<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/post-office-rd-calculator-how-rs-3500-monthly-can-grow-to-rs-2-49-lakh-in-5-years-1837822.html</loc><lastmod>2026-06-09T18:00:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/post-office-monthly-income-scheme.jpg</image:loc>
					<image:title><![CDATA[ Post Office ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/post-office-monthly-income-scheme.jpg</image:loc><image:caption><![CDATA[ Post Office: పోస్ట్ ఆఫీస్ ఆర్డీ ప్రస్తుతం 6.7% వడ్డీ రేటును అందిస్తోంది. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ పథకం కింద వచ్చే వడ్డీని ప్రతి మూడు నెలలకు ఒకసారి లెక్కిస్తారు. అంటే మూడు నెలల పాటు వచ్చిన వడ్డీని అసలు మొత్తానికి కలిపి, వడ్డీ జమ అవ్వడం మొదలవుతుంది. దీని అర్థం, వడ్డీ మీద కూడా వడ్డీ వస్తుంది. 5 సంవత్సరాల RD ప్లాన్‌లో నెలకు రూ.3,500 వంటి చిన్న మొత్తాన్ని పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయంలో ఎంత డబ్బు వస్తుందో అని చాలా మంది ఆశ్చర్యపోతుంటారు. ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/post-office-savings-schemes.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పెట్టుబడిదారుడు పూర్తి నిబద్ధతతో ఈ ప్రభుత్వ పథకంలో ప్రతి నెలా రూ.3,500 స్థిర మొత్తాన్ని జమ చేస్తే 5 సంవత్సరాల కాలంలో అంటే మొత్తం 60 నెలలలో అతను పెట్టుబడి పెట్టే మొత్తం అసలు రూ.2,10,000 అవుతుంది. అంటే 5 సంవత్సరాల చివరి నాటికి మీ జేబు నుండి మొత్తం రూ.2.10 లక్షల వరకు జమ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/post-office-scheme-3.jpg</image:loc><image:caption><![CDATA[ 6.7% చక్రవడ్డీ రేటుతో మీరు 5 సంవత్సరాల పాటు ప్రతి నెలా క్రమం తప్పకుండా రూ.3,500 జమ చేస్తే, మీరు కేవలం వడ్డీ రూపంలోనే సుమారుగా రూ.39,000 సంపాదిస్తారు. ఈ విధంగా మీ ఆర్డీ పథకం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు మీరు అసలు, వడ్డీ నుండి మొత్తం రూ.249,000 అందుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/postal-scheme.jpg</image:loc><image:caption><![CDATA[ పోస్ట్ ఆఫీస్ ఆర్డీ పథకంలో మీ డబ్బు 100% సురక్షితంగా ఉంటుంది. ఈ ఖాతాను తెరవడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. మీరు చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టడం ప్రారంభించవచ్చు. ప్రతి నెలా ఒక నిర్ణీత తేదీన పెట్టుబడి పెట్టాలనే నిబంధన ఆర్థిక క్రమశిక్షణను అలవరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/nps-vatsalya-scheme.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పథకం సమాజంలోని ప్రతి వర్గానికి చెందిన వ్యక్తుల అవసరాలను తీర్చడానికి రూపొందించారు. అందుకే ప్రతి గ్రామంలో, నగరంలో దీని విస్తృతి, ప్రజాదరణ చెక్కుచెదరకుండా ఉన్నాయి. స్థిరమైన నెలసరి జీతం సంపాదించే ఉద్యోగస్తులకైనా, చిన్న దుకాణదారులకైనా, లేదా తమ ఇంటి బడ్జెట్‌ను నిర్వహించుకునే గృహిణులకైనా, ఈ పథకం ప్రతి ఒక్కరికీ ఖచ్చితంగా సరిపోతుంది. పోస్ట్ ఆఫీస్ ఆర్డీలో పెట్టుబడి పెట్టే ముందు ప్రభుత్వం వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించవచ్చని గమనించండి. అందువల్ల మీరు డిపాజిట్ చేసే ఖచ్చితమైన తేదీ, ఆ సమయంలో వర్తించే నిబంధనలను బట్టి మీ అసలు మెచ్యూరిటీ మొత్తం కొద్దిగా మారవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/crispy-aratikaya-bajji-recipe-for-rainy-days-easy-homemade-banana-fritters-1837790.html</loc><lastmod>2026-06-09T17:32:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aratikaya Bajji 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji.jpg</image:loc><image:caption><![CDATA[ అరటికాయ బజ్జీలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : పచ్చి అరటి కాయలు నాలుగు చిన్నవి, శనగపిండి, బియ్యం పిండి, పసుపు, వాము పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కసూరి మేతి, వంటసోడా, నూనె. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటికాయలను తీసుకొని వాటి చివరలను , తొక్క తీసి వేయాలి. వాటిని సగ భాగానికి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక అరటి కాయను నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని ఉప్పు వేసిన నీటిలో శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పిండిని కలుపుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో శనగ పిండి, బియ్యం పిండి, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కస్తూరి మేతి, వంట సోడ వంటివి అన్నీ  వేసి బాగా కలుపుకోవాలి. మిర్జీ బజ్జీ తయారీ కోసం పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అరటికాయ ముక్కలను తీసుకొని వాటిని పిండి మిశ్రమంలో వేసుకోవాలి. అచ్చం మిర్చీలను పిండిలో ముంచి ఎలా వేస్తాం, అలా నూనెలో వేసి వేయించుకోవాలి. పిండిలో అరటి కాయలను వేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aratikaya-bajji-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయిన తర్వాత అందులో అరటికాయ ముక్కలకు పిండిని అద్ది, నూనెలో వేసుకోవాలి. బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. అవి బాగా కాలి,  గోల్డ్ రంగు వచ్చిన తర్వాత బౌల్‌లో టిష్యూ పేపర్స్ వేసి అందులో వేసుకోవాలి. దీని వలన నూనె బజ్జీలకు ఎక్కువగా ఉండదు. అంతే టేస్టీ టేస్టీ అరటికాయ బజ్జీ రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-secrets-3-northeast-items-for-wealth-and-financial-prosperity-1837768.html</loc><lastmod>2026-06-09T16:58:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vasthu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు అనేది చాలా శక్తివంతమైనది. అందుకే చాలా మంది వాస్తు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే వాస్తులో ప్రతి మూల, ప్రతి దిక్కుకు ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈశాన్యం మూల చాలా కీలకమైనదే కాకుండా పవిత్రమైనది. అందువలన ఈ దిశ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలంట. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య బంధుత్వం, పురోగతి , సక్సెస్ అనేది ఈ దిశపైనే ఆధారపడి ఉంటుందంట. అందుకే దీని విషయంలో తప్పకుండా వాస్తు నియమాలు పాటించాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే వాస్తు ప్రకారం ఆర్థికంగా కలిసి వచ్చి, ఇంటిలో డబ్బు నిలవాలంటే ఈశాన్యం దిశలో రాగి చెంబును పెట్టడం చాలా మంచిదంట. ఇది గురు వారం రోజు ఏర్పాటు చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందంట. అయితే దీనిని ఎలా ఎర్పాటు చేయాలి అంటే, ఈశాన్యం మూలను శుభ్రం చేసి, పీట పెట్టి దానిపై బియ్యం పిండితో ముగ్గువేసి,  రాగి చెంబుకు పసుపు, కుంకుమ పెట్టి  అందులో నీళ్లు, పసుపు ,కుంకుమ, అక్షింతలు, పూలు యాలకులు వేసి పెట్టాలి. దీనిని సోమవారం వరకు అలాగే ఉంచి, ఆ నీటిని వేరే మొక్కకు పోసి మళ్లీ గురువారం అలా చేయాలి. దీని వలన ఇంటిలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బు ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా ఈశాన్యం దిశలో దీపం వెలిగించడం కూడా చాలా మంచిదంట. ప్రతి గురు వారం ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో ఈశాన్యంలో పీట వేసి, దానిపై ముగ్గు పెట్టి, పూలతో అలంకరించి, మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలంట. దీని వలన ఆర్థికంగా కలిసి వస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదేవిధంగా, ఆవు దూడ బొమ్మను ఉంచడం చాలా మంచిదంట. గోమాతతో దూడ కలిసి ఉన్న బొమ్మను ఈశాన్యంలో ఉంచడం వలన ఇంటిలో ఎలాంటి సమస్యలు ఉండవు, అలాగే ఆర్థిక సమస్యలు తొలిగిపోయి ఇంటిలో ఆనందకర వాతావరణం చోటు చేసుకుంటుంది. కుటుంబ సభ్యుల్లో ప్రేమ పెరుగుతుంది. వారి కెరీర్ అభివృద్ధికి కూడా ఇది దోహద పడుతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vasthu-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-betel-leaf-fish-fry-recipe-a-tasty-and-nutritious-dish-for-strong-bones-1837695.html</loc><lastmod>2026-06-09T16:24:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tamalapakula Fish Fry ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry-2.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకులతో ఫిష్ ఫ్రై కు కావలసిన పదార్థాలు:  అరకిలో చేప ముక్కలు,  10 తమలపాకులు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  ఒక టేబుల్ స్పూన్ కారం , అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 
ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం , రుచికి సరిపడా ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్  బియ్యప్పిండి, నూనెను వేయించడానికి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry-3.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకుల ఫిష్ ఫ్రై తయారీ విధానం: ముందుగా చేప ముక్కలను  కడిగి దానిలో ఉన్న నీటిని పూర్తిగా వంపేయాలి. ఇంకా ఒక ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొద్దిగా కారం,  అర టేబుల్ స్పూన్ పసుపు,  అర టేబుల్ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ధనియాల పొడి దీనిలో వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry-4.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకుల ఫిష్ ఫ్రై స్టెప్ - 2 : ఇంకా దీనిలో కొద్దిగా నిమ్మరసం, రుచికి సరిపడా ఉప్పు కూడా దీనిలో  వేసి ఈ  మిశ్రమాన్ని తయారు చేయాలి. ఈ మసాలాను చేప ముక్కలకు పట్టించి అలాగే 40 నిమిషాలు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక ఇప్పుడు నాలుగు తమలపాకులను తీసుకుని బాగా  బాగా కడిగి వాటిని తేమ లేకుండా తుడిచి పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry-6.jpg</image:loc><image:caption><![CDATA[ తమలపాకుల ఫిష్ ఫ్రై స్టెప్ - 3 : ఇప్పుడు చేప ముక్కలను తీసుకుని ఒక తమలపాకులో చుట్టి, వాటిని మంచిగా ఫిక్స్ చేయాలి. అలాగే, కొద్దిగా బియ్యప్పిండి దీని మీద  చల్లితే ఫ్రై చేసే టైం లో ఇది కరకరలాడుతుంది. అలాగే, పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి మీడియం మంట పై వాటికి వేడి చేసి  మంటపై తమలపాకులో చుట్టిన చేపలను గోల్డ్ కలర్లోకి మారే వరకు  వీటిని బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/tamalapakula-fish-fry-7.jpg</image:loc><image:caption><![CDATA[ వేడి వేడి అన్నంలో ఈ తమలపాకు ఫిష్ ఫ్రై ను తింటే ఎక్కడ దొరకని రుచి వస్తుంది. ఇంకా దీనిలో నాలుగు  ఉల్లిపాయ ముక్కలు, ఒక నిమ్మచెక్క,  ఇంకా కొద్దిగా పుదీనా చట్నీతో దీనిని సర్వ్ చేస్తే రుచి కూడా డబుల్   అవుతుంది. చేపను తమలపాకులో చుట్టి అలా 10 నిమిషాలు ఉంచి వేయిస్తే దీనిలో ఉన్న ఫ్లేవర్ ముక్కలకు పడుతుంది. ఈ రెసిపీకి కొర్రమీను చేప మంచి రుచి వస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/arudra-purugu-harbingers-of-good-harvest-for-farmers-after-first-rains-1837681.html</loc><lastmod>2026-06-09T15:31:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Arudra Purugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అందమైన పురుగులు ఎక్కువగా  ఆరుద్ర కార్తెలో కనిపిస్తాయి. విత్తనాలు పెట్టి, అవి మొలకగా మారే సమయం ఆరుద్ర కార్తె. ఈ సమయంలో రైతులు అందరూ పొలంలోనే ఉండి పొలం పనులను పూర్తి చేసుకుంటారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తెలుగు పంచాంగం ప్రకారం, జూన్ 22న ప్రారంభమై జూలై5న ఆరుద్ర కార్తె ప్రారంభం అవుతుంది. దీంతో వానలు జోరందుకుంటాయని చెబుతారు పెద్దవారు.మృగశిరలో తొలకరి చినుకులుతో వర్షాలు స్టార్ట్ అయ్యి, ఆరుద్ర కార్తెలో ఎడ తెరిపి లేకుండా కుండపోత వర్షాలు పడతాయి. దీంతో రైతన్న మురిసి వరి నాట్లు వేయడం, పత్తి విత్తనాలు పెట్టడం, కొన్ని చోట్ల మొలకెత్తిన విత్తనాల వద్ద పొలం పనులు చేయడం చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఎప్పుడూ ఆరుద్ర కార్తెలో  కనిపించే ఈ ఆరుద్ర పురుగులు ఈ సారి ముందుగానే మృగశిర కార్తెలో దర్శనం ఇచ్చాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఎరుపు రంగులో వెల్వెట్ క్లాత్ చుట్టుకున్నట్లు కనిపిస్తుంటాయి. ఇక  ఇవి పొలం గట్లపై కనిపిస్తే వాటిని చూసి రైతు సంబరపడి మురిసిపోతాడు. ముఖ్యంగా ఈ ఆరుద్ర పురుగులు పంటలను నాశనం చేయవు. వీటివలన ఎలాంటి హాని ఉండదు. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఇవి చాలా ఇష్టం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాదండోయ్.. వీటికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఎవరి పొలంలో అయితే ఇవి ఎక్కువగా కనిపిస్తాయో వారి పొలంలో పంట బాగా పడుతుందని చెబుతుంటారు పెద్దవారు. అందుకే ఇవి పంట చేనులో కనిపిస్తే రైతు సంబరపడిపోతాడు. ఇక ఈ మధ్య కురిసిన వర్షాలకు ఇవి కనిపించి కనువిందు చేస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/arudra-purugu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పురుగులు పంటలను పాడుచేసే హానికరమైన కీటకాలు, వాటి గుడ్లను ఇవి ఏరిపారేస్తాయి.  ఎలాంటి కెమికల్స్ లేకుండానే శత్రు పురుగులను ఇవి అంతం చేస్తాయి. తొలకరి చినుకులు పడగానే కనిపించినఈ ఆరుద్ర పురుగులను చూసి రైతులు వ్యవసాయ పనులు మొదలుపెడుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-are-vegetables-so-expensive-in-the-usa-cost-comparison-indian-news-viral-on-social-media-1837573.html</loc><lastmod>2026-06-09T14:18:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ladies Fingers 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో కూరగాయలు అన్ని కాలాల్లో చౌకగానే దొరుకుతాయి ధరలు ఎక్కువగా ఉంటే  కిలో ముప్పై నుంచి యాభై రూపాయల వరకు ఉంటుంది. అయితే, అమెరికాలో కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ రేట్స్  మీరు వింటే ఖంగుతినడం పక్కా. మరి, అక్కడ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక్కడ బెండకాయలు ధరలు మహా అయితే రూ.40 కంటే ఎక్కువ ఉండదు కానీ, అక్కడ మాత్రం కేజీ బెండకాయల ధర  రూ.7,200 పలుకుతోంది. యూఎస్‌లో ఉన్న ఈ రేట్లు చూసి భారతీయులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఇటీవలే  సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది. అసలు అక్కడ ఈ రేట్లు ఎలా ఉన్నాయంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers-4.jpg</image:loc><image:caption><![CDATA[ అమెరికాలో నివాసం ఉంటున్న ఓ ఇండియన్ అక్కడ సూపర్‌ మార్కెట్‌కు వెళ్ళి  బెండకాయల ధర అడగగా .. ధర 6.42 డాలర్లుగా ఉంది.
మళ్ళీ ఇది 85 గ్రాములు  మాత్రమే ఉంది అది కూడా చిన్న ప్యాకెట్.  మన ఇండియన్ కరెన్సీలో కేజీ బెండకాయల ధర రూ 7,200 రూపాయలు. ఇక్కడ రైతులకు కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక్కడి నుంచి వెళ్లిన  భారతీయులు అమెరికాలో తినే కూరగాయలు ఖరీదైన వస్తువుల్లా మారాయి. అయితే ఇక్కడ మాత్రం 
 రూ.50- రూ.70 ఉండే బెండకాయలు అక్కడ కిలో రూ.7,200 పలుకుతున్నాయి. ఇంకా క్యాలీఫ్లవర్ అయితే ఒక్కటి రూ.400 ఉంది అలాగే  పాలకూర కట్ట కూడా రూ 10 ఉన్నది అక్కడ  రూ.180 వరకు  ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ladies-fingers-5.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడి మండుతున్న కూరగాయ ధరలు భారతీయులకు ఇబ్బందిగా ఉంది. ఇక్కడ రెండు మూడు వందల్లో 10 రకాల కూరగాయలు వస్తాయి, కానీ అక్కడ 500 పెట్టినా ఒక్క కూరగాయ కూడా వచ్చేలా కనిపించడం లేదు ఎందుకంటే అక్కడ అన్ని కూరగాయలు  దొరకవు. అందువలన ఉన్న కూరగాయలు ఈ రేంజ్ లో ధరలు పలుకుతున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-pujita-ponnada-latest-beautiful-photos-goes-viral-9-06-2026-1837623.html</loc><lastmod>2026-06-09T14:03:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-19.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pujitha-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది అందాల భామలు అవకాశాల కోసం ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. కెరీర్ బిగినింగ్ లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన ఆమె ఆతర్వాత హీరోయిన్ గా మారింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇంతకూ ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆ ముద్దుగుమ్మ మన తెలుగమ్మాయే.. ఆమె మరెవరో కాదు..  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pujitha-latest.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న చిన్న పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి పూజిత పొన్నాడ. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. 2015లో ఉప్మా తినేసింది అనే షార్ట్ ఫిలిం లో నటించింది. ఆతర్వాత 2016లో వచ్చిన తుంటరి పూజిత తొలిచిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. దాంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. ఆతర్వాత వచ్చిన ఊపిరి సినిమాలో నటించింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pujitha-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆతర్వాత దర్శకుడు అనే సినిమా చేసింది. అదే సమయంలో రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలో కీలక పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో హీరో అన్నయ్య ప్రేమించే అమ్మాయిగా కనిపించింది. దాంతో ఈ చిన్నదానికి ఒక్కసారిగా క్రేజ్. పెరిగింది రంగస్థలం సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేసి అలరించింది పూజిత పొన్నాడ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pujitha-pic-new-1.jpg</image:loc><image:caption><![CDATA[ రంగస్థలం సినిమా తర్వాత వరుసగా 17 -18 సినిమాల్లో నటించింది పూజిత కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేదు. ప్రభాస్ కల్కి సినిమాలోనూ కనిపించింది. కానీ ఆమె పాత్ర కొంతసేపే ఉంటుంది. దాంతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ట్రై చేస్తుంది పూజిత పొన్నాడ. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తుంది ఈ అందాల భామ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/pujitha-pics-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నెట్టింట తన అందాలతో కవ్విస్తుంది పూజిత పొన్నాడ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రెగ్యులర్ గా తన ఫోటోలు, వీడియోలతో అభిమానులను కవ్విస్తుంది. క్రేజే ఫొటోలతో నెటిజన్స్ చూపుతిప్పుకోకుండా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు కుర్రాళ్లను కవ్విస్తున్నాయి.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-this-actress-is-that-delivered-nine-consecutive-flops-she-is-ananya-nagalla-1837600.html</loc><lastmod>2026-06-09T13:58:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-18.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-17.jpg</image:loc><image:caption><![CDATA[ కొంతమంది హీరోయిన్స్ సాలిడ్ హిట్ కోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నారు వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ ముద్దుగుమ్మ అందంలో అప్సరస, నటన పరంగానూ మంచి మార్కులు కొట్టేసింది.. కానీ ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం అందుకోలేకపోతుంది. దాంతో ఆమె అభిమానులు ఒకింత నిరాశ వ్యక్తం చేస్తున్నారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/683794834-18525346042077447-7434666969869159297-n-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు అమ్మాయిలకు ఇటీవల సినిమాల్లో మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కొందరు స్టార్స్ గానూ మారి సినిమాలు చేస్తూ మెప్పిస్తున్నారు. మరికొంతమంది తమను తాము నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా ఒకొక్క సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు  తెచ్చుకుంటుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ అనన్య నాగళ్ల.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ananya-latest.jpg</image:loc><image:caption><![CDATA[ అనన్య నాగళ్ల మల్లేశం అనే సినిమాతో హీరోయిన్  గా పరిచయం అయ్యింది. ప్రియదర్శి హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి మంచి గుర్తింపు వచ్చింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. కెరీర్ బిగినింగ్ లో సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేసిన ఈ చిన్నది నటనపై మక్కువతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు హీరోయిన్ గా కంటిన్యూ అవుతుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ananya.jpg</image:loc><image:caption><![CDATA[ Aమల్లేశం తర్వాత ప్లే బ్యాక్ అనే సినిమా చేసింది. ఆతర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ లో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది అనన్య నాగళ్ల. ఆతర్వాత వరుసగా 9 సినిమాలు చేసింది. కానీ ఆ సినిమాలు పెద్దగా బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపలేదు. దాంతో ఈ అమ్మడి ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అందం అభినయం ఉన్న అనన్యకు బడా హీరోల సినిమాల్లో ఛాన్స్ లు రావాలని కోరుకుంటున్నారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ananya-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అనన్య పేరు ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపించింది.. ఆమధ్య బెట్టింగ్ యాప్ ఇష్యులో .. అలాగే మొన్నామధ్య ఇన్ స్టా సబ్ స్క్రిప్షన్ వార్తల్లో అనన్య పేరు వినిపించింది. కాగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ చిన్నదాని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/know-who-decides-daily-gold-rates-in-india-and-why-do-they-fluctuate-1837525.html</loc><lastmod>2026-06-09T12:42:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Who Decides Daily Gold Prices In India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india-1.jpg</image:loc><image:caption><![CDATA[ భారతదేశంలో బంగారం రోజువారీ అధికారిక ధరను ప్రకటించే బాధ్యత ప్రధానంగా ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్‌పై ఉంటుంది. ఈ సంస్థలో దేశంలోని ప్రముఖ బులియన్ వ్యాపారులు, బంగారం దిగుమతి చేసుకునే బ్యాంకులు, వివిధ ప్రభుత్వ సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. వీరంతా కలిసి ప్రతిరోజూ దేశంలోని ప్రధాన మార్కెట్ వ్యాపారుల నుంచి సమాచారాన్ని సేకరిస్తారు. అంతర్జాతీయ మార్కెట్ ట్రెండ్స్ గమనించి.. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో కొత్త బంగారం, వెండి ధరలను అధికారికంగా ప్రకటిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం: బంగారం అనేది కేవలం ఒక దేశానికే పరిమితమైన వస్తువు కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా వర్తకం చేయబడే అంతర్జాతీయ కమోడిటీ. లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ అంతర్జాతీయంగా బంగారం ధరలకు ఒక ముఖ్యమైన బెంచ్‌మార్క్‌గా పనిచేస్తుంది. వివిధ దేశాల టైమ్ జోన్‌లు, ప్రపంచ మార్కెట్ పరిస్థితుల ఆధారంగా గ్లోబల్ లెవెల్లో రేట్లు నిమిష నిమిషానికీ మారుతుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india-3.jpg</image:loc><image:caption><![CDATA[ డాలర్ వర్సెస్ రూపాయి యుద్ధం: భారతదేశానికి సొంతంగా బంగారు నిల్వలు తక్కువ. మన దేశానికి అవసరమైన బంగారంలో దాదాపు 85 నుండి 90 శాతం వరకు విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటాం. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం వ్యాపారం అంతా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. కాబట్టి డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తగ్గినప్పుడు విదేశాల నుంచి బంగారం కొనడానికి ఎక్కువ ఖర్చవుతుంది. ఫలితంగా మన దేశంలో బంగారం ధరలు పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india-4.jpg</image:loc><image:caption><![CDATA[ డిమాండ్ అండ్ సప్లై : మార్కెట్ ప్రాథమిక సూత్రం ప్రకారం.. ఒక వస్తువుకు డిమాండ్ పెరిగినప్పుడు దాని ధర కూడా పెరుగుతుంది. దేశంలో పెళ్లిళ్ల సీజన్ వచ్చినా.. లేదా ధంతేరస్, దీపావళి, అక్షయ తృతీయ వంటి పండుగలు వచ్చినా జనాలు బంగారం ఎక్కువగా కొంటారు. మార్కెట్‌లో బంగారం కొనుగోళ్లు పెరిగి, నిల్వలు తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్‌గా ధరలు అమాంతం పెరిగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/who-decides-daily-gold-prices-in-india.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభుత్వ విధానాలు - పన్నులు: ప్రభుత్వం విధించే కస్టమ్స్ డ్యూటీ, జీఎస్‌టీ, ఇతర పన్నుల నిబంధనల వల్ల కూడా బంగారం ధరల్లో మార్పులు వస్తుంటాయి. ప్రభుత్వ ఆర్థిక విధానాలు మారినప్పుడల్లా బంగారం ధరలపై ఆ ఎఫెక్ట్ స్పష్టంగా కనిపిస్తుంది.  కాబట్టి బంగారం ధరల్లో వచ్చే రోజువారీ హెచ్చుతగ్గులు ఏ ఒక్కరో తీసుకునే యాదృచ్ఛిక నిర్ణయం కాదు. ఇదంతా గ్లోబల్ మార్కెట్, రూపాయి విలువ, స్థానిక డిమాండ్ కలగలిసి పనిచేసే ఒక పక్కా ఫైనాన్షియల్ సిస్టమ్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/one-cup-green-chana-dal-and-two-tomatoes-a-delicious-curry-that-pairs-perfectly-with-roti-and-chapati-1837497.html</loc><lastmod>2026-06-09T12:37:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chapati Curry ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి శనగపప్పు టమాటా కూరకు కావలసిన పదార్థాలు:  ఒక కప్పు పచ్చి శనగపప్పు , రెండు టమాటాలు,  ఒక పెద్ద ఉల్లిపాయ, 
నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  అర టేబుల్ స్పూన్ పసుపు , ఒక టేబుల్ స్పూన్ కారం, 
 ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి ,  ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా,  రుచికి సరిపడా ఉప్పు, అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్  స్పూన్స్ నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి శనగపప్పు టమాటా కూర తయారి విధానం : ముందుగా పచ్చి శనగపప్పును తీసుకుని కనీసం 8 గంటలు పాటు వీటిని బాగా నానాబెట్టుకోవాలి. ఇంకా దీనిని కుక్కర్‌లో కాకుండా ఒక పాత్రలో ఉడికించుకోవాలి. ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి బాగా వేడయ్యాక  రెండు ఉల్లిపాయ, నాలుగు పచ్చిమిర్చి  కూడా వేసి గోల్డ్ కలర్లోకి  మారే వరకు దీనిని బాగా  వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తరవాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా  వేసి పచ్చివాసన పోయే వరకు దీనిని మిక్స్ అయ్యే వరకు  కలపాలి. ఇంకా దీనిలో నాలుగు టమాటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు కూడా  వేసి మెత్తగా అయ్యే వరకు బాగా ఉడికించాలి. ఇంకా దీనిలో కొద్దిగా కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా  వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చివర్లో దీనిలో ఉడికించిన శనగపప్పు కూడా వేసి దానిలో కొద్దిగా  నీరు కూడా కనీసం 10 నిమిషాల పాటు దీనిని బాగా  మగ్గించాలి. ఇక చివరగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర కూడా చల్లి మరో రెండు నిమిషాలు పాటు  ఉడికించి స్టవ్ మీదే ఉంచాలి. అంతే వేడి వేడి పచ్చి శనగపప్పు టమాటా కూర రెడీ.  రోటి, చపాతీల్లోకి అదిరిపోయే కాంబినేషన్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chapati-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి శనగపప్పు,  టమాటాలు రెండు మన ఆరోగ్యానికి చాలా మంచివి ఎందుకంటే దీనిలో ప్రోటీన్లు, ఇంకా ఫైబర్‌ కూడా నిండి ఉంటుంది. దీనిని చాలా తక్కువ సమయంలో నే చేసుకుని తినొచ్చు.  దీనిని చపాతీ  రోటీ, చపాతీ, పూరీల్లోకి కూడా తింటారు ఎందుకంటే ఇది అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా పక్కా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-transit-in-cancer-lucky-zodiac-signs-and-astrological-effects-details-in-telugu-1837510.html</loc><lastmod>2026-06-09T12:35:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shukra-gochar-in-karkataka-rashi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shukra Gochar In Karkataka Rashi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shukra-gochar-2026.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రంలో ధనానికి, అధికారానికి కారకుడైన గురువుకు ఎంత ప్రాధాన్యం ఉందో సుఖసంతోషాలకు, మానసిక ప్రశాంతతకు కారకుడైన శుక్రుడికి కూడా దాదాపు అంతే ప్రాధాన్యం ఉంది. జాతక చక్రంలోనూ, గ్రహ సంచారంలోనూ శుక్రుడి స్థితికి జ్యోతిష పండితులు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ నెల (జూన్) 9 నుంచి జూలై 4 వరకు కర్కాటకంలో సంచారం చేయబోతున్న శుక్రుడు కొన్ని రాశుల వారి జీవితాల్లో వెలుగులను, సుఖసంతోషాలను నింపబోతున్నాడు. మేషం, మిథునం, కర్కాటకం, కన్య, తుల, మకర రాశుల వారి జీవితాలు నల్లేరు మీద బండిలా సాగిపోబోతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/1-mesha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశివారికి చతుర్థ స్థానమైన కర్కాటక రాశిలో శుక్ర సంచారం వల్ల దిగ్బల రాజయోగం ఏర్పడింది. ఒత్తిళ్లు, సమస్యలు, వివాదాలు, విభేదాల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఇంట్లో సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగంలో ఆశించిన పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఇల్లు, స్థలాలు, వాహనం వంటివి అమరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ద్వితీయ స్థానంలో శుక్ర సంచారం వల్ల అతి తక్కువ శ్రమతో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, వ్యక్తిగత, కుటుంబ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో వేతనాలు బాగా పెరుగుతాయి. మీ సలహాలు, సూచనల వల్ల సంస్థ లబ్ధి పొందుతుంది. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కుటుంబ జీవితం, దాంపత్య జీవితం  హ్యాపీగా సాగిపోతాయి. షేర్లు, స్పెక్యులేషన్లతో సహా అనేక విధాలుగా ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/4-karkataka-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి చతుర్థ, లాభాధిపతి అయిన శుక్రుడు ఇదే రాశిలో సంచారం వల్ల అనేక ఒత్తిళ్లు, సమ స్యలు, వివాదాల నుంచి పూర్తిగా విముక్తి లభించి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహిస్తారు. తీర్థయాత్రలు, విహార యాత్రలు ఎక్కువగా చేస్తారు. ఆస్తి లాభం కలు గుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఉద్యోగంలో పదోన్నతి లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/6-kanya-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి ధన, భాగ్యాధిపతి అయిన శుక్రుడు లాభ స్థానంలో సంచారం చేయడం వల్ల ఈ రాశికి చెందిన ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. విదేశీ సంపాదనను అనుభవించే యోగం పడుతుంది. ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి. వృత్తి, వ్యాపారాలకు డిమాండ్ బాగా పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ విధుల్లో భాగంగా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. ఆస్తి వివాదం ఒకటి అనుకూలంగా పరిష్కారమవుతుంది. వారసత్వపు ఆస్తి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/7-tula-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: రాశ్యధిపతి శుక్రుడు దశమ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగంలో తప్పకుండా అందలాలు ఎక్కుతారు. పని ఒత్తిడి, పని భారం నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం ఖాయమవుతుంది. శుభ వార్తలు ఎక్కువగా వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/10-makara-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: పంచమ, దశమాధిపతిగా ఈ రాశికి అత్యంత శుభుడైన శుక్రుడు సప్తమ స్థానంలో సంచారం ప్రారంభించడం వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా అదృష్టం తలుపుతడుతుంది. రావలసిన సొమ్ము పూర్తిగా చేతికి అందడంతో పాటు షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, లాటరీల వల్ల కూడా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో అందలాలు ఎక్కుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. సంతాన యోగానికి బాగా అవకాశం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cucumber-chutney-village-style-dosakaya-pachadi-without-mixer-authentic-telugu-recipe-1837463.html</loc><lastmod>2026-06-09T11:43:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dosakaya Pachadi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడంటే అన్ని ఉన్నాయి  మరి మన తాతాల కాలంలో మిక్సీలు, గ్రైండర్లు లేవు. అప్పుడు చేత్తోనే పచ్చళ్లు చేసుకునే వాళ్ళు. వాటిలో 
దోసకాయ పచ్చడి బాగా తినేవాళ్లు. దీని కోసం పెద్దగా శ్రమ కూడా అవసరం కూడా లేదు.  తక్కువ సమయంలోనే ఈజీగా చేసేయొచ్చు. ఇంకా సహజమైన రుచితో చేసే ఈ పచ్చడి అన్నంలోకి మంచిగా  ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ దోసకాయ పచ్చడికి  కావలసిన పదార్థాలు:  రెండు పెద్ద దోసకాయ, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు , 
అలాగే కొద్దిగా కొత్తిమీర , ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  రెండు టేబుల్ స్పూన్స్ నూనె, అర టీ స్పూన్ ఆవాలు,  అర టీ స్పూన్ జీలకర్ర,  
అర టీ స్పూన్ మినప్పప్పు , నాలుగు ఎండు మిర్చి ఎండుమిర్చి , నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ దోసకాయ చేతి పచ్చడి తయారీ విధానం: ముందుగా దోసకాయను తీసుకుని బాగా కడిగి దాని మీద తొక్కలను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకుని కాల్చి ఆ తరవాత వీటిని కూడా చేతితోనే నలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో కట్ చేసి పెట్టుకున్న  దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ , వెల్లుల్లి ముక్కలు , ఉప్పు కూడా వేసి చేత్తోనే నలిపి మంచిగా  కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ దోసకాయలో ఉండే రసంతోనే ఈ పచ్చడి తయారవుతుంది ఇంకా దీనిని  కలుపుతూ ఉండాలి. ఇక చివర్లో చివరగా కొత్తిమీర,  రెండు టేబుల్ స్పూన్స్ నిమ్మరసం కూడా  వేసి ఇంకోసారి  కలపాలి. పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కొద్దిగా ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు, నాలుగు ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా  వేసి పోపు పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dosakaya-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పోపును  తీసుకుని పచ్చడిపై పోసి చేతితోనే కలపాలి. అంతే టేస్టీ టేస్టీ  దోసకాయ పచ్చడి రెడీ. కొంచం లేత దోసకాయలు  వాడితే పచ్చడి రుచిగా వస్తుంది అలాగే  కారం ఎక్కువ తినేవాళ్లు పచ్చిమిర్చిని కూడా వేసుకోవచ్చు. ఇంకా దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి అద్భుతంగా ఉంటుంది. చేసిన వెంటనే తింటే అదిరిపోతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/planning-a-solo-trip-here-are-indias-5-best-destinations-for-solo-travelers-1837415.html</loc><lastmod>2026-06-09T11:12:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/solo-travel-guide-india.jpg</image:loc>
					<image:title><![CDATA[ Solo Travel Guide India ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/self-discovery-travel.jpg</image:loc><image:caption><![CDATA[ రోజువారీ ఉరుకుల పరుగుల జీవితం నుండి కాస్త విరామం తీసుకుని, మీ కోసం మీరు సమయం కేటాయించుకోవాలనుకుంటున్నారా? అయితే సోలో ట్రావెలింగ్ మీకు ఒక అద్భుతమైన ఆప్షన్. అయితే, మొదటిసారి ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మనసులో భయం, భద్రత గురించి కొన్ని అనుమానాలు ఉండటం సహజం. అలాంటి సమయంలో ప్రయాణానికి అనుకూలమైన, సురక్షితమైన ప్రదేశాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం.  ప్రకృతి ఒడిలో మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవడానికి, ఒంటరి ప్రయాణికులకు భారతదేశంలోనే అత్యంత సేఫ్, బెస్ట్ అయిన 5 ప్రత్యేక ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/majuli-island-travel.jpg</image:loc><image:caption><![CDATA[ మజూలి ఐలాండ్ (అస్సాం): మీరు సరికొత్త సంస్కృతిని, ప్రకృతిని అనుభవించాలనుకుంటే బ్రహ్మపుత్రా నది ఒడిలో ఉన్న మజూలి ద్వీపానికి వెళ్లాల్సిందే. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ద్వీపం. ఇక్కడి అస్సామీ సంస్కృతి, సాంప్రదాయ సత్రియా నృత్యాలు, పచ్చని ప్రకృతి మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తాయి. పడవ ప్రయాణం, స్థానిక మఠాల సందర్శన మరియు గ్రామీణ జీవన విధానం మీ సోలో ట్రిప్‌ను మరువలేనిదిగా మారుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/varkala-tourism.jpg</image:loc><image:caption><![CDATA[ వర్కలా (కేరళ): ప్రశాంతమైన సముద్రతీరంలో సేదతీరాలనుకునే వారికి కేరళలోని ‘వర్కలా’ బెస్ట్ ఛాయిస్. అరేబియా సముద్రం పక్కనే ఉండే ఎత్తైన కొండలు (Cliffs) ఇక్కడి ప్రధాన ఆకర్షణ. ఈ కొండలపై ఉన్న కెఫేల నుండి సూర్యాస్తమయాన్ని చూడటం, యోగా నేర్చుకోవడం ఇక్కడ చాలా ప్రసిద్ధి. రద్దీకి దూరంగా ఉంటూ రిలాక్స్ అవ్వడానికి సోలో ట్రావెలర్స్‌కు ఇది ఒక స్వర్గధామం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/hampi-travel-guide.jpg</image:loc><image:caption><![CDATA[ హంపి (కర్ణాటక): యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ ప్రదేశమైన హంపి.. చరిత్రను ఇష్టపడే వారికి ఒక బహిరంగ మ్యూజియం లాంటిది. పురాతన శిల్పకళా వైభవం, తుంగభద్ర నది అందాలు ఇక్కడ మనల్ని కట్టిపడేస్తాయి. సోలో ట్రావెలర్స్ ఇక్కడ సైకిల్ లేదా బైక్ అద్దెకు తీసుకుని హాయిగా తిరగొచ్చు. సురక్షితమైన వాతావరణం, తక్కువ బడ్జెట్‌లోనే వసతి లభించడం వల్ల ఒంటరి ప్రయాణానికి ఇది ఎంతో అనుకూలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rishikesh-solo-travel.jpg</image:loc><image:caption><![CDATA[ ఋషికేష్ (ఉత్తరాఖండ్): హిమాలయాల ఒడిలో, గంగా నది తీరాన ఉన్న ఋషికేష్ ఆధ్యాత్మికత, సాహసాల అద్భుత సంగమం. ఇక్కడి యోగా, ధ్యాన కేంద్రాలు మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి దూరం చేస్తాయి. ఒంటరిగా వచ్చే వారి కోసం ఇక్కడ ఎన్నో సురక్షితమైన ఆశ్రమాలు ఉన్నాయి. సాహసాలు ఇష్టపడే వారి కోసం రివర్ రాఫ్టింగ్, ట్రెకింగ్ వంటి సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/south-goa-beaches.jpg</image:loc><image:caption><![CDATA[ సౌత్ గోవా (గోవా): గోవా అంటే కేవలం రద్దీ, నైట్‌లైఫ్ మాత్రమే కాదు. మీకు మనశ్శాంతి కావాలంటే సౌత్ గోవాలోని పాలోలెం, అగోండా బీచ్‌లు సోలో ట్రావెలింగ్‌కు పర్ఫెక్ట్. ఇక్కడ స్కూటర్ రెంట్ తీసుకుని ప్రకృతిని ఆస్వాదించవచ్చు. ఇక్కడి కెఫేలలో కొత్త వ్యక్తులతో మాట్లాడటం లేదా సముద్రతీరంలో పుస్తకం చదువుకుంటూ గడపడం సోలో ట్రావెలర్స్‌కు ఒక సరికొత్త స్నేహపూర్వక వాతావరణాన్ని అందిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bottle-gourd-sweet-authentic-sorakaya-payasam-the-delicious-traditional-dessert-everyone-loves-1837421.html</loc><lastmod>2026-06-09T10:58:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sorakaya Payasam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయతో చేసే ఈ తీపి వంటకం కేవలం రుచికే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా మీ ఇంట్లో ఉండే   పదార్థాలతో ఈజీగా తయారుచేసుకునే ఈ పాయసం పిల్లల నుంచి పెద్దల వరకు నచ్చుతుంది. దీనిలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా అయ్యేలా చేస్తుంది. ఇంకా  పాలు,  బెల్లం కలిపి చేయడం వలన ఇదిఅద్భుతమైన రుచి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ పాయాసానికి కావలసిన పదార్థాలు:  ఒక పెద్ద సొరకాయ, ఒక లీటర్ పాలు, రెండు కప్పుల బెల్లం తురుము, అర కప్పు సగ్గుబియ్యం, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి,  10 జీడిపప్పులు,  10 కిస్మిస్ లు,  అర టేబుల్ స్పూన్ యాలకుల పొడి ,  10 బాదం,  10 పిస్తా పప్పులు, ఇంకా టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. ఇంకా కొంచం  ఉప్పును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ పాయసం తయారీ విధానం :ముందుగా సొరకాయ తీసుకుని బాగా కడిగి దాని మీద ఉన్న తొక్కను  తీసేయాలి. అలాగే గింజలను కూడా వీటి నుంచి తొలగించి సొరకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని సన్నగా తురుముకోవాలి. ఈ తురిమిన సొరకాయలో నీటి మొత్తాన్ని తొలగించాలి. అలాగే, సగ్గుబియ్యం ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తరువాత సగ్గుబియ్యాన్ని కూడా తీసుకుని 15 నిమిషాలు పాటు  నీటిలో నానబెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద పాత్ర తీసుకుని దానిలో నెయ్యి కూడా వేసి అది బాగా వేడయ్యాక దానిలో  తురిమిన సొరకాయను కూడా వేసి 10 నిమిషాల పాటు వేయించి  మీడియం మంటపై బాగా వేయించాలి. ఇలా చేస్తే పాయసానికి మంచి రుచి వస్తుంది. పాలను కూడా మరిగించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/sorakaya-payasam-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమంలో పాలు పోసి 10 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. సొరకాయ పాలలో కలిసిపోయే వరకు ఉంచాలి  బెల్లాన్ని కూడా   నీటిలో కరిగించి వడగట్టాలి. ఇంకా ఈ బెల్లాన్ని తీసుకుని పాయసంలో కలపాలి. ఇది వేసాక  5 నిమిషాల పాటు మాత్రమే మరిగించాలి ఇంకా ఉడికించిన సగ్గుబియ్యాన్ని కూడా దీనిలో  కలిపి యాలకుల పొడితో పాటు జీడిపప్పు, కిస్మిస్ ను వేసి 5 నిముషాలు ఉంచి దించేయడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/trending/how-cockroaches-survived-mass-extinctions-that-wiped-out-dinosaurs-the-science-behind-their-survival-1837380.html</loc><lastmod>2026-06-09T10:25:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-survival-facts.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cockroach Survival Facts ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-history.jpg</image:loc><image:caption><![CDATA[ శాస్త్రీయ పరిశోధన ప్రకారం, బొద్దిపరుగులు భూమిపై ఉన్న అత్యంత పురాతన జీవులలో ఒకటి. అవి సుమారు 30 కోట్ల సంవత్సరాల క్రితం కార్బోనిఫెరస్ కాలంలో ఉద్భవించాయి. దీని అర్థం, మొదటి డైనోసార్‌లు కనిపించడానికి 12 కోట్ల సంవత్సరాల ముందు నుంచే బొద్దిపరుగులు భూమిపై జీవిస్తూ, సంతానోత్పత్తి చేస్తున్నాయి. లభించిన శిలాజాల ప్రకారం, వాటి పూర్వీకులు పాంగేయా అనే ప్రాచీన ఖండంలోని దట్టమైన, తేమతో కూడిన అడవులలో నివసించేవారని తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-adaptation.jpg</image:loc><image:caption><![CDATA[ భారీ డైనోసార్లు భూమిపై నుండి తుడిచిపెట్టుకుపోయాయి. కానీ, బొద్దింకలు మృత్యువు నుండి కూడా తప్పించుకున్నాయి. వాటి అద్భుతమైన శరీర నిర్మాణం, మనుగడ సాగించే సామర్థ్యమే దీనికి కారణం. బొద్దింకల శరీరాలు సహజంగా చాలా చదునుగా, సరళంగా ఉంటాయి. ఇది నేలలోని అతి చిన్న పగుళ్లలోకి, రాళ్ల కింద ఉన్న ఖాళీలోకి, లేదా భూగర్భంలోకి కూడా సులభంగా చొచ్చుకుపోవడానికి వాటికి వీలు కల్పిస్తుంది. ఉల్కలు భూమిని ఢీకొన్నప్పుడు, అడవులు తగలబడిపోయినప్పుడు, వాతావరణం విషపూరితమైనప్పుడు, భూగర్భంలోని ఈ సురక్షిత ప్రదేశాలు బొద్దింకల ప్రాణాలను కాపాడాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-survival-facts-1.jpg</image:loc><image:caption><![CDATA[ డైనోసార్లు ఆహారం కోసం నిర్దిష్ట మొక్కలు లేదా వేటాడే జంతువులపై ఆధారపడేవి. వాటికి ఆహారం అయిపోయినప్పుడు, అవి చనిపోయేవి. అయితే, బొద్దిపరుగులు సర్వభక్షకులు. అవి చనిపోయిన జంతువులు, కుళ్ళిపోతున్న మొక్కలు, కాగితం, అట్టపెట్టె, వెంట్రుకలు, జిగురు, కుళ్ళిన చెక్కను కూడా తిని బ్రతకగలవు. అందువల్ల, ఆ తీవ్రమైన కరువు సమయంలో కూడా బొద్దిపరుగులు ఆకలితో చనిపోలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-scientific-facts.jpg</image:loc><image:caption><![CDATA[ బొద్దింక గుడ్లు ఊథెకా అని పిలువబడే చాలా గట్టి సహజ కవచంతో రక్షించబడతాయి. ఈ కవచం లోపల ఉన్న పిండాన్ని బయటి తీవ్రమైన వేడి, విపరీతమైన చలి, పొడి వాతావరణం, పర్యావరణ మార్పుల నుండి కాపాడుతుంది. వరదలో పెద్ద బొద్దింకలు చనిపోయినప్పటికీ, వాటి గుడ్ల నుండి కొత్త తరం పుట్టింది. బొద్దింకలు శీతల రక్తపు కీటకాలు. అందువల్ల, వాటి శరీరానికి చాలా తక్కువ శక్తి అవసరం. అవి ఆహారం లేకుండా ఒక నెల పాటు, నీరు లేకుండా చాలా వారాల పాటు జీవించగలవు. తీవ్రమైన కరువుల సమయంలో ఈ లక్షణం వాటికి ఒక వరంలా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/cockroach-radiation-myth.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలో అణుయుద్ధం జరిగితే మానవులు చనిపోతారు. కానీ, బొద్దింకలు బ్రతికి ఉంటాయని అంటారు. ఇతర జంతువులతో పోలిస్తే బొద్దింకల కణాలు చాలా నెమ్మదిగా విభజన చెందుతాయి. అందువల్ల, హానికరమైన రేడియేషన్ వాటిపై పెద్దగా ప్రభావం చూపదు. ఒక్క మాటలో చెప్పాలంటే, ప్రపంచం అంతమైపోయినా కూడా తమ ఉనికిని కాపాడుకోగలిగేంత వరాన్ని ప్రకృతి బొద్దింకలకు ఇచ్చింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-never-feel-ashamed-about-these-things-in-life-or-people-will-take-advantage-of-you-1837384.html</loc><lastmod>2026-06-09T10:11:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆచార్య చాణుక్యుడు గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . ఆయన తన నీతి శాస్త్రంలో ఎన్నో విషయాల గురించి తెలిపాడు. నేటికీ కూడా ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. జీవితంలో కొన్ని విషయాల దగ్గర అస్సలు సిగ్గు పడకండి.. చాణుక్యుడు చెప్పిన వివరాల పై ఓ లుక్కేయండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ సమాజంలో అందరు మనకి నచ్చినట్టే మాట్లాడరు ఎవరో ఎదో అనుకుంటారని అసలు భయపడకూడదు. చాలా మంది  ఏమనుకుంటారో ఆందోళన, సిగ్గుతో ఆగిపోతారు అలాంటి వారు పనులను కూడా చేయలేరు జీవితంలో గెలవాలి అంటే ఇలాంటి వాటిని లెక్క చెయ్యకూడదని చాణక్యుడు హెచ్చరించారు. కాబట్టి ఇలా వాటి అస్సలు సిగ్గుపడకండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొంతమంది అభిప్రాయాలను బయటకి  చెప్పడానికి చాలా ఆలోచిస్తారు. చాణక్యుడి నీతి ప్రకారం, మీరు అనుకున్నది ధైర్యంగా చెప్పాలి. అలాగే ఎవరైనా తప్పు చేస్తే అది తప్పు అని చెప్పాలి అస్సలు సంకోచించకూడదు. మీరు ఏది ధైర్యంగా చెప్పలేకపోతే  విజయం సాధించలేరు. మీ కోసం మాట్లాడలేని మీరు ఇతరుల కోసం కూడా ఏం చేయలేరు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకలి వేస్తే అడిగి మరి తినాలి కొందరు ఇతరుల దగ్గర తినడానికి సిగ్గుపడతారు. అలాగే,  ఆహారం తినే దగ్గర కూడా అస్సలు సిగ్గుపడకూడదని చాణక్యుడు చెప్పారు. ఇలా కడుపు మాడ్చుకుంటే మీకు మీరే కష్టాన్ని కొని తెచ్చుకుంటారు. డబ్బు అప్పుగా తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అడగడంలో తప్పు అస్సలు సిగ్గుపడకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chanakya-10.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్యుడు చెప్పిన దాని ప్రకారం కొత్త విషయాలు నేర్చుకోవడానికి అస్సలు సిగ్గుపడకూడదని చెబుతున్నారు ఎలాంటి సందేహాలను అయినా  తెలుసుకోవాలి లేదంటే ముందుకు వెళ్ళలేరు. (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-surge-after-recent-decline-latest-prices-in-hyderabad-chennai-and-delhi-1837395.html</loc><lastmod>2026-06-09T10:06:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరల తగ్గుదలకు బ్రేక్ పడింది. ఒక్కరోజులోనే ధరలు తారుమారు అయ్యాయి. గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు డౌన్ పాల్ అవుతున్నాయి. దీంతో కొనుగోదారులకు ఊరట చెందగా.. ఇప్పుడు చేదువార్త అందింది. మంగళవారం ఉన్నట్లుండి గోల్డ్ రేట్లు ఆమాంతం పెరిగిపోయాయి. స్టాక్ మార్కెట్లు ప్రారంభం కాగానే ధరల్లో్ భారీ మార్పు కనిపించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వివిధ ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-2.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతోంది. నిన్నటితో పోలిస్తే దీని ధర రూ.1470 పెరిగింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,400 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో చూస్తే రూ.1350 హైక్ అయింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ధరలను చూస్తే.. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,310గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,550 వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక తెలుగు రాష్ట్రాల్లో చూస్తే హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400 వద్ద ఉంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. చెన్నైలో బంగారం ధర ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,54,910గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1.42 లక్షలుగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-4.jpg</image:loc><image:caption><![CDATA[ అటు బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,160 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,400గా ఉంది.  ఇక ముంబైలో 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేటు రూ.1,53,160 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,400గా ఉంది. అటు సిల్వర్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-5.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ ధర రూ.2.70 లక్షలుగా ఉంది. ఇక చెన్నైలో కూడా ఇదే ధర కొనసాగుతోంది. బెంగళూరులో ధర కాస్త తక్కువగా ఉంది. ఇక్కడ కేజీ వెండి ధర రూ.2.60 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే వెండి ధరల్లో పెద్దగా మార్పులు లేవు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nimmakaya-pachadi-andhra-style-lemon-pickle-without-oil-tasty-healthy-and-long-lasting-homemade-recipe-1837364.html</loc><lastmod>2026-06-09T09:26:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon Pickel 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్ల పుల్లగా నిమ్మకాయ పచ్చడి ఇలా చేసి తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇంకా  నోరు చేదుగా ఉన్నప్పుడు కూడా దీనిని తినొచ్చు. తినేకొద్దీ తినాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది. చాలా మంది నూనె వేసి చేస్తారు అయితే నూనె ఒక్క చుక్క కూడా వాడకుండా  నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు  ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరు ఊరగాయలు బాగా తింటారు అలాంటి వారు  పుల్లని నిమ్మకాయ పచ్చడి చేసుకుంటే తింటే రుచిగా ఉంటుంది. ఇంకా దీనిని  పప్పు, అన్నంతో  తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. అది మాత్రమే కాకుండా  రొట్టెను ఇలా చేసుకుని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. 
 నూనెతో చేసిన  నిమ్మ పచ్చడి తినేందుకు ఆలోచిస్తారు. అసలు నూనె వాడకుండా ఇంట్లోనే కమ్మగా చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీడియం సైజు  నిమ్మకాయలు 10 వరకు తీసి వాటిని బాగా కడిగి పెట్టుకోవాలి. అలాగే, మూడు స్పూన్ల ఆవాలు, ఇంకా ఒక టీ స్పూన్ సోంపు, ఒక స్పూను పసుపు ,  ఇంకా పావు టీ స్పూను ఇంగువ, ఇంకా రుచికి తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నల్ల ఉప్పు, ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ వాము, ఒక టేబుల్ స్పూను నల్ల మిరియాలను కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా నిమ్మకాయలను తీసుకుని బాగా కడిగి తేమ లేకుండా వాటిని కడిగి పక్కన పెట్టాలి. వీటిని  నాలుగు ముక్కలుగా కట్ చేసుకుని  వాటి నుంచి  రసాన్ని తీసి ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఈ రసాన్ని తరవాత వేస్తె ఈ నిమ్మపచ్చడికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు గ్యాస్  స్టవ్ మీద పాన్  పెట్టి దానిలో కొద్దిగా  సోంపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  కొంచం వాము,  ఇంకా నల్ల మిరియాలు కూడా వేసి బాగా  వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/lemon-pickel-5.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఈ ఆవాలు, కొద్దిగా  సోంపు, పసుపు నల్ల ఉప్పు కూడా వేసి మెత్తగా.. పొడిలా చేసుకోవాలి. అలాగే సోంపు మిశ్రమాన్ని కూడా దీన్లో కలుపుకోవాలి. ఇప్పుడు ఒక  ఒక గాజు సీసా తీసుకుని దానిలో ఈ మిశ్రమాన్ని వేయాలి. చివర్లో  నిమ్మరసం కూడా  వేసి  కలుపుకోవాలి. ఆ తరవాత  నిమ్మకాయ ముక్కలు కూడా దీనిలో వేయాలి. ఇవి మునిగేంత వరకు నిమ్మరసం వేయాలి. రెండు రోజుల తరవాత నిమ్మకాయ పచ్చడి రెడీ అవుతుంది. ఒక్క చుక్క  నూనె కూడా  లేదు కాబట్టి మంచిగా తినొచ్చు . ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/a-poor-mans-mushroom-pulao-that-beats-biryani-the-traditional-secret-behind-grandparents-staying-fit-even-in-their-60s-1837347.html</loc><lastmod>2026-06-09T08:36:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mushroom Pulao 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao-5.jpg</image:loc><image:caption><![CDATA[ మష్రూమ్ - పచ్చిమిర్చి పలావ్ కు  కావలసిన పదార్థాలు :  ఒక కప్పు బాస్మతి బియ్యం,  200 గ్రాముల మష్రూమ్స్ , 10 పచ్చిమిర్చి, రెండు ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్,  10 పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీర,  ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, రెండు టేబుల్ స్పూన్స్ నూనె , ఒక దాల్చిన చెక్క , 4 లవంగాలు , రెండు యాలకులు , నాలుగు బిర్యానీ ఆకులు , అర టేబుల్ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పుల నీరు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao.jpg</image:loc><image:caption><![CDATA[ మష్రూమ్ - పచ్చిమిర్చి పలావ్ తయారీ విధానం: ముందుగా  బియ్యాన్ని బాగా  కడిగి 20 నిమిషాల పాటు వీటిని బాగా  నానబెట్టి ఆ తరవాత ఈ నీరు వంపేయాలి. అలాగే  పచ్చిమిర్చి, పుదీనా ఆకులు , అర కట్ట కొత్తిమీరను తీసుకుని కొద్దిగా నీరు పోసి దానిని మెత్తగా మిక్సీ పట్టుకుని  దీనిని పేస్ట్ మాదిరి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao-1.jpg</image:loc><image:caption><![CDATA[ పలావ్ తయారీ విధానం :  ఆ తర్వాత గ్యాస్ వెలిగించి కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, అది బాగా వేడి అయినా తరవాత 
దీనిలో ఒక దాల్చిన చెక్క, 4 లవంగాలు, రెండు యాలకులు, ఇంకా బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసి  దీనిని బాగా వేయించాలి. కొద్దీ సేపు ఆగిన తరవాత కట్ చేసి పెట్టుకున్న  ఉల్లిపాయ ముక్కలు కూడా  వేసి గోల్డ్ కలర్లోకి మారే   వరకు వీటిని  వేయించాలి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి వాసన పోయే వరకు స్టవ్ మీదే ఉంచిన బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కనీసం 5  నిమిషాలు పాటు బాగా  వేయించాలి. అలాగే ముందుగా రెడీ చేసి పెట్టుకున్న  పచ్చిమిర్చి పేస్ట్ వేసి ఇంకో 4 నిమిషాలు కలుపుతూ బాగా వేయించాలి. ఇక చివరిగా దీనిలో  నానబెట్టిన బియ్యం కూడా  వేసి బాగా కలపాలి.  ఇంకా దీనిలో రుచికి సరిపడా  ఉప్పు, తగినన్ని నీరు కూడా  పోసి బాగా కలపాలి.  అన్ని వేసి కుక్కర్ మూత పెట్టి 4 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీదే ఉంచి ఉడికించాలి. చివర్లో నిమ్మరసం కూడా చల్లి పలావ్‌ను కలిపి కిందకు దించుకోవడమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mushroom-pulao-3.jpg</image:loc><image:caption><![CDATA[ మష్రూమ్స్‌లో అధిక ప్రోటీన్ ఉంటుంది. పాత రోజుల్లో మన తాతలు ఇలా చేసుకుని తినే వాళ్ళు అందుకే వాళ్ళు ఇప్పటికి కూడా ఎంతో బలంగా ఉన్నారు ఇంకా దీనిలో పచ్చిమిర్చి కూడా వేయడం వలన దీనిలో ఉండే  ఘాటు అనారోగ్య సమస్యలను తరిమికొట్టేది. ఇంకా ఇది  పలావ్‌కు మంచి రుచిని కూడా అందిస్తుంది. చాలా తక్కువ సమయంలో చేసుకుని తినొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/garlic-benefits-why-you-should-eat-garlic-on-an-empty-stomach-daily-1837294.html</loc><lastmod>2026-06-09T07:02:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Benefits Of Eating Garlic On An Empty Stomach ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతిరోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను నమలడం వల్ల శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా నేటి కాలంలో చాలా మందిని వేధిస్తున్న అధిక రక్తపోటు సమస్యను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే ప్రత్యేక సమ్మేళనం రక్తనాళాలను సడలించేలా చేసి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach-4.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో కూడా వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయి. అదే సమయంలో శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ పరిమాణాన్ని పెంచడానికి ఇది సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ముప్పు తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach-3.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి వెల్లుల్లి ఒక సహజసిద్ధమైన మందులా పనిచేస్తుంది. దీనిలోని యాంటీ-ఆక్సిడెంట్, యాంటీ-బ్యాక్టీరియల్ గుణాలు రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. ఫలితంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చే జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన శరీరంలో కీలక అవయవమైన కాలేయాన్ని శుద్ధి చేయడంలో వెల్లుల్లి ఎంతగానో తోడ్పడుతుంది. వెల్లుల్లిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, సల్ఫర్ సమ్మేళనాలు కాలేయంలోని టాక్సిన్స్ (వ్యర్థాలను) తొలగించి, కాలేయ సంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. లివర్ ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు పచ్చి వెల్లుల్లిని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/benefits-of-eating-garlic-on-an-empty-stomach-2.jpg</image:loc><image:caption><![CDATA[ డయాబెటిస్ ఉన్న రోగులకు కూడా వెల్లుల్లి మేలైన ఔషధంగా పరిగణించబడుతుంది. ఇందులోని సహజ సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను పెంచడానికి దోహదపడతాయి. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఉదయాన్నే వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి, గోరువెచ్చని నీటితో కలిపి తీసుకుంటే కొద్ది రోజుల్లోనే శరీరంలో అద్భుతమైన మార్పులను గమనించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/venus-transit-2026-wealth-career-growth-and-good-fortune-await-these-4-zodiac-signs-1837275.html</loc><lastmod>2026-06-09T06:20:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/venus-transit-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Venus Transit 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal-7.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, సౌందర్యం, ప్రేమ, విలాసం, కళలు,    భౌతిక సుఖాలకు కారక గ్రహంగా భావిస్తారు. శుక్రుడి అనుగ్రహం ఉంటే జీవితంలో ఐశ్వర్యం, ఆనందం, సౌకర్యాలు పెరుగుతాయని నమ్మకం. 2026 జూన్ 8న శుక్రుడు మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ రాశి మార్పు కొన్ని రాశుల వారికి విశేషమైన శుభఫలితాలను అందించనుంది. ముఖ్యంగా ఈ నాలుగు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వైవాహిక జీవితాల్లో అనుకూల పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal2-6.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి: వ్యక్తిత్వం, ఆదాయంలో మెరుగుదల.. 
శుక్రుడు మీ జన్మరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ కాలం వీరికి ఎంతో అనుకూలంగా మారుతుంది. వ్యక్తిత్వంలో ఆకర్షణ పెరిగి, ఆత్మవిశ్వాసం మరింత బలపడుతుంది. మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునేలా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తాయి. దాంపత్య జీవితంలో సఖ్యత పెరిగి, అవివాహితులకు వివాహ యోగాలు బలపడతాయి. ఉద్యోగ రంగంలో పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal3-6.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి: లాభాల వర్షం కురిసే సమయం.. 
శుక్రుడు లాభ స్థానమైన 11వ ఇంట్లో సంచరించడం వల్ల కన్యా రాశి వారికి ఇది అత్యంత శుభప్రదమైన కాలంగా మారవచ్చు. అదనపు ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. పెట్టుబడుల ద్వారా మంచి రాబడులు పొందవచ్చు. నిలిచిపోయిన బాకీలు లేదా రావలసిన డబ్బు తిరిగి చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి. స్నేహితులు, బంధువులు, సహచరుల సహకారం పెరుగుతుంది. సామాజికంగా గౌరవం, గుర్తింపు కూడా పెరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal4-6.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి: కెరీర్‌లో భారీ పురోగతి.. తులా రాశి అధిపతి అయిన శుక్రుడు కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల వృత్తి జీవితంలో కీలక మార్పులు చోటుచేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి, జీతం పెంపు లేదా కీలక బాధ్యతలు దక్కవచ్చు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు లభించి వ్యాపార విస్తరణకు దారితీయవచ్చు. విదేశీ అవకాశాలు కూడా కలిసివచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal5-3.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి: సంబంధాలు, భాగస్వామ్యాల్లో శుభఫలితాలు..   
శుక్రుడు సప్తమ స్థానంలో సంచరించడం వల్ల మకర రాశి వారికి దాంపత్య, భాగస్వామ్య సంబంధిత అంశాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఇప్పటికే వివాహితులైన వారికి దాంపత్య జీవితంలో సఖ్యత పెరుగుతుంది. గతంలో ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర అవగాహన బలపడుతుంది. వ్యాపార భాగస్వామ్యాల్లో కొత్త అవకాశాలు లభించవచ్చు. కొత్త ఒప్పందాలు, వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయంగా మారే అవకాశం ఉంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-this-heroine-is-who-has-only-done-three-films-as-a-heroine-she-is-kavya-kalyan-ram-1837239.html</loc><lastmod>2026-06-08T21:29:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-15.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/actress-pic-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది హీరోయిన్స్ కొన్ని సినిమాలతోనే పాపులర్ అవుతుంటారు. అయితే అందరూ హీరోయిన్స్ గా రాణించలేరు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. అలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఎందరో ఇప్పుడు హీరోలుగా, హీరోయిన్స్ గా నటించి మెప్పిస్తున్నారు. ఈ అమ్మడు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె ఎవరో కాదు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి మెప్పించింది, పవన్ కళ్యాణ్, చిరంజీవిలాంటి స్టార్ హీరోల సరసన నటించింది. ఆమె ఎవరో కాదు కావ్య కళ్యాణ్ రామ్. 2003లో వచ్చిన గంగోత్రిలో బాలనటిగా తెలుగు తెరకు అరంగేట్రం చేసిన కావ్య కళ్యాణ్ రామ్ బాలనటిగా మంచిపేరు తెచ్చుకుంది. ‘వ‌ల్లంకి పిట్టా వల్లంకి పిట్టా మెల్లంగ ర‌మ్మంటా’ అని సాగే పాటలో ఆమె నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-new.jpg</image:loc><image:caption><![CDATA[ కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా స్నేహమంటే ఇదేరా, ఠాగూర్, అడవి రాముడు, విజయేంద్ర వర్మ, బాలు, బన్నీ, సుభాష్ చంద్రబోస్, పాండురంగడు వంటి పలు సినిమాల్లో నటించింది. అయితే 2022లో సాయి కిరణ్ దర్శకత్వం వహించిన హర్రర్ చిత్రం మసూదలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది కావ్య కళ్యాణ్ రామ్.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఆతర్వాత 2023లో వచ్చిన బలగం సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో కావ్య తన నటనతో పేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా తర్వాత కావ్య ఉస్తాద్ అనే సినిమాలో నటించింది.  సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి తనయుడు శ్రీసింహా సరసన కావ్య కళ్యాణ్ రామ్ నటించిన చిత్రం ఉస్తాద్. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kavya-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. కారణం తెలియకపోయిన ఈ అమ్మడు 2023 తర్వాత కావ్యకల్యాణ్ రామ్ సినిమాలు చేయడం లేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది కావ్యకల్యాణ్ రామ్. ఈ అమ్మడి ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/dreaming-of-these-4-animals-it-could-signal-wealth-luck-and-major-success-ahead-1837228.html</loc><lastmod>2026-06-08T21:10:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dream-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dream Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams-1.jpg</image:loc><image:caption><![CDATA[ కలలు మన జీవితంలో ఒక ఆసక్తికరమైన భాగం. నిద్రలో కనిపించే కొన్ని దృశ్యాలు మనసులో చాలా కాలం నిలిచిపోతాయి. భారతీయ సంప్రదాయాల్లో స్వప్న శాస్త్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ శాస్త్రం ప్రకారం, కొన్ని కలలు భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు సంకేతాలుగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని జంతువులు కలలో కనిపిస్తే అవి అదృష్టం, సంపద, విజయాలకు సూచనలుగా పరిగణించబడతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఈ నాలుగు జంతువులు కనిపించడం అత్యంత శుభప్రదమైనదిగా చెబుతారు. ఇవి జీవితంలో ఆర్థిక పురోగతి, గౌరవం, విజయాలు, అదృష్టాన్ని సూచిస్తాయని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. కలలో సింహం కనిపిస్తే... 
సింహాన్ని జంతువుల రాజుగా పిలుస్తారు. అందుకే కలలో సింహం కనిపించడం రాజయోగానికి సంకేతంగా భావిస్తారు. ఈ కల మీలో ఉన్న ధైర్యం, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను ప్రతిబింబిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం లేదా సామాజిక జీవితంలో పెద్ద స్థాయిలో గుర్తింపు పొందే అవకాశం ఉందని ఇది సూచిస్తుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు మీ వైపు రావచ్చని స్వప్న శాస్త్రం పేర్కొంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams2.jpg</image:loc><image:caption><![CDATA[ 2. కలలో గుడ్లగూబ కనిపిస్తే... 
హిందూ సంప్రదాయంలో గుడ్లగూబను లక్ష్మీదేవి వాహనంగా భావిస్తారు. అందువల్ల కలలో గుడ్లగూబ కనిపించడం ఆర్థిక శ్రేయస్సుకు సంకేతంగా పరిగణిస్తారు. ఇది ధనలాభం, కొత్త ఆదాయ మార్గాలు, పెట్టుబడుల ద్వారా లాభాలు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశాలను సూచిస్తుందని చెబుతారు. అంతేకాకుండా, మీరు తీసుకునే నిర్ణయాల్లో వివేకం పెరుగుతుందని కూడా ఈ కలకు అర్థం చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams3.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కలలో నాగుపాము లేదా నల్ల పాము కనిపిస్తే.. 
సాధారణంగా పామును చూసి చాలామంది భయపడతారు. అయితే స్వప్న శాస్త్రంలో నాగుపాము లేదా నల్ల పాము కనిపించడం అనేక సందర్భాల్లో శుభసూచకంగా భావిస్తారు. ముఖ్యంగా ఈ కల ఆకస్మిక ధనలాభం, ఆర్థిక పరిస్థితి మెరుగుదల, సంపద పెరుగుదల,   జీవితంలో కొత్త అవకాశాలకు సంకేతంగా చెబుతారు. కొందరి అభిప్రాయం ప్రకారం ఇది దాగి ఉన్న అదృష్టం త్వరలో వెలుగులోకి రాబోతోందని సూచిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams4.jpg</image:loc><image:caption><![CDATA[ 4. కలలో ఏనుగు కనిపిస్తే.. 
ఏనుగుకు భారతీయ సంస్కృతిలో ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వప్న శాస్త్రం ప్రకారం ఏనుగు లక్ష్మీదేవి కటాక్షానికి ప్రతీకగా భావించబడుతుంది. కలలో ఏనుగు కనిపించడం వల్ల ఆర్థిక లాభాలు, కుటుంబంలో శుభకార్యాలు, గౌరవ ప్రతిష్ఠలు పెరగడం వంటి ఫలితాలు కలుగుతాయని చెబుతారు. ముఖ్యంగా రావలసిన డబ్బు తిరిగి రావడం, వ్యాపారంలో పురోగతి, ఉద్యోగంలో ప్రమోషన్ వంటి శుభ పరిణామాలకు ఇది సంకేతమని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/dreams5.jpg</image:loc><image:caption><![CDATA[ స్వప్న శాస్త్రం ఏమి చెబుతోంది?..  
స్వప్న శాస్త్రం ప్రకారం కలలు కేవలం ఊహలు మాత్రమే కాకుండా మన అంతర్మనస్సు, ఆలోచనలు, భవిష్యత్తు అవకాశాలకు సంబంధించిన సంకేతాలను కూడా తెలియజేస్తాయని నమ్మకం. అయితే కలల ఫలితాలు వ్యక్తిగత పరిస్థితులు, కల వచ్చిన సమయం,  అందులో కనిపించిన ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం స్వప్న శాస్త్రం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/lifestyle/fish-storage-tips-how-long-can-you-keep-fish-in-the-freezer-1837176.html</loc><lastmod>2026-06-08T19:40:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-long-can-you-freeze-fish.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Long Can You Freeze Fish ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ చికెన్ ,మటన్ తరహాలో మనకు డేలీ చేపలు దొరకాలంటే చాలా కష్టం. ఎందుకంటే వీటి లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి, కేవలం వారంలో ఒక్కరోజు మాత్రమే ఇవి మార్కెట్‌లొ కనిపిస్తాయి. అందుకే చాలా మంది ఒకేసారి వాటిని తెచ్చి ప్రజ్‌లో స్టోర్ చేసుకుంటారు. అయితే చాలా మందికి ఇక్కడ కొన్ని సందేహాలు ఉన్నాయి. చేపలు ఎన్ని రోజులు ప్రిజ్‌లో ఉంచడం మంచింది. ఎక్కువ రోజులు ఉంచితే ఏమవుతుందని. దాని గురించి వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చేపల రకాన్ని బట్టి ప్రిజ్‌లో ఎన్ని రోజులు నిల్వ చేయాలి అనేది ఆదారపడి ఉంటుంది. అవును సార్డినెస్, తిలాపియా వంటి చేపలను ఫ్రీజర్‌లో ఆరు నుండి ఎనిమిది నెలల వరకు నిల్వ చేయవచ్చు. అదే సాల్మన్, మాకెరెల్, ట్రౌట్ వంటి కొవ్వు ఎక్కువగా ఉండే చేపలను ఫ్రీజర్‌లో రెండు నుండి మూడు నెలల వరకు నిల్వ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే చేపలను ఏ ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో పెడుతున్నామన్నది కూడా చాలా ముఖ్యం. చేప ఏదైనప్పటికీ, ఫ్రీజర్‌లోని ఉష్ణోగ్రత 18 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి. దానిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. దానిని ప్లాస్టిక్ లేదా అల్యూమినియం ఫాయిల్‌లో చుట్టి ఫ్రీజర్‌లో నిల్వ చేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు చేపను కొన్న తర్వాత దానిని ఎక్కువసేపు బయట ఉంచకూడదు. వీలైనంత త్వరగా ఫ్రీజర్‌లో పెట్టాలి. అదే సమయంలో చేపలు కొనేప్పుడు కూడా మీరు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ తాజాగా కనిపించే చేపలను మాత్రమే కొనుగోలు చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/fish-9.jpg</image:loc><image:caption><![CDATA[ తాజా చేపలను ఎలా గుర్తించాలంటే.. తాజా చేపల కళ్ళు మెరుస్తూ, పైకి ఉబ్బినట్లు ఉంటాయి. పాత చేపల కళ్ళు లోపలికి పోయి, మసకగా ఉంటాయి. చేపల మొప్పలను తెరిచి చూస్తే అవి మంచి ఎరుపు రంగులో ఉండాలి. చేపను తోక భాగం పట్టుకుని పైకి లేపితే అది వంగకుండా నిటారుగా నిలబడాలి. చేప శరీరాన్ని వేలితో నొక్కినప్పుడు, ఆ నొక్కిన భాగం వెంటనే సాధారణ స్థితికి వచ్చేయాలి. అలా కాకుండా అక్కడ గుంత పడితే అది తాజా చేప కాదని అర్థం కాబట్టి కొనే ముందు ఇవి గుర్తుంచుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hotel-style-aloo-egg-kurma-recipe-dhaba-style-egg-potato-curry-1837134.html</loc><lastmod>2026-06-08T19:15:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aloo Egg Kurma (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధాబా లేదా హోటల్ స్టైల్‌లో ఉండే ఈ వంటకానికి ఒక ప్రత్యేకమైన హోంమేడ్ మసాలా పొడిని జోడించడం వల్ల దీని టేస్ట్ డబుల్ అవుతుంది. బ్యాచిలర్స్ కూడా ఎంతో సులభంగా, తక్కువ సమయంలో చేసుకోగలిగే ఈ కమ్మని ఆలూ ఎగ్ కుర్మా తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కుర్మా రుచిగా రావడానికి ప్రధాన కారణమైన ఆ సీక్రెట్ మసాలా పొడి కోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో లైట్‌గా ఫ్రై చేసి చల్లార్చుకున్న రెండు కప్పుల ధనియాలు, ఒక కప్పు ఎండి కొబ్బరి ముక్కలు, ఏడు నుండి ఎనిమిది వెల్లుల్లి రెమ్మలు, రెండు ఇంచుల దాల్చిన చెక్క ముక్కలు, ఆరు లవంగాలు మరియు ఒక చిన్న టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తటి ఫైన్ పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పొడిని ఫ్రిజ్‌లో ఉంచితే దాదాపు 20 రోజుల పాటు నిల్వ ఉంటుంది. దీనిని ఏ నాన్ వెజ్ లేదా మసాలా కర్రీస్‌లోకైనా వాడుకోవచ్చు. ఆ తర్వాత అదే జార్‌లోకి బాగా పండిన టమోటాలను ముక్కలుగా కోసి మెత్తటి ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని తగినంత నూనె వేసి వేడెక్కాక బిర్యానీ ఆకులు, హాఫ్ టీస్పూన్ జీలకర్ర మరియు హోల్ బిర్యానీ దినుసులు వేయాలి. ఆపై ఒక బౌల్ నిండా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొద్దిగా ఉప్పు, పసుపు వేయాలి. ఉల్లిపాయలు మగ్గాక పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి, రెండు రెమ్మల తాజా కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు ఈ కూరకు మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు ముందుగా సిద్ధం చేసుకున్న టమోటా ప్యూరీని వేసి పచ్చి వాసన పోయే వరకు, నూనె పైకి తేలేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aloo-egg-kurma-5.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటా గ్రేవీ బాగా ఉడికాక, ఉడికించి ముక్కలుగా కోసుకున్న బంగాళాదుంపలు, కారం వేసి తగినన్ని నీళ్లు పోసి ఐదు నుండి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్‌పై ఉడికించాలి. గ్రేవీ చిక్కబడ్డాక, మనం మొదట తయారుచేసుకున్న ధనియాల-కొబ్బరి మసాలా పొడిని ఒకటిన్నర టీస్పూన్ వేసి బాగా కలపాలి. చివరగా, ఉడికించి లైట్‌గా ఆయిల్‌లో ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను (ఎగ్స్) గాట్లు పెట్టి ఈ గ్రేవీలో వేసి మరో ఐదు నిమిషాలు చిన్న మంటపై ఉంచాలి. అంతే, ఎంతో రుచికరమైన హోటల్ స్టైల్ ఆలూ ఎగ్ కుర్మా సిద్ధం. దీనిని బగారా రైస్‌తో తింటే ఆ తృప్తే వేరు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/simple-daily-habits-for-a-healthy-and-happy-life-1837114.html</loc><lastmod>2026-06-08T19:05:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Healthy Habits (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత ఆధునిక కాలంలో టెక్నాలజీ పెరిగేకొద్దీ మనుషులలో శారీరక శ్రమ తగ్గిపోతోంది. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ఏదో ఒక ఒత్తిడి, ఆందోళన మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం అనే నానుడిని మనం అస్సలు మర్చిపోకూడదు. ఎందుకంటే సంపద ఎంత ఉన్నా, అనుభవించడానికి సరైన ఆరోగ్యం లేకపోతే జీవితంలో సంతోషం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటిగా, మన శరీరానికి సరైన ఇంధనం లాంటిది పోషకాహారం. ఉదయాన్నే తీసుకునే బ్రేక్‌ఫాస్ట్ ఎట్టిపరిస్థితుల్లోనూ స్కిప్ చేయకూడదు. జంక్ ఫుడ్స్, ప్రాసెస్ చేసిన ఆహార పదార్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మన ఇంట్లో వండుకునే ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు తాజా పండ్లను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి శరీరానికి కావలసిన విటమిన్లు, ఖనిజాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఆహారంతో పాటు ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుండి పది గ్లాసుల నీరు తాగడం చాలా ముఖ్యం. నీరు శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడమే కాకుండా, శరీరంలోని హానికరమైన వ్యర్థాలను బయటకు పంపుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-3.jpg</image:loc><image:caption><![CDATA[ రెండవ ముఖ్యమైన విషయం శారీరక శ్రమ. రోజుకు కనీసం ముప్పై నిమిషాల పాటు నడక, యోగా, వ్యాయామం లేదా సైక్లింగ్ వంటివి చేయడం వల్ల గుండె పనితీరు మెరుగవుతుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల బరువు అదుపులో ఉండటమే కాకుండా, రోజంతా ఎంతో చురుగ్గా పని చేయవచ్చు. శారీరక ఆరోగ్యంతో పాటే మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మానసిక ఒత్తిడి. దీనిని అధిగమించడానికి ప్రతిరోజూ కొద్దిసేపు ధ్యానం (మెడిటేషన్) చేయడం లేదా ప్రకృతితో గడపడం వంటివి అలవాటు చేసుకోవాలి. మనసుకు నచ్చిన పనులు చేయడం వల్ల ఒత్తిడి తగ్గి ప్రశాంతత లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అన్నింటికంటే కీలకమైనది సరైన నిద్ర. రాత్రి పూట కనీసం ఏడు నుండి ఎనిమిది గంటల గాఢ నిద్ర శరీరానికి ఎంతో అవసరం. నిద్రపోయే సమయానికి కనీసం గంట ముందే మొబైల్ ఫోన్లు, లాప్‌టాప్‌లకు దూరంగా ఉండటం మంచిది. ఇది నిద్ర నాణ్యతను పెంచుతుంది. చివరగా, క్రమం తప్పకుండా హెల్త్ చెకప్స్ చేయించుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే అనారోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి నివారించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/healthy-habits-5.jpg</image:loc><image:caption><![CDATA[ చెప్పాలంటే, ఆరోగ్యం అనేది ఒక్కరోజులో వచ్చేది కాదు. ఇది మనం ప్రతిరోజూ పాటించే జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ప్రకృతి మనకు ఇచ్చిన ఈ అందమైన జీవితాన్ని సంతోషంగా గడపడానికి నేటి నుండే మంచి అలవాట్లను ప్రారంభిద్దాం. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో మనవంతు పాత్ర పోషిద్దాం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/director-krishna-vamsi-and-actress-ramya-krishnan-love-story-secrets-1837098.html</loc><lastmod>2026-06-08T18:40:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ramya Krishna (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకరు తన అద్భుతమైన నటనతో, గ్లామర్‌తో సౌత్ ఇండియాను ఊపేసిన అగ్ర నటి కాగా.. మరొకరు తెలుగు సినిమా ట్రెండ్‌ను మార్చిన విలక్షణ దర్శకుడు. విభిన్నమైన మనస్తత్వాలు కలిగిన వీరిద్దరి మధ్య అసలు ప్రేమ ఎలా చిగురించింది? వీరు ఒకరినొకరు పెళ్లి చేసుకోవాలని ఏ క్షణంలో అనుకున్నారో తెలుసుకోవడానికి సినీ అభిమానులు ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-2.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి పరిచయానికి బీజం పడింది &#039;గులాబి&#039; సినిమా పాటలతోనే. అప్పటికే రమ్యకృష్ణ పెద్ద స్టార్. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన &#039;గులాబి&#039;లోని &#039;మేఘాలలో తేలిపొమ్మన్నది&#039; వంటి పాటలు చూసి రమ్యకృష్ణ ఫిదా అయిపోయారట. ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో పాటకైతే ఫేవరేట్‌ అయ్యారు. అప్పటి నుంచి రమ్యకృష్ణ హృదయం..ఏ రోజైతే చూశానో నిన్ను.. అంటూ పదేపదే కలవరిస్తోందట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీరిద్దరి పరిచయం కృష్ణవంశీ దర్శకత్వం వహించిన క్లాసిక్ హిట్ &#039;నిన్నే పెళ్లాడతా&#039; సినిమాతో మొదలైంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఒక చిన్న అతిథి పాత్రలో మెరిశారు. ఆ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత రాజశేఖర్ హీరోగా కృష్ణవంశీ తెరకెక్కించిన &#039;అంతఃపురం&#039; సినిమాలో రమ్యకృష్ణ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ముఖ్యంగా కృష్ణవంశీ మేకింగ్ స్టైల్, ఆయనకున్న క్రియేటివిటీ రమ్యకృష్ణను ఎంతో ఆకట్టుకున్నాయి. అలాగే రమ్యకృష్ణ నటన, ఆమెకున్న డెడికేషన్ చూసి కృష్ణవంశీ కూడా ఆమెతో ప్రేమలో పడిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-4.jpg</image:loc><image:caption><![CDATA[ కృష్ణవంశీ దర్శకత్వంలో కాకపోయినా, రమ్యకృష్ణ నటించిన ఒక బ్లాక్‌బస్టర్ సినిమాలోని రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయం నుండి వీరిద్దరి లవ్ స్టోరీ అధికారికంగా మరింత ఊపందుకుంది. కృష్ణవంశీ సెట్స్‌లో ఎంతో కఠినంగా, కోపంగా ఉంటారని పేరున్నప్పటికీ.. రమ్యకృష్ణ దగ్గరకు వచ్చేసరికి ఆయన ఎంతో సాఫ్ట్‌గా మారిపోయేవారట. ఇద్దరి మధ్య అభిప్రాయాలు కలవడంతో, దాదాపు ఏడేళ్ల పాటు తమ ప్రేమ విషయాన్ని ఎక్కడా బయటపడకుండా సీక్రెట్‌గా మెయింటైన్ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ramya-krishna-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరకు ఇరు కుటుంబ సభ్యులను ఒప్పించి, 2003 జూన్ 12న ఇరువైపులా ఉన్న కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో అత్యంత నిరాడంబరంగా వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి &#039;రిత్విక్&#039; అనే కుమారుడు ఉన్నాడు. పెళ్లయిన తర్వాత కూడా రమ్యకృష్ణ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో &#039;బాహుబలి&#039; వంటి చిత్రాలతో గ్లోబల్ రేంజ్‌లో దూసుకుపోతున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/new-passenger-reservation-system-to-end-server-crashes-and-speed-up-online-ticket-booking-1837059.html</loc><lastmod>2026-06-08T18:12:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railway.jpg</image:loc>
					<image:title><![CDATA[ Railway ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైల్వే ప్రయాణికులకు సూపర్ న్యూస్. ఇక నుంచి రైల్వే టికెట్ల ఆన్‌లైన్ బుకింగ్ కష్టాలు తప్పనున్నాయి. ఇకపై అత్యంత వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొత్త ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌ను రైల్వేశాఖ త్వరలో తీసుకురానుంది. దశాబ్దాల నుంచి పాత సిస్టమ్ స్థానంలో కొత్త సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేస్తోంది. ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థ 1986 నుంచి వాడుకలో ఉంది. పలుమార్లు ఇందులో మార్పులు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇప్పుడు కొత్త వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానున్నారు. గతంలో పోలిస్తే ఇప్పుడు ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునేవారు కూడా ఎక్కువైపోయారు. డిమాండ్‌కు తగ్గట్లు ప్రస్తుత రిజర్వేషన్ సిస్టమ్ లేదు. దీంతో ప్రయాణికులందరూ ఒకేసారి టికెట్లు బుక్ చేసుకునే సమయంలో సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. వెబ్ సైట్ క్రాష్ అవ్వడం, నెమ్మదించడం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా కొత్త వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. కొత్త సిస్టమ్‌లో ఎలాంటి సర్వర్ సమస్యలు ఉండవు. నిమిషాల వ్యవధిలోనే వేగంగా టికెట్లను బుక్ చేసుకోవచ్చు. లక్షలాది మంది ఒకేసారి బుక్ చేసుకునే సామర్థ్యంతో వ్యవస్థను రూపొందిస్తున్నారు. 2002లో రైల్వేశాఖ ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునే విధానం ప్రారంభించింది. అప్పటినుంచి ఆన్‌లైన్‌లో టికెట్లను బుక్ చేసుకునేవారు పెరిగిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఎక్కువమంది ఆన్‌లైన్‌లోనే టికెట్లను బుక్ చేసుకుంటున్నారు. రైల్వే టికెట్లలో 88 శాతం బుకింగ్స్ కేవలం ఆన్ లైన్ ద్వారానే జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్ వ్యవస్థలో కొన్ని లోపాల వల్ల సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత వ్యవస్థ స్థానంలో కొత్త రిజర్వేషన్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/indian-railways-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల రిజర్వేషన్ వ్యవస్థలో ఏఐ టూల్స్‌ను కూడా రైల్వేశాఖ ప్రవేశపెట్టింది. దీని వల్ల వెయిటింగ్ టికెట్లు కన్పార్మ్ అవుతాయా.. లేదా అనేది ప్రయాణికులు ముందుగానే తెలుసుకోవచ్చు. ఏఐ వ్యవస్థ ఖచ్చితమైన అంచనాతో సమాచారం అందిస్తుంది. గతంలో 53 శాతం ఖచ్చితత్వం ఉండగా.. ఇప్పుడు 94 శాతానికి చేరుకుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-simple-kitchen-hacks-to-save-lpg-gas-and-money-every-month-1837049.html</loc><lastmod>2026-06-08T18:37:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/how-to-make-your-lpg-cylinder-last-longe.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Make Your Lpg Cylinder Last Longe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాత్రలపైమూత పెట్టడం: వంట చేసేటప్పుడు లేదా నీటిని మరిగించేటప్పుడు పాత్రపై ఎప్పుడూ మూత పెట్టాలి. మూత లేకుండా వండితే ఆవిరితో పాటు వేడి కూడా బయటకు పోతుంది. దీనివల్ల వంట అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీని వల్ల త్వరగా అయిపోతుంది.  అలాగే చాలా మంది గిన్నెలు కడిగిన వెంటనే తడిగా ఉన్నప్పుడే స్టవ్‌పై పెట్టేస్తారు. ఆ పాత్రపై ఉన్న నీరు ఆరడానికే మొదట్లో 1 నుండి 2 నిమిషాల గ్యాస్ వృథా అవుతుంది. కాబట్టి పాత్రను పొడి గుడ్డతో తుడిచిన తర్వాతే స్టవ్‌పై పెట్టండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిజ్‌లోని వస్తువులను నేరుగా వేడి చేయడం: పాలు, కూరగాయలు లేదా పిండిని వంటి వాటిని చాలా మంది ఫ్రిజ్ నుండి తీసిన వెంటనే వేడి చేస్తారు. తద్వారా గ్యాస్ ఎక్కవ ఖర్చు అవుతుంది. ఎందుకంటే చల్లని వస్తువు వేడి కావడానిక టైం తీసుకుంటుంది. కాబట్టి మీరు ప్రిజ్‌లో ఉన్న వాటితో వంటచేయాలి అనుకుంటే.. వాటిని బయటకు తీసి గది ఉష్ణోగ్రత వద్దకు వచ్చిన తర్వాత వండండి. ఇలా చేస్తే గ్యాస్ వృథా కాకుండా ఉంటుంది. అలాగే వంటచేస్సుడు మంటను మీడియం ప్లేమ్‌లో ఉంచండి, ఎక్కవ మంట పెట్టడం ద్వారా అది సగం గాల్లో కలిసి వృథా అయ్యే అవకాశ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-1.jpg</image:loc><image:caption><![CDATA[ అవసరమైనంత నీరు: పప్పు, అన్నం లేదా కూరగాయలు వండేటప్పుడు అవసరానికి మించి ఎక్కువ నీరు పోయకండి. ఎక్కువ నీటిని మరిగించడానికి గ్యాస్ ఎక్కువ సేపు ఆన్‌లో ఉంచాల్సి వస్తుంది. దీనివల్ల గ్యాస్ వృథా అవ్వడమే కాకుండా, ఆహారంలోని పోషకాలు కూడా నశిస్తాయి. అలాగే పప్పులు, అన్నం, బంగాళాదుంపలు లేదా గట్టి కూరగాయలను విడిగా వండటానికి బదులు ప్రెజర్ కుక్కర్‌లో వండండి. కుక్కర్‌లో ఆవిరి ఒత్తిడి కారణంగా ఆహారం 3 రెట్లు వేగంగా ఉడుకుతుంది. తద్వారా గ్యాస్ సేవ్ అవుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips-2.jpg</image:loc><image:caption><![CDATA[ బర్నర్ క్లీనింగ్: మీ గ్యాస్ మంట పసుపు లేదా ఎరుపు రంగులో వస్తుంటే, బర్నర్ రంధ్రాలలో చెత్త ఉందని అర్థం. అలా ఉంటే గ్యాస్ సరిగ్గా మండకా వృథా అవుతుంది. కాబట్టి బర్నర్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. అలాగే పూరీలు, బజ్జీలు వేయించేటప్పుడు మరీ పెద్ద కడాయిని వాడకండి. పెద్ద కడాయిలోని నూనె వేడెక్కడానికి, ఆ వేడిని అలాగే ఉంచడానికి ఎక్కువ గ్యాస్ అవసరం అవుతుంది. అందుకోసం చిన్న, లోతుగా ఉండే కడాయిని ఉపయోగించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gas-saving-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ముందే ప్రిపరేషన్ చేసుకోండి: వంట చేయడం ప్రారంభించే ముందే కూరగాయలు కోయడం, మసాలాలు సిద్ధం చేసుకోవడం వంటి పనులన్నీ పూర్తి చేసుకోండి. స్టవ్ వెలిగించిన తర్వాత కూరగాయలు కోయడం లాంటివి చేస్తే, ఈ లోపు గ్యాస్ వృథాగా కాలిపోతుంది. అలాగే పప్పులు, బియ్యం లేదా శనగలు వంటి వాటిని వండటానికి కనీసం అర గంట లేదా గంట ముందే నీటిలో నానబెట్టండి. ఇలా చేయడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. అలాగే గ్యాస్ వినియోగం కూడా చాలా వరకు తగ్గుతుంది. ఈ కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా మీరు గ్యాస్‌తో పాటు డబ్బును కూడా ఆదా చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-and-mars-aspect-money-and-power-for-these-zodiac-signs-details-in-telugu-1837039.html</loc><lastmod>2026-06-08T17:54:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-astrology-2026-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money Astrology 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/money-astrology.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును తన స్వస్థానమైన మేష రాశి నుంచి కుజుడు వీక్షించడం జరుగుతోంది. ఈ వీక్షణ ఈ నెల (జూన్) 20 వరకు కొనసాగుతుంది. మిత్ర గ్రహాలైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్ర స్థానాల్లో (4, 10) ఉండడమే ఒక విశేషం కాగా కుజుడు ఈ గురువును వీక్షించడం మరొక విశేషం. దీనివల్ల మేషం, మిథునం, కర్కాటకం, తుల, వృశ్చికం, మీన రాశుల వారికి ఆదాయం పెరగడం, అధికారం లభించడం, కొన్ని వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు పరిష్కారం కావడం, వివాదాలు సమసిపోవడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/1-mesha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును వీక్షించడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలతో పాటు ధన యోగాలు కూడా కలిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో తప్ప కుండా అధికారయోగం కలుగుతుంది. ఆకస్మిక ధన లాభం, అప్రయత్న ధన ప్రాప్తి వంటివి అను భవానికి వస్తాయి. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. సంపన్న కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. నిరుద్యోగుల కల సాకారమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును లాభ స్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల మహా భాగ్య యోగం పట్టే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో ప్రాధాన్యం, ప్రాభవం పెరగడంతో పాటు జీతభత్యాలు, అదనపు రాబడి కూడా బాగా వృద్ధి చెందుతాయి. వృత్తి, వ్యాపారాల్లో అప్రయత్న ధన లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. అనేక విధాలుగా సంపద వృద్ధి చెందుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశముంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/4-karkataka-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి అత్యంత శుభులైన కుజ, గురువులు ఒకరికొకరు కేంద్రంలో ఉండడం, గురువును కుజ గ్రహం వీక్షించడం వల్ల ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విలువైన ఆస్తి కలిసి వస్తుంది. దాదాపు పట్టిందల్లా బంగారం అవుతుంది. లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలకు భారీగా పెట్టుబడులు అందుతాయి. ఏ ప్రయత్నం చేపట్టినా విజయం వరిస్తుంది. ఉద్యోగంలో భారీ జీతభత్యాలతో హోదా పెరుగుతుంది. వృత్తి జీవితంలో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/7-tula-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి దశమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును కుజుడు వీక్షించడం వల్ల ఉద్యోగ జీవితంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగం మారే ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తాయి. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. ఊహించని అదృష్టాలు పడతాయి. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా విదేశీ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగరీత్యా ఇతర దేశాలకు తరచూ వెళ్లే అవకాశం కలుగుతుంది. గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/8-vrushchika-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: భాగ్య స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న గురువును రాశ్యదిపతి కుజుడు స్వస్థానం నుంచి వీక్షించడం వల్ల ఆదాయపరంగా శుభ యోగాలు చోటు చేసుకుంటాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడడం గానీ, పెళ్లి సంబంధం కుదరడం గానీ జరుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశం ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. విదేశీ ఆఫర్లు అందుతాయి. ఆస్తి విలువ బాగా పెరుగుతుంది. బాగా విలువైన ఆస్తి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/12-meena-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న కుజుడు పంచమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్న రాశ్యధిపతి గురువును చూడడం వల్ల ప్రభుత్వ మూలక ధన లాభం, గుర్తింపు పొందడం జరుగుతుంది. భూలాభం కలుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ప్రతిభా పాటవాలు ప్రకాశిస్తాయి. కొద్ది ప్రయత్నంతో వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. జీవిత భాగస్వామికి కూడా ఊహించని అదృష్టం పడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-3-zodiac-signs-may-receive-wealth-career-growth-and-good-news-this-week-1837012.html</loc><lastmod>2026-06-08T17:16:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/astrology-predictions.jpg</image:loc>
					<image:title><![CDATA[ Astrology Predictions ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal-6.jpg</image:loc><image:caption><![CDATA[ వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర కలయికలకు విశేష ప్రాధాన్యత ఉంది. ప్రతి గ్రహం తన స్థానాన్ని    మార్చినప్పుడు దాని ప్రభావం వ్యక్తుల జీవితాలపై కనిపిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. జూన్ రెండో వారంలో కొన్ని ముఖ్యమైన గ్రహస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో కొన్ని రాశుల వారికి ప్రత్యేకమైన అవకాశాలు, ఆర్థిక పురోగతి, కెరీర్‌లో సానుకూల మార్పులు కనిపించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal2-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సమయంలో గురు, శుక్ర గ్రహాలు ఒకే రాశిలో సంచరించడం వల్ల శుభ ఫలితాలు పెరుగుతాయని భావిస్తున్నారు. అలాగే కుజుడి బలమైన స్థానం ధైర్యం, నాయకత్వ లక్షణాలను పెంచుతుందని చెబుతున్నారు. ఈ గ్రహస్థితుల ప్రభావంతో ముఖ్యంగా మూడు రాశుల వారు అనుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal3-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ రాశి వారికి ఈ వారం పురోగతి దిశగా అడుగులు పడే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో మీ పనితీరుకు గుర్తింపు లభించవచ్చు. కొత్త బాధ్యతలు లేదా నాయకత్వ అవకాశాలు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు విజయవంతంగా పూర్తయ్యే అవకాశముంది. ఆర్థికంగా కూడా పరిస్థితులు మెరుగుపడతాయి. పెట్టుబడులు లేదా అదనపు ఆదాయ వనరుల ద్వారా లాభాలు పొందవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరిగి, ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో సఖ్యత మరింత బలపడే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal4-5.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. ఈ రాశి వారికి ఈ వారం ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరిగే సమయంగా చెప్పవచ్చు. కార్యాలయంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ కెరీర్‌కు మేలు చేసే అవకాశముంది. ఆర్థికంగా అనూహ్య లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల ద్వారా ప్రయోజనం కలగవచ్చు. విదేశీ ప్రయాణాలకు సంబంధించిన ప్రయత్నాలు సానుకూలంగా మారే అవకాశముంది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rashifal5-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. ఈ రాశి వారికి ఈ వారం అనేక రంగాల్లో అనుకూల ఫలితాలు కనిపించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు ఆర్థిక స్థిరత్వం ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, కొత్త మార్కెట్లు అందుబాటులోకి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో ఉన్న చిన్నచిన్న విభేదాలు తగ్గి పరస్పర అవగాహన పెరుగుతుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు పెరిగే అవకాశముంది. ఆరోగ్య పరంగా కూడా ఈ వారం సాధారణంగా అనుకూలంగానే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/indian-railways-facts-why-old-train-tickets-had-tiny-holes-on-both-sides-and-the-secret-technology-behind-it-1836976.html</loc><lastmod>2026-06-08T18:22:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతీఒక్కరూ ఎప్పుడో ఒకసారి రైళ్లల్లో ప్రయాణం చేసి ఉంటారు. కౌంటర్ దగ్గరకు వెళ్లి లైన్లో నిల్చోని టికెట్ తీసుకుని ఉండి ఉంటారు. అయితే ట్రైన్ టికెట్‌కి సంబంధించి చాలా ఆసక్తికర విషయాలు ఉన్నాయి. టికెట్‌పై ఛార్జీ, ఎక్కడ నుంచి ఎక్కడి వరకు అనేవి ముద్రించి ఉంటాయి. అయితే పాత రోజుల్లో  టికెట్‌కు రెండు వైపులా చివరిలో చిన్న రంధ్రాలు ఉండేవి. అసలు ఆ రంధ్రాలు ఎందుకు ఉన్నాయి? అనే అనుమానం చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానాలు ఇప్పుడు చూద్దాం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైలు టికెట్‌పై ఉండే చిన్న రంధ్రాలను చూసి అలంకరణ కోసమో లేదా ఆకర్షణీయమైన డిజైన్ కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ దీని వెనుక పెద్ద సీక్రెట్ ఉంది. ఒక పెద్ద సాంకేతిక కారణం ఉంది.  పాత రోజుల్లో టెక్నాలజీ, కంప్యూటర్లు, ప్రింటర్లు అంతగా అందుబాటులో ఉండేవి కాదు. దీంతో రైలు టికెట్లను ముద్రించేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించేవారు. ఈ యంత్రాల కారణంగానే ఈ చిన్న రంధ్రాలు అవసరమయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని స్ప్రోకెట్ రంధ్రాలుగా పిలుస్తారు. అప్పట్లో డాట్ మ్యాట్రిక్స్ ప్రింట్లను రైల్వేశాఖ ఉపయోగించేది. టికెట్ల జారీ కోసం వీటిని అభివృద్ది చేశారు. పాత రోజుల్లో టికెట్లను వేర్వేరు పేజీలుగా కాకుండా పొడవైన కాగితంపై ముద్రించేవారు. ప్రింటర్ కాగితాన్ని సరిగ్గా పట్టుకుని ముందుకు కదిలించడానికి వీలుగా ఇరువైపులా రంధ్రాలను కాగితానికి సమాన దూరంలో ఉంచేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాత డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్లు పూర్తిగా యాంత్రికమైనవి. వాటి లోపల చిన్న పళ్ళ చక్రాలు ఉండేవి. ఈ చక్రాలు కాగితం అంచులలోని రంధ్రాలలోకి సరిపోయి కాగితాన్ని ముందుకు లాగేవి. ఈ చిన్న రంధ్రాలు లేకపోతే కాగితం జారిపోయి వంకరగా అయ్యేది. అలా జరిగితే టికెట్‌పై ముద్రించిన సమాచారం సరైన స్థానంలో కాకుండా తప్పుగా ఉండేది. స్ప్రాకెట్ రంధ్రాల కారణంగా కాగితం సరళ రేఖలో కదలడమే కాకుండా ప్రతి టికెట్ సరిగ్గా ముద్రించబడేది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/railways-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రస్తుతం ఆధునిక థర్మల్, డిజిటల్ ప్రింటర్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్త ప్రింటర్లకు కాగితాన్ని కదిలించేందుకు గేర్‌వీల్ వ్యవస్థ అవసరం లేదు. నిరంతరం కదులుతూ ఉండే పొడవైన కాగితపు షీట్ల వాడకం కూడా తగ్గింది. ఫలితంగా టిక్కెట్ల పక్కల ఉండే ఆ చిన్న రంధ్రాలు క్రమంగా కనుమరుగయ్యాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bathini-fish-prasadam-himalayan-secret-for-asthma-and-respiratory-relief-2026-1836902.html</loc><lastmod>2026-06-08T15:05:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepa Prasadam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-4.jpg</image:loc><image:caption><![CDATA[ బత్తిని కుటుంబ కథనం ప్రకారం, వారి పూర్వీకుడు ఆరు తరాల ముందుకు చెందిన బత్తిని వీరన్న గౌడ్ వద్ద హిమాలయాల నుంచి వచ్చిన ఒక ముని సుమారు రెండు వారాల పాటు ఆశ్రయం పొందారు. వీరన్న గౌడ్ సేవాభావానికి మెచ్చిన ఆ ముని చేప ప్రసాదం తయారీ రహస్యాన్ని అందించడంతో పాటు కొన్ని కఠినమైన నియమ నిబంధనలను కూడా విధించారు. అప్పటి నుంచి దాదాపు 190 సంవత్సరాలుగా అదే సంప్రదాయాలు, నియమాలను పాటిస్తూ ప్రసాదం తయారు చేస్తున్నామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ ఏడాది చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటల నుంచి, పంతులుగారు నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ప్రారంభం కానుంది చేప ప్రసాదం పంపిణీ. అయితే ప్రసాదం తయారీకి సంబంధించిన ఏర్పాట్లు మాత్రం రెండు నెలల ముందే మొదలవుతాయని తెలిపారు.చేప ప్రసాదం తయారీకి ఉపయోగించే ఫార్ములా కుటుంబంలోని కేవలం నలుగురికే తెలుసని బత్తిని కుటుంబ సభ్యులు వెల్లడించారు. కుటుంబ సభ్యులందరూ తయారీ ప్రక్రియలో పాల్గొన్నప్పటికీ, అసలు రహస్యం మాత్రం ఎంపిక చేసిన అర్హులకే చెబుతారని తెలిపారు.కుటుంబ పెద్దలు సేవాగుణం, బాధ్యత, ప్రవర్తన వంటి అంశాలను పరిశీలించి తదుపరి తరానికి చెందిన వ్యక్తులను ఎంపిక చేస్తారని, అర్హులుగా భావించిన తర్వాతే తయారీ రహస్యం  వెల్లడిస్తారని చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రసాదం తయారీలో ఉపయోగించే వనమూలికలను 400 నుంచి 500 కిలోల వరకు ప్రత్యేకంగా నూరుతారు. ఇందుకోసం ఉపయోగించే అమంద హస్త అనే చిన్న రోలు దాదాపు 100 ఏళ్ల చరిత్ర కలిగి ఉందని తెలిపారు. వనమూలికలు నూరే సమయంలో విపరీతమైన వేడి ఉత్పన్నమవుతుందని చెప్పారు.ముని విధించిన నియమాల ప్రకారం చేప ప్రసాదం తయారీ హైదరాబాద్‌లోని దూద్‌బౌలిలో ఉన్న బత్తిని కుటుంబ ఇంటిలోనే జరగాలి. ఆ ఇంటిలోని బావి నీటినే ఉపయోగించాలనే కచ్చితమైన నిబంధన ఇప్పటికీ కొనసాగుతోంది.ప్రతి ఏడాది మొదటి ప్రసాదం కూడా ఆ ఇంటిలోనే పంపిణీ చేసి, అనంతరం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ప్రజలకు అందిస్తారు. చివరి ప్రసాదం కూడా తిరిగి అదే ఇంటిలో అందించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-1.jpg</image:loc><image:caption><![CDATA[ చేప ప్రసాదం తయారీకి ముందు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహిస్తారు. జూన్ 7న జరిగే పూజా కార్యక్రమాల అనంతరం ప్రసాదం తయారీ ప్రారంభమవుతుంది. మొత్తం ప్రక్రియ పూర్తవ్వడానికి సుమారు 12 నుంచి 14 గంటల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు.చేప ప్రసాదం ఫార్ములా కోసం ప్రైవేట్ వ్యక్తులు, సంస్థలు కోట్ల రూపాయల ఆఫర్లు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని బత్తిని కుటుంబం తెలిపింది. కొందరు బ్లాంక్ చెక్కులు కూడా ఇచ్చేందుకు ముందుకొచ్చారని, అయినప్పటికీ ముని నియమం ప్రకారం ఇది పూర్తిగా సేవగా మాత్రమే కొనసాగించాలనే ఉద్దేశంతో ఫార్ములాను ఎప్పుడూ వెల్లడించలేదని స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉబ్బసం, ఆయాసం వంటి సమస్యలతో బాధపడేవారు చేప ప్రసాదాన్ని కనీసం ఐదు సంవత్సరాల పాటు వరుసగా తీసుకోవాలని తాము సూచిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు చెప్పారు.1997 వరకు చేప ప్రసాదం పంపిణీ పూర్తిగా దూద్‌బౌలిలోని ఇంటి నుంచే జరిగేదని తెలిపారు. ఆ సమయంలో అన్ని ఖర్చులు, ఏర్పాట్లు కుటుంబ సభ్యులే నిర్వహించేవారని చెప్పారు. అయితే భక్తుల సంఖ్య భారీగా పెరగడంతో ప్రభుత్వం జోక్యం చేసుకుని అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ కార్యక్రమాన్ని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించిందని వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-prasadam-2.jpg</image:loc><image:caption><![CDATA[ గత ఏడాది సుమారు నాలుగు లక్షల మంది భక్తులు చేప ప్రసాదం కోసం వచ్చారని, ఈ ఏడాది కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. ఇప్పటికే అన్ని శాఖల సమన్వయంతో ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలిపారు.భక్తులకు ముఖ్యమైన సూచన చేస్తూ, చేప ప్రసాదం కేవలం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో మాత్రమే అందిస్తామని బత్తిని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తమకు ఎలాంటి ఆన్‌లైన్ సేవలు లేవని, ఎవరైనా ఆన్‌లైన్ ద్వారా ప్రసాదం అందిస్తామని చెబితే అది మోసమని గుర్తించాలని హెచ్చరించారు.బత్తిని అనిరుద్ గౌడ్ మాట్లాడుతూ, ప్రస్తుతం తాము ఏడో తరం ప్రతినిధులుగా చేప ప్రసాదం సేవను ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. తమ నాయనమ్మ, తండ్రి, బాబాయిలు సహా నలుగురికే ఫార్ములా రహస్యం తెలుసని, సేవాభావం, బాధ్యతాయుతమైన ప్రవర్తన ఉన్నవారికే భవిష్యత్తులో ఈ సంప్రదాయాన్ని అప్పగిస్తామని చెప్పారు.189 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం తెలంగాణలో ప్రత్యేక ఆధ్యాత్మిక-సాంప్రదాయ సేవగా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-transit-june-30-4-zodiac-signs-face-major-troubles-1836874.html</loc><lastmod>2026-06-08T14:48:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే చాలా వరకు కేతువు నక్షత్ర సంచారం లేదా రాశి సంచారం చేసినప్పుడు కొన్ని రాశుల వారికి ఇది శుభాలను తీసుకొస్తే మరికొన్ని రాశులకు అనేక ఇబ్బందులను తీసుకొస్తుంది. అయితే జూన్ 30న కేతువు మాఘ నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి అనేక ఇబ్బందులు ఎదురు కానున్నాయంట. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి ప్రతి రోజూ సమస్యలే ఎదురు అవుతాయి. కేతువు నక్షత్ర సంచారం వీరికి అనేక ఇబ్బందులు తీసుకొస్తుంది. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అధికం అవుతాయి. ఏ పని చేసినా కలిసి రాకపోవడం, మనశ్శాంతి కరువు అవ్వడం వంటిది జరుగుతుంది. అందుకే ఈ రాశి వారు జూన్ 30 నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి అనేక రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా దూర ప్రయాణం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ప్రమాదాలు జరిగే ఛాన్స్ ఉంది. కుటుంబంలో గొడవలు అధికం అవుతాయి. అవి మీ మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయి. ఎవరు అయితే చాలా రోజుల నుంచి విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా కలిసి రాదు, ఆర్థిక నష్టం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. వ్యాపారంలో ఎక్కువ నష్టాలు వస్తుంటాయి. అంతే కాకుండా భాగస్వామ్య వ్యాపారులు తమ భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఒత్తిడి అధికం అవుతుంది. ఏం చేయాలో తోచని పరిస్థితులు ఎదురు అవుతాయి. చాలా నష్టపోవాల్సి వస్తుంది. పనుల్లో ఆటంకాలు ఎక్కువ అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/ketu-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి జూన్ 30 నుంచి అనేక ఇబ్బందులు ఎదురు అవుతాయి. చాలా రకాల సమస్యలు ఎదుర్కుంటారు. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడుతుంటాయి. మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే మాట పట్టింపులు వచ్చే ఛాన్స్ ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-horror-movie-still-trending-in-hot-star-ott-last-2-years-that-is-munjya-1836883.html</loc><lastmod>2026-06-08T14:47:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-ott-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Munjya Ott ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-ott.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా పరిశ్రమలో ఒకరి అదృష్టం ఎప్పుడు మారుతుందో చెప్పలేం. కోట్ల రూపాయలు సంపాదించే సూపర్‌స్టార్లు, పెద్ద హీరోయిన్లు నటించిన సినిమాలు ఫ్లాప్ అవుతాయి. కానీ సరిగ్గా రెండేళ్ల క్రితం, 2024 జూన్ 7న, ఒక సినిమా థియేటర్లలోకి వచ్చి పరిశ్రమలోని లెక్కలన్నింటినీ మార్చేసింది. పెద్ద స్టార్ కాస్ట్ ఎవరూ లేకుండా, ఈ సినిమా కేవలం ఒకే కథ బలంతో బాక్సాఫీస్ వద్ద డబ్బు సంపాదించింది. ఈ సినిమా మ్యాడాక్ ఫిల్మ్స్ వారి సూపర్ హిట్ &#039;ముంజ్యా&#039;. ఈ హారర్-కామెడీ చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ వైరలవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;స్త్రీ&#039;, &#039;భేదియా&#039; విజయాల తర్వాత దినేష్ విజన్ &#039;ముంజ్యా&#039;ను ప్రకటించినప్పుడు, చాలామంది ఇది ఒక చిన్న ప్రయోగం అవుతుందని భావించారు. కేవలం 30 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం బడ్జెట్‌లో సగం, అంటే సుమారు 15 కోట్ల రూపాయలు, కేవలం &#039;ముంజ్య&#039; పాత్ర విఎఫ్ఎక్స్ , యానిమేషన్‌ను రూపొందించడానికే ఖర్చు చేశారు. ఈ డిజిటల్ దెయ్యాన్ని నిజంగా, సజీవంగా కనిపించేలా చేయడానికి చిత్రనిర్మాతలకు పూర్తి ఒక సంవత్సరం పట్టింది. కానీ ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చినప్పుడు, దాని విలక్షణమైన కథ, అద్భుతమైన విఎఫ్ఎక్స్, కొంకణి సంస్కృతి స్పర్శకు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-film.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమా కథ మహారాష్ట్రకు చెందిన ఒక పాత జానపద కథ ఆధారంగా రూపొందించబడింది. ఈ కథ ప్రకారం, &#039;ముంజ్య&#039; అనే ఒక యువకుడి దెయ్యం పెళ్లి చేసుకోవడానికి చాలా తొందరపడుతూ ఉంటుంది. ఈ దెయ్యం బిట్టును వెంటాడటం మొదలుపెట్టడంతో, అతని కుటుంబం మొత్తం మీద పడిన శాపం బయటపడుతుంది. &#039;బిట్టు&#039; పాత్రలో అభయ్ వర్మ తన సహజ నటనతో, అద్భుతమైన హాస్య సమయస్ఫూర్తితో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. నటి శర్వరి వాఘ్ &#039;బేలా&#039; పాత్రకు ఎంతటి జీవం పోసిందంటే, ఈ ఒక్క సినిమానే ఆమెకు అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది కాకుండా, బిట్టు తల్లి పాత్రలో మోనా సింగ్ నటించగా, &#039;కట్టప్ప&#039; ఫేమ్ దక్షిణాది నటుడు సత్యరాజ్ పోషించిన టెక్నీషియన్ &#039;ఎల్విస్ కరీం ప్రభాకర్&#039; పాత్ర బాగా ప్రజాదరణ పొందింది. ఈ చిత్రం తొలిరోజే అనూహ్యంగా 4.21 కోట్ల ఓపెనింగ్ వసూళ్లతో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సంచలనం సృష్టించింది. తొలి వారంలోనే రూ. 35 కోట్ల మార్కును, రెండు వారాల్లో రూ. 70 కోట్ల మార్కును దాటింది. భారతదేశంలో ఈ చిత్రం మొత్తం రూ. 107.48 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ తక్కువ బడ్జెట్ చిత్రం రూ. 132.13 కోట్ల బంపర్ కలెక్షన్ సాధించి చరిత్ర సృష్టించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/munjya-news.jpg</image:loc><image:caption><![CDATA[ కథకు సరైన పస ఉంటే, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి పెద్ద స్టార్స్ అవసరం లేదని &#039;ముంజ్యా&#039; నిరూపించింది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ జియో హాట్ స్టార్ లో అందుబాటులో ఉంది. హిందీ, మరాఠీతోపాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలోనూ ఈ చిత్రం అందుబాటులో ఉంది. హారర్ సినిమా.. ఆద్యంతం భయపెట్టే సన్నివేశాలు.. ఊహించని మలుపులతో ఈ సినిమా సాగుతూ ఉంటుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి ఓటీటీలో విపరీతమైన  రెస్పాన్స్ వస్తుంది. రెండేళ్లు గడిచినప్పటికీ ఈ మూవీ క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/gruha-pravesam-ritual-importance-of-boiling-milk-and-its-impact-1836861.html</loc><lastmod>2026-06-08T14:33:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shouldnt Milk 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-1.jpg</image:loc><image:caption><![CDATA[ అందమైన ఇల్లు కట్టుకోవాలని ఎవరికి ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరి అందమైన కల అది. వారికి ఇష్టమైన భవనం నిర్మించుకోవడం కోసం ఎంతో కష్టపడుతుంటారు. అయితే ఇల్లు కట్టుకోవడం, తర్వాత గృహ ప్రవేశం చేసి పాలు పొంగించడం అనేది కామన్. మన హిందూ సంప్రదాయంలో ఇంటిలోకి వెళ్లిన తర్వాత పాలు పొంగించడం చాలా శుభప్రదమని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk.jpg</image:loc><image:caption><![CDATA[ మరి అసలు గృహ ప్రవేశం సమయంలో పాలు ఎందుకు పొంగించాలి అని చాలా మందిలో ఉంటుంది. దానికి పండితులు ఏం చెబుతున్నారు అంటే? పాలు చాలా స్వచ్ఛమైనవి. ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో, ఆ ఇంటిలో పాలు ఎలా పొంగిపోతాయో.. వారి ఇంటిలో సిరి సంపదలు కూడా అలా పొంగిపొర్లు తాయని అర్థం. అంతే కాకుండా ఇంటిలో సుఖ సంతోషాలు, ధన లాభం కలగాలని పాలు పొంగిస్తారని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏ ఇంటిలో అయితే మొదటగా పాలు పొంగిస్తారో ఆ ఇల్లు సుఖ సంతోషాలతో కలకల లాడటమే కాకుండా, ప్రతి కూల శక్తి నశించి సానుకూలత పెరుగుతుందంట. పాలు పొంగడం వలన ధనం పెరుగుతుందంట.  అంతే కాకుండా ఆ ఇంటిలో కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరగడం, వంశాభివృద్ధికి దోహదం చేస్తాయంట. అందుకే ప్రతి ఇంటిలో మొదటగా పాలు పొంగించి, ఆ పాలతో స్వీట్ తయారు చేసి సమర్పిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఎవరో ఒకరో తెలిసో తెలియక కొన్ని సార్లు పాలు పొంగించడం మర్చిపోవడమూ లేక, పాలు పొంగనివ్వకుండా వదిలేయడం చేస్తుంటారు. మరి ఇలా పాలు పొంగించకపోతే ఏమైనా సమస్యలు ఎదురు అవుతాయా? అంటే, పాలు పొంగించడం శుభ సూచకం. కానీ ఒక వేళ అనివార్య కారణాల వలన పాలు పొంగించకపోతే ఇంటిలో కలహాలు ఎక్కువ అవుతాయిని చెబుతున్నారు  పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/shouldnt-milk-5.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే తప్పకుండా పాలు పొంగించాలంట, ఏదైన కారణం చేత పొంగించకపోయినా, మరో సారి మంచి రోజు చూసుకొని పాలు పొంగిచుకోవడం శుభ ప్రదం అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు.  నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/monsoon-rains-unraveling-the-science-behind-pre-rain-humidity-and-heat-1836764.html</loc><lastmod>2026-06-08T13:33:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rain 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-2.jpg</image:loc><image:caption><![CDATA[ నైరుతి రుతుపవనాలు తీరం దాటి వచ్చేశాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా వర్షాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని చోట్ల తొలకరి చినుకులు పడుతుంటే, మరికొన్ని చోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. అయితే వర్షం పడటానికి ముందు మనకు ప్రకృతి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది అంటారు. ముఖ్యంగా మన పెద్దవారు కొన్ని విషయాలు చెబుతుంటారు. చాలా ఉక్కపోతగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం వస్తుంది బయటకు వెళ్లకండి అని. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వర్షం పడే ముందు ఉక్కపోత ఎందుకు ఉంటుంది. అసలు దీని గురించి నిపుణులు ఏమంటున్నారో మనం తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షా కాలం ప్రారంభం అయ్యింది. నైరుతి రుతుపవనాలు రాకతో తొలకరి చినుకులు పడుతున్నాయి. ఇక చాలా రోజుల నుంచి ఎండ, వేడితో ఇబ్బంది పడిన వారికి ఈ వర్షాలు కాస్త హాయిని ఇచ్చాయనే చెప్పాలి. అయితే వర్షం పడే ముందు ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంటుంది. దాని వలన ఇబ్బంది పడుతుంటారు, కొందరైతే ఉక్కపోతత సతమతం అవుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అలా ఉక్కపోత ఎక్కువగా ఉన్న సమయంలో మన అమ్మమ్మ తాతమ్మ వాళ్లు చెబుతుంటారు. ఉక్కపోత చాలా ఎక్కువగా ఉంది కాసేపట్లో తప్పకుండా వర్షం పడుతుంది అని. వారు చెప్పినట్లుగానే చాలా సార్లు ఉక్కపోతగా ఉండి, కాసేపటికే వర్షం పడుతుంది. మరి అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? అసలు ఉక్కపోతకు వర్షం రాకకు సంబంధం ఏమిటి అని ఆలోచించారా? దీనికి అనేక కారణాలు ఉన్నాయంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-3.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షం వచ్చే ముందు నల్లని మేఘాలు ఆకాశాన్ని కమ్మేస్తుంటాయి. ఈ సమయంలో వాతావరణంలో  తేమ శాతం ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా వేడి గాలి మొత్తం ఆకాశంలోకి చేరి మేఘాలుగా మారుతుందంట. అంతే కాకుండా మన శరీరంలో కూడా ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆ వేడిని తగ్గించడానికి సహజంగానే శరీరం నుంచి చెమట పెరుగుతుంది. ఉక్కపోత ద్వారా శరీరంలోని వేడి తగ్గుతుంది. అందువల్లనే మనకు వర్షం పడే ముందు విపరీతమైన ఉక్కపోత ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rain-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా, వాతావరణంలో తేమ పెరిగిపోవడం వలన శరీరంలోని చెమట ఆవిరి కాకుండా అలాగే ఉండిపోతుందంట. దీంతో శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి, ఉక్కపోత పెరగడం జరుగుతుందంట. ఈ కారణాల వలన వర్షం పడే ముందు ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-your-ac-leaking-water-at-home-then-know-common-causes-and-easy-diy-fizes-1836749.html</loc><lastmod>2026-06-08T13:14:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Simple Ways To Fix Ac Water Leaking Issue ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లోని ఏసీ నుండి నీరు లీక్ అవ్వడానికి అన్నిటికంటే పెద్ద,  అత్యంత సాధారణ కారణం కండెన్సేట్ డ్రెయిన్ లైన్ మూసుకుపోవడం. ఏసీ నడుస్తున్నప్పుడు గదిలోని తేమను లాగి, నీటి రూపంలో బయటకు పంపే పైపులో కాలక్రమేణా దుమ్ము, ధూళి లేదా నాచు పేరుకుపోతాయి. ఈ విధంగా చెత్తాచెదారం ఇరుక్కుపోయినప్పుడు, నీరు బయటకు వెళ్లే మార్గం లేక రివర్స్ అయి ఇండోర్ యూనిట్ గుండా గది లోపలికి లీక్ అవ్వడం మొదలవుతుంది. దీనిని వెట్/డ్రై వాక్యూమ్ క్లీనర్ లేదా ఒక గట్టి బ్రష్ సహాయంతో ఇంట్లోనే శుభ్రం చేసి సమస్యను పరిష్కరించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue.jpg</image:loc><image:caption><![CDATA[ రెండో ప్రధాన కారణం ఏసీ ఎయిర్ ఫిల్టర్లను నిర్లక్ష్యం చేయడం. ఎయిర్ ఫిల్టర్‌ను చాలా కాలం పాటు శుభ్రం చేయకపోతే దానిపై దుమ్ము దట్టంగా పేరుకుపోయి, గాలి ప్రవాహం పూర్తిగా ఆగిపోతుంది. గాలి సరిగ్గా ఆడనప్పుడు ఏసీ లోపల ఉండే ఎవాపరేటర్ కాయిల్ విపరీతంగా చల్లబడిపోయి, దానిపై మంచు గడ్డకట్టడం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఏసీ ఆఫ్ చేసినప్పుడు లేదా కంప్రెషర్ ఆగినప్పుడు ఆ మంచు ఒక్కసారిగా కరిగి, వాటర్ ట్రే నుండి నీరు పొంగి కిందకు పడుతుంది. అందుకే ప్రతి 1 నుండి 3 నెలలకు ఒకసారి ఎయిర్ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం లేదా మార్చడం అలవాటు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మూడవ సాంకేతిక కారణం ఏసీలో రిఫ్రిజెరెంట్ అంటే కూలింగ్ గ్యాస్ స్థాయి తగ్గిపోవడం. ఏసీ పైపుల్లో ఎక్కడైనా చిన్న లీకేజీలు ఉండి గ్యాస్ తగ్గిపోతే, సిస్టమ్‌లో ఒత్తిడి మారిపోయి ఎవాపరేటర్ కాయిల్స్ గడ్డకట్టుకుపోతాయి. ఈ మంచు కరిగినప్పుడు కూడా నీరు లీక్ అయ్యే సమస్యలు వస్తాయి. ఒకవేళ గ్యాస్ తక్కువగా ఉందని గమనిస్తే, వెంటనే నిపుణుడైన టెక్నీషియన్‌ను పిలిపించి లీకేజ్ చెక్ చేయించి గ్యాస్ నింపించడం ఒక్కటే మార్గం. ఇది కాకుండా ఏసీని గోడకు బిగించేటప్పుడు దాని కోణం లేదా అలైన్‌మెంట్ కొద్దిగా తప్పుగా ఉన్నా కూడా నీరు డ్రెయిన్ పైపులోకి వెళ్లకుండా లోపలికి పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ మీ స్ప్లిట్ ఏసీ మరమ్మత్తుకు ఎక్కువ సమయం పట్టేటట్లయితే లేదా టెక్నీషియన్ రావడం ఆలస్యమైతే, తాత్కాలిక కూలింగ్ కోసం ఎక్కడికైనా సులభంగా తరలించగలిగే పోర్టబుల్ ఏసీ ఒక గొప్ప, తెలివైన ప్రత్యామ్నాయం అవుతుంది. అలాగే ఏసీ కొనేటప్పుడు మీ గది పరిమాణాన్ని బట్టి నిర్ణయం తీసుకోవడం ముఖ్యం. మీ గది చిన్నగా ఉంటే నీరు, విద్యుత్తును ఆదా చేయడానికి 1-టన్ ఏసీ ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది. ఏసీని క్రమ పద్ధతిలో సర్వీసింగ్ చేయించడం వల్ల ఇలాంటి చిన్న చిన్న సమస్యలు రాకుండా ఎక్కువ కాలం మన్నిక వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/simple-ways-to-fix-ac-water-leaking-issue-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత రోజుల్లో కొత్త ఎలక్ట్రానిక్స్ లేదా ఏసీ కొనుగోలు చేసేటప్పుడు జేబుకు ఎక్కువ చిల్లు పెట్టాల్సిన అవసరం లేదు. మార్కెట్లోని వివిధ డీలర్ ఆఫర్లు, బ్రాండ్ డిస్కౌంట్లు, బజాజ్ ఫైనాన్స్ వంటి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లను ఒకదానితో ఒకటి కలిపి సరిచూసుకోవచ్చు. దీనివల్ల ఏసీ కొనుగోలుపై పెద్ద మొత్తంలో డబ్బు ఆదా అవుతుంది. వేసవి ముగిసేలోపు మీ ఏసీ ఫిల్టర్లను ఒకసారి తనిఖీ చేసుకుని, చల్లని గాలితో పాటు ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించండి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mercury-transit-in-gemini-zodiac-signs-likely-to-gain-extra-income-1836723.html</loc><lastmod>2026-06-08T13:00:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/extra-income-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Extra Income Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/wealth-astrology.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రం ప్రకారం అదనపు ఆదాయానికి బుధుడు కారకుడు. మదుపులు, పెట్టుబడులు, బ్యాంకులు, వ్యాపారాలు, షేర్లు, స్పెక్యులేషన్లు వంటి ధన సంబంధమైన వ్యవహారాల మీద బుధుడికే ఆధిపత్యం ఉంటుంది. ప్రస్తుతం తన స్వస్థానమైన మిథున రాశిలో సంచారం చేస్తున్న బుధుడి వల్ల కొన్ని రాశులవారు అదనపు ఆదాయాన్ని సంపాదించుకోవడానికి అవకాశం కలిగింది. ఈ నెల(జూన్) 22 లోపల వృషభం, మిథునం, కన్య, తుల, ధనుస్సు, కుంభ రాశుల వారు మదుపులు చేయగలిగితే తప్పకుండా సంపన్నులు, విజేతలు అయ్యే అవకాశం ఉంది. కొత్త వ్యాపారాలకు, వ్యాపారాల్లో పెట్టుబడులకు, షేర్లకు, ఆర్థిక లావాదేవీలకు సమయం అనుకూలంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/2-vrushaba-rasi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి ధన స్థానంలో ధనాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారు అతి తక్కువ పెట్టు బడితో అత్యధికంగా లాభాలు పొందే అవకాశం ఉంది. ఎటువంటి పెట్టుబడి పెట్టినా, ఎంత పెట్టుబడి పెట్టినా బాగా  కలిసి వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు చేపట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. షేర్లు, స్టాకులు కొనడం వల్ల తప్పకుండా అంచనాల్ని మించి లాభాలు పొందుతారు. స్థలాలు, ఆస్తులు, బంగారం మీద పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ధన లాభాలు కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/3-mithuna-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి అధిపతి అయిన బుధుడు ప్రస్తుతం తన స్వస్థానమైన మిథునంలో సంచారం చేస్తున్నందు వల్ల వీరిలో వ్యాపార దక్షత పెరుగుతుంది. మదుపులు, పెట్టుబడులు అత్యధికంగా లాభిస్తాయి. వడ్డీ వ్యాపారాలు, లాటరీలు లాభాల వర్షం కురిపిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అతి తక్కువ పెట్టుబడితో అత్యధిక లాభాలు పొందడం కూడా జరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. ఇతరులతో కలిసి చేసే వ్యాపారాలు కూడా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/6-kanya-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: రాశ్యధిపతి బుధుడు దశమ కేంద్రంలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారికి సొంత వ్యాపారాలకు సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఆదాయం పెరగడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల కూడా అత్యధికంగా లాభాలు పొందుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు, లాటరీలు, వడ్డీ వ్యాపారాలు, ఆర్థిక లావాదేవీల మీద పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. దూరదృష్టితో, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే ఈ రాశివారు పట్టిందల్లా బంగారమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/7-tula-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి భాగ్య స్థానంలో సంచారం చేస్తున్న భాగ్యాధిపతి బుధుడి వల్ల ఈ రాశివారు అతి స్వల్ప కాలంలో కోటీశ్వరులయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాల్లో పెట్టుబడులు వంటి అదనపు ఆదాయం మీద పెట్టే పెట్టుబడులు తప్పకుండా కనక వర్షం కురిపిస్తాయి. ఎటువంటి వ్యాపారం తలపెట్టినా బాగా కలిసి వస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు అత్యధికంగా ఆర్థిక లాభాలనిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/9-dhanusu-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశిలో సప్తమ స్థానంలో సప్తమ, దశమాధిపతి బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఏ భాగ స్వామ్య వ్యాపారమైనా కలిసి వస్తుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతారు. ఎటు వంటి పెట్టుబడి పెట్టినా, ఏ విధంగా మదుపు చేసినా లాభాల పంట పండుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీల వల్ల అంచనాల్ని మించి ధన లాభాలు కలుగుతాయి. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/11-kumbha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో పంచమాధిపతి బుధుడి సంచారం జరగడం వల్ల ఆస్తిపాస్తుల మీదా, రియల్ ఎస్టేట్ మీదా పెట్టుబడులు పెట్టడం వల్ల అపార ధన లాభం కలుగుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేయడం వల్ల లాభాలు కలుగుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, బంగారం, భూమి, లాటరీల మీద పెట్టుబడులు పెట్టి ఊహించని లాభాలు పొందే అవకాశం ఉంది. అదనపు ఆదాయం అత్యధికంగా పెరిగే అవకాశం ఉన్నందువల్ల ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/maruti-suzuki-upcoming-suvs-2026-hybrid-fronx-grand-vitara-7-seater-brezza-facelift-1836777.html</loc><lastmod>2026-06-08T13:33:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-suzuki-suvs-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maruti Suzuki Suvs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-suzuki-suvs.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో మారుతున్న కస్టమర్ల అభిరుచులకు అనుగుణంగా మారుతి సుజుకీ తన శైలిని పూర్తిగా మార్చుకుంటోంది. కంపెనీ తన &#039;విజన్ 3.0&#039; వ్యూహంలో భాగంగా ఎస్‌యూవీ (స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్) విభాగంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో తన మోడళ్ల సంఖ్యను 19 నుంచి 29కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పెద్ద కుటుంబాల అవసరాలను తీర్చేందుకు సరికొత్త హైబ్రిడ్ ఇంజిన్లతో కూడిన కార్లను సిద్ధం చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-fronx-hybrid.jpg</image:loc><image:caption><![CDATA[ లీటరుకు 35 కిలోమీటర్ల మైలేజీతో సరికొత్త ఫ్రాంక్స్ హైబ్రిడ్: మారుతి సుజుకీ నుంచి రాబోతున్న కార్లలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న మోడల్ &#039;ఫ్రాంక్స్ ఫేస్‌లిఫ్ట్&#039;. ఈ కారులో కంపెనీ సరికొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ సాంకేతికతను ప్రవేశపెట్టబోతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ కొత్త హైబ్రిడ్ ఇంజిన్ సహాయంతో ఈ కారు లీటరు పెట్రోలుకు ఏకంగా 35 కిలోమీటర్ల వరకు అద్భుతమైన మైలేజీని అందిస్తుందని అంచనా. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో, మధ్యతరగతి ప్రజలకు ఈ కారు ఒక పెద్ద వరమనే చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/grand-vitara-7-seater.jpg</image:loc><image:caption><![CDATA[ పెద్ద కుటుంబాల కోసం గ్రాండ్ విటారా 7-సీటర్: ఇప్పటికే మార్కెట్లో మంచి విజయాన్ని అందుకున్న గ్రాండ్ విటారా మోడల్‌ను ఇప్పుడు మరింత పెద్దగా మార్చబోతున్నారు. ఉమ్మడి కుటుంబాలు, ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుగా దీనిని &#039;త్రీ-రో&#039; (మూడు వరుసల సీట్లు) 7-సీటర్ వేరియంట్‌గా తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం ఉన్న 5-సీటర్ మోడల్ కంటే ఇది మరింత విలాసవంతంగా, విశాలమైన బూట్ స్పేస్‌తో రానుంది. టాటా సఫారీ, మహీంద్రా ఎక్స్‌యూవీ700 వంటి పెద్ద కార్లకు ఇది గట్టి పోటీ ఇవ్వనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-brezza-facelift.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త అవతారంలో బ్రెజ్జా, గ్రాండ్ విటారా ఫేస్‌లిఫ్ట్: భారతీయ రోడ్లపై అత్యధికంగా కనిపించే బ్రెజ్జా కారును సరికొత్త హంగులతో కంపెనీ అప్‌డేట్ చేస్తోంది. ఈ సరికొత్త బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను తిరిగి ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఇందులో పెద్ద ఇన్‌ఫోటైన్‌మెంట్ స్క్రీన్, అధునాతన భద్రతా ఫీచర్లు (ADAS) ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. దీనితో పాటు, గ్రాండ్ విటారా 5-సీటర్ మోడల్‌ను కూడా సరికొత్త డిజైన్, అదనపు ఫీచర్లతో రీ-లాంచ్ చేయనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/maruti-hybrid-cars.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న మారుతి సుజుకీ, రాబోయే రోజుల్లో మైలేజ్, లగ్జరీ కలయికతో కొత్త సంచలనాలకు సిద్ధమైంది. వినూత్న శైలిలో రాబోతున్న ఈ సరికొత్త ఎస్‌యూవీ కార్లు కచ్చితంగా వాహన ప్రియులను అలరిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మైలేజ్ కోరుకునే వారికి ఇవి ఉత్తమ ఎంపిక కానున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/swallowing-fish-bones-dangerous-benefits-and-risks-guide-1836676.html</loc><lastmod>2026-06-08T12:13:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepa Mullu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu.jpg</image:loc><image:caption><![CDATA[ చేపలతో అనేక రకాల వంటకాలు చేస్తుంటారు. ఇక ఏ వంటకం చేసినా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చేపల పులుసును మించినది ఉండదు అంటారు. అందుకే చాలా మంది ఎక్కువగా చేపలతో పులుసు చేసుకొని తింటారు. చాలా మంది ఫేవరెట్ కూడా ఈ రిసిపీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొంత మందికి చేపలు అంటే అమితమైన ఇష్టం ఉంటుంది. కానీ చేపల్లో ఉన్న ముల్లుల కారణంగా వాటిని తినడానికి భయపడుతుంటారు. కొన్ని సార్లు ఎవరైనా ముళ్లులు తీసి ఇస్తే ఇష్టంగా తింటారు. మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు చేప ముళ్లు మంచిదేనా? లేదా ఇది కడుపులోకి వెళితే ఏమైన ప్రమాదమా? అని, కాగా దాని గురించి తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల ప్రకారం చేప ముళ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది, ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. కానీ ఎప్పుడూ కూడా పెద్ద చేపల ముల్లులు తినకూడదంట. ఇవి చాలా ప్రమాదకరం అని చెబుతున్నారు వైద్యులు. కొన్ని సార్లు ఇవి పేగుల్లో గుచ్చుకోవడం లేదా, గొంతులో ఇరుక్కుపోవడం వంటి సమస్యలు ఎదురయ్యే ఛాన్స్ ఉన్నదంట. అందువలన ఒకటికి రెండు సార్లు ఆలోచించి, చాలా జాగ్రత్తగా ముల్లు కడుపులోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. అయితే ఏ చేపల ముల్లులు తినాలి అంటే? సార్డినెస్ వంటి చేపలు, కొన్ని చేపల ముల్లులు లబ్బరులా మెత్తగా ఉంటాయి. అలాంటి వాటిని తిన్నప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవంట.అంతే కాకుండా చాలా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది చిన్న చిన్న చేపలను వండుకొని తింటారు. వీటి ముళ్లుల వలన ఎలాంటి ప్రమాదం ఉండదు క, అలాగే విటమిన్ డీ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం ఈ చేపల ముల్లుల్లో పుష్కలంగా ఉంటుంది, అందుకే చిన్న చేపల ముల్లులు తింటుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొంత మంది చేపలు తింటుంటే అనుకోకుండా ముల్లు కడుపులోకి వెళ్తుంది. దీంతో చాలా భయపడి పోతుంటారు. అసలు ముల్లు కడుపులో అరుగుతుందా? లేదా అనే అయోమయంలో ఉంటారు. చాలా భయపడి పోతుంటారు. మరి అసలు కడుపులోకి చేప ముల్లు వెలితే అరుగుతుందా? అంటే?చేప ముళ్లు కడుపులోకి , అన్నవాహికలోకి వెళ్లినా అంత టెన్షన్ తీసుకోవాల్సిన  అవసరం లేదు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepa-mullu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకంటే? కడుపులో ఉండే ఆమ్లాలు చేప ముల్లు ను చాలా సులభంగా కరిగించేస్తాయంట. కానీ కొన్ని సార్లు కడుపులోపలికి వెళ్లి అన్నవాహిక నుంచి బయటకు వస్తాయి. అలాంటి పరిస్థితులు ఎదురు అవుతే చాలా ప్రమాదకరం. కాబట్టి చేపలు తినే ముందు ముల్లుల విషయంలో జాగ్రత్తలు పాటిస్తూ తినాలని చెబుతున్నారు డాక్టర్ ఎం ఆర్ఎస్ హరిహరన్. నోట్ : పై సమాచారం, నిపుణులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/egg-white-vs-egg-yolk-which-part-of-the-egg-is-healthier-check-details-1836663.html</loc><lastmod>2026-06-08T12:03:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Egg White Vs Egg Yolk ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్డు మొత్తం బరువులో తెల్లసొన సుమారు 60శాతం ఉంటుంది. ఇందులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువగా ఉండి, అత్యంత నాణ్యమైన ప్యూర్ ప్రోటీన్ లభిస్తుంది. గుడ్డులో ఉండే మొత్తం ప్రోటీన్‌లో సగానికి పైగా ఈ తెల్లసొనలోనే ఉంటుంది. కండరాల బలానికి, బరువు తగ్గడానికి ఇది ఎంతో తోడ్పడుతుంది. అయితే తెల్లసొనలో కొవ్వు అస్సలు ఉండదు కాబట్టి, కొవ్వులో కరిగే విటమిన్లు ఇందులో పూర్తిగా శూన్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు గుడ్డు బరువులో పచ్చసొన సుమారు 30 నుంచి 35శాతం ఉంటుంది. బరువు పరంగా చూస్తే తెల్లసొనలో ఎక్కువ ప్రోటీన్ ఉన్నప్పటికీ.. గ్రామ్ టు గ్రామ్ లెక్కేస్తే తెల్లసొన (100 గ్రాములకు 10.8 గ్రా) కంటే పచ్చసొనలోనే (100 గ్రాములకు 16.4 గ్రా) ప్రోటీన్ సాంద్రత చాలా ఎక్కువ. గుడ్డుకు అసలైన పోషక బలాన్ని, రుచిని ఇచ్చేది ముమ్మాటికీ ఈ పచ్చసొన భాగమేనని సైన్స్ చెబుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-1.jpg</image:loc><image:caption><![CDATA[ విటమిన్లు, ఖనిజాల విషయానికి వస్తే పచ్చసొన ఒక పవర్‌హౌస్ లాంటిది. ఇందులో విటమిన్ బి6, బి12, ఫోలేట్, జింక్, ఐరన్, ఫాస్పరస్ పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా మెదడు అభివృద్ధికి, కాలేయ పనితీరుకు అవసరమైన కోలిన్ అనే పోషకం ఇందులో చాలా ఎక్కువ. అంతేకాకుండా కొవ్వులో కరిగే విటమిన్లు అయిన A, D, E, K లతో పాటు హెల్తీ ఫ్యాట్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా పచ్చసొనలోనే లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్య లక్ష్యాలను బట్టి ఎవరికి ఏది బెస్ట్ అనే విషయానికి వస్తే.. కేవలం మజిల్ గెయిన్, వెయిట్ లాస్ కోరుకునే అథ్లెట్లు మరియు బాడీబిల్డర్లకు తెల్లసొన అద్భుతమైన ఛాయిస్. ఇది కొవ్వు, కొలెస్ట్రాల్ లేకుండా ప్యూర్ ప్రోటీన్‌ను అందిస్తుంది. అదే సమయంలో మెదడు చురుకుదనం, జ్ఞాపకశక్తి, కంటి చూపు మెరుగుపడటానికి మరియు హార్మోన్ల సమతుల్యతకు పచ్చసొనలోని పోషకాలు, లూటిన్, జియాక్సంతిన్ వంటి యాంటిఆక్సిడెంట్లు ఎంతో అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/egg-white-vs-egg-yolk-47-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా గుండె జబ్బులు ఉన్నవారు లేదా కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడేవారు పచ్చసొనను వైద్యుల సలహాతో పరిమితంగా తీసుకోవడం మంచిది. సాధారణ వ్యక్తులు, పిల్లలు మాత్రం శరీరానికి పూర్తి స్థాయి పోషకాలు, విటమిన్లు అందాలంటే గుడ్డును మొత్తంగా తినడమే ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. మీ శారీరక అవసరాలకు తగినట్లుగా గుడ్డును మీ డైట్‌లో భాగం చేసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mrigasira-karthi-free-seafood-feast-fish-pulusu-gongura-prawns-in-west-godavari-1836646.html</loc><lastmod>2026-06-08T11:31:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vindu Bhojanam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఏలూరు: కాలం మారుతుంది. రోహిణి కార్తె నుంచి మృగశిర మాసంలోకి ప్రవేశించాం. కార్తె మారుతున్న సమయంలో మనం తీసుకునే ఆహారం మారాలని చెబుతున్నారు నిపుణులు. వర్షాలు కురుస్తూ, చల్లని వాతావరణం ఏర్పడే సమయంలో ప్రభలే వివిధ రకాల వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే శరీరానికి పోషకవిలువలతో కూడిన ఆహారం అందించాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-2.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే ఈ సమయంలో చాలా మంది చేపలు తింటారు. ఇక శాకాహారులు అయితే బెల్లం, ఇంగువ కలిపి తీసుకోవడం వంటిది చేస్తుంటారు. ఈరోజు ప్రతి ఒక్కరూ చేపల కర్రీ వండుకొని తింటారు. ఎందుకంటే? చేపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాతావరణం మారే సమయంలో వచ్చే వైరల్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-3.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా చేపలలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బి12 వంటివి ఎక్కువగా ఉండటం వలన చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఇంటిలో చేపల కర్రీ వండుకుంటారు. అయితే ఇంట్లో చేపల కూర వండుకోలేని వారికి అదిరిపోయే న్యూస్ అందింది. అది ఏమిటంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-4.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమగోదావరిజిల్లా లోని జై భారత్ క్షీరా రామ ఆక్వా రైతుసంఘం ఆధ్వర్యంలో మంచి ఆక్వా విందు ఏర్పాటు చేసారు. పాలకొల్లు, నర్సాపురం, ఆచంట నియోజక వర్గాల్లో గోంగూర రొయ్యలు, చేపల పులుసు తో పేదలకోసం విందు ఏర్పాటుచేశారు రైతులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/vindu-bhojanam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ విందులో రొయ్యలు గుడ్డు, గోంగూర రొయ్యలు, ఘుమ ఘుమ లాడే చేపల పులుసు ఉండనున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా లో ఈ ఐటమ్స్ తో పేదలకు భోజనం ఏర్పాటుచేశారు. తెలంగాణ లో చేప పంపిణీ ప్రారంభం కాబోతుంటే ఏపీ లో చేపలు, రొయ్యల తో ఈ విందు భోజనాలు ఏర్పాటు చేయటం చర్చనీయాంశ అయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/diabetes-patients-beware-uncontrolled-blood-sugar-can-lead-to-serious-health-complications-1836612.html</loc><lastmod>2026-06-08T11:23:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-care.jpg</image:loc>
					<image:title><![CDATA[ Diabetes Care ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-patients.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె, మెదడుకు పొంచి ఉన్న ప్రమాదం: మధుమేహం ఉన్న రోగులలో గుండెపోటు (హార్ట్ ఎటాక్), కరోనరీ ఆర్టరీ వ్యాధులు వచ్చే ముప్పు ఇతరుల కంటే చాలా ఎక్కువ. రక్తనాళాల ఆరోగ్యం క్షీణించడం వల్ల మెదడుకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడి, బ్రెయిన్ స్ట్రోక్ (పక్షవాతం) వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. దీనికి తోడు మధుమేహ బాధితుల్లో హై బీపీ (అధిక రక్తపోటు) వచ్చే అవకాశం ఎక్కువ. ఈ రెండు సమస్యలు కలిస్తే గుండె, కిడ్నీలపై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/kidney-disease-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి చూపు, కిడ్నీలు దెబ్బతినడం: షుగర్ నియంత్రణలో లేకపోతే కిడ్నీలలోని సూక్ష్మ రక్తనాళాలు పాడవుతాయి. దీనివల్ల నెఫ్రోపతి అనే తీవ్రమైన కిడ్నీ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, మధుమేహం కంటి రెటీనా రక్తనాళాలపై ప్రభావం చూపడం వల్ల డయాబెటిస్ రెటినోపతి ఏర్పడుతుంది. ఇది చూపు మందగించడానికి, తీవ్రస్థాయిలో అంధత్వానికి దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/type-2-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ నరాల బలహీనత, పాదాల సమస్యలు: రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ కాలం ఎక్కువగా ఉంటే నరాలు దెబ్బతింటాయి (డయాబెటిక్ న్యూరోపతి). దీనివల్ల కాళ్లలో తిమ్మిర్లు, మంటలు, మొద్దుబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రక్తప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల పాదాలపై అయ్యే చిన్న చిన్న గాయాలు, పుండ్లు త్వరగా మానవు. ఇవి తీవ్రమైన ఇన్ఫెక్షన్లుగా మారి ప్రాణాంతకంగా పరిణమించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetic-neuropathy.jpg</image:loc><image:caption><![CDATA[ ఇతర ఇన్ఫెక్షన్లు, ఫ్యాటీ లివర్: మధుమేహం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనివల్ల చర్మం, మూత్రనాళాలు (UTI) మరియు చిగుళ్లలో ఇన్ఫెక్షన్లు తరచూ వస్తుంటాయి. టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయే నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ముప్పు కూడా ఎక్కువని పరిశోధనలు చెబుతున్నాయి. నోటి ఆరోగ్యం దెబ్బతినడం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు కూడా కామన్ గా కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/diabetes-symptoms.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర స్థాయిలు (బ్లడ్ షుగర్) దీర్ఘకాలం పాటు అదుపులో లేకపోతే శరీరంలోని ముఖ్య అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంచుకోవడం, నోటి పరిశుభ్రత పాటించడం, క్రమం తప్పకుండా మందులు వాడటం ఎంతో అవసరం. అయితే, షుగర్‌ బాధితులు ప్రతి ఒక్కరికీ ఈ సమస్యలు వస్తాయని కాదు. కానీ, బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను నిరంతరం ట్రాక్ చేస్తూ, ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం మరియు వైద్యుల సలహాతో మందులు వాడటం ద్వారా ఈ ప్రమాదాల నుండి సురక్షితంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gold-and-silver-rate-today-check-current-prices-in-hyderabad-vijayawada-delhi-and-chennai-1836614.html</loc><lastmod>2026-06-08T11:15:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/silver-price-today-june-08.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Price Today June 08 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ భారీ హెచ్చుతగ్గుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఉదయం ఈ ధర రూ.1,52,720 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఏకంగా తులం బంగారంపై రూ.1040 తగ్గింది. ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విజయవాడ, విశాఖ పట్నంలో సైతం 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,690 గా ఉండగా ఇక 22 క్యారట్ల బంగారం ధర రూ.1,39,050 వద్ద కొనసాగుతుండగా.. 18 క్యారట్ల బంగారం ధర రూ.1,13,770 వద్ద కొనసాగుతుంది. అలాగే దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, బెంగళూరు, కేరళ, పూణెలో సైతం ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీ, చెన్నై నగరాల్లో మాత్రం మిగతా నగరాలతో పోల్చుకుంటే బంగారం, వెండి ధరలు మార్పులు ఉన్నాయి. ఢిల్లీలో 24 క్యారట్ల స్వచ్చమైన 10 గ్రాముల బంగారం ధర రూ.1,51, 840గా ఉండగా 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,39,200గా ఉంది. ఇక చెన్నైలో 24 క్యారట్ల తులం బంగారం ధర రూ.1,53,490గా ఉండగా 22 క్యారట్ల బంగారం ధర రూ.1,40,700 వద్ద కొనసాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/silver-price-today.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక బంగారం బాటలోనే వెండి ధరలు కూడా నడుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.2,60,000 ఉండగా ఉదయం ఈ ధర రూ.2,69,900 వద్ద కొనసాగింది. అంటే కేవలం 4 గంటల్లోనే ఈ ధరలు రూ.10వేలు దిగొచ్చింది. ఇక ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/gold-price-today-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనేవారికి ఇదే మంచి టైం.. లేదంటే బంగారం, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్దం కారణంగా కొన్ని నెలల క్రితం భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. యుద్ధం తగ్గుముఖం పట్టడంతో.. దిగొచ్చాయి. అయితే తాజాగా ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. కాబట్టి ఈ ధరలు కూడా మళ్లీ పెరిగే అవకాశాలు లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మీకు కొనే ఆలోచన ఉంటే ఒక సారీ మీరు కూడా నిపుణులను సంప్రదించిండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/massive-26-kg-fish-caught-during-mrigasira-season-draws-crowd-in-telangana-1836581.html</loc><lastmod>2026-06-08T11:01:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/huge-fish-caught-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Huge Fish Caught ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-season.jpg</image:loc><image:caption><![CDATA[ జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎద్దండి గ్రామ చెరువులో ఓ జాలరికి అరుదైన అదృష్టం దక్కింది. గ్రామానికి చెందిన కల్లెడ నగేష్ అనే జాలరి ప్రతిరోజూ లాగే చేపల వేటకై స్థానిక చెరువుకు వెళ్లాడు. మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చెరువులో చేపలు పట్టేందుకు జాలర్లు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/giant-fish-catch.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో నగేష్ వేసిన వలలో ఏదో భారీ జీవి చిక్కినట్లు అనిపించింది. తోటి జాలర్ల సహాయంతో వలను పైకి లాగి చూడగా, అందులో ఏకంగా 26 కిలోల బరువున్న ఒక భారీ చేప కనిపించడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/village-pond-fishing.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా చెరువుల్లో రెండు, మూడు కిలోల చేపలు పడటం సహజం. కానీ, ఏకంగా 26 కిలోల బరువున్న భారీ చేప చిక్కడంతో ఆ వార్త చుట్టుపక్కల గ్రామాల్లో దావానలంలా వ్యాపించింది. ఇంత పెద్ద చేపను తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని, అది కూడా మృగశిర కార్తె రోజే ఇలాంటి అరుదైన చేపను చూడటం ఒక అదృష్టంగా భావిస్తున్నామని గ్రామస్థులు పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/rare-fish-catch.jpg</image:loc><image:caption><![CDATA[ వింతను చూసేందుకు గ్రామస్థులు, తోటి జాలర్లు చెరువు వద్దకు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఆ భారీ చేపను తిలకించడానికి, దానితో మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి పిల్లలు, పెద్దలు పోటీ పడ్డారు. చుట్టూ పక్కల ఊర్ల నుండి ప్రజలు చెరువు వద్దకు పోటెత్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/huge-fish-caught.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలం ఆరంభంలో వచ్చే మృగశిర సీజన్ జాలర్లకు మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో చేపల మార్కెట్లో ధరలు కూడా ఎక్కువగా ఉంటాయి. నగేష్ వలలో పడిన ఈ భారీ చేప ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాకుండా, దానిని దక్కించుకోవడానికి స్థానికులు తీవ్రంగా పోటీ పడ్డారు. తాజా, ఇంత భారీ చేప కావడంతో దీనిని కొనుగోలు చేసేందుకు గ్రామస్థులు పోటీపడి మరీ వేలం తరహాలో ధర పలికారు. మొత్తానికి మృగశిర వేళ పడ్డ ఈ భారీ చేప ఆ జాలరి కుటుంబంలో పెద్ద సంతోషాన్ని నింపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mrigasira-special-fish-curry-authentic-chepala-pulusu-recipe-for-delicious-taste-1836590.html</loc><lastmod>2026-06-08T10:50:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepala Pulusu 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-2.jpg</image:loc><image:caption><![CDATA[ చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు : చేపలు, ఆనియన్, కారం, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మెంతి పొడి, ఉప్పు, నూనె, చింత పండు, కొత్తిమీర, పచ్చి మిర్చీ, పసుపు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం : ముందుగా చేపలను తీసుకొని గోరు వెచ్చటి నీటిలో కొంచెం, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసి శుభ్రం చేయాలి. చేపలు శుభ్రం అయిన తర్వాత వాటిని వేరే బౌల్‌లోకి తీసుకొని చేప ముక్కల్లో కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. దాదాపు 5 నిమిషాల వరకు పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఆనియన్ తీసుకొని దానిని మంటపై మంచిగా కాల్చుకోవాలి. దీని వలన చేపల పులుసు త్వరగా పాడవకుండా ఉండటమే కాకుండా రుచి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు కాల్చుకున్న ఆనియన్, టమాటాలను మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టాలి. అందులో సరిపడ నూనె వేయాలి. నూనె మంచిగా వేడి అయిన తర్వాత అందులో పచ్చి మిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను వేసి మంచిగా వేయించుకోవాలి. ముక్కలు మంచిగా వేగాలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/chepala-pulusu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న టమాటా, ఆనియన్ పేస్ట్ వేసి కలుపుకోవాలి మరో ఐదు నిమిషాలు. తర్వాత అందులో చింత పండు రసం వేసుకోవాలి. అలాగే తగినన్ని నీరు కూడా వేసేసుకొని పులుసు చిక్క బడి ముక్క మెత్తగా ఉడికే వరకు, ముక్కలను కదపకుండా, పులుసు మరగబెట్టాలి. అది బాగా మరిగిన తర్వాత అందులో ధనియాల పొడి, ఉప్పు, కారం, మెంతి పొడి వేసి మరో ఐదు నిమిషాలు మరగబెట్టాలి. చివరగా అందులో కొత్తిమీర వేయాలి. అంతే టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mrugasira-karthi-fish-tradition-boost-immunity-get-warmth-against-seasonal-changes-1836560.html</loc><lastmod>2026-06-08T09:12:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mrigasira 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-3.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె రోజు చేపలు తినడం అనేది ఆనవాయితీ. పూర్వకాలం నుంచే మృగశిర కార్తె రోజు చేపలు తినడం చేస్తుంటారు.  ప్రతి పల్లె పట్నంలో ప్రతి ఇంటిలో చేపలకూర గుమ గుమలతో వీధి మొత్తం సందడిగా ఉంటుంది. ఈరోజు చేపలు తినడమే కాకుండా, కొంత మంది ఆస్తమా, ఉబ్బసం తగ్గడం కోసం చేప ప్రసాదం కూడా తీసుకుంటారు. మరి ఈ రోజు చేప మందు, చేపలకు ఎందుకు అంత ప్రాముఖ్యత అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-1.jpg</image:loc><image:caption><![CDATA[ మృగశిర కార్తె కంటే ముందు రోహిణి కార్తె ఉంటుంది. ఇక రోహిణి కార్తె అంటే రోకళ్లు కూడా పగిలేంత ఎండలు ఉంటాయి. విపరీతమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతుంటారు. శరీరంలో నీటిశాతం తగ్గిపోతుంది. ఇక ఆ తర్వాత వెంటనే వర్షాకాలం ప్రారంభం అవుతుంది. ఆకాశం నిండా నైరుతి రుతుపవనాలు మేఘావృతమై తొలకరి చినుకులు పడతాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-2.jpg</image:loc><image:caption><![CDATA[ వేడి నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో మానవ శరీరంలో దాని అంత త్వరగా అలవాటు పడదు. దీంతో వైరల్ ఇన్ఫెక్షన్స్  రావడం వంటి అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. అంతే కాకుండా వాతావరణం తేమగా ఉండటం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది, వైరస్‌లు ఎక్కువగా వ్యాపిస్తుంటాయి. అందుకే ఈ సమయంలో రోగనిరోధక శక్తి పెంచుకొని, జలుబు, దగ్గు, ఆస్తమా, వంటి వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి చేపల తింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా శరీరంలో వేడి ఉండటానికి చేపలు తింటారు. ఇక ఈ చేపల్లో అనేక పోషకాలు , విటమిన్స్, ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి పుష్కలంగా ఉంటాయి. అయితే ఈ వాతావరణం మారే సమయంలో చేపలు తినడం వలన ఇది శరీరంలో వేడిని పెంచి, కఫం పెరగకుండా చేస్తుంది. అంతే కాకుండా గుండె , ఊపిరితిత్తులకు తగిన వేడిని అందజేస్తుంది. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అందుకే ఈ రోజున చేపలు తింటారు అని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/mrigasira-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా మృగశిర అంటే వానలు మొదలు, ఈ సమయంలో చల్లటి వాతావరణం వలన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఈ సమయంలో చేపలు తినడం వలన అది శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతుంది. అంతే కాకుండా,  వాత కఫ దోషాలు పెరుగుతాయి. తొలి వాన పడగానే రైతులు పొలం పనులు ప్రారంభిస్తారు, ఆ సమయంలో ఓళ్లు నొప్పుల వంటి ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఈ రోజు చేపలు తినడం వలన ఒళ్లు  నొప్పులు, వైరల్ ఇన్‌ఫెక్షన్స్ ఎక్కువగా రావని, రైతులు మృగశిర కార్తె రోజు చేపలు తింటారు. మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు.. అని సామెత ఉంది. అందుకే చాలా మంది ఈ రోజున చేపలు తినడానికి ఆసక్తి చూపుతారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/do-this-one-thing-on-an-empty-stomach-every-morning-for-better-health-1836516.html</loc><lastmod>2026-06-08T07:45:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/morning-routine.jpg</image:loc>
					<image:title><![CDATA[ Morning Routine ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/constipation-relief.jpg</image:loc><image:caption><![CDATA[ రాత్రి నిద్రపోయే సమయంలో శరీరం శ్వాస, చెమట రూపంలో కొంత ద్రవాన్ని కోల్పోతుంది. ఉదయం నిద్రలేవగానే ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి నిద్ర సమయంలో శరీరం కోల్పోయిన నీటి శాతాన్ని (డీహైడ్రేషన్) ఇది తక్షణమే భర్తీ చేస్తుంది. లేవగానే 1 నుండి 2 గ్లాసుల (250-500 మి.లీ.) నీరు సేవించడం వల్ల శరీరంలో జరిగే మార్పులేంటో, ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/skin-health.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడు చురుకుదనం.. జీర్ణక్రియ మెరుగు: శరీరంలో నీటి శాతం తగ్గితే ఏకాగ్రత లోపించడం, అలసట మరియు అప్రమత్తత తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగై, రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే, ఖాళీ కడుపుతో నీరు సేవించడం వల్ల జీర్ణవ్యవస్థ మేల్కొంటుంది. ఆ రోజంతా మనం తినే ఆహారాన్ని సక్రమంగా అరిగించుకోవడానికి శరీరం సిద్ధమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/importance-of-hydration.jpg</image:loc><image:caption><![CDATA[ మలబద్ధకం నివారణ.. టాక్సిన్లు దూరం: ఉదయం నీళ్లు తాగడం వల్ల పేగుల కదలికలు (Bowel movements) ప్రేరేపించబడతాయి. దీనివల్ల మల విసర్జన సులభంగా జరిగి, చాలామందిని వేధించే మలబద్ధకం సమస్య సహజంగానే దూరమవుతుంది. అలాగే శరీరంలోని వ్యర్థాలను, హానికరమైన టాక్సిన్లను బయటకు పంపడంలో కిడ్నీలకు తగినంత తేమ అవసరం. ఉదయాన్నే నీరు తాగడం వల్ల కిడ్నీల పనితీరు మెరుగుపడి, రక్తం శుద్ధి అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/weight-loss-tips.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు నియంత్రణ.. మెరిసే చర్మం: కొన్నిసార్లు మన శరీరం దాహాన్ని ఆకలిగా పొరబడుతుంటుంది. ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల అనవసరమైన ఆకలి తగ్గి, అతిగా ఆహారం తినడం అదుపులోకి వస్తుంది. ఇది బరువు తగ్గాలనుకునే వారికి ఎంతో మేలు చేస్తుంది. శరీరంలో మెటబాలిజం రేటు కూడా పెరుగుతుంది. శరీరం ప్రాపర్గా హైడ్రేట్ అవ్వడం వల్ల చర్మం పొడిబారడం తగ్గి, ఆరోగ్యంగా, కాంతివంతంగా కనిపిస్తుంది. డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఉదయపు తలనొప్పులను కూడా ఇది తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/daily-health-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంత పరిమాణంలో తాగాలి?: సాధారణంగా ఉదయం లేవగానే 1 నుండి 2 గ్లాసుల (సుమారు 250–500 మి.లీ.) నీరు తాగడం చాలామందికి సరిపోతుంది. అంతకంటే ఎక్కువ మొత్తంలో ఒకేసారి లీటర్ల కొద్దీ నీటిని బలవంతంగా తాగాల్సిన అవసరం లేదు. నీటిని ఎల్లప్పుడూ ఒకేసారి గుటగుటా తాగేయకుండా, కూర్చుని నెమ్మదిగా సిప్ చేస్తూ తాగడం వల్ల గరిష్ట ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-you-should-drink-turmeric-and-black-pepper-water-every-morning-you-need-to-know-1836506.html</loc><lastmod>2026-06-08T06:59:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Turmeric And Black Pepper Benefits 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు, నల్ల మిరియాల నీటిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఒక రక్షణ కవచంలా పనిచేస్తాయి. వాతావరణ కాలుష్యం, తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతీస్తాయి. ఈ డ్రింక్‌లోని సమ్మేళనాలు ఆ ఫ్రీ రాడికల్స్‌ను సమర్థవంతంగా తటస్థీకరిస్తాయి. తద్వారా వృద్ధాప్య ఛాయలను ఆలస్యం చేయడంతో పాటు, కేన్సర్ వంటి అనేక దీర్ఘకాలిక వ్యాధుల నుండి కణాలను రక్షించడంలో అద్భుతంగా సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపులో ఉండే కర్కుమిన్, నల్ల మిరియాలలో ఉండే పైపెరిన్ అనే సమ్మేళనాలు శక్తివంతమైన సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. సాధారణంగా పసుపులోని కర్కుమిన్‌ను శరీరం అంత త్వరగా గ్రహించలేదు.. కానీ నల్ల మిరియాలలోని పైపెరిన్ దీని శోషణ సామర్థ్యాన్ని ఏకంగా 2000శాతం పెంచుతుంది. ఈ రెండు కలిసి శరీరంలో దీర్ఘకాలిక వాపుకు కారణమయ్యే కారకాలను నిరోధిస్తాయి. ఫలితంగా కీళ్ల నొప్పులు, ఒంటి నొప్పులు, అంతర్గత వాపుల నుండి త్వరితగతిన ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియను మెరుగుపరచడంలో పచ్చి పసుపు ఒక అద్భుత ఔషధంగా పనిచేస్తుంది. మీరు ఉదయాన్నే పచ్చి పసుపు, మిరియాలు కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు నయమవుతాయి. ఇది కాలేయం పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. పేగు ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ ఎంతో మేలు చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపులోని కర్కుమిన్ మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మెదడులో ఉత్పన్నమయ్యే న్యూరోట్రోఫిన్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఈ ప్రోటీన్ మెదడులో కొత్త నాడీ కణాలు, కనెక్షన్లను ఏర్పరచడంలో సహాయపడుతుంది. తద్వారా వయస్సు పెరగడం వల్ల వచ్చే అల్జీమర్స్, మతిమరుపు వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అంతేకాకుండా ఈ డ్రింక్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/turmeric-and-black-pepper-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ మంచి రోజును ప్రారంభించడానికి, దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని పదిలపరుచుకోవడానికి పసుపు - నల్ల మిరియాల నీరు ఒక పరిపూర్ణమైన హెల్త్ డ్రింక్. అయితే, గర్భిణీ స్త్రీలు లేదా ఇతర తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ మందులు వాడుతున్న వారు, ఈ కొత్త ఆహారపు అలవాటును ప్రారంభించే ముందు ఒకసారి ఆరోగ్య నిపుణులను లేదా వైద్యులను సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది. ]]></image:caption></image:image></url></urlset>