<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-anandhi-intresting-comments-about-her-marriage-1816490.html</loc><lastmod>2026-05-14T13:48:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Anandi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ Anaసినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై ఉన్న సాధారణ అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. చాలామంది హీరోయిన్లు 35-38 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటుండగా, కొందరు అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఆనంది మాత్రం కేవలం 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని, కెరీర్‌లో విజయాన్ని కొనసాగించి, పెళ్లి, పిల్లలకు, ప్రతిభకు సంబంధం లేదని నిరూపించారు. ఆమె దృష్టిలో, ఇండస్ట్రీలో నిలబెట్టేది కేవలం ఒకరి టాలెంట్, నటన, పనితీరు మాత్రమే. తన వివాహం గురించి మాట్లాడుతూ, అది తన తల్లిదండ్రులు, తన నిర్ణయం రెండింటి ఫలితమేనని ఆనంది వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తన తల్లిదండ్రులు పెళ్లికి సరైన సమయం అని భావించారని, తనకు తన భర్త సరైన భాగస్వామి అనిపించారని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో తనకు అన్నీ మంచే జరిగాయని, ఆ సమయం మైండ్‌సెట్‌లను మార్చిందని ఆమె వివరించారు. ఆనంది ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటారని చాలామంది భావించగా, ఆమె ఒక మెరైన్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తన భర్త పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని ఆనంది తెలిపారు. సెట్‌లో ఆయనతో తన పరిచయం మొదలైందని, ఆయన తన డైరెక్టర్ భార్య తమ్ముడని వివరించారు. పనికి గ్యాప్ ఉన్నప్పుడు ఆయన ప్రొడక్షన్, కెమెరా వర్క్ వంటి విషయాల్లో సెట్‌లో సహాయపడేవారని చెప్పారు. అయితే, పుస్తకాలు చదవడం చూసి ప్రేమలో పడలేదని, ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్విజ్ గేమ్స్ ఆడుతూ తమ పరిచయం బలపడిందని తెలిపారు ఆనంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new.jpg</image:loc><image:caption><![CDATA[ 50 రోజుల పాటు సెట్‌లో ఆయన్ని గమనించిన తర్వాత, తమ తల్లిదండ్రులు కూడా ఇష్టపడటంతో వివాహం కుదిరిందని, ఇది ఒక మెంట్‌ టు బీ సంబంధమని ఆనంది పేర్కొన్నారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, నేరుగా పెళ్లి ప్రపోజల్  వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.  తాను బిలియనీర్లు లేదా మిలియనీర్లను కోరుకోలేదని, బంగ్లాలు, కార్లు తాను స్వయంగా సంపాదించుకోగలనని ఆనంది అన్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-suhasini-maniratnam-intresting-comments-about-chiranjeevi-1816463.html</loc><lastmod>2026-05-14T13:41:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Suhasini ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini.jpg</image:loc><image:caption><![CDATA[ Sనటి సుహాసిని మణిరత్నం మెగాస్టార్ చిరంజీవితో తన ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారి కెమెరా అసిస్టెంట్‌గా కాళీ అనే తమిళ్-తెలుగు చిత్రంలో చూసినప్పుడు, ఆయన తెలుగు పెద్దగా రాని వ్యక్తిగా, సెట్‌లో ఒక మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారని సుహాసిని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆమెకు భవిష్యత్తులో తాను హీరోయిన్‌గా మారతాననే ఊహ కూడా లేదని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత సుహాసిని తెలుగులో నటించిన రెండవ చిత్రంలో చిరంజీవి సరసన నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్ అయ్యిందని, అది ఒక ప్రయోగాత్మక, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని, ఐదుగురు నటులకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ చిరంజీవి నటించారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో మొదట్లో వారికి మధ్య చిన్న గొడవ కూడా  జరిగిందని తెలిపారు, చిరంజీవి తనను ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువ అని అనుకున్నారని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ మొదట్లో తాను రిఫ్లెక్టర్ వేసిన అమ్మాయి హీరోయిన్ అవ్వడం ఆయనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు సుహాసిని. చిరంజీవి హాస్యాన్ని వివరిస్తూ, ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆమె పక్కన కూర్చుని నిద్రపోయి, లేచిన తర్వాత నీకేమైనా కావాలంటే నన్ను అడగొద్దు, నేను ఏం చేయలేను, నువ్వే సాల్వ్ చేసుకోవాలి అని చెప్పడం ఆయన సరదాకు నిదర్శనమని అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, ఒకసారి సుమలతతో కలిసి నటిస్తున్నప్పుడు, చిరంజీవిని విలన్ లా ఉన్నాడే అని సుహాసిని సరదాగా అనగా, ఆ విషయం చిరంజీవికి చేరడంతో, ఆయన మరుసటి రోజు సెట్‌లో  విలన్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు? అని అడిగి ఆటపట్టించారని సుహాసిని నవ్వుతూ వివరించారు. తర్వాత తన క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన సులభంగా మన్నించలేదని, కానీ చివరికి వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-pic.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ప్రస్తుతం సుహాసిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తున్నారు. సుహాసిని మణిరత్నంను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుహాసిని- మణిరత్నంలది ప్రేమ వివాహం. వీరి వివాహం 1988లో జరిగింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు సుహాసిని. అలాగే మణిరత్నం కూడా పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/indias-unique-five-river-confluence-you-must-know-about-1816415.html</loc><lastmod>2026-05-14T13:31:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchanad-sangam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Panchanad Sangam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో ఎక్కడైనా రెండు లేదా మూడు నదుల కలయికను (సంగమం) చూస్తాం. కానీ, ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత క్షేత్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న పంచనద (Pachnada) అటువంటి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక అద్భుతానికి వేదిక. జలౌన్, ఇటావా జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఐదు ప్రధాన నదులు సంగమిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటావా జిల్లాలోని పంచనద వద్ద యమునా, చంబల్, క్వారీ, సింధ్, పహుజ్ అనే ఐదు పవిత్ర నదులు ఒకదానితో ఒకటి కలిసి సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.  పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో మరెక్కడా ఇన్ని నదులు ఒకే చోట కలవడం చూడలేము. అందుకే దీనిని పంచనద సంగమం లేదా మహా సంగమం అని పిలుస్తారు. ఇక్కడ నదుల నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.  ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రాంతానికి పురాణాలతో కూడా విడదీయలేని సంబంధం ఉంది. మహాభారత కాలంలో పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారని, భీముడు ఇక్కడే బకాసురుడిని సంహరించాడని స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా, తులసీదాసు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై కొంతకాలం ఇక్కడ గడిపారని చెబుతారు. ఇక్కడి బాబా ముకుంద్ వనం ఆశ్రమం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-2.jpg</image:loc><image:caption><![CDATA[ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా భారీ ఎత్తున మేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ ఐదు నదుల పవిత్ర నీటిలో స్నానాలు ఆచరిస్తారు. పక్షుల వీక్షణకు (Bird Watching) కూడా ఇది అనువైన ప్రాంతం. చంబల్ నదిలో ఉండే అరుదైన మొసళ్ళు, డాల్ఫిన్లను ఇక్కడ చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పంచనద క్షేత్రం ప్రతి ఒక్కరూ సందర్శించదగ్గ అద్భుత ప్రదేశం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/air-taxi-ready-in-guntur-indias-future-flying-taxi-set-for-sky-travel-soon-1816413.html</loc><lastmod>2026-05-14T13:03:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Air Taxi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi.jpg</image:loc><image:caption><![CDATA[ డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాధ్యమేనని భావిస్తున్నారు. ప్రపంచంలో కొద్దీ దేశాలు మాత్రం ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాలు చేస్తున్నాయి. ఏపిలోని గుంటూరులో కూడా మాగ్నమ్ వింగ్స్ ఎండి అభిరామ్ ఛావా ఎయిర్ ట్యాక్సీ లను రూపొందించి మానవ రహిత ప్రయోగాలను పూర్తి చేశారు. తాజాగా వి2 2.0 ఎయిర్ ట్యాక్సీ సిద్దమైనట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఎయిర్ ట్యాక్సీ పాలసీ తీసుకొచ్చిన వెంటనే ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతాయంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-3.jpg</image:loc><image:caption><![CDATA[ వి2 2.0 ఎయిర్ ట్యాక్సీలో సింగిల్ ప్యాసింజర్ ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ట్యాక్సీ తయారీలో సేఫ్టికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎనిమిది మోటార్లుంటాయని ఏవైనా రెండు మోటార్లు ఫెయిల్ అయినా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వొచ్చన్నారు. 150 కేజీల బరువుతో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ట్యాక్సీ ముప్పై కిలో మీటర్ల వరకూ వెళ్లి రావచ్చన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వాహనంలో రాడార్, లాడార్, కెమెరాలుంటాయని, జిపిఎస్ అనుసంధానంతో వాహనం ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణ మధ్యలో పక్షులు వంటివి ఎదురైన వెంటనే అలెర్ట్ చేసుందన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రయాణించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించామన్నారు. సింగిల్ ప్యాసింజర్ తో పాటు ముగ్గురు ప్రయాణించే వాహనం డిజైన్ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే మానవ రహిత ప్రయాణ ప్రయోగం చేస్తామన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-5.jpg</image:loc><image:caption><![CDATA[ వి2 2.0. వాహనాన్ని నాలుగు రకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ప్యాసింజర్ ట్రావెల్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ ఫైటర్, కార్గో కోసం ఇలా పలు విధాలుగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రపంచంలో ఎయిర్ ట్యాక్సీల ప్రయాణాలు మొదలైన వెంటనే భారత్ లో కూడా అటువంటి ప్రయాణాలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే కేంద్ర పాలసీ ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది చివరికి అన్నీ అనుమతులు వచ్చి ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాద్యమవుతాయన్న ఆశాభావాన్ని అభిరామ్ వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/naina-devi-temple-mystery-the-shakti-peetha-where-only-eyes-are-worshipped-1816390.html</loc><lastmod>2026-05-14T12:53:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple.jpg</image:loc>
					<image:title><![CDATA[ Naina Devi Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో నైనీ సరస్సు ఒడ్డున వెలసిన నైనా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశేషం ఏమిటంటే, ఇక్కడ దేవతకు పూర్తి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి నేత్రాలను (కళ్లను) మాత్రమే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి నేత్రం ఇక్కడ పడటం వల్ల ఈ ప్రాంతానికి &#039;నైనిటాల్&#039; అనే పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-7.jpg</image:loc><image:caption><![CDATA[ శక్తి పీఠం పురాణ గాథ: హిందూ పురాణాల ప్రకారం, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తర్వాత, పరమశివుడు ఆమె పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని తాండవం చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు 51 చోట్ల పడతాయి. సతీదేవి ఎడమ కన్ను (నైన్) ఈ ప్రదేశంలో పడిందని, అందుకే దీనిని నైనా దేవి శక్తి పీఠం అని పిలుస్తారని చరిత్ర చెబుతోంది. ఆ నేత్రం పడటం వల్ల ఏర్పడిన గుంటలోనే నేటి నైనీ సరస్సు ఉద్భవించిందని స్థానికులు నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-6.jpg</image:loc><image:caption><![CDATA[ విగ్రహం లేని పూజ: సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తుల పూర్తి విగ్రహాలు ఉంటాయి. కానీ నైనా దేవి ఆలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం కనిపించదు. గర్భాలయంలో పక్కపక్కనే ఉన్న రెండు నేత్రాలను (కళ్లను) మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా అమ్మవారి నేత్రాలకే పూజలు నిర్వహిస్తారు. నైనా దేవితో పాటు గణేశుడు మరియు కాళీ మాత విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-4.jpg</image:loc><image:caption><![CDATA[ చారిత్రక ప్రాముఖ్యత: 1842లో మోతీరామ్ షా అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, 1880లో సంభవించిన భారీ భూకంపం, భూపాతాల వల్ల పాత ఆలయం నాశనమైంది. ఆ తర్వాత 1883లో స్థానికులు తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించారు. నేటికీ ఇక్కడి భవన నిర్మాణం, పరిసరాలు నాటి నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-2.jpg</image:loc><image:caption><![CDATA[ హిమాలయాల ఒడిలో, ప్రకృతి సౌందర్యం మధ్య కొలువుదీరిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-3.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శన విశేషాలు: నైనా దేవిని దర్శించుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా నందాష్టమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. చుట్టూ ఎత్తైన కొండలు, ఎదురుగా ప్రశాంతమైన సరస్సు.. ఈ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/check-5-common-mistakes-while-drinking-coconut-water-in-summer-season-1816348.html</loc><lastmod>2026-05-14T12:42:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 5 Common Mistakes While Drinking Coconut Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water.jpg</image:loc><image:caption><![CDATA[ ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు: ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు విరివిగా దొరుకుతున్నాయి. చాలా మంది వీటిని తాజాగా భావించి కొనుగోలు చేస్తారు. కానీ వీటిలో రుచి కోసం చక్కెర, నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. ఇవి కొబ్బరి నీటిలో ఉండే సహజమైన పోషకాలను నాశనజేయడమే కాకుండా శరీరానికి హాని కలిగిస్తాయి. వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా లభించే తాజా కొబ్బరి బొండాలనే ఎంచుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ అతిగా తాగడం.. ప్రమాదకరం:  కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో లేదా ఒకేసారి భారీ పరిమాణంలో తాగడం వల్ల కడుపు ఉబ్బరం కలుగుతుంది. అంతేకాదు శరీరంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ భోజనం తర్వాత తాగే అలవాటు ఉందా:  చాలా మంది భోజనం చేసిన వెంటనే దాహం తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగుతారు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్లు జీర్ణరసాలను పలుచగా చేస్తాయి. తద్వారా కడుపు భారంగా అనిపించవచ్చు. భోజనం చేసిన కనీసం 30 నుండి 40 నిమిషాల తర్వాత తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందరికీ సరిపడదు..: కొబ్బరి నీరు ఒక వరం లాంటిదే అయినా అందరికీ ఇది ఒకేలా పనిచేయదు. మూత్రపిండాల పనితీరు మందగించిన వారు పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీళ్లను తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐస్ ముక్కలతో చల్లని ముప్పు: కొబ్బరి నీటిని ఫ్రిజ్‌లో పెట్టి లేదా ఐస్ ముక్కలు వేసి మరీ చల్లగా తాగడం ఈ కాలంలో చాలా మందికి అలవాటు. అయితే, ప్రకృతి సిద్ధంగా చల్లగా ఉండే ఈ పానీయాన్ని మరింత చల్లబరిస్తే గొంతు నొప్పి, జలుబు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద లేదా సహజమైన చల్లదనంతో తాగడమే అత్యుత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-5.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన పద్ధతి ఏమిటి?: కొబ్బరి బొండాన్ని కొట్టిన 5-10 నిమిషాల్లోనే తాగేయాలి. గాలి తగిలితే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా, చిన్న చిన్న సిప్పులతో నెమ్మదిగా తాగాలి. దీనివల్ల శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహిస్తుంది. ఉదయం పూట లేదా వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/do-you-know-where-this-amazing-temple-that-celebrates-lord-hanumans-wedding-is-located-1816355.html</loc><lastmod>2026-05-14T12:17:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sri-suvarchala-sametha-anjaneya-swamy-temple.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sri Suvarchala Sametha Anjaneya Swamy Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple.jpg</image:loc><image:caption><![CDATA[ Sri Suvarchala Sametha Anjaneya Swamy Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీ సువర్చలా దేవిల కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. కె. గంగవరం మండలం కోటిపల్లి  గోదారి గట్టున ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. సతీసమేతంగా ఆంజనేయస్వామి కొలువై ఉండడం ఇక్కడ విశిష్టత, ప్రత్యేకత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple1.jpg</image:loc><image:caption><![CDATA[ అది కాకుండా  ఎక్కడ చూసినా ఆంజనేయస్వామి ఒక్కరే ఆలయాల్లో భక్తులకు కనిపిస్తారు.. కానీ, ఇక్కడ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అంటే సతీ సమేతంగా ఇక్కడ భక్తులకు ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఇది అరుదైన విషయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple2.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు,  అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంజనేయ స్వామివారి కల్యాణం జరగడం రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యేకతని ఆలయ కమిటీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయమని ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు కోటిపల్లి భక్తులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఏడాది మంగళవారం హనుమత్ జయంతి రావడంతో బుధవారం రాత్రి శ్రీ సువర్చలా సమేత శ్రీ  ఆంజనేయ స్వామి వారికి కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పప్పుల మసేను వెంకన్న ( రేవు శ్రీను ), ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/goat-meat-vs-mutton-which-one-is-better-for-health-side-effects-in-summer-season-1816335.html</loc><lastmod>2026-05-14T11:58:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Goat 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండాకాలంలో ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారు మరింత కేర్ తీసుకోవాలి. 
మీ బాడీకి ఏ మాంసం మంచిదో అది తింటే అనారోగ్య సమస్యలను దూరమవుతాయి. అయితే, కొందరికి మేక మాంసం, గొర్రె మాంసం ఉన్న  తేడా అస్సలు తెలియదు. ఇవి తిన్న తరవాత దీని  ప్రభావం వేర్వేరు వేర్వేరు గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదివారం వస్తే నాన్ వెజ్ లవర్స్ మేక మాంసం బాగా తింటారు. ఇంకా దీనిలో కొవ్వు శాతం కొద్దీ  మొత్తంలోనే ఉంటుంది. కానీ,  ప్రోటీన్లు మాత్రం అధికంగా ఉండటంతో  బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా  తిన్న తక్కువ సమయంలోనే జీర్ణమవుతుంది. అందుకే, సమ్మర్లో  మితంగా మేక మాంసం మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-3.jpg</image:loc><image:caption><![CDATA[ గొర్రె మాంసం విషయానికొస్తే  దీనిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. ఇంకా దీనిని 
తింటే కడుపులో అజీర్ణం, గ్యాస్ వంటివి వస్తాయి. ఇక  ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధిక ఎండల్లో  గొర్రె మాంసం తింటే  శరీరానికి పెద్ద భారంగా మారుతుంది.కాబట్టి, దీనిని తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఏ వేసవిలో ఏదైనా సరే ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, దీనిలో మసాలాలు వేస్తారు. ఇంకా వీటిలో నూనె కూడా వేయడం వలన అది  శరీర ఉష్ణోగ్రతను పెంచేలా చేస్తుంది. దీని వలన డీహైడ్రేషన్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-sunset-view-point-in-hyderabad-stunning-huda-heights-view-point-in-banjara-hills-1816304.html</loc><lastmod>2026-05-14T11:07:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Huda Heights 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతిని మన చుట్టూ చాలా మంది ఉంటారు.. మరీ ముఖ్యంగా కొందరికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అంత అందమైన అనుభూతిని మరింత అందమైన ప్రదేశాల్లో పొందాలని అనుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి చూడాలనే సందర్భాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది అరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ సమీపంలోని అరకు ప్రాంతంలో అద్భుతమైన సూర్యోదయాన్ని పరిచయం చేసే ప్రత్యేక స్పాట్‌లు ఉంటాయి. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం చూడడానికి చాలా మంది కన్యాకుమారికి వెళ్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-1.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడ పొద్దు వాలుతుండగా ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంటుందని అది అనుభూతి చెందిన చాలా మంది చెప్పే మాట. అయితే.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అంతే అద్భుతమైన అనుభవాన్నిచ్చే ప్రదేశం మన హైదరాబాద్ నగరంలోనే ఉందంటే మీరు నమ్ముతారా..? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-2.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యాస్తమయాన్ని చూడాలనుకునే చాలా మంది నగరవాసులు ఉస్మాన్ సాగర్ వద్ద విశాలమైన ఒడ్డుకు లేదా హుస్సేన్ సాగర్‌లోని ప్రసిద్ధ నడక మార్గాలకు వెళ్తుంటారు. దాంతో పాటు అంతకు మించిన అందమైన ప్రదేశం నగరంలో ఎక్కడ దాగుందో మీకు తెలుసా..? టోల్ గేట్ దాటకుండా, నగర పరిధిని విడిచి వెళ్లకుండా మన మధ్యే ఈ ప్రదేశం ఉందంటే కొత్తగా ఉండొచ్చు. నగరంలో ధనికులకు ప్రధాన స్థావరమైన బంజారాహిల్స్ నడిబొడ్డున ఈ అద్భుతాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది. అదే ఎత్తైన ప్రశాంతమైన ప్రదేశం హుడా హైట్స్ వ్యూపాయింట్. రోడ్ నెం.12 మరియు ఎమ్మెల్యే కాలనీలో వంకరటింకరగా ఎత్తైన గోడలు ఉన్న సందులలో ఎప్పుడైనా ప్రయాణించారా..? ఆ సమీపంలోనే ఉన్న హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా) అభివృద్ధి చేసిన నివాస ప్రాంతం కారణంగా ఈ వ్యూపాయింట్‌కు ఆ పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వ్యూపాయింట్‌ వద్ద ఉన్న రాతి కొండ అంచున నిలబడినప్పుడు నగరం మొత్తం మీ కళ్ల ముందే కనిపిస్తుంది. అక్కడి నుంచే ఓవైపు కేబీఆర్ జాతీయ పార్క్ యొక్క పచ్చని పచ్చికబయళ్లు కనులవిందు చేస్తాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఎత్తైన భవంతులు మీ ముందు రాజసంగా నిలబడినట్లు కనిపిస్తాయి. సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతున్న కొద్దీ దక్కన్ రాళ్లు అంబర్ రంగుతో మెరుస్తాయి. వాహనాల రద్దీతో ఎప్పుడూ హడావిడిగా ఉండే హైదరాబాద్ నగరం ఈ ప్రదేశం నుంచి చాలా అందంగా, సున్నితంగా కనిపిస్తుందంటే నమ్మండి. అయితే.. ఈ వ్యూపాయింట్‌కు చేరుకోవాలంటే రోడ్డు మొత్తం నిటారుగా పైకి ఉన్నట్లు ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణించడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-5.jpg</image:loc><image:caption><![CDATA[ రోడ్డు మార్గం వరకు సొంత వాహనాలు తీసుకుని వెళ్లవచ్చు. ఆపై కొండపైకి చేరుకునే దారిని మాత్రం నడక మార్గంలో వెళ్తేనే ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు. పనిగట్టుకుని మరీ తీర్చిదిద్దిన పర్యాటక ప్రదేశాల్లా కాకుండా, హుడా హైట్స్ వ్యూపాయింట్ సహజసిద్ధంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఎలాంటి సైన్‌బోర్డులు, ప్రవేశ టిక్కెట్లు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండడమే దీని ప్రత్యేకత. ఇంకేం మరి.. ఈ వేసవి కాలంలో చల్లని సాయంత్రాన్ని ఇలాంటి అందమైన ప్రదేశానికి వెళ్లి ఆస్వాదించండి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-sour-pullattu-recipe-crispy-andhra-style-rice-pullatlu-at-home-1816258.html</loc><lastmod>2026-05-14T10:44:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pullatlu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పాతకాలం వంటల్లో ఇప్పుడు చెప్పబోయే వంటకం పుల్లట్లు. అయితే, ఇది కొద్దిగా పుల్లటి రుచితో ఉంటుంది సాధారణ అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా లోపల అయితే మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఈ పుల్లట్లు ఉదయం టిఫిన్ కు అద్భుతంగా ఉంటాయి. తాతలు, నానమ్మలు సమయంలో వీటిని పిండిలో పులియబెట్టి తినేవాళ్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-2.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు , అర టీ స్పూన్ మెంతులు, అర కప్పు పెరుగు , 
 రుచికి సరిపడా ఉప్పు,  అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర ,  మూడు కరివేపాకు, 
ఇంకా నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా బియ్యం తీసుకుని, మెంతులు కూడా కడిగి కనీసం 6 గంటల పాటు వీటిని నానబెట్టాలి. అలాగే, అటుకులను కూడా తీసుకుని  15 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బియ్యం, అటుకులను తీసుకుని మెత్తగా గ్రైండ్చేసుకోవాలి. ఈ పిండిలో పెరుగు, తగినంత ఉప్పు కూడా వేసి రాత్రంతా కదిలించకుండా దీనిని పులియబెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయం మీరు పిండి తీసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు  వేసి కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి  అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ రాసి, ఇప్పుడు పిండిని తీసుకుని దోశలాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బాగా కాల్చుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లట్లు తినడం వలన లాభాలు: పులియబెట్టిన పిండితో చేసిన అట్లు కావడంతో జీర్ణక్రియకు ఎంతో మంచిది. అయితే, వీటిని ఉదయం తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. శరీరానికి తేలికగా ఉండి తిన్న కొద్దీ సేపటికే  జీర్ణమవుతుంది. మీ ఇంట్లో  పదార్థాలతోనే ఈ  హెల్తీ అండ్ సూపర్  బ్రేక్‌ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-grow-amaranth-in-30-days-at-home-cultivating-thotakura-from-seed-to-plant-1815725.html</loc><lastmod>2026-05-14T09:42:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Thotakura Cultivation Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-4.jpg</image:loc><image:caption><![CDATA[ తోటకూర పెంపకానికి పెద్ద లోతు అవసరం లేదు, ఒక చిన్న బాస్కెట్ లేదా వెడల్పాటి కుండీ సరిపోతుంది. ముందుగా, చిల్లులున్న ఒక చిన్న బాస్కెట్‌లో గార్డెన్ సాయిల్ వేసి దాన్ని తడపాలి. తోటకూర విత్తనాలు చాలా చిన్నవిగా, నల్లటి కళ్లలా ఉంటాయి. వీటిని నేరుగా చల్లడం కష్టమైతే, కొద్దిగా పొడి మట్టిలో కలిపి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. విత్తనాలు చల్లిన తర్వాత, వాటిపై 1/4 అంగుళం మందాన మట్టిని కప్పి, నెమ్మదిగా నీళ్లు పోయాలి. ఆ తర్వాత, కుండీని లేదా బాస్కెట్‌ను ఎండ తగిలే చోట ఉంచాలి. మట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిబారకుండా జాగ్రత్త వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొలకలు, మొక్కల మార్పిడి: సుమారు 7 నుండి 10 రోజులలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. 10 నుండి 15 రోజుల లోపు మొదటి సెట్ ఆకులు కొద్దిగా బలంగా కనిపిస్తాయి. ఈ దశలో మొక్కలను మార్పిడి చేయాలి. ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉంటే, అవి ఓవర్‌క్రౌడ్ అయి సరిగా పెరగవు లేదా గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మార్పిడి చేసేటప్పుడు, మొక్కకు మొక్కకు 4 నుండి 5 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెగుళ్ల నివారణ: తోటకూరను పెంచడానికి ప్రత్యేకంగా ఏ ఫెర్టిలైజర్లు అవసరం లేదు. ఆకుకూరలు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా పెరగాలంటే మట్టిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండాలి. గార్డెన్ సాయిల్‌లో కంపోస్టు, మ్యాన్యూర్ వంటి సేంద్రీయ పదార్థాలను కలపడం మంచిది. కొద్దిగా ఒక చెంచాడు ఎప్సమ్ సాల్ట్ వేస్తే తోటకూర చాలా ఆరోగ్యంగా, చక్కగా ఆకుపచ్చగా పెరుగుతుంది. ఒకవేళ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటే, కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ని నీళ్లలో కలిపి వేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయోజనాలు: మొక్కలు నాటిన దాదాపు 15 రోజుల తర్వాత, అవి కోతకు సిద్ధంగా ఉంటాయి. 30 రోజుల్లోపు మనం మొదటి కోతను హార్వెస్ట్ చేసుకోవచ్చు. కోత సమయంలో, కాండాలను సగం వరకు కట్ చేసుకుంటే, పక్కనుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పెరుగుతాయి. విత్తనాలను సేకరించాలనే ఆసక్తి ఉంటే, కొన్ని మొక్కలను అలాగే పెంచి వాటి నుండి విత్తనాలను సేకరించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation.jpg</image:loc><image:caption><![CDATA[ తోటకూర విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉండే అత్యంత పోషక విలువలున్న ఆకుకూర. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్‌లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే బయట మార్కెట్‌లో దొరికే ఆకు కూరలు రసాయనాలు వాడి పెంచుతున్న నేపథ్యంలో మీరు ఈ పద్ధతులను అనుసరించి ఇంట్లోనే సులభంగా తోటకూరను పండించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/home-loan-tenure-choose-wisely-for-low-emi-interest-and-financial-goals-1816208.html</loc><lastmod>2026-05-14T09:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/home-loan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Home Loan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-1.jpg</image:loc><image:caption><![CDATA[ గృహ రుణం తీసుకునే సమయంలో అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఒకటి రుణ కాలపరిమితి ఎంపిక. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ EMI తగ్గుతుంది. తక్కువ కాలపరిమితి తీసుకుంటే EMI ఎక్కువ అవుతుంది. పైకి చూస్తే ఇది సాధారణ ఆర్థిక లెక్కలా కనిపించినా, వాస్తవానికి ఇది వ్యక్తిగత ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ లక్ష్యాలు, జీవనశైలితో ముడిపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/home-loan-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీర్ఘకాలిక హోమ్ లోన్ చాలా మందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. EMI తక్కువగా ఉండటం వల్ల ఇతర ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులకు డబ్బు మిగులుతుంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది ఉపశమనంగా ఉంటుంది. ప్రయాణాలు, పిల్లల విద్య, అత్యవసర నిధుల కోసం కూడా బడ్జెట్‌లో స్థలం ఉంటుంది. అయితే దీర్ఘకాలిక రుణాల ప్రధాన లోపం అధిక వడ్డీ భారం. కాలపరిమితి పెరిగే కొద్దీ మొత్తం చెల్లించాల్సిన వడ్డీ భారీగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/interest-rates.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తక్కువ కాలపరిమితి ఉన్న రుణాల్లో EMI ఎక్కువైనా, మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది. రుణం త్వరగా పూర్తవుతుంది. స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు. దీని వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. అయితే అధిక EMIలు నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి తీసుకురావచ్చు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా మంది రుణగ్రహీతలకు మధ్యేమార్గం ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ప్రారంభంలో కొంత ఎక్కువ కాలపరిమితి ఎంచుకుని, తర్వాత అదనపు ఆదాయం వచ్చినప్పుడు ముందస్తు చెల్లింపులు చేయడం. చిన్న మొత్తాల్లో చేసిన ప్రీపేమెంట్లు కూడా అసలు మొత్తాన్ని తగ్గించి, దీర్ఘకాలిక వడ్డీ భారం తగ్గించడంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bank.jpg</image:loc><image:caption><![CDATA[ రుణ కాలపరిమితి ఎంపికలో ప్రస్తుత ఆదాయం మాత్రమే కాకుండా భవిష్యత్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగ మార్పులు, కుటుంబ బాధ్యతలు, వైద్య ఖర్చులు వంటి అంశాలు భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల EMIలో కొంత వెసులుబాటు ఉండేలా నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-guarantor.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన హోమ్ లోన్ కాలపరిమితి అంటే కేవలం తక్కువ EMI లేదా తక్కువ వడ్డీ కాదు. దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవితం, రుణం రెండింటినీ సమతుల్యంగా నిర్వహించుకునే అవకాశం కల్పించేదే సరైన ఎంపికగా నిపుణులు పేర్కొంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/immunity-boosting-usirikaya-pappu-recipe-healthy-amla-dal-in-telugu-1816206.html</loc><lastmod>2026-05-14T08:45:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amla Pappu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.  ఇది శరీర ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా అలసట, నీరసాన్ని కూడా  తగ్గించి రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పుల్ల పుల్లగా కారంగా ఉండే ఈ ఉసిరికాయ పప్పు వేడి వేడి అన్నంలో తింటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-2.jpg</image:loc><image:caption><![CDATA[ టేస్టీ ఉసిరికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు కందిపప్పు, అర కప్పు ఉసిరికాయ ముక్కలు,  ఒక చిన్న ఉల్లిపాయ, 
 4 పచ్చిమిర్చి , ఒక పెద్ద టమాటా,  పావు టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, 
రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర , 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, 
కరివేపాకును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కందిపప్పు - ఉసిరికాయ : ముందుగా కందిపప్పును రెండు సార్లు బాగా కడిగి వాటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉడికిన తరవాత దానిలో పచ్చిమిర్చి, టమాటాలు , పసుపు వేసిఉడికించాలి. వీటితో పాటు ఉసిరికాయల ముక్కలను కూడా వేసి 5 నిముషాలు పాటు స్టవ్ మీదే ఉంచాలి. అయితే, దీనిలో వేసే ముందు పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలు రంగు మారే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచి దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, చింతపండు కూడా 10  నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇంకా మరో పాన్‌లో తాలింపు వేసి దీనిలో కలుపుకోవాలి.  చివరగా నెయ్యి  కొద్దిగా వేసి వేడి అన్నంతో తినాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయ పప్పు తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వారం కనీసం ఒకసారైనా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఇంకా శరీరానికి విటమిన్ సి కూడా అందిస్తుంది. ఇంకా  జీర్ణక్రియపనితీరు కూడా మెరుగుపడుతుంది. నీరసం తగ్గి రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ice-massage-for-glowing-skin-in-summer-amazing-benefits-you-should-know-1816188.html</loc><lastmod>2026-05-14T07:55:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ice Therapy For Face ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖంపై వాపును తగ్గిస్తుంది: ప్రతిరోజూ ముఖంపై మంచు ముక్కలతో మర్దన చేయడం వల్ల ముఖంపై వచ్చే వాపు (Puffiness) తగ్గుతుంది. చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖం, ముఖ్యంగా కళ్ల కింద వాపుగా ఉంటుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, ముఖంపై ఉన్న వాపు తక్షణమే తగ్గుతుంది. ఇది ముఖాన్ని తాజాగా మార్చుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృద్ధాప్య ఛాయలకు చెక్:  ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య ఛాయలను అరికట్టి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. అయితే క్రమం తప్పకుండా ఐస్ మసాజ్ చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-5.jpg</image:loc><image:caption><![CDATA[ . మేకప్ ఎక్కువ సేపు నిలిచేలా చేస్తుంది: మీరు ఏదైనా వేడుకకు వెళ్లే ముందు మేకప్ వేసుకుంటున్నారా? అయితే దానికి ముందు ముఖంపై ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయండి. ఇది చర్మ రంధ్రాలను (Pores) చిన్నవిగా చేస్తుంది. దీనివల్ల మేకప్ చర్మంపై సమానంగా పరుచుకోవడమే కాకుండా, ఎక్కువ సేపు చెరిగిపోకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-3.jpg</image:loc><image:caption><![CDATA[ సహజమైన మెరుపు (Natural Glow):  రక్త ప్రసరణ మెరుగుపడి ముఖం సహజమైన గ్లోను పొందుతుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల చర్మానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది, తద్వారా ముఖం సహజమైన కాంతితో మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఐస్ మసాజ్ ఎలా చేయాలి?: ఐస్ క్యూబ్స్‌ను నేరుగా ముఖంపై రుద్దడం కంటే, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డలో చుట్టి ముఖంపై వృత్తాకారంలో (Circular motion) మెల్లగా మర్దన చేయాలి. రోజుకు 2-3 నిమిషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు. మీకు సెన్సిటివ్ స్కిన్ లేదా సైనస్ వంటి సమస్యలు ఉంటే ఐస్ మసాజ్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-fresh-coconut-jaggery-ladoo-recipe-easy-homemade-pachi-kobbari-bellam-undalu-1816164.html</loc><lastmod>2026-05-14T07:37:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Kobbari Undalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండే  పదార్థాలతోనే  ఎంతో టేస్టీగా, ఆరోగ్యంగా చేసే స్వీట్ రెసిపీ ఇది.  మీరు ఇక్కడ చెప్పే తయారీ విధానం చూసి చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ  నచ్చుతుంది. ఈ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు టీ తాగే సమయంలో కానీ, పండుగల సమయంలో కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము,  ఒక కప్పు బెల్లం తురుము, 
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి,  కట్ చేసిన  ఒక కప్పు జీడిపప్పు ముక్కలు, అర కప్పు  
ఎండుద్రాక్ష , ఇంకా దీనిలో బాదం పప్పులు కూడా వేసుకోవాలి. రుచిగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి అది బాగా వేడి అయిన తరవాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి.
కొద్దీ సేపటి తరవాత జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే పాన్‌లో బెల్లం ముక్కలు కూడా 
మీడియం మంటపై పాకం లాగా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముదీనిలో వేసి అది  గట్టిగా అయ్యేదాకా 10 నిముషాలు వీటిని కలుపుతూ ఉండాలి.  
ఇక చివరలో యాలకుల పొడి, వేయించిన 10 జీడిపప్పు, అర కప్పు ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి కలపాలి. ఇది  చల్లారిన తర్వాత చేతికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుని  చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి ఉండలు రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు తినడం శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి బడికి శక్తిని ఇస్తాయి. ఇంకా ఈ బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది . ఇంకా పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు శరీరానికి బలాన్ని పెంచుతాయి. జీర్ణక్రియను కూడా మెరుగుపరస్తుంది. దీనిని హెల్తీ స్నాక్‌గా కూడా తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-which-is-more-effective-what-expert-say-1816165.html</loc><lastmod>2026-05-14T07:31:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chia Seeds Vs Sabja Seeds For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ చియా, సబ్జా విత్తనాలు రెండూ మొక్కల ఆధారిత హైడ్రేషన్ వనరులే అయినప్పటికీ, వాటి పోషక సాంద్రతలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. చియా గింజలలో ప్రోటీన్, పీచుపదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు సబ్జా గింజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తాయి. ఇందులో కరిగే పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ ప్రకారం.. ఈ రెండు విత్తనాలు కరిగే పీచుపదార్థానికి అద్భుతమైన మూలాలు. వీటిని తీసుకున్నప్పుడు కడుపులో వ్యాకోచించి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తాయి. దీనివల్ల పగటిపూట మనం తీసుకునే ఆహారంపై నియంత్రణ ఏర్పడి, క్రమంగా బరువు తగ్గడానికి వీలవుతుంది. అయితే వీటిని ఎలా తీసుకుంటున్నాం అనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-3.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడంలో చియా గింజలు విశిష్టమైన పాత్రను పోషిస్తాయి. వీటిలో ఉండే అధిక ప్రోటీన్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది, తద్వారా అతిగా తినకుండా నివారించవచ్చు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి విశ్లేషణ ప్రకారం.. చియా గింజలను ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకున్నప్పుడు అవి దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, శరీరానికి నిలకడైన శక్తిని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజల విషయానికి వస్తే, ఇవి కేవలం బరువు తగ్గడానికే కాకుండా శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. త్వరిత జీర్ణక్రియకు మరియు వేసవిలో వచ్చే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనానికి సబ్జా గింజలు ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా వేసవి పానీయాలలో వీటిని వాడటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ విత్తనాలను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. చియా గింజలను రాత్రంతా నీటిలో లేదా పాలలో నానబెట్టి తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాలు అందుతాయి. అలాగే సబ్జా గింజలను కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. వీటిని పచ్చిగా తినడం వల్ల కొన్నిసార్లు దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ రక్తపోటు ఉన్నవారు, తీవ్రమైన జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తులసి గింజలను తీసుకునే ముందు డాక్టరును సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరిగా చియా, సబ్జా గింజలు.. ఈ రెండూ బరువు తగ్గడానికి తమదైన రీతిలో సహాయపడతాయి. మీ శరీర ధర్మం, వాతావరణ పరిస్థితులు, మీ డైట్ ప్లాన్ బట్టి వీటిలో ఒకదానిని లేదా రెండింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. సరైన మోతాదు, సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలి తోడైతే ఈ చిన్న విత్తనాలు మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/does-ghee-really-cause-weight-gain-dietitian-explain-its-link-to-weight-gain-1816144.html</loc><lastmod>2026-05-14T06:59:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Does Ghee Really Increase Weight 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-14.jpg</image:loc><image:caption><![CDATA[ అపోహ వర్సెస్ వాస్తవం: చాలా మంది నెయ్యిని కేవలం కొవ్వు పదార్థంగానే చూస్తారు. నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, అది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నెయ్యి తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారని ప్రజలు తరచుగా నమ్ముతారు. కానీ బరువు పెరగడానికి కారణం నెయ్యి ఒక్కటే కాదు, మనం తీసుకునే మొత్తం కేలరీలు, మన శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-2.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని:  దేశీ నెయ్యిలో ఉండే పోషక విలువలు దానిని ఇతర నూనెల కంటే మెరుగ్గా నిలుపుతాయి. ఇందులో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుదల నుండి ఎముకల బలం వరకు తోడ్పడతాయి. నెయ్యి ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థలోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight.jpg</image:loc><image:caption><![CDATA[ బరువుకు, నెయ్యికి ఉన్న సంబంధం ఏంటి? కైలాష్ దీపక్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ డైటీషియన్ అయిన డాక్టర్ రిచా శర్మ నెయ్యి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి బరువు పెరుగుతాడా లేదా అనేది అతను తీసుకునే నెయ్యి పరిమాణం, అతని జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు, శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. నెయ్యిని మితంగా తీసుకుంటే అది జీవక్రియను వేగవంతం చేసి, శక్తిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-3.jpg</image:loc><image:caption><![CDATA[ వంటల్లో నెయ్యి ప్రాముఖ్యత: పల్లెటూళ్లలో వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకోవడం ఒక సంప్రదాయం. పట్టణాల్లోనూ షీరా, హల్వా వంటి స్వీట్ల తయారీలో దీనికి ప్రత్యామ్నాయం లేదు. నెయ్యికి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల, అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినా ఇందులోని పోషకాలు దెబ్బతినవు. ఇది రిఫైన్డ్ నూనెల కంటే నెయ్యిని సురక్షితమైన ఎంపికగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?: నెయ్యి ఆరోగ్యకరమే, కానీ దానిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం.  రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి ఆరోగ్యవంతులకు సరిపోతుంది. నెయ్యి తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నడక లేదా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. నిశ్చల జీవనశైలి ఉన్నవారు కేలరీల విషయంలో జాగ్రత్త వహించాలి. నెయ్యిని ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kandikattu-and-mudda-pappu-recipe-traditional-andhra-comfort-food-loved-in-every-telugu-home-1816116.html</loc><lastmod>2026-05-14T06:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kandi Kattu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు వంటల్లో కందికట్టు, ముద్దపప్పు స్థానమే వేరు ఎందుకంటే వీటిని తినని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా  వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే దీని రుచే  వేరు. మరి ఈ కాంబో అంత స్పెషల్. 
ఇంకా ఇది చాలా ఈజీగా జీర్ణమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కందికట్టు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు కందిపప్పు, ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 
రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , రెండు టేబుల్ స్పూన్స్  నూనె, అర టీ స్పూన్ ఆవాలు, 
అర టీ స్పూన్ జీలకర్ర,  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-3.jpg</image:loc><image:caption><![CDATA[ కందికట్టు రెసిపీ తయారీ విధానం ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. దానిలో  టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర లేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక కప్పు నీరు కూడా నీరు కూడా వేసి 6 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా ఉడికించాలి.
ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత పప్పును వేసి కలుపుకోవాలి. చివర్లో పోపు పెట్టి కందికట్టులో కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముద్దపప్పుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. కందిపప్పును కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా కుక్కర్‌లో పప్పు, అర టేబుల్ స్పూన్  పసుపు, నీరు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పప్పు గుత్తితో మెదిపి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీనిని ఎలా తినాలంటే?  వేడి వేడి అన్నంలో  ముద్దపప్పు, నెయ్యి  వేసుకుని ఇంకా దీనిలో కొద్దిగా కందికట్టు పోసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ఇది మాత్రమే కాకుండా అవకాయ, అప్పడం, ఉల్లిపాయ ముక్కలతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు అంత టేస్టీ టేస్టీ ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-minapappu-aloo-vada-a-crispy-summer-snack-that-helps-keep-the-body-cool-and-supports-digestion-1815614.html</loc><lastmod>2026-05-14T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minapa Vadalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మినపప్పు ఆలూ వడలు రెసిపీకి  కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు,  రెండు బంగాళాదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా బియ్యప్పిండి, నూనె కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మినప్పప్పును తీసుకుని కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసి మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. 
ఇంకా ఈ  పిండిలో ఉడకబెట్టిన ఆలూ వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అర టేబుల్ మసాలా పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో వడలను ఇలా వేయించుకోవాలి:  ఈ వడలు కరకరలాడేందుకు దీనిలో ఒక కప్పు బియ్యప్పిండిని  కలపాలి. ఇంకా ఈ కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ తరవాత  చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని  వడలా మాదిరి చేయాలి. అయితే ఈ నూనెలో ఒక  వైపు కాలిన తరవాత రెండో  వైపు కూడా రంగు మారే వరకు  బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ విలేజ్ స్టైల్ మినపప్పు ఆలూ వడలను  సాయంత్ర సమయంలో  వేడి వేడి టీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా  మినపప్పు,  ఆలూ వడలు కాంబోతో చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇది కరకరలాడుతూ, మెత్తగా చేసుకుంటే ఈ వడలు పిల్లలతో పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వేసవికాలంలో బాడీకి చలువ చేస్తాయి. విలేజ్ స్టైల్‌లో చేసే ఈ వడలను కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/producer-ms-raju-intresting-comments-about-manasantha-nuvve-movie-1816109.html</loc><lastmod>2026-05-13T21:52:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/movie-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-pic.jpg</image:loc><image:caption><![CDATA[ పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.  అయితే, మ్యాట్నీ సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని. ఉదయం షో చూసిన ప్రేక్షకుల నుండి సినిమా బాగుంది అనే ఫోన్ కాల్స్ వరుసగా రావడం మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లోని ఓడియన్ థియేటర్ నుండి సుదర్శన్ థియేటర్ వరకు క్యూలు వెలిశాయి. కేవలం రెండు గంటల్లో సినిమా వైల్డ్‌ఫైర్ లాగా వ్యాపించి, ప్రతి సెంటర్‌లో కలెక్షన్లు పెరిగాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ రోజుల్లో ప్రస్తుత డిజిటల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా, ఫోన్ ద్వారా వచ్చిన మౌత్ పబ్లిసిటీ అద్భుతాలు చేసిందని ఏంఎస్ రాజు తెలిపారు. ఈ చిత్రం చివరికి 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది, ఒక సినిమా ఆడటానికి కుదరడం ఎంత ముఖ్యమో నిరూపించింది. దర్శకుడు తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన అనుభవం దేవి పుత్రుడు సినిమా నిర్మాణ సమయంలో జరిగిందని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ms-raju-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెంకటేష్ కథ పూర్తిగా వినకుండానే ఓకే చేసిన ఈ సినిమాకు చివరి అరగంట సరిగా కుదరలేదని దర్శకుడు పేర్కొన్నారు. కోడి రామకృష్ణ వంటి బిజీయెస్ట్ దర్శకులతో పనిచేసేటప్పుడు, షూటింగ్ జరుగుతున్న కొలది సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లే శైలి వల్ల కొన్నిసార్లు ఇలాంటి సవాళ్లు వస్తాయని వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ms-raju-pic.jpg</image:loc><image:caption><![CDATA[ సంక్రాంతికి విడుదల చేయాలనే ఒత్తిడి వల్ల చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని సెన్సార్ ఆఫీసర్ కూడా సూచించినట్లు తెలిపారు ఎమ్ఎస్ రాజు. దేవి పుత్రుడు అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలను  తన తదుపరి చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానాకు అన్వయించా అని తెలిపారు ఎమ్ ఎస్ రాజు.   ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/babu-mohan-sensational-comments-about-silk-smitha-1816095.html</loc><lastmod>2026-05-13T21:42:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Babu Mohan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినీ పరిశ్రమలో  ఒకప్పటి విలువలు, మానవ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు బాబు మోహన్. దివంగత నటీమణులు సిల్క్ స్మిత, సౌందర్యలను తలుచుకుంటూ, సిల్క్ స్మితతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. సిల్క్ స్మిత ధైర్యమైన, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని, ఎవరినీ లెక్క చేయని, ఎవరికీ నమస్కారం పెట్టని స్వభావం ఆమెదని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పుడూ కాలు మీద కాలు వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చునే ఆమె, తాను నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా? అని అడిగినప్పుడు, ఫూల్స్ నన్ను చూస్తారు కాబట్టి కళ్ళద్దాలు తీయను, ఎవరు చూస్తున్నారా అని గమనిస్తుంటాను అని చెప్పినట్లు బాబు మోహన్ తెలిపారు. హీరోలు వచ్చినా కళ్ళద్దాలు తీయని సిల్క్ స్మిత, తనను చూడగానే కాలు తీసి లేచి నిలబడేదని, తన పట్ల ఆమెకు ఎంతో ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకసారి దుబాయ్ షాపింగ్‌లో తనకు నచ్చిన కళ్ళద్దాలు కొని, నాకోసం కాదు, మీకోసం కొన్నాను బాస్, మీకు సూపర్ అని చెప్పిన సంఘటనను పంచుకున్నారు బాబూమోహన్. ఆ కళ్ళద్దాలను తాను చనిపోయేదాకా దాచిపెట్టుకున్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అయితే, సిల్క్ స్మిత గొప్ప కళాకారిణి అయినప్పటికీ, ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, వివాదాలు ఉండేవని, నిజాయితీగా ఉన్నవారికి వివాదాలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ పాతతరం సినీ పరిశ్రమలో పారితోషిక విధానంపైనా ఆయన స్పందించారు. అప్పట్లో నటులు నా రేటు ఇంత అని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారని అన్నారు. సినిమా మొత్తానికి కాకుండా రోజువారీ కాల్షీట్ల ప్రకారం ఐదు, పది లేదా పదిహేను రోజులకు పారితోషికం ఇచ్చేవారని, ఒక రోజు, రెండు రోజుల పాత్రలకైతే పర్ డే చొప్పున మొదలైందని వివరించారు. మాయలోడు వంటి పెద్ద హిట్ పాట తర్వాత కూడా తాను ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ పెంచాలని కోరలేదని, చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి పాట హిట్ అని చెప్పినా, తనకు పెద్దగా ఎదో అయిపోయానని భావన రాలేదని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ రోజుల్లో విలువలకు, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఉండేదని బాబూమోహన్ తెలిపారు. నిర్మాతల ముందు, దర్శకుల ముందు వారికి ఇచ్చే గౌరవమే తమకు పారితోషికంగా భావించేవారని అన్నారు. డబ్బుల కోసం వేషాలు వేయడాలు, లక్షలకు లక్షలు పెంచడాలు తమ కాలంలో లేవని స్పష్టం చేశారు. బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేని నిర్మాతల పట్ల కూడా సానుభూతి చూపేవారని, ఓకే ఓకే తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయేవారని, ఎప్పుడూ అడిగేవారు కాదని ఆయన గుర్తు చేసుకున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/mother-dairy-hikes-milk-prices-milk-packets-to-become-more-expensive-from-may-14-1816061.html</loc><lastmod>2026-05-13T20:56:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mother-dairy-4-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Milk Price ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mother-dairy-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ Milk Price: పెరుగుతున్న సేకరణ ఖర్చులకు ప్రతిస్పందనగా మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. వివిధ రకాల పాలపై లీటరుకు రూ.2 చొప్పున పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త ధరలు 2026 మే 14, గురువారం నుంచి అమల్లోకి వస్తాయి. బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో గత ఏడాది కాలంలో రైతుల నుంచి పాలు కొనుగోలు చేసే ఖర్చు సుమారు 6 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. వినియోగదారులపై భారాన్ని తగ్గించడానికి చాలా కాలం పాటు ధరలను తక్కువగా ఉంచామని, కానీ ఇప్పుడు పెరుగుతున్న ఖర్చుల కారణంగా ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చిందని కంపెనీ పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amul-milk-1.jpg</image:loc><image:caption><![CDATA[ Amul Milk ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mother-dairy-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త పాల ధరలు: కొత్త ధరల ప్రకారం, ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో లూజ్ టోన్డ్ మిల్క్ గతంలో లీటరుకు రూ.56 ఉండగా, ఇప్పుడు అది రూ.58కి చేరింది. ఫుల్-క్రీమ్ మిల్క్ పౌచ్‌ల ధర లీటరుకు రూ.72కి పెరిగింది. టోన్డ్ మిల్క్ ధర లీటరుకు రూ.58 నుండి రూ.60కి పెరిగింది. డబుల్ టోన్డ్ మిల్క్ ఇప్పుడు లీటరుకు రూ.54కే లభిస్తుంది. అంతేకాకుండా ఆవు పాల ధర కూడా లీటరుకు రూ.60 నుండి రూ.62కి పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mother-dairy-5.jpg</image:loc><image:caption><![CDATA[ మదర్ డెయిరీ ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ప్రతిరోజూ సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తుంది. పాల ఉత్పత్తులు, వంట నూనెల కోసం ఉన్న బలమైన డిమాండ్ కారణంగా, గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ టర్నోవర్‌లో 17 శాతం పెరుగుదలను సాధించి రూ.20,300 కోట్లకు చేరుకుంది. ఇదిలా ఉండగా, రైతులకు ఎక్కువ చెల్లింపులు చేస్తున్నామని, ఇది ఉత్పత్తిని కొనసాగించడంలో సహాయపడుతుందని అముల్ పేర్కొంది. పాలు ఒక నిత్యావసర నిత్యావసర వస్తువు కాబట్టి, ఈ పెరుగుదల గృహ బడ్జెట్లపై ప్రభావం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mother-dairy-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇప్పటికే నిత్యావసరాల వస్తువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం పాల ధరలను పెంచుతుండటం సామాన్యులకు భారమనే చెప్పాలి. ఎందుకంటే ప్రతి రోజు పాలు లేనిది గడవని పరిస్థితి ఉంటుంది. ప్రతి ఒక్కరి ఇళ్లల్లో పాల వాడకం ఎక్కువగానే ఉంటుంది. పాలతో టీ తయారు చేసుకోవడమే కాకుండా రకరకాల వాటికి పాలను ఉపయోగిస్తుంటాము. ఇప్పుడు పాల కంపెనీలు ఒకదాని వెనుక ఒకటి ధరలను పెంచుతూనే ఉన్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/budhaditya-yoga-2026-these-6-zodiac-signs-likely-to-gain-wealth-success-and-career-growth-1816014.html</loc><lastmod>2026-05-13T19:34:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/budhaditya-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budhaditya Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-10.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి అత్యంత శుభులైన రవి, బుధులు ఈ రాశిలోనే కలవడం వల్ల ఉద్యోగంలో ఉన్నత పదవులు లభించే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థికాభివృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఏ ప్రయత్నం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. నైపుణ్యాలను పెంచుకుంటారు. విదేశాల్లో చదువులు, ఉద్యోగాల్లో ఉన్నవారి జీవితాలు ఒక వెలుగు వెలుగుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/4-karkataka-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి లాభ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల వ్యక్తిగత జీవితంలో అనేక శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. ఇబ్బడి ముబ్బడిగా ఆదాయం పెరుగుతుంది. తప్పకుండా అధికార యోగం పడుతుంది. ఉద్యోగపరంగానే కాక, సామాజికంగా కూడా గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ పరంగా ఎటువంటి సమస్యలున్నా తొలగిపోతాయి. వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి దశమ స్థానంలో రాశినాథుడైన రవితో బుధుడు కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాలపరంగా ప్రాభవం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ఉన్నత పదవులు లభిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారికి స్థిరత్వం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. ఇతరుల సమస్యలను కూడా మధ్యవర్తిత్వంతో, కౌన్సెలింగ్ తో పరిష్కరించడం జరుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ ప్రయత్నాలన్నీ సఫలమవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశినాథుడైన బుధుడు భాగ్య స్థానంలో రవి గ్రహంతో కలవడం వల్ల ఈ రాశివారికి వృత్తి, ఉద్యోగాల్లో తప్పకుండా అధికారయోగం పడుతుంది. ఉద్యోగులకు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆదాయం బాగా పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సొంత ఇంటి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లి విరుస్తాయి. వ్యక్తిగత, కుటుంబ సమస్యలు చాలావరకు తగ్గుముఖం పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి పంచమ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడడం వల్ల ఆర్థిక సమస్యలు క్రమంగా పరిష్కారం కావడమే కాకుండా, ఆదాయ వృద్ధికి కూడా అవకాశం ఉంది. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా విజయవంతం అవుతుంది. షేర్లు, మదుపులు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో వీరి సలహాలు, సూచనలు అధికారులకు బాగా ఉపకరిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/11-kumbha-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి చతుర్థ స్థానంలో బుధాదిత్య యోగం ఏర్పడుతున్నందువల్ల ఈ రాశివారికి తప్పకుండా అధికార యోగం పడుతుంది. మేనేజ్మెంట్ లో భాగం కావడం జరుగుతుంది. ఎలాంటి సమస్య అయినా తేలికగా పరిష్కారమవుతుంది. అనేక విధాలుగా ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపా రాల్లోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. ఆస్తి వివాదం అనుకూలంగా పరిష్కారమవుతుంది. ఆశించిన శుభవార్తలు వింటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/telangana-bagara-rice-recipe-perfect-pair-for-yata-kura-1815930.html</loc><lastmod>2026-05-13T17:35:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bagara Raice ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice-3.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : యాలకులు, లవంగాలు, షాజీరా, రాతి పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, నల్లయాలకులు, పచ్చి మిర్చి, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, రైస్, ఉప్పు, నీళ్లు కొత్తిమీర, పెరుగు, పూదీన, షాజీర. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా రెండు గ్లాస్‌ల బియ్యం తీసుకోవాలి. వీటిని రెండు లేదా మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత వీటిలో నీళ్లు పోసి ఐదు పదినిషాల పాటు నానబెట్టుకోవాలి. అలాగే బగార రైస్ తయారీ కోసం ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ చిన్నగా కట్ చేసుకోవాలి. అదే విధంగా, కొత్తిమీర, పూదీన వంటి వాటిని చిన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు గ్యాస్ స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి, నెయ్యి, నూనె సరిపడ వేసుకోవాలి. ఇది బాగా వేడి అయిన తర్వాత  అందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చీ, కొంచెం కొత్తిమీర, పూదీన, వేసి బాగా కలిపి దోరగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి కాస్త వేగిన తర్వాత బగారా ఆకు, షాజీరా, రాతి పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు కొంచెం పొడిలా చేసి వేయాలి. అలాగే యాలకులు వేసి వాటిని కూడా దోరగా వేయించుకోవాలి.  మీకు వీలైతే క్యారెట్ ముక్కలు, బీట్ రూట్ ముక్కలు, అలాగే పచ్చి బఠానీలు కూడా వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో నీళ్లు పోసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bagara-raice-2.jpg</image:loc><image:caption><![CDATA[ నీళ్లు బాగా మరుగుతాయి. నీళ్లు మరిగి పొంగులా వచ్చే సమయంలో అందులోనే ఉప్పు, నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. అలాగే రెండు లేదా ఒక చెంచా పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలిపి అన్నం మంచిగా ఉడికేలా చూసుకోవాలి. అంత అన్నం మంచిగా ఉడికిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. దీంతో వేడి వేడి బగారా రైస్ రెడీ.  మటన్ కర్రీ, ముఖ్యంగా యాట కూరతో పాటు ఈ రైస్ తింటే టేస్ట్ అదిరిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/will-honey-rose-act-in-a-balakrishna-new-film-again-1815914.html</loc><lastmod>2026-05-13T17:16:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/balakrishna-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Balakrishna ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-26.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమాల్లో హీరోయిన్‌గా రాణించడం అంత ఈజీ కాదు..ఎంతో మందిముద్దుగుమ్మలు ప్రస్తుతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. కానీ కొంతమంది భామలు మాత్రం ఈ రేస్ లో వెనకబడిపోతున్నారు. కొందరు హీరోయిన్స్ ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకుంటున్నారు. ఒకే ఒక్క సినిమాతో రాత్రికి రాత్రి పాపులర్ అయిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. వారిలో ఈ అమ్మడు ఒకరు. ఒకే ఒక్క సినిమాతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/actress-pic-6.jpg</image:loc><image:caption><![CDATA[ మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకే ఒక్క సినిమాతో పాపులర్ అయ్యింది. అంతకు ముందు ఎన్నో సినిమాల్లో నటించిన రాని గుర్తింపు ఒకే ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకుంది. ఒకే సినిమాతోనే కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఆమె ఎవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్. మలయాళ ఇండస్ట్రీకి చెందిన ఈ అమ్మడు అక్కడ కొన్ని సినిమాల్లో నటించింది.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/honey-rose.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో నటసింహం నందమూరి బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించింది. చూడటాన్ని ముద్దుగా బొద్దుగా ఉండే ఈ చిన్నది ఒకప్పుడు నటించిన సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. బాలయ్య సినిమా తర్వాత ఈ చిన్నది తెలుగులో మరో సినిమాలో కనిపించలేదు.ఇక సోషల్ మీడియాలో హనీ రోజ్ ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/honey-rose-new.jpg</image:loc><image:caption><![CDATA[ Honeఅభిమానులు ఏ మాత్రం డిస్సప్పాయింట్ అవ్వకుండా తన గ్లామరస్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది. సినిమాల కంటే షాపింగ్ మాల్స్ ఓపినింగ్స్ తోనే ఎక్కువగా గడిపేస్తుంది హనీరోజ్. ప్రస్తుతం రాచెల్  అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ అమ్మడిని ఇండస్ట్రీ పెద్దగా పట్టించుకోవడం లేదనే చెప్పాలి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/honey-rose-pic.jpg</image:loc><image:caption><![CDATA[ Hఅయితే ఇప్పుడు మరోసారి ఈ చిన్నది బాలకృష్ణ సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. హనీ రోజు కు బాలయ్య మరో ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా తర్వాత మరోసారి యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో కీలక పాత్రలో హనీ రోజ్ నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో మరోసారి హనీ రోజ్ కు బాలకృష్ణ ఛాన్స్ ఇచ్చారని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-tip-bring-home-a-dream-catcher-to-attract-positive-energy-happiness-1815862.html</loc><lastmod>2026-05-13T16:25:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catcher-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dream Catcher Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers.jpg</image:loc><image:caption><![CDATA[ Dream Catchers Vastu Tips: రంగురంగుల డ్రీమ్ క్యాచర్ చూడటానికి ఎంత అందంగా ఉంటుందో, అంతే అందంగా కూడా ఉంటుంది. ఇది ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. డ్రీమ్ క్యాచర్‌ను వాస్తు/ఫెంగ్ షుయ్ ప్రకారం ఇంట్లో ఉంచితే సానుకూల శక్తి పెరుగుతుందని, చెడు కలలు తగ్గుతాయని చాలామంది నమ్ముతారు. దీనికి సంబంధించిన చిట్కాలను మరింత స్పష్టంగా ఇలా చెప్పుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers2.jpg</image:loc><image:caption><![CDATA[ డ్రీమ్ క్యాచర్ ఉంచే సరైన దిశలు: 

సాధారణంగా డ్రీమ్ క్యాచర్‌ను ఉత్తరం లేదా తూర్పు దిశల్లో ఉంచడం మంచిదని భావిస్తారు. అలాగే నైరుతి దిశలో ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని కూడా నమ్మకం ఉంది. అయితే దాన్ని తప్పు దిశలో లేదా గందరగోళంగా వేలాడదీయకుండా జాగ్రత్త వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎక్కడ ఉంచాలి?.. 
దాన్ని పడకగదిలో కిటికీ దగ్గర, లివింగ్ రూమ్‌లో లేదా బాల్కనీలో వేలాడదీయవచ్చు. ఇలా ఉంచడం వల్ల ఇంటి వాతావరణం ప్రశాంతంగా, సానుకూలంగా ఉంటుంది అని చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎక్కడ ఉంచకూడదు?.. 
బాత్రూమ్ లేదా వంటగది దగ్గర డ్రీమ్ క్యాచర్‌ను ఉంచడం మంచిది కాదని భావిస్తారు. అలాగే దాని కింద తరచుగా మనుషులు నడిచేలా ఉంచకూడదు, ఇది శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers5.jpg</image:loc><image:caption><![CDATA[ డ్రీమ్ క్యాచర్ ఉపయోగాలు (నమ్మకాల ప్రకారం):

చెడు కలలను తగ్గించడంలో సహాయపడుతుంది
ఇంట్లో సానుకూల శక్తిని పెంచుతుంది
పని చేసే ప్రదేశంలో ఉంచితే ఏకాగ్రత, ఉత్పాదకత పెరుగుతాయని నమ్మకం మొత్తంగా, డ్రీమ్ క్యాచర్‌ను సరైన స్థానం, దిశలో ఉంచితే అది ఇంటికి శాంతి.  సానుకూలతను తీసుకువస్తుందని ఫెంగ్ షుయ్/వాస్తు ప్రకారం భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dream-catchers6.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-grahan-yoga-4-zodiac-signs-face-troubles-challenges-from-may-22-1815861.html</loc><lastmod>2026-05-13T16:22:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Grahana Yogam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యశాస్త్రంలో కేతు, రాహువు గ్రహాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వీటిని నీడ గ్రహాలు అని కూడా అంటారు. ఈ గ్రహాల కదలికలు పన్నెండు రాశులపై ప్రభావం చూపుతాయి. అయితే అతి త్వరలో కేతువు, చంద్ర గ్రహాలు రెండూ కలిసి సింహ రాశిలో సంచరించనున్నాయి. దీని వలన గ్రహణ యోగం ఏర్పడుతుంది. ఇది నాలుగు రాశుల వారికి ఊహించని విధంగా సమస్యలు తీసుకరానున్నది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి రుణ బాధలు అధికం అవుతాయి. తన సొంత రాశిలోనే కేతు, చంద్ర గ్రహాల కలయిక వలన  ఈ రాశి వారు మే 22 నుంచి అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఎదుటి వారితో మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు అవసరం. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఇవి ఇబ్బందులను తీసుకొస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కేతు గ్రహ యోగం వలన భార్య భర్తల మధ్య విభేదాలు రావడం జరుగుతుంది. కుటుంబంలో సమస్యలు ఎక్కువ అవుతాయి. అనారోగ్య సమస్యలు కూడా బాధిస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా  అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam-4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి ఆర్థికపరమైన సవాళ్లు ఎదురు అవుతాయి. వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా చవిచూడాల్సి వస్తుంది. కుటుంబంలో కలహాలు మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. అలాగే ఉద్యోగులు తమ జాబ్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అందువలన వీలైనంత వరకు ఈ రాశి వారు జాగ్రత్తగా ఉండటం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ketu-grahana-yogam-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీన రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కేతు గ్రహణ యోగం వలన వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువ అవుతాయి. అంతే కాకుండా వీరు ఆరోగ్యం విషయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు చాలా జాగ్రత్తగా ఉండటం  అవసరం. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్, పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/labha-drishti-yoga-these-zodiac-signs-are-experiencing-golden-luck-is-yours-one-of-them-1815835.html</loc><lastmod>2026-05-13T15:47:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/labha-drishti-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Labha Drishti Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-8.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు ద్వాదశ రాశులలో ప్రవేశిస్తుంటాయి. వాటి కదలికల వల్ల ద్వాదశ రాశులలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తాజాగా, బుధుడు–గురుడు 60 డిగ్రీల కోణంలో కలవడం వల్ల “లాభ దృష్టి యోగం” ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఈ యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉంది. ఆ రాశుల వివరాలు ఇలా ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి.. 

ఈ యోగం వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. జీవన సౌకర్యాలు పెరగడం, విలాసవంతమైన వస్తువులపై ఆసక్తి పెరగడం కనిపిస్తుంది. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆదాయం మెరుగుపడి ఆర్థిక స్థితి బలపడుతుంది. ఉద్యోగాల్లో ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది, మీ మాటకు విలువ పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-8.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. 
మిథున రాశి వారికి ఇది మంచి ఫలితాలు ఇచ్చే సమయం. కెరీర్, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పెట్టుబడుల ద్వారా ఆశించని లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు, ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. కుటుంబ మద్దతు లభించి, పెండింగ్ పనులు పూర్తవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-8.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి.. 
కన్య రాశి వారికి ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా లాభాలు రావచ్చు. గత పెట్టుబడుల నుండి మంచి రాబడి పొందే అవకాశం ఉంది. అప్పులు వసూలు కావచ్చు. వ్యాపారం, ఉద్యోగాల్లో స్థిరమైన పురోగతి కనిపిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-8.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి..
ఈ యోగం ధనుస్సు రాశి వారికి జీవితంలో సానుకూల మార్పులు తీసుకురావచ్చు. కుటుంబ సంబంధాలు మెరుగుపడి, వివాదాలు తగ్గుతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగ అవకాశాలు లేకపోయిన వారికి కొత్త అవకాశాలు దక్కే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-7.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి.. 
మీన రాశి వారికి ఈ యోగం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూల సమయం. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పనితీరు మెరుగై మంచి గుర్తింపు లభిస్తుంది. ఇలా మొత్తం మీద ఈ గ్రహ యోగం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా మంచి అవకాశాలను తీసుకురావచ్చని భావిస్తున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tamil-nadu-politics-the-unexpected-catalyst-behind-trisha-massive-career-upswing-1815826.html</loc><lastmod>2026-05-13T15:27:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Trisha, Vijay 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-6.jpg</image:loc><image:caption><![CDATA[ Triబటర్ ఫ్లై థియరీ తెలుసుగా.. నాన్నకు ప్రేమతో సినిమాలో సుకుమార్ చాలా బాగా చెప్పారు దీని గురించి..! ఈ నేచర్‌లో ఎక్కడో జరిగే ఓ పని.. ఇంకెక్కడో ఎఫెక్ట్ చూపడమే బటర్ ఫ్లై థియరీ. ఇప్పుడు త్రిష కెరీర్‌లో జరిగేది ఇదే అంటున్నారు ఫ్యాన్స్. తమిళనాడులో మారిన పొలిటికల్ వెదర్.. ఈమె కెరీర్‌కు వరంగా మారిందా..? అందుకే రెమ్యునరేషన్‌కు రెక్కలొచ్చాయా..? అసలు సినీ వర్గాలు ఏమంటున్నాయో ఇప్పుడు చూసేద్దాం పదండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా త్రిష, విజయ్ వార్తలే హల్ చల్ చేస్తున్నాయి. విజయ్ విజయం తర్వాత త్రిష ఓరేంజ్‌లో హైలెట్ అయ్యింది. విజయ్ విజయానికి కారణం త్రిషనే అంటూ అనేక వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కానీ ఇప్పుడు చూస్తే తమిళనాడు రాజకీయాలు త్రిష కెరీర్‌నే మలుపు తిప్పాయి.  మొన్నటి వరకు వచ్చి అవకాశాలు వినియోగించుకుంటూ సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మకు ఇప్పుడు అనుకోని విధంగా అవకాశాలు రావడమే కాకుండా ఊహించని విధంగా రెమ్యునరేషన్ పెరిగిందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుర్ర హీరోయిన్స్‌కు అంటే, సీనియర్ స్టార్ బ్యూటీస్ మంచి హవా కొనసాగిస్తున్నారు. సీనియర్ ముద్దుగుమ్మలకు ఇప్పుడు మాములు టైమన్ నడవడం లేదు, వారు పట్టింది బంగారమే అవుతుంది. మొన్నటి వరకు నయనతార టైమ్ నడిచింది.. ఇప్పటికీ నడుస్తుంది. కానీ ఇంతలోనే May I Come In అంటూ త్రిష వచ్చేస్తున్నారు. తాజాగా ఆమె రెమ్యునరేషన్‌పై చాలా పెద్ద చర్చే జరుగుతుంది. ఉన్నపళంగా ఈమె పారితోషికం డబుల్ అయిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో ఒక్కో సినిమాకు 5 నుంచి 6 కోట్ల వరకు తీసుకున్న త్రిష.. ఇప్పుడు 10 నుంచి 12 కోట్లు డిమాండ్ చేస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. విజయ్ విజయం తర్వాత త్రిష రేంజ్ పెరిగింది.. ట్రెండ్ అవుతున్నారు. ఆ క్రేజ్ తమ సినిమాలకు వర్కవుట్ అవుతుందని అడిగినంతా ఓకే అంటున్నారు దర్శక నిర్మాతలు. పైగా త్రిష పొలిటికల్ ఎంట్రీ కూడా ఇప్పట్లో ఉండదని తేలిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-vijay-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో చిరంజీవితో విశ్వంభర.. తమిళంలో సూర్యతో కరుప్పు.. మలయాళంలో మోహన్ లాల్‌తో రామ్ సినిమాలు చేస్తున్నారు త్రిష. రజినీ, కమల్ కాంబినేషన్‌లో నెల్సన్ తెరకెక్కించబోయే మల్టీస్టారర్‌లో త్రిష పేరే బాగా వినిపిస్తుంది. ఈ సినిమాకే 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా విజయ్ విజయం.. త్రిష కెరీర్‌కు బాగా హెల్ప్ అయిందన్నమాట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/want-lush-green-plants-at-home-these-simple-soil-tips-work-wonders-1815736.html</loc><lastmod>2026-05-13T13:42:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/natural-fertilizer-for-plants.jpg</image:loc>
					<image:title><![CDATA[ Natural Fertilizer For Plants ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soil-improvement-tips1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు కేవలం నీరు, ఎండ మాత్రమే కాకుండా మట్టిలో తగినన్ని పోషకాలు ఉండటం చాలా ముఖ్యం. ముఖ్యంగా కుండీలలో పెరిగే మొక్కలకు మట్టి పరిమితంగా ఉండటం వల్ల కాలక్రమేణా సారం తగ్గిపోతుంది. రసాయనిక ఎరువుల కంటే ఇంట్లో లభించే వస్తువులతో తయారు చేసిన సహజ ఎరువులు వాడటం శ్రేయస్కరం. ఇక్కడ సూచించిన చిట్కాలు పాటించడం వల్ల మొక్కలు పురుగుల బారిన పడకుండా ఏడాదంతా పచ్చదనంతో కళకళలాడుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soil-improvement-tips2.jpg</image:loc><image:caption><![CDATA[ మట్టి నాణ్యత ఎందుకు తగ్గుతుంది?: ముఖ్యంగా కుండీలలో పెంచే మొక్కలకు మట్టి పరిమితంగా ఉంటుంది. మనం రోజూ పోసే నీటి వల్ల లేదా మొక్క ఆ పోషకాలను గ్రహించడం వల్ల కాలక్రమేణా మట్టిలోని సారం తగ్గిపోతుంది. అందుకే మట్టిని ఎప్పటికప్పుడు సారవంతం చేయడం గార్డెనింగ్‌లో అత్యంత కీలకమైన భాగం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soil-improvement-tips.jpg</image:loc><image:caption><![CDATA[ సహజ సిద్ధమైన పద్ధతులే శ్రేయస్కరం: మట్టి నాణ్యతను పెంచడానికి మార్కెట్లో దొరికే రసాయనిక ఎరువుల కంటే సహజ సిద్ధమైన మార్గాలను ఎంచుకోవడం ఉత్తమం. ఇంట్లోనే లభించే వస్తువులతో మట్టిని సులభంగా సారవంతం చేయవచ్చు. కుండీలోని మట్టిని అప్పుడప్పుడు ఏదైనా పరికరంతో వదులు చేయాలి. దీనివల్ల వేర్లకు గాలి (Oxygen), నీరు సులభంగా అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soil-improvement-tips5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో మిగిలిపోయిన కూరగాయల తొక్కలు, పండ్ల వ్యర్థాలతో చేసిన సేంద్రియ ఎరువులను మట్టిలో కలపాలి. ఇది మొక్కలకు అవసరమైన పోషకాలను సహజంగా అందిస్తుంది. అలాగే, మొక్కలకు అవసరమైన మోతాదులోనే నీరు అందించాలి. ఎక్కువ నీరు పోసినా వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/soil-improvement-tips4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయోజనాలు: ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మొక్కల వేర్లు బలోపేతమవుతాయి. పోషకాలు సమృద్ధిగా అందడం వల్ల మొక్కలు చీడపీడల బారిన పడకుండా రక్షణ పొందుతాయి. ఫలితంగా మీ ఇంటి గార్డెన్ ఏడాది పొడవునా పచ్చదనంతో కళకళలాడుతూ కంటికి ఇంపుగా కనిపిస్తుంది. మీరు కూడా ఈ సులభమైన చిట్కాలను పాటించి, మీ ఇంటి మొక్కలను ఆరోగ్యంగా, అందంగా పెంచుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-mouni-roy-reacts-on-her-divorce-rumours-with-husband-suraj-nambiar-1815739.html</loc><lastmod>2026-05-13T13:40:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy-stunning.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mouni Roy Stunning ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy-latest.jpg</image:loc><image:caption><![CDATA[ మౌనీ రాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం తన గ్లామరస్ ఫోటోలు, వెకేషన్ విశేషాలను అభిమానులతో పంచుకుంటుంది. అయితే ఆమె, హఠాత్తుగా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌ను తొలగించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకుముందే ఆమె తన భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి ఉన్న అనేక ఫోటోలను డిలీట్ చేసినట్లు నెటిజన్లు గుర్తించారు. సాధారణంగా సెలబ్రిటీల మధ్య మనస్పర్థలు వచ్చినప్పుడు మొదట జరిగేది ఇదే కాబట్టి, వీరిద్దరూ విడిపోతున్నారనే వార్తలు వైరల్‌గా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy.jpg</image:loc><image:caption><![CDATA[ తాజాగా ఈ రూమర్స్ పై స్పందిస్తూ తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చింది మౌనీ రాయ్. ఆమె బుధవారం మధ్యాహ్నం ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో తన వ్యక్తిగత జీవితం గురించి చర్చించడం ఆపాలని ప్రజలను కోరారు. “అన్ని మీడియా సంస్థలను తప్పుడు కథనాలను ప్రచురించవద్దని, మాకు ప్రైవసీ, గోప్యత ఇవ్వాలని వినయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. దయచేసి” అని రాసి, దాని తర్వాత చేతులు జోడించిన ఎమోజీని పెట్టారు. సూరజ్, మౌని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు ఫాలో అవ్వడం మానేశారనే విషయం వెలుగులోకి రావడంతో రూమర్స్ మొదలయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy-films.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు మౌనీ రాయ్ రియాక్ట్ కావడంతో ఈ రూమర్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది. మౌనీ రాయ్, దుబాయ్ కేంద్రంగా పనిచేసే వ్యాపారవేత్త సూరజ్ నంబియార్‌ను 2022, జనవరిలో గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. మలయాళీ , బెంగాలీ సంప్రదాయాల్లో జరిగిన వీరి వివాహ వేడుక అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్. పెళ్లయినప్పటి నుండి ఈ జంట ఎంతో అన్యోన్యంగా కనిపిస్తూ, తరచూ విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసేవారు. అయితే, గత కొంతకాలంగా వీరి మధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy-wedding.jpg</image:loc><image:caption><![CDATA[ మౌనీ రాయ్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కనిపించకపోవడంతో ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం విడాకుల వల్లే ఆమె ఇలా చేసిందా? లేక తన ఖాతా హ్యాక్ అయిందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే, భర్త ఫోటోలు తొలగించడం అనేది వ్యక్తిగత విభేదాలు, డివోర్స్ రూమర్స్ ఒక్కసారిగా నెట్టింట హల్చల్ చేశాయి. మౌనీ రాయ్ వివరణతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాలని పలువురు సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mouni-roy-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం మౌనీ రాయ్ తన కెరీర్‌పై దృష్టి పెడుతూనే, తన వైవాహిక జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు. మౌనీ రాయ్ భారతీయ చలనచిత్ర , టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. బుల్లితెరపై &#039;నాగిని&#039;గా దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన ఆమె, ఇప్పుడు వెండితెరపై కూడా సత్తా చాటుతున్నారు. 2006లో ఏక్తా కపూర్ నిర్మించిన &#039;క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ&#039; ద్వారా నటిగా పరిచయమయ్యారు. ఇందులో కృష్ణ తులసి పాత్రలో నటించి మెప్పించారు. మౌనీ రాయ్ కెరీర్‌ను మలుపు తిప్పిన సీరియల్ నాగిన్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/does-nagamani-really-exist-the-truth-behind-the-mysterious-snake-gem-1815709.html</loc><lastmod>2026-05-13T13:25:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nagamani-myth-vs-science.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nagamani Myth Vs Science ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cobra-gem-truth.jpg</image:loc><image:caption><![CDATA[ పురాణాలు, జానపద నమ్మకాలు: పురాణాల ప్రకారం, వేల సంవత్సరాల వయసున్న నాగుపాము తన తలపై నాగమణిని ధరిస్తుంది. ఈ మణి చీకటిలో వెలుగును ప్రసరిస్తుందని, దీనిని పొందిన వారికి అదృష్టం వరిస్తుందని, వారు కోరిన కోరికలు నెరవేరుతాయని చాలామంది నమ్ముతారు. అనేక జానపద కథల్లో నాగమణిని కాపాడే నాగుపాముల గురించి ప్రస్తావనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cobra-gem-truth-1.jpg</image:loc><image:caption><![CDATA[ శాస్త్రీయ కోణం - వాస్తవం ఏమిటి? సైన్స్ పరంగా చూస్తే, నాగమణి ఉనికికి ఎలాంటి ఆధారాలు లేవు. వన్యప్రాణి శాస్త్రవేత్తలు, సర్ప నిపుణులు తెలిపిన ప్రకారం పాముల శరీర నిర్మాణం కేవలం ఎముకలు, కండరాలు మరియు చర్మంతో కూడి ఉంటుంది. పాముల తలపై లేదా శరీరంలో మణులు ఏర్పడే అవకాశం ఏమాత్రం లేదు. పాము తన తల నుండి మణిని తీసి బయట పెట్టడం అనేది జీవశాస్త్రం ప్రకారం అసాధ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cobra-gem-truth-2.jpg</image:loc><image:caption><![CDATA[ మోసాల పట్ల జాగ్రత్త: నాగమణి పట్ల ప్రజల్లో ఉన్న బలమైన నమ్మకాలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు అమాయకులను బురిడీ కొట్టిస్తుంటారు. సాధారణ రాళ్లను లేదా రంగు గాజు ముక్కలను పాము తల నుండి తీసిన నాగమణులుగా నమ్మించి లక్షల రూపాయలకు విక్రయిస్తుంటారు. ఇదంతా కేవలం మూఢనమ్మకం మాత్రమేనని, ఇలాంటి మోసగాళ్ల బారిన పడకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cobra-gem-truth-3.jpg</image:loc><image:caption><![CDATA[ నాగమణి అనేది కేవలం కల్పిత గాథలకు, వెండితెర అద్భుతాలకు మాత్రమే పరిమితం. వాస్తవ ప్రపంచంలో పాములకు మణులు ఉండవు. ప్రకృతిని, వన్యప్రాణులను ఉన్నదున్నట్లుగా గౌరవించడం, మూఢనమ్మకాలకు దూరంగా ఉండటం మన బాధ్యత అని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/cobra-gem-truth-4.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తానికి పాములకు మణులు ఉండవని, అవి కేవలం వెన్నెముక కలిగిన సరీసృపాలని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. ప్రజల్లో ఉన్న అపోహలను ఆసరాగా చేసుకుని కొందరు మోసగాళ్లు రంగురాళ్లను చూపి నాగమణిగా నమ్మిస్తుంటారని, అలాంటి వాటిని నమ్మకూడదని ఈ కథనం హెచ్చరిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/snake-milk-myth-science-spiritual-scientific-facts-behind-the-popular-belief-1815528.html</loc><lastmod>2026-05-13T11:41:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న గ్రామాల నుంచి పెద్ద పట్టణాల వరకు వరకు, ప్రజలు పాములకు పాలు పోసి వాటిని దేవతల్లాగా  పూజించడం మనం ఎప్పటి నుంచో ఉన్నాం. ఈ ఆచారం ఎన్నో ఏళ్ళ నుంచి పాతుకుపోయింది. ఇక నాగ పంచమి, నాగుల చవితి రోజున  పాములు పట్టేవారి వద్దకు వెళ్లి మరి వాటికీ గుడ్లు,  పాలు ఇచ్చి వస్తారు. ఇది ఈ రోజుకి కూడా కొనసాగుతూ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదొక సాంప్రదాయ పూజా విధానంలాగా అయిపోయింది. అయితే, ఇక్కడే అతి భయంకర నిజాలు ఉన్నాయి. ఇవి తెలిస్తే మీరు కూడా 
ఆశ్చర్యపోతారు. మీరు పోస్తున్న పాలు పాములు నిజంగా తాగుతున్నాయా? ఈ ఆధ్యాత్మిక నమ్మకం వెనుక శాస్త్రీయ  విషయాలను కూడా ఇక్కడ తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన, మీరు భక్తితో పోసిన పాలు వాటి ప్రాణాలకే ప్రమాదమని చాలా మందికి తెలీడం లేదు. ఇదే నిజం  వాస్తవం అయితే, వీటికి   బలవంతంగా తాగిస్తే, అవి ఊపిరితిత్తులలోకి వెళ్లి  ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఇంకా ఒక్కోసారి ఇవి మరణానికి కూడా  దారితీస్తుందని  నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని అధ్యయనాల ప్రకారం, క్షీరదాలు పాలు తాగగలవు,  జీర్ణం చేసుకోగలవు కూడా అయితే ఈ పాములు సరీసృపాలు. వాటి శరీరంలో తాగిన  పాలను  జీర్ణం చేసుకోవడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. ఇంకా ఈ పాలలో ఉండే కొన్ని పదర్దాలు జీర్ణం చేసే ఎంజైమ్‌లు పాముల్లో అసలు ఉండవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pamu-2.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/zodiac-signs-who-should-avoid-gold-astrological-warnings-for-financial-and-health-woes-1814835.html</loc><lastmod>2026-05-13T11:08:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారికి బంగారం కలిసి వస్తుంది. వారు బంగారం ధరించడం వలన సంపద వృద్ధి చెందడం, ఆర్థికంగా బలపడటం జరుగుతుంది. కానీ కొంత మందికి మాత్రం బంగారం హాని చేసే ఛాన్స్ ఉన్నదంట. ముఖ్యంగా బంగారు నగలు ధరించడం వలన కొందరు చాలా కష్టాలు ఎదుర్కునే ఛాన్స్ ఉన్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుంభ రాశి వారికి బంగారు లోహం కలిసి రాదు. అందువలన వీరు బంగారం ధరించకపోవడమే మంచిది. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనికి ముఖ్య కారణం ఈ రాశి వారిని శని దేవుడు పాలిస్తాడు, ఈయనకు బంగారు లోహం నచ్చదంట అంతే కాకుండా బంగారం సూర్య, గురు గ్రహాలతో ముడి పడి ఉంటుంది. అందువలన ఎట్టి పరిస్థితుల్లో కుంభ రాశి వారు బంగారం ధరించకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : అలాగే వృశ్చిక రాశి వారికి కూడా బంగారం కలిసి రాదంట, వీరు ధరించడమే కాదు కొనుగోలు చేసినా కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అందువలన ఎట్టి పరిస్థితుల్లోనూ వృశ్చిక రాశి వారు బంగారం ధరించడం లేదా కొనుగోలు చేయడం చేయకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభరాశి వారు బంగారం ఆభరణాలు కొనుగోలు చేయడం, ధరించడం మంచిది కాదు, వీరు బంగారం కొనుగోలు చేస్తే మాత్రం ఆర్థికంగా చాలా నష్టపోవాల్సి వస్తుందంట. అంతే కాకుండా వీరు బంగారానికి సంబంధించిన వ్యాపారం ప్రారంభించినా కూడా అందులో ఎక్కువగా నష్టాలే చవిచూస్తారు, ధరించడం వలన కూడా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి కూడా అస్సలే బంగారం కలిసి రాదు, ఈ రాశి వారు బంగారం కొనుగోలు చేయడం, ధరించడం చేయకూడదు. నోట్ : పై సమాచారం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jai-hanuman-is-unstoppable-stunning-artwork-on-a-pencil-lid-1815537.html</loc><lastmod>2026-05-13T10:19:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pencil lid art ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏలూరు: ఒక రూపాన్ని అనంతంగా చూస్తే ఎంత మంత్ర ముగ్దులు అవుతామో అదే రూపాన్ని సూక్ష్మంగా చూస్తే ఆశ్చర్య పోవటం తప్పదు. ఉభయ గోదావరి జిల్లాల్లో చాలా చోట్ల ఎత్తైన హనుమాన్ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే అదే విగ్రహాన్ని సూక్ష్మ కళాకారుడు పెన్సిల్ లిడ్‌పై చెక్కి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రపంచం ఎంత వేగంగా ఆధునిక సాంకేతికత వైపు పరుగులు తీస్తున్నా… చేతివృత్తి కళలకు ఉన్న ప్రత్యేకత మాత్రం ఎప్పటికీ తగ్గదు. ముఖ్యంగా సూక్ష్మ కళారూపాలు అంటే చిన్న పరిమాణంలో అద్భుతమైన భావాలను ప్రతిబింబించే కళ. కంటికి కనిపించడానికి కూడా కష్టంగా ఉండే వస్తువులపై అద్భుత శిల్పాలను చెక్కడం సూక్ష్మ కళాకారుల ప్రతిభకు నిదర్శనం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి అరుదైన కళల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం రుస్తుంబాధకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ గ్రహీత కొప్పినీడి విజయ మోహన్ మరోసారి తన కళా ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman2.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ జయంతి సందర్భంగా పెన్సిల్ లిడ్‌పై హనుమంతుని ప్రతిమను సూక్ష్మ రూపంలో రూపొందించి భక్తి భావాన్ని కళతో మేళవించారు. ఎటువంటి ప్రత్యేక సూక్ష్మ పరికరాలు ఉపయోగించకుండా కేవలం రెండు గంటల వ్యవధిలో ఈ ప్రతిమను చెక్కడం విశేషం. ఈ కళాఖండం పొడవు 12 మిల్లీమీటర్లు, వెడల్పు 8 మిల్లీమీటర్లుగా ఉండగా, చిన్న పెన్సిల్ లీడ్‌పై హనుమంతుని ఆకృతిని స్పష్టంగా తీర్చిదిద్దడం చూసిన వారిని అబ్బురపరుస్తోంది. ఇంత చిన్న పరిమాణంలో కళను ఆవిష్కరించడానికి అపారమైన ఓపిక, ఏకాగ్రత, నైపుణ్యం అవసరమని కళాభిమానులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman3.jpg</image:loc><image:caption><![CDATA[ సూక్ష్మ కళారూపాలు కేవలం వినోదం కోసం మాత్రమే కాదు… భారతీయ సాంప్రదాయ కళల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే వేదికగా కూడా నిలుస్తున్నాయి. పెన్సిల్ లిడ్, బియ్యం గింజలు,  చాక్‌పీస్ మొనలు వంటి సూక్ష్మ వస్తువులపై కళాఖండాలు రూపొందించడం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ. ఒక చిన్న పొరపాటు జరిగినా మొత్తం కళాఖండం దెబ్బతినే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన విజయ మోహన్, తన సూక్ష్మ కళా ప్రతిభతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందారు. హనుమాన్ జయంతి సందర్భంగా రూపొందించిన ఈ ప్రత్యేక కళాఖండం భక్తి, సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యానికి ప్రతీకగా నిలిచింది. ఈ అద్భుత కళాఖండాన్ని చూసిన స్థానికులు, కళాభిమానులు, యువ కళాకారులు విజయ మోహన్ ప్రతిభను ప్రశంసిస్తూ అభినందనలు తెలియజేసారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-sorakaya-garelu-a-healthy-traditional-snack-for-working-women-and-elderly-people-1815401.html</loc><lastmod>2026-05-13T09:52:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sorakaya Garelu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరి స్టైల్‌లో సొరకాయ గారెలు ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయి. అయితే, వీటిని ఉదయం కన్నా  సాయంత్రం సమయంలో స్నాక్స్ గా తీసుకుంటే సరిపోతుంది. ఇంకా  బయటకు కరకరలాడుతూ లోపల మెత్తగా అవుతాయి. అయితే, వీటిని ఈ గారెలను మిర్చి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే టెస్ట్ మరింత బావుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ గారెలు రెసిపీకి కావాల్సిన పదార్దాలు: రెండు కప్పులు సొరకాయ తురుము, ఒక కప్పు మినప్పప్పు , రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు , అర కట్ట కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యప్పిండి, అర కప్పు నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ గారెలు రెసిపీ తయారీ విధానం: ముందుగా మినప్పప్పును కనీసం 6  గంటలు నానబెట్టి , ఆ తరవాత నీటిని మొత్తాన్ని  వంపేసి కొద్దీ నీరు పోసి, మెత్తగా రుబ్బుకోవాలి అయితే, మరి పేస్ట్ లాగా చేయకండి.  వాటితో పాటు సొరకాయ తురుమును కూడా వేసి  మిక్సీ పట్టుకోవాలి. ఇంకా అవసరమైతే  దీనిలో నీరు కూడా వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ గారెలను ఇలా వేయించుకోవాలి : గ్రైండ్ చేసిన పిండిలో ఉల్లిపాయ ముక్కలు,  పచ్చిమిర్చి,  అల్లం పేస్ట్ , కరివేపాకు, కొత్తిమీర,  రుచికి సరిపడా ఉప్పు కూడా  వేసి బాగా కలపాలి. ఇంకా గారెలు తినడానికి మంచిగా ఉండేందుకు  బియ్యపు పిండిని దీనిలో కలుపుకోవాలి.  పాన్ లో ఆయిల్ వేసి నూనె వేసి గారెల్లా చేసి వీటిని బాగా  వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-garelu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గారెలు తినడం వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఈ గారెలను పొలంలో పండిన సొరకాయలతో చేస్తే చాలా రుచిగా ఉంటాయి. ఇంకా ఒంట్లో వేడి సమస్యలను కూడా తగ్గిస్తాయి. ఇంకా సొరకాయ బాడీకి చలువ చేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rtc-bus-reaches-adilabad-tribal-villages-after-32-years-ending-decades-of-travel-struggles-1815497.html</loc><lastmod>2026-05-13T09:10:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bus ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus-1.jpg</image:loc><image:caption><![CDATA[ అడవుల జిల్లా ఆదిలాబాద్.. రాష్ట్ర రాజధాని హైదరబాద్ నుండి విసిరేసినట్టుగా మహారాష్ట్ర సరిహద్దున ఉండే అభివృద్దికి ఆమడ దూరంలో నిలిచిన జిల్లా. ఈ జిల్లాలోని గ్రామాలు , గూడాల అభివృద్ది గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది. సమీప మండల కేంద్రం నుండి గ్రామానికి వెళ్లేందుకు ఇప్పటికి కొన్ని ఊర్లకు దారే లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bus-2.jpg</image:loc><image:caption><![CDATA[ దారున్నా రాకపోకలు సాగించేందుకు ప్రైవేట్ వాహనాలు‌ తప్ప ఆర్టీసీ బస్ రానే రాదు. మా ఊరికి ఒక్క సారైనా ఆర్టీసీ బస్ రాకుండా పోతుందా.. ఆ బస్ లో ప్రయాణం చేయకుండా పోతామా అని ఓ మండలంలోని ఆ మూడు గ్రామాలు మూడు దశాబ్దాలుగా కలలు కన్నాయి. ఆర్టీసీ బస్ కోసం పోరాటాలు సైతం చేశాయి. 32 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు వారి ఆశలు ఫలించాయి. మూడు దశాబ్దాల తర్వాత తమ ఊర్లకు ఆర్టీసీ బస్ రావడంతో ఆ మూడు గ్రామాల ప్రజలు మురిసిపోతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలంలోని గిరిగామ్, లీమ్గూడ, అట్నాంగూడ గిరిజన గ్రామాలకు వెళ్లే రహదారి గుంతలమయమై అధ్వానంగా మారడంతో 1994 నుంచి ఆర్టీసీ బస్సు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ రోజు నుండి తమ గ్రామ రహదారిని బాగు చేయాలని అదికారులకు మొర పెట్టుకుంటూ వస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎట్టకేలకు గతేడాది గిరిజన సంక్షేమ శాఖ ద్వారా రూ.2 కోట్ల నిధులతో కుచులాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి గిరిగామ్ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల సర్పంచి ఉత్తం, మార్కెట్ డైరె క్టర్ ధనుంజయ్ గ్రామ పెద్దలతో కలిసి ఆర్టీసీ అధికారులకు సమస్యను వివరించారు. ఆర్టీసీ అధికారులు సోమవారం జిల్లా కేంద్రం ఆదిలాబాద్ నుంచి సుంకిడి, కుచులాపూర్ ఎక్స్ రోడ్డు మీదుగా గిరిగామ్, లీమ్గూడ, అట్నాం గూడ గ్రామాలకు బస్సు సేవలను ప్రారంభించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/adilabad-3.jpg</image:loc><image:caption><![CDATA[ 32 ఏళ్ల తర్వాత తమ గ్రామాలకు బస్సు రావడంతో ప్రయాణ కష్టాలు తీరనున్నాయని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. బస్సుకు పూజ చేసి, కండక్టర్, డ్రైవర్ ను పూల మాలలు, సాలువాలతో సన్మానించారు. 1964 కు ముందటి ఆర్టీసీ బస్ అనుభవాలను ఈనాటి తరంతో పంచుకున్నారు ఆ మూడు గ్రామాల వృద్దులు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/investment-doubling-guide-master-the-rule-of-72-for-smart-financial-planning-1815442.html</loc><lastmod>2026-05-13T08:56:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rule-of-72.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rule Of 72 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ పెట్టుబడులు పెట్టే ప్రతి ఒక్కరికీ నా డబ్బు ఎప్పుడు రెట్టింపు అవుతుందా? అనే సందేహం ఉంటుంది. దీనికి సులభంగా సమాధానం చెప్పే గణిత సూత్రమే రూల్ ఆఫ్ 72. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడి నిపుణులు ఉపయోగించే ఈ నియమం ద్వారా, పెట్టుబడి రెట్టింపు కావడానికి ఎంత సమయం పడుతుందో సులభంగా అంచనా వేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సూత్రం ప్రకారం.. 72 అనే సంఖ్యను పెట్టుబడిపై లభించే వార్షిక వడ్డీ రేటుతో భాగిస్తే, ఆ పెట్టుబడి రెట్టింపు కావడానికి పట్టే సంవత్సరాల సంఖ్య తెలుస్తుంది. ఉదాహరణకు ఎవరైనా రూ.5 లక్షలను సంవత్సరానికి 8 శాతం వడ్డీ వచ్చే ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో పెట్టుబడి పెడితే, 72 ÷ 8 = 9. అంటే ఆ డబ్బు సుమారు 9 సంవత్సరాల్లో రూ.10 లక్షలకు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదేవిధంగా బ్యాంకు సేవింగ్స్ ఖాతాలో 4 శాతం వడ్డీ వస్తే 72 ÷ 4 = 18. అంటే డబ్బు రెట్టింపు కావడానికి 18 సంవత్సరాలు పడుతుంది. మరోవైపు సంవత్సరానికి 12 నుంచి 13 శాతం రాబడులు ఇచ్చే మ్యూచువల్ ఫండ్లు లేదా ఈక్విటీ పెట్టుబడుల్లో డబ్బు సుమారు 5 నుంచి 6 సంవత్సరాల్లో రెట్టింపు కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-7-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే మార్కెట్ ఆధారిత పెట్టుబడుల్లో రాబడులు స్థిరంగా ఉండవని నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్‌లలో లాభాలు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడతాయి. కానీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బాండ్లు వంటి స్థిర వడ్డీ పథకాలలో ఈ లెక్కింపు ఎక్కువ కచ్చితత్వంతో పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-8-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక ప్రణాళికలో రూల్ ఆఫ్ 72 ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పదవీ విరమణ కోసం పొదుపు చేయడం, పిల్లల చదువు, సొంత ఇల్లు కొనుగోలు, భవిష్యత్ ఖర్చుల కోసం పెట్టుబడులు పెట్టే వారు తమ లక్ష్యాలను అంచనా వేయడానికి దీనిని ఉపయోగించవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం అధిక వడ్డీ రేటు ఉన్న పెట్టుబడులు డబ్బును వేగంగా పెంచుతాయి. కానీ అధిక రాబడులతో పాటు రిస్క్ కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. అందుకే పెట్టుబడులు పెట్టే ముందు రిస్క్, రాబడులు, కాలపరిమితి వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించడం అవసరం. సాధారణ గణిత సూత్రంలా కనిపించే రూల్ ఆఫ్ 72, పెట్టుబడిదారులకు తమ డబ్బు భవిష్యత్తు ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/karthika-deepam-fame-shobha-shetty-launches-designer-studio-with-her-boy-friend-yashwant-1815473.html</loc><lastmod>2026-05-13T08:49:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shobha Shetty ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-news.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు బుల్లితెరపై &#039;కార్తీక దీపం&#039; సీరియల్ ద్వారా &#039;మోనిత&#039;గా ఇంటింటి గుర్తింపు తెచ్చుకున్న నటి శోభా శెట్టి, తాజాగా తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. నటనకు మాత్రమే పరిమితం కాకుండా, వ్యాపార రంగంలోకి అడుగుపెడుతూ ఆమె &#039;శోభా శెట్టి డిజైనర్ స్టూడియోస్&#039;ను ప్రారంభించారు. ఈ శుభ సందర్భంలో తన ప్రియుడు యశ్వంత్‌తో కలిసి ఆమె స్టూడియోలో అడుగుపెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది శోభా శెట్టి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-clicks.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ డిజైనర్ స్టూడియో కల సాకారం వెనుక సుమారు 8 నెలల కఠోర శ్రమ దాగి ఉందని శోభా శెట్టి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఇది రాత్రికి రాత్రి జరిగిన మార్పు కాదని, ఎంతో ప్లానింగ్, కష్టంతో ఈ స్థాయికి చేరుకున్నానని ఆమె పేర్కొన్నారు. తన జీవితంలో ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన యశ్వంత్‌కు, తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, ఈ ప్రయాణంలో భాగమైన తన టీమ్‌కు శోభ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కొత్త ప్రయత్నం పట్ల అభిమానులు, పలువురు బుల్లితెర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-latest.jpg</image:loc><image:caption><![CDATA[ కర్ణాటకకు చెందిన శోభా శెట్టి, కన్నడ సీరియల్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత &#039;అష్టాచెమ్మా&#039;, &#039;కార్తీక దీపం&#039; వంటి సూపర్ హిట్ సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ముఖ్యంగా &#039;కార్తీక దీపం&#039;లో మోనిత పాత్రలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత &#039;బిగ్‌బాస్ తెలుగు 7&#039;లో కంటెస్టెంట్‌గా పాల్గొని &#039;ఫైర్ బ్రాండ్&#039;గా పేరు తెచ్చుకున్నారు. తెలుగుతో పాటు కన్నడ బిగ్‌బాస్‌లో కూడా పాల్గొన్న అతికొద్ది మంది కంటెస్టెంట్లలో ఆమె ఒకరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;కార్తీక దీపం&#039; సీరియల్‌లో డాక్టర్ బాబుకు తమ్ముడిగా నటించిన యశ్వంత్‌తో శోభా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరికి ఎంగేజ్‌మెంట్ జరిగి రెండేళ్లు దాటినా, పెళ్లి గురించి స్పష్టత లేకపోవడంతో అభిమానులు తరచూ వారిని అడుగుతూనే ఉంటారు. అయితే, పెళ్లికి ముందే వీరిద్దరూ కలిసి డిజైనర్ స్టూడియోను ప్రారంభించడంతో, ఈ జంట కెరీర్‌పరంగా కూడా ఒకరికొకరు తోడుగా ఉంటున్నారని అర్థమవుతోంది. నటనను వదిలేస్తున్నారంటూ వస్తున్న గాసిప్స్‌ను శోభా గతంలోనే ఖండించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shobha-shetty-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది ఏమైనా, నటిగా రాణిస్తూనే వ్యాపారవేత్తగా శోభా శెట్టి తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయం. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు, వ్యాపారం విజయవంతం కావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. శోభా శెట్టి కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. ఆమె మాతృభాష కన్నడ. బెంగళూరులో ఎం.ఎస్సీ పూర్తి చేసిన తర్వాత, ఆమె మోడలింగ్ రంగం వైపు మొగ్గు చూపారు. కన్నడ సీరియల్ &#039;అగ్నిసాక్షి&#039;తో తన నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగులో &#039;అష్టాచెమ్మా&#039; సీరియల్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అయితే, ఆమెకు స్టార్‌డమ్ తెచ్చిపెట్టిన సీరియల్ మాత్రం &#039;కార్తీక దీపం&#039;. ఇందులో మోనిత అనే నెగటివ్ రోల్‌లో ఆమె అద్భుతంగా నటించి, విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/achanta-madanagopala-swamy-temple-a-fort-like-ancient-shrine-showcasing-16th-century-royal-heritage-1815458.html</loc><lastmod>2026-05-13T08:32:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-4-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Temple 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-8.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆధ్యాత్మిక సొబగులకు, పురాతన కట్టడాలకు సాక్ష్యంగా నిలిచే అరుదైన ఆలయాల్లో ఆచంట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రుక్మిణి, సత్యభామ సమేత మదనగోపాలస్వామి దేవాలయం ఒకటి. ఈ ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన భక్తులకు అది ఒక దేవాలయమా లేక శత్రుదుర్భేద్యమైన ఒక చారిత్రక కోటనా అనే సందేహం కలగక మానదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ సామాన్యమైన దేవాలయ నిర్మాణాలకు భిన్నంగా, చుట్టూ భారీ ద్వారాలు, ఎత్తైన అరుగులు, పటిష్టమైన ప్రాకారాలతో నిర్మితమైన ఈ ఆలయం ఒక చిన్నపాటి కోటను తలపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది. 16వ శతాబ్దపు మొఘలూరు రాజవంశీయుల చారిత్రక వారసత్వం. ఈ అద్భుత కట్టడానికి వందల ఏళ్ల ఘనమైన చరిత్ర ఉంది. స్థల పురాణం ప్రకారం, 16వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన మొఘలూరు రాజవంశీయులు ఈ మదనగోపాలస్వామిని తమ ఇష్టదైవంగా కొలిచినట్లు తెలుస్తోంది. ఆనాటి రాజుల శిల్పకళా అభిరుచికి, నిర్మాణ కౌశలానికి ఈ ఆలయమే సజీవ సాక్ష్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ దేవాలయ ముఖద్వారం నుండి గర్భాలయం వరకు సాగే ప్రతి నిర్మాణంలోనూ రాజసం ఉట్టిపడుతుంది. ఇక్కడ కొలువై ఉన్న రుక్మిణి, సత్యభామ సమేత మదనగోపాలస్వామి శిలా విగ్రహాలు అత్యంత నయన మనోహరంగా ఉండి, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/temple-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆలయం కేవలం నిర్మాణానికే పరిమితం కాకుండా, ఏటా జరిగే ఉత్సవాలకు కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం చైత్ర శుద్ధ నవమి నుంచి బహుళ పాడ్యమి వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు స్వామివారి కల్యాణోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఈ వేడుకల సమయంలో ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, వేద మంత్రోచ్ఛారణలతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటాయి. చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని తరిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/god.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రశాంతమైన వాతావరణం, పచ్చని ప్రకృతి ఒడిలో విరాజిల్లుతున్న ఈ మదనగోపాలస్వామి ఆలయం పర్యాటక పరంగా కూడా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఆధునిక కాలంలోనూ తన ప్రాచీన వైభవాన్ని కోల్పోకుండా, చరిత్రను మరియు భక్తిని మేళవించిన ఈ క్షేత్రం నేటి తరానికి ఆనాటి రాజుల వైభవాన్ని, సంస్కృతిని పరిచయం చేస్తోంది. అటు చరిత్రకారులను, ఇటు భక్తులను ఏకకాలంలో ఆకట్టుకుంటున్న ఈ &#039;కోవెల కోట&#039; ఆచంట గ్రామానికే ఒక మణిహారంగా నిలుస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/add-just-one-bay-leaf-while-cooking-rice-the-health-benefits-will-shock-you-1815400.html</loc><lastmod>2026-05-13T08:03:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bay Leaves In Rice ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన భారతీయ వంటగదిలో పోపు డబ్బాలో తప్పనిసరిగా ఉండే దినుసులలో బిర్యానీ ఆకు ఒకటి. కేవలం బిర్యానీలు, పులావ్‌లలో సువాసన కోసమే దీన్ని వాడుతామని చాలామంది అనుకుంటారు. కానీ, సాధారణ అన్నం వండేటప్పుడు కూడా బిర్యానీ ఆకును వేయడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియకు అమృతం: బియ్యం వండినప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్లు కొంతమందికి అజీర్తి లేదా కడుపు ఉబ్బరాన్ని కలిగిస్తాయి. అన్నం ఉడికేటప్పుడు బిర్యానీ ఆకు వేయడం వల్ల అందులోని రసాయన సమ్మేళనాలు అన్నంతో కలిసి జీర్ణక్రియను సులభతరం చేస్తాయి. ఇది గ్యాస్, ఎసిడిటీ సమస్యలను దూరం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని: బిర్యానీ ఆకులో విటమిన్-ఏ, విటమిన్-సీ, ఐరన్, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడతాయి. అన్నం వండేటప్పుడు ఆకులోని పోషకాలు అన్నానికి పట్టి, మనం తినే ఆహారాన్ని మరింత పోషకవంతంగా మారుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహ నియంత్రణ: ముఖ్యంగా టైప్-2 డయాబెటిస్‌తో బాధపడేవారికి బిర్యానీ ఆకు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచి, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అన్నంలో దీన్ని చేర్చడం వల్ల గ్లైసెమిక్ ఇండెక్స్‌పై సానుకూల ప్రభావం చూపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం, ఒత్తిడి తగ్గింపు: బిర్యానీ ఆకులో రుటిన్ మరియు కెఫిక్ యాసిడ్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి గుండెలోని రక్తనాళాల గోడలను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా, దీనిలోని సుగంధ తైలాలు మనస్సును ప్రశాంతంగా ఉంచి, మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bay-leaves-in-rice-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ Bay Leaves In Rice ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/silver-naga-abharanam-weighing-2-610-kg-donated-to-srisailam-temple-by-madanapalle-family-1815417.html</loc><lastmod>2026-05-13T07:59:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Naga Abharanam 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఇప్పటి వరకు ఎన్నో ఆభరణాలను చూసాము. అయితే, ఇది వాటి కన్నా చాలా విలువైనది. శ్రీశైలం మల్లన్నకు ఐదు శిరస్సులతో కూడిన  నాగాభరణం మీరు ఒకసారి చూస్తే.. కళ్ళకు అతుకోవాల్సిందే. అంత అద్భుతంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-2.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళంఅందించారు. ఐదు శిరస్సులతో కూడిన నాగాభరణం 2 కేజీల 610 గ్రాములు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగాభరణాన్ని విరాళంగా అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-4.jpg</image:loc><image:caption><![CDATA[ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం దేవస్థానానికి ఈరోజు వెండి నాగాభరణం విరాళంగా ఇచ్చిన అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన దినేష్ కుటుంబ సభ్యులు శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి వెండి నాగాభరణం విరాళం అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదు శిరస్సులు గల వెండి నాగాభరణం బరువు 2 కేజీల 610 గ్రామలు. ఈ నాగాభరణాన్ని అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన దినేష్ కుటుంబ సభ్యులు వెండి నాగభరణాన్ని అమ్మవారి ఆలయ ఆశీర్వచన మండపంలో ప్రధాన అర్చకులకు అందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-naga-abharanam-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రధాన అర్చకులు విజయ స్వామి,గంటి రాధాకృష్ణ, అమ్మవారి ఆలయ పర్యవేక్షకులు గంజి రవి,టెంపుల్ ఇన్స్పెక్టర్  మల్లికార్జున,ప్రధానార్చకుడు సమక్షంలో విరాళంగా అందించారు. నాగాభరణాన్ని అందజేసిన దాతకు దేవస్థానం రసీదు వేదఆశీర్వచనం శ్రీస్వామి అమ్మవారి శేషవస్త్రాలు ప్రసాదాలతో దాతను టెంపుల్ గంజి రవి,కే మల్లికార్జున  సత్కరించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/summer-superfoods-mango-vs-watermelon-which-is-best-for-keeping-the-body-cool-in-summer-1815390.html</loc><lastmod>2026-05-13T07:08:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-which-is-best.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mango Vs Watermelon Which Is Best ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-4.jpg</image:loc><image:caption><![CDATA[ హైడ్రేషన్: సమ్మర్‌లో అధిక వేడి వల్ల మనం త్వరగా నీరసించి పోతాం. ఈ సమయంలో మన శరీరంలో నీటి శాతం తగ్గుతుంది.ఈ క్రమంలో శరీరానికి నీటిని అందించే విషయంలో పుచ్చకాయ మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో సుమారు 90 శాతం నీరు ఉంటుంది, ఇది ఎండకాలంలో డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది. మామిడి పండులో నీటి శాతం తక్కువగా ఉండి, గుజ్జు ఎక్కువగా ఉంటుంది. తక్షణ ఉపశమనం, చలువ కోసం పుచ్చకాయ ఒక అద్భుతమైన ఎంపికగా నిలుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-3.jpg</image:loc><image:caption><![CDATA[ శక్తి, పోషక విలువలు: మామిడి పండులో సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి, ఇవి శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. ఇందులో విటమిన్ A, C మెండుగా ఉండి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, చర్మ ఆరోగ్యానికి తోడ్పడతాయి. మరోవైపు, పుచ్చకాయ చాలా తేలికగా ఉండి శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. ఇందులో ఉండే లైకోపీన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియపై ప్రభావం: ఈ రెండు పండ్ల జీర్ణక్రియ తీరు వేర్వేరుగా ఉంటుంది. పుచ్చకాయ చాలా త్వరగా జీర్ణమవుతుంది అలాగే కడుపుకు తేలికగా అనిపిస్తుంది. ఇది తిన్న వెంటనే ఎటువంటి భారంగా అనిపించదు. కానీ మామిడి పండు తిన్నప్పుడు అది కొంచెం భారంగా అనిపించవచ్చు. అందుకే వేసవిలో జీర్ణక్రియ సాఫీగా ఉండాలంటే పుచ్చకాయ ఒక మంచి ఎంపిక అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon-1.jpg</image:loc><image:caption><![CDATA[ మితంగా తినడం: అయితే మామిడి పండు రుచిగా, పోషకదాయకంగా ఉన్నప్పటికీ, వేసవిలో దీనిని అతిగా తినడం వల్ల శరీరంలో వేడి పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది కొంతమందిలో అసౌకర్యాన్ని కలిగించ్చ వచ్చని..అందుకే మామిడి పండ్లను మితంగా తీసుకోవడం, పగటిపూట మాత్రమే తినడం మంచిదని నిపుణులు అంటున్నారు. పుచ్చకాయను మాత్రం ఎప్పుడైనా తీసుకోవచ్చు, కానీ తాజాగా ఉన్నప్పుడు మాత్రమే దానిని తీసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mango-vs-watermelon.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన పండును ఎంచుకోవడం: ఈ రెండు పండ్లు మన శరీరంలో వేడి తగ్గించగలవు. అయితే రెండింటిలో ఏది ఉత్తమమైనది అనేది మాత్రం మీ అవసరాన్ని బట్టి మారుతుంది. మీకు కేవలం దాహం తీరాలి, శరీరం చల్లబడాలి అంటే పుచ్చకాయను ఎంచుకోండి. ఒకవేళ మీకు శక్తి కావాలి, కడుపు నిండుగా ఉండాలి అనుకుంటే మామిడి పండును ఎంచుకోండి. ఈ రెండింటి ప్రయోజనాలను అర్థం చేసుకుని తీసుకోవడం ద్వారా వేసవిని ఆరోగ్యంగా ఆస్వాదించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jonna-sangati-recipe-traditional-cooling-millet-meal-that-may-help-reduce-body-heat-and-urinary-problems-1815378.html</loc><lastmod>2026-05-13T06:59:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Sangati Buvva 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి బువ్వ రెసిపీకి కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల జొన్న పిండి,  అర కప్పు బియ్యం,  5 కప్పుల నీరు, ఇంకా రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. అయితే బియ్యం బాగా మెత్తగా ఉడికించాలి.  అయితే, మీడియం మంటపై ఉడికిస్తే ఈ సంకటి బువ్వ మంచి  రుచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-2.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి బువ్వ రెసిపీ తయారీ విధానం : ముందుగా అర కప్పు బియ్యాన్ని తీసుకుని దానిని బాగా  కడిగి కుక్కర్‌లో కానీ ఒక పాత్రలో కానీ దీనిని వేసుకోవాలి. ఆ తర్వాత దీనిలో కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి. సంకటి బువ్వ రుచిగా ఉండాలంటే  బియ్యం బాగా ఉడకానివ్వాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొద్దీ సేపు అయ్యాక దీనిలో జొన్న పిండిని కూడా వేసి కొద్దికొద్దిగా కలుపుతూ.. ఆలాగే ఇంకో చేతితో గరిటే లేదా కర్రతో మిక్స్ అయ్యేలా దీనిని కలపాలి. లేదంటే పిండి  ఉండలు ఉండలుగా అయ్యే  అవకాశం ఉంది.  ఇంకా పిండి వేశాక దీని మీద మూతపెట్టి కనీసం 15 నిమిషాలు పాటు మీడియం  మంటపై  దీనిని బాగా ఉడికించాలి. ఈ సమయంలో పిండి ఉడికి  ముద్దలాగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-4.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న సంకటి వీటితో తింటే ఆ టేస్ట్ చాలా వేరు : నాటుకోడి పులుసుతో జొన్న సంకటి బువ్వ తింటే  మంచి టేస్ట్ ఉంటుంది పల్లెటూరిలో ఇది కదా అసలైన రుచి అంటూ లాగిస్తారు.  ఇంకా దీనిని కారం స్పైసీ చేపల పులుసుతో తింటే కూడా టేస్ట్ అదిరిపోతుంది. ఇక వెజ్ వాళ్ళు  పెరుగు, ఉల్లిపాయతో  తింటే కడుపులో చల్లగా ఉంటుంది. ఇంకా  వేసవిలో   పల్లీలు లేదా గోంగూర పచ్చడితో తిన్నా కూడా మామూలు రుచి ఉండదు అంత బావుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-sangati-buvva-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బువ్వ వలన ఎన్నో లాభాలు : ఈ జొన్న సంగటి బువ్వ తినడం వలన వేసవిలో బాడీకి చలువ చేస్తుంది.  ఇంకా ఈ జొన్నలు విపరీతంగా వేడి చేసి మూత్రం సరిగా రానివాళ్ళ శరీరంలో వేడిని తగ్గించి లోపల మొత్తం కూల్ కూల్ చేస్తాయి. బరువును తగ్గించడంలో ఇవి హెల్ప్ చేస్తాయి. ఎందుకంటే దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన  ఆకలి వేయకుండా చేస్తుంది. ఇంకా ఇది జీర్ణ క్రియ పని తీరును కూడా మెరుగుపరస్తుంది ఇంకా జీర్ణ సమస్యలు కూడా తగ్గుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chintha-chiguru-egg-curry-recipe-a-traditional-andhra-dish-that-may-support-liver-health-naturally-1815337.html</loc><lastmod>2026-05-13T06:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chinta Chiguru Egg ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్దాలు :  4 గుడ్లు, రెండు కప్పుల చింత చిగురు, మూడు ఉల్లిపాయలు,  రెండు టమాటాలు,  నాలుగు పచ్చిమిర్చి 4,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి,  అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, 10 కరివేపాకు,   కొత్తిమీర, మూడు టేబుల్ స్పూన్స్  నూనె, రుచికి సరిపడా  ఉప్పును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్లను ఇలా ఉడికించుకోవాలి : ముందుగా కోడి గుడ్లను తీసుకుని వాటిని బాగా ఉడికించి పొట్టు కూడా తీసి పక్కన  పెట్టుకోవాలి. ఇంకా పాన్ లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయిన తర్వాత  అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు ఆకులు కుడా దీనిలో వేసి బాగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ మిశ్రమాన్నిఇలా వేయించుకోవాలి : ఆ తర్వాత ఈ మిశ్రమంలో కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు ,  నాలుగు పచ్చిమిర్చి వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని బాగా వేయించాలి.  ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి పచ్చి వాసన పోయే వరకు దీనిని బాగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు రంగు మారిన తర్వాత దీనిలో రెండు టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యే వరకు  వీటిని బాగా ఉడికించాలి.  ఇవి మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా డైనిలో వేసి మిక్స్ అయ్యేలా బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chinta-chiguru-egg-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చివర్లో మొత్తం ఉడికిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న చింత చిగురు వేసి 10 నిమిషాల పాటు మూతపెట్టి వీటిని  బాగా ఉడికించాలి. అయితే, చిగురు మెత్తబడితే టేస్ట్ మంచిగా ఉంటుంది.  ఉడికించిన ఈ గుడ్లను కూరలో వేసి  కొద్దిగా నీళ్లు వేసి 10 నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇంకా దీనిలో  కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్  చేసి కిందకు దించి వడ్డీంచుకుని తినడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/atukulu-pesarla-upma-recipe-a-powerful-cooling-breakfast-that-keeps-you-energetic-all-day-1815323.html</loc><lastmod>2026-05-13T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma.jpg</image:loc>
					<image:title><![CDATA[ Atukula Pesarla Upma ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-1.jpg</image:loc><image:caption><![CDATA[ అటుకుల పెసర్ల ఉప్మాకు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పుల అటుకులు, అర కప్పు పెసరపప్పు, ఒక కప్పు 
ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి,  ఒక చిన్న అల్లం,  కొద్దిగా కరివేపాకు,  అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు టీస్పూన్, 10 జీడిపప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా నీరు కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-2.jpg</image:loc><image:caption><![CDATA[ అటుకుల పెసర్ల ఉప్మా తయారీ విధానం :  ముందుగా అటుకులను తీసుకుని వాటిని బాగా కడిగి కనీసం 10 నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి. అయితే, వీటిని ఎంత ఎక్కువ నానబెడితే అటుకులు అంత మెత్తగా అవుతాయి కాబట్టి, మరి ఎక్కువ సేపు ఉంచకండి. 
ఆ తర్వాత పెసరపప్పును కూడా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-3.jpg</image:loc><image:caption><![CDATA[ పెసరపప్పును ఇలా వేయించుకోవాలి :  అర కప్పు పెసరపప్పును తీసుకుని నీటిలో బాగా  ఉడికించాలి. అయితే, వీటిని మరి మెత్తగా కాకుండా ఒక మాదిరిగా ఉడికిస్తే చాలు. మళ్ళీ ఇంకో పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా వేసి అది బాగా వేడి అయినా తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా దీనిలోకి వేయాలి. అవి రంగు మారిన తర్వాత దీనిలో శనగపప్పు, జీడిపప్పు వేసి బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో ఆయిల్ లేదా కొద్దిగా నెయ్యి కూడా దీనిలో వేసి అది వేడయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా దీనిలో వేయాలి. అవి రంగు మారిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత దీనిలో నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కరివేపాకు కూడా దీనిలో వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వీటిని వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/atukula-pesarla-upma-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉప్మా ఇలా తయారు చేసుకోవాలి : ముందుగా ఉడికించిన  పెసరపప్పును తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఉప్పు కూడా వేసి, కొద్దీ సేపటి తర్వాత అటుకులు కూడావేసి వీటిని బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో రెండు,  మూడు స్పూన్లు నీరు చల్లి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, కొత్తిమీర కూడా వేసి కలిపితే ఇంకా రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/jabardasth-fame-praveen-kadem-vamshitha-haldi-ceremony-photos-goes-viral-1815235.html</loc><lastmod>2026-05-12T21:01:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jabardasth Praveen ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2.jpg</image:loc><image:caption><![CDATA[ జబర్దస్త్ కమెడియన్ ప్రవీణ్ ఇటీవలే ఓ ఇంటివాడైన సంగతి తెలిసిందే.  ప్రముఖ నటి, డ్యాన్సర్ కడెం వంశిత తో అతని వివాహం  జరిగింది.  ఎలాంటి హంగు ఆర్బాటాలు లేకుండా సింపుల్ గా  ఓ గుడిలో ప్రవీణ్- వంశితల పెళ్లి జరిగిందని తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇరు కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులతో పాటు పలువురు బుల్లితెర ప్రముఖులు ప్రవీణ్- వంశితల పెళ్లి వేడుకకు హాజరయ్యారు. నూతన దంపతులను ఆశీర్వదించారు. కాగా తమ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇప్పటికే సోషల్ మీడియాలో షేర్ చేశారు ప్రవీణ్- వంశిత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికీ ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. తాజాగా ప్రవీణ భార్య వంశిత తమ హల్దీ వేడుకలకు సంబంధించిన మరిన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు నెటిజన్లను అమితంగా ఆకట్టుకున్నాయి. కొత్త జంట చూడముచ్చటగా ఉందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రవీణ్- వంశితలు చాలా కాలంగా ప్రేమలో ఉన్నారని తెలుస్తోంది. గతంలో  కూడా పలు ఈవెంట్లలో  కలసి కనిపించారీ లవ్ బర్డ్స్.
ఇప్పుడు పెద్దల ఆశీర్వాదంతో సింపుల్ గా పెళ్లి చేసుకున్నారని సమాచారం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jabardasth-praveen-4.jpg</image:loc><image:caption><![CDATA[ కడెం వంశిత నటిగా, డాన్సర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక పటాస్ తో కెరీర్ ప్రారంభించిన ప్రవీణ్ జబర్దస్త్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/top-up-loan-guide-get-fast-funds-for-emergencies-with-low-interest-1815259.html</loc><lastmod>2026-05-12T20:46:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-10.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Currency ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/salary.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యవసర ఖర్చులు, ఇంటి మరమ్మతులు, పిల్లల విద్య, వైద్య అవసరాలు లేదా వ్యాపార విస్తరణ వంటి పరిస్థితుల్లో చాలా మందికి అదనపు డబ్బు అవసరం అవుతుంది. ఇలాంటి సమయంలో కొత్త రుణం కోసం తిరిగి దరఖాస్తు చేయడం కంటే, ఇప్పటికే తీసుకున్న రుణంపైనే టాప్-అప్ లోన్ తీసుకోవడం ఇప్పుడు ఎక్కువ మంది ఎంచుకుంటున్నారు. తక్కువ వడ్డీ, వేగవంతమైన ఆమోదం కారణంగా ఈ రుణాలు ప్రజాదరణ పొందుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-2-copy-4.jpg</image:loc><image:caption><![CDATA[ టాప్-అప్ లోన్ అంటే ఇప్పటికే హోమ్ లోన్, పర్సనల్ లోన్ లేదా ఇతర రుణం తీసుకుని, సమయానికి ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు అదనంగా ఇచ్చే రుణం. ఇది కొత్త రుణం కాకుండా, ప్రస్తుత రుణానికి అనుబంధంగా ఉంటుంది. ముఖ్యంగా రుణగ్రహీత గత చెల్లింపుల్లో ఎలాంటి డిఫాల్ట్ చేయకపోతే, బ్యాంకులు సులభంగా ఈ సౌకర్యాన్ని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-6-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ టాప్-అప్ రుణం మంజూరు చేసే ముందు బ్యాంకులు రుణగ్రహీత చెల్లింపు చరిత్ర, ఆదాయ స్థిరత్వం, క్రెడిట్ స్కోర్, ప్రస్తుత బకాయి వంటి అంశాలను పరిశీలిస్తాయి. ఇప్పటికే కస్టమర్ వివరాలు తమ వద్ద ఉండటం వల్ల ఆమోద ప్రక్రియ వేగంగా పూర్తవుతుంది. ఈ రుణాన్ని కూడా ఈఎంఐల రూపంలోనే తిరిగి చెల్లించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-india-copy.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం అసురక్షిత వ్యక్తిగత రుణాలతో పోలిస్తే టాప్-అప్ లోన్లపై వడ్డీ రేట్లు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే అత్యవసర అవసరాల సమయంలో ఇది ప్రయోజనకరమైన ఎంపికగా భావిస్తున్నారు. ముఖ్యంగా స్థిరమైన ఆదాయం ఉన్నవారు, తిరిగి చెల్లించే సామర్థ్యం ఉన్నవారు మాత్రమే ఈ రుణాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే టాప్-అప్ లోన్ తీసుకునే ముందు వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులు, కాలపరిమితి, మొత్తం చెల్లించాల్సిన భారం వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. EMI తక్కువగా కనిపించినా, కాలపరిమితి పెరిగితే మొత్తం వడ్డీ భారం ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణులు చెబుతున్నదేమిటంటే, అవసరానికి మాత్రమే రుణం తీసుకుని, ముందుగానే తిరిగి చెల్లింపు ప్రణాళిక సిద్ధం చేసుకుంటే టాప్-అప్ లోన్లు ఉపయోగకరమైన ఆర్థిక సాధనంగా మారవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/maha-bhagya-yoga-jupiter-venus-and-moon-align-in-gemini-to-bring-golden-fortune-for-6-zodiac-signs-1815224.html</loc><lastmod>2026-05-12T20:10:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/maha-bhagya-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maha Bhagya Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-9.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల మనసులోని  కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సత్ఫలితాలనిస్తుంది. ఆత్మ విశ్వాసం, మానసిక స్థయిర్యం వృద్ది చెందుతాయి. ఒకటి రెండు ధన యోగాలు కలుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం చేసే అవకాశం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. తల్లి నుంచి ఊహించని సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లలు చదువుల్లో బాగా పైకి వస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఐశ్వర్య కారకుడైన చంద్రుడు గురు, శుక్రులతో కలిసి ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల  అనేక మార్గాల్లో ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. తోబుట్టువులతో ఆస్తి వివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఎటువంటి ప్రయత్నమైనా సఫలం అవుతుంది. కొత్త ప్రాజెక్టులు, కార్యక్రమాలు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-11.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి లాభ స్థానంలో గురు, చంద్ర, శుక్రుల యుతి వల్ల ఈ రాశివారు కొన్ని ముఖ్యమైన సమస్యలు, ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఆర్థిక ప్రయత్నాలు, అదనపు ఆదాయ మార్గాలు బాగా కలిసి వస్తాయి. మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల్ని పూర్తిగా పరిష్కరించుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాట వాలు వెలుగులోకి వస్తాయి. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో రాశ్యధిపతి శుక్రుడితో గురు, చంద్రులు కలవడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆదాయ వృద్ధికి అనేక అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ పెరుగుతుంది. అనారోగ్యాల నుంచి విముక్తి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/9-dhanusu-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి సప్తమ స్థానంలో రాశ్యధిపతి గురువుతో శుక్ర, చంద్రులు యుతి చెందడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో కూడా జీతభత్యాలు పెరగడం, అధికార యోగం పట్టడం వంటివి జరుగుతాయి. నిరుద్యోగులకు కోరుకున్న సంస్థలో ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. సామాజికంగా కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ కార్యాలు చేస్తారు. ఆదాయ వృద్ధికి ఎలాంటి ప్రయత్నం చేపట్టినా సఫలమవుతుంది. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/11-kumbha-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో గురు, శుక్ర, చంద్రుల యుతి వల్ల ఈ రాశివారికి మనసులోని కోరి కలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలలో విజయాలు సాధిస్తారు. ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి పూర్తిగా బయటపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరిగి, పుణ్య క్షేత్రాల్ని సందర్శిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని పురోగతి సాధిస్తారు. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-state-where-salary-business-and-stock-market-income-are-tax-free-is-a-shocking-fact-1815201.html</loc><lastmod>2026-05-12T19:57:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian State ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-1.jpg</image:loc><image:caption><![CDATA[ Income Tax Free: ప్రతి సంవత్సరం భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు తమ ఆదాయ వివరాలను ఆదాయపు పన్ను శాఖకు అందిస్తారు. జీతం, వ్యాపారం, స్టాక్ మార్కెట్ లేదా పెట్టుబడి ద్వారా సంపాదించిన ఆదాయంపై పన్ను చెల్లించడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఆదాయంపై సున్నా పన్ను విధించే ఒక రాష్ట్రం కూడా ఉందని మీకు తెలుసా? ఈ రాష్ట్రంలోని స్థానిక నివాసితులు తమ ఆదాయంపై ఎలాంటి ఆదాయపు పన్ను చెల్లించరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాష్ట్రం పశ్చిమ బెంగాల్‌కు ఉత్తరాన ఉంది. విశేషం ఏమిటంటే భారతదేశంలో ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం &#039;సిక్కిం&#039;. సిక్కిం భారతదేశంలో విలీనం అయినప్పుడు సిక్కిం ప్రజలు ఆదాయపు పన్ను చెల్లించకూడదనే షరతును చేర్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 371F ప్రకారం 1975 సంవత్సరంలో సిక్కిం ప్రజలకు పన్ను మినహాయింపు కల్పించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే సిక్కింలోని ప్రజలు కోట్లాది రూపాయలు సంపాదించినా, వారు ఒక్క రూపాయి కూడా పన్నుగా చెల్లించాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-3.jpg</image:loc><image:caption><![CDATA[ సిక్కిం ప్రజలు సెక్యూరిటీలు, డివిడెండ్ల ద్వారా వచ్చే ఆదాయంపై కూడా పన్ను చెల్లించరట. సిక్కింలోని ఈ పన్ను రహిత విధానం అందరికీ అనుకుంటే పొరపాటే. ఈ మినహాయింపు 1961వ సంవత్సరం నాటి &#039;సిక్కిం సబ్జెక్ట్ రెగ్యులేషన్&#039;లో నమోదు చేసుకున్న వారికి లేదా వారి వారసులకు మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-4.jpg</image:loc><image:caption><![CDATA[ సిక్కిం స్థానిక నివాసులు కానివారు లేదా ఆ తర్వాత అక్కడికి వచ్చి నివసించడం ప్రారంభించిన వారు పన్ను చెల్లించాలి. ఈ కారణంగానే, ఒక వ్యక్తి సిక్కింలో నివాసి కాకుండా అక్కడ పనిచేస్తుంటే, అతను భారతదేశంలోని మిగతా వారిలాగే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/zero-income-tax-5.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో స్థానిక నివాసితులు ఆదాయపు పన్ను చెల్లించని ఏకైక రాష్ట్రం సిక్కిం. ఈ విధానం దేశంలోని మరే ఇతర ప్రాంతంలోనూ అందుబాటులో లేదు. అయితే సిక్కింలో జీఎస్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం విధించే పన్నులు వంటి ఇతర రకాల పన్నులు వర్తిస్తాయి. ఈ ప్రత్యేక మినహాయింపు కారణంగా సిక్కిం పరిపాలనాపరంగానే కాకుండా ఆర్థికంగా కూడా ఒక ప్రత్యేకమైన రాష్ట్రంగా నిలిచింది. భారతదేశంలో 1961 ఆదాయపు పన్ను చట్టం కింద పన్నుల చట్టం అమలు చేయబడింది. దీని ప్రకారం ప్రతి భారతీయ నివాసి తన ఆదాయంపై పన్ను చెల్లించాలి. ]]></image:caption></image:image></url></urlset>