలు, ఆలివ్ ఆయిల్‌తో ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆదివారం రెండు మూడు ముక్కల మటన్ లేదా చికెన్ తీసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna-latest.jpg</image:loc><image:caption><![CDATA[ నాగార్జున ప్రతిరోజూ క్రమం తప్పకుండా జిమ్ చేస్తారు. ఉదయం షూటింగ్‌కు రాగానే ఒక పెద్ద రాగి గ్లాసు నిండా ప్రత్యేక జ్యూస్‌ను ఖాళీ కడుపుతో తాగుతారు. ఈ జ్యూస్‌లో నిమ్మకాయ, ఉసిరికాయ, క్యారెట్, బీట్‌రూట్, పటికబెల్లం లేదా తేనె కలిపి ఇస్తారు. ఇదే ఆయన జుట్టు రాలకపోవడానికి ప్రధాన రహస్యమని చంద్ర తెలిపారు. అన్నమయ్య సినిమా మినహా, నాగార్జున తన కెరీర్‌లో విగ్గులు ఎక్కువగా ఉపయోగించలేదని చంద్ర పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna-looks.jpg</image:loc><image:caption><![CDATA[ నాగార్జున, చంద్ర మధ్య కేవలం హీరో-మేకప్ మ్యాన్ సంబంధం మాత్రమే కాకుండా, మంచి స్నేహం కూడా ఉంది. షూటింగ్‌లలో ఉన్నప్పుడు చంద్ర ఆయన కోసం దోసెలు, ఇష్టమైన చేపలు వండి పెట్టేవారు. వంటపై ఆసక్తి ఉన్న చంద్రకు నాగార్జున దమ్ బిర్యానీ, తందూరి చికెన్ వంటి వంటల తయారీ గురించి కూడా సలహాలు ఇచ్చేవారని చంద్ర గుర్తు చేసుకున్నారు. నాగార్జున ఉన్నచోట తాను, తాను ఉన్నచోట నాగార్జున ఉండేవారని, ఒక నీడలాగా తమ బంధం ఉండేదని చంద్ర చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nagarjuna-movies.jpg</image:loc><image:caption><![CDATA[ చంద్ర తన కార్యాలయంలో నాగార్జున అరుదైన చిత్రాలను భద్రపరిచారు. వీటిలో రావయ్యి చందమామ సినిమా షూటింగ్ సమయంలో స్విట్జర్లాండ్‌లో తీసిన యంగ్ నాగార్జున ఫోటో, క్రూజ్ షిప్‌లో తీసిన ఫోటోలు ఉన్నాయి. బ్రహ్మానందం చంద్రకు బహుమతిగా ఇచ్చిన శ్రీనివాసుడి పెయింటింగ్‌ను కూడా ఆయన ప్రేమగా దాచుకున్నారు. నాగార్జున ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. ఇటీవలే కుబేర, కూలీ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/natural-ways-to-beat-the-summer-heat-foods-to-cool-your-body-1799511.html</loc><lastmod>2026-04-23T21:36:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Summer Foods (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నీళ్లు: ఇది ప్రకృతి మనకిచ్చిన అత్యుత్తమ ఎలక్ట్రోలైట్ పానీయం. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరాన్ని లోపలి నుంచి హైడ్రేట్ చేస్తాయి. ఎండలో తిరిగి వచ్చినప్పుడు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్లు తాగితే శరీర ఉష్ణోగ్రత తక్షణమే సాధారణ స్థితికి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-2.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలు: వీటిని సూపర్ ఫుడ్ అని కూడా పిలుస్తారు. ఈ గింజలు నీటిని పీల్చుకొని ఉబ్బుతాయి. వీటిని తాగినప్పుడు కడుపులో చల్లగా ఉండడమే కాకుండా, అసిడిటీని, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి. అధిక ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-3.jpg</image:loc><image:caption><![CDATA[ గోండ్ కటిరా: ఇది చాలా మందికి తెలియని బ్రహ్మాస్త్రం లాంటిది. ఒక రకమైన సహజమైన జిగురు, ఇది రాత్రంతా నీటిలో నానబెడితే జెల్లీగా మారుతుంది. దీనికి సొంత రుచి ఉండదు కాబట్టి నిమ్మరసంలో కానీ, పాలలో కానీ కలిపి తీసుకోవచ్చు. ఇది శరీరానికి ఎంత చలువ చేస్తుందంటే, పాతకాలంలో వడదెబ్బ తగలకుండా దీనిని ఉపయోగించేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-4.jpg</image:loc><image:caption><![CDATA[ మజ్జిగ: పిత్త దోషాన్ని తగ్గించడానికి మజ్జిగకు మించిన ఔషధం లేదు. చాలా మంది పెరుగు చలువ అని అనుకుంటారు, కానీ ఆయుర్వేదం ప్రకారం పెరుగు స్వల్పంగా వేడి చేస్తుంది. అదే పెరుగును బాగా చిలికి, వెన్న తీసేసి, నీళ్లు కలిపి మజ్జిగలా చేస్తే అది అమృతంతో సమానం. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో మంట, అసిడిటీ ఉన్నప్పుడు ఒక గ్లాస్ మజ్జిగ తాగితే తక్షణ ఉపశమనం లభిస్తుంది. మరింత ప్రభావవంతంగా ఉండాలంటే, మజ్జిగలో అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, సైంధవలవణం కలుపుకోవచ్చు. మధ్యాహ్న భోజనం తర్వాత ఒక గ్లాస్ మజ్జిగ తాగడం వల్ల శరీరంలోని వేడి క్రమంగా తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-foods-5.jpg</image:loc><image:caption><![CDATA[ పండ్లు, కూరగాయలు: నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలు శరీర వేడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. శరీరంలో వేడి పెరిగినప్పుడు డీహైడ్రేషన్ ఏర్పడుతుంది, అప్పుడు కేవలం నీళ్లు తాగితే సరిపోదు, పోషకాలతో కూడిన పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. పుచ్చకాయ, కీర దోసకాయ, సొరకాయ, బీరకాయ, తాటి ముంజలు, కర్బుజా వంటివి తీసుకోవడం మంచిది. ఈ పండ్లను రాత్రి పూట కంటే పగటిపూట, ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో తీసుకుంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/understanding-liver-disease-and-alcohol-consumption-in-india-1799484.html</loc><lastmod>2026-04-23T21:19:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Liver Disease (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-1.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో కాలేయ వ్యాధుల పెరుగుదల ఆందోళనకరంగా మారింది.  ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 కోట్ల మంది లివర్ వ్యాధులతో బాధపడుతుండగా, భారతదేశంలో ఈ సంఖ్య సుమారు 7 కోట్లు. ప్రతిరోజూ మన దేశంలో 500 మంది కాలేయ సంబంధిత వ్యాధులతో మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఈ వ్యాధులు ప్రధానంగా 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులను ప్రభావితం చేస్తున్నాయని, దీనివల్ల కుటుంబానికి ఆధారమైన వ్యక్తులు ఆరోగ్యం కోల్పోతున్నారని వైద్యులు వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-2.jpg</image:loc><image:caption><![CDATA[ కాలేయ వ్యాధులు వయస్సును బట్టి మారుతూ ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. పుట్టిన పిల్లలలో జన్యుపరమైన వ్యాధులు, వృద్ధులలో (70-80 ఏళ్లు) క్యాన్సర్ ఎక్కువగా కనిపిస్తాయి. అయితే, 40 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్కులలో ఆల్కహాల్, ఫ్యాటీ లివర్ సమస్యలు అధికంగా ఉంటున్నాయి. యువకులలో (10-40 ఏళ్లు) వైరల్ హెపటైటిస్ ఎక్కువగా చూస్తున్నట్లు వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులు చాలావరకు ఆలస్యంగా గుర్తిస్తున్నారు. దీనికి ప్రధాన కారణాలు అవగాహన లేకపోవడం, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన వైద్య సలహాలు పాటించకపోవడం. చిన్నతనం నుంచే పాఠశాల విద్య, విశ్వవిద్యాలయ స్థాయిలో ఆరోగ్యం, వ్యాధుల నివారణ వంటి అంశాలపై కరిక్యులమ్‌లో మార్పులు తీసుకురావడం అవశ్యకమని ఆయన నొక్కి చెప్తున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-4.jpg</image:loc><image:caption><![CDATA[ గత 40-50 ఏళ్లలో ఆల్కహాల్ వినియోగం 10 నుంచి 20 రెట్లు పెరిగిందని, టీనేజర్లు, యూనివర్సిటీ విద్యార్థులలో ఆల్కహాల్ సేవించడం ఒక కూల్ ట్రెండ్‌గా మారుతుందట . ఆల్కహాల్‌ను నియంత్రించే సామర్థ్యం మనకు ఉండాలి, అది మనల్ని నియంత్రించకూడదు అని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. వారానికి ఒకటి లేదా రెండు రోజులు, ఒకటీ రెండు డ్రింక్స్ పరిమిత మోతాదులో తీసుకుంటే కాలేయానికి నష్టం జరగదని ఆయన సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-5.jpg</image:loc><image:caption><![CDATA[ మద్యపాన అలవాటులో రెండు రకాల రోగులుంటారని వైద్యులు వివరిస్తున్నారు. ఒకరు తెలియక ఎక్కువ మోతాదులో తీసుకునేవారు. వీరికి ఆల్కహాల్ వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించినప్పుడు, చాలామంది తగ్గించుకోవడం లేదా మానేయడం చేస్తారు. ఉదాహరణకు, స్కాచ్ అయినా, స్థానికంగా తయారైనది అయినా, మద్యం బాటిళ్లపై 40% ఆల్కహాల్ ఉంటుందని, అది లివర్‌కు హానికరమని తెలియజేయడం ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/liver-disease-6.jpg</image:loc><image:caption><![CDATA[ రెండో రకం రోగులు మద్యానికి బానిసలైన వారు (డిపెండెంట్). వీరికి ఆల్కహాల్ తమ నియంత్రణలో ఉండదు, అది వారిని నియంత్రిస్తుంది. ఈ రకమైన రోగులకు చికిత్స చాలా క్లిష్టంగా ఉంటుంది. వీరికి కుటుంబ సభ్యులను ఎడ్యుకేట్ చేయడంతో పాటు, సోషల్ వర్కర్లు, ఆల్కహాల్ వ్యసనం నుంచి బయటపడిన వారితో మాట్లాడించడం, రిహాబిలిటేషన్ ప్రోగ్రామ్స్ లో చేర్చడం అవసరం. ఆల్కహాలిక్స్ అనామస్ (AA) వంటి సంస్థలు ఇటువంటి వారికి అండగా ఉంటాయని వైద్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఇటువంటి చిన్న చిన్న గ్రూపులు వైద్యులు వివరించారు. నోట్ .. మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం.. ఇది ఇంటర్నెట్ ద్వారా సేకరించిన సమాచారం.. ఏమైనా సందేహాలుంటే వైద్యనిపుణులను సంప్రదించండి.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/daily-mantras-for-inner-peace-and-overcoming-lifes-challenges-1799473.html</loc><lastmod>2026-04-23T20:59:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Daily Mantras ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras.jpg</image:loc><image:caption><![CDATA[ సనాతన ధర్మంలో ఎదురయ్యే అనేక సందేహాలకు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు ఉంటాయని శ్రీ విద్యా పీఠం వ్యవస్థాపకులు, గురు కరుణామయి సుమన్ టీవీ కార్యక్రమంలో తెలియజేశారు. తన 45 సంవత్సరాల శ్రీ విద్యా ఉపాసన అనుభవంతో, ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన ఆయన, నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను, ఆర్థిక ఇబ్బందులను, ఇతర సమస్యలను అధిగమించడానికి పఠించవలసిన ఐదు శక్తివంతమైన మంత్రాలను వివరించారు. ఈ మంత్రాలు కేవలం ఆధ్యాత్మిక ప్రశాంతతను మాత్రమే కాకుండా, భౌతిక జీవితంలోనూ సానుకూల ప్రభావాలను చూపుతాయని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదు ముఖ్య మంత్రాలు ఇవి: 

1.  శ్రీ మాత్రే నమః: 

ఇది అందరూ పఠించగలిగే ఒక సాధారణ మంత్రం. శ్రీ అంటే లక్ష్మి, సరస్వతి ఇద్దరినీ సూచిస్తుంది. వీరిద్దరికీ మాత, అంటే మూలపుటమ్మ అయిన పెద్దమ్మను స్మరించడం ఈ మంత్రం అంతరార్థం. ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా సర్వతోముఖ అభివృద్ధి కలుగుతుందని గురువు వివరించారు. ఇది లక్ష్మి, సరస్వతుల అనుగ్రహాన్ని కలిగించి సమస్త శుభాలను ప్రసాదిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras3-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2.  ఓం నమో భగవతే వాసుదేవాయ / ఓం నమో నారాయణాయ: 

ఈ మంత్రాలు విష్ణు స్మరణకు సంబంధించినవి. సృష్టిలో స్థితికర్త అయిన విష్ణువు, మన సంసారంలో ఎదురయ్యే కష్టాలను ఎలా నెగ్గుకు రావాలో తెలియజేస్తారని వివరించారు. భోగము, మోక్షము రెండింటికీ మార్గం చూపించువాడు విష్ణువు కాబట్టి, ఈ మంత్రాల పఠనం ద్వారా విజ్ఞానం, స్పష్టత లభిస్తాయని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras6.jpg</image:loc><image:caption><![CDATA[ 3.  శరవణభవ: 

ఇది ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన కొన్ని ప్రత్యేక సమస్యలకు పరిష్కారంగా సూచించబడింది. సంతానలేమి, బహిష్టు సమయంలో ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, పెళ్లిళ్లు కాకపోవడం, సంతానం బలహీనంగా ఉండటం వంటి సమస్యలకు ఇది శక్తివంతమైన మంత్రం. ఈ సమస్యలు స్వాధిష్ఠాన చక్రం, ఫెలోపియన్ ట్యూబ్స్ వంటి వాటికి సంబంధించిన దోషాల వల్ల కలుగుతాయని, వీటిని సర్ప దోషం అని వ్యవహరిస్తారని గురువు తెలిపారు. సర్పాన్ని నియంత్రించేది నెమలి కాగా, నెమలిని అధిరోహించిన కుమారస్వామి   షడక్షరి మంత్రం శరవణభవ ఈ దోషాలను తొలగిస్తుంది. ఈ మంత్రాన్ని పఠించేటప్పుడు నాలుక కదలికల వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే ఎంజైమ్‌లు, రసాయనాలు కోపాన్ని, ఈర్ష్యను, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను అదుపులో ఉంచుతాయని వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras5.jpg</image:loc><image:caption><![CDATA[ 4.  ఓం నమః శివాయ: 

ఈ మంత్రం బాగా సమస్యల్లో ఉండి, పరిష్కారం కనుగొనలేకపోయిన వారికి, నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి అద్భుతంగా పనిచేస్తుంది. శివుడు పూర్ణమైన జ్ఞానాన్ని ఇచ్చి మోక్షాన్ని ప్రసాదిస్తాడని, గతానికి వెళ్లి ఏడవడం, భవిష్యత్తును ఊహించి ఫ్రస్ట్రేట్ అవ్వడం వంటివి లేకుండా, వర్తమానంలో శాంతిని కలిగించేవాడు శివుడని గురువు తెలియజేశారు. ఈ మంత్ర పఠనానికి ఎలాంటి దీక్ష అవసరం లేదని, ఎవరైనా పఠించవచ్చని స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/daily-mantras2.jpg</image:loc><image:caption><![CDATA[ 5.  గం గణపతయే నమః: అన్ని పనుల్లో విఘ్నాలు ఎదురవుతున్నప్పుడు గణపతి మంత్రం శరణ్యమని తెలిపారు. విఘ్నాలు బయట ఉండవని, మన మనసులోనే, సందేహాల రూపంలో ఉంటాయని, వాటిని తొలగించువాడు గణపతి అని వివరించారు. గం అనే బీజాక్షరం మూలాధార చక్రం నుంచి ఉత్పత్తి అయి, కోరికలు, కోపాలను నియంత్రించే శక్తిని కలిగి ఉంటుందని, దీని పూర్తి రూపం ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమే వశమానయ స్వాహా అయినప్పటికీ, గం గణపతయే నమః అనే మంత్రానికి ఎలాంటి దీక్ష అవసరం లేదని తెలియజేశారు.

మంత్ర పఠనం గురించి మాట్లాడుతూ, జపమాలలు తప్పనిసరి కాదని, వాటిపై దృష్టి సారించడం కంటే మంత్రంపై దృష్టి నిలుపడం ముఖ్యమని గురువు నొక్కి చెప్పారు. ఎన్నిసార్లు పఠించాలనే సంఖ్యకు బదులు, శ్వాసతో సమానంగా, ఇష్టపడుతూ, ఆనందంగా పఠించాలని సూచించారు. అన్నం తిన్నాక, కారులో వెళ్తూ, ఆఫీసులో కూర్చుని, ప్యాంటు వేసుకుని కూడా ఈ మంత్రాలను పఠించవచ్చని, శుచి, అశుచి, దుస్తులు వంటి నియమాలు అడ్డుకావని, ధైర్యంతో, సంకల్పంతో పఠించినట్లయితే, దైవం తప్పక అనుగ్రహిస్తుందని శ్రీ గురు కరుణామయి   భక్తులకు బోధించారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lucky-birth-dates-wearing-gold-on-these-dates-brings-prosperity-is-yours-one-of-them-1799419.html</loc><lastmod>2026-04-23T19:40:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Benefits Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యం, న్యూమరాలజీ ప్రకారం కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించిన వ్యక్తులకు బంగారం ధరించడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఈ నమ్మకం ప్రకారం, బంగారం కేవలం ఒక విలువైన లోహం మాత్రమే కాకుండా, అది శక్తివంతమైన సానుకూల శక్తిని కలిగి ఉండి వ్యక్తి జీవితంలో అదృష్టాన్ని పెంచగలదని చెబుతారు. కొన్ని తేదీల్లో జన్మించిన వారు బంగారం ధరించినప్పుడు వారి ఆత్మవిశ్వాసం పెరగడం, ఆర్థిక స్థితి మెరుగుపడటం, అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గిపోవడం వంటి మంచి మార్పులు వస్తాయని జ్యోతిష్యులు పేర్కొంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology6.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా సూర్యుడు, గురు గ్రహ ప్రభావం ఉన్న తేదీల్లో జన్మించినవారికి బంగారం మరింత అనుకూలంగా ఉంటుందని విశ్వసిస్తారు. అలాగే న్యూమరాలజీ ప్రకారం కూడా కొన్ని మూల సంఖ్యలు (Life Path Numbers) ఉన్న వ్యక్తులకు బంగారం ధరించడం శక్తిని సమతుల్యం చేసి, వారి నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుందని చెబుతారు. వారి జీవితంలో సానుకూల శక్తి ప్రవహించి, అదృష్టం, విజయ అవకాశాలు పెరుగుతాయని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology3.jpg</image:loc><image:caption><![CDATA[ నెంబర్ 1 గ్రూప్.. 

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు నెంబర్ 1 పరిధిలోకి వస్తారు. వీరికి సూర్యుడి ప్రభావం ఉన్నదని భావిస్తారు.
ఈ తేదీల్లో జన్మించిన వారు బంగారం ధరించినప్పుడు ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, నాయకత్వ లక్షణాలు బలపడతాయని నమ్మకం ఉంది. ఉద్యోగంలో నిర్ణయాలు స్పష్టంగా తీసుకునే సామర్థ్యం పెరుగుతుందని, సమాజంలో గౌరవం పెరుగుతుందని చెబుతారు. అలాగే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు తగ్గుతాయని విశ్వాసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology5.jpg</image:loc><image:caption><![CDATA[ నెంబర్ 3 గ్రూప్.. 

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు నెంబర్ 3కి చెందినవారుగా భావిస్తారు. వీరిపై గురు గ్రహ ప్రభావం ఉంటుందని చెబుతారు. జ్యోతిష్య పరంగా బంగారాన్ని గురు గ్రహానికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు. ఈ వ్యక్తులు బంగారం ధరించడం వల్ల ఆత్మవిశ్వాసం, ఏకాగ్రత పెరుగుతాయని, నిర్ణయాల్లో స్పష్టత వస్తుందని నమ్మకం ఉంది. చదువు, ఉద్యోగం, వ్యాపారాల్లో పురోగతి కలుగుతుందని కూడా చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology2.jpg</image:loc><image:caption><![CDATA[ నెంబర్ 9 గ్రూప్.. 
ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టినవారు నెంబర్ 9లోకి వస్తారు. ఈ సంఖ్యకు అధిపతి కుజుడు (మంగళ గ్రహం)గా భావిస్తారు. కుజుడు, గురు గ్రహాలు స్నేహ సంబంధం కలవని జ్యోతిష్యంలో చెప్పబడుతుంది. అందువల్ల ఈ తేదీల్లో పుట్టినవారు బంగారం ధరించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది అదృష్టాన్ని పెంచి, ప్రతికూల పరిస్థితుల నుంచి రక్షణ కలిగిస్తుందని, జీవితంలో స్థిరత్వం, ధైర్యం పెరుగుతాయని నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-benefits-astrology4.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరించేటప్పుడు కొన్ని సాధారణ సూచనలు.. 

బంగారం సాధారణంగా శరీరం పైభాగంలోనే ధరించడం మంచిదని భావిస్తారు (ఉంగరం, గొలుసు, లాకెట్ వంటివి). కుడిచేతిలో లేదా కుడి వైపు ధరించడం కొంతమందికి శుభఫలితాలను ఇస్తుందని నమ్మకం ఉంది. బంగారం ధరించిన తర్వాత తరచుగా తీయకుండా దీర్ఘకాలం ధరించడం మంచిదని చెబుతారు. కొందరు జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఉంగరపు వేలికి బంగారు ఉంగరం ధరించడం ప్రత్యేకంగా శుభంగా భావిస్తారు. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-which-is-best-for-summer-1799403.html</loc><lastmod>2026-04-23T19:32:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coconut Water Vs Sugarcane Juice Vs Lemon Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water.jpg</image:loc><image:caption><![CDATA[ భానుడి భగభగలకు కేవలం నీరు తాగితే సరిపోదు.. శరీరానికి కావాల్సిన శక్తి, పోషకాలు కూడా అందాలి. ఎండ నుంచి ఉపశమనం కోసం మనం రోడ్డు పక్కన కనిపించే చెరకు రసం, నిమ్మరసం లేదా కొబ్బరి నీళ్లను ఆశ్రయిస్తుంటాం. అయితే ఈ మూడింటి ప్రయోజనాలు వేర్వేరు. మీ శరీర అవసరాన్ని బట్టి ఏ సమయంలో ఏది తాగాలో తెలిస్తే, వడదెబ్బ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ చెరకు రసం: మీరు ఎండలో బాగా ప్రయాణించి లేదా పని చేసి నీరసించిపోయారా? అయితే మీకు చెరకు రసం బెస్ట్ ఛాయిస్. ఇందులో ఉండే సహజ సిద్ధమైన చక్కెరలు, కార్బోహైడ్రేట్లు రక్తంలో త్వరగా కలిసిపోయి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. మధుమేహం ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది. అలాగే బయట తాగేటప్పుడు ఐస్ మరియు పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం: అత్యంత చవకైన, అందరికీ అందుబాటులో ఉండే పానీయం నిమ్మరసం. విటమిన్-సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. శరీరం నుంచి విషతుల్యాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలోనూ ఇది కీలకం. ఎసిడిటీ ఉన్నప్పుడు లేదా గొంతు ఎండిపోయినట్లు అనిపించినప్పుడు నిమ్మరసం తాగితే త్వరగా రీఫ్రెష్ అవుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నీళ్లు: ప్రకృతి అందించిన స్వచ్ఛమైన సెలైన్ బాటిల్ కొబ్బరి నీళ్లు. ఇందులో పొటాషియం, సోడియం వంటి ఖనిజ లవణాలు మెండుగా ఉంటాయి. ఎండ వల్ల శరీరంలో తగ్గిన ఎలక్ట్రోలైట్లను భర్తీ చేయడంలో దీనికి సాటి లేదు. శరీరాన్ని లోపలి నుంచి చల్లబరిచి అలసటను తగ్గిస్తుంది. ఉదయం పూట లేదా వ్యాయామం చేసిన తర్వాత కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coconut-water-vs-sugarcane-juice-vs-lemon-water-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది.. ఎప్పుడు తాగాలి?: ఉదయం, మధ్యాహ్నం బాడీ హైడ్రేటెడ్ గా ఉండటానికి కొబ్బరి నీళ్లు ఉత్తమం. తీవ్రమైన అలసట ఉన్నప్పుడు ఇన్స్టంట్ ఎనర్జీ కోసం చెరకు రసం ఎంచుకోండి. రోగనిరోధక శక్తి పెరగడానికి, ఎసిడిటీ తగ్గడానికి నిమ్మరసం అద్భుతంగా పనిచేస్తుంది. వేసవిలో కేవలం దాహం తీర్చుకోవడమే కాదు, ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం. ఈ సహజ పానీయాలను సరైన సమయంలో తీసుకుంటూ వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్త పడండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/india-heatwave-alert-imd-issues-severe-warning-as-record-breaking-temperatures-hit-45-degrees-1799152.html</loc><lastmod>2026-04-23T19:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave.jpg</image:loc>
					<image:title><![CDATA[ India Heatwave ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave-5.jpg</image:loc><image:caption><![CDATA[ భారత వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 4-5 రోజులు ఏప్రిల్  27-28 వరకు ఉత్తర, మధ్య, తూర్పు భారత్‌లో హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగనున్నాయి.ఢిల్లీ, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, మహారాష్ట్ర (విదర్భ), తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో గరిష్ట ఉష్ణోగ్రతలు 42-45°C వరకు చేరవచ్చు.ఢిల్లీలో ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave-3.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత : ఇక తెలంగాణలో మార్చి నుంచే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య హీట్ వేవ్ రోజులు సాధారణం కంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓవైపు అకాల వర్షాలు, ఉరుములు మెరుపులు పిడుగు పాటు పరిస్థితులతో ప్రజలు ఇబ్బందులుపడుతున్నారని స్పష్టం చేసింది. అటు ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలు మండలాల్లో తీవ్ర హీట్ వేవ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 40-43 డిగ్రీల పైన ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో 95 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 100కి పైగా మండలాల్లో వడగాలులు వీచే సూచనలు ఉన్నాయని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచ స్థాయిలో భారత్ రికార్డు: ప్రపంచంలో అత్యంత వేడి నగరాల జాబితాలో బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నగరాలు టాప్‌లో నిలిచాయని వాతావరణ శాఖ తెలిపింది. బిహార్లోని భాగల్పూర్, ఒడిశాలోని తాల్చేర్ , పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్ లో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. బీహార్‌లోని బెగుసరాయ్, మోతిహారి, ముంగేర్, భోజ్‌పూర్, సివాన్ వంటి నగరాలు. పశ్చిమ బెంగాల్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాలు కూడా ఇదే స్థాయిలో వేడిని ఎదుర్కొంటున్నాయని పేర్కొంది.IMD ప్రకారం, ఏప్రిల్-జూన్ మధ్య దేశంలో సాధారణం కంటే ఎక్కువ హీట్ వేవ్ రోజులు ఉండవచ్చని అంచనా చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండ తీవ్రత నుంచి రక్షణ: ఈ ఎండల తీవ్రత నుంచి జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు, ఆరోగ్య శాఖ అధికారులు ఈ సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లకుండా ఉండాలని. తేలికపాటి రంగు బట్టలు ధరించాలని సూచిస్తున్నారు. తలకు క్యాప్ లేదా తడి గుడ్డ కప్పుకోవడం చెంపలు, మెడ ఎండ తగలకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-heatwave-1.jpg</image:loc><image:caption><![CDATA[ దాహం వేసినా వేయకపోయినా నీరు తాగాలని ఓఆర్‌ఎస్, నిమ్మరసం, మజ్జిగ వంటివి తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్‌ను నివారించవచ్చని సూచిస్తున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణీలు, బయట పని చేసేవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు..తలనొప్పి, మూర్ఛ, వాంతులు, శరీరం వేడెక్కడం వంటి హీట్ స్ట్రోక్  లక్షణాలు ఉంటే  వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచిస్తున్నారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/amavasya-the-hidden-significance-behind-the-new-moon-and-its-connection-with-ancestors-1799314.html</loc><lastmod>2026-04-23T17:43:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Spiritual Significance Of Amavasya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya7.jpg</image:loc><image:caption><![CDATA[ హిందూ పంచాంగంలో ప్రతి నెలలో అమావాస్య తిథి తప్పకుండా వస్తుంది. సాధారణంగా ఈ రోజు గురించి సమాజంలో “అశుభం” అనే భావన ఎక్కువగా కనిపిస్తుంది. అందువల్ల చాలా మంది అమావాస్య రోజున కొత్త పనులు ప్రారంభించడాన్ని లేదా శుభకార్యాలు చేయడాన్ని నివారిస్తారు. కానీ, శాస్త్ర దృష్టిలో చూస్తే అమావాస్యకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంది. ముఖ్యంగా ఇది పితృదేవతల స్మరణకు అంకితమైన పవిత్రమైన తిథిగా పరిగణించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya6.jpg</image:loc><image:caption><![CDATA[ అమావాస్య – పితృకార్యాల కోసం ప్రత్యేకమైన రోజు.. 

పురాణాలు, ధార్మిక విశ్వాసాల ప్రకారం పితృదేవతలను స్మరించడానికి, వారికి తర్పణాలు సమర్పించడానికి అమావాస్య అత్యంత అనుకూలమైన రోజు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే ఈ తిథి ద్వారా మన పూర్వీకులకు కృతజ్ఞతలు తెలిపే అవకాశం లభిస్తుంది. అలాగే భాద్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఆ రోజున చేసే శ్రాద్ధాలు, తర్పణాలు ఎంతో ఫలప్రదమని శాస్త్రాలు పేర్కొంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya5.jpg</image:loc><image:caption><![CDATA[ పితృదేవతల స్థానం, వారి ప్రాధాన్యం.. 

పురాణాలలో చెప్పినట్లుగా పితృదేవతలు మన జీవితానికి ఆధారమైన శక్తి, చైతన్యాన్ని ప్రసాదించే దివ్యస్వరూపాలు. వారి అనుగ్రహం ఉంటే కుటుంబంలో శాంతి, సుఖసంతోషాలు నిలుస్తాయని విశ్వాసం ఉంది. అందుకే వారికి కృతజ్ఞతగా శ్రాద్ధకర్మలు చేయడం ధర్మకార్యంగా భావించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya4.jpg</image:loc><image:caption><![CDATA[ అమావాస్య, పితృకార్యాల సంబంధం.. 

మత్స్య పురాణం వంటి గ్రంథాలలో పితృదేవతలు, అమావాస్య తిథి మధ్య ఉన్న సంబంధాన్ని వివరించారు. పితృదేవతలు ఏడు గణాలుగా ఉన్నారని, వారు సృష్టిలో జీవులకు అవసరమైన శక్తిని అందిస్తారని చెప్పబడుతుంది. ఒకసారి వారు తపస్సు ద్వారా ఉన్నత స్థితిని పొందేందుకు ప్రయత్నించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల ఆ సాధన పూర్తిగా ఫలించలేదు. దీంతో వారు పితృదేవతలుగా పూజించబడే స్థితికి చేరుకున్నారని కథలు చెబుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya3.jpg</image:loc><image:caption><![CDATA[ అమావాస్య పేరుకి సంబంధించిన కథనం.. 

ఒక పురాణ కథనం ప్రకారం.. పితృదేవతలు ధర్మనిష్ఠకు ప్రాధాన్యం ఇచ్చేవారు కావడంతో, తమ కుమార్తె ధర్మాన్ని విరుద్ధంగా ప్రవర్తించినందుకు ఆమె దివ్యత్వం కోల్పోతుందని శపించారు. ఆ కారణంగా ఆమె “మావాస్య”గా మారలేకపోయింది. “మావాస్య” అంటే మావసుడికి ప్రియమైనదిగా భావించబడుతుంది. అలా కాకపోవడంతో ఆమెను “అమావాస్య” అని పిలవడం ప్రారంభమైంది. అంటే మావసుడికి ప్రియంగా లేనిది అనే అర్థం వస్తుంది. కాలక్రమంలో ఆమె పేరే ఆధారంగా “అమావాస్య” అనే తిథి ఏర్పడిందని చెప్పబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya2.jpg</image:loc><image:caption><![CDATA[ అమావాస్య రోజు చేసే ఆచారాలు.. 

అమావాస్య రోజున పితృకార్యాలు చేయడం అత్యంత శ్రేయస్కరమని విశ్వాసం. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో తర్పణాలు సమర్పించడం, శ్రాద్ధ కర్మలు నిర్వహించడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని భావిస్తారు. అన్ని విధాలుగా కర్మలు చేయలేని పరిస్థితుల్లో కూడా కనీసం బ్రాహ్మణులకు అన్నదానం చేయడం ద్వారా పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాలు చెబుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/amavasya-10.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా.. అమావాస్యను కేవలం “అశుభ తిథి”గా కాకుండా, పితృస్మరణకు, కృతజ్ఞతాభావానికి సూచికగా చూడటం శాస్త్రసమ్మతమైన దృష్టి. మన పూర్వీకులను స్మరించి వారి ఆశీస్సులు పొందడం ద్వారా జీవితం మరింత సానుకూలంగా, శాంతిమయంగా మారుతుందని ఆధ్యాత్మిక భావన చెబుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/suzuki-access-sales-surge-with-9-percent-growth-secures-top-3-spot-in-india-access-cng-to-come-soon-1799294.html</loc><lastmod>2026-04-23T17:29:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Suzuki Access Sales Report March 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే స్కూటర్లలో సుజుకి యాక్సెస్ ఒకటి. తన క్లాసిక్ లుక్, నమ్మకమైన ఇంజన్ పనితీరుతో దశాబ్ద కాలంగా ఆకట్టుకుంటున్న ఈ జపనీస్ స్కూటర్, తాజాగా సేల్స్ రిపోర్ట్స్‌లో సరికొత్త రికార్డులను సృష్టించింది. హోండా యాక్టివా, టీవీఎస్ జూపిటర్ వంటి హేమాహేమీలకు గట్టి పోటీనిస్తూ మూడవ స్థానాన్ని కైవసం చేసుకుంది. తాజాగా రుస్లాన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. సుజుకి యాక్సెస్ అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026-2.jpg</image:loc><image:caption><![CDATA[ మార్చి 2025లో 66,362 యూనిట్లు అమ్ముడవగా.. మార్చి 2026 నాటికి ఈ సంఖ్య 72,658 యూనిట్లకు చేరింది. కేవలం ఒక్క ఏడాదిలోనే 6,296 స్కూటర్లను సుజుకి అదనంగా విక్రయించగలిగింది.  9.49 శాతం అద్భుతమైన వృద్ధిని నమోదు చేసి, దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్ల జాబితాలో టాప్-3లో నిలిచింది. ప్రస్తుతం ఈ జాబితాలో హోండా యాక్టివా 2,59,670 యూనిట్లతో మొదటి స్థానంలో, టీవీఎస్ జూపిటర్ 2,24,771 యూనిట్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. అయితే 125cc సెగ్మెంట్‌లో సుజుకి యాక్సెస్ ఇస్తున్న పోటీ మిగిలిన కంపెనీలను ఆలోచనలో పడేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026-1.jpg</image:loc><image:caption><![CDATA[ పవర్‌ఫుల్ ఇంజన్.. బడ్జెట్ ధర: సుజుకి యాక్సెస్ సక్సెస్‌కు ప్రధాన కారణం దాని 124cc ఫోర్ స్ట్రోక్ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్. ఇది గరిష్టంగా 6.2 kW పవర్‌ను, 10.2 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పట్టణాల్లో ట్రాఫిక్ మధ్య ప్రయాణించడానికి ఈ పవర్ సరిగ్గా సరిపోతుంది. ధర విషయానికి వస్తే.. దీని ఎంట్రీ లెవల్ వేరియంట్ కేవలం రూ. 82,906 వద్ద లభిస్తోంది, ఇది మిడిల్ క్లాస్ బడ్జెట్‌కు అనుకూలంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలక్ట్రిక్ రంగంలో సుజుకి మార్క్: పెట్రోల్ ధరలు మండిపోతున్న వేళ, సుజుకి తన ఎలక్ట్రిక్ వేరియంట్‌ను కూడా రంగంలోకి దించింది.  ఇందులో శక్తివంతమైన 60 Ah, 3,072 kWh బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ ధృవీకరించింది. దీని ప్రారంభ ధర రూ.1,91,962. ఇకో ఫ్రెండ్లీ రైడింగ్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/suzuki-access-sales-report-march-2026-5.jpg</image:loc><image:caption><![CDATA[ గేమ్ ఛేంజర్ కాబోతున్న CNG వెర్షన్: త్వరలోనే స్కూటర్ మార్కెట్ రూపురేఖలను మార్చేస్తూ సుజుకి నుంచి CNG వెర్షన్ రాబోతున్నట్లు ఆటోమొబైల్ వర్గాల సమాచారం. ఒకవేళ ఇది నిజమైతే, బజాజ్ ఫ్రీడమ్ తరహాలోనే స్కూటర్ సెగ్మెంట్‌లో ఇది ఒక విప్లవం కానుంది. ఒక కేజీ సీఎన్జీకి ఏకంగా 90 కిలోమీటర్ల మైలేజ్ ఇచ్చే అవకాశం ఉందని అంచనా. దీని ఎంట్రీ లెవల్ ధర సుమారు రూ.90,000 ఉండవచ్చని సమాచారం. సామాన్యుల జేబుకు చిల్లు పడకుండా, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వీలు కలగనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-tomato-hand-chutney-without-mixer-spicy-tangy-tomato-pachadi-for-chapati-1799165.html</loc><lastmod>2026-04-23T17:15:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Palleturi Pachadi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరు టమాటా చేతి పచ్చడికి  కావలసిన పదార్థాలు: నాలుగు పండు టమాటాలు, 5 పచ్చిమిర్చి, రెండు చిన్న ఉల్లిపాయలు, 
4 వెల్లుల్లి రెబ్బలు , రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ నూనె, అర టేబుల్ స్పూన్ జీలకర్ర , అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాలను ఇలా మగ్గించాలి: ముందుగా నాలుగు పండు టమాటాలు, పచ్చిమిర్చిని స్టవ్‌ మీద ఉంచి వాటిని పాన్లో వేసి వాటిని నూనెలో బాగా వేయించాలి. ఇంకా ఇవి .  మెత్తగా ఉడికే వరకు స్టవ్ మీదే ఉంచాలి. దీనికోసం 10 నుంచి 15 నిముషాల పాటు ఉంచుకోవాలి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ఇలా చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ చేతితో వీటిని నలపి చేయాలి:  ఇది వేడి తగ్గిన తర్వాత మీరు చేతితోనే టమాటాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లిని బాగా నలిపి , ఆ తరవాత దీనిలో రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి చేతితోనే బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. రోలు , మిక్సీ వాడకుండానే మంచి రుచి వస్తుంది.  కాబట్టి తప్పక ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని ఇలా కలుపుకోవాలి:  చివర్లో వీటిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అర కట్ట కొత్తిమీర కూడా  వేసి బాగా కలపాలి. మీకు ఇంకా మంచి రుచి కావాలంటే ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలి. ఇలా చేసి తింటే రుచి అదిరిపోతోంది. ఇలా ఈజీగా  చేతితోనే మిక్స్  చేస్తే సరిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/palleturi-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవికాలంలో ఎంతో మంది పనులు చేస్తూ చెట్టు కింద తింటుంటారు. అలాంటి సమయంలో ఈ పల్లెటూరు పచ్చడి తింటే ఆ క్రేజే వేరు.  దీనికి రోలు, మిక్సీతో పని లేదు. దీనిని చేసుకుని ఆ తర్వాత చపాతీల్లోకి తింటే తింటే అబ్బా ఏం రుచి బాబోయ్ అంటూ లాగిస్తూనే ఉంటారు. మరి అంత రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image></url></urlset>