<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/ananya-nagalla-reveals-her-first-crush-in-naga-shaourya-in-industry-1817166.html</loc><lastmod>2026-05-15T11:20:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ananya-nagalla.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ananya Nagalla ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ananya-nagalla-movies.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. &#039;మల్లేశం&#039; సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ తెలుగమ్మాయి, పవన్ కళ్యాణ్ &#039;వకీల్ సాబ్&#039; చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో మెప్పించింది. తక్కువ సమయంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య తన సినీ ప్రయాణం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తనకు ఇండస్ట్రీలో ఫస్ట్ క్రష్ గురించి చెబుతూ పెళ్లి గురించి మాట్లాడింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naga-shaurya.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుతూ, టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య తన మొదటి క్రష్ అని అనన్య వెల్లడించింది. తన చిన్నతనంలో అల్లు అర్జున్, మహేష్ బాబు, ప్రభాస్ సినిమాలు చూస్తూ పెరిగానని, వారి సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. అయితే, ఇండస్ట్రీలో ప్రత్యేకంగా క్రష్ ఎవరైనా ఉన్నారా అంటే మాత్రం నాగశౌర్య పేరును ఆమె ప్రస్తావించింది. తనకు కాబోయే లైఫ్ పార్టనర్ ఎలా ఉండాలనే విషయంపై కూడా అనన్య క్లారిటీ ఇచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ananya-nagalla-films.jpg</image:loc><image:caption><![CDATA[ నాకు కాబోయేవాడు చాలా నిజాయితీగా (Honest) ఉండాలి. ప్రస్తుతం నేను సరైన వ్యక్తి కోసం వెతుకుతున్నాను. ఇండస్ట్రీ వ్యక్తులతో రిలేషన్ అంటే కొంచెం భయమేస్తుంది. ఎందుకంటే అక్కడ అభిప్రాయభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఇప్పటివరకు నాకు ఎవరూ ప్రపోజ్ చేయలేదు అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అనన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో అలరిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ananya-nagalla-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌ గురించి స్పందిస్తూ.. తనకు ఇప్పటివరకు అటువంటి చేదు అనుభవాలు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. ఇక సోషల్ మీడియాలో తనపై వచ్చే కామెంట్స్ గురించి పెద్దగా పట్టించుకోనని, కేవలం తన పని మీద దృష్టి పెడతానని తెలిపింది. ఇదిలా ఉంటే.. ఈ ముద్దుగుమ్మ తన నటనతో , గ్లామర్‌తో అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావాలనే లక్ష్యంతో బీటెక్ పూర్తి చేసి, ఆపై హైదరాబాద్‌లోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసింది అనన్య. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ananya-nagalla-age.jpg</image:loc><image:caption><![CDATA[ నటనపై ఉన్న ఆసక్తితో షార్ట్ ఫిలిమ్స్ చేయడం ప్రారంభించారు. అలా ఆమె ప్రతిభను గుర్తించిన దర్శకుడు పద్మరాజన్, 2019లో వచ్చిన &#039;మల్లేశం&#039; చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో మల్లేశం భార్య పాత్రలో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. కానీ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం మాత్రం అనన్య కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇందులో ముగ్గురు అమ్మాయిలలో ఒకరైన &#039;దివ్య&#039; పాత్రలో ఆమె అద్భుతంగా నటించి ప్రేక్షకులకు చేరువయ్యారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/good-news-for-women-gold-and-silver-prices-see-a-massive-drop-1817165.html</loc><lastmod>2026-05-15T11:01:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-silver-prices.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold, Silver Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/india-gold.jpg</image:loc><image:caption><![CDATA[ Gold, Silver Prices: ఈరోజు బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గాయి. రిటైల్ మార్కెట్ నుండి MCX, అంతర్జాతీయ మార్కెట్ వరకు విలువైన లోహాలు ఒత్తిడిలో ఉన్నాయి. MCXలో జూన్ కాంట్రాక్ట్‌తో బంగారం 10 గ్రాములకు రూ.1,60,584 వద్ద, జూలై కాంట్రాక్ట్‌తో వెండి కిలోకు రూ.2,82,598 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-import.jpg</image:loc><image:caption><![CDATA[ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ.2,240 తగ్గి, ప్రస్తుతం రూ.1,60,090 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా రూ.2,050 తగ్గి ప్రస్తుతతం రూ.1,46,750 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-rate-today.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 1680 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత దీని ధర 1,20,070 రూపాయల వద్ద కొనసాగుతోంది. గత మూడు నాలుగు రోజుల నుంచి భారీగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు తగ్గడంతో మహిళలకు కొంత ఊరిటనిచ్చాయనే చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వెండి విషయానికొస్తే కిలోపై భారీగాన తగ్గుముఖం పట్టింది. రూ.10 వేల రూపాయలు తగ్గిన తర్వాత ప్రస్తుతం కేజీ సిల్వర్‌ రూ.2,90,000 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా, డాలర్ బలపడటం, లాభాల స్వీకరణ, ప్రపంచ ఆర్థిక సంకేతాల ఒత్తిడి కారణంగా బంగారం, వెండి ధరలు బలహీనపడ్డాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/today-gold-rate-1.jpg</image:loc><image:caption><![CDATA[ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుపై తీసుకుంటున్న నిర్ణయాలు, డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం వల్ల వెండి ధరలపై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో బంగారం, వెండి ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత రెండు రోజుల కిందటే తులం బంగారం ధర ఏకంగా 13 వేలకుపైగా ఎగబాకిన విషయం తెలిసిందే. అదే వెండిపై 20 వేల వరకు పెరిగింది. ప్రస్తుతం తగ్గుముఖం పట్టింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-minapappu-payasam-recipe-healthy-urad-dal-sweet-payasam-1817154.html</loc><lastmod>2026-05-15T10:59:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minapappu Payasam 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ మినపప్పు పాయసం తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. ఇంకా ఇది స్వీట్ గా, కమ్మగా ఉంటుంది. మినపప్పు, బెల్లం, పాలు వేసి దీనిని ఇంట్లోనే సులభంగా తినొచ్చు. ఇంకా ఇది కండరాల సమస్యను కూడా తగ్గించగలదు. మరి, ఇంకెందుకు లేట్ దీనికి కావాల్సిన పదార్ధాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: రెండు కప్పుల కప్పు మినపప్పు,  మూడు కప్పుల పాలు, ఒక కప్పు బెల్లం ముక్కలు, కప్పున్నర పంచదార, రుచికి సరిపడా  ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్స్ నెయ్యి, బాదం పప్పు, 10 కిస్‌మిస్ కొద్దిగా,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేస్తే రుచిగా ఉంటుంది. అయితే, దీనిని సరైన కొలతలతో చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మినపప్పును రెడీ చేసుకోవాలి: ఒక పాత్ర తీసుకుని  దానిలో మినపప్పును వేసి ఒకటికి రెండు సార్లు కడగాలి. ఆ తర్వాత ఈ వీటిని ఉడకబెట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.  ఇంకా దీనిని తీసుకుని ఒక పాత్ర పెట్టి దానిలో  పాలు పోసి వాటిని బాగా మరిగించాలి. ఆ ఆ తర్వాత బెల్లం ముక్కలు వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాదం పప్పును ఇలా వేయించుకోవాలి:  ఇప్పుడు ఇంకో చిన్న పాన్  గ్యాస్  మీద పెట్టి దానిలో ఆయిల్ వేసి బాదం పప్పులు , కిస్‌మిస్ లు కూడా వేయించి వాటిని ప్లేట్ లో పక్కన పెట్టుకోవాలి. బెల్లం పాలలో బాగా కరిగిపోయే వరకు స్టవ్ మీదే ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapappu-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఫినిషింగ్ టచ్  : చివర్లో  వేయించిన జీడిపప్పు, అర టేబుల్ స్పూన్ యాలకుల పొడిని వేసి  బాగా మిక్స్ అయ్యేలా  కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసి తినడమే. అంతే, వేడి వేడి మినపప్పు  పాయసం రెడీ. పిల్లలు నుంచి పెద్దల వరకు దీనిని  ఎంతో ఇష్టంగా తింటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/bumper-luck-after-may-15-4-zodiac-signs-blessed-by-saturns-favor-1817142.html</loc><lastmod>2026-05-15T10:44:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saturn-blessings.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saturn Blessings ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-9.jpg</image:loc><image:caption><![CDATA[ శని గ్రహాన్ని కర్మ ఫలాలను ఇచ్చే గ్రహంగా భావిస్తారు. జాతకంలో ఇది శుభస్థానంలో ఉన్నప్పుడు జీవితం స్థిరంగా మారి, అనూహ్య విజయాలు సాధించే అవకాశాలు పెరుగుతాయి.  మే 15వ తేదీ నుంచి శని ప్రభావం కొన్ని రాశులపై అనుకూలంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మకరం సహా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా పురోగతి, దీర్ఘకాల సమస్యలకు పరిష్కారాలు కూడా కనిపించవచ్చు. మే 15 తరువాత కొన్ని రాశులపై శని అనుగ్రహం బలంగా ఉండటంతో వివిధ రంగాల్లో పురోగతి కనిపించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-9.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి.. ఈ రాశివారికి ఈ కాలం ప్రత్యేకంగా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు రావచ్చు. పెట్టుబడులు పెట్టే వారికి లాభాలు కనిపించే సూచనలు ఉన్నాయి. గతంలో చేసిన కృషికి గుర్తింపు లభించి, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-9.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి.. ఈ రాశివారికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ఉద్యోగ అవకాశాలు లభించవచ్చు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొనవచ్చు. అలాగే కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-9.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి.. ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనిలో గుర్తింపు, ప్రశంసలు పొందే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి ఆఫర్లు లభించవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం మెరుగవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-8.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ రాశి వారికి కూడా ఈ సమయంలో శని అనుకూల ప్రభావం కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. న్యాయపరమైన  సమస్యల నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. పెండింగ్ పనులు పూర్తయ్యే సూచనలు ఉన్నాయి. మానసిక ఒత్తిడి తగ్గి కుటుంబ జీవితంలో సానుకూల మార్పులు రావచ్చు. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-store-ginger-for-months-effective-summer-storage-tips-1817124.html</loc><lastmod>2026-05-15T10:28:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Store Ginger For Months ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months.jpg</image:loc><image:caption><![CDATA[ తేమను నియంత్రించే పేపర్ టవల్ పద్ధతి: అల్లం పాడవడానికి ప్రధాన కారణం దానిపై పేరుకుపోయే అధిక తేమ లేదా గాలి లేకపోవడం. అల్లాన్ని కొన్న తర్వాత శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా ఆరనివ్వాలి. ఆ తర్వాత దానిని ఒక పేపర్ టవల్ లేదా మెత్తని కాటన్ వస్త్రంలో చుట్టాలి. దీనిని ఒక గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు అల్లం ఇప్పుడే మార్కెట్ నుండి తెచ్చినట్లుగా తాజాగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months-1.jpg</image:loc><image:caption><![CDATA[ జిప్‌లాక్ బ్యాగుల వాడకం: మీరు అల్లాన్ని నిల్వ చేసేటప్పుడు ప్లాస్టిక్ కవర్లలో కాకుండా జిప్‌లాక్ బ్యాగులను వాడటం మంచిది. అల్లాన్ని బ్యాగులో ఉంచిన తర్వాత అందులో గాలి లేకుండా జాగ్రత్తగా నొక్కి సీల్ చేయాలి. గాలి తగలకుండా ఉండటం వల్ల అల్లం ముడతలు పడదు. దీనిని ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వేసవి ఉష్ణోగ్రతల నుండి రక్షణ లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రీజర్‌లో నిల్వ: ఒకవేళ మీ దగ్గర అల్లం ఎక్కువగా ఉండి, అది పాడైపోతుందని భయపడితే ఫ్రీజింగ్ పద్ధతి ఉత్తమం. అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కోసి ఒక బాక్సులో వేసి ఫ్రీజర్‌లో ఉంచండి. అల్లాన్ని మిక్సీ పట్టి ఐస్ ట్రేలలో వేసి క్యూబ్స్‌లా చేయండి. ఆ క్యూబ్స్ గడ్డకట్టిన తర్వాత వాటిని ఒక బ్యాగులో వేసి దాచుకోవచ్చు. వంట చేసేటప్పుడు ఒక క్యూబ్ తీసి నేరుగా వాడొచ్చు. ఇది నెలల తరబడి తాజాగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months-3.jpg</image:loc><image:caption><![CDATA[ వెనిగర్ లేదా నిమ్మరసం పద్ధతి: అల్లం పొట్టు తీసి, ముక్కలుగా కోసి ఒక గాజు సీసాలో వేయండి. అందులో అది మునిగే వరకు వెనిగర్ లేదా నిమ్మరసం పోసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా చేయడం వల్ల అల్లం అస్సలు పాడవదు సరే కదా, దాని రుచి కూడా మరింత పెరుగుతుంది. పచ్చళ్లలో వాడే వారికి ఇది చాలా ఉపయోగకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-to-store-ginger-for-months-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇసుకలో నిల్వ చేయడం: ఒకవేళ మీకు ఫ్రిజ్ అందుబాటులో లేకపోతే, ఒక వెడల్పాటి పాత్రలో పొడి ఇసుకను పోసి అందులో అల్లాన్ని కప్పి ఉంచండి. ఇది అల్లానికి కావాల్సిన చల్లదనాన్ని అందిస్తూ, బయట ఉండే వేడి నుండి రక్షిస్తుంది. పాత కాలంలో మన అమ్మమ్మలు ఈ పద్ధతినే అనుసరించేవారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-snake-repellent-myth-does-this-viral-trick-really-keep-snakes-away-1816780.html</loc><lastmod>2026-05-15T09:43:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-3-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-12.jpg</image:loc><image:caption><![CDATA[ Sవేసవి కాలంలో ఉక్కపోత నుంచి బయటపడటానికి పాములు ఎక్కువగా ఇళ్లలో తిరుగుతుంటాయి. ఇవి ఇంటిలోకి ప్రవేశించే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా చాలా మంది వేసవిలో ఆరుబయట నిద్రిస్తారు. దీని వలన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే చాలా మంది పాములను తరిమి కొట్టడానికి ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇళ్లకు పాములను దూరంగా ఉంచాలి అంటే కొబ్బరికాయ చిట్కాలు పాటించాల్సిందేనంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా ప్రదేశాల్లో పాములను తరిమికొట్టడానికి ఎక్కువగా కొబ్బరికాయలను ఉపయోగిస్తారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతుంటుంది.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ఈ చిట్కా ఎక్కువగా ఉపయోగిస్తారు. పాముకి ఎదురుగా కొబ్బరికాయ పెట్టడం వలన అది వెనక్కే వెళ్లిపోతుంది అంటారు. ఇది చాలా మంది నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రస్తుతం పాములను తరిమికొట్టే కొబ్బరికాయల ట్రిక్ సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంది.  పాము కనిపించినప్పుడు దానికి ఎదురుగా రెండు కొబ్బరి కాయలు పెట్టడం వలన అవి తమ దిశను మార్చుకోని వెళ్లడం లేదా పాము అక్కడే ఆగిపోవడం చేస్తుందంట. చాలా వరకు ఈ ట్రిక్ సర్పశాస్త్ర వేత్తలు మాత్రమే ఉపయోగిస్తారంట. దీని ద్వారా వారు పాములను పట్టుకొని, బయట వదిలేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అందరూ ఈ ట్రిక్ ఫాలో అవ్వచ్చునా అంటే, కొబ్బరికాయ ముందు ఉంచితే అన్ని సార్లు పాములు బయటకు వస్తాయి అని చెప్పలేం. కొబ్బరికాయలకు తరిమి కొట్టే శక్తికానీ, మాయా శక్తి కానీ ఉండదు, అవి కంపనాలకు మాత్రమే స్పందిస్తాయి, లేదా కొబ్బరి కాయలను చూస్తే అవి భయపడతాయని, వాటి నుంచి పాములు బయటకు రావు అని చెప్పడానికి ఎలాంటి ఆధారం లేదు అని  వారు తెలియజేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/soft-jowar-idli-recipe-for-weight-loss-healthy-millet-idlis-without-diet-cost-1816369.html</loc><lastmod>2026-05-15T09:29:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Idly 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయాన్నే లైట్ టిఫిన్ తినాలనుకునే వాళ్ళు జొన్నలతో చేసిన మెత్తని ఇడ్లీలు మంచి డైట్. నార్మల్ బియ్యం ఇడ్లీలకు బదులుగా జొన్నలతో చేసినవి తింటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ముఖ్యంగా షుగర్, బీపీ ఉన్నవారికి ఇవి సూపర్ ఫుడ్. ఇవి ఆరోగ్యానికి  ఎంతో మేలు చేస్తాయి. ఇంకా మెత్తగా .. స్పాంజిలాగా ఉండే  జొన్న ఇడ్లీలు ఇంట్లోనే ఈజీగా  చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నలతో చేసే మెత్తని ఇడ్లీలకు  కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు జొన్నలు, ఒక కప్పు మినప్పప్పు, అర కప్పు అటుకులు , 
ఒక టేబుల్ స్పూన్ మెంతులు , రుచికి సరిపడా ఉప్పు , ఒక గ్లాస్ నీరు , ఇడ్లీ ప్లేట్లకు సరిపడా నూనె తీసుకుంటే సరిపోతోంది. ఇది రాస్తే 
ఇడ్లీలు బాగా వస్తాయి. సరైన కొలతలతో చేస్తే రుచి అదిరిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా జొన్నలను తీసుకుని వాటిని బాగా కడిగి  నీటిలో నానబెట్టాలి. ఇంకా మినప్పప్పు, మెంతులను నీటిలో కడిగి నానబెట్టాలి.
అలాగే, ఒక కప్పు అటుకులను తీసుకుని నానబెట్టుకోవాలి. అలాగే, ఈ మినప్పప్పును తీసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.
ఆ తర్వాత జొన్నలు, అటుకులను వేసి మిక్స్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ మిశ్రమాన్ని మూతపెట్టి కనీసం 10 గంటల పాటు పులియనివ్వాలి. పిండి పులిస్తే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. ఇంకా ఈ 
పులిసిన పిండిలో టేస్ట్ కి సరిపడా ఉప్పును కూడా కలపాలి. ఆ తరవాత ఇడ్లీ ప్లేట్లకు చేతితో ఆయిల్ రాసి పిండిని పోయాలి. వీటిని 20 నిముషాల పాటు స్టవ్ మీదే ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-idly-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ  జొన్న ఇడ్లీలు కొబ్బరి చట్నీతో రుచి అదిరిపోతోంది. ఇంకా వీటిలో ఫైబర్ అధికంగా ఉండి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.  అంతే కాదు, షుగర్ లెవల్స్‌ను కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే, ఈ జొన్నలు ఎక్కువసేపు ఆకలి వేయకుండా  చేస్తుంది. 
అధిక బరువుతో బాధ పడేవారికి ఇది మంచి టిఫిన్ అని చెప్పొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hidden-tribal-recipe-healthy-konda-korra-java-with-forest-addapikkala-nanju-1817053.html</loc><lastmod>2026-05-15T08:45:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Korrala Java 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java-3.jpg</image:loc><image:caption><![CDATA[ అడవుల్లో నివాసం ఉంటున్న గిరిజనుల అలవాట్లు చాలా వేరుగా ఉంటాయి. ఇంకా వారు ఆహారపు అలవాట్లు అయితే చాలా వేరుగా ఉంటాయి. నిజం చెప్పాలంటే ఇవి ఇప్పటికీ చాలామందికి తెలియవు. వారు కేవలం ప్రకృతి ప్రసాదించిన  వాటితోనే 
ఆరోగ్యకరమైన వంటలు చేసుకుని తింటారు. ఇదే వారి ప్రత్యేకత అందుకే గిరిజనులు ఆరోగ్యంగా ఉంటారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి వంటకాలలో అడ్డపిక్కల నంజుతో చేసే కొండకొర్రల జావ కూడా ఒకటి. అడవిలో దొరికే ఆకులు, వేరుశెనగల వలే ఉన్న ఈ 
నేచురల్ పదార్థాలు, కొండకొర్రలతో మిక్స్ చేసి జావను తయారు చేస్తారు. ఇది శరీరానికి చాలా మంచిది ముఖ్యంగా బాడీ మొత్తాన్ని కూల్ చేస్తుంది. జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుందని గిరిజనులు చెబుతున్నారు. సమ్మర్లో వాళ్ళు  ఈ జావను తాగుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొండకొర్రల జావకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కొండకొర్రలు , అర కప్పు అడ్డపిక్కల నంజు , కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, 
మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు , నీళ్లు 4 నుంచి 5 కప్పులు,  ఒక కప్పు మజ్జిగ లేదా పెరుగును తీసుకుంటే సరిపోతోంది. మంచి పెరుగును తీసుకుంటే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా కొండకొర్రలను తీసుకుని కడిగి  నానబెట్టాలి. ఆ తర్వాత వాటిలో ఉన్న నీరు వంపేసి మిక్సీలో పట్టుకోవాలి. ఇక అదే సమయంలో అడ్డపిక్కల నంజును కూడా క్లీన్ చేసి ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. ఆ తరవాత ఒక గిన్నెలో నీరు పోసి వాటిని బాగా మరిగించాలి. ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/korrala-java-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మరుగుతున్న నీటిలో కొండకొర్ర రవ్వను వేసి కలపాలి. లేకపోతే ఉండలుగా అవుతుంది. బాగా ఉడికిన తర్వాత అడ్డపిక్కల నంజు వేసి 20 నిముషాల పాటు పొయ్యి మీదే ఉంచి మగ్గించాలి.  ఇక చివర్లో ఉప్పు కూడా వేసి దింపేయాలి. ఇంకా దీనిని వేడిగా కూడా  తాగొచ్చు. అయితే, కొద్దీ సేపు చల్లారనిచ్చి  ఒక గ్లాస్ మజ్జిగ కలిపి తీసుకుంటే  రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/this-garlic-and-ghee-combination-offers-incredible-health-benefits-1817056.html</loc><lastmod>2026-05-15T08:45:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee-4.gif</image:loc>
					<image:title><![CDATA[ Garlic In Ghee ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee.gif</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యకరమైన జీవనశైలిలో వెల్లుల్లి మరియు నెయ్యి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. అయితే, వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తీసుకోవడం వల్ల దాని గుణాలు రెట్టింపు అవుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ మిశ్రమం రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee-1.gif</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెరుగుదల: వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే పదార్థం, నెయ్యిలోని విటమిన్లు కలిసి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పటిష్టం చేస్తాయి, దీనివల్ల సీజనల్ వ్యాధులు దరిచేరవు.

 నెయ్యిలో వేయించిన వెల్లుల్లి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee-2.gif</image:loc><image:caption><![CDATA[ ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

 గ్యాస్, ఎసిడిటీ మరియు మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన మందులా పనిచేస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను శుభ్రపరచి, ఆకలిని పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee-3.gif</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల, నెయ్యితో కలిపి తీసుకున్నప్పుడు కీళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి.

పురుషుల ఆరోగ్యానికి: వెల్లుల్లిని నెయ్యిలో వేయించి ప్రతిరోజూ తీసుకోవడం వల్ల పురుషులలో శారీరక శక్తి, సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/garlic-in-ghee-5.gif</image:loc><image:caption><![CDATA[ ఎలా తీసుకోవాలి?
తాజా వెల్లుల్లి రెబ్బలను వలిచి, కొద్దిగా ఆవు నెయ్యిలో దోరగా వేయించాలి. వీటిని ప్రతిరోజూ ఉదయం పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు 2-3 రెబ్బలు తీసుకోవడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. 
ఏదైనా అతిగా తీసుకుంటే ప్రమాదమే. రక్తపోటు మందులు వాడుతున్న వారు లేదా సర్జరీ జరగబోయే వారు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. సమతుల్య ఆహారంలో భాగంగా దీనిని చేర్చుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fish-can-be-dangerous-for-some-people-know-who-should-avoid-eating-it-1817035.html</loc><lastmod>2026-05-15T08:18:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-side-effects.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-allergy-symptoms.gif</image:loc><image:caption><![CDATA[ చేపలు ప్రోటీన్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు నిలయం. అయితే, అందరికీ చేపలు మేలు చేయవు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారు చేపలను తినడం వల్ల ఆ సమస్యలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య, చర్మ వ్యాధులు లేదా అలర్జీలు ఉన్నవారు చేపలకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-allergy-symptoms-3.gif</image:loc><image:caption><![CDATA[ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు చేపలను తినకూడదు. చేపలలో ప్యూరిన్లు అధికంగా ఉంటాయి, ఇవి రక్తంలో యూరిక్ యాసిడ్‌ను మరింత పెంచి కీళ్ల నొప్పులు, గౌట్ సమస్యకు దారితీస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-allergy-symptoms-2.gif</image:loc><image:caption><![CDATA[ కొంతమందికి చేపలు తింటే చర్మంపై దద్దుర్లు, దురద వంటి అలర్జీలు వస్తాయి. మీకు ఇప్పటికే ఏదైనా చర్మ వ్యాధి ఉంటే, చేపలు తినడం వల్ల అది మరింత తీవ్రం కావచ్చు.

సముద్రపు చేపలలో మెర్క్యురీ (పాదరసం) స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది నాడీ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, గర్భిణీలు మెర్క్యురీ ఎక్కువగా ఉండే చేపలను తీసుకోకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-allergy-symptoms-1.gif</image:loc><image:caption><![CDATA[ తీవ్రమైన కాలేయ వ్యాధులతో బాధపడేవారు చేపలను జీర్ణం చేసుకోవడంలో ఇబ్బంది పడవచ్చు. అటువంటి వారు వైద్యుల సలహా మేరకు మాత్రమే చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.

 అలాగే, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు చేపలలో ఉండే మెర్క్యురీ స్థాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fish-allergy-symptoms-4.gif</image:loc><image:caption><![CDATA[ తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
చేపలు కొనేటప్పుడు అవి తాజాగా ఉన్నాయో లేదో గమనించాలి. నిల్వ ఉంచిన లేదా సరిగ్గా ఉడకని చేపలను తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే, చేపలను నూనెలో డీప్ ఫ్రై చేయడం కంటే కూరగా వండుకుని తినడం వల్ల అందులోని పోషకాలు శరీరానికి అందుతాయి.

 చేపలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, పైన పేర్కొన్న సమస్యలు ఉన్నవారు వాటిని నియంత్రించడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-waking-up-at-brahma-muhurta-is-a-game-changer-in-life-science-behind-the-4-am-rule-1817003.html</loc><lastmod>2026-05-15T07:14:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Best Time To Wake Up For Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏమిటీ బ్రహ్మ ముహూర్తం? సమయం ఎంత?: సూర్యోదయానికి సరిగ్గా 96 నిమిషాల ముందు ప్రారంభమయ్యే కాలాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. సూర్యోదయం సమయాన్ని బట్టి ఇది మారుతుంటుంది. కానీ సాధారణంగా తెల్లవారుజామున 4:00 నుండి 5:30 గంటల మధ్య సమయాన్ని దీనికి ప్రామాణికంగా తీసుకుంటారు. ఈ సమయంలో మేల్కొనడం వల్ల శరీరంలో ప్రాణవాయువు ప్రసరణ మెరుగుపడి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health.jpg</image:loc><image:caption><![CDATA[ వాతావరణంలో అద్భుతం:  శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. తెల్లవారుజామున వాతావరణంలో ఓజోన్ వాయువు సాంద్రత ఎక్కువగా ఉంటుంది. ఈ స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. ఓజోన్ మిశ్రమిత గాలి మెదడు కణాలకు అమృతం లాంటిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడమే కాకుండా, ఆలోచనా శక్తిని మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 99 శాతం మంది ఈ సమయంలో నిద్రలో ఉంటారు. దీనివల్ల శబ్ద కాలుష్యం ఉండదు, మానసిక ప్రశాంతత అత్యున్నత స్థాయిలో ఉంటుంది. అందుకే రచయితలు, శాస్త్రవేత్తలు, విద్యార్థులకు ఇది గోల్డెన్ అవర్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health-5.jpg</image:loc><image:caption><![CDATA[ సర్కాడియన్ రిథమ్: మన శరీరంలో కాంతి, చీకటికి అనుగుణంగా స్పందించే ఒక జీవ గడియారం ఉంటుంది. దీనినే సర్కాడియన్ రిథమ్ అంటారు. మనల్ని యాక్టివ్‌గా ఉంచే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు ఉదయం 6:00 నుండి 8:30 గంటల మధ్య పెరగడం ప్రారంభిస్తాయి. ఒకవేళ మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకోకుండా ఉదయం 9 లేదా 10 గంటల వరకు నిద్రపోతే, పెరిగిన కార్టిసాల్ స్థాయిలు సరిగ్గా వినియోగించబడవు. ఫలితంగా రోజంతా నీరసం, తలనొప్పి, బద్ధకం ఆవహిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరికి ఎంత నిద్ర అవసరం: నిద్రలేవడం ఎంత ముఖ్యమో, సరైన నిద్రను పొందడం కూడా అంతే ముఖ్యం. తక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య నిపుణుల లెక్కల ప్రకారం..6 నుంచి 13 ఏళ్ల పిల్లలు 9 నుంచి 11 గంటల నిద్రపోవాలి. 18 నుంచి 25 ఏళ్ల యువత 7 నుంచి 9గంటల నిద్రపోవాలి. 26 నుంచి 64 ఏళ్ల వ్యక్తులు 7 నుంచి 8 గంటల నిద్రపోవాలి. ఇక వృద్ధులు 7 నుంచి 8గంటల నిద్రపోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-wake-up-for-health-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవాలన్నా లేదా కష్టమైన సమస్యకు పరిష్కారం కనుగొనాలన్నా బ్రహ్మ ముహూర్తమే సరైన సమయం. ఈ సమయంలో మెదడులో ఆల్ఫా తరంగాలు చురుగ్గా ఉంటాయి. ఇవి సృజనాత్మకతను, ఏకాగ్రతను ప్రేరేపిస్తాయి. ప్రకృతి నియమాలను అనుసరించడం అంటే మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవడమే. తెల్లవారుజామున నిద్రలేవడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, అది ఒక సంపూర్ణ ఆరోగ్య రహస్యం. రేపటి నుండే ఈ మార్పును ప్రయత్నించి చూడండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/avoid-hidden-forex-charges-smart-credit-card-tips-for-international-spending-1817001.html</loc><lastmod>2026-05-15T07:02:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Credit Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ విదేశీ వెబ్‌సైట్‌లలో షాపింగ్ చేయడం లేదా విదేశాలకు ప్రయాణించే సమయంలో క్రెడిట్ కార్డులను ఉపయోగించడం ఇప్పుడు సాధారణమైపోయింది. అయితే చాలామంది వినియోగదారులు గుర్తించని ఒక పెద్ద సమస్య ఫారెక్స్ (FX) మార్పిడి ఛార్జీలు. చిన్న మొత్తంగా కనిపించే ఈ రుసుములు కాలక్రమేణా పెద్ద ఖర్చుగా మారి, ప్రయాణం లేదా షాపింగ్ బడ్జెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-1-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా విదేశీ కరెన్సీలో కొనుగోలు చేసినప్పుడు బ్యాంకులు 1 శాతం నుంచి 3 శాతం వరకు ఫారెక్స్ మార్కప్ ఫీజును వసూలు చేస్తాయి. అదనంగా వీసా లేదా మాస్టర్‌కార్డ్‌ వంటి చెల్లింపు నెట్‌వర్క్‌లు కూడా కరెన్సీ మార్పిడి ఫీజులను జోడిస్తాయి. దీంతో 50 డాలర్ల విలువైన కొనుగోలు చివరకు 55 డాలర్ల లేదా అంతకంటే ఎక్కువ ఖర్చవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-2-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల ప్రకారం చాలా మంది వినియోగదారులు తమ క్రెడిట్ కార్డ్ స్టేట్‌మెంట్‌లను పూర్తిగా పరిశీలించకపోవడం వల్ల ఈ దాగి ఉన్న ఛార్జీలను గుర్తించలేకపోతున్నారు. ఫారెన్‌ ట్రాన్సాక్షన్ ఫీ, కరెన్సీ కన్వెర్షన్‌ ఫీ, ఇంటర్నేషనల్‌ సర్వీస్‌ అస్సెస్‌మెంట్‌ వంటి పేర్లతో ఇవి కనిపిస్తాయి. ముఖ్యంగా డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ (DCC) సేవ విషయంలో జాగ్రత్త అవసరం. విదేశీ వ్యాపారులు లేదా ATMలు స్థానిక కరెన్సీ బదులుగా స్వదేశీ కరెన్సీలో చెల్లించమని సూచిస్తాయి. ఇది సౌకర్యంగా అనిపించినా, అధిక మార్పిడి రేట్లు, అదనపు రుసుములను విధించే అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-3-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫారెక్స్ ఛార్జీలను తగ్గించేందుకు జీరో ఫారెక్స్ మార్కప్ ఉన్న క్రెడిట్ కార్డులను ఉపయోగించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. అంతర్జాతీయ ప్రయాణికుల కోసం రూపొందించిన కొన్ని కార్డులు విదేశీ లావాదేవీలపై ఎలాంటి అదనపు ఛార్జీలు విధించవు. అలాగే, బహుళ కరెన్సీ సదుపాయం ఉన్న ప్రీపెయిడ్ ఫారెక్స్ కార్డులు కూడా మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/credit-card-4-copy-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక డిజిటల్ వాలెట్‌ల వినియోగం కూడా పెరుగుతోంది. కొన్ని వాలెట్‌లు తక్కువ మార్పిడి రుసుములతో సేవలు అందిస్తున్నాయి. అదనంగా, వినిమయ రేట్లను ముందుగానే పరిశీలించి, పెద్ద మొత్తాల కొనుగోళ్లకు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం ద్వారా కూడా ఖర్చులను తగ్గించుకోవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం విదేశీ లావాదేవీల సమయంలో చిన్నచిన్న ఫీజులు కూడా దీర్ఘకాలంలో భారీ మొత్తాలుగా మారే అవకాశం ఉన్నందున, వినియోగదారులు తమ కార్డ్ నిబంధనలు, మార్పిడి రేట్లు, అదనపు ఛార్జీలపై స్పష్టమైన అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/does-bottle-gourd-juice-really-help-reduce-belly-fat-experts-reveal-the-truth-in-telugu-1816796.html</loc><lastmod>2026-05-15T06:51:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bottle Gourd Juice Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ ఎందుకు ప్రత్యేకం?
: సొరకాయలో సుమారు 90 నుంచి 92 శాతం వరకు నీటి అంశమే ఉంటుంది. ఇందులో ఫైబర్ (పీచు పదార్థం) పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాలరీలు చాలా తక్కువగా ఉండటం వల్ల, ఇది శరీరంలో కొవ్వు నిల్వలు పెరగకుండా చూస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడంలో దీని పాత్ర: ఒక గ్లాసు సొరకాయ రసంలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. తద్వారా మీరు అనవసరమైన ఆహారం తీసుకోకుండా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits-5.jpg</image:loc><image:caption><![CDATA[ మెటబాలిజం పెంపు: ఇందులో ఉండే విటమిన్ సి, బి, పొటాషియం, మెగ్నీషియం శరీర మెటబాలిజంను వేగవంతం చేస్తాయి. వేగవంతమైన మెటబాలిజం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ డీటాక్సిఫికేషన్: ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో సొరకాయ రసం తాగడం వల్ల శరీరంలోని విషతుల్యాల్ని (Toxins) బయటకు పంపుతుంది. సొరకాయ రసం సహజమైన డీటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది రక్తంలోని మలినాలను తొలగించి, కిడ్నీలు, కాలేయం పనితీరును మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bottle-gourd-juice-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా తీసుకోవాలి?
: తాజా సొరకాయను ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి రసం తీసుకోవాలి. ఇందులో కొద్దిగా నిమ్మరసం, చిటికెడు మిరియాల పొడి లేదా సైంధవ లవణం కలిపి తీసుకోవచ్చు. ప్రతిరోజూ ఉదయం పరగడుపున దీనిని తాగడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది.

 ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా గర్భిణీలు వైద్యుని సలహా మేరకు మాత్రమే దీనిని ప్రారంభించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-gayatri-gupta-reveals-how-director-sandeep-reddy-vanga-helped-her-1816895.html</loc><lastmod>2026-05-14T22:27:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sandeep-reddy-vanga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sandeep Reddy Vanga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sandeep-reddy-vanga-movies.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ నటి గాయత్రీ గుప్తా ఓ ఇంటర్వ్యూలో తన ఆరోగ్యం, వ్యక్తిగత జీవితం, కెరీర్, ఆధ్యాత్మిక ప్రయాణం గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. చిన్నతనం నుండి ప్రేమ లభించకపోవడం, మానసిక గాయాల (ట్రామా) కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తాయని ఆమె పేర్కొన్నారు. దీనివల్ల వెన్నెముక వంకరపోయిందని, ఆటోఇమ్యూన్ కండిషన్ బారిన పడినట్లు తెలిపారు. జంక్ ఫుడ్ తినని, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించినా, యోగా ఛాంపియన్‌గా ఉన్నా తన ఆరోగ్యం ఎందుకు పాడైందని ఆమె ప్రశ్నించుకున్నానని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sandeep-reddy-vanga-age.jpg</image:loc><image:caption><![CDATA[ వైద్యులు తన సమస్యను సరిగ్గా నిర్ధారించలేకపోయారని, కేవలం ఎక్కువ ఆలోచిస్తున్నారని చెప్పి పంపించేశారని, దీనిని మెడికల్ అబ్యూస్గా ఆమె అన్నారు. 80% మంది మహిళలు ఆటోఇమ్యూన్ కండిషన్లతో బాధపడుతున్నారని, దీనికి పితృస్వామ్యం సృష్టించిన డిప్రెషనే కారణమని ఆమె చెప్పుకొచ్చారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ. 15 లక్షలు అవసరం కాగా, రూ. 2 లక్షలు మాత్రమే వచ్చాయని గాయత్రీ గుప్తా తెలిపారు. ఈ సమయంలో దర్శకుడు సందీప్ రెడ్డి వంగాను సంప్రదించగా, ఆయన ఒకే ఒక్క మెసేజ్‌తో స్పందించి, ఆమె మెడికల్ రిపోర్ట్స్ పంపమని కోరారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gayatri-gupta.jpg</image:loc><image:caption><![CDATA[ వివరాలు పంపిన తర్వాత, వారం రోజుల్లో రూ. 5.5 లక్షలు ఆమె బ్యాంక్ ఖాతాకు జమ చేశారని, దీనితో బెంగళూరులో చికిత్స చేయించుకున్నానని గాయత్రీ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు. సందీప్ రెడ్డి వంగా తనకు ఫిదా సినిమా సమయం నుండి స్నేహితుడని ఆమె పేర్కొన్నారు. తన చికిత్సలో భాగంగా యోగా, బ్రెత్ వర్క్, మెడిటేషన్, ప్రాణాయామం వంటివి చేస్తూ కుండలినీ అవేకనింగ్ ద్వారా లోపలి ట్రామాను విడుదల చేసుకున్నానని వివరించారు. పంచకర్మ చికిత్స తనకు గొప్ప ఉపశమనాన్ని ఇచ్చిందని, తాను బ్రతకగలననే నమ్మకం కలిగిందని ఆమె పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sandeep-reddy-vanga-films.jpg</image:loc><image:caption><![CDATA[ వైద్యులు చచ్చిపోతావు అని చెప్పిన స్థితి నుండి బయటపడటానికి క్రౌడ్ ఫండింగ్‌ను ఎంచుకున్నట్లు తెలిపారు. ఈ అనుభవంతో తనకు ట్రామా కలిగించని వారితోనే స్నేహం చేయాలని నిర్ణయించుకోవడంతో తన స్నేహితుల సర్కిల్ 90% తగ్గిపోయిందని చెప్పారు.   తన జీవితంలో నలుగురు మాత్రమే మిగిలారని ఆమె తెలిపారు. తాను ఎల్లప్పుడూ ఇతరులకు సహాయం చేసే వ్యక్తిని (గివర్) అని, తన చిన్నతనంలో ప్రేమ లభించకపోవడం వల్ల ఇలా మారానని వివరించారు. చికిత్సలు, కుండలినీ అవేకనింగ్ తర్వాత తన ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైందని, తాను దేవుడిని కనుగొన్నానని గాయత్రీ గుప్తా అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sandeep-reddy-vanga-latest.jpg</image:loc><image:caption><![CDATA[ తలలో ఉండే పీనియల్ గ్లాండ్‌కు ఆర్టిఫిషియల్ ఫుడ్, ఫ్లోరిన్, క్లోరిన్ వంటివాటి వల్ల కాల్షిఫికేషన్ జరుగుతుందని, దీనివల్ల ఆధ్యాత్మిక అనుసంధానం దెబ్బతింటుందని అన్నారు. కుండలినీ అవేకనింగ్ ద్వారా పీనియల్ గ్లాండ్‌ను డీకాల్షిఫై చేయవచ్చని, తద్వారా దేవుడు, విశ్వం, జీవిత ప్రయోజనం గురించి అవగాహన పెరుగుతుందని ఆమె వివరించారు. తన జీవితంలో అబ్బాయిల ద్వారా ఎంత ట్రామాకు గురయ్యారో, అమ్మాయిల ద్వారా కూడా అంతే ట్రామాను ఎదుర్కొన్నట్లు గాయత్రీ గుప్తా స్పష్టం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-fruits-to-eat-at-night-to-satisfy-late-night-hunger-and-improve-sleep-1816879.html</loc><lastmod>2026-05-14T22:08:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-6-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fruits (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనం రోజంతా కష్టపడి పని చేసి, రాత్రి హాయిగా పడుకోవాలని అనుకుంటాం. కానీ సరిగ్గా నిద్రపోయే ముందు కడుపులో &#039;కిర్రుమంటూ&#039; శబ్దం మొదలవుతుంది. ఈ అర్ధరాత్రి ఆకలి (Late Night Hunger) చాలా మందికి పెద్ద సమస్య. అప్పుడు ఏది పడితే అది తింటే బరువు పెరుగుతామనే భయం ఒకవైపు, ఆకలితో నిద్ర రాదనే బాధ మరోవైపు. ఇలాంటి సమయంలో భారీగా ఉండే జంక్ ఫుడ్ జోలికి వెళ్లకుండా, తేలికగా ఉండే పండ్లను ఎంచుకోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-2.jpg</image:loc><image:caption><![CDATA[ రాత్రిపూట పండ్లు తినకూడదని చాలామంది అంటుంటారు, కానీ అందులో నిజం లేదు. పండ్లలో ఉండే సహజమైన చక్కెరలు శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. అదే సమయంలో వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. అయితే, అన్ని పండ్లు రాత్రిపూట తినడానికి పనికిరావు. కొన్ని పండ్లు మాత్రమే మనకు ప్రశాంతమైన నిద్రను అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా అరటిపండు రాత్రిపూట తినడానికి చాలా మంచిది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం కండరాలను రిలాక్స్ చేస్తాయి. దీనివల్ల మనకు హాయిగా నిద్ర పడుతుంది. అలాగే కివీ పండు మరో అద్భుతమైన ఎంపిక. ఇందులో ఉండే సెరోటోనిన్ అనే హార్మోన్ నిద్రలేమి సమస్యను తగ్గిస్తుంది. మీరు గమనించారో లేదో, కివీ పండు తిన్న రోజున నిద్ర చాలా గాఢంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-4.jpg</image:loc><image:caption><![CDATA[ యాపిల్ పండు కూడా రాత్రి వేళ ఆకలిని తీర్చడానికి మంచిదే. అయితే దాన్ని తొక్కతో సహా తినడం వల్ల ఎక్కువ ఫైబర్ అందుతుంది. ఇది కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. చెర్రీ పండ్లు కూడా మెలటోనిన్ పెంచడంలో సహాయపడి నిద్ర చక్రం క్రమబద్ధీకరించడానికి దోహదపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fruits-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. పండ్లు తిన్న వెంటనే పడుకోకూడదు. పడుకోవడానికి కనీసం అరగంట ముందే వీటిని తీసుకోవాలి. అలాగే అధికంగా సిట్రస్ (పులుపు) ఉండే పండ్లను రాత్రి వేళ దూరం పెట్టడం మంచిది, ఎందుకంటే ఇవి ఎసిడిటీకి కారణం కావచ్చు. ప్రకృతి మనకు ప్రసాదించిన ఈ సహజ సిద్ధమైన పండ్లను సరైన పద్ధతిలో తీసుకుంటే, అర్ధరాత్రి ఆకలి సమస్య తీరడమే కాకుండా మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రేపటి నుండి ఆకలి వేసినప్పుడు చిప్స్ ప్యాకెట్ కాకుండా, ఒక అరటిపండు లేదా యాపిల్ ముక్కను ప్రయత్నించి చూడండి. మీ నిద్రలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/prabhsimran-singh-vs-mumbai-indians-ipl-2026-fifty-preity-zinta-reaction-1816845.html</loc><lastmod>2026-05-14T21:52:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-pbks-vs-mi-prabhsimran-singh-stats-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl 2026 Pbks Vs Mi Prabhsimran Singh Stats (2) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-pbks-vs-mi-prabhsimran-singh-stats-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఐపీఎల్ సీజన్ మధ్యలో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ సుమారు 10 కిలోల బరువు పెరిగాడని, దాని వల్ల ఆయన క్రీజులో చురుగ్గా కదలలేకపోతున్నారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో విఫలం కావడంతో ఈ విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. అయితే ముంబై ఇండియన్స్‌తో జరిగిన పోరులో ఆయన తన అసాధారణ క్లాస్ ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. బరువు పెరిగారన్న వారికి తన పరుగుల వేగంతోనే గట్టి జవాబు ఇచ్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-pbks-vs-mi-prabhsimran-singh-stats.jpg</image:loc><image:caption><![CDATA[ ధర్మశాల స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 32 బంతుల్లోనే 57 పరుగులు సాధించి ముంబై బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తం 10 బౌండరీలు (6 ఫోర్లు, 4 సిక్సర్లు) బాదాడు. 178.12 స్ట్రైక్ రేటుతో సాగిన ఈ మెరుపు ఇన్నింగ్స్ ప్రస్తుత సీజన్‌లో ఆయనకు ఐదవ అర్ధ సెంచరీ కావడం విశేషం. స్టాండ్స్‌లో కూర్చున్న పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా, ప్రభ్‌సిమ్రాన్ షాట్లకు ముగ్ధురాలై నిలబడి చప్పట్లతో అభినందించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-prabhsimran-singh-stats.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభ్‌సిమ్రాన్ ఈ భారీ ఇన్నింగ్స్ ఆడటంలో అదృష్టం కూడా కీలక పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో ఆయనకు రెండుసార్లు లైఫ్ లభించింది. వ్యక్తిగత స్కోరు 5 పరుగుల వద్ద ఉన్నప్పుడు నమన్ ధీర్ క్యాచ్ జారవిడచగా, 28 పరుగుల వద్ద కార్బిన్ బాష్ మరో క్యాచ్ వదిలేశాడు. ఈ అవకాశాలను చక్కగా వినియోగించుకున్న ప్రభ్‌సిమ్రాన్, పంజాబ్ జట్టుకు బలమైన పునాది వేశాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prabhsimran-singh-stats.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇన్నింగ్స్‌తో ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ఈ సీజన్‌లో పంజాబ్ కింగ్స్ తరపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్‌లలో 43.90 సగటుతో 439 పరుగులు సాధించాడు. ముఖ్యంగా 170.15 స్ట్రైక్ రేటుతో పరుగులు రాబడుతూ జట్టుకు మెరుపు ఆరంభాలను అందిస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prabhsimran-singh-1.jpg</image:loc><image:caption><![CDATA[ కీలక సమయంలో ప్రభ్‌సిమ్రాన్ ఫామ్‌లోకి రావడం పంజాబ్ జట్టులో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విమర్శలను పట్టించుకోకుండా తన పని తాను చేసుకుపోతే విజయం వరిస్తుందని ఆయన నిరూపించాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-trisha-krishnan-remuneration-for-suriya-karuppu-movie-1816846.html</loc><lastmod>2026-05-14T21:49:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-17.jpg</image:loc>
					<image:title><![CDATA[ Trisha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-karuppu.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నై అందం త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. &#039;పొన్నియిన్ సెల్వన్&#039; సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరుస ఆఫర్లతో బిజీగా ఉండటమే కాకుండా పారితోషికం విషయంలోనూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న &#039;కరుప్పు&#039; చిత్రానికి సంబంధించిన రెమ్యునరేషన్ వివరాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఈ సినిమాకు అమ్మడు ఎంత పారితోషికం తీసుకుంటుంది అనే వివరాలు తెలుసుకోవడానికి నెటిజన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-latest-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా హీరోయిన్ల కెరీర్ పదేళ్ల లోపు ముగిసిపోతుంది. కానీ త్రిష మాత్రం రెండు దశాబ్దాలు దాటినా ఇంకా టాప్ హీరోయిన్‌గానే కొనసాగుతోంది. విజయ్ సరసన &#039;లియో&#039; చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న త్రిష, ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి &#039;విశ్వంభర&#039; వంటి ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, &#039;కరుప్పు&#039; అనే లేడీ ఓరియంటెడ్ సినిమా కోసం త్రిష దాదాపు రూ.10 కోట్ల నుండి రూ.12 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. ఒక హీరోయిన్ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోవడం సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-looks-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకోవడంలో త్రిష ఎప్పుడూ ముందుంటుంది. &#039;కరుప్పు&#039; చిత్రం పూర్తిగా త్రిష పాత్ర చుట్టూ తిరిగే కథ అని, ఇందులో ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్‌లో ఉంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. అందుకే నిర్మాతలు సైతం ఆమె అడిగినంత పారితోషికం ఇవ్వడానికి వెనకాడటం లేదు. త్రిషకున్న బ్రాండ్ ఇమేజ్ సినిమా బిజినెస్‌కు ఎంతో ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. త్రిష కేవలం లేడీ ఓరియంటెడ్ చిత్రాలకే కాకుండా, కమర్షియల్ సినిమాల్లోనూ తన సత్తా చాటుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-films-1.jpg</image:loc><image:caption><![CDATA[ కరుప్పు చిత్రంలో కోలీవుడ్ సూర్య ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు ఆర్‌.జె. బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు , ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్ని అందించగా.. అడియన్స్ ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే.. 2004లో తెలుగులో ప్రభాస్ సరసన నటించిన వర్షం సినిమా ఆమెకు భారీ బ్రేక్ ఇచ్చింది. శైలజ పాత్రలో ఆమె నటన , ప్రభాస్‌తో ఆమె కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టుపడేశాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trisha-movies-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత ఏడాది నువ్వొస్తానంటే నేనొద్దంటానా మరో బ్లా్క్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో సిరి పాత్రలో త్రిష పండించిన హావభావాలు ఆమెకు ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును తెచ్చిపెట్టాయి. ఇక మహేష్ బాబు సరసన ఆమె నటించిన అతడు చిత్రం టాలీవుడ్‌లో ఆమె స్థానాన్ని మరింత సుస్థిరం చేసింది. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. అంతేకాదు ఒక్కో సినిమాకు దాదాపు రూ.12 కోట్ల వరకు పారితోషకం తీసుకుంటూ కుర్ర భామలకు గట్టిపోటీ ఇస్తుంది త్రిష. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/smart-loan-decisions-dont-just-chase-low-emi-see-total-cost-1817093.html</loc><lastmod>2026-05-15T09:02:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Emi 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi.jpg</image:loc><image:caption><![CDATA[ రుణం తీసుకునేటప్పుడు చాలా మంది ముందుగా చూసేది EMI ఎంత వస్తుందన్న విషయమే. నెలవారీ చెల్లింపు తమ బడ్జెట్‌కు సరిపోతే రుణం తీసుకోవడానికి ముందుకు వెళ్తుంటారు. అయితే కేవలం తక్కువ EMI కనిపించడం వల్లే రుణం చౌకగా మారదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. EMI తక్కువగా ఉండటం వెనుక ఎక్కువ కాలపరిమితి ఉండొచ్చు, దీని వల్ల మొత్తం వడ్డీ భారం గణనీయంగా పెరిగే ప్రమాదం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల ప్రకారం బ్యాంకులు ఎంత మొత్తానికి రుణం మంజూరు చేస్తున్నాయన్నదానికంటే, ఎంత మొత్తం నిజంగా సౌకర్యవంతంగా చెల్లించగలమన్నది ముఖ్యమైన విషయం. ఉద్యోగ పరిస్థితులు, కుటుంబ ఖర్చులు లేదా ఆదాయం మారినప్పుడు కూడా EMI భారంగా మారకూడదని వారు సూచిస్తున్నారు. అందుకే నెలవారీ బడ్జెట్‌లో కొంత వెసులుబాటు ఉండేలా రుణాన్ని ప్లాన్ చేయడం మంచిదని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi-2.jpg</image:loc><image:caption><![CDATA[ EMI తగ్గించుకోవడానికి చాలా మంది దీర్ఘకాలిక రుణ కాలపరిమితిని ఎంచుకుంటారు. ప్రారంభంలో ఇది సౌకర్యంగా అనిపించినా, మొత్తం చెల్లించాల్సిన వడ్డీ భారీగా పెరుగుతుంది. ఉదాహరణకు కొద్దిగా ఎక్కువ EMI చెల్లించి కాలపరిమితిని తగ్గిస్తే లక్షల్లో వడ్డీ ఆదా అయ్యే అవకాశముందని నిపుణులు వివరిస్తున్నారు. రుణం ఎంపిక చేసేటప్పుడు కేవలం వడ్డీ రేటును మాత్రమే కాకుండా, ప్రాసెసింగ్ ఫీజులు, ఇన్సూరెన్స్ ఛార్జీలు, ముందస్తు చెల్లింపు నిబంధనలు వంటి అంశాలను కూడా పరిశీలించాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేటు ఉన్న రుణాల్లో భవిష్యత్తులో EMI లేదా కాలపరిమితి మారే అవకాశం ఉంటుందని గుర్తుచేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, సాధ్యమైనప్పుడు చిన్న మొత్తాల్లో అయినా ముందస్తు చెల్లింపులు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. రుణ ప్రారంభ దశలో ప్రీపేమెంట్ చేయడం వల్ల అసలు బకాయి త్వరగా తగ్గి, భవిష్యత్తు వడ్డీ భారం తగ్గుతుంది. బ్యాంకులు అవసరానికి మించి రుణం ఆఫర్ చేసినప్పటికీ, మొత్తం తీసుకోవడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రుణం అంటే ఎక్కువ వడ్డీ భారమని గుర్తుచేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/emi-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం, EMI తక్కువగా ఉండటం మాత్రమే కాదు, మొత్తం రుణ ఖర్చు, దీర్ఘకాలిక ఆర్థిక సౌకర్యం కూడా పరిగణనలోకి తీసుకోవాలి. EMI జీవనశైలికి అనుకూలంగా ఉండేలా రుణాన్ని ప్లాన్ చేసుకోవడమే సరైన నిర్ణయమని వారు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/may-15-sun-transit-4-zodiacs-get-golden-opportunities-prosperity-and-success-1816808.html</loc><lastmod>2026-05-14T21:28:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transist 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-1.jpg</image:loc><image:caption><![CDATA[ మే 15న సూర్యుడు తన రాశి మార్చుకోనున్నారు. ఇప్పటి వరకు మేష రాశిలో సంచారం చేస్తు్న్న సూర్యుడు త్వరలో వృషభ రాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని వలన మే 15 నంచి నాలుగు రాశుల జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా వీరికి పట్టింది బంగారమే, ముట్టింది ముత్యమే అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. సూర్య సంచారం వలన పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారో వారికి సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆనందకర జీవితాన్ని గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి వాహన యోగం ఉంది.  రాశి వారు త్వరలో కొత్త వాహనం లేదా స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి. ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి త్వరలోనే మంచి జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా విదేశీ ప్రయాణం చేసే యోగం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఇది చాలా బెస్ట్ టైమ్ అని చెప్పాలి. ఆదాయం పెరుగుతుంది. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాలి వస్తుంది. ఇవి మీకు చాలా లాభాలను తీసుకొస్తాయి. మీ సంతానం నుంచి శుభ వార్తలు వింటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transist-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారికి మొండి బాకీలు వసూలు అవుతాయి. అలాగే కోర్టు వ్యవహారాలు మీకే అనుకూలంగా వస్తాయి. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులను చాలా త్వరగా పూర్తి చేస్తారు. సమాజంలో మీకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులు కూడా ఎక్కువ లాభాలను అందుకుంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/health-benefits-of-eating-oats-with-raisins-a-natural-remedy-for-weakness-1816820.html</loc><lastmod>2026-05-14T21:27:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Oats (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కాలంలో ఉరుకుల పరుగుల జీవితం వల్ల మనలో చాలామంది సరిగ్గా తినడం లేదు. దీనివల్ల బాడీలో ఎనర్జీ తగ్గిపోయి, చిన్న పనికే అలసిపోతుంటాం. మరీ ముఖ్యంగా నరాల బలహీనత, శారీరక శక్తి తగ్గడం వంటి సమస్యలు యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఇలాంటప్పుడు మందుల మీద ఆధారపడటం కంటే, వంటింట్లో దొరికే సహజమైన ఆహార పదార్థాలతో ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం ఎంతో మేలు. మనకు సులభంగా దొరికే ఓట్స్, ఎండుద్రాక్ష (కిస్‌మిస్) కలయిక ఆరోగ్యానికి ఒక సంజీవనిలా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఓట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది బరువు తగ్గడం. కానీ ఇందులో ఉండే ఫైబర్, ప్రోటీన్ మరియు విటమిన్ బి మన శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయి. నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి అవసరమైన పోషకాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఇక ఎండుద్రాక్ష విషయానికి వస్తే, ఇందులో ఐరన్, పొటాషియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతను తగ్గించడమే కాకుండా, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన మినరల్స్ అందుతాయి. ముఖ్యంగా పురుషులలో కనిపించే లైంగిక సమస్యలు, శారీరక బలహీనతను తగ్గించడంలో ఈ మిశ్రమం బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఓట్స్ రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తే, కిస్‌మిస్ రక్త నాళాలను శుద్ధి చేసి శరీరమంతటా రక్తం సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. దీనివల్ల నరాలు బలోపేతం అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని ఎలా తీసుకోవాలి? రాత్రిపూట కొన్ని ఓట్స్ మరియు ఎండుద్రాక్షలను నీళ్లలో గానీ లేదా పాలలో గానీ నానబెట్టండి. ఉదయాన్నే వీటిని అలాగే తినవచ్చు లేదా కొంచెం వేడి చేసి అల్పాహారంలా తీసుకోవచ్చు. మీకు తీపి కావాలనుకుంటే చక్కెర బదులు తేనె కలుపుకుంటే ఇంకా మంచిది. ఇలా క్రమం తప్పకుండా ఒక నెల రోజుల పాటు చేస్తే మీ శరీరంలో వచ్చే మార్పును మీరే గమనిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/oats-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యం అనేది మనం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. ఖరీదైన ప్రోటీన్ పౌడర్ల కంటే ఇలాంటి సహజమైన ఆహారం ఎంతో సురక్షితం. రోజూ ఉదయాన్నే ఓట్స్-కిస్‌మిస్ తింటూ, తగినంత నీరు తాగుతూ ఉంటే నరాల బలహీనత మాయమవ్వడమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. కాబట్టి రేపటి నుంచే మీ డైట్‌లో ఈ చిన్న మార్పు చేసి చూడండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ac-buying-guide-2026-essential-tips-before-purchasing-a-new-air-conditioner-1816801.html</loc><lastmod>2026-05-14T21:09:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ac Ruining (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా మనం చూసుకోవాల్సింది రూమ్ సైజ్. మీ గది చిన్నదైతే 1 టన్, కాస్త పెద్దదైతే 1.5 టన్ ఏసీ సరిపోతుంది. గది పరిమాణానికి మించిన ఏసీ కొంటే కరెంట్ బిల్లు భారమవుతుంది, తక్కువ సామర్థ్యం ఉన్నది కొంటే గది త్వరగా చల్లబడదు. అందుకే గది కొలతలను బట్టి ఏసీని ఎంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది &#039;స్టార్ రేటింగ్&#039;. ఏసీపై ఉండే స్టార్స్ అది ఎంత తక్కువ విద్యుత్తును వాడుకుంటుందో చెబుతాయి. 5-స్టార్ ఏసీ ధర కొంచెం ఎక్కువైనా, నెలవారీ కరెంట్ బిల్లులో మీకు చాలా పొదుపు అవుతుంది. అలాగే ఇన్వర్టర్ ఏసీల గురించి కూడా ఆలోచించండి. ఇవి గది ఉష్ణోగ్రతను బట్టి కంప్రెసర్ వేగాన్ని నియంత్రిస్తాయి, దీనివల్ల విద్యుత్ ఆదా అవ్వడమే కాకుండా ఏసీ ఎక్కువ కాలం మన్నుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఏసీలో ఉండే కాయిల్స్ గురించి తప్పక అడగాలి. అల్యూమినియం కాయిల్స్ కంటే కాపర్ (రాగి) కాయిల్స్ ఉన్న ఏసీలు ఉత్తమం. ఇవి త్వరగా చల్లబరుస్తాయి మరియు వీటి మెయింటెనెన్స్ కూడా సులభం. తుప్పు పట్టే అవకాశం తక్కువగా ఉండటం వల్ల కాపర్ కాయిల్స్ ఎక్కువ కాలం పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాంకేతికత విషయానికి వస్తే, ఇప్పుడు మార్కెట్లోకి స్మార్ట్ ఏసీలు వచ్చాయి. వైఫై ద్వారా మొబైల్ ఫోన్‌తోనే ఏసీని ఆన్/ఆఫ్ చేసుకోవచ్చు. గాలిని శుభ్రపరిచే &#039;ఎయిర్ ఫిల్టర్స్&#039; ఉన్నాయో లేదో చూసుకోండి. ఇది ఇంట్లోని దుమ్ము, ధూళిని తొలగించి స్వచ్ఛమైన గాలిని అందిస్తుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్న పిల్లలు లేదా వృద్ధులు ఉన్నప్పుడు ఇది చాలా ఉపయోగకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, ఏసీ కొనే ముందు సర్వీస్ సెంటర్ల గురించి తెలుసుకోండి. మీరు కొనే బ్రాండ్‌కు మీ ఊరిలో మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఉందో లేదో చెక్ చేయండి. అలాగే వారంటీ పీరియడ్, గ్యాస్ రీఫిల్లింగ్ ఖర్చులు వంటివి కూడా ఆరా తీయండి. ధర తక్కువగా ఉందని నాణ్యత లేని కంపెనీలను ఎంచుకోవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ac-ruining-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండల నుంచి ఉపశమనం పొందడానికి ఏసీ మంచి మార్గమే, కానీ సరైన జాగ్రత్తలు తీసుకొని కొంటేనే అది మనకు నిజమైన హాయిని ఇస్తుంది. పైన చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకుని మీ ఇంటికి సరిపోయే బెస్ట్ ఏసీని ఈ వేసవిలో తెచ్చేసుకోండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lemon-and-chilli-at-home-entrance-vastu-science-and-protection-from-negative-energy-1816628.html</loc><lastmod>2026-05-14T17:51:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon Vastu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu-6.jpg</image:loc><image:caption><![CDATA[ Lemon చాలా మంది నిమ్మకాయలు, మిరపకాయలు కనిపిస్తే చాలు, మంత్ర శక్తి అనుకుంటూ బయటపడి పోతుంటారు. ఇక చాలా మంది తమ ఇంటి ముందు ఎక్కువగా మిరపకాయలు, నిమ్మకాయలు కడతారు. అయితే దీని వెనుక పెద్ద కారణం ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు కట్టడం వలన ప్రతి కూల శక్తి తొలిగిపోతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి ముందు నిమ్మకాయ, మిరపకాయలు వేలాడదీయబడం వెనుక ఆధ్యాత్మికంగా, శాస్త్రీయంగా అనేక కారణాలు ఉన్నాయంట.  ఎక్కువగా ప్రతి కూల శక్తిని, చెడు దృష్టిని తగ్గించుకోవడానికి ఎక్కువగా వీటిని గుమ్మానికి కడతారంట. కొంత మంది.  కొంత మంది వ్యాపారం ప్రారంభించిన చాలా తక్కువ సమయంలోనే బిజినెస్ బాగా జరుగుతుంది. దీంతో ఎదుటి వారు చూసి అసూయ పడుతారు. అయితే వారి చెడు దృష్టి నుంచి రక్షణ పొందడానికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడదీస్తారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా, వాస్తు ప్రకారం కూడా ఇది చాలా మంచిదంట. ఎవరు అయితే తమ ఇంటికి నిమ్మకాయలు, మిరపకాయలు వేలాడ దీస్తారో, వారి ఇంటిలో ఉన్న వాస్తు దోషాలు అన్నీ తొలిగిపోతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా ఇది ఇంటిలో సంతోషకర వాతావరణాన్ని తీసుకొస్తుందంట. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా లాభాలను చేకూర్చుతుందంట. అందుకే చాలా మంది వీటిని వేలాడదీస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా నిమ్మకాయల, మిరపకాయలు ప్రతికూల శక్తిని అడ్డుకుంటాయంట. వీటిని కట్టిన వారం రోజుల తర్వాత వాటిని తీసి బయట ఎవరూ తొక్కని ప్రదేశంలో వేసి , మళ్లీ కొత్తవి కట్టాలంట.  నిమ్మకాయలకు చెడు , ప్రతి కూల శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. అలాగే మిరపకాయలు ప్రతి కూల ఆలోచనలు దూరం చేస్తాయి. అలాగే ఈ రెండు కట్టిన తర్వాత ఇవి వాడిపోతే, అవి చెడు శక్తిని అడ్డుకున్నాయని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-vastu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక శాస్త్రీయ పరంగా చూస్తే వీటిని ఇంటి గుమ్మానికి వేలాడదీయబడం వలన కీటకాలు ఇంటిలోకి రావని, దీని వలన ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ సమస్యలు ఉండవని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/charminars-lad-bazaar-goes-viral-handmade-lac-bangles-attract-tourists-through-instagram-reels-1816621.html</loc><lastmod>2026-05-14T17:44:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bangles 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్ నగరానికి చార్మినార్ ఫేమస్.. మరి చార్మినార్ ప్రాంతానికి..? రంగురంగుల్లో మెరిసే గాజులు ఫేమస్. అవును, ఇది ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన మాట. ముఖ్యంగా మహిళలు చార్మినార్ సందర్శనకు వచ్చారంటే.. ఇక్కడ దొరికే గాజులను కొనకుండా వెళ్లరు. కొందరైతే గాజులను కొనడానికే చార్మినార్ ప్రాంతానికి వస్తారంటే అందులో అతిశయోక్తి లేదు. అంతగా ప్రసిద్ధి చెందింది గాజుల కొనుగోళ్లకు చార్మినార్ ప్రాంతం. అయితే.. ఈ మధ్య చార్మినార్ సందుల్లో సరికొత్త మార్పు కనిపిస్తోంది. ఇప్పటివరకు రంగురంగుల్లో మెరిసే గాజులు, ముత్యాలు, ఖాడా దుపట్టాలకు మాత్రమే ప్రసిద్ధి చెందిన లాడ్ బజార్.. ఇప్పుడు మరో కొత్త అంశంతో జనాలను ఆకర్షిస్తోంది. అదేంటంటే.. ప్రత్యక్షంగా గాజులు తయారుచేసే కేంద్రాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles-2.jpg</image:loc><image:caption><![CDATA[ లాడ్ బజార్ మార్కెట్‌లోకి ప్రవేశించగానే గాజుల దుకాణాల బయట గుంపులుగుంపులుగా జనం కనిపిస్తున్నారు ఈ మధ్య. ఎందుకు అంత మంది ఒక దగ్గర మూగి ఉన్నారని పరిశీలిస్తే.. అక్కడ మీకు కూడా కళ్లు చెదిరిపోయే దృశ్యాలు కనిపిస్తాయి. దేనికంటారా?.. లక్కను కరిగించి వాటిని రంగురంగుల గాజులుగా మలుస్తున్న నిపుణులు, కళాకారులు మీకు అక్కడ కనిపిస్తారు. వారంతా ఎంతో నైపుణ్యంగా మీ కళ్ల ముందే గాజులను ప్రత్యక్షంగా తయారుచేసి చూపిస్తున్నారు. ఇంకేముంది.. అంతటి నైపుణ్యాన్ని, వారి చేతుల్లో రూపుదిద్దుకుంటున్న అద్భుతాన్ని చూస్తూ జనాలు ఊరికే ఉంటారా?.. వెంటనే జేబుల్లోని మొబైల్ ఫోన్లను తీసి, వారి తయారుచేస్తున్న తీరును మొత్తం కెమెరాల్లో బంధిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలా తీసిన వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ల్లో ఇందుకు సంబంధించిన వీడియోలే దర్శనమిస్తున్నారు. ఆ వీడియోల్లో కళాకారులు మనం చూస్తుండగానే వారి చేతుల్లో అద్భుతమైన రంగుల గాజులను తయారుచేయడం పలువురిని ఆకర్షిస్తోంది. ఈ కొత్తగా పుట్టుకొచ్చిన ఆసక్తికి చాలా వరకు సోషల్ మీడియానే కారణం. కొన్ని నెలలుగా లాడ్ బజార్ కళాకారులు మండుతున్న జ్వాలలపై చెక్క కడ్డీలను తిప్పుతూ, తళతళలాడే గాజులను తయారుచేస్తూ పని చేయడాన్ని చూపిస్తున్న రీల్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ నిండిపోయింది. తద్వారా ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన ఎంతో మంది కళాకారులు ఈ వీడియోల ద్వారా బయట ప్రపంచానికి పరిచయం అవుతున్నారు.. వారి ప్రతిభను ప్రపంచానికి చాటి చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే.. చాలా అరుదుగా లభించే లక్క గాజులు తయారీ కూడా చాలా కొత్తగా ఉంటుంది. లక్క గాజులు కొత్తగా పుట్టుకొచ్చినవి కాదు.. తరతరాలుగా హైదరాబాద్ సాంస్కృతిక జీవనంలో ఓ భాగం. భారతీయ సాంప్రదాయానికి ఓ గుర్తింపు.. అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ రకం గాజులను మళ్లీ ఆదరించడం, కొనుగోలు చేయడంతో ఈ కొత్త పోకడ తిరిగి ప్రాచుర్యంలోకి వచ్చింది. లక్క అనేది రేగు, కుసుమ్ వంటి చెట్ల నుంచి లభించే ఓ సహజమైన జిగురు పదార్థం. ఇది చాలా గట్టిగా ఉంటుంది.. అయితే వేడి మీద పెట్టినప్పుడు మాత్రం మెత్తబడుతుంది. ఇలా మెత్తబడిన పదార్థాన్ని కళాకారులు వివిధ రకాల గాజులుగా మలుస్తున్నారని 60 ఏళ్ల పురాతన &#039;జుబేర్ బ్యాంగిల్స్&#039; దుకాణం యజమాని మహమ్మద్ అహ్మద్ చెబుతున్నారు. రోజుకు సుమారు 150 నుంచి 200 గాజులను విక్రయిస్తున్నామని, ధరలు రూ. 50 నుంచి ప్రారంభమవుతాయని అహ్మద్ తెలిపారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bangles-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు ఎక్కడో సందుల్లో ఉండే పరిశ్రమల్లో ఎవరికీ తెలియకుండా రూపుదిద్దుకునే ఈ రకం కళ.. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని ఓ ట్రెండ్‌గా మారింది. కొన్ని నెలలుగా లక్క గాజుల తయారీని ప్రత్యక్షంగా తీసిన వీడియోలు, రీల్స్ చూసి వేలాది మందిని లాడ్ బజార్‌ వైపు నడిపిస్తున్నారు. తద్వారా వ్యాపారమూ పెరిగింది. సిరాజ్ బ్యాంగిల్స్ దుకాణం యజమాని కమలుద్దీన్ ఈ కొత్త రకం గాజుల తయారీ గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పెద్దమొత్తంలో జరుగుతున్న వ్యాపారం 80 నుంచి 90 శాతం ఇన్‌స్టాగ్రామ్ వల్లే జరిగిందని అంటున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. వ్యాపారానికి సోషల్ మీడియా అనేది ఎలాంటి ప్రధాన పాత్ర పోషిస్తోందని. గత రెండు, మూడు నెలల్లో ఈ తరహా లక్క గాజులకు డిమాండ్ బాగా పెరిగిందని.. రానున్న పండుగ దినాల్లో ఇది మరింత పెరిగే అవకాశముందని ఆయన అంటున్నారు. ఇటీవల ఈ గాజుల తయారీ ప్రక్రియకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేయగా, దానికి 26 లక్షల వ్యూస్ వచ్చాయని.. దాని వల్ల అమెరికా నుంచి కూడా కస్టమర్లు వచ్చి గాజులు కొనుగోలు చేశారని చెబుతున్నాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.. చార్మినార్ సందుల్లో భారీ స్థాయిలో జరుగుతున్న ఈ వ్యాపారానికి సోషల్ మీడియా ఎంత లాభం తెచ్చి పెట్టిందో..! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/kumbha-rashi-forecast-life-changing-luck-after-shani-amavasya-and-budhaditya-yoga-1816610.html</loc><lastmod>2026-05-14T17:15:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kumbha Rashi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశివారిపై గ్రహాల అనుకూలత చాలా ఎక్కువగా ఉండనున్నదంట. ముఖ్యంగా మే15 తర్వాత వీరికి అన్ని గ్రహాలు శుభాన్ని కలిగించనున్నాయంట. అందువలన వీరికి అనుకోని విధంగా అద్భుతమైన లాభాలు కలగున్నాయి. అంతే కాకుండా బుధ , సూర్య గ్రహాల కలయిక వలన బుధాదిత్య రాజయోగం, అలాగే శని జయంతి వీటన్నింటి వలన ఈ రాశి వారికి మానసికంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా అన్ని విధాలుగా లాభాలు చేకూరనున్నాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి వారికి అనుకున్న పనులు చాలా త్వరగా పూర్తి అవ్వడం, ఏ పని చేసినా అందులో త్వరగా విజయం సాధించడం వంటిది జరుగుతుంది. అంతే కాకుండా ఎవరు అయితే చాలా రోజుల నుంచి వ్యాపారం ప్రారంభించడం లేదా విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటారో, వారికి ఈ నెల 15 తర్వాత నుంచి అద్భుతంగా ఉందని చెబుతున్నారు పండితులు. విదేశీ ప్రయాణం లేదా కొత్త వ్యాపారం ప్రారంభించే ఛాన్స్  ఉన్నదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ Kuఅంతే కాకుండా, చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. అంతే కాకుండా ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. మొండి ధైర్యం, పట్టుదలతో పనులు ప్రారంభించి వాటిని చాలా త్వరగా పూర్తి చేస్తారు. అందరి నుంచి మన్ననలు పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి ఉద్యోగులకు కూడా మే 15 తర్వాత నుంచి చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. మీ తోటి సీనియర్లే కాకుండా, అధికారులు, పై అధికారుల నుంచి కూడా మీకు మంచి సపోర్ట్ లభిస్తుంది. అంతే కాకుండా అందరితో ఆనందంగా కలిసి పోతారు. జీతం పెరిగే ఛాన్స్ ఉంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం వేయిట్ చేస్తున్నారో, వారికి త్వరగా ప్రమోషన్ వచ్చే చాన్స్ ఉన్నదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థికంగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారో, వారు వాటి నుంచి చాలా త్వరగా బయట పడతారు. ఆదాయం పెరుగుతుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. వ్యాపారంలో కూడా మంచి లాభాలు అందుకుంటారు.  అన్ని విధాలుగా ఇది మీకు చాలా మేలు చేస్తుంది. నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ ఆధారంగా, పండితుల ప్రకారం ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-blessings-bring-wealth-and-prosperity-for-these-zodiac-signs-details-in-telugu-1816587.html</loc><lastmod>2026-05-14T16:41:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dhana-yoga-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dhana Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-11.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశిలోనూ, ఆ తర్వాత ద్వితీయ స్థానంలోనూ సంచారం చేయబోతున్న రాశ్యదిపతి శుక్రుడి వల్ల నెల రోజుల పాటు జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా పురోగమిస్తుంది. కుటుంబ సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తారు. గృహ, వాహన యోగాలు కలగడానికి అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో హోదా పెరుగుతుంది. ఆస్తి సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పిత్రార్జితం లభించే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశిలో ప్రవేశించబోతున్న శుక్రుడి వల్ల మరో నెల రోజుల పాటు ఈ రాశివారికి జీవితం నిత్య కల్యాణం పచ్చతోరణంతా సాగిపోతుంది. సుఖ సంతోషాలకు లోటుండదు. సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభిస్తుంది. హోదా పెరిగే సూచనలున్నాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభించి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి భాగ్య, దశమ స్థానాల్లో శుక్ర సంచారంవల్ల ఈ రాశివారికి నెల రోజుల పాటు విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. తప్పకుండా ఆస్తి లాభం కలుగుతుంది. గృహ, వాహన యోగాలు పడతాయి. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు సానుకూలంగా సమసిపోతాయి. కుటుంబ జీవితం సాఫీగా సాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/7-tula-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: రాశ్యధిపతి శుక్రుడు స్వస్థానంలోనూ, ఆ తర్వాత భాగ్య స్థానంలోనూ సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి విదేశీ అవకాశాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా అదృష్టం కలిసి వస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పరిష్కారమవుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు బాగా వృద్ధి చెందుతాయి. ఉద్యోగ స్థిరత్వం లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు పంచమ, షష్ట స్థానాల్లో సంచారం చేస్తున్నందువల్ల ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/11-kumbha-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి చతుర్ధ, పంచమ స్థానాల్లో శుక్ర సంచారం వల్ల జూన్ 8 వరకు అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. విజయాలు, సాఫల్యాలు ఎక్కువగా ఉంటాయి. ఆదాయం బాగా వృద్ధి చెంది ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కొద్ది ప్రయత్నంతో ఆస్తిపాస్తులు సమకూరుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలకు, శుభకార్యాలకు లోటుండదు. దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/snake-photo-at-home-vastu-and-astrology-benefits-placement-guide-and-risks-1816577.html</loc><lastmod>2026-05-14T16:30:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vasthu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటిలో పాము ఫొటో ఉండటం చాలా మంచిది. దీని వలన ఎన్నో ప్రయోజనాల ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇంటిలో పాము ఫొటో పెట్టుకోవడం చాలా శుభప్రదం. కానీ ఈ ఫొటో ఇంటిలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించడమే కాకుండా, తప్పకుండా దానిని సరైన దిశలో మాత్రమే పెట్టాలంట. తప్పుడు దిశలో పాము ఫొటో పెట్టడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం పాము ఫొటోను ఇంటిలో ఎక్కడ పెట్టాలో చూసేద్దాం. పాముకు చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా శివుడు పామును మెడలో ధరించారు. అంతే కాకుండా, కృష్ణుడు పాముపై నాట్యం చేయడం ఇలా సనాతన ధర్మంలో పాముకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అందువలన ఇంటిలో పాము ఫొటో ఉండటం చాలా మంచిదంట.  ముఖ్యంగా వాసు శాస్త్రం ప్రకారం పాము ఫొటోను ఇంటిలో తూర్పు లేదా ఉత్తర దిశలో పెట్టడం చాలా మంచిదంట. ఇది శుభ ఫలితాలను ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటిలో పాము ఫొటో ఉండటం వలన ప్రతి కూల శక్తులు ఇంటిలోకి రాకుండా తొలిగిపోతాయి. అంతే కాకుండా ఇది చెడు దృష్టి నుంచి రక్షణ కల్పిస్తుందంట, కెరీర్ పరంగా, ఆర్థకపరంగా ఆరోగ్య పరంగా ఇలా అన్ని విధాలుగా మీకు పాము ఫొటో కలిసి వస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ఎవరు అయితే ఏ పని చేపట్టినా అది మధ్యలోనే ఆగిపోతుందో, పనులు త్వరగా పూర్తి అవ్వడం లేదో వారు పాము ఫొటోను ఇంటిలో పెట్టుకోవడం చాలా శుభ సూచకం అని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇంటిలో పాము ఫొటో తప్పుడు దిశలో ఉంటే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా కలలో పాము వెంబడించినట్లు అనిపించడం, పదే పదే పాములు కనిపించడం, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందంట. అంతే కాకుండా ఇంటిలో గంభీరంగా, పెద్దగా ఉండే పాముల ఫోటోలను పెట్టుకోకూడదు, ఇది భయాన్ని కలిగించడమే కాకుండా, ప్రతి కూల శక్తికి కారణం అవుతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/which-city-is-the-samosa-capital-of-india-top-food-destinations-revealed-1816566.html</loc><lastmod>2026-05-14T16:15:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samasoa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa.jpg</image:loc><image:caption><![CDATA[ Best Samosa In India: సమోసా.. భారతదేశంలో ఎక్కువగా అమ్ముడుపోయే తినుబండారం. రద్దీగా ఉండే మార్కెట్ల నుంచి రోడ్డుపక్కన ఉన్న టీ స్టాళ్ల వరకు.. సమోసా భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన చిరుతిళ్లలో ప్రధానమైనది. బయట కరకరలాడే పొర, లోపల రుచికరమైన మసాలా కూరతో నిండిన ఈ వంటకం ప్రతి నగరంలోనూ తనదైన రూపంలో కనిపిస్తుంది. అయితే, వైవిధ్యం, వీధి ఆహార సంస్కృతి కారణంగా ఒక నగరం మాత్రం ప్రత్యేకంగా నిలుస్తుంది. అయితే, సమోసాలకు రాజధానిగా పిలిచే నగరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa2.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశపు సమోసా రాజధాని – ఢిల్లీ.. 

భారత రాజధాని ఢిల్లీ తన వీధి ఆహార సంస్కృతికి ప్రసిద్ధి. ఇక్కడ సమోసా కేవలం చిరుతిండి కాదు..   రోజువారీ జీవితంలో భాగం. చాందినీ చౌక్ వంటి ప్రాంతాల నుంచి కాలేజీ క్యాంటీన్ల వరకు, ప్రతి చోటా సమోసాలు సులభంగా లభిస్తాయి. ఉదయం అల్పాహారం అయినా, సాయంత్రం టీతోనైనా, లేదా పండుగ వేళల్లోనైనా ఇవి తప్పనిసరిగా కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa3.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో సమోసాల వైవిధ్యం.. 

ఢిల్లీ ప్రత్యేకత దాని విస్తృతమైన రుచుల్లోనే ఉంది. ఇక్కడ సంప్రదాయంతో పాటు కొత్త ప్రయోగాలు కూడా సమానంగా కనిపిస్తాయి: క్లాసిక్ ఆలూ సమోసా, పంజాబీ స్టైల్ పెద్ద సమోసాలు, 
పనీర్ సమోసా, మటర్ సమోసా, కీమా సమోసా, 
డ్రై ఫ్రూట్ సమోసా, మినీ కాక్‌టెయిల్ సమోసాలు, 
కార్న్ అండ్ చీజ్ సమోసా, చౌమీన్ సమోసా, పిజ్జా / పాస్తా ఫ్యూజన్ సమోసాలు, చాక్లెట్ సమోసా.
ఈ రకాలు ఢిల్లీ సమోసా సంస్కృతి ఎంత చురుకుగా, మార్పులకు అనుగుణంగా ఉందో చూపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa4.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీ సమోసాల ప్రత్యేకత.. 

ఇతర ప్రాంతాల సమోసాలతో పోలిస్తే ఢిల్లీ స్టైల్ సమోసాలు మరింత ఘాటైన రుచి, కరకరలాడే పొర,  ఎక్కువ మసాలా ఫిల్లింగ్‌తో ఉంటాయి. 
వాటి ప్రత్యేకతలు: బంగారు రంగులో కరకరలాడే పొర, ఘాటైన ఆలూ మసాలా ఫిల్లింగ్, పంజాబీ స్టైల్ స్పైసింగ్, చింతపండు, పుదీనా చట్నీలతో వడ్డింపు, 
పెద్ద పరిమాణం, సమృద్ధిగా ఉండే సర్వింగ్.
బయటి కరకరలాడే పొర, లోపలి ఘాటైన మసాలా కలయిక ప్రతి ముక్కను ప్రత్యేకంగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/samasoa5.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకు ఢిల్లీ ముందంజలో ఉంది?.. 

లక్నో, ఇండోర్, జైపూర్ వంటి నగరాలు కూడా తమ సమోసాలకు ప్రసిద్ధి. కానీ ఢిల్లీ ప్రత్యేకత దాని విస్తృత వినియోగం, నిరంతర కొత్త ప్రయోగాల్లో ఉంది. సంప్రదాయ + ఆధునిక రుచుల సమ్మేళనం.. 
ప్రతి మార్కెట్‌లో ప్రత్యేక విక్రేతలు.. రోజువారీ జీవితంలో భాగమైన స్నాక్ కల్చర్, నిరంతరం పెరుగుతున్న డిమాండ్. ఇలా ఢిల్లీ సమోసాలను కేవలం ఒక చిరుతిండిగా కాకుండా ఒక ఆహార సంస్కృతిగా మార్చుకుంది. అందుకే దీనిని భారతదేశపు “సమోసా రాజధాని”గా పరిగణిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/brain-boosting-sugar-free-laddoo-for-kids-enhance-intelligence-and-strength-naturally-1816550.html</loc><lastmod>2026-05-14T15:33:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dry Fruit Ladoo Recipe 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe-3.jpg</image:loc><image:caption><![CDATA[ లడ్డూ అంటే చాలు చాలా మంది స్వీట్ ఉంటుంది, పిల్లలకు దగ్గు వంటి సమస్యలు వస్తాయని చెబుతుంటారు. అయితే చక్కెర, బెల్లం వాడకుండా ఇలా లడ్డూ చేసి పెడితే వారు ఇష్టంగా తింటారంట. అంతే కాకుండా, ఇది ఎముకల బలానికి చాలా మంచిది, అలాగే పిల్లలో మెదడు పనితీరును మెరుగు పరిచి, వారిలో తెలివితేటలను పెంచేలా చేస్తుందంట. కాగా, ఈ షుగర్ ఫ్రీ లడ్డూ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : విత్తనాలు తీసివేసిన ఖర్జూరాలు, బాదం ఒక కప్పు, జీడిపప్పు ఒక కప్పు, వాల్ నట్స్ ఒక కప్పు, పిస్తా ఒక కప్పు, అంజీర్ 8, నెయ్యి మూడు టేబుల్ స్పూన్స్, యాలకుల పొడి చిటికెడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీలోకి వెళితే.. ముందుగా వాల్ నట్స్, జీడి పప్పు, బాదం, పిస్తా పప్పును అన్నీ తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి,దానిపై పాన్ పెట్టి, అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్‌ల నెయ్యి వేసి వీటన్నింటినీ బాగా వేయించుకోవాలి. వేయించే క్రమంలో అవి మాడిపోకుండా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe2.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి,  ఇప్పుడు ఖర్జూర, అంజీర్ తీసుకోవాలి. వీటిని మిక్సీ పట్టడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకోవాలి. తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, వన్ టీ స్పూన్ నెయ్యి వేసి,  ఖర్జూర, అంజీర్ మిశ్రమం వేసి ఒక్క నిమిషం పాటు వేయించుకోవాలి. తర్వాత అందులోనే బాదం, వాల్ నట్స్, పిస్తాపప్పులు అన్నీ వేసి వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/dry-fruit-ladoo-recipe-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వీటన్నిటినీ కలిపి చిన్న చిన్నగా లడ్డూల్లా చుట్టుకోవాలి. తర్వాత వీటిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ షుగర్ లేని డ్రైఫ్రూట్ లడ్డూ రెడీ. ఇది పిల్లలకే కాదు, పెద్దల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఎముకల బలానికి,  రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/keep-these-waste-items-at-home-to-repel-snakes-naturally-easy-snake-prevention-tips-1816523.html</loc><lastmod>2026-05-14T14:33:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-5-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్లో ఎండ వేడి తట్టుకోలేక పాములు చల్లటి ప్రదేశాలలోకి  వస్తాయి అలా పొలాల్లో ఉన్న పాములు ఇళ్ల దగ్గరకు వస్తాయి. వీటి వలన చాలా మంది భయపడతారు. మరి ముఖ్యంగా చెట్లు ఉన్న స్థలాల్లో ఇళ్ల వద్ద పాముల నివాసం ఉంటాయి. అయితే ఇంట్లో ఉండే కొన్ని కిచెన్ పదార్థాలతో పాములను తరిమికొట్టొచ్చు. మరి, అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ మనం వంట చేసేటప్పుడు  కూరగాయలు కట్ చేసేటప్పుడు కొన్ని రకాల తొక్కలను, ఆహార పదార్దాలను చెత్త కుప్పలో పడేస్తుంటాము.  అయితే, వాటిని అలా పడేసే కన్నా ఇంట్లో పెడితే పాములను దూరంగా పారిపోతాయి మళ్ళీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు. 
వాటిని సరైన విధంగా ఉంచితే మీకు పాముల బెడద పోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-11.jpg</image:loc><image:caption><![CDATA[ వెల్లుల్లి పొట్టు : వెల్లుల్లి వాసన పాములకు ఇష్టం ఉండదని పెద్దలు చెబుతారు. మీరు వంట చేసేటప్పుడు వెల్లుల్లి తొక్కలను చెత్త కుప్పలో వేయకుండా  ఇంటి మూలల్లో కానీ పొల్లాల్లో కానీ నీరు నిలిచి ఉండే ప్రదేశాల్లో వీటిని ఉంచితే  పాములు అటు వైపు కూడా వెళ్ళవు. మీరు కూడా మీ ఇంటి చుట్టు పక్కల వీటిని ఉంచండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ తొక్కలు: ఈ ఉల్లిపాయలలో ఉండే ఘాటు వాసన పాములను దూరం ఉంచుతుంది. ఎందుకంటే, పాములకు ఈ వాసన అస్సలు నచ్చదు. ఇంటి నలు మూలల్లో ఉల్లిపాయ తొక్కలు ఉంచితే పాములు రాకుండా ఉంటాయని అంటున్నారు. కాబట్టి, మీ ఇంట్లోకి  పాములు వస్తాయా అని భయపడేవాళ్లు వీటిని ఉంచండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/snake-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-anandhi-intresting-comments-about-her-marriage-1816490.html</loc><lastmod>2026-05-14T13:48:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Anandi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ Anaసినీ పరిశ్రమలో కెరీర్, వివాహం అనే అంశాలపై ఉన్న సాధారణ అపోహలను హీరోయిన్ ఆనంది తన వ్యక్తిగత జీవితం ద్వారా సవాలు చేశారు. మహానటి వంటి చిత్రాల్లో కూడా నటీమణులు పెళ్లి చేసుకుంటే కెరీర్ దెబ్బతింటుందనే డైలాగులు ఉన్నాయని, అలాంటి అభిప్రాయాలు ఇప్పటికీ చాలామందిలో ఉన్నాయని ఆమె ప్రస్తావించారు. చాలామంది హీరోయిన్లు 35-38 ఏళ్ల తర్వాత వివాహం చేసుకుంటుండగా, కొందరు అసలు పెళ్లి చేసుకోకుండా ఉన్నారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఆనంది మాత్రం కేవలం 23 ఏళ్ల వయసులోనే వివాహం చేసుకుని, కెరీర్‌లో విజయాన్ని కొనసాగించి, పెళ్లి, పిల్లలకు, ప్రతిభకు సంబంధం లేదని నిరూపించారు. ఆమె దృష్టిలో, ఇండస్ట్రీలో నిలబెట్టేది కేవలం ఒకరి టాలెంట్, నటన, పనితీరు మాత్రమే. తన వివాహం గురించి మాట్లాడుతూ, అది తన తల్లిదండ్రులు, తన నిర్ణయం రెండింటి ఫలితమేనని ఆనంది వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తన తల్లిదండ్రులు పెళ్లికి సరైన సమయం అని భావించారని, తనకు తన భర్త సరైన భాగస్వామి అనిపించారని ఆమె పేర్కొన్నారు. కోవిడ్ సమయంలో తనకు అన్నీ మంచే జరిగాయని, ఆ సమయం మైండ్‌సెట్‌లను మార్చిందని ఆమె వివరించారు. ఆనంది ఒక స్టార్ హీరోను వివాహం చేసుకుంటారని చాలామంది భావించగా, ఆమె ఒక మెరైన్ ఇంజనీర్‌ను వివాహం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తన భర్త పుస్తకాలు ఎక్కువగా చదువుతారని, ఆయన వ్యక్తిత్వం తనకు చాలా ఆసక్తికరంగా అనిపించిందని ఆనంది తెలిపారు. సెట్‌లో ఆయనతో తన పరిచయం మొదలైందని, ఆయన తన డైరెక్టర్ భార్య తమ్ముడని వివరించారు. పనికి గ్యాప్ ఉన్నప్పుడు ఆయన ప్రొడక్షన్, కెమెరా వర్క్ వంటి విషయాల్లో సెట్‌లో సహాయపడేవారని చెప్పారు. అయితే, పుస్తకాలు చదవడం చూసి ప్రేమలో పడలేదని, ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్నప్పుడు క్విజ్ గేమ్స్ ఆడుతూ తమ పరిచయం బలపడిందని తెలిపారు ఆనంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/anandi-new.jpg</image:loc><image:caption><![CDATA[ 50 రోజుల పాటు సెట్‌లో ఆయన్ని గమనించిన తర్వాత, తమ తల్లిదండ్రులు కూడా ఇష్టపడటంతో వివాహం కుదిరిందని, ఇది ఒక మెంట్‌ టు బీ సంబంధమని ఆనంది పేర్కొన్నారు. తమది పెద్ద ప్రేమకథ కాదని, నేరుగా పెళ్లి ప్రపోజల్  వచ్చిందని ఆమె స్పష్టం చేశారు.  తాను బిలియనీర్లు లేదా మిలియనీర్లను కోరుకోలేదని, బంగ్లాలు, కార్లు తాను స్వయంగా సంపాదించుకోగలనని ఆనంది అన్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-suhasini-maniratnam-intresting-comments-about-chiranjeevi-1816463.html</loc><lastmod>2026-05-14T13:41:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Suhasini ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini.jpg</image:loc><image:caption><![CDATA[ Sనటి సుహాసిని మణిరత్నం మెగాస్టార్ చిరంజీవితో తన ప్రస్థానాన్ని, వ్యక్తిగత అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. చిరంజీవిని తొలిసారి కెమెరా అసిస్టెంట్‌గా కాళీ అనే తమిళ్-తెలుగు చిత్రంలో చూసినప్పుడు, ఆయన తెలుగు పెద్దగా రాని వ్యక్తిగా, సెట్‌లో ఒక మూలలో కూర్చుని ఎవరితోనూ మాట్లాడకుండా ఉన్నారని సుహాసిని గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఆమెకు భవిష్యత్తులో తాను హీరోయిన్‌గా మారతాననే ఊహ కూడా లేదని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత సుహాసిని తెలుగులో నటించిన రెండవ చిత్రంలో చిరంజీవి సరసన నటించారు. ఈ చిత్రం తమిళ్‌లో పెద్ద హిట్ అయ్యిందని, అది ఒక ప్రయోగాత్మక, హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం అని, ఐదుగురు నటులకు సమాన ప్రాధాన్యత ఉన్నప్పటికీ చిరంజీవి నటించారని ఆమె పేర్కొన్నారు. ఈ చిత్రంలో మొదట్లో వారికి మధ్య చిన్న గొడవ కూడా  జరిగిందని తెలిపారు, చిరంజీవి తనను ఈ అమ్మాయికి కొంచెం పొగరు ఎక్కువ అని అనుకున్నారని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ మొదట్లో తాను రిఫ్లెక్టర్ వేసిన అమ్మాయి హీరోయిన్ అవ్వడం ఆయనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నారు సుహాసిని. చిరంజీవి హాస్యాన్ని వివరిస్తూ, ఎయిర్ ఇండియా విమానంలో హైదరాబాద్‌కు వస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను గుర్తు చేసుకున్నారు. చిరంజీవి ఆమె పక్కన కూర్చుని నిద్రపోయి, లేచిన తర్వాత నీకేమైనా కావాలంటే నన్ను అడగొద్దు, నేను ఏం చేయలేను, నువ్వే సాల్వ్ చేసుకోవాలి అని చెప్పడం ఆయన సరదాకు నిదర్శనమని అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, ఒకసారి సుమలతతో కలిసి నటిస్తున్నప్పుడు, చిరంజీవిని విలన్ లా ఉన్నాడే అని సుహాసిని సరదాగా అనగా, ఆ విషయం చిరంజీవికి చేరడంతో, ఆయన మరుసటి రోజు సెట్‌లో  విలన్‌తో ఎవరు యాక్ట్ చేస్తారు? అని అడిగి ఆటపట్టించారని సుహాసిని నవ్వుతూ వివరించారు. తర్వాత తన క్షమాపణలు చెప్పినప్పటికీ ఆయన సులభంగా మన్నించలేదని, కానీ చివరికి వారు మంచి స్నేహితులుగా మారారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/suhasini-pic.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ప్రస్తుతం సుహాసిని సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అడపాదడపా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లభిస్తే కీలక పాత్రలో కనిపించి మెప్పిస్తున్నారు. సుహాసిని మణిరత్నంను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సుహాసిని- మణిరత్నంలది ప్రేమ వివాహం. వీరి వివాహం 1988లో జరిగింది. పెళ్లి తర్వాత కూడా హీరోయిన్ గా పలు సినిమాలు చేశారు సుహాసిని. అలాగే మణిరత్నం కూడా పలు హిట్ సినిమాలను తెరకెక్కించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/indias-unique-five-river-confluence-you-must-know-about-1816415.html</loc><lastmod>2026-05-14T13:31:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchanad-sangam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Panchanad Sangam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో ఎక్కడైనా రెండు లేదా మూడు నదుల కలయికను (సంగమం) చూస్తాం. కానీ, ఐదు నదులు ఒకే చోట కలిసే అద్భుత క్షేత్రం ఉత్తరప్రదేశ్‌లో ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని ఇటావా జిల్లాలో ఉన్న పంచనద (Pachnada) అటువంటి అరుదైన భౌగోళిక, ఆధ్యాత్మిక అద్భుతానికి వేదిక. జలౌన్, ఇటావా జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతంలో ఐదు ప్రధాన నదులు సంగమిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటావా జిల్లాలోని పంచనద వద్ద యమునా, చంబల్, క్వారీ, సింధ్, పహుజ్ అనే ఐదు పవిత్ర నదులు ఒకదానితో ఒకటి కలిసి సంగమిస్తాయి. ఈ ప్రాంతాన్ని స్థానికులు మహా సంగమం అని పిలుస్తారు. ఆధ్యాత్మికంగానే కాకుండా పర్యాటకంగా కూడా ఈ ప్రాంతం ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంది.  పురాణాల ప్రకారం మహాభారత కాలంలో పాండవులు ఇక్కడ కొంతకాలం గడిపారని ప్రతీతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో మరెక్కడా ఇన్ని నదులు ఒకే చోట కలవడం చూడలేము. అందుకే దీనిని పంచనద సంగమం లేదా మహా సంగమం అని పిలుస్తారు. ఇక్కడ నదుల నీరు వేర్వేరు రంగుల్లో కనిపిస్తూ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది.  ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి నాడు వేలాది మంది భక్తులు ఇక్కడ పవిత్ర స్నానాలు ఆచరిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రాంతానికి పురాణాలతో కూడా విడదీయలేని సంబంధం ఉంది. మహాభారత కాలంలో పాండవులు తమ అజ్ఞాతవాస సమయంలో ఇక్కడ కొంతకాలం నివసించారని, భీముడు ఇక్కడే బకాసురుడిని సంహరించాడని స్థానికులు నమ్ముతారు. అంతేకాకుండా, తులసీదాసు ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడై కొంతకాలం ఇక్కడ గడిపారని చెబుతారు. ఇక్కడి బాబా ముకుంద్ వనం ఆశ్రమం కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchnad-sangam-2.jpg</image:loc><image:caption><![CDATA[ కార్తీక పౌర్ణమి సందర్భంగా ఇక్కడ ప్రతి ఏటా భారీ ఎత్తున మేళా జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి ఈ ఐదు నదుల పవిత్ర నీటిలో స్నానాలు ఆచరిస్తారు. పక్షుల వీక్షణకు (Bird Watching) కూడా ఇది అనువైన ప్రాంతం. చంబల్ నదిలో ఉండే అరుదైన మొసళ్ళు, డాల్ఫిన్లను ఇక్కడ చూడవచ్చు. ప్రశాంతమైన వాతావరణం, ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన పంచనద క్షేత్రం ప్రతి ఒక్కరూ సందర్శించదగ్గ అద్భుత ప్రదేశం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/air-taxi-ready-in-guntur-indias-future-flying-taxi-set-for-sky-travel-soon-1816413.html</loc><lastmod>2026-05-14T13:03:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Air Taxi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రాఫిక్ సమస్యలను అధిగమించి సులభంగా ప్రయాణించే మార్గాలపై ప్రపంచ వ్యాప్తంగా ప్రయోగాలు జరుగుతున్నాయి. రోడ్లపై ప్రయాణించాలంటే ట్రాఫిక్ సమస్య పెద్ద అవరోధంగా మారింది. గాల్లో ప్రయాణాలు అత్యంత్య ఖర్చుతో కూడుకొని ఉంటాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు లేని ఆకాశ ప్రయాణాల పట్ల ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi.jpg</image:loc><image:caption><![CDATA[ డ్రోన్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాధ్యమేనని భావిస్తున్నారు. ప్రపంచంలో కొద్దీ దేశాలు మాత్రం ఎయిర్ ట్యాక్సీ ప్రయోగాలు చేస్తున్నాయి. ఏపిలోని గుంటూరులో కూడా మాగ్నమ్ వింగ్స్ ఎండి అభిరామ్ ఛావా ఎయిర్ ట్యాక్సీ లను రూపొందించి మానవ రహిత ప్రయోగాలను పూర్తి చేశారు. తాజాగా వి2 2.0 ఎయిర్ ట్యాక్సీ సిద్దమైనట్లు ఆయన తెలిపారు. కేంద్రం ఎయిర్ ట్యాక్సీ పాలసీ తీసుకొచ్చిన వెంటనే ఎయిర్ ట్యాక్సీలు గాల్లో ఎగురుతాయంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-3.jpg</image:loc><image:caption><![CDATA[ వి2 2.0 ఎయిర్ ట్యాక్సీలో సింగిల్ ప్యాసింజర్ ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ ట్యాక్సీ తయారీలో సేఫ్టికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఎనిమిది మోటార్లుంటాయని ఏవైనా రెండు మోటార్లు ఫెయిల్ అయినా సులభంగా టేకాఫ్, ల్యాండింగ్ అవ్వొచ్చన్నారు. 150 కేజీల బరువుతో గంటకు 120 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించే ట్యాక్సీ ముప్పై కిలో మీటర్ల వరకూ వెళ్లి రావచ్చన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వాహనంలో రాడార్, లాడార్, కెమెరాలుంటాయని, జిపిఎస్ అనుసంధానంతో వాహనం ప్రయాణిస్తుందన్నారు. ప్రయాణ మధ్యలో పక్షులు వంటివి ఎదురైన వెంటనే అలెర్ట్ చేసుందన్నారు. రాత్రి వేళల్లో కూడా ప్రయాణించేలా ఎయిర్ ట్యాక్సీ రూపొందించామన్నారు. సింగిల్ ప్యాసింజర్ తో పాటు ముగ్గురు ప్రయాణించే వాహనం డిజైన్ కూడా పూర్తయిందన్నారు. త్వరలోనే మానవ రహిత ప్రయాణ ప్రయోగం చేస్తామన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/air-taxi-5.jpg</image:loc><image:caption><![CDATA[ వి2 2.0. వాహనాన్ని నాలుగు రకాలుగా ఉపయోగించుకోవచ్చన్నారు. ప్యాసింజర్ ట్రావెల్, ఎయిర్ అంబులెన్స్, ఫైర్ ఫైటర్, కార్గో కోసం ఇలా పలు విధాలుగా కూడా దీన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రపంచంలో ఎయిర్ ట్యాక్సీల ప్రయాణాలు మొదలైన వెంటనే భారత్ లో కూడా అటువంటి ప్రయాణాలు చేసేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. అయితే కేంద్ర పాలసీ ప్రకటించాల్సి ఉందన్నారు. ఈ ఏడాది చివరికి అన్నీ అనుమతులు వచ్చి ఎయిర్ ట్యాక్సీ ప్రయాణాలు సాద్యమవుతాయన్న ఆశాభావాన్ని అభిరామ్ వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/naina-devi-temple-mystery-the-shakti-peetha-where-only-eyes-are-worshipped-1816390.html</loc><lastmod>2026-05-14T12:53:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple.jpg</image:loc>
					<image:title><![CDATA[ Naina Devi Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్‌ జిల్లాలో నైనీ సరస్సు ఒడ్డున వెలసిన నైనా దేవి ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఈ ఆలయానికి ఉన్న అతిపెద్ద విశేషం ఏమిటంటే, ఇక్కడ దేవతకు పూర్తి విగ్రహం ఉండదు. కేవలం అమ్మవారి నేత్రాలను (కళ్లను) మాత్రమే భక్తులు పూజిస్తారు. పురాణాల ప్రకారం, సతీదేవి నేత్రం ఇక్కడ పడటం వల్ల ఈ ప్రాంతానికి &#039;నైనిటాల్&#039; అనే పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-7.jpg</image:loc><image:caption><![CDATA[ శక్తి పీఠం పురాణ గాథ: హిందూ పురాణాల ప్రకారం, దక్షయజ్ఞం సమయంలో సతీదేవి అగ్నికి ఆహుతి అయిన తర్వాత, పరమశివుడు ఆమె పార్థివ దేహాన్ని భుజంపై వేసుకుని తాండవం చేస్తాడు. ఆ సమయంలో సతీదేవి శరీర భాగాలు 51 చోట్ల పడతాయి. సతీదేవి ఎడమ కన్ను (నైన్) ఈ ప్రదేశంలో పడిందని, అందుకే దీనిని నైనా దేవి శక్తి పీఠం అని పిలుస్తారని చరిత్ర చెబుతోంది. ఆ నేత్రం పడటం వల్ల ఏర్పడిన గుంటలోనే నేటి నైనీ సరస్సు ఉద్భవించిందని స్థానికులు నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-6.jpg</image:loc><image:caption><![CDATA[ విగ్రహం లేని పూజ: సాధారణంగా ఏ ఆలయంలోనైనా దేవతా మూర్తుల పూర్తి విగ్రహాలు ఉంటాయి. కానీ నైనా దేవి ఆలయంలో అమ్మవారి పూర్తి విగ్రహం కనిపించదు. గర్భాలయంలో పక్కపక్కనే ఉన్న రెండు నేత్రాలను (కళ్లను) మాత్రమే మనం చూడవచ్చు. ఇక్కడ ప్రధానంగా అమ్మవారి నేత్రాలకే పూజలు నిర్వహిస్తారు. నైనా దేవితో పాటు గణేశుడు మరియు కాళీ మాత విగ్రహాలు కూడా ఈ ప్రాంగణంలో కొలువుదీరి ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-4.jpg</image:loc><image:caption><![CDATA[ చారిత్రక ప్రాముఖ్యత: 1842లో మోతీరామ్ షా అనే భక్తుడు ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే, 1880లో సంభవించిన భారీ భూకంపం, భూపాతాల వల్ల పాత ఆలయం నాశనమైంది. ఆ తర్వాత 1883లో స్థానికులు తిరిగి ఆలయాన్ని పునర్నిర్మించారు. నేటికీ ఇక్కడి భవన నిర్మాణం, పరిసరాలు నాటి నిర్మాణ కౌశలాన్ని ప్రతిబింబిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-2.jpg</image:loc><image:caption><![CDATA[ హిమాలయాల ఒడిలో, ప్రకృతి సౌందర్యం మధ్య కొలువుదీరిన ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కంటి సంబంధిత వ్యాధులు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఆధ్యాత్మికతతో పాటు మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రం పర్యాటకులను కూడా విశేషంగా ఆకర్షిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/naina-devi-temple-3.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శన విశేషాలు: నైనా దేవిని దర్శించుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని, జ్ఞానోదయం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి ఏటా నందాష్టమి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతాయి. చుట్టూ ఎత్తైన కొండలు, ఎదురుగా ప్రశాంతమైన సరస్సు.. ఈ ఆధ్యాత్మిక వాతావరణం భక్తులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/check-5-common-mistakes-while-drinking-coconut-water-in-summer-season-1816348.html</loc><lastmod>2026-05-14T12:42:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 5 Common Mistakes While Drinking Coconut Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water.jpg</image:loc><image:caption><![CDATA[ ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు: ఈ రోజుల్లో సూపర్ మార్కెట్లలో ప్యాక్ చేసిన కొబ్బరి నీళ్లు విరివిగా దొరుకుతున్నాయి. చాలా మంది వీటిని తాజాగా భావించి కొనుగోలు చేస్తారు. కానీ వీటిలో రుచి కోసం చక్కెర, నిల్వ ఉండటం కోసం ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు. ఇవి కొబ్బరి నీటిలో ఉండే సహజమైన పోషకాలను నాశనజేయడమే కాకుండా శరీరానికి హాని కలిగిస్తాయి. వీలైనంత వరకు ప్రకృతి సిద్ధంగా లభించే తాజా కొబ్బరి బొండాలనే ఎంచుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ అతిగా తాగడం.. ప్రమాదకరం:  కొబ్బరి నీళ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో లేదా ఒకేసారి భారీ పరిమాణంలో తాగడం వల్ల కడుపు ఉబ్బరం కలుగుతుంది. అంతేకాదు శరీరంలో పొటాషియం స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్ల కండరాల బలహీనత వంటి సమస్యలు రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ భోజనం తర్వాత తాగే అలవాటు ఉందా:  చాలా మంది భోజనం చేసిన వెంటనే దాహం తీర్చుకోవడానికి కొబ్బరి నీళ్లు తాగుతారు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది. కొబ్బరి నీటిలోని ఎలక్ట్రోలైట్లు జీర్ణరసాలను పలుచగా చేస్తాయి. తద్వారా కడుపు భారంగా అనిపించవచ్చు. భోజనం చేసిన కనీసం 30 నుండి 40 నిమిషాల తర్వాత తాగడం వల్ల గరిష్ట ప్రయోజనాలు పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందరికీ సరిపడదు..: కొబ్బరి నీరు ఒక వరం లాంటిదే అయినా అందరికీ ఇది ఒకేలా పనిచేయదు. మూత్రపిండాల పనితీరు మందగించిన వారు పొటాషియం అధికంగా ఉండే కొబ్బరి నీళ్లను తాగే ముందు వైద్యుడిని సంప్రదించాలి. ఇది రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది, కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐస్ ముక్కలతో చల్లని ముప్పు: కొబ్బరి నీటిని ఫ్రిజ్‌లో పెట్టి లేదా ఐస్ ముక్కలు వేసి మరీ చల్లగా తాగడం ఈ కాలంలో చాలా మందికి అలవాటు. అయితే, ప్రకృతి సిద్ధంగా చల్లగా ఉండే ఈ పానీయాన్ని మరింత చల్లబరిస్తే గొంతు నొప్పి, జలుబు మరియు జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు. గది ఉష్ణోగ్రత వద్ద లేదా సహజమైన చల్లదనంతో తాగడమే అత్యుత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-common-mistakes-while-drinking-coconut-water-5.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నీళ్లు తాగడానికి సరైన పద్ధతి ఏమిటి?: కొబ్బరి బొండాన్ని కొట్టిన 5-10 నిమిషాల్లోనే తాగేయాలి. గాలి తగిలితే అందులోని యాంటీ ఆక్సిడెంట్లు తగ్గిపోతాయి. నీళ్లను ఒకేసారి గటగటా తాగకుండా, చిన్న చిన్న సిప్పులతో నెమ్మదిగా తాగాలి. దీనివల్ల శరీరం పోషకాలను మెరుగ్గా గ్రహిస్తుంది. ఉదయం పూట లేదా వ్యాయామం చేసిన తర్వాత తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/do-you-know-where-this-amazing-temple-that-celebrates-lord-hanumans-wedding-is-located-1816355.html</loc><lastmod>2026-05-14T12:17:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sri-suvarchala-sametha-anjaneya-swamy-temple.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sri Suvarchala Sametha Anjaneya Swamy Temple ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple.jpg</image:loc><image:caption><![CDATA[ Sri Suvarchala Sametha Anjaneya Swamy Temple: అంబేద్కర్ కోనసీమ జిల్లా కోటిపల్లిలో శ్రీ ఆంజనేయ స్వామి వారికి శ్రీ సువర్చలా దేవిల కళ్యాణం అత్యంత కమనీయంగా జరిగింది. కె. గంగవరం మండలం కోటిపల్లి  గోదారి గట్టున ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారి ఆలయానికి ఓ విశిష్టత ఉంది. సతీసమేతంగా ఆంజనేయస్వామి కొలువై ఉండడం ఇక్కడ విశిష్టత, ప్రత్యేకత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple1.jpg</image:loc><image:caption><![CDATA[ అది కాకుండా  ఎక్కడ చూసినా ఆంజనేయస్వామి ఒక్కరే ఆలయాల్లో భక్తులకు కనిపిస్తారు.. కానీ, ఇక్కడ సువర్చలా సమేత ఆంజనేయ స్వామి అంటే సతీ సమేతంగా ఇక్కడ భక్తులకు ఆంజనేయ స్వామివారు దర్శనమిస్తారు. ఇది అరుదైన విషయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple2.jpg</image:loc><image:caption><![CDATA[ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రతి ఆలయంలో ప్రత్యేక పూజలు, సింధూరాభిషేకాలు, తమలపాకులు,  అరటి పళ్ళు, పనస తొనలతోను పూజిస్తారు. ఇది సర్వసాధారణం. అయితే కోటిపల్లిలో ప్రత్యేకంగా భక్తులు ఆలయ కమిటీ పెద్దలు ఆంజనేయస్వామికి కళ్యాణ వేడుక ఎంతో వైభవంగా జరిపిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంజనేయ స్వామివారి కల్యాణం జరగడం రాష్ట్రంలో ఇక్కడ ప్రత్యేకతని ఆలయ కమిటీ పెద్దలు చెబుతూ ఉంటారు. ఇది పూర్వకాలం నుండి అనాదిగా వస్తున్న సాంప్రదాయమని ఎంతో గొప్పగా చెబుతూ ఉంటారు కోటిపల్లి భక్తులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hanuman-temple4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఏడాది మంగళవారం హనుమత్ జయంతి రావడంతో బుధవారం రాత్రి శ్రీ సువర్చలా సమేత శ్రీ  ఆంజనేయ స్వామి వారికి కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా జరిపించారు. ఈ కళ్యాణ వేడుకల్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పప్పుల మసేను వెంకన్న ( రేవు శ్రీను ), ఆలయ కమిటీ పెద్దలు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/goat-meat-vs-mutton-which-one-is-better-for-health-side-effects-in-summer-season-1816335.html</loc><lastmod>2026-05-14T11:58:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Goat 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండాకాలంలో ఆహార విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక, ముఖ్యంగా నాన్ వెజ్ తినే వారు మరింత కేర్ తీసుకోవాలి. 
మీ బాడీకి ఏ మాంసం మంచిదో అది తింటే అనారోగ్య సమస్యలను దూరమవుతాయి. అయితే, కొందరికి మేక మాంసం, గొర్రె మాంసం ఉన్న  తేడా అస్సలు తెలియదు. ఇవి తిన్న తరవాత దీని  ప్రభావం వేర్వేరు వేర్వేరు గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదివారం వస్తే నాన్ వెజ్ లవర్స్ మేక మాంసం బాగా తింటారు. ఇంకా దీనిలో కొవ్వు శాతం కొద్దీ  మొత్తంలోనే ఉంటుంది. కానీ,  ప్రోటీన్లు మాత్రం అధికంగా ఉండటంతో  బలంగా ఉండేలా చేస్తుంది. ఇంకా  తిన్న తక్కువ సమయంలోనే జీర్ణమవుతుంది. అందుకే, సమ్మర్లో  మితంగా మేక మాంసం మంచిదని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-3.jpg</image:loc><image:caption><![CDATA[ గొర్రె మాంసం విషయానికొస్తే  దీనిలో కొవ్వు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని వేడిని పెంచుతుంది. ఇంకా దీనిని 
తింటే కడుపులో అజీర్ణం, గ్యాస్ వంటివి వస్తాయి. ఇక  ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో అధిక ఎండల్లో  గొర్రె మాంసం తింటే  శరీరానికి పెద్ద భారంగా మారుతుంది.కాబట్టి, దీనిని తినేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఏ వేసవిలో ఏదైనా సరే ఎక్కువ తినడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే, దీనిలో మసాలాలు వేస్తారు. ఇంకా వీటిలో నూనె కూడా వేయడం వలన అది  శరీర ఉష్ణోగ్రతను పెంచేలా చేస్తుంది. దీని వలన డీహైడ్రేషన్, కడుపు నొప్పి,  అజీర్ణం వంటి సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/goat-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/best-sunset-view-point-in-hyderabad-stunning-huda-heights-view-point-in-banjara-hills-1816304.html</loc><lastmod>2026-05-14T11:07:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Huda Heights 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకృతిని మన చుట్టూ చాలా మంది ఉంటారు.. మరీ ముఖ్యంగా కొందరికి సూర్యోదయం, సూర్యాస్తమయం చూడడం అంటే ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. అంత అందమైన అనుభూతిని మరింత అందమైన ప్రదేశాల్లో పొందాలని అనుకుని దూర ప్రాంతాలకు సైతం వెళ్తుంటారు. సాధారణంగా సూర్యోదయం, సూర్యాస్తమయం లాంటి చూడాలనే సందర్భాల్లో అందరికీ మొదట గుర్తొచ్చేది అరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖ సమీపంలోని అరకు ప్రాంతంలో అద్భుతమైన సూర్యోదయాన్ని పరిచయం చేసే ప్రత్యేక స్పాట్‌లు ఉంటాయి. మరీ ముఖ్యంగా సూర్యాస్తమయం చూడడానికి చాలా మంది కన్యాకుమారికి వెళ్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-1.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడ పొద్దు వాలుతుండగా ఆ దృశ్యం ఎంతో అందంగా ఉంటుందని అది అనుభూతి చెందిన చాలా మంది చెప్పే మాట. అయితే.. అందమైన ప్రకృతిని ఆస్వాదించడానికి ఎక్కడో దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే.. అంతే అద్భుతమైన అనుభవాన్నిచ్చే ప్రదేశం మన హైదరాబాద్ నగరంలోనే ఉందంటే మీరు నమ్ముతారా..? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-2.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యాస్తమయాన్ని చూడాలనుకునే చాలా మంది నగరవాసులు ఉస్మాన్ సాగర్ వద్ద విశాలమైన ఒడ్డుకు లేదా హుస్సేన్ సాగర్‌లోని ప్రసిద్ధ నడక మార్గాలకు వెళ్తుంటారు. దాంతో పాటు అంతకు మించిన అందమైన ప్రదేశం నగరంలో ఎక్కడ దాగుందో మీకు తెలుసా..? టోల్ గేట్ దాటకుండా, నగర పరిధిని విడిచి వెళ్లకుండా మన మధ్యే ఈ ప్రదేశం ఉందంటే కొత్తగా ఉండొచ్చు. నగరంలో ధనికులకు ప్రధాన స్థావరమైన బంజారాహిల్స్ నడిబొడ్డున ఈ అద్భుతాన్ని అనుభూతి చెందే అవకాశం ఉంది. అదే ఎత్తైన ప్రశాంతమైన ప్రదేశం హుడా హైట్స్ వ్యూపాయింట్. రోడ్ నెం.12 మరియు ఎమ్మెల్యే కాలనీలో వంకరటింకరగా ఎత్తైన గోడలు ఉన్న సందులలో ఎప్పుడైనా ప్రయాణించారా..? ఆ సమీపంలోనే ఉన్న హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హుడా) అభివృద్ధి చేసిన నివాస ప్రాంతం కారణంగా ఈ వ్యూపాయింట్‌కు ఆ పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వ్యూపాయింట్‌ వద్ద ఉన్న రాతి కొండ అంచున నిలబడినప్పుడు నగరం మొత్తం మీ కళ్ల ముందే కనిపిస్తుంది. అక్కడి నుంచే ఓవైపు కేబీఆర్ జాతీయ పార్క్ యొక్క పచ్చని పచ్చికబయళ్లు కనులవిందు చేస్తాయి. హైటెక్ సిటీ ప్రాంతంలోని ఎత్తైన భవంతులు మీ ముందు రాజసంగా నిలబడినట్లు కనిపిస్తాయి. సూర్యాస్తమయం సమయం దగ్గర పడుతున్న కొద్దీ దక్కన్ రాళ్లు అంబర్ రంగుతో మెరుస్తాయి. వాహనాల రద్దీతో ఎప్పుడూ హడావిడిగా ఉండే హైదరాబాద్ నగరం ఈ ప్రదేశం నుంచి చాలా అందంగా, సున్నితంగా కనిపిస్తుందంటే నమ్మండి. అయితే.. ఈ వ్యూపాయింట్‌కు చేరుకోవాలంటే రోడ్డు మొత్తం నిటారుగా పైకి ఉన్నట్లు ఉంటుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణించడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/huda-heights-5.jpg</image:loc><image:caption><![CDATA[ రోడ్డు మార్గం వరకు సొంత వాహనాలు తీసుకుని వెళ్లవచ్చు. ఆపై కొండపైకి చేరుకునే దారిని మాత్రం నడక మార్గంలో వెళ్తేనే ఆ ప్రదేశంలో ఉన్న ప్రశాంతమైన వాతావరణాన్ని మీరు పూర్తిగా ఆస్వాదించవచ్చు. పనిగట్టుకుని మరీ తీర్చిదిద్దిన పర్యాటక ప్రదేశాల్లా కాకుండా, హుడా హైట్స్ వ్యూపాయింట్ సహజసిద్ధంగా, నిరాడంబరంగా ఉంటుంది. ఎలాంటి సైన్‌బోర్డులు, ప్రవేశ టిక్కెట్లు లేకుండా ఎంతో ప్రశాంతంగా ఉండడమే దీని ప్రత్యేకత. ఇంకేం మరి.. ఈ వేసవి కాలంలో చల్లని సాయంత్రాన్ని ఇలాంటి అందమైన ప్రదేశానికి వెళ్లి ఆస్వాదించండి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-sour-pullattu-recipe-crispy-andhra-style-rice-pullatlu-at-home-1816258.html</loc><lastmod>2026-05-14T10:44:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pullatlu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పాతకాలం వంటల్లో ఇప్పుడు చెప్పబోయే వంటకం పుల్లట్లు. అయితే, ఇది కొద్దిగా పుల్లటి రుచితో ఉంటుంది సాధారణ అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం కరకరలాడుతూ ఉంటుంది. ఇంకా లోపల అయితే మెత్తగా స్పాంజి లాగా ఉంటుంది. ఈ పుల్లట్లు ఉదయం టిఫిన్ కు అద్భుతంగా ఉంటాయి. తాతలు, నానమ్మలు సమయంలో వీటిని పిండిలో పులియబెట్టి తినేవాళ్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-2.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: రెండు కప్పుల బియ్యం, అర కప్పు అటుకులు , అర టీ స్పూన్ మెంతులు, అర కప్పు పెరుగు , 
 రుచికి సరిపడా ఉప్పు,  అర కప్పు ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి , అర టేబుల్ స్పూన్ జీలకర్ర ,  మూడు కరివేపాకు, 
ఇంకా నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా బియ్యం తీసుకుని, మెంతులు కూడా కడిగి కనీసం 6 గంటల పాటు వీటిని నానబెట్టాలి. అలాగే, అటుకులను కూడా తీసుకుని  15 నిమిషాల ముందుగా నానబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు బియ్యం, అటుకులను తీసుకుని మెత్తగా గ్రైండ్చేసుకోవాలి. ఈ పిండిలో పెరుగు, తగినంత ఉప్పు కూడా వేసి రాత్రంతా కదిలించకుండా దీనిని పులియబెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయం మీరు పిండి తీసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు ఆకులు  వేసి కలపాలి. స్టవ్ మీద పెనం పెట్టి  అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆయిల్ రాసి, ఇప్పుడు పిండిని తీసుకుని దోశలాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కూడా బాగా కాల్చుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pullatlu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లట్లు తినడం వలన లాభాలు: పులియబెట్టిన పిండితో చేసిన అట్లు కావడంతో జీర్ణక్రియకు ఎంతో మంచిది. అయితే, వీటిని ఉదయం తింటే ఎక్కువసేపు ఆకలిగా అనిపించదు. శరీరానికి తేలికగా ఉండి తిన్న కొద్దీ సేపటికే  జీర్ణమవుతుంది. మీ ఇంట్లో  పదార్థాలతోనే ఈ  హెల్తీ అండ్ సూపర్  బ్రేక్‌ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-grow-amaranth-in-30-days-at-home-cultivating-thotakura-from-seed-to-plant-1815725.html</loc><lastmod>2026-05-14T09:42:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Thotakura Cultivation Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-4.jpg</image:loc><image:caption><![CDATA[ తోటకూర పెంపకానికి పెద్ద లోతు అవసరం లేదు, ఒక చిన్న బాస్కెట్ లేదా వెడల్పాటి కుండీ సరిపోతుంది. ముందుగా, చిల్లులున్న ఒక చిన్న బాస్కెట్‌లో గార్డెన్ సాయిల్ వేసి దాన్ని తడపాలి. తోటకూర విత్తనాలు చాలా చిన్నవిగా, నల్లటి కళ్లలా ఉంటాయి. వీటిని నేరుగా చల్లడం కష్టమైతే, కొద్దిగా పొడి మట్టిలో కలిపి స్ప్రింకిల్ చేసుకోవచ్చు. విత్తనాలు చల్లిన తర్వాత, వాటిపై 1/4 అంగుళం మందాన మట్టిని కప్పి, నెమ్మదిగా నీళ్లు పోయాలి. ఆ తర్వాత, కుండీని లేదా బాస్కెట్‌ను ఎండ తగిలే చోట ఉంచాలి. మట్టి ఎట్టిపరిస్థితుల్లోనూ పొడిబారకుండా జాగ్రత్త వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొలకలు, మొక్కల మార్పిడి: సుమారు 7 నుండి 10 రోజులలోపు విత్తనాలు మొలకెత్తుతాయి. 10 నుండి 15 రోజుల లోపు మొదటి సెట్ ఆకులు కొద్దిగా బలంగా కనిపిస్తాయి. ఈ దశలో మొక్కలను మార్పిడి చేయాలి. ఒకే చోట ఎక్కువ మొక్కలు ఉంటే, అవి ఓవర్‌క్రౌడ్ అయి సరిగా పెరగవు లేదా గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. మార్పిడి చేసేటప్పుడు, మొక్కకు మొక్కకు 4 నుండి 5 అంగుళాల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెగుళ్ల నివారణ: తోటకూరను పెంచడానికి ప్రత్యేకంగా ఏ ఫెర్టిలైజర్లు అవసరం లేదు. ఆకుకూరలు ఆకుపచ్చగా, ఆరోగ్యంగా పెరగాలంటే మట్టిలో నైట్రోజన్ ఎక్కువగా ఉండాలి. గార్డెన్ సాయిల్‌లో కంపోస్టు, మ్యాన్యూర్ వంటి సేంద్రీయ పదార్థాలను కలపడం మంచిది. కొద్దిగా ఒక చెంచాడు ఎప్సమ్ సాల్ట్ వేస్తే తోటకూర చాలా ఆరోగ్యంగా, చక్కగా ఆకుపచ్చగా పెరుగుతుంది. ఒకవేళ గ్రోత్ రేట్ చాలా తక్కువగా ఉంటే, కొద్దిగా లిక్విడ్ ఫెర్టిలైజర్ ని నీళ్లలో కలిపి వేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయోజనాలు: మొక్కలు నాటిన దాదాపు 15 రోజుల తర్వాత, అవి కోతకు సిద్ధంగా ఉంటాయి. 30 రోజుల్లోపు మనం మొదటి కోతను హార్వెస్ట్ చేసుకోవచ్చు. కోత సమయంలో, కాండాలను సగం వరకు కట్ చేసుకుంటే, పక్కనుంచి మళ్ళీ కొత్త చిగుర్లు వచ్చి పెరుగుతాయి. విత్తనాలను సేకరించాలనే ఆసక్తి ఉంటే, కొన్ని మొక్కలను అలాగే పెంచి వాటి నుండి విత్తనాలను సేకరించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/thotakura-cultivation.jpg</image:loc><image:caption><![CDATA[ తోటకూర విటమిన్ ఎ, విటమిన్ సి అధికంగా ఉండే అత్యంత పోషక విలువలున్న ఆకుకూర. ఇది విటమిన్లు, ఖనిజాలు, ఎలక్ట్రోలైట్‌లు సమృద్ధిగా కలిగి ఉంటుంది. అయితే బయట మార్కెట్‌లో దొరికే ఆకు కూరలు రసాయనాలు వాడి పెంచుతున్న నేపథ్యంలో మీరు ఈ పద్ధతులను అనుసరించి ఇంట్లోనే సులభంగా తోటకూరను పండించుకోవచ్చు. ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/home-loan-tenure-choose-wisely-for-low-emi-interest-and-financial-goals-1816208.html</loc><lastmod>2026-05-14T09:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/home-loan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Home Loan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-1.jpg</image:loc><image:caption><![CDATA[ గృహ రుణం తీసుకునే సమయంలో అత్యంత కీలకమైన నిర్ణయాల్లో ఒకటి రుణ కాలపరిమితి ఎంపిక. ఎక్కువ కాలపరిమితి ఎంచుకుంటే నెలవారీ EMI తగ్గుతుంది. తక్కువ కాలపరిమితి తీసుకుంటే EMI ఎక్కువ అవుతుంది. పైకి చూస్తే ఇది సాధారణ ఆర్థిక లెక్కలా కనిపించినా, వాస్తవానికి ఇది వ్యక్తిగత ఆర్థిక స్థిరత్వం, భవిష్యత్ లక్ష్యాలు, జీవనశైలితో ముడిపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/home-loan-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీర్ఘకాలిక హోమ్ లోన్ చాలా మందికి సౌకర్యవంతంగా అనిపిస్తుంది. EMI తక్కువగా ఉండటం వల్ల ఇతర ఖర్చులు, పొదుపులు, పెట్టుబడులకు డబ్బు మిగులుతుంది. ముఖ్యంగా కెరీర్ ప్రారంభ దశలో ఉన్నవారికి ఇది ఉపశమనంగా ఉంటుంది. ప్రయాణాలు, పిల్లల విద్య, అత్యవసర నిధుల కోసం కూడా బడ్జెట్‌లో స్థలం ఉంటుంది. అయితే దీర్ఘకాలిక రుణాల ప్రధాన లోపం అధిక వడ్డీ భారం. కాలపరిమితి పెరిగే కొద్దీ మొత్తం చెల్లించాల్సిన వడ్డీ భారీగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/interest-rates.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తక్కువ కాలపరిమితి ఉన్న రుణాల్లో EMI ఎక్కువైనా, మొత్తం వడ్డీ తక్కువగా ఉంటుంది. రుణం త్వరగా పూర్తవుతుంది. స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ఇది మంచి ఎంపికగా భావిస్తారు. దీని వల్ల ఆర్థిక క్రమశిక్షణ కూడా పెరుగుతుంది. అయితే అధిక EMIలు నెలవారీ బడ్జెట్‌పై ఒత్తిడి తీసుకురావచ్చు. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం చాలా మంది రుణగ్రహీతలకు మధ్యేమార్గం ఉత్తమంగా పనిచేస్తుంది. అంటే ప్రారంభంలో కొంత ఎక్కువ కాలపరిమితి ఎంచుకుని, తర్వాత అదనపు ఆదాయం వచ్చినప్పుడు ముందస్తు చెల్లింపులు చేయడం. చిన్న మొత్తాల్లో చేసిన ప్రీపేమెంట్లు కూడా అసలు మొత్తాన్ని తగ్గించి, దీర్ఘకాలిక వడ్డీ భారం తగ్గించడంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bank.jpg</image:loc><image:caption><![CDATA[ రుణ కాలపరిమితి ఎంపికలో ప్రస్తుత ఆదాయం మాత్రమే కాకుండా భవిష్యత్ పరిస్థితులను కూడా పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉద్యోగ మార్పులు, కుటుంబ బాధ్యతలు, వైద్య ఖర్చులు వంటి అంశాలు భవిష్యత్తులో ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయవచ్చు. అందువల్ల EMIలో కొంత వెసులుబాటు ఉండేలా నిర్ణయం తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/loan-guarantor.jpg</image:loc><image:caption><![CDATA[ సరైన హోమ్ లోన్ కాలపరిమితి అంటే కేవలం తక్కువ EMI లేదా తక్కువ వడ్డీ కాదు. దీర్ఘకాలంలో ఆర్థిక ఒత్తిడి లేకుండా జీవితం, రుణం రెండింటినీ సమతుల్యంగా నిర్వహించుకునే అవకాశం కల్పించేదే సరైన ఎంపికగా నిపుణులు పేర్కొంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/immunity-boosting-usirikaya-pappu-recipe-healthy-amla-dal-in-telugu-1816206.html</loc><lastmod>2026-05-14T08:45:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amla Pappu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది.  ఇది శరీర ఇమ్యూనిటీ పవర్ ను పెంచడమే కాకుండా అలసట, నీరసాన్ని కూడా  తగ్గించి రోజంతా ఉత్సాహంగా, ఆరోగ్యంగా ఉండేందుకు ఇది చాలా సహాయపడుతుంది. పుల్ల పుల్లగా కారంగా ఉండే ఈ ఉసిరికాయ పప్పు వేడి వేడి అన్నంలో తింటే ఏ మాంసం కూరలు కూడా సరిపోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-2.jpg</image:loc><image:caption><![CDATA[ టేస్టీ ఉసిరికాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు కందిపప్పు, అర కప్పు ఉసిరికాయ ముక్కలు,  ఒక చిన్న ఉల్లిపాయ, 
 4 పచ్చిమిర్చి , ఒక పెద్ద టమాటా,  పావు టీ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, 
రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర , 5 వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చి, 
కరివేపాకును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కందిపప్పు - ఉసిరికాయ : ముందుగా కందిపప్పును రెండు సార్లు బాగా కడిగి వాటిని కుక్కర్‌లో వేసి కొద్దిగా ఉడికిన తరవాత దానిలో పచ్చిమిర్చి, టమాటాలు , పసుపు వేసిఉడికించాలి. వీటితో పాటు ఉసిరికాయల ముక్కలను కూడా వేసి 5 నిముషాలు పాటు స్టవ్ మీదే ఉంచాలి. అయితే, దీనిలో వేసే ముందు పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి ఉసిరికాయ ముక్కలు రంగు మారే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉంచి దానిలో రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, చింతపండు కూడా 10  నిమిషాల పాటు బాగా మరిగించాలి. ఇంకా మరో పాన్‌లో తాలింపు వేసి దీనిలో కలుపుకోవాలి.  చివరగా నెయ్యి  కొద్దిగా వేసి వేడి అన్నంతో తినాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-pappu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉసిరికాయ పప్పు తినడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. వారం కనీసం ఒకసారైనా తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
ఇంకా శరీరానికి విటమిన్ సి కూడా అందిస్తుంది. ఇంకా  జీర్ణక్రియపనితీరు కూడా మెరుగుపడుతుంది. నీరసం తగ్గి రోజంతా చాలా యాక్టివ్‌గా ఉంటారు. చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ice-massage-for-glowing-skin-in-summer-amazing-benefits-you-should-know-1816188.html</loc><lastmod>2026-05-14T07:55:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ice Therapy For Face ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖంపై వాపును తగ్గిస్తుంది: ప్రతిరోజూ ముఖంపై మంచు ముక్కలతో మర్దన చేయడం వల్ల ముఖంపై వచ్చే వాపు (Puffiness) తగ్గుతుంది. చాలామందికి ఉదయం నిద్రలేవగానే ముఖం, ముఖ్యంగా కళ్ల కింద వాపుగా ఉంటుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, ముఖంపై ఉన్న వాపు తక్షణమే తగ్గుతుంది. ఇది ముఖాన్ని తాజాగా మార్చుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృద్ధాప్య ఛాయలకు చెక్:  ఇది చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, వృద్ధాప్య ఛాయలను అరికట్టి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంపై ముడతలు రావడం సహజం. అయితే క్రమం తప్పకుండా ఐస్ మసాజ్ చేయడం వల్ల చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల చర్మం బిగుతుగా మారి, ముడతలు తగ్గి యవ్వనంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-5.jpg</image:loc><image:caption><![CDATA[ . మేకప్ ఎక్కువ సేపు నిలిచేలా చేస్తుంది: మీరు ఏదైనా వేడుకకు వెళ్లే ముందు మేకప్ వేసుకుంటున్నారా? అయితే దానికి ముందు ముఖంపై ఐస్ క్యూబ్‌తో మసాజ్ చేయండి. ఇది చర్మ రంధ్రాలను (Pores) చిన్నవిగా చేస్తుంది. దీనివల్ల మేకప్ చర్మంపై సమానంగా పరుచుకోవడమే కాకుండా, ఎక్కువ సేపు చెరిగిపోకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-3.jpg</image:loc><image:caption><![CDATA[ సహజమైన మెరుపు (Natural Glow):  రక్త ప్రసరణ మెరుగుపడి ముఖం సహజమైన గ్లోను పొందుతుంది. ఐస్ మసాజ్ చేయడం వల్ల ముఖంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. మెరుగైన రక్త ప్రసరణ వల్ల చర్మానికి అవసరమైన ఆక్సిజన్ అందుతుంది, తద్వారా ముఖం సహజమైన కాంతితో మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ice-therapy-for-face-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఐస్ మసాజ్ ఎలా చేయాలి?: ఐస్ క్యూబ్స్‌ను నేరుగా ముఖంపై రుద్దడం కంటే, ఒక శుభ్రమైన కాటన్ గుడ్డలో చుట్టి ముఖంపై వృత్తాకారంలో (Circular motion) మెల్లగా మర్దన చేయాలి. రోజుకు 2-3 నిమిషాల కంటే ఎక్కువ సమయం చేయకూడదు. మీకు సెన్సిటివ్ స్కిన్ లేదా సైనస్ వంటి సమస్యలు ఉంటే ఐస్ మసాజ్ చేసే ముందు నిపుణులను సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-fresh-coconut-jaggery-ladoo-recipe-easy-homemade-pachi-kobbari-bellam-undalu-1816164.html</loc><lastmod>2026-05-14T07:37:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Kobbari Undalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఇంట్లో ఉండే  పదార్థాలతోనే  ఎంతో టేస్టీగా, ఆరోగ్యంగా చేసే స్వీట్ రెసిపీ ఇది.  మీరు ఇక్కడ చెప్పే తయారీ విధానం చూసి చేస్తే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ  నచ్చుతుంది. ఈ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు టీ తాగే సమయంలో కానీ, పండుగల సమయంలో కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు రెసిపీకి కావాల్సిన పదార్థాలు: రెండు కప్పులు పచ్చి కొబ్బరి తురుము,  ఒక కప్పు బెల్లం తురుము, 
అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్  నెయ్యి,  కట్ చేసిన  ఒక కప్పు జీడిపప్పు ముక్కలు, అర కప్పు  
ఎండుద్రాక్ష , ఇంకా దీనిలో బాదం పప్పులు కూడా వేసుకోవాలి. రుచిగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా గ్యాస్ వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి అది బాగా వేడి అయిన తరవాత దానిలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి.
కొద్దీ సేపటి తరవాత జీడిపప్పు, ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి వేయించి పక్కన పెట్టాలి. మళ్ళీ అదే పాన్‌లో బెల్లం ముక్కలు కూడా 
మీడియం మంటపై పాకం లాగా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం బాగా కరిగిన తర్వాత పచ్చి కొబ్బరి తురుముదీనిలో వేసి అది  గట్టిగా అయ్యేదాకా 10 నిముషాలు వీటిని కలుపుతూ ఉండాలి.  
ఇక చివరలో యాలకుల పొడి, వేయించిన 10 జీడిపప్పు, అర కప్పు ఎండుద్రాక్ష కూడా దీనిలో వేసి కలపాలి. ఇది  చల్లారిన తర్వాత చేతికి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రాసుకుని  చిన్న ఉండలుగా చేసి ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. అంతే, పచ్చి కొబ్బరి ఉండలు రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachi-kobbari-undalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి కొబ్బరి బెల్లం ఉండలు తినడం శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇవి బడికి శక్తిని ఇస్తాయి. ఇంకా ఈ బెల్లంలో ఉండే ఐరన్ రక్తహీనత సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది . ఇంకా పచ్చి కొబ్బరిలో ఉండే కొవ్వులు శరీరానికి బలాన్ని పెంచుతాయి. జీర్ణక్రియను కూడా మెరుగుపరస్తుంది. దీనిని హెల్తీ స్నాక్‌గా కూడా తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-which-is-more-effective-what-expert-say-1816165.html</loc><lastmod>2026-05-14T07:31:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chia Seeds Vs Sabja Seeds For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ చియా, సబ్జా విత్తనాలు రెండూ మొక్కల ఆధారిత హైడ్రేషన్ వనరులే అయినప్పటికీ, వాటి పోషక సాంద్రతలో స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి. చియా గింజలలో ప్రోటీన్, పీచుపదార్థం, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. మరోవైపు సబ్జా గింజలు శరీరానికి అద్భుతమైన చల్లదనాన్ని ఇస్తాయి. ఇందులో కరిగే పీచుపదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-6.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్ ప్రకారం.. ఈ రెండు విత్తనాలు కరిగే పీచుపదార్థానికి అద్భుతమైన మూలాలు. వీటిని తీసుకున్నప్పుడు కడుపులో వ్యాకోచించి, ఎక్కువసేపు ఆకలి వేయకుండా కడుపు నిండినట్లు అనిపించేలా చేస్తాయి. దీనివల్ల పగటిపూట మనం తీసుకునే ఆహారంపై నియంత్రణ ఏర్పడి, క్రమంగా బరువు తగ్గడానికి వీలవుతుంది. అయితే వీటిని ఎలా తీసుకుంటున్నాం అనే దానిపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-3.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడంలో చియా గింజలు విశిష్టమైన పాత్రను పోషిస్తాయి. వీటిలో ఉండే అధిక ప్రోటీన్ ఆకలి కోరికలను తగ్గిస్తుంది, తద్వారా అతిగా తినకుండా నివారించవచ్చు. గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి విశ్లేషణ ప్రకారం.. చియా గింజలను ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కలిపి తీసుకున్నప్పుడు అవి దీర్ఘకాలిక బరువు నిర్వహణకు ఎంతో మేలు చేస్తాయి. ఇవి జీర్ణక్రియను నెమ్మదింపజేసి, శరీరానికి నిలకడైన శక్తిని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజల విషయానికి వస్తే, ఇవి కేవలం బరువు తగ్గడానికే కాకుండా శరీరంలోని వేడిని తగ్గించడానికి కూడా అద్భుతంగా పనిచేస్తాయి. త్వరిత జీర్ణక్రియకు మరియు వేసవిలో వచ్చే కడుపు ఉబ్బరం నుండి ఉపశమనానికి సబ్జా గింజలు ఒక సహజ ఔషధంలా పనిచేస్తాయి. ఇవి కడుపు నిండిన భావనను కలిగించి, జీర్ణవ్యవస్థను శుభ్రపరచడంలో తోడ్పడతాయి. ముఖ్యంగా వేసవి పానీయాలలో వీటిని వాడటం వల్ల ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ విత్తనాలను తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి. చియా గింజలను రాత్రంతా నీటిలో లేదా పాలలో నానబెట్టి తీసుకోవడం వల్ల పూర్తి ప్రయోజనాలు అందుతాయి. అలాగే సబ్జా గింజలను కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. వీటిని పచ్చిగా తినడం వల్ల కొన్నిసార్లు దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తక్కువ రక్తపోటు ఉన్నవారు, తీవ్రమైన జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు తులసి గింజలను తీసుకునే ముందు డాక్టరును సంప్రదించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/chia-seeds-vs-sabja-seeds-for-weight-loss-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరిగా చియా, సబ్జా గింజలు.. ఈ రెండూ బరువు తగ్గడానికి తమదైన రీతిలో సహాయపడతాయి. మీ శరీర ధర్మం, వాతావరణ పరిస్థితులు, మీ డైట్ ప్లాన్ బట్టి వీటిలో ఒకదానిని లేదా రెండింటినీ మీ ఆహారంలో భాగం చేసుకోవచ్చు. సరైన మోతాదు, సమతుల్య ఆహారం, చురుకైన జీవనశైలి తోడైతే ఈ చిన్న విత్తనాలు మీ ఫిట్‌నెస్ ప్రయాణంలో గొప్ప మార్పును తీసుకువస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/does-ghee-really-cause-weight-gain-dietitian-explain-its-link-to-weight-gain-1816144.html</loc><lastmod>2026-05-14T06:59:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Does Ghee Really Increase Weight 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-14.jpg</image:loc><image:caption><![CDATA[ అపోహ వర్సెస్ వాస్తవం: చాలా మంది నెయ్యిని కేవలం కొవ్వు పదార్థంగానే చూస్తారు. నెయ్యిలో కేలరీలు అధికంగా ఉంటాయన్నది నిజమే అయినా, అది శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. నెయ్యి తినడం వల్ల త్వరగా బరువు పెరుగుతారని ప్రజలు తరచుగా నమ్ముతారు. కానీ బరువు పెరగడానికి కారణం నెయ్యి ఒక్కటే కాదు, మనం తీసుకునే మొత్తం కేలరీలు, మన శారీరక శ్రమ లేకపోవడమే ప్రధాన కారణమని డైటీషియన్లు స్పష్టం చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-2.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని:  దేశీ నెయ్యిలో ఉండే పోషక విలువలు దానిని ఇతర నూనెల కంటే మెరుగ్గా నిలుపుతాయి. ఇందులో విటమిన్ A, D, E, K వంటి కొవ్వులో కరిగే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కంటి చూపు మెరుగుదల నుండి ఎముకల బలం వరకు తోడ్పడతాయి. నెయ్యి ఒమేగా-3, ఒమేగా-9 ఫ్యాటీ యాసిడ్లకు మంచి మూలం. ఇవి గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. నెయ్యిలో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థలోని పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి కూడా సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight.jpg</image:loc><image:caption><![CDATA[ బరువుకు, నెయ్యికి ఉన్న సంబంధం ఏంటి? కైలాష్ దీపక్ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ డైటీషియన్ అయిన డాక్టర్ రిచా శర్మ నెయ్యి గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె అభిప్రాయం ప్రకారం.. ఒక వ్యక్తి బరువు పెరుగుతాడా లేదా అనేది అతను తీసుకునే నెయ్యి పరిమాణం, అతని జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ కేలరీలు తీసుకున్నప్పుడు, శారీరక శ్రమ తక్కువగా ఉన్నప్పుడు బరువు పెరుగుతారు. నెయ్యిని మితంగా తీసుకుంటే అది జీవక్రియను వేగవంతం చేసి, శక్తిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-3.jpg</image:loc><image:caption><![CDATA[ వంటల్లో నెయ్యి ప్రాముఖ్యత: పల్లెటూళ్లలో వేడి వేడి పప్పులో నెయ్యి వేసుకోవడం ఒక సంప్రదాయం. పట్టణాల్లోనూ షీరా, హల్వా వంటి స్వీట్ల తయారీలో దీనికి ప్రత్యామ్నాయం లేదు. నెయ్యికి స్మోక్ పాయింట్ ఎక్కువగా ఉండటం వల్ల, అధిక ఉష్ణోగ్రత వద్ద వంట చేసినా ఇందులోని పోషకాలు దెబ్బతినవు. ఇది రిఫైన్డ్ నూనెల కంటే నెయ్యిని సురక్షితమైన ఎంపికగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/does-ghee-really-increase-weight-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి?: నెయ్యి ఆరోగ్యకరమే, కానీ దానిని ఎలా వాడుతున్నామన్నదే ముఖ్యం.  రోజుకు ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి ఆరోగ్యవంతులకు సరిపోతుంది. నెయ్యి తీసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా నడక లేదా వ్యాయామం ఉండేలా చూసుకోవాలి. నిశ్చల జీవనశైలి ఉన్నవారు కేలరీల విషయంలో జాగ్రత్త వహించాలి. నెయ్యిని ప్రోటీన్లు, ఫైబర్ అధికంగా ఉండే ఆహారంతో కలిపి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kandikattu-and-mudda-pappu-recipe-traditional-andhra-comfort-food-loved-in-every-telugu-home-1816116.html</loc><lastmod>2026-05-14T06:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kandi Kattu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు వంటల్లో కందికట్టు, ముద్దపప్పు స్థానమే వేరు ఎందుకంటే వీటిని తినని వారంటూ ఉండరు. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు చాలా మంది ఇష్టంగా తింటారు. ఇంకా  వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని ఉంటే దీని రుచే  వేరు. మరి ఈ కాంబో అంత స్పెషల్. 
ఇంకా ఇది చాలా ఈజీగా జీర్ణమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కందికట్టు రెసిపీకి కావాల్సిన పదార్థాలు:  ఒక కప్పు కందిపప్పు, ఒక టమాటా, నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ పసుపు, 
రుచికి సరిపడా ఉప్పు, ఒక గ్లాస్ నీరు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , రెండు టేబుల్ స్పూన్స్  నూనె, అర టీ స్పూన్ ఆవాలు, 
అర టీ స్పూన్ జీలకర్ర,  నాలుగు వెల్లుల్లి రెబ్బలు, రెండు ఎండుమిర్చిని తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-3.jpg</image:loc><image:caption><![CDATA[ కందికట్టు రెసిపీ తయారీ విధానం ముందుగా కందిపప్పును బాగా కడిగి కుక్కర్‌లో వేసుకోవాలి. దానిలో  టమాటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, అర లేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక కప్పు నీరు కూడా నీరు కూడా వేసి 6 విజిల్స్ వచ్చే వరకు వీటిని బాగా ఉడికించాలి.
ఇంకా ఇది బాగా ఉడికిన తర్వాత పప్పును వేసి కలుపుకోవాలి. చివర్లో పోపు పెట్టి కందికట్టులో కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముద్దపప్పుకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు కందిపప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు , రెండు టేబుల్ స్పూన్స్, రుచికి సరిపడా ఉప్పును తీసుకోవాలి. కందిపప్పును కడిగి 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇంకా కుక్కర్‌లో పప్పు, అర టేబుల్ స్పూన్  పసుపు, నీరు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పప్పు గుత్తితో మెదిపి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kandi-kattu-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీనిని ఎలా తినాలంటే?  వేడి వేడి అన్నంలో  ముద్దపప్పు, నెయ్యి  వేసుకుని ఇంకా దీనిలో కొద్దిగా కందికట్టు పోసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.ఇది మాత్రమే కాకుండా అవకాయ, అప్పడం, ఉల్లిపాయ ముక్కలతో తింటే నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు అంత టేస్టీ టేస్టీ ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/village-style-minapappu-aloo-vada-a-crispy-summer-snack-that-helps-keep-the-body-cool-and-supports-digestion-1815614.html</loc><lastmod>2026-05-14T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minapa Vadalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఓ వైపు ఎండలు మండుతూ ఉన్నాయి ఇంకో వైపు జనాలు ఏ ఫుడ్ తింటే వేసవికాలంలో బాడీకి చలువ చేస్తుందా అని గూగుల్లో వెతుకుతున్నారు. అయితే, ఈ వడలు తింటే కడుపును చిటికెలో క్లీన్ చేసి శరీరాన్ని కూల్ గా చేసి ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మినపప్పు ఆలూ వడలు రెసిపీకి  కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు మినప్పప్పు,  రెండు బంగాళాదుంపలు, ఒక పెద్ద ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  టేబుల్ స్పూన్ జీలకర్ర , నాలుగు కరివేపాకు ఆకులు, కొత్తిమీర ఆకులు, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి తగినంత ఉప్పును వేసుకోవాలి. ఇంకా బియ్యప్పిండి, నూనె కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మినప్పప్పును తీసుకుని కనీసం 5 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత ఈ నీటిని వంపేసి మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. 
ఇంకా ఈ  పిండిలో ఉడకబెట్టిన ఆలూ వేసుకోవాలి. వీటితో పాటు కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అర టేబుల్ మసాలా పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో వడలను ఇలా వేయించుకోవాలి:  ఈ వడలు కరకరలాడేందుకు దీనిలో ఒక కప్పు బియ్యప్పిండిని  కలపాలి. ఇంకా ఈ కడాయిలో కొద్దిగా నూనె వేయాలి. ఆ తరవాత  చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని  వడలా మాదిరి చేయాలి. అయితే ఈ నూనెలో ఒక  వైపు కాలిన తరవాత రెండో  వైపు కూడా రంగు మారే వరకు  బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/minapa-vadalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ విలేజ్ స్టైల్ మినపప్పు ఆలూ వడలను  సాయంత్ర సమయంలో  వేడి వేడి టీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇంకా  మినపప్పు,  ఆలూ వడలు కాంబోతో చేస్తే అద్భుతంగా ఉంటాయి. ఇది కరకరలాడుతూ, మెత్తగా చేసుకుంటే ఈ వడలు పిల్లలతో పెద్దలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా వేసవికాలంలో బాడీకి చలువ చేస్తాయి. విలేజ్ స్టైల్‌లో చేసే ఈ వడలను కొబ్బరి చట్నీతో తింటే సూపర్ ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/producer-ms-raju-intresting-comments-about-manasantha-nuvve-movie-1816109.html</loc><lastmod>2026-05-13T21:52:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/movie-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని చిత్రాల విజయం కేవలం నటీనటులు లేదా దర్శకుల క్రేజ్‌పైనే కాకుండా, కథ మరియు మౌత్ పబ్లిసిటీపై ఆధారపడి ఉంటుంది. అలాంటి చిత్రాలలో ఒకటి మనసంతా నువ్వే. ఈ చిత్రం విడుదలైనప్పుడు, చిత్రం మరియు నువ్వు నేను వంటి విజయవంతమైన చిత్రాల కాంబినేషన్ ఉన్నప్పటికీ, తొలి రోజు ఉదయం షోకు కేవలం 40% ఓపెనింగ్ మాత్రమే లభించిందని నిర్మాత ఏంఎస్ రాజు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-pic.jpg</image:loc><image:caption><![CDATA[ పాటలు పెద్ద హిట్ అయినప్పటికీ ఈ పరిస్థితి ఆశ్చర్యం కలిగించిందని తెలిపారు.  అయితే, మ్యాట్నీ సమయానికి పరిస్థితి పూర్తిగా మారిపోయిందని. ఉదయం షో చూసిన ప్రేక్షకుల నుండి సినిమా బాగుంది అనే ఫోన్ కాల్స్ వరుసగా రావడం మొదలుపెట్టాయి. హైదరాబాద్‌లోని ఓడియన్ థియేటర్ నుండి సుదర్శన్ థియేటర్ వరకు క్యూలు వెలిశాయి. కేవలం రెండు గంటల్లో సినిమా వైల్డ్‌ఫైర్ లాగా వ్యాపించి, ప్రతి సెంటర్‌లో కలెక్షన్లు పెరిగాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/manasantha-nuvve-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ రోజుల్లో ప్రస్తుత డిజిటల్ కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోయినా, ఫోన్ ద్వారా వచ్చిన మౌత్ పబ్లిసిటీ అద్భుతాలు చేసిందని ఏంఎస్ రాజు తెలిపారు. ఈ చిత్రం చివరికి 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది, ఒక సినిమా ఆడటానికి కుదరడం ఎంత ముఖ్యమో నిరూపించింది. దర్శకుడు తన కెరీర్‌లో ఎదుర్కొన్న మరొక ముఖ్యమైన అనుభవం దేవి పుత్రుడు సినిమా నిర్మాణ సమయంలో జరిగిందని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ms-raju-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెంకటేష్ కథ పూర్తిగా వినకుండానే ఓకే చేసిన ఈ సినిమాకు చివరి అరగంట సరిగా కుదరలేదని దర్శకుడు పేర్కొన్నారు. కోడి రామకృష్ణ వంటి బిజీయెస్ట్ దర్శకులతో పనిచేసేటప్పుడు, షూటింగ్ జరుగుతున్న కొలది సన్నివేశాలను అల్లుకుంటూ వెళ్లే శైలి వల్ల కొన్నిసార్లు ఇలాంటి సవాళ్లు వస్తాయని వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ms-raju-pic.jpg</image:loc><image:caption><![CDATA[ సంక్రాంతికి విడుదల చేయాలనే ఒత్తిడి వల్ల చిన్న చిన్న అడ్జస్ట్‌మెంట్లు చేయకుండానే హడావుడిగా సినిమాను విడుదల చేయాల్సి వచ్చిందని సెన్సార్ ఆఫీసర్ కూడా సూచించినట్లు తెలిపారు ఎమ్ఎస్ రాజు. దేవి పుత్రుడు అనుభవం నుండి నేర్చుకున్న పాఠాలను  తన తదుపరి చిత్రం నువ్వు వస్తానంటే నేను వద్దంటానాకు అన్వయించా అని తెలిపారు ఎమ్ ఎస్ రాజు.   ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/babu-mohan-sensational-comments-about-silk-smitha-1816095.html</loc><lastmod>2026-05-13T21:42:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Babu Mohan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినీ పరిశ్రమలో  ఒకప్పటి విలువలు, మానవ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు బాబు మోహన్. దివంగత నటీమణులు సిల్క్ స్మిత, సౌందర్యలను తలుచుకుంటూ, సిల్క్ స్మితతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని వివరించారు. సిల్క్ స్మిత ధైర్యమైన, స్వతంత్ర వ్యక్తిత్వాన్ని కలిగి ఉండేవారని, ఎవరినీ లెక్క చేయని, ఎవరికీ నమస్కారం పెట్టని స్వభావం ఆమెదని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పుడూ కాలు మీద కాలు వేసుకుని, కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చునే ఆమె, తాను నిద్రపోతారా లేక అబ్జర్వ్ చేస్తారా? అని అడిగినప్పుడు, ఫూల్స్ నన్ను చూస్తారు కాబట్టి కళ్ళద్దాలు తీయను, ఎవరు చూస్తున్నారా అని గమనిస్తుంటాను అని చెప్పినట్లు బాబు మోహన్ తెలిపారు. హీరోలు వచ్చినా కళ్ళద్దాలు తీయని సిల్క్ స్మిత, తనను చూడగానే కాలు తీసి లేచి నిలబడేదని, తన పట్ల ఆమెకు ఎంతో ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silk-smitha-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకసారి దుబాయ్ షాపింగ్‌లో తనకు నచ్చిన కళ్ళద్దాలు కొని, నాకోసం కాదు, మీకోసం కొన్నాను బాస్, మీకు సూపర్ అని చెప్పిన సంఘటనను పంచుకున్నారు బాబూమోహన్. ఆ కళ్ళద్దాలను తాను చనిపోయేదాకా దాచిపెట్టుకున్నానని ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. అయితే, సిల్క్ స్మిత గొప్ప కళాకారిణి అయినప్పటికీ, ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు, వివాదాలు ఉండేవని, నిజాయితీగా ఉన్నవారికి వివాదాలు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ పాతతరం సినీ పరిశ్రమలో పారితోషిక విధానంపైనా ఆయన స్పందించారు. అప్పట్లో నటులు నా రేటు ఇంత అని ఎప్పుడూ డిమాండ్ చేయలేదని, నిర్మాతలు ఇచ్చింది తీసుకునేవారని అన్నారు. సినిమా మొత్తానికి కాకుండా రోజువారీ కాల్షీట్ల ప్రకారం ఐదు, పది లేదా పదిహేను రోజులకు పారితోషికం ఇచ్చేవారని, ఒక రోజు, రెండు రోజుల పాత్రలకైతే పర్ డే చొప్పున మొదలైందని వివరించారు. మాయలోడు వంటి పెద్ద హిట్ పాట తర్వాత కూడా తాను ప్రత్యేకంగా రెమ్యూనరేషన్ పెంచాలని కోరలేదని, చిరంజీవి గారు స్వయంగా ఫోన్ చేసి పాట హిట్ అని చెప్పినా, తనకు పెద్దగా ఎదో అయిపోయానని భావన రాలేదని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/babu-mohan.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ రోజుల్లో విలువలకు, గౌరవానికి అత్యంత ప్రాధాన్యత ఉండేదని బాబూమోహన్ తెలిపారు. నిర్మాతల ముందు, దర్శకుల ముందు వారికి ఇచ్చే గౌరవమే తమకు పారితోషికంగా భావించేవారని అన్నారు. డబ్బుల కోసం వేషాలు వేయడాలు, లక్షలకు లక్షలు పెంచడాలు తమ కాలంలో లేవని స్పష్టం చేశారు. బ్యాలెన్స్ డబ్బులు ఇవ్వలేని నిర్మాతల పట్ల కూడా సానుభూతి చూపేవారని, ఓకే ఓకే తర్వాత చూద్దాం అని చెప్పి వెళ్ళిపోయేవారని, ఎప్పుడూ అడిగేవారు కాదని ఆయన గుర్తు చేసుకున్నారు.  ]]></image:caption></image:image></url></urlset>