<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-summer-breakfast-try-these-soft-pink-beetroot-idlis-at-home-1821711.html</loc><lastmod>2026-05-20T21:29:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Healthy Summer Breakfast ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి కాలంలో పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ ఆరోగ్యకరమైన, చలువ చేసే అల్పాహారాన్ని అందించడానికి బీట్‌రూట్ ఇడ్లీ ఒక అద్భుతమైన ఎంపిక. బీట్‌రూట్‌లో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెం, అధిక నీటి శాతం వేసవిలో శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఆకర్షణీయమైన గులాబీ (Pink) రంగులో ఉండే ఈ ఇడ్లీలు చూడటానికి ముచ్చటగా ఉండటమే కాకుండా, కూరగాయలు తినడానికి మారాం చేసే పిల్లలకు పోషకాలను అందించే ఒక స్మార్ట్ కిచెన్ హ్యాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: సాధారణ ఇడ్లీ పిండి (రెండు కప్పులు), ఒక చిన్న బీట్‌రూట్, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర లేదా పోపు దినుసులు (ఆప్షనల్). మొదట బీట్‌రూట్ తొక్క తీసి, చిన్న ముక్కలుగా కోసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఉడికిన ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీ (Paste) లా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న సాధారణ ఇడ్లీ పిండిలో ఈ బీట్‌రూట్ ప్యూరీని వేసి బాగా కలపాలి. దీనివల్ల తెల్లటి పిండి కాస్తా ముదురు గులాబీ (Pink) రంగులోకి మారుతుంది. ఇడ్లీ పాత్రకు కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి, ఈ పిండిని వేసి ఎప్పటిలాగే 10-12 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే.. వేడివేడి, సాఫ్ట్ బీట్‌రూట్ ఇడ్లీ సిద్ధం! ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండకాలంలో దీనివల్ల కలిగే ప్రయోజనాలు: బీట్‌రూట్‌లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది వేసవి ఎండల్లో శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా కాపాడుతుంది. ఇందులో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచి, అలసటను తగ్గిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/healthy-summer-breakfast5.jpg</image:loc><image:caption><![CDATA[ బీట్‌రూట్‌లో ఉండే పీచుపదార్థం (Fiber) మరియు ఆవిరిపై ఉడికించిన ఇడ్లీల కలయిక వల్ల ఇది సులభంగా అరిగిపోతుంది. ఎండకాలంలో వచ్చే గ్యాస్, మలబద్ధకం సమస్యలను నివారిస్తుంది. సాధారణంగా బీట్‌రూట్ తినడానికి ఇష్టపడని పిల్లలు, ఈ గులాబీ రంగు ఇడ్లీలను ఎంతో ఇష్టంగా తింటారు. ఈ హెల్తీ బీట్‌రూట్ ఇడ్లీలను కొబ్బరి చట్నీ లేదా కారప్పొడితో తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వేసవిలో మీ డైట్‌లో ఈ కలర్‌ఫుల్ బ్రేక్‌ఫాస్ట్‌ను చేర్చుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/does-wearing-a-silver-chain-overnight-change-your-luck-discover-these-5-benefits-1821649.html</loc><lastmod>2026-05-20T20:17:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Chain Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి గొలుసును కేవలం ఒక ఆభరణంగా మాత్రమే కాకుండా, జ్యోతిష్య, ఆధ్యాత్మిక పరంగా కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉన్న వస్తువుగా చాలామంది భావిస్తారు. వెండి ధరించడం మనసుకు ప్రశాంతతను ఇస్తుందని, సానుకూల శక్తిని ఆకర్షిస్తుందని నమ్మకం ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండికి చంద్రుడు,    శుక్ర గ్రహాలతో సంబంధం ఉంది. అందువల్ల దీనిని ధరించడం  మానసిక సమతుల్యత, ఆనందం, శ్రేయస్సును పెంచుతుందని విశ్వసిస్తారు. అందుకే నేటికీ చాలా మంది వెండి గొలుసులను      ధరిస్తున్నారు. ముఖ్యంగా మతపరమైన, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో వెండిని పవిత్ర లోహంగా పరిగణిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain2.jpg</image:loc><image:caption><![CDATA[ మానసిక ప్రశాంతత, ఒత్తిడి తగ్గింపు.. 

జ్యోతిష్య నమ్మకాల ప్రకారం వెండి గొలుసు ధరించడం చంద్రుడి ప్రభావాన్ని బలపరుస్తుంది. దీనివల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయని చెబుతారు. కొందరు దీన్ని దిష్టి, ప్రతికూల శక్తుల   నుంచి రక్షణగా కూడా భావిస్తారు. అలాగే వెండి శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడంలో సహాయపడుతుందని నమ్మకం ఉంది. సంబంధాలలో సౌహార్దం పెరుగుతుందని, శాంతమైన మనస్తత్వం ఏర్పడుతుందని కూడా అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain3.jpg</image:loc><image:caption><![CDATA[ కోప నియంత్రణ, శ్రేయస్సు.. 

వెండి గొలుసులు భావోద్వేగ సమతుల్యతను కాపాడుతాయని, కోపాన్ని తగ్గిస్తాయని చాలామంది విశ్వసిస్తారు. పురుషులు,   మహిళలు రెండింటికీ ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తారు. కొన్ని నమ్మకాల ప్రకారం శుక్ర గ్రహ బలంతో సంపద, సౌకర్యాలు, ఆర్థిక పురోగతి మెరుగవుతాయని కూడా చెబుతారు. అందుకే ఫ్యాషన్‌తో పాటు జ్యోతిష్య కారణాల వల్ల కూడా వెండి ఆభరణాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, జాగ్రత్తలు.. 

ధ్యానం, ఆధ్యాత్మిక సాధనలో వెండి ధరించడం మనసును కేంద్రీకరించడంలో సహాయపడుతుందని కొందరు భావిస్తారు. ఇది ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కల్పిస్తుందని కూడా నమ్మకం ఉంది. అయితే ప్రతి ఒక్కరికీ ఇది అనుకూలంగా   ఉండకపోవచ్చని జ్యోతిష్యులు సూచిస్తారు. వ్యక్తి జాతక  పరిస్థితులను బట్టి ప్రభావాలు మారవచ్చు కాబట్టి, సరైన మార్గదర్శకతతో మాత్రమే ఉపయోగించడం మంచిదని చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-chain5.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి గొలుసు ధరించే విధానం.. 

జ్యోతిష్య పరంగా సోమవారం లేదా శుక్రవారం వెండి ధరించడం శుభప్రదమని భావిస్తారు. ధరించే ముందు శుభ్రపరచడం లేదా గంగాజలంతో శుద్ధి చేయడం వంటి ఆచారాలు పాటిస్తారు. కొందరు చంద్రుడు లేదా శుక్రుడికి సంబంధించిన మంత్రాలను జపిస్తారు. వెండి మెరుపు, శుభ్రతను కాపాడుకోవడానికి దానిని తరచుగా శుభ్రం చేయడం అవసరమని నమ్మకం ఉంది. 
మొత్తం చూస్తే, నమ్మకాలతో పాటు ఫ్యాషన్ పరంగానూ వెండి గొలుసులు సంప్రదాయం, ఆధ్యాత్మికత, ఆధునిక శైలికి ఒక సమ్మేళనంగా నిలుస్తున్నాయి.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-ginger-chutney-recipe-best-andhra-allam-pachadi-for-idli-and-dosa-1821560.html</loc><lastmod>2026-05-20T18:52:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Allam Chutney 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఎక్కడా చూసిన టిఫిన్ సెంటర్లు నడుస్తున్నాయి. కొందరికి చట్నీ మంచిగా ఉంటే చాలు రోజూ అదే టిఫిన్ దగ్గరికి వెళ్తారు. ఇంకొందరు కేవలం అల్లం పచ్చడి కోసమే వెళ్తారు. ఇది మంచిగా ఉంటే దోశలు, ఇడ్లీలు ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు. మరి ఆలస్యం చేయకుండా దీనిని ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney.jpg</image:loc><image:caption><![CDATA[ పురాతన కాలం నాటి అల్లం చట్నీకి  కావలసిన పదార్థాలు:  ఒక కప్పు అల్లం ముక్కలు, ఎండుమిర్చి నాలుగు, కొద్దిగా చింతపండు, 50 గ్రాముల బెల్లం, 5 వెల్లుల్లి రెబ్బలు,  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ,  రుచికి సరిపడా ఉప్పు, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, 
ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా కరివేపాకు , కొద్దిగా కొత్తిమీరను తీసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney-1.jpg</image:loc><image:caption><![CDATA[ పురాతన కాలం నాటి తయారీ విధానం: ఒక పాన్‌ తీసుకుని దానిలో  ఒక స్పూన్ ఆయిల్ వేసి నాలుగు అల్లం ముక్కలను కూడా వేసి దోరగా  వేయించాలి. ఆ తరువాత మూడు ఎండుమిర్చి, నాలుగు జీలకర్ర, 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి 10 నిముషాల పాటు బాగా  వేయించాలి. అల్లం ముక్కలను పచ్చి వాసన పోయే వరకు బాగా మగ్గించాలి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది ఫ్యాన్ కింద పెట్టి బాగా చల్లార్చిన తర్వాత కొద్దిగా  చింతపండు, బెల్లం, ఉప్పుతో వేసి బాగా గట్టిగా ఉండేలా దీనిని మెత్తగా  గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్‌లో ఆయిల్ వేసి  ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఆకులు కూడా పోపు పెట్టుకోవాలి. ఈ తాలింపును తీసుకుని  చట్నీలో  వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. గొంతు నొప్పికి ఇది చెక్ పెడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/allam-chutney-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది తాగడం వలన హెల్త్ బెనిఫిట్స్ ఇవే : అల్లం గొంతు నొప్పి, జలుబు తగ్గిస్తుంది. ఇంకా  జీర్ణక్రియ పని తీరును కూడా  మెరుగుపరుస్తుంది. ఇది శరీరంలో వేడిని కూడా తగ్గిస్తుంది. నీరసం, అలసట ఉన్నవారు దీనిని తీసుకుంటే  ఇమ్యూనిటీ  పవర్ పెంచడంతో పాటు అనేక సమస్యలను కూడా తరిమికొడుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/lemon-pepper-rasam-rice-recipe-quick-20-minute-lunch-box-special-1821573.html</loc><lastmod>2026-05-20T18:40:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lemon Pepper Rasam Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ లెమన్ పెప్పర్ రసం రైస్ కేవలం 20 నిమిషాల్లోనే ఎంతో రుచికరంగా తయారైపోయే ఈ వంటకం, వేసవిలో కడుపుకు ఎంతో హాయిని ఇస్తుంది. లంచ్ బాక్స్‌లోకి ఏది పంపాలో తెలియనప్పుడు కూడా ఈ రెసిపీ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుంది. చిన్నపిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ డెలిషియస్ రసం రైస్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వంటకం కోసం ముందుగా ఒక కప్పు బియ్యంలో పావు కప్పు కందిపప్పు (లేదా పెసరపప్పు) వేసి శుభ్రంగా కడిగి, ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. పప్పు చక్కగా నానితేనే అన్నం మెత్తగా ఉడుకుతుంది. ఆ తర్వాత ఒక కుక్కర్‌లో నానిన బియ్యం, పప్పు వేసి అందులో మూడు కప్పుల నీళ్లు, అర చెంచా పసుపు, రెండు కట్ చేసిన టమోటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్‌లో నాలుగు ఐదు విజిల్స్ రానివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ అన్నం ఉడికేలోగా ఒక బాణలిలో అర టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి. ఇవి కాస్త చిటపటలాడాక దించి, కచ్చాపచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ప్రెజర్ పోయాక అన్నాన్ని పప్పు గుత్తితో మెత్తగా ఎనుపుకోవాలి. ఇక తాలింపు కోసం ఒక కడాయిలో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేయాలి. నెయ్యి వేడెక్కాక గుప్పెడు జీడిపప్పులు వేసి ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో ఒక టీస్పూన్ ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండుమిర్చి కాస్త నల్లబడే వరకు వేగితేనే తాలింపు మంచి సువాసనతో ఉంటుంది. ఆ తర్వాత కరివేపాకు, దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా ఇంగువ వేసి బాగా వేపాలి. ఈ గుమగుమలాడే తాలింపులో ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసి, అందులోనే ఒక 600 ఎమ్ఎల్ వేడి నీళ్లను పోయాలి. వేడి నీళ్లు పోయడం వల్ల అన్నం గట్టిపడకుండా జారుగా ఉంటుంది. ఇందులో ఒక టేబుల్ స్పూన్ రసం పొడి (నీళ్లలో కలిపినది), రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా కొత్తిమీర మరియు మనం ముందుగా నూరుకున్న మిరియాల పొడి వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lemon-pepper-rasam-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి, మూత ఉంచి ఒక 10 నుండి 12 నిమిషాల పాటు నిదానంగా ఉడకనివ్వాలి. అన్నం నిదానంగా ఉడికితేనే రసం ఫ్లేవర్స్ అన్నీ దానికి బాగా పడతాయి. పప్పు జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి, చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర, ఒకటిన్నర నిమ్మకాయ రసాన్ని పిండి బాగా కలుపుకోవాలి. సర్వ్ చేసే ముందు పైన వేయించిన జీడిపప్పులను వేసుకుంటే ఎంతో రుచికరమైన లెమన్ పెప్పర్ రసం రైస్ సిద్ధమవుతుంది. దీనికి సైడ్ డిష్‌గా అప్పడాలు, చిప్స్ లేదా కారాబూంది నంచుకుని తింటే ఆ రుచే వేరు. ఎండకాలంలో సులువుగా చేసుకోగలిగే ఈ కమ్మని వంటకాన్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/4-zodiac-signs-whose-luck-changes-with-the-suns-transit-will-wealth-rain-down-on-you-1821558.html</loc><lastmod>2026-05-20T18:27:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-transit-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Transit Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-13.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాల అధిపతిగా భావించే సూర్యుడు ఒక నిర్దిష్ట కాలంలో రాశిచక్రాలను మాత్రమే కాకుండా నక్షత్రాలను కూడా మారుస్తాడు. ఈ నక్షత్ర సంచారం ప్రభావం మేషం నుండి మీనం వరకు ఉన్న 12 రాశులపై పడుతుందని జ్యోతిష్య శాస్త్రంలో చెబుతారు. 2026 మే 25న సూర్యుడు కృత్తిక నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించి, జూన్ 7, 2026 వరకు అక్కడే సంచరిస్తాడని లెక్కలు సూచిస్తున్నాయి. రోహిణి నక్షత్రానికి అధిపతిగా చంద్రుడిని పరిగణిస్తారు. చంద్రుని నక్షత్రంలో సూర్యుని సంచారం అనేక రాశులకు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చని జ్యోతిష్యం చెబుతుంది. ఈ సమయంలో కొంతమందికి పురోగతి, ఆర్థిక లాభాలు, విజయాలు, సామాజిక గుర్తింపు వంటి శుభఫలితాలు కలగవచ్చు. రోహిణి నక్షత్రంలో సూర్య సంచారం వల్ల అనుకూల ఫలితాలు పొందే రాశులు.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-8.jpg</image:loc><image:caption><![CDATA[ 1. మేష రాశి.. ఈ సమయంలో మేష రాశి వారికి ఆర్థిక స్థితిలో మెరుగుదల కనిపించవచ్చు. నిలిచిపోయిన లేదా ఆలస్యమైన ధనం తిరిగి వచ్చే అవకాశముంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో పురోగతి సాధించవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది.  ప్రభావశీలులైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో జీవితంలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-14.jpg</image:loc><image:caption><![CDATA[ 2. సింహ రాశి.. సూర్యుడు ఈ రాశికి అధిపతి కావడంతో ఈ సంచారం సింహ రాశి వారికి మరింత అనుకూలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, పనుల్లో వేగం కనిపిస్తుంది. వ్యాపార పరిస్థితులు మెరుగవుతాయి. మాటతీరు, వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షించేలా మారుతుంది. సమాజంలో గుర్తింపు పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-14.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కన్యా రాశి.. కన్యా రాశి వారికి ఈ కాలం భాగ్యాన్ని అందించవచ్చు. ముఖ్యమైన పనుల్లో విజయాలు సాధించే అవకాశం ఉంది. కుటుంబ సమస్యలు తగ్గి ప్రశాంతత ఏర్పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. భూమి, ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉండవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-14.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ధనుస్సు రాశి.. ధనుస్సు రాశి వారికి ఈ కాలం అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. పాత పెట్టుబడులు లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. ఉద్యోగంలో ముఖ్యమైన విజయాలు సాధించవచ్చు. వ్యాపారులకు మంచి ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్రం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/handmade-tomato-green-chilli-chutney-recipe-traditional-telugu-pachadi-without-mixer-1821515.html</loc><lastmod>2026-05-20T18:02:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomoto Pachadi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిక్సీ, రోలు లేకుండా కేవలం చేత్తోనే నలిపి ఈ పచ్చడి ఎంతో  రుచిగా ఉంటుంది. ఇది సంప్రదాయ రుచిని ఇస్తుంది. అయితే, ఇది వరకు రోజుల్లో అమ్మమ్మలు, నానమ్మలు ఇలాగే తినేవాళ్లు. ఇంకా ఈ పచ్చడికి  మంచి ఫ్లేవర్స్ యాడ్ చేస్తే రుచి మాత్రం అదుర్స్. 
ఇక అదే స్టైల్‌లో ఈ పచ్చడి  చేస్తే ఇంట్లో చాలా మంది  ఇష్టంగా తింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాలు కొద్దిగా పులుపు , కొద్దిగా పచ్చిమిర్చి కారం, నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేస్తె  ఈ పచ్చడికి అద్భుత రుచి వస్తుంది. దీనిని చాలా మంది  వేడి వేడి అన్నంలో తింటారు. ఇంకా దీనిలో నెయ్యి వేసుకుని కొద్దిగా పచ్చడితో  తింటే నాలుగు ముద్దలు ఎక్కువే తింటారు. ఇక పిల్లలు అయితే చాలా ఇష్టంగా లాగిస్తారు అంత టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పచ్చడి చేయడానికి ఎలాంటి మిక్సీలో గ్రైండ్ అవసరమే లేదు మీరు  చేత్తో నలిపి చేయవచ్చు. ముందుగా టమాటాలు బాగా ఉడకబెట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే, ఇంకో దానిలో పచ్చి మిర్చి చింత పండును కూడా వేయించుకోవాలి. దీని వలనే రుచి మరింత పెరుగుతుంది. అలాగే, ఇది చాలా టేస్టీగా కూడా  ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికి పల్లెటూర్లలో చాలా మంది ఇదే స్టైల్‌లో చేసి ఇలాంటి  పచ్చడినే తినడానికి ఇష్ట పడుతున్నారు .ఈ పచ్చడి చెయ్యడానికి కొద్దీ సమయం చాలు. ఏం అవసరం లేదు ఇంట్లో టమాటాలు, పచ్చిమిర్చి 5 నిముషాల్లో చేసుకోవచ్చు. మీ ఇంటికి గెస్టులు వచ్చినా కూడా  కూరలు లేకపోతేఈ పచ్చడి మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tomoto-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాల్లో ఉండే లైకోపిన్ ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇంకా పచ్చిమిర్చిలో యాంటీఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇది కొద్దీ నిముషాల్లోనే  శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. ఇంకా కొద్దీ నూనె ఉంటే చాలు . చాలా తక్కువ నూనెతో చేసే ఈ చేతి పచ్చడి చాలా మంచిది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/vignesh-shivan-reveals-retiring-wealth-plan-target-350-crore-fixed-deposit-1821529.html</loc><lastmod>2026-05-20T18:02:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vignesh Shivan (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-1.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా రంగంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలు, వారి సంపాదన, విలాసవంతమైన జీవనశైలి గురించి తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎప్పుడూ ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ముఖ్యంగా దక్షిణాది చిత్ర పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్‌గా దశాబ్ద కాలంగా తన హవా కొనసాగిస్తున్న నయనతార లగ్జరీ లైఫ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రైవేట్ జెట్ విమానం, కోట్లాది రూపాయల విలువైన లగ్జరీ విల్లాలు, ఖరీదైన రోల్స్ రాయిస్ కార్ల మెయింటెనెన్స్‌తో ఆమె ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, తాజాగా ఆమె భర్త, ప్రముఖ తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ ఒక ఇంటర్వ్యూలో తమ భవిష్యత్తు ఆర్థిక ప్రణాళికల గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. తమ లైఫ్ ప్రశాంతంగా సెటిల్ అవ్వాలంటే బ్యాంకులో రూ.350 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్ ఉండాలంటూ ఆయన చేసిన లెక్కింపు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణ ఆవకాయతో పోలిస్తే ఇందులో ఆవపిండి ఘాటు, ఉప్పు శాతం ముక్కలకు పట్టి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడతాయి. ఈ పచ్చడిలోని అసలైన సీక్రెట్ ఏంటంటే, ఇందులో మనం సాధారణ నూనెను ఎక్కువగా పోయము. ముక్కలకు ఉప్పు, కారం, ఆవపిండి బాగా పట్టిన తర్వాత, వీటన్నింటినీ ఒక పొడి గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరుచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటర్వ్యూలో విఘ్నేష్ శివన్ మాట్లాడుతూ, భవిష్యత్తులో ఎలాంటి టెన్షన్లు లేకుండా లైఫ్ ఎంజాయ్ చేస్తూ రిటైర్ అవ్వాలంటే ఒక పక్కా ప్లాన్ ఉండాలని చెప్పుకొచ్చారు. అందుకోసం తాను దాదాపు 300 నుండి 350 కోట్ల రూపాయలు సంపాదించి, దానిని బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. అంత పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయడం వల్ల బ్యాంక్ వడ్డీ రూపంలోనే ఏడాదికి సుమారు 21 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని ఆయన లెక్కలు వేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-5.jpg</image:loc><image:caption><![CDATA[ అంటే నెలవారీగా చూసుకుంటే కోటికి పైగా, అలాగే రోజువారీ ఖర్చుల కోసం కొన్ని లక్షల రూపాయల వడ్డీ నేరుగా చేతికి అందుతుంది. ఈ సొమ్ము ఉంటే భవిష్యత్తులో సినిమాల విజయాలు, అపజయాలతో సంబంధం లేకుండా, డబ్బు గురించి ఎలాంటి ఆందోళన పడకుండా సింగపూర్‌ లాంటి ప్రశాంతమైన ప్రదేశంలో స్థిరపడిపోవచ్చని విఘ్నేష్ తన మనసులోని మాటను బయటపెట్టారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆర్థిక ప్రణాళికలతో పాటు తన భార్య నయనతార వ్యక్తిత్వం గురించి కూడా విఘ్నేష్ కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఇంట్లో గొడవలు జరిగినప్పుడు నయనతార చాలా సీరియస్‌గా మారిపోతుందని, ఆ సమయంలో ఆమె నిజమైన &#039;టెర్రర్&#039; లా కనిపిస్తుందని నవ్వుతూ చెప్పారు. అలాంటి సమయాల్లో తానే సర్దుకుపోయి గొడవలను సర్దుమణిగేలా చేస్తానని ఒప్పుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vignesh-shivan-8.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే తన వృత్తిపరమైన జీవితంలోనూ నయన్ భాగస్వామ్యం ఎంతో ఉంటుందని, తాను రాసే ప్రతి పాట లిరిక్స్‌ను మొదట ఆమెకే పంపుతానని, ఆమె నుండి హార్ట్ ఎమోజీ వస్తేనే మ్యూజిక్ డైరెక్టర్లకు ఫార్వార్డ్ చేస్తానని తమ మధ్య ఉన్న అన్యోన్యతను చాటారు. ఒకవైపు నయనతార వరుస సినిమాలతో బిజీగా ఉంటూ రూ.200 కోట్లకు పైగా నెట్ వర్త్‌తో దూసుకుపోతుండగా, విఘ్నేష్ శివన్ షేర్ చేసిన ఈ &#039;రూ.350 కోట్ల రిటైర్మెంట్ ఫార్ములా&#039; ప్రస్తుతం నెటిజన్లలో విపరీతమైన చర్చకు దారితీస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/small-errors-in-eps-records-can-delay-your-pension-and-pf-claims-experts-warn-1821773.html</loc><lastmod>2026-05-20T23:10:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eps-records-epfo-pension-is.jpg</image:loc>
					<image:title><![CDATA[ Eps Records Epfo Pension Is ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ఉద్యోగులు తమ ఉద్యోగుల పింఛను పథకం (EPS) రికార్డులను పదవీ విరమణ సమయం వచ్చేవరకు లేదా PF క్లెయిమ్ దాఖలు చేసే వరకు పట్టించుకోరు. అయితే అప్పటికి పేర్లలో తేడాలు, తప్పు పుట్టిన తేదీలు, మిస్సైన సర్వీస్ రికార్డులు వంటి సమస్యలు బయటపడుతూ క్లెయిమ్‌లలో ఆలస్యం లేదా తిరస్కరణలకు దారితీస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ EPS ఖాతా EPFతో అనుసంధానమై ఉన్నప్పటికీ, రెండు వేర్వేరు విధానాల్లో పనిచేస్తాయి. EPF ఉద్యోగి పొదుపును ఒకేసారి చెల్లించే విధంగా ఉంటే, EPS పదవీ విరమణ తర్వాత నెలవారీ పింఛనును అందించే పథకం. అందువల్ల ఉద్యోగ సేవా సంవత్సరాలు, జీత వివరాలు, వ్యక్తిగత సమాచారం సరైన విధంగా నమోదు కావడం అత్యంత కీలకమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా పేర్ల స్పెల్లింగ్‌లో చిన్న తేడాలు, ఆధార్‌, పాన్‌, EPF ఖాతాల్లో వివరాలు సరిపోకపోవడం, తప్పు పుట్టిన తేదీలు, చేరిక లేదా నిష్క్రమణ తేదీలలో పొరపాట్లు వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ మార్పుల సమయంలో కొన్ని సేవా సంవత్సరాలు సరిగ్గా నమోదు కాకపోవడం కూడా భవిష్యత్తులో పెన్షన్ లెక్కల్లో సమస్యలకు కారణమవుతుంది. నిపుణుల ప్రకారం చాలా మంది ఉద్యోగులు తమ EPFO ఖాతాలను క్రమం తప్పకుండా పరిశీలించకపోవడం వల్లే ఈ సమస్యలు ఆలస్యంగా బయటపడుతున్నాయి. క్లెయిమ్ దాఖలు చేసే సమయంలో మాత్రమే లోపాలు గుర్తించడంతో వాటిని సరిచేయడానికి ఎక్కువ సమయం పడుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగులు తమ UAN ద్వారా EPFO పోర్టల్‌లోకి లాగిన్ అయి వ్యక్తిగత వివరాలు, సేవా రికార్డులు, యజమాని సమాచారం, కాంట్రిబ్యూషన్ వివరాలను తనిఖీ చేయాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగం మారిన ప్రతిసారీ ఈ వివరాలను పరిశీలించడం అవసరమని చెబుతున్నారు. ఏదైనా లోపం కనిపిస్తే, ప్రస్తుతం చాలా సవరణలను ఆన్‌లైన్ ద్వారానే ప్రారంభించే అవకాశం ఉంది. పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలకు ఆధార్‌, పాన్‌ పత్రాలతో సవరణ అభ్యర్థనలు సమర్పించవచ్చు. అయితే సేవా రికార్డులకు సంబంధించిన సమస్యల కోసం యజమాని ధృవీకరణ అవసరం కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-atm-withdrawal-1.jpg</image:loc><image:caption><![CDATA[ EPFO సేవలు వేగంగా డిజిటలైజ్ అవుతున్న నేపథ్యంలో రికార్డుల్లో తేడాలు ఉంటే క్లెయిమ్‌లు ఆటోమేటిక్‌గా ఫ్లాగ్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే చిన్న పొరపాట్లను కూడా నిర్లక్ష్యం చేయకుండా ముందుగానే సరిచేసుకోవడం భవిష్యత్తులో పదవీ విరమణ ప్రయోజనాలు సజావుగా పొందేందుకు కీలకమని వారు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tiny-creatures-big-wonders-amazing-facts-about-ants-you-never-knew-1821489.html</loc><lastmod>2026-05-20T17:39:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ant-behavior-facts.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ant Behavior Facts ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ant-behavior-facts-1.jpg</image:loc><image:caption><![CDATA[ మనం ప్రతిరోజూ ఇళ్లలోనో, తోటల్లోనో చూసే సాధారణ కీటకం చీమ. పరిమాణంలో ఎంతో చిన్నదిగా కనిపించే ఈ జీవి వెనుక సైన్స్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే ఎన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నాయి. ప్రకృతిలో అత్యంత క్రమశిక్షణ కలిగిన జీవులుగా పేరొందిన చీమల గురించి కొన్ని నమ్మశక్యం కాని నిజాలు ఇక్కడ చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/how-ants-communicate.jpg</image:loc><image:caption><![CDATA[ ఊపిరితిత్తులు, చెవులు లేని వింత నిర్మాణం: చీమల శరీరంలో మానవుల వలె శ్వాస తీసుకోవడానికి ఊపిరితిత్తులు ఉండవు. వాటి శరీరానికి ఇరువైపులా ఉండే స్పిరకల్స్ (Spiracles) అనే చిన్న రంధ్రాల ద్వారా అవి ఆక్సిజన్‌ను లోపలికి తీసుకుంటాయి. అలాగే వీటికి మనలాంటి చెవులు కూడా ఉండవు. భూమిపై జరిగే కదలికలు, ప్రకంపనలను (Vibrations) తమ కాళ్లు, మోకాళ్ల ద్వారా గుర్తిస్తూ శబ్దాలను గ్రహిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ants-super-strength.jpg</image:loc><image:caption><![CDATA[ మహా బలశాలురు: చీమలు తమ పరిమాణంతో పోలిస్తే విపరీతమైన శారీరక శక్తిని కలిగి ఉంటాయి. ఒక సాధారణ చీమ తన సొంత శరీర బరువు కంటే 20 నుండి 50 రెట్లు ఎక్కువ బరువున్న వస్తువులను లేదా ఆహారాన్ని సులభంగా మోసుకుపోగలదు. మనుషులతో పోల్చి చూస్తే ఇది ఒక వ్యక్తి ఏకంగా ఒక కారును ఎత్తడంతో సమానం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ant-colony-system.jpg</image:loc><image:caption><![CDATA[ అద్భుతమైన కాలనీ వ్యవస్థ: చీమలు ఎల్లప్పుడూ ఒక క్రమశిక్షణ కలిగిన సమాజంలా జీవిస్తాయి. ఒక చీమల కాలనీలో మూడు రకాలు ఉంటాయి. రాణి చీమ (Queen), మగ చీమలు, ఆడ కూలి చీమలు (Workers). రాణి చీమ మాత్రమే గుడ్లు పెడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/queen-ant-lifespan.jpg</image:loc><image:caption><![CDATA[ విశేషం ఏమిటంటే, కొన్ని జాతుల రాణి చీమలు దాదాపు 30 సంవత్సరాల వరకు జీవించగలవు. కూలి చీమలు ఆహారాన్ని సేకరించడం, గూడును నిర్మించడం, పిల్ల చీమలను రక్షించే బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ant-behavior-facts-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవన్నీ ఒకెత్తయితే, భూమిపై డైనోసార్ల కాలం కంటే ముందు నుంచే (దాదాపు 13 కోట్ల సంవత్సరాల క్రితం) చీమలు మనుగడ సాగిస్తున్నాయి. పరిమాణం చిన్నదైనా, ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో, మట్టిని సారవంతం చేయడంలో ఈ చిన్న జీవులు పోషిస్తున్న పాత్ర నిజంగా అమోఘం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/buttermilk-with-cumin-powder-benefits-best-summer-drink-for-sugar-control-and-digestion-1821477.html</loc><lastmod>2026-05-20T17:24:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Butter Milk 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తా అంటున్న ఎండలు. రోజు రోజుకు ఎండ పేలిపోతోంది. జనాలు వామ్మో బాబోయ్ మేము తట్టుకోలేకపోతున్నాం అంటూ అడుగు కూడా పెట్టలేకపోతున్నారు. చాలా మంది చల్లగా ఉండే మజ్జిగను తాగుతారు. అయితే, దీనిలో ఈ పొడిని వేసుకుని తాగితే కొన్ని అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-3.jpg</image:loc><image:caption><![CDATA[ సమ్మర్లో తాగాల్సిన పానీయాల్లో మజ్జిగ  కూడా ఒకటి. ఎందుకంటే, ఇది తాగిన తరవాత  చల్లగా మారుతుంది. దీనిని ఒక  గ్లాసు మజ్జిగా తాగితే చాలా మంచిదని అంటున్నారు. అయితే,  డయాబెటిస్ రోగులకు ఇంకా చాలా బెటర్. ఒక గ్లాస్ చాలు ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చని  చెబుతున్నారు. ఒత్తిడి వలన  డయాబెటిస్ చాలా మందికి  వస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మజ్జిగ నేచురల్ ప్రోబయోటిక్ డ్రింక్. ఇంకా దీనిలో కేలరీలు, కొవ్వు ఉంటాయి. అందు వలన డయాబెటిస్ తో ఇబ్బంది పడేవారు దీనిని తప్పక తాగాలి. అయితే మీరు దీనిలో ఒత్తి మజ్జిగ తాగడం కంటే దీనిలో ఒక టేబుల్ స్పూన్  జీలకర్ర పొడి వేసి తీసుకుంటే 
 ఎంతో మంచిది. జీలకర్ర  మసాలా దినుసు కాబట్టి అనారోగ్య సమస్యలను కూడా తరిమికొట్టగలదు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా జీలకర్రలో ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, జీలకర్రలో యాంటీఆక్సిడెంట్లు గుణాలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్  తగ్గిస్తాయని అంటున్నారు. షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడం చాలా కష్టం   అయితే, ఈ సమయంలో మజ్జిగ సూపర్ మెడిసిన్ లా  పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/butter-milk-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తాగండి. ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి, వైద్యున్ని సంప్రదించి తాగాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-neella-avakaya-recipe-andhra-style-water-mango-pickle-1821466.html</loc><lastmod>2026-05-20T16:42:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Neella Avakaya (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-1.jpg</image:loc><image:caption><![CDATA[ నీళ్ల ఆవకాయ ఆవకాయ ప్రత్యేకత ఏంటంటే, ఇందులో నూనెకు బదులుగా ఉప్పు నీరు లేదా మామిడికాయ ముక్కల నుండి వచ్చే ఊట నీటిని ప్రధానంగా ఉపయోగిస్తారు. అన్నంలోకి ముద్ద ముద్దకు నోరూరించే ఈ సాంప్రదాయక నీళ్ల ఆవకాయను ఈజీగా, పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రత్యేకమైన ఆవకాయ తయారీ కోసం ముందుగా మంచి పుల్లటి, గట్టిగా ఉన్న పచ్చి మామిడికాయలను ఎంచుకోవాలి. కాయలను నీటిలో శుభ్రంగా కడిగి, కాటన్ గుడ్డతో తడి లేకుండా తుడుచుకోవాలి. ఆ తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేయాలి. ఈ ముక్కలకు సరిపడా కొలతలతో కారం పొడి, ఉప్పు, ఆవపిండి, జీలకర్ర పొడి మరియు కొద్దిగా పసుపును జోడించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణ ఆవకాయతో పోలిస్తే ఇందులో ఆవపిండి ఘాటు, ఉప్పు శాతం ముక్కలకు పట్టి పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడతాయి. ఈ పచ్చడిలోని అసలైన సీక్రెట్ ఏంటంటే, ఇందులో మనం సాధారణ నూనెను ఎక్కువగా పోయము. ముక్కలకు ఉప్పు, కారం, ఆవపిండి బాగా పట్టిన తర్వాత, వీటన్నింటినీ ఒక పొడి గాజు సీసాలో లేదా జాడీలో భద్రపరుచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా ఉంచిన రెండు మూడు రోజులకే ఉప్పు ప్రభావం వల్ల మామిడికాయ ముక్కల నుండి సహజంగానే ఊట నీరు (నీళ్లు) బయటకు వస్తుంది. ఆ నీటిలోనే ఈ మసాలాలన్నీ కలిసి ముక్కలు అద్భుతంగా ఊరుతాయి. ఒకవేళ ఊట తక్కువగా వస్తే, కొద్దిగా నీటిని మరిగించి, పూర్తిగా చల్లార్చిన తర్వాత ఆ నీటిని పచ్చడిలో పోసి కలుపుకోవచ్చు. అందుకే దీనికి &#039;నీళ్ల ఆవకాయ&#039; అనే పేరు వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/neella-avakaya-5.jpg</image:loc><image:caption><![CDATA[ మూడు రోజుల తర్వాత ఈ పచ్చడిని ఒకసారి బాగా కలుపుకుని చూస్తే, ముక్కలు మెత్తబడి కమ్మని ఆవకాయ సువాసన వస్తుంది. కావలసిన వారు తాలింపు కోసం కొద్దిగా నూనెలో ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ వేసి పచ్చడికి పైన జోడించవచ్చు, లేదా తాలింపు లేకుండా నేరుగా కూడా తినవచ్చు. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని, ఈ నీళ్ల ఆవకాయ ముక్క నంచుకుని తింటుంటే వచ్చే ఆ తృప్తే వేరు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/pumpkin-pulasari-recipe-telugu-traditional-sweet-and-tangy-gummadikaya-mukkala-curry-1821425.html</loc><lastmod>2026-05-20T16:28:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulasari ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండలు మండిపోతున్నాయి రోజు రోజుకు విపరీతంగా పెరిపోతోంది ఇక ఇదే సమయంలో చాలా మంది చల్లగా ఉండే ఫుడ్స్ ను ఎంచుకుని చేసుకుంటున్నారు. వాటిలో పాతకాలపు వంట పులసరి రెసిపీ కూడా ఒకటి. దీనిని తింటే కడుపు మొత్తం చల్ల బడుతుంది. మరి, దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాతకాలపు వంట పులసరి రెసిపీకి కావలసిన పదార్థాలు: రెండు కప్పుల గుమ్మడికాయ ముక్కలు, చింతపండు రసం, 
ఒక కప్పు పెరుగు, ఒక పెద్ద ఉల్లిపాయ, ఒక టమాటా , నాలుగు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ కారం,  ఒక టేబుల్ స్పూన్ పసుపు – 
రుచికి తగినంత ఉప్పు, ఒక చిన్న బెల్లం ముక్క , ఐదు వెల్లుల్లి రెబ్బలు , కొద్దిగా కరివేపాకు , కొత్తిమీర కొద్దిగా, రెండు టేబుల్ స్పూన్స్   నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari-3.jpg</image:loc><image:caption><![CDATA[ పులసరి రెసిపీ తయారీ విధానం: ముందుగా చింతపండును తీసుకుని మంచి నీటిలో నానబెట్టి దాని నుంచి పులుసు వేరు చేయాలి. 
ఆ తరవాత గుమ్మడికాయ ముక్కలను తీసుకుని బాగా కడిగి పెట్టుకోవాలి. ఇలా చేస్తే  ముక్కలు బాగా ఉడుకుతాయి. అయితే, వీటిని సరిగ్గా చేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఆ తరవాత  గ్రేవీ పెరుగు మిశ్రమం తయారు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక చిన్న గిన్నెలో చింతరసం, గుమ్మడికాయ ముక్కలు, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, రెండు టమాటాలు , నాలుగు పచ్చిమిర్చి వేసి  బాగా మరిగించాలి. దానిలో ఒక టేబుల్ స్పూన్ కారం, అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పును కూడా వేసి కలపాలి. అయితే, గుమ్మడికాయ ముక్కలు బాగా మెత్తగా అయ్యే వరకు సన్నని మంట పై అలానే  ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pulasari-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చిన్న బెల్లం ముక్క, నాలుగు  వెల్లుల్లి వేసి 10 నిముషాల పాటు బాగా మరిగించాలి. ఇంకా పాన్‌లో ఆయిల్ వేసి అర టేబుల్ స్పూన్  ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  అర టేబుల్ స్పూన్ మినప్పప్పు, ఎండుమిర్చి,  కరివేపాకు కూడా  వేసి పోపు పెట్టుకోవాలి.  ఇది పోపు పెట్టుకున్న తరవాత ఈ పులసరిలో వేసి  కలుపుకోవాలి చల్లాలి. దీనిని  వేడి వేడి అన్నంలో తింటే కడుపు చల్లబడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-mulla-vankaya-kura-recipe-healthy-and-tasty-village-style-vankaya-curry-1821359.html</loc><lastmod>2026-05-20T15:19:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mulla Vankaya 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya-1.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూర్లలో ఇప్పుడు చెప్పబోయే ఈ కూర అందరికీ తెలుసు. పట్టణం వాళ్ళకి వీటి గురించి సరైన అవగాహన ఉండదు. ఇంకా ఈ వెనుకటి రకం ముళ్ల వంకాయలతో ఇలా కూర చేస్తే ఎవరూ కూడా వదలరు అంత రుచిగా ఉంటుంది. ఈ వంకాయలు చాలా చిన్నగా, గింజలు కూడా తక్కువగా ఉంటాయి.  వీటితో కూర చేసి తింటే ఏ నాన్ వెజ్ కూరలు కూడా సరిపోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya.jpg</image:loc><image:caption><![CDATA[ కొద్దిగా కారం, మసాలాలు వేసి చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి. ఇంకా ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇక వేడి వేడి అన్నంలో కొద్దిగా  నెయ్యి వేసుకుని తింటే ఆ కూర మజానే వేరు.  ఒక్కసారి తింటే ఆ రుచిని మరిచిపోలేరు. మరి, అస్సలు ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముళ్ల వంకాయల కూర తయారీకి కావలసిన పదర్దాలు:   పావు కిలో ముళ్ల వంకాయలు, నాలుగు ఉల్లిపాయలు , రెండు టమాటాలు ,
మూడు పచ్చిమిర్చి , ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ , ఒక టేబుల్ స్పూన్  కారం,  ఒక  టేబుల్ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు , మూడు టేబుల్ స్పూన్స్ నూనె, నాలుగు  కరివేపాకు ఆకులు, కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముళ్ల వంకాయల కూర తయారీ విధానం: ముందుగా వంకాయలను తీసుకుని వాటిని బాగా కడిగి రెండు భాగాలుగా చీల్చాలి. ఆ తరవాత 
పాన్ లో ఆయిల్ వేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు  పచ్చిమిర్చి వేసి బాగా  వేయించాలి. ఇంకా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే దాకా  స్టవ్ మీదే ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mulla-vankaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు టమాటాలు, కొద్దిగా కారం, మసాలా పొడి వేసి బాగా ఉడికించాలి. ఆ తర్వాతవంకాయలు వేసి మగ్గనిచ్చి దించేయాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/bangladesh-victory-over-pakistan-wtc-points-table-impact-team-india-scenarios-1821315.html</loc><lastmod>2026-05-20T14:38:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wtc-2027-final-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Wtc 2027 Final ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pak-vs-ban-wtc-final.jpg</image:loc><image:caption><![CDATA[ Team India WTC Final Qualification: రెండో టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ విధించిన 437 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ జట్టు, ప్రత్యర్థి బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేసింది. మహ్మద్ రిజ్వాన్ ఒంటరి పోరాటం చేస్తూ 94 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడినప్పటికీ, మిగిలిన ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. దీంతో పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ 358 పరుగుల వద్ద ముగిసింది. ఈ ఘోర పరాజయంతో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పరువు గంగలో కలవడమే కాకుండా, టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో చావుదెబ్బ తింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pak-vs-ban-wtc-2027-final.jpg</image:loc><image:caption><![CDATA[ పాకిస్తాన్‌ను వారి సొంత గడ్డపైనే మట్టికరిపించిన బంగ్లాదేశ్, పాయింట్ల పట్టికలో ఊహించని రీతిలో దూసుకుపోయింది. సిరీస్ ప్రారంభానికి ముందు ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా టైగర్స్, ఈ క్లీన్‌స్వీప్‌తో ఏకంగా ఐదో స్థానానికి చేరుకున్నారు. ప్రస్తుత డబ్ల్యూటీసీ సీజన్‌లో వారు ఆడిన నాలుగు మ్యాచ్‌లలో రెండింటిలో విజయం సాధించి, ఒకటి డ్రా చేసుకోగా, మరొకటి ఓడిపోయారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ గెలుపు శాతం 58.33కి చేరింది. ఇది ప్రస్తుతానికి భారత జట్టు కంటే మెరుగ్గా ఉండటం గమనార్హం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wtc-2027-final.jpg</image:loc><image:caption><![CDATA[ డబ్ల్యూటీసీ పట్టికలో భారత జట్టు ప్రస్తుత పరిస్థితి కాస్త ఆందోళనకరంగానే ఉంది. ఇంగ్లాండ్ పర్యటనను 2-2తో డ్రా చేసుకున్న భారత్, ఆ తర్వాత వెస్టిండీస్‌ను 2-0తో ఓడించింది. కానీ, దక్షిణాఫ్రికా చేతిలో 0-2తో సిరీస్ కోల్పోవడం భారత జట్టు అవకాశాలను దెబ్బతీసింది. ప్రస్తుతం 48.15 గెలుపు శాతంతో టీం ఇండియా ఆరో స్థానంలో కొనసాగుతోంది. అయితే బంగ్లాదేశ్ చేతిలో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్ ఐదో స్థానం నుంచి ఎనిమిదో స్థానానికి పడిపోవడం భారత్‌కు ఒక రకంగా ఊరట కలిగించే అంశమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aus-vs-nz-wtc-2027-final.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత పాయింట్ల పట్టికను పరిశీలిస్తే ఆస్ట్రేలియా జట్టు 87.50 గెలుపు శాతంతో అజేయంగా మొదటి స్థానంలో కొనసాగుతోంది. మరోసారి ఆస్ట్రేలియా ఫైనల్ చేరడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక 77.78 శాతంతో న్యూజిలాండ్ రెండో స్థానంలో, 75 శాతంతో దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. ప్రస్తుత సమీకరణాల ప్రకారం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ రేసులో అత్యంత బలంగా కనిపిస్తున్నాయి. నాలుగో స్థానంలో శ్రీలంక (66.67 శాతం) కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/wtc-2027-final-aus-vs-nz.jpg</image:loc><image:caption><![CDATA[ బంగ్లాదేశ్ సాధించిన ఈ అద్భుత విజయం ఉపఖండపు క్రికెట్ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. పట్టికలో వెనుకబడిన భారత్, రాబోయే టెస్ట్ సిరీస్‌లలో భారీ విజయాలు సాధిస్తే తప్ప ఫైనల్ రేసులోకి రావడం కష్టం. లీగ్ దశ ముగిసేసరికి టాప్-2 లో నిలిచేందుకు అన్ని జట్ల మధ్య పోటీ ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/indraja-intresting-comments-about-nandamuri-balakrishna-1821343.html</loc><lastmod>2026-05-20T14:37:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indraja ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పటి అందాల తార ఇంద్రజ ఓ ప్రత్యేక పోడ్‌కాస్ట్‌లో అనేక అంశాలను చర్చించారు. కోపం వెనుక స్వచ్ఛమైన మనసు ఉంటుందని, ఎటువంటి కల్మిషం లేకుండా, నైతిక విలువలను పాటించేవారిలో కోపం సహజమని ఆమె అన్నారు. తనను సరిగా గౌరవించని సందర్భాలలో కోపం వస్తుందని, అటువంటి వ్యక్తిగత విలువలకు ప్రాధాన్యత ఇచ్చేవారికి ఇది తప్పదని ఆమె అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ నటసింహం బాలకృష్ణ వ్యక్తిత్వంపై మాట్లాడుతూ, ఆయన చిన్నపిల్ల మనస్తత్వం కలిగిన గొప్ప వ్యక్తి అని ఇంద్రజ ప్రశంసించారు. ఆయన తండ్రి గురించి వివరించే విధానం చాలా అందంగా ఉంటుందని తెలిపారు. తాను సినీ పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు, బాలకృష్ణ సెట్‌లోకి రాగానే లేచి నిలబడి రా రా ఇంద్రజ అని ఆప్యాయంగా పలకరించి కూర్చోబెట్టిన తీరును గుర్తు చేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-new-1.jpg</image:loc><image:caption><![CDATA[ అటువంటి సంస్కారం, గౌరవం ఈ రోజుల్లో చాలా అరుదని ఆమె అన్నారు. మీరు చేసిన పనులు మర్చిపోవచ్చు, చేసిన సహాయం మర్చిపోవచ్చు, కానీ మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేశారో అది ఎప్పటికీ మర్చిపోరు అని ఇంద్రజ తెలిపారు. సొగసు చూడ తరమా సినిమా గురించి మాట్లాడుతూ, అప్పట్లో విభిన్నమైన పైజమా లాల్చీ కాస్ట్యూమ్‌ను ప్రస్తావించారు. ఆ న్యూ ఎరా, న్యూ ఫ్యాషన్ క్రెడిట్ మొత్తం దర్శకుడు గుణశేఖర్‌కే చెందుతుందని ఇంద్రజ స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుణశేఖర్ గారు ప్రతి చిన్న డీటెయిల్‌కు ప్రాధాన్యత ఇస్తారని, కాస్ట్యూమ్స్ నుంచి సెట్ డిజైన్ వరకు, ప్రతి సీన్ ఎలా ఉండాలో ఒక స్కెచ్‌లాగా మైండ్‌లో పెట్టుకుంటారని కొనియాడారు. ఈ సినిమా షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగిందని ఆమె తెలిపారు. నరేశ్ గారితో తన రీ-ఎంట్రీ సినిమా శతమానం భవతిలో పనిచేసిన విషయాన్ని ఇంద్రజ గుర్తు చేసుకున్నారు. అయితే, సినీ పరిశ్రమలో మహిళా నటులు ఎదుర్కొంటున్న కెరీర్ సవాళ్లపై ఆమె తన ఆవేదనను వ్యక్తం చేశారు. పెళ్లి లేదా పిల్లలు పుట్టిన తర్వాత మహిళలు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పరిమితం కావడం, అదే వయస్సు గల పురుష నటులు హీరోలుగా కొనసాగడం పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indraja-latest-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీనిని తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం లేదా మేల్ డామినేషన్గా ఆమె అభివర్ణించారు. అల్టిమేట్‌గా సఫర్ అయ్యేది మహిళలే అని, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా చాలా తక్కువ సమయంలోనే వారిని పక్కన పడేస్తారని ఆమె అన్నారు. ఈ పరిస్థితికి ఆడియన్స్ మైండ్‌సెట్ ఒక కారణం కావచ్చునని ఇంద్రజ అన్నారు . అయితే, పెళ్లి తర్వాత మహిళల ప్రాధాన్యతలు మారతాయని, ముఖ్యంగా మాతృత్వం వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు అని వివరించారు.దాని వల్లే కెరీర్‌పై అంతగా దృష్టి పెట్టలేరని అన్నారు.   ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-jowar-steam-recipe-soft-and-tasty-jonna-kudumulu-for-breakfast-1821322.html</loc><lastmod>2026-05-20T14:25:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-kudumu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Kudumu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-kudumu-6.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నఆవిరి కుడుముకు కావలసిన పదార్థాలు:  రెండు కప్పులు జొన్న పిండి, అర కప్పు బియ్యపు రవ్వ , ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, 
నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు  కరివేపాకు ఆకులు, కొద్దిగా కొత్తిమీర, రుచికి సరిపడా ఉప్పు, తగినన్ని నీళ్లు  
రెండు టేబుల్ స్పూన్స్ నూనెను  తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-aviri-kudumu.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నఆవిరి కుడుము తయారీ విధానం:  ముందుగా బియ్యపు రవ్వను తీసుకుని 10 నిమిషాలు పాటు వీటిని నీటిలో నానబెట్టాలి. ఇంకా  ఒక చిన్న గిన్నెలో జొన్న పిండి, అలాగే, నానబెట్టిన రవ్వను  వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా దీనిలో కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, నాలుగు పచ్చిమిర్చి, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఇంకా ఉప్పును కూడా  వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-kudumu-4.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నఆవిరి కుడుము తయారీ విధానం స్టెప్ 1 : ఇక ఇప్పుడు కొంచం కొంచం నీరు పోస్తూ ఇది గట్టిగా ఉండే వరకు పిండిని బాగా కలుపుకోవాలి. ఆ తరవాత చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని వీటిని మీడియం సైజులో  కుడుములను  తయారు చేసుకోవాలి. కొద్దీ సేపు ఈ మిశ్రమాన్ని  అలా పక్కన ఉంచి  ఇడ్లీ పాత్రలో కానీ  లేదా చిన్న ఆవిరి పాత్రలో కానీ ఈ కుడుములను పెట్టి బాగా ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-kudumu-1.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్నఆవిరి కుడుము తయారీ విధానం స్టెప్ 1 : ఈ కుడుములను పెట్టిన తరవాత మీడియం  మంటపై కనీసం 30 నిమిషాల పాటు ఆవిరిలో బాగా ఉడికించాలి. ఇది బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకుని కొబ్బరి చట్నీతో కానీ మామిడి కాయ  చట్నీతో తింటే రుచి అదిరిపోతోంది. ఇది వరకు రోజుల్లో రైతన్నలు ఇవే తినేవాళ్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jonna-kudumu-3.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న కుడుములు వలన ఎన్నో లాభాలు : జొన్న పిండి  మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా ఈ కుడుములు తినడం వలన జీర్ణక్రియ సమస్యలు కూడా తగ్గుతాయి. బరువు తక్కువగా ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఉదయం పూట ఈ  బ్రేక్‌ఫాస్ట్‌గా తింటే ఆకలి వెయ్యదు. అలాగే, షుగర్ ఉన్నవారికి కూడా ఇది సూపర్ ఫుడ్ అని చెప్పొచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-vijayashanti-says-that-balakrishna-is-like-her-brother-1821327.html</loc><lastmod>2026-05-20T14:17:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-latest-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vijayashanthi Latest ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-2.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ జీవితం, వ్యక్తిగత అభిప్రాయాలు, ప్రజా సేవా నిబద్ధతపై విస్తృతమైన వివరాలను వెల్లడించారు. ‘రాపిడ్ ఫైర్’ సెషన్‌లో ఆమె పలువురు సినీ ప్రముఖులపై తన ఆలోచనలను పంచుకున్నారు. సావిత్రిని తనకిష్టమైన నటిగా, ‘మహానటి’గా అభివర్ణించారు. జయసుధని చిన్నపిల్లల మనస్తత్వం, సహజమైన నటనకు ప్రతీకగా పేర్కొన్నారు. జయప్రద అందమైన మొహం, మంచి మనసున్న వ్యక్తి అని, శ్రీదేవిని ఒక అందమైన బొమ్మతో పోల్చారు విజయశాంతి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-new.jpg</image:loc><image:caption><![CDATA[ నటి రాధిక గురించి మాట్లాడుతూ, ఆమె ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తుందని అన్నారు. తాను కలిసి పనిచేసిన ప్రముఖ నటుల గురించి వివరిస్తూ, చిరంజీవితో ఎక్కువగా అంటే ఇరవై చిత్రాలలో నటించానని తెలిపారు. చిరంజీవి మంచి డాన్సర్ అని, హాస్యాన్ని చక్కగా పండిస్తారని, అందరితో కలివిడిగా ఉంటారని ప్రశంసించారు. నాగార్జున, వెంకటేష్‌లతో తక్కువ సినిమాలు చేసినప్పటికీ, వారిని మంచి నటులుగా అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-news.jpg</image:loc><image:caption><![CDATA[ బాలకృష్ణతో తన అనుబంధాన్ని ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ఆయన సెట్స్‌లో సరదాగా ఉండే మనిషి అని, తనకు సోదరుడితో సమానమని అన్నారు. ‘భానుమతి గారి మొగుడు’ సినిమా షూటింగ్ సమయంలో రాఖీ పండుగ రావడంతో బాలకృష్ణకు రాఖీ కట్టి, ఆ బంధాన్ని పదిలపరుచుకున్నానని తెలిపారు. ఇప్పుడు కూడా ఏ విషయమైనా బాలకృష్ణ తనతో పంచుకుంటారని, ఆయన్ని ఒక అన్నగా భావిస్తానని స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ దివంగత సూపర్‌స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ, ఆయన బోళా మనిషి అని, నిజమైన మంచి మనసున్న వ్యక్తి అని అన్నారు. తెలుగు సినిమా రంగంలో తనను తొలిసారిగా పరిచయం చేసింది కృష్ణ గారేనని, ఆయనకు, విజయనిర్మల గారికి తాను చాలా గౌరవం ఇస్తానని, వారిని తాను మిస్ అవుతున్నానని తెలిపారు విజయశాంతి. కృష్ణ కుమారుడు మహేష్ బాబును కూడా చక్కటి బిడ్డగా పేర్కొన్నారు. మహేష్ బాబుతో చేసిన సినిమా ద్వారానే తాను రీ-ఎంట్రీ చేశానని, అందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vijayashanthi-pics-1.jpg</image:loc><image:caption><![CDATA[ తన వ్యక్తిగత జీవితం, ప్రజా సేవా నిబద్ధత గురించి ప్రస్తావిస్తూ, తాను పెద్ద ఆశలు లేని సాధారణ మనిషినని విజయశాంతి వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడే వ్యక్తిగా, ప్రజలు బాగుండాలని కోరుకునే మనిషినని ఆమె వివరించారు. తాను బ్రతికి ఉన్నంతవరకు ప్రజల కోసం పని చేస్తానని, ప్రజల సంతోషమే తన సంతోషమని తెలిపారు. తనకి పెద్దగా కోరికలేమీ లేవని, తన జీవితాన్ని దాదాపుగా తెలంగాణ ప్రజల సేవకే అంకితం చేశానని ఆమె ప్రకటించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/use-of-acid-for-toilet-cleaning-poses-health-risks-survey-1821302.html</loc><lastmod>2026-05-20T13:23:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bathroom 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-3.jpg</image:loc><image:caption><![CDATA[ టాయిలెట్.. ఇంట్లో ప్రతిఒక్కరూ ఉపయోగించే ప్రదేశం. ఈ ప్రదేశం శరీర పరిశుభ్రతతో ముడిపడి ఉన్నందున బాత్రూం శుభ్రంగా ఉండాలని ప్రతిఒక్కరూ భావిస్తారు. శుభ్రమైన టాయిలెట్ ఆరోగ్యానికి కూడా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-5.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది తమ టాయిలెట్లను శుభ్రంగా, నీట్‌గా ఉంచుకోవడానికి ప్రతిరోజూ శుభ్రం చేసుంటారు. ఇది ఒక మంచి అలవాటు. కొంతమంది తమ టాయిలెట్లను శుభ్రం చేయడానికి రకరకాల రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ రసాయనాలు ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో చాలా మంది తమ టాయిలెట్లను శుభ్రం చేయడానికి మార్కెట్లో లభించే రకరకాల టాయిలెట్ క్లీనర్లను ఉపయోగిస్తున్నారు. కొందరు మరకలు, మురికిని తొలగించడానికి ఆమ్లాలను కూడా వాడుతున్నారు. ఇవి ఆరోగ్యానికి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రసాయన ఆధారిత ఉత్పత్తులు మీ చర్మానికి హాని కలిగిస్తాయి. ఇంట్లోని చిన్నపిల్లలు ప్రమాదవశాత్తు టాయిలెట్ క్లీనర్ లేదా యాసిడ్ తాగితే, అది మరణానికి కూడా దారితీసే ప్రమాదం ఉంది. అందువల్ల, వీటికి ఎల్లప్పుడూ దూరంగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bathroom-4.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లలు, వృద్ధులు, ఇంట్లోని ఇతర సభ్యులు టాయిలెట్ లేదా బాత్రూమ్ క్లీనర్‌లను ముట్టుకోకుండా ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం మంచిది. ఒకవేళ మీరు కూడా ఈ వస్తువులను ముట్టుకుంటే మీ చేతులు, కాళ్లు శుభ్రంగా కడుక్కోవాలి. వీటి వినియోగం తర్వాత శరీరాన్ని క్షుణ్ణంగా శుభ్రం చేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/hdfc-regalia-gold-credit-card-rules-changed-60000-spend-mandatory-for-free-airport-lounge-access-1821220.html</loc><lastmod>2026-05-20T11:48:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hdfc ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-1.jpg</image:loc><image:caption><![CDATA[ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారా..? అయితే మీకో షాకింగ్ న్యూ్స్. దేశంలోని ప్రైవేట్ బ్యాంకుల్లో అగ్రగామిగా ఉన్న  హెచ్‌డీఎఫ్‌సీ తమ క్రెడిట్ కార్డు బెనిఫిట్స్‌లో పలు మార్పులు చేసింది. రెగాలియా గోల్డ్ క్రెడిట్ కార్డు వాడుతున్నవారికి ఝలక్ ఇచ్చింది. ఈ క్రెడిట్ కార్డుకు సంబంధించి ఎయిర్‌పోర్టులో ఉచిత లాంజ్ యాక్సెస్‌కు కఠిన నిబంధనలు విధించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నుంచి ఉచిత లాంజ్ యాక్సెస్ సౌకర్యం పొందాలంటే మునుపటి త్రైమాసికంలో ఖచ్చితంగా రూ.60 వేలు క్రెడిట్ కార్డు నుంచి ఖర్చు చేసి ఉండాలి. అప్పుడే తర్వాతి త్రైమాసికంలో ఉచితంగా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. రూ.60 వేలు ఖర్చు చేయకపోతే ఉచిత యాక్సెస్ పొందలేరు. విమాన ప్రయాణాలు చేసేవారికి ఇది బ్యాడ్‌న్యూస్‌గా చెప్పవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-3.jpg</image:loc><image:caption><![CDATA[ లాంజ్ వినియోగం పెరుగుతున్న క్రమంలో ప్రీమియం కార్డ్ ప్రయోజనాలను కఠినతరం చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఎలాంటి ఖర్చు చేయకపోయినా దేశీయ ఎయిర్‌పోర్టుల్లో ఉచితంగా లాంజ్ సౌకర్యం పొందవచ్చు. అయితే జులై నుంచి రూల్స్  పూర్తిగా మారుతున్నాయి. లాంజ్ యాక్సెస్‌కు సంబంధించి కొన్ని షరతులు విధించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-4.jpg</image:loc><image:caption><![CDATA[ జులై నుంచి రానున్న కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతీ క్యాలెండర్ త్రైమాసికంలో గరిష్టంగా మూడుసార్లు ఉచిత లాంజ్ యాక్సెస్ ఉంటుంది. జులై నుంచి సెప్టెంబర్ మధ్య లాంజ్ యాక్సెస్ కోసం ఏప్రిల్, జూన్ 2026 మధ్య రూ.60 వేలు ఖర్చు చేసి ఉండాలి. ముందు త్రైమాసికంలో చేసిన ఖర్చు ఆధారంగా ప్రతీ త్రైమాసికంలో లాంజ్ అర్హత అనేది రీసెట్ చేస్తారు. కార్డును నేరుగా స్వైప్ చేయడం ద్వారా లాంజ్ యాక్సెస్ పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hdfc-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల బ్యాంకులన్నీ క్రెడిట్ కార్డులపై ఉచిత లాంజ్ ప్రయోజనాలను తగ్గిస్తున్నాయి. జీతం తీసుకునే ఉద్యోగులు ప్రీమియం ట్రావెల్ కార్డు ఎక్కువగా వినిగిస్తున్నారు. దీంతో లాంజ్ వినియోగం అనేది భారీగా పెరిగిపోయింది. కస్టమర్ లాంజ్ యాక్సెస్ ఉపయోగించుకున్న తర్వాత ఆపరేటర్‌కు బ్యాంకుల చెల్లిస్తాయి. దీంతో బ్యాంకులపై భారం పెరుగుతోంది. దీంతో పరిమితులు విధిస్తూ వస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-and-silver-prices-surge-sharply-on-20-may-2026-check-latest-rates-1821200.html</loc><lastmod>2026-05-20T11:12:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-prices.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-7.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గంటల వ్యవధిలోనే ధరల్లో ఊహించని మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదయం ధరలు ఒకలా ఉండగా.. మార్కెట్లు ప్రారంభం కాగానే ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. దీంతో గోల్డ్ కొనాలనుకునేవారికి ఇది పెద్ద నిరాశను మిగిల్చింది. ఈ పెంపు తర్వాత బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,350గా ఉండగా.. మంగళవారం రూ.1,57,040 వద్ద స్థిరపడింది. నిన్నటితో పోలిస్తే బుధవారం ఒక్కసారిగా రూ.1310 పెరిగింది. ఇక 22 క్యారెట్ల రేటు నిన్న రూ.1,43,950 వద్ద ఉండగా.. ఇవాళ రూ.1,45,150 వద్ద కొనసాగుతోంది. ఇవాళ ఒక్కరోజే రూ.1200 పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-8.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,60,910 వద్ద ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,47,500 వద్ద కొనసాగుతోంది. ఇక ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,500 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,300 వద్ద ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-7.jpg</image:loc><image:caption><![CDATA[ అటు బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ. 1,58,350 వద్ద కొనసాగుతోండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,150 వద్ద ఉంది. ఇక ముంబైలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ముంబైలో రూ.వెయ్యికిపైగా గోల్డ్ రేటు పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-7.jpg</image:loc><image:caption><![CDATA[ అటు సిల్వర్ ధరలు మాత్రం తగ్గాయి. హైదరాబాద్‌లో బుధవారం కేజీ వెండి ధర రూ.2.85 లక్షలుగా కొనసాగుతోంది. నిన్న ఇది రూ.3 లక్షలుగా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.15 వేలు పెరిగింది. ఇక చెన్నైలో కూడా రూ.2.85 లక్షలుగా ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.2.80 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/refreshing-watermelon-sabja-juice-recipe-best-summer-cooling-drink-to-stay-hydrated-naturally-1820983.html</loc><lastmod>2026-05-20T06:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Watermelon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి ఇలాంటి భయకరమైన వేడిని తగ్గించి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి, ఒంటికి చలువ చేసే ఈ పుచ్చకాయ సబ్జా జ్యూస్ ప్రతి ఒక్కరూ తాగాల్సిందే. దీనినే కొందరు పల్లెటూరిలో  పొలం పండు డ్రింక్ అని కూడా పిలుస్తారు. అయితే, వీటిని కేవలం 15 నిమిషాల్లోనే చేసుకుని తాగొచ్చు. ఒక పుచ్చకాయ ఉంటే ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే సులభంగా తయారు చేసుకుని కూల్ కూల్ గా తాగొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ పుచ్చకాయ సబ్జా జ్యూస్ కు కావాల్సిన పదార్థాలు : ఒక కప్పు  పుచ్చకాయ ముక్కలు, రెండు టేబుల్ స్పూన్స్ నానబెట్టిన సబ్జా గింజలు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, 10  పుదీనా ఆకులు, రుచికి సరిపడా ఉప్పు, ఇంకా  ఒక టేబుల్ స్పూన్ తేనె లేదా పంచదారను తీసుకోవాలి, ఒక కప్పు ఐస్ ముక్కలు కూడా తీసుకోవాలి. దీనిని కూల్ కూల్ గా తాగితే ఆ మజానే వేరు. మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ పుచ్చకాయ సబ్జా జ్యూస్ తయారీ విధానం :  ముందుగా ఒక గిన్నెలో సబ్జా గింజలు తీసుకుని వాటిని నీటిలో బాగానానబెట్టుకోవాలి. ఇంకా దీనిలో సరిపడా  నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానాబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద పుచ్చకాయను తీసుకుని  దానిని బాగా కడిగి ముక్కలుగా చేసుకుని ఒక ప్లేట్ లేదా గిన్నెలో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మిక్సీ జార్‌ తీసుకుని దానిలో ఒక కప్పు పుచ్చకాయ ముక్కలు, 10 కడిగిన పుదీనా ఆకులు, తగినంత ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం, ఇంకా కొద్దిగా పంచదార కూడా వేసి వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి.  ఇప్పుడు ఒక గ్లాస్‌ తీసుకుని దానిలో  నానబెట్టుకున్న సబ్జా గింజలు, కట్ చేసిన పుచ్చకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకున్న ఈ జ్యూస్ ను వడపోసి, ఆలాగే దీనిలో ఐస్ క్యూబ్స్ కూడా వేసి కలుపుకుని తాగడమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/watermelon-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ జ్యూస్ తాగడం వలన ప్రయోజనాలు ఇవే.. ఇది  శరీర వేడిని ఈజీగా తగ్గిస్తుంది. ఇంకా వేసవిలో వచ్చే వడదెబ్బ నుంచి  కూడా ఇది కాపాడుతుంది.ఇంకా డీహైడ్రేషన్‌ సమస్యకు ను కూడా ఇది నివారిస్తుంది. ఎందుకంటే, పుచ్చ పండులో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఇంకా ఎక్కువగా దీనిని తినడం వలన ఉండటం వల్ల బాడీని కూల్ గా ఉంచుతుంది. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది. సబ్జా గింజలు  కడుపు మంటకు చెక్ పెట్టి జీర్ణక్రియ పనితీరుకు ఇది సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/soft-raw-coconut-cashew-payasam-recipe-creamy-traditional-sweet-easy-to-eat-for-all-ages-1820961.html</loc><lastmod>2026-05-20T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Coconut Payasam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చి కొబ్బరి జీడిపప్పు పాయసం ఇలా చేస్తే చాలా టేస్టీగా కమ్మగా ఉండే సాంప్రదాయ స్వీట్. పచ్చి కొబ్బరి ముక్కలు, బెల్లం పంచదార కలిపి పాలతో చేసే రుచికరమైన తియ్యటి వంటకం. జీడిపప్పులతో చేసే ఈ పాయసాన్ని చాలా ఈజీగా తయారు చేసుకుని తినొచ్చు. ముఖ్యంగా  వరలక్ష్మి వ్రతం వంటి పండుగల సమయంలో చేసే నైవేద్యం ఇది. మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్ధాలు,  తయారీ విధానం గురించి ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు లేదా పేస్ట్, ఒక కప్పు పాలు, ఒక కప్పు బెల్లం ముక్కలు , కప్పున్నర పంచదార, రుచి సరిపడా కొద్దిగా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, 100 గ్రాముల జీడిపప్పు, కిస్‌మిస్, రెండు టేబుల్ స్పూన్స్ యాలకుల పొడిని తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా సిద్ధం చేసుకోవాలి: ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలను బాగా కడిగి వాటిని  మిక్సీలో తీసుకుని దానిలో అర గ్లాస్ పాలు పోసి వాటిని  మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుని  ఒక గిన్నెలోకి తీసుకుని. ఆ తర్వాత వీటి నుంచి కొబ్బరి పాలను వేరు చేసి ఒక గ్లాస్ లోకి తీసుకుని పక్కన పెట్టుకుని. వీటిని వేశాక టేస్ట్ మొత్తం మారిపోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు బాగా వేయించుకోవాలి : ముందుగా గ్యాస్ వెలిగించి ఒక  పాన్ లేదా చిన్న పాత్ర పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి అది వేడి అయిన తర్వాత దానిలో 100 గ్రాముల జీడిపప్పు,ఆలాగే కిస్‌మిస్  లు కూడా వేసి  ఒకటికి రెండు సార్లు బాగా వేయించి ప్లేట్ లేదా గిన్నెలో వీటిని పెట్టుకోవాలి. అయితే, మీరు వీటిని తీసుకుని ముక్కలు ముక్కలుగా చేసి వేసుకోవడం మంచిది తినేటప్పుడు మంచిగా ఉంటుంది టేస్ట్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/coconut-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి పాయసాన్ని  ఇలా ఉడికించుకోవాలి : ఇంకో పాన్‌లో ఒక కప్పు  కొబ్బరి పాలు, ఇంకో కప్పు సాధారణ పాలు తీసుకుని వాటిని బాగా మరిగించాలి. ఆ తర్వాత  తర్వాత బెల్లం ముక్కలు కూడా వేసి బాగా మిక్స్ అయ్యేలా వీటిని కలుపుకోవాలి. ఇది వేడి మీద ఉన్నప్పుడే  జీడిపప్పు, రెండు స్పూన్స్ యాలకుల పొడి కూడా దీనిలో వేసి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. అంతే, వేడి వేడి పచ్చి కొబ్బరి పాయసం రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/multicolor-silver-anklets-for-girls-trendy-designs-that-enhance-foot-beauty-1821017.html</loc><lastmod>2026-05-19T21:53:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver Pattilu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu.jpg</image:loc><image:caption><![CDATA[ మల్టీకలర్ వెండి పట్టీలు అమ్మాయిలకు చాలా మంచిగా ఉంటాయి ఇంకా వారి  కాళ్ల అందాన్ని రెట్టింపు చేస్తుంది. కొత్తగా ఇటీవలే కాలంలో వెండిలో కూడా రంగురంగుల డిజైన్లు వస్తున్నాయి. ఇవి అమ్మాయిలను అట్రాక్ట్ చేస్తున్నాయి వాటిలో పట్టీలు కూడా ఒకటి.   ప్రతి అడుగులోనూ లుక్ మారుతుంది. మీరు కూడా ఈ కొత్త డిజైన్స్ చూసేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu-1.jpg</image:loc><image:caption><![CDATA[ సంప్రదాయ డ్రెస్సులతో పాటు,  వెస్ట్రన్ వాటికీ కూడా ఇవి సూపర్ గా ఉన్నాయి. మార్కెట్‌లో చిన్న స్టోన్స్, ఆక్సిడైజ్డ్ వర్క్‌తో ఉన్నవి మాత్రమే ఉన్నాయి. అయితే, ఇక కొత్త మోడళ్ల గురించి మాట్లాడుకుంటే ఈ మల్టీకలర్ వెండి పట్టీలు మీకు దగ్గర్లో ఉన్న షాపులో  ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటిని అమ్మాయిలు పెట్టుకుంటే  ట్రెండీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా పెళ్లిళ్లు, ఫంక్షన్లు వాటి ముఖ్య శుభకార్యాలయాల్లో  మల్టీకలర్ వెండి పట్టీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా పెళ్లికూతుళ్లు అయితే  బ్రైడల్ కలెక్షన్‌లో వీటిని పెట్టుకుంటున్నారు. ఈ వెండి పట్టీలు కాళ్లకు మంచి లుక్ ను తెస్తాయి. ఇంకా లు ఫోటోషూట్స్‌లో కూడా ఇవి చాలా బాగుంటాయి. ఘల్లు ఘల్లు మంటూ అందంగా మెరిసిపోతాయి కూడా .. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఈ   మల్టీకలర్ వెండి పట్టీలు చీరలు, లెహంగాల మీద అయితే కొత్త  ఫ్యాషన్ లుక్ ను తెస్తాయి. దీనిలో ఎన్నో కొత్త  డిజైన్లు ఉన్నాయి. ఒక పెయిర్ కొనుక్కుంటే ఓ పది  డ్రెస్సులకు ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇంకా యువత ఎక్కువ మక్కువ చూపించడంతో 
  ఈ వెండి పట్టీలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-pattilu-6.jpg</image:loc><image:caption><![CDATA[ స్టైలిష్ గా ఉండాలి తమ కాళ్ళకు కొత్త లుక్ ఉండాలనే అమ్మాయిలకు ఇవి చాలా బెస్ట్. ఈ మల్టీకలర్ వెండి పట్టీలు చూడబోతుంటే  కొంత కాలం  వరకు ఇవ్ ట్రెండ్ అయ్యేలాగే  ఉండేలా ఉన్నాయి. ఎందుకంటే, వీటి ధర కూడా తక్కువే. మీ దగ్గర ఉన్న పాత  పట్టీలు మార్చి కొత్తవి కూడా వీటిని తీసుకోవచ్చు. రంగు,  మెరుపు కూడా అంత ఈజీగా పోదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-lower-your-electricity-bill-the-eco-wash-washing-machine-trick-explained-1820973.html</loc><lastmod>2026-05-19T20:59:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Eco Wash Washing Machine Trick ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick-4.jpg</image:loc><image:caption><![CDATA[ అసలు ఎకో వాష్ అంటే ఏంటీ?: ఎకో వాష్ అనేది ఎకలాజికల్ వాష్ లేదా ఎకనామికల్ వాష్ అనే పదాల సంక్షిప్త రూపం. సులభంగా చెప్పాలంటే.. ఇది తక్కువ విద్యుత్, తక్కువ నీటిని ఉపయోగించి బట్టలను ఉతికే ఒక అధునాతన, పర్యావరణ అనుకూల సాంకేతికత. బట్టలు శుభ్రపడటంతో పాటు పర్యావరణానికి, మన జేబుకు మేలు చేయడం దీని ప్రత్యేకత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ స్మార్ట్ ఫీచర్ ఎలా పనిచేస్తుంది: సాధారణంగా వాషింగ్ మెషీన్లు బట్టలు ఉతకడానికి ఉపయోగించే నీటిని వేడి చేయడానికి తమ మొత్తం విద్యుత్‌లో 80శాతం నుండి 90శాతం వరకు వాడుకుంటాయి. కానీ ఎకో వాష్ మోడ్ దీనికి భిన్నంగా పనిచేస్తుంది. ఈ మోడ్‌లో బట్టలను చాలా తక్కువ ఉష్ణోగ్రతలో లేదా సాధారణ చల్లటి నీటిలోనే ఉతుకుతారు. దీనివల్ల నీటిని వేడి చేయడానికి అయ్యే విద్యుత్ పూర్తిగా ఆదా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick-1.jpg</image:loc><image:caption><![CDATA[ పెరిగే సైకిల్ టైమ్:  చల్లటి నీరు కాబట్టి బట్టలు సరిగ్గా ఉడకవేమో అనే సందేహం రావచ్చు. అందుకే ఈ సెట్టింగ్‌లో బట్టలు నానబెట్టే, స్పిన్నింగ్ చేసే సమయాన్ని కొద్దిగా పెంచుతారు. ఈ అదనపు సమయం వల్ల డిటర్జెంట్ కణాలు చల్లటి నీటిలో కూడా పూర్తిగా కరిగి, బట్టల పొరల్లోకి చొచ్చుకుపోయి మురికిని సమర్థవంతంగా తొలగిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick-3.jpg</image:loc><image:caption><![CDATA[ నీటి హీటింగ్ ప్రాసెస్ ఉండదు కాబట్టి నెలవారీ కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది. ఈ ఫీచర్ బట్టల బరువును బట్టి అవసరమైన నీటి పరిమాణాన్ని కచ్చితంగా లెక్కించి చాలా తక్కువ నీటిని మాత్రమే ఉపయోగిస్తుంది. అధిక వేడి ఉండదు కాబట్టి బట్టల రంగు వెలిసిపోకుండా ఉంటుంది. దుస్తులు ఎక్కువ కాలం కొత్తవిగా మెరుస్తాయి.
విద్యుత్, నీటి వినియోగం తగ్గడం వల్ల కార్బన్ ఉద్గారాలు తగ్గి పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eco-wash-washing-machine-trick.jpg</image:loc><image:caption><![CDATA[ ఈకో వాష్ ఫీచర్ అన్ని రకాల వస్త్రాలకు అనుకూలమైనప్పటికీ మీ బట్టల మురికిని బట్టి దీనిని ఎంచుకోవడం తెలివైన నిర్ణయం. తేలికపాటి మురికి ఉన్న రోజువారీ బట్టలు, ఆఫీస్ దుస్తులు, జీన్స్, సున్నితమైన వస్త్రాలకు ఇది మోస్ట్ రికమెండెడ్ ఆప్షన్. అయితే బాగా మొండి మరకలు పడిన బట్టలు, ఎక్కువ మురికిగా ఉన్న దుస్తులు లేదా క్రిమిరహితం చేయాల్సిన బెడ్ షీట్లు, టవల్స్ ఉతకడానికి ఈ మోడ్ అంతగా సెట్ అవ్వదు. ఎందుకంటే ఇందులోని చల్లటి నీరు మొండి మరకలను, జిడ్డును పూర్తిగా వదిలించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/epf-alone-not-enough-for-retirement-why-diversify-your-investments-now-1820974.html</loc><lastmod>2026-05-19T20:59:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pf.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pf ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ జీతభత్యాలు పొందే ఉద్యోగుల కోసం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) అత్యంత ప్రాచుర్యం పొందిన పొదుపు పథకాలలో ఒకటి. ఉద్యోగి జీతం నుండి ప్రతి నెలా ఆటోమేటిక్‌గా కొంత మొత్తం కట్ కావడం, యజమాని కూడా వాటా చెల్లించడం వల్ల దీర్ఘకాలంలో మంచి కార్పస్ ఏర్పడుతుంది. అందుకే చాలా మంది ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత తమ జీవితం సాఫీగా సాగేందుకు EPFలో కూడబెట్టిన డబ్బు సరిపోతుందని భావిస్తుంటారు. అయితే ఆర్థిక నిపుణులు మాత్రం EPF ఒక్కటే సరిపోదు అని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ EPF ప్రధాన ప్రయోజనం క్రమశిక్షణతో పొదుపు చేయించే విధానం. ఉద్యోగి తనకు తెలియకుండానే ప్రతి నెలా డబ్బు సేవ్ చేసుకుంటాడు. దీని పై ప్రభుత్వం నిర్ణయించే వడ్డీ రేటు కూడా సాధారణంగా స్థిరంగా ఉండటం వల్ల ఇది సురక్షిత పెట్టుబడిగా భావిస్తారు. మార్కెట్ రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడని ఉద్యోగులకు EPF ఒక నమ్మకమైన ఎంపికగా ఉంటుంది. అయితే సమస్య పదవీ విరమణ తర్వాత మొదలవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగం ముగిసిన తర్వాత కూడా జీవన ఖర్చులు ఆగిపోవు. ద్రవ్యోల్బణం కారణంగా ప్రతి ఏడాది నిత్యావసరాల ధరలు, వైద్య ఖర్చులు, అద్దె, ప్రయాణ వ్యయాలు పెరుగుతూనే ఉంటాయి. ప్రస్తుతం సరిపడే మొత్తం, 20 లేదా 30 సంవత్సరాల తర్వాత చాలా తక్కువగా అనిపించే అవకాశం ఉంది. అందుకే కేవలం EPFలో కూడబెట్టిన డబ్బుపై మాత్రమే ఆధారపడటం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం భారతదేశంలో సగటు ద్రవ్యోల్బణం 5 నుంచి 7 శాతం మధ్య ఉండే అవకాశముందని ఆర్థిక విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావం పదవీ విరమణ నిధిపై గట్టిగా పడుతుంది. ఉదాహరణకు, ఈరోజు నెలకు రూ.50 వేలతో నడిచే జీవితం, 20 సంవత్సరాల తర్వాత అదే స్థాయిలో జీవించాలంటే దాదాపు రెట్టింపు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/epfo-atm-withdrawal.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కారణంగానే పదవీ విరమణ ప్రణాళికలో వైవిధ్యీకరణ చాలా అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. EPFతో పాటు మ్యూచువల్ ఫండ్లు, నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF), సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లు (SIPలు) వంటి ఇతర పెట్టుబడి మార్గాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు. ఆర్థిక భద్రత కలిగిన పదవీ విరమణ జీవితాన్ని గడపాలంటే, ఉద్యోగులు తమ కెరీర్ ప్రారంభ దశ నుంచే బహుళ పెట్టుబడి మార్గాలను ఎంచుకుని దీర్ఘకాలిక ప్రణాళిక రూపొందించుకోవడం అత్యంత ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-grow-tulsi-plant-faster-in-summer-easy-tips-for-bushy-and-healthy-growth-1820936.html</loc><lastmod>2026-05-19T19:34:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-2-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tulasi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-6-2.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవికాలంలో తులసి మొక్కలు ఎండిపోతుంటాయి. ఇంకా ఆకులు కూడా రాలిపోతుంటాయి. అయితే, చాలామంది ఈ సమస్య చెబుతున్నారు.  ఊరిలో పాటించే  టిప్స్ పాటిస్తే తులసి మొక్క గుబురుగా  పెరుగుతుంది. ముఖ్యంగా, గింజలు చల్లే విధానం కూడా చాలా ముఖ్యం. ఇది సరిగ్గా ఉంటే.. మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇంకా ఇల్లు మొత్తం నిండిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ తులసి గింజలు ఇలా చల్లాలి?  మీరు ముందుగా మంచి తులసి గింజలను ఎంచుకోవాలి. వాటిని పెద్ద కుండీల్లో వేసి ఎర్రమట్టి, కంపోస్ట్ కలిపిన మిశ్రమాన్ని కూడా దీనిలో వెయ్యాలి. ఆ తరవాత గింజలను ఒక దగ్గర కాకుండా కొంచం కొంచం  గ్యాప్ ఇచ్చి చల్లాలి. అలాగే,  మరి చాలా లోతుగా కూడా వీటిని అస్సలు పూడ్చకూడదు. ఇంకా ఈ గింజలపై కొంచం మట్టి వెయ్యాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ నీళ్లు ఎలా పోయాలి? గింజలు చల్లిన తరవాత మరి ఎక్కువగా అసలు నీళ్లు పొయ్యకూడదు. అలా నీళ్లు పోస్తే అసలుకే ఎసరు వస్తుంది  సీడ్స్ మొత్తం కుళ్లిపోతాయి. కాబట్టి, స్ప్రే బాటిల్‌తో కొద్దిగా కొద్దిగా నీరు పోస్తూ ఉండాలి. ఇంకా రోజూ ఉదయం 7  లేదా సాయంత్రం 4 తరవాత నీటిని పోస్తూ ఆ ప్రదేశం దగ్గర తేమ ఉండేలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండ నుంచి వీటిని ఎలా కాపాడాలి?  సమ్మర్లో మధ్యాహ్నం ఎండ విపరీతంగా ఉంటుంది. కాబట్టి, ఆ సమయంలో వీటిని నీడ కింద పెట్టాలి. అలా పెడితే మొక్కలు రావు  అలాగే పైకి కనిపించవు కూడా. ఇక ఉదయం సూర్యకాంతి వచ్చే వరకు ఈ  మొక్క అలాగే ఉంచితే   పెరుగుతుంది. మధ్యాహ్నం వేడి ఎక్కువైతే అక్కడి నుంచి  దూరం పెట్టండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tulasi-10.jpg</image:loc><image:caption><![CDATA[ గుబురుగా పెరగాలంటే ఇలా చేయండి: మొక్క పెరిగిన తర్వాత పైన కొంచం కట్ చేయండి. ఆ తరవాత కొమ్మలు బాగా వస్తాయి.
అలాగే నెలలో రెండు సార్లు ఎరువులు  వేస్తే ఆకులు పచ్చగా అవుతాయి.  ఎండిపోయిన ఆకులు, కొమ్మలు ఎప్పటికప్పుడు తీసేస్తే  కొత్త చిగురు కొమ్మలు కొద్దీ రోజుల్లోనే వస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rare-venus-jupiter-moon-conjunction-brings-sudden-wealth-for-aquarius-zodiac-sign-1820899.html</loc><lastmod>2026-05-19T19:02:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/money-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-1-9.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొందరికి పాజిటివ్ గా ఉంటే మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా, రెండు రాశుల వారికీ శుభంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-14.jpg</image:loc><image:caption><![CDATA[ మరి కొద్దీ రోజుల్లో  మిథున రాశిలో శుక్ర, గురు, చంద్రులు ఒకేసారి కలవడంతో శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడనుంది. ఈ శక్తివంతమైన త్రిగ్రహి రాజయోగం శుభప్రదమైనదిగా చెబుతున్నారు.  ఇంకా ఈ మూడు శుభ గ్రహాలు ఓకే దగ్గర ఉండటం వలన 
మొత్తం సానుకూలంగా ఉండనుంది. దీని వలన రెండు రాశుల వారికి మంచిగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kumbha-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి: త్రిగ్రాహి యోగ వలన కుంభ రాశివారి కష్టానికి తగిన గుర్తింపు వస్తుంది ఇంకా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. 
ఇంకా వృత్తి జీవితంలో కూడా  మంచి అవకాశాలు వీరి దగ్గరకే వస్తాయి. మంచి జాబ్ తో జీవితంలో స్థిర పడతారు. ఇంకా  కొత్త ప్రాజెక్టులు, బాధ్యతలు కూడా ఎక్కువతాయి. సింగిల్ షాట్ అప్పులన్నీ క్లియర్ అవుతాయి. పని  ఒత్తిడి కూడా పూర్తిగా  తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tula-2.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : త్రిగ్రాహి రాజయోగం వలన ఈ రాశి వారి దశ మొత్తం మారబోతోంది. ఇంకా వీరు అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతాయి. వీరు కూడా ఊహించని విధంగా వీరి జేవితం ఉండబోతోంది. ఈ సమయంలో ఏం కావాలనుకున్నా కూడా జరుగుతాయి. 
కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/panchangam-5.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : త్రిగ్రాహి రాజయోగం వలన ఈ రాశి వారి దశ మొత్తం మారబోతోంది. ఇంకా వీరు అనుకున్న విధంగా అన్ని పనులు జరుగుతాయి. వీరు కూడా ఊహించని విధంగా వీరి జేవితం ఉండబోతోంది. ఈ సమయంలో ఏం కావాలనుకున్నా కూడా జరుగుతాయి. 
కుటుంబ జీవితం సంతోషంగా మారుతుంది. ఇంకా కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం కూడా డబుల్ అవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-ragi-samosa-recipe-in-telugu-crispy-millet-snack-for-strong-immunity-1820836.html</loc><lastmod>2026-05-19T18:25:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi Samosa ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa-5.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి పిండిని వాడి ఇంట్లోనే చాలా ఈజీగా ఈ రాగి సమోసాను తయారు చేసుకోవచ్చు. ఇంకా ఇది ఎంతో రుచికరంగా,  ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.  మీరు హాస్పిటల్స్ కు వేలకు వేలు ఖర్చులు పెట్టకుండా జీవితకాలం ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు తింటే సరిపోతుంది. ఇంకా దీనిలో పోషకాలతో పాటు అధిక ఫైబర్‌ కూడా ఉంటుంది. దీన్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa-1.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి సమోసాకు  కావలసిన పదార్థాలు: ఒక కప్పు రాగి పిండి, అర కప్పు నూనె, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ వాము,  రెండు ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, మూడు ఉడికించిన ఆలూ ( బంగాళాదుంప),  ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, ఒక టేబుల్ స్పూన్ కారంను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa-2.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి సమోసా తయారీ విధానం: సమోసా పిండిని ఇలా తయారు చేసుకోవాలి. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దానిలో రాగి పిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ వాము, ఇంకా దీనిలో కొద్దిగా 2  నూనె వెయ్యాలి. గోరువెచ్చని నీటిని పోస్తూ సమోసా పిండిని గట్టిగా మారే వరకు దీనిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత లోపలి మిశ్రమాన్ని ఇలా తయారు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో  రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కాగాక.. అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ ఆవాలు, కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా దీనిలో వేయించాలి. ఇంకా దీనిలో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి  వేయించుకోవాలి. ఆలాగే, ఉడికించిన ఆలూ, ఒక టేబుల్ స్పూన్ కారం, మసాలా, ఉప్పు కూడా వేసి బాగా కలిపి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-samosa-4.jpg</image:loc><image:caption><![CDATA[ సమోసాలు ఇలా వేయించుకోవాలి :  ముందుగా కలిపి ఉంచిన రాగి పిండిని తీసుకుని ఉండలుగా చేసుకోవాలి. అయితే, వీటిని పూరీలాగా కొంచం పలుచుగా చేసుకుని వాటిని  సగ బాగానికి కట్ చేయాలి.  ఆ కట్ చేసిన దానిని తీసుకుని కోన్ ఆకారంలో చేసి లోపల భాగంలో ఆలూ మిశ్రమాన్ని పెట్టి  అంచుల చివర నీరు రాసి సమోసా ఆకారంలా చేసి నూనెలో వేయించుకుని తినడమే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/digbala-rajyoga-2026-these-6-zodiac-signs-may-see-massive-growth-in-career-and-income-1820814.html</loc><lastmod>2026-05-19T18:12:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/digbala-raja-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Digbala Raja Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/2-vrushaba-rasi-15.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశిలో బుధుడి సంచారం వల్ల ఈ రాశివారికి ఈ నెలాఖరు వరకు దిగ్బల రాజయోగం పట్టింది. దీనివల్ల ఉద్యోగంలోనే కాక, సామాజికంగా కూడా హోదా, స్థాయి పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సమాజ సేవ, కార్యక్రమాల ద్వారా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. బంధుమిత్రులకు అండగా నిలబడతారు. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బిజీగా సాగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశిలో గురు సంచారం వల్ల జూన్ మొదటి వారం వరకు ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. ఈ యోగం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి సమస్యలు, వివాదాలు అనుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి లభిస్తుంది. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/4-karkataka-rashi-12.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి దశమ స్థానంలో కుజ సంచారం వల్ల ఈ రాశివారికి దిగ్బల రాజయోగం కలిగింది. దీనివల్ల జూన్ 20 లోగా ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల, ఇష్టమైన ప్రాంతాలకు బదిలీ వంటివి సంభవిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ, రాబడి వృద్ధి చెందుతాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు కూడా అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/5-simha-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి దశమంలో రవి సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. జూన్ 15 లోపల ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నతోద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నవారు విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఊహించని స్థాయి ఆదాయ వృద్ధి ఉంటుంది. రాజకీయ ప్రాబల్యం ఏర్పడుతుంది. ఉన్నత స్థాయికి చెందిన వ్యక్తితో పెళ్లి ఖాయమవుతుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు తగ్గిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-9.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల దిగ్బల యోగం పట్టింది. దీనివల్ల ఈ ఏడాదంతా జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతికి ఆస్కారముంటుంది. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఉద్యోగం లభిస్తుంది. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో పోటీదార్లను మించిపోవడం జరుగుతుంది. రాజకీయ ప్రముఖులతో, ఉన్నత వర్గాలతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/12-meena-rasi-7.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి చతుర్థ స్థానంలో శుక్ర సంచారం వల్ల దిగ్బల యోగం కలిగింది. మరో 20 రోజులు పని చేసే ఈ యోగం వల్ల వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం, ప్రాధాన్యం బాగా పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగం లభిస్తుంది. ఇంట్లో శుభ కార్యాలు జరుగుతాయి. సుఖ సంతోషాలకు లోటుండదు. ఆదాయం బాగా పెరుగుతుంది. ఉద్యోగులకు విదేశాల నుంచి ఆఫర్లు, ఆహ్వానాలు అందుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-drinking-ice-cold-water-harmful-experts-reveal-the-truth-1820766.html</loc><lastmod>2026-05-19T18:01:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water-effects-on-body.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fridge Water Effects On Body ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water-4.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి కాలం వచ్చిందంటే చాలు.. చాలామంది నార్మల్ వాటర్ కంటే ఫ్రిజ్‌లో పెట్టిన ఐస్ కోల్డ్ వాటర్ తాగడానికే ఎక్కువ మొగ్గు చూపుతారు. బయట ఎండలో తిరిగి రాగానే గటగటా చల్లటి నీటిని తాగితే వచ్చే తృప్తి వేరుగా ఉంటుంది. కానీ, ఈ అలవాటు మీ ఆరోగ్యానికి, ముఖ్యంగా మీ పొట్టకు ఎంతటి హాని చేస్తుందో తెలుసా? వైద్య నిపుణుల ప్రకారం, ఫ్రిజ్ నీటిని నిరంతరం తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతింటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియపై తీవ్ర ప్రభావం: మన శరీరం సక్రమంగా పనిచేయడానికి నిర్దిష్టమైన అంతర్గత ఉష్ణోగ్రత (Body temperature) అవసరం. మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి పొట్టలో జఠరాగ్ని (జీర్ణ రసాలు) ఉత్పత్తి అవుతుంది. అయితే, మనం ఐస్ వాటర్ తాగిన వెంటనే ఆ చల్లదనం వల్ల జీర్ణ రసాల ప్రభావం తగ్గిపోతుంది. రక్తనాళాలు సంకోచించడం వల్ల జీర్ణవ్యవస్థకు రక్తప్రసరణ మందగిస్తుంది. ఫలితంగా ఆహారం సరిగ్గా అరగక కడుపులో గ్యాస్, ఎసిడిటీ ఏర్పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water-1.jpg</image:loc><image:caption><![CDATA[ మలబద్ధకం, కొవ్వు పేరుకుపోవడం: మనం తిన్న ఆహారంలో ఉండే నూనెలు, కొవ్వు పదార్థాలు చల్లటి నీరు తగలగానే గడ్డకడతాయి. దీనివల్ల ప్రేగుల లోపలి గోడలు గట్టిపడి, మల విసర్జన కష్టంగా మారుతుంది. ఇది దీర్ఘకాలిక మలబద్ధకం (Constipation) సమస్యకు దారితీస్తుంది. అంతేకాకుండా, చల్లటి నీరు శరీరంలోని కొవ్వును కరగనివ్వకుండా చేయడం వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water-2.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె వేగాన్ని తగ్గిస్తుంది: మన మెదడును, పొట్టను అనుసంధానించే అత్యంత ముఖ్యమైన నరం వ్యాగస్ నర్వ్ (Vagus Nerve). అతిగా చల్లబరిచిన నీటిని తాగినప్పుడు ఈ నరం తీవ్రమైన ఒత్తిడికి లోనవుతుంది. దీనివల్ల గుండె కొట్టుకునే వేగం అకస్మాత్తుగా తగ్గిపోయే ప్రమాదం ఉందని పరిశోధనల్లో తేలింది. దీనితో పాటు గొంతు నొప్పి, టాన్సిల్స్, జలుబు వంటి శ్వాసకోస సమస్యలు కూడా వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fridge-water-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల సూచన మేరకు.. దాహం తీర్చుకోవడానికి ఫ్రిజ్ నీటికి బదులుగా మట్టి కుండలో ఉంచిన నీటిని (Clay pot water) తాగడం అత్యుత్తమం. కుండ నీరు సహజ సిద్ధంగా చల్లబడటమే కాకుండా, శరీరానికి అవసరమైన ఖనిజాలను అందించి ఆరోగ్యంగా ఉంచుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/avoid-marrying-aries-and-gemini-men-astrology-traits-that-may-trouble-wives-1820776.html</loc><lastmod>2026-05-19T17:51:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marriage-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marriage ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-13.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 రాశుల వారి ప్రవర్తన ఒకేలా ఉండదు. అసలు ఒకరివి ఒకరు కలవవు. పురుషుల మాట తీరు, స్త్రీల మాట తీరు వేర్వేరుగా ఉంటుంది. ఇక పురుషులలో వీరు పెళ్లి చేసుకున్నా కూడా ఎప్పటికి  మంచి భర్తలుగా ఉండలేరని జ్యోతిష్యులు చెబుతున్నారు. మరి, ఆ రాశులు ఎవరో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/02/wife-and-husband-fighting-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ అమ్మాయిలూ.. ఈ రాశుల అబ్బాయిలను పెళ్ళి చేసుకుంటే మిమ్మల్ని సాధిస్తూనే ఉంటారు. ఎప్పటికైనా వారి పంతమే నెగ్గించుకుంటారు. కలిసి కాపురం కాపురం కూడా చేయలేరు. పెళ్లి చేసుకున్న తర్వాత వారి విశ్వరూపం బయట పడుతుంది.  
ప్రతి చిన్న విషయానికి  తమ భార్యలను తిడుతూనే ఉంటారు. కాబట్టి, వీరిని పెళ్లి చేసుకోకపోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mesha-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి కోపం చాలా ఎక్కువ. ఇంకా వీరు అధిక  ఉత్సాహంతో ఉంటారు. చాలా స్వార్థపరులు అని చెప్పాలి.   వీరు తమ భార్యల ఫీలింగ్స్‌ను కొంచం కూడా పట్టించుకోరు. వారికీ నచ్చినట్టుగా  నిర్ణయాలను తీసుకుంటారు. పెళ్లి చేసుకున్న తరువాత రోజూ గొడవలు పడుతూనే ఉంటారు. ఇంకా ప్రతీ దానిలో ముందు ఉంటారు. భార్యలకు అవకాశం ఇవ్వరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mituna-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: మిథున రాశి వాళ్లు రెండు రకాలుగా ప్రవర్తిస్తుంటారు. ఇంకా  ఒక్కోసారి  ఫన్నీగా ఉంటూనే సీరియస్ అవుతారు. 
 అయితే, ఎప్పుడు ఏ విధంగా ప్రవర్తిస్తారో అంచనా వేయడం కొంచం కష్టం. కొన్ని సార్లు సరదాగా మాట్లాడి, ఇంకో నిమిషంలోనే గొడవలు సృష్టిస్తారు. వీరి వలన భార్య ఎవరికి చెప్పుకోలేని బాధను అనుభవిస్తుంది. ఒక్కోసారి భాగస్వామి ఫీల్ అవ్వొచ్చు కూడా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ever-wondered-why-train-seats-are-blue-heres-the-science-behind-it-1820720.html</loc><lastmod>2026-05-19T17:15:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/color-psychology-in-trains.jpg</image:loc>
					<image:title><![CDATA[ Color Psychology In Trains ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/blue-seats-in-trains.jpg</image:loc><image:caption><![CDATA[ మనం రైలు ప్రయాణం చేసేటప్పుడు ఎప్పుడైనా గమనించారా? స్లీపర్ క్లాస్ నుండి థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ వరకు దాదాపు అన్ని రైళ్లలోనూ సీట్లు లేదా బెర్త్‌లు నీలం రంగు (Blue Color) లోనే ఉంటాయి. కేవలం భారతీయ రైల్వేలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ప్రసిద్ధ ఎయిర్‌లైన్స్ కూడా తమ విమాన సీట్లకు నీలం రంగునే ఉపయోగిస్తాయి. రైల్వే శాఖ కేవలం ఏదో ఒక రంగు వేయాలి కదా అని కాకుండా, దీని వెనుక ఉన్న సైంటిఫిక్ అండ్ సైకలాజికల్ లాజిక్‌ను బేస్ చేసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. కలర్ సైకాలజీ ప్రకారం దీని వెనుక అసలు కారణం ఏంటో వివరాల్లోకి వెళితే... ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/blue-seats-in-trains-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒత్తిడిని తగ్గించే బ్లూ మ్యాజిక్: రైలు ప్రయాణాలు కొన్ని గంటల నుండి రోజుల తరబడి సాగుతుంటాయి. ఎక్కువ సమయం ప్రయాణించడం వల్ల ప్రయాణికుల్లో అలసట, చిరాకు రావడం సహజం. కలర్ సైకాలజీ (రంగుల శాస్త్రం) ప్రకారం, నీలం రంగు మనుషుల మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది గుండె వేగాన్ని, రక్తపోటును నియంత్రణలో ఉంచి, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. ప్రయాణికులు ఒత్తిడికి గురికాకుండా, ప్రశాంతంగా ప్రయాణించడానికి ఈ రంగు ఎంతగానో దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/blue-seats-in-trains-3.jpg</image:loc><image:caption><![CDATA[ మురికి, మరకలను దాచేస్తుంది: భారతీయ రైళ్లలో ప్రతిరోజూ కోట్ల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణంలో సీట్లపై కూర్చోవడం, పడుకోవడం, ఆహార పదార్థాలు, టీ/కాఫీలు వలకబోయడం సాధారణం. ఒకవేళ సీట్లు తెలుపు లేదా ఇతర లేత రంగుల్లో ఉంటే చిన్న మరక పడినా అసహ్యంగా కనిపిస్తుంది. కానీ నీలం రంగు ముదురు రంగు కావడం వల్ల దీనిపై మురికి, దుమ్ము అంత త్వరగా ప్రయాణికుల కంటికి కనిపించవు. ఇది రైల్వేలకు మెయింటెనెన్స్ (నిర్వహణ) భారాన్ని కూడా తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/blue-seats-in-trains-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇరుకుదనాన్ని దూరం చేస్తుంది: భారతదేశంలో రైలు బోగీలు చాలావరకు ప్రయాణికులతో నిండిపోతుంటాయి. తక్కువ స్థలంలో ఎక్కువ మంది ఉన్నప్పుడు కొంతమందికి ఊపిరాడనట్లు ఆందోళనగా అనిపిస్తుంది. శాస్త్రవేత్తల ప్రకారం, నీలం రంగు కళ్లకు విశాలమైన అనుభూతిని (ఆకాశం లేదా సముద్రం లాంటి పెద్ద స్థలాన్ని) గుర్తుచేస్తుంది. ఇది బోగీ లోపల ఇరుకుగా ఉందనే భావనను మానసికంగా తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/blue-seats-in-trains-4.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం అందం కోసం మాత్రమే కాకుండా, ప్రయాణికుల మానసిక ఆరోగ్యం, భద్రత, రైల్వే నిర్వహణ సౌలభ్యం వంటి అన్ని కోణాలను ఆలోచించి భారతీయ రైల్వే ఈ బ్లూ కలర్ ను స్టాండర్డ్ రంగుగా మార్చింది. ఈ రంగు కారణంగా తక్కువ నిర్వహణ ఖర్చుతో సీట్లు ఎక్కువ కాలం శుభ్రంగా కనిపిస్తాయి. అందుకే రైల్వేలు, విమానయాన సంస్థలు కూడా ఈ రంగుకే ప్రాధాన్యత ఇస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/andhra-pradesh/ap-fishermen-give-krishna-river-boat-salutation-to-cm-chandrababu-nara-lokesh-shows-his-hospitality-by-hosting-them-1820721.html</loc><lastmod>2026-05-19T16:54:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fishermen Welfare Andhra Pradesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-5.jpg</image:loc><image:caption><![CDATA[ మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రెండో ఏడాది కూడా ‘మత్స్యకారుల సేవలో’ పథకం కింద నిధులు విడుదల చేయడంతో గంగపుత్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభుత్వానికి తమ కృతజ్ఞతలు చెప్పేందుకు వెంకటపాలెం, తుమ్మలపాలెం, సీతానగరం, కుమ్మరపాలెం గ్రామాలకు చెందిన మత్స్యకారులు సుమారు వంద బోట్లతో కృష్ణానది గుండా ముఖ్యమంత్రి నివాసానికి తరలివచ్చారు. కృష్ణమ్మ ఒడిలో వందలాది పడవలు ఒకేసారి కదలివస్తుంటే అమరావతి తీరం సరికొత్త శోభను సంతరించుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-4.jpg</image:loc><image:caption><![CDATA[ సీఎం ఇంటి వైపు వస్తున్న పడవలను గమనించిన విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించారు. మత్స్యకారులకు స్వయంగా అభివాదం చేస్తూ.. వారందరినీ తన నివాసంలోకి ఆహ్వానించారు. ప్రజాప్రభుత్వంలో సామాన్యులకు దక్కిన గౌరవానికి ఇది నిదర్శనంగా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-3.jpg</image:loc><image:caption><![CDATA[ మత్స్యకారులను ఇంట్లో కూర్చోబెట్టుకుని, వారి యోగక్షేమాలను లోకేష్ ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు. యువగళం పాదయాత్రలో జువ్వలదిన్నె వద్ద మత్స్యకారులు తనకు చూపిన ప్రేమాభిమానాలను, వారి ఐకమత్యాన్ని ఈ సందర్భంగా లోకేష్ కొనియాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడే తత్వం మత్స్యకారుల సొంతమన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-2.jpg</image:loc><image:caption><![CDATA[ గత వైసీపీ పాలనలో రాష్ట్రం ఎంత ధ్వంసమైందో.. మత్స్యకారులు ఎంత ఇబ్బంది పడ్డారో మనమంతా చూశామని.. కంపెనీలు వెళ్ళిపోయాయన్నారు. కానీ మన కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తూనే సంక్షేమానికి పెద్దపీట వేస్తోందన్నారు. మత్స్యకారుల కష్టాలు తనకు తెలుసని.. మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రపంచ దేశాలు తిరిగి ఐటీ, డిఫెన్స్ కంపెనీలను తెస్తున్నామన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh-1.jpg</image:loc><image:caption><![CDATA[ జువ్వలదిన్నెలో రాబోయే సాగర్ డిఫెన్స్ కంపెనీ ద్వారా తమిళ జాలర్ల చొరబాటును అరికట్టేందుకు &#039;అటానమస్ పెట్రోలింగ్ బోటు&#039;ను కూడా తీసుకువస్తున్నామని మంత్రి లోకేష్ తెలిపారు. మీ అందరికీ ఏ కష్టం వచ్చినా.. ఈ లోకేష్ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని నారా లోకేష్ మత్స్యకారులకు భరోసా ఇచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/fishermen-welfare-andhra-pradesh.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం నిధులు ఇవ్వడమే కాకుండా.. తమను ఇంటికి పిలిచి గౌరవించిన మంత్రి లోకేష్ ఆత్మీయతకు మత్స్యకారులు ముగ్ధులయ్యారు. మత్స్యకారుల పిల్లల చదువులకు, ఉద్యోగాలకు భరోసా ఇవ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సాయం, మంత్రి చూపిన ఆదరణ తమలో కొత్త నమ్మకాన్ని నింపాయని గంగపుత్రులు ఆనందంగా చెప్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sridivya-says-once-she-called-mahesh-babu-annayya-in-movie-shooting-sets-1820728.html</loc><lastmod>2026-05-19T16:51:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mahesh-babu-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mahesh Babu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sridivya-news.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్ట్, ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్‌లలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదివ్య.. మహేష్ బాబు గురించి షేర్ చేసిన కొన్ని పాత జ్ఞాపకాలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా శ్రీదివ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పాత ఫోటోను షేర్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. ఆ ఫోటోలో మహేష్ బాబు చిన్నారి శ్రీదివ్యను ఎంతో అపురూపంగా ఎత్తుకుని ఉన్నారు. ఈ అరుదైన ఫోటో చూసి అభిమానులు మురిసిపోతున్నారు. వైరల్ అవుతున్న ఈ ఫోటో వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. మహేష్ బాబు కెరీర్ ప్రారంభంలో వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో వచ్చిన ‘యువరాజు’ (2000) సినిమాలో శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sridivya.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన విశేషాలను శ్రీదివ్య ఒక ఇంటర్వ్యూలో గుర్తుచేసుకున్నారు. నేను చాలా చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించాను. ‘యువరాజు’ సినిమా షూటింగ్ సమయంలో సెట్స్‌లో మహేష్ బాబును చూసి ఎంతో ఆనందించేదాన్ని. అప్పట్లో ఆయన్ను ‘అన్నయ్య.. అన్నయ్యా..’ అని పిలిచేదాన్ని. నేను అలా పిలిచినప్పుడు ఆయన ఎంతో సరదాగా నవ్వుతూ నాకు చాక్లెట్లు ఇచ్చేవారు అని శ్రీదివ్య చెప్పుకొచ్చారు. శ్రీదివ్య తన పాత జ్ఞాపకాలను పంచుకుంటూ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sridivya-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా మహేష్ బాబును ‘అన్నయ్య’ అని పిలిచిన ఈ చిన్నారేనా.. ‘బస్ స్టాప్’, ‘మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు’, ‘వారధి’ వంటి చిత్రాలతో హీరోయిన్‌గా మారిన శ్రీదివ్య అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు సెట్స్‌లో పిల్లలతో ఎంత సరదాగా, ప్రేమగా ఉంటారో ఈ సంఘటన మరోసారి నిరూపించిందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అప్పటి ‘అన్నయ్య’ పిలుపు నుంచి ఇప్పటి ‘వారణాసి’ గ్లోబల్ ప్రాజెక్ట్ వరకు మహేష్ బాబు క్రేజ్, చార్మ్ అస్సలు తగ్గలేదని, మరింత పెరిగిందని అభిమానులు సోషల్ మీడియాలో ఈ ఫోటోను షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sridivya-movies.jpg</image:loc><image:caption><![CDATA[ హోమ్లీ లుక్స్‌తో, బబ్లీ యాక్టింగ్‌తో టాలీవుడ్, కోలీవుడ్ ఆడియన్స్‌ను అలరించిన నటి శ్రీదివ్య (Sri Divya). చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. శ్రీదివ్య కేవలం మూడేళ్ల వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్‌గా టెలివిజన్ సీరియల్స్, సినిమాల్లో నటించడం ప్రారంభించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన &#039;యువరాజు&#039; (2000)తో పాటు &#039;హనుమాన్ జంక్షన్&#039;, &#039;వీడే&#039; వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించారు. రవిబాబు దర్శకత్వం వహించిన &#039;మనసారా&#039; (2010) సినిమాతో ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sridivya-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి దర్శకత్వంలో వచ్చిన &#039;బస్ స్టాప్&#039; (2012) సినిమా శ్రీదివ్యకు యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత క్లాసిక్ ఫిల్మ్ &#039;మల్లెలతీరంలో సిరిమల్లెచెట్టు&#039;, దిల్ రాజు నిర్మించిన &#039;కేరింత&#039;, &#039;వారధి&#039; వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు. తెలుగులో కెరీర్ ప్రారంభించినప్పటికీ, శ్రీదివ్యకు తమిళ చిత్ర పరిశ్రమ అఖండమైన విజయాన్ని, స్టార్ హోదాను ఇచ్చింది. శివకార్తికేయన్ సరసన నటించిన &#039;వరుత్తపడాత వాలిబర్ సంగం&#039; (2013) సినిమా అక్కడ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు గానూ ఆమె &#039;ఉత్తమ తొలిచిత్ర నటి&#039;గా సైమా అవార్డును అందుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/lpg-cylinder-booking-otp-not-received-then-do-change-these-settings-in-your-mobile-1820702.html</loc><lastmod>2026-05-19T16:40:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/lpg-cylinder-booking-otp-problem.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lpg Cylinder Booking Otp Problem ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మధ్య కాలంలో గ్యాస్ బుకింగ్ విషయంలో చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. అది గ్యాస్ బుక్‌ చేసే సందర్భంలో రిజిస్టర్ మొబైల్‌కు ఓటిపి రాకపోవడం, లేదా లేట్‌గా రావడం. ఇది వినియోగదారుల ఆందోళనను పెంచింది. ఎందుకంటే ఓటీపీ లేకుండా సిలిండర్ బుకింగ్ అనేది పూర్తి కాదు. అయితే ప్రతిసారి ఈ ఓటీపి రాకపోవడానికి కేవలం కంపెనీ సర్వర్ మాత్రమే కాకపోవచ్చు. కొన్ని సార్లు మన ఫోన్‌లోని సెట్టింగ్స్‌ వల్ల కూడా ఓటిపి రాకపోవచ్చు. కాబట్టి ఈ ఓటీపీ సమస్యను ఎలా అదిగమించాలో ఇక్కడ సిపుల్‌గా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking-4.jpg</image:loc><image:caption><![CDATA[ నెట్‌వర్క్‌ సమస్య: వినియోగదారులు నెట్‌వర్క్ సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్నప్పుడు లేదా ఇంటర్నెట్ సరిగ్గా పనిచేయనప్పుడు గ్యాస్ కంపెనీ పంపే OTP ఆలస్యంగా రావడం లేదా అసలు రాకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా రద్దీ సమయాల్లో  సర్వర్, నెట్‌వర్క్ వేగం రెండూ మందగిస్తాయి. మీ మొబైల్‌లో సిగ్నల్ సరిగ్గా ఉందో లేదో తనిఖీ చేయండి. ఒకవేళ సిగ్నల్ తక్కువగా ఉంటే, ఫోన్‌ను ఒక్కసారి ఏర్‌ప్లేన్ మోడ్ లో పెట్టి, ఆ తర్వాత ఆఫ్ చేయండి. ఇలా చేయడం వల్ల నెట్‌వర్క్ రిఫ్రెష్ అయి సిగ్నల్ అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking-3.jpg</image:loc><image:caption><![CDATA[ DND ఫీచర్ ఆన్‌లో ఉండటం:  చాలామంది స్మార్ట్‌ఫోన్‌లలో డు నాట్ డిస్టర్బ్‌ మోడ్ ఆన్‌లో ఉంటుంది.ఈ ఫీచర్ ఫోన్‌కు వచ్చే కాల్స్, మెసేజ్‌లు, నోటిఫికేషన్‌లను నిలిపివేస్తుంది. దీనివల్ల గ్యాస్ బుకింగ్ OTP మెసేజ్ కూడా బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి మీ ఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి DND ఫీచర్ ఆన్‌లో ఉందో లేదో చూడండి ఉంటే దానిని వెంటనే ఆఫ్ చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking-2.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ కంపెనీ సర్వర్ డౌన్: కొన్నిసార్లు సమస్య మీ ఫోన్‌తో కాకుండా గ్యాస్ కంపెనీ సర్వర్‌తో ఉండవచ్చు. ఒకే సమయంలో వేలాది మంది వినియోగదారులు సిలిండర్లను బుక్ చేయడానికి ప్రయత్నించినప్పుడు, సాంకేతిక కారణాల వల్ల సర్వర్ డౌన్ అవుతుంది. దీనివల్ల OTP పంపే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతుంది. ఇది సాంకేతిక సమస్య కాబట్టి, కాస్త సమయం ఆగి మళ్లీ బుకింగ్‌కు ప్రయత్నించడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్‌బాక్స్ ఫుల్‌: ఫోన్‌లోని పాత SMSలను క్రమంగా డిలీట్ చేయకపోవడం వల్ల ఇన్‌బాక్స్ పూర్తిగా నిండిపోతుంది. దీనివల్ల కొత్తగా వచ్చే మెసేజ్‌లకు స్థలం లేక, గ్యాస్ బుకింగ్ OTPలు కూడా ఫోన్‌కు చేరవు.  మీ మొబైల్ మెసేజ్ ఇన్‌బాక్స్‌ను ఒకసారి పరిశీలించి, అనవసరమైన పాత మెసేజ్‌లను డిలీట్ చేయండి. స్థలం ఖాళీ అవ్వడం వల్ల OTPలు వెంటనే అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gas-booking.jpg</image:loc><image:caption><![CDATA[ స్పామ్ ఫిల్టర్‌లో చిక్కుకోవడం:  ప్రస్తుత స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే స్పామ్ ప్రొటెక్షన్ ఫీచర్, కొన్ని తెలియని నంబర్ల నుండి వచ్చే మెసేజ్‌లను ఆటోమేటిక్‌గా స్పామ్ లేదా జంక్ ఫోల్డర్‌కు పంపేస్తుంది. పొరపాటున OTP మెసేజ్ కూడా అందులోకి వెళ్లే అవకాశం ఉంది. ఒకవేళ సాధారణ ఇన్‌బాక్స్‌లోకి OTP రాకపోతే, మెసేజ్ యాప్‌లోని Spam or Blocked ఫోల్డర్‌ను ఒకసారి తనిఖీ చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-hebah-patel-reveals-her-favourite-actor-is-jr-ntr-1820674.html</loc><lastmod>2026-05-19T16:26:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hebah Patel ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel-age.jpg</image:loc><image:caption><![CDATA[ హెబ్బా పటేల్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. కన్నడ చిత్రం &#039;అధ్యక్ష&#039; (2014) ద్వారా వెండితెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. అదే ఏడాది &#039;అలా ఎలా&#039; సినిమాతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చారు. సుకుమార్ కథ అందించిన &#039;కుమారి 21F&#039; (2015) సినిమా హెబ్బా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఈ చిత్రంలో ఆమె నటన, బోల్డ్ క్యారెక్టరైజేషన్ యూత్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టాయి. రాత్రికి రాత్రే ఆమె స్టార్ సెలబ్రిటీగా మారిపోయారు. &#039;ఈడో రకం ఆడో రకం&#039;, &#039;ఎక్కడికి పోతావు చిన్నవాడా&#039;, &#039;అంధగాడు&#039;, &#039;మిస్టర్&#039; వంటి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel-looks.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, హెబ్బా పటేల్ డిఫరెంట్ జోనర్స్‌ను కూడా ట్రై చేశారు. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఆమె ఓటీటీ (OTT) ప్లాట్‌ఫార్మ్స్ వైపు కూడా అడుగులు వేశారు. &#039;మస్తీస్&#039; (ZEE5), &#039;వ్యవస్థ&#039; (ZEE5) వంటి వెబ్ సిరీస్‌లలో కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రామ్ పోతినేని నటించిన &#039;రెడ్&#039; సినిమాలో దింతక దింతక సాంగ్‌లో స్పెషల్ అప్పీరెన్స్‌తో మాస్ ఆడియన్స్‌ను అలరించారు. ఇటీవలే ఓదెల రైల్వే స్టేషన్ సినిమాతో మరో సక్సెస్ అందుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇష్టమైన హీరో గురించి వెల్లడించింది. అంతేకాదు అతడితో ఛాన్స్ వస్తే నటించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel-film.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ యాక్టర్ గురించి అడిగిన ప్రశ్నకు హెబ్బా పటేల్ ఏమాత్రం తడుముకోకుండా జూనియర్ ఎన్టీఆర్ పేరు చెప్పారు. తారక్ నటన, ఆయన పర్సనాలిటీ అంటే తనకు ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. &#039;కుమారి 21F&#039; సినిమా టీజర్ లాంచ్‌కు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వచ్చినప్పటి నుండి ఆయనపై తనకు ప్రత్యేకమైన అభిమానం ఏర్పడిందని హెబ్బా గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ సినిమాతో నటించే అవకాశం వస్తే ఎలాంటి పాత్రకైనా సిద్ధమేనని హెబ్బా పటేల్ స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel-love.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయన సినిమాలో నాకు పెద్దగా ప్రాధాన్యత లేకపోయినా, కథలో ఇంపార్టెంట్ లేకపోయినా పర్వాలేదు. కనీసం నన్ను వెనుక బ్యాక్‌గ్రౌండ్‌లో నిలబెట్టినా నేను ఆ పాత్ర చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే కొన్నిసార్లు కెరీర్ బ్రేకింగ్ పాత్రల కంటే, మనకున్న బలమైన కోరికలను తీర్చుకోవడం ముఖ్యం అంటూ తారక్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు కమెడియన్ సునీల్ చాలా స్వీట్, కేరింగ్ పర్సన్ అని అన్నారు. తన కెరీర్‌లో అత్యంత కంఫర్టబుల్ కోస్టార్ రాజ్ తరుణ్ అని చెప్పారు. ఆయనతో ఎక్కువ సినిమాలు చేయడం వల్ల ఆ బాండింగ్ ఏర్పడిందని, అయితే ఇద్దరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసాం కాబట్టి కొంతకాలం కలిసి నటించకపోవడమే మంచిదని నవ్వుతూ అన్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebah-patel-pics.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే తన కెరీర్‌లో &#039;ఎక్కడికి పోతావు చిన్నవాడా&#039;, &#039;24 కిస్సెస్&#039; చిత్రాల్లో తన నటన తనకు బాగా నచ్చిందని తెలిపారు. ప్రస్తుతానికి తాను పూర్తిగా సింగిల్‌గానే ఉన్నానని హెబ్బా క్లారిటీ ఇచ్చారు. ముంబై (మహారాష్ట్ర) లో జన్మించిన హెబ్బా పటేల్, అక్కడే తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో హెబ్బా పటేల్ చాలా యాక్టివ్‌గా ఉంటారు. తన గ్లామరస్ ఫోటోషూట్స్, ట్రావెల్ అప్‌డేట్స్‌తో మిలియన్ల కొద్దీ ఫాలోవర్లను అలరిస్తుంటారు. ప్రస్తుతం ఈ అమ్మడు షేర్ చేసిన ప్రతి పోస్ట్ క్షణాల్లో నెట్టింట వైరలవుతుంది. ప్రస్తుతం ఆమె కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/mumbai-indians-injuries-update-ipl-2026-quinton-de-kock-raj-angad-bawa-ruled-out-1820658.html</loc><lastmod>2026-05-19T16:21:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-mumbai-indians.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl 2026 Mumbai Indians ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-mumbai-indians-1.jpg</image:loc><image:caption><![CDATA[ Mumbai Indians Injuries Update: ఐపీఎల్ చరిత్రలో ఐదుసార్లు విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టుకు ఈ ఏడాది అస్సలు కలిసిరావడం లేదు. ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన ఈ జట్టును గాయాల సమస్యలు నీడలా వెంటాడుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, స్టార్ ఓపెనర్ క్వింటన్ డి కాక్, యువ ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బావా మిగిలిన మ్యాచ్‌లకు పూర్తిగా దూరమయ్యారు. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ యాజమాన్యం అధికారికంగా ధృవీకరించింది. ప్రతిష్టాత్మకమైన పోరాటంలో ఇలాంటి కీలక సమయంలో ఆటగాళ్లు దూరం కావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-mumbai-indians-squad.jpg</image:loc><image:caption><![CDATA[ జట్టులో అత్యంత నమ్మకమైన వికెట్ కీపర్ బ్యాటర్ అయిన క్వింటన్ డి కాక్ ఎడమ మణికట్టు తీవ్రమైన గాయానికి గురైంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే అతడు ఈ నొప్పితో బాధపడ్డాడు. వైద్య నిపుణులు పరీక్షించిన తర్వాత అతడికి విశ్రాంతి తప్పనిసరని తేల్చారు. రోహిత్ శర్మ గాయపడిన సమయంలో జట్టులోకి వచ్చి అద్భుతమైన శతకంతో మెరిపించిన డి కాక్, ఇలా అర్ధాంతరంగా టోర్నీ నుంచి తప్పుకోవడం ముంబై బ్యాటింగ్ విభాగానికి పెద్ద మైనస్‌గా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ipl-2026-mumbai-indians-team-squad.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు యువ ప్రతిభావంతుడు, ఆల్‌రౌండర్ రాజ్ అంగద్ బావా సైతం దురదృష్టవశాత్తూ గాయాల బారిన పడ్డాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతడి కుడిచేతి బొటనవేలికి తీవ్రమైన గాయమైంది. పరీక్షల్లో అతడికి లిగమెంట్ తెగినట్లు నిర్ధారణ అయింది. దీనివల్ల అతడు ఈ సీజన్‌లో ముంబై తరపున తదుపరి మ్యాచ్‌లు ఆడే అవకాశం కోల్పోయాడు. యువ ఆటగాడిగా తన ప్రతిభను నిరూపించుకునే క్రమంలో అతడికి ఈ గాయం పెద్ద అడ్డంకిగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mumbai-indians-team-squad-ipl-2026.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో ఆడిన 11 మ్యాచ్‌లలో ఏకంగా 8 మ్యాచ్‌లలో ఓడిపోయి పట్టికలో అడుగున నిలిచింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన ఉత్కంఠభరిత పోరాటంలో చివరి బంతికి ఓడిపోవడంతో ముంబై ప్లేఆఫ్స్ ఆశలు పూర్తిగా గల్లంతయ్యాయి. జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా వెన్నునొప్పితో బాధపడుతుండటం, సీనియర్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ వ్యక్తిగత కారణాల వల్ల అందుబాటులో లేకపోవడంతో గత మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాల్సి వచ్చింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mumbai-indians-team-squad-ipl.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్‌తో జరగబోయే తమ చివరి లీగ్ మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ కేవలం తమ గౌరవాన్ని కాపాడుకోవడం కోసమే బరిలోకి దిగనుంది. కనీసం చివరి మ్యాచ్‌ల్లోనైనా గెలిచి టోర్నీని గౌరవప్రదంగా ముగించాలని అభిమానులు ఆశిస్తున్నారు. సంచలన ఆటగాళ్లతో కాగితం మీద ఎంతో బలంగా కనిపించిన ముంబై ఇండియన్స్, మైదానంలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ఆటగాళ్ల ఫామ్ లేమి ఒక ఎత్తయితే, కీలక సమయంలో వెంటాడిన గాయాలు జట్టును పూర్తిగా కోలుకోకుండా చేశాయి. ఈ ఐపీఎల్ సీజన్ ముంబై జట్టుకు ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-saddannam-recipe-in-telugu-ancient-summer-food-that-cools-the-body-naturally-1820668.html</loc><lastmod>2026-05-19T16:20:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saddi Annam 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam.jpg</image:loc><image:caption><![CDATA[ ఎంతో మంది ప్రతిరోజూ పనులు చేస్తూ ఇంటికి బయటకు వెళ్తూ ఉంటారు. ఇప్పుడైతే ఎండాకాలం ఎండలు మండిపోతున్నాయి.  ఏ పని మీద బయటకు వెళ్లినా కూడా చెమటలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడిమి వలన కొందరు వడదెబ్బ బారిన పడుతున్నారు. అలాంటి వారు తమను తాము రక్షించుకోవాలంటే ఈ బువ్వ తింటే చాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ బువ్వ మరేదో కాదండి. వేసవిలో ఒంటికి చల్లగా చేసే సద్ది బువ్వ..  దీనిని గ్రామీణ రుచిగా చెబుతుంటారు. మీరు ఉదయం లేచి రాత్రి మిగిలిన సద్ది బువ్వతో ఇలా చేసి తింటే ఎంత ఎండలో ఉన్నా కూడా మీకేం కాదు అలాగే, ఆరోగ్యంగా కూడా ఉంటారు. మరి, ఇంకెందుకు లేట్, దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam-2.jpg</image:loc><image:caption><![CDATA[ సద్ది బువ్వకు కావాల్సిన పదార్థాలు : రెండు కప్పుల రాత్రి మిగిలిన అన్నం, ఒక గ్లాస్ నీరు, ఒక కప్పు  పెరుగు, రుచికి తగినంత ఉప్పు, మూడు  చిన్న ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి, అర కట్ట కొత్తిమీర , ఇంకా మామిడి ఊరగాయను తీసుకోవాలి. మీకు ఏ పచ్చడి మంచిగా అనిపిస్తే దానిని వేసుకుని తినొచ్చు రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సమ్మర్లో  సీజన్ లో ఉదయం పూట మరి ఎక్కువగా తినకుండా  లైట్ ఫుడ్స్ ను తీసుకోవాలి. ఇలా తింటే త్వరగా జీర్ణమవుతుంది. 
ఇంకా  శరీరంలో ఉన్న వేడి కూడా తగ్గుతుంది. ఇది మన దేశంలోనే గొప్ప ఆహారం. రాత్రి మిగిలిపోయిన అన్నంలో కొద్దిగా పాలు పోసి దానిలో పెరుగు రెండు ఎండు మిర్చి వేస్తె  తెల్లారేసరికి  పులిసి మరింత టేస్ట్ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saddi-annam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది ఒంటికి చలువ చేస్తుంది. అలాగే, కడుపులో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది. అయితే, కొందరికి నిల్వ ఉన్న ఆహారం పడదు వాళ్ళు వైద్యున్ని సంప్రదించి తినాలి. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/never-plant-these-5-trees-near-your-home-they-can-crack-walls-and-foundations-1820647.html</loc><lastmod>2026-05-19T16:01:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/trees-that-damage-foundatio.jpg</image:loc>
					<image:title><![CDATA[ trees that damage foundations ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bamboo-root-damage.jpg</image:loc><image:caption><![CDATA[ వెదురు (Bamboo): వెదురు మొక్కలు చాలా వేగంగా విస్తరిస్తాయి. వీటి వేర్లు కాంక్రీట్‌ ఉపరితలాలు, ముంగిలి (Courtyard) లేదా ఇంటి పునాది కిందకు కూడా చొచ్చుకుపోతాయి. ముఖ్యంగా రన్నింగ్ బ్యాంబూ (Running Bamboo) రకం వేర్లు భూమి లోపల చాలా వేగంగా వ్యాపిస్తాయి. ఇవి భూగర్భ పైప్‌లైన్లు, వైరింగ్‌లను దెబ్బతీయడమే కాకుండా, ఇంటి ఫ్లోరింగ్‌లో (నేలపై) పెద్ద పెద్ద పగుళ్లు తెప్పిస్తాయి. ఒకసారి ఇవి స్థిరపడితే, వీటిని తొలగించడం చాలా కష్టం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/banyan-tree-root-damage.jpg</image:loc><image:caption><![CDATA[ మర్రి చెట్టు (Banyan Tree): మర్రి చెట్టు పెద్ద నీడను ఇచ్చినప్పటికీ, దీనిని ఇంటి గోడలకు లేదా కాంపౌండ్ వాల్‌కు దగ్గరగా నాటడం పెద్ద ప్రమాదకరం. దీని వేర్లు చాలా దూరం వరకు వ్యాపించి, కాలక్రమేణా చాలా లావుగా మారుతాయి. ఇవి ఇంటి పునాదిని కదిలించి పగుళ్లు తెప్పిస్తాయి. ఫ్లోరింగ్ టైల్స్ ఊడిపోయేలా చేస్తాయి. భూమి కింద ఉన్న డ్రైనేజీ లేదా మంచినీటి పైపులను పూర్తిగా పగులగొడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/eucalyptus-tree-problems.jpg</image:loc><image:caption><![CDATA[ నీలగిరి చెట్టు( యూకలిప్టస్ Eucalyptus): నీలగిరి చెట్టు వేర్లు భూమిలో చాలా లోతుగా, వెడల్పుగా వ్యాపిస్తాయి. ఇవి భూగర్భ జలాలను విపరీతంగా పీల్చేస్తాయి. దీనివల్ల ఇంటి చుట్టుపక్కల ఉండే బోర్‌వెల్‌ లేదా బావుల్లో నీటి మట్టం తగ్గిపోతుంది. అంతేకాకుండా, ఈ చెట్టు మట్టిలోకి కొన్ని రకాల రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి పక్కనే ఉండే ఇతర మొక్కలు లేదా పండ్ల చెట్ల ఎదుగుదలను దెబ్బతీస్తాయి. దీని ఆకులు చాలా నిదానంగా కుళ్ళిపోవడం వల్ల మట్టి సారవంతం కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/peepal-tree-near-house.jpg</image:loc><image:caption><![CDATA[ రావి చెట్టు (Peepal Tree): రావి చెట్టు చాలా వేగంగా, ఎక్కడైనా పెరగగలదు. దీని గింజలు పక్షుల ద్వారా గోడలు, భవనాల పైకప్పులు (Roofs) లేదా డ్రైనేజీ పైపుల చిన్న చిన్న పగుళ్లలో పడితే, అక్కడ కూడా మొక్కలు మొలుస్తాయి. దీని వేర్లు భవన నిర్మాణంలో ఉండే చిన్న సందుల్లోకి చొచ్చుకుపోయి, కాలక్రమేణా వాటిని పెద్దవిగా మారుస్తాయి. దీనివల్ల కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటి పునాది, గోడలలో తీవ్రమైన పగుళ్లు ఏర్పడతాయి. రావి చెట్టును నాటాలనుకుంటే ఇంటి పునాదికి కనీసం 20 నుండి 25 మీటర్ల దూరం పాటించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rubber-plant-root-damage.jpg</image:loc><image:caption><![CDATA[ రబ్బర్ చెట్టు (Rubber Plant): రబ్బర్ మొక్క వేర్లు చాలా లావుగా, అత్యంత బలంగా ఉంటాయి. ఇవి భూమిలో విపరీతంగా వ్యాపించడం వల్ల చుట్టుపక్కల ఉండే ఇతర మొక్కలకు పోషకాలు అందకుండా చేస్తాయి. ఇంటికి దగ్గరగా రబ్బర్ చెట్టును నాటినప్పుడు, అది పెద్దదయ్యాక దాని వేర్ల బలానికి ఇంటి గోడలు, కాంక్రీట్ నిర్మాణాలు దెబ్బతింటాయి. ఆ తర్వాత ఆ చెట్టును వేర్లతో సహా తొలగించడం చాలా ఖర్చుతో కూడుకున్న పనవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tangy-apple-chutney-recipe-in-telugu-healthy-apple-pachadi-for-better-digestion-1820597.html</loc><lastmod>2026-05-19T15:12:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Apple Chutney 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లటి యాపిల్ పచ్చడి రెసిపీకి కావాల్సిన పదార్థాలు: మూడు పచ్చ యాపిల్స్, 100 గ్రాముల పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 
6 వెల్లుల్లి రెబ్బలు , చిన్న నిమ్మకాయంత సైజు చింతపండు , రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు,  ఒక చిన్న బెల్లం ముక్క, మూడు టేబుల్ స్పూన్స్ నూనె, అర టేబుల్ స్పూన్ ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, నాలుగు కరివేపాకు ఆకులు తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney-1.jpg</image:loc><image:caption><![CDATA[ పుల్లటి యాపిల్ పచ్చడికి తయారీ విధానం: ముందుగా యాపిల్స్‌ను తీసుకుని వాటిని బాగా కడిగి  చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి. ఇంకా ఆ తరవాత పాన్‌లో కొద్దిగా ఆయిల్ వేసి, దానిలో నాలుగు పచ్చిమిర్చి, నాలుగు ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు  కూడా బాగా వేయించి తీసుకోవాలి. మళ్ళీ అదే పాన్‌లో గ్రీన్ యాపిల్ ముక్కలు వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు కొద్దిగా చింతపండు, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక టేబుల్ స్పూన్  పసుపు, ఇంకా  బెల్లం కూడా మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా ఉడికించాలి. ఈ యాపిల్  మిశ్రమం  చల్లారిన తర్వాత మిక్సీలో వీటిని వేసి  మెత్తగా పట్టుకోవాలి. చివర్లో తాలింపు కోసం పాన్‌లో ఆయిల్ వేసి, అది బాగా వేడయ్యాక కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఆకులు వేసి దీని మీద పోయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ యాపిల్ పచ్చడి కడుపును శుభ్ర పరుస్తుంది. ఇంకా రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దోశ, చపాతీల్లోకి ఈ పచ్చడి అద్భుతంగా  ఉంటుంది. ఇంకా దీనిలో బెల్లం ముక్కలు కలపడం వలన పులుపు, కారం బ్యాలెన్స్ అయ్యి  మంచి టేస్ట్ వస్తుంది. యాపిల్స్ ఉండే  జీర్ణక్రియ పని తీరును కూడా ఇది మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/apple-chutney-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక్కడ చెప్పిన రెసిపీ ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. (NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/according-to-vastu-shastra-having-a-betel-nut-tree-in-the-house-increases-income-1820605.html</loc><lastmod>2026-05-19T15:10:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu1.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ సంప్రదాయం ప్రకారం తమలపాకులకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మికంగా దీనికి ప్రత్యేక స్థానం ఉంటుంది. అందుకే ఇంటిలో ఏ చిన్న శుభకార్యం జరిగినా తప్పకుండా తమలపాకు ఉంటుంది.  వాస్తు ప్రకారం, ఆధ్యాత్మికంగా అన్ని విధాలుగా ఇది కలిసి వస్తుంది. ముఖ్యంగా ఇంటి ముందు తమలపాకు ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. అలాగే వాస్తు దోషాలు కూడా తొలిగిపోతాయని చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా వాస్తు శాస్త్రం ప్రకారం తమలపాకు మొక్కను ఇంటిలో సరైన స్థానంలో నాటుకోవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుందంట.  ఎవరి ఇంటిలోనైతే తమలపాకు చెట్టు పచ్చగా, గుబురుగా పెరుగుతుందో వారికి శని బాధలు ఉండవు, ఆర్థికంగా కూడా కలిసి వస్తుందని చెబుతుంటారు. ముఖ్యంగా ఇంటిలో ప్రతి కూల శక్తి తొలిగిపోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుందని అంటారు. అలాగే ఇంటిలో తమలపాకు చెట్టు ఉండటం వలన ఇది ఆర్థిక సమస్యలను తొలిగించి ఆదాయం పెరిగేలా చేస్తుందంట. సంపద వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఇంటిలో తమలపాకు చెట్టు ఉంటే అక్కడ ఆంజనేయ స్వామి కొలువు ఉన్నట్లే అంటారు పండితులు. అందువలన ఏ ఇంటిలో అయితే తమలపాకు చెట్టు ఉంటుందో,  ఆ ఇంటిపై నరదిష్టి ఉండదు, అంతే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి కూల శక్తులు తొలిగిపోతాయి. ముఖ్యంగా అప్పుల భారం పోయి, ఇంటిలో ఆనందకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే దీనిని ఏ దిశలో పెట్టడం వలన అదృష్టం కలిసి వస్తదంటే,   ఎప్పుడైనా సరే తమలపాకు చెట్టు ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో మాత్రమే నాటుకోవాలి. ఎందుకంటే ఈ దిశలో సూర్య కాంతి బాగా పడి, చెట్టు వేపుగా పెరుగుతుంది. చెట్టు ఎంత పచ్చగా వేపుగా పెరిగే ఇంటిలో సంపద అంత పెరుగుతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vastu5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/instant-pachimirchi-avakaya-recipe-year-long-green-chilli-pickle-1820626.html</loc><lastmod>2026-05-19T14:56:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachimirchi Avakaya (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇళ్లల్లో కూరలు ఏమీ లేనప్పుడు లేదా ఎప్పుడైనా కాస్త స్పైసీగా, పుల్లపుల్లగా తినాలనిపించినప్పుడు ఈ పచ్చిమిర్చి ఆవకాయ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది కేవలం అన్నంలోకే కాకుండా చపాతీ, పూరీ, పరాఠా మరియు దోశల్లోకి కూడా నంచుకోవడానికి చాలా బాగుంటుంది. ఎంతో సులువుగా, ఇంట్లోనే పక్కా కొలతలతో ఈ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఆవకాయ తయారీ కోసం ముందుగా ఒక అరకిలో మంచి పచ్చని, తాజాగా ఉన్న పచ్చిమిరపకాయలను తీసుకోవాలి. మరీ ఎక్కువ కారంగా ఉండేవి కాకుండా మీడియం సైజులో ఉండే మిరపకాయలు దీనికి చక్కగా సరిపోతాయి. వీటిని నీళ్లలో శుభ్రంగా కడిగిన తర్వాత, తడి ఏమాత్రం లేకుండా ఒక పొడి గుడ్డతో పూర్తిగా తుడుచుకోవాలి. నిల్వ పచ్చళ్లకు తడి తగిలితే త్వరగా బూజు పడతాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత పచ్చిమిర్చిని నచ్చిన సైజులో ముక్కలుగా కట్ చేసుకుని, వీలైతే అందులో ఉండే గింజలను కొన్నింటిని వేరు చేయాలి. దీనివల్ల పచ్చడి మరీ ఎక్కువ కారంగా లేకుండా తినడానికి అనువుగా మారుతుంది. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. దీనికి ఒక కప్పు కారం పొడి, అర కప్పు ఉప్పు (మీ రుచికి తగినంత), పావు కప్పు ఆవపొడి, మరియు కొద్దిగా మెంతి పొడిని జోడించాలి. ఆవపొడి, మెంతి పొడి వల్లే ఆవకాయకు అసలైన రుచి మరియు సువాసన వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-4.jpg</image:loc><image:caption><![CDATA[  తర్వాత ఇందులో ఒక అర కప్పు దాకా తాజాగా పిండిన నిమ్మరసం పోయాలి. నిమ్మరసం పచ్చడికి మంచి పులుపును ఇవ్వడమే కాకుండా ముక్కలు త్వరగా ఊరడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. చివరగా ఒక అర కప్పు మంచి నూనె (వేరుశనగ నూనె లేదా నువ్వుల నూనె) పోసి మసాలాలన్నీ ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/pachimirchi-avakaya-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా కలుపుకున్న పచ్చడిని ఒక పొడి గ్లాస్ జార్ (గాజు సీసా) లేదా ప్లాస్టిక్ డబ్బాలోకి తీసుకుని మూత పెట్టి మూడు రోజుల పాటు పక్కన ఉంచాలి. మూడు రోజుల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి, పచ్చిమిర్చి ముక్కలు చక్కగా ఊరి ఉంటాయి. ఒకసారి ఉప్పు, కారం సరిచూసుకుని పచ్చడిని మళ్లీ బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, ఘాటైన పచ్చిమిర్చి ఆవకాయ సిద్ధం. సంవత్సరం అంతా కమ్మని రుచితో ఉండే ఈ ఆవకాయను మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/side-effects-of-sitting-too-long-increased-risk-of-heart-disease-and-diabetes-1820606.html</loc><lastmod>2026-05-19T14:52:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sitting (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు శారీరక శ్రమతో కూడిన పనులు ఎక్కువగా ఉండేవి, కానీ ఇప్పుడు కంప్యూటర్ల ముందో, ఆఫీస్ కుర్చీల్లోనో గంటల తరబడి కదలకుండా కూర్చుని పనిచేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఉదయం ఆఫీస్‌కు వెళ్లినప్పటి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చేవరకు ఒకే చోట కూర్చోవడం, ఆపై ఇంట్లోనూ సోఫాలకే పరిమితమవ్వడం మనకు తెలియకుండానే ఒక అలవాటుగా మారిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, ఈ &#039;సిట్టింగ్ హాబిట్&#039; (కూర్చునే అలవాటు) మన ఆరోగ్యానికి ఎంతటి చేటు చేస్తుందో తెలుసుకుంటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చోవడం అనేది ధూమపానం కంటే ప్రమాదకరంగా మారుతోందని, ఇది మనల్ని నెమ్మదిగా రోగాల బారిన పడేస్తోందని అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. గంటల తరబడి స్థిరంగా కూర్చోవడం వల్ల శరీరంలో రక్తప్రసరణ రేటు గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయే ప్రక్రియ వేగవంతమై, చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలు విపరీతంగా పెరుగుతాయి.  కొలెస్ట్రాల్ ఎక్కువైతే అది నేరుగా గుండె జబ్బులకు (Heart Diseases) దారితీస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-3.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె రక్తనాళాల్లో అవరోధాలు ఏర్పడి, చిన్న వయసులోనే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు, శారీరక కదలికలు లేకపోవడం వల్ల శరీరంలోని కణాలు ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించుకోలేవు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, టైప్-2 మధుమేహం (Diabetes) బారిన పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, ఊబకాయం, హైబీపీ, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం వంటి ప్రాణాంతక జబ్బులన్నింటికీ ఈ నిశ్చల జీవనశైలి ఒక ప్రధాన కారణం అవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రమాదకరమైన పరిస్థితుల నుండి మనల్ని మనం కాపాడుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, రోజువారీ అలవాట్లలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే సరిపోతుంది. ఆఫీసులో పనిచేసేటప్పుడు ప్రతి 45 నిమిషాలకు లేదా గంటకు ఒకసారి సీటు నుండి లేచి, ఒక ఐదు నిమిషాల పాటు అటు ఇటు నడవడం అలవాటు చేసుకోవాలి. దీనిని &#039;యాక్టివ్ బ్రేక్స్&#039; అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sitting-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఫోన్ మాట్లాడేటప్పుడు కూర్చోకుండా నడుస్తూ మాట్లాడటం, లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం వంటివి చేయడం చాలా మంచిది. రోజూ కనీసం 30 నుండి 45 నిమిషాల పాటు వాకింగ్ లేదా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మెటబాలిజం మెరుగవుతుంది. కూర్చోవడం వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలను కేవలం పూట వ్యాయామంతో పూర్తిగా తుడిచేయలేము కాబట్టి, రోజంతా శరీరాన్ని ఏదో ఒక రకమైన కదలికలో ఉంచడమే దీనికి అసలైన శాశ్వత పరిష్కారం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-homemade-mysore-pak-delicious-recipe-kids-will-love-1820596.html</loc><lastmod>2026-05-19T14:37:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mysor Pak ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak-1.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ మైసూర్ పాక్ ఇష్టంగా తింటారు. అంతే కాకుండా, ఇంటిలో ఏ చిన్న శుభకార్యం అయినా సరే తప్పకుండా మైసూర్ పాక్ ఉండాల్సిందే. ప్రతి చిన్న చిన్న ఈవెంట్‌లో కూడా ఈ స్వీట్ ఉంటుంది. అయితే అందరూ మెచ్చే టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ ఇంటిలోనే చాలా సులభంగా ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak-2.jpg</image:loc><image:caption><![CDATA[ మైసూర్ పాక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : శనగ పిండి ఒక కప్పు, పంచదార రెండు కప్పులు, నెయ్యి కప్పు, నూనె , యాలకుల పొడి. ఈ పదార్థాలతో ఇంటిలోనే చాల సులభంగా , మైసూర్ పాక్ తయారు చేసుకోవచ్చును. కాగా, ఇప్పుడు మనం మైసూర్ పాక్ తయారీ విధానంలోకి వెళ్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak-3.jpg</image:loc><image:caption><![CDATA[ దీని కోసం ముందుగా చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ముందుగా మీరు మైసూర్ పాక్ తయారు చేయాలి అనుకుంటే, శనగ పిండిని తీసుకోండి. దీనిని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కొలతల ప్రకారం నూనె , నెయ్యి తీసుకోండి. ఎప్పుడూ కూడా కొలతలు సరిసమానంగా ఉన్నప్పుడే ఏ వంటకమైనా టేస్టీగా వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak-4.jpg</image:loc><image:caption><![CDATA[ మైసూర్ పాక్ తయారీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టండి. అందులో నూనె, నెయ్యి వేసి బాగా కలిసేలా మరగబెట్టి కలుపుకోవాలి. ఇప్పుడు మరో వైపు స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి చక్కెర పాకం తయారు చేసుకోవాలి. ఎప్పుడూ కూడా పాకం బాగా మందంగా కాకుండా, కాస్త తీగ పాకం వచ్చేలా చూసుకోండి. తీగ పాకం వచ్చిన వెంటనే అందులో యాలకుల పొడి వేసి బాగా కలపాలి. తర్వాత అందులో శనగపిండి వేసి గట్టిగా ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mysor-pak-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు నూనె, నెయ్యి వేడి చేసే స్టవ్ ఆఫ్ చేసి అది కొంచెం కొంచెం తీసుకుంటూ, శనగపిండి , చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇది వేయగానే పిండి విడిపోతూ కనిపిస్తుంది. ఇలా అయిన వెంటనే ఒక ప్లేట్ తీసుకొని దానికి నూనె రాయలి. తర్వాత శనగపిండి, చక్కెర పాకం మిశ్రమం ప్లేట్‌లో వేసి మీకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-andhra-style-spicy-prawn-pulao-recipe-in-telugu-tasty-seafoods-1820543.html</loc><lastmod>2026-05-19T14:32:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Prawns Pulao 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆదివారం మీ ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు వారికి కచ్చితంగా నాన్‌వెజ్ వంటలు చేసి పెట్టాల్సిందే. వాటిలో రొయ్యల పులావ్ కూడా  ఒకటి. ఇంకా మసాలాలు, రొయ్యలతో కలిపి చేస్తే అదిరిపోయే   టేస్ట్‌తో ఈ పులావ్ ఒకసారి తింటే  మళ్లీ మళ్లీ  అదే చేసుకుని మరి తింటారు. ఇది అంత రుచిగా ఉంటుంది. ఇంట్లోనే ఇలా సింపుల్‌గా చేసేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao.jpg</image:loc><image:caption><![CDATA[ టేస్టీ రొయ్యల పులావ్ కు కావాల్సిన పదార్దాలు : రెండు కప్పులు బాస్మతి బియ్యం, పావుకిలో రొయ్యలు, రెండు ఉల్లిపాయలు, 
రెండు టమాటాలు,  నాలుగు పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర కప్పు పెరుగు,  ఒక కప్పు పుదీనా ఆకులు, 
అర కట్ట కొత్తిమీర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి, ఇంకా నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao-5.jpg</image:loc><image:caption><![CDATA[ పులావ్ మసాలా కోసం వీటిని తీసుకోవాలి: నాలుగు బిర్యానీ ఆకులు, మూడు దాల్చిన చెక్క లేదా పొడి, నాలుగు లవంగాలు,  4
యాలకులు లేదా పొడి అయినా వేసుకోవచ్చు. ఇంకా అర టేబుల్ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ మిరియాలను తీసుకోవాలి. అయితే, వీటిని వాటితో కాకుండా విడిగా తీసుకుని ప్లేట్ లో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారి విధానం మొదటి స్టెప్ : ముందుగా రొయ్యలను తీసుకుని బాగా కడిగి దానిలో ఉప్పు వేసుకుని, ఒక టేబుల్ స్పూన్  పసుపు, ఒక టేబుల్ స్పూన్  కారం వేసి 10 నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బాస్మతి బియ్యాన్ని తీసుకుని నానబెట్టాలి.  ఇప్పుడు కుక్కర్‌లో కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయ్యాక నాలుగు  బిర్యానీ ఆకులు , ఇంకా లవంగాలు, 3 యాలకులు, ఒక దాల్చిన చెక్క వేసి వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/prawns-pulao-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి బాగా వేగిన తర్వాత దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు, ఒక టేబుల్ స్పూన్  అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమాటాలు కూడా వేసి మెత్తగా అయ్యాక రొయ్యలను బాగా ఫ్రై చేఉకోవాలి. ఇంకా దీనిలో ఒక టేబుల్ స్పూన్  కారం, అర టేబుల్ స్పూన్ గరం మసాలా, ఇంకా పెరుగు, పుదీనా, కొత్తిమీర కూడా వేసి కొద్దిసేపటి తరవాత  బియ్యం కూడా దీనిలో వేసి నీళ్లు పోసి, కుక్కర్‌లో 3 విజిల్స్ వరకు ఉడికించాలి. ఇలా స్టవ్ మీదే 10 నిముషాలు పాటు ఉంచి కిందకు దించుకోవడమే. అంతే, వేడి వేడి  రొయ్యల పులావ్ రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/real-estate-business-high-income-opportunities-with-the-right-skills-and-market-knowledge-1821128.html</loc><lastmod>2026-05-20T08:54:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/real-estate-business.jpg</image:loc>
					<image:title><![CDATA[ Real Estate Business ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-3-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ రంగం యువతకు, వ్యాపారవేత్తలకు ఆకర్షణీయమైన కెరీర్ ఎంపికగా మారుతోంది. తక్కువ సమయంలో మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు ఉండటంతో చాలామంది ఈ రంగంపై ఆసక్తి చూపుతున్నారు. అయితే బయటకు కనిపించినంత సులభం ఈ వ్యాపారం కాదని నిపుణులు చెబుతున్నారు. సరైన పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మార్కెట్ అవగాహన ఉంటేనే ఈ రంగంలో నిలదొక్కుకోవచ్చని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-4-7.jpg</image:loc><image:caption><![CDATA[ రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో ప్రధానంగా భూములు, ఇండ్లు, ఫ్లాట్లు లేదా కమర్షియల్ ప్రాపర్టీల కొనుగోలు, అమ్మకాలు, అద్దె ఒప్పందాలకు మధ్యవర్తిగా వ్యవహరించడం జరుగుతుంది. చాలా మంది మొదట బ్రోకర్ లేదా ఏజెంట్‌గా ప్రారంభించి, తర్వాత స్వంత పెట్టుబడులతో వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ రంగంలో రాణించాలంటే ముందుగా కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా అవసరం. కస్టమర్లతో నమ్మకంగా మాట్లాడటం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సరైన ప్రాపర్టీని సూచించడం ముఖ్యమైన అంశాలు. అలాగే నెగోషియేషన్ స్కిల్స్ కూడా కీలకం. మంచి డీల్ కుదిరేలా రెండు పక్షాల మధ్య సమన్వయం చేయగలగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-7-3.jpg</image:loc><image:caption><![CDATA[ మార్కెట్‌పై అవగాహన కూడా అత్యంత ముఖ్యం. ఏ ప్రాంతాల్లో భూముల ధరలు పెరుగుతున్నాయి, ఎక్కడ కొత్త రోడ్లు, ఐటీ పార్కులు, పరిశ్రమలు వస్తున్నాయి వంటి సమాచారం తెలుసుకోవాలి. ప్రభుత్వ భూ నిబంధనలు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ, RERA వంటి చట్టాలపై ప్రాథమిక అవగాహన ఉండటం కూడా అవసరం. రియల్ ఎస్టేట్ ప్రారంభించడానికి తప్పనిసరిగా పెద్ద పెట్టుబడి అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ప్రారంభ దశలో బ్రోకరేజ్ ఆధారంగా పనిచేస్తే తక్కువ పెట్టుబడితోనే మొదలుపెట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/indian-currency-8-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే స్వంతంగా ప్లాట్లు కొనుగోలు చేసి అమ్మాలనుకుంటే మాత్రం గణనీయమైన పెట్టుబడి అవసరం అవుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా, యూట్యూబ్, వాట్సాప్ మార్కెటింగ్ ద్వారా కూడా కస్టమర్లను చేరుకోవడం సులభమైంది. అయితే ఈ రంగంలో రిస్క్ కూడా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లు, చట్టపరమైన వివాదాలు, మార్కెట్ మందగమనం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ప్రాపర్టీకి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులతో పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/salary-1.jpg</image:loc><image:caption><![CDATA[ సహనం, నమ్మకం, సంబంధాల నిర్మాణం ఈ రంగంలో విజయానికి కీలకమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే రియల్ ఎస్టేట్ రంగం దీర్ఘకాలికంగా మంచి ఆదాయం అందించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/malliswari-100-days-record-first-telugu-movie-to-run-100-days-in-china-1820537.html</loc><lastmod>2026-05-19T13:23:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Malliswari (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినిమా పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా గత కొన్నేళ్లుగా టాలీవుడ్ సినిమాలు అంతర్జాతీయంగా భారీ వసూళ్లను సాధిస్తూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి చిత్రాలు విదేశాల్లో, అందులోనూ చైనా బాక్సాఫీస్ వద్ద వందల కోట్లు వసూలు చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రచార సాధనాలు ఇస్మంతైనా లేని రోజుల్లోనే, మన తెలుగు సినిమా ఒకటి చైనా సబ్‌టైటిల్స్‌తో అక్కడ విడుదలై, ఏకంగా 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. ఆ చిత్రమే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు, భానుమతి ప్రధాన పాత్రల్లో నటించిన అమరకావ్యం &#039;మల్లీశ్వరి&#039;. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-3.jpg</image:loc><image:caption><![CDATA[ దర్శకరత్న బి.ఎన్. రెడ్డి దర్శకత్వంలో, ప్రతిష్టాత్మక వాహిని ప్రొడక్షన్స్ పతాకంపై 1951 డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదలైంది. శ్రీకృష్ణదేవరాయల పాలనా కాలం నాటి సామాజిక, సాంస్కృతిక వాతావరణాన్ని ఈ సినిమా కళ్లకు కట్టింది. గ్రామీణ శిల్పి నాగరాజు (ఎన్టీఆర్), అతని మేనత్త కూతురు మల్లీశ్వరి (భానుమతి) చిన్ననాటి స్నేహితులు, ప్రేమికులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-4.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ, మల్లీశ్వరి రూపలావణ్యాలను చూసి ఆశపడిన ఆమె తల్లి, రాయలవారి అంతఃపురానికి పంపిస్తుంది. విరహంతో కుంగిపోయిన నాగరాజు, తన శిల్పకళా నైపుణ్యంతో హంపి నగరంలో ప్రధాన శిల్పిగా ఎదుగుతాడు. అక్కడ వసంత మండపంలో మల్లీశ్వరి రూపాన్నే శిల్పంగా మలుస్తాడు. ఆ తర్వాత వారి ప్రేమకథ ఎలాంటి మలుపులు తిరిగింది, రాయలవారు వారి ప్రేమానురాగాలను ఎలా గుర్తించారనేదే ఈ చిత్ర ఇతివృత్తం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/malliswari-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అందమైన దృశ్యకావ్యంలో సంగీతం, సాహిత్యం ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. సాలూరు రాజేశ్వరరావు అందించిన స్వరాలు ఈ సినిమాను కాలాతీతమైన క్లాసిక్‌గా మార్చాయి. &#039;నెల రాజా వెన్నెల రాజా&#039;, &#039;మనసున మల్లెల మాలలు గారే&#039;, &#039;అవునా నిజమేనా&#039; వంటి అద్భుతమైన పాటలు నేటికీ సంగీత ప్రియుల గుండెల్లో మ్రోగుతూనే ఉన్నాయి. ఈ చిత్రంలో మొత్తం 17 పాటలు ఉండగా, అందులో 16 పాటలను ప్రముఖ కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కలం నుండి జాలువారడం విశేషం. భానుమతి అద్భుత గాత్రం, ఎన్టీఆర్ ఆహార్యం ఈ సినిమాకు ప్రాణప్రతిష్ఠ చేశాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/second-solar-eclipse-2026-luck-for-these-3-zodiac-signstaurus-virgo-capricorn-fortunes-rise-1820517.html</loc><lastmod>2026-05-19T13:11:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Solar Eclipse 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-2.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్యశాస్త్రంలో గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఈ సంవత్సరంలో చివరి సూర్య గ్రహణం ఆగస్టు 12 , 2026లో ఏర్పడనుంది. ఇది ఆకాశంలో రింగ్ ఆకారంలో అగ్ని వలయంలా కనిపించనున్నది. అంతే కాకుండా ఈ గ్రహణం మానవ జీవితం పై కూడా చాలా ప్రభావం చూపుతుందంట. అందుకే ఈ గ్రహణం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ సూర్య గ్రహణం శ్రావణ మాసంలో కృష్ణ పక్ష అమావాస్య రోజున ఏర్పడుతుంది. ఇది చాలా పవిత్రమైనది. ఈ రోజు గ్రహాల్లో అనేక మార్పులు సంభవించనున్నాయి. దీని వలన ఇది 12 రాశులపై ప్రభావం చూపుతుంది. అందులో మూడు రాశుల వారికి పట్టింది బంగారమే కాకుండా, అదృష్టం కూడా కలిసి వస్తుందంట. కాగా ఆ రాశులు ఏవో చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : సూర్య గ్రహణం వలన వృషభ రాశి వారి జీవితంలో సానుకూల మార్పులు కలుగుతాయి. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్న ఇబ్బందులు అన్నీ కూడా తొలిగిపోతాయి. అప్పుల బాధల నుంచి బయటపడతారు. చాలా ఆనందంగా జీవిస్తారు. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి : కన్యా రాశి వారికి ఉద్యోగ పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదిస్తారు. అంతే కాకుండా వీరి కంటూ సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. అలాగే ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. అన్ని విధాలుగా వీరికి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/solar-eclipse-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి :  మకర రాశి వారు తమ కెరీర్‌లో అద్భుతమైన పురోగతిని చూస్తారు. ఉద్యోగంలో కొత్త బాధ్యత లేదా పదోన్నతి పొందే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు లాభదాయకమైన ఒప్పందాల చేసుకుంటారు. ఇవి ఆర్థికంగా ప్రయోజనాలను అందిస్తాయి. ఈ గ్రహణం మీన రాశి వారికి కూడా మిశ్రమ ఫలితాలను ఇస్తుంది, ఇది వారి ఆర్థిక పురోగతికి తోడ్పడుతుంది. నోట్ : పై సమాచారం, ఇంటర్నెట్ , పండితుల ఆధారంగా ఇవ్వడం జరిగినది, టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/5-zodiac-signs-set-for-six-months-of-incredible-luck-planetary-conjunction-brings-fortune-1820516.html</loc><lastmod>2026-05-19T13:08:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Meena Rashi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి గ్రహాల కలయిక, సంచారం కారణంగా మరో ఆరు నెలల పాటు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రాశి వారు శుభవార్తలు వినే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు అన్నీ కూడా సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చేసే పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రావి వారు దూర ప్రయాణాలు చేస్తారు. ఇవి చాలా అనుకూలంగా ఉంటాయి. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. దీంతో అన్నిరంగాల్లో చాలా అద్భుతంగా రాణిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారికి మరో ఆరు నెలల పాటు పట్టింది బంగారమే ముట్టింది ముత్యమే అవుతుంది. వీరు ఏ పని చేసినా సరే అది చాలా త్వరగా పూర్తి అవుతుంది. ఇంటిలో శుభ కార్యాలు నిర్వహిస్తారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ఇంటిలో శుభకార్యాలు నిర్వహించాలి అనుకుంటా రో వారికి కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. అంతే కాకుండా వీరి జీవితం చాలా అద్భుతంగా కొనసాగుతుంది. కుటుంబ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ తొలిగిపోతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా వీరికి బాగుటుంది. ధన లాభం కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా మళ్లీ ప్రారంభిస్తారు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/meena-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి :ఈ రాశి వారు ఆత్మ విశ్వాసంతో పనులు పూర్తి చేస్తారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. అంతే కాకుండా వ్యాపారస్థులు ఎక్కువ లాభాలు అందుకునే ఛాన్స్ ఉంది.  పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు అందుకుంటారు. అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/indian-cobra-vs-king-cobra-differences-venom-habitat-and-fascinating-secrets-1820459.html</loc><lastmod>2026-05-19T12:13:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ King Cobras 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే నాగు పాముల్లో పాముల్లో కూడా రెండు రకాలు ఉంటాయి. అందులో నాగు, మరొకటి గిరి నాగు. అసలు ఈ రెండింటిలో ఏది ఎక్కువ విషాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు పాముల మధ్య తేడాలు ఏంటి? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras-1.jpg</image:loc><image:caption><![CDATA[ నాగు పాము విషయానికి వస్తే ఇది ఎక్కువగా జనావాసాల్లో కనిపిస్తుంటుంది. అంతే కాకుండా పంట పొలాల్లో కూడా  పాము ఎక్కువగా కనిపిస్తుంది. ఇక గిరి నాగు విషయానికి వస్తే ఇది ఎక్కువగా అడవుల్లో ఉంటుంది. నాగు పాము బంగారు వర్ణంలో ఉంటే, గిరి నాగు మాత్రం నలుపు రంగులో ఉంటుంది. ఇక నాగు పామును ఇండియన్ కోబ్రా, గిరి నాగు కింగ్ కోబ్రా అంటారు.  అయితే చాలా మంది ఈ రెండు పాములు కూడా వేర్వేరు జాతికి చెందినవి అనుకుంటారు. కానీ ఇవి రెండు కూడా ఎలపిడే అనే కుటుంబానికి చెందినవి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras.jpg</image:loc><image:caption><![CDATA[ కింగ్ కోబ్రా  విషయానికి వస్తే అసలు ఇది నిజమైన కోబ్రా కాదు అని చెబుతున్నారు నిపుణులు. ఇది ఓఫియోఫాగస్ జెనస్‌కు చెందినదంట. అన్ని పాముల కంటే భిన్నంగా ఈ పాము ఎక్కువగా ఇతర పాములను తినే ఆహారపు అలవాటు కలిగి ఉంటుంది అని చెబుతున్నారు నిపుణులు. అలాగే నాగు పాము కంటే ఇది అంత విషపూరితమైనది కూడా కాదంట. నాగు పాము చాలా విషపూరితమైనది, దీని విషం ఎల్ డీ 50 విలువ 0.56 మిల్లీ గ్రాములు ఉటుందంట. ఈ పాము ఒక్క కాటుతో 10 మందిని చంపుతుంది. ఇక కింగ్ కోబ్రా అన్ని పాముల కంటే చాలా పొడవైనది. కానీ దీని విషం చాలా తక్కువ శక్తి కలిగినది, ఇది 50 1.28 మి. గ్రాముల విషాన్ని కలిగి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras-2.jpg</image:loc><image:caption><![CDATA[ గిరి నాగు ఎక్కువగా అడవుల్లో దక్షిణ, తూర్పు ఆసియాలో ఎక్కువగా కనిపిస్తుంది. నాగు పాము మాత్రం ఎక్కువగా ఇండియాలోనే కనిపిస్తుంది. అన్ని పాముల్లో కెళ్లా గిరి నాగు చాలా పొడవు, బరువుతో ఉంటుందంట. అంతే కాకుండా ఇది పడగ విప్పినప్పుడు కళ్లు అద్దాలు పెట్టుకున్న విధంగా గ్లాస్ లాంటి పొరను కలిగి ఉంటుంది. ఇక ఈ రెండింటిలో ఎక్కువగా నాగు పాము మాత్రమే చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/king-cobras-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక సంతానం విషయంలో కూడా నాగు పాము కంటే గిరి నాగు మాత్రమే ఎక్కువగా గుడ్లు పెడుతుంది. అంతే కాకుండా వాటిని కాపాడటం, తన పిల్లలను రక్షించుకోవడంలో కూడా గిరినాగు చాలా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందంట.  ఇది ఎక్కువగా ఆకులతో గూడు కడుతుంది. అంతే కాకుండా గిరి నాగు దాదాపు 20 నుంచి 40 పైన గుడ్లు పెడుతుంది. ఇక నాగు పాము 10 నుంచి 30 గుడ్లు పెడుతుంది. ఇది ఎక్కువ పుట్టల్లో , ఎర్రటి హోల్స్‌ల్లో గుడ్లు పెట్టి వాటిని రెండు నెలలు మాత్రమే కాపాడుతుంది. ]]></image:caption></image:image></url></urlset>