<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/butterfly-pea-plant-not-flowering-try-these-simple-tricks-for-more-blooms-1849123.html</loc><lastmod>2026-06-23T19:30:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/flowering-plant-care.jpg</image:loc>
					<image:title><![CDATA[ Flowering Plant Care ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aparajita-plant.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి గార్డెన్‌లో పెంచుకునే పవిత్రమైన మొక్కల్లో అపరాజిత (Butterfly Pea) ఒకటి. శంఖు ఆకారంలో ఉండే ఈ నీలి రంగు పూలు పూజా అవసరాలకే కాకుండా, ఆరోగ్యానికి మేలు చేసే బ్లూ టీ తయారీకి కూడా ఉపయోగపడతాయి. అయితే చాలామంది ఇళ్లలో ఈ మొక్క సరిగ్గా పెరగకపోవడం లేదా పూలు పూయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అపరాజిత మొక్కకు ఎక్కువ మొగ్గలు తొడిగి, కుండీ నిండా పూలు పూయాలంటే ఎలాంటి ఎరువులు వేయాలి, నీరు ఎంత పరిమాణంలో పోయాలి, పించింగ్ పద్ధతిని ఎలా ఉపయోగించాలో వంటి కొన్ని సులభమైన హోమ్ గార్డెనింగ్ చిట్కాలు ఇక్కడ ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/blue-butterfly-pea-flowers.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యరశ్మి (Sunlight) చాలా ముఖ్యం: అపరాజిత మొక్క ఒక తీగ జాతికి చెందినది. దీనికి సూర్యరశ్మి చాలా అవసరం. ఈ మొక్కను నీడలో ఉంచితే ఆకులు మాత్రమే పెరుగుతాయి, మొగ్గలు రావు. కాబట్టి, రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా ఎండ తగిలే ప్రదేశంలో (బాల్కనీ లేదా టెర్రస్ పై) ఈ మొక్కను ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/blue-tea-flower-plant-care.jpg</image:loc><image:caption><![CDATA[ పించింగ్ (Pinching) పద్ధతి: మొక్క బాగా గుబురుగా పెరిగి, ఎక్కువ కొమ్మలు రావాలంటే పించింగ్ చేయడం చాలా అవసరం. మొక్క కొమ్మల చివరన ఉండే లేత ఆకులను చేతితో తుంచేయడాన్నే పించింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల ఆ కొమ్మ ఎదుగుదల ఆగి, దాని కింద నుండి రెండు మూడు కొత్త కొమ్మలు వస్తాయి. కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే, మొగ్గలు, పూలు అంత ఎక్కువగా పూస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/butterfly-pea-plant.jpg</image:loc><image:caption><![CDATA[ సహజసిద్ధమైన ఎరువులు (Organic Fertilizers): పూలు బాగా పూయడానికి మొక్కకు పొటాషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండే ఎరువులు అందించాలి. ఇందుకోసం ఇంట్లోనే సులభంగా దొరికే అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి మొక్క మొదట్లో వేయవచ్చు. అలాగే, వారానికి ఒకసారి బియ్యం కడిగిన నీరు లేదా పుల్లటి మజ్జిగను నీళ్లలో కలిపి మొక్కకు పోయడం వల్ల నేలలోని పోషకాలు పెరిగి మొగ్గలు త్వరగా వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/butterfly-pea-plant-care.jpg</image:loc><image:caption><![CDATA[ నీరు, ఎండిన పూల తొలగింపు: అపరాజిత మొక్కకు కుండీలో నీరు నిల్వ ఉండకూడదు. మట్టి తేమగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ నీరు పోస్తే వేర్లు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. అలాగే, మొక్కపై పూసి ఎండిపోయిన పూలను లేదా ఏర్పడుతున్న కాయలను (గింజల కోశాలు) వెంటనే కత్తిరించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/butterfly-pea-vine-care.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకంటే మొక్క గింజలను తయారు చేయడంపై దృష్టి పెడితే, కొత్త పూలు పూయడం తగ్గించేస్తుంది. ఈ చిన్నపాటి గార్డెనింగ్ చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే, మీ ఇంట్లోని అపరాజిత మొక్క ఏడాది పొడవునా పచ్చగా ఉంటూ, నిత్యం అందమైన శంఖు పుష్పాలతో కళకళలాడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/unique-menthi-tomato-pachadi-recipe-make-this-spicy-chutney-that-fills-you-up-fast-1849133.html</loc><lastmod>2026-06-23T19:17:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Menthi Tamato Chutny 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny-4.jpg</image:loc><image:caption><![CDATA[ మెంతి టమాటా పచ్చడికి కావాల్సిన పదార్థాలు : మెంతి కూర ఒక కట్ట, టమాటాలు నాలుగు, పచ్చి మిర్చీ నాలుగు,  నిమ్మకాయ సైజు చింత పండు, వెల్లుల్లి రె బ్బలు, అర కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. ముందుగా మెంతి, టమాటాలను నీటితో శుభ్రంగా కడగాలి. తర్వాత వాటిని ఫ్యాన్ కింద నీరు మొత్తం పోయే వరకు ఆరబెట్టాలి. అవి పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో నూనె వేసి పచ్చి మిర్చీ వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny-1.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత అందులోనే టమాటాలు, చింత పండు, ఉప్పు, కొన్ని వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు పచ్చి మిర్చి, మెంతి కూర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. వీలైతే కొంచెం కొత్తిమీర, రెండు కరివేపాకు రెబ్బలు కూడా వేసి వేయించుకోవాలి. ఇది మొత్తం బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లార బెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny.jpg</image:loc><image:caption><![CDATA[ చల్లారిన తర్వాత దానిని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. అందులో చిన్న అల్లం ముక్క , వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర వేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత దానిని వేరే బౌల్‌లోకి తీసుకోవాలి. దీని తర్వాత ఇప్పుడు ఈ చట్నీని పోపు పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/menthi-tamato-chutny-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేయాలి. పాన్ పెట్టి అందులో, చిటికెడు పసుపు, జీలకర్ర, ఆవాలు, ఎండు మర్చి, వెల్లుల్లిరెబ్బలు, కరివేపాకు అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. పోపు వేగిన తర్వాత, దానిని మనం మిక్సీ పట్టుకున్న మిశ్రమంలో వేయాలి. అంతే టేస్టే టేస్టీ మెంతి టమాటా పచ్చడి రెడీ, ఇలా చేసి ఒక్క ముద్ద తిన్నా సరే కడుపు నిండినట్లుగా అనిపిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spicy-mutton-keema-recipe-perfect-dinner-special-1849132.html</loc><lastmod>2026-06-23T19:06:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton Keem Curry ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. ధనియాలు, సోంపు గింజలు, ఎండు మిర్చి, స్టార్ అనాసా, పెద్ద యాలకులు, చిన్న యాలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలు వీటితో గరం మసాలా తయారు చేసుకోవాలి. గ్రేవీ కోసం నూనె, జీలకర్ర , బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కారం, పసుపు, మటన్ కీమా అరకిలో, నీరు, పచ్చి బఠానీ, కస్తూరి మేతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. మటన్ కీమా తయారీ కోసం ముందుగా మసాలా తయారు చేసుకోవాలి. దీని కోసం ధనియాలు, నల్ల మిరియాలు, సోంపు గింజలు వీటన్నింటినీ వేయించి మంచి మసాలా తయారు చేసుకోవాలి. దీనిని మసాలా కర్రీలో వేస్తే చాలు రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మటన్ కీమా తయారు చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేయాలి. అందులో నూనె పోసి, నూనె బాగా వేడి అయిన తర్వాత జీలకర్ర, బిర్యానీ ఆకులు, ఉల్లిపాయలు, పచ్చి మిర్చీ వేసి, మంచిగా వేయించుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత టమాటాలు వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇవి బాగా వేగిన తర్వాత కొత్తిమీర, కొంచెం ఉప్పు, వేయాలి. ఆ తర్వాత అందులో మటన్ కీమా వేయాలి. మటన్ మంచిగా మెత్తగా ఉడికేలా చూసుకోవాలి. కొన్ని నీళ్లు పోసి మెత్తటి గ్రేవీలా అయ్యే వరకు దీనిని ఉడికించుకోవాలి. దీని వలన రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mutton-keem-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మటన్ బాగా ఉడికిన తర్వాత అందులో గరం మసాలా, కొత్తిమీర అన్నీ వేసి మంచిగా వేయించుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ కీమా రెడీ. ఇది రాత్రి డిన్నర్‌కు చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/brinjal-side-effects-6-health-conditions-when-you-should-stop-eating-eggplant-immediately-1849069.html</loc><lastmod>2026-06-23T17:26:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Brinjal Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects-1.jpg</image:loc><image:caption><![CDATA[ మూత్రపిండాల్లో రాళ్లు లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు వంకాయను వీలైనంత వరకు దూరం పెట్టడమే మంచిది. వంకాయలో ఆక్సలేట్లు మితంగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకుంటే, మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడే ప్రక్రియ మరింత వేగవంతం అవుతుంది. ఒకవేళ కిడ్నీ సమస్యలు ఉన్నవారు వంకాయ తినాలనుకుంటే, దానిని నేరుగా వేయించడం కంటే ఉడకబెట్టడం లేదా ఆవిరిపై ఉడికించడం వంటి పద్ధతుల ద్వారా ఆక్సలేట్ స్థాయిలను తగ్గించి, చాలా మితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects-3.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరంలో రక్తం తక్కువగా ఉండే వారు, అంటే రక్తహీనత, ఐరన్ లోపంతో బాధపడేవారు కూడా వంకాయ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వంకాయ తొక్కలో నాసునిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఐరన్‌తో బంధాన్ని ఏర్పరుచుకుంటుంది. దీనివల్ల మన శరీరం ఆహారం నుండి ఐరన్‌ను గ్రహించే సామర్థ్యం తగ్గిపోతుంది. ఫలితంగా రక్తహీనత సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది కాబట్టి ఐరన్ లోపం ఉన్నవారు వంకాయను అధికంగా తీసుకోకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects-4.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయ నైట్ షేడ్ వృక్ష కుటుంబానికి చెందిన కూరగాయ. సాధారణంగా టమాటాలు, బంగాళాదుంపలు పడని వారు వంకాయ తిన్నప్పుడు కూడా అలర్జీలకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురదలు, తలనొప్పి లేదా కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. అలాగే శాస్త్రీయంగా పూర్తి ఆధారాలు లేకపోయినప్పటికీ, నైట్ షేడ్ కూరగాయలు ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులతో బాధపడేవారిలో వాపులను, నొప్పులను పెంచుతాయని కొందరు వైద్యులు భావిస్తారు. కాబట్టి వంకాయ తిన్నప్పుడు నొప్పులు పెరుగుతున్నట్లు గమనిస్తే వాటిని మానుకోవడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక లో బీపీ ఉన్నవారు కూడా వంకాయను అమితంగా తినకూడదు. వంకాయలో ఉండే కొన్ని మూలకాలు సహజంగానే రక్తపోటును తగ్గించే గుణాన్ని కలిగి ఉంటాయి. ఇప్పటికే తక్కువ రక్తపోటుతో ఇబ్బంది పడుతూ మందులు వాడుతున్న వారు వంకాయను అధికంగా తీసుకుంటే, బీపీ మరింత పడిపోయి తీవ్రమైన నీరసం, తలతిరగడం వంటి సమస్యలు రావచ్చు. మరోవైపు కొన్ని సాంప్రదాయక నమ్మకాల ప్రకారం వంకాయ గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తుందని అంటారు. దీనిపై స్పష్టమైన శాస్త్రీయ ఆధారాలు లేనప్పటికీ, గర్భిణీ స్త్రీలు వంకాయను మితంగా తీసుకోవడం లేదా వైద్యుల సలహా పాటించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/brinjal-side-effects-2.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయ చాలా మందికి మేలు చేసే కూరగాయే అయినప్పటికీ, మన శరీర తత్వాన్ని బట్టి అది ఎలా స్పందిస్తుందో గమనించడం ముఖ్యం. దీనిని వండుకునే విధానంలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి. వంకాయను నూనెలో డీప్ ఫ్రై చేయడం కంటే గ్రిల్ చేయడం లేదా బేకింగ్ చేయడం ఆరోగ్యకరం. అలాగే వంకాయను క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఆక్సలేట్ శోషణను తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/dont-throw-away-curdled-milk-amazing-ways-to-reuse-it-at-home-1849034.html</loc><lastmod>2026-06-23T17:04:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sweet-2-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sweet 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sweet-8.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ఏం చేయకుండానే కొన్నిసార్లు పాలు వేడిచేయగానే ఇవి విరిగిపోతాయి. అప్పుడు వెంటనే ఈ పాలను ఏం చేసుకోవాలంటూ వీటిని పారబోస్తారు. అలా కాకుండా  అమ్మమ్మల నాటి చిట్కాలు తెలుసుకుని వీటితో రుచికరమైన వంటకాలు చేయోచ్చు. మరి అసలు లేట్ చేయకుండా అవేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sweet-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ స్వీట్‌కోవా కూడా తయారు చేసుకోవచ్చు:  అయితే, ఇంకా ఈ పాలను పారపోయకుండా వీటిలో కొంచం ఎగ్ కలిపి దీనిని మెత్తగా, మృదువుగా చేయాలి. ఇంకా దీనితో  మీరు ఎంచక్కా స్వీట్‌కోవా తయారు చేసుకుని తియ్య తియ్యగా తినొచ్చు అంత రుచికరంగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో తప్పక ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sweet-milk-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ జున్నును ఇలా చేయోచ్చు:  పాలు విరిగాయని మీకు తెలిసిన వెంటనే వీటిని పక్కన పెట్టేయాలి. అయితే, దీనిలో అందులో కొంచెం పంచదార  వేసి కలుపుకొని తింటే జున్నులా ఎంత తియ్యగా ఉంటుందో.. చాలా మంది ఇది తినడానికి ఇష్ట పడతారు కాబట్టి, ఈ సారి మీరు కూడా దీనిని చేయడానికి చుడండి. మీకు పక్కాగా నచ్చుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sweet-milk-curry.jpg</image:loc><image:caption><![CDATA[ మనకి తెలియని ఇంకో రెసిపీ ఏంటంటే ఈ విరిగిన పాలను తీసుకుని దీనితో కూర చేసుకుని తినొచ్చు. తాలింపు కూర లాగా చేసుకుని తింటారు. అయితే దీనిని పడని వారు ఇలాంటిది తినకపోవడమే మంచిది. (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-plant-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ విరిగిన పాలను పడేయకుండా దీనిలో కొంచెం పసుపు వేసుకుంటే ఇది పులుసులా ఉంటుంది.  ఇంకా విరిగిన పాలను పూలకుండీలో పోస్తే మొక్కలకు కూడా ఇది చాలా బలం. ఇంకా దీనిలో ఉండే క్యాల్షియం మొక్కలను విడిపోకుండా బలంగా చేస్తుంది. 
ఈ ఎరువు టమాటా మొక్కలకు చాలా మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mercury-saturn-rare-astrological-alignment-these-zodiac-signs-may-see-major-positive-changes-1849008.html</loc><lastmod>2026-06-23T16:24:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shani.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astro-4-6.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం గ్రహాలు, రాశులు ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తుంటాయి. అలాగే ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astro-5-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో ఎన్నడూ లేని విధంగా  గ్రహాలకు అధిపతి అయిన బుధుడు, అందర్ని గడా గడా వణికించే శని గ్రహాల మధ్య అరుదైన శతాంక యోగం ఏర్పడింది. ఈ శుభయోగం వలన రెండు రాశుల వారికి ప్రయోజనాలు కలగనున్నాయి. మరి లేట్ చేయకుండా ఈ రాశులు ఏంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kanya-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ శతాంక యోగం  వలన ఈ రాశి వారి జీవితం మొత్తం మారబోతోంది. ఇంకా ఉద్యోగ, వ్యాపారాల్లో కూడా అద్భుతంగా ఉంటుంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళకి కలిసి వస్తుంది.  మీడియా రంగంలో ఉన్న వారికి కొత్త అవకాశాలతో దూసుకుని వెళ్తారు. అంతే కాదు విద్య, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. ఆర్థికంగా కూడా బాగా డబ్బు సంపాదిస్తారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mesha-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ శతాంక యోగం వలన విడిపోవాలి అనుకున్న భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి చాలా సంతోషంగా గడుపుతారు.  అదృష్టం కూడా వీరి వెంటే ఉంటుంది. మీరు కూడా ఊహించలేనివిధంగా మీ జీవితం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలిగిపోతాయి. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీ కలల జాబ్ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astro-3-9.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/green-tea-vs-black-tea-for-weight-loss-which-one-burns-fat-faster-1848999.html</loc><lastmod>2026-06-23T16:15:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Green Tea Vs Black Tea For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రీన్ టీ విషయానికి వస్తే.. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గ్రీన్ టీలో ఎపిగాలోకాటెచిన్ గాలెట్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలోని సహజ కెఫిన్‌తో కలిసినప్పుడు మెటబాలిజం రేటును ఒక్కసారిగా పెంచుతుంది. ఎవరైతే క్రమం తప్పకుండా వర్కవుట్స్ చేస్తూ గ్రీన్ టీ తాగుతారో.. వారి శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ప్రక్రియ చాలా వేగంగా, సమర్థవంతంగా జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు ఎప్పటి నుంచో ఉదయాన్నే పాలు, చక్కెర లేకుండా కాస్త స్ట్రాంగ్‌గా ఉండే డికాషన్ తాగే అలవాటు ఉన్నవారికి బ్లాక్ టీ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం. బ్లాక్ టీ తయారీలో ఆకులు ఎక్కువగా ఆక్సిడైజ్ అవుతాయి. దీనివల్ల అందులో థెయాఫ్లావిన్స్, థెయారుబిగిన్స్ వంటి కాంప్లెక్స్ ఫ్లేవనాయిడ్స్ ఏర్పడతాయి. ఇవి శరీరంలో కొవ్వును శోషించుకునే ప్రక్రియను సో చేయడంతో పాటు పొట్ట చుట్టూ పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కేవలం గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగడం వల్లే రాత్రికి రాత్రే మ్యాజిక్ జరిగి బరువు తగ్గిపోరనే నిజాన్ని గ్రహించాలి. ఈ రెండు పానీయాలు కూడా శరీరంలో ఫ్యాట్ బర్నింగ్ ప్రాసెస్‌ను కేవలం వేగవంతం మాత్రమే చేయగలవు. సరైన డైట్ కంట్రోల్, పోషకాలతో కూడిన ఆహారం, రోజువారీ శారీరక శ్రమ తోడుగా ఉన్నప్పుడు మాత్రమే ఈ చాయ్‌లు బరువు తగ్గించడంలో పూర్తిస్థాయిలో ప్రభావం చూపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ హెల్త్ డ్రింక్స్ తాగేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలను ఖచ్చితంగా పాటించాలి. బరువు తగ్గడమే లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు ఈ టీలలో ఎలాంటి చక్కెర కానీ, పాలు కానీ అస్సలు కలపకూడదు. ఎందుకంటే పాలు, చక్కెర యాడ్ చేయడం వల్ల టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల ప్రభావం తగ్గిపోవడమే కాకుండా శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. అలాగే ఉదయాన్నే ఖాళీ కడుపుతో చాలా స్ట్రాంగ్ బ్లాక్ టీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల కొందరిలో ఎసిడిటీ, వికారం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి ఉదయం తేలికపాటి ఆహారం లేదా స్నాక్స్ తీసుకున్న తర్వాత వీటిని తాగడం సురక్షితం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/green-tea-vs-black-tea-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, గ్రీన్ టీ, బ్లాక్ టీ రెండూ కూడా వాటి వాటి పద్ధతుల్లో బరువు తగ్గడానికి ఎంతో మేలు చేస్తాయి. మీ శరీర తత్వానికి ఏది బాగా సెట్ అవుతుందో గమనించి, మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా సరైన చాయ్‌ని ఎంచుకోవాలి. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం, మీ వెయిట్ లాస్ లక్ష్యాలకు అనుగుణంగా ఈ రోజు నుంచే ఒక కప్పు హెల్తీ టీని మీ దినచర్యలో భాగం చేసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-jowar-breakfast-recipe-nutritious-telugu-jonna-upma-for-weight-loss-1848987.html</loc><lastmod>2026-06-23T15:57:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Upma (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-1.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గాలనుకునే వారికి మరియు డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఒక సంజీవని లాంటి ఆహారం. ఎంతో సులభంగా, కమ్మని రుచితో నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా దీనిని ఎలా చేసుకోవాలో చూద్దాం.ఈ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ కోసం ఒక కప్పు జొన్న రవ్వను ముందే సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో రెండు చెంచాల నెయ్యి లేదా నూనె వేసి వేడి చేయాలి. నెయ్యి వాడటం వల్ల ఉప్మా మంచి సువాసనతో పాటు కమ్మదనాన్ని సంతరించుకుంటుంది. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చి శనగపప్పు, మినప్పప్పు వేసి దోరగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ తాలింపులోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు మరియు గుప్పెడు కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఈ ఉప్మాను మరింత పౌష్టికరంగా మార్చడానికి మనకు నచ్చిన క్యారెట్, బంగాళాదుంప, పచ్చి బఠానీలు వంటి కూరగాయ ముక్కలను కూడా జోడించి, అవి కాస్త మగ్గే వరకు చిన్న మంటపై ఉడికించుకోవాలి. కూరగాయలు మగ్గిన తర్వాత ఒక కప్పు జొన్న రవ్వకు సుమారు మూడున్నర నుండి నాలుగు కప్పుల నీటిని పోయాలి. జొన్న రవ్వ ఉడకడానికి సాధారణ ఉప్మా రవ్వ కంటే కొంచెం ఎక్కువ నీరు పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-3.jpg</image:loc><image:caption><![CDATA[ నీళ్లు పోసిన తర్వాత తగినంత ఉప్పు వేసి బాగా మరిగించాలి. ఎసరు మరుగుతున్నప్పుడు మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, జొన్న రవ్వను కొద్దికొద్దిగా పోస్తూ గరిటతో ఎక్కడా గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. రవ్వ మొత్తం వేసిన తర్వాత పాత్రపై మూత పెట్టి సన్నని మంటపై ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు ఆవిరిపై మగ్గనివ్వాలి. జొన్న రవ్వ బాగా ఉడికి, నీరంతా ఇగిరిపోయి సాఫ్ట్‌గా మారే వరకు ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా ఉప్మా బాగా మగ్గిన తర్వాత పైనుండి కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర మరియు ఒక్క చెంచా నిమ్మరసం చల్లుకుని కలుపుకుంటే వేడివేడి, కమ్మని జొన్న రవ్వ ఉప్మా సిద్ధమవుతుంది. జొన్నలలో ఉండే అధిక ఫైబర్ (పీచుపదార్థం) వల్ల ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా, ఎక్కువ సమయం పాటు కడుపు నిండుగా ఉంచి అనవసరపు ఆకలిని తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jonna-upma-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల బలానికి కావాల్సిన కాల్షియం, ఐరన్ ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీనిని వేడివేడిగా అల్లం చట్నీతో గానీ లేదా కొబ్బరి చట్నీతో గానీ సర్వ్ చేస్తే ప్లేట్లు ఖాళీ అవ్వడం ఖాయం. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించి చూడండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nimmakaya-masala-majiga-spiced-lemon-buttermilk-recipe-farmers-immunity-drink-for-refreshment-and-hydration-1848918.html</loc><lastmod>2026-06-23T15:14:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nimmakya Majjiga 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అంటే అన్ని ఉన్నాయి  అంతక ముందు హెల్తీ డ్రింక్స్ ఏమి లేవు కొంచం నీరసంగా ఉన్నా అప్పటికప్పుడు ఒక గ్లాస్ నీళ్లు లేదా గ్లాస్ మజ్జిగ తాగేవాళ్ళు. ఇక రైతులు ఉదయం పొలానికి వెళ్ళేటప్పుడు ఈ ఇమ్యూనిటీ పొలం డ్రింక్ ను తాగేవాళ్ళు అదే  నిమ్మకాయ మసాలా మజ్జిగ. ఇది తాగడానికి చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేయాలంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మకాయ మసాలా మజ్జిగకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు పెరుగు , మూడు గ్లాస్ ల చల్లటి నీరు, ఒక నిమ్మకాయ,  నాలుగు పచ్చిమిర్చి , ఒక చిన్న అల్లం ముక్క, 10 కరివేపాకు ఆకులు, ఒక కట్ట కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఇంకా కొద్దిగా ఇంగువను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga-1.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మకాయ మసాలా మజ్జిగ తయారీ విధానం: ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో కొద్దిగా పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి. 
ఇక ఇప్పుడు దీనిలో ఒక గ్లాస్ చల్లటి నీరు,  మజ్జిగలా దీనిని కలుపుకోవాలి. ఇంకా నాలుగు పచ్చిమిర్చి, కొద్దిగా  అల్లం,  ఇంకా కరివేపాకు, కొత్తిమీరను కూడా మెత్తగా పేస్ట్ లాగా దీనిని నూరుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మకాయ మసాలా మజ్జిగ తయారీ విధానం స్టెప్ -2 : అలాగే ఇక ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మజ్జిగలో కలపాలి. ఇంకా దీనిలో జీలకర్ర పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఇంకా కొంచం ఇంగువ, అలాగే ఉప్పు కూడా వేయాలి. ఇప్పుడు నిమ్మకాయ రసం కూడా పిండి బాగా  మిక్స్ అయ్యేలా కలపాలి. 5  నిమిషాలు పక్కన పెడితే ఇది మంచి రుచి వస్తుంది అదిరిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nimmakya-majjiga-5.jpg</image:loc><image:caption><![CDATA[ దీనిని ఒక గ్లాస్‌లో పోసి  దాని పైన కొద్దిగా కొత్తిమీరను చల్లాలి. అలాగే మీరు చల్లగా తాగాలని అనుకుంటే దీనిలో  కొన్ని ఐస్ ముక్కలు వేసుకోవచ్చు. ఇంకా దీనిని చల్లగా కూడా తాగొచ్చు ఎలా తాగిన కూడా ఎలాంటి టేస్ట్ మీకు ఎక్కడా దొరకదు. నాలుగు  పుదీనా ఆకులు కలిపితే దీని రుచి ఇంకా  పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/sshhh-season-3-web-series-on-ott-cast-details-1848946.html</loc><lastmod>2026-06-23T15:13:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sshhh Season 3 Web Series (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి రెండు సీజన్లు సృష్టించిన సంచలనం తర్వాత, ఇప్పుడు మేకర్స్ మరింత ఆసక్తికరమైన కథలతో &#039;ష్..!&#039; సీజన్ 3 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత సమాజంలో యువతీ యువకుల మధ్య ఉండే ప్రేమ, ఆకర్షణ, మానసిక భావోద్వేగాలు మరియు శారీరక సంబంధాల చుట్టూ ఈ సిరీస్ కథాంశాలు తిరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం బోల్డ్ సీన్స్ మాత్రమే కాకుండా, నేటి తరం రిలేషన్‌షిప్స్‌లో ఉండే సున్నితమైన అంశాలను, వారు ఎదుర్కొనే సమస్యలను ఇందులో చాలా ప్రాక్టికల్‌గా చూపించారు. ఈ సిరీస్ పూర్తిగా అడల్ట్స్  ఉద్దేశించినది కావడంతో దీనికి &#039;A&#039; సర్టిఫికేట్ లభించింది. సరికొత్త నటీనటులు మరియు ఆకర్షణీయమైన కథనంతో దర్శకుడు ఈ మూడో సీజన్‌ను మునుపటి కంటే చాలా విభిన్నంగా, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రేజీ వెబ్ సిరీస్ ప్రముఖ ప్రాంతీయ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫారమ్ అయిన Aha OTT లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సిరీస్‌కు మరో ప్రధాన బలం ఇందులో నటించిన భారీ తారాగణం. టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ, బిగ్‌బాస్ ఫేమ్ దివి వాద్య (Divi Vadthya) ఇందులో అత్యంత కీలకమైన, వైల్డ్ అండ్ బోల్డ్ క్యారెక్టర్‌లో జీవించేసింది. ఈ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ ఒక సరికొత్త ప్రేమకథను, విభిన్నమైన ఎమోషన్స్‌ను ఆవిష్కరిస్తూ వీక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు సౌత్ సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో ఊపేసిన సీనియర్ భామలు పూనమ్ బజ్వా (Poonam Bajwa), కిరణ్ రాథోడ్ కూడా చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై గ్లామర్ డోస్ గట్టిగా పెంచి, తమదైన శైలిలో రొమాంటిక్ సీన్స్‌లో నటించి అదరగొట్టారు. సాధారణంగా ఫ్యామిలీ ఆడియన్స్‌కు దూరంగా ఉండే ఇటువంటి అడల్ట్ కంటెంట్ సిరీస్‌లకు యువతలోనే క్రేజ్ ఎక్కువగా ఉంటుంది. నేటి సమాజంలోని యువత ఆలోచనా ధోరణిని ప్రతిబింబించేలా ఈ కథలను మలిచారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sshhh-season-3-web-series-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆన్‌లైన్ ప్రపంచంలో దాగున్న చీకటి కోణాలను ఎమోషనల్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్‌తో మిక్స్ చేసి చూపించిన విధానం ఓటీటీ ఆడియన్స్‌ను కట్టిపడేస్తోంది. గత రెండు సీజన్ల వ్యూయర్షిప్ రికార్డులను తిరగరాస్తూ, సరికొత్త ట్విస్టులతో సాగుతోన్న ఈ సిరీస్ ప్రస్తుతం సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తోంది. బోల్డ్ అండ్ రొమాంటిక్ సిరీస్‌లను ఇష్టపడే వారు ఈ సరికొత్త వినోదాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/how-to-make-old-android-phone-fast-as-new-secret-android-tricks-1848933.html</loc><lastmod>2026-06-23T15:07:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mobile Tricks (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-1.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ, అసలు సమస్య ప్రాసెసర్‌లో కాదు, మన ఫోన్ యూసేజ్‌లోనే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ మార్చుకోవడం ద్వారా మీ పాత ఫోన్‌ను సరికొత్త ఫోన్‌లా మార్చుకోవచ్చు మరియు మీ డబ్బును సులభంగా ఆదా చేసుకోవచ్చు. మొబైల్ స్లో అవ్వడానికి అత్యంత ప్రధాన కారణం స్టోరేజ్ నిండిపోవడం. చాలా మంది ఫోన్లలో స్టోరేజ్ 90 శాతం కంటే ఎక్కువ నిండిపోతుంది. ఆండ్రాయిడ్ సిస్టమ్ సక్రమంగా పనిచేయడానికి కొంత ఖాళీ స్థలం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా మన వాట్సాప్‌లోనే 15 నుండి 50 జీబీ వరకు అనవసరపు ఫోటోలు, వీడియోలు పేరుకుపోతుంటాయి. దీనికి కారణం వాట్సాప్‌లోని ‘మీడియా ఆటో డౌన్‌లోడ్’ ఆప్షన్ ఆన్‌లో ఉండటమే. దీనిని వెంటనే ఆఫ్ చేసి, గూగుల్ ఫైల్స్ యాప్ ద్వారా అనవసరమైన జంక్ ఫైల్స్‌ను డిలీట్ చేయాలి. అలాగే బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అయ్యే యాప్స్ వల్ల కూడా ఫోన్ స్లో అవుతుంది. సెట్టింగ్స్‌లోకి వెళ్లి గత 30 రోజులుగా వాడని యాప్స్‌ను గుర్తించి వెంటనే అన్‌ఇన్‌స్టాల్ చేయడం ద్వారా ర్యామ్ మరియు బ్యాటరీపై భారం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఫోన్‌ను మరింత వేగవంతం చేయడానికి ఒక రహస్య సెట్టింగ్ ఉంది. మీ మొబైల్ సెట్టింగ్స్‌లోని &#039;అబౌట్ ఫోన్&#039; లోకి వెళ్లి, బిల్డ్ నంబర్‌పై ఏడు సార్లు టాప్ చేస్తే &#039;డెవలపర్ ఆప్షన్స్&#039; ఎనేబుల్ అవుతాయి. అందులోకి వెళ్లి విండోస్ యానిమేషన్ స్కేల్, ట్రాన్సిషన్ యానిమేషన్ స్కేల్, యానిమేటర్ డ్యూరేషన్ స్కేల్ అనే మూడు ఆప్షన్లను డీఫాల్ట్‌గా ఉన్న 1X నుండి 0.5X కి మార్చాలి. ఇలా చేయడం వల్ల ఫోన్ యానిమేషన్ల వేగం పెరిగి, మొబైల్ ఎంతో స్పీడ్‌గా రెస్పాండ్ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-4.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్నిసార్లు బ్యాటరీ పాడైపోవడం వల్ల కూడా ఫోన్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. కొత్త ఫోన్ కొనే బదులు కేవలం వెయ్యి లేదా రెండు వేల రూపాయలతో బ్యాటరీని రీప్లేస్ చేసుకుంటే, అదే ఫోన్‌ను మరో రెండేళ్ల పాటు హ్యాపీగా వాడుకోవచ్చు. ఇవన్నీ చేసినా ఫోన్ ఇంకా స్లోగానే ఉంటే, చివరి అస్త్రంగా మీ డేటా మొత్తాన్ని గూగుల్ డ్రైవ్ లేదా కంప్యూటర్‌లో బ్యాకప్ తీసుకుని, ఫోన్‌ను ఒకసారి &#039;ఫ్యాక్టరీ రీసెట్&#039; చేయండి. దీనివల్ల ఏళ్ల తరబడి పేరుకుపోయిన జంక్ ఫైల్స్ అన్నీ క్లియర్ అయిపోయి ఫోన్ సరికొత్తగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mobile-tricks-5.jpg</image:loc><image:caption><![CDATA[ రోజువారీ వాడకంలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి యాప్స్ యొక్క &#039;లైట్ వెర్షన్స్&#039; వాడటం, నెలకు ఒకసారి ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం మరియు గూగుల్ క్రోమ్‌లోని బ్రౌజింగ్ డేటాను క్లియర్ చేయడం వల్ల స్టోరేజ్ స్పేస్ కలిసి వస్తుంది. స్మార్ట్ గా ఆలోచించే వారు ముందుగా సమస్యను పరిష్కరిస్తారు, ఆ తర్వాతే డబ్బు ఖర్చు పెడతారు. కాబట్టి ఈ ట్రిక్స్ పాటించి మీ పాత ఫోన్‌ను కొత్తగా మార్చుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-remember-this-actress-who-starred-alongside-ram-charan-she-is-actress-neha-sharma-1848890.html</loc><lastmod>2026-06-23T14:03:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-40.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neha-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అమ్మడి బ్యాగ్రౌండ్ మామూల్ది కాదు.. పొలిటికల్  ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. వరుసగా సినిమాలు చేసింది ఈ అందాల తార, తెలుగుతో పాటు హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించింది. కానీ ఇప్పటివరకు కేవలం ఒక్క హిట్టు మాత్రమే అందుకుంది. అందం, అభినయంతో మంచి మార్కులే కొట్టేసింది. కానీ అవకాశాలకు మాత్రం ఆమడ దూరంలోనే ఉండిపోయింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neha.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ కిడ్స్ ఉన్నారు. సినిమా బ్యాగ్రౌండ్ నుంచి వచ్చి స్టార్ అయ్యారు. కానీ ఈ ముద్దుగుమ్మ ఏకంగా ఎమ్మెల్యే కూతురు. భూమి పెడ్నేకర్, ఆయుష్ శర్మ, అరుణోదయ్ సింగ్ వంటి నటులు తమ కుటుంబ వారసత్వాన్ని వదిలి సినిమా పరిశ్రమకు వచ్చారు. సినిమాలు చేసి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  వీరిలో కొందరు మాత్రమే సినిమాల్లో విజయం సాధించగలిగారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neha-photo.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే నటి మాత్రం ఇండస్ట్రీలో స్టార్స్ అందరితో కలిసి పనిచేసింది. అనేక సినిమాల్లో నటించి మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు ఇండస్ట్రీలో హాట్ బాంబ్ గా పేరు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. నేహా శర్మ 2007లో చిరుత సినిమాతో సినీప్రయాణం స్టార్ట్ చేసింది నేహా శర్మ. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది ఈ తార.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neha-latest.jpg</image:loc><image:caption><![CDATA[ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన చిరుత మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత 2009లో వరుణ్ సందేశ్ నటించిన కుర్రాడు అనే సినిమాతో మరోసారి తెలుగు అడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడలేదు.  2010లో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది. ఈ బ్యూటీ  రామ్ చరణ్, ఇమ్రాన్ హష్మీ వంటి స్టార్ హీరోలకు జోడిగా కనిపించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neha-new.jpg</image:loc><image:caption><![CDATA[ 2010లో వచ్చిన ‘క్రూక్’ చిత్రం సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత నేహా శర్మకు చాలా సినిమా ఆఫర్లు రావడం ప్రారంభించాయి. కానీ 16 ఏళ్ల సినీప్రయాణంలో నేహా ఖాతాలో కేవలం ఒక్క హిట్టు మాత్రమే పడింది. నేహా తండ్రి అజిత్ శర్మ, బీహార్ శాసనసభలో భాగల్పూర్ నియోజకవర్గం నుంచి అనేకసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. నటి నేహా శర్మ 2020 నుండి చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంది. కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/will-nivetha-pethuraj-star-as-the-female-lead-in-ram-pothinenis-next-movie-1848867.html</loc><lastmod>2026-06-23T13:58:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ram-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ram ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-39.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ తోనే కాదు నటనతోనూ ఆకట్టుకుంటున్నారు. కొంతమంది ఒక్క సినిమాతో పాపులర్ అవుతుంటే మరికొంతమంది మాత్రం నటిగా తమను తాము నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతున్నారు. అలాగే ఇతర బాషల నుంచి వచ్చి కూడా తెలుగులో మంచి పేరు తెచ్చుకున్న భామలు చాలా మందే ఉన్నారు అలాంటి వారిలో ఈ అమ్మడు ఒకరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nivetha-pethuraj-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ తెచ్చుకుంది. గతంలో ఈ అమ్మడు చేసిన కామెట్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. నివేదా పేతురాజ్.. ఈ చిన్నది తన అందంతో పాటు నటనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది. శ్రీవిష్ణు హీరోగా నటించిన మెంటల్ మదిలో అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నివేదా పేతురాజ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nivetha-pethuraj-new.jpg</image:loc><image:caption><![CDATA[ తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది. మెంటల్ మదిలో సినిమా తర్వాత చిత్రలహరి సినిమాలో సెకండ్ హీరోయిన్ గా చేసింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో నివేదా పేతురాజ్ క్రేజ్ పెరిగింది. ఆతర్వాత బ్రోచేవారెవరురా సినిమా చేసింది. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన అల వైకుంఠపురములో సినిమాలోనూ సెకండ్ హీరోయిన్ గా చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nivetha-pethuraj-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమా తర్వాత బ్లడీ మేరీ, విరాట పర్వం, దాస్‌ కా ధమ్కీ, బూ, పరువు సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత సినిమాలకు చిన్న బ్రేక్ ఇచ్చింది నివేదా పేతురాజ్.. మొన్నామధ్య తన ప్రియుడిని పరిచయం చేసింది. కానీ ఆతర్వాత ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీగా మారింది నివేదా పేతురాజ్. ఇటీవలే సింగ్ గీతం సినిమాలో నటించింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nivetha-pethuraj-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు ఈ అమ్మడికి మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని తెలుస్తుంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటిస్తున్న కొత్త సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి రెడ్ సినిమాలో నటించారు. ఆ సినిమాలో నివేదా పేతురాజ్. పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ఇక ఇప్పుడు రామ్ సరసన హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/southwest-monsoon-to-cover-entire-telangana-imd-predicts-heavy-rains-till-june-28th-1848821.html</loc><lastmod>2026-06-23T13:34:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/telangana-monsoon-update-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana Monsoon Update ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/southwest-monsoon-5.jpg</image:loc><image:caption><![CDATA[ వాతావరణ పరిస్థితుల ప్రకారం, జూన్ 8న జోగులాంబ గద్వాల్ జిల్లాలోకి అడుగుపెట్టిన నైరుతి రుతుపవనాలు మొదటి నాలుగు నుంచి ఐదు రోజుల పాటు అదే ప్రాంతంలోనే నిలిచిపోయాయి. అనంతరం జూన్ 12 తర్వాత హైదరాబాద్, వికారాబాద్ జిల్లాల వరకు విస్తరించినా, అక్కడ కూడా కొంతకాలం స్థిరంగా కొనసాగాయి. ఈ నెమ్మదైన కదలిక కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రుతుపవనాల పూర్తి విస్తరణ ఆలస్యమైంది. అయితే జూన్ 23 నాటికి తెలంగాణలోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ నైరుతి రుతుపవనాలు చేరడంతో రాష్ట్రం మొత్తం మాన్సూన్ ప్రభావంలోకి వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/southwest-monsoon-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశవ్యాప్తంగా కూడా నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ రోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన ప్రాంతాలు, ముంబైతో సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలు, తెలంగాణ, ఒడిశాలోని మిగిలిన ప్రాంతాలు, అలాగే ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, బీహార్‌లోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. జూన్ 23 నాటికి రుతుపవనాల ఉత్తర సరిహద్దు దహను, వార్ధా, రాయ్‌పూర్, డాల్టన్‌గంజ్, మోతిహారి ప్రాంతాల గుండా విస్తరించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/southwest-monsoon-3.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉత్తర అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లోని మరికొన్ని ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.అలాగే తదుపరి 3 నుంచి 4 రోజుల్లో జార్ఖండ్, బీహార్‌లోని మిగిలిన ప్రాంతాలన్నింటికీ, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు కూడా రుతుపవనాలు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/southwest-monsoon-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ విషయానికి వస్తే, రుతుపవనాల పూర్తి విస్తరణతో రాష్ట్రంలో వర్షపాత పరిస్థితులు మరింత చురుకుగా మారనున్నాయి. ముఖ్యంగా ఈ నెల 28వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని సూచనలు ఉన్నాయి.  ఇప్పటికే రుతుపవనాల పురోగతి వేగం పుంజుకోవడంతో వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. దాంతో రాబోయే ఐదు రోజుల పాటు తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/southwest-monsoon-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే, ఈసారి తెలంగాణలో నైరుతి రుతుపవనాల పూర్తి విస్తరణకు సాధారణం కంటే ఎక్కువ సమయం పట్టినా, ఇప్పుడు రాష్ట్రం మొత్తం మాన్సూన్ ప్రభావంలోకి రావడంతో వర్షాల యాక్టివిటీ పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు, సాధారణ ప్రజలు, పట్టణ ప్రాంతాల ప్రజలు వర్షాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/best-bikes-for-village-roads-high-mileage-strong-build-and-low-maintenance-options-1848794.html</loc><lastmod>2026-06-23T12:27:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hero.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hero ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tvs-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండవు. వెళ్లడానికి సరైన రోడ్లు ఉండవు. పాడైన గుంతల రోడ్లు కనిపిస్తాయి. కంకర వేయని దారులు కూడా ఉంటాయి. ఇలాంటి రోడ్లపై డ్రైవింగ్ చేసేందుకు సరైన బైక్‌ను ఎంచుకోవడం అంత సులభమైన పని కాదు. ఇలాంటి రోడ్లపై తిరగాలనుకుంటే మంచి మైలేజ్, దృఢమైన బాడీ, తక్కువ నిర్వహణ ఖర్చు, అద్భుతమైన సౌకర్యం గల బైక్‌లు చాలానే ఉన్నాయి. టీవీఎస్ రేడియాన్, హీరో స్ప్లెండర్, బజాజ్ ప్లాటినా 110, CT 110X, TVS స్పోర్ట్ వంటి బైక్‌లు గ్రామాల్లో డ్రైవ్ చేయడానికి మంచి ఎంపికగా చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tvs-2.jpg</image:loc><image:caption><![CDATA[ TVS రేడియాన్‌ను దృఢమైన, క్లాసిక్ లుక్‌ డిజైన్ కలిగి ఉంటుంది. ఈ బైక్‌లో పొడవైన, వెడల్పాటి సీటు ఉంటుంది. నడిపేవారికి, వెనుక కూర్చునేవారికి అద్భుతమైన సౌకర్యాన్ని అందిస్తుంది. ఇందులో క్రోమ్ ఫినిషింగ్ ఉన్న సైడ్ మిర్రర్స్, స్టైలిష్ ట్యాంక్ ప్యాడ్స్, ప్రీమియం అనలాగ్ లేదా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ కూడా ఉంటాయి. ఈ బైక్ కఠినమైన, గరుకైన వినియోగానికి ఖచ్చితంగా సరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tvs-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బైక్ లీటర్ పెట్రోల్‌కు 65 నుండి 70 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.58,450తో  ప్రారంభమై టాప్-ఎండ్ డిస్క్ వేరియంట్ ధర రూ.80,200 వరకు ఉంటాయి. ఇక TVS స్పోర్ట్ కూడా మంచి డిజైన్‌తో ఏరోడైనమిక్‌గా ఉంటుంది. గ్రాఫిక్స్, పదునైన హెడ్‌ల్యాంప్ కౌల్ , స్పోర్టీ టెయిల్‌లైట్ ఉన్నాయి. రద్దీగా ఉండే రోడ్లు మరియు ఇరుకైన వీధుల్లో కూడా ఈ బైక్‌ను నడపడం సులభం. లీటరుకు సుమారుగా 80 కిలోమీటర్ల మైలేజ్ ఇది ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tvs-4.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో TVS స్పోర్ట్ సగటు ఎక్స్-షోరూమ్ ధర రూ.65,500 నుండి రూ.66,600 మధ్య ఉంటుంది. ఇర బజాజ్ ప్లాటినా 110 డిజైన్ సరళంగా, నాజూకుగా, ఏరోడైనమిక్‌గా ఉంటుంది. LED DRLలు, నకిల్ గార్డ్‌ల వంటి ఆకట్టుకునే విజువల్ ఎలిమెంట్స్ దీనిలో ఉన్నాయి. పొడవైన, మెత్తని క్విల్టెడ్ సీటు, నైటాక్స్ సస్పెన్షన్‌తో కలిసి, అత్యంత కఠినమైన రోడ్లపై కూడా కుదుపులను సులభంగా గ్రహిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tvs-5.jpg</image:loc><image:caption><![CDATA[ బజాజ్ ప్లాటినా 110 డ్రమ్, ABS వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు రూ.73,077 నుండి ప్రారంభమవుతాయి. అలాగే బజాజ్ CT 110X అనేది దృఢమైన రూపాన్ని కలిగిన ఒక రగ్గడ్ మోటార్‌సైకిల్. ముందు భాగంలో గుండ్రని హెడ్‌ల్యాంప్ గ్రిల్, దృఢమైన క్రాష్ గార్డ్, వెనుక లగేజ్ క్యారియర్, మందపాటి బ్లాక్-ప్యాటర్న్ టైర్లు దీనికి ఉన్నాయి. ఈ బైక్ 70 కిలోమీటర్ల మైలేజీని అందిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/white-sesame-laddus-recipe-a-nutritious-for-strong-bones-energy-and-overall-wellness-1848762.html</loc><lastmod>2026-06-23T11:54:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tella Nuvvula Laddu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది వరకు రోజుల్ల అమ్మమ్మలు ఇంట్లోనే చేసి పిల్లలకు, పెద్దలకు పెట్టే వాళ్ళు ఎందుకంటే, ఇది ఆరోగ్యకరమైన స్వీట్ కావాల్సిన పోషకాలు ఇచ్చే వాటిలో ఈ  తెల్ల నువ్వుల లడ్డు ఒకటి.  దీనిలో బెల్లం, మంచి వాసన వచ్చే నువ్వులు కలిస్తే ఆ రుచిని ఎవరికీ చెప్పలేము. పండుగల సమయంలోనే కాకుండా అన్ని సీజన్స్ లో దీనిని తినొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెల్ల నువ్వుల లడ్డుకు కావలసిన పదార్థాలు: మూడు కప్పులు తెల్ల నువ్వులు , కప్పున్నర బెల్లం తురుము, మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యి , ఒక టేబుల్ స్పూన్స్ యాలకుల పొడి , 10 జీడిపప్పులు, 10 బాదంపప్పులు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుమును తీసుకోవాలి. వీటితో చేస్తే రుచికరంగా ఉంటాయి. మీరు కూడా ట్రై చేయండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 1: ముందుగా మీరు  తెల్ల నువ్వులను తీసుకుని వాటిని బాగా కడిగి  ఒక పాన్ తీసుకుని మీడియం మంటపై వీటిని బాగా వేయించాలి. ఈ నువ్వులు బాగా వేగితే మంచి వాసన వచ్చినప్పుడు కిందకు దించేయాలి.  ఈ నువ్వులు బాగా చల్లారిన తర్వాత మిక్సీకి కూడా మెత్తగా కాకుండా పొడిలా చేసుకోవాలి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 2:  ఇలా పొడి చేస్తే ఈ లడ్డూలు తియ్య తియ్యగా ఉంటాయి. ఇంకా అదే పాన్ లో కొద్దిగా ఆయిల్ దానిలో 10  జీడిపప్పు, 10 బాదంపప్పును గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వీటిని వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు ఒక పాత్రలో కప్పున్నర బెల్లం తురుము వేసి కొద్దిగా నీరు పోసి బాగా కరిగించాలి. బెల్లం మొత్తం కరిగిన తరవాత దీనిని శుద్ధి చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tella-nuvvula-laddu-5.jpg</image:loc><image:caption><![CDATA[ తెల్ల నువ్వుల లడ్డు తయారీ విధానం స్టెప్ 3 : ఈ బెల్లం పాకంలో ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి కలపాలి. ఆ తర్వాత  నువ్వుల పొడి, జీడిపప్పు, బాదంపప్పు, కొబ్బరి వేసి బాగా కలపాలి ఇది వేడి మీద ఉన్నప్పుడే రెండు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని  లడ్డూలుగా చేసుకోవాలి. ఈ లడ్డూలను ఫ్యాన్ కింద ఆరబెడితే  గట్టిగా అవుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-gram-suraksha-yojana-invest-50-a-day-and-get-insurance-cover-with-returns-up-to-35-lakh-1848751.html</loc><lastmod>2026-06-23T11:05:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office.jpg</image:loc>
					<image:title><![CDATA[ Post Office ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-1.jpg</image:loc><image:caption><![CDATA[ పోస్టాఫీసుల్లో అనేక సేవింగ్స్, బీమా వంటి పథకాలు అమల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎంతోమంది వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇతర స్కీమ్స్‌తో పోల్చుకుంటే పోస్టాఫీసు పథకాల్లో భద్రతతో పాటు అధిక వడ్డీ, ఇతర ప్రయోజనాలు ఉంటాయి. దీంతో పోస్టాఫీసు పథకాలు దేశవ్యాప్తంగా బాగా పాపులర్ అయ్యాయి. అలాంటి పథకాల్లో గ్రామ సురక్షా యోజన పథకం ఒకటి. ఈ పథకంతో బీమాతో పాటు ఆదాయం కూడా పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-2.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న పెట్టుబడులపై అధిక ఆదాయాన్ని అందిస్తుండటంతో ఈ పథకం ప్రజాదరణనను సొంతం చేసుకుంది. ఈ పథకంలో చేరాలంటే 19 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. భారత పౌరుడై ఉండాలి. కనీస హామీ మొత్తం రూ.10 వేల నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుంది. దీనివల్ల తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాలు కూడా ఇందులో చేరవచ్చు. ఈ పథకం కింద రూ.10 లక్షల వరకు జీవిత బీమా కవరేజీ పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-3.jpg</image:loc><image:caption><![CDATA[ క్రమం తప్పకుండా రోజుకు కేవలం రూ.50 లేదా నెలకు సుమారు రూ.1,500 పెట్టుబడి పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో భారీగా ఆదాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో రూ.35 లక్షల వరకు పొందే అవకాశముంది. పోస్ట్ ఆఫీస్ ఈ పథకం కింద పలు ప్రీమియం చెల్లింపు ఆప్షన్లు అందిస్తోంది. పాలసీదారులు తమకు అత్యంత అనుకూలమైన ఆప్షన్ ఎంచుకోవచ్చు. తమ ప్రీమియంలను నెలవారీగా, త్రైమాసికంగా లేదా వార్షికంగా చెల్లించవచ్చు. ఈ సౌలభ్యం చందాదారులు తమ పెట్టుబడులను కొనసాగించడానికి మరియు వారి పొదుపును సౌకర్యవంతంగా నిర్వహించుకోవడానికి సులభతరం చేస్తుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పథకంలో పెట్టుబడి పెట్టినవారు నాలుగు సంవత్సరాల తర్వాత రుణ సౌకర్యాన్ని పొందవచ్చు. ఒకవేళ వారు పాలసీని కొనసాగించలేకపోతే, మూడు సంవత్సరాల తర్వాత దానిని సరెండర్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఐదు సంవత్సరాల తర్వాత మంచి బోనస్‌ను కూడా అందిస్తుంది. ఈ పాలసీ వ్యక్తికి 80 ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత పూర్తవుతుంది. అప్పుడే మెచ్యూరిటీ మొత్తం తిరిగి చెల్లిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-5.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్తిగా సురక్షితమైన పెట్టుబడి, జీవిత బీమా కవరేజ్, దీర్ఘకాలిక పొదుపు ప్రయోజనాల కలయికను అందిస్తుస్తోంది ఈ పథకం. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందుతోంది. బీమాతో పాటు మంచి ఆదాయం గ్రామ సురక్షా యోజన పథకం ద్వారా పొందవచ్చు. దీర్ఘకాలంలో ఆదాయంతో పాటు బీమా కోరుకునేవారికి ఇది మంచి ఎంపిక. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/oats-egg-omelette-recipe-a-quick-and-healthy-breakfast-ready-in-just-5-minutes-1848732.html</loc><lastmod>2026-06-23T10:58:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg.jpg</image:loc>
					<image:title><![CDATA[ Oats Egg ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg-1.jpg</image:loc><image:caption><![CDATA[ వానాకాలంలో టిఫిన్ చేయాలంటే కొంచం ఇబ్బంది గానే ఉంటుంది ఇక ఇలాంటి సమయంలో  పిండి రుబ్బే టెన్షన్ లేకుండా.. కప్పు ఓట్స్, టమాటాతో కిర్రాక్ టిఫిన్ చేసి  తింటే, రోజంతా ఎనర్జీగా ఉంటారు. మరి, అసలు లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు కావలసిన పదార్థాలు: ఒక కప్పు ఓట్స్ , 3 కోడిగుడ్లు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక పెద్ద టమాటా , నాలుగు పచ్చిమిర్చి , ఇంకా కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , రుచికి సరిపడా ఉప్పు , ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యిను తీసుకోవాలి. దీనిని సరైన రీతిలో చేస్తే టేస్టీగా ఉంటుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు తయారీ విధానం: ముందుగా ఓట్స్‌ను  తీసుకుని వీటిని చక్కగా క్లీన్ చేసి ఆ తరువాత దీనిని మిక్సీలో వేసి మెత్త మెత్తగా  పొడిలాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తరవాత ఇంకో గిన్నె తీసుకుని దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఓట్స్, ఉల్లిపాయ, టమాటాతో ఎగ్ ఆమ్లెట్ కు తయారీ విధానం స్టెప్ 1 : ఇక  ఇప్పుడు రెండు గుడ్లు పగలగొట్టి ఈ కారం మిశ్రమంలో వేసి దీనిని కలుపుకోవాలి. ఆ తర్వాత దీనిలో ఒక కప్పు ఓట్స్ పొడి, కట్ చేసిన ఉల్లిపాయ, ఇంకా టమాటా ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి ముక్కలు , ఇంకా కొత్తిమీర వేసి దీనిని బాగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/oats-egg-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు దీనిలో మిరియాల పొడి వేసి కలుపుకోవాలి. ఆ తరవాత పొయ్యి మీద  పాన్ పెట్టి దానిని బాగా  వేడి చేసి కొద్దిగా ఆయిల్ వేసి 
మీరు రెడీ చేసి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లాగా పోసుకోవాలి. ఇక ఇప్పుడు 3 నిముషాలు మూతపెట్టి మీడియం  మంటపై కాల్చుకోవాలి. ఒక వైపు కాలిన తర్వాత ఇంకో వైపు కూడా కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి ఆమ్లెట్ రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/good-news-for-buyers-gold-and-silver-prices-decline-in-telugu-states-and-major-indian-cities-on-june-23rd-1848740.html</loc><lastmod>2026-06-23T10:41:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-rate-today-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rate Today ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు భారీ ఊరటనిచ్చాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ధరలు ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 10 గంటల వరకు తులం బంగారం ఏకంగా రూ. 2,070 తగ్గి, 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,45,910 వద్ద ట్రేడవుతోంది. అటు వెండి కూడా బంగారం తరహాలోనే కేజీపై ఏకంగా రూ. 5,000 దిగొచ్చింది. దీంతో దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ. 2,45,000గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-3-11.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర చూసుకుంటే రూ. 1,45,910 వద్ద కొనసాగుతోంది. అదే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,750గా ఉంది. 18 క్యారట్ల బంగారం ధర రూ. 1,09,440 వద్ద ట్రేడవుతోంది. ఇక వెండి విషయానికి వస్తే కేజీ వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతోంది. అటు విశాఖపట్నం, విజయవాడలోనూ బంగారం ధరలు ఇదే తరహాలో కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-1-12.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు చూసుకుంటే.. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కోల్‌కతా, బెంగళూరు, పూణె, కేరళలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,45,910గా ఉండగా.. అదే 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,750 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర రూ. 5 వేలు తగ్గి రూ. 2,45,000 వద్ద ట్రేడవుతుంటే.. కేరళలో మాత్రం కేజీ వెండి ధర రూ. 2,50,000గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-15.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నైలలో ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే బంగారం ధరల్లో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,46,060గా ఉండగా.. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,33,900 వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,47,930గా ఉండగా, 22 క్యారట్ల బంగారం ధర రూ. 1,35,600 వద్ద కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా చెన్నైలోనే బంగారం ధర అత్యధికంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-4-11.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఈ బంగారం, వెండి ధరలు అనేవి అంతర్జాతీయ పరిణామాల కారణంగా ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. ప్రస్తుతం మేము చెప్పిన రేట్లు మంగళవారం ఉదయం 10 గంటలకు నమోదైనవి మాత్రమే.. కాబట్టి మీరు బంగారం కొనే ముందు మీ స్థానికంగా ఉన్న స్టోర్లలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకొని వెళ్లడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rice-flour-appalu-recipe-energy-boosting-sweet-snack-all-ages-especially-women-should-eat-to-overcome-anemia-1848723.html</loc><lastmod>2026-06-23T10:23:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Biyyapu Appalu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu.jpg</image:loc><image:caption><![CDATA[ పండుగ వస్తే చాలు ప్రతి ఇంట్లో ఈ అప్పాలు ఉంటాయి. పల్లెటూర్లలో ఈ రెసిపీ చాలా ఫేమస్. ఇవి ఆరోగ్యానికి కూడా బలం. వీటిని తింటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది.  ఈ రుచి సూపర్ ఉంటుంది. అయితే, దీనిని ఎక్కువగా పండుగలు, ప్రత్యేక సమయాల్లో బాగా చేసుకుంటారు. ఇది చేసి మీ పిల్లలకు పెడితే పెద్దల వరకు ఇష్టంగా తింటారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పిండి అప్పాలు  రెసిపీకి కావాల్సిన పదార్థాలు : నాలుగు కప్పుల బియ్యపు పిండి , ఒక కప్పున్నర బెల్లం తురుము, నాలుగు గ్లాస్ లు నీరు, ఒక టీ స్పూన్ యాలకుల పొడి, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఒక టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, నాలుగు టేబుల్ స్పూన్స్  పచ్చి కొబ్బరి, ఈ అప్పాలను కాల్చుకోవడానికి ఎంత సరిపోతే అంత ఆయిల్ ను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పిండి అప్పాల తయారి విధానం : ముందుగా ఒక గిన్నె తీసుకుని దానిలో నీళ్ళు పోసి  ఒక కప్పున్నర బెల్లం తురుమును వేసి హై  మంటపై ఉంచి గరిటెతో కలుపుతూ దీనిని ఉండాలి. ఇది మొత్తం  పాకం లాగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. కొద్దీ సేపటి తరవాత ఈ మిశ్రమాన్ని తీసుకుని దీనిని వడకట్టి 10 నిముషాలు ఉంచుకోవాలి. ఇలా చేస్తే బెల్లం మంచిగా అవుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 1 : ఈ పాకాన్ని తీసుకుని దానిలో కొద్దీ కొద్దిగా బియ్యపు పిండిని వేస్తూ ఒక పెద్ద గరిటెతో  కలుపుకోవాలి. ఇది ముద్ద ,ముద్దలుగా లేకుండా బియ్యపు పిండి దీనిలో కలిసిపోయేలా దీనితో పాటు కొబ్బరి పొడిని కూడా వేసి తిప్పుకోవాలి. ముద్దలుగా ఉంటే పప్పలు సరిగా రావు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/biyyapu-appalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పిండి అప్పాల తయారి విధానం స్టెప్ 2 : చేతికి ఆయిల్  రాసుకుని చిన్న లడ్డులు మాదిరి చేసుకోవాలి. ఆ తరువాత వీటిని రూపాయి కవర్ పై వీటిని వేసి పప్పాలాగా చేసి పలుచగా ఒత్తాలి  వీటిని ఆయిల్  వేసి మీడియం మంట మీద కాల్చుకోవాలి. ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు కూడా కాల్చుకోవాలి. బాగా కాలిన తరవాత  తీసుకుని ఒక పేపర్ మీద ఆరబెట్టి గిన్నెలో నిల్వ చేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-sponge-soft-sour-pullattu-a-healthy-breakfast-for-working-women-and-seniors-1848709.html</loc><lastmod>2026-06-23T09:43:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pullatlu 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చెప్పకోబోయే రెసిపీ పుల్లట్లు. ఇది కొంచం  పుల్లగా ఉంటుంది చూడటానికి మినప పిండి అట్టులానే ఉంటుంది. కానీ, బయటకు మాత్రం స్పాంజిలాగా ఉంటుంది. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వయసైపోయిన పెద్దవాళ్ళు తినాల్సిన పుల్లట్లు. మీరు  టిఫిన్ కింద తీసుకుంటే మంచి రుచి ఉంటుంది. తాతలు కాలంలో ఈ పిండిని బాగా పులియబెట్టి తినేవాళ్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పాత కాలపు పుల్లట్లకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు అటుకులు, రెండు కప్పుల బియ్యం, కొద్దిగా మెంతులు, ఒక కప్పు పెరుగు , రుచికి తగినంత ఉప్పు, పచ్చి ఉల్లిపాయ ముక్కలు, 10 పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర , 10 కరివేపాకు, ఇంకా ఆయిల్ ను తీసుకోవాలి. సరైన కొలతలతో చేస్తే టేస్టీగా ఉంటుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా రెండు కప్పుల బియ్యం తీసుకుని వాటితో పాటుమెంతులు కడిగి  వీటిని 7 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అటుకులను కూడా తీసుకుని 10 నిమిషాలపాటు గోరు వెచ్చని నీటిలో నానబెట్టుకోవాలి. ఇంకా బియ్యం, అటుకులను తీసుకుని మెత్తగా పట్టుకోవాలి. ఇంకా ఈ పిండిలో కొద్దిగా పెరుగు, సరిపడా ఉప్పు  వేసి అసలు టచ్ చేయకుండా పులియబెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయం పిండిని కలిపేటప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, జీలకర్ర, 10 కరివేపాకు ఆకులు కూడా మిక్స్ అయ్యేలా  కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి దీనిలో నూనె వేసి, పిండిని  కొంచం తీసుకుని దోశలాగా పోసి ఒక వైపు కాలిన తరవాత రెండో వైపు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pullatlu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లట్లు తింటే ఎన్నో లాభాలు:  పిండి పులుస్తుంది కాబట్టి  ఈ అట్లు తింటే తిన్న కొంతసేపటికి త్వరగా తిరిగిపోతోంది. ఇది జీర్ణక్రియకు ఎంతో మంచిది. అయితే, మీరు దీన్న ఉదయం తింటే ఆకలిగా అనిపించదు. అలాగే శరీరానికి తేలికగా ఉండి జీర్ణమవుతుంది. మీ ఇంట్లో వాటితోనే ఈ ఆరోగ్యకరమైన బ్రేక్‌ఫాస్ట్ ను చేసుకుని తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/team-india-doors-closed-for-3-senior-players-odi-world-cup-2027-1848440.html</loc><lastmod>2026-06-23T06:50:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/team-india-odi-world-cup-2027-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Odi World Cup 2027 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/team-india-world-cup-2027.jpg</image:loc><image:caption><![CDATA[ Indian Cricket Team Selection: భారత క్రికెట్‌లో ఇప్పుడు సరికొత్త శకం మొదలైంది. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని యువ ఆటగాళ్లతో సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది మేనేజ్‌మెంట్. అయితే, ఈ మార్పుల వల్ల ముగ్గురు అగ్రశ్రేణి సీనియర్ ఆటగాళ్ల వన్డే కెరీర్‌కు దాదాపు తెరపడినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. భవిష్యత్తు జట్టులో వారికి చోటు దక్కడం ఇక కల్వృక్షమేనా అనే చర్చ జోరందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/odi-world-cup-2027.jpg</image:loc><image:caption><![CDATA[ మిషన్ 2027.. యువ రక్తం వైపే మొగ్గు..!: దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాల వేదికగా జరగనున్న రాబోయే వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఇప్పటి నుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేయగా, తదుపరి ఇంగ్లాండ్ పర్యటనకు మరింత పటిష్టమైన యువ జట్టును ఎంపిక చేశారు. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని ఈ జట్టును గమనిస్తే, భవిష్యత్తు వన్డే ఫార్మాట్ అంతా వీరి చుట్టూనే తిరగనుందని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే కొందరు దిగ్గజ ఆటగాళ్లను సెలెక్టర్లు పూర్తిగా పక్కన పెట్టడం గమనార్హం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ravuindra-jadeja.jpg</image:loc><image:caption><![CDATA[ 1. రవీంద్ర జడేజా: సర్ జడేజా శకం ముగిసినట్లేనా?: భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు వన్డేల్లో ఇక దారులు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది. న్యూజిలాండ్ సిరీస్‌లో ఆడినప్పటికీ, ఆ తర్వాత అఫ్గానిస్తాన్, ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లకు అతడిని పూర్తిగా విస్మరించారు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌కు పెద్దపీట వేస్తుండటం, యువ ఆల్‌రౌండర్లపై నమ్మకం ఉంచడం చూస్తుంటే 2027 ప్రపంచకప్ ప్రణాళికల్లో జడేజా లేడనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rishabh-pant-2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. రిషభ్ పంత్: కిషన్ మెరుపులతో కష్టాల్లో పంత్..!: టెస్టుల్లో తిరుగులేని రికార్డు ఉన్న వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌కు వన్డే ఫార్మాట్‌లో మాత్రం కాలం కలిసిరావడం లేదు. గత కొంతకాలంగా జట్టులో ఉన్నా తుది జట్టులో అవకాశం దక్కడం గగనంగా మారింది. అఫ్గానిస్తాన్ సిరీస్‌లో పంత్‌ను పక్కనపెట్టి ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇవ్వగా, అతను సెంచరీతో చెలరేగి తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా కిషన్‌నే ఎంపిక చేయడంతో, వన్డేల్లో పంత్ పునరాగమనం దాదాపు అసాధ్యంగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mohammed-shami-1.jpg</image:loc><image:caption><![CDATA[ 3. మహమ్మద్ షమీ: స్పీడ్‌స్టర్‌కు దక్కని చోటు..: భారత పేస్ దళంలో ఒకప్పుడు కీలకమైన మహమ్మద్ షమీ ప్రస్తుతం ఏ ఫార్మాట్‌లోనూ కనిపించడం లేదు. సీనియారిటీ పరంగా ప్రపంచకప్‌కు అతడి అనుభవం ఉపయోగపడుతుందని భావించినా, సెలెక్టర్ల ఆలోచనలు వేరేలా ఉన్నాయి. గుర్నూర్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణా వంటి యువ పేసర్లను మూడో సీనియర్ బౌలర్ ప్రత్యామ్నాయాలుగా సిద్ధం చేస్తున్నారు. దీంతో షమీ వన్డే కెరీర్‌కు కూడా సెలెక్టర్లు ముగింపు పలికినట్లేనని అర్థమవుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coriander-more-than-just-taste-in-food-explore-its-health-benefits-1848628.html</loc><lastmod>2026-06-22T22:59:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coriander 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander-5.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్తిమీర దీని గురించి చెప్పాల్సిన పని లేదు. ప్రతి కూరల్లో దీనిని వాడుతుంటారు. కొత్తి మీరను వంటకాల్లో ఉపయోగించడం వలన వంటలకు అద్భుతమైన రుచి వస్తుంది. అంతే కాకుండా మంచి రంగులోకి మారుతుంది అని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక కొత్తిమీర ఒక్కటే కాకుండా, దీని విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. అంతే కాకుండా వంటకాల్లో కూడా కొత్తిమీర గింజలను పౌడర్ చేసుకుంటారు. ఇది ప్రతి వంటకానికి మంచి రుచిని ఇస్తుంది. అలాగే  ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చాలా మంది కొత్తిమీరను రుచి కోసమే వంటల్లో ఉపయోగిస్తారు అనుకుంటారు. కానీ దీనిని వంటల్లో ఉపయోగించి తినడం వలన వెలకట్టలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇందులో ప్రోటీన్, మంచి కొవ్వులు, ఖనిజాలు, కార్బోహైడ్రేట్స్ వంటివి ఎక్కువగా ఉన్నాయి. అంతే కాకుండా విటమిన్ సి, పొటాషియం, వంటివి కూడా అధిక మొత్తంలో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander-2.jpg</image:loc><image:caption><![CDATA[ అందువలన దీనిని వంటల్లో ఉపయోగించుకోవడం వలన జీర్ణసమస్యలను తగ్గిస్తుంది. అలాగే ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మధుమేహం వ్యాధి గ్రస్థులకు ఇది చాలా మంచిది. దీనిని వంటల్లో వేసుకొని తినడం వలన ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/coriander.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కిడ్నీ ఆరోగ్యానికి కూడా ఇది చాలా మంచిది. చిన్న కొత్తిమీర వలన ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి, దీనిని ఎక్కువగా వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే చాలా మంది రుచి కోసం కూడా దీనిని ఉపయోగిస్తారు. నోట్ : పై సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-shriya-saran-visits-kashmir-with-her-family-see-photos-1848617.html</loc><lastmod>2026-06-22T22:44:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shriya Saran ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని హీరోయిన్లలో శ్రియ శరణ్ కూడా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున,  వెంకేటష్ వంటి సీనియర్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిందీ అందాల తార. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-1.jpg</image:loc><image:caption><![CDATA[ వీరి తర్వాత పవన్ కల్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ తదితర యంగ్ హీరోల సినిమాల్లోనూ హీరోయిన్ గా చేసిందీ ముద్దుగుమ్మ. కేవలం హీరోయిన్ గానే కాకుండా కొన్ని సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కూడా చేసిందీ అందాలతార. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-2.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ భాషల్లో పలు సూపర్ హిట్ సినిమాలు చేసింది శ్రియ. తన అందం, అభినయంతో దక్షిణాదిలోనే క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-3.jpg</image:loc><image:caption><![CDATA[ హీరోయిన్ గా కెరీర్ ఫుల్ స్పీడ్ లో ఉండగానే రష్యాకు చెందిన ఆండ్రీ కొశ్చివ్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది శ్రియ.  2018లో వీరి వివాహం జరింది. 2021లో ఈ దంపతులకు రాధా శరణ్ కొశ్చివ్ అనే కుమార్తె జన్మించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-4.jpg</image:loc><image:caption><![CDATA[ పెళ్లి, పిల్లలైన తర్వాత కూడా సినిమాలు చేస్తోందీ అందాల తార. అయితే గతంలోలా కాకుండా అప్పుడప్పుడు మాత్రమే వెండితెరపై కనిపిస్తోంది. ఎక్కువగా తన ఫ్యామిలీకే సమయాన్ని కేటాయిస్తోంది శ్రియ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shriya-saran-5.jpg</image:loc><image:caption><![CDATA[ తాజాగా త‌న కుటుంబంతో క‌లిసి క‌శ్మీర్ పర్య‌ట‌న‌కు వెళ్లింది శ్రియ. తన భర్త, కూతురుతో కలిసి అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించింది. అనంతరం తమ వెకేషన్ కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి కాస్తా నెట్టింట వైరల్ గా మారాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eating-jowar-roti-instead-of-rice-at-night-heres-what-happens-to-your-body-1848523.html</loc><lastmod>2026-06-22T21:39:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jowar-roti-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jowar Roti Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jowar-roti.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని జొన్నలు: జొన్నలు (Sorghum or Jowar) శరీరానికి అవసరమైన అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. వీటిలో డైటరీ ఫైబర్ (పీచుపదార్థం), ప్రోటీన్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి అవశ్యక ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. గ్లూటెన్-ఫ్రీ (Gluten-free) ధాన్యమైన జొన్నలు ఆరోగ్యకరమైన జీవనశైలికి ఎంతో మేలు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jowar-vs-rice.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది: జొన్నల్లో ఉండే అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా ఇవి తిన్న తర్వాత జీర్ణవ్యవస్థలో చాలా నెమ్మదిగా అరుగుతాయి. దీనివల్ల ఎక్కువ సేపు కడుపు నిండిన భావన (Satiety) కలిగి, రాత్రి పూట అనవసరమైన ఆకలి వేయదు. ఇది అర్ధరాత్రి పూట క్రేవింగ్స్ వల్ల వింత వింత స్నాక్స్ తినే అలవాటును తగ్గిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ, డిన్నర్‌లో జొన్న రొట్టెలు తింటే బరువు నియంత్రణ చాలా సులభమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jowar-roti-for-weight-loss.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారికి జొన్న రొట్టె ఒక సంజీవని లాంటిది. జొన్నలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (Low Glycemic Index) కలిగిన ధాన్యం. ఇవి శరీరంలో నెమ్మదిగా జీర్ణమవడం వల్ల గ్లూకోజ్ అనేది ఒకేసారి కాకుండా చాలా నెమ్మదిగా రక్తంలోకి విడుదలవుతుంది. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా (Sugar Spikes) స్థిరంగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/millet-diet.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ మెరుగుదల: జొన్నల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును (Blood Pressure) అదుపులో ఉంచి, రక్తప్రసరణ సజావుగా సాగేలా చేస్తాయి. ఇది గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుంది. అలాగే, దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి, మలబద్ధకం (Constipation), గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dinner-for-diabetics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా తింటే మరింత ప్రయోజనం: జొన్న రొట్టెలను ఉత్తగా కాకుండా వాటితో పాటు ఆకుకూరలు, కూరగాయల కూరలు, పప్పు లేదా పెరుగు వంటి పోషకాహారంతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమతుల్యంగా అందుతాయి. రాత్రి పూట హెవీగా అన్నం తినే అలవాటు ఉన్నవారు దానికి బదులుగా జొన్న రొట్టెలను అలవాటు చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవితానికి ఒక అద్భుతమైన అడుగు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/lemon-rice-vs-curd-rice-which-is-better-for-blood-sugar-control-1848478.html</loc><lastmod>2026-06-22T21:06:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetic-friendly-foods.jpg</image:loc>
					<image:title><![CDATA[ Diabetic Friendly Foods ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/blood-sugar-control.jpg</image:loc><image:caption><![CDATA[ రైస్ వల్ల బ్లడ్ షుగర్ పెరుగుతుందా?: వైద్య పరిశోధనల ప్రకారం, సాధారణ తెల్ల అన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ (Glycemic Index) సుమారు 58 వరకు ఉంటుంది. అంటే అన్నం తిన్న వెంటనే అది త్వరగా జీర్ణమై రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున లేదా బ్రేక్‌ఫాస్ట్‌లో రైస్ ఎక్కువగా తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ హఠాత్తుగా పెరిగే (Spike) అవకాశం ఉంది. అందుకే డయాబెటిస్ ఉన్నవారు రైస్ తీసుకునేటప్పుడు కొన్ని కాంబినేషన్స్ పాటించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-management.jpg</image:loc><image:caption><![CDATA[ పెరుగన్నం ప్రయోజనాలు: పరిశోధనల ప్రకారం, లెమన్ రైస్‌తో పోలిస్తే పెరుగన్నం (Curd Rice) రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి మెరుగ్గా పనిచేస్తుంది. పెరుగులో ప్రోటీన్లు, హెల్తీ ఫ్యాట్స్ మరియు ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నంతో పాటు పెరుగును కలిపి తీసుకోవడం వల్ల, ఆ ఆహారం యొక్క మొత్తం గ్లైసిమిక్ లోడ్ తగ్గుతుంది. అంటే పెరుగులోని ప్రోటీన్లు అన్నంలోని కార్బోహైడ్రేట్లు త్వరగా జీర్ణం కాకుండా నిరోధిస్తాయి. దీనివల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ స్థిరంగా ఉంటాయి. ముఖ్యంగా మధ్యాహ్నం లంచ్ సమయంలో పెరుగన్నం తీసుకోవడం వల్ల జీర్ణక్రియ బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-rice-vs-curd-rice.jpg</image:loc><image:caption><![CDATA[ లెమన్ రైస్ ప్రభావం ఎలా ఉంటుంది?: లెమన్ రైస్ కూడా ఆరోగ్యానికి మంచిదే అయినప్పటికీ, ఇది బ్లడ్ షుగర్ లెవల్స్‌ను ఎలా ప్రభావితం చేస్తుందనేది దాని తయారీ విధానంపై ఆధారపడి ఉంటుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ కొంతవరకు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. అయితే, లెమన్ రైస్ తయారీలో వాడే నూనె శాతం, తాలింపు గింజలు మరియు మనం తినే అన్నం పరిమాణం (Quantity) పై దీని ప్రభావం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నూనెతో చేసిన లెమన్ రైస్ కన్నా, తక్కువ నూనెతో చేసుకుని పరిమితంగా తింటే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-rice-nutrition.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నంలో గ్లైసిమిక్ ఇండెక్స్ (58) ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ ఉన్నవారు జాగ్రత్త వహించాలి. పరిశోధనల ప్రకారం, లెమన్ రైస్‌తో పోలిస్తే పెరుగన్నం తినడం వల్ల గ్లూకోజ్ స్థాయిలు మెరుగ్గా నియంత్రణలో ఉంటాయి. పెరుగులోని ప్రోటీన్లు, ఫ్యాట్స్ అన్నం యొక్క గ్లైసిమిక్ లోడ్‌ను తగ్గిస్తాయి. అయితే, లెమన్ రైస్ ప్రభావం దాని తయారీలో వాడే నూనె, తినే పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి రక్తంలో చక్కెర నియంత్రణకు మధ్యాహ్న సమయంలో పెరుగన్నం తీసుకోవడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-rice-vs-curd-rice1.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే, డయాబెటిస్ రోగులకు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో పెరుగన్నం మరింత సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది. అయితే, ఏ ఆహారమైనా తీసుకునే సమయం (Time of day) మరియు వ్యక్తిగత శరీర తత్వంపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి అన్నం తినేటప్పుడు అందులో ఆకుకూరలు, కూరగాయలు లేదా పప్పుధాన్యాలు వంటి ప్రోటీన్లను చేర్చుకోవడం ద్వారా బ్లడ్ షుగర్‌ను మరింత సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/the-powerful-backyard-plant-with-amazing-health-benefits-you-never-knew-about-1848364.html</loc><lastmod>2026-06-22T20:45:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cissus-quadrangularis.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cissus Quadrangularis ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ayurvedic-herbs.jpg</image:loc><image:caption><![CDATA[ Ayurvedic Herbs ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/digestion-improvement.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకల ఆరోగ్యానికి రామబాణం: నల్లేరులో క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి అత్యధికంగా ఉంటాయి. ఏదైనా ప్రమాదం వల్ల ఎముకలు విరిగినప్పుడు (Bone Fractures), నల్లేరును ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు అతుక్కునే ప్రక్రియ చాలా వేగవంతం అవుతుంది. ఇది ఎముకల సాంద్రతను (Bone Density) పెంచి, వయసు పెరగడం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యల నుండి కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nalleru-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ కీళ్ల నొప్పుల నుండి ఉపశమనం: ప్రస్తుత కాలంలో వయసుతో నిమిత్తం లేకుండా చాలామంది మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు (Joint Pains), ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నారు. నల్లేరులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ల వాపులను, నొప్పులను సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీని రసాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కీళ్ల కదలికలు సులువవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/nalleru-health-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ మెరుగుపడుతుంది, బరువు నియంత్రణ: నల్లేరు జీర్ణకోశాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది ఆకలిని పెంచడమే కాకుండా, గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలను దూరం చేస్తుంది. అలాగే, శరీరంలో జీవక్రియలను (Metabolism) వేగవంతం చేయడం ద్వారా అదనపు కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి (Weight Loss) తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/natural-medicine.jpg</image:loc><image:caption><![CDATA[ పైల్స్ సమస్యకు చెక్: మలబద్ధకం, పైల్స్ (మొలల) సమస్యతో బాధపడేవారికి నల్లేరు ఒక మంచి సహజ సిద్ధమైన పరిష్కారం. ఇది ప్రేగుల కదలికలను సులభతరం చేసి, పైల్స్ వల్ల కలిగే నొప్పి, రక్తస్రావాన్ని తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fracture-healing.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా ఉపయోగించాలి?: నల్లేరు కాడల పైనున్న పీచు, ముళ్లను తొలగించి, చిన్న ముక్కలుగా కోసి నెయ్యిలో వేయించి పచ్చడి (Nalleru Pachadi) లాగా చేసుకుని తింటారు. అయితే, దీనిని క్లీన్ చేసేటప్పుడు చేతులకు కొద్దిగా కొబ్బరి నూనె రాసుకోవాలి, లేదంటే చేతులు దురద పుట్టే అవకాశం ఉంది. పెరట్లో ఉండే ఈ చిన్న మొక్కను నిర్లక్ష్యం చేయకుండా వారానికి ఒకసారైనా ఆహారంలో భాగం చేసుకుంటే ఎన్నో ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-in-taurus-brings-financial-gains-for-these-4-lucky-signs-1848415.html</loc><lastmod>2026-06-22T19:57:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kuja 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja.jpg</image:loc><image:caption><![CDATA[ కుజ గ్రహం ధైర్యానికి , విజయానికి కారకుడు, అయితే ఈ గ్రహం అంటే, నేడు వృషభ  రాశిలోకి సంచారం చేయనుంది. ఇది పన్నెండు రాశులపై దాని ప్రభావం చూపగా, నాలుగు రాశుల వారి ఇంట మాత్రం ధన వర్షం కురిపించనున్నదంట. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి కుజ గ్రహం వృషభ రాశిలోకి సంచారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఆదాయం రెట్టింపు అవుతుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి పూర్తి చేసుకుంటారు. చాలా రోజుల నుంచి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారికి సంపద పెరుగుతుంది. సమాజంలో గౌరవం దక్కుతుంది. శుభకార్యాలు నిర్వహించుకుంటారు. ఆనందం డబుల్ అవుతుంది. అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి. చాలా సంతోషంగా గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja-4.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఆదాయం పెరగడం వలన నూతన వాహనం కొనుగోలు చేయడం లేదా స్థిరాస్తి కొనుగోలు చేయడం చేస్తుంటారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి పనులను వాయిదా వేస్తూ వచ్చారో, వారు ఈ సమయంలో తమ పనులను పూర్తి చేసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kuja-5.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి ధైర్యం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.వీరికి సమాజంలో ప్రత్యేక స్థానం లభిస్తుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. అన్ని విధాలుగా కలిసి వస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/youtuber-shanmukh-jaswanth-shares-his-marriage-photos-with-vaishnavi-1848378.html</loc><lastmod>2026-06-22T21:19:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shanmukh Jaswanth ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth) ఒక ఇంటివాడయ్యాడు. తన లాంగ్‌టైమ్ ప్రేయసి వైష్ణవిని ఆయన వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, కొద్దిమంది స్నేహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా, వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సంబంధించిన అందమైన ఫోటోలను షణ్ముఖ్ జస్వంత్ స్వయంగా తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. సాంప్రదాయబద్ధంగా జరిగిన ఈ వేడుకలో కొత్త జంట ఎంతో ముచ్చటగా మెరిసిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth-love.jpg</image:loc><image:caption><![CDATA[ పెళ్లి పీటలపై సాంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తున్న షణ్ముఖ్, వైష్ణవిల జోడీని చూసి అభిమానులు మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఈ పెళ్లి ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్  వంటి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. యూట్యూబ్ వెబ్ సిరీస్‌ల ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్.. ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు సీజన్-5 లో రన్నరప్‌గా నిలిచి బుల్లితెర ప్రేక్షకులకు మరింత చేరువయ్యాడు. తన కెరీర్‌లో ఒడిదొడుకులు ఎదుర్కొన్న సమయంలో వైష్ణవి ఆయనకు అండగా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth-marriage.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారి, ఇప్పుడు పెద్దల అంగీకారంతో మూడు ముళ్ళ బంధంతో  ఒక్కటయ్యారు. షణ్ముఖ్ పెళ్లి ఫోటోస్ చూసి ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జంట చూడముచ్చటగా ఉంది, మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న వీరి పెళ్లి ఫోటోలపై టాలీవుడ్ సెలబ్రిటీలు, తోటి యూట్యూబర్లు, బిగ్ బాస్ కంటెస్టెంట్లు స్పందిస్తూ ఈ కొత్త దంపతులకు హృదయపూర్వక వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth-wedding.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు డిజిటల్ మీడియా ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూట్యూబర్, నటుడు , డ్యాన్సర్ షణ్ముఖ్. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో కెరీర్ ప్రారంభించిన షణ్ముఖ్, విభిన్నమైన యాక్టింగ్ స్టైల్‌తో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. ది సాఫ్ట్‌వేర్ డెవ్‌లవ్‌పర్ (The Software DevLOVEper) వెబ్ సిరీస్ షణ్ముఖ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. ఇందులో షన్నూగా అతని నటన, డైలాగ్స్ తెలుగు రాష్ట్రాల్లో ప్రభంజనం సృష్టించాయి. ఇది యూట్యూబ్‌లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సిరీస్‌గా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shanmukh-jaswanth-wife.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత వచ్చిన &#039;సూర్య&#039;, ఇటీవలి కాలంలో వచ్చిన &#039;స్టూడెంట్&#039; వెబ్ సిరీస్‌లు కూడా మిలియన్ల కొద్దీ వ్యూస్ సాధించి, యూట్యూబ్ కింగ్‌గా అతని స్థానాన్ని బలపరిచాయి. ఆహా (Aha) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో వచ్చిన ఏజెంట్ ఆనంద్ సంతోష్ డిటెక్టివ్ సిరీస్‌తో డిజిటల్ స్క్రీన్‌పై కూడా అలరించాడు. గతంలో ప్రముఖ యూట్యూబర్ దీప్తి సునైనాతో నడిపిన సుదీర్ఘ ప్రేమాయణం, ఆ తర్వాత జరిగిన బ్రేకప్ సోషల్ మీడియాలో పెద్ద టాపిక్‌గా మారాయి. ఆ ఒడిదుడుకులన్నింటినీ దాటుకుని షణ్ముఖ్ తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shani-dosha-relief-jupiters-blessing-may-bring-luck-back-for-these-zodiac-signs-until-october-31-1848368.html</loc><lastmod>2026-06-22T19:33:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/guru-blessings.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Blessings ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/1-mesha-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశివారికి వ్యయ స్థానంలో ఉండి ఏలిన్నాటి శని దోషం కలిగిస్తున్న శని శుభ గ్రహాల వీక్షణతో శుభుడుగా మారినందువల్ల ఈ రాశివారికి విదేశీ సంపాదన యోగం పట్టే అవకాశం ఉంది. ఈ రాశి వారు ఈ నెలాఖరు నంచి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు చేపట్టడం మంచిది. అధికార యోగం పట్ట డం, ప్రమోషన్ రావడం, ఆదాయం పెరగడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడడం, సంతాన ప్రాప్తి కలగడం వంటివి తప్పకుండా జరుగుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగాల్లో ఒక వెలుగు వెలుగుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/5-simha-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశివారికి అష్టమ స్థానంలో శనీశ్వరుడి సంచారం వల్ల కలిగిన అష్టమ శని దోషం దాదాపు పూర్తిగా తొలగిపోయింది. వ్యయ స్థానంలో ఉచ్ఛ స్థితిలో, శుభ గ్రహాలతో కలిసి ఉన్న గురువువల్ల ఈ రాశివారికి పని భారం, వృథా ఖర్చులు, అనవసర పరిచయాలు, అనారోగ్యాల నుంచి క్రమంగా విముక్తి కలుగుతుంది. రాజకీయ ప్రాబల్యం పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు వెళ్లి సంపాదించే అవకాశం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/6-kanya-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: లాభ స్థానంలో శుభ గ్రహాలతో కలిసి ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు వీక్షించడం వల్ల శని బలం బాగా తగ్గింది. ఈ రాశికి ఏడవ స్థానంలో ఉన్న శని వల్ల ఈ రాశివారికి ఇక నుంచి అనేక శుభ ఫలితాలు అనుభవానికి రాబోతున్నాయి. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఆశించిన పెళ్లి సంబంధం కుదురుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/9-dhanusu-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశివారికి చతుర్థ స్థానంలో ఉన్న శనీశ్వరుడి వల్ల కలిగిన అర్ధాష్టమ శని దోషం ఇక నుంచి ఈ రాశివారికి ఎటువంటి సమస్యలూ కలిగించకపోవచ్చు. ముఖ్యంగా కుటుంబంలో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఆగిపోయిన శుభ కార్యాలు పూర్తవుతాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుం డని పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, ఆస్తి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/11-kumbha-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఉచ్ఛ స్థితిలో శుభ గ్రహాలతో కలిసి ఉన్న గురు దృష్టితో ఈ రాశివారికి ఏలిన్నాటి దోషం పూర్తిగా తొలగిపోయి, ధన యోగాలు పట్టడం ప్రారంభం అవుతుంది. ప్రతి ప్రయత్నమూ పూర్తి స్థాయిలో సఫలం అవుతుంది. మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. ఆదాయ వృద్ధికి, పదోన్నతులకు, ధన లాభాలకు, ఆరోగ్యానికి బాగా అవకాశం ఉంటుంది. ఈ నెల చివరి వారం నుంచి వీరి దశ తిరుగుతుంది. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/12-meena-rasi-10.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టి ఈ రాశిలో ఉన్న శనిని వీక్షించడం వల్ల ఏలిన్నాటి శని దోషం తొలగిపోతుంది. శనీశ్వరుడు యోగదాయకుడుగా మారి ఈ రాశివారికి ధన యోగాలు, రాజయోగాలు కలిగించడం జరుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. సంపన్నుడి స్థాయికి ఎదుగుతారు. ముఖ్యమైన అవసరాలు తీరడంతో పాటు, వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో రాజయోగాలు కలుగుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-plants-never-gift-these-3-plants-even-to-close-ones-for-prosperity-1848351.html</loc><lastmod>2026-06-22T19:21:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Plants ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో మొక్కలను పెంచుకుంటారు. అయితే మొక్కల్లో కొన్ని వాస్తు దోషాలను తరిమి కొట్టి ఇంట్లో సంపద పెరిగేలా చేస్తాయి. అంతే కాకుండా ఇంటిలో సంతోషకర వాతావరణం తీసుకొస్తాయి. శ్రేయస్సును నింపుతాయి. అందువలన ఎట్టి పరిస్థితుల్లో మీ ఇంటిలో ఉండే ఈ మూడు మొక్కలు బహుమానంగా ఇవ్వకూడదంట. అవి ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది తమ ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి ఇంటిలో ఎక్కువగా ముళ్ల మొక్కలు పెంచుకుంటారు. ఇవి ఇంటికి  అందం తీసుకొస్తాయిని ఎక్కువగా ఇంటిలో పెంచుకుంటారు. కానీ ఇవి ఇంటిలో ఉండటం అస్సలు మంచిది కాదు, అనేక రకాల సమస్యలకు కారణం అవుతాయి. అందువలన ఇలాంటి మొక్కలను ఎవరికి బహుమానంగా కూడా ఇవ్వకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకు మొక్క : వాస్తు శాస్త్రం ప్రకారం, ఆధ్యాత్మికంగా అన్నింట్లో తమల పాకును చాలా శుభప్రదంగా భావిస్తారు. ప్రతి శుభకార్యంలో దీనిని ఉపయోగిస్తారు. అయితే ఇది లక్ష్మీదేవికి ప్రీతికరమైనదిగా భావిస్తారు. అందువలన ఈ మొక్కను అస్సలే ఎవరికీ బహుమానంగా ఇవ్వకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనీ ప్లాంట్ : ఈ మొక్క సంపద , శ్రేయస్సుకు చిహ్నం. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి ఇంటిలోనే కాకుండా, కార్యాలయాల్లో కూడా ఈ మొక్క ఉంటుంది. ఇది అలంకరణకు, వాస్తుకు చాలా మంచిది. ఇది సంపదను ఆకర్షిస్తుంది. అంటారు. అందువలన ఈ మొక్కను అస్సలే బహుమానంగా ఇవ్వకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/plants-4-1.jpg</image:loc><image:caption><![CDATA[  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-many-times-a-day-should-you-charge-your-phone-the-golden-rule-for-battery-health-1848324.html</loc><lastmod>2026-06-22T18:58:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Charge Phone Correctly ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly-4.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లన్నీ లిథియం అయాన్ బ్యాటరీలతో వస్తున్నాయి. పాత కాలపు ఫోన్లలాగా వీటిని పూర్తిగా 0శాతం వరకు వాడేసి.. ఆపై 100శాతం వరకు ఛార్జ్ చేయకూడదని టెక్ నిపుణులు గట్టిగా చెప్తున్నారు. బ్యాటరీ లైఫ్ ఎక్కువ టైమ్ కాపాడుకోవడానికి అత్యంత సురక్షితమైన గోల్డెన్ రేంజ్ 20శాతం నుండి 80శాతం మధ్య మాత్రమే. అంటే మీ ఫోన్ బ్యాటరీ 20శాతానికి పడిపోయినప్పుడు ఛార్జర్‌కు కనెక్ట్ చేయడం, అలాగే 80శాతం లేదా 85శాతానికి చేరగానే ప్లగ్ తీసేయడం బ్యాటరీ ఆయుష్షును పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly.jpg</image:loc><image:caption><![CDATA[ ఫోన్‌ను రోజుకు ఎన్నిసార్లు ఛార్జ్ చేయాలనే దానికి ఎలాంటి కఠినమైన నియమాలు లేవు. చాలా మంది ఫోన్‌ను తరచుగా ఛార్జ్ చేయడం వల్ల బ్యాటరీ పాడైపోతుందని భయపడుతుంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. వాస్తవానికి.. ఒకేసారి 0 నుండి 100శాతం వరకు సుదీర్ఘంగా ఛార్జ్ చేయడం కంటే అవసరమైనప్పుడు రోజుకు 2 నుండి 3 సార్లు కొద్దికొద్దిగా టాప్ అప్ ఛార్జ్ చేయడం బ్యాటరీకి చాలా మంచిది. ఇది బ్యాటరీపై అదనపు వోల్టేజ్ భారాన్ని తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly-3.jpg</image:loc><image:caption><![CDATA[ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్ అనేది అది పనిచేసే ఛార్జింగ్ సైకిల్స్‌పై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా ఒక మొబైల్ బ్యాటరీ 300 నుండి 500 పూర్తి ఛార్జింగ్ సైకిల్స్ వరకు తన గరిష్ట సామర్థ్యాన్ని నిలుపుకోగలదు. ఫోన్‌ను 0 నుండి 100శాతం వరకు ఛార్జ్ చేస్తే దానిని ఒక పూర్తి సైకిల్‌గా పరిగణిస్తారు. అదే మీరు మీ ఫోన్‌ను ఎల్లప్పుడూ 40శాతం నుండి 80శాతం మధ్యలోనే ఉంచుతూ రెండుసార్లు ఛార్జ్ చేస్తే, అది కేవలం అర సైకిల్‌గా మాత్రమే లెక్కించబడుతుంది. దీనివల్ల బ్యాటరీ లైఫ్ రెట్టింపు అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త ఫోన్ కొన్నప్పుడు మొదటిసారి వాడే ముందు కచ్చితంగా 8 గంటల పాటు ఛార్జ్ చేయాలనే పాత నమ్మకాన్ని పక్కన పెట్టేయాలి. అప్పట్లో వాడిన నికెల్ ఆధారిత బ్యాటరీలకు ఆ నియమం వర్తించేది. కానీ ప్రస్తుత లిథియం బ్యాటరీలకు అలాంటి అవసరం లేదు. బాక్స్ లోంచి తీసిన వెంటనే ఎంత ఛార్జింగ్ ఉంటే అంతటితోనే నేరుగా వాడుకోవచ్చు. అలాగే, రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌కు పెట్టే అలవాటు ఉన్నా మార్చుకోవాలి. నేటి ఫోన్లలో ఆటో-కటాఫ్ ఫీచర్ ఉన్నప్పటికీ, 100శాతానికి చేరిన తర్వాత కూడా గంటల తరబడి ప్లగ్ లోనే ఉంచడం వల్ల బ్యాటరీ కెమిస్ట్రీ దెబ్బతింటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-charge-phone-correctly-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి ఎల్లప్పుడూ మొబైల్‌తో పాటు వచ్చిన ఒరిజినల్ ఛార్జర్‌ను లేదా విశ్వసనీయ బ్రాండ్ల నుంచి సర్టిఫైడ్ ఛార్జర్‌లను మాత్రమే వాడాలి. తక్కువ ధరకు దొరికే స్థానిక, నాసిరకం ఛార్జర్‌లు స్థిరమైన వోల్టేజ్‌ను అందించలేవు. దీనివల్ల ఫోన్ విపరీతంగా వేడెక్కడం జరుగుతుంది. లిథియం బ్యాటరీలకు అతిపెద్ద శత్రువు ఈ వేడి మాత్రమే. కాబట్టి స్మార్ట్ ఛార్జింగ్ అలవాట్లను అలవర్చుకుని, మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం మన్నికగా ఉండేలా చూసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/arudra-karte-explained-importance-for-indian-farmers-rains-and-bumper-harvests-1848294.html</loc><lastmod>2026-06-22T18:29:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Arudra Karthe 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe-5.jpg</image:loc><image:caption><![CDATA[ జూన్ 22 నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం అయ్యింది. ఇది వ్యవసాయ పనులకు చాలా అనుకూలమైనది. అందుకే ఈ కార్తె రైతులకు చాలా ఇష్టమైన కార్తె అంటారు. ముఖ్యంగా మృగశిర కార్తెతో వర్షాలు ప్రారంభం అయ్యి నేలను మొత్తం తడిపేస్తుంది. ఇక ఆరుద్రలో జోరు వానలు పడుతాయి. ఈ సమయంలో రైతులు అందరూ చాలా ఆనందంగా వ్యవసాయం పనులు చేపడుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరుద్ర కార్తెలో  ఒక్క వాన పడగానే, ఆరుద్ర పురుగులు కనిపిస్తాయి. దీంతో రైతులు పురుగులను చూసి సంబరపడి పొలం పనులు, వరి నాట్లు వేయడం వంటి పనులు చేస్తారు. సాగు పనులు ఊపు అందుకుంటాయి. అంతే కాకుండా ఈ సమయంలో పంటలు వేయడం వలన మంచి దిగుబడి వస్తుందని చెబుతుంటారు రైతన్నలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక  ఆరుద్ర కార్తె చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే, ఈ సమయంలో వర్షాలు పడటం, పొలం పనులు మొదలు పెట్టడం చేస్తుంటారు. అందుకే చాలా మందికి ఈ కార్తె అంటే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే? ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడతాయి అనే సామెత ఉంది. అందుకే రైతన్నలు ఆరుద్రలో పడే వానలను అమృతంతో పోలుస్తారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఆరుద్ర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది ఆరుద్ర పురుగులు. ఇవి ఎరుపు రంగులో ఉండి, వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లు ఉంటాయి. ఈ పురుగులు ఆరుద్ర కార్తెలో వర్షం పడిన తర్వాత ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఈ పురుగులు ఎవరి పొలంలోనైతే ఎక్కువగా కనిపిస్తాయో వారికి పంట బాగా పండుతుంది, మంచి దిగుబడి వస్తుందని చెబుతారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-karthe-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/authentic-andhra-dappalam-recipe-traditional-pumpkin-and-cucumber-stew-1848261.html</loc><lastmod>2026-06-22T18:12:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dappalam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన అమ్మమ్మలు, నానమ్మలు చేసే ఈ వంటకంలో అసలైన రహస్యం వారు వాడే మెంతి కారంలోనే దాగి ఉంది. ఈ దప్పలం తయారు చేయడానికి ముఖ్యంగా రుచికరమైన తియ్యటి గుమ్మడికాయ మరియు దోసకాయ అవసరం. వీటిని ముక్కలుగా కోసేటప్పుడు తొక్క తీయకుండా ఉంచడం చాలా ముఖ్యం, లేదంటే ఉడికేటప్పుడు ముక్కలు చిదిరిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ దోసకాయ గింజలను పూర్తిగా తొలగించి, ముక్కలను పొడవుగా మరియు గుమ్మడికాయ ముక్కలను పెద్ద క్యూబ్స్‌గా కోసుకోవాలి. ఒక పాత్రలో ఈ ముక్కలను వేసి, తగినంత నీరు, ఉప్పు, పసుపు మరియు కరివేపాకు వేసి మధ్యస్థ సెగపై ఉడికించాలి. ముక్కలు కాస్త ఉడికిన తర్వాత అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి 90 శాతం వరకు ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ దప్పలానికి అసలైన రుచినిచ్చే మెంతి కారం కోసం ఒక పాన్‌లో మెంతులను దోరగా వేయించాలి. మెంతులు రంగు మారుతున్నప్పుడు ఎండుమిర్చి, జీలకర్ర వేసి చిన్న మంటపై వేయించి, రోట్లో వేసి మెత్తగా దంచుకోవాలి. మిర్చి కొద్దిగా పలుకుగా ఉన్నా పర్లేదు కానీ మెంతులు మాత్రం మెత్తగా నలగాలి. ముక్కలు ఉడికిన తర్వాత నిమ్మకాయ సైజు చింతపండు రసాన్ని అందులో పోసి మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత బియ్యం పిండిని నీళ్లలో కలిపి ఆ మిశ్రమాన్ని పులుసులో వేయడం వల్ల దప్పలానికి మంచి చిక్కదనం వస్తుంది. చివరగా దంచిన మెంతి కారం, కొద్దిగా బెల్లం వేసి మరో పది నిమిషాలు బాగా మరగనివ్వాలి. బెల్లం వేయడం వల్ల చింతపండు పులుపు, మెంతుల చేదు మరియు మిర్చి కారం అన్నీ సమపాలవుల్లో కుదిరి అద్భుతమైన రుచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dappalam-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు మరియు ఎండుమిర్చితో ఘుమఘుమలాడే తాలింపు వేసి, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన సంప్రదాయ దప్పలం సిద్ధమవుతుంది. వేడి అన్నంలోకి ఈ దప్పలం వేసుకుని తింటే అమృతంలా ఉంటుంది. మీరు కూడా ఈ పాతకాలపు రుచిని ఇంట్లో తప్పక ప్రయత్నించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/july-astrology-planetary-movements-bring-sorrows-to-5-zodiac-signs-1848244.html</loc><lastmod>2026-06-22T17:24:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rashi Phal 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. ఈ నెలలో వీరు ఎక్కువగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది.  ఏ పని చేసినా అది ప్రతి సారి వాయిదా పడుతూ వస్తుంది. అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. అన్నింట్లో సమస్యలే ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి :తుల  రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇవి చాలా ఇబ్బందులకు గురి చేస్తాయి. అందుకే ఖర్చుల విషయంలో చాలా ఆలోచించాలి. అప్పుల బాధలు అధికం అవుతాయి. చేయాలి అనుకున్న పని వాయిదా పడుతూ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే మాటపట్టింపులు వస్తాయి. ఇవే మీ జీవితంలో అనేక సమస్యలకు కారణం అవుతాయి. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారు ఆరోగ్యం విషయంలో చాలా జాగ్ర్తత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులు అనేక ఇబ్బందులకు గురి చేస్తాయి. మానసిక ఆందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్త అవసరం. లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashi-phal-6.jpg</image:loc><image:caption><![CDATA[ మీన  రాశి : మీన రాశి వారు జూలై నెలలో అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. ముఖ్యంగా చాలా వరకు పనులు వాయిదా పడటం జరుగుతుంది. అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. ప్రతి విషయంలో వ్యతిరేకత ఎక్కువ అవుతుంది. ఆరోగ్యం దెబ్బతింటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-remedies-for-stalled-work-and-financial-problems-remove-negative-energy-1848245.html</loc><lastmod>2026-06-22T17:18:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vasthu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-7.jpg</image:loc><image:caption><![CDATA[ చేపడుతున్న పనులు మధ్యలో ఆగిపోతున్నాయి అంటే దానికి కారణం వాస్తు మాత్రమే కారణం అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. ఇంటిలోని వాస్తు దోషాలు, నెగటివ్ ఎనర్జీ, వలన అప్పుల బాధలు ఎక్కువ అవ్వడం, ఏ పని ప్రారంభించినా మధ్యలో ఆగిపోవడం జరుగుతుందంట. అయితే ఇలాంటి సమయంలో కొన్ని పరిహారాలు పాటించడం వలన వాటి నుంచి త్వరగా బయటపడి పోవచ్చు అంటున్నారు వాస్తు శాస్త్ర పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి రోజూ ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. దీని వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోవడమే కాకుండా, ఇంటిలో శాంతి వాతావరణం నెలకుంటుంది. అదే విధంగా సూర్యుడికి జలం సమర్పించే సమయంలో ఎర్రటి పువ్వును సమర్పించాలి. దీని వలన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది చెడు దృష్టి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కుంటారు. నరదిష్టితో ఆర్థిక సమస్యలు ఎదుర్కునే వారు, ప్రతి మంగళ వారం నియమ నిబంధనలు పాటిస్తూ, హనుమాన్ ఆలయానికి వెళ్లాలి. అలాగే స్వామి వారికి భక్తితో కొబ్బరికాయ కొట్టడం చేయాలి. దీని వలన ప్రతికూల శక్తులు నశిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా తప్పకుండా వాస్తు నియమాలు కూడా పాటించాలి అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. కొన్ని సార్లు వాస్తు కారణంగా కూడా ఇంటిలో అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువలన వాస్తు నియమాలు పాటించాలి. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటిలో శుభ్రత అనేది తప్పనిసరి, ఎవరు అయితే తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారో, వారు ఎలాంటి ఆర్థిక, అనారోగ్య సమస్యలు లేకుండా ఆనందంగా ఉంటారు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-common-underwear-mistakes-every-man-should-avoid-for-private-health-1848216.html</loc><lastmod>2026-06-22T16:29:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Underwear Mistakes (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా చాలా మంది పురుషులు తాము బయటకు వేసుకునే షర్టులు, ప్యాంట్ల విషయంలో ఎంతో శ్రద్ధ పెడుతుంటారు. కానీ, లోపల వేసుకునే అండర్‌వేర్ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. బయటకు కనిపించని దాని గురించి అంతగా ఆలోచించడం ఎందుకు? అనే ధోరణి ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. అయితే, ఈ చిన్న నిర్లక్ష్యమే పురుషుల ప్రైవేట్ భాగాల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి తప్పు, ఇంట్లో ఉన్నప్పుడు లేదా పడుకునేటప్పుడు కూడా అండర్‌వేర్ అస్సలు తీయకపోవడం. రాత్రి పడుకునే సమయంలో శరీరానికి, ముఖ్యంగా ప్రైవేట్ భాగాలకు గాలి ఆడటం చాలా ముఖ్యం. ఆ సమయంలో అండర్‌వేర్ లేకుండా పడుకోవడం వల్ల ఫ్రీనెస్ లభిస్తుంది. రెండవ తప్పు, వీ-కట్ అండర్‌వేర్లను ఎక్కువగా వాడటం. ఇవి ప్రైవేట్ భాగాలను మరీ టైట్‌గా పట్టి ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో వేడి పెరిగిపోతుంది. దీనివల్ల పురుషులలో స్పెర్మ్ కౌంట్, వాటి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. దీనికి బదులుగా ట్రంక్స్ (Trunks) రకం అండర్‌వేర్లను వాడటం ఎంతో సురక్షితం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవ తప్పు, జిమ్, రన్నింగ్ లేదా కాలేజీకి వెళ్లి వచ్చిన తర్వాత చెమట పట్టిన అండర్‌వేర్లను అలాగే చాలా సేపు ఉంచుకోవడం. చెమట వల్ల ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్లు, అలర్జీలు మరియు దురద వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. నాలుగవ తప్పు, ఎప్పుడూ నలుపు లేదా ముదురు రంగు అండర్‌వేర్లను ఎంచుకోవడం. ముదురు రంగులు బయట నుండి వచ్చే వేడిని ఎక్కువగా గ్రహిస్తాయి. అందువల్ల వైట్ లేదా లైట్ కలర్ అండర్‌వేర్లను వాడటం వల్ల ఆ ప్రాంతం కాస్త చల్లగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదవ మరియు అత్యంత ప్రమాదకరమైన తప్పు, ఒకే అండర్‌వేర్‌ను సంవత్సరాల తరబడి వాడటం లేదా మరకలు పడిన వాటిని ధరించడం. ఏదైనా అండర్‌వేర్ యొక్క గరిష్ట జీవితకాలం ఒక సంవత్సరం మాత్రమే. ఆ తర్వాత ఫ్యాబ్రిక్ పాడైపోయి బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/underwear-mistakes-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకసారి వేసుకున్న అండర్‌వేర్‌ను ఒక్క రోజు కంటే ఎక్కువ కాలం అస్సలు వాడకూడదు. అంటే రోజుకు ఒకసారి ఖచ్చితంగా ఉతికిన ఫ్రెష్ అండర్‌వేర్ ధరించాలి. చెమట పట్టిన అండర్‌వేర్‌ను అలాగే ఎక్కువసేపు ఉంచడం వల్ల ఆ ప్రాంతంలో తేమ చేరి ఫంగల్ ఇన్ఫెక్షన్లు (తామర, దురద) మరియు బ్యాక్టీరియా త్వరగా వ్యాపిస్తాయి. కాబట్టి, పురుషులు తమ అంతర్గత ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ 5 తప్పులను వెంటనే సరిదిద్దుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/air-cooler-vs-air-conditioner-which-is-cheaper-option-for-your-home-and-electricity-bills-compared-1848199.html</loc><lastmod>2026-06-22T16:19:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Air Cooler Vs Ac ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటిగా కొనుగోలు ఖర్చు విషయానికి వస్తే.. ఏసీలతో పోలిస్తే ఎయిర్ కూలర్లు చాలా చౌకగా లభిస్తాయి. మార్కెట్లో ఒక మంచి కూలర్ లేదా డెజర్ట్ కూలర్ ధరలు కేవలం రూ.5000 నుండి ప్రారంభమై రూ.20,000 లోపే దొరుకుతాయి. వీటికి ఎలాంటి అదనపు ఇన్‌స్టాలేషన్ ఖర్చులు కూడా ఉండవు. అదే ఒక మంచి 1.5 టన్ ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కొనాలంటే కనీసం రూ.30,000 నుండి రూ. 60,000 వరకు ఖర్చు పెట్టాలి. దీనికి తోడు ఇన్‌స్టాలేషన్, స్టెబిలైజర్ కోసం మరో రూ.3,000 వరకు అదనపు భారం పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac.jpg</image:loc><image:caption><![CDATA[ రెండోది అత్యంత ముఖ్యమైనది విద్యుత్ వినియోగం. ఏసీలు కంప్రెసర్ సహాయంతో పనిచేస్తాయి కాబట్టి పవర్ ఎక్కువగా లాగుతాయి. కానీ కూలర్లు కేవలం వాటర్ ఎవాపరేషన్, ఫ్యాన్ సహాయంతో నడుస్తాయి. ఒక సాధారణ కూలర్ గంటకు కేవలం 150 నుండి 300 వాట్ల కరెంట్ మాత్రమే వాడుకుంటుంది. దీనివల్ల నెలంతా వాడినా బిల్లు రూ.500 లోపే వస్తుంది. అదే ఏసీ విషయానికి వస్తే, గంటకు 1200 నుండి 2,000 వాట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తుంది. రోజుకు 8 గంటల చొప్పున రన్ చేస్తే, నెలవారీ కరెంట్ బిల్లు రూ. 2,000 నుండి రూ. 4,000 దాటే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac-2.jpg</image:loc><image:caption><![CDATA[ మూడోది మెయింటెనెన్స్ ఖర్చులు. ఎయిర్ కూలర్లకు ఏటా పెద్దగా ఖర్చు ఉండదు. కేవలం కూలింగ్ ప్యాడ్స్ మార్చడానికి లేదా క్లీన్ చేయడానికి కొన్ని వందల రూపాయలు సరిపోతాయి. ఎలాంటి టెక్నీషియన్ అవసరం లేకుండా మనమే వీటిని సులభంగా క్లీన్ చేసుకోవచ్చు. కానీ ఏసీలకు ప్రతి సంవత్సరం కచ్చితంగా ప్రొఫెషనల్ సర్వీసింగ్ చేయించాల్సిందే. గ్యాస్ లీకేజీలు, ఫిల్టర్ క్లీనింగ్, ఇతర రిపేర్ల కోసం ఏటా రూ.1,500 నుండి రూ. 3,000 వరకు జేబులోంచి తీయక తప్పదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధర, బిల్లులతో పాటు మీరుండే ప్రాంత వాతావరణం కూడా ఇక్కడ చాలా కీలకం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వేసవిలో గాలిలో తేమ తక్కువగా ఉండి పొడి ఎండలు  ఉంటాయి. ఇలాంటి చోట్ల ఎయిర్ కూలర్లు గాలి ఉష్ణోగ్రతను 5 నుండి 10 డిగ్రీల వరకు తగ్గించి అద్భుతంగా పనిచేస్తాయి. అదే వైజాగ్, చెన్నై లాంటి తీరప్రాంతాల్లో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ కూలర్ వేస్తే ఉక్కపోత మరింత పెరుగుతుంది కాబట్టి ఆ ప్రాంతాలకు గదిలోని తేమను లాగేసే ఏసీ మాత్రమే కరెక్ట్ ఛాయిస్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/air-cooler-vs-ac-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా తేల్చేది ఏంటంటే.. మీకు బడ్జెట్ తక్కువగా ఉండి, కరెంట్ బిల్లు భారం పడకూడదు అనుకుంటే ఎయిర్ కూలర్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. ఒకవేళ ఖర్చుతో సంబంధం లేదు.. ఎంత ఉక్కపోత ఉన్నా సరే గది కూల్‌గా మారిపోవాలి, రాత్రి పూట ప్రశాంతమైన నిద్ర కావాలనుకుంటే ఏసీ పర్‌ఫెక్ట్ ఛాయిస్. ఒకవేళ ఏసీ వాడినా కరెంట్ బిల్లు తగ్గాలనుకుంటే టెంపరేచర్‌ను 24 లేదా 26 డిగ్రీలపై సెట్ చేసి సీలింగ్ ఫ్యాన్ ఆన్ చేయడం మంచి మార్గం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jamun-fruit-abundance-is-it-a-drought-warning-science-explains-ancient-beliefs-on-neredu-pallu-1848124.html</loc><lastmod>2026-06-22T16:11:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jamun-fruits-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jamun Fruits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neredu-pandlu.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సంవత్సరం నేరేడు పండ్లు విరగకాశాయి. మార్కెట్లలో, గ్రామాల్లో, పట్టణాల్లో ఎక్కడ చూసినా నేరేడు పండ్ల రాశులు దర్శనమిస్తున్నాయి. గతంలో తక్కువగా పండిన చెట్లు సైతం ఈసారి విపరీతంగా పండ్లు కాశాయి. ఇది కేవలం ప్రకృతి యాదృచ్చికమా, లేక భవిష్యత్తు గురించి ప్రకృతి మనకు ఏదైనా రహస్య సంకేతాన్ని పంపుతోందా? ఈ ప్రశ్నకు మన పెద్దలు, ఆధునిక వృక్షశాస్త్రవేత్తలు కూడా సమాధానం కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రకృతిని చాలా దగ్గరగా గమనించే మన పూర్వీకులు నేరేడు పండ్ల సమృద్ధిని కరువుకు ఒక సంకేతంగా భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jamun-7.jpg</image:loc><image:caption><![CDATA[ నేరేడు చెట్లకు విపరీతంగా పండ్లు కాస్తే, ఆ సంవత్సరంలో కరువు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారి నమ్మకం. కొందరు దీనిని మూఢనమ్మకంగా చూసినా, ఆధునిక వృక్షశాస్త్రంలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు ఈ పరిశీలన వెనుక ఉన్న తర్కాన్ని వివరిస్తున్నాయి. అయితే.. నేరేడు విరగ్గాయడాన్ని కరువుతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jamun-fruits-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా వృక్ష జాతులు కొన్ని సంవత్సరాల్లో అసాధారణంగా ఎక్కువ పండ్లు లేదా విత్తనాలు ఉత్పత్తి చేస్తాయి. దీనిని మాస్టింగ్ (Masting) అని అంటారు. ఇది చెట్టు తన జాతి మనుగడ కోసం అనుసరించే ఒక సహజ వ్యూహం. భూగర్భ జలాలు తగ్గడం, దీర్ఘకాలిక ఎండలు, ఉష్ణోగ్రతల పెరుగుదల లేదా ఇతర వాతావరణ ఒత్తిళ్లు ఎదురైనప్పుడు చెట్లు తమ జీవన చక్రంలో మార్పులు చేస్తాయి. అలాంటి సమయాల్లో, చెట్టు కొత్త కొమ్మలు, ఆకులు రావడంపై కాకుండా, పండ్లు, విత్తనాల ఉత్పత్తిపై ఎక్కువ శక్తిని వెచ్చిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/black-jamun.jpg</image:loc><image:caption><![CDATA[ నేరేడు చెట్ల వేర్లు చాలా లోతుగా భూమిలోకి వెళ్తాయి. పై పొరలో నీరు లేకపోయినా, అవి భూగర్భ జలాలను ఉపయోగించుకోగల సామర్థ్యం కలిగి ఉంటాయి. అలాంటి శక్తివంతమైన చెట్లకు సైతం నీటి ఒత్తిడి కనిపిస్తే, అది భూగర్భ జలాల పరిస్థితిపై ఒక తీవ్రమైన హెచ్చరిక సంకేతంగా భావించవచ్చు. అందుకే మన పూర్వీకులు నేరేడు చెట్లను గమనించి వాతావరణం గురించి అంచనాలు వేసేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/jamun-rains.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సంవత్సరం ఏర్పడిన ఎల్ నినో (El Niño) ప్రభావం వల్ల 12 రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. వర్షపాతం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేయడంతో, నేరేడు పండ్ల సమృద్ధి అనే సంకేతం మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/java-plum-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, అధిక పండ్ల దిగుబడి ఉంటే తప్పనిసరిగా కరువు వస్తుందని చెప్పలేము. వర్షపాతం, గత సంవత్సరం వాతావరణ పరిస్థితులు, చెట్ల సహజ జీవచక్రం వంటి అనేక అంశాలు దీనిపై ప్రభావం చూపుతాయి. ప్రకృతి మనకంటే ముందుగానే మార్పులను గుర్తిస్తుంది. మన పెద్దలు ఆ సంకేతాలను గమనించి తమ అనుభవాన్ని తరతరాలకు అందించారు. ఈ ఏడాది నేరేడు పండ్ల సమృద్ధిని ఆస్వాదిస్తూనే, మనం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. నీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడాలి. వర్షపు నీటిని సంరక్షించాలి. భూగర్భ జలాలను కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/neredu.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, దీనిని కరువుకు ప్రత్యక్షంగా ముడిపెట్టడం సరైనది కాదు. ఒక సంవత్సరంలో నేరేడు పండ్ల ఉత్పత్తిలో భారీ పెరుగుదల వెనుక అనేక కారకాలుగా ఉంటాయని.. నిపుణులు చెబుతున్నారు.. గత సంవత్సరం వర్షపాతం, నేలలోని తేమ, ఉష్ణోగ్రత మార్పులు, పూత కాలంలోని వాతావరణం, పరాగసంపర్కానికి అనుకూలమైన పరిస్థితులు, వ్యాధులు – తెగుళ్ల సంఖ్య, చెట్ల వయస్సు అన్నీ దీనిని ప్రభావితం చేస్తాయని.. దీనిని ఆ కోణంలో చూడటం సరికాదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/sun-enters-ardra-nakshatra-these-4-zodiac-signs-may-experience-rajayoga-and-major-success-1848182.html</loc><lastmod>2026-06-22T16:08:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sun-enters-ardra-nakshatra.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Enters Ardra Nakshatra ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sun-enters-ardra-nakshatra.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడి సంచారాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. సూర్యుడు ఒక నక్షత్రం నుంచి మరో నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు దానిని కార్తె మార్పుగా పరిగణిస్తారు. జూన్ 22న సూర్యభగవానుడు మృగశిర నక్షత్రాన్ని విడిచి ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు కాగా, ఈ నక్షత్రం శివునితో ప్రత్యేక సంబంధం కలిగి ఉందని పురాణాలు చెబుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal5-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నక్షత్ర మార్పు కారణంగా గ్రహశక్తుల్లో మార్పులు చోటుచేసుకుని కొన్ని రాశుల వారికి అనుకూల ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారు వృత్తి, ఆర్థికం, కుటుంబం,  సామాజిక రంగాల్లో మంచి పురోగతిని చూడవచ్చని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal1-13.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి.. సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడంతో ఆరుద్ర నక్షత్ర ప్రవేశం సింహ రాశి వారికి శుభప్రదంగా ఉండవచ్చు. ఉద్యోగ రంగంలో మీ కృషికి గుర్తింపు లభించే సూచనలు కనిపిస్తున్నాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు, కొత్త బాధ్యతలు లేదా పదోన్నతి అవకాశాలు రావచ్చు. వ్యాపారులు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెట్టుబడులు పెట్టడానికి అనుకూల పరిస్థితులు  ఏర్పడవచ్చు. సమాజంలో గౌరవం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపవుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal2-16.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి.. ఈ వారికి ఈ నక్షత్ర మార్పు సానుకూల ఫలితాలను అందించవచ్చు. గతంలో ఎదురైన ఆటంకాలు క్రమంగా తొలగి పనులు వేగం అందుకునే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు, బాధ్యతలు లేదా కెరీర్‌లో ఎదుగుదలకు మార్గాలు కనిపించవచ్చు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు కుటుంబంలో కూడా ప్రశాంత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు కూడా మంచి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal3-16.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. ఆరుద్ర కార్తె ప్రభావం వృశ్చిక రాశి వారికి ఆర్థికంగా బలాన్ని ఇవ్వవచ్చు. నిలిచిపోయిన డబ్బులు తిరిగి రావడం, పాత బాకీలు వసూలు కావడం లేదా ఆదాయ మార్గాలు పెరగడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. కుటుంబంలో ఉన్న అపార్థాలు తొలగి బంధాలు మరింత బలపడే అవకాశం ఉంది. కొత్త వ్యాపార ప్రయత్నాలు, భాగస్వామ్య కార్యక్రమాలు కూడా మంచి ఫలితాలు ఇవ్వవచ్చు. మానసికంగా ప్రశాంతత పెరిగి భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal4-16.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. ఈ రాశి వారికి ఈ సూర్య నక్షత్ర సంచారం కెరీర్ పరంగా కీలకమైన మలుపు తీసుకురావచ్చు. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి మంచి అవకాశాలు  రావచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాల సాధనకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి.  అకస్మిక ధనలాభం లేదా కొత్త ఆదాయ వనరులు కనిపించే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో ఉన్న విభేదాలు తగ్గి సంబంధాలు మెరుగుపడవచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటుచేసుకునే సూచనలు ఉన్నాయి.

(Disclaimer: పైన పేర్కొన్న ఫలితాలు సాధారణ రాశి ఆధారిత జ్యోతిష్య విశ్లేషణ మాత్రమే. వ్యక్తిగత జాతకంలో గ్రహస్థితులు, దశలు, గోచారాలు, ఇతర యోగాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. ఖచ్చితమైన ఫలితాల కోసం వ్యక్తిగత జాతక పరిశీలన అవసరం. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/samantha-reveals-her-diet-secret-and-she-eat-only-100g-of-protein-food-daily-1848141.html</loc><lastmod>2026-06-22T16:08:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samantha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-love-1.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;మా ఇంటి బంగారం&#039; సినిమాతో కంబ్యాక్ ఇచ్చింది సమంత. ఈ మూవీ విడుదలకు ముందు సమంత రూత్ ప్రభు తన భర్త రాజ్ నిడిమోరుతో కలిసి తిరుపతిని సందర్శించారు. ఆ తర్వాత ఆమె ఈ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్లలో ఆమె బేబీ బంప్ తో కనిపించడంతో ఆమె ప్రెగ్నెంట్ అనే ప్రచారం మొదలైంది. అయితే, దీనిపై ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. సమంత చాలా ఆరోగ్యంగా. యాక్టివ్ గా కనిపించారు. తన ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. కొన్నాళ్ల క్రితం ఆమెకు మయోసైటిస్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇందుకోసం ఆమె ప్రత్యేక చికిత్స కూడా తీసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-age-3.jpg</image:loc><image:caption><![CDATA[ నివేదికల ప్రకారం, పోషకాహార నిపుణురాలు రాశి చౌదరితో ఒక పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో సమంత రూత్ ప్రభు తాను ప్రతిరోజూ పరిమిత మొత్తంలో ప్రోటీన్ తీసుకుంటానని వెల్లడించారు. మయోసైటిస్ చికిత్స తర్వాత తన ఆహారపు అలవాట్లను మార్చుకున్నానని, సూపర్‌ఫుడ్స్‌ను ఆహారం నుండి తొలగించానని ఆమె తెలిపారు. నేను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటాను, నా బరువు 50 కిలోలు అని సమంత రూత్ ప్రభు అన్నారు. ఆమె ఈ విషయం చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె తన ఆహారం విషయంలో ఎంత శ్రద్ధ వహిస్తుందో ఈ మాటలే తెలియజేస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-news-3.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పట్లో తన ఆహారపు అలవాట్ల విషయంలో తాను అంత కఠినంగా ఉండేదాన్ని కాదని సమంత తెలిపింది. ప్రముఖ పోషకాహార నిపుణుడితో జరిగిన ఒక ప్రత్యేక సంభాషణలో, సమంత తన పాఠశాల రోజుల గురించి మనసు విప్పి మాట్లాడింది. అప్పట్లో బరువు పెరగడం గురించి తాను ఎప్పుడూ ఆందోళన చెందనందున, పెద్దగా ఆలోచించకుండా తనకు నచ్చింది తినేదాన్నని ఆమె చెప్పింది. తనకు మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయిన తర్వాత ఇదంతా పూర్తిగా మారిపోయిందని సమంత రూత్ ప్రభు చెప్పారు. ఆ వ్యాధికి చేసిన చికిత్స ఆహారం పట్ల ఆమె దృక్పథాన్ని పూర్తిగా మార్చేసింది . అది ఆమెకు ఇకపై ఒక చిన్న విషయంగా అనిపించలేదు. అది ఆమె శరీరం పనిచేసే, నయమయ్యే విధానంతో నేరుగా ముడిపడిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ కోలుకున్న తర్వాత, సమంత యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ డైట్‌ను అనుసరించడం ప్రారంభించింది. ప్రతి ఆహారం నుండి తన శరీరానికి ఏ పోషకాలు అందుతున్నాయో గమనిస్తూ, వాటి పోషక విలువలను బట్టి ఆమె ఆహార పదార్థాలను తినడం మొదలుపెట్టింది. ఆరోగ్యకరమైనవిగా తరచుగా భావించే ట్రెండింగ్ ఫుడ్స్‌ను కూడా ఆమె మానేసింది. సమంత రూత్ ప్రభు తాను ప్రతిరోజూ బ్రకోలీ, క్యాలీఫ్లవర్, బ్రస్సెల్స్ స్ప్రౌట్స్ వంటి క్రూసిఫెరస్ కూరగాయలతో పాటు కోల్డ్-ప్రెస్డ్ నూనెలు, నెయ్యి వంటి ఆహార పదార్థాలను తింటానని చెప్పారు. ఆమె తన ఆహారంలో పసుపు, సెలెరీ, అకాయ్ బెర్రీలు వంటి యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ పదార్థాలను తీసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/samantha-pics-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె గ్లూటెన్‌ను పూర్తిగా మానేసింది. సూపర్‌ఫుడ్స్‌గా పరిగణించబడే కొన్ని ఆహారాలు తన శరీరానికి సరిపడవని కూడా ఆమె వెల్లడించింది. పాలకూర, అరటిపండు వంటి అనేక కూరగాయలు, పండ్లు నాకు సరిపడవు, అని ఆమె చెప్పింది. తన శరీర పరిస్థితికి అనుగుణంగా ప్రతిరోజూ శిక్షణను సర్దుబాటు చేసుకుంటూ, వారానికి నాలుగు నుండి ఐదు సార్లు శిక్షణ తీసుకుంటానని సమంత వివరించింది. కండరాల బలం, మానసిక స్థిరత్వాన్ని కాపాడుకోవడానికి, ఆమె ఒక నిపుణుడి మార్గదర్శకత్వంలో వ్యాయామం చేస్తూ, శక్తి శిక్షణ, శ్వాస, యోగా పై దృష్టి పెడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-eat-avisa-aku-safely-benefits-and-mistakes-to-avoid-1848023.html</loc><lastmod>2026-06-22T16:06:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Avisa Aku (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-1.jpg</image:loc><image:caption><![CDATA[ శారీరక రుగ్మతలను నయం చేయడంలో ఇది ఒక సంజీవనిలా పనిచేస్తుంది అవిశ ఆకు. అయితే, ఈ ఆకుకూరను మిగతా సాధారణ తోటకూర, పాలకూరల వలె రోజూ తినకూడదు. దీనిని తీసుకునే విధానంలో కొన్ని ఖచ్చితమైన నియమాలను పాటించకపోతే ఆరోగ్య ప్రయోజనాలకు బదులు తీవ్ర నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-2.jpg</image:loc><image:caption><![CDATA[ అవిశ ఆకు శరీరంలోని ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి మరియు జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఎంతో తోడ్పడుతుంది. ముఖ్యంగా కడుపులో పుండ్లు (అల్సర్లు), నోటి పూత సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఔషధం. ఈ ఆకులను క్రమం తప్పకుండా సరైన పద్ధతిలో తీసుకుంటే పేగుల్లోని నులిపురుగులు నశిస్తాయి. ఇది కంటిచూపును మెరుగుపరచడానికి , రక్తహీనతను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ ఆకుకూరను వారంలో ఒక్కసారి లేదా పది రోజులకు ఒకసారి మాత్రమే ఆహారంగా తీసుకోవాలి. ప్రతిరోజూ దీనిని తింటే జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా తీవ్రమైన విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దీనిని అమితంగా కాకుండా అమృతంలా మితంగానే వాడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆకుకూరను వండేటప్పుడు చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే.. దీనిని సరిగ్గా ఉడికించకపోవడం. అవిశ ఆకు చాలా గట్టిగా ఉంటుంది, కాబట్టి దీనిని మెత్తగా ఉడికించిన తర్వాతే కూరగానో లేదా పప్పులోనో వాడుకోవాలి. పచ్చిగా లేదా సగం ఉడికిన ఆకులను తింటే కడుపునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే ఈ ఆకుకూర తిన్న రోజున చికెన్, మటన్ వంటి మాంసాహారాన్ని అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే అవిశ ఆకు మరియు మాంసాహారం రెండూ విరుద్ధ ఆహారాలు. ఇవి కలిసి శరీరంలో చేరితే జీర్ణక్రియ మందగించి, గ్యాస్ మరియు కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తీవ్రతరం చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/avisa-aku-5.jpg</image:loc><image:caption><![CDATA[ మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఏదైనా ఆరోగ్య సమస్య కోసం ఆయుర్వేద లేదా అల్లోపతి మందులు వాడుతున్న వారు అవిశ ఆకును తినకపోవడమే మంచిది. ఎందుకంటే ఈ ఆకులో ఉండే శక్తివంతమైన మూలకాలు మనం వేసుకునే మందుల ప్రభావాన్ని తగ్గించివేస్తాయి. అలాగే గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు కూడా దీనిని నిపుణుల సలహా మేరకే తీసుకోవాలి. సాధారణంగా ఈ ఆకును ఉదయం లేదా మధ్యాహ్నం భోజనంలో తీసుకోవడం ఉత్తమం. రాత్రి వేళల్లో దీనిని తింటే అరగడం చాలా కష్టమవుతుంది. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అవిశ ఆకును తింటే, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ఆరోగ్యాన్ని మన సొంతం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chepala-vellulli-karam-fish-garlic-fry-for-monsoon-cold-and-cough-relief-1848159.html</loc><lastmod>2026-06-22T15:58:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-4-6.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా, ఇప్పుడు మనం చేపలు వెల్లుల్లి కారం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. చేపలు అరకేజీ, కారం, వెల్లుల్లి రెబ్బలు కప్పు, ఉప్పు,గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపు, మిరియాల పొడి చిటికెడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-1-7.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా చేపలు తీసుకోవాలి. వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. గోరు వెచ్చటి నీటిలో పసుపు, ఉప్పు , కొంచెం నూనె వేసి, చేపలును నీచు వాసన రాకుండా మంచిగా శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకోవాలి. అందులో కారం, ఉప్పు, గరం మాసాలా , మిరియాల పొడి, ధనియాల పొడి, చిటికెడు పసుసు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేయాలి. తర్వాత కచ్చ పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. కొంచెం ఆయిల్ వేసి ఆ మిశ్రమాన్ని చాలా మంచిగా అన్నీ కలిసేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత మనం ఫ్యాన్ కింద ఆరబెట్టుకున్న చేపలు తీసుకోవాలి. ప్రతి చేపలకు ఈ కారం మసాలా మిశ్రమం మంచిగా అంటించుకోవాలి. చేప నిండుగా కారం మాసాలా మిశ్రమాన్ని పూయాలి.ఇలా ప్రతి చేపకు కారం మంచిగా అట్టించి, పైన వెల్లుల్లి రెబ్బలు చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నీ చేపలకు మంచిగా కారం పట్టించిన తర్వాత, ఇప్పుడు స్టవ్ ఆన్ చేయాలి. అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి, నూనె బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో చేపలు వేసుకొని బంగారు రంగు వచ్చే వరకు మంచిగా వేయించుకోవాలి. అవి బాగా వేగిన తర్వాత పక్కన ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ చేపలు వెల్లుల్లి కారం ఫ్రై రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mastering-dal-tempering-elevate-your-pappu-taste-with-this-easy-recipe-1848152.html</loc><lastmod>2026-06-22T15:51:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pappu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది పప్పును ఉడకబెట్టి, తర్వాత కేవలం, ఆవాలు, జీలకర్ర , కరివేపాకు వేసి నార్మల్‌గా పప్పు పోపు వేస్తుంటారు. కానీ ఇలా వేయడం వలన పప్పు అంత రుచిని ఇవ్వదంట. దీనికంటూ ప్రత్యేకమైన పద్ధతి ఉంటుందంట. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పు కర్రీ వండటానికి  కావాల్సిన పదార్థాలు ఏవో చూసేద్దాం. పెసర పప్పు, కారం, ఉప్పు, ధనియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్ల చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. మిరియాల పొడి. కస్తూరి మేతి కొంచెం. పసుపు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే పప్పు ఉడకబెట్టినా లేదా నార్మల్‌గా వండినా సరే పోపు అనేది సరిగ్గా పెట్టాలంట. దీని కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. తర్వాత వాటిలో ఆవాలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత పచ్చి మిర్చి, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి మంచిగా వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత ధనియాల పొడి, మెంతి పొడి, కరివేపాకు, కస్తూరి మేతి, పసుపు వేసుకోవాలి. మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో చిన్న చిన్న అల్లం ముక్కలు వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వలన ఫ్లేవర్ చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఇందులో పప్పు వేసి మంచిగా మరగబెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pappu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత ఇందులో కారం, ఉప్పు వేసి మరగ బెట్టుకోవాలి. అంతే పప్పు రెడీ. ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో పప్పు వేసుకొని, కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతే టేస్ట్ అదిరిపోతుంది. మరి మీరు కూడా ట్రై చేయండి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/homemade-hair-growth-oil-natural-recipe-for-strong-long-hair-and-hair-fall-control-1848153.html</loc><lastmod>2026-06-22T15:48:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hair Oil 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి, ఇంటిలోనే కొబ్బరి నూనె తయారు చేసుకోవడం వలన చుండ్రు సమస్యలు తగ్గిపోతాయి. అంతే కాకుండా తెల్ల జుట్టు నల్లబడుతుంది. జుట్టు బలంగా, వేపుగా పెరుగుతుందంట. కాగా, ఆ నూనె ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil-2.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె తయారీకి కావాల్సిన పదార్థాలు : కొబ్బరి నూనె, మందార పువ్వులు, మందార ఆకులు, అలోవేరా, మెంతి గింజలు, ఉల్లిపాయ పొట్టు, కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే: సహజంగా కొబ్బరి ముక్కలను కట్ చేసి ఎండకు ఎండబెట్టి నూనె తయారు చేసుకోవాలి. దీనిని ఒక సీసాలో మంచిగా భద్ర పరుచుకోవాలి. కొన్నిసార్లు తెల్లటి పదార్థం అడుగున చేరి నూనె పైన తేలుతుంది. అప్పుడు ఆ నూనెను ఒక బౌల్‌లో తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో మనం తీసుకున్న కొబ్బరి నూనె పోయాలి. తర్వాత అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న మందార ఆకులు, పువ్వులు, అలోవేరా, మెంతి గింజలు, కరివేపాకు రెబ్బలు అన్నీ వేసి బాగా మరగబెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hair-oil.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె సగం వరకు అయ్యి, రంగు మారాలి. అప్పుడే వాటిలో ఉన్న రసం మొత్తం నూనెకు పడుతుంది. నూనె రంగు మారి , అది సగం వరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. దీని వలన నూనె పూర్తిగా చల్లారుతుంది. దీనిని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకొని నెత్తికి పెట్టుకోవాలి. దీని వలన జట్టు ఆరోగ్యంగా బలంగా తయారు అవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-this-actress-who-once-worked-as-a-side-dancer-she-is-sai-dhanshika-1848098.html</loc><lastmod>2026-06-22T14:16:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-38.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sai-dhanshika.jpg</image:loc><image:caption><![CDATA[ Sసినిమాల్లోకి చాలా మంది కష్టపడి వచ్చిన వారే.. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ మెయిన్ క్యారెక్టర్స్ కోసం ఏళ్లు ఎదురుచూసి ఎట్టకేలకు సక్సెస్ అయిన వారు ఎంతో మంది ఉన్నారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా ఎన్నో కష్టాలు చూసి ఇప్పుడు స్టార్స్ గా రాణిస్తున్నారు. చాలా మంది హీరోయిన్ చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. మరికొంతమంది సైడ్ డాన్సర్లుగా కూడా చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sai-dhanshika-pic.jpg</image:loc><image:caption><![CDATA[ స్టార్ హీరోయిన్ త్రిష, కాజల్ అగర్వాల్ లాంటి హీరోయిన్స్ కూడా కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆతర్వాత హీరోయిన్స్ గా మారి ఇప్పుడు స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఇక పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ను గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు చాలా ఫేమస్ హీరోయిన్. స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించిది ఆ ముద్దుగుమ్మ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sai-dhanshika-latest.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాదు ఓ స్టార్ హీరోకు ఇప్పుడు కాబోయే భార్య ఆమె.. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sai-dhanshika-new.jpg</image:loc><image:caption><![CDATA[ కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో కాదు.. తన అందంతో ఎంతో మంది కుర్రాళ్లను కవ్వించినా బ్యూటీ ఆమె. ఇంతకూ ఆమె ఎవరంటే తమిళ్ బ్యూటీ సాయి ధన్సిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sai-dhanshika-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ముద్దుగుమ్మ 2006 సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. తమిళ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది కానీ ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. కాగా ఇండస్ట్రీలోకి వచ్చిన దాదాపు 10 ఏళ్ల తర్వాత సరిగా 2016లో వచ్చిన కబాలి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన కబాలి సినిమాలో ఆయన కూతురిగా నటించింది ఈ బ్యూటీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rare-moon-mercury-exchange-yoga-these-zodiac-signs-may-receive-good-news-and-financial-gains-1848047.html</loc><lastmod>2026-06-22T13:20:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/moon-mercury-parivartan-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Moon Mercury Parivartan Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chandra-budha-parivartan-yoga.jpg</image:loc><image:caption><![CDATA[ బుద్ధి కారకుడైన బుధుడు, మనసుకు కారకుడైన చంద్రుడికి మధ్య ఈ నెల(జూన్) 23, 24 తేదీల్లో పరివర్తన జరుగుతోంది. కర్కాటకంలో ఉన్న బుధుడికి, కన్యలో ఉన్న చంద్రుడికి మధ్య ఈ పరివర్తన చోటు చేసుకుంటోంది. తండ్రీ కుమారులైన చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం కొన్ని రాశులకు ఊహించని అదృష్టాలను తెచ్చి పెడుతుంది. శుభవార్తలు, సానుకూల సందేశాలు అందుకోవడం ఎక్కువగా జరుగుతుంది. గృహ, ఆర్థిక ఒప్పందాలకు సమయం బాగా అనుకూ లంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి బాగా లాభిస్తాయి. వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశులవారికి తప్పకుండా శుభ యోగాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/2-vrushaba-rasi-9.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి తృతీయ, పంచమాధిపతులైన చంద్ర, బుధుల మధ్య పరివర్తన జరగడం వల్ల అతి తక్కువ శ్రమతో అతి ఎక్కువ లాభాలు పొందే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి విశేషంగా లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ప్రయాణాలు కూడా లాభిస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. జీతభత్యాలు, రాబడి బాగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన, చతుర్థాధిపతుల మధ్య పరివర్తన జరగడం వల్ల శుభ వార్తలు, సానుకూల సమా చారాలు ఎక్కువగా అందడం జరుగుతుంది. శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ముఖ్యంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం సక్సెస్ అవుతాయి. ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు కొత్త పుంతలు తొక్కుతాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/6-kanya-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడికి, లాభాధిపతి చంద్రుడికి పరివర్తన జరగడం వల్ల ఈ రాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి అపారంగా లాభిస్తాయి. అనేక మార్గాల్లో ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. రావలసిన డబ్బు పూర్తిగా చేతికి అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/8-vrushchika-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి భాగ్య, లాభాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా హోదా పెరుగుతుంది. ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. అన్ని రంగాల్లోనూ అంచనాలకు మించిన పురోగతి ఉంటుంది. ఆశించిన స్థాయిలో జీతభత్యాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. షేర్ల పెట్టుబడులు బాగా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/10-makara-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ, భాగ్యాధిపతుల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల అనేక విధాలుగా అదృష్టాలు కలుగుతాయి. తప్పకుండా మహా భాగ్యయోగం పడుతుంది. అదనపు ఆదాయం బాగా పెరుగుతుంది. సొంత ఇంటి కల, విదేశాల్లో ఉద్యోగం చేయాలన్న కల నెరవేరుతాయి. ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. వృత్తి, ఉద్యోగాల రీత్యా విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. తండ్రి వైపు నుంచి ఆస్తిపాస్తులు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/12-meena-rasi-9.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి పంచమ, సప్తమ స్థానాల మధ్య పరివర్తన జరుగుతున్నందువల్ల  రాజయోగాలు, ధన యోగాలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం లేదా పెళ్లి నిశ్చయం కావడం జరుగుతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువెత్తుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి లాభిస్తాయి. వృక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/latest-gold-and-silver-rates-in-hyderabad-delhi-and-chennai-on-22-june-2026-1847966.html</loc><lastmod>2026-06-22T10:50:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-rates-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-prices-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరలు గంటల వ్యవధిలోనే తారుమారయ్యాయి. రోజురోజుకి భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. భారీగా హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో.. ఎప్పుడు తగ్గుతుందో తెలియడం లేదు. దీంతో కొనుగోలుచేసేవారు ఆందోళనకు గురవుతున్నారు. గత వారంలో గోల్డ్ రేట్లు రూ.3 వేల మేర పెరగ్గా.. ఈ వారం ప్రారంభంలోనే పెరిగాయి. సోమవారం ధరలు ఒక్కసారిగా పెరిగి షాకిచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-prices-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సోమవారం బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. భారతదేశ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ఉండగా.. ఇవాళ రూ.430 మేర పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా కొనసాగుతోండగా.. నేడు రూ.400 పెరిగాయి. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-prices-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,48,360గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,35,990 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,660 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,450గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,510గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,34,300గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-prices-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వెండి ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. బెంగళూరులో కేజీ సిల్వర్ ధర రూ.2.50 లక్షలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగానే ఉంది. ఇక చెన్నైలో కేజీ సిల్వర్ రేటు రూ.2,54,900గా ఉండగా.. హైదరాబాద్‌లో రూ.2,54,900 వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-prices-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగింది. అయితే శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘించి అమెరికా, ఇజ్రాయెల్ తమపై దాడికి దిగాయంటూ ఇరాన్ ఆరోపించింది. ఈ మేరకు హర్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసింది. దీంతో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం బంగారం ధరలపై కూడా పడుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/india-odi-squad-vs-england-bcci-ignores-deserving-players-jaiswal-gaikwad-siraj-1847867.html</loc><lastmod>2026-06-22T08:10:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ind-vs-eng-squad-selection.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ind Vs Eng Squad Selection ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ind-vs-eng-squad.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంగ్లాండ్‌తో జరగబోయే ప్రతిష్టాత్మక వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆదివారం 15 మందితో కూడిన జట్టును ప్రకటించింది. అయితే, ఎలాంటి విలేకరుల సమావేశం లేకుండా కేవలం ఒక సోషల్ మీడియా ప్రకటనతో ముగించడం చర్చనీయాంశమైంది. శతకాలతో చెలరేగుతున్న యువ కెరటాలను పక్కన పెట్టడంపై అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ind-vs-eng-1.jpg</image:loc><image:caption><![CDATA[ అఫ్గానిస్థాన్‌తో సిరీస్ ముగిసిన మరుసటి రోజే బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. గాయం కారణంగా గత సిరీస్‌కు దూరమైన సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చాడు. అయితే, 37 ఏళ్ల కోహ్లీ ఆడటం అనేది ఆయన శారీరక సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంది. జూన్ 22న జరగబోయే ఫిట్‌నెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తేనే ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభిస్తుంది. మరోవైపు అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా జట్టులోకి పునరాగమనం చేశారు. ఐపీఎల్‌లో ఆశించిన స్థాయిలో రాణించకపోయినా బుమ్రాకు చోటు దక్కింది. కానీ, అద్భుతమైన ఫామ్‌లో ఉండి, జట్టుకు విజయాలు అందించిన ముగ్గురు ఆటగాళ్లను సెలెక్టర్లు పూర్తిగా విస్మరించడం గమనార్హం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/yashasvi-jaiswal.jpg</image:loc><image:caption><![CDATA[ 1. యశస్వి జైస్వాల్‌పై మళ్లీ అదే వివక్ష..: భారత జట్టు భవిష్యత్తు ఆశాకిరణం యశస్వి జైస్వాల్‌కు సెలెక్టర్లు మరోసారి షాక్ ఇచ్చారు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన చివరి వన్డేలో అద్భుత శతకంతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్‌ను జట్టు నుంచి తొలగించారు. సెంచరీ చేసినా జట్టులో చోటు దక్కకపోవడం జైస్వాల్‌కు ఇది రెండోసారి. నిజానికి కోహ్లీ గాయపడటంతోనే జైస్వాల్‌కు అవకాశం వచ్చింది. వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న అతడు, చివరి మూడు వన్డేల్లో రెండు అద్భుత సెంచరీలు బాదాడు. మూడు ఇన్నింగ్స్‌లలో 234 సగటుతో 234 పరుగులు చేసినా, ఇంగ్లాండ్ సిరీస్‌కు ఎంపిక చేయకపోవడంపై అభిమానులు బీసీసీఐ తీరును తప్పుబడుతున్నారు. ఒకవేళ కోహ్లీ ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతేనే జైస్వాల్‌కు మళ్లీ లక్ కలిసి రానుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ruturaj-gaikwad-3.jpg</image:loc><image:caption><![CDATA[ 2. పరుగుల వరద పారిస్తున్నా రుతురాజ్‌కు నిరాశే..: దేశవాళీ, అంతర్జాతీయ క్రికెట్‌లో పరుగుల పండగ చేస్తున్న రుతురాజ్ గైక్వాడ్‌ను కూడా సెలెక్టర్లు కంటితుడుపుగా పక్కన పెట్టేశారు. శ్రీలంకలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో 5 ఇన్నింగ్స్‌ల్లో 54.80 సగటుతో ఒక శతకంతో సహా 274 పరుగులు చేశాడు. అంతకుముందు విజయ్ హజారే ట్రోఫీలో ఏకంగా 82.60 సగటుతో 413 పరుగులు గుమ్మరించాడు. దక్షిణాఫ్రికాపై గత వన్డేలో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన రుతురాజ్‌ను కూడా జైస్వాల్ లాగే సెంచరీ కొట్టినా పక్కన పెట్టడం విశేషం. ఇంతకంటే ఒక ఆటగాడు తన ప్రతిభను ఎలా నిరూపించుకోవాలో సెలెక్టర్లకే తెలియాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mohammed-siraj-2.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కనుమరుగవుతున్న మహమ్మద్ సిరాజ్ ప్రస్థానం..: ఒకప్పుడు మహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బుమ్రాలతో కలిసి టీమిండియా ప్రధాన పేస్ త్రయంగా నిలిచిన హైదరాబాద్ పేసర్ మహమ్మద్ సిరాజ్ ఇప్పుడు సెలెక్టర్ల ఆలోచనల్లోనే లేనట్టు కనిపిస్తోంది. గత జనవరిలో న్యూజిలాండ్‌తో చివరి వన్డే ఆడిన సిరాజ్, ఆ తర్వాత అఫ్గానిస్థాన్ సిరీస్‌తో పాటు ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌కు కూడా ఎంపిక కాలేదు. ఫామ్ లేమి కారణమో, విశ్రాంతో తెలియదు కానీ సిరాజ్ భవితవ్యం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-railways-introduces-stricter-rules-fines-up-to-10000-for-violations-1847899.html</loc><lastmod>2026-06-22T07:23:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-1-9.jpg</image:loc><image:caption><![CDATA[ రైల్వేశాఖ కఠిన నిబంధనలను అమల్లోకి తీసుకురానుంది. రైళ్లు, రైల్వే స్టేషన్లలో సేవలను మెరుగ్గా నిర్వహించేందుకు కొత్త రూల్స్ ప్రవేశపెట్టింది. నిబంధనలను ఉల్లంఘించినవారికి భారీగా జరిమానాలు విధించాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఉన్న  జరిమానాలను ఒకేసారి భారీగా పెంచింది. రైళ్లతో పాటు రైల్వే స్టేషన్ల వద్ద ప్రయాణికులకు భద్రత అందించడం, క్రమశిక్షణను మెరుగుపర్చడం, అక్రమ కార్యకలాపాలను నివారించేందుకు రైల్వే చట్టం 1989లో కేంద్రం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-2-7.jpg</image:loc><image:caption><![CDATA[ జన విశ్వాస్‌ పేరిట ఈ మార్పులు చేశారు. ఈ చట్టం ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణం, వేరేవారి టికెట్‌పై ప్రయాణం, రైళ్లల్లో ధూమపానం, మద్యపానం, భిక్షాటన, రిజర్వ్ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణించడం, ప్రమాదకర వస్తువులు తీసుకురావడం వంటి ఉల్లంఘనలకు జరిమానాలను పెంచింది. ఇప్పటివరకు టికెట్ లేకుండా ప్రయాణిస్తే కనీసం రూ.250 ఫైన్ విధించేవారు. కానీ ఇక నుంచి కనీసం రూ.500 కట్టాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-3-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వేరేవారి టికెట్‌, అనుమతించిన దూరం కంటే ఎక్కవ దూరం ప్రయాణించేవారికి రూ.500 జరిమానాతో పాటు ప్రయాణ ఛార్జీలు విధిస్తారు. ఇక రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో అనుమతి లేకుండా తినుబండారాలు విక్రయించడం, భిక్షాటన చేయడం లాంటివి చేస్తే రూ.2 వేలు ఫైన్ వేస్తారు. ఇక రైల్వే ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించేవారికి రూ.2 వేల వరకు జరిమానా విధిస్తామని రైల్వేశాఖ స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-4-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక రైల్వే ప్రాంగణంలో అనధికారిక ప్రవేశానికి రూ.500 జరిమానా ఉంటుందని రైల్వేశాఖ తెలిపింది. అలాగే రిజర్వ్‌ కోచ్‌లో అనధికారికంగా ప్రయాణిస్తే రూ.2 వేల జరిమానా నిర్ణయించగా.. రిజర్వ్‌ సీటు లేదా బెర్తును ఖాళీ చేయడానికి నిరాకరిస్తే రూ.వెయ్యి ఫైన్ ఉంటుంది. ఇక ట్రాఫిక్‌ సంకేతాలను ఉల్లంఘిస్తే రూ.500, మహిళల రిజర్వ్‌ కోచ్‌లోకి పురుషులు ప్రవేశిస్తే రూ.2,500 జరిమానా విధించనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-5-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ప్రమాదకర వస్తువులు తెస్తే రూ.10 వేలు, రైల్వే ప్రాంగణంలో లేదా రైళ్లలో ధూమపానం చేస్తే రూ.2 వేల జరిమానా నిర్ణయించారు. ఇక నుంచి స్పాట్‌లో జరిమానా వసూలు చేస్తారు. కట్టకపోతే పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తారు. దీంతో ప్రయాణికులందరూ ఈ కొత్త రూల్స్ గురించి తెలుసుకోవాలని రైల్వేశాఖ పేర్కొంది. ]]></image:caption></image:image></url></urlset>