<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/krishna-vamsis-gratitude-how-a-meal-led-to-a-major-film-1800680.html</loc><lastmod>2026-04-25T11:37:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actor-brahmaji.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actor Brahmaji ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/brahmaji.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినీ పరిశ్రమలోని ఒక ఆశ్చర్యకరమైన ఘటన ఇది. కేవలం ఒక చిన్న సహాయం ఎలా ఒక పెద్ద సినిమా నిర్మాణానికి దారితీసిందో వివరిస్తుంది. ఈ కథ ప్రఖ్యాత దర్శకుడు కృష్ణవంశీ, ఆయనకు కష్టకాలంలో భోజనం నటుడు బ్రహ్మజీ మధ్య ఉన్న అద్భుతమైన బంధాన్ని తెలియజేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/brahmaji-2.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మజీ వివరించిన దాని ప్రకారం, కృష్ణవంశీ తన కెరీర్ ప్రారంభ దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో, తాను కూడా కష్టాల్లో ఉన్నప్పటికీ, తనకు ఇంటి నుంచి వచ్చిన డబ్బుతో వంశీకి సహాయం చేయాలనుకున్నాడు. కృష్ణవంశీ బాగా చదువుకున్న వ్యక్తి. ఎంఏ పూర్తి చేశార. కానీ దర్శకుడు అవ్వాలనే లక్ష్యంతో ఇండస్ట్రీకి వచ్చారు. అయితే, ఆయనకు తినడానికి కూడా డబ్బుల్లేవు. అప్పటికి అన్నం తిని మూడు రోజులు అవుతుంది. ఆ రోజు రాత్రి 8:30 గంటల సమయంలో, పాండీ బజార్‌లోని సుప్రియా మెస్‌లో మంత్లీ టికెట్ ఉన్న బ్రహ్మజీ, పాత పరిచయంతో కనిపించిన వంశీని కూడా భోజనానికి ఆహ్వానించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/brahmaji-3.jpg</image:loc><image:caption><![CDATA[ కృష్ణవంశీ తొలుత మొహమాట పడినప్పటికీ.. బ్రహ్మజీ బలవంతం చేయడంతో వెళ్లి భోజనం చేశారు. కృష్ణవంశీ ఆ భోజనాన్ని ఎప్పటికీ మర్చిపోలేదని, దానిని ఒక రుణంగా భావించారని బ్రహ్మజీ గుర్తు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత, నిన్నే పెళ్లాడతా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు, కృష్ణవంశీ బ్రహ్మజీతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని నువ్వు దేవుణ్ణి కోరుకో.  హిట్ అయితే నేను నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా. రుణం తీర్చుకోవాలి అని అన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/brahmaji-4.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మజీ గులాబీ, నిన్నే పెళ్లాడతా సినిమాల్లో మంచి పాత్రలు ఇచ్చావ్ కదా అని చెప్పగా.. కాదు నిన్ను హీరోని చేస్తా అంటూ సింధూరం చిత్రంలో లీడ్ రోల్ ఇచ్చారు. కృష్ణవంశీ భోజనం పెట్టిన విషయాన్ని రుణంగానే భావించి.. ఆ రుణం తీసుకున్నారు. నిన్నే పెళ్లాడతా పెద్ద విజయం సాధించిన తర్వాత, కృష్ణవంశీ సింధూరం సినిమాతో తన మాటను నిలబెట్టుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/brahmaji-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సంఘటన తెలుగు సినిమా పరిశ్రమలో ఒక వ్యక్తి ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకున్నారు, ఒక చిన్న సహాయం జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురాగలదో తెలియజేస్తుంది. ఈ స్ఫూర్తిదాయక కథ మానవ సంబంధాల విలువను, కృతజ్ఞత శక్తిని చాటి చెబుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/snake-grudge-myth-experts-reveal-truth-behind-snake-memory-and-warning-signs-1800670.html</loc><lastmod>2026-04-25T11:28:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Snake 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మరి నిజంగానే పాములు పగబడతాయా? చాలా సినిమాల్లో పాములు పగబడతాయి? అవి ఏ జన్మలో అయినా సరే తమ పగను తీర్చుకుంటాయని ఇలా అనేక సినిమాల్లో వచ్చింది. అంతే కాకుండా చాలా మంది కూడా పాము పగపడుతుంది. పామును ఏదైనా యాక్సిడెంట్ చేసిన సమయంలో దానికి దెబ్బతగిలితే అది పగ పడుతుంది ఇలా అనేక కథలు చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ మరి నిజంగానే పాములు పగ బడతాయా? అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం. పాములు పగబడతాయని చాలా మంది అంటారు కానీ, ఇందులో ఏ మాత్రం నిజం లేదు అని చెప్తున్నారు నిపుణులు. ఎందుకంటే? పాములకు జ్ఞాపక శక్తి చాలా తక్కువగా ఉంటుందంట. అందువలన దానికి ఒక వ్యక్తిని గుర్తు పెట్టుకొని మరి దాడి చేసే శక్తి సామార్థ్యాలు, అంత మెమోరీ పవర్ ఉండదంట. అందుకే పాములు పగ బట్టవంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-9.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే పాములు ఎక్కువగా ఆహారం కోసం వేటాడుతుంటాయి. ఆ క్రమంలో అవి కొన్ని సార్లు తమ పుట్టను కూడా మర్చిపోయి తిరుగుతుంటాయంట. అలాగే  మనుషులకు పాములను చూస్తే ఎంత భయమో వాటికి అంత కంటే ఎక్కవ భయం ఉంటుందంట.  వాటి ప్రాణానికి ఎక్కడ ఆపద వాటిల్లుతుందో అని అవి భయపడతాయంట. దీంతో అవి మనుషులపై దాడి చేస్తాయంట.అయితే అవి భయాందోళనకు గురి అయిన సమయంలో మనిషిని కాటు వేయడానికి ముందు కొన్ని సంకేతాలను ఇస్తుందంట.  చాలా వరకు అవి తమ దారిలో అవి వెళ్లి పోతాయి కానీ వాటికి ప్రమాదం ఉన్నదంటే మాత్రం అవి ప్రాణ రక్షణ కోసం బుసలు కొట్టి కొన్ని సార్లు వెంబడించే ఛాన్స్ కూడా ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ దాంతో కొంత మంది పాము పగబట్టింది అనుకుంటారు. అయితే ఇలా అవి వెంబడిస్తూ తాను కొన్ని సంకేతాలు ఇస్తుందంట. బుసలు కొట్టడం, వేగంగా పాకుతూ రావడం, నేలపై కాటు వేస్తూ సంకేతాలు ఇవ్వడం లాంటివి చేస్తుందంట.  కానీ చాలా మంది ఈ సంకేతాలను చూసి పాము ఎప్పుడో పగబట్టింది, అందుకే ఇలా వెండిస్తూ, ఇలాంటి సంకేతాలు ఇస్తుంది అంటారు. కానీ ఇందులో ఎలాంటి వాస్తవ లేదు అని చెబుతున్నారు నిపుణులు. ఇవి పాము పగబడితే ఇచ్చే సంకేతాలు కావు, తన ప్రాణానికి ఆపద ఉందనే భయంతో, తనను తాను రక్షించుకోవడానికి చేసే సంకేతాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/snake-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : పై సమాచారం నిపుణుల ఆధారంగా, ఇంటర్నెట్‌లోని సమాచారం మేరకు మాత్రమే ఇ్వవడం జరిగింది. టీవీ 9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ఇది కేవలం పాఠకుల ఆసక్తిమేరకు మాత్రం ఇవ్వడం జరిగింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/beat-summer-heat-natural-home-cooling-tips-to-reduce-indoor-stuffiness-and-stay-cool-1800621.html</loc><lastmod>2026-04-25T10:40:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Summer Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇండోర్ ప్లాంట్స్ : ఎండ వేడి, ఉక్కపోత నుంచి బయటపడి, మీ ఇంటిని చాలా చల్లగా మార్చాలి అనుకుంటే తప్పకుండా ఇంటిలో మొక్కలు పెంచుకోవాలంట. ముఖ్యంగా మనీ ప్లాంట్ , స్నేక్ ఫ్లాంట్ మొక్కలను ఇంటిలో పెంచుకోవడం వలన ఇవి గాలిని శుద్ధి చేసి, ఆరోగ్యానికి దోహదపడటమే కాకుండా ఇంటిని చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అందువలన తప్పకుండా ఈ మొక్కలను ఇంటిలో పెంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips2-1.jpg</image:loc><image:caption><![CDATA[ పలచని కర్టెన్స్ , ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉండాలి అంటే తప్పకుండా ఇంటిలో పలచటి కర్టన్స్ వాడాలి. సూర్యరశ్మితో పాటు సహజ గాలి ప్రసరణ గదులలో వ్యాపించాలి అంటే పలచని కర్టెన్స్ ఇంటిలో ఉంపయోగించాలి. దీని వలన గది చాలా చల్లగా ఉంటుంది. వీటి వలన వేడి లోనికి రాకుండా ఉండటమే కాకుండా, గదికి కూడా మంచి లుక్ వస్తుంది. అందువలన సమ్మర్‌లో వీలైనంత వరకు పలచటి, కాటన్ కర్టన్స్ ఉపయోగించాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips3-1.jpg</image:loc><image:caption><![CDATA[ లేత రంగు బెడ్ షీట్స్, డోర్ కర్టెన్స్ ఉపయోగించడం. మీ గది చాలా చల్లగా ఆహ్లాదకరంగా ఉండాలి అంటే తప్పకుండా ఇంటిలో లేత రంగు కాటన్ షీట్స్ లేదా బెడ్ షీట్స్ ఉపయోగించాలంట. ముఖ్యంగా తెలుపు, పుసుపు రంగు వంటి వాటిని ఉపయోగించడం వలన గది వాతావరణం చాలా చల్లగా ఉంటుందంట. అంతే కాకుండా బయట ఎంత వేడి ఉన్న ఇంటిలో వేడి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips4-1.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఇంటిలో వేడి తగ్గాలి అంటే తప్పకుండా లైటింగ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ఎక్కువ వెలుగునిచ్చే, ప్రకాశవంతమైన లైట్స్ ఇంటిలో వేడిని పెంచుతుంది. అందువలన ఇంటిలో ఉన్న ఇన్కాండిసెంట్ వంటి బల్బులను తీసివేసి వాటి స్థానంలో ఎల్ ఈ డీ బల్బులను అమర్చాలంట. దీని వలన ఇంటిలో వేడి తగ్గి,  ఇల్లు సహజ వాతావరణంలో ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/summer-tips5-1.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఇంటిలో ఉన్న పాత వస్తువుల, చాలా బరువైన వాటిని తొలిగించడం కూడా చాలా మంచిది. దీని వలన గది మొత్తం  విశాలంగా కనిపించడమే కాకుండా, చల్లగా ఉంటుందంట. ముఖ్యంగా ఎప్పుడూ కూడ వేసవిలో గదిని మొత్తం వస్తువులతో నింపకూడదు. అందువలన అనవసరమైన వస్తువులను తొలిగించి ఆ ప్రదేశంలో మొక్కలను నాటుకోవాలి. ఇది ఆరోగ్యానికి, మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/south-india-top-hill-stations-celebrity-havens-for-ultimate-vacations-1800601.html</loc><lastmod>2026-04-25T10:11:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-s.jpg</image:loc>
					<image:title><![CDATA[ Celebrities Favorite Hill S ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-5.jpg</image:loc><image:caption><![CDATA[ దక్షిణ భారతదేశం అంతటా ఎన్నో అందమైన హిల్ స్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడికి నిరంతరం నటీనటులు, క్రికేటర్స్,  ఇలా చాలా మంది సెలబ్రిటీస్ వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు.  అందులో ముఖ్యమైన ప్రదేశం ఊటీ. ఊటీ అందాలు వర్ణించడం కష్టమే. ఇక్కడి కాఫీ తోటలు, అందమైన వంతెనెలు, ఎత్తైన కొండలు, జలపాతాలు,  కొండల్లో రైలు ప్రయాణం ఇవన్నీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఆలియా భట్, జాన్వీకపూర్, పూజా భట్ ఫేవరెట్ ప్లేసెస్ ఇవి. వారు ఏ కాస్త సమయం దొరికినా సరే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. చాలా సార్లు వీరు ఇక్కడి ఫొటోస్ తమ సోషల్ మీడియాలో పోస్టు చేశారు.  అంతే కాకుండా ఇక్కడ చాలా సినిమాల షూటింగ్ కూడా జరిగింది. అలాగే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌కు ఊటీలోని లవ్ డేల్ ప్రాంతంలో హైడ్ అవే అనే పేరుతో ఓ ప్రైవేట్ విల్లా ఉంది. తాను ఊటి వచ్చి అక్కడ భస చేసి, ఆనందంగా గడిపేవాడంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-1.jpg</image:loc><image:caption><![CDATA[ కూనూర్ : ఊటీకి కాస్త దూరంలో ఉండే కూనూర్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ జనసందోహం, అందమైన కొండలు,  ఆకాశాన్ని అందుకున్నాయా అనేలా మేఘాలను తాకిన హిల్ స్టేషన్స్ చూస్తూ ఆనందంగా గడపాలి అని ఎవరు అనుకోరు. చాలా మంది ఫేవరెట్ ప్లేస్ ఇది. ఇక ఇక్కడ కంగనా రనౌత్ నటించిన సినిమాల షూటింగ్ కూడా జరిగింది. చాలా మంది ముద్దుగుమ్మలు ఇక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-2.jpg</image:loc><image:caption><![CDATA[ మున్నార్ : ప్రకృతి అందం అంతా ఇక్కడే ఉందా అనేలా ఉంటుంది మున్నార్. ఇక్కడి అందాలు చూడటానికి రెండు కళ్లు చాలవు. కేరళలో ఉన్న అందమైన ప్రదేశాల్లో ఇదొక్కటి. పశ్చిమకనుమలలోని అందాలు, ఆకాశాన్నంటే హిల్ స్టేషన్స్, టీ తోటలు, జలపాతాలు,  మున్నార్ కొడైకెనాల్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి.  చాలా మంది సెలబ్రీటీలు ఇక్కడికి వెళ్లి చూసి రావడం కంటే అక్కడే బస చేయడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతారు. పారక్కట్ నేచర్ మోటల్, రిసార్ట్స్ వంటి వాటిల్లో బస చేసి మున్నార్‌లో ఎంజాయ్ చేస్తుంటారు. ముఖ్యంగా దీపికా పదుకొనే, జాన్వీకపూర్ వంటి వారు ఇక్కడికి ఎక్కువగా వెళ్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-3.jpg</image:loc><image:caption><![CDATA[ కూర్గ్ :బెంగళూరుకు చెందిన చాలా మంది సెలబ్రిటీలు ఎక్కువగా కూర్గ్ వెళ్లి అక్కడ బస చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తుంటారు. ఇది ఒక అందమైన హిల్ స్టేషన్. ఇక్కడ జనసందోహం చాలా తక్కువగా ఉండటమే కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది.  ప్రకృతి ఒడిలో ఏకాంతంగా గడపడానికి  ఏ కాస్త సమయం దొరికినా సరే అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఎక్కువగా ఇక్కడికే వస్తారంట. అంతే కాకుండా చాలా మంది సెలబ్రిటీల ఫేవరెట్ ప్లేస్ కూర్గ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/celebrities-favorite-hill-4.jpg</image:loc><image:caption><![CDATA[ వయనాడ్ : కేరళలో ఉన్న అందమైన ప్రదేశాల్లో వయనాడ్ కూడా ఒకటి. పృథ్వీ రాజ్ సుకుమారన్, ఫహద్ ఫాసిల్ వంటి మలయాళం సినీ తారలు ఎక్కువగా వయనాడ్ వెళ్లి అక్కడ ఆనందంగా ఎంజాయ్ చేస్తుంటారు. అందమైన హిల్ స్టేషన్స్, కేఫ్‌లు, ఫారెస్ట్ స్టేలు ఇవన్నీ మానసిక ఆనందాన్ని మెరుగు పరుస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-what-the-late-actress-soundaryas-husband-is-doing-now-1800580.html</loc><lastmod>2026-04-25T09:38:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Soundarya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-pic.jpg</image:loc><image:caption><![CDATA[ నటుడు సురేష్‌ దివంగత నటి సౌందర్యతో తన సుదీర్ఘ అనుబంధం, ఆమె అద్భుతమైన వ్యక్తిత్వం, సినీ ప్రస్థానం గురించి ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సురేష్‌ మాట్లాడుతూ.. సౌందర్యను ఒక హీరోయిన్‌ ఎలా ఉండాలి అనడానికి సరైన నిర్వచనంగా ఆయన అభివర్ణించారు. ఆమె కట్టుబొట్టు, ప్రవర్తన ఎందరికో ఆదర్శప్రాయమని తెలిపారు. సౌందర్య తొలి సినిమా అమ్మురు అని సురేష్‌ గుర్తు చేసుకున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి ఆమెను బెంగళూరు నుండి ఎంపిక చేశారని వివరించారు. ఆ సమయంలో సౌందర్యకు 16 లేదా 17 సంవత్సరాలు ఉంటాయని, తన వయసు అడగలేదని సురేష్‌ పేర్కొన్నారు. అమ్మురు చిత్రీకరణ సమయంలో ఆమె చాలా వినయంగా, ఉత్సాహంగా ఉండేవారని, ప్రతి షాట్‌ తర్వాత సురేష్‌ గారు కరెక్టేనా సార్, కరెక్టేనా.? అని అడిగేదని సురేష్‌ గుర్తు చేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-new.jpg</image:loc><image:caption><![CDATA[ సీనియర్‌ నటుడిగా తనను గౌరవించేదని తెలిపారు. అమ్మురు సినిమా పూర్తయి, ఆ తర్వాత తన తన రెండో సినిమా విడుదలయ్యే సమయానికే సౌందర్య ఎనిమిది సినిమాలు పూర్తిచేసి టాలీవుడ్‌లో పెద్ద స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయారని సురేష్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆ తర్వాత తను సౌందర్యతో హీరోయిన్‌గా నటించానని, దొంగాట సినిమాలో ఆమెకు విలన్‌గా కూడా నటించానని తెలిపారు. వెంకటేష్‌, సౌందర్య, తను కలిసి కోడి రామకృష్ణ దర్శకత్వంలో దేవి పుత్రుడు సినిమాలో నటించినట్లు పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-pics.jpg</image:loc><image:caption><![CDATA[ అమ్మురు సినిమా సమయంలో ఎలా ఉందో, దేవి పుత్రుడు చిత్రం వరకు ఆమె ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదని సురేష్‌ ప్రత్యేకంగా ప్రశంసించారు. చాలామంది తమ స్థాయి పెరిగేకొద్దీ, పారితోషికం పెరిగే కొద్దీ ప్రవర్తన మారుతుందని, కానీ సౌందర్యలో ఆ మార్పు ఎక్కడా కనిపించలేదని, ఇది ఒక హీరోయిన్‌గా చాలా కష్టమైన విషయమని ఆయన అన్నారు. ఆమె ఎప్పుడూ ఒక ఆప్తుడిని, బంధువును పలకరించినట్లే సురేష్‌ గారు బాగున్నారా అండి, ఇంట్లో అందరూ బాగున్నారా అండి అని ఆప్యాయంగా పలకరించేదని తెలిపారు. ఆమె ఆ వైఖరి తనకు ఎంతో నచ్చిందని సురేష్‌ చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-husband.jpg</image:loc><image:caption><![CDATA[ సౌందర్యలోని ఆఫ్-స్క్రీన్ నవ్వు తనకు అత్యంత ఇష్టమైన గుణమని సురేష్‌ వివరించారు. ఆమె నవ్వు పక్కింటి పిల్లలా, పల్లెటూరిలో చూసిన అందమైన అమ్మాయిలా స్వచ్ఛంగా, ముచ్చటగొలిపేలా ఉండేదని వర్ణించారు. ఆమె కళ్లు ఎప్పుడూ జీవంతో, చురుగ్గా డాన్సింగ్‌ ఐస్‌లా ఉండేవని తెలిపారు. తను మాట్లాడుతున్నప్పుడు ఆమె కళ్లు వేరే వైపు చూస్తుంటే, హలో హలో, నేను ఇక్కడే ఉన్నాను, నన్ను చూసి మాట్లాడు అని సరదాగా చెప్పేవాడినని గుర్తు చేసుకున్నారు. జీవితం పట్ల ఆమెకు అమితమైన ఉత్సాహం, ప్రేమ ఉండేవని, ఆమె నటనలో కూడా ఆ జీవం, వాస్తవికత కనిపించేవని సురేష్‌ పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అంతటి జీవితం పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి అర్ధాంతరంగా మరణించడం తనను తీవ్రంగా బాధించిందని సురేష్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవితంలో రెండుసార్లు మాత్రమే కన్నీళ్లు పెట్టుకున్నానని, అవి శ్రీహరి, సౌందర్య మరణించినప్పుడు మాత్రమే అని సురేష్‌ తెలిపారు. శరీరం నశిస్తుందే తప్ప ఆత్మ చావదు, మరో రూపంలో పుడుతుందని తనకో తత్వం ఉందని, అందుకే తన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు కూడా తాను అంతగా బాధపడలేదని, కానీ శ్రీహరి, సౌందర్యలను దేవుడు మరీ తొందరగా తీసుకెళ్లడం అన్యాయమని, అది తనను తీవ్రంగా కలచివేసిందని ఆయన వివరించారు. తాజాగా సౌందర్య భర్త రఘుతో మాట్లాడినప్పుడు, ఆయన పెళ్లి చేసుకుని ఇద్దరు పాపలకు తండ్రి అయ్యారని తెలిసిందని సురేష్‌ చెప్పారు. సౌందర్య తన కూతుళ్ల రూపంలో తిరిగి పుట్టారని తాను చెప్పగా, రఘు గారు కూడా వారు సౌందర్య పోలికలతో సేమ్ డిట్టో ఉన్నారని చెప్పి సంతోషంగా ఉన్నారని సురేష్‌ తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/5-underperforming-captains-burden-for-teams-despite-high-salaries-in-ipl-2026-1800408.html</loc><lastmod>2026-04-25T09:17:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl 2026 Captains ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains.jpg</image:loc><image:caption><![CDATA[ ఐపీఎల్ 2026లో, చాలా మంది యువ, అనుభవజ్ఞులైన ఆటగాళ్లు అద్బుతంగా రాణించి తమ జట్ల విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇది జట్టు కెప్టెన్ల విజయానికి కూడా దోహదపడింది. కానీ కొన్ని జట్ల కెప్టెన్లు రాణించలేకపోతున్నారు. బ్యాటింగ్ లేదా బౌలింగ్‌తో పాటు, వారి నాయకత్వ నిర్ణయాలు కూడా జట్టు ఓటమికి దారితీస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains-1.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి, ఒకరిద్దరు కాదు, ఏకంగా ఐదుగురు కెప్టెన్లు తమ పేలవ ప్రదర్శనతో జట్టుకు భారంగా మారుతున్నారు. ఈ ఐదు జట్ల కెప్టెన్లు తమ సొంత జట్లకే తలనొప్పిగా మారారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ ఐదుగురు ఆటగాళ్ల కొనుగోలు కోసం ఏకంగా రూ. 76.85 కోట్లు ఖర్చు చేశారు. అయినప్పటికీ, వారు ఆశించిన స్థాయిలో రాణించలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains-rahane.jpg</image:loc><image:caption><![CDATA[ కేకేఆర్ కెప్టెన్ అజింక్య రహానే కూడా పేలవ ఫామ్‌తో బాధపడుతున్నాడు. అతను ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం 152 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో, కేకేఆర్ ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో 10వ స్థానంలో ఉంది. రహానే ప్రతి సీజన్‌కు రూ. 1.5 కోట్ల జీతం తీసుకుంటున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains-ruturaj-gaikwad.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కూడా జట్టుకు ఒక సమస్యగా మారాడు. ఏడు మ్యాచ్‌లలో గైక్వాడ్ కేవలం 104 పరుగులు మాత్రమే చేశాడు. అతను ఒక్క సెంచరీ గానీ, హాఫ్ సెంచరీ గానీ చేయలేదు. ప్రతి మ్యాచ్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ పేలవమైన ఆరంభాన్ని పొందడానికి రుతురాజే ప్రధాన కారణం. చెన్నై సూపర్ కింగ్స్ గైక్వాడ్‌కు రూ. 18 కోట్లు చెల్లిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains-riyan-parag.jpg</image:loc><image:caption><![CDATA[ రాజస్థాన్ రాయల్స్ యువ కెప్టెన్ రియాన్ పరాగ్ తాను ఆడిన ఏడు మ్యాచ్‌లలో కేవలం 81 పరుగులు మాత్రమే చేశాడు. శుభవార్త ఏమిటంటే, ర్యాన్ పరాగ్ పేలవ ప్రదర్శన చేసినప్పటికీ, ఇతరుల మంచి ప్రదర్శన కారణంగా రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం మంచి స్థితిలో ఉంది. ఇప్పటి వరకు ఆడిన 7 మ్యాచ్‌లలో ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉన్నాడు. రాజస్థాన్ జట్టు ర్యాన్ పరాగ్‌కు రూ. 14 కోట్ల జీతం చెల్లిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-captains-hardik-pandya.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఆల్‌రౌండర్ అయిన పాండ్యా, బ్యాటింగ్‌లో గానీ, బౌలింగ్‌లో గానీ మంచి ప్రదర్శన ఇవ్వలేకపోవడంతో, ముంబై ఏడు మ్యాచ్‌లలో కేవలం రెండింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో జట్టు ఎనిమిదో స్థానంలో ఉంది. ఈ సీజన్‌లో ఆడిన ఆరు మ్యాచ్‌లలో, పాండ్యా 19.4 సగటుతో కేవలం 97 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్‌లో మూడు వికెట్లు మాత్రమే తీశాడు. ముంబై జట్టు హార్దిక్ పాండ్యా కోసం రూ. 16.35 కోట్లు చెల్లిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rishabh-pant-scores-only-18-runs-in-lsg-vs-gt-match.jpg</image:loc><image:caption><![CDATA[ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి, రిషబ్ పంత్ కెప్టెన్సీలోనూ, బ్యాటింగ్‌లోనూ నిరాశపరిచాడు. ఈ సీజన్‌లో ఆడిన 7 మ్యాచ్‌లలో అతను కేవలం 147 పరుగులు మాత్రమే చేసి, ఒకే ఒక్క అర్ధశతకం నమోదు చేశాడు. దీని ఫలితంగా, లక్నో జట్టు ఆడిన ఏడు మ్యాచ్‌లలో ఐదింటిలో ఓడిపోయి, పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది. రూ. 27 కోట్ల జీతం సంపాదిస్తున్న పంత్, ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-your-jasmine-plant-bloom-again-easy-gardening-hacks-1800526.html</loc><lastmod>2026-04-25T08:40:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jasmine Flowers ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో పెంచుకునే మల్లె మొక్క (Jasmine Plant) ఆశించిన రీతిలో పూలు పూయకపోవడానికి గల కారణాలు, మల్లె పందిరి పూలతో కళకళలాడటానికి పాటించాల్సిన సులభమైన చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇందుకోసం ముఖ్యంగా మల్లె మొక్క సూర్యరశ్మిని బాగా ఇష్టపడుతుంది. మల్లె మొక్క ఏపుగా పెరుగుతున్నా పూలు పూయకపోవడానికి ప్రధాన కారణం సరైన పోషకాలు అందకపోవడం లేదా సూర్యరశ్మి లోపించడం. మొక్కను నీడలో ఉంచితే కేవలం ఆకులు మాత్రమే పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-4.jpg</image:loc><image:caption><![CDATA[ మల్లె మొక్కకు కనీసం రోజుకు 6 నుండి 8 గంటల పాటు ఎండ తగిలేలా చూడాలి. మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్క పూలు పూయడం తగ్గినప్పుడు మొక్కకు ప్రూనింగ్ చేయడం చాలా అవసరం. ఎండిపోయిన కొమ్మలను, పాత ఆకులను కత్తిరించండి. దీనివల్ల మొక్కకు కొత్త శక్తి వచ్చి, కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. ఈ కొత్త చిగుర్లకే మొగ్గలు ఎక్కువగా వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-1.jpg</image:loc><image:caption><![CDATA[ మల్లె మొక్కకు రసాయన ఎరువుల కంటే సహజ సిద్ధమైన ఎరువులు బాగా పనిచేస్తాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది పూలు పూయడానికి ఎంతో తోడ్పడుతుంది. రోజూ బియ్యం కడిగిన నీటిని పారబోయకుండా మొక్క మొదట్లో పోయండి. ఇందులో ఉండే ఖనిజాలు మొక్క ఎదుగుదలకు సహకరిస్తాయి. వాడిన టీ పొడిని శుభ్రంగా కడిగి ఎండబెట్టి మట్టిలో కలిపితే నత్రజని అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్క మొదట్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్త వహించాలి. మల్లె మొక్కకు మట్టి తడిగా ఉండాలి కానీ, నీరు నిల్వ ఉండకూడదు. కుండీలో నీరు నిలిచిపోతే వేర్లు కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. మట్టి పైపొర ఆరిపోయినప్పుడు మాత్రమే నీరు పోయండి. అలాగే, ఇంట్లోనే దొరికే బియ్యం కడిగిన నీరు లేదా అరటిపండు తొక్కల ఎరువును వేయడం వల్ల నేలలో పొటాషియం పెరిగి పూలు సమృద్ధిగా పూస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-flowers-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కకు తెల్ల దోమలు లేదా ఇతర పురుగులు పట్టినప్పుడు పూలు పూయవు. వారం లేదా పది రోజులకు ఒకసారి వేప నూనెను (Neem Oil) నీటిలో కలిపి మొక్కపై స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తూ, పరిమిత పోషణ అందిస్తే చాలు.. మీ తోట మల్లె పూల సువాసనతో గుభాళిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/are-you-growing-these-plants-near-tulsi-avoid-them-for-lakshmis-blessings-1800509.html</loc><lastmod>2026-04-25T07:41:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulsi-plant.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tulsi Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulasi-mokka.jpg</image:loc><image:caption><![CDATA[ తులసి మొక్క పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. హిందూ మతంలో ఎంతో పవిత్రంగా భావించే తులసి మొక్క వద్ద కొన్ని రకాల మొక్కలను పెంచడం వల్ల ప్రతికూల ఫలితాలు కలుగుతాయని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి, దాని పక్కన తగని మొక్కలు ఉంటే లక్ష్మీదేవికి ఆగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం తులసి మొక్క ఉన్న పరిసరాలు ఎలా ఉండాలో ఇప్పుడు చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulasi-mokka2.jpg</image:loc><image:caption><![CDATA[ ముళ్ల మొక్కలు (Cactus or Thorny Plants): వాస్తు ప్రకారం, తులసి శాంతికి,  ప్రేమకు చిహ్నం. కానీ, దాని పక్కన కాక్టస్ వంటి ముళ్ల మొక్కలు ఉంటే, ఆ ఇంట్లో తరచుగా గొడవలు జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు పెరిగి, అశాంతి నెలకొంటుంది. కాబట్టి తులసి దగ్గర ముళ్లు ఉన్న మొక్కలను వెంటనే తొలగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulasi-mokka1.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్ (Money Plant): మనీ ప్లాంట్ కూడా శుభప్రదమైనదే అయినప్పటికీ, దానిని తులసి మొక్కకు అతి దగ్గరగా నాటడం లేదా ఒకే కుండీలో పెంచడం వాస్తు రీత్యా మంచిది కాదు. ఈ రెండు మొక్కల శక్తి వేర్వేరుగా ఉంటుంది. కాబట్టి, వాటిని తగినంత దూరంలో ఉంచడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulasi-mokka3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాదు.. తులసి మొక్క చుట్టూ చెప్పులు లేదా బూట్లు విడవడం మహా పాపంగా పరిగణిస్తారు. ఇది లక్ష్మీదే విని అవమానించడమే. తులసి కోట చుట్టూ ఎప్పుడూ చెత్తాచెదారం ఉండకూడదు. చీపుర్లు లేదా డస్ట్ బిన్లు తులసికి దూరంగా ఉంచాలి. తులసి మొక్క ఎండిపోతే దానిని వెంటనే మార్చాలి. అలాగే దాని చుట్టూ ఇతర ఎండిపోయిన మొక్కలు ఉండటం వల్ల నెగెటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tulasi-mokka4.jpg</image:loc><image:caption><![CDATA[ తులసి మొక్కను ఎల్లప్పుడూ ఇంటికి ఉత్తర లేదా తూర్పు దిశలో ఉంచడం వల్ల గరిష్ట ప్రయోజనాలు లభిస్తాయి. దక్షిణ దిశలో తులసిని ఉంచడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని వాస్తు పండితులు హెచ్చరిస్తున్నారు. తులసి మొక్కను ఎంత భక్తితో పూజిస్తామో, దాని పరిసరాలను కూడా అంతే పవిత్రంగా ఉంచుకోవాలి. సరైన వాస్తు నియమాలు పాటించడం వల్ల ఇంట్లో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bobberla-vada-vada-benefits-quick-cooling-snack-for-digestion-and-immunity-boost-in-minutes-1800391.html</loc><lastmod>2026-04-25T07:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vadalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ బొబ్బర్ల వడలకు కావాల్సిన పదార్దాలు : ఒక కప్పు బొబ్బర్లు లేదా అలసందలు,  రెండు ఉల్లిపాయలు, మూడు పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క,  నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర,  రుచికి తగినంత ఉప్పు, నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ బొబ్బర్లు వడల తయారీ విధానం : ముందుగా బొబ్బర్లను ఇలా నానబెట్టుకోవాలి : బొబ్బర్లను తీసుకుని కనీసం 8 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అ తర్వాత ఈ నానిన బొబ్బర్లను తీసుకుని మిక్సీలో కానీ, రోటిలో కానీ వీటిని మెత్తగా రుబ్బుకోవాలి. పిండిని మరి జోరుగా కలపకండి. కొద్దిగా నీరు పోసి మళ్ళీ రెండో సారి కూడా మిక్సీ పట్టుకోండి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమాన్ని ఇలా తిప్పుకోవాలి  :  ఈ పేస్ట్‌ మిశ్రమం తీసుకుని దానిలో కట్ చేసిన ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం,  నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు కూడా వేసి వీటిని బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. ఇలా చేస్తే బొబ్బర్ల వడలు మంచిగా వస్తాయి తినడానికి కూడా రుచిగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వడలను నూనెలో బాగా వేయించుకోవాలి: ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా ఈ పిండిని వేసుకుని, చేతులకు నీరు రాసుకుని చిన్న గారెలు మాదిరిగా వీటిని వేసుకోవాలి. ఆ తర్వాత పాన్ లో ఆయిల్ వేసి అది వేడయ్యాక  మీడియం మంటపై గారెలను ఉంచి గోల్డ్ రంగులోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vadalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పిండిని మరి జోరుగా చేయకండి అలా చేస్తే గారెలు కరకరలాడవు. మీరు పిండి కొంచెం గట్టిగానే ఉంచాలి. అలాగే, నూనెను మరి కాగనివ్వకండి. అలా చేస్తే బయట కాలి మాడిపోతాయి అలాగే, లోపల కూడా ఉడకవు. కాబట్టి, మీడియం మంట మీదే వీటిని వేయించుకోవాలి. మీకు ఆరోగ్యకరంగాతినాలంటే తక్కువ నూనెలో కాల్చాలి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-too-much-mint-bad-for-your-health-check-who-should-avoid-pudina-in-summer-1800436.html</loc><lastmod>2026-04-25T07:02:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Who Should Avoid Mint Leaves In Summer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ట్రిక్ సమస్యలు - రివర్స్ ఎఫెక్ట్: సాధారణంగా అజీర్తిని పోగొట్టడానికి పుదీనా వాడుతుంటాం. కానీ అదే పుదీనా అతిగా తీసుకుంటే గ్యాస్ట్రో ఈసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ అనే సమస్యకు దారితీయవచ్చు. పుదీనాలోని మెంతోల్ కడుపులోని కండరాలను సడలిస్తుంది. దీనివల్ల కడుపులోని ఆమ్లాలు వెనక్కి ప్రవహించి తీవ్రమైన గుండెల్లో మంట ఎసిడిటీకి కారణమవుతాయి. ఇప్పటికే కడుపులో అల్సర్లు లేదా తీవ్రమైన గ్యాస్ సమస్య ఉన్నవారు పుదీనాను అధికంగా తీసుకుంటే ఆ సమస్య మరింత జటిలమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer-4.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తపోటుపై తీవ్ర ప్రభావం: పుదీనాకు శరీరంలోని రక్తపోటును తగ్గించే గుణం ఉంది. ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి మేలు చేసినప్పటికీ, మిగిలిన వారికి ఇబ్బందికరంగా మారవచ్చు. లో బీపీ ఉన్నవారు పుదీనాను డైట్‌లో ఎక్కువగా చేర్చుకుంటే రక్తపోటు మరింత పడిపోయి ఒక్కసారిగా నీరసం రావడం, కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మీరు బీపీకి మందులు వాడుతున్నట్లయితే పుదీనా వాడకంలో అప్రమత్తంగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer-3.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ అలర్జీలు - శ్వాస ఇబ్బందులు: పుదీనాలోని మెంతోల్ కొందరి శరీర తత్వానికి అస్సలు పడదు. పుదీనా నూనెను లేదా రసాన్ని నేరుగా చర్మంపై ఎక్కువగా రాస్తే ఎర్రటి దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది. పుదీనా ఘాటు వాసన వల్ల కొంతమందిలో తుమ్ములు రావడం లేదా శ్వాస తీసుకోవడంలో స్వల్ప ఇబ్బందులు కలగవచ్చు. ముఖ్యంగా ఆస్తమా బాధితులు దీనికి దూరంగా ఉండటమే ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer-1.jpg</image:loc><image:caption><![CDATA[ గర్భిణీలు - బాలింతలకు హెచ్చరిక: గర్భధారణ సమయంలో పుదీనాను టీ రూపంలో వికారాన్ని తగ్గించడానికి వాడుతుంటారు. కానీ.. ప్రాచీన వైద్య శాస్త్రాల ప్రకారం.. పుదీనాను విపరీతంగా తీసుకోవడం గర్భాశయానికి రక్త ప్రసరణను ప్రేరేపిస్తుంది, ఇది కొన్ని అరుదైన సందర్భాల్లో ఇబ్బందులకు దారితీయవచ్చు. పాలిచ్చే తల్లులు పుదీనాను అతిగా తీసుకుంటే పాల ఉత్పత్తిపై ప్రభావం చూపే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mint-leaves-in-summer-2.jpg</image:loc><image:caption><![CDATA[ కిడ్నీ వ్యాధులు ఉన్నవారు జాగ్రత్త: పుదీనాను అతిగా తీసుకోవడం వల్ల కిడ్నీ పనితీరుపై కూడా ప్రభావం పడవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారు పుదీనా ఆయిల్ లేదా పుదీనా సప్లిమెంట్లను తీసుకునే ముందు డాక్టర్ సలహా తీసుకోవడం తప్పనిసరి. దేనికైనా పరిమితి ముఖ్యం. ఎక్కువ తీసుకోకుండా రోజుకు 10 నుంచి 15 పుదీనా ఆకులను వాడటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-remove-smell-from-mutton-boti-curry-fast-add-lemon-juice-trick-for-quick-cooking-in-5-minutes-1800371.html</loc><lastmod>2026-04-25T07:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Boti Kura 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura-4.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మటన్ బోటి నీచు వాసన వస్తుంది ఇది మందరికి తెలిసిన విషయమే. అయితే, ఈ కర్రీ చేసేటప్పుడు  నీచు వాసన రాకుండా ఉండాలంటే వీటిని తెలుసుకుని తప్పక పాటించాలి. మరి, అస్సలు చేయకుండా వీటికి సంబంధించిన నేచురల్ చిట్కాలను ఇక్కడ తెలుసుకుని కూర చక చకా వండేద్దాం.. అలాగే, వీటిలో ఏవేం వేస్తారో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మటన్ షాప్ నుంచి తెచ్చిన బోటి మంచిదో కాదో ఒకటి మూడు సార్లు చెక్ చేసుకోండి ఎందుకంటే, ఈ మధ్య కల్తీ మాంసం కూడా కలుస్తుంది. ఇది మాత్రం అస్సలు మార్చిపోకండి. అలాగే, బోటిని సరైన విధంగా శుభ్రపరచడం, మారినేషన్ చేయడం ముఖ్యమని తెలుసుకోండి. దీనిని తీసుకుని గోరువెచ్చని నీటితో  బాగా కడగాలి. ఆ తర్వాత దానిలో కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా రుద్ది పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura-5.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం వేసి ఈ విధంగా నానబెట్టుకోవాలి :  మటన్ బోటి ఒకటికి రెండు సార్లు కడిగిన తర్వాత  దానిలో నిమ్మరసం లేదా కొద్దిగా వెనిగర్ వేసి కనీసం 20 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే బోటి కూర నీచు వాసన రాకుండా ఉంటుంది. తినే టప్పుడు కూడా తినేకొద్ది తినాలనిపిస్తోంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura-1.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లం వెల్లుల్లి పేస్ట్ తో ఇలా చేయండి :  మీరు ముందుగా బోటికి అల్లం-వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పట్టిస్తే నీచు వాసన మొత్తం పోతోంది ఆలాగే   మటన్ మాంసపు వాసన కూడా పోతోంది. ఇలా చేయడం వలన కూర కూడా తొందరగా ఉడుకుతుంది. అలాగే తినేటప్పుడు వాసన అస్సలు రాదు. ముద్ద ముద్ద ఆస్వాదిస్తూ తింటారు. ఇలా చేసి తింటే అస్సలు వదిలిపెట్టరు. ఇక నాన్ వెజ్ లవర్స్ అయితే, రెండు ప్లేట్స్  పక్కా లాగిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/boti-kura-6.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, కట్ చేసిన ఉల్లిపాయలు బంగారు కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించాలి.  ఉల్లిపాయ వాసన  వీటికి తగిలితే  బోటి రుచి ఇంకాస్త పెరుగుతుంది. ఇంకా జీలకర్ర, ధనియాలు,  కారం కూడా సరైన కొలతలతో వేయాలి. వీటిని నూనెలో బాగా వేయించాలి. ఇలా చేస్తే వాసనకే నోరూరిపోతోంది. ఈ కూరను కుక్కర్లో చేస్తే మంచిది. బోటి మంచిగా ఉడుకుతుంది తినడానికి కూడా టేస్టీగా ఉంటుంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/start-your-day-with-buttermilk-instead-of-tea-5-amazing-health-benefits-1800490.html</loc><lastmod>2026-04-25T06:58:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Buttermilk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియకు అమృతం: ఖాళీ కడుపుతో గ్లాసు మజ్జిగ తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మజ్జిగలో ఉండే ప్రోబయోటిక్స్ కడుపులోని మంచి బ్యాక్టీరియాను పెంచి, మలబద్ధకం, గ్యాస్ సమస్యలను దూరం చేస్తాయి. మజ్జిగలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే దీనిని తాగడం వల్ల కడుపు ఉబ్బరం, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-6.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరానికి చల్లదనం: వేసవి కాలంలో శరీరం త్వరగా వేడెక్కుతుంది. మజ్జిగ ఒక సహజ సిద్ధమైన కూలెంట్‌లా పనిచేస్తుంది. ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి, వడదెబ్బ తగలకుండా కాపాడుతుంది. ఉదయాన్నే నిద్రలేచిన తర్వాత పరగడుపున మజ్జిగ లేదా నీళ్లు తాగడం శరీరానికి మంచిది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. తాజాగా అనిపించేలా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల బలం: ఇందులో క్యాల్షియం, విటమిన్ బి12, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. మజ్జిగలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. పాలు తాగడానికి ఇష్టపడని వారు మజ్జిగ తీసుకోవడం ద్వారా ఎముకల సాంద్రతను పెంచుకోవచ్చు. ఇది దంతాల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. మీరు సన్నగా ఉన్నారు కాబట్టి మజ్జిగ తాగడం చాలా మంచిది. ఎందుకంటే మజ్జిగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మీకు మంచి శక్తిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడానికి సహకారం: మజ్జిగలో క్యాలరీలు చాలా తక్కువ, పోషకాలు ఎక్కువ. ఇది తాగడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల మీరు అనవసరమైన స్నాక్స్ తీసుకోకుండా ఉంటారు. ఫలితంగా బరువు తగ్గడం సులభమవుతుంది. మజ్జిగ అనేది పెరుగు నుండి తయారు చేయబడిన, నీటి శాతం అధికంగా ఉండే ఒక ప్రోబయోటిక్ ఆహారం. పాలలో ఉండే అన్ని పోషకాలు మజ్జిగలో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/buttermilk-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యం: ఇది శరీరంలోని విషతుల్యాలను (Toxins) బయటకు పంపి, చర్మం, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మజ్జిగలోని విటమిన్లు, ప్రోటీన్లు చర్మాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి. క్రమం తప్పకుండా మజ్జిగ తాగే వారిలో చర్మం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ముడతలు తగ్గుతాయి. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, సైంధవ లవణం లేదా అల్లం కలిపి తీసుకుంటే దాని రుచి, గుణాలు మరింత పెరుగుతాయి. రేపటి నుండి మీ రోజును ఒక గ్లాసు మజ్జిగతో ప్రారంభించి మార్పును మీరే గమనించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-coconut-milk-chicken-recipe-for-beginners-creamy-flavorful-chicken-curry-at-home-1800454.html</loc><lastmod>2026-04-24T22:37:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chicken 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-3.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు: ముప్పావు కిలో చికెన్, రెండు కప్పుల కొబ్బరి పాలు, ఒక ఉల్లిపాయ, రెండు టమాటాలు, మూడు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు కప్పుల పెరుగు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత  ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనె, రెండు లవంగాలు, మూడు యాలకులు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చికెన్ ఇలా మారినేషన్ చేయాలి: ముందుగా చికెన్‌ ను ఒక గిన్నెలో తీసుకుని  దానిలో కొద్దిగా పెరుగు, రుచికి తగినంత  ఉప్పు, రెండు  టేబుల్ స్పూన్స్  కారం, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు వేసి ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా చేస్తే కూర వండిన తరవాత చచాలా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ మాసాల పొడిని తయారు చేసుకోవాలి : ముందుగా  కుక్కర్‌ పెట్టి దానిలో రెండు లవంగాలు, మూడు యాలకులు, రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసి  వాటిని  బాగా వేయించుకుని రోటిలో కానీ, మిక్సీలో కానీ వేసి వాటిని పొడి లాగా పట్టుకోవాలి. ఈ పొడిని కూర చివర్లో వేస్తే  చాలా చాలా రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు కొబ్బరి పాల చికెన్ ను ఇలా తీసుకోవాలి : ముందుగా పాన్ పెట్టి దానిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్  కలర్లోకి వచ్చే వరకు వాటిని బాగా వేయించాలి. కొద్దీ సేపటి తరవాత  దానిలో నాలుగు  పచ్చిమిర్చి, నాలుగు టమాటాలు వేసి పేస్ట్ లాగా అయ్యే  వరకు పొయ్యి మీదే ఉంచి మగ్గించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chicken-6.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పక్కన పెట్టుకున్న ఈ మిశ్రమంలో చికెన్ వేసి 10 నిమిషాల పాటు వేసి బాగా కలుపుకోవాలి. చివర్లో అరకట్ట కొత్తిమీరను వేసి  కలుపుకోవాలి అలాగే,  ఒక కప్పు కొబ్బరి పాలు నీళ్లు కూడా  పోయాలి. ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు వేసి మూడు  విజిల్స్ వచ్చే వరకు  ఉడికించి కిందకు దించేయడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/saturday-rituals-for-wealth-the-power-of-pindi-deepam-1800445.html</loc><lastmod>2026-04-24T22:26:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/saturday-rituals-for-wealth.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saturday Rituals For Wealth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/saturday-rituals-for-wealth-1.jpg</image:loc><image:caption><![CDATA[ శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు లభిస్తాయి. శనివారం చేసే పూజలు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, శనివారం చెప్పబడిన నియమాలను పాటిస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోయి, ఊహించలేనంత ఐశ్వర్యం పొందవచ్చు. పిండి దీపం అత్యంత శక్తివంతమైన దీపాలలో ఒకటి. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. పిండి దీపాన్ని తయారు చేయడానికి బియ్యప్పిండి, బెల్లం తురుము, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీళ్లు పోసి చపాతి ముద్దలా కలపాలి. ఈ పిండితో ప్రమిదను తయారుచేసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఏడు వత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2saturday-rituals-for-wealt.jpg</image:loc><image:caption><![CDATA[ శనివారం పాటించాల్సిన నియమాలు: 

తలస్నానం: శనివారం ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేయడం శుభప్రదం. నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయడం వల్ల జాతక దోషాలు తొలగి అదృష్టం కలిసి వస్తుంది. 
పూజ గది శుభ్రత: శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకుని, దేవుని పటాలకు పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇంట్లో ముగ్గు వేసి వెంకటేశ్వర స్వామి పటాన్ని పూలతో అలంకరించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/3saturday-rituals-for-wealt.jpg</image:loc><image:caption><![CDATA[ తులసి దళాలు: వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవి. శనివారం దీపారాధన చేసేటప్పుడు తులసి ఆకులతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి, కష్టాలు తీరుతాయి.
నైవేద్యం: పూజలో చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించినా స్వామివారు ఎంతో సంతోషిస్తారు. 
అప్పుల నివారణ: అప్పుల సమస్యలతో బాధపడేవారు 21 యాలకులను దారానికి గుచ్చి మాలగా చేసి శనివారం వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అప్పులు తీరి, జీవితంలో ధన కొరత ఉండదు.

కాకికి అన్నం: కాకికి అన్నం పెట్టడం వల్ల ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది, ధనపరంగా కలిసి వస్తుంది. 
రావి చెట్టు పూజ: సొంత ఇంటి కల, భూములు కొనే ఆశ ఉన్నవారు ప్రతి శనివారం రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి, 11 ప్రదక్షిణాలు చేస్తే కోరికలు నెరవేరి, ఆస్తిపాస్తులు రెట్టింపు అవుతాయి. ఒక రావి ఆకును బీరువాలో పెట్టుకుంటే ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4saturday-rituals-for-wealt.jpg</image:loc><image:caption><![CDATA[ లక్ష్మీదేవి ఆకర్షణ: చీపురును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. శనివారం కొత్త చీపురు కొంటే ధనలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. పాత చీపురును శనివారం బయట పడేయకూడదు. తమలపాకులను ఇంటి గుమ్మానికి కడితే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించి సిరిసంపదలు అందిస్తుంది.
ఆంజనేయ స్వామి పూజ: ప్రతి శనివారం ఆంజనేయ స్వామి పటానికి మల్లెపూలను సమర్పించి కోరికలు కోరుకుంటే వెంటనే నెరవేరుతాయి.
ముద్ద కర్పూరం: ముద్ద కర్పూరంతో వెంకటేశ్వర స్వామికి హారతి ఇస్తే కుటుంబానికి మంచి జరుగుతుంది.
ధనయోగం:పర్సులో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఒక శనివారం ఐదు యాలకులను పర్సులో పెట్టుకోవాలి.
ఆరోగ్యం: అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతి శనివారం గోవింద నామాలు చదవడం లేదా ఓం గోవిందాయ నమః మంత్రాన్ని 21 సార్లు జపించడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5saturday-rituals-for-wealt.jpg</image:loc><image:caption><![CDATA[ నివారించాల్సినవి: శనివారం నూనె, ఉప్పు కొనకూడదు. కొత్త బట్టలు కొనడం, నలుపు రంగు వస్త్రాలు ధరించడం దరిద్రానికి కారణమవుతాయి. నీలం రంగు వస్త్రాలు ధరించడం అదృష్టాన్ని తీసుకొస్తుంది. 
ఏలినాటి శని దోష నివారణ: ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు శివాలయానికి వెళ్లి నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలు చేస్తే దోషాలు తొలగి, అదృష్టం పెరుగుతుంది. 
ఈ నియమాలను పాటించడం ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పొందవచ్చు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-never-talk-to-these-types-of-people-life-lessons-for-success-and-wisdom-1800433.html</loc><lastmod>2026-04-24T22:10:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti2-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణక్యుని నీతి 1: భార్యాభర్తల మాట్లాడుకుంటునప్పుడు మూడో వ్యక్తి వస్తే మీ మాటలను ఆపేయండి. మూడో వ్యక్తి వలన గొడవలు, అపార్థాలు మొదలవుతాయి. అలాగే, బంధం బలహీనపడటానికి కూడా ఒక కారణమవుతుంది. కాబట్టి వారు మాట్లాడుకుంటున్న సమయంలో  జోక్యం చేసుకోకూడదు. ఇది గొడవను మరింత పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-17.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణక్యుని నీతి 2 : ఇంకా గురువులు, పండితుల మాట్లాడుకుంటున్న సమయంలో ఇతరులు వెళ్ళకూడదు. పొరపాటున ఎవరైనా వస్తే మీ మాటలను కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా  చర్చలు కూడా జరపకూడదు. లేదంటే, మీరు మాట్లాడుకున్న మాటలు ఊరు మొత్తం చేరతాయి. వారిని ప్రశ్నలు అడిగి పంపించేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణక్యుని నీతి 3: యజమాని ఉద్యోగి మాట్లాడే సమయంలో మధ్యలో అస్సలు వెళ్ళకూడదు. ఎందుకంటే, ఇవి అధికారికమైనవిగా ఉంటాయి. కాబట్టి, మధ్యలో మాట్లాడటం మంచిది కాదు, అది పద్ధతి కూడా కాదు. అవసరమైతే తప్ప లేదంటే అక్కడి నుంచి ఇతరులు దూరంగా వెళ్లిపోవడమే మంచిది. అనుమతి తీసుకుని మాట్లాడండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి పరిస్థితికి ఒక హద్దు ఉంటుంది అది మనుషులు తప్పక అర్ధం చేసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ దీనిని తప్పక తెలుసుకోవాలని  చాణక్యుడు చెప్పారు. సందర్భం లేకుండా మాటలు జారవద్దు. అలాగే, అది అగౌరవంగా కూడా ఉండదు. దీని వలన వివాదాలు పెరగడం తప్ప ఏం ఉండవు. అప్పుడప్పుడు మౌనం పాటించడం కూడా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti5-1.jpg</image:loc><image:caption><![CDATA[ సంబంధం లేకుండా కొందరు మధ్యలో మాట్లాడుతుంటారు. ఎదుటి వాళ్ళ అనుమతి లేకుండా మధ్యలో మాట్లాడకూడదని 
 ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు.(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/why-high-income-brings-financial-anxiety-overcome-lifestyle-creep-and-digital-expenses-1800364.html</loc><lastmod>2026-04-24T21:02:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gratuity ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగ జీవితంలో ప్రమోషన్లు, బోనస్‌లు, పెరుగుతున్న జీతాలు ఇవన్నీ ఆర్థిక భద్రతను పెంచాలని భావిస్తాం. కానీ వాస్తవానికి, ఆదాయం పెరిగిన కొద్దీ చాలా మందిలో ఆర్థిక ఆందోళన మరింత పెరుగుతోంది. నిపుణుల ప్రకారం ఇది డబ్బు కొరత సమస్య కాదని, మన ఆలోచనా విధానంలో ఉన్న లోపమే ప్రధాన కారణమని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-3-11.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిటల్ యుగంలో కనిపించని ఖర్చులు ఒక పెద్ద సమస్యగా మారాయి. సబ్‌స్క్రిప్షన్లు, ఈఎంఐలు, ఇన్సూరెన్స్ ప్రీమియంలు ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతుండటంతో, జీతం వచ్చిన వెంటనే పెద్ద భాగం ఖర్చవుతోంది. దీంతో మంచి జీతం ఉన్నప్పటికీ చేతిలో డబ్బు మిగలడం లేదనే భావన పెరుగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-4-12.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకో ముఖ్య కారణం లైఫ్‌స్టైల్ క్రీప్. ఆదాయం పెరిగిన కొద్దీ జీవనశైలి కూడా మారిపోతుంది. ఖరీదైన గ్యాడ్జెట్లు, విలాసవంతమైన ఇళ్లు, తరచుగా బయట భోజనం వంటి అలవాట్లు పెరుగుతాయి. ఫలితంగా పెరిగిన ఆదాయం కూడా కొత్త ఖర్చులకు సరిపోతూ, నిజమైన పొదుపు లేకుండా పోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-6-copy-9.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియా ప్రభావం కూడా గణనీయమే. ఇతరుల జీవనశైలితో పోల్చుకోవడం వల్ల, తమ ఆర్థిక స్థితి సరిపోదనే అసంతృప్తి కలుగుతుంది. అవసరాలు తీరినా, ఆశలు పెరుగుతూనే ఉంటాయి. అలాగే పెట్టుబడుల విషయంలో కూడా చాలా మంది తక్షణ ఫలితాల కోసం ఎదురుచూస్తారు. సిప్ వంటి దీర్ఘకాలిక పెట్టుబడులు నెమ్మదిగా పెరుగుతుండటంతో, ఎదుగుదల కనిపించడంలేదనే అపోహ కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-currency-8-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పరిస్థితిని అధిగమించాలంటే, ముందుగా ఖర్చులపై పూర్తి అవగాహన అవసరం. అనవసర ఖర్చులను తగ్గించడం, స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలను ఏర్పరచుకోవడం, చిన్న విజయాలను గుర్తించి ప్రోత్సహించుకోవడం ముఖ్యం. ముఖ్యంగా, ఇతరులతో పోల్చుకోకుండా, తమ అవసరాలకు తగ్గ జీవనశైలిని ఎంచుకుంటేనే నిజమైన ఆర్థిక సంతృప్తి సాధ్యమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/five-star-hotel-in-ongole-rs-100-crore-radisson-project-to-boost-tourism-and-create-jobs-in-andhra-pradesh-1800355.html</loc><lastmod>2026-04-24T20:52:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fivestar Hotel ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒంగోలు నగర సమీపంలోని చదలవాడ దగ్గర సుమారు 100 కోట్ల అంచనా వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మాణానికి రవి ప్రియ హాస్పిటాలిటీస్‌ సంస్థ ముందుకొచ్చింది. గతనెల మార్చి 28న నిర్వహించిన రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో ఒంగోలులో అన్ని హంగులతో ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ నిర్మించేందుకు అనుమతి లభించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇందుకోసం 2024-29 సంవత్సరం కింద పలు రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల సమావేశమైన రాష్ట్ర కేబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు ఎపిలో వైజాగ్‌ తరువాత ఒంగోలులో నిర్మించనున్న ఈ ఫైవ్‌స్టార్‌ హోటల్‌ ద్వారా పర్యాటక రంగం అభివృద్ది చెందడమే కాకుండా ప్రత్యక్షంగా 300 మందికి ఉపాధి కల్పించనున్నట్లు రవి ప్రియ హాస్పిటాలిటీస్‌ సంస్థ నిర్వాహకుడు కంది రవిశంకర్‌ తెలిపారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే నిర్మాణ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందిన రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ తాజాగా ఒంగోలు నగర సమీపంలోని చదలవాడలోని చాతుర్వాటికలో 100 కోట్ల నిర్మాణ వ్యయంతో 148 గదులతో ఫైవ్ స్టార్ హోటల్ నిర్మించనుంది. అందుకోసం రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ హోటల్ నిర్మాణానికి మూలనిధి పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలు వంటి అంశాల్లో ప్రోత్సాహకాలు అందించనున్నారు. రాడిసన్‌ సంస్థ భాగస్వామ్మయంతో ఫైవ్‌స్టార్‌ హోటల్‌ నిర్మించనున్న  రవి ప్రియ హాస్పిటాలిటీస్ సంస్థ చైర్మన్ కంది రవిశంకర్ ప్రకాశంజిల్లా కలెక్టర్ రాజాబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fivestar-hotel-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అనంతరం రవిశంకర్ గ్రూప్ అధినేత కంది రవి శంకర్‌ను కలెక్టర్‌ సన్మానించారు.ఈ సందర్భంగా ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్‌, బిఎన్‌ విజయ్‌కుమార్‌లు కంది రవిశంకర్‌ను అభినందించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/tatkal-train-tickets-smart-tips-to-book-quickly-before-they-sell-out-1800329.html</loc><lastmod>2026-04-24T20:43:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railway ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/irctc-1.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యవసరంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే అందరికీ గుర్తొచ్చే పేరు తత్కాల్. రైళ్లల్లో ట్రైన్ బయల్దేరడానికి కొద్ది గంటల ముందు ఈ టికెట్లను బుక్ చేసుకుని సౌకర్యవంతమైన ప్రయాణం చేయవచ్చు. మాములుగా రైల్వే టికెట్లను కొద్ది రోజుల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీకు రిజర్వేషన్ టికెట్లు దొరుకుతాయి. అయితే తాత్కాల్ కోటాలో కొద్ది గంటల ముందు టికెట్లను బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తత్కా్ల్ టికెట్లు ఓపెన్ చేయగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఫుల్ అయిపోతాయి. దీంతో నిమిషాల వ్యవధిలోనే మీరు బుక్  చేసుకోవాల్సి ఉంటుంది. మీరు టికెట్లను విడుదల చేయగానే వెంటనే బుక్ చేసుకోవాలంటే ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగా ఐఆర్‌సీటీసీ అకౌంట్లోకి లాగిన్ అయ్యి అన్నీ యాక్టివ్‌గా ఉన్నాయా.. లేదా అనేది చూసుకోండి. ఇక ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక పేర్లు, వయస్సు, ఇతర వివరాలను ఆటోఫిల్ చేసేందుకు మాస్టర్ లిస్టును భద్రపర్చుకోండి. ఇక పేమెంట్స్ కోసం యూపీఐ, క్రెడిట్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్, ఐఆర్‌సీటీసీ వ్యాలెట్ లాంటి వాటిని ముందే లింక్ చేసుకోండి. వివరాలు, పేమెంట్స్ ముందు లింక్ చేసి ఉంచుకోవడం వల్ల తత్కాల్ టికెట్లు వెంటనే బుక్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టైప్ చేయడం, చెల్లింపు సమాచారం వెతకడంలో ఆలస్యం జరగకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తత్కాల్ టికెట్లను ట్రైన్ బయల్దేరడానికి ఒక రోజు ముందు రిలీజ్ చేశారు. ఏసీ క్లాసులకు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. ఇక స్లీపర్, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ టికెట్లను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. కనీసం ఈ సమాయానికి 5 నుంచి 10 నిమిషాల ముందు లాగిన్ అవ్వండి. పేజీని ముందుగానే లోడ్ చేసి సిద్దంగా ఉంచుకోండి. దీని వల్ల మీరు పని సులభం అవుతుంది. మీరు కొన్ని సెకన్లు లేట్ చేసినా టికెట్ కోల్పోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/indian-railway-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఒకే రైలుపై మీరు ఆశలు పెట్టుకుని దారి కోసం చూడవచ్చు. అదే మార్గంలో వెళ్లే 2, 3 ప్రత్యామ్నాయ రైళ్లను గుర్తించండి. ఒకే కేటగిరీ రైళ్లు కాకుండా బహుళ కోచ్‌లను అందించే రైళ్లను ఎంచుకోండి. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కంటే యూపీఐ, ఐఆర్‌సీటీసీ ద్వారా పేమెంట్స్ వేగంగా జరుగుతాయి. వాటిని ఎంచుకోవడం వల్ల మీ పని సులువవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/1-month-of-soaked-fenugreek-5-incredible-health-benefits-for-your-body-1800321.html</loc><lastmod>2026-04-24T20:41:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Benefits Of Eating Soaked Fenugreek Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియలో కీలక మార్పులు: నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మలబద్ధకం, గ్యాస్. నానబెట్టిన మెంతులలో సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను మెరుగుపరిచి, కడుపును శుభ్రంగా ఉంచుతుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణం కాక కడుపు ఉబ్బరంగా ఉన్నవారికి మెంతులు ఒక అద్భుత నివారణి. కేవలం ఒక వారం రోజుల వాడకంతోనే మీ జీర్ణవ్యవస్థలో మార్పును గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహ నియంత్రణ: రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మెంతులకు సాటి మరేదీ లేదు. నానబెట్టిన మెంతులు శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలోని కణాలు చక్కెరను శక్తిగా మార్చడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. మధుమేహం ఉన్నవారు లేదా ప్రీ-డయాబెటిస్ దశలో ఉన్నవారు ఒక నెల పాటు మెంతులు వాడితే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉండటాన్ని గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ జుట్టు పెరుగుదలకు రహస్య సూత్రం: మీరు జుట్టు రాలడం సమస్యతో బాధపడుతున్నారా? అయితే మెంతులు మీకు ఒక వరం. మెంతులలో ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్, లెసిథిన్ ఉంటాయి. ఇవి జుట్టు కుదుళ్లను లోపలి నుండి దృఢపరుస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. చుండ్రు సమస్య కూడా దరిచేరదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యానికి కొత్త మెరుపు: మెంతులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చర్మానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇవి రక్తంలోని మలినాలను తొలగించి, మొటిమలు రాకుండా చేస్తాయి. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి మొండి చర్మ సమస్యల నుంచి కూడా మెంతులు ఉపశమనం కలిగిస్తాయి. క్రమం తప్పకుండా మెంతులు తింటే చర్మం సహజంగా మెరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-eating-soaked-fenugreek-seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ కీళ్ల నొప్పులు - గుండె ఆరోగ్యం: వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆర్థరైటిస్ నొప్పులకు మెంతులు చక్కని పరిష్కారం. ఇందులోని వాపు నిరోధక గుణాలు నొప్పిని తగ్గించడంలో సహాయపడతాయి. గుండె ఆరోగ్యానికి కొలెస్ట్రాల్ పెద్ద శత్రువు. మెంతులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ఫలితంగా గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/natural-guide-to-hair-growth-and-hair-fall-solutions-1800330.html</loc><lastmod>2026-04-24T20:36:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bald Head (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి సమాజంలో జుట్టు రాలడం, బట్టతల సమస్యలు చాలా సాధారణమయ్యాయి. అయితే, డా. విక్రాంత్ సింగ్ ఠాకూర్ తన పరిశీలనల ఆధారంగా ఈ సమస్యలకు కొన్ని వినూత్న పరిష్కారాలను, కారణాలను తెలియజేశారు. జుట్టు రాలడానికి కేవలం బాహ్య చికిత్సలు కాకుండా, జీవనశైలి, మానసిక ఆరోగ్యం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని ఆయన నొక్కి చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-2.jpg</image:loc><image:caption><![CDATA[ డా. ఠాకూర్ ఒక ఆసక్తికరమైన పోలికను ప్రస్తావించారు: మానసిక స్థిమితం లేని వ్యక్తులలో బట్టతల గానీ, జుట్టు రాలడం గానీ కనిపించదు. వారికి, ఆధునిక మనుషులకు మధ్య ఉన్న మూడు ప్రధాన తేడాలను ఆయన వివరించారు. పోషకాహారం పరంగా ఈ తేడా లేదని ఆయన స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-3.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి ప్రధాన తేడా సబ్బులు, షాంపూల వాడకం. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ఎటువంటి రసాయన సబ్బులు లేదా షాంపూలు ఉపయోగించరు. మన శరీరానికి సహజంగానే “మంచి బ్యాక్టీరియా” ఉంటుందని, ఇది శరీరాన్ని, జుట్టును రక్షించే పాతోజెన్‌ల నుండి కాపాడుతుందని డా. ఠాకూర్ అన్నారు. షాంపూలు, సబ్బుల వాడకం ఈ మంచి బ్యాక్టీరియాను నాశనం చేస్తుందని, దీనివల్ల జుట్టు రాలడం పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. పూర్వ కాలంలో ప్రజలు షాంపూలు వాడేవారు కారని, అప్పుడు బట్టతల సమస్యలు తక్కువగా ఉండేవని ఆయన పేర్కొన్నారు. డా. ఠాకూర్ వ్యక్తిగతంగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు కుంకుడుకాయ పులుసును తలకు వాడతానని, శరీరం కోసం కేవలం నీళ్లు లేదా సున్నిపిండిని ఉపయోగిస్తానని తెలిపారు. సున్నిపిండి వాడితే దుర్వాసన కూడా రాదని ఆయన సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-4.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవ తేడా సూర్యరశ్మికి బహిర్గతం. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ఎక్కువగా ఎండలో ఉంటారు. అయితే, ఆధునిక జీవనశైలిలో చాలా మందికి సూర్యరశ్మికి తగినంత బహిర్గతం ఉండదు. మనిషి తలపైన జుట్టు ఉండటానికి కారణం సూర్యరశ్మి తలకు తగలడమేనని డా. ఠాకూర్ వివరించారు. సూర్యరశ్మి తగలకుండా ఉంటే జుట్టు రాలుతుందని, కాబట్టి సూర్యరశ్మికి తగినంతగా బహిర్గతం కావడం జుట్టు ఆరోగ్యానికి చాలా అవసరమని ఆయన స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bald-head-5.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది మానసిక ఒత్తిడి మరియు చింత. మానసిక స్థిమితం లేని వ్యక్తులు ప్రపంచంలోని వ్యవహారాల గురించి, ఆస్తి గురించి, కుటుంబం గురించి ఒత్తిడిని తీసుకోరు. అయితే, ఆధునిక మానవులు స్వార్థంతో, లక్ష్యాల సాధనలో భాగంగా నిరంతరం ఒత్తిడికి, టెన్షన్‌లకు లోనవుతారు. ఈ అధిక ఒత్తిడి, మానసిక ఆందోళన జుట్టు రాలడానికి ప్రధాన కారణాలలో ఒకటిగా డా. ఠాకూర్ గుర్తించారు. మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవనం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/india-speeds-up-bullet-train-projects-multiple-high-speed-corridors-in-pipeline-1800292.html</loc><lastmod>2026-04-24T20:08:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/bullet-trains.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bullet Trains ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ రైళ్లను ఇటీవల బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసిందే. మొట్టమొదటి రైలు అహ్మదాబాద్-ముంబై మధ్య తిప్పనున్నారు. గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఇది తిరగనుంది. ఈ ప్రాజెక్ట్ ప్రారంభం కావడంలో జాప్యం జరగడం వల్ల వ్యయం రెట్టింపు అయింది. అయితే దేశవ్యాప్తంగా ప్రకటించిన బుల్లెట్ రైళ్ల ప్రాజెక్ట్ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల వంటి స్థానిక సంస్థల నుంచి ఏకకాలంలో అనుమతులు పొందేందుకు రైల్వేబోర్డు కృషి చేస్తోంది. మిషన్ మోడ్‌లో వీటిని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక అధికారుల నుండి సమగ్ర అనుమతులు పొందే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. దీని వల్ల భూసేకరణ, రైట్ ఆఫ్ వే క్లియరెన్స్ ప్రక్రియలు వేగవంతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక భవిష్యత్ బుల్లెట్ రైళ్ల నెట్‌వర్క్ కోసం డిజైన్లను ప్రామాణీకరించడం వల్ల కీలకమైన రోలింగ్ స్టాక్, సిగ్నలింగ్ పరికరాల వంటి నిర్మాణ సరఫరాకు అంతరాయం ఉండదని రైల్వేశాఖ భావిస్తోంది. సివిల్ పనుల కోసం ప్రీ-కాస్ట్ వ్యవస్థలను అవలంభించడం వల్ల కూడా పనులను వేగవతం చేయాలని భావిస్తోంది. ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో అనుమతులు పొందటంలో బుల్లెట్ రైళ్ల కారిడార్‌కు ప్రాధాన్యత ఇవ్వబడుతుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-4.jpg</image:loc><image:caption><![CDATA[ అహ్మదాబాద్-ముంబై మధ్య తొలి బుల్లెట్ రైలు కారిడార్ నిర్మిస్తు్న్నారు. మొదట్లో భూసేకరణ ప్రక్రియలో ఆలస్యం జరగడం వల్ల జాప్యం జరిగింది. దీని వల్ల ముందుగా నిర్దేశించుకున్న కాలపరిమితిలో దీనిని ప్రారంభించలేకపోయారు. దీంతో ప్రాజెక్ట్ వ్యయం రూ.1.08 లక్షల కోట్ల నుంచి రూ.1.98 లక్షల కోట్ల వరకు పెరిగింది.  భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయడానికి స్థానిక అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేసే ప్రత్యేక అధికారుల బృందం ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bullet-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై-అహ్మదాబాద్‌తో పాటు పుణె-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, చెన్నై-బెంగళూరు, ఢిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగురి బుల్లెట్ రైళ్ల ప్రాజెక్టును కేంద్రం ప్రకటించింది. ఈ కారిడార్లు పూర్తయితే బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టనున్నారు. దీని వల్ల నగరాల మధ్య ప్రయాణం వేగవంతం కానుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/avoid-placing-these-items-in-the-north-direction-at-home-it-may-lead-to-major-life-problems-1800259.html</loc><lastmod>2026-04-24T19:27:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu Tips For Wealth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth-1.jpg</image:loc><image:caption><![CDATA[ సనాతన ధర్మంలో వాస్తు శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇల్లు నిర్మించేటప్పుడు దాని స్థానం, గదుల అమరిక, ప్రధాన ద్వారం దిశ వంటి ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా పరిశీలిస్తారు. ముఖ్యంగా పడకగది, పూజ గది, వంటగది, స్నానాల గది, ఆవరణం ఎలా ఉండాలనే విషయంపై వాస్తు నియమాలు మార్గనిర్దేశం చేస్తాయి. వాస్తు శాస్త్రంలో దిశలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. అందులో ఉత్తర దిశను సంపదకు అధిపతి అయిన కుబేరుని దిశగా పరిగణిస్తారు. అందువల్ల ఈ దిశను శుభ్రంగా, సక్రమంగా ఉంచడం ద్వారా సానుకూల శక్తి, ఆర్థిక అభివృద్ధి కలుగుతుందని నమ్మకం. అయితే ఈ దిశలో తప్పు వస్తువులు ఉంచితే ప్రతికూల ప్రభావాలు కలగవచ్చని వాస్తు శాస్త్రం చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth6.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తర దిశలో పాటించవలసిన ముఖ్య సూచనలు: 

1. భారమైన లేదా అనవసర వస్తువులు వద్దు.. 
ఇంటి ఉత్తర భాగంలో భారమైన ఫర్నిచర్, పెద్ద వస్తువులు లేదా అనవసర సామాగ్రి ఉంచడం మానుకోవాలి. ఇవి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుని ఆర్థిక సమస్యలకు కారణమవుతాయని నమ్మకం. ఈ ప్రాంతాన్ని ఎప్పుడూ శుభ్రంగా, ఖాళీగా ఉంచడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth5.jpg</image:loc><image:caption><![CDATA[ 2. వంటగది, స్నానాల గది నివారించాలి..

ఉత్తర దిశలో వంటగది లేదా స్నానాల గది ఉండకూడదు. వంటగది అగ్ని తత్త్వాన్ని సూచిస్తే, స్నానాల గది మురికిని సూచిస్తుంది. ఇవి కుబేర దిశలో ఉంటే సంపద ప్రవాహం తగ్గుతుందని వాస్తు శాస్త్రం చెబుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth4.jpg</image:loc><image:caption><![CDATA[ 3. మెట్లు ఏర్పాటు చేయరాదు.. 
ఇంటి ఉత్తర దిశలో మెట్లు ఉండటం వలన అభివృద్ధికి అడ్డంకులు కలగవచ్చని విశ్వాసం. వ్యాపార నష్టాలు, ఉద్యోగ సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth3.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ఎరుపు రంగు, పదునైన వస్తువులు వద్దు.. 
ఈ దిశలో ఎరుపు రంగు వస్తువులు లేదా పదునైన వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఇవి ఇంట్లో కలహాలు, అస్థిరతను పెంచవచ్చని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vastu-tips-for-wealth2.jpg</image:loc><image:caption><![CDATA[ 5. పాడైన వస్తువులు, వాడిపోయిన మొక్కలు వద్దు.. 
పాడైన గడియారాలు, పనిచేయని వస్తువులు లేదా వాడిపోయిన మొక్కలను ఉత్తర దిశలో ఉంచడం శుభకరం కాదు. ఇవి జీవితంలో ఆలస్యం, నిరాశ, ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తాయని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం వాస్తు శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/how-to-write-a-promissory-note-in-telugu-legal-guidelines-and-validity-1800244.html</loc><lastmod>2026-04-24T19:19:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Promissory Note 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఎవరికైనా ఆర్థిక సాయం చేసినప్పుడు లేదా అప్పు ఇచ్చినప్పుడు, ఆ నమ్మకానికి ఒక చట్టపరమైన ఆధారం ఉండటం చాలా ముఖ్యం. అందులో ప్రామిసరీ నోటు ప్రాథమికమైనది. అసలు ప్రామిసరీ నోటు అంటే ఏమిటంటే, అప్పు తీసుకున్న వ్యక్తి &#039;నేను ఇంత సొమ్మును, ఇంత వడ్డీతో, ఫలానా గడువులోగా తిరిగి చెల్లిస్తాను&#039; అని రాసి ఇచ్చే ఒక హామీ పత్రం. ఇది కేవలం ఒక కాగితం కాదు, చట్టం దృష్టిలో ఒక బలమైన సాక్ష్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది ప్రామిసరీ నోటు రాసేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటారు. నోటుపై రెవెన్యూ స్టాంపు కచ్చితంగా ఉండాలి. దానిపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం లేదా వేలిముద్ర ఉండాలి. అలాగే, అప్పు తీసుకున్న తేదీ, వడ్డీ రేటు, ఇద్దరు సాక్షుల సంతకాలు ఉండటం ఎంతో అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నోటు రాసిన తేదీ నుంచి కేవలం మూడు సంవత్సరాల వరకు మాత్రమే దీనికి చట్టపరమైన చెల్లుబాటు(Validity) ఉంటుంది. ఆ గడువు లోపల డబ్బు తిరిగి రాకపోతే, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవ్వాలి. ఒకవేళ మీరు అప్పు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ నోటుతో పాటు సెక్యూరిటీగా చెక్కు కూడా తీసుకుంటే, అది ఇంకా అదనపు భద్రతను ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ ఆ చెక్కు బౌన్స్ అయితే, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు. కేవలం మౌలిక ఒప్పందాల మీద ఆధారపడకుండా, ఇలాంటి లిఖితపూర్వక ఆధారాలను సిద్ధం చేసుకోవడం వల్ల మీ కష్టార్జితానికి రక్షణ ఉంటుంది. అప్పు ఇచ్చేటప్పుడు మొహమాటపడకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/promissory-note-5.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పు ఇచ్చేటప్పుడు ఇద్దరు నమ్మకస్తులైన సాక్షుల సంతకాలను తీసుకోవడం మంచిది. వివాదాలు తలెత్తినప్పుడు వీరి సాక్ష్యం కోర్టులో మీకు ఎంతో సాయంగా మారుతుంది. అలాగే అందరూ చేసే తప్పులు మీరు ప్రామిసరీ నోటు చేసేటప్పుడు చేయకండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/super-star-krishna-as-villain-the-rare-movie-story-you-need-to-know-1800228.html</loc><lastmod>2026-04-24T19:02:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Superstar Krishna 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-6.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ‘సూపర్ స్టార్’ అంటే మన అందరికీ గుర్తొచ్చే మొదటి పేరు ఘట్టమనేని కృష్ణ. ‘తేనె మనసులు’ చిత్రంతో హీరోగా పరిచయమై, వెండితెరపై ఒక వెలుగు వెలిగారు. అయితే ఆయన కెరీర్ ఆరంభంలో జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పటి తరం వారికి పెద్దగా తెలియదు. అప్పట్లో ఒక నటుడు హీరోగా నిలదొక్కుకోవాలంటే వరుస అవకాశాలు ఉండాలి, లేదంటే సైడ్ క్యారెక్టర్లు లేదా విలన్ పాత్రలు చేయక తప్పని పరిస్థితి ఉండేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ కెరీర్ ఆరంభంలో సూపర్ స్టార్ కృష్ణ విలన్‌గా నటించారంటే నమ్మశక్యం కాదు కదా! సాధారణంగా ఒక నటుడు విలన్‌గా ముద్ర పడితే మళ్ళీ హీరోగా నిలదొక్కుకోవడం చాలా కష్టం. కానీ ‘ప్రైవేట్ మాస్టర్’ అనే సినిమాలో ఆయన నెగటివ్ పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. 1967 సంవత్సరంలో ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా విశేషాలు ఇవిగో.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా హిట్ అయితే విలన్ ఇమేజ్ పడిపోతుందని భయపడే రోజుల్లో, తన నటనను నిరూపించుకోవడానికి కృష్ణ వెనకాడలేదు. విలన్‌గా ఆయన వేసిన ఆ అడుగు ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన చర్చగా మిగిలిపోయింది. ఇక ఈ సినిమాలో రామ్మోహన్ హీరోగా నటించారు. దీనికి కె. విశ్వనాధ్ దర్శకత్వం వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ సూపర్ స్టార్ కృష్ణ అదృష్టం కొద్దీ ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకవేళ అది హిట్ అయ్యుంటే మనం ఈ గొప్ప సూపర్ స్టార్‌ను విలన్ పాత్రల్లోనే చూసేవాళ్లమేమో! అందుకే ఆ ఫ్లాప్ ఆయన కెరీర్‌కు పెద్ద మలుపు అయ్యింది. ఆ తర్వాత గూఢచారి 116 సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఆపై మీకు తెలిసిందే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/superstar-krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్ని పాత్రలు చేసినా సూపర్ స్టార్ కృష్ణ స్టైల్, నడక, నవ్వు మనందరికీ ప్రత్యేకం. అందుకే ఆయనను అందరూ మనసున్న మనిషిగా, సాహసాలకు కేరాఫ్ అడ్రస్‌గా గౌరవిస్తారు. తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు ఈయన. ఇప్పుడు ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సూపర్ స్టార్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలుతున్నాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/benefits-of-wearing-coral-gemstone-why-its-a-blessing-for-these-zodiac-signs-1800218.html</loc><lastmod>2026-04-24T18:47:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pagadam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coral Gemstone Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits1.jpg</image:loc><image:caption><![CDATA[ రత్న శాస్త్రం ప్రకారం రత్నాలు మనిషి జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయని నమ్మకం ఉంది. సరైన రత్నాన్ని ధరించడం వల్ల వ్యక్తి జీవిత గమనంలో మార్పులు, స్థిరత్వం, పురోగతి కలగవచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వీటిలో పగడం (Coral Gemstone) ముఖ్యంగా కుజ గ్రహానికి సంబంధించిన రత్నంగా పరిగణించబడుతుంది. ఇది ధైర్యం, శౌర్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుందని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits2.jpg</image:loc><image:caption><![CDATA[ జాతకంలో కుజ గ్రహం బలహీనంగా ఉన్నవారికి భయాలు, నిర్ణయాల్లో అయోమయం, ఆత్మవిశ్వాస లోపం వంటి సమస్యలు ఎదురవుతాయని భావించి, అలాంటి సందర్భాల్లో పగడాన్ని ధరించడం సూచించబడుతుంది.  అయితే ఇది ప్రతి ఒక్కరికి అనుకూలం కాదని జ్యోతిష్య నిపుణుల సలహా తీసుకోవడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits3.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం అనుకూలంగా భావించే రాశులు..
కొన్ని రాశులకు పగడం ప్రత్యేకంగా శుభప్రదంగా ఉంటుందని చెప్పబడుతుంది: 
మేష రాశి – కుజుడు అధిపతి కావడంతో ఈ రాశి వారికి పగడం నాయకత్వ గుణాలను పెంచి వృత్తి, వ్యాపారాల్లో విజయాన్ని అందించవచ్చని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి – ఈ రాశికి కూడా కుజుడి ప్రభావం ఉండటంతో, పగడం మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతను పెంచుతుందని భావిస్తారు. 
సింహ రాశి – నిర్ణయ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతూ, పనిలో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించవచ్చని చెబుతారు. 
ధనుస్సు రాశి – భయాలు, ఆందోళనలను తగ్గించి మానసిక స్థిరత్వాన్ని అందిస్తుందని విశ్వాసం ఉంది. 
మీన రాశి – అయోమయాన్ని తగ్గించి స్పష్టమైన ఆలోచనతో నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుందని అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits5.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం ధరించే విధానం.. 

జ్యోతిష్య సంప్రదాయాల ప్రకారం పగడాన్ని సాధారణంగా బంగారం లేదా రాగి ఉంగరంలో అమర్చాలి. మంగళవారం ఉదయం సూర్యోదయం తర్వాత ధరించడం శుభప్రదమని చెబుతారు. ధరించే ముందు దాన్ని పచ్చి పాలు, గంగాజలంతో శుద్ధి చేసి, “ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ఆచారం. తరువాత కుడి చేతి ఉంగరపు వేలికి ధరించడం సూచించబడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/coral-gemstone-benefits6.jpg</image:loc><image:caption><![CDATA[ పగడం వల్ల ప్రయోజనాలు.. 

పగడం ధరించడం ద్వారా భయాలు తగ్గి ధైర్యం పెరుగుతుందని నమ్మకం ఉంది. అలాగే నిర్ణయ సామర్థ్యం మెరుగవుతుంది. పనిలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడంలో సహాయపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మొత్తంగా, జీవితంలో స్థిరత్వం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో ఇది సహాయకరమని భావిస్తారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం రత్నశాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/another-blow-to-mobile-users-vodafone-idea-to-hike-tariffs-after-airtel-1800176.html</loc><lastmod>2026-04-24T17:58:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mobile.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mobile ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొబైల్ ఫోన్లు వాడేవారికి షాకింగ్ న్యూస్. రీఛార్జ్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటికే ఎయిర్‌టెల్ రీఛార్జ్ ధరలను ఆమాంతం పెంచగా.. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. మొబైల్ రీఛార్జ్ టారిఫ్ ధరలను ఒక్కసారిగా పెంచుతున్నట్లు వెల్లడించింది. అయితే ఎంత పెంచుతారు..? ఎప్పటినుంచి పెంచుతారు? అనేది మాత్రం ప్రకటించలేదు. అయితే నామమాత్రంగానే పెంచుతామని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎయిర్‌టెల్ ఇప్పటికే రీఛార్జ్ ధరలను పెంచగా.. వొడాఫోన్ ఐడియా కూడా అదే బాట పట్టింది. ఎయిర్‌టెల్ ఇటీవల టారిఫ్ ధరలను 4 నుంచి 5 శాతం పెంచింది. ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కూడా అదే మొత్తంలో పెంచే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ యూజర్లపై అదనపు భారం పడనుందని చెప్పవచ్చు. వొడాఫోన్ ఐడియా ఎంత పెంచుతుందనేది చూడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఏడాది రీఛార్జ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని తెలుస్తోంది. దీంతో మొబైల్ ఉపయోగించేవారిపై అదనపు భారం పడనుంది. దాదాపు ఈ ఏడాది 15 శాతం మేర రీఛార్జ్ ధరలను కంపెనీలు పెంచే అవకాశముందని టెలికాం రంగ నిపుణులు చెబుతున్నారు. 15 శాతం అంటే మొబైల్ యూజర్లుకు ఈ ఏడాదిలో పెద్ద షాక్ తగలనుందని చెప్పవచ్చు. దీంతో సామాన్యులకు ఇది గుడిబండగా మారనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎయిల్‌టెల్ పాపులర్ రీచార్జ్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 84 రోజుల వ్యాలిడిటీ గల ప్లాన్ల ధరలు పెరిగాయి. ఇప్పటివరకు రూ.859కి లభించే రీఛార్జ్ ప్లాన్ ఏకంగా రూ.899కి చేరుకుంది. దీంతో అదనంగా రూ.50 భారం యూజర్లపై పడనుంది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకండానే ఎయిర్‌టెల్ ధరలను పెంచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/recharge-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వొడాఫోన్ ఐడియా స్పల్ప మొత్తంలోనే పెంచుతామని తెలిపింది. ఈ కంపెనీలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. ఈ విషయాన్ని సీఈఓ అభిజిత్ కిశోర్ ప్రకటించారు. ప్రస్తుతం కంపెనీ పనితీరుపై తాము నమ్మకంతో ఉన్నామని, సబ్ స్కైబర్ల సంఖ్య మరింత పెరిగిందని అన్నారు. మార్చిలో లక్షల కొత్త సబ్‌స్కైబర్లు వచ్చినట్లు స్పష్టం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/zodiac-signs-with-a-short-temper-risk-of-self-destructive-behavior-is-your-sign-on-the-list-1800175.html</loc><lastmod>2026-04-24T18:10:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ Short Temper Zodiac Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు, నక్షత్రాల ప్రభావం మన వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావం చూపుతాయి. ఈ ప్రభావం వల్ల ప్రతి వ్యక్తి స్వభావం భిన్నంగా ఉంటుంది. కొందరు చాలా శాంతంగా ఉంటే, మరికొందరు చిన్న విషయాలకే త్వరగా కోపపడే స్వభావం కలిగి ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఈ ఆవేశం జీవితంలోని సంబంధాలు, వృత్తి వంటి ముఖ్యమైన అంశాలను కూడా ప్రభావితం చేయవచ్చు. ఈ నేపథ్యంలో ఎక్కువగా కోప స్వభావం కలిగిన కొన్ని రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. 
ఈ రాశి కూడా కుజుడి అధీనంలో ఉంటుంది. కానీ వీరి స్వభావం మరింత లోతైనది. భావాలను వెంటనే బయటపెట్టరు, ఎక్కువగా మనసులోనే దాచుకుంటారు. అయితే సహనం హద్దులు దాటితే వారి కోపం చాలా తీవ్రంగా, ఆకస్మికంగా బయటపడుతుంది. కొన్నిసార్లు ప్రతీకార భావన కూడా వీరి జీవితంపై ప్రభావం చూపవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. 
మేష రాశి అధిపతి కుజుడు. ఇది అగ్ని తత్వ రాశి కావడంతో వీరు ధైర్యవంతులు, ఉత్సాహవంతులు. అయితే సహనం తక్కువగా ఉంటుంది. పనులు అనుకున్నట్లుగా జరగకపోతే లేదా ఎవరో అడ్డుపడితే వెంటనే ఆవేశానికి లోనవుతారు. కోపంలో కఠినమైన మాటలు మాట్లాడే అవకాశం ఉంటుంది, తరువాత వాటిపై పశ్చాత్తాపపడే స్వభావం కూడా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs3.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి.. 
సూర్యుడి ఆధీనంలో ఉన్న సింహ రాశి వారు గౌరవం, ప్రతిష్టకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. తమను ఎవరు నిర్లక్ష్యం చేసినా లేదా అవమానించినా వారు దాన్ని సహించలేరు. వెంటనే ఆగ్రహానికి లోనవుతారు. వారి అహంకారం, కోపం కొన్నిసార్లు దగ్గర వారితో సంబంధాలను కూడా దెబ్బతీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/short-temper-zodiac-signs5.jpg</image:loc><image:caption><![CDATA[ కోపాన్ని నియంత్రించడానికి సులభమైన జ్యోతిష్య సూచనలు.. 

1. వెండి ధరించడం.. వెండిని చంద్రునికి సంబంధించిన లోహంగా పరిగణిస్తారు. ఇది మనసుకు శాంతిని కలిగిస్తుంది. వెండి కంకణం లేదా గొలుసు ధరించడం మంచిది. 
2. చంద్రునికి జలాభిషేకం... 
సోమవారాలు లేదా పౌర్ణమి రోజుల్లో చంద్రునికి నీరు అర్పించడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. చల్లటి నీరు తాగడం.. 
కోపం వస్తున్నప్పుడు కొంతసేపు ఆగి చల్లటి నీరు తాగితే ఆవేశం తగ్గుతుంది. 
4. మంత్ర జపం.. 
ప్రతిరోజు ఉదయం ప్రశాంతంగా “ఓం నమః శివాయ” లేదా “ఓం శాంతి” మంత్రాన్ని 108 సార్లు జపించడం మనసును స్థిరంగా ఉంచుతుంది.
5. ఆహార నియమాలు.. 
అతిగా మసాలా ఉన్న ఆహారం, మాంసాహారం తగ్గించి సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల స్వభావం మరింత శాంతంగా మారుతుంది. ఈ విధంగా జ్యోతిషశాస్త్ర సూచనలు, జీవనశైలిలో చిన్న మార్పులు కోప స్వభావాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/may-2026-planetary-alignment-mars-sun-mercury-in-aries-bring-challenges-for-taurus-and-libra-zodiac-signs-1800114.html</loc><lastmod>2026-04-24T17:24:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kuja-sanchar-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kuja Sanchar 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budhudu-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణలు చెప్పిన దాని భారీ గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి మరొక చోటుకు ప్రయాణిస్తాయి. ఇలా కదిలినప్పుడు 12  రాశుల పైన ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. ఇక త్వరలో మూడు భారీ గ్రహాలు ఒక చోట కలిసి గందరగోళాన్ని సృష్టించనున్నాయి. దీని వలన రెండు రాశుల వారికీ కష్టాలు మొదలవ్వనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kujudu.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే  నెలలో పెద్ద పెద్ద గ్రహాలు ఒక చోటుకు చేరడం వలన కూటమి ఏర్పడనుంది. త్వరలో  మేష రాశిలో బుధుడి,కుజుడు, సూర్యుడు కలవడం వలన ఈ కూటమి ఏర్పడనుంది. ఈ కారణంగా  రెండు రాశుల వారు ప్రమాదంలో పడనున్నారు. అంతే కాదు, వీరి జీవితం కూడా తలక్రిందులు కానుంది. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-18.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం:  మే నెలలో వృషభ రాశివారు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. మూడు గ్రహాల కలయిక వీరిని కష్టాలను తెచ్చి పెట్టనుంది. మీరు ఏ పని చేసినా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి అడుగు వేయాలి. ఇంకా  ప్రతి అడుగులోనూ కొంచం కేర్ గా ఉండాలి. పని చేసే ఆఫీసులో సహోద్యోగులను మాటలను వినకండి. దీని వలన లేని పోనీ సమస్యలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/7-tula-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ తుల:  మే నెలలో తులా రాశివారు పనిపై మీద మాత్రమే ఫోకస్ పెట్టాలి. పనికి రాని విషయాల మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకు పని లేకుండా పోతుంది ఇంకా మీ వైవాహిక జీవితంలో కొత్త సమస్యలు వస్తాయి. ఇంకా చిన్న పొరపాటు కూడా పెద్దదిగా అవుతుంది. ఈ సమయంలో కుజుడి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sun-transist-1.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/why-do-we-need-temples-if-god-is-everywhere-swami-vivekanandas-mind-awakening-answer-1800101.html</loc><lastmod>2026-04-24T17:08:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/swami-vivekananda-purpose-of-temples.jpg</image:loc>
					<image:title><![CDATA[ Swami Vivekananda Purpose Of Temples ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple5.jpg</image:loc><image:caption><![CDATA[ అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాలు దివ్యత్వం (దేవుడు) ప్రతి చోటా ఉన్నాడని బోధిస్తాయి.  అయినప్పటికీ మనుషులు ఆలయాలు, చర్చిలు, మసీదులు వంటి పవిత్ర స్థలాలను నిర్మిస్తారు. ఈ ప్రశ్నకు స్వామి వివేకానంద (Swami Vivekananda) ఎంతో అందమైన ఉదాహరణతో వివరణ ఇచ్చారు. స్వామి వివేకానంద (Swami Vivekananda) ఈ ప్రశ్నకు ఇచ్చిన భావం చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశం కలిగి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన ఒక సులభమైన ఉపమానాన్ని చెప్పారు: 

గాలి మన చుట్టూ ఎప్పుడూ ఉంటుంది. కానీ దాని చల్లదనాన్ని స్పష్టంగా అనుభవించడానికి మనం ఫ్యాన్‌ను ఉపయోగిస్తాం. అదే విధంగా, దివ్య శక్తి విశ్వమంతా వ్యాపించి ఉన్నప్పటికీ, పవిత్ర స్థలాలు మనకు ఆ దివ్యాన్ని మరింత లోతుగా అనుభవించడానికి, మనసును కేంద్రీకరించడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆలయాలు అనేక ముఖ్యమైన పాత్రలను పోషిస్తాయి: 

మొదటగా, అవి మనసును ఏకాగ్రతకు, ధ్యానానికి అనుకూలమైన వాతావరణంగా మారుస్తాయి. ఆలయ నిర్మాణం, ఆచారాలు, గంటల శబ్దం, మంత్రోచ్చారణ.. ఇలా ఇవన్నీ మనసును ప్రశాంతం చేసి లోపలికి మళ్లిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple2.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవది, ఆలయాలు ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలుగా పరిగణించబడతాయి. హిందూ సంప్రదాయంలో అనేక ఆలయాలు పవిత్ర జ్యామితి (sacred geometry) ఆధారంగా నిర్మించబడి, ప్రత్యేకమైన ఆచారాల ద్వారా శక్తివంతమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టిస్తాయని నమ్మకం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది, అవి సమాజాన్ని ఒకచోట చేర్చి, భక్తి భావాన్ని పంచుకునే స్థలాలుగా పనిచేస్తాయి. కలిసి ప్రార్థించడం వల్ల విశ్వాసం, ఐక్యత,  సాంస్కృతిక అనుబంధం బలపడతాయి. మొత్తానికి, ఆలయాలు దేవుణ్ని ఒకే స్థలానికి పరిమితం చేయడానికి కాదు. ఇప్పటికే ప్రతి చోటా ఉన్న దివ్యత్వంపై మన అవగాహనను కేంద్రీకరించడానికి, లోతుగా అనుభవించడానికి సహాయపడే సాధనాలుగా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hindu-temple6.jpg</image:loc><image:caption><![CDATA[ దేవుడు ఎప్పుడూ దూరంలో లేడు. ఆయన ప్రతి జీవిలో, ప్రతి అణువులో ఉన్నాడని ఉపనిషత్తుల సారాంశం కూడా చెబుతుంది. కానీ మనం ఆ సత్యాన్ని నిరంతరం అనుభవించలేము. ఎందుకంటే మన మనసు బాహ్య ప్రపంచంలోనే ఎక్కువగా చిక్కుకుని ఉంటుంది. కోరికలు, భయాలు, అహంకారం, ఆందోళనలు ఇవన్నీ మన దృష్టిని మసకబారుస్తాయి. అందుకే గుడి అనేది దేవుడు ఉండే ప్రదేశం కాదు, మనసును “దేవుడిని చూడగల స్థితికి” తీసుకెళ్లే ఒక పవిత్ర సాధనం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం మతం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/stop-these-8-expenses-to-become-a-millionaire-money-secrets-1800098.html</loc><lastmod>2026-04-24T17:00:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-9.jpg</image:loc>
					<image:title><![CDATA[ Millionaire Tips (9) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. అనవసర సబ్‌స్క్రిప్షన్లు: ఓటిటి (OTT) ప్లాట్‌ఫారమ్‌లు, జిమ్ మెంబర్‌షిప్‌లు, యాప్ సబ్‌స్క్రిప్షన్లు.. మనం వాడకపోయినా ప్రతి నెలా ఆటోమేటిక్‌గా మన ఖాతా నుండి డబ్బు కట్ అవుతూనే ఉంటుంది. ఇవి చిన్న మొత్తాలే అనిపించినా, ఏడాది మొత్తం కలిపితే పెద్ద మొత్తమే అవుతుంది. నెలకు ₹500 అనుకున్నా, సంవత్సరానికి ₹6,000 అవుతుంది. ఇలాంటివి 3-4 ఉంటే ఏడాదికి ₹25,000 వరకు వృధా అవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. అలవాటుగా చేసే ఖర్చులు: మనం రోజూ చేసే చిన్న చిన్న ఖర్చులను లెక్కలోకి తీసుకోము. ఆఫీసులో తాగే కాఫీ, బయట తినే స్నాక్స్, అనవసరమైన పార్కింగ్ ఫీజులు వంటివి ఇందులో ఉంటాయి. రోజుకు ₹100 ఇలాంటి వాటిపై ఖర్చు చేస్తే, అది నెలకు ₹3,000. దీన్ని 20 ఏళ్ల పాటు నెలకు ₹3,000 చొప్పున మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే (12% వడ్డీతో), అది సుమారు ₹30 లక్షలు అయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ 3. సామాజిక హోదా కోసం ఖర్చు: ఆన్‌లైన్ షాపింగ్ యాప్స్‌లో ఫ్లాష్ సేల్ లేదా 50% డిస్కౌంట్ చూడగానే, అవసరం లేకపోయినా వస్తువులను కొనేస్తుంటాం. ఇది మెదడులో డోపమైన్ విడుదల చేయడం వల్ల కలిగే తాత్కాలిక సంతోషం మాత్రమే.  ఇలా కొన్న వస్తువులు కొన్నాళ్ల తర్వాత మూలన పడి ఉంటాయి. మీ కష్టార్జితం వస్తువుల రూపంలో వృధా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ 4. లేట్ ఫీజులు &amp; పెనాల్టీలు: క్రెడిట్ కార్డ్ బిల్లులు, కరెంట్ బిల్లులు లేదా లోన్ ఈఎంఐలు సకాలంలో చెల్లించకపోవడం వల్ల పడే అదనపు చార్జీలు. ఇది కేవలం డబ్బు వృధా మాత్రమే కాదు, మీ క్రెడిట్ స్కోర్‌ను కూడా దెబ్బతీస్తుంది.  క్రెడిట్ కార్డులపై 30% నుండి 40% వరకు వడ్డీ ఉంటుంది. ఇది మీ ఆర్థిక పునాదులను కదిలిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-5.jpg</image:loc><image:caption><![CDATA[ 5. జీవనశైలి ద్రవ్యోల్బణం: ఆదాయం పెరగగానే దానికి తగ్గట్లుగా ఖర్చులను కూడా పెంచేయడం. కొత్త ఫోన్, ఖరీదైన కారు.. ఇలా ఇతరులను మెప్పించడానికి చేసే ఖర్చులు ఎప్పటికీ మిమ్మల్ని ధనవంతులుగా మార్చవు. సంపాదన పెరిగినా మిగిలే డబ్బు సున్నాగానే ఉంటుంది. దీనినే ర్యాట్ రేస్ అంటారు. మీ ఆదాయం పెరిగినప్పుడు మీ ఇన్వెస్ట్‌మెంట్లను పెంచండి కానీ ఖర్చులను కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-6.jpg</image:loc><image:caption><![CDATA[ 6. చిన్న రిపేర్లను నిర్లక్ష్యం చేయడం: బండి సర్వీసింగ్ లేదా ఇంట్లో చిన్న లీకేజీలు ఉన్నప్పుడు వాటిని వదిలేయడం. భవిష్యత్తులో ఇవి పెద్ద రిపేర్లుగా మారి వేలల్లో ఖర్చు పెట్టిస్తాయి. చిన్న రిపేర్లను సకాలంలో చేయించకపోతే, అవి తర్వాత పెద్ద మెకానికల్ సమస్యలుగా మారి వేలల్లో ఖర్చు పెట్టిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-7.jpg</image:loc><image:caption><![CDATA[ 7. బయట భోజనం: వారానికి రెండు మూడు సార్లు హోటల్ ఫుడ్ లేదా ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ యాప్స్ వాడటం వల్ల జేబు ఖాళీ అవ్వడమే కాకుండా ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. ఇంట్లో వండుకునే భోజనం కంటే ఇది 3 నుండి 4 రెట్లు ఎక్కువ ఖర్చుతో కూడుకున్నది. వారానికి ఒకసారి మాత్రమే బయట తినేలా నియమం పెట్టుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/millionaire-tips-8.jpg</image:loc><image:caption><![CDATA[ 8. ఇన్సూరెన్స్ లేకపోవడం: సరైన హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే, ఏదైనా చిన్న అనారోగ్యం వచ్చినా మీ జీవితకాల పొదుపు అంతా హాస్పిటల్ బిల్లులకే సరిపోతుంది. ఒకే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ ఒక మధ్యతరగతి కుటుంబాన్ని పేదరికంలోకి నెట్టేయగలదు. సంపాదన మొదలుపెట్టిన వెంటనే ఒక మంచి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/big-planetary-shift-2026-virgo-and-cancer-zodiac-signs-set-for-jackpot-wealth-house-car-predictions-1800031.html</loc><lastmod>2026-04-24T16:32:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Graham 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ముఖ్యమైన రాశులు , గ్రహాలు వాటి  స్థానాలను మార్చుకున్నప్పుడు రాశుల పైన ప్రభావం చూపుతాయని  నిపుణులు అంటున్నారు. గురుడు తన స్థానం మార్చుకోవడం రెండు రాశుల వారి జీవితం మారిపోనుందని  జ్యోతిష్య శాస్త్ర నిపుణుల చెబుతున్నారు. మరి, ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో  గురుగ్రహాన్ని ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే, త్వరలో ఈ గ్రహం సంచారం చేయనుంది. అంటే జూన్ 2న కర్కాటక రాశిలోకి వెళ్ళడం వలన హంస మహాపురుష రాజయోగం ఏర్పడనుంది. ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. వారిలో రెండు రాశుల వారికీ మాత్రం విపరీతంగా కలిసిరానుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి:  గురు గ్రహ సంచారం వల్ల ఈ రాశి వారి బాధలు మొత్తం పోనున్నాయి. ఇంకా పెళ్ళి కానీ వాళ్ళకి కూడా వివాహం జరుగుతుంది. 
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ఇంకా ఆర్థికంగా కూడా లాభపడతారు. మీరు చేసే పనుల్లో కూడా చిక్కులు మొత్తం
 తొలగిపోతాయి. త్వరలో మీ ఇంట్లో కొత్త శుభకార్యాలు జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-5.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి:  గురు గ్రహ సంచారం వల్ల కర్కాటక రాశి వారికి బాగా కలిసి రానుంది. వీరికి ఎంతో శుభ్రప్రదంగా ఉంటుంది. ఆకస్మిక డబ్బుతో ఇల్లు, కారు బుక్ చేస్తారు. దీని వలన ఇంట్లో వాళ్ళు సంతోష పడతారు. ఇప్పటి నుంచి లెక్కలు మొత్తం మారిపోతాయి. అలాగే. కొన్ని పనుల్లో జాక్ పాట్ కొట్టడం పక్కా. అదృష్టం కూడా మీతో పాటు నడుచుకుంటూ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-graham-2.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/bigg-boss-telugu-fame-inaya-sultana-engaged-in-agricultural-work-see-photos-1800000.html</loc><lastmod>2026-04-24T15:55:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tollywood Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-6.jpg</image:loc><image:caption><![CDATA[ బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో ఇనయా సుల్తానా ఒకరు. బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇనాయా సుమారు 1 4 వారాల పాటు హౌస్ లో సందడి చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ తన అందం ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ తో పాటు కుర్రకారును కట్టిపడేసింది.  ఇక బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చేశాక పలు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ తో బిజీ బిజీగా ఉంటోంది ఇనాయా. అలాగే కొన్ని సినిమాల్లోనూ మెరిసిందీ ముద్దుగుమ్మ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియాలోనూ ఇనాయా సుల్తానాకు మంచి క్రేజ్ ఉంది. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ నకు సంబంధించిన అన్ని విషయాలను ఇన్ స్టా గ్రామ్ లోనే షేర్ చేసుకుంటుందీ అందాల తార. ఇక ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు, వీడియోలకు కూడా నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ఎప్పుడూ ట్రెండీ డ్రెస్సుల్లో గ్లామరస్ గా కనిపించే ఇనాయా ఉన్నట్లుండి పొలం బాట పట్టింది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా బురద మట్టిలో దిగి నార్లు వేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇనాయానే సోషల్ మీడియాలో షేర్ చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం డీ గ్లామర్ లుక్ లో ఇనాయా సుల్తానా షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇనాయా ఇలా ఉన్నట్లుండి పొలంబాట పట్టడానికి ఒక కారణముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tollywood-actress-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఇనాయా సుల్తనా &#039; ఓ పిల్లా సాంగ్&#039; అనే ప్రైవేట్ సాంగ్ చేస్తోంది. ఇందుకోసమే పల్లెటూరి యువతిలా మారిపోయిందీ అందాల తార. త్వరలోనే ఈ సాంగ్ కు సంబంధించి మరిన్ని అప్ డేట్స్ ఇస్తానంటూ ఇన్ స్టా గ్రామ్ లో రాసుకొచ్చిందీ బిగ్ బాస్ బ్యూటీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-summer-refreshing-patika-bellam-mint-lemon-juice-recipe-hydrating-drinks-for-hot-weather-1799997.html</loc><lastmod>2026-04-24T15:54:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mint ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్ డ్రింక్ కు కావాల్సిన పదార్థాలు: నాలుగు పటిక బెల్లం టేబుల్ స్పూన్లు, గుప్పెడు పుదీనా ఆకులు,  రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం , రెండు గ్లాసుల చల్లని నీరు, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, ఇంకా ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవాలి. ఇవి అయితే, శరీరంలో ఉన్న వేడిని కూడా తగ్గిస్తాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-1.jpg</image:loc><image:caption><![CDATA[ పుదీనా పేస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవాలి: ముందుగా పుదీనా ఆకులను తీసుకుని వాటిని కడిగి ఒకటికి రెండు సార్లు నీటితో బాగా కడిగి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఆ తర్వాత వాటిని వాటిని మిక్సీ జార్‌లో వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి.  పుదీనా ఆకులు మాత్రం తాజాగా ఉండేలా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వీటిని ఇలా మిక్సింగ్ చేసుకోవాలి : ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో పక్కన పెట్టుకున్న పటిక బెల్లం వేసి నీరు పోయాలి. ఆ తర్వాత దానిలో పుదీనా పేస్ట్ కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్  నిమ్మరసం కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.  ఇంకా దీనిలో కొద్దిగా ఉప్పు, జీలకర్ర కూడా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో పంచదార కూడా వేయాలి : ఇంకా ఈ డ్రింక్‌కు తీపి పులుపు టేస్ట్ కావాలంటే కొద్దిగా పంచదార కూడా వేసుకోవాలి. ఆ తరవాత కూలింగ్ వాటర్  తీసుకుని దానిలో వేసుకోవాలి. ఇక చివర్లో ఐస్ క్యూబ్స్ కూడా వేసి గ్లాస్‌లో పోసుకుని తాగడమే.. అలాగే, నాలుగు పుదీనా ఆకులతో గార్నిష్ చేస్తే ఇంకాస్త అందంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mint-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండ రోజు రోజుకి పెరిగిపోతోంది ఈ సమయంలో సరైన డ్రింక్స్ తీసుకోకపోతే శరీరంలో వేడి ఎక్కువవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకుని తాగండి. దీనిని తాగితే వేడి మొత్తం కొట్టేస్తుంది.  (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-transit-in-cancer-zodiac-signs-set-for-lifetime-wealth-1799982.html</loc><lastmod>2026-04-24T15:12:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jupiter transit in Cancer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal5-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో గురు గ్రహాన్ని అత్యంత శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. ఆయనను దేవతల గురువుగా భావిస్తారు. గురుడు ధనుస్సు, మీన రాశుల అధిపతి. సాధారణంగా ఒక రాశిలో సుమారు ఏడాది పాటు సంచరిస్తూ, ప్రతి రాశి వారిపై ప్రత్యేక ప్రభావాన్ని చూపుతాడు. ప్రస్తుతం గురుడు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అయితే జూన్ 2న ఆయన కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు, ఇది మనస్సు, భావోద్వేగాలకు సంబంధించిన గ్రహంగా భావించబడుతుంది. గురుడు ఈ రాశిలో అక్టోబర్ 31 వరకు ఉండి, ఆ తర్వాత సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు హంస మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది పంచ మహాపురుష యోగాలలో ఒకటి. ఈ యోగం అన్ని రాశుల వారిపై ప్రభావం చూపినా, కొన్ని రాశుల వారికి ప్రత్యేకంగా శుభ ఫలితాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal4-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి: గురు 11వ ఇంటిలో సంచరించడం వల్ల ఆదాయం పెరుగుతుంది. కొత్త సంపాదన మార్గాలు కనిపిస్తాయి. ఆస్తులు కూడబెట్టే అవకాశాలు ఉంటాయి. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు, ముఖ్యంగా విలాసాలకు. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారసత్వ ఆస్తుల సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal3-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి: గురు లగ్నంలో సంచరించడం వల్ల జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగార్థులకు మంచి అవకాశాలు లభించవచ్చు. వ్యాపారవేత్తలకు లాభాలు కలుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చదువులో మెరుగైన ఫలితాలు సాధిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు మేలు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal2-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: గురు మీ రెండవ ఇంటిలో సంచరించడంతో ఆర్థిక స్థితి బలపడుతుంది. పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి. మాట తీరు మెరుగుపడుతుంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి కనిపిస్తుంది. పనిమీద ప్రయాణాలు చేయవలసి రావచ్చు, ఇవి ఆర్థికంగా ప్రయోజనకరంగా మారుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashifal-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి: గురు 7వ ఇంటిలో సంచరించడం వల్ల సంబంధాలు బలపడతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సహకారం లభిస్తుంది. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. సుదూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మద్దతుతో చేసే పనులు విజయవంతం అవుతాయి. ఈ గురు గోచారం మొత్తం మీద అనేక రాశుల వారికి అభివృద్ధి, అవకాశాలు, సానుకూల మార్పులను తీసుకురానుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/voting-boosts-life-expectancy-surprising-health-benefits-and-longevity-revealed-1799981.html</loc><lastmod>2026-04-24T15:04:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vote 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటింగ్, ఆయుర్దాయం మధ్య ఒక స్పష్టమైన సంబంధం ఉందని ఒక అధ్యయనంలో వెళ్లడి అయ్యింది. పరిశోధనల ప్రకారం ఓటు వేయని వారి కంటే ఓటు వేసేవారు ఎక్కువ కాలం జీవిస్తారని, ఓటు వేసేవారు మరణించే సమయం చాలా వరకు తగ్గుతుందని ఈ సర్వేలో వెళ్లడి అయ్యింది. అంటే ఒక వ్యక్తి ఓటు వేయడం వలన ఎక్కువ కాలం జీవించే ఛాన్స్ ఉన్నదంట. స్కూల్ ఆఫ్ సోషల్ పాలసీ, అండ్ ప్రాక్టీస్‌కు చెందిన ఫెమిడా హ్యాండీ, సారా కొన్రాత్‌ల సహాకారంతో నిర్వహించిన ఈ అధ్యయనంలో ఓటు ప్రయోజనాలు వెళ్లడి అయ్యాయి. ఓటు అనేది ప్రజాస్వామ్యానికి ప్రయోజనమే కాకుండా, ఇది ఒక వ్యక్తి మానసిక, శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతున్నదంట. ఓటు వేయడం వలన ఒక వ్యక్తి మానసిక ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, తన జీవన ప్రమాణ రేటు కూడా పెరుగుతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఓటు హక్కును వినియోగించుకునేవారు అనేక విధాలుగా ప్రయోజనాలు పొందే ఛాన్స్ ఉంటుందంట. ముఖ్యంగా వీరికి ఆరోగ్యపరంగా బాగా కలిసి వస్తుందంట.  జర్నల్ ఆఫ్ జెరోంటాలజీ సైకలాజికల్ స్టడీస్‌లో ప్రచురించిన అధ్యయనంలో 2008లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసి వృద్ధులను, ఓటు వేయని వృద్ధులను పరిశీలించి వారిని సర్వే చేయగా, వారిలో ఓటు వేయని వారితో పోలిస్తే ఓటు వేసిన వారిలో మరణ ప్రమాదం  చాలా తక్కువగా ఉన్నట్లు తేలిందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎన్నికల్లో ఓటు వేసిన, ఓటు వేయని వారిని దాదాపు ఐదు, నుంచి పది , పదిహేను సంవత్సరాల పాటు పరిశీలించగా, వారిలో ఓటు వేసిన వారిలో దీర్ఘకాలంలో మరనించే అవకాశం చాలా తక్కువగా ఉందని పరిశోధనలో తేలిందని వారు తెలియజేశారు.  ముఖ్యంగా దూరంగా ఉండి ఓటు వేసినప్పటికీ, అభ్యర్థి ఓడిపోయిన సందర్భాల్లో కూడా ఈ ప్రయోజనాలు మాత్రం సమానంగా ఉన్నాయంట. ఓటు ఎవరికి వేశారు? ఎలా వేశారు? ఇవన్నింటి కంటే ఒక వ్యక్తి ఓటు వేయడమే అతని ఆరోగ్యానికి చాలా మంచిదని వారు తెలియజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ ఓటు వేయడం అనేది ఆరోగ్యంతో ఉన్నవారికి మాత్రమే కాదండోయ్, అనారోగ్యంతో ఉన్నవారికి మరింత ఎక్కువ ప్రయోజనాలు చేకూర్చిందని పరిశోధకులు పేర్కొనడం జరిగింది. అనారోగ్యంతో బాధపడే వారు ఓటు వేయడం వలన ఎక్కువ ప్రయోజనాలు అందుకున్నారంట. ప్రజాస్వామ్యంలో పాలు పంచుకోవడం, ప్రజలలో కలిసి ఉండటం, తాము ఒక సముహానికి చెందిన వారమనే భావన ఇవన్నీ కూడా వారి వారి ఆరోగ్యంపై ప్రభావం చూపాయంట. ఇవి మానసిక ప్రశాంతతను కలిగించి, అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగించాయని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vote.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఓటు వేసిన వారిలో హృదయ సంబంధ వ్యాధులు తగ్గడం, మానసిక ఆరోగ్యం మెరుగు పడటం జరిగిందని వారు తెలియజేశారు. అలాగే ఓటు వేసే  క్షణంలో వారు ఆనందంగా ఉండటం వలన అది వారి ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపిస్తుంది. దీంతో వారి ఆయువు రేటు అనేది పెరుగుతుందని వారు పరిశోధనల ద్వారా తెలియజేశారు. నోట్ : పై సమాచారం కేవలం నిపుణుల సమాచారం మేరకు, ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరిచలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/top-5-essential-government-apps-every-indian-should-have-on-their-mobiles-check-details-1799949.html</loc><lastmod>2026-04-24T15:02:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Essential Government Apps India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం-ఆధార్ : మన దేశంలో అత్యంత ముఖ్యమైన గుర్తింపు పత్రం ఆధార్. ఎం-ఆధార్ యాప్ ద్వారా మీ మొబైల్‌నే ఒక వర్చువల్ ఐడి కార్డ్‌గా మార్చుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో భౌతిక కార్డు లేకపోయినా దీనిని చూపించవచ్చు. మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఎవరూ తప్పుడు పద్ధతిలో వాడకుండా యాప్ నుండే లాక్,అన్‌లాక్ చేసే సదుపాయం ఇందులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-2.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిలాకర్: పత్రాలు భద్రం - ప్రయాణం సుఖమయం అనే నినాదానికి డిజిలాకర్ నిదర్శనం. ఇది క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్. ఇందులో మీ టెన్త్ క్లాస్ మెమో నుండి ఇన్సూరెన్స్ కాపీల వరకు అన్నింటినీ భద్రపరుచుకోవచ్చు. ఐటి చట్టం ప్రకారం ఇందులో ఉన్న పత్రాలు ఒరిజినల్ పత్రాలతో సమానం. దీనివల్ల పత్రాలు చిరిగిపోతాయనో, పోతాయనో భయం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india.jpg</image:loc><image:caption><![CDATA[ ఉమాంగ్ : యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సేవలను ఒకే చోట అందించే బృహత్తర వేదిక. ఉద్యోగులు తమ ఈపీఎఫ్ బ్యాలెన్స్‌ని నిమిషాల్లో చెక్ చేసుకోవచ్చు. కిసాన్ సువిధ వంటి సేవల ద్వారా సాగు సమాచారాన్ని పొందవచ్చు. స్థానిక భాషలలో లభ్యం కావడం వల్ల గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇది ఎంతో చేరువయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం-పరివాహన్ : రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ యాప్ వాహనదారులకు తప్పనిసరి. మీ వాహనం ఆర్‌సి , ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ, ఫిట్‌నెస్ వివరాలను తనిఖీ చేయవచ్చు. పొరపాటున ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, ఆన్‌లైన్ ద్వారానే చలాన్లు చెల్లించే సౌకర్యం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/essential-government-apps-india-4.jpg</image:loc><image:caption><![CDATA[ భీమ్: నగదు రహిత లావాదేవీలలో భారత్ నేడు ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోంది. దీనికి ప్రధాన కారణం భీమ్ . కేవలం మొబైల్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ఉంటే సరిపోతుంది, బ్యాంక్ అకౌంట్ వివరాలు టైప్ చేయాల్సిన పనిలేదు. ఇంటర్నెట్ సరిగ్గా లేని చోట కూడా పని చేసేలా దీనిని రూపొందించడం విశేషం. కాగా ఈ యాప్స్ వల్ల కార్యాలయాలకు వెళ్లే పని తగ్గి సమయం ఆదా అవుతుంది. మధ్యవర్తులు లేకుండా నేరుగా సేవలు అందడం వల్ల పారదర్శకత పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mutton-non-veg-recipes-how-to-make-mutton-tilli-curry-and-nerada-curry-at-home-1799964.html</loc><lastmod>2026-04-24T15:09:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Neradu 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మటన్ నెరడుకూరకు కావాల్సిన పదార్దాలు : అరకిలో మటన్ నెరడు , రెండు ఉల్లిపాయలు, రెండు టమోటాలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్స్ నూనె ,  నాలుగు కరివేపాకు, కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా మటన్ నెరడును ఇలా ఉడికించాలి:   కుక్కర్‌ తీసుకుని మటన్ నెరడు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు, ఒక గ్లాస్  నీళ్లు వేసి 5 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే బాగా ఉడికించాలి. ఇలా చేస్తే తినడానికి కూడా రుచిగా ఉంటుంది. దీనిని ఎక్కువగా పాత రోజుల్లో బాగా చేసుకుని తినేవాళ్ళు. మీరు కూడా ఈ ఆదివారం తినండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మసాలాలు వేసి ఈ విధంగా ఉడికించాలి:  ఒక పాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసి, కరివేపాకు, నాలుగు పచ్చిమిర్చి, కట్ చేసిన  ఉల్లిపాయలు గోల్డ్ రంగులోకి మారే  వరకు వాటిని వేయించాలి. అలాగే, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు టమోటాల , ఒక టేబుల్ స్పూన్ కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాలింతలకు ఈ కూర ఓ వరం: డెలివరీ తర్వాత బాలింతలు ఈ మటన్ నెరడుకూర తింటే వెంటనే పాలు పడతాయి. ఇంకా వారిలో షుగర్ లెవెల్స్ కంట్రోల్  చేస్తాయి. ఇంకా జీర్ణశక్తి కూడా మెరుగుపడుతుంది. అంతే, గ్యాస్, ఎసిడిటీ  కూడా సమస్యలు రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neradu-5.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ,  బాలింతలు ఈ కూరను తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించి తినాలి. ఎందుకంటే, ఇది తిన్న తర్వాత కొందరికి పడదు. కాబట్టి, తినే టప్పుడు జాగ్రత్త. ఇక తినే వాళ్లు వారంలో ఒకసారి తింటే సరిపోతుంది. (నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-how-the-girl-who-played-nagarjunas-daughter-role-in-the-movie-rajanna-is-doing-now-1799951.html</loc><lastmod>2026-04-24T14:21:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rajanna ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో రూపొందిన సినిమా రాజన్న. 2011 విడుదలైన సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున ఈ సినిమాలో హీరోగా నటించారు. ఈ సినిమాకు రచయిత వి.విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహించారు. అలాగే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రాజమౌళి కూడా దర్శకత్వం వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమా ఉత్తమ చిత్రం రజత నందితో సహా ఆరు నంది అవార్డులు గెలుచుకుంది. ఇక ఈ సినిమాలో నాగార్జునకు జోడిగా స్నేహ నటించారు. అలాగే ఈ సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన చిన్నారి గుర్తుందా.? ఆ చిన్నారి పేరు బేబీ అనీ. చాలా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది అనీ అని . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rajanna-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనుకోకుండా ఒక రోజు చిత్రంతో అరంగేట్రం చేసింది అనీ. ఆమె చిరంజీవి నటించిన స్టాలిన్, మహేష్ బాబు అతిది, స్వాగతం, ప్రభాస్ ఏక్ నిరంజన్, రాజన్న వంటి ప్రముఖ చిత్రాలలో నటించింది. ఇప్పుడు ఈ చిన్నారి హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది. మొన్నామధ్య ఓ వెబ్ సిరీస్ లోనూ నటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annie-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం వెబ్ సిరీస్ లు, యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ సందడి చేస్తుంది అనీ. బాలనటిగా నంది అవార్డులు కూడా అందుకుంది. చిరంజీవి, మహేష్ బాబు, నందమూరి బాలకృష్ణ, జగపతి బాబు, గోపీచంద్, రామ్ పోతినేని, రామ్ చరణ్,లాంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది అనీ. ఇప్పుడు ఈ చిన్నది హీరోయిన్ గా మారి సినిమాలు చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/annie-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనీ ఇప్పుడు చాలా అందంగా ఒక్క చూపుతో కుర్రాళ్ళను కట్టిపడేశాలా మారిపోయింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అవుతున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలతో  ఆకట్టుకుంటున్న ఈ చిన్నది తన క్యూట్ లుక్స్ లో ఆకట్టుకుంటోంది. ఈ చిన్నదాని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజన్స్ ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-kajol-explains-breaking-her-no-kissing-policy-after-30-years-1799911.html</loc><lastmod>2026-04-24T14:15:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-49.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ అందాల భామ కాజోల్ తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో పెట్టుకున్న ఒక నిబంధనను ఇటీవల బ్రేక్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. &#039;ద ట్రయల్&#039;  వెబ్ సిరీస్‌లో భాగంగా ఆమె లిప్ లాక్ సీన్ సోషల్ మీడియాతో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ హాట్ టాపిక్ గా మారింది. దీని పై తాజాగా కాజోల్ స్పందించింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-latest.jpg</image:loc><image:caption><![CDATA[  కాజోల్ 1992లో &#039;బేఖుడి&#039; సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అప్పటి నుండి దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆమె ఒక రూల్‌ను పాటించారు. అదే నో కిస్సింగ్ పాలసీ. తెరపై ముద్దు సన్నివేశాల్లో నటించడానికి ఆమె ఎప్పుడూ ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే, ఓటీటీ డెబ్యూ సిరీస్ &#039;ద ట్రయల్&#039; కోసం ఆమె ఈ రూల్‌ను పక్కన పెట్టారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ లిప్ లాక్ సీన్‌పై కాజోల్ వివరణ ఇచ్చారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..నేను కేవలం స్క్రిప్ట్ డిమాండ్ మేరకే ఆ నిర్ణయం తీసుకున్నాను. ఆ పాత్రలోని భావోద్వేగాలను పండించడానికి ఆ సీన్ అవసరమని అనిపించింది అని ఆమె చెప్పుకొచ్చింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక నటిగా పాత్రకు న్యాయం చేయడమే తన ప్రాధాన్యత అని, అనవసరమైన గ్లామర్ కోసం తాను ఆ పని చేయలేదని స్పష్టం చేశారు. అలాగే షూటింగ్ సమయంలో చిత్ర బృందం తనను చాలా గౌరవంగా చూసుకున్నారని, ఆ సీన్ చిత్రీకరణలో ఎటువంటి ఇబ్బంది కలగలేదని ఆమె తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kajol-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కాజోల్ వంటి సీనియర్ నటి ఇలాంటి నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.నటిగా కొత్త ఛాలెంజ్ తీసుకున్నారని కొందరు నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత ఈ రూల్ బ్రేక్ చేయడం ఏంటని మరికొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. &#039;ద ట్రయల్&#039; అనేది అమెరికన్ సిరీస్ &#039;ద గుడ్ వైఫ్&#039; కి రీమేక్. ఇందులో కాజోల్ ఒక లాయర్ పాత్రలో నటిస్తున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-many-calories-does-pizza-have-pizza-doesnt-make-you-fat-1799909.html</loc><lastmod>2026-04-24T14:10:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pizza 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పిజ్జా ముక్కలోని కేలరీలు, కొవ్వు పరిమాణం మీ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. నిజానికి, పిజ్జా రుచి దానిలోని కొవ్వు శాతం టాపింగ్స్, క్రస్ట్‌పై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-2.jpg</image:loc><image:caption><![CDATA[ చీజ్, టొమాటోతో కూడిన ఒక మీడియం స్లైస్ సాదా మార్గెరిటా పిజ్జా తింటే సుమారు 10 నుండి 12 గ్రాముల కొవ్వు లభిస్తుంది. మీరు వెజ్జీ సుప్రీమ్ పిజ్జా తింటే అందులో కూరగాయలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. అయితే చీజ్ కారణంగా ఇందులో 9 నుండి 13 గ్రాముల కొవ్వు కూడా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-3.jpg</image:loc><image:caption><![CDATA[ పెప్పరోనీ, ప్రాసెస్ చేసిన మాంసాలతో కూడిన పిజ్జాలలో కొవ్వు అత్యధికంగా ఉంటుంది. ఒక ముక్కలో 15 నుండి 22 గ్రాముల కొవ్వు ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి ప్రమాదకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో &#039;చీజ్ బర్స్ట్&#039; లేదా &#039;చీజ్ స్టఫ్డ్ క్రస్ట్&#039; పిజ్జాలకు విపరీతమైన క్రేజ్ ఉంది. పరిశోధన ప్రకారం ఇటువంటి పిజ్జాలోని ఒక్క ముక్కలో సుమారు 25 నుండి 30 గ్రాముల కొవ్వు ఉంటుంది. పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ మొత్తం ఆరోగ్యకరమైన వ్యక్తికి రోజువారీగా అవసరమైన దానికంటే చాలా ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/pizza-5.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల అభిప్రాయం ప్రకారం పిజ్జా తినేటప్పుడు &#039;థిన్ క్రస్ట్&#039; (పల్చని అడుగుభాగం) ఉన్నదాన్ని ఎంచుకోవాలి. దానిపై చీజ్ పరిమాణాన్ని తగ్గించి, కూరగాయల పరిమాణాన్ని పెంచాలి. ఇలా చేయడం వల్ల రుచి చెక్కుచెదరకుండా ఉండటంతో పాటు శరీరంలోకి చేరే అదనపు కొవ్వును నివారించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-pick-coconuts-having-more-water-summer-hydration-guide-and-smart-buying-tips-1799890.html</loc><lastmod>2026-04-24T13:59:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Choose Fresh Coconut ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-6.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు ఎక్కువ నీరు ఉన్న కొబ్బరికాయ కావాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎక్కవ పెద్దగా, మరీ చిన్నగా ఉన్న కాకుండా మధ్యస్థ పరిమాణంలో ఉన్న కొబ్బరికాయను ఎంచుకోవడం మంచిది. మరో విషయం ఏమిటంటే మీరు ఎంచుకునే కొబ్బరికాయ గుడ్రంగా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే గుండ్రని కొబ్బరికాయలో ఎక్కువ నీరు ఉంటుంది. పొడవుగా లేదా అండాకారంలో కనిపించే కొబ్బరికాయలలో తరచుగా నీరు తక్కువగా ఉండొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-3.jpg</image:loc><image:caption><![CDATA[ శబ్దం ద్వారా నిజాన్ని గుర్తించండి: కేవలం కాయ సైజును బట్టి కాకుండా కొబ్బరికాయను మీ చెవికి దగ్గరగా తీసుకువచ్చి, మెల్లగా ఊపండి. మీకు పెద్దగా నీళ్లు కదులుతున్న శబ్దం వినిపిస్తే, కొబ్బరికాయలో నీరు తక్కువగా, గాలి ఎక్కువగా ఉందని అర్థం. నీరు ఎక్కువగా ఉన్న కొబ్బరికాయలలో లోపల ఖాళీ స్థలం తక్కువగా ఉంటుంది, కాబట్టి దానిని ఊపినప్పుడు శబ్దం చాలా తక్కువగా లేదా అస్సలు రాదు. కాబట్టి అలాంటి కాయలనే మీరు ఎంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-1.jpg</image:loc><image:caption><![CDATA[ రంగును గుర్తించండి: రంగుబట్టి కూడా మీరు ఎక్కవ నీరు ఉన్న కాయను గుర్తించుకోవచ్చు. కొబ్బరికాయ ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటే అందులో నీరు ఎక్కువగా ఉన్నాయని అర్థం. చిప్పపై గోధుమ రంగు మచ్చలు ఉంటే, అది పాతదైందని, దానిలోని నీరు ఆవిరై మీగడలా మారిందని అర్థం. అందువల్ల, ఎల్లప్పుడూ పచ్చి కొబ్బరికాయనే ఎంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరికాయ బరువు: బరువును బట్టి కూడా మంచి నీళ్లు ఉన్న కాయను గుర్తించవచ్చు. ఇందుకోసం ఒక కొబ్బరికాయను చేతిలోకి తీసుకోండి, దాని పరిమాణంతో పోలిస్తే బరువుగా ఎక్కువగా అనిపిస్తే, అది నీటితో నిండి ఉందని అర్థం. అలాగే, కొబ్బరికాయ పైభాగంలో మూడు గుర్తుల కోసం చూడండి. ఈ గుర్తులు గట్టిగా, నల్లగా ఉంటే, ఆ కొబ్బరికాయ పాతదని అర్థం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/how-to-choose-fresh-coconut-5.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి ఈ సమ్మర్‌లో కొబ్బరి కాయలను కొనే ముందు ఈ సింపుల్‌ చిట్కాలను తెలుసుకోండి. దీని ద్వారా మీరు అనవసరంగా డబ్బులు వృథా చేయకుండా కాపాడుకోవచ్చు. అలాగే మంచి నీళ్లు ఉన్న కొబ్బరి కాయను పొందడం వల్ల శరీరాన్ని హైడ్రెడ్‌గా ఉంచుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/these-are-the-top-tourist-places-to-visit-in-telangana-in-may-1799892.html</loc><lastmod>2026-04-24T13:57:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ అనంతగిరి హిల్స్ : వికారాబాద్ అనంతగిరి హిల్స్ తప్పక చూడాల్సిన ప్రదేశాల్లో ఒక్కటి. పచ్చని చెట్లు, ఎత్తైన కొండలు, అందమైన జలపాతాల మధ్య ఆనందంగా ఎంజాయ్ చేయాలి అనుకునే వారికి ఇది బెస్ట్ ప్లేస్. ఇక మే నెలలో ఇక్కడి వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కాబట్టి ప్రకృతి ప్రేమికులు ఇక్కడి వెళితే ఆనందంగా ఎంజాయ్ చేయవచ్చును. అంతే కాకుండా, ఇక్కడ పద్మనాభస్వామి దేవాలయం, కోట్ పల్లి, పరిగి దామ గుండం ఇలా చాలా ప్రదేశాలు చుట్టేసి రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ వరంగల్ కోట, రామప్ప : వరంగల్ జిల్లాలో చూడాల్సిన అదమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. అందువలన సమ్మర్‌లో పిల్లలతో కలిసి టూర్ ప్లాన్ చేసుకునే వారు ఇక్కడికి వెళితే వారికి ఎన్నో విషయాలను తెలియజేయడమే కాకుండా ఆనందంగా ఎంజాయ్ కూడా చేయవచ్చును. వరంగల్ జిల్లాలో వరంగల్ కోటీ, పాకాల సరస్సు, గూడూరు అభయారణ్యం, అంతే కాకుండా భద్రకాళి అమ్మవారి టెంపు, దీనికి దగ్గరిలో రామప్ప దేవాలయం, లక్నవరం చెరువు, బొగత జలపాతం, ఏటూరునాగారం అభయారణ్యం ఇలా చాలా ప్రదేశాలు చూడొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలగందుల కోట, వేములవాడ దేవస్థానం : చాలా మందికి రాజుల కాలం నాటి కోటలు చూడటం ఇష్టం ఉంటుంది. అయితే సీజన్‌తో సంబంధం లేకుండా ఎంజాయ్ చేయాలి అనుకునేవారికి ఎలగందుల కోట చాలా బెస్ట్. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన కట్టడం ఇది. మానేరు నదీతీరంలో అడవి మధ్యలో ఉండే అతి సుందరమైన కోట ఇది. ఈ కోట నుంచి హైదరాబాద్‌కు సొరంగ మార్గం కూడా ఉందని అక్కడి వారు చెబుతుంటారు. దీని వెనుక అనేక కథలు ఉన్నాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ చార్మినార్ : హైదరాబాద్ అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ చార్మినార్ చూడకుండా మాత్రం వెళ్లలేరు. అంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఇక్కడ చార్మినార్ మాత్రమే కాకుండా, మక్కా మసీద్, లాల్ బజార్, సాలార్ జంగ్ మ్యూజియం ఇవన్నీ కూడా చూసేయ్యచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ యాదగిరి గుట్ట : తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్య క్షేత్రాల్లో ఒక్కటైన యాదగిరిగుట్ట కూడా ప్రతి ఒక్కరూ సందర్శించాల్సిన ఆలయం. ఇది తెలంగాణలోనే ఫేమస్ టెంపుల్‌గా ప్రసిద్ధి చెందినది. అలాగే దీనికి దగ్గరలో భువనగిరి కోట, బస్వాపూర్, కొలనుపాక, మహదేవపురం ఇలా ఇవన్నీ కూడా చుట్టేసి రావచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/astrology-alert-rahu-ketu-impact-on-4-zodiac-signs-from-dec-5th-1799870.html</loc><lastmod>2026-04-24T13:23:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kalasarpa Dosham ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-1.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో రాహు, కేతు గ్రహాలను నీచ గ్రహాలు, నీడ గ్రహాలు, చెడు గ్రహాలు అని పిలుస్తారు. ఇవి ఉండే స్థానం బట్టి, వాటి ఫలితాలు ఉంటాయి. అయితే ఈ రెండు గ్రహాలు డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాయి. దీని వలన నాలుగు రాశుల వారు అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారు రాహు, కేతువుల వలన అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, అప్పుల బాధలు అధికం అవ్వడం,  ఖర్చులు పెరిగిపోవడం, అనారోగ్య సమస్యలు వంటి ఇబ్బందులతో సతమతం అవ్వాల్సి వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందువలన మేష రాశి వారు డిసెంబర్ 5 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి :  వృషభ రాశి వారు ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఉండాలి. ముఖ్యంగా దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రమాదాల బారిన పడే ఛాన్స్ ఉంది.  అంతే కాకుండా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోతుంది. అనుకోని విధంగా సమస్యలు ఎదురు అవుతాయి. అందువలన ఆచీ తూచీ అడుగు వేయాలి. లేకపోతే చాలా సమస్యల్లో చిక్కుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి :  మీన రాశి వారికి రాహు, కేతువు గ్రహాల ప్రభావం ఇంటిలో అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది చాలా సమస్యలకు కారణం అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా భార్య భర్తల మధ్య సఖ్యత లోపిస్తుంది. ఖర్చులు అధికం అవుతాయి. అప్పుల బాధలు మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అందువలన ఏదైనా కీలక నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kalasarpa-dosham-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి :  వృశ్చిక రాశి వారు చాలా సమస్యలు ఎదుర్కుంటారు. వీరు మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కొన్ని సార్లు వీరి మాటలే చాలా సమస్యలను సృష్టిస్తాయి. ఇంటిలో సమస్యలు ఎక్కువ అవుతాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించలేరు. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/seven-horse-photo-vastu-unlock-prosperity-and-luck-at-home-1799806.html</loc><lastmod>2026-04-24T12:20:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses.jpg</image:loc>
					<image:title><![CDATA[ Seven Horses ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏడు గుర్రాల ఫొటో ఇంటిలో ఉండటం చాలా మంచిది. ఇది ఇంటిలో ఉన్న ప్రతికూలతలను తొలిగించి సానుకూలతను పెంచుతుంది. ఇది ఇంటిలో ఉండటం కూడా చాలా శుభప్రదం. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వాస్తు దోషం ఇలాంటివన్నీ కూడా తొలిగిపోయి, ఇంటిలో ఆనందంకర వాతావరణం చోటు చేసుకుంటుందని చెబుతుంటారు, వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే వాస్తు ప్రకారం, ఇంటిలో పెట్టుకునే ఏ వస్తువు అయినా సరే సరైన దిశలో పెట్టుకున్నప్పుడే అది మంచి ఫలితాలను ఇస్తుంది. లేకపోతే దాని ప్రభావం అనేక ఇబ్బందులకు కూడా కారణం కావచ్చు. అందువలన అదృష్టాన్ని తీసుకొచ్చే ఏడు గుర్రాల ఫొటో కూడా సరైన దిశలో పెట్టినప్పుడే మంచి ఫలితాలను ఇస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రాకారం దీనిని ఏ దిశలో పెట్టడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధ్యాత్మికంగా ఏడు గుర్రాలకు చాలా ప్రాముఖ్యత ఉంది, ఇది అభివృద్ధి, కెరీర్ పురోగతి, అదృష్టానికి ప్రతీకగా చెప్తుంటారు. అయితే ఇది ఇంటిలో పెట్టుకునే సమయంలో సరైన దిశలో పెడితే లక్కు కలిసి వస్తుంది.  అందువలన దీనిని తూర్పు దిశలో పెట్టడం చాలా మంచిదంట. తూర్పు దిశలో పెట్టడం వలన ఇది ఆర్థికంగా కలిసి వస్తుంది. అంతే కాకుండా కెరీర్ పురోగతికి, అదృష్టపరంగా కూడా కలిసి వస్తుంది. అలాగే తూర్పు దిశలో సూర్యుడి కాంతి కూడా పడుతుంది. దీని వలన అదృష్టం రెట్టింపు అవుతుందంట. ఇంటిలో ఉన్న అన్ని సమస్యలు తొలిగిపోయి, చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది. ఏడు తెలుపు రంగు గుర్రాల ఫొటోలను ఉత్తర దిశలో పెట్టడం వలన ఆర్థికంగా కలిసి వస్తుంది. ఇది ఆర్థిక లాభాలను తీసుకొస్తుంది. వ్యాపారంలో, ఇంటిలో డబ్బుకు లోటు ఉండదు. అందువలన ఈ ఏడు గుర్రాల ఫొటోను ఇంటిలో ఉత్తర దిశలో పెట్టడం కూడా చాలా మంచిది అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/seven-horses5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-science-backed-benefits-of-rice-water-for-healthy-glowing-skin-1799771.html</loc><lastmod>2026-04-24T11:36:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ 5 Benefits Of Drinking Rice Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ రక్షణ:  బియ్యం నీటిలో సహజ పిండి పదార్థాలు, బియ్యం నుండి లభించే సెరామైడ్‌లు ఉంటాయి. ఇవి చర్మ రక్షణ పొరను బలపరచడంలో సహాయపడతాయి, ఇవి చర్మంపై తేమను పెంచడానికి హెల్ప్‌ చేస్తాయి. నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ అధ్యయనం ప్రకారం.. బియ్యం నీటిలో ఉండే సహజ పిండి పదార్థాలు మరియు సెరామైడ్లు చర్మం తేమను కోల్పోకుండా కాపాడతాయి. ఇది చర్మాన్ని మెరుగుపరచడమే కాకుండా కాలుష్యం నుండి రక్షిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృద్ధాప్య ఛాయలను తగ్గించడం: బియ్యం నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఫెరూలిక్ యాసిడ్, గామా-ఒరిజనాల్ వంటి సమ్మేళనాలు ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌ను తటస్థీకరించే సామర్థ్యానికి ప్రసిద్ధి చెందాయి. NIH-ఇండెక్స్డ్ జర్నల్‌లో ప్రచురించిన పరిశోధన ప్రకారం ఇందులో ఉండే ఫెరులిక్ యాసిడ్ మరియు గామా-ఒరిజానోల్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ముడతలు, సన్నని గీతలను తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా చూస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకాశవంతమైన చర్మం: సమ్మర్ ఎక్కువగా బయట తిరగడం వల్ల ముఖం త్వరగా నల్లబడుతుంది. బియ్యం నీటిలో ఉండే సమ్మేళనాలు పిగ్మెంటేషన్ మార్గాలను సున్నితంగా ప్రభావితం చేసి, మరింత సమమైన ఛాయను ప్రోత్సహించడంలో సహాయపడతాయి. NIH ద్వారా ప్రచురించబడిన ఒక ఓపెన్-లేబుల్ క్లినికల్ అధ్యయనంలో చర్మంపై నల్లని మచ్చలను తగ్గించి, సహజమైన కాంతిని అందించడంలో బియ్యం నీరు సహాయపడుతుంది. ఇది చర్మ రంగును సమానంగా ఉంచుతుందని తేలింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ మంట, ఎరుపుదనాన్ని తగ్గించడం: మొటిమలు లేదా చర్మంపై వచ్చే ఎరుపుదనాన్ని తగ్గించే &#039;అలంటోయిన్&#039; అనే సమ్మేళనం బియ్యం నీటిలో ఉంటుంది. ఇది చర్మాన్ని సున్నితంగా చేసి చర్మాన్ని శాంతపరుస్తుంది. చర్మం బిగుతుగా ఉండటానికి అవసరమైన కొల్లాజెన్ ఉత్పత్తిని ఇది ప్రోత్సహిస్తుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rice-water-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే బియ్యం నీటితో ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, అందరికీ ఇది సురక్షితం కాకపోవచ్చు. గర్భిణీ స్త్రీలు, చిన్న పిల్లలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు, బియ్యం ఎక్కువగా తినే వారు వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సరిగ్గా నిల్వ చేయని పులియబెట్టిన నీటిలో బ్యాక్టీరియా చేరే ప్రమాదం ఉంది, కాబట్టి తాగే విషయంలో జాగ్రత్త అవసరం. కాబట్టి మీ ఆహారంలో ఏవైనా మార్పులు చేసే ముందు నిపుణుల సలహా తీసుకోవడం ఎల్లప్పుడూ మంచిది.Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని Tv9 దృవీకరించడం లేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/resolve-debt-and-financial-issues-powerful-saturday-vastu-tips-for-money-flow-and-prosperity-1799759.html</loc><lastmod>2026-04-24T11:00:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shanivaram Pariharalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఏ పని ప్రారంభించినా తప్పకుండా వాస్తు అనేది చూసుకుంటారు. ఇక ఎవరు అయితే సరిగ్గా వాస్తు నియమాలు పాటిస్తారో, వారు చాలా ఆనందంగా, ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా జీవిస్తారని చెబుతుంటారు. ఇక కొంత మంది తెలిసి, తెలియక చేసిన తప్పుల వలన అనేక ఇబ్బందులు, ముఖ్యంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కుంటారు. అయితే అప్పుల బాధలతో సతమతం అయ్యేవారు  శని వారు రోజు కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలంట. దీని వలన శని దేవుడి అనుగ్రహం కలిగి రుణ బాధల నుంచి విముక్తి లభిస్తుందంట. అది ఏదో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu2.jpg</image:loc><image:caption><![CDATA[ శని వారం శని దేవుడితో ముడి పడి ఉన్న రోజు. ఈరోజు శని దేవుడికి ప్రత్యేక పూజలు, పరిహారాలు చేయడం వలన అనేక సమస్యల నుంచి బయటపడతారు అంటారు. అలాగే ఈ రోజు కొన్ని పనులు చేయడం వలన శని దేవుడి అనుగ్రహం కలిగి,  ఆర్థిక సమస్యలు తీరిపోతాయంట.  అవి ఏవో చూద్దాం. తప్పకుండా ప్రతి శని వారం ఇంటిని మొత్తం శుభ్రపరుచుకోవాలి. ఈరోజు ఇంటిలో ఉన్న చెత్తను, పనికి రాని వస్తువులను తీసి బయట వేయాలి. అలాగే ఇంటిని శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వలన ఇంటిలో సానుకూల శక్తి పెరిగి, ప్రతికూల శక్తి తగ్గిపోతుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలిగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పుల బాధలు తొలిగిపోయి, ఆనందకరమైన జీవితం గడపాలి అంటే, ఆవనూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన ఆర్థిక, సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అయితే ఈ ఆవ నూనె దీపాన్ని ఇంటి పూజ మందిరం లేదా రావి చెట్టు కింద అయినా వెలిగించ వచ్చును. ఇలా చేయడం వలన జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలు తొలిగి పోవడమే కాకుండా, మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఈ రోజు నల్ల కాకులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టడం కూడా చాలా మంచిది. దీని వలన మీకు కలిసి వస్తుంది. రొట్టెలు చేసి వాటికి కొంచెం ఆవ నూనె రాసి పెట్టడం వలన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ దాన ధర్మాలు చేయడం కూడా చాలా మంచిది. శని వారం రోజు ఎవరు అయితే వస్తువులు, నల్ల నువ్వులు, ఆవ నూనె, దుప్పట్లు దానం చేస్తారో వారికి కలిసి వస్తుంది. ముఖ్యంగా ఏడు వారాలు ప్రతి వారం ఇలా చేయడం వలన ఇంటిలో ఉన్న ప్రతికూల శక్తి తగ్గిపోయి, జీవితంలోని ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఆనందకర జీవితాన్ని కొనసాగిస్తారు. అన్ని విధాలుగా చాలా ఆనందంగా ఉంటారు. ఇది మీకు ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా లాభాలను చేకూరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/shanivaram-pariharalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా నిత్యం అప్పుల సమస్యలతో బాధపడే వారు, అసలు ఎంతకూ అప్పులు తీరక ఇబ్బందులు పడే వారు ప్రతి శని వారం ఇనుప వస్తువులు దానం చేయడం చాలా మంచిది. ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఈ రోజు ఇనుము వస్తువులు దానం చేయడం వలన చాలా మంచి జరగడమే కాకుండా శని దేవుడి ఆశీస్సులు కూడా లభిస్తాయి. ఇనుప వస్తువులు దానం చేయడం వలన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. క్రమంగా అప్పుల బాధలు తగ్గుతాయి. అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఇనుప వస్తువులు కొనుగోలు చేయకూడదు. ఇది అస్సలే మంచిది కాదు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tamil-nadu-elections-2026-kollywood-actress-akshaya-hariharan-says-someone-else-voted-in-her-name-1799738.html</loc><lastmod>2026-04-24T10:23:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-48.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tamilnadu-elections.jpg</image:loc><image:caption><![CDATA[ నిన్న తమిళ్ నాడు ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ బూత్‌ల వద్ద పొడవైన బారులు తీరారు. పోలింగ్ ప్రక్రియ తమిళనాట సజావుగా జరిగింది. రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగిందని తెలుస్తుంది. ఈ ఎన్నికల పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/tamilnadu-elections-pics.jpg</image:loc><image:caption><![CDATA[ పోలీసులు భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. సామాన్యులతో పాటు సెలబ్రెటీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచే పలువురు సెలబ్రెటీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్ని కల్లో దళపతి విజయ్ పోటీ చేస్తుండటంతో ఆసక్తి రెట్టింపు అయ్యింది. విజయ్ ప్రచారం లోనూ అదరగొట్టారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/actress-47.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఓటు వేయడానికి వెళ్లిన ఓ హీరోయిన్ కు ఊహించని షాక్ తగిలింది. ఆమె ఓటును వేరొక వ్యక్తి వేసినట్టు అక్కడి సిబ్బంది తెలిపారు. దాంతో అవాక్ అయ్యింది ఆ హీరోయిన్. తన ఓటును ఎవరో వేయడంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. తన ఓటును కాజేసిన వ్యక్తి శిక్షించాలని కోరింది ఆ హీరోయిన్.. ఆమె ఎవరో కాదు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/akshaya-hariharan.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ నటి అక్షయ హరిహరన్‌.. ఈ అమ్మడు కోలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. తమిళనాడు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వెళ్లిన ఆమెకు షాక్ తగిలింది. అప్పటికే ఆమె ఓటును మరొకరు వేయడంతో షాకింగ్‌కు గురైంది. అక్కడి సిబ్బందితో చెప్పినా కూడా అక్కడి వారు పట్టించుకోలేదట. ఆమెను ఓటు వేయడానికి సిబ్బంది, అధికారులు నిరాకరించారట.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/akshaya-hariharan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అడయార్‌లోని పోలింగ్ కేంద్రానికి వెళ్లిన హరిహరన్‌ ఈ సంఘటనతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. నా దగ్గర ఉన్న అన్ని ఐడీలు చూపించి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని పోలింగ్ సిబ్బందిని కోరాను.. అయినా వాళ్లు ఒప్పుకోలేదు. నా ఓటు వేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఎన్నికల అధికారులను కోరుతున్నా.. అలాగే ఆ ఓటును క్యాన్సిల్ చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేసింది అక్షయ హరిహరన్‌.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-kakinada-madatha-kaja-recipe-make-crispy-layered-sweet-at-home-today-1799711.html</loc><lastmod>2026-04-24T09:19:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kakinada Madatha Kaja ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja1.jpg</image:loc><image:caption><![CDATA[ మడత కాజా ప్రిపేర్ చేయడానికి కావాల్సిన పదార్థాలు : కప్పు మైదా, చిటికెడు ఉప్పు, నెయ్యి, వంట సోడా, నిమ్మరసం ఒక టీ స్పూన్, యాలకుల పొడి, చక్కెర, ఫ్రైకి సరిపడ నూనె. తయారీ విధానం : మడత కాజా అచ్చం కాకినాడ స్టైల్‌లో రావాలి అంటే తప్పకుండా కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో అవ్వాలి. ముఖ్యంగా పిండి కలిపే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సరైన కొలతలు తీసుకున్నప్పుడే ఇది పర్ఫెక్ట్‌గా వస్తుంది. దీని కోసం మందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో చిటికెడు వంట సోడా, మూడు టీ స్పూన్ల నెయ్యి వేసి మంచిగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja2.jpg</image:loc><image:caption><![CDATA[ పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా రావాలి అప్పుడు పిండిలో నెయ్యి మంచిగా కలిసినట్లు. దీని తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి. పిండి మంచిగా కలుపుకున్న తర్వాత, దానిపై వన టీ స్పూన్ నూనె వేసి మరోసారి కలిపి పది నుంచి పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పాకం తయారు చేసుకోవాలి : దీని కోసం మైదా పిండిని తీసుకున్న కప్పుతో ఒక కప్పుడు చక్కెర తీసుకోవాలి. తర్వాత దీనికి రెండు కప్పుల నీరు యాడ్ చేసి, పాకం తయారు చేసుకోవాలి. దాదాపు 10 నుంచి 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మంటపై చక్కెర కరిగే వరకు మరగనివ్వాలి. చక్కెర నీరు బాగా మరిగి మరీ తీగ పాకం కాకుండా, మరీ నీటిలా కాకుండా కాస్త బంక టైప్‌లో పాకం వచ్చేలా చూసుకోవాలి.  పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాకంలో రెండు చుక్కల నిమ్మరసం వేసి పక్కన పెట్టుకోవాలి. నిమ్మరసం వేయడం వలన పాకం గట్టి పడకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja4.jpg</image:loc><image:caption><![CDATA[ దీని తర్వాత ఇప్పుడు మడత కాజాలు తయారు చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న మైదా పిండిని మూడు మద్దలుగా చేసుకోవాలి. వాటిని పెద్ద చపాతీల్లా తాల్చుకోవాలి. తర్వాత ఒక దానిపై మరొకటి వేసి మళ్లీ తాల్చుకోవాలి. కాస్త పలచగా, పెద్దగా తాల్చుకున్న తర్వాత , దానిని మల్చుకుంటూ రావాలి. మలిచే క్రమంలో పిండి, కాస్త నెయ్యి రాసుకోవాలి. దీని వలన కాజాలు మంచి ఆకారంలో వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/kakinada-madatha-kaja-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా మలిచిన తర్వాత వాటిని కాజాలా ఆకారంలో కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసుకోవాలి. తర్వాత నూనె బాగా వేడి ఎక్కిన తర్వాత కాజాలను అందులో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా బంగారు రంగు వచ్చిన తర్వాత వేయించు కోవడం వలన మంచిగా క్రిస్పిగా ఉంటాయి. ఇవి వేగి తర్వాత వీటిని నూనెలో నుంచి తీసి, మనం ముందుగా తయారు చేసుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. పది నిమిషాల తర్వాత తింటే టేస్టీ టేస్టీ కాకినాడ స్టైల్ మడత కాజా రెడీ. మరి మీరు కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rose-personality-test-discover-your-stress-coping-style-and-inner-self-1799690.html</loc><lastmod>2026-04-24T08:34:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-2-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Personality Test 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య పర్సనాలిటీ టెస్ట్‌లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. చాలా మంది వీటిని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. అందులో ఉన్నవాటిని తమతో పోల్చుకొని వారి వ్యక్తిత్వం, గుణ గణాలు తెలుసుకుంటున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ వ్యక్తిత్వ పరీక్షను తెలియజేసే ఫొటో వైరల్ అవుతుంది. అందులో అందమైన మూడు గులాబీలు ఉన్నాయి. అయితే ఇవి మీ వ్యక్తిత్వాన్నే కాకుండా, మీరు ఎదుర్కునే ఒత్తిడిని కూడా రివీల్ చేస్తాయంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది జ్యోతిష్య శాస్త్రం, న్యూమరాలజీ ప్రకారం తమ కెరీర్, వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటే, మరికొంత మంది మాత్రం వ్యక్తిత్వ పరీక్ష ప్రకారం తమ వ్యక్తిత్వం గురించి తెలుసుకుంటారు. అయితే వ్యక్తిత్వ పరీక్ష మీ గుణ గణాలే కాకుండా మీరు ఎదుర్కునే ఒత్తిడి గురించి కూడా తెలియజేస్తుంది.  కాగా ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. పై ఫోటోలో కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, తేల గులాబీ, తెల్ల గులాబీల గుత్తి మూడు ఫ్లవర్స్ ఉన్నాయి. అయితే మీరు ఎంచుకునే గులాబీనే మీలో ఉన్న ఒత్తిడిని తెలియజేస్తుంది. అది ఎలాగో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ కీచైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీ, మీరు గనుక కీ చైన్‌తో ఉన్న ఎరుపు రంగు గులాబీని ఎంచుకునే వ్యక్తులు ఒత్తిడి సమయంలో దాని నుంచి బయటపడటానికి పరిష్కారాలను కనుగొనడంలో చాలా ముందు చూపు ఉండే వ్యక్తులు. ఇలాంటి వారు చాలా సులభంగా సమస్యలను ఎదుర్కొంటారు. ముఖ్యంగా కష్టతరమైన పరిస్థితుల నుంచి బయటపడటం కంటే వాటిని ఎదుర్కునే స్వభావాన్ని కలిగి ఉంటారు. ఇలాంటి వారు తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కుంటారు. కానీ దాని నుంచి చాలా త్వరగా బయటపడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ లేత గులాబీ రంగు పువ్వును ఎంచుకునే వ్యక్తులు, తమ జీవితంలో నిరంతరం ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు. ముఖ్యంగా వీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇతరుల నుంచి ఓదార్పు, భరోసాను కోరుకుంటారు. అంతే కాకుండా అధిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ఇతరులతో మాట్లాడటం, ప్రశాంతంగా పాటలు వినడం లాంటివి చేస్తుంటారు. ముఖ్యంగా వీరు చాలా సార్లు అధిక ఒత్తిడి ఎదుర్కునే సమయంలో వివాదాలకంటే, శాంతి వాతావరణం కోరుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/personality-test-7-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుపు రంగు గులాబీల గుత్తిని ఎంచుకునే వ్యక్తులు చాలా చురుకు స్వభావం కలవారు. వీరు ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ దాని నుంచి బయటపడటానికి అనేక విధాలుగా ప్రయత్నిస్తారు. మంచి ఆలోచనా శక్తి ఉంటుంది. వీరి జీవన శైలి, వీరి వ్యక్తిత్వం, వీరిలో ఉండే కలిసిపోయే తత్వం వీరిని త్వరగా ఒత్తిడి నుంచి బయటపడేలా చేస్తాయి. ఇలా ఒక్కో గులాబీ మీరు ఒత్తిడిని ఎదుర్కునే విధానం, మీ భావోద్వేగ శైలిని తెలియజేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-prediction-2026-will-gold-hit-2-lakh-per-10-grams-amid-global-uncertainty-1799638.html</loc><lastmod>2026-04-24T08:28:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-25.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-20.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 2026లో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలుతుందని బాబా వంగా తన జోస్యం చెప్పారు. దీని కారణంగా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయని, తద్వారా వీటి రేట్లు పెరుగుతాయని అంచనా వేశారు. దీంతో ఆమె చెప్పిన జోస్యం నిజమయ్యే రోజు త్వరలోనే ఉందని అంటున్నారు. కాగా ప్రస్తుతం గోల్డ్ రేట్లు స్ధిరంగా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-21.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో ఎక్కడైనా యుద్దాలు జరిగినా, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా బంగారం వైపు పెట్టుబడులు పెరుగుతాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లను పక్కన పెట్టి గోల్డ్, సిల్వర్‌పై పెట్టుబడులు మళ్లిస్తారు. దీని వల్ల రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఇక ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి. ఇవి నేరుగా బంగారం ధరలపై ప్రభావితం చూపిస్తున్నాయి. ఇప్పట్లో ఈ ధరలు తగ్గేలా కనిపించడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-25.jpg</image:loc><image:caption><![CDATA[ 2026కి సంబంధించి బంగారం ధరలపై బాబా వంగా అంచనాలు ఇప్పుడు షాకింగ్‌గా మారాయి. బంగారం ధరలు 25 నుంచి 40 శాతం వరకు పెరుగుతాయని ఆమె జోస్యం చెప్పారు. దీంతో ప్రస్తుతం రూ.1.55 లక్షల వద్ద తులం బంగారం ట్రేడవుతోండగా.. ఈ ఏడాది యుద్ద పరిస్థితుల వల్ల రూ.2 లక్షలకు చేరుకునే అవకాశం లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదే జరిగితే బంగారం కొనుగోలు చేయడం సామాన్యులకు కష్టంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-20.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో తులం బంగారం రూ.2 లక్షలకు చేరుకోవచ్చని బాగా వంగా అంచనా వేశారు. ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో దేశాల మధ్య ఉద్రిక్తతలు, యుద్ద మేఘాల క్రమంలో ఆమె జోస్యం నిజమవుతుందని చాలామంది భావిస్తున్నారు. ఇక అన్ని దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారం, వెండిని నిల్వ చేసుకుంటున్నాయి. ఇక వీటిల్లో పెట్టుబడి పెట్టేవారు కూడా పెరిగిపోతున్నారు. దీంతో డిమాండ్ కారణంగా ధరలు పెరగవచ్చని విశ్లేషిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-21.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం బంగారం, వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. గత రెండేళ్ల నుంచి బంగారం ధరల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయనే చర్చ నడుస్తోంది. ధరలు తగ్గుతాయని కొంతమంది చెబుతుండగా.. రికార్డు స్థాయిలో పెరుగుతాయని మరికొందరు చెబుతున్నారు. అయితే ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ప్రముఖ జ్యోతిష్యురాలు బాగా వంగా బంగారం, వెండి ధరలపై చెప్పిన అంచనాలు సంచలనంగా మారాయి. ]]></image:caption></image:image></url></urlset>