<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-farmers-summer-sago-java-drink-recipe-drink-a-cooling-healthy-beverage-to-beat-the-heat-naturally-1826379.html</loc><lastmod>2026-05-26T14:31:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saggu Biyyam Java ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది వరకు పాత రోజుల్లో ఎండలు విపరీతంగా ఉన్నప్పుడు  ఉన్నప్పుడు పెద్దలు నుంచి రైతులు, కూలీలు తప్పకుండా దీనినే తాగే వాళ్ళు. ఈ చల్లని పానీయమే సగ్గుబియ్యం జావ ఒకటి. ఇది ఒక్కసారి తాగితే అస్సలు వదలరు అంత రుచిగా ఉంటుంది ఇంకా ఇది శరీరానికి కూడా చల్లదనం ఇస్తుంది. ఆలాగే  శక్తిని కూడా వెంటనే ఇస్తుంది. అలా సంప్రదాయ డ్రింక్‌గా  కూడా పిలుస్తారు. పల్లెటూర్లలో  ఇప్పటికీ ఈ జావను సమ్మర్లో ఎక్కువగా తయారు చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java-6.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం తయారీ విధానం : సగ్గుబియ్యాన్ని నీటిలో నానబెట్టాలి.  ఆ తరువాత వీటిని బాగా ఉడికించి చల్లార్చాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిలో పాలు లేదా మజ్జిగ  కలుపుకోవాలి. ఇంకా దీనిలో మీరు బెల్లం లేదా కొద్దిగా ఉప్పు వేసుకుని  మీ రుచికి ఎలా తాగితే అలా తయారు చేసుకోవచ్చు.  మీరు దీనిలో చల్లగా తాగితే ఒంటిలో ఉన్న వేడి నుంచి ఉపశమనం దొరుకుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java-5.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం వలన కలిగే లాభాలు ఇవే.. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఎండలో తిరిగిన తర్వాత అలసటను కూడా ఇది తగ్గిస్తుంది.  ఇంకా నీరసం, డీహైడ్రేషన్ వంటి సమస్యలను కూడా ఇది తగ్గించడంలో  కీలక పాత్ర వహిస్తుంది. ఇంకా ఇది  కడుపుకు తేలికగా ఉండి జీర్ణక్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. అలాగే చిన్న పిల్లలు నుంచి వయస్సు అయిపోయిన , వృద్ధులు కూడా తాగొచ్చు. అంతే కాదు,  దీనిని తాగితే వేసవిలో అందర్ని ఇబ్బంది పెట్టె బాడీ హీట్ ను తగ్గిస్తుంది. అలాగే దీనిని ఒకసారి తాగితే మళ్ళీ ఆకలి కూడా వేయదు ఎందుకంటే, కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది.  అంతేకాదు, మజ్జిగ లేదా పాలు కలిపి తీసుకుంటే ఇది ఇంకా టేస్టీగా ఉంటుంది. 
పాతకాలంలో ఇది సహజ కూలింగ్ డ్రింక్‌గా తాగే వాళ్ళు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saggu-biyyam-java-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది కొంచం తియ్యగా ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్నవారు కచ్చితంగా వైద్యున్ని సంప్రదించి దీనిని తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/entertainment/nora-fatehi-to-shine-at-fifa-world-cup-2026-opening-ceremony-dance-and-song-performance-1826344.html</loc><lastmod>2026-05-26T14:30:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nora Fatehi 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-5.jpg</image:loc><image:caption><![CDATA[ అందాల ముద్దుగుమ్మ బాలీవుడ్ క్రేజీ బ్యూటీ నోరా ఫతేహి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. ఈ చిన్నదాని అందానికే కాదు, డ్యాన్స్‌కు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఈ బ్యూటీ తన డ్యాన్స్, నడుము వయ్యారాలతో కుర్రారు గుండెల్లో దడ పుట్టిస్తుంది. తన డ్యాన్స్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా తక్కువ సమయంలో యూత్‌లో మంచి క్రేజ్, విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో ఈ బ్యూటీ ఒకరు. ఈ అమ్మడు పర్ఫామెన్స్ కోసం ఎంతో మంది ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. కేవలం సినిమాల్లో  సాంగ్స్ చేయడం, నటించడమే కాకుండా, ప్రత్యేకమైన ఈవెంట్స్‌లో ఈ బ్యూటీ స్పెషల్ పర్ఫామెన్స్‌తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం వరస ఆఫర్లతో చాలా బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు మరో జాక్ పాట్ తగిలింది. ఫిఫా ప్రపంచ కప్ 2026 ప్రారంభపు ఈవెంట్‌లో ఈ బ్యూటీ ప్రదర్శన ఇవ్వనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-3.jpg</image:loc><image:caption><![CDATA[ 2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకల్లో నోరా పాల్గొననున్నారు అనే విషయాన్ని ఫిఫా ఎక్స్ ఫ్రాంచైజీ అధికారికంగా ప్రకటించింది.  గతంలో ఫిపా ప్రపంచ కప్ ముగింపు వేడుకల్లో తన డ్యాన్స్‌తో సందడి చేసిన ఈ చిన్నది, 2026, ఈ సంవత్సరం ఫీఫా ప్రారంభపు వేడుకల్లోనే అందరినీ డ్యాన్స్‌తో మాత్రమే కాకుండా పాట పాడుతూ  అలరించనున్నారంట. దీంతో ఈ విషయం తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ సంవత్సరం ఫిఫా ప్రపంచ కప్ ప్రారంభ వేడుకలు, 2026 జూన్ 12న కెనడాలోని టొరంటోలో ఉన్న BMO ఫీల్డ్‌లో జరగనున్నాయి. ప్రపంచ క్రీడాకారులు ఎంతగానో ఎదురు చూసే ఈ టోర్నమెంట్‌లో 48 జట్లు  పాల్గొంటాయి.  జూన్ 11 నుంచి జూలై 19 వరకు అమెరికా, మెక్సీకో, కెనాడాలో దశల వారిగా ఈ టోర్ని కొనసాగనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nora-fatehi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక  ఈ కార్యక్రమంలో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహితో పాటు, అలియానా, జెస్సీ రేయెజ్, అలెస్సియా కారా, అలనిస్ మోరిసెట్, వెగాడ్రీమ్ వంటి కళాకారులు కూడా తమ ప్రదర్శనలతో ఆకట్టుకోనున్నారంట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-seerat-kapoor-latest-cute-photos-goes-viral-1826373.html</loc><lastmod>2026-05-26T14:06:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapoor.jpg</image:loc>
					<image:title><![CDATA[ Seerath Kapoor ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapur-pics.jpg</image:loc><image:caption><![CDATA[ అందాల భామ సీరత్ కపూర్.. ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. ఈ క్రేజీ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  యంగ్ హీరో శర్వానంద్ నటించిన సూపర్ హిట్ మూవీ రన్ రాజా రాజా రన్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సీరత్ కపూర్. ఆ తర్వాత ఈ అమ్మడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మెప్పించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapur-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఆతర్వాత తెలుగులో ఎక్కడా కనిపించలేదు ఈ చిన్నది. రన్ రాజా రన్ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసింది..కానీ.. ఈ ముద్దుగుమ్మకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. దీంతో అవకాశాలు సైతం తగ్గిపోయాయి. అయితే ఈ హీరోయిన్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయ్యింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapur-new.jpg</image:loc><image:caption><![CDATA[ 2015లో సందీప్ కిషన్ నటించిన టైగర్ చిత్రంలో నటించింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇక ఆ తర్వాత కొలంబస్, రాజు గారి గది 2, టచ్ చేసి చూడు, ఒక్క క్షణం చిత్రాల్లో నటించింది. అయితే ఈ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ కాగా.. అందంలో ఈ అమ్మడుకు మాత్రం మంచి క్రేజ్ వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapur-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. ఆమె చివరిసారిగా మా వింత గాధ వినుమా సినిమాలో నటించింది. అలాగే ఆమధ్య హిందీలో మారిచ్ అనే క్రైం థ్రిల్లర్ లో నటించింది. సీరత్ కపూర్ కేవలం నటి మాత్రమే కాదు.. మంచి డాన్సర్ కూడా.. తన డాన్స్ స్టెప్పులతో మతిపోగొడుతోంది ఈ ముద్దుగుమ్మ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/seerath-kapur.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ ఇండస్టీలో కొరియోగ్రాఫర్ గా చేసింది సీరత్ కపూర్.. పలు సినిమాల్లో కొరియోగ్రాఫర్ గా చేసింది సీరత్. ఆ తర్వాత నటనపై ఆసక్తితో హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆమె షేర్ చేసిన లేటేస్ట్ గ్లామర్ ఫోటోస్ వైరలవుతున్నాయి.ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. క్రేజీ కామెంట్స్ చేస్తూ హల్ చల్ చేస్తున్నారు నెటిజన్స్.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/is-actress-shalini-pandey-not-getting-tollywood-offers-1826356.html</loc><lastmod>2026-05-26T14:02:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini-latest-pic.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shalini Latest Pic ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini.jpg</image:loc><image:caption><![CDATA[ అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ, స్టార్ దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగ మారిపోయారు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన షాలిని పాండేకు మాత్రం ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదు. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న షాలిని కచ్చితంగా బిజీ ఆర్టిస్ట్ అవుతుందని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. కొన్ని సినిమాలకే పరిమితం అయ్యింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini-latest.jpg</image:loc><image:caption><![CDATA[ అర్జున్ రెడ్డి సినిమాలో ఇనో సేంట్ అమ్మాయిగా నటించి మెప్పించిన షాలిని పాండేకు మంచి పేరు వచ్చింది. కానీ అవకాశాలు మాత్రం అంతగా రాలేదు. కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అవి సక్సెస్ కాలేదు. దాంతో ఈ అమ్మడు బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ బయక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. కానీ అక్కడ ఈ చిన్నదనికి ఆశించిన స్థాయిలో సక్సెస్ రాలేదు. దాంతో ఆఫర్స్ కరువయ్యాయి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini-latest-picc.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. కానీ అక్కడ కూడా సక్సెస్ కాలేదు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ భామ ఇప్పుడు సన్నజాజిలా మారిపోయింది. ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ వయ్యారాలు ఒలబోస్తుంది. అయినా కూడా ఈ చిన్నదానికి పెద్దగా ఆఫర్స్ రావడం లేదు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini-pics.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియాను షేక్ చేసేలా ఫోటోలు షేర్ చేస్తుంది షాలిని. తన గ్లామర్ తో గాలులు వేస్తోంది. అందాలు ఆరబోస్తున్నా కూడా ఈ అమ్మడికి అవకాశాలు మాత్రంనిల్లు. కానీ సోషల్ మీడియాలో ఫాలోవర్స్ మాత్రం భయంకరంగా పెంచుకుంది. సినిమాలు లేకపోయినా అభిమానులను సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటుంది షాలిని.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shalini-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ అమ్మడి ఫోటోలు చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. ఈ బ్యూటీ సినిమాల్లో ఎందుకు బిజీ అవ్వలకేపోతుందా అని ఆరాలు తీస్తున్నారు. అలాగే ఈ చిన్నదని ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. చేసిన తొలి సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న షాలిని ఆతర్వాత వరుస ఫ్లాపులను చూసింది. మరి ఈ అమ్మడు తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తుందో చూడాలి.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-are-kidney-stones-more-common-in-male-and-female-know-reason-here-1826330.html</loc><lastmod>2026-05-26T13:38:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kidney 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీ పురుషులు అందరిలో మూత్రపిండాల సంబంధిత వ్యాధులు ఎక్కువగా వస్తున్నాయి. గతంలో, మూత్రపిండాల్లో రాళ్ల వంటి వ్యాధులు వృద్ధులలో మాత్రమే కనిపించేవి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో మూత్రపిండాల్లో రాళ్ల సమస్య బాగా పెరిగింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేటి కాలంలో చాలా చిన్న వయసులోనే ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎందుకు పెరిగుతుందో ఇక్కడ తెలుసుకుందాం... ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో ఇరవై నుంచి నలభై ఏళ్ల మధ్య వయసున్న స్త్రీపురుషులలో మూత్రపిండాల సంబంధిత వ్యాధుల ప్రాబల్యం పెరిగింది. గతంలో మూత్రపిండాల్లో రాళ్ల వంటి వ్యాధులు వృద్ధులలో కనిపించేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 40 ఏళ్ల మధ్య వయసున్న వారిలో ఈ వ్యాధి ప్రాబల్యం 30 నుంచి 40 శాతం పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-4.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రత, వేడి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి గల కారణాలలో ఒకటి. చెమట పట్టడం వల్ల శరీరం నుంచి అదనపు ద్రవం విడుదల అవుతుంది. ఎయిర్ కండిషన్డ్ గదులలో పనిచేసే వారికి దాహం కూడా వేయదు. అందువల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్ల రేటు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగేప్రాసెస్ చేసిన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ వినియోగం కూడా నేటి కాలంలో పెరిగింది. ఇది మూత్రపిండాల ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఫాస్ట్ ఫుడ్‌లోని సోడియం, సంతృప్త కొవ్వులు, ప్రిజర్వేటివ్‌లు మూత్రపిండాలపై ఒత్తిడిని కలిగించి, కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని పెంచుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-transit-in-aries-until-june-20-manglik-dosha-effects-on-these-zodiac-signs-details-in-telugu-1826305.html</loc><lastmod>2026-05-26T13:23:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mangalya-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mangalya Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-dosha-remedies1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం మేష రాశిలో, తన స్వస్థానంలో జూన్ 20 వరకు సంచారం చేస్తున్న కుజ గ్రహం వల్ల కొన్ని రాశుల వారికి మాంగల్య దోషం (కుజ దోషం, అంగారక దోషం) ఏర్పడింది. కుజుడు ఏ రాశికైనా 1, 2, 4, 7, 8, 12 రాశుల్లో సంచారం చేస్తున్నప్పుడు కుజ దోషం ఏర్పడుతుంది. అయితే, కుజుడు తన స్వస్థానంలో ఉన్నందువల్ల ఈ దోషం బాగా తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దోషం వల్ల వైవాహిక జీవితంలో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామితో ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. ఈ కుజ సంచారం వల్ల మేషం, వృషభం, కన్య, తుల, మకరం, మీన రాశుల వారికి కుటుంబ సమస్యలు, దాంపత్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశుల వారు సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం గానీ సుందర కాండను గానీ పఠించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/1-mesha-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశిలో సంచారం వల్ల కుజ దోషం లేదా మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల జీవిత భాగ స్వామితో ఎడబాటు కలిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామికి ప్రమాదాలు జరగడం గానీ, అనారోగ్యం పీడించడం గానీ జరుగుతుంది. జీవిత భాగస్వామితో ఈగో సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. దంపతుల మధ్య ప్రతి విషయానికి మాట పట్టింపులు తలెత్తే అవకాశం ఉంది. వాగ్వాదాలు, అపార్థాలకు అవకాశం ఉంది. కొన్ని విషయాల్లో ఓర్పు, సహనాలతో వ్యవహరించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-18.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి వ్యయ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. ఈ దోషం వల్ల జీవిత భాగ స్వామి అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. ఇద్దరి మధ్యా కొద్దిపాటి ఎడబాటు తప్పకపోవచ్చు. బంధువుల కారణంగా ఇద్దరి మధ్యా సమస్యలు తలెత్తడం, ఒకరికొకరు దూరంగా ఉండడం, దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపించడం వంటివి జరిగే సూచనలున్నాయి. దూర ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం కూడా ఉంది. వాహన ప్రమాదాల్లో జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి అష్టమ స్థానంలో కుజుడి సంచారం వల్ల కుజ దోష ప్రభావం రెట్టింపు అనుభవానికి వస్తుంది. జీవిత భాగస్వామితో వ్యవహరించేటప్పుడు ఎంత ఓర్పు, సహనాలతో వ్యవహరిస్తే అంత మంచిది. చిన్న సమస్యలు, వివాదాలు సైతం చినికి చినికి గాలివానగా పెరిగి పోయే అవకాశం ఉంది. సాధారణంగా మాట పట్టింపులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అనారోగ్యాలు కూడా ఇబ్బంది పెడతాయి. మేష రాశి కుజుడి వల్ల బంధువులు కొందరు రెచ్చగొట్టే సూచనలున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-20.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి సప్తమ స్థానంలో కుజ సంచారం వల్ల కుజ దోషం ఏర్పడింది. దీనివల్ల మాట తొందర పాటు ఎక్కువగా ఉంటుంది. కోపతాపాలు పేట్రేగడానికి అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. జీవిత భాగస్వామితో అనుకోకుండా వివాదాలు, విభేదాలు తలెత్తుతాయి. ఇందుకు కొంత కుటుంబ సమస్యలు కూడా కారణమవుతాయి. టెన్షన్లు పెరిగే సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో దాదాపు అన్ని విషయాల్లోనూ ఓర్పు, సహనాలు పాటించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-16.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి చతుర్థ స్థానంలో కుజుడి సంచారం వల్ల మాంగల్య దోషం ఏర్పడింది. దీనివల్ల కుటుంబ కలహాలు పెరుగుతాయి. దంపతుల మధ్య ఈగో సమస్యలు తలెత్తుతాయి. జీవిత భాగస్వామి మీద కోపతాపాలు ప్రదర్శించడం ఎక్కువవుతుంది. ఆర్థిక, కుటుంబ వ్యవహారాలు కూడా వీటికి తోడవుతాయి. మాట తొందర వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో కొద్ది రోజుల పాటు ఆచితూచి వ్యవహరించడం మంచిది. పారదర్శకంగా వ్యవహరించవలసి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/12-meena-rasi-9.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్న కుజుడి వల్ల కుజ దోషం ఏర్పడింది. అనారోగ్యాల వల్ల, ఆధిపత్య ధోరణి వల్ల దంపతుల మధ్య ఎడబాటు కలిగే అవకాశం ఉంది. అహంకారం, మొండి పట్టుదల వంటి కారణాల వల్ల ఇద్దరి మధ్యా అన్యోన్యత దెబ్బతింటుంది. దాంపత్య జీవితంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. ఇద్దరి మధ్యా మాట పట్టింపులకు అవకాశం ఉంది. కొద్దిగా రాజీ మార్గం అనుసరించడం వల్ల, సర్దుబాటు ధోరణిని ప్రదర్శించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-ways-to-keep-your-water-tank-cool-in-summer-1826315.html</loc><lastmod>2026-05-26T13:23:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Water Tank 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇళ్ల పైకప్పులపై ఉండే నీటి ట్యాంకులు, ఆరుబయట ఉండే పైపులు సూర్యరశ్మి వల్ల ఎంతగా వేడెక్కుతాయంటే కుళాయి తిప్పగానే చల్లటి నీటికి బదులుగా వేడి నీళ్లే వస్తాయి. దీనివల్ల చాలామందికి స్నానం చేయడం, చేతులు కాళ్లు కడుక్కోవడం, చివరికి ముఖం కడుక్కోవడం కూడా ఇబ్బందిగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-4.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా ఇళ్లలో నలుపు లేదా నీలం రంగు ప్లాస్టిక్ నీటి ట్యాంకులను ఉపయోగిస్తారు. ముదురు రంగులు సూర్యుని వేడిని వేగంగా గ్రహిస్తాయి. రోజంతా ఉండే తీవ్రమైన ఎండలో ట్యాంకు వేడెక్కి, దానిలో నిల్వ ఉన్న నీటిపై ప్రభావం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-3.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో ట్యాంక్ బయటి ఉపరితలం మొదట వేడెక్కుతుంది. ఆ తర్వాత నీటి ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతుంది. అందుకే మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో కుళాయి నుంచి వచ్చే నీరు చాలా వేడిగా అనిపిస్తుంది. ఈ నీరు చర్మానికి తాకగానే చికాకు కలిగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీనికి పరిష్కారంగా ప్రస్తుతం సోషల్ మీడియాలో &#039;ఇన్సులేటెడ్ వాటర్ ట్యాంక్ కవర్&#039; అనే వాటర్ జాకెట్‌ తెగ వైరల్‌ అవుతుంది. ఇది వాటర్ ట్యాంక్‌పై జాకెట్ లాగా వేసే ఒక ప్రత్యేక రకమైన కవర్. ప్రత్యక్ష సూర్యరశ్మి, వేడి గాలి ట్యాంక్‌లోకి చేరకుండా నిరోధించడమే ఈ కవర్ చేసే అతి ముఖ్యమైన పని. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/water-tank-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది ట్యాంక్ ఉష్ణోగ్రతను నియంత్రించడానికి, నీటిని సాపేక్షంగా చల్లగా ఉంచడానికి సహాయపడుతుంది. అల్యూమినియంలా మెరిసే బయటి ఉపరితలం సూర్యకిరణాలను ప్రతిబింబిస్తుంది. అయితే లోపలి ఇన్సులేటెడ్ పొర వేడి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుంది. దీని ఫలితంగా ట్యాంక్‌లో వేడి తక్కువగా ఉంటుంది. లోపల ఉన్న నీరు చాలా కాలం పాటు సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rahu-impact-aries-taurus-cancer-to-face-major-challenges-till-december-1826282.html</loc><lastmod>2026-05-26T12:57:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rahuvu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu.jpg</image:loc><image:caption><![CDATA[ అనుకోని విధంగా జీవితం మలపు తిరుగుతుంది. అయితే  ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్న రాహువు డిసెంబర్ వరకు ఇదే రాశిలో ఉంటాడు, అయితే ఈ సంచారం సమయంలో కొన్ని రాశుల వారిపై చెడు దృష్టి పడనున్నదంట. దీంతో మూడు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. కాగా, ఇప్పుడు మనం ఆ రాశులు ఏవో వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి చాలా విపత్కర పరిస్థితులు ఎదురు అవుతాయి. కుటుంబ సభ్యుల నుంచే వ్యతిరేకత మొదలు అవుతుంది. వీరు చాలా మానసిక వేదనకు గురి అవుతుంటారు. అందుకే ఈ ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన పనులు ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి  : వృషభ రాశి వారికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగస్థులు సీనియర్స్ నుంచి ఒత్తిడి ఎదుర్కుంటారు. ముఖ్యంగా జాబ్ పోయే ఛాన్స్ కూడా ఉంది. అందుకే కార్యాలయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి. ఎందుకంటే ఈ సమయంలో ఈ రాశి వారికి వాహన గండం ఉంది. అనుకోని ఇబ్బందులు ఎదురు అవుతాయి. ఆర్థికంగా చాలా నష్టపోతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu-5.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి  : కర్కాటక రాశి వారికి కుటుంబంలో గొడవలు, వైవాహిక బంధంలో సమస్యలు చాలా ఇబ్బంది పెడతాయి. అలాగే ఈ రాశి వ్యాపారస్తులు ఎక్కవగా నష్టపోవాల్సి వస్తుంది. పెట్టుబడుల నుంచి ఎక్కువ మొత్తంలో ఆర్థిక నష్టం వాటిల్లుతుంది. అంతే కాకుండా దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి కూడా నిరాశను, ఖర్చునే మిగుల్చుతాయి. అందుకే కర్కాటక రాశి వారు ఏడు నెలల పాటు చాలా జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rahuvu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-muzzafar-sweet-bakrid-special-semiya-dessert-1826249.html</loc><lastmod>2026-05-26T12:17:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Muzaffar Sweet Recipe 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముజఫ్ఫర్ స్వీట్ రెసిపీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : గోల్డ్ కలర్ సేమియా 250 గ్రాములు, చక్కెర 300 గ్రాములు,నెయ్యి 70 గ్రాములు, నిమ్మకాయ ఒకటి, పాలు, కేవ్రా నీళ్లు, జీడి పప్పు, బాదం, కుంకుమ పువ్వు, యాలకులు రెండు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా గోల్డ్ కలర్‌లో ఉన్న సేమియాను తీసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి, సేమియా మాడకుండా, బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్వీట్ తయారీ కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో పాలు పోసి, చక్కెర కూడా వేయండి. తర్వాత రెండు చుక్కల నిమ్మరసం వేయండి. దీని వలన ఈ ద్రావణం గట్టిపడకుండా ఉంటుంది. ఇప్పుడు దాదాపు సన్నని మంటపై ఈ చక్కెర, పాల ద్రావణం నురగ వచ్చే వరకు మరగనివ్వండి. తర్వాత నురగ తీసి వేసి, దీనిని నుంచి నీటిని వేరు చేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మరొక పాత్రను తీసుకొని అందులో నీరు పోసి, వాటిని మరగ బెట్టండి. మరిగిన నీళ్లలో పాలల్లో నానబెట్టి తీసుకున్న కుంకుమ పువ్వు వేసి, కలపండి. ఇప్పుడు అందులో  మనం ముందుగా వేయించి పెట్టుకున్న సేమియాను ఒక కాటన్ క్లాత్ తీసుకొని అందులో గట్టిగా చుట్టి నీటిలో రెండు మూడు సార్లు ముంచి తీయండి. దీని వలన సేమియా కాస్త డిఫరెంట్‌గా ఉడికినట్లుగా కనిపిస్తుంది. తర్వాత దీనిని ఒక పాత్రలోకి తీసుకొని, అందులో కరిగిన నెయ్యి వేసి మంచిగా కలుపుకోండి. అప్పుడు సేమియా దేనికి అదే విడిపోయి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/muzaffar-sweet-recipe-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం ముదుగా కలిపి పెట్టుకున్న చక్కెర నీటి ద్రావనం తీసుకొని అందులో, కేవ్రా నీళ్లు కొంచెం వేసి, అందులో సేమియా వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి, అల్యూమీనియం ఫాయిల్‌తోపూర్తిగా కప్పి కనీసం 10 నిమిషాల పాటు ఉడకబెట్టుకోండి. తర్వాత బాదం, జీడిపప్పులతో గార్నిష్ చేయండి. అంతే టేస్టీ టేస్టీ  ముజఫ్ఫర్ స్వీట్ రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/cm-vijay-film-vs-samantha-maa-inti-bangaram-june-19-box-office-battle-1826210.html</loc><lastmod>2026-05-26T11:58:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samantha Vijay ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay-4.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ క్రేజీ బ్యూటీ స్టార్  హీరోయిన్ సమంత అతి త్వరలో మా ఇంటి బంగారం మూవీతో థియేటర్లో సందడి చేయడానికి రెడీ అయ్యింది. దీంతో ఈ అమ్మడు ఫ్యాన్స్ మూవీ రిలీజ్ కోసం ఎంతగానో వేయిట్ చేస్తున్నారు. ఇక రీసెంట్‌గా ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వడంతో, ఈ  మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సామ్ చాలా రోజుల తర్వాత రీ ఎంట్రీ ఇస్తుందని ఆనందించే లోపే, ఈ బ్యూటీకి బిగ్ షాక్ తగిలేలా ఉందని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.  మయోసైటీస్, డివోర్స్ తర్వాత చాలా రోజులు సినిమాలు బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ,  మా ఇంటి బంగారం మూవీతో అభిమానుల ముందుకు రానుంది. అయితే ఈ మూవీ ముందుగా మే 14న విడుదలచేయాలి అనుకున్నారు, కానీ పెద్ది సినిమా రిలీజ్ కావడంతో ఇది జూన్ 19కి పోస్ట్ పోన్ అయ్యింది. కానీ ఇక్కడే మరో చిక్కు వచ్చి పడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay-2.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళనాడు సీఎం , స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే, తమిళనాడులో మాత్రమే కాకుండా, తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి క్రేజ్ ఉంటుంది. అయితే ఈ హీరో నటించిన చివరి చిత్రం జన నాయగన్. ఈ మూవీ ఇప్పటికే రిలీజ్ కావాల్సింది. కానీ పలు కారణాల వలన దీని విడుదల ఆగిపోయింది. అయితే ఈ మూవీ మేకర్స్ సినిమాను జూన్ 19న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఇండస్ట్రీలో గుస గుసలు వినిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా మూవీ మేకర్స్ దీని గురించి త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారని టాక్. విజయ్ సీఎం అయ్యాక, రిలీజ్ అయ్యే మొదటి చిత్రం, అలాగే ఆయనకు ఇదే చివరి చిత్రం కూడా, దీంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకున్నాయి. అయితే ఈ సమయంలో సమంత మా ఇంటి బంగారం కూడా రిలీజ్ కాబోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samantha-vijay-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే విజయ్ సినిమాతో సమంత సినిమా పోటీ పడటం సరైనది కాదు అని కొందరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో సమంత మూవీ జూన్ 19నే రిలీజ్ అవుతుందా? లేకా? జూలైలోకి మారుతుందా అని నెట్టింట గుస గుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ విషయం తెలియడంతో సమంత అభిమానులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తు్న్నారు. సీఎం అయ్యాక, విజయ్ సమంతకు ఇలా షాకివ్వడం ఏంటి అంటూ ముచ్చటిస్తున్నారు. మరి మనం చూడాల్సిందే, మూవీ పోస్ట్ పోన్ అవుతుందో లేక జూన్ 19నే రిలీజ్ అవుతుందో,  ఇక మా ఇంటి బంగారం మూవీకి  నందిని రెడ్డి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/central-government-revises-lpg-and-png-rules-big-relief-for-domestic-consumers-1826194.html</loc><lastmod>2026-05-26T10:51:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-gas-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lpg Gas ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/png-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎల్పీజీ, పీఎన్‌జీ కనెక్షన్లపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది. ఎల్పీజీ నియంత్రణ విషయంలో పలు మార్పులు చేసింది. పెట్రోలియం గ్యాస్ సరఫరా, పంపిణీ నియంత్రణ సవరణ ఉత్తర్వులు 2026 నోటిఫై చేస్తూ ప్రకటన జారీ చేసింది. పైప్డ్ నేచురల్ గ్యాస్ కనెక్షన్ పొందే డొమెస్టిక్ వినియోగదారులకు అదనపు ఉపశమనం, సౌకర్యం కల్పించేందుకు నిబంధనలను సవరించారు. పీఎన్‌జీ కనెక్షన్లు పొందే వినియోగదారులకు సౌకర్యం కల్పిస్తూ కొత్త రూల్స్‌ను తీసుకొచ్చారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/png-2.jpg</image:loc><image:caption><![CDATA[ పీఎన్జీ కనెక్షన్లు ఉన్న ఎల్పీజీ వినియోగదారులకు పలు ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది. పైప్డ్ నేచురల్ గ్యా్స్ కనెక్షన్ పొందిన 30 రోజుల్లోపు ఎల్పీజీ కనెక్షన్ రద్దు చేయమని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక భవిష్యత్తులో నాన్ పీఎన్‌జీ ప్రాంతంలోకి మారినప్పుడు ఎల్పీజీ కనెక్షన్ పునరుద్దరించుకునేందుకు ట్రాన్స్‌ఫర్ వోచర్ ఉపయోగించుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/png-3.jpg</image:loc><image:caption><![CDATA[ పీఎన్‌జీ అందుబాటులో లేని ప్రాంతాలకు వినియోగదారులు మారినప్పుడు ఈ నిబంధనలతో ఊరట కలగనుంది. తరచుగా ఉద్యోగులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి బదిలీ అవుతుంటారు. ఇలాంటి ఉద్యోగులకు ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. ఇక ప్రవాస కుటుంబాలు, అద్దెదారులు, విద్యార్థులకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేకూర్చనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/png-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎల్పీజీ, పీఎన్‌జీ సేవల మధ్య సులభమైన, అవాంతరాలు లేని మార్పును నిర్ధారించేందుకు కేంద్రం నిబంధనల్లో మార్పులు చేసింది. ఎల్పీజీ నుంచి పీఎన్‌జీకి ఎలాంటి ఆటంకాలు లేకుండా మారవచ్చు. అమెరికా-ఇరాన్ మధ్య యుద్దం వల్ల హర్ముజ్ జలసంధి మూతపడింది. దీని వల్ల ఎల్పీజీ గ్యాస్ సరఫరాకు అంతరాయం కలగడంతో పీఎన్‌జీ కనెక్షన్లను కేంద్రం ప్రోత్సహిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/png-5.jpg</image:loc><image:caption><![CDATA[ పీఎన్‌జీలోకి మారేవారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రోత్సాహాకాలు కూడా ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు తీసుకుంటే సబ్సిడీలు కూడా ప్రకటిస్తు్న్నాయి. ఇక చమురు కంపెనీలు కూడా పలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పీఎన్‌జీ కనెక్షన్లు ఉన్నవారు ఎల్పీజీ కనెక్షన్లను సరెండర్ చేయాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఒకేసారి రెండు కనెక్షన్లు ఉండకూదని సూచించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-and-silver-prices-fall-sharply-big-relief-for-buyers-across-major-cities-1826180.html</loc><lastmod>2026-05-26T10:14:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-price-today-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Price Today (1) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-13.jpg</image:loc><image:caption><![CDATA[ గోల్డ్ ప్రియులకు తీపికబురు అందింది. బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. మంగళవారం ధరలు ఉన్నట్లుండి పడిపోయాయి. సోమవారం ధరలు పెరగ్గా.. ఇవాళ తగ్గడంతో బంగారం ప్రియులు ఊరట చెందుతున్నారు.  ఇక వెండి ధరలు కూడా డౌన్ అయ్యాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-12.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,890 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.490 పతనమయ్యాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,45,650 వద్ద ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.450 మేర పడిపోయాయి. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-13.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చెన్నైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,61,250గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,810 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,890 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,650 వద్ద ఉంది. నిన్నటితో చూసుకుంటే రూ.450 మేర స్వల్పంగా తగ్గాయని చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-12.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,040 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,45,800గా ఉంది. నిన్నటితో చూస్తే రూ.490 మేర పడిపోయాయి. అటు దేశంలో సిల్వర్ ధరలు కూడా భారీగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో కేజీ సిల్వర్ రేటు రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-12.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చెన్నైలో కేజీ వెండి ధర రూ.2,94,900 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.2.95 లక్షలుగా ఉంది. బెంగళూరులో కేజీ వెండి ధర రూ.2,84,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,94,900 వద్ద కొనసాగుతోంది.  కాగా బంగారం ధరలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kolleru-lake-in-peril-drying-waters-threaten-migratory-birds-biodiversity-and-local-health-1826170.html</loc><lastmod>2026-05-26T10:10:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kolleru 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు సైబీరియా, రష్యా వంటి సుదూర దేశాల నుండి ఏటా వేలాది మైళ్లు ప్రయాణించి వచ్చే వలస పక్షులకు ఆశ్రయమిచ్చిన ఈ చిత్తడి నేలలు, ఇప్పుడు పక్షుల మనుగడకే ముప్పుగా మారాయి. సరస్సులో నీటి విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోవడంతో పాటు, పక్షులకు ప్రధాన ఆహారమైన చేపల జాతులు అంతరించిపోతున్నాయి. ఫలితంగా, ఇక్కడికి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య ఏటికేటికీ పడిపోతోందనే వాడన్ సైతం బలంగా వినిపిస్తుంది . మండవల్లి మండల పరిధిలోని పెద్దయడగాడి వంటి ప్రధాన ప్రాంతాల తో పాటు ఆటపాక పక్షుల కేంద్రంలో నో ఇదే దుస్థితి ఎర్పడటం ఆందోళన కలిగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాలు , వరదల సమయంలో పెద్దఎత్తున సమీప పట్టణాలు, నగరాల నుండి వస్తున్న మురుగునీరు మరియు పారిశ్రామిక వ్యర్థాలు. ఎలాంటి శుద్ధి ప్రక్రియ లేకుండానే ఈ కలుషిత జలాలు నేరుగా కొల్లేరు సరస్సులోకి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు సరస్సు పరిధిలో వెలిసిన అనధికార రొయ్యల, చేపల చెరువుల్లో విచ్చలవిడిగా వాడుతున్న రసాయనాలు, పురుగుమందులు, కృత్రిమ మందుల వల్ల మిగిలి ఉన్న కొద్దిపాటి జలాలు కూడా పూర్తిగా విషతుల్యంగా మారుతున్నాయి. ఈ విషపూరిత నీటి ప్రభావంతో సరస్సులోని స్థానిక చేపల జీవవైవిధ్యం పూర్తిగా కనుమరుగవుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru-4.jpg</image:loc><image:caption><![CDATA[ వరద ప్రవాహానికి వీలుగా కాలువలు పునరుద్దరించ్కపోవటం తో మట్టిమేట వేసి నిరు నిలబదతంలేదని ఇది తమ జీవిన విధానం పై దెబ్బతీస్తుందని కొల్లేరు ప్రజలు అవేదన వ్యక్తం చేస్తున్నారు.  కొల్లేరు పరిరక్షణ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్‌జీటీ) గతంలో పలుమార్లు కఠినమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో వాటి అమలు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి రాజకీయ, ఆర్థిక బలంతో అక్రమార్కులు సరస్సు భూములను ఆక్రమించి ఆక్యు కల్చర్ చెరువులుగా మార్చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి కాలంలో లభించే కొద్దిపాటి సహజ జలాలను సైతం ఈ ప్రైవేట్ చెరువులకే మళ్లించడంతో సరస్సు సహజ నీటిమట్టం పూర్తిగా పడిపోయింది. ఈ విధమైన దోపిడీ వల్ల కొల్లేరు ఉనికికే ముప్పు వాటిల్లుతోంది.   కొల్లేరు కాలుష్యం కేవలం పర్యావరణానికే పరిమితం కాకుండా, సరస్సు చుట్టుపక్కల నివసించే పదుల సంఖ్యలోని గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ కలుషిత జలాలను వాడటం వల్ల స్థానికులు చర్మ వ్యాధులు, శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. పశువులు తాగేందుకు కూడా నీరు లభించని దుస్థితి నెలకొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kolleru-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి, అక్రమ ఆక్రమణలను తొలగించి, సరస్సులోకి మురుగునీరు చేరకుండా కట్టడి చేయాలని పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు. సరస్సులో ఏడాది పొడవునా కనీస నీటి నిల్వ ఉండేలా శాస్త్రీయంగా రెగ్యులేటర్ల నిర్మాణం చేపట్టాలని, తద్వారా ఈ అంతర్జాతీయ పర్యావరణ సంపదను కాపాడుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rohini-karthi-rain-is-it-good-or-bad-for-agriculture-expert-analysis-on-crop-impact-1826160.html</loc><lastmod>2026-05-26T09:24:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rohini 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini.jpg</image:loc><image:caption><![CDATA[ రోహిణి ఎండకు రోళ్లు పగులుతాయి, రోహిణి వానకు రైతు ఏడుస్తాడు.. అనే నానుడి ఉంది. అందుకే  రోహిణి కార్తెలో చాలా వరకు వర్షం పడకపోవడమే మంచిదంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు నిపుణులు. రోహిణి కార్తెలోనే వర్షాలు పడితే ఇది వ్యవసాయం పై తీవ్ర ప్రభావం చూపుతుందంట. చాలా వరకు రోహిణిలో ఎప్పుడూ కూడా ఎక్కువగా వర్షాలు పడవు, మృగశిరకార్తె ముందు మబ్బులు మొత్తం మేఘాలతో నిండిపోయి, చిన్న చిరుజల్లులు మొదలు అవుతాయి.  తర్వాత ఆరుద్ర కార్తెలో విపరీతంగా వర్షాలు పడుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక రోహిణిలో ఎంత ఎక్కువగా ఎండలు కొడితే, తర్వాత అంత విస్తారంగా వర్షాలు పడతాయంట. ముఖ్యంగా రోహిణి కార్తెలో ఎండ ఎక్కువగా కొట్టడం వలన భూమి బాగా వేడిగా మారి అందులోని క్రిమి, కీటకాలు చనిపోతాయి. అయితే ఈ సమయంలో వర్షం పడటం వలన భూమి సరిగా కాలదు, దీని వలన తర్వాత పంట వేసే క్రమంలో చీడ పీడలు ఎక్కువగా వస్తాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini-3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా రోహిణి కార్తెలో వర్షాలు పడటం వలన చాలా మంది రైతులు పొలం పనులు కూడా ప్రారంభిస్తారు, మృగశిర కార్తెలోపు విత్తనాలు పెట్టేస్తారు. దీంతో మొలకెత్తిన విత్తనాలు ఎండి పోవడం, భూమిలోనే కుళ్లిపోవడం జరుగుతుందంట. అంతే కాకుండా రోహిణి కార్తెలో వర్షం వలన పంటలకు ముఖ్యంగా మిరప , పత్తి చేను పంటలకు కాయ తొలిచే పురుగు, తెగులు, ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే? రోహిణిలో ఎండలతో భూమి బాగా కాలిపోయి అందులో ఉండే పంటకు హానిచేసే క్రిములు చనిపోతాయి. కానీ రోహిణిలో వర్షం పడటం వలన అవి చనిపోయే ఛాన్స్  చాలా తక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా రోహిణి కార్తెలో ఎంత ఎక్కువగా ఎండ కొడితే మృగశిర కార్తెలో అంత ఎక్కువగా వర్షాలు పడతాయి అని చెబుతుంటారు పెద్ద వారు.  మృగశిరలో వర్షాలు ఎక్కువగా పడటం వలన పంటలు బాగా పండుతాయి. ముఖ్యంగా మృగశిరంకు వాన పడితే ముంగిళ్లు నిండుతాయి అంటారు. అలాగే రోహిణి కార్తెకు ఎండ ఎక్కువగా ఉండాలి, మృగశిరంకు వర్షం పడాలని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rohini-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగ దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/leopard-creates-panic-at-tirupati-sv-veterinary-university-trapped-in-toilet-and-rescued-1826143.html</loc><lastmod>2026-05-26T08:36:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Leopard 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-5.jpg</image:loc><image:caption><![CDATA[ తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత కలకలం రేపింది. క్లినికల్ సైన్సెస్ విభాగంలో చిరుత ప్రత్యక్షం అయింది. నిన్న ఉదయం 8:57 గంటల సమయంలో వర్సిటీ లోని క్లినికల్ సైన్సెస్ బ్లాక్‌లో ఉన్న  చిరుత సిబ్బంది కంటపడింది. డిపార్ట్మెంట్ తలుపులు తీయగానే అటెండర్ కు చిరుత కల్పించింది. దీంతో భయంతో వణికి పోయిన మహిళ అటెండర్ తలుపులు తీయగానే కనిపించిన చిరుతను చూసి భయంతో తలుపులు మూసి పరుగులు పెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మేరకు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది. భవనం వెనుక ఉన్న చెట్టు ఎక్కి చిరుత చొరబడి ఉంటుందని భావించిన వర్సిటీ సిబ్బంది కర్రల సాయంతో చిరుతను బెదరగొట్టే ప్రయత్నం చేశారు. భవనం లో తిష్ట వేసిన చిరుతను తరిమేందుకు ప్రయత్నించడంతో చిరుత భయంతో టాయిలెట్ లోకి వెళ్లి దాక్కుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడాది వయసున్న ఆడ చిరుత వర్సిటీ లోకి వచ్చిన సమాచారాన్ని అందుకున్న అటవీశాఖ ఘటన స్థలానికి చేరుకుంది. ఉదయం 9:51 గంటల సమయంలో ఫోటో ఆధారంగా చిరుతపులి ఉనికి ని నిర్ధారించిన హనుమాన్ టీమ్ చిరుతను సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-3.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రాన్స్‌పోర్ట్ కేజ్‌ను ఏర్పాటు చేసి 11:25 గంటలకు చిరుతను బంధించిన రెస్క్యూ టీమ్.. 11:29 గంటలకు తిరుపతి జూ పార్కు తరలించారు. జూ పార్క్‌లోని యానిమల్ రెస్క్యూ సెంటర్‌ కు సేఫ్ గా తరలించిన హనుమాన్ టీమ్ చిరుత కు వైద్య పరీక్షలు చేయించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/leopard-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడాది వయసు ఉన్న ఆడ చిరుత ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆరోగ్యంగా ఉంది. గత కొద్ది రోజులుగా వర్సిటీ ప్రాంతంలో చిరుతల సంచారం భయాందోళనకు గురిచేస్తుండగా ఇప్పుడు ఏకంగా భవనాల్లోకి చొరబడుతుండడం వర్సిటీ విద్యార్థులు, సిబ్బందిలో మరింత భయం కలిగిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/high-profit-fruit-farming-in-andhra-pradesh-and-telangana-investment-risks-and-market-opportunities-1826097.html</loc><lastmod>2026-05-26T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruit-farming.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fruit Farming ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gratuity-4.jpg</image:loc><image:caption><![CDATA[ వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులు, వాతావరణ మార్పులు, సంప్రదాయ పంటలలో తగ్గుతున్న లాభాల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో రైతులు ఇప్పుడు పండ్ల సాగు వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మామిడి, జామ, బత్తాయి, దానిమ్మ, డ్రాగన్ ఫ్రూట్‌, అరటి వంటి పంటలు మంచి ఆదాయం ఇచ్చే అవకాశాలు ఉన్న పండ్ల పంటలుగా మారుతున్నాయి. మార్కెట్లో డిమాండ్ పెరుగుతుండటం, ఎగుమతుల అవకాశాలు ఉండటంతో రైతులు దీర్ఘకాల పెట్టుబడిగా వీటిని ఎంపిక చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-cultivation.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి సాగు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పండ్ల పంటల్లో ఒకటి. ఒక్క ఎకరాకు సుమారు రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ప్రారంభ పెట్టుబడి అవసరం అవుతుంది. మొక్కలు నాటిన తర్వాత పూర్తి దిగుబడి రావడానికి 4 నుంచి 5 సంవత్సరాలు పడుతుంది. అయితే మార్కెట్ అనుకూలంగా ఉంటే ఎకరాకు రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guava-farming.jpg</image:loc><image:caption><![CDATA[ జామ సాగు తక్కువ కాలంలో మంచి ఆదాయం ఇచ్చే పంటగా గుర్తింపు పొందుతోంది. ముఖ్యంగా తైవాన్ పింక్ జామ రకాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఎకరాకు రూ.80 వేల నుంచి రూ.1.2 లక్షల వరకు పెట్టుబడి అవసరం కాగా, రెండో సంవత్సరం నుంచే దిగుబడి ప్రారంభమవుతుంది. సరైన మార్కెట్ దొరికితే సంవత్సరానికి ఎకరాకు రూ.2 లక్షల వరకు లాభం పొందే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pomegranate-farming.jpg</image:loc><image:caption><![CDATA[ దానిమ్మ సాగు కూడా రైతులను ఆకర్షిస్తోంది. నీటి కొరత ప్రాంతాల్లో కూడా సాగు చేయగలగడం దీని ప్రత్యేకత. అయితే ప్రారంభ పెట్టుబడి కొంత ఎక్కువగా ఉండి ఎకరాకు రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుంది. వైరస్‌లు, పురుగుల బెడద ఎక్కువగా ఉండటం వల్ల నిర్వహణ ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. కానీ ఎగుమతి మార్కెట్ ఉండటంతో మంచి ధర లభించే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dragon-fruit-cultivation.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు యువ రైతుల్లో ఆదరణ పొందుతోంది. తక్కువ నీటితో సాగు చేయవచ్చు. అయితే సపోర్ట్ సిస్టమ్‌, మొక్కల ఖర్చుతో ప్రారంభ పెట్టుబడి ఎకరాకు రూ.3 లక్షల వరకు ఉంటుంది. సరైన నిర్వహణతో సంవత్సరానికి మంచి ఆదాయం సాధ్యమని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆరోగ్యకర ఆహారాలపై అవగాహన పెరగడంతో పండ్లకు డిమాండ్ స్థిరంగా కొనసాగుతోంది. అయితే ధరల్లో హెచ్చుతగ్గులు, నిల్వ సదుపాయాల కొరత, రవాణా సమస్యలు రైతులకు సవాళ్లుగా మారుతున్నాయి. మార్కెట్‌ డిమాండ్‌, నీటి లభ్యత, నేల స్వభావాన్ని బట్టి పంట ఎంపిక చేసుకుంటే పండ్ల సాగు ద్వారా దీర్ఘకాలికంగా మంచి ఆదాయం పొందవచ్చని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/top-5-electric-scooters-in-india-offering-up-to-8-year-battery-warranty-in-2026-1826002.html</loc><lastmod>2026-05-25T21:51:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/top-5-electric-scooters.jpg</image:loc>
					<image:title><![CDATA[ Top 5 Electric Scooters ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ola-s1-pro-ather-450x-tvs.jpg</image:loc><image:caption><![CDATA[ దేశవ్యాప్తంగా పెట్రోల్ స్కూటర్లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగం వేగంగా పెరుగుతోంది. పెరుగుతున్న ఇంధన ధరలు, తక్కువ నిర్వహణ ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాల కారణంగా చాలా మంది వినియోగదారులు ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే, ఈవీ కొనుగోలులో చాలామందిని వెనక్కి తగ్గించే ప్రధాన అంశం బ్యాటరీ జీవితకాలం, భవిష్యత్తులో దాన్ని మార్చాల్సి వస్తే అయ్యే భారీ ఖర్చు. ఈ ఆందోళనలను తగ్గించే దిశగా ప్రముఖ ఈవీ తయారీ సంస్థలు ఇప్పుడు తమ స్కూటర్లపై 8 సంవత్సరాల వరకు పొడిగించిన బ్యాటరీ వారంటీని అందిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ola-s1-pro-s1-air.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ జాబితాలో ముందున్నది Ola Electric తయారు చేస్తున్న ఓలా ఎస్1 ప్రో, ఎస్1 ఎయిర్ స్కూటర్లు. ఈ మోడళ్లపై కంపెనీ స్టాండర్డ్‌గా 8 సంవత్సరాలు లేదా 80 వేల కిలోమీటర్ల వరకు బ్యాటరీ వారంటీ ఇస్తోంది. అదనపు ప్రీమియంతో ఈ పరిమితిని 1.25 లక్షల కిలోమీటర్ల వరకు పెంచుకునే అవకాశం కూడా కల్పిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ather-450x.jpg</image:loc><image:caption><![CDATA[ పర్ఫార్మెన్స్‌, బిల్డ్ క్వాలిటీకి పేరుగాంచిన Ather Energy సంస్థ తన ఏథర్ 450ఎక్స్, ఏపెక్స్ మోడళ్లకు ‘ఏథర్ ప్రొటెక్ట్’ పథకం కింద 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ అందిస్తోంది. ఎనిమిదేళ్ల తర్వాత కూడా బ్యాటరీ కనీసం 70 శాతం సామర్థ్యాన్ని కొనసాగిస్తుందని సంస్థ హామీ ఇస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tvs-iqube.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక కుటుంబ వినియోగదారుల్లో ఆదరణ పొందిన TVS Motor Company టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్లపై కూడా కొత్త వారంటీ ప్యాకేజీలు అందుబాటులోకి వచ్చాయి. టాప్ వేరియంట్లను కొనుగోలు చేసే కస్టమర్లు అదనపు వారంటీ ఎంపికతో 8 సంవత్సరాల వరకు బ్యాటరీ భద్రత పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bajaj-chetak-premium.jpg</image:loc><image:caption><![CDATA[ క్లాసిక్ డిజైన్‌తో మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Bajaj Auto బజాజ్ చేతక్ ప్రీమియం స్కూటర్‌కు కూడా ఎక్స్‌టెండెడ్ బ్యాటరీ వారంటీ అందిస్తోంది. విశాలమైన సర్వీస్ నెట్‌వర్క్‌తో పాటు దీర్ఘకాల బ్యాటరీ అస్యూరెన్స్‌ను కంపెనీ ప్రధాన ఆకర్షణగా నిలుపుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hero-vida-v1-pro.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే Hero MotoCorp సంస్థకు చెందిన హీరో విడా వి1 ప్రో స్కూటర్ రిమూవబుల్ బ్యాటరీ ఫీచర్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఇంట్లోనే సులభంగా ఛార్జింగ్ చేసుకునే వీలుతో పాటు దీర్ఘకాల బ్యాటరీ వారంటీ ప్లాన్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fish-curry-cooking-tips-how-to-make-restaurant-style-soft-fish-curry-without-breaking-pieces-1826010.html</loc><lastmod>2026-05-25T21:47:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish Fry (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ఇళ్లల్లో చేపల కూర వండేటప్పుడు ముక్కలు విడిపోవడం, నలిగిపోవడం లేదా కూర నీచు వాసన రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎంత ప్రయత్నించినా హోటల్ లేదా రెస్టారెంట్లలో దొరికే చేపల కూర లాంటి పర్ఫెక్ట్ టెక్స్చర్, గ్రేవీ ఇంట్లో కుదరదు. కానీ కొన్ని సింపుల్ కిచెన్ టిప్స్ పాటిస్తే చేప ముక్క అస్సలు విడిపోకుండా, నోరూరించే రెస్టారెంట్ రుచితో ఇంట్లోనే ఈజీగా వండవచ్చు. ఆ రహస్యాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-2.jpg</image:loc><image:caption><![CDATA[ చేపల కూర పర్ఫెక్ట్‌గా రావడానికి మొదటి మెట్టు వాటిని శుభ్రం చేయడం. చేపలను మార్కెట్ నుండి తెచ్చిన తర్వాత కేవలం నీటితో కడిగితే నీచు వాసన అస్సలు పోదు. అందుకే చికెన్ ముక్కల్లా కాకుండా, చేప ముక్కలను కడిగేటప్పుడు కొద్దిగా ఉప్పు (కల్లుప్పు), పసుపు మరియు కాస్త మజ్జిగ లేదా నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఆ తర్వాత రెండు మూడు సార్లు చల్లని నీటితో కడిగితే చేపల శ్లేష్మం (జిగురు), నీచు వాసన పూర్తిగా తొలగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-3.jpg</image:loc><image:caption><![CDATA[  చేపల కూరలో ముక్కలు సాఫ్ట్‌గా ఉంటూనే, విడిపోకుండా ఉండాలంటే ఒక అద్భుతమైన కిచెన్ హ్యాక్ ఉంది. కూర వండటానికి కనీసం 15 నిమిషాల ముందే చేప ముక్కలకు కొద్దిగా పసుపు, కారం, ఉప్పు మరియు ఒక స్పూన్ ఆయిల్ లేదా నిమ్మరసం పట్టించి పక్కన పెట్టుకోవాలి (మారినేషన్). ఇలా చేయడం వల్ల ముక్కలకు ఉప్పు, కారం బాగా పట్టడమే కాకుండా, ఉడికేటప్పుడు ముక్క గట్టిగా ఉండి విడిపోకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, చేపల కూరను ఎప్పుడూ ఇరుకైన పాత్రలలో కాకుండా, వెడల్పాటి గిన్నెలో (చేపల చట్టి) మాత్రమే వండాలి. దీనివల్ల ముక్కలు ఒకదానిపై ఒకటి పడకుండా సమానంగా ఉడుకుతాయి. చేపల కూర వండేటప్పుడు చేసే అతిపెద్ద పొరపాటు... కూరను గరిటెతో పదే పదే తిప్పడం. చేప ముక్కలు ఎంతో సున్నితంగా ఉంటాయి కాబట్టి గరిటె తగిలితే వెంటనే విడిపోతాయి. అందుకే చింతపండు పులుసు పోసిన తర్వాత గిన్నెను రెండు వైపులా పట్టుకుని చేతులతోనే గుండ్రంగా తిప్పాలి (టాసింగ్) తప్ప గరిటె అస్సలు పెట్టకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-fry-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ ముక్కలను తిరగేయాల్సి వస్తే సన్నటి చెక్క గరిటెను మాత్రమే వాడాలి. కూరను ఎల్లప్పుడూ మీడియం నుండి లో-ఫ్లేమ్‌పై మాత్రమే ఉడికించాలి. చివరగా కూర ఉడికిన తర్వాత స్టవ్ ఆపి కనీసం అరగంట పాటు అలాగే వదిలేయాలి. చేపల కూర ఎప్పుడూ చల్లారిన తర్వాతే ముక్కకు పులుసు పట్టి అద్భుతమైన రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hair-care-tips-apply-this-5-minutes-before-shampoo-to-stop-hair-fall-naturally-1825982.html</loc><lastmod>2026-05-25T21:33:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hair Care Tips (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ తలస్నానం చేయడానికి కేవలం 5 నుండి 10 నిమిషాల ముందు మన స్కాల్ప్‌కు ప్రత్యేకమైన పోషణను అందించడం ద్వారా జుట్టు రాలడాన్ని 80 శాతం వరకు తగ్గించవచ్చు. దీనికోసం తాజా కలబంద జెల్ (Aloe Vera Gel) మరియు నిమ్మరసం (Lemon Juice) మిశ్రమం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ కలబందలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ మరియు ప్రోటియోలిటిక్ ఎంజైమ్‌లు తలలోని చనిపోయిన చర్మ కణాలను తొలగించి, కుదుళ్లను బలోపేతం చేస్తాయి. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి మరియు యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రును నశింపజేసి స్కాల్ప్‌ను క్లీన్‌గా ఉంచుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక చిన్న గిన్నెలో రెండు చెంచాల తాజా కలబంద గుజ్జును తీసుకోవాలి. అందులో ఒక చెంచా నిమ్మరసాన్ని పిండి, రెండు పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ వేలి కొనలతో జుట్టు కుదుళ్లకు (స్కాల్ప్‌కు) మాత్రమే తగిలేలా బాగా అప్లై చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ కుదుళ్లకు పట్టిన తర్వాత రెండు మూడు నిమిషాల పాటు ఎంతో మృదువుగా మసాజ్ చేయాలి. మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ (Blood Circulation) మెరుగై, జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించిన తర్వాత కేవలం 5 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత మైల్డ్ లేదా కెమికల్స్ తక్కువగా ఉండే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి. అయితే, చాలా మంది తలస్నానానికి వేడి నీటిని వాడుతుంటారు. వేడి నీరు జుట్టులోని సహజసిద్ధమైన నూనెలను తొలగించి, కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు లేదా చల్లని నీటిని మాత్రమే వాడాలి. వారానికి రెండు సార్లు ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటించడం వల్ల కేవలం నెల రోజుల్లోనే మీ జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా, ప్రకాశవంతంగా మరియు దృఢంగా మారడాన్ని మీరే గమనిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-time-to-drink-green-tea-for-weight-loss-according-to-experts-1825964.html</loc><lastmod>2026-05-25T21:33:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-tea-for-weight-loss.jpg</image:loc>
					<image:title><![CDATA[ Green Tea For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-drink-green-te.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రీన్ టీ తాగడానికి ఉత్తమ సమయాలు: చాలా మంది ఉదయాన్నే పరగడుపున గ్రీన్ టీ తాగుతుంటారు. కానీ ఖాళీ కడుపుతో తాగడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత తాగితే శరీర మెటాబాలిజం (జీవక్రియ) రేటు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fat-burning-drinks.jpg</image:loc><image:caption><![CDATA[ వర్కవుట్‌కు ముందు: వ్యాయామం లేదా వర్కవుట్ చేయడానికి 30 నుండి 45 నిమిషాల ముందు గ్రీన్ టీ తాగడం వల్ల ఫ్యాట్ బర్నింగ్ (కొవ్వు కరగడం) ప్రక్రియ వేగవంతం అవుతుంది. ఇందులోని కెఫిన్, క్యాటెకిన్స్ శరీరానికి అవసరమైన శక్తిని అందించి, ఎక్కువ కేలరీలు ఖర్చు కావడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-tea-after-meals.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యాహ్న భోజనం తర్వాత: లంచ్ చేసిన తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల కడుపు ఉబ్బరం లేదా హెవీగా అనిపించడం తగ్గుతుంది. జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే, సాయంత్రం పూట జంక్ ఫుడ్ లేదా నూనె పదార్థాలు తినాలనే క్రేవింగ్స్ (ఆకలి) ను కంట్రోల్ చేయడానికి గ్రీన్ టీ అద్భుతంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-tea-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ తప్పులు అస్సలు చేయకండి: రాత్రి పడుకునే ముందు గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. ఇందులోని కెఫిన్ మీ నిద్రను పాడు చేస్తుంది. సరిగ్గా నిద్ర లేకపోతే బరువు తగ్గడం మరింత కష్టమవుతుంది. అలాగే, బరువు త్వరగా తగ్గాలని రోజుకు నాలుగైదు కప్పుల కంటే ఎక్కువ తాగకూడదు. రోజుకు 2-3 కప్పులు మాత్రమే సరైన మోతాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-tea-at-night.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా, గ్రీన్ టీలో చక్కెర లేదా ఎక్కువ తేనె కలిపితే అదనపు కేలరీలు చేరి బరువు తగ్గడం కుదరదు. మార్కెట్లో దొరికే ఇన్‌స్టంట్ ఫ్లేవర్డ్ గ్రీన్ టీల కంటే లూస్ లీవ్స్ లేదా మంచి బ్రాండ్ టీని ఎంచుకుని, సరైన డైట్, వ్యాయామంతో పాటు దీనిని తీసుకుంటే ఆశించిన మార్పును చూడవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sabja-seeds-benefits-and-side-effects-summer-health-tips-1825967.html</loc><lastmod>2026-05-25T21:26:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sabja Seeds (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ మండు వేసవిలో భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోవడంతో బాడీని చల్లబరుచుకోవడానికి ప్రతి ఒక్కరూ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, డీహైడ్రేషన్ మరియు వడదెబ్బ తగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఈ కాలంలో మన శరీరాన్ని సహజంగా చల్లబరచడానికి మరియు హైడ్రేటెడ్‌గా ఉంచడానికి ‘సబ్జా గింజలు’ (Sabja Seeds) ఒక అద్భుతమైన అమృతంలా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, సబ్జా గింజలను ఎలా పడితే అలా తీసుకుంటే లాభాల కంటే అనర్థాలు ఎక్కువని హెచ్చరిస్తున్నారు ప్రముఖ నేచురోపతీ వైద్యులు డాక్టర్ షగుఫ్తా గారు.  చాలా మంది సబ్జా గింజలను సరిగ్గా నానబెట్టకుండానే లేదా తక్కువ సమయంలోనే నేరుగా తీసుకుంటారు. ఇలా చేయడం వల్ల అవి కడుపులోకి వెళ్లాక అక్కడి నీటిని పీల్చుకుని జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి. కాబట్టి వీటిని కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు బాగా నానబెట్టిన తర్వాతే వాడాలి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా, తీవ్రమైన సైనస్ లేదా కఫం వంటి సమస్యలతో బాధపడేవారు సబ్జా గింజలను ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇవి అమితమైన చలవను కలిగి ఉండటం వల్ల వారిలో జలుబు లేదా శ్వాస ఇబ్బందులు మరింత పెరిగే ప్రమాదం ఉంది. గర్భవతులు కూడా వీటిని వైద్యుల సలహా మేరకే పరిమితంగా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలు శరీరానికి అమితమైన చలవను ఇస్తాయి. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు ఇవి జిగురులా మారి, తమ పరిమాణం కంటే పెద్దవిగా అవుతాయి. సబ్జా గింజల్లో పీచు పదార్థం (ఫైబర్), ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచడమే కాకుండా, వేసవిలో వచ్చే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ, బ్లోటింగ్ మరియు మలబద్ధకం వంటి జీర్ణక్రియ సమస్యలను క్షణాల్లో దూరం చేస్తాయి. బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి ఔషధంలా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sabja-seeds-5.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్ కోసం మరికొన్ని అమూల్యమైన చిట్కాలను పంచుకున్నారు. మనలో చాలా మంది ఎండలో తిరిగి రాగానే ఒక్కసారిగా 300 నుండి 400 ml నీటిని గటగటా తాగేస్తుంటారు. ఇలా చేయడం చాలా తప్పు. ఒకేసారి ఎక్కువ నీరు తాగడం వల్ల శరీరంలోని ముఖ్యమైన వైటల్ సాల్ట్స్ (లవణాలు) యూరిన్ రూపంలో బయటకు వెళ్ళిపోతాయి. అందువల్ల నీటిని ఎప్పుడూ కొద్దికొద్దిగా, సిప్ చేస్తూ మాత్రమే తాగాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-check-if-an-egg-is-fresh-or-rotten-in-seconds-1825948.html</loc><lastmod>2026-05-25T21:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/egg-freshness-check.jpg</image:loc>
					<image:title><![CDATA[ Egg Freshness Check ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rotten-egg-test.jpg</image:loc><image:caption><![CDATA[ కోడిగుడ్లలో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉండటం వల్ల వైద్యులు ప్రతిరోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తారు. అయితే, మార్కెట్ నుండి తెచ్చిన గుడ్లలో కొన్నిసార్లు పాడైపోయినవి కూడా కలిసి వస్తుంటాయి. సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా చేరడం వల్ల గుడ్లు త్వరగా కుళ్ళిపోతాయి. ఇలాంటి చెడిపోయిన గుడ్లను గుర్తించకుండా తింటే వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. అందుకే, గుడ్డును వండే ముందే అది తాజాగా ఉందో లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం కొన్ని సులభమైన గృహ పరీక్షలు ఇక్కడ ఉన్నాయి: ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/egg-float-test.jpg</image:loc><image:caption><![CDATA[ నీటి పరీక్ష (Float Test): గుడ్డు తాజాదనాన్ని పరీక్షించడానికి ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన పద్ధతి.  ఒక పెద్ద గిన్నెలో చల్లటి నీటిని నింపండి.  అందులో గుడ్డును మెల్లగా వేయండి. గుడ్డు గిన్నె అడుగు భాగానికి చేరుకుని అడ్డంగా పడుకుంటే అది చాలా తాజాగా ఉందని అర్థం. గుడ్డు అడుగున మునిగి, ఒక వైపు పైకి నిలువుగా నిలబడితే అది కొంచెం పాతదైనా తినడానికి సురక్షితమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/identify-rotten-eggs.jpg</image:loc><image:caption><![CDATA[ కుళ్ళిన గుడ్డు: గుడ్డు నీటిపై పూర్తిగా తేలితే, అది పూర్తిగా పాడైపోయిందని అర్థం. గుడ్డు పాతదవుతున్న కొద్దీ లోపల గాలి బుడగ (Air Pocket) పెద్దదవడం వల్ల అది నీటిపై తేలుతుంది. ఇలాంటి గుడ్డును వెంటనే పారేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fresh-egg-identification.jpg</image:loc><image:caption><![CDATA[ వాసన పరీక్ష (Sniff Test):గుడ్డు పాడైందో లేదో తెలుసుకోవడానికి మన ముక్కు అత్యంత నమ్మకమైన సాధనం. గుడ్డును పగలగొట్టినప్పుడు దాని నుండి ఘాటైన కుళ్ళిన గుడ్డు వాసన (సల్ఫర్ వాసన) వస్తే అది పాడైపోయినట్లే. మంచి గుడ్డుకు ఎలాంటి వాసన ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bad-egg-detection.jpg</image:loc><image:caption><![CDATA[ మొబైల్ ఫ్లాష్‌లైట్ పరీక్ష: ఇంట్లో మొబైల్ ఫోన్ ఫ్లాష్‌లైట్ ఆన్ చేసి, దానిపై గుడ్డును ఉంచాలి. వెలుతురు గుడ్డు లోపల నుండి స్పష్టంగా పసుపు రంగులో కనిపిస్తే అది మంచి గుడ్డు. అలా కాకుండా లోపల చీకటిగా లేదా నల్లటి మచ్చలుగా కనిపిస్తే అది చెడిపోయిందని అర్థం. ఈ చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగించి కుళ్ళిన గుడ్లను దూరం పెట్టి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/numerology-secrets-people-born-on-these-dates-are-destined-to-become-rich-1825860.html</loc><lastmod>2026-05-25T18:53:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology-secrets.jpg</image:loc>
					<image:title><![CDATA[ Numerology Secrets ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని స్వభావం, ఆలోచనా విధానం, భవిష్యత్తు మాత్రమే కాదు.. ఆర్థిక స్థితిగతుల గురించి కూడా ఎన్నో ఆసక్తికర విషయాలను తెలియజేస్తుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. కొన్ని ప్రత్యేక తేదీల్లో జన్మించినవారిపై కుబేరుడు, గ్రహాల ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని నమ్మకం. అందుకే ఈ వ్యక్తులు చిన్న వయస్సులోనే సంపద, విజయం, సుఖసంతోషాలను సొంతం చేసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. వీరు కేవలం అదృష్టాన్ని నమ్ముకుని కూర్చోరు. తమ తెలివితేటలు, కష్టపడే తత్వం, సరైన నిర్ణయాలతో జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. సహజసిద్ధమైన నాయకత్వ లక్షణాలు, వ్యాపార చతురత, డబ్బును సరిగ్గా నిర్వహించే నైపుణ్యం వీరిని ఆర్థికంగా బలంగా నిలబెడతాయి. ఇప్పుడు ఏ తేదీల్లో పుట్టినవారికి ఈ అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology1-2.jpg</image:loc><image:caption><![CDATA[ రాడికల్ నంబర్ 1-(పుట్టిన తేదీలు: 1, 10, 19, 28)..

ఈ తేదీల్లో జన్మించినవారికి మూల సంఖ్య 1 అవుతుంది. ఈ సంఖ్యకు అధిపతి సూర్యుడు. అందుకే వీరిలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇతరుల కింద పనిచేయడం కంటే తమకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని కోరుకుంటారు. వ్యాపారం, మేనేజ్‌మెంట్, రాజకీయాలు వంటి రంగాల్లో వీరు తమదైన ముద్ర వేస్తారు. కొత్త అవకాశాలను గుర్తించి వాటిని లాభాలుగా మలచడంలో వీరు ఎంతో తెలివిగా వ్యవహరిస్తారు. అందుకే వీరి జీవితం రాజులా సౌఖ్యంగా సాగుతుందని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology2-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూల సంఖ్య 5-(పుట్టిన తేదీలు: 5, 14, 23)..

ఈ తేదీల్లో జన్మించినవారిపై బుధ గ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీరు చురుకైన తెలివితేటలు, తర్కశక్తి, కమ్యూనికేషన్ నైపుణ్యాలతో ప్రత్యేకంగా నిలుస్తారు. పరిస్థితులకు అనుగుణంగా తక్షణ నిర్ణయాలు తీసుకోవడం వీరి ప్రధాన బలం. డబ్బును ఎలా సంపాదించాలి, ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయంలో వీరికి మంచి అవగాహన ఉంటుంది. వ్యాపారం, మార్కెటింగ్, షేర్ మార్కెట్ వంటి రిస్క్ ఉన్న రంగాల్లో కూడా విజయాలు సాధించి భారీ లాభాలు పొందగలరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology3-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూల సంఖ్య 6-(పుట్టిన తేదీలు: 6, 15, 24).. 

ఈ సంఖ్య శుక్ర గ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందుకే వీరు అందం, విలాసం, సౌకర్యవంతమైన జీవితం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. సహజంగా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగిన వీరు అందరినీ సులభంగా ఆకట్టుకుంటారు. వీరిలో డబ్బు సంపాదించే సామర్థ్యంతో పాటు, సంపదను నిలబెట్టుకునే నైపుణ్యం కూడా ఉంటుంది. సరైన ప్రణాళిక, ఆర్థిక క్రమశిక్షణ వల్ల జీవితంలో పెద్దగా ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావు. అందుకే వీరి జీవితం విలాసవంతంగా సాగుతుందని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/numerology4-3.jpg</image:loc><image:caption><![CDATA[ రాడికల్ నంబర్ 8-(పుట్టిన తేదీలు: 8, 17, 26).. 

ఈ తేదీల్లో జన్మించినవారిపై శని గ్రహ ప్రభావం ఉంటుంది. క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత స్వభావం వీరి ప్రధాన లక్షణాలు. వీరు జీవితంలో సులభంగా ఓటమిని అంగీకరించరు. చిన్న వయస్సులో ఎన్నో కష్టాలు, పోరాటాలు ఎదురైనా.. తమ పట్టుదల, కష్టపడి పనిచేసే తత్వంతో ఒక్కో మెట్టు ఎక్కుతూ విజయాన్ని అందుకుంటారు. జీవితంలో ఆలస్యంగా అయినా అపారమైన సంపద, గౌరవం, స్థిరమైన స్థానం సంపాదిస్తారని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సంఖ్యా శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kitchen-tips-and-tricks-how-to-keep-your-dosa-batter-rising-even-in-the-rainy-and-cold-season-1825822.html</loc><lastmod>2026-05-25T18:39:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kitchen Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips1.jpg</image:loc><image:caption><![CDATA[ Kitchen Tips: వర్షాకాలంలో లేదా చలికాలంలో పరిసర ఉష్ణోగ్రత తగ్గినప్పుడు దోసె లేదా ఇడ్లీ పిండి సరిగ్గా పొంగేలా చూసుకోవడం గృహిణులకు ఎల్లప్పుడూ ఒక పెద్ద సవాలుగా ఉంటుంది. పిండి పొంగడానికి సహాయపడే మంచి బ్యాక్టీరియా, ఈస్ట్ క్రియాశీలకం కావడానికి కొద్దిగా వెచ్చని వాతావరణం అవసరం. చల్లని వాతావరణంలో కూడా పిండి పొంగడానికి ప్రయత్నించగల కొన్ని సులభమైన చిట్కాలు ఏమిటో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది పిండి రుబ్బిన వెంటనే అందులో ఉప్పు కలుపుతారు. కానీ చలికాలంలో ఇలా చేయవద్దు. ఉప్పు పిండి పులిసే ప్రక్రియను నెమ్మదింపజేస్తుంది. పిండి బాగా రుబ్బి, పులిసిన తర్వాత, దోసె లేదా ఇడ్లీ వేయడానికి ముందు తగినంత ఉప్పు వేసి కలిపితే సరిపోతుంది. పిండిలో కొద్దిగా పంచదార కలపడం వల్ల ఈస్ట్ పెరగడానికి సహాయపడుతుంది. ఇది పిండి పులియడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips3.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం, పప్పు నానబెట్టేటప్పుడు, దానికి ఒక టీస్పూన్ మెంతులను కలపండి. మెంతుల పిండిలో పిండి త్వరగా పొంగడానికి సహాయపడే సహజ గుణాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే పిండిలో మెంతులను కలపడం వల్ల దోసెకు మంచి కుచ్చు, ఇడ్లీకి మెత్తదనం వస్తుంది. అదేవిధంగా పిండి రుబ్బేటప్పుడు గోరువెచ్చని నీరు లేదా పాలను ఉపయోగించండి. పాలు వేడిగా ఉండవలసిన అవసరం లేదు. ఇది మరుసటి రోజు పిండి పొంగడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు పిండిముద్దను ఉంచే పాత్రకు బయటి నుండి తగినంత వేడి అందాలి. అందువల్ల పిండిముద్దను ఉంచిన పాత్రను ఒక మందపాటి దూది గుడ్డతో లేదా టవల్‌తో పూర్తిగా కప్పండి. దీనివల్ల పాత్రలోని వేడి బయటకు పోకుండా ఉంటుంది. అదేవిధంగా పిండిముద్దను అందులో పెట్టే ముందు కొద్దిగా గ్యాస్ వెలిగించి, అది వేడెక్కిన తర్వాత అందులో పెడితే అది మరుసటి రోజుకు పొంగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kitchen-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ ఓవెన్‌ను కేవలం 1 నిమిషం పాటు ముందుగా వేడిచేయండి (లేదా ఓవెన్ లైట్ ఆన్ చేసి ఉంచండి). ఆ తర్వాత ఓవెన్‌ను ఆపివేసి, పిండి ముద్దలు ఉన్న మూతపెట్టిన గిన్నెను లోపల పెట్టండి. ఓవెన్ లోపల ఉండే వెచ్చని వాతావరణం పిండి ముద్దలు త్వరగా పొంగడానికి సహాయపడుతుంది. ఒకవేళ మీ దగ్గర ఓవెన్ లేకపోతే, ఒక పెద్ద గిన్నెలో గోరువెచ్చని నీటిని నింపి, పిండి ముద్దలు ఉన్న గిన్నెను అందులో పెట్టండి. ఒకవేళ నీరు మరీ చల్లబడితే, నీటిని మార్చండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/harmanpreet-kaur-receives-padma-shri-award-from-president-draupadi-murmu-1825813.html</loc><lastmod>2026-05-25T18:15:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/harmanpreet-kaur-receives-padma-shri-award.jpg</image:loc>
					<image:title><![CDATA[ Harmanpreet Kaur Receives Padma Shri Award ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/harmanpreet-kaur-receives-padma-shri-award-1.jpg</image:loc><image:caption><![CDATA[ భారత క్రీడారంగానికి, ముఖ్యంగా మహిళా క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్ అందించిన అసాధారణ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు తీసుకుంటున్న సమయంలో హర్మన్‌ప్రీత్ ముఖంలో దేశభక్తి, గర్వం ఉట్టిపడ్డాయి. మైదానంలో ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని, జట్టును ముందుండి నడిపించిన ఒక సాధారణ పంజాబ్ అమ్మాయి, ఈరోజు దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకోవడం ఎందరో యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఈ వేడుకకు క్రీడా ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా హాజరయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/team-india-harmanpree-kaur-career.jpg</image:loc><image:caption><![CDATA[ హర్మన్‌ప్రీత్ కౌర్ ప్రయాణం అంత సులువుగా సాగలేదు. పంజాబ్‌లోని మోగా అనే చిన్న పట్టణంలో పుట్టి పెరిగిన ఆమె, అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడుతూ తన కలలకు పునాది వేసుకున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు, సామాజిక అడ్డంకులను దాటుకుంటూ భారత జట్టులో స్థానం సంపాదించారు. 2017 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై ఆమె ఆడిన 171 పరుగుల అజేయ ఇన్నింగ్స్ భారత మహిళా క్రికెట్ గమనాన్నే మార్చేసింది. ఆ ఒక్క ఇన్నింగ్స్ దేశంలో మహిళల క్రికెట్‌కు అపారమైన ఆదరణను తెచ్చిపెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wpl-harmanpree-kaur-career.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం భారత మహిళా క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న హర్మన్‌ప్రీత్, తన దూకుడు స్వభావంతో జట్టుకు ఎన్నో చారిత్రాత్మక విజయాలను అందించారు. ఆసియా కప్ గెలవడంలో, కామన్వెల్త్ క్రీడల్లో పతకం సాధించడంలో ఆమె పాత్ర అమోఘం. కేవలం బ్యాటర్‌గానే కాకుండా, మైదానంలో ఒత్తిడిని తట్టుకుంటూ జట్టును నడిపించే వ్యూహకర్తగా ఆమె ప్రపంచ క్రికెట్లోనే అత్యుత్తమ నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఇప్పుడు లభించిన ఈ పద్మశ్రీ గౌరవం ఆమె కష్టానికి దక్కిన నిజమైన ప్రతిఫలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/harmanpree-kaur-career.jpg</image:loc><image:caption><![CDATA[ హర్మన్‌ప్రీత్ కౌర్‌కు పద్మశ్రీ పురస్కారం దక్కడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భారత పురుషుల క్రికెట్ జట్టు సభ్యులు, మాజీ క్రీడాకారులు, అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. దేశంలో మహిళా సాధికారతకు, క్రీడల్లో మహిళల ఎదుగుదలకు హర్మన్‌ప్రీత్ ఒక రోల్ మోడల్ అని పలువురు కొనియాడారు. ఈ పురస్కారం రాబోయే రోజుల్లో ఆమె మరిన్ని అద్భుతాలు చేయడానికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని ఆశిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/harmanpree-kaur.jpg</image:loc><image:caption><![CDATA[ మైదానంలో బ్యాట్ పట్టి బౌలర్లపై విరుచుకుపడే హర్మన్‌ప్రీత్ కౌర్, ఇవాళ పద్మశ్రీ పురస్కారంతో దేశ గౌరవాన్ని మరింత పెంచారు. ఎన్నో అవరోధాలను దాటి ఈ స్థాయికి చేరిన ఆమె ప్రయాణం, దేశంలోని ప్రతి ఒక్క అమ్మాయికి ఒక గొప్ప నిదర్శనం. భవిష్యత్తులో హర్మన్‌ప్రీత్ సారథ్యంలో భారత మహిళల జట్టు మరిన్ని ప్రపంచకప్‌లను ముద్దాడాలని ఆకాంక్షిద్దాం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rajayogas-in-june-5-zodiac-signs-to-experience-unprecedented-luck-and-wealth-1825692.html</loc><lastmod>2026-05-25T16:47:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jun Month 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి జూన్ నెల మొత్తం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఉన్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. చాలా అదృష్టం కలిసి వస్తుంది. ముఖ్యంగా ఎవరి పనులు అయితే మధ్యలోనే ఆగిపోయాయో, వారికి ఇది చాలా బెస్ట్ సమయం అని చెప్పాలి. పనులను త్వరగా పూర్తి చేస్తారు. ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అప్పుల బాధలు అన్నీ తొలిగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి చెడు రోజుల ముగిసిన పోయి మంచి రోజులు ప్రారంభం అయ్యాయి. ముఖ్యంగా ఇక నుంచి వీరి ఆరోగ్యానికి ఢోకా లేదని చెప్పాలి. వీరికి అన్ని విధాలుగా అద్భుతంగా ఉంటుంది. డబ్బు విషయంలో వీరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, అనుకోని విధంగా డబ్బు చేతికి అందుతుంది. అలాగే అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి గడ్డుకాలం తొలిగిపోయింది. ముఖ్యంగా మహిళలకు చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల బాధలతో సతమతం అవుతున్నారో వారికి జూన్‌లో ఉపశమనం దొరకుతుంది. అనుకోని విధంగా ఆదాయం చేతికి అందండం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించడం జరుగుతుంది. అలాగే ఈ మాసం విద్యార్థులకు కూడా చాలా అద్భుతంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month-3.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి కూడా జూన్ నెల చాలా లాభాలు తీసుకొస్తుంది.  ముఖ్యంగా మకర రాశి వారు వ్యాపార పరంగా దూసుకెళ్తారు. వీరికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. దీంతో చేతినిండా డబ్బుతో కుటుంబ సభ్యులు అందరూ చాలా ఆనందంగా గడుపుతారు. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jun-month-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి మంచి రోజులు వచ్చేసాయి. జూన్ నెల మొత్తం వీరు జాలీ జాలీగా గడిపేస్తూ ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-transit-in-aries-2026-these-5-zodiac-signs-may-achieve-rapid-success-and-wealth-till-june-1825679.html</loc><lastmod>2026-05-25T16:27:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-gochar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kuja Gochar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/1-mesha-rashi-11.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: రాశ్యధిపతి కుజుడు స్వస్థానంలో బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఏ రంగంలో ఉన్నా ఉన్నత స్థానాలకు వెళ్లడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో ఎటువంటి పోటీలు, సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోవడం, విజయం సాధించడం జరుగుతుంది. ఆర్థిక పరిస్థితిని బాగా మెరుగుపరచుకుంటారు. ఉద్యోగంలో సీనియర్లను కాదని అధికారం చేపట్టడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/4-karkataka-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశి మీద కుజుడి దృష్టి పడడం వల్ల ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలు ఇనుమడిస్తాయి. ఎటువంటి సవాలునైనా ఎదుర్కోవడం జరుగుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధిస్తారు. శత్రువులు, ప్రత్యర్థులు, పోటీదార్ల మీద పైచేయిగా ఉంటుంది. రుణ, రోగ సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఏ రంగంలో ఉన్నా దూసుకుపోతారు. పని తీరులో సహోద్యోగులను మించిపోతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-19.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశి మీద కుజుడి సప్తమ దృష్టి పడినందువల్ల  ఈ రాశివారికి కొద్ది ప్రయత్నంతో ఆదాయం అత్యధికంగా వృద్ది చెందుతుంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారి పంట పండుతుంది. ప్రతి సమస్యనూ పట్టుదలగా పరిష్కరించుకుంటారు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసుల్లో సానుకూల ఫలితాలు పొందుతారు. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. రావలసిన సొమ్మును రాబట్టుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/8-vrushchika-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: రాశినాథుడైన కుజుడు అష్టమ దృష్టితో ఈ రాశిని వీక్షించడం వల్ల జూన్ 20 వరకు జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఆదాయ వృద్దికి ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. ఆర్థిక బలం పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికార యోగం కలగడంతో పాటు ఆర్థికంగా పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆస్తి వివాదాల్ని రాజీమార్గంలో పరిష్కరించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: తనకు ఉచ్ఛ క్షేత్రమైన మకర రాశిని కుజుడు ఎక్కువగా అనుగ్రహిస్తాడు. కుజుడికి ఎక్కడ బలం పట్టినా ఈ రాశికి శుభ యోగాలు కలుగుతాయి. ప్రస్తుతం కుజుడి మేష సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాభవం, ప్రాధాన్యం పెరిగి అధికార యోగం పడుతుంది. రాజకీయాలు, రియల్ ఎస్టేట్, లిక్కర్, ఎక్సైజ్, ప్రభుత్వం వంటి రంగాలవారు ఆశించిన స్థాయిలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/pf-account-locked-or-blocked-heres-how-epfo-subscribers-can-reactivate-it-online-1825659.html</loc><lastmod>2026-05-25T16:20:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Epfo ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులు ఉన్నారు. అయితే కొన్నిసార్లు చిన్న పొరపాటు వల్ల పీఎఫ్ అకౌంట్ లాక్ కావడం లేదా సిస్టమ్ ఆటోమేటిక్‌గా బ్లాక్ చేయడం లాంటివి చోటుచేసుకుంటాయి. పీఎఫ్ అకౌంట్ ఎప్పటికీ శాశ్వతంగా మూసివేయబడదు. తాత్కాలికంగా మాత్రమే బ్లాక్ లేదా లాక్ అవ్వడం జరుగుతంది. ఇలాంటి సమయంలో మీరు ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్ ద్వారా పీఎఫ్ ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. అదెలా అనేది ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు పీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ప్రయత్నించినప్పుడు లాక్ లేదా బ్లాక్ అయినట్లు కనిపిస్తుంది. ఇటీవల చాలామంది ఇలాంటి సాంకేతిక సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇలాంటప్పుడు మీరు ఆందోళన చెందకండి. మీ పీఎఫ్ అకౌంట్లోకి నగదు ఎక్కడికి పోవు. మీ డబ్బు పీఎఫ్ అకౌంట్లో సురక్షితంగా ఉంటుంది. ఇటీవల ఈపీఎఫ్‌వో భద్రత, ఆధార్ ధృవీకరణ నిబంధనలను కఠినతరం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ రికార్డుల్లో చిన్న పొరపాటు జరిగినా, తప్పు పాస్ వర్డ్ ఎంటర్ చేసినా, లేదా ఇతర భద్రతా కారణాల వల్ల అకౌంట్ తాత్కాలికంగా బ్లాక్ అవుతుంది.  కొంతమంది పాస్ వర్డ్‌ను పదే పదే మార్చిపోతుంటారు. ఎక్కవసార్లు తప్పుడు సమాచారం నమోదు చేయడం వల్ల అకౌంట్ తాత్కాలికంగా లాక్ అవుతుంది. ఇక మొబైల్ ఫోన్‌కు వచ్చే ఓటీపీని గడువు ముగిసిన తర్వాత కూడా మళ్లీ ప్రయత్నిస్తూనే ఉంటారు. పదే పదే విఫలమయ్యే ప్రయత్నాలను ఆటోమేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ అనుమానాస్పద చర్యగా పరిగణించి అకౌంట్‌ను లాక్ చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలాంటి సమయంలో కూలింగ్ ఆఫ్ పీరియడ్ ముగిసిన తర్వాత అకౌంట్లు ఆటోమేటిక్‌గా వాటంతట అవే పని చేస్తాయి. ఇక పాస్ వర్డ్‌ను రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేరులో ఒక అక్షరం తప్పుగా రాయడం, మధ్య పేరు లేకపోవడం, ఇంటి పేరు వేరే ఫార్మట్‌లో ఉండటం, ఆధార్ వెరిఫికేషన్ రిజెక్ట్ కావడం, బ్యాంక్ అకౌంట్ లేదా ఆధార్ సమాచారం అప్డేట్ చేసినప్పటికీ యజమాని నుంచి ఆమోదం లభించకపోవడం వంటి సమస్యల వల్ల ఆన్ లైన్ సేవలు పరిమితంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాస్ వర్డ్ రీసెట్ చేసుకోవడం, ఆధార్‌తో అనుసంధానించబడ్డ మొబైల్ నెంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవడం వల్ల తిరిగి యాక్టివేట్ చేసుకోవచ్చు. ఇక రిక్వెస్ట్‌లు పెండింగ్‌లో ఉంటే హెచ్ఆర్‌ని కలిసి ఆమోదం పొందాలి. ఇక అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే ఈపీఎఫ్‌వో గ్రీవెన్స్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. ఇక సమీపంలోని ఈపీఎఫ్‌వో కార్యాలయంలో సంప్రదించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-for-wealth-place-silver-coins-in-rice-box-and-attract-prosperity-1825663.html</loc><lastmod>2026-05-25T16:19:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-6-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vasthu 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో చాలా మంది అదృష్టం కలిసి రావాలి అని, సంపద పెరగాలి అని కొన్ని రకాల వాస్తు మొక్కలను పెంచుకోవడం, లేదా క్రిస్టల్ ట్రీ, లాఫింగ్ బుద్ధ, వాటర్ ఫౌంటెన్ వంటి వాటిని ఇంటిలో పెట్టుకుంటారు. అయితే ఇవన్నీ కాకుండా వంటింట్లో ఉండే బియ్యం డబ్బలో ఈ ఒక్క వస్తువు పెడితే చాలంట. మీ ఇంట ధన వర్షం కురుస్తుందని చెబుతున్నారు వాస్తు నిపుణులు. ఇంతకీ అది ఏదో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా ఇల్లు అనేది ఒక శక్తి కేంద్రం, అందుకే ఇంటి నిర్మాణం, ఇంటిలో ఉండే ప్రతి వస్తువుపై వాస్తు ప్రభావం ఉంటుంది. అయితే ఇంటిలో సానుకూల శక్తి పెరిగి,  ప్రతి కూల శక్తి తొలిగిపోవాలి అంటే, అలాగే ఆర్థికంగా, అదృష్టం పరంగా కలిసి రావాలి అంటే తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలి. ముఖ్యంగా చాలా పవిత్రం చూసే బియ్యం గింజల విషయంలో తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-4-5.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం లక్ష్మీదేవి స్వరూపం. వీటిని ఎక్కువగా అక్షింతలుగా కూడా ఉపయోగిస్తారు. అలాగే కొంత మంది బియ్యాన్ని అన్నపూర్ణా దేవిగా కూడా పూజిస్తారు. అయితే ఇలా మనం పవిత్రంగా చూసే బియ్యం డబ్బాలో, రెండు వెండి నాణాలు ఉంచడం చాలా శుభప్రదం అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-10.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఎవరి ఇంటిలోనైతే బియ్యం డబ్బాలో రెండు వెండి నాణాలు ఉంటాయో, ఆ ఇంట్లో అన్న పూర్ణా దేవి కొలువై ఉంటుంది. అలాగే వారికి ధనానికి, ధన్యానికి లోటు ఉండదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే చాలా మందిలో ఒక డౌట్ ఉంటుంది. మరి బియ్యం డబ్బాలో వీటిని ఏ విధంగా పెట్టాలని, అయితే బియ్యంలో రెండు వెండి నాణాలను ఎరుపు రంగు క్లాత్‌లో పెట్టి , అందులో పసుపు కొమ్మ, కొన్ని బియ్యం కలిపి దగ్గరగా చుట్టి పెట్టాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-5-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా చేయడం వలన ఇది ఇంటిలో సంపదను పెంచుతుంది. అలాగే అప్పుల బాధలు తొలిగించి ఆర్థిక సమస్యలు లేకుండా చేస్తుంది. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/lpg-gas-tips-do-you-know-the-secret-to-saving-cooking-gas-use-these-tips-and-make-a-30-day-cylinder-last-45-days-1825639.html</loc><lastmod>2026-05-25T16:10:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gas Cylinder Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ Gas Cylinder Tips: ఈ రోజుల్లో ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ లేనిదంటే ఉండదేమో. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో గ్యాస్ సిలిండర్‌ను వాడుతున్నారు. అయితే గ్యాస్ సిలిండర్ ఎక్కువ రోజులు రావాలంటే కొన్ని టిప్స్‌ పాటిస్తే సరిపోతుంది. చాలా మంది గ్యాస్‌ను వృధా చేస్తుంటారు.  మీ వంట గ్యాస్ సిలిండర్ వినియోగాన్ని సమర్థవంతంగా పెంచడానికి కొన్ని ముఖ్యమైన మార్గాలు ఉన్నాయి. ఈ సాధారణ చిట్కాలను అనుసరించడం ద్వారా మీకు సాధారణంగా నెల రోజుల పాటు వచ్చే గ్యాస్ ఏకంగా 45 రోజుల పాటు వస్తుంది. అంటే 15 రోజులు ఎక్కువగా వస్తుంది. ఈ విధంగా మీరు ఏడాదికి ఎంతో గ్యాస్‌ను ఆదా చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదట స్టవ్ వెలిగించినప్పుడు మంట ఎప్పుడూ నీలం రంగులో ఉండాలి. మంట ఎరుపు లేదా పసుపు రంగులో ఉన్నట్లయితే బర్నర్ రంధ్రాలు పూడుకుపోయాయని అర్థం చేసుకోవాలి. ఇలాంటి సమయంలో గ్యాస్‌ ఎక్కువగా వాడకం అవుతుంది. దీంతో మీ గ్యాస్ ఎక్కువగా వృథా అవుతుంది. అందుకే బర్నర్లను వెంటనే శుభ్రం చేయాలి. వంట చేసేటప్పుడు పాత్రపై మూత పెట్టడం తప్పనిసరి అని గుర్తించుకోండి. మూత పెట్టడం వల్ల ఆవిరి బయటకు పోకుండా లోపలే ఉండి, ఆహారం త్వరగా ఉడుకుతుంది. తద్వారా 30% గ్యాస్ ఆదా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips2.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ మీద వండే పాత్రలు పెట్టే ముందు అది తడిగా ఉండకూడదు. పొడిగా ఉండాలి. తడిగా ఉంటే పాత్ర వేడెక్కడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే అందులో ఉండే నీరు అవిరి కావాలి. అప్పుడు వండేందుకు ఆస్కారం ఉంటుంది. దీని వల్ల కూడా గ్యాస్ వృధా పోతుంది. అందుకే వండే పాత్రలో ఎలాంటి నీటి బిందులులు ఉండకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips3.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పులు, బియ్యం లేదా శనగలు వంటివి వండే ముందు కనీసం అరగంట సేపు నీటిలో నానబెట్టండి. దీంతో అవి త్వరగా ఉడుకుతాయి. వంట సమయం తగ్గి గ్యాస్ ఆదా అవుతుంది. మీరు వీలైనంత వరకు ఎక్కువగా వంటలను ప్రెజర్ కుక్కర్‌లో చేయడం మంచిది. ఎందుకంటే వంట త్వరగా అవుతుంది. దీంతో గ్యాస్ ఎంతో ఆదా చేసుకోవచ్చు. సాధారణ పాత్రల కంటే కుక్కర్‌లో వంట త్వరగా అవుతుంది. గ్యాస్ వినియోగం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-cylinder-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ పెద్ద బర్నర్‌పై చిన్న గిన్నె పెట్టి వండకూడదని గుర్తించుకోండి. మంట గిన్నె దాటి బయటికి వస్తే అది గ్యాస్ వృథా అవుతుంది. అందువల్ల మీడియం ఫ్లేమ్‌లో వంట చేయడం అలవాటు చేసుకోండి. ఈ చిట్కాల ద్వారా మీరు గ్యాస్ వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/uncover-your-destiny-m-symbol-in-palmistry-predicts-wealth-and-success-1825633.html</loc><lastmod>2026-05-25T15:50:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hand 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ చేతిలో అనేక రకాల గీతలు ఉంటాయి. అయితే అందులో కొన్ని ప్రత్యేకమైన గుర్తులు కూడా ఉంటాయి. అయితే అందులో ఎక్కువగా ఇంగ్లీష్ లెటర్స్ కనిపిస్తుంటాయి. అందులో ముఖ్యంగా ఎవరి చేతిలోనైతే M అక్షరం ఉంటుందో వారికి అదృష్టం కలిసి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఎవరి చేతిలో అయితే ఎమ్ అనే అక్షరం ఉంటుందో వారికి డబ్బుకు లోటు ఉండదంట. వీరు చాలా చిన్నవయసులోనే కోటీశ్వరులు అవుతారని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం ఎవరి చేతిలోనైతే ఆడవారికి ఎడమ, పురుషులకు కుడి వైపున పుట్టకతోనే ఎమ్ అనే అక్షరం ఉంటే, వారికి అదృష్టం. ఇది అద్భుతమైన లాభాలను తీసుకొచ్చి పెడుతుంది.  ముఖ్యంగా ఎవరికి అయితే ఇలా చేతిలో ఎమ్ అనే అక్షరం ఉంటుందో వారు చాలా అదృష్టవంతులు. అన్ని రంగాల్లో మంచి నైపుణ్యం కలిగినవారై ఉంటారు. అన్ని విధాలుగా కలిసివస్తుంది.  ఇలాంటి వారిలో నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు అరచేతిలో ఈ గుర్తు ఎక్కడ ఉంటుందని?  ఎవరికైనా సరే అరచేతిలో జీవన రేఖ, మెదడు రేఖ, హృదయ రేఖల వద్ద ఈ ఎమ్ అనేక్షరం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మూడు రేఖలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు మాత్రమే  ఈ అక్షరం కనిపిస్తుంది. ఇది ఎవరి చేతిలో ఉన్నా వారు చాలా లక్కీ పర్సన్స్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా చేతిలో ఎమ్ రేఖ ఉన్నవారు రాజకీయంగా రాణిస్తారు. అంతే కాకుండా వ్యాపారం పరంగా కూడా వీరికి పోటీ ఎవరూ ఉండరు. ఈ అక్షరం చేతిలో ఉన్న వారు చాలా తెలివైన వారు, మంచి విద్య, మంచి తెలివిని కలిగి ఉంటారు. ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వీరు డబ్బు విషయంలో చాలా ముందు చూపుతో వ్యవహరిస్తారు. డబ్బులు ఖర్చు పెట్టడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. వీరికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఎంత పేదవాడైనా సరే ఒక్కసారిగా ధనవంతుడు అవుతాడు. అలాగే వీరికి ఆర్థికంగా కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hand-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/never-keep-these-5-things-on-top-or-next-to-your-refrigerator-compressor-safety-tips-1825602.html</loc><lastmod>2026-05-25T15:36:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Never Keep These Things Near The Refrigerator ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది కిచెన్ చిన్నగా ఉందని గ్యాస్ స్టవ్ లేదా ఇండక్షన్ కుక్కర్ పక్కనే ఫ్రిజ్‌ను అమర్చుకుంటారు. ఓవెన్లు, టోస్టర్లను ఫ్రిజ్ పైన పెడుతుంటారు. ఇవి ఫ్రిజ్‌కు తీవ్రమైన నష్టం కలిగిస్తాయి. స్టవ్ లేదా ఇండక్షన్ నుండి వచ్చే వేడి వల్ల ఫ్రిజ్ లోపల కూలింగ్ తగ్గకుండా ఉండేందుకు.. కంప్రెసర్ మరింత కష్టపడి పని చేయాల్సి వస్తుంది. దీనివల్ల కంప్రెసర్ ఓవర్ హీట్ అయి, షార్ట్ సర్క్యూట్ జరగడమే కాకుండా ఫ్రిజ్ పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator-3.jpg</image:loc><image:caption><![CDATA[ డిష్‌వాషర్: మారిన కాలంతో పాటు ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లలోకి కూడా డిష్‌వాషర్లు వస్తున్నాయి. వీటిని కూడా చాలా మంది స్థలం కలిసి వస్తుందని ఫ్రిజ్ పక్కనే ఇరుకైన ప్రదేశంలో పెడుతుంటారు. డిష్‌వాషర్ గిన్నెలను శుభ్రం చేసేటప్పుడు, ముఖ్యంగా డ్రైయింగ్ సైకిల్‌లో పెద్ద ఎత్తున వేడి గాలిని, తేమను బయటకు వదులుతుంది. ఈ వేడి గాలి నిరంతరం ఫ్రిజ్ థర్మోస్టాట్, సెన్సార్లపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఫ్రిజ్ లోపల అసలు ఉష్ణోగ్రత ఎంత ఉందో సెన్సార్ సరిగ్గా పసిగట్టలేదు. ఫలితంగా ఫ్రిజ్ పదేపదే ఆటోమేటిక్‌గా ఆన్, ఆఫ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రక్రియ వల్ల కంప్రెసర్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator.jpg</image:loc><image:caption><![CDATA[ ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్లు: చాలా ఇళ్లలో బెడ్‌రూమ్‌లో లేదా హాల్‌లో ఫ్రిజ్ ఉంటే.. చార్జింగ్ పెట్టడానికో లేదా సేఫ్టీ కోసమనో ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్లను ఫ్రిజ్ పైన పడేస్తుంటారు. ఇది చాలా సాధారణంగా చేసే పెద్ద పొరపాటు. ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే రేడియేషన్, హీట్.. ఫ్రిజ్ పైభాగాన్ని వేడెక్కిస్తాయి. ఇది ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే ఫోన్లు కూడా త్వరగా వేడెక్కి పాడవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator-4.jpg</image:loc><image:caption><![CDATA[ నేరుగా పడే సూర్యకాంతి: ఇంట్లో వాస్తు బాగుంటుందనో లేక వెలుతురు వస్తుందనో చాలా మంది ఫ్రిజ్‌ను కిటికీల పక్కన లేదా బాల్కనీకి దగ్గరగా ఉంచుతారు. దీనివల్ల పగటిపూట సూర్యరశ్మి నేరుగా ఫ్రిజ్ మీద పడుతుంది. నేరుగా పడే సూర్యకాంతి ఫ్రిజ్ కూలింగ్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుంది. ఎండ తీవ్రత వల్ల ఫ్రిజ్ బాడీ హీట్ ఎక్కితే, లోపల ఉన్న ఆహార పదార్థాలు త్వరగా పాడయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ ఇంట్లో గాలి ప్రసరణ బాగుండి, నీడగా ఉండే ప్రదేశంలోనే ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/never-keep-these-things-near-the-refrigerator-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్‌ను ఎల్లప్పుడూ మంచి గాలి ప్రసరణ ఉండే నీడ ప్రదేశంలో ఉంచాలి. ఫ్రిజ్ వెనుక భాగం గోడకు కనీసం అర అడుగు దూరం ఉండేలా చూసుకోవాలి, తద్వారా కంప్రెసర్ వేడి బయటకు వెళ్ళిపోతుంది. ఫ్రిజ్ పైన బరువైన వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు లేదా ప్లాస్టిక్ కవర్లు వేయకుండా ఖాళీగా ఉంచడం మంచిది. కాబట్టి కిచెన్ సెట్టింగ్స్ మార్చేటప్పుడు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోండి. చిన్న అప్రమత్తత ఫ్రిజ్ లైఫ్‌ను పెంచడమే కాకుండా, ఇంట్లోని వారిని ప్రమాదాల నుండి కాపాడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/never-let-these-people-enter-your-home-chanakyas-strong-warning-1825603.html</loc><lastmod>2026-05-25T15:54:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti1-2.jpg</image:loc><image:caption><![CDATA[ భారత ఆర్థిక, నీతి శాస్త్ర పితామహుడిగా పేరున్న ఆచార్య  చాణక్యుడు ప్రకారం మన జీవితంలో కొందరి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. సంతోషకరమైన, సుసంపన్నమైన జీవితానికి మంచి ఆలోచనలు మాత్రమే కాదు, మన చుట్టూ ఉండే వ్యక్తుల ఎంపిక కూడా ఎంతో ముఖ్యమని స్పష్టం చేశారు చాణక్యుడు. ముఖ్యంగా ఇంటికి ఎవరిని ఆహ్వానించాలి, ఎవరిని దూరంగా ఉంచాలి అనే విషయంలో ఆయన కొన్ని విలువైన సూచనలు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti2-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్వార్థపరులను దూరంగా ఉంచండి.. 

ఆచార్య చాణక్యుడు చెప్పినట్లుగా, స్వార్థం కోసం మాత్రమే దగ్గరవుతున్న వారిని ఇంట్లోకి రానివ్వకూడదు. అలాంటి వ్యక్తులు అవసరం ఉన్నంత వరకు మాత్రమే మధురంగా ప్రవర్తిస్తారు. తమ పని పూర్తయిన తర్వాత అదే వ్యక్తులు వెన్నుపోటు పొడిచే అవకాశముందని ఆయన హెచ్చరిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ద్విముఖ స్వభావం గల వారితో జాగ్రత్త.. 
ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చాణక్యుడు చెబుతారు. ఇలాంటి వారు ఇంటి విషయాలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా, మీ బలహీనతలను తమ ప్రయోజనానికి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకరి ముందు ఒకలా, మరొకరి ముందు మరోలా మాట్లాడే వ్యక్తులు ఎప్పుడూ నమ్మకానికి అర్హులు కాదని చాణక్యుడు చెబుతారు. ఇలాంటి వారు ఇంటి విషయాలను బయటకు తీసుకెళ్లడమే కాకుండా, మీ బలహీనతలను తమ ప్రయోజనానికి ఉపయోగించుకోవచ్చు. అందుకే అలాంటి వారిని ఇంటికి ఆహ్వానించకుండా ఉండటం మంచిదని సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chanakya-niti5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్యుడి ఈ సూచనల సారాంశం ఏమిటంటే.. మన జీవితంలో ప్రశాంతత, సంతోషం నిలవాలంటే మన చుట్టూ ఉండే వ్యక్తుల స్వభావాన్ని గుర్తించడం చాలా అవసరం.
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-rambha-comments-about-jr-ntr-dance-dedication-and-chiranjeevi-mirror-secret-1825597.html</loc><lastmod>2026-05-25T15:39:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rambha-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rambha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rambha-news.jpg</image:loc><image:caption><![CDATA[ నటి రంభ ఇటీవల ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్, వ్యక్తిగత జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. సమకాలీన హీరోయిన్లలో ఎవరిని పోటీగా భావించేవారని అడిగినప్పుడు, మీనా, రోజాలతో తక్కువ కాంబినేషన్లు ఉన్నాయని, కానీ రమ్యకృష్ణ విషయంలో మాత్రం భయం వేసేదని తెలిపారు. ఆమె సీనియర్ అని, ఒక మూమెంట్ చేసేటప్పుడు ఆమె స్థాయికి చేరుకోవడం కష్టమని భావించేదాన్ని కానీ రమ్యకృష్ణ చాలా సహకరించేవారని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rambha-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటి హీరోయిన్లలో నయనతార, ఇలియానా, కాజల్, త్రిషలలో త్రిష అంటే తనకు చాలా ఇష్టమని రంభ వెల్లడించారు. అందుకు కారణం పర్టిక్యులర్‌గా లేకపోయినా, రెండు మూడు సార్లు కలిసినప్పుడు త్రిష చాలా ఆప్యాయంగా మాట్లాడారని, చాలామంది తెలిసినా తెలియన్నట్టు ఉంటారని ఆమె అభిప్రాయపడ్డారు. యువ హీరోల సరసన నటించే అవకాశం వస్తే ఎవరితో చేస్తారని అడగగా, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌లతో ఇప్పటికే చేశానని, ప్రభాస్, మహేష్ బాబులతో చేయలేదని, అవకాశం వస్తే ఆలోచిస్తానని రంభ బదులిచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rambha-age.jpg</image:loc><image:caption><![CDATA[ తన స్పెషల్ సాంగ్స్‌లో నాచోరే నాచోరే తనకెంతో ఇష్టమని, ఈ పాటతోనే తాను చాలా షోలు చేశానని, నాచోరే నాచోరే రంభ అనే పేరు వచ్చిందని చెప్పారు. అయితే, ఈ పాటలో ఎన్టీఆర్ కష్టపడింది అంతా ఇంతా కాదని, ఆ పేరు తనకు వచ్చిందని సరదాగా అన్నారు. నాతో డాన్స్ చేసిన స్టార్స్‌లో ఎవరు సూపర్బ్ డాన్సర్ అని ప్రశ్నించగా, చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, ప్రభుదేవా, అల్లు అర్జున్‌లలో చిరంజీవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆయనకు గొప్ప అభిమానినని అన్నారు. అయినప్పటికీ, బెస్ట్ డాన్సర్ మాత్రం జూనియర్ ఎన్టీఆరే అని తేల్చి చెప్పారు. ప్రభుదేవా మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా గొప్పవారని, కానీ ఒక డాన్సర్‌గా ఎన్టీఆర్ అంకితభావం, కష్టపడే తత్వం అద్భుతమని రంభ కొనియాడారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jrntr-copy.jpg</image:loc><image:caption><![CDATA[ జూనియర్ ఎన్టీఆర్ డెడికేషన్ గురించి వివరిస్తూ, ఒక మూమెంట్ కోసం ఆయన పడే కష్టం చూస్తే పిచ్చెక్కుతుందని అన్నారు. కాళ్లు వాచిపోయినా, ఆ మూమెంట్ వచ్చే వరకు విశ్రాంతి తీసుకోకుండా సాధన చేస్తారని, అలాంటి డెడికేషన్ ఏ మనిషిలోనూ చూడలేదని రంభ ప్రశంసించారు. మైఖేల్ జాక్సన్ వచ్చినా ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అని చెప్తానని ధీమాగా అన్నారు. విజయవాడ విజయలక్ష్మి రంభగా మారకుండా ఉండుంటే ఏమయ్యేదని అడిగిన ప్రశ్నకు, డాక్టర్, ఇంజనీర్ వంటివి కాదని, తన తండ్రి తన అల్లరి చూసి 18 ఏళ్లకే పెళ్లి చేసి పంపించేసేవారని సరదాగా బదులిచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rambha-looks.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, ప్రేక్షకుల కోసం తాను ఎవరికీ చెప్పని ఒక సీక్రెట్‌ను రంభ వెల్లడించారు. ఆర్టిస్టులంటే అందరూ డైట్‌లో ఉంటారని అనుకుంటారు కానీ తనకు ఐస్ క్రీమ్స్ అంటే చాలా ఇష్టమని, ముఖ్యంగా బండి మీద రాస్ప్బెర్రీ డాలీ ఐస్ క్రీమ్ అంటే ప్రాణమని తెలిపారు. చిన్నప్పుడు స్కూల్ దగ్గర ఇలాంటి కుచ్చి ఐస్ తినేదానినని, ఇందుకోసం తన అమ్మతో చాలా తిట్లు, దెబ్బలు కూడా తిన్నానని గుర్తుచేసుకున్నారు. మరో రహస్యంగా, చిరంజీవి మేకప్ అద్దాన్ని తానొకసారి కొట్టేశానని తెలిపారు. తన మేకప్ మ్యాన్ శివ బంధువైన వెంకటేష్ రావు చిరంజీవికి మేకప్ చేస్తుండేవారని, ఒక రోజు ఆయన వాడిన అద్దం తనకు నచ్చిందని, అప్పటి నుండి దానిని ఒక ఇన్స్పిరేషన్‌గా, అదృష్ట వస్తువుగా భావిస్తూ తనతోనే ఉంచుకున్నానని రంభ వెల్లడించారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/rashmi-gautam-missed-heroine-chance-in-nithiin-jayam-movie-1825581.html</loc><lastmod>2026-05-25T15:14:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jayam-movie.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jayam Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jayam-news.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో నితిన్, సదా జంటగా నటించిన చిత్రం ‘జయం’. 2002లో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో, అప్పట్లో యువతను ఏ రేంజ్ లో ఊపేసిందో అందరికీ తెలిసిందే. ‘వెళ్ళవయ్యా వెళ్ళిపో’ అంటూ ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా రాత్రికి రాత్రే స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. అయితే, ఈ ఐకానిక్ పాత్రకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన నిజం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashmi.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట సదాను కాకుండా టాలీవుడ్ టాప్ యాంకర్, నటి రష్మి గౌతమ్ ను అనుకున్నారట. దర్శకుడు తేజ ‘జయం’ సినిమా కోసం సరికొత్త ముఖాలను వెతుకుతున్న సమయంలో రష్మి గౌతమ్‌ను చూసి హీరోయిన్ పాత్రకు ఎంపిక చేయాలని భావించారు. అప్పటికే రష్మి లుక్స్ , స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాత్రకు సరిగ్గా సరిపోతాయని టీమ్ భావించింది. అయితే, కొన్ని అనివార్య కారణాలు , డేట్స్ కుదరకపోవడం వల్ల రష్మి ఈ గోల్డెన్ ఛాన్స్‌ను ముందడుగు వేసి అందుకోలేకపోయింది. ఆ తర్వాత ఆ పాత్ర సదా చెంతకు చేరడం, సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడం జరిగిపోయాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashmi-age.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ రష్మి కనుక ‘జయం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఉంటే, ఆమె కెరీర్ గ్రాఫ్ ఇండస్ట్రీలో మరోలా ఉండేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ భారీ ఆఫర్ చేజారినప్పటికీ, రష్మి గౌతమ్ నిరాశ పడకుండా ఇండస్ట్రీలో తన ప్రయత్నాలను కొనసాగించింది. ఉదయ్ కిరణ్ నటించిన ‘హోలీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన రష్మి.. ఆ తర్వాత ‘కరెంట్’, ‘ఎవరైనా ఎపుడైనా’ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలు చేసింది. కానీ, రష్మి జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం బుల్లితెరే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashmi-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ‘జబర్దస్త్’ (Jabardasth) కామెడీ షో ద్వారా యాంకర్‌గా రష్మి తెచ్చుకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. తన గ్లామర్, యాంకరింగ్ స్టైల్‌తో బుల్లితెర క్వీన్‌గా ఎదిగింది. ఆ పాపులారిటీతోనే ‘గుంటూర్ టాకీస్’ సినిమాతో హీరోయిన్‌గా సాలిడ్ హిట్ కొట్టి తన నటనతో మెప్పించింది. ప్రస్తుతం అటు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా రాణిస్తూనే, ఇటు వెండితెరపై వైవిధ్యమైన పాత్రలతో రష్మి దూసుకుపోతోంది. ఈ పాత లీక్ ఇప్పుడు బయటకు రావడంతో రష్మి ‘జయం’ మిస్ చేసుకోవడం నిజంగా బ్యాడ్ లక్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashmi-news.jpg</image:loc><image:caption><![CDATA[ రష్మీ గౌతమ్ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం (వైజాగ్)లో జన్మించారు. ఆమె తల్లి ఒడిశాకు చెందినవారు కాగా, తండ్రి ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు. చిన్నతనం నుంచే నటనపై ఉన్న మక్కువతో చదువు పూర్తయిన తర్వాత గ్లామర్ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టారు. రష్మీ 2002లో ఉదయ్ కిరణ్ నటించిన &#039;హోలీ&#039; సినిమాతో ఒక చిన్న పాత్ర ద్వారా టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. ఆ తర్వాత &#039;కరెంట్&#039;, &#039;ఎవరైనా ఎపుడైనా&#039;, &#039;బిందాస్&#039; వంటి చిత్రాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్ (సహాయక పాత్రలు) చేశారు. 2016లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చిన &#039;గుంటూర్ టాకీస్&#039; సినిమా రష్మీ కెరీర్‌లో మైల్‌స్టోన్‌గా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-snakes-sense-pregnancy-in-women-and-not-bite-pregnant-ladies-check-myth-vs-science-behind-the-belief-1825537.html</loc><lastmod>2026-05-25T15:07:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Can Snakes Bite A Pregnant Woman ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman-4.jpg</image:loc><image:caption><![CDATA[ హిందూ సంప్రదాయం ప్రకారం.. గర్భం దాల్చిన స్త్రీని సాక్షాత్తు శక్తి స్వరూపంగా, దైవత్వంతో సమానంగా చూస్తారు. ఒక కొత్త జీవికి ప్రాణం పోసే పవిత్రమైన ప్రక్రియలో ఆ తల్లి ఉన్నప్పుడు, ఆమె చుట్టూ ఒక దైవిక రక్షణ వలయం ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. సర్పాలు పిండంలోని ఆత్మను, దైవత్వాన్ని పసిగట్టగలవని.. అందుకే శివకేశవులకు ప్రియమైన ఆ సర్ప జాతి, సృష్టికర్త అయిన గర్భిణీకి ఎలాంటి హాని చేయకుండా మార్గం సుగమం చేస్తుందని జానపద కథల సారాంశం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman-2.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య కోణం:  జ్యోతిష్య శాస్త్రంలో పాములను రాహు, కేతువుల ప్రతిరూపాలుగా భావిస్తారు. గర్భధారణ సమయంలో స్త్రీ శరీరంలో, మానసిక స్థితిలో వచ్చే మార్పుల వల్ల ఆమె చుట్టూ ఒక శక్తివంతమైన ఆరా ఏర్పడుతుందని జ్యోతిష్కులు అంటారు. ఈ సానుకూల శక్తి వల్ల ప్రతికూల గ్రహాల ప్రభావం తగ్గి, పాములు ఆమె వైపు రావడానికి ఇష్టపడవని, ఒకవేళ వచ్చినా శాంతించి వెళ్ళిపోతాయని నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman-1.jpg</image:loc><image:caption><![CDATA[ విశ్వాసాలు ఎలా ఉన్నా ఆధునిక వైద్య విజ్ఞానం, జంతు శాస్త్రం మాత్రం ఈ విషయంలో చాలా స్పష్టమైన హెచ్చరికలు చేస్తున్నాయి. పాములకు ఎదురుగా ఉన్న వ్యక్తి గర్భిణీనా, కాదా అనే విచక్షణ లేదా ఆలోచనా శక్తి ఉండదు. పాము కాటు వేయడం అనేది పూర్తిగా అది ఎదుర్కొనే ప్రమాదంపై ఆధారపడి ఉంటుంది. పొరపాటున దానిపై కాలు వేసినా, లేదా భయంతో గట్టిగా కదిలినా అది తనను తాను రక్షించుకోవడానికి ఆత్మరక్షణ చర్యగా ఎవరినైనా కాటు వేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman.jpg</image:loc><image:caption><![CDATA[ హార్మోన్ల వాసన నిజమేనా?: గర్భధారణ సమయంలో మహిళల శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు జరుగుతాయి. దీనివల్ల శరీర వాసనలో సూక్ష్మమైన మార్పులు వస్తాయి. పాములు తమ జాకబ్సన్ ఆర్గాన్ సాయంతో రసాయన మార్పులను పసిగట్టగలవన్నది నిజమే అయినా... ఆ వాసన చూసి పాములు భయపడి పారిపోతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. మెడికల్ సైన్స్ ప్రకారం.. గర్భిణీ స్త్రీలకు పాము కాటు వేయదు అనుకోవడం కేవలం ఒక భ్రమ మాత్రమే. ప్రతీ ఏటా గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణీలు కూడా పాముకాటుకు గురవుతున్న కేసులు నమోదవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/can-snakes-bite-a-pregnant-woman-3.jpg</image:loc><image:caption><![CDATA[ మన సంస్కృతి, సంప్రదాయాల్లోని నమ్మకాలను గౌరవించడం మంచిదే. కానీ ఆ నమ్మకం మూఢనమ్మకంగా మారి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదు. గర్భధారణ సమయంలో మహిళలు శారీరకంగా కాస్త నెమ్మదిగా కదులుతారు కాబట్టి పాములు వారి కదలికలను త్వరగా ముప్పుగా భావించకపోవచ్చు. అంతేకాని పాములు కరవవని నిర్లక్ష్యంగా ఉండటం ప్రమాదకరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-transit-in-mrigasira-4-zodiac-signs-to-gain-wealth-and-success-1825562.html</loc><lastmod>2026-05-25T15:02:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budha Sanchar 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar.jpg</image:loc><image:caption><![CDATA[ హిందూ పంచాంగం ప్రకారం, మే 25న ఈరోజు రాత్రి 11 గంటల 49 నిమిషాలకు బుధుడు మృగశిర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. అయితే ఇప్పటికే కుజుడు కూడా ఆ గ్రహంలోనే సంచారం చేస్తున్నాడు. దీంతో రెండు గ్రహాల కలియిక నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా ప్రయోజనాలను చేకూర్చనుంది. ఇంతకీ  ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి వ్యాపార పరంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా ఈ రాశి వారు మృగశిర నక్షత్రంలో బుధ సంచారం వలన శుభ వార్తలు వింటారు. ఆర్థికంగా ఆరోగ్యపరంగా అన్నివిధాలుగా కలిసి రానుంది. పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు తగ్గుతాయి. అన్నివిధాలుగా ఈ రాశి వారికి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే వీరికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారంలో ఊహించని విధంగా లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. ధనానికి ధన్యానికి లోటు ఉండదు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారు త్వరలోనే వాటి నుంచి బయటపడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి ఊహించని విధంగా, చాలా అద్భుతంగా కలిసి రానుంది. ఈ రాశి వారు కూడా ఈ జూన్ 1 వరకు మధ్య సమయంలో ఏదైనా శుభవార్త వింటారు. అంతే కాకుండా ఉద్యోగస్థులు ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budha-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఇది చాలా మంచి సమయం. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సమయం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి అద్భుతంగా ఉండనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/preity-mukhundhan-will-do-special-song-in-vijay-deverakonda-rowdy-janardhana-movie-1825553.html</loc><lastmod>2026-05-25T14:55:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rowdy-janardana.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rowdy Janardana ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rowdy-janardana-looks.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ రవి కిరణ్ కోలా తెరకెక్కిస్తున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ &#039;రౌడీ జనార్ధన&#039;. ప్రొడ్యూసర్ దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో  నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్  కథానాయికగా నటిస్తుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఫిలిం నగర్ సర్కిల్స్‌లో ఒక అదిరిపోయే అప్‌డేట్ హల్‌చల్ చేస్తోంది. ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన మాస్ మసాలా స్పెషల్ సాంగ్ ఉండనుందట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rowdy-janardana-news.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ పాట కోసం కన్నప్ప సినిమా ఫేమ్, యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ను చిత్ర యూనిట్ సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ స్పెషల్ పాట కోసం దర్శకుడు రవి కిరణ్ కోలా ఒక అదిరిపోయే మాస్ సిచువేషన్‌ను డిజైన్ చేశారని టాక్.. ఇందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ ఈ ముద్దుగుమ్మకు వరించినట్లు సమాచారం వినిపిస్తుంది. ప్రస్తుతం ఆమెతో చర్చలు ముగింపు దశకు వచ్చాయని, అంతా అనుకూలిస్తే థియేటర్లలో విజయ్, ప్రీతిల మాస్ డ్యాన్స్ మూవ్స్ , కెమిస్ట్రీ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయమని అంటున్నారు.. ఈ పాటతో పాటు సినిమాలో ఆమె ఒక చిన్న కీలక పాత్రలో కూడా మెరవనుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rowdy-janardana-films.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;రౌడీ జనార్ధన&#039; కథాంశం పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో పవర్‌ఫుల్ పీరియాడిక్ డ్రామాగా సాగనుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో వచ్చే ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికే మేజర్ హైలైట్‌గా నిలవనున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ఈ ప్లాష్ బ్యాక్ సీన్స్‌లో విజయ్ దేవరకొండ మునుపెన్నడూ లేని విధంగా అత్యంత రగ్గడ్, వైల్డ్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తాడని.. అలాగే ఇందులో వచ్చే హై-వోల్టేజ్ స్టంట్ సీక్వెన్స్ మాస్ ప్రేక్షకులకు నెక్స్ట్ లెవెల్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తాయని మేకర్స్ ఎంతో ధీమాగా ఉన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/preity-mukhundhan.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల విడుదలైన ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ (Title Glimpse)కు సోషల్ మీడియాలో ఇప్పటికే అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఏంటంటే.. టాలీవుడ్ యాంగ్రీ మ్యాన్, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక అత్యంత కీలకమైన పాత్రను పోషిస్తున్నారు. ఈ సినిమాలో రాజశేఖర్ క్యారెక్టర్ డిజైన్, ఆయన లుక్ మునుపెన్నడూ చూడని రీతిలో ఎంతో వైవిధ్యంగా, పవర్‌ఫుల్ విలనిజం లేదా నెగటివ్ షేడ్స్‌తో ఉంటుందని ఇండస్ట్రీ టాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/preity-mukhundhan-news.jpg</image:loc><image:caption><![CDATA[ క్రిస్టో జేవియర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా లెవెల్లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రస్తుతం ఒకవైపు &#039;రణబాలి&#039; సినిమా చేస్తూనే, మరోవైపు ఈ &#039;రౌడీ జనార్ధన&#039; చిత్రంతో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని విజయ్ దేవరకొండ పూర్తి కసితో ఉన్నాడు. ఈ చిత్రంతో ప్రీతి ముకుందన్ మరోసారి తెలుగులో పాపులర్ కానుందని టాక్. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/y-n-college-narsapur-unearthing-375-years-of-dutch-heritage-and-local-history-1825542.html</loc><lastmod>2026-05-25T14:33:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ap 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-2.jpg</image:loc><image:caption><![CDATA[ నరసాపురం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని విదేశీయులు వర్తక వాణిజ్యాలు నిర్వహించే రోజుల్లో.. సాగర సంగమానికి సమీపంలో, వశిష్ఠ గోదావరి తీరాన సరిగ్గా 1650వ సంవత్సరంలో డచ్ వారు ఈ భవనాన్ని నిర్మించారు. అప్పట్లో సముద్ర మార్గంలో ప్రయాణించే ఓడలు, వాడల కదలికలను నిఘా వేసి పర్యవేక్షించడానికి ఈ ఎత్తైన భవనాన్ని ఒక &#039;వాచ్ టవర్&#039;గా ఉపయోగించేవారు. డచ్ వారి నిష్క్రమణ అనంతరం ఈ భవనం బ్రిటీష్ వారి ఆధీనంలోకి వెళ్ళింది. బ్రిటీష్ పాలకులు సైతం ఈ భవన వైభవాన్ని చూసి ముగ్ధులై, దీనిని తమ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ (కార్యాలయం)గా మార్చుకుని పాలన సాగించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్వాతంత్ర్యం తర్వాత విద్యా నిలయంగా రూపాంతరం..  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, ఈ చారిత్రాత్మక కట్టడం విద్యా మందిరంగా మారి సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ప్రస్తుతం ఇది శ్రీ వై.ఎన్. కళాశాల పరిపాలనా భవనంగా సేవలందిస్తోంది. నాటి నిర్మాణ నైపుణ్యం ఎంత పటిష్టమైనదో చెప్పడానికి వందల ఏళ్లుగా చెక్కుచెదరని ఈ భవనమే నిదర్శనం. ప్రస్తుతం ఈ భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో కళాశాల పరిపాలనా కార్యాలయం (ఆఫీస్) నడుస్తోంది. మొదటి అంతస్తు కళాశాల విద్యార్థినుల వెయిటింగ్ హాల్‌గా ఉపయోగపడుతోంది. ఇక రెండవ అంతస్తు కళాశాల గెస్ట్ హౌస్‌గా సేవలందిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-3.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ, రాజకీయ ప్రముఖుల జ్ఞాపకాల వేదిక.. ఈ చారిత్రాత్మక కళాశాలలో చదువుకుని, సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకున్న ఎందరో మేధావులు, సినీ, రాజకీయ ప్రముఖులకు ఈ భవనంతో విడదీయరాని బంధం ఉంది. ఇక్కడే చదువుకున్న దర్శక రత్న దాసరి నారాయణరావు, రెబెల్ స్టార్ కృష్ణంరాజు, మరియు మెగాస్టార్ చిరంజీవి వంటి మహామహులు నరసాపురం వచ్చినప్పుడల్లా ప్రత్యేకంగా ఈ భవనాన్ని వీక్షించడానికి వస్తుంటారు. ఇక్కడి గెస్ట్ హౌస్‌లోనే సేదతీరుతూ, తమ పాత కాలేజీ రోజులను, మధుర జ్ఞాపకాలను నెమరువేసుకుంటారు. ఈ భవనం ముందు ఫొటోలు దిగడం ఇక్కడి పూర్వ విద్యార్థులకు ఒక మధురమైన అనుభూతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-4.jpg</image:loc><image:caption><![CDATA[ నాటి సైనిక సైరన్.. నేటి విద్యా గంట.. ఈ భవనం పైభాగంలో ఒక పెద్ద ఇత్తడి గంట ఉంది. డచ్, బ్రిటీష్ కాలంలో శత్రువుల కదలికలను గమనించి, సైనికులను అప్రమత్తం చేయడానికి ఈ భారీ గంటను ఉపయోగించేవారు. కాలం మారినా ఆ గంట ప్రాధాన్యత మాత్రం మారలేదు. ఇప్పటికీ ఈ కళాశాల యాజమాన్యం తరగతుల నిర్వహణ కోసం ప్రతి 50 నిమిషాలకు ఒకసారి ఈ పురాతన ఇత్తడి గంటనే మోగిస్తూ.. విద్యార్థులను పీరియడ్ల సమయం పట్ల అప్రమత్తం చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ap-5.jpg</image:loc><image:caption><![CDATA[ నాటి విదేశీ పాలకుల వ్యూహాత్మక స్థావరం.. నేడు వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యా నిలయంగా మారడం నిజంగా అభినందనీయం. ఇంతటి చారిత్రాత్మక వారసత్వాన్ని వై.ఎన్. కళాశాల యాజమాన్యం, విద్యార్థులు ఎంతో బాధ్యతగా సంరక్షించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/rashi-singh-latest-green-color-saree-photoshoot-goes-viral-1825515.html</loc><lastmod>2026-05-25T14:24:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/raashi-singh.jpg</image:loc>
					<image:title><![CDATA[ Raashi Singh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashi-singh-age.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న యంగ్ బ్యూటీ రాశి సింగ్ (Rashi Singh). సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ, తాజాగా షేర్ చేసిన కొన్ని సాంప్రదాయ గ్లామరస్ ఫోటోలు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి. పచ్చటి రంగు చీరలో, దానికి తగ్గ హెవీ జ్యువెలరీ , మినిమల్ మేకప్‌తో ఆమె ఇచ్చిన ఫోజులు అభిమానులను కట్టిపడేస్తున్నాయి. క్లాసీ లుక్‌తో పాటు తనదైన గ్లామర్‌ను జోడించి ఆమె చేసిన ఈ ఫోటోషూట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో తెగ వైరల్ అవుతోంది. ఎయిర్ హోస్టెస్ నుండి వెండితెర వరకు: రాశి సింగ్ సినీ ప్రయాణం ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌లో జన్మించిన రాశి సింగ్ చిన్నతనం నుంచే నటి కావాలని కలలు కన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashi-singh-latest.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఆర్థికంగా స్వయంసమృద్ధి సాధించాలనే ఉద్దేశ్యంతో ఆమె 18 ఏళ్ల వయసులోనే ఎయిర్ హోస్టెస్ గా తన వృత్తిని ప్రారంభించారు. ఆ ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు మారడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. ఉద్యోగంలో ఎంత సంతోషంగా ఉన్నా, నటనపై ఉన్న మక్కువతో రిస్క్ తీసుకుని ఉద్యోగాన్ని వదిలేసి టాలీవుడ్ లో ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2021లో ఆది సాయికుమార్ సరసన &#039;శశి&#039; (Sashi) చిత్రంతో రాశి సింగ్ తెలుగు ఇండస్ట్రీలోకి కథానాయికగా అడుగుపెట్టారు. మొదటి సినిమాలో భాష తెలియకపోయినా, ఎంతో కష్టపడి డైలాగ్స్ నేర్చుకుని తన నటనతో మంచి మార్కులు కొట్టేసారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashi-singh-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత &#039;పోస్టర్&#039;, &#039;జెమ్&#039; వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు.  క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలతో దూకుడుకేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ రాశి సింగ్ టాలీవుడ్‌లో దూసుకుపోతున్నారు.భూతద్ధం భాస్కర్ నారాయణ (2024): శివ కందుకూరి సరసన లక్ష్మి అనే జర్నలిస్ట్ పాత్రలో రాశి అద్భుతమైన నటనను కనబరిచారు. ప్రసన్నవదనం (2024): సుహాస్ హీరోగా వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్‌లో &#039;ఏసీపీ వైదేహి&#039; (ACP Vaidehi) అనే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించి, వర్సటైల్ నటిగా ప్రశంసలు అందుకున్నారు.  బ్లైండ్ స్పాట్ &amp; రాజ్ తరుణ్ &#039;పాంచ్ మినార్&#039;: వైవిధ్యమైన జోనర్లలో వచ్చిన ఈ చిత్రాలు ఆమె నటనలోని సరికొత్త కోణాలను ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashi-singh-news.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం వెండితెరపైనే కాకుండా &#039;పాపం పసివాడు&#039;, &#039;త్రీ రోజెస్ (సీజన్-2)&#039; వంటి పాపులర్ వెబ్ సిరీస్‌ల ద్వారా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌పై కూడా తన సత్తా చాటారు.సోషల్ మీడియాలో సెన్సేషన్సినిమాల్లో డీగ్లామరైజ్డ్, సీరియస్ పాత్రలు చేసినప్పటికీ, రియల్ లైఫ్‌లో రాశి సింగ్ ఎంతో స్టైలిష్‌గా ఉంటారు. నా రూపం చూడాలనుకుంటే నా ఇన్‌స్టాగ్రామ్ చూడొచ్చు, కానీ నా సినిమాల్లో మాత్రం కేవలం నా క్యారెక్టర్ మాత్రమే కనిపించాలి అని నమ్మే నటి రాశి. తాజాగా పచ్చటి చీరలో ఆమె చేసిన ఫోటోషూట్ కూడా అదే విషయాన్ని నిరూపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashi-singh-stunning.jpg</image:loc><image:caption><![CDATA[ సాంప్రదాయ కట్టులోనూ ఎంత గ్లామరస్‌గా మెరవవచ్చో ఆమె చూపించారు. ఈ ఫోటోలకు నెటిజన్ల నుంచి అచ్చమైన తెలుగు అందం, స్టన్నింగ్ లుక్ అంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరికొన్ని క్రేజీ టాలీవుడ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వైవిధ్యమైన క్యారెక్టర్లను ఎంచుకుంటూ రాశీ సింగ్ టాలీవుడ్‌లో క్రమంగా తన స్థానాన్ని బలపరుచుకుంటున్నారు. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/famous-actresses-tragic-death-lives-of-these-famous-actresses-ended-most-tragically-1825499.html</loc><lastmod>2026-05-25T13:39:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/famous-actresses-death.jpg</image:loc>
					<image:title><![CDATA[ Famous Actresses Death ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/famous-actresses-death.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ రంగం రంగుల ప్రపంచం. ఇండస్ట్రీలో గొప్ప పేరు, అపారమైన ప్రజాదరణ, లక్షలాది అభిమానుల ప్రేమను సంపాదించుకున్నప్పటికీ కొంతమంది నటీమణుల జీవితాలు అత్యంత విషాదకరంగా ముగిశాయి. వీరి బాధాకరమైన మరణం యావత్ వినోద ప్రపంచాన్ని కుదిపేసింది. నేటికీ ఈ నటీమణుల కథలు అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actresses-death-1.jpg</image:loc><image:caption><![CDATA[ అటువంటి వారిలో నటి మీనా కుమారి మొదటి వరుసలో ఉంటుంది. నటిగా ఎంతో పేరు తెచ్చుకున్న మీనా కుమారి వ్యక్తిగత జీవితం అనేక సంక్షోభాలతో నిండి పోయింది. ఆమె దర్శకుడు కమల్ అమ్రోహిని వివాహం చేసుకుంది. కానీ ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. వైవాహిక జీవితంలోని ఒత్తిడి, ఒంటరితనం కారణంగా ఆమె మద్యపానానికి బానిసైంది. అధికంగా మద్యం సేవించడం వల్ల ఆమెకు లివర్ సిర్రోసిస్ వ్యాధి సోకి మరణించింది. ఆమె మరణం అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actresses-death-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా చిన్న వయసులోనే స్టార్‌గా ఎదిగిన దివ్య భారతి, ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించింది. కేవలం 19 ఏళ్ల వయసులోనే ఆమె కీర్తి శిఖరాలను అధిరోహించారు. అయితే 1993లో ముంబైలోని తన అపార్ట్‌మెంట్ బాల్కనీ నుంచి కిందపడి ఆమె మరణించారు. అది ప్రమాదమా లేక హత్యనా అనే విషయంపై నేటికీ మిస్టురీగానే మిగిలిపోయింది. ఆమె మరణం యావత్ సినీ పరిశ్రమను కుదిపేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actresses-death-4.jpg</image:loc><image:caption><![CDATA[ పర్వీన్ బాబీ తన గ్లామరస్ శైలి, ఆధునిక వ్యక్తిత్వంతో బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నా ఆమె 2005లో ముంబైలోని ఆమె ఫ్లాట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆ సమయంలో ఆమె ఒంటరి జీవితం గురించి చాలా చర్చ జరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actresses-death-5.jpg</image:loc><image:caption><![CDATA[ దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో బోల్డ్ నటిగా పేరుగాంచిన సిల్క్ స్మిత 80-90వ దశకాల్లో కుర్ర కారును ఓ ఊపు ఊపారు. అయితే ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యల కారణంగా ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి గురై 1996లో ఆత్మహత్య చేసుకుంది. మరణానికి ముందు ఆమె ఓ సూసైడ్‌ లేఖ కూడా రాసింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kodaikanal-free-family-trip-explore-with-kids-on-a-budget-1825493.html</loc><lastmod>2026-05-25T13:27:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kodaikanal 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal-4.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్ పూర్తి అయిపోతుంది. అంతే కాకుండా పిల్లల సెలవులు కూడా అయిపోతున్నాయి. దీంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలని చూస్తుంటారు. కానీ బడ్జెట్ విషయంలో కాస్త వెనకడుగు వేస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు మనీ కోసం ఆలోచించాల్సిన అవసరమే లేదు.. ఫ్రీగా మీ పిల్లలతో ఆనందంగా కొడైకెనాల్ చుట్టేయోచ్చు. అది ఎలా అనుకుంటున్నారా?  అయితే ఇప్పుడే చూసెయ్యండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal-2.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్ సెలవులు రావడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో తమిళనాడులోని అనేక ప్రదేశాలు చుట్టేస్తున్నారు. ఈ క్రమంలోనే ఊటీ, కొడైకనాల్, యెర్కాడ్, కన్యాకుమారి వంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలు జనంతో కళకళలాడి పోతున్నాయి. ఎటు చూసినా పర్యాటకుల సందడి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కువ మంది కొడైకనాల్ వెళ్లడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో  కొడైకనాల్ వెళ్లే పర్యాటకులకు జిల్ల కలెక్టర్ గుడ్ న్యూస్ చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన ఒక పత్రికా ప్రకటనలో మే 31 ఆది వారం రోజున కొడైకనాల్‌లోని 4 పర్యాటక ప్రదేశాలు ఉచితంగా చూడవచ్చును, గుణ గుహలు తున్న్ బరై, మోయిర్ స్క్వేర్, పైన్ ఫారెస్ట్ అనే ఈ 4 ప్రదేశాలను సందర్శించే వెసులు బాటు కల్పించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నాలుగు ప్రదేశాలకు పర్యాటకులు ఎలాంటి డబ్బులు చెల్లించకుండా ఫ్రీగా చూడవచ్చును, ఇలా ఫ్రీగా చూసే ఫెలిసిటీ కనిపించడం వలన వేసవి సెలవులు మరింత ఆనందంగా మార్చుకోవచ్చును.  అంతే కాకుండా ప్రస్తుతం వేసవి సెలవులు కూడా ముగుస్తున్నాయి. దీంతో పర్యాటకుల తాకిడి పెరిగింది. పర్యాటకుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని, ఈ ప్రకటన విడుదల చేయడం జరిగిందని వారు పేర్కొన్నారు.  దీంతో చాలా మంది తల్లిదండ్రులు సంతోషంగా, తమ పిల్లలను తీసుకొని వేసవి సెలవులు ఎంజాయ్ చేయడానికి కొడైకెనాల్‌కు వెళ్తు్న్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kodaikanal-5.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా, పర్యాటకులు ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్యాటక ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా, కోడైకనాల్‌లో రహదారి రద్దీని సులభతరం చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం, కోడైకనాల్‌లో చాలా చల్లని వాతావరణం నెలకొని ఉంది. చల్లని వాతావరణంలో పిల్లలతో ఆనందంగా గడపడానికి ఇదే మంచి సమయం. ముఖ్యంగా మే చివరిలో సూర్యరశ్మి ప్రభావం కూడా కొద్దిగా తక్కువగా ఉండటంతో పర్యాటకులు ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. మరీ మీరు కూడా టూర్ ప్లాన్ చేస్తుంటే తప్పకుండా కొడైకనాల్ వెళ్లండి, మీ పిల్లతో కాసేపు సరదాగా గడపండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/roopkund-lake-travel-guide-exploring-the-mysterious-skeleton-lake-in-uttarakhand-1825456.html</loc><lastmod>2026-05-25T12:50:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Skeleton Lake 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాల ఎత్తైన ప్రాంతంలో &#039;అస్థిపంజరాల సరస్సు (Skeleton Lake)&#039;గా పలిచే రూప్‌కుండ్ సరస్సు అనే మిస్టీరియస్‌ లేక్‌ ఒకటి ఉంది. ఇది అక్కడి గర్హ్వాల్ ప్రాంతంలో సముద్ర మట్టానికి సుమారు 16 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న ఈ హిమానీనద సరస్సులో మంచు కరిగినప్పుడల్లా వందలాది మానవ అస్థిపంజరాలు బయటపడుతుంటాయి. ఇలా దశాబ్దాలుగా జరుగుతుంది. అక్కడి వచ్చే సందర్శకులను భయపెడుతోన్న ఈ సరస్సు మిస్టరీ వెనుక అసలు కారణం ఏమిటో ఇంత వరకు ఎవ్వరూ కనుగొనలేకపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-6.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరు ఒక శాపం వల్ల ఇలా జరుగుతుందని నమ్ముతారు. మరికొందరు క్రీ.శ. 850 ప్రాంతంలో సంభవించిన ఒక భారీ వడగళ్ల వానలో చిక్కుకుపోయిన పెద్ద సంఖ్యలో ప్రయాణికులు మరణించి ఉండవచ్చని భావిస్తారు. కానీ దీని వెనుక ఉన్న అసలు రహస్యం మాత్రం నేటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిస్టరీ లేక్ లేదా స్కెలిటన్స్ లేక్ అని కూడా పిలువబడే రూప్‌కుండ్ సరస్సుకు సుదీర్ఘ చరిత్ర కూడా ఉంది. దాని పరిసరాలు, చుట్టూ ఉన్న సహజ సౌందర్యాలు ఒక రహస్య, మర్మమైన అనుభూతిని కలిగిస్తాయి. నందా దేవి జాతీయ పార్కులో ఈ సరస్సు కూడా ఉంది. ఆ సరస్సు చాలా అందంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-2.jpg</image:loc><image:caption><![CDATA[ దేవతల భూమిగా ప్రసిద్ధి చెందిన రూప్‌కుండ్ ఆకట్టుకునే పురాణ గాథలు, కథలకు నిలయంగా ఉంది. హిందూ విశ్వాసాల ప్రకారం బెడ్ని బుగ్యాల్ మైదానంలోనే ప్రాచీన వేదాలు లిఖించబడ్డాయని నమ్మకం. సమీపంలోని బెడ్ని కుండ్‌లోనే దుర్గాదేవి తన కలిఅవతారంలో మహిషాసురుడిని సంహరించిందని చెబుతారు. ఇది ఆ ప్రాంతానికి ఒక పవిత్రమైన వాతావరణాన్ని కల్పిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరో పురాణ కథనం ప్రకారం రాక్షసులతో పోరాడిన తరువాత పార్వతీ దేవి శుద్ధి చేసుకోవాలని కోరుకుంది. అందువల్ల శివుడు తన త్రిశూలంతో ఒక సరస్సును సృష్టించి, ఆమె స్నానం చేసేందుకు ఏర్పాటు చేశాడు. ఆ సరస్సులోని నీలి నీటిలో పార్వతి స్పష్టమైన ప్రతిబింబం కనిపించడం వల్ల దానికి రూప్‌కుండ్ అనే పేరు వచ్చిందనే మరో నానుడి ఉంది. కలు వినాయక్ కనుమ నుండి చేసే ట్రెక్ మార్గంలో మీరు రూప్‌కుండ్ అగ్నిపర్వత బిలాన్ని చూడవచ్చు. ఇక్కడే పార్వతి స్నానం చేస్తున్నప్పుడు వినాయకుడు కాపలాగా ఉన్నాడని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/skeleton-lake-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి నందా రాజ్ జాత్ యాత్ర జరుగుతుంది. ఈ ప్రదేశాన్ని నాలుగు కొమ్ములు గల ఒక రహస్యమైన పొట్టేలు సందర్శిస్తుందని, అది ఒక దివ్య స్వరూపమని చెబుతారు. ఇలా ఎన్నో జానపద కథలు, పురణ కథలు దీని చూట్టూ ఉన్నాయి. వేసవి కాలంలో రుతుపవనాలకు ముందు వచ్చే మే, జూన్ నెలల్లో ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/refrigerator-dial-secrets-understand-fridge-numbers-for-optimal-cooling-and-energy-savings-1825443.html</loc><lastmod>2026-05-25T12:38:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-dial-settings.jpg</image:loc>
					<image:title><![CDATA[ Refrigerator Dial Settings ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-settings-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు అంటే కేవలం డబ్బు ఉన్నవారి ఇంట్లో మాత్రమే ప్రిజ్‌లు ఉంటేవి.. కానీ ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో ప్రిజ్‌ అనేది కామన్‌ అయిపోయింది. అయితే ఏళ్ల తరబడి వాడుతున్నా చాలా మందికి ప్రిజ్‌లోని కొన్ని ఫీచర్స్‌ గురించి తెలిదు. అవును ఫ్రిజ్‌లో ఉండే 1, 2, 3, 4, 5 నంబర్లు.. టెంపరేచర్‌ను సూచిస్తాయని చాలా మంది అనుకుంటారు. కానీ నిజానికి ఈ నంబర్లకు, డిగ్రీ సెల్సియస్‌కు ఎలాంటి సంబంధం లేదు. దీని గురించి సోషల్‌ మీడియాలో మొదలైన చర్చతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-settings-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్ నంబర్ల అసలు అర్థం ఏమిటి?:  ఫ్రిజ్ లోపల పైభాగంలో ఒక చిన్న డయల్ ఉంటుంది. దానిపై సాధారణంగా 1 నుండి 5 వరకు, కొన్ని మోడళ్లలో 1 నుండి 7 వరకు నంబర్లు ఉంటాయి. చాలా మంది1టూ5 వరకు నెంబర్స్‌ను సెంటిగ్రేడ్స్ అనుకుంటారు. కానీ ఇవి కూలింగ్ పవర్‌ను సూచిస్తాయి. అంటే నంబర్ ఎంత ఎక్కువగా ఉంటే, ఫ్రిజ్‌లో చల్లదనం అంత ఎక్కువగా ఉంటుంది.1 వ నంబర్: తక్కువ కూలింగ్, 5 వ నంబర్ ఎక్కువ కూలింగ్ అంటే, మీరు డయల్‌ను 5 లో పెడితే ఫ్రిజ్ చాలా ఎక్కువగా చల్లగా ఉంటుందని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-settings-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే దీని గురించి తెలియకా చాలా మంది డయల్‌ను తక్కువ నంబర్‌లో పెట్టి, ఫ్రిజ్ ఎక్కువ చల్లగా ఉంటుందని అనుకుంటారు. దీని కారణంగా ఫ్రిజ్‌లో తగినంత చల్లదనం లేక అందులో ఉంచి పాలు, ఆహార పదార్థాలు త్వరగా పాడైపోతాయి. కూరగాయల తాజాదనం తగ్గిపోతుంది. మరోవైపు, ఫ్రిజ్‌ను ఎప్పుడూ ఎక్కువ నంబర్‌లో ఉంచడం వల్ల లోపల వెనుక భాగంలో విపరీతంగా మంచు పేరుకుపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు వచ్చే కొన్ని ప్రిజ్‌లలో ఇది వేరేలా ఉండవచ్చు. కాబట్టి మీ ఇంట్లోని ఫ్రిజ్ డయల్ ఎలా పనిచేస్తుందో ఒకసారి మాన్యువల్ చూసి తెలుసుకోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-settings-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్ డయల్‌ను ఎలా సెట్‌ చేయాలి: మీ ఫ్రిజ్ డయల్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం చాలా ఈజీ. ఇందుకోసం మీరు డయల్‌ను నెమ్మదిగా తిప్పుతూ ఫ్రిజ్ వెనుక ఉన్న కంప్రెసర్ శబ్దాన్ని గమనించండి. డయల్ నంబర్ పెంచుతున్నప్పుడు కంప్రెసర్ స్టార్ట్ అయితే, మీరు ఫ్రిజ్‌ను మరింత చల్లబరుస్తున్నారని అర్థం. ఒకవేళ కంప్రెసర్ ఆఫ్ అయితే, సెట్టింగ్ తక్కువ కూలింగ్ వైపు వెళ్తోందని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/refrigerator-settings.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన సెట్టింగ్: ఫ్రిజ్ సరైన కూలింగ్ సెట్టింగ్‌లో ఉండటం వల్ల ఆహారం ఎక్కువ కాలం తాజాగా ఉండటమే కాకుండా, కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతుంది. తప్పుడు సెట్టింగ్ వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, కంప్రెసర్‌పై అదనపు భారం పడుతుంది. ముఖ్యంగా ఎండాకాలంలో ఫ్రిజ్ ఉష్ణోగ్రతను సరిగ్గా నిర్వహించడం చాలా అవసరం. ఇన్నాళ్లూ ఫ్రిజ్ నంబర్లు అంటే ఉష్ణోగ్రత అనుకున్న అపోహ ఇప్పుడు తొలగిపోయింది. సోషల్ మీడియా పుణ్యమా అని ఇవి కూలింగ్ తీవ్రతను సూచిస్తాయని అందరికీ తెలిసింది. కాబట్టి, నెక్ట్స్‌ టైమ్ ఫ్రిజ్ నోబ్ తిప్పేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/forgotten-upi-auto-pay-subscriptions-could-drain-your-bank-account-1825394.html</loc><lastmod>2026-05-25T11:31:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi-autopay.jpg</image:loc>
					<image:title><![CDATA[ Upi Autopay ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిటల్ చెల్లింపులు పెరుగుతున్న నేపథ్యంలో UPI ఆధారిత ఆటో-పే సేవలు వినియోగదారుల జీవితాన్ని మరింత సులభతరం చేస్తున్నాయి. OTT ప్లాట్‌ఫార్మ్‌లు, విద్యుత్ బిల్లులు, బీమా ప్రీమియంలు, మొబైల్ రీచార్జ్‌లు, యాప్ సబ్‌స్క్రిప్షన్‌లు వంటి పునరావృత చెల్లింపులను ఆటోమేటిక్‌గా నిర్వహించేందుకు ఈ సదుపాయం ఉపయోగపడుతోంది. ఒకసారి వినియోగదారు అనుమతి ఇచ్చిన తర్వాత, నిర్ణీత తేదీల్లో బ్యాంక్ ఖాతా నుంచి డబ్బు స్వయంచాలకంగా డెబిట్ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ సౌకర్యమే కొన్ని సందర్భాల్లో అదనపు ఆర్థిక భారం కూడా తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా ఉచిత ట్రయల్‌లతో ప్రారంభమైన సేవలను రద్దు చేయడం మర్చిపోవడం వల్ల చిన్న చిన్న మొత్తాలు నెలల తరబడి ఖాతా నుంచి కట్ అవుతుంటాయి. ఒక్కో సబ్‌స్క్రిప్షన్ మొత్తం తక్కువగా ఉండటంతో చాలామంది వాటిని గుర్తించలేకపోతున్నారు. ఫలితంగా అవసరం లేని సేవలకు కూడా వినియోగదారులు డబ్బులు చెల్లించాల్సి వస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ UPI ఆటో-పే మాండేట్ అనేది వినియోగదారుడు ముందుగానే ఇచ్చే అనుమతి. దీని ద్వారా వ్యాపారి నిర్ణీత వ్యవధిలో ఖాతా నుంచి స్థిరమైన లేదా మారే మొత్తాన్ని డెబిట్ చేసుకోవచ్చు. ఇది యాక్టివ్ అయిన తర్వాత ప్రతి సారి ప్రత్యేక అనుమతి అవసరం ఉండదు. చాలా UPI యాప్‌లలో “Mandates” లేదా “AutoPay” అనే విభాగం ఉంటుంది. ఇందులో యాక్టివ్‌గా ఉన్న అన్ని మాండేట్‌లు, చెల్లింపు తేదీలు, మొత్తాలు సంబంధిత వ్యాపారి వివరాలు కనిపిస్తాయి. వినియోగదారులు ఈ విభాగాన్ని తరచూ పరిశీలించి అవసరం లేని సబ్‌స్క్రిప్షన్‌లను గుర్తించాలి. అలాగే బ్యాంక్ స్టేట్‌మెంట్‌లలో పునరావృత డెబిట్‌లను కూడా తనిఖీ చేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏదైనా మాండేట్‌ను రద్దు చేయాలంటే, UPI యాప్‌లోని సంబంధిత మాండేట్‌ను ఎంచుకుని “Cancel” లేదా “Revoke” ఆప్షన్‌ను క్లిక్ చేయాలి. అయితే కొన్ని సేవల్లో UPI మాండేట్‌ను రద్దు చేయడమే కాకుండా, సంబంధిత యాప్ లేదా సేవా ప్రదాత వద్ద కూడా సబ్‌స్క్రిప్షన్‌ను విడిగా నిలిపివేయాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/upi-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆటో-డెబిట్ సౌకర్యం సులభతరమైనదే అయినప్పటికీ, వినియోగదారులు తమ ఖాతాలపై పర్యవేక్షణ కొనసాగించడం చాలా అవసరం. లేదంటే చిన్న మొత్తాల రూపంలో అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/beat-the-heat-in-vizag-visakhapatnam-ports-unique-initiative-for-tourists-and-commuters-1825385.html</loc><lastmod>2026-05-25T11:22:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Visakhapatnam Heat Relief ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief-5.jpg</image:loc><image:caption><![CDATA[ కోస్టల్ సిటీ విశాఖలో ఉదయం 8 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. 10 గంటలకే నగరంలోని అనేక రోడ్లపై వాహనాల సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. మధ్యాహ్నం అనేక ప్రాంతాల్లో వడగాలులు వీస్తుండటంతో కొన్నిచోట్ల రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఆర్‌కే బీచ్, రైల్వే స్టేషన్ వంటి బిజీ రోడ్లలో.. తప్పనిసరి పరిస్థితుల్లో జనం రోడ్లపైకి రావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఆపసోపాలు పడక తప్పడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదివారం జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖ రూరల్‌, మహారాణిపేటలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డ్ అయింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు నగర పరిధిలోని అనేక ప్రాంతాల ప్రజలు సాయంత్రం ఆర్‌కే బీచ్‌కు తరలివచ్చారు. సముద్రంలో స్నానాలు చేస్తూ ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్న నేపథ్యంలో వాహనదారులు, పర్యాటకులకు ఉపశమనం కలిగించేలా విశాఖ పోర్ట్ చర్యలు చేపట్టింది. వేసవి తీవ్రత నేపథ్యంలో రోడ్లపై ఫాగింగ్ - మిస్ట్ కానన్‌లతో స్ప్రింక్లింగ్ చేస్తోంది. ఆర్‌కే బీచ్ రోడ్, రైల్వే స్టేషన్ రోడ్లలో ప్రత్యేక వాహనంతో నీటిని వెదజల్లేలా చర్యలు చేపట్టింది పోర్ట్ యాజమాన్యం. ప్రతిరోజూ పరిమిత సమయంలో రోడ్లపై స్ప్రింక్లింగ్ చేయిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief-2.jpg</image:loc><image:caption><![CDATA[ విశాఖపట్నం పోర్ట్ అథారిటీ ఆర్‌కే బీచ్ రోడ్ పరిధి, రైల్వే స్టేషన్ రోడ్డులో వాటర్ ఫాగింగ్ - మిస్ట్ కానన్ వాహనాన్ని ఏర్పాటు చేసింది. దీని ద్వారా నిరంతరం ఆయా ప్రాంతాల్లో నీటిని సన్నని జల్లుల రూపంలో వెదజల్లడం వల్ల కొంతమేరకు ఎండవేడిమి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఈ ఫాగింగ్ కార్యక్రమం ప్రతిరోజూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆర్‌కే బీచ్ నుంచి అప్పుఘర్ ప్రాంతం వరకు, అలాగే రైల్వే స్టేషన్ రోడ్డు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ఇతర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. దీని ద్వారా తీవ్ర వేసవి ఉష్ణోగ్రతల నుంచి ప్రజలకు కొంతమేర ఉపశమనం కలుగుతుందని భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/visakhapatnam-heat-relief.jpg</image:loc><image:caption><![CDATA[ బీచ్ రోడ్డుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు, సందర్శకులు విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ, ప్రస్తుత ఎండల తీవ్రత నుంచి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఈ మిస్ట్ కానన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా పరిసర ఉష్ణోగ్రతలు తగ్గుతాయని, వాతావరణ పరిస్థితులు మెరుగుపడే వరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా తాత్కాలికంగా ఈ ఏర్పాటు చేసినట్లు పోర్ట్ యాజమాన్యం తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/tri-ekadasha-yoga-on-june-28-these-5-zodiac-signs-may-get-huge-luck-and-wealth-1825335.html</loc><lastmod>2026-05-25T10:53:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tri-ekadasha-yoga-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tri Ekadasha Yoga 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tri-ekadasha-yoga-2026.jpg</image:loc><image:caption><![CDATA[ Lucky Zodiac Signs: జూన్ 2026 చివర్లో అరుదైన జ్యోతిష్య సంయోగంగా భావించే “త్రి ఏకాదశ యోగం” ఏర్పడనుంది. జూన్ 28, 2026 ఉదయం సుమారు 10:16 గంటలకు కుజుడు, గురుడు పరస్పరం 60 డిగ్రీల దూరంలో సంచరించడంతో ఈ శుభయోగం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ యోగాన్ని అభివృద్ధి, అదృష్టం, ఆర్థిక పురోగతికి సంకేతంగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో కెరీర్, సంపద, కుటుంబం, ఆరోగ్యం పరంగా విశేషమైన మార్పులు కనిపించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-12.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. త్రి ఏకాదశ యోగం మేష రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో శుభ ఫలితాలు అందించే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల అవకాశాలు రావచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపించే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో గత కొంతకాలంగా ఉన్న చిన్నచిన్న విభేదాలు తగ్గి ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-18.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి.. కర్కాటక రాశి వారికి ఈ యోగం కుటుంబ సంతోషం, ఆరోగ్య పరంగా అనుకూల ఫలితాలు తీసుకురావచ్చు. ముఖ్యంగా తల్లిదండ్రుల ఆరోగ్యంలో మెరుగుదల కనిపించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక విషయాల్లో స్థిరత్వం ఏర్పడి ఖర్చులపై నియంత్రణ సాధించగలరు. ఉద్యోగ లేదా వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. ఇల్లు మారడం, కొత్త స్థిరాస్తి గురించి ఆలోచించడం వంటి అంశాలు కూడా ముందుకు రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-18.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి.. కన్యా రాశి వారికి ఈ సమయం కుటుంబ సహకారం, ఆర్థిక అభివృద్ధికి అనుకూలంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరమైన సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు, భూమి లేదా ఆస్తి కొనుగోలు వంటి విషయాల్లో శుభ ఫలితాలు లభించవచ్చు. కొత్త ప్రయత్నాల్లో విజయం సాధించే అవకాశం కూడా బలంగా కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-18.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. వృశ్చిక రాశి వారికి వ్యాపార, వ్యక్తిగత జీవితాల్లో మంచి మార్పులు కనిపించవచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి లాభాలు పెరిగే సూచనలు ఉన్నాయి. పాత ప్రాజెక్టులు లేదా ఆగిపోయిన పనులు మళ్లీ పురోగతి సాధించవచ్చు. కుటుంబంలో సఖ్యత పెరిగి వివాదాలు తగ్గే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం ఊరటనిచ్చేలా ఉండొచ్చని భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-14.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి.. మీన రాశి వారికి ఈ యోగం ఆర్థికంగా బలమైన మార్పులు తీసుకురావచ్చు. చాలాకాలంగా ఎదురవుతున్న డబ్బు సంబంధిత సమస్యలకు పరిష్కారం దొరికే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం పెరగడం, కొత్త వనరుల ద్వారా లాభాలు రావడం వంటి శుభ సంకేతాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత సంబంధాల్లో ఉన్న అపార్థాలు తగ్గి ప్రశాంతత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడిపే అవకాశం ఉంటుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-rise-on-monday-in-hyderabad-chennai-and-delhi-1825328.html</loc><lastmod>2026-05-25T10:43:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-prices-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-12.jpg</image:loc><image:caption><![CDATA[ గోల్డ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్. సోమవారం బంగారం ధరలు పెరిగాయి. వారం ప్రారంభంలోనే ధరలు పెరిగి కొనుగోలు చేసేవారికి షాకిచ్చాయని చెప్పవచ్చు. గతం వారంలో బంగారం ధరలు తగ్గడంతో భారీ ఊరట లభించింది. అయితే ఇప్పుడు పెరగడంతో షాక్ తగిలినట్లయింది. ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,380 వద్ద కొనసాగుతోండగా.. ఆదివారం రూ.1,59,060గా ఉంది. సోమవారం రూ.320 మేర పెరిగిందని చెప్పవచ్చు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,100 వద్ద ట్రేడవుతుండగా.. నిన్న రూ.1,45,800గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.300 మేర పెరిగింది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-12.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,61,240 వద్ద కొనసాగుతోండగా.. నిన్న రూ.1,60,690గా ఉన్నాయి. నిన్నటితో పోల్చుకుంటే రూ.550 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,47,800 వద్ద ఉండగా.. నిన్న రూ.1,47,300 వద్ద స్ధిరపడ్డాయి. ఇవాళ రూ.500 పెరిగాయని చెప్పవచ్చు. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,59,380గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,46,100గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-11.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,59,530గా ఉండగా.. ఆదివారం రూ.1,59,210గా ఉంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,46,250 వద్ద ఇవాళ కొనసాగుతోంది. అటు వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా ఇటీవల పెరగ్గా.. ఇప్పుడు స్థిరంగా ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-11.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.95 లక్షలుగా ఉంది. ఇక బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/amla-juice-health-benefits-drink-on-empty-stomach-for-glowing-skin-strong-immunity-1825290.html</loc><lastmod>2026-05-25T09:50:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-health.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amla Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-juice.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయ (Amla) లో శరీరానికి మేలు చేసే ఎన్నో పోషకాలు దాగున్నాయి.. అందుకే.. దీనిని అమృతఫలం అంటారు. ఉసిరిలో ఉండే విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా.. శరీరానికి కావాల్సిన ఐరన్‌ శోషణలో సహాయపడుతుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరిస్తాయి.. కణాలను దెబ్బతినకుండా కాపాడటంతోపాటు.. జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే.. ఖాళీ కడుపుతో రోజు ఉసిరి రసం తాగడం వల్ల అనేక అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు.. ఉసిరిని ఆయుర్వేదంలో అమృతం అని పిలుస్తారు. ఉసిరి రసం నిత్యం తీసుకోవడం వల్ల ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని చెబుతున్నారు. ఉసిరిలో అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఉసిరి రసం, పొడి లేదా పచ్చిగా తీసుకోవడం ద్వారా దీని గొప్ప ప్రయోజనాలను పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-tea.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరి జీర్ణక్రియ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఉసిరి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. ఇంకా.. రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరి రసం మొటిమలు, మచ్చలను తొలగించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంది. చర్మానికి రక్షణ కల్పించి, మచ్చలు, మొటిమలు, ముడతల నుండి కాపాడుతుంది. ఇది ఛాయను మెరుగుపరచి, మిమ్మల్ని యవ్వనంగా ఉంచుతుంది. ఆమ్లాలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది చర్మ సంరక్షణకు ఉపయోగపడుతుంది. స్పష్టమైన, ఆరోగ్యకరమైన, మెరుగైన ఛాయను అందిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gooseberry.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల యాంటీ ఏజింగ్ లక్షణాలను కలిగి ఉంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను ఆలస్యం చేస్తుంది. ముడతలు, ఫైన్ లైన్స్, డార్క్ సర్కిల్స్ ఏర్పడకుండా నిరోధించి, యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. చలికాలంలో తల చర్మం పొడిబారడం వల్ల వచ్చే చుండ్రు సమస్యను ఉసిరి రసం పరిష్కరించి, చుండ్రును తొలగిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/modi-shares-moments-with-rammohan-naidus-children-during-delhi-meeting-1825288.html</loc><lastmod>2026-05-25T09:48:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Modi 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడిపారు. చిన్న పిల్లలతో సరదాగా ఆడుకున్నారు. పిల్లలతో కలిసి ఉన్న ఫొటోలను మోదీ తన అధికారిక సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేస్తూ.. ఈరోజు ఇద్దరు యువ స్నేహితులు  న్యూఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం ఉన్న భారత దేశ సమీకృత పరిపాలనా సముదాయమైన సేవా తీర్థానికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-6.jpg</image:loc><image:caption><![CDATA[ మోదీ ఇన్ స్టాలో ఈ ఫొటోలు షేర్ చేయగా ఇవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరినీ ఈ ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి.  అందులో మోదీ చిన్న పిల్లాడిలా మారి వారితో ఆనందంగా గడిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఆయన తన కార్యాలయంలో ఒక బల్లపై పసి బాలుడిని కూర్చో బెట్టుకొని, తనతో ఆడుకుంటూ నవ్వుతూ కనిపించారు. అలాగే రెండు చేతులతో ఆ చంటి పిల్లాడిని జాగ్రత్తగా పట్టుకొని, కాసేపు ఆనందంగా ఆ పిల్లాడితో గడిపాడు. తనతో దిగిన ఫొటోస్ ఇన్ స్టాలో షేర్ చేయడంతో అవి వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే చంటి పిల్లాడే కాకుండా రెండు జడలు వేసుకున్న ఓ బాలిక ఉన్న ఫొటోలను కూడా ఆయన తన ఇన్ స్టాలో షేర్ చేశారు. అందులో బాలిక ఆయనకు ఒక చిన్న పుస్తకం లేదా కార్డును అందిస్తూ కనిపించింది. అలాగే, తనతో కాసేపు నిలబడి మాట్లాడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/modi-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఇద్దరు చిన్న పిల్లలు ఎవరో కాదు, కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు కుమారుడు, కుమార్తె. శని వారం కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడు తన ఎక్స్ పేజీలో ఒక నోట్‌ను పంచుకున్నాడు. అందులో ఇలా రాశారు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసే గౌరవం మా కుటుంబానికి లభించడం, నాకు, నాకుటుంబానికి ఇది నిజంగా చిరస్మరణీయమైన, భావోద్వేగభరితమైన క్షణం.ఆయన అసాధారణ వ్యక్తిత్వం, ఆప్యాయత మా కుటుంబంలోని మూడు తరాలను ఒకేలా ఆకట్టుకుంది. ప్రజల హృదయాల్లో ఆయన ఎందుకు అపారమైన ఆదరణ పొందారో ఆ క్షణంలో మరింత స్పష్టంగా తెలిసింది. తాను చూపిన ప్రేమ ఆప్యాయత మేము ఎప్పటికీ మర్చిపోము అంటూ ఆయన తెలియజేయడం జరిగింది. ]]></image:caption></image:image></url></urlset>