<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/worlds-most-expensive-almond-check-price-and-why-its-superior-to-regular-varieties-1783740.html</loc><lastmod>2026-04-04T10:16:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/most-expensive-almond.jpg</image:loc>
					<image:title><![CDATA[ Most Expensive Almond ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/almonds-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బాదం ఏది అంటే.. అదే మామ్రా బాదం.. ఇంటర్నేషనల్ నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ మార్కెట్ గణాంకాల ప్రకారం, మామ్రా బాదం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనదిగా పరిగణించబడుతుంది. దీని అరుదైన లభ్యత, అధిక పోషక విలువల వల్ల దీనికి అంత డిమాండ్ ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/almonds-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాదారణ బాదం కన్నా ఇది ఎందుకు ఇంత కాస్ట్లీ అంటే.. ప్రపంచవ్యాప్తంగా పండించే మొత్తం బాదంపప్పులలో మామ్రా బాదం వాటా కేవలం 5 శాతం మాత్రమే ఉంటుంది. ఇది ప్రధానంగా ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, కాశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పండుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/almonds.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని పండించడంలో ఎటువంటి రసాయనాలను వాడరు, ఇది పూర్తిగా సేంద్రీయ పద్ధతిలో సాగు చేస్తారు. సాధారణ బాదంతో పోలిస్తే మామ్రా బాదంలో రెట్టింపు కోవ్వులు, విటమిన్-E ఉంటాయి. అందుకే సాదారణ బాదం కన్నా మామ్రా బాదానికి డిమాండ్, ధర ఎక్కువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/almonds-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ధరల విషయానికి వస్తే మామ్రా బాదం సామాన్యులు కొనడం కొంచెం భారమే అని చెప్పాలి. ఎందుకంటే సాధారణ మామ్రా బాదం కిలో రూ. 3,000 నుండి రూ.5,000 వరకు ఉంటుంది. ఇక ప్రీమియం జంబో సైజ్ విషయానికి వస్తే దీని ధర కిలో  రూ. 6,000 ఉండవచ్చు. దీనితో పోలిస్తే మనం రోజూ తినే కాలిఫోర్నియా బాదం కేవలం చాలా తక్కువ. అది మనకు కేవలం రూ. 700 నుండి 900 మధ్యలోనే లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mamra-almonds.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణ బాదంతో పోలిస్తే మామ్రా బాదం రుచి కూడా వేరేగా ఉంటుంది. ఇది చాలా కరకరలాడుతూ, సహజమైన తీపిని కలిగి ఉంటుంది. దీనిలోని అధిక నూనె శాతం వల్ల తింటున్నప్పుడు చాలా రిచ్‌గా, క్రీమీగా అనిపిస్తుంది. దీని ఆకారం సాధారణ బాదంలా కాకుండా కొంచెం పడవ లాగా వంగి ఉంటుంది. దీని ఉపరితలం కూడా కొంచెం గరుకుగా ఉంటుంది. ఇదే దీని అసలైన గుర్తింపు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/rashmika-mandanna-to-present-anime-awards-2026-in-tokyo-japan-once-again-after-2024-1784066.html</loc><lastmod>2026-04-04T10:12:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rashmika Mandanna ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-age.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్ ఇండియా అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది రష్మిక మందన్నా. అభిమానులు ముద్దుగా నేషనల్ క్రష్ అంటూ పిలుచుకునే ఈ అమ్మడు ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. చాలా కాలంగా విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్న రష్మిక.. ఈ ఏడాది ఇరు కుటుంబ సమక్షంలో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు రష్మిక తెలుగింటి కోడలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-movies.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు ఇటీవలే ఉత్తమ నటిగా గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకుంది రష్మిక. తాజాగా మరో అంతర్జాతీయ ఘనత సొంతం చేసుకున్నారు. జపాన్ వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజంటర్ గా వ్యవహరించే అరుదైన అవకాశం దక్కించుకుంది. గతంలో 2024లో ఈ వేదికపై మెరిసింది రష్మిక. ఇప్పుడు మరోసారి సందడి చేయనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ రెండుసార్లు ఈ గౌరవం పొందిన తొలి భారతీయ సినీ సెలబ్రెటీగా రికార్డు క్రియేట్ చేసింది రష్మిక. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్ సిరీస్ లలో ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ఈ పురస్కారాల 10వ ఎడిషన్ వేడుక మే 23న టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ సందర్భంగా హాలీవుడ్ ప్రముఖులతో కలిసి ఆమె విజేతలకు అవార్డులను అందజేయనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-pics-copy.jpg</image:loc><image:caption><![CDATA[ పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాత్రతో రష్మికకు జపాన్ లో భారీ క్రేజ్ ఏర్పడింది. ఇంటర్నేషనల్ లెవల్లో రష్మికకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఇటీవలే యానిమల్, పుష్ప 2, కుబేర, గర్ల్ ఫ్రెండ్, థామా వంటి చిత్రాలతో వరుస హిట్స్ అందుకున్న ఆమె.. ప్రస్తుతం మైసా, రణబాలి చిత్రాల్లో నటిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rashmika-mandanna-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ రణబాలి చిత్రంలో మరోసారి విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలు సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ కాబోతుండడంతో రణబాలి చిత్రంపై మరింత ఆసక్తి నెలకొంది. మైసా, రణబాలి సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/srh-face-umpiring-challenges-in-ipl-2026-klaasen-abhishek-controversial-outs-1784091.html</loc><lastmod>2026-04-04T10:08:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Srh 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తమ విజయాల ఖతను తెరిచినా సంగతి తెలిసిందే. గురువారం కేకేఆర్‌తో జరిగిన పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి బోణీ కొట్టింది. అయితే ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆడిన మ్యాచ్‌లలో అంపైర్ల నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. గత రెండు మ్యాచ్‌లలోనూ రెండు కీలకమైన క్యాచ్‌ల విషయంలో అంపైర్లు ఇచ్చిన నిర్ణయాలు తీవ్ర చర్చకు, విమర్శలకు దారితీశాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-6.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి వివాదాస్పద సంఘటన ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో చోటు చేసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ హెన్రిచ్ క్లాసెన్ కొట్టిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ వద్ద రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు ఫిల్ సాల్ట్ క్యాచ్ పట్టాడు. క్యాచ్ పట్టిన సమయంలో అతడి కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు స్పష్టంగా అనిపించింది. దీనిపై ఫీల్డ్ అంపైర్ టీవీ అంపైర్‌కు రిఫర్ చేశారు. టీవీ అంపైర్ పలుమార్లు రీప్లేలను పరిశీలించి, చివరకు క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయాన్ని క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ లాంటి ప్రముఖులు తప్పుపట్టారు. అంపైర్ మరింత సమయం వెచ్చించి క్యాచ్‌ను క్షుణ్ణంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు అభిషేక్ శర్మ క్యాచ్ ఇలానే వివాదాస్పదంగా మారింది. అభిషేక్ శర్మ ఫుల్ షాట్ ఆడగా, బంతి వేగంగా లెగ్ సైడ్ వైపు గాలిలో వెళ్ళింది. బౌండరీ లైన్ ముందు నేలకు తాకేలా కనిపించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు వరుణ్ చక్రవర్తి ముందుకు డ్రైవ్ చేస్తూ బంతిని అందుకుని అవుట్ అంటూ సంబరాలు చేసుకున్నాడు. అభిషేక్ శర్మ క్రీజులోనే ఉండగా, అంపైర్లు టీవీ అంపైర్‌కు రిఫర్ చేశారు. పలుమార్లు క్యాచ్‌ను పరిశీలించిన టీవీ అంపైర్ చివరికి అభిషేక్ శర్మను అవుట్‌గా ప్రకటించాడు. ఈ నిర్ణయంతో అసంతృప్తి చెందిన అభిషేక్ శర్మ మైదానం వీడాడు. టీవీ రిప్లైలో బంతి నేరుగా చేతుల్లోకి వెళ్లకుండా, బౌన్స్ అవుతూ వెళ్లినట్లుగా కనిపించింది. అయితే, అంపైర్ మాత్రం బంతి కింద చేతివేళ్ళు ఉన్నాయంటూ అవుట్ ఇచ్చాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రెండు మ్యాచ్‌లలోని ఇద్దరు సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు(క్లాసెన్, అభిషేక్ శర్మ) అవుట్ అయిన క్యాచ్‌లు వివాదాస్పదంగా మారాయి. వారు అవుట్ అయిన సమయాల్లో ఇద్దరూ మంచిగా ఆడుతున్నారు. వారిద్దరూ అవుట్ అయిన తర్వాత సన్‌రైజర్స్ బ్యాటింగ్ తడబడినట్లు గమనించవచ్చు. తొలి మ్యాచ్‌లో జట్టు ఓడగా, రెండో మ్యాచ్‌లో గెలిచింది. ఈ అంపైరింగ్ నిర్ణయాలపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అభిమానులు సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించేందుకు అంపైర్లు కుట్ర చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/srh-2.jpg</image:loc><image:caption><![CDATA[ క్యాచ్‌ల విషయంలో టీవీ అంపైర్లు మరింత సమయం తీసుకుని, నాణ్యమైన కెమెరాలను ఉపయోగించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. టీవీ అంపైర్ కూడా క్యాచ్‌పై ఎటు తేల్చుకోలేకపోతే, బ్యాటర్లకు అనుకూలంగా నిర్ణయం ఇవ్వాలనే నిబంధన ఉందని, అయితే ఈ రెండు పర్యాయాల్లో మాత్రం టీవీ అంపైర్ బ్యాటర్లను అవుట్‌గా ప్రకటించారని పలువురు వాదిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్‌లలో నిర్ణయాల పారదర్శకత, స్పష్టతపై ఈ సంఘటనలు మరోసారి చర్చను రేకెత్తించాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/why-your-jasmine-plant-isnt-flowering-5-simple-tips-to-fix-it-1784059.html</loc><lastmod>2026-04-04T09:31:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jasmine Plant Care ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care1.jpg</image:loc><image:caption><![CDATA[ మల్లె మొక్కలు ఉష్ణమండల మొక్కలు, కాబట్టి వీటికి ఎండ చాలా ముఖ్యం. నీడలో ఉంచితే ఆకులు మాత్రమే పెరుగుతాయి. పూలు రావు. కాబట్టి బాల్కనీలో లేదా టెర్రస్‌పై ఎండ బాగా తగిలే చోట కుండీని ఉంచండి. మల్లె లేదా చామంతి మొక్కలు బాగా పెరగాలంటే వాటికి సరైన ఎండ చాలా అవసరం. రోజుకు కనీసం 5-6 గంటల పాటు నేరుగా సూర్యరశ్మి తగిలే చోట మొక్కను ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care2.jpg</image:loc><image:caption><![CDATA[ కుండీలో పెంచేటప్పుడు నీరు నిలవకుండా ఉండేలా డ్రైనేజీ రంధ్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. మట్టి ఎప్పుడూ తేమగా ఉండాలి కానీ నీరు నిలబడకూడదు. కుండీ అడుగున రంధ్రాలు మూసుకుపోకుండా చూసుకోండి. మట్టి పైపొర ఎండినట్లు అనిపించినప్పుడు మాత్రమే నీరు పోయండి. వేసవిలో రోజుకు రెండుసార్లు నీరు పోయాలి, కానీ మట్టి మరీ బురదగా మారకుండా జాగ్రత్త పడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care4.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కకు క్రమం తప్పకుండా ప్రూనింగ్ (Pruning) చేయడం, అంటే ఎండిపోయిన కొమ్మలను, ఆకులను కత్తిరించడం వల్ల కొత్త చిగుర్లు వచ్చి పూలు ఎక్కువగా పూస్తాయి. మల్లె పూల సీజన్ ప్రారంభానికి ముందు మొక్కను కత్తిరించడం చాలా ముఖ్యం. పాత, ఎండిపోయిన కొమ్మలను కత్తిరిస్తేనే కొత్త కొమ్మలు వస్తాయి. కొత్త కొమ్మలకే పూలు ఎక్కువగా పూస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care3.jpg</image:loc><image:caption><![CDATA[ నేల సారవంతంగా ఉండటానికి పశువుల ఎరువు లేదా వర్మీ కంపోస్ట్ వంటి సహజ ఎరువులను నెలకు ఒకసారి అందించాలి. కుండీల్లో పెంచే మల్లె మొక్క పూలు పూయడానికి కూడా సరైన పోషకాలు అవసరం. అరటిపండు తొక్కలను ఎండబెట్టి పొడి చేసి వేయడం లేదా బియ్యం కడిగిన నీటిని పోయడం వల్ల పొటాషియం అందుతుంది. ఇది పూల సంఖ్యను పెంచుతుంది. మొక్కకు తెగుళ్లు సోకకుండా ఉండటానికి అప్పుడప్పుడు వేప నూనె (Neem Oil) స్ప్రే చేయడం వల్ల మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/jasmine-plant-care-5.jpg</image:loc><image:caption><![CDATA[ కుండీలో మట్టిని సిద్ధం చేసేటప్పుడు సాధారణ మట్టితో పాటు ఇసుక, కోకోపీట్ కలిపితే వేర్లు సులభంగా వ్యాప్తి చెందుతాయి. మట్టి గట్టిగా ఉండకుండా చూసుకోవాలి.
మల్లె మొక్కకు కొంచెం ప్రేమ, సరైన పోషకాలు అందిస్తే అది మనకు అద్భుతమైన సువాసనను, అందమైన పూలను బహుమతిగా ఇస్తుంది. పైన పేర్కొన్న సహజ పద్ధతులను పాటిస్తూ మీ ఇంటి తోటను మరింత అందంగా మార్చుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-loan-rules-changing-from-april-1-2026-check-new-rbi-guidelines-and-key-updates-1784054.html</loc><lastmod>2026-04-04T09:13:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Loan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-2.jpg</image:loc><image:caption><![CDATA[ Gold Loan Rules: దేశంలో బంగారు రుణాలకు (Gold Loans) సంబంధించి 2026 ఏప్రిల్ 1 నుండి కొత్త నిబంధనలు అమలులోకి వచ్చాయి. రుణ ప్రక్రియను మరింత పారదర్శకంగా, సురక్షితంగా మార్చే ఉద్దేశంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మార్పులు కేవలం బంగారానికే కాకుండా, వెండిపై తీసుకునే రుణాలకు కూడా వర్తిస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇక గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారు గమనించాల్సిన ప్రధాన అంశాలు ఇక్కడ ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1. లోన్ టు వాల్యూ (LTV) పరిమితి: ఇకపై మీరు తాకట్టు పెట్టే బంగారం విలువలో గరిష్టంగా 75 శాతం మాత్రమే రుణంగా లభిస్తుంది. ఇది బ్యాంకుల రిస్క్‌ను తగ్గించడమే కాకుండా పసిడి ధరలు తగ్గినప్పుడు వినియోగదారులు అదనపు భారం పడకుండా కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-3.jpg</image:loc><image:caption><![CDATA[ 2. వడ్డీ రేట్లలో మార్పులు: కొత్త నిబంధనల ప్రకారం గోల్డ్ లోన్ వడ్డీ రేట్లు మారే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ యేతర ఆర్థిక సంస్థలలో (NBFCs) వడ్డీ రేట్లు గణనీయంగా పెరగవచ్చని అంచనా. అందుకే రుణం తీసుకునే ముందే వడ్డీ రేట్లను సరిచూసుకోవడం అవసరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-4.jpg</image:loc><image:caption><![CDATA[ 3. కేవైసీ (KYC) తప్పనిసరి: గోల్డ్ లోన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు తప్పనిసరిగా కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. గుర్తింపు కార్డులు (ID Proofs) సమర్పించడంతో పాటు, నగదు బదిలీకి సంబంధించి బ్యాంకులు మరింత లోతుగా తనిఖీలు చేసే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-5.jpg</image:loc><image:caption><![CDATA[ 4. ప్రామాణిక విలువ నిర్ధారణ (Valuation): తాకట్టు పెట్టే బంగారం స్వచ్ఛత (Purity), బరువును లెక్కించే విధానంలో ఇకపై స్టాండర్డ్ వాల్యుయేషన్ పద్ధతులను అనుసరిస్తారు. దీనివల్ల వినియోగదారులకు వారి బంగారం విలువకు తగ్గట్టుగా పారదర్శకమైన ధర లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-loan-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ 5. తిరిగి చెల్లింపు నిబంధనలు: రుణం తీసుకున్న వారు సకాలంలో తిరిగి చెల్లించడం చాలా ముఖ్యం. గడువు దాటితే భారీ జరిమానా, అదనపు వడ్డీ వసూలు చేస్తారు. ఒకవేళ నిర్ణీత కాలపరిమితిలో రుణాన్ని క్లియర్ చేయకపోతే తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. బంగారు రుణాలు తీసుకునే సామాన్యులు ఈ కొత్త నిబంధనల పట్ల అప్రమత్తంగా ఉండాలి. రుణం తీసుకునే ముందు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదవాలని, సకాలంలో చెల్లింపులు చేస్తూ మీ బంగారాన్ని సురక్షితంగా ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/priyanka-mohan-starrer-made-in-korea-movie-now-trending-in-netflix-ott-1784045.html</loc><lastmod>2026-04-04T08:44:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Made In Korea ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళంలో తెరకెక్కించిన చిన్న సినిమా.. ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి హాడావిడి, ప్రచారాలు లేకుండా సైలెంట్ గా విడుదలై.. ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్ పై సత్తా చాటుతుంది. యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్, స్టార్ హీరో లేకపోయినప్పటికీ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో రికార్డులు సృష్టిస్తుంది. ఇంతకీ ఆ సినిమా పేరెంటో తెలుసా..? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea-movie.jpg</image:loc><image:caption><![CDATA[ మనం మాట్లాడుకుంటున్న మూవీ పేరు మేడ్ ఇన్ కొరియా. హీరోయిన్ ప్రియాంక మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటికే 10 మిలియన్ వ్యూస్ కు పైగా వచ్చాయి. రా. కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea-news.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రియాంక అరుల్ మోహన్ ప్రధాన పాత్రలో నటించిన కొత్త చిత్రం &#039;మేడ్ ఇన్ కొరియా&#039; ఇంకా థియేటర్లలో విడుదల కాలేదు. నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. మిళం, తెలుగు, మలయాళం, కన్నడ హిందీతో సహా 12 భాషల్లో విడుదలైంది. ఫీల్-గుడ్ చిత్రంగా రూపొందించబడిన ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో దూసుకుపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea-ott.jpg</image:loc><image:caption><![CDATA[ కథ విషయానికొస్తే, తమిళనాడులోని కడకోడి గ్రామానికి చెందిన ప్రియాంక మోహన్ కొరియన్ తన ప్రియుడితో కలిసి కొరియా వెళ్లిపోవాలనుకుంటుంది. కానీ తనకు తెలియకుండా ఇచ్చిన డబ్బు తీసుకుని ప్రియాంక బాయ్ ఫ్రెండ్ పారిపోతాడు. దీంతో ఒంటరిగా కొరియా వెళ్లిపోతుంది. అక్కడ ఆమె ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనేది సినిమా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/made-in-korea-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో కోటికి పైగా వ్యూస్ పొందింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో విడుదలైన అత్యంత విజయవంతమైన తమిళ చిత్రంగా ఇది నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 జాబితాలో ఇది ప్రపంచవ్యాప్తంగా 54 దేశాలలో ట్రెండింగ్‌లో ఉందని ప్రకటించబడింది. ప్రియాంక మోహన్ కెరీర్ లో మలుపు తిప్పిన మూవీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/drink-water-before-brushing-surprising-health-benefits-you-should-know-1784033.html</loc><lastmod>2026-04-04T09:10:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drink-water-before-brushing.jpg</image:loc>
					<image:title><![CDATA[ Drink Water Before Brushing ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drink-water-before-brushing-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ మెరుగుపడుతుంది: మనం నిద్రపోతున్నప్పుడు నోటిలో ఉత్పత్తి అయ్యే లాలాజలంలో ఎన్నో ఎంజైమ్స్ ఉంటాయి. బ్రష్ చేయకుండా నీళ్లు తాగినప్పుడు ఈ లాలాజలం కడుపులోకి చేరుతుంది. ఇది ఆహారం త్వరగా జీర్ణం కావడానికి, కడుపులో యాసిడ్ స్థాయిలను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drink-water.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి (Immunity): ఈ అలవాటు వల్ల శరీరంలోని వ్యర్థాలు త్వరగా బయటకు వెళ్లిపోతాయి. ఫలితంగా రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. జలుబు, దగ్గు వంటి సీజనల్ వ్యాధుల బారిన పడకుండా మనల్ని కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drinking-water.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మం, జుట్టు ఆరోగ్యం: శరీరంలో నీటి శాతం పెరగడం వల్ల చర్మం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇది మొటిమలను తగ్గించి, చర్మానికి సహజమైన మెరుపును ఇస్తుంది. అలాగే జుట్టు కుదుళ్లు దృఢంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drink-water-1.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తపోటు నియంత్రణ: ఉదయాన్నే నీళ్లు తాగడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటు (High BP), మధుమేహం ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. పరగడుపున నీళ్లు తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది. ఇది శరీరంలోని అనవసర కేలరీలను కరిగించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/drink-water-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యమైన విషయం ఏంటంటే.. వీలైనంత వరకు గోరువెచ్చని నీటిని తాగడానికి ప్రయత్నించండి. నీళ్లు తాగిన తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల వరకు ఏమీ తినకూడదు. ఆ తర్వాతే బ్రష్ చేసి అల్పాహారం తీసుకోవాలి. ఆరోగ్యం కోసం మనం చేసే ఈ చిన్న ప్రయత్నం దీర్ఘకాలంలో మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. రేపటి నుండి మీరు కూడా ఈ అలవాటును ప్రారంభించండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-and-silver-price-outlook-2027-is-it-a-profitable-time-to-invest-or-a-risk-of-loss-1784013.html</loc><lastmod>2026-04-04T09:31:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rate ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate4-1.jpg</image:loc><image:caption><![CDATA[ Gold and Silver Price: బంగారం విక్రయించే ధరకు ఇకపై సామాన్యులు కొనగలరా?  ఇది నేడు ప్రతి భారతీయ కుటుంబంలో వినిపిస్తున్న ఆవేదన. ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, ఇప్పుడే గరిష్ట స్థాయికి చేరుకున్నాయని చాలా మంది భావిస్తున్నారు. అయితే మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. స్వల్పకాలంలో విక్రయాల ఒత్తిడి ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate1.jpg</image:loc><image:caption><![CDATA[ ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలు: ప్రపంచ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, ఆర్థిక మార్పులు బంగారాన్ని ఒక &#039;సురక్షితమైన పెట్టుబడి&#039;గా మార్చాయి. ధర తగ్గుతుందని ఎదురుచూసిన వారికి, నిరంతరం పెరుగుతున్న చార్టులు నిరాశనే మిగిలిస్తున్నాయి. ముఖ్యంగా ఇరాన్ - అమెరికా - ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం మార్కెట్‌ను అనిశ్చితిలోకి నెట్టింది. అమెరికన్ డాలర్ విలువ తగ్గడం వల్ల పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. బంగారం కంటే వెండికి పరిశ్రమల్లో డిమాండ్ ఎక్కువగా ఉండటం, అందుకు తగ్గ సరఫరా లేకపోవడం ధరలపై ప్రభావం చూపుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందస్తు అంచనాలు: ప్రస్తుతం స్పాట్ గోల్డ్ ధర 1% పెరిగి సుమారు డాలర్‌ 4,717.82 వద్ద కొనసాగుతోంది. నిపుణుల దీర్ఘకాలిక అంచనాల ప్రకారం.. బంగారం రాబోయే కాలంలో డాలర్‌ 5,000 (భారత కరెన్సీలో సుమారు 4,64,892.50) మార్కును చేరుకోవచ్చు. ఇక వెండి పారిశ్రామిక అవసరాల రీత్యా దీని ధర డాలర్‌ 90 వైపు దూసుకుపోయే అవకాశం ఉంది. వచ్చే రెండు మూడు వారాల్లో ఇరాన్ యుద్ధం ఒక ముగింపునకు వస్తే, ఈక్విటీ మార్కెట్లు పుంజుకోవచ్చు. అప్పుడు బంగారంపై పెట్టుబడి డిమాండ్ తాత్కాలికంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate3.jpg</image:loc><image:caption><![CDATA[ వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం: బంగారం ఎప్పుడూ ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక మంచి రక్షణ కవచం (Hedging) గా పనిచేస్తుంది. సాధారణంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. యుద్ధం కారణంగా వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా పడినప్పటికీ, శాంతి చర్చలు సఫలమైతే.. భవిష్యత్తులో వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంది. ఇది బంగారం ధరలకు మరింత మద్దతునిస్తుంది. అంతేకాకుండా వివిధ దేశాల సెంట్రల్ బ్యాంకులు నిరంతరం బంగారాన్ని కొనుగోలు చేస్తూ నిల్వ చేసుకుంటున్నాయి. ఇది ధరలు పడిపోకుండా కాపాడుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate5.jpg</image:loc><image:caption><![CDATA[ పెట్టుబడిదారులకు &#039;మాస్టర్ ప్లాన్&#039;: ఇలాంటి అస్థిరమైన మార్కెట్ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు అనుసరించాల్సిన వ్యూహాలు ఉన్నాయి. మీ మొత్తం పెట్టుబడిని ఒకే చోట పెట్టకుండా, బంగారం, వెండి మధ్య విభజించండి. ప్రస్తుతం శాంతి చర్చలు జరుగుతున్నాయి. ఒకవేళ ఇవి విఫలమైతే ధరలు మళ్ళీ పెరగొచ్చు. అందుకే ధరలు స్వల్పంగా తగ్గినప్పుడు కొనుగోలు చేయడం (Buy on dips) మంచి వ్యూహం. స్పల్పకాలిక హెచ్చుతగ్గులను చూసి భయపడకుండా, కనీసం 1 నుండి 3 ఏళ్ల కాలపరిమితితో పెట్టుబడి పెట్టడం లాభదాయకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-rate6.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం, వెండి ధరలు అనేవి అంతర్జాతీయ పరిణామాలు, వడ్డీ రేట్లు, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికి ధరలు ఎక్కువగా ఉన్నట్లు అనిపించినా, దీర్ఘకాలంలో ఇవి మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయి. అందుకే పద్ధతి ప్రకారం పెట్టుబడి పెట్టడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. (డిస్క్లైమర్: ఈ వ్యాసంలోని సమాచారం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/kodurupaka-4-pm-darkness-village-mystery-in-telangana-1784015.html</loc><lastmod>2026-04-04T08:06:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వింత గ్రామం.. అందులోనూ అక్కడ జరిగేది ప్రకృతి వింత. అది కూడా మన తెలంగాణలోనే.. పెద్దపల్లి జిల్లా కొదురుపాక గ్రామం అరుదైన ప్రకృతి వింతకు నిలయం. ఈ ఊరికి నలువైపులా ఎత్తైన కొండలు ఉండటంతో ఇక్కడ సాయంత్రం నాలుగు గంటలకే చీకటి అలుముకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ తూర్పున ఉన్న కొండల వల్ల సూర్యోదయం కూడా ఆలస్యంగానే అవుతుంది. సాధారణంగా ప్రపంచమంతా నాలుగు జాముల కాలాన్ని అనుభవిస్తుంటే, ఈ ఊరి ప్రజలు మాత్రం కేవలం మూడు జాములనే చూస్తారు. అందుకే దీనిని &#039;మూడు జాముల కొదురుపాక&#039; అని పిలుస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఊరి చుట్టూ గొర్ల గుట్ట, రంగనాయకుల గుట్ట లాంటి ఎత్తైన కొండలు ఉండటం వల్ల ఉదయం 8 గంటల వరకు సూర్యుడు కనిపించడు. సాయంత్రం 4 గంటలు కాగానే పడమర వైపు ఉన్న కొండలు అడ్డు వచ్చి, సూర్యుడు అస్తమించినట్లుగా చీకటి అలుముకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గ్రామం చుట్టూ గొర్ల గుట్ట, రంగనాయకుల గుట్ట, పాము బండ, నంబులాద్రి స్వామి గుట్ట అనే నాలుగు ఎత్తైన కొండలు ఉన్నాయి. ఈ కొండల భౌగోళిక అమరిక వల్ల సూర్యకిరణాలు గ్రామంపై పడటం ఆలస్యమవుతుంది. ఉదయం సుమారు 8 గంటల తర్వాతే ఇక్కడ వెలుతురు కనిపిస్తుంది. ఇక సాయంత్రం 4 గంటలు కాగానే, పడమరన ఉన్న రంగనాయకుల గుట్ట అడ్డుగా రావడంతో సూర్యుడు అప్పుడే అస్తమించినట్లుగా మారిపోయి చిమ్మ చీకటి అలుముకుంటుంది. మధ్యాహ్నం తర్వాత నేరుగా రాత్రి అయిపోతుందా అన్న అనుభూతి ఇక్కడ కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/telangana-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవల విడుదలైన హీరో కిరణ్ అబ్బవరం &#039;క&#039; సినిమాలో ఈ వింత గ్రామాన్ని చూపించారు. సినిమాలో చూపించినట్లే ఈ ఊరిలో కూడా సాయంత్రం అనేది ఉండదు. పగటి సమయం చాలా తక్కువ కావడంతో ఇక్కడి ప్రజలు తమ పనులను చాలా వేగంగా ముగించుకోవాల్సి ఉంటుంది. శతాబ్దాలుగా ఇదే పరిస్థితి ఉండటంతో గ్రామస్థులు ఈ వింత వాతావరణానికి అలవాటు పడిపోయారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/raw-onions-health-benefits-vs-side-effects-who-should-avoid-them-1783996.html</loc><lastmod>2026-04-04T08:04:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raw-onion-side-effects-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Raw Onion Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raw-onion-side-effects-1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ సమస్యలు (Digestive Issues): పచ్చి ఉల్లిపాయల్లో ఫైబర్, ఫ్రక్టోన్ అధికంగా ఉంటాయి. ఇవి సులభంగా జీర్ణం కావు. ఫలితంగా గ్యాస్, కడుపు ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. ఐబీఎస్ (IBS) సమస్య ఉన్నవారు వీటికి దూరంగా ఉండటం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/raw-onions.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర స్థాయిలు (Blood Sugar levels): ఉల్లిపాయలకు రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉంటుంది. ఒకవేళ మీరు ఇప్పటికే హైపోగ్లైసీమియా (లో-షుగర్)తో బాధపడుతున్నా లేదా ఇన్సులిన్ వాడుతున్నా, పచ్చి ఉల్లిపాయలను అతిగా తీసుకోవడం వల్ల చక్కెర స్థాయిలు ప్రమాదకరంగా పడిపోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raw-onion-side-effects-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలర్జీ సమస్యలు:
కొంతమందికి ఉల్లిపాయలు తిన్నప్పుడు చర్మంపై దద్దుర్లు రావడం లేదా దురద కలగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి అలర్జీ ఉన్నవారు ఉల్లిపాయలను వండుకుని తినడం లేదా పూర్తిగా మానేయడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/raw-onion-side-effects-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుండెల్లో మంట (Heartburn): పచ్చి ఉల్లిపాయలు తిన్నప్పుడు కడుపులో యాసిడ్ స్థాయిలు పెరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛాతీలో మంట లేదా గొంతులో మంటగా అనిపించవచ్చు. ముఖ్యంగా రాత్రిపూట పచ్చి ఉల్లిపాయలు తినడం మానుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/01/side-effects-of-eating-raw-onions-1.jpg</image:loc><image:caption><![CDATA[ సర్జరీకి ముందు: ఉల్లిపాయలు రక్తం గడ్డకట్టే ప్రక్రియను నెమ్మదిస్తాయి. కాబట్టి ఏదైనా శస్త్రచికిత్స (Surgery) జరగడానికి రెండు వారాల ముందే పచ్చి ఉల్లిపాయలను తినడం ఆపేయాలని వైద్యులు సూచిస్తారు. ఏదైనా సరే మితంగా తీసుకుంటేనే ఆరోగ్యం. పచ్చి ఉల్లిపాయలు పడటం లేదనిపిస్తే, వాటిని కొంచెం నూనెలో వేయించి లేదా ఉడికించి తీసుకోవడం వల్ల పైన పేర్కొన్న సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/love-mango-all-year-make-sun-dried-mango-at-home-easily-1783957.html</loc><lastmod>2026-04-04T07:44:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dry Mango ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒరుగుల తయారీ విధానం: బాగా ముదిరిన, పుల్లగా ఉండే పచ్చి మామిడికాయలను ఎంచుకోవాలి.. వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. మామిడికాయ పైన తొక్క తీసేసి (మీకు ఇష్టమైతే తొక్కతో కూడా ఉంచవచ్చు), మీకు కావలసిన పరిమాణంలో సన్నని పొడవాటి ముక్కలుగా కోయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango6.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గిన్నెలో మామిడి ముక్కలను తీసుకుని, అందులో తగినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు ముక్కలకు పట్టి నీరు ఊరుతుంది. ఈ ముక్కలను ఒక పొడి గుడ్డపై లేదా వెడల్పాటి ప్లేట్‌లో వేసి ఎండలో పెట్టాలి. ముక్కలు విడివిడిగా ఉండేలా చూసుకోవాలి. తేమ పూర్తిగా పోయి, ముక్కలు ముడుచుకుపోయి గట్టిగా అయ్యే వరకు (సుమారు 3-4 రోజులు) ఎండబెట్టాలి. పూర్తిగా ఎండిన ముక్కలను గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరుచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango4.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి ఒరుగులను గ్రైండ్ చేస్తే స్వచ్ఛమైన ఆమ్చూర్ పొడి (Dry Mango Powder) తయారవుతుంది. దీనిని చాట్ మసాలాల్లో వాడవచ్చు. కొందరు పిల్లలు ఈ ఉప్పు, పసుపు కలిసిన ఎండిన ముక్కలను నేరుగా తినడానికి కూడా ఇష్టపడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒరుగులతో ఉపయోగాలు కూడా అనేకం ఉన్నాయి. మామిడికాయ పప్పు, సాంబార్, మామిడి ఒరుగుల పచ్చడి, మామిడి ఆవకాయ వంటి వంటకాల్లో వీటిని వాడతారు. చింతపండు అందుబాటులో లేనప్పుడు లేదా మామిడి పులుపు కావాలనుకున్నప్పుడు పప్పు, చారు లేదా మాంసాహార కూరల్లో వీటిని వేయవచ్చు. మామిడి రుచి ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. పచ్చి మామిడికాయల పుల్లని, ఘాటైన రుచిని అలాగే కలిగి ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dry-mango1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్యపరంగా కూడా ఒరుగులు మంచివి. విటమిన్ సి, పెక్టిన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కెమికల్స్ ఉండే నిల్వ పదార్థాల కంటే ఇలా ఇంట్లోనే సహజంగా మామిడిని భద్రపరుచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. మామిడి సీజన్ ముగియక ముందే మీరు కూడా మామిడి ఒరుగులను తయారు చేసి పెట్టుకోండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/financial-alerts-post-office-ppf-scheme-deposit-before-five-april-interest-loss-1783972.html</loc><lastmod>2026-04-04T07:36:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Financial Alerts ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf1.jpg</image:loc><image:caption><![CDATA[ PPF Scheme: మీకు కూడా పోస్ట్ ఆఫీస్ పథకాలు నచ్చి, వాటిలో ఎలాంటి నష్టం లేకుండా పెట్టుబడి పెట్టాలనుకుంటే, లేదా మీరు ఇప్పటికే పెడుతుంటే, అప్పుడు మీరు ఏప్రిల్ 5వ తేదీ లోపు ఈ పనిని పూర్తి చేయాలి. లేకపోతే, మీరు గణనీయమైన నష్టాలను చవిచూడవచ్చు. అవేంటో తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf2.jpg</image:loc><image:caption><![CDATA[ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అనేది పన్ను ప్రయోజనాలు, అధిక వడ్డీ రేట్లను అందించే ఒక దీర్ఘకాలిక ప్రభుత్వ పథకం. పీపీఎఫ్‌పై వచ్చే వడ్డీకి పన్ను ఉండదు. ఏప్రిల్-జూన్ 2026 త్రైమాసికానికి పీపీఎఫ్‌ పథకంపై వడ్డీ రేటు 7.1%. మీరు కొత్త పెట్టుబడిని ప్రారంభిస్తుంటే ఏడాది పొడవునా వడ్డీని పొందడానికి ఏప్రిల్ 5వ తేదీలోపు మీ పీపీఎఫ్‌ ఖాతాను తెరిచి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చేసే ఒక చిన్న పెట్టుబడి కాలక్రమేణా గణనీయమైన మొత్తంగా పెరగవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf6.jpg</image:loc><image:caption><![CDATA[ పీపీఎఫ్‌ వడ్డీని ప్రతి నెల 5వ తేదీ నుండి నెల చివరి వరకు ఉన్న కనీస నిల్వ ఆధారంగా లెక్కిస్తారు. అంటే మీరు ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీ మధ్య డబ్బు జమ చేస్తే మీకు మొత్తం నెలకు వడ్డీ లభిస్తుంది. మీరు ఏప్రిల్ 6వ తేదీన పెట్టుబడి పెడితే, ఆ నెలకు మీకు వడ్డీ అందదు. అలాగే మీ సంపాదన ఒక నెల తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు సంవత్సరానికి రూ.1.5 లక్షలు పెట్టుబడి పెడతారనుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ నుండి 5వ తేదీ మధ్య చేసిన పెట్టుబడులపై సంవత్సరం మొత్తం వడ్డీ లభిస్తుంది. 7.1% వడ్డీ రేటు ప్రకారం ఇది సుమారుగా రూ.10,650 అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఏప్రిల్ 6వ తేదీ తర్వాత పెట్టుబడి పెడితే మీకు 11 నెలల వడ్డీ మాత్రమే లభిస్తుంది. అది సుమారుగా రూ.9,763. అంటే, ఒక్క రోజు ఆలస్యం వల్ల రూ.887 నష్టం వాటిల్లవచ్చు. అలా నెల నష్టం చిన్నదిగా అనిపిచినా తర్వాల పెద్ద నష్టంగా మారవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ppf5.jpg</image:loc><image:caption><![CDATA[ అదేవిధంగా 15 సంవత్సరాల కాలంలో మీరు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 1 నుండి 5 మధ్య పెట్టుబడి పెడితే మీ మొత్తం రూ.22.5 లక్షల పెట్టుబడి సుమారుగా రూ.40.68 లక్షలు అవుతుంది. అయితే మీరు ప్రతి సంవత్సరం పెట్టుబడి పెట్టడాన్ని ఆలస్యం చేస్తే, మీరు సుమారుగా రూ.37.80 లక్షలు మాత్రమే కూడబెట్టుకుంటారు. అంటే సుమారుగా రూ.3 లక్షల నష్టం వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/entertainment/the-predator-of-seville-series-now-trending-in-ott-1783903.html</loc><lastmod>2026-04-03T22:30:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/movie.jpg</image:loc>
					<image:title><![CDATA[ Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/the-predator-of-seville.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా సస్పెన్స్, హారర్ సినిమాలకు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై విపరీతమైన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న సిరీస్ చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్లే. మార్చి 27న ఈ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/the-predator-of-seville-ot.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచవ్యాప్తంగా పేరున్న అందమైన టూరిస్ట్ స్పాట్ వెనుక, ఒక క్రూరమైన మృగం దాచిపెట్టిన చీకటి కోణాలను ఈ సిరీస్ ప్రతి ప్రేక్షకుడి కళ్లముందు ఉంచుతుంది. నమ్మకమే ఆయుధంగా చేసుకున్న ఓ మృగం. స్పెయిన్ లోని సెవిల్లే సిటీకి ప్రపంచవ్యాప్తంగా టూరిస్ట్ స్పాట్ గా మంచి పేరు ఉంది. అక్కడ చారిత్రక కట్టడాలను చూసేందుకు అక్కడి సంస్కృతిని తెలుసుకునేందుకు నిత్యం చాలా మంది అక్కడకి వస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/the-predator-of-seville-new.jpg</image:loc><image:caption><![CDATA[ అక్కడే ఉండే లోకల్ టూర్ గైడ్ ను అందరూ మను వైట్, ప్రిన్స్ ఆఫ్ సెవిల్లే అని పిలిచేవారు. అతడు చూడటానికి చాలా సరదాగా ఉండేవాడు. అందుకే అతడిపై అక్కడకు వచ్చే స్టూడెంట్స్ కు నమ్మకం ఎక్కువ.  ఆ తర్వాత విద్యార్తులతో అతడి ప్రవర్తించిన తీరుపై ఓ స్టూడెంట్ ధైర్యం చేసి బహిరంగంగా వెల్లడించింది. వెలుగులోకి వచ్చిన అనేక విషయాలు తెలిసి ప్రపంచమే షాకయ్యింది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/the-predator-of-seville-tel.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.  పర్యాటక ప్రదేశంలో జరిగే సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. . టూర్ గ్రూప్స్, స్టూడెంట్ ప్రోగ్రామ్స్‌లో ఉన్న సిస్టమ్ లోపాల వల్ల ఒక క్రిమినల్ ఇన్నేళ్లుగా దర్జాగా ఎలా తప్పించుకున్నాడో ఈ డాక్యుమెంటరీలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ఓటీటీలో దూసుకుపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/the-predator-of-seville-ott.jpg</image:loc><image:caption><![CDATA[ &#039;ది ప్రిడేటర్ ఆఫ్ సెవిల్&#039; . ఇది యూరప్‌లో చదువుకుంటున్న అమెరికన్ అమ్మాయిల అక్రమ రవాణా కథలను వివరిస్తుంది. మూడు భాగాలుగా ఉన్న ఈ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతుంది. నిజమైన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన డాక్యుమెంటరీ ఇది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-prema-break-down-tears-remembering-bonding-soundarya-last-seen-1783874.html</loc><lastmod>2026-04-03T21:12:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/prema-soudarya.jpg</image:loc>
					<image:title><![CDATA[ Prema, Soudarya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya.jpg</image:loc><image:caption><![CDATA[ నటి ప్రేమ తన సుదీర్ఘ నటనా ప్రయాణంలో ఎదురైన సవాళ్లు, అందుకున్న విజయాలను ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఉపేంద్ర, మోహన్ బాబు వంటి దిగ్గజ నటులు, దర్శకులతో కలిసి పనిచేసిన అనుభవాలను ఆమె పంచుకున్నారు. ఉపేంద్ర దర్శకత్వంలో నటించడం చాలా కష్టమైన అనుభవమని ప్రేమ తెలిపారు. ఉపేంద్ర గారితో యాక్ట్ చేయటం చాలా కష్టం. అది తెలుగులో చాలా మంది నటులు ఇంటర్వ్యూలలో చెప్పారు అని ఆమె అన్నారు. ఉపేంద్ర సినిమాలో తాను, దామిని, రవీనా టాండన్ నటించామని, అది చాలా సవాలుతో కూడిన పాత్ర అని పేర్కొన్నారు. ఉపేంద్ర తన సినిమాలలో సహజత్వాన్ని కోరుకుంటారని, అది ఎంత కష్టమైనా నిజంగా జరిగేలా చూసుకుంటారని ప్రేమ చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-films.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినీ పరిశ్రమలో &#039;మహానటి&#039; సావిత్రి తర్వాత అంతటి కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్న నటి సౌందర్య. తన సహజసిద్ధమైన నటనతో, పద్ధతైన పాత్రలతో కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో ఆమె సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రేమ, సౌందర్యతో తనకున్న అనుబంధాన్ని మరియు ఆమె మరణం తర్వాత ఎదురైన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నటి ప్రేమ , సౌందర్య కలిసి &#039;దేవి&#039; వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆ సమయంలో వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడిందని గుర్తు చేసుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-looks.jpg</image:loc><image:caption><![CDATA[ సౌందర్య గురించి మాట్లాడుతూ, ఆమె అత్యంత క్రమశిక్షణ కలిగిన వ్యక్తని, సెట్స్‌లో అందరితో ఎంతో గౌరవంగా ఉండేవారని ప్రేమ కొనియాడారు. స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో కూడా సౌందర్యలో ఎలాంటి గర్వం ఉండేది కాదని, తోటి నటీనటులను ఎంతో ప్రోత్సహించేవారని ఆమె తెలిపారు. సౌందర్య మరణవార్త విన్నప్పుడు తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని ప్రేమ పేర్కొన్నారు. అయితే, సౌందర్య పార్థివ దేహాన్ని చూడటానికి తాను వెళ్లలేకపోయానని ఆమె వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-news.jpg</image:loc><image:caption><![CDATA[ సౌందర్యను ఎప్పుడూ అందంగా, చిరునవ్వుతో చూడాలని కోరుకున్నాను. ప్రమాదం తర్వాత ఆమె భౌతిక కాయాన్ని చూసే ధైర్యం నాకు లేకపోయింది. ఆ విషాదకరమైన స్థితిలో ఆమెను చూడటం నా వల్ల కాలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. సౌందర్య మరణించిన ఇన్ని ఏళ్ల తర్వాత కూడా ఆమె జ్ఞాపకాలు సజీవంగానే ఉన్నాయని, అప్పట్లో ఆమె చనిపోయారనే నిజాన్ని నమ్మడానికి చాలా కాలం పట్టిందని ప్రేమ తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/soundarya-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా &#039;దేవి&#039; సినిమా షూటింగ్ సమయంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటూ, సౌందర్య లాంటి అద్భుతమైన నటి , మంచి మనసున్న వ్యక్తిని కోల్పోవడం పరిశ్రమకు తీరని నష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రేమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి, సౌందర్య అభిమానులు మరోసారి ఆమెను గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు. సౌందర్య, ప్రేమ కలిసి తెలుగు, కన్నడలో దాదాపు నాలుగు చిత్రాల్లో నటించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/ipl-2026-chennai-super-kings-face-trouble-after-sanju-samson-dismissal-for-7-runs-against-pbks-1783861.html</loc><lastmod>2026-04-03T20:59:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson.jpg</image:loc>
					<image:title><![CDATA[ Csk Vs Pbks Sanju Samson ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson-4.jpg</image:loc><image:caption><![CDATA[ రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్, నేడు తమ సొంత మైదానమైన ఎంఏ చిదంబరం స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో తలపడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న సీఎస్‌కే మంచి ఆరంభం సాధించలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పటిలాగే, ఈ మ్యాచ్‌లో కూడా చెన్నై తరపున సంజు శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 బంతుల్లో కేవలం 6 పరుగులకే అవుటైన సంజు, ఈ మ్యాచ్‌లో చెలరేగుతాడని ఆశించారు. కానీ ఈ మ్యాచ్‌లో కూడా సంజు ప్రదర్శన నిరాశపరిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మ్యాచ్‌లో కూడా, సంజు 7 బంతులు ఎదుర్కొని, గత మ్యాచ్ కంటే ఒక పరుగు ఎక్కువ, అంటే 7 పరుగులు చేసి వికెట్ కీపర్ చేతికి చిక్కాడు. సంజు ఇన్నింగ్స్‌లో కేవలం ఒక బౌండరీ మాత్రమే ఉంది. సంజు త్వరగా ఔటవ్వడం వల్ల, చెన్నై 14 పరుగులకే తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson-1.jpg</image:loc><image:caption><![CDATA[ సంజు సామ్సన్ వికెట్ త్వరగా పడిపోయినప్పటికీ, కెప్టెన్ రుతురాజ్, యువ బ్యాట్స్‌మెన్ ఆయుష్ మహాత్రేల భాగస్వామ్యం జట్టును కాపాడింది. వీరిద్దరి భాగస్వామ్యంతో సీఎస్‌కే కేవలం 10 ఓవర్లలోనే 100 పరుగులు సాధించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/csk-vs-pbks-sanju-samson-5.jpg</image:loc><image:caption><![CDATA[ సీఎస్కే తరపున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన ఆయుష్ మాత్రే, తన ఐపీఎల్ కెరీర్‌లో రెండవ అర్ధశతకాన్ని కూడా పూర్తి చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్న ఆయుష్, కేవలం 29 బంతుల్లోనే తన అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. అనంతరం 73 పరుగుల చేసి పెవిలియన్ చేరాడు. ఇందులో 5 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cucumber-benefits-your-guide-to-health-skin-and-summer-wellness-keera-dosa-secrets-1783851.html</loc><lastmod>2026-04-03T20:27:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/keera.jpg</image:loc>
					<image:title><![CDATA[ Keera ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cucumber.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరానికి ఎంతో మేలు చేసే కీరదోసలో అనేక పోషక విలువలు ఉన్నాయి.  కీరదోసకాయలో 95% కంటే ఎక్కువ నీరు ఉంటుంది.. అంతేకాకుండా.. శరీరానికి అవసరమయ్యే పోషకాలు.. విటమిన్ K, విటమిన్ C, పొటాషియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నాయి. తక్కువ క్యాలరీలు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది బరువు తగ్గడానికి చాలా మంచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tips.jpg</image:loc><image:caption><![CDATA[ కీరదోస రోగనిరోధక శక్తిని పెంచడంలో, శరీర తత్వాన్ని తేజోవంతంగా ఉంచడంలో కీలక పాత్ర వహిస్తుంది. కీరదోసలో ఉండే పొటాషియం రక్తపోటులోని హెచ్చుతగ్గులను నివారించి, అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకారిగా ఉంటుంది. సిలికాన్, సల్ఫర్లు సిరోజాల ఎదుగుదలకు తోడ్పడతాయి. దీనిలోని లవణాలు గోళ్ళను అందంగా ఉంచడంలో, చిట్లకుండా ఉండటంలో సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/benefits-of-cucumber.jpg</image:loc><image:caption><![CDATA[ కళ్ళ కింద ఉబ్బినట్లుగా ఉన్నా, నలుపు వలయాలు ఉన్నా కీరదోస ముక్కలు కళ్ళ మీద ఉంచుకుంటే చక్కటి ఫలితాలు కనిపిస్తాయి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కడుపులో మంటను తగ్గించి శరీరానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/cucumber-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మానికి మేలు చేసే విటమిన్ కె కీరదోస తొక్కులో ఉంటుంది కాబట్టి, దానిని తొక్కుతో తినడం శ్రేయస్కరం. కీరదోసను పేస్టుగా చేసుకుని రోజ్ వాటర్ కలిపి ముఖానికి రాసుకుంటే టోనర్ లాగా పనిచేస్తుంది. చర్మతత్వం ఏదైనా కీరదోస చర్మాన్ని తాజాగా ఉంచేలా చేస్తుంది.. నలుపు తగ్గించి మృదువుగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/keera-dosa.jpg</image:loc><image:caption><![CDATA[ కీరదోసను ప్రతినిత్యం వాడటం వలన మొటిమలు, ముడతలు తగ్గి అందం పెరుగుతుంది. కీరదోస రసాన్ని కాళ్ళకు, చేతులకు రాస్తే మంటలు, తిమ్మిర్లు తగ్గుతాయి. అందాన్ని పెంచి, శరీర తత్వాన్ని కాంతివంతం చేసే కీరదోసను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం అన్ని విధాలా ప్రయోజనకరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-buttermilk-safe-for-everyone-5-groups-of-people-who-should-avoid-it-this-summer-1783840.html</loc><lastmod>2026-04-03T20:14:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Side Effects Of Buttermilk In Summer ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer.jpg</image:loc><image:caption><![CDATA[ కిడ్నీ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త: మూత్రపిండాల సంబంధిత సమస్యలతో బాధపడేవారు మజ్జిగకు దూరంగా ఉండటమే మంచిది. మజ్జిగలో పొటాషియం మరియు ఫాస్ఫరస్ అధికంగా ఉంటాయి. కిడ్నీలు బలహీనంగా ఉన్నప్పుడు ఈ ఖనిజాలను వడపోయడం శరీరానికి కష్టమవుతుంది. దీనివల్ల రక్తంలో వీటి స్థాయి పెరిగి కిడ్నీలపై అదనపు భారం పడుతుంది, ఇది పరిస్థితిని మరింత సీరియస్ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer-5.jpg</image:loc><image:caption><![CDATA[ జలుబు, దగ్గు: మజ్జిగకు సహజంగానే చల్లబరిచే గుణం ఉంటుంది. మీకు ఇప్పటికే గొంతు నొప్పి, జలుబు లేదా దగ్గు వంటి సమస్యలు ఉంటే మజ్జిగ తాగడం వల్ల శ్లేష్మం పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాత్రి వేళల్లో మజ్జిగ తాగడం వల్ల శ్వాసకోశ సమస్యలు తీవ్రమవుతాయి. గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మజ్జిగ తాగడం వల్ల నొప్పి మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer-4.jpg</image:loc><image:caption><![CDATA[ లాక్టోస్ ఇంటలరెన్స్ ఉన్నవారు: చాలామందికి పాలు లేదా పాల పదార్థాలు పడవు. దీనినే లాక్టోస్ అసహనం అంటారు. మజ్జిగను పాలను పెరుగుగా మార్చి తయారు చేస్తారు కాబట్టి ఇందులోనూ లాక్టోస్ ఉంటుంది. ఇలాంటి వారు మజ్జిగ తాగితే కడుపు ఉబ్బరం, గ్యాస్, విరేచనాలు వంటి జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులు: ఆయుర్వేదం ప్రకారం.. కీళ్ల నొప్పులు లేదా వాత సంబంధిత సమస్యలు ఉన్నవారు పుల్లటి మజ్జిగ తాగకూడదు. పుల్లని మజ్జిగ కీళ్లలో వాపును మరియు నొప్పిని పెంచే అవకాశం ఉంది. ఒకవేళ తాగాలనుకుంటే తాజా మజ్జిగను మాత్రమే తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/side-effects-of-buttermilk-in-summer-2.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణులు ఏమంటున్నారు?: మజ్జిగ తాగేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఎప్పుడూ తాజా పెరుగుతో చేసిన మజ్జిగనే తాగాలి. జీలకర్ర పొడి, కొత్తిమీర, అల్లం కలిపిన మజ్జిగ జీర్ణక్రియకు మరింత మేలు చేస్తుంది. మధ్యాహ్నం భోజనంతో పాటు మజ్జిగ తీసుకోవడం అత్యంత ఉత్తమం. రాత్రిపూట మజ్జిగ తాగడం వల్ల జలుబు చేసే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chanakya-niti-5-signs-indicating-approaching-bad-times-and-how-to-prepare-1783833.html</loc><lastmod>2026-04-03T20:08:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి సంకేతం: ఇంట్లో పచ్చని మొక్కలు ఎండిపోవడం.
చాణక్యుడు ప్రకృతికి, మనిషి జీవితానికి ఉన్న సంబంధాన్ని లోతుగా వివరించారు. ఇంట్లో పచ్చని మొక్కలు, ముఖ్యంగా తులసి మొక్క, అకస్మాత్తుగా వాడిపోవడం ఒక బలమైన హెచ్చరికగా భావిస్తారు. హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం, పచ్చదనం శుభానికి, సంపదకు చిహ్నం. మొక్కలు ఎండిపోవడం అనేది ఆ ఇంట్లో ప్రతికూల శక్తి పెరుగుతోందని, రాబోయే ఆర్థిక సంక్షోభానికి సంకేతమని ఆయన పేర్కొన్నారు. తులసి మొక్క ఎండిపోవడం అత్యంత ప్రమాదకరమని, ఇది ఇంట్లో శాంతి దేవి వెళ్లిపోతోందని, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు లేదా అనారోగ్య సమస్యలు రాబోతున్నాయని సూచిస్తుంది. దీని వెనుక లాజిక్ కూడా ఉంది. మొక్కలు ఎండిపోతున్నాయంటే ఇంట్లో వ్యక్తులు తమ బాధ్యతలపైన శ్రద్ధ తగ్గించారని, ఇంట్లో ప్రతికూల వాతావరణం ఉందని అర్థం. చాణక్యుడు ఇలాంటి సంకేతం కనిపించినప్పుడు భయపడమని కాకుండా, జాగ్రత్తపడమని, ఎండిపోయిన మొక్కను తొలగించి కొత్తది నాటమని, సాత్విక వాతావరణాన్ని తీసుకురావాలని సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-2.jpg</image:loc><image:caption><![CDATA[ రెండో సంకేతం: కారణం లేని గొడవలు.
ఒక వ్యక్తి నాశనం అవ్వడానికి శత్రువులు బయట ఉండక్కర్లేదు, ఇంట్లో పెరిగే కలహం చాలు అని చాణక్యుడు అన్నారు. సంపద మరియు సంతోషం ఉన్న ఇంట్లో అకస్మాత్తుగా గొడవలు మొదలయ్యాయంటే అది చెడు కాలానికి బలమైన సూచన. శాంతి, ప్రేమ ఉన్నచోట లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని, కానీ చిన్న చిన్న విషయాలకే కుటుంబ సభ్యులు అరుచుకోవడం, నిందించుకోవడం మొదలుపెడితే లక్ష్మీదేవి అక్కడ ఉండదని ఆయన వివరించారు. చెడు కాలం వచ్చే ముందు మనిషి ఆలోచనా విధానం మారి, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లుగా బుద్ధి వంకరగా మారుతుంది. ఇంట్లో గొడవలు జరిగే వ్యక్తి బయట సమాజంలో గౌరవం పొందలేడు, పని మీద దృష్టి పెట్టలేడు, దీనివల్ల వ్యాపారంలో నష్టాలు లేదా ఉద్యోగంలో సమస్యలు వస్తాయి. అంటే, గొడవలనేవి ఆర్థిక పతనానికి మొదటి మెట్టు. గొడవలు మొదలైనప్పుడు ఎవరు తప్పు చేశారో వెతకడం కంటే మౌనం పాటించడం శ్రేయస్కరం అని చాణక్యుడు సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూడో సంకేతం: పెద్దలను గౌరవించకపోవడం.
పెద్దలను గౌరవించకపోవడం కేవలం ఒక వ్యక్తిగత తప్పు మాత్రమే కాదు, అది ఒక వంశం లేదా ఒక వ్యక్తి యొక్క సర్వనాశనానికి నాంది అని చాణక్యుడు హెచ్చరించారు. తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష దైవాలతో సమానమని భారతీయ ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తన ఎదుగుదలకు కారణమైన పెద్దలను కించపరిచే వారి పుణ్య ఫలం నశిస్తుందని, అదృష్టం తోడుండదని చాణక్యుడు పేర్కొన్నారు. దీనివల్ల చేసే ప్రతి పనిలో అడ్డంకులు ఎదురవుతాయి. చెడు కాలం రాబోయే ముందు మనిషికి తన హితవు కోరే పెద్దలు శత్రువుల్లా కనిపిస్తారు, వారి సలహాలను వినడు. ఫలితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుని తన ఆస్తిని, గౌరవాన్ని పోగొట్టుకుంటాడు. ఈ మార్పు కనిపించినప్పుడు వెంటనే జాగ్రత్త పడి, చేసిన తప్పును తెలుసుకుని పెద్దల క్షమాపణ కోరాలని చాణక్యుడు బోధించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-4.jpg</image:loc><image:caption><![CDATA[ నాలుగో సంకేతం: అద్దం పగిలిపోవడం లేదా గాజు వస్తువులు పగిలిపోవడం.
సాధారణంగా ఏదైనా వస్తువు పగలడం ఒక ప్రమాదంగా చూసినా, చాణక్యుడి ప్రకారం ఇంట్లో అకస్మాత్తుగా లేదా పదేపదే అద్దాలు, గాజు వస్తువులు పగిలిపోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక, జ్యోతిష్య కారణాలు ఉన్నాయి. గాజు వస్తువులు పగిలితే అది లక్ష్మీదేవి ఆగ్రహానికి లేదా రాబోయే భారీ ఆర్థిక నష్టానికి సంకేతం. ముఖ్యంగా వ్యాపారం చేసేవారు లేదా కొత్త పనులు మొదలుపెట్టేవారు ఇలాంటివి జరిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పగిలిన అద్దం విరిగిన మనసుకి చిహ్నం. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు దెబ్బతినడం లేదా అపార్థాలు రావడం వంటివి దీనివల్ల జరుగుతాయి. వస్తువులు పదేపదే పగులుతున్నాయంటే ఇంట్లో ఉన్నవారు మానసిక ఒత్తిడిలో ఉన్నారని లేదా దేనిపైనో ఏకాగ్రత కోల్పోయారని, ఈ అజాగ్రత్తే భవిష్యత్తులో పెద్ద ప్రమాదాలకి దారి తీస్తుందని చాణక్యుడు చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/chanakya-niti-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదో సంకేతం: పూజలు, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి తగ్గడం.
ఇది అన్నిటికంటే ప్రమాదకరమైన సంకేతం. మంచివాడైన మనిషి కూడా అకస్మాత్తుగా దేవుడిని దూషించడం లేదా పూజలు చేయడం మానేస్తున్నాడంటే అతని కాలం ఏమాత్రం బాగోలేదని అర్థం. మనిషి ఆధ్యాత్మికతను వదిలేసినప్పుడు అతనిలో అహంకారం పెరుగుతుందని, అహంకారం పెరిగినచోట బుద్ధి పనిచేయదని చాణక్యుడు వివరించారు. బుద్ధి లేని మనిషి తన వినాశనాన్ని తానే కొనితెచ్చుకుంటాడు. ప్రకృతి ఇచ్చే ఈ చిన్న చిన్న హెచ్చరికలను గమనించి, మనల్ని మనం సంస్కరించుకుంటే ఎంతటి గండం నుండైనా బయటపడవచ్చు అని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో స్పష్టం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/weight-gain-in-summer-why-spending-too-much-time-in-ac-rooms-might-be-the-reason-1783808.html</loc><lastmod>2026-04-03T19:30:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Does Air Conditioning Cause Obesity ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity-1.jpg</image:loc><image:caption><![CDATA[ భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. ఒక్క నిమిషం ఫ్యాన్ లేకపోయినా, ఏసీ లేకపోయినా ఉండలేనంతగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఆఫీసుల్లో 8 గంటలు ఏసీలో గడిపి, మళ్లీ ఇంటికి రాగానే ఏసీ ఆన్ చేసుకుంటున్నారా? అయితే మీరు తెలియకుండానే ఊబకాయం, ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏసీకి, బరువు పెరగడానికి ఉన్న సంబంధం ఏంటో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity-3.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు ఎందుకు పెరుగుతారు?: సాధారణంగా మన శరీరం తన ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచుకోవడానికి నిరంతరం కేలరీలను ఖర్చు చేస్తుంది. కానీ మనం ఎప్పుడూ ఏసీ గదుల్లోనే ఉండటం వల్ల.. శరీరం ఉష్ణోగ్రతను నియంత్రించడానికి కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల మెటబాలిజం మందగించి.. శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకలి పెరుగుతుంది: చల్లని వాతావరణంలో ఉన్నప్పుడు శరీరానికి ఎక్కువ శక్తి కావాలనిపిస్తుంది. దీనివల్ల మనకు తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు వేగంగా పెరుగుతాం. వేసవిలో బయట ఉంటే ఆకలి తక్కువగా ఉంటుంది. కానీ ఏసీ గదిలో కూర్చుంటే స్నాక్స్, జంక్ ఫుడ్ తినాలనిపిస్తుంది. ఈ ఎక్స్‌ట్రా క్యాలరీలు నేరుగా బరువు పెరగడానికి కారణమవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిరంతర అలసట.. ఆక్సిజన్ కొరత: ఏసీ గదుల్లో గాలి బయటకు వెళ్లే మార్గం ఉండదు. అదే గాలి పదేపదే లోపలే తిరుగుతూ ఉండటం వల్ల ఆక్సిజన్ లభ్యత తగ్గి, కార్బన్ డయాక్సైడ్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల మెదడు, శరీరం త్వరగా అలసిపోతాయి. నిరంతర తలనొప్పి, గొంతు ఎండిపోవడం, తరచుగా జలుబు చేయడం వంటివి ఏసీ వల్ల కలిగే దుష్ప్రభావాలే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/does-air-conditioning-cause-obesity.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీ వాడకం తప్పనిసరి అయితే కొన్ని జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏసీని మరీ తక్కువలో కాకుండా 23 లేదా 24 డిగ్రీల వద్ద ఉంచడం సురక్షితం. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండేందుకు ఏసీలో ఉన్నా కూడా పుష్కలంగా నీరు తాగాలి. ప్రతి గంటకు ఒకసారి ఏసీ గదిలో నుంచి బయటకు వచ్చి కాసేపు నడవడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gratuity-rules-updated-employees-eligible-after-one-year-service-under-new-labour-law-changes-1783757.html</loc><lastmod>2026-04-03T18:25:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gratuity ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో ఉద్యోగం చేసేవారికి ఆర్ధిక భద్రత కల్పించేందుకు అనేక చట్టాలు, నిబంధనలు అమల్లో ఉన్నాయి. వాటిల్లో గ్రాట్యుటీ ఒకటి. మీరు సంస్థకు చేసిన సేవ, కష్టానికి ప్రతిపలంగా ఉద్యోగం మానేసి వెళ్లిపోయే సమయంలో కంపెనీలు గ్రాట్యుటీ అనేవి చెల్లిస్తూ ఉంటాయి. 1972, సెప్టెంబర్ 16న గ్రాట్యుటీ చెల్లింపుల చట్టం అమల్లోకి వచ్చింది. ఈ చట్టం ప్రకారం 10 లేదా అంతకంటే ఎక్కువమందిని నియమించుకునే సంస్థల్లోని ఉద్యోగులకు ఈ చట్టం వర్తిస్తుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగికి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇటీవల గ్రాట్యుటీ రూల్స్‌లో పలు మార్పులను కేంద్రం తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం గ్రాట్యుటీ చెల్లింపుల్లో అనేక కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో కనీసం ఒక కంపెనీలో ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటేనే గ్రాట్యూటీ చెల్లించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒక ఏడాది చేసినా యాజమాన్యం ఉద్యోగికి గ్రాట్యూటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం ఉద్యోగికి ఆర్ధిక భరోసా కల్పిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లింపు విషయంలో కొన్ని రూల్స్ అమలు చేస్తున్నారు. నిర్ణీత కాలానికి నియమించుకున్న ఉద్యోగులకు మాత్రమే ఏడాది పూర్తి చేసినా గ్రాట్యూటీ చెల్లించాలి. శాశ్వత ఉద్యోగులకు ఇది వర్తించదు. శాశ్వత  ఉద్యోగులు 5 సంత్సరాల పనికాలం పూర్తి చేస్తే  గ్రాట్యుటీకి అర్హులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకటి లేదా రెండు, మూడు సంవత్సరాలు లాంటి నిర్దిష్ట కాలానికి నియమించుకున్న ఉద్యోగులు, శాశ్వత సిబ్బంది కానివారికి చెల్లించాలని చట్టంలో పొందుపర్చారు. ఇక కంపెనీ ద్వారా నేరుగా ఉద్యోగం పొందినవారు మాత్రమే ఒక ఏడాది సర్వీస్ తర్వాత గ్రాట్యూటీ పొందేందుకు అర్హులు. థర్డ్ పార్టీ ఏజెంట్ల ద్వారా రిక్రూట్ అయితే ఇది వర్తించదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gratuity-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉద్యోగి బేసిస్ వేతనం, డీఏ, రిటైనింగ్ అలవెన్సులు కలిపి గ్రాట్యూటీ లెక్కిస్తారు. ఉద్యోగికి అయ్యే మొత్తం ఖర్చు సీటీసీలో 50 శాతంగా ఉండాలి. నవంబర్ 21,2025న   కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఈ చట్టాల్లో గ్రాట్యూటీ నిబంధనల్లో ఈ మార్పులు చేశారు. దీంతో ఉద్యోగులకు ఊరట కలిగినట్లయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/loan-guarantor-risks-explained-what-happens-if-the-borrower-defaults-and-how-it-affects-your-cibil-score-1783714.html</loc><lastmod>2026-04-03T17:51:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/money-14.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bank-loan-1.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంకులు కొన్ని రకాల రుణాలు మంజూరు చేసే సమయంలో ఇతర వ్యక్తుల ష్యూరిటీ కోరుతుంది. ఒకరు లేదా ఇద్దరు వ్యక్తుల హామీ కోరతాయి.  హామీలు సమర్పిస్తేనే రుణాలు మంజూరు చేస్తాయి. హోమ్ లోన్, బిజినెస్ లోన్ లోన్లకు హామీ సంతకాలు, వారి ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలను కోరుతున్నాయి. పర్సనల్ లోన్ లాంటి కొన్ని రుణాలకు ఇతర వ్యక్తుల ష్యూరిటీని కోరడం లేదు. కానీ ప్రస్తుతం పెద్ద పెద్ద రుణాలకు హామీదారులను కోరుతున్నాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bank-loan-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలాంటి సమయంలో రుణం తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే హామీదారుడు చెల్లించాల్సి ఉంటుంది..? హామీదారుడి సిబిల్ స్కోర్ కూడా ప్రభావితం అవుతుందా..? హామీదారుడికి ఎలాంటి నష్టాలు ఉంటాయి..? ఇలాంటి సమయంలో హామీదారుడి ఆస్తులను కూడా జప్తు చేస్తారా? బ్యాంకింగ్ నిబంధనలు ఏం చెబుతున్నాయి..? లాంటి అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇందులో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bank-loan-3.jpg</image:loc><image:caption><![CDATA[ లోన్ డీఫాల్ట్ అయినప్పుడు బ్యాంక్ రుణగ్రహీతతో పాటు హామీదారుడి డీటైల్స్‌ను కూడా సిబిల్‌కు పంపుతుంది. దీని వల్ల హామీదారుడి సిబిల్ స్కోర్‌పై కూడా ప్రభావితం చూపుతుంది. ఇలాంటి సమయంలో హామీదారుడు ఏ బ్యాంకుల్లో లోన్ తీసుకోవడానికి కుదరదు. ఇక రుణగ్రహీత ఆస్తులను జప్తు చేయలేని పక్షంలో హామీదారుడి ఆస్తులను అయినా జప్తు చేసే అధికారం బ్యాంకులకు ఉంటుంది. లేదా హామీదారుడి నుంచి డబ్బుని తిరిగి రాబట్టవచ్చు. ఇక హామీదారుడిని కూడా డీఫాల్ట్ అయినట్లు ప్రకటిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bank-loan-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో మీరు ఏ వ్యక్తి బ్యాంక్ రుణానికి అయినా హామీదారుడిగా సంతకం చేస్తుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. సదరు వ్యక్తికి సంబంధించి ఆర్ధిక పరిస్థితిని తెలుసుకోండి. గతంలో తీసుకున్న రుణాలను సరిగ్గా చెల్లించారా.. లేదా అనే విషయాలను తెలుసుకోండి. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే గ్యారంటీయర్‌గా సంతకం చేయండి. తెలియని వ్యక్తులను అసలు చేయవద్దు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/bank-loan-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వ్యక్తి రుణం తీసుకునే సమయంలో దరఖాస్తుపై హామీదారుడు సంతకం చేస్తాడు. దీంతో బ్యాంక్, హామీదారుడి మధ్య ఒప్పందం జరిగినట్లు లెక్క. లోన్ తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించని పక్షంలో హామీదారుడి నుంచి వడ్డీతో సహా  వసూలు చేసే హక్కు బ్యాంకులకు చట్టబద్దంగా ఉంటుంది. బ్యాంకింగ్ రూల్స్ కూడా ఇందుకు అనుకూలంగా ఉన్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/natural-exfoliation-the-ultimate-coffee-and-sugar-face-scrub-for-smooth-and-bright-skin-1783727.html</loc><lastmod>2026-04-03T17:32:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Beauty Tip ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip.jpg</image:loc><image:caption><![CDATA[ అందమైన చర్మాన్ని పొందేందుకు చాలా మంది అనేక రకాల బ్యూటీ ప్రాడక్ట్స్ వాడుతారు. కానీ ఇవి వాళ్లకు పూర్తి పరిష్కారాన్ని అందించలేవు. కొన్ని సార్లు అవే వాళ్ల చర్మాన్ని నాశనం చేయవచ్చు. కాబట్టి మన వంటింట్లో ఉండే పందారతో ఈజీగా చర్మ నిగారింపును పెంచుకోవచ్చు. ఇందుకోసం కోసం బాడీ వాష్ లేదా లిక్విడ్ సోప్‌లో ఒక స్పూన్ పంచదార కలిపి స్నానానికి ముందు శరీరం మొత్తాన్ని సున్నితంగా రుద్దుకోండి. స్నానం చేసిన తర్వాత మీ చర్మం మృదువుగా మెరుస్తూ కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip-1.jpg</image:loc><image:caption><![CDATA[ హడావిడిగా బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు, ముఖానికి ఫేషియల్ చేసుకునే సమయం లేనప్పుడు, ఈ చిట్కా ఎంతగానో ఉపయోగపడుతుంది. మనం రోజువారీ వాడే సబ్బుతో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ముఖంపై నురుగు ఉండగానే కొద్దిగా పంచదారతో సున్నితంగా స్క్రబ్ చేసుకోవాలి. ఇది ముఖాన్ని అత్యంత మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ఈ స్క్రబ్‌ను తరచుగా కాకుండా, అప్పుడప్పుడు చేస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip-2.jpg</image:loc><image:caption><![CDATA[ డ్రై స్కిన్ ఉన్నవారు స్క్రబ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెను రాసుకోవచ్చు. చర్మం సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకొని, 12-13 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఈ స్క్రబ్‌ను ఉపయోగించరాదని నిపుణులు చెబుతున్నారు. స్క్రబ్ చేసేటప్పుడు చాలా సున్నితంగా, చంటి పిల్లను శుభ్రం చేసినంత జాగ్రత్తగా వృత్తాకార కదలికలలో రుద్దుకోవాలి. కళ్ళు, పెదవుల ప్రాంతంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip-3.jpg</image:loc><image:caption><![CDATA[ కాఫీ స్క్రబ్: కాఫీ పొడి కూడా  మన చర్మ నిగారింపు పెంచడంతో ఎంతో బాగా పని చేస్తుంది. దీని కోసం ఫ్రెష్ కాఫీ పౌడర్‌ను కాకుండా, ఫిల్టర్ చేసిన తర్వాత మిగిలిపోయిన పొడిని వాడాలి. ఈ తడి కాఫీ పొడిలో ఒక స్పూన్ పంచదార, అర స్పూన్ లేదా ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి స్క్రబ్‌గా ఉపయోగించాలి. ఈ మూడు నూనెలు చర్మానికి చాలా మంచివి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/beauty-tip-4.jpg</image:loc><image:caption><![CDATA[ కాఫీ స్క్రబ్‌ను మొహం, మెడ, చేతులు, శరీరం మొత్తానికి ఉపయోగించవచ్చు. ముఖ్యంగా మోచేతులు, ముంజేతుల వద్ద చర్మం రంగు తేడాను తగ్గించి, చర్మాన్ని ఒకే రంగులోకి తీసుకురావడానికి ఇది సహాయపడుతుంది. కాఫీలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కాఫీ స్క్రబ్ చేసిన తర్వాత వెంటనే సబ్బు వాడకపోవడమే మంచిది, ఎందుకంటే నూనె ప్రభావం చర్మంపై నిలిచి ఉంటుంది. ఒకవేళ జిడ్డుగా అనిపిస్తే, సాయంకాలం మళ్ళీ స్నానం చేసేటప్పుడు సబ్బు వాడుకోవచ్చు.( Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే అందించబడినవి.. వీటిని TV9 దృవీకరించడం లేదు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/ipl-2026-orange-cap-race-most-runs-in-tournament-list-of-players-in-telugu-1783664.html</loc><lastmod>2026-04-03T17:23:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl 2026 Orange Cap ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap.jpg</image:loc><image:caption><![CDATA[ ఐపీఎల్ 2026 సీజన్ ఊపందుకుంటోంది. పాయింట్లు, పరుగులు, వికెట్ల రేసులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అన్ని జట్లు కనీసం ఒక మ్యాచ్ ఆడగా, కోల్‌కతా, హైదరాబాద్ జట్లు చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందంజలో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్ క్యాప్ రేసులో ప్రస్తుతం కోల్‌కతా నైట్ రైడర్స్ యువ బ్యాట్స్‌మెన్ అంక్రిష్ రఘువంశీ ఉన్నాడు. కోల్‌కతా ఖాతా తెరవడంలో విఫలమై, రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయినప్పటికీ, రఘువంశీ బ్యాట్ మాత్రం అద్భుతంగా రాణిస్తూనే ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap-2.jpg</image:loc><image:caption><![CDATA[ SRHతో జరిగిన రెండో మ్యాచ్‌లో 52 పరుగులు చేసిన 21 ఏళ్ల కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్, నంబర్ వన్ ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా నిలిచాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ టోర్నమెంట్‌లో రఘువంశీకి ఇది వరుసగా రెండో అర్ధశతకం. అతను ఇంతకుముందు ముంబై ఇండియన్స్‌పై 51 పరుగులు చేశాడు. దీంతో రెండు ఇన్నింగ్స్‌లలో అతని మొత్తం పరుగులు 103కి చేరాయి. ఇందులో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ipl-2026-orange-cap-ishan-kishan.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ జాబితాలో రెండవ స్థానంలో ఎస్ఆర్‌హెచ్ ప్రస్తుత కెప్టెన్ ఇషాన్ కిషన్ ఉన్నారు. అతను రెండు ఇన్నింగ్స్‌లలో 94 పరుగులు చేశాడు. మూడవ స్థానంలో కూడా ఎస్ఆర్‌హెచ్‌కు చెందిన హెన్రిచ్ క్లాసెన్ ఉన్నారు. అతను రెండు మ్యాచ్‌లలో 83 పరుగులు చేశాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-beer-really-remove-kidney-stones-doctor-debunk-this-popular-myth-1783692.html</loc><lastmod>2026-04-03T16:50:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Can Beer Really Remove Kidney Stones ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones-4.jpg</image:loc><image:caption><![CDATA[ మన శరీరంలోని కాల్షియం, ఆక్సలేట్, యూరిక్ యాసిడ్ వంటి ఖనిజాలు మూత్రపిండాల్లో పేరుకుపోయి చిన్న చిన్న స్ఫటికాలుగా మారుతాయి. ఇవే కాలక్రమేణా రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. ఇవి మూత్ర నాళానికి అడ్డంకి కలిగించినప్పుడు విపరీతమైన నొప్పి, మంట లేదా మూత్రంలో రక్తం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones-1.jpg</image:loc><image:caption><![CDATA[ బీరు తాగితే రాళ్లు పోతాయనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని డాక్టర్ అమరేంద్ర పాఠక్ స్పష్టం చేశారు. బీరు తాగడం వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి పెరుగుతుంది. దీనివల్ల రాయి బయటకు వచ్చే అవకాశం ఉందని కొందరు నమ్ముతారు. కానీ ఇదే ఫలితాన్ని మనం మంచినీళ్లు లేదా నిమ్మరసం తాగడం ద్వారా కూడా పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones.jpg</image:loc><image:caption><![CDATA[ బీరులో ఉండే ఆల్కహాల్ శరీరానికి హాని చేయడమే కాకుండా, వ్యసనానికి దారితీస్తుంది. బీరు తాగడం వల్ల ఒక్కసారిగా మూత్రం పెరిగి, ఒకవేళ రాయి అడ్డం పడితే కిడ్నీలో వాపు వచ్చి పరిస్థితి మరింత విషమిస్తుంది. బీరు తాగడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి, అది కాలేయ సమస్యలకు కూడా దారితీస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones-2.jpg</image:loc><image:caption><![CDATA[ పరిష్కారం ఏంటి?: సాధారణంగా 5 మి.మీ. కంటే చిన్నగా ఉండే రాళ్లు పుష్కలంగా మంచినీళ్లు తాగడం ద్వారా సహజంగానే మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతాయి. నీరు మూత్రాన్ని పలుచగా చేసి, రాళ్లు సులభంగా కదిలేలా చేస్తుంది. అయితే రాయి పెద్దగా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా మేరకు చికిత్స లేదా అవసరమైతే శస్త్రచికిత్స చేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/can-beer-really-remove-kidney-stones-3.jpg</image:loc><image:caption><![CDATA[ బీరు తాగితే కిడ్నీ రాళ్లు మాయం అనేది ఒక ప్రమాదకరమైన అపోహ. కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీరుకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సొంత వైద్యం మానుకొని, నిపుణులైన యూరాలజిస్ట్‌ను సంప్రదించడమే ఉత్తమ మార్గం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/discover-world-costliest-mango-which-is-miyazaki-mango-check-price-and-why-its-so-special-1783667.html</loc><lastmod>2026-04-03T16:45:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/most-expensive-mango-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Most Expensive Mango ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/miyazaki-mango-orchard-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మామిడి పండు అంత ధర పలకడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి ఇవి చూడటానికి ముదురు ఎరుపు లేదా ఊదా రంగులో మెరుస్తూ ఉంటాయి. సూర్యరశ్మి నేరుగా పండుపై పడటం వల్ల వీటికి ఈ రంగు వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/miyazaki-mango-orchard-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే వీటిని పండించడం చాలా కష్టమైన పని. జపాన్‌లోని మియాజాకి నగరంలో వీటిని అత్యంత జాగ్రత్తగా పండిస్తారు. ప్రతి పండుకు ఒక నెట్ కట్టి, అది కింద పడకుండా, దెబ్బతినకుండా చూస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/miyazaki-mango-orchard.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చెట్టుకు కాసే ప్రతి పండు కనీసం 350 గ్రాముల బరువు ఉండాలి. అలాగే అందులో చక్కెర శాతం 15శాతం కంటే ఎక్కువగా ఉంటేనే దానిని &#039;మియాజాకి&#039; బ్రాండ్‌తో అమ్ముతారు.ఇది నోట్లో వేసుకోగానే కరిగిపోయేంత మృదువుగా, జ్యూసీగా ఉంటుంది. అంతే కాదు ఈ పండ్లను కోసినప్పుడు దీని వాసన గది అంతా వ్యాపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/miyazaki-mango-orchard-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధర ఎంత ఉంటుంది?: ఇక ఈ పండు ధర విషయానిక వస్తే.. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక కిలో మియాజాకి మామిడి పండ్ల ధర సుమారు రూ. 2.5 లక్షల నుండి రూ. 3 లక్షల వరకు ఉంటుంది. అంటే ఈ ధరకు మన ఒక మంచి సెకండ్ హ్యాండ్ కారు లేదా ఒక లగ్జరీ బైక్‌ను కొనేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/miyazaki-mango-orchard-3.jpg</image:loc><image:caption><![CDATA[ జపాన్‌కే పరిమితమైన ఈ పండు ఇప్పుడు భారతదేశంలో కూడా వార్తల్లో నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఒక రైతు తన తోటలో ఈ చెట్లను పెంచారు. ఆ పండ్లు దొంగతనం కాకుండా ఉండటానికి ఆయన ఏకంగా సెక్యూరిటీ గార్డులను, వేట కుక్కలను కాపలాగా పెట్టడం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద సంచలనమైంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/banks-telecom-firms-working-on-silent-authentication-to-prevent-cyber-fraud-without-otp-1783686.html</loc><lastmod>2026-04-03T16:44:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/03/bank-account.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bank Account ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-1.jpg</image:loc><image:caption><![CDATA[ సైబర్ నేరాలు పెరుగుతున్న క్రమంలో బ్యాంకులు, టెలికాం కంపెనీలు వినియోగదారుల భద్రత కోసం సరికొత్త నిర్ణయం తీసుకున్నాయి. బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులను చోరీ చేస్తున్న క్రమంలో దీనిని నివారించే చర్యలు చేపట్టాయి. అందులో భాగంగా సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్‌పై పనిచేస్తున్నాయి. ఓటీపీ అవసరం లేకుండానే బ్యాంక్ లావాదేవీలు చేసేలా కొత్త వ్యవస్థను తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. సిమ్ క్లోనింగ్, ఈ-సిమ్ మోసాలను అరికట్టడానికి ఈ కొత్త మెకానిజం ఉపయోగపడనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-2.jpg</image:loc><image:caption><![CDATA[ సైలెంట్ అథెంటిఫికేషన్ అంటే ఒకరకంగా బ్యాక్‌గ్రౌండ్ చెక్ అని అర్థం. అంటే మీ బ్యాంక్ యాప్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్, మీ ఫోన్‌లోని సిమ్ కార్డు నెంబర్ రెండూ ఒక్కటేనా అనేది వెరిఫై చేస్తుంది. ఒకవేళ రెండూ ఒకేలా లేకపోతే సదరు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అనుమానాస్పదంగా గుర్తిస్తుంది. ఆ లావాదేవీ జరగకుండా ఆటోమేటిక్‌గా నిరోధిస్తుంది. ఈ-సిమ్‌లపై కూడా ఈ టెక్నాలజీ పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-3.jpg</image:loc><image:caption><![CDATA[ మెసగాళ్లు తరచుగా ఓటీపీలను దొంగలించి సిమ్ క్లోనింగ్, ఈ-సిమ్ స్వైపింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న క్రమంలో అదనపు భద్రతగా సైలెంట్ అథెంటిఫికేషన్ ఫీచర్ అనేది సహాయపడుతుంది. మీ బ్యాంక్ అకౌంట్‌తో లింక్ అయిన సిమ్ కార్డు నెంబర్ మీ ఫోన్‌లో ఉందో.. లేదో చెక్ చేస్తుంది. ఇక ఈ-సిమ్ ద్వారా జరిగే మోసాలను అరికడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-4.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంక్ అకౌంట్‌కు లింక్ అయిన మొబైల్ నెంబర్, ఫోన్‌లోని సిమ్ కార్డు నెంబర్ ఒక్కటేనా అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో ఆటోమేటిక్‌గా చెకింగ్ జరుగుతుంది. దీని వల్ల బ్యాంక్ ఓటీపీల పని ఉండదు. సైబర్ నేరగాళ్లు ఓటీపీల ద్వారా చేసే మోసాలకు ఫుల్ స్టాఫ్ పడుతుంది. ప్రస్తుతం టెలికాం కంపెనీలతో ట్రయల్స్ జరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ మార్పు బ్యాంకింగ్ రంగంలో రానుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/money-5.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు బ్యాంకులు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓటీపీలు కాకుండా తమ సొంత యాప్‌ల ద్వారా పంపించే విషయాన్ని పరిశీలిస్తున్నాయి. అన్ని  డిజిటల్ లావాదేవీలకు రెండు అంచెల భద్రతను ఏప్రిల్ 1 నుంచి ఆర్బీఐ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో సైలెంట్ మెకానిజంపై బ్యాంకులు వర్క్ చేస్తున్నాయి. ఇది అందుబాటులోకి వస్తే ఓటీపీల వ్యవస్థకు చెక్ పడనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/5-things-that-attract-snakes-to-your-home-check-how-to-stop-them-1783593.html</loc><lastmod>2026-04-03T15:09:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ 5 Things That Attract Snakes To Your Home ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home.jpg</image:loc><image:caption><![CDATA[ నీటి వనరులు: మీ తోటలో చిన్న చిన్న కుంటలు, చెరువులు లేదా నీటి వనరులు ఉంటే అవి కప్పలను, రకరకాల కీటకాలను ఆకర్షిస్తాయి. ఇవి పాములకు ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా తామర, కలువ వంటి మొక్కలు ఉండే చోట పాములు నివసించడానికి ఎక్కువ ఆసక్తి చూపుతాయి. వాటి మృదువైన కాండాలు పాములకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home-1.jpg</image:loc><image:caption><![CDATA[ దట్టంగా పెరిగే గడ్డి మొక్కలు: నేలపై దట్టంగా పాకే ఇంగ్లీష్ ఐవీ లేదా పెరివింకిల్ వంటి మొక్కలు పాములకు అద్భుతమైన దాగుడు స్థలాలు. ఇవి చల్లని, తేమతో కూడిన వాతావరణాన్ని కల్పిస్తాయి. ఇలాంటి పొదల్లో పాములను గుర్తించడం దాదాపు అసాధ్యం. కాబట్టి ఇంటి చుట్టుపక్కల ఇటువంటి మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home-3.jpg</image:loc><image:caption><![CDATA[ పొదలు - పొడవైన గడ్డి: ఇంటి చుట్టూ పెరిగే దట్టమైన పొదలు, ముళ్ల కంపలు చిన్న పక్షులకు, ఎలుకలకు ఆశ్రయాన్ని ఇస్తాయి. ఎక్కడైతే ఎలుకలు ఎక్కువగా ఉంటాయో, అక్కడ పాములు తప్పనిసరిగా వస్తాయి. అందుకే మీ ఇంటి చుట్టూ గడ్డిని ఎప్పటికప్పుడు కత్తిరించుకోవడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకుల కుప్పలు, సేంద్రియ వ్యర్థాలు: తోటల్లో రాలిన ఆకులను ఒకేచోట కుప్పగా వేయడం వల్ల అవి కుళ్లిపోయి వేడిని, తేమను ఉత్పత్తి చేస్తాయి. ఈ వేడి పాములను త్వరగా ఆకర్షిస్తుంది. అంతేకాకుండా ఇలాంటి కుప్పలు ఎలుకలకు, కీటకలకు నిలయాలుగా మారి, చివరికి పాములకు విందు భోజనాన్ని సిద్ధం చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-things-that-attract-snakes-to-your-home-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఘాటైన వాసన గల మొక్కలు: కొన్ని రకాల తీపి, ఘాటైన వాసనలు వచ్చే మల్లె, చామంతి, అరలి వంటి మొక్కలు పాములను ఆకర్షిస్తాయని ఒక నమ్మకం ఉంది. వాసనల పట్ల సున్నితంగా ఉండే పాములు, ఆ సువాసనల కారణంగా మీ ఇంటి పరిసరాల్లోకి వచ్చే అవకాశం ఉంది. అప్రమత్తతతో ఉంటే ప్రమాదాలను నివారించవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/auto-news-new-model-of-bajaj-pulsar-will-be-launched-soonengine-will-be-350cc-1783600.html</loc><lastmod>2026-04-03T15:06:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ New Bajaj Pulsar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar1.jpg</image:loc><image:caption><![CDATA[ New Bajaj Pulsar: ప్రముఖ భారతీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) తన పాపులర్ పల్సర్ సిరీస్‌లో సరికొత్త మార్పులు చేస్తోంది. త్వరలోనే మార్కెట్లోకి 350cc ఇంజిన్ రేంజ్‌తో కొత్త బైక్‌ను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. తాజా నివేదికల ప్రకారం.. ఇది Pulsar NS400Z అప్‌డేటెడ్ వెర్షన్ కానుంది. ఇప్పటికే ఈ బైకులు షోరూమ్‌లకు చేరుకుంటున్నట్లు సమాచారం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంజిన్ సామర్థ్యం తగ్గించడానికి అసలు కారణం ఇదే: సాధారణంగా కంపెనీలు ఇంజిన్ పవర్‌ను పెంచుతాయి. కానీ బజాజ్ మాత్రం 373cc నుండి 349.13ccకి తగ్గించింది. దీని వెనుక బలమైన ఆర్థిక కారణం ఉంది. భారత ప్రభుత్వ GST 2.0 నిబంధనల ప్రకారం, 350cc కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న బైక్‌లపై 40% ట్యాక్స్ పడుతుంది. అదే 350cc లోపు ఉంటే కేవలం 18% ట్యాక్స్ మాత్రమే ఉంటుంది. ఈ ట్యాక్స్ వ్యత్యాసం వల్ల బైక్ ధర భారీగా తగ్గుతుంది. అందుకే Pulsar NS400Z, Dominar 400 మోడళ్లలో ఈ కొత్త 349.13cc ఇంజిన్‌ను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్లకు తక్కువ ధరకే అందించాలని బజాజ్ ప్లాన్ చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar3.jpg</image:loc><image:caption><![CDATA[ డిజైన్, లుక్: కొత్త 350cc పల్సర్‌లో డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు లేవు. పాత మోడల్‌లో ఉన్న లుక్, కలర్ ఆప్షన్లు, ఫీచర్లనే కొనసాగించారు. ఒకే ఒక చిన్న మార్పు ఏంటంటే.. గతంలో ఇంజిన్‌పై &#039;373cc&#039; అని ఉండే మార్కింగ్‌ను ఇప్పుడు తొలగించారు. పర్ఫార్మెన్స్‌లో స్వల్ప మార్పు: ఇంజిన్ సైజు తగ్గడం వల్ల పవర్‌లో కొంచెం మార్పు కనిపిస్తుంది. కొత్త పవర్ 40.6 PS పవర్, 33.2 Nm టార్క్. ఇక పాత పవర్ 43 PS పవర్, 35 Nm టార్క్. అలాగే  ట్రాన్స్‌మిషన్ విషయానికొస్తే ఇందులో 6-స్పీడ్ గేర్‌బాక్స్, స్లిప్పర్ క్లచ్, స్మూత్ రైడింగ్ కోసం ఎలక్ట్రానిక్ థ్రోటిల్ ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar4.jpg</image:loc><image:caption><![CDATA[ నెక్స్ట్ లెవల్ ఫీచర్లు:  సామర్థ్యం తగ్గినా ఫీచర్లలో మాత్రం బజాజ్ ఎక్కడా రాజీ పడలేదు. సస్పెన్షన్ 43mm USD ఫ్రంట్ ఫోర్క్స్,  బ్రేకింగ్ డ్యూయల్ ఛానల్ ABS, పెద్ద డిస్క్ బ్రేక్స్ ఉండనున్నాయి. అలాగే టెక్నాలజీ పరంగా ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/new-bajaj-pulsar5.jpg</image:loc><image:caption><![CDATA[ లైటింగ్: పవర్ ఫుల్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, అలాగే తక్కువ ట్యాక్స్ కేటగిరీలోకి రావడం వల్ల ఈ బైక్ ధర చాలా మంది యువతకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్పోర్ట్స్ బైక్ ప్రియులకు ఇది ఒక మంచి &#039;బడ్జెట్ ఫ్రెండ్లీ&#039; ఆప్షన్ కానుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mango-health-risks-who-should-avoid-this-summer-fruit-know-precautions-for-good-health-1783541.html</loc><lastmod>2026-04-03T14:47:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Who Should Avoid Mango ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-5.jpg</image:loc><image:caption><![CDATA[ మామిడి పండ్లలో విటమిన్ A, B, C, E, K, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పాలిఫెనాల్స్, ట్రైటెర్పెనెస్, లుపియోల్స్ వంటి సమ్మేళనాలు శరీరంలో వాపులను తగ్గించడమే కాకుండా, రోగనిరోధక శక్తిని పెంచడంతో సహాయపడుతాయి. కానీ ఇవి అందరిపై ఒకేలా లాంటి ప్రభావాన్ని చూపలేవు. ఈ క్రింద పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని తినే ముందు కచ్చితంగా వైద్యులను సంప్రదించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-4.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ సమస్యలు: అమితమైన రుచి ఉన్నప్పటికీ, మామిడి పండ్లను పరిమితంగానే తీసుకోవాలి. లేదంటే సమస్యలను కొని తెచ్చుకున్నట్టే. మామిడిలో ఫైబర్  అధికంగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు వీటిని ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు లేదా కడుపు నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-3.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం: డయాబెటీస్ ఉన్న వ్యక్తులు కూడా మామిడి పండ్లతో జాగ్రత్తగా ఉండాలి. మామిడి పండ్లలో సహజ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు వీటిని తినే ముందు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-2.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు పెరగడం: మీరు వెయిట్ లాస్ కోసం చూస్తుంటే మామిడి పండ్ల జోలికి వెళ్లకండి. ఎందుకంటే మామిడి పండులో సుమారు 150 క్యాలరీలు ఉంటాయి. ఇవి మీరు బరువు పెరగడానికి దొహదపడుతాయి. బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లను అతిగా తినడం వల్ల వారి ప్రయత్నాలకు ఆటంకం కలగవచ్చు. అలాగే మామిడి పండ్ల అంటే అలర్జీ ఉన్న వారు కూడా వీటికి దూరంగా ఉండండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సమస్యలు: చర్మ సమస్యలు ఉన్న వారు కూడా మ్యాంగోస్‌కు దూరంగా ఉండాలి. మామిడి పండ్లు శరీరంలో వేడిని పెంచుతాయి. వీటిని అతిగా తింటే మొటిమలు పెరిగే ప్రమాదం ఉంది. మార్కెట్లో లభించే పండ్లను త్వరగా పండడానికి వాటిపై హానికరమైన రసాయనాలను వాడుతుంటారు. ఇవి శరీరానికి చాలా హాని కలిగిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/who-should-avoid-mango.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి పండ్లను తినడానికి ముందు కనీసం గంట సేపు నీటిలో నానబెట్టి, బాగా కడిగి తినాలి.( Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదికల నుంచి సేకరించిన సమాచారం మేరకు అందించబడినవి..వీటిని TV9 దృవీకరించడం లేదు.. వీటిపై మీకు సందేహాలు ఉంటే నిపుణులను సంప్రదించండి) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-shastra-7-signs-of-negative-energy-and-spirits-in-your-homeidentify-now-1783544.html</loc><lastmod>2026-04-03T16:15:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ghost Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటిలో పదే పదే గాజు పాత్రలు, ఫొటో ఫ్రేమ్స్ కింద పడి పగిలిపోవడం అశుభసకేతం. ఇది మీ ఇంటిలో ప్రతి కూల శక్తి ఉందని సూచిస్తుందంట. అయితే ఇలా పదే పదే గాజు పాత్రలు పలిగి పోవడం ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉండటాన్ని సూచిస్తుందని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs-2.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా ఇంటిలోకి రాగానే ఊపిరి ఆడనట్లు అనిపించడం, ఇంటిలో ఎవరో ఉన్నట్లు అనిపించడం, ఎవరో మనల్ని గమనిస్తున్నట్లు అనిపించడం, సడెన్‌గా ఉల్కిపడటం, నిరంతం ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు కూడా ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచించే, సంకేతాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే వాస్తు వాస్త్రం ప్రకారం ఇంటిలో తలుపులు వాటంతట అవే సౌండ్ చేయడం, వస్తువులు కదలడం, విత శబ్దాలు వినిపించడం, వస్తువుల కింద పడిపోవడం వంటి సమస్యలు గనుక ఎదురు అయినట్లు అయితే మీ ఇంటిలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉన్నట్లే అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవే కాకుండా నిత్యం ఇంటిలోని వారి మధ్య గొడవలు, ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు, చిన్న పిల్లలు పదే పదే ఏడవడం, ఏ కారణం లేకుండా ఇంటిలో గొడవలు జరగడం వంటి సమస్యలు కూడా ఇంటిలో ప్రతి కూల శక్తులు ఉన్నాయని సూచిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ghost-signs-5.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/samudrika-shastram-hair-color-secrets-to-personality-and-fortune-revealed-1783545.html</loc><lastmod>2026-04-03T14:13:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hair 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair-5.jpg</image:loc><image:caption><![CDATA[ సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి చేతి వేళ్ల ఆకారం, అతని రంగు, రూపం, అతని నిలబడే విధానం ఇలా వీటన్నింటిని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వం తెలుసుకుంటారు. అయితే సాముద్రిక శాస్త్రం జుట్టు రంగు గురించి కూడా తెలియజేస్తుందంట. కొంత మందికి చిన్న వయసులోనే జుట్టు నెరసిపోతుంది. కానీ చాలా మంది వీటి గురించి అంతగా పట్టించుకోరు కానీ, ఇవి శుభ , అశుభ ఫలితాలను ఇస్తుందంట. కాగా, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఎవరి జుట్టు అయితే నల్లగా, నునుపుగా, మృధువుగా ఉంటుందో వారు చాలా శ్రేష్ఠులు.  నల్లగా మెరిసే జుట్టు ఉన్న స్త్రీలు ఇంటి అదృష్టం తీసుకొస్తారంట. అంతే కాకుండా వీరు బలమైన పట్టుదల, ధైర్యం చూపించడమే కాకుండా, కష్టపడి పని చేసి విజయం సాధిస్తారంట. ఎప్పుడూ చాలా సంతోషంగా ఉంటారంట. నల్ల జుట్టు ఉన్నవారు చాలా గొప్పగా బతుకుతారంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొంత మంది చిన్న వయసులో జుట్టు తెల్లగా అవుతుంటుంది. అయితే ఇది అతిలోచన వలన వస్తుందని అంటారు. లేదా మానసిక ఒత్తిడి వలన వస్తుందని అంటారు. అయితే ఎవరికి అయితే చాలా చిన్న వయసులో జుట్టు నెరసి పోతుందో, అలాంటి వ్యక్తులు, చాలా కష్టపడే స్వభావం ఉన్నారు, అంతే కాకుండా, వీరు చాలా గొప్పగా జీవిస్తారు. కానీ విజయం కోసం ఎక్కువగా కష్టపడాల్సి వస్తుందంట ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోధుమ రంగు జుట్టు ఉన్నవారు చాలా తెలివైన వారు, చురుకు అయిన వారంట. వీరు ఏ పని చేసినా చాలా ఉత్సాంగా చేస్తారు. అంతే కాకుండా, గోధుమ రంగు జుట్టు ఉన్నవారు ఇతరులతో చాలా త్వరగా కలిసిపోవడమే కాకుండా, చాలా సరదాగా, ఆనందంగా గడుపుతారంట. వీరు చాలా తెలివైనవారని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hair.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/april-millionaires-top-5-zodiac-signs-to-gain-immense-wealth-and-rajayogam-1783499.html</loc><lastmod>2026-04-03T13:32:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budha Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఏప్రిల్ నెలలో వృషభ రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ రాశి వారు అనుకోని విధంగా కలిసి రానుంది. ముఖ్యంగా ఆదాయం విపరీతంగా పెరుగుతుంది. అనుకోని విధంగా డబ్బు చేతికిఅందుతుంది. దీంతో చాలా సంతోషంగా గడుపుతారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.  ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారు చాలా త్వరలో ఉద్యోగం పొందుతారు.  ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఈ రాశి వారు ఎవరు అయితే విదేశాల్లో స్థిరపడాలి అనుకుంటారో వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగం చేసే వారు పెద్ద పెద్ద ప్రమోషన్స్ అందుకుంటారు. ఊహించని విధంగా ఆదాయం పెరుగుతుంది. ఏం చేసినా చేతి నిండా డబ్బుతో చాలా ఆనందంగా గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి లక్కు కలిసి వచ్చిందని చెప్పాలి. ఈ రాశి వారు త్వరలో స్థిరాస్థి కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇవి మీ ఆదాయాన్ని పెంచుతాయి. మానసిక ప్రశాంతతను అందిస్తాయి. ఈ రాశి వారికి సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/budha-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి :  మకర రాశి వారికి లక్కు కలిసి వస్తుంది. కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు. సమాజంలో మీ కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అనుకోని విధంగా గౌరవ మర్యాదలు పొందుతారు. అవార్డులు, రివార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/guru-graha-in-cancer-astrological-predictions-for-money-and-luck-from-june-2nd-1783498.html</loc><lastmod>2026-04-03T13:29:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Gochar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar-1.jpg</image:loc><image:caption><![CDATA[ శక్తివంతమైన గ్రహాల్లో గురు గ్రహం ఒకటి. ఇది డబ్బు, ఆనందానికి చిహ్నం. అయితే ఎవరికి అయితే గురు గ్రహం అనుగ్రహం ఉంటుందో వారికి అన్నివిధాలుగా కలిసి వస్తుందని చెబుతుంటారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు. అయితే గురు గ్రహం త్వరలో జూన్ 2న కర్కాటక రాశిలోకి అడుగు పెడుతుంది. దీంతో నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు అందనున్నాయి. ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి జూన్ నుంచి అదృష్టం కలిసి వస్తుంది. కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయడం వలన ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar-3.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గుర్తింపు వస్తుంది. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి అనుకుంటున్నారో వారికి కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి :జూన్ నెలలో గురు గ్రహ సంచారం కారణంగా, తుల రాశి వారు అత్యధికంగా డబ్బు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. ధన లాభం కలుగుతుంది. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు, ఉద్యోగులకు, విద్యార్థులకు కలిసి వస్తుంది. అన్ని విధాల వీరికి అద్భుతంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/guru-gochar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి గురు గ్రహం సంచారం కారణంగా అద్భుతంగా ఉండనుంది. ఈ రాశి విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదించుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tamil-nadu-mudda-pappu-charu-recipe-easy-steps-for-authentic-flavor-at-home-1783500.html</loc><lastmod>2026-04-03T13:26:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mudda Pappu Charu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : కంది పప్పు, ఆవాలు , జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, ఆవాలు, వెల్లుల్లిపాయలు, చింత పండు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, కారం వన్ టీ స్పూన్, ఉప్పు రుచికి సరిపడ, మెంతి పొడి, ధనియాల పొడి చిటికెడు, పసుపు చిటికెడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం : తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 250 గ్రాముల కంది పప్పు తీసుకోవాలి. శుభ్రంగా కడికి, ఉడకడానికి సరిపడ నీళ్లు పో యాలి. తర్వాత టీ స్పూన్ నెయ్యి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు రెబ్బలు, పచ్చి మర్చి ముక్కలు, ఉప్పు, చిటికెడు పసుపు, కొత్తిమీర ఇవన్నీ వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాస్ స్టవ్ మీద కుక్కర్‌లో వేసి కంది పప్పు బాగా ఉడికేలా చూసుకోవాలి. సుమారు మూడు విజిల్స్ వచ్చిన తర్వాత తీసి చూడాలి. అప్పటి వరకు మెత్తగా పప్పు ఉడికిపోతుంది. ఇప్పుడు దానిని పప్పు దువ్వతో మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. దీంతో తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు రెడీ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చారు రెడీ చేసుకోవాలి. ముందుగా చింత పండు నానబెట్టుకోవాలి. తర్వాత అందులో నుంచి రసం తీయాలి. ఆ చింత పండు రసం బాగా పులుపు లేకుండా చూసుకోవాలి. దీని తర్వాత అందులో రుచికి సరిపడ కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు మెంతి, ధనియాల పొడి వేయాలి. ఆతర్వాత దీనిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/mudda-pappu-charu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి. పాన్ పెట్టి అందులో నూనె పోయాలి. అందులో జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,చిటికెడు పసుపు, ఎండు మిర్చి వేసి  మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో చింత పండు రసం వేయాలి. అంతే చారు రెడీ. టేస్టీ టేస్టీ తమిళనాడు స్టైల్ ముద్ద పప్పు చారు రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/debilitated-moon-in-scorpio-brings-unexpected-success-for-5-zodiac-signs-1783488.html</loc><lastmod>2026-04-03T13:19:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/neech-chandra.jpg</image:loc>
					<image:title><![CDATA[ Neech Chandra ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి తృతీయాధిపతి అయిన చంద్రుడు సప్తమ స్థానంలో నీచబడడం వల్ల సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా విజయం సిద్దిస్తుంది. ప్రయాణాలు లాభిస్తాయి. కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. వీరి ప్రణాళికలు, ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రేమ వ్యవహారాలు సుఖ సంతోషాలతో సాఫీగా సాగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-simha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి వ్యయాధిపతిగా అత్యంత పాప గ్రహమైన చంద్రుడు చతుర్థ స్థానంలో నీచబడడం వల్ల కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. గృహ, వాహన ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ఆదాయ వృద్ధికి చేసే ప్రయత్నాలు తప్పకుండా సక్సెస్ అవుతాయి. ఈ రాశివారు ఎంత గోప్యంగా, గుంభనంగా వ్యవహరిస్తే అంత మంచిది. వీరి ఉద్యోగ ప్రయత్నాలు, పెళ్లి ప్రయత్నాలు ఊహించని సత్ఫలితాలనిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/9-dhanusu-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు: ఈ రాశికి అష్టమాధిపతిగా పూర్తి స్థాయి పాప గ్రహమైన చంద్రుడు వ్యయ స్థానంలో నీచబడడం వల్ల ఈ రాశివారికి రాజయోగాలు కలుగుతాయి. ఉద్యోగంలో తప్పకుండా పదోన్నతి లభిస్తుంది. ఇంటా బయటా ప్రాధాన్యం పెరుగుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ పెరుగుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: సప్తమాధిపతిగా ఈ రాశికి పాప గ్రహం, మారక గ్రహం కూడా అయిన చంద్రుడు లాభ స్థానంలో నీచబడడం వల్ల ఆదాయం అనేక మార్గాల్లో పెరిగే అవకాశం ఉంది. వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభించి మానసిక ఒత్తిడి బాగా తగ్గుతుంది. ఉద్యోగంలో పదోన్నతి కలిగి, ప్రాధాన్యం బాగా పెరుగుతుంది.  ఆస్తి, ఆర్థిక సమస్యలు, వివాదాలు చాలావరకు పరిష్కారమవుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తికి, షేర్లు, స్పెక్యులేషన్లలో అంచనాలకు మించిన లాభాలకు అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/11-kumbha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన చంద్రుడు దశమ స్థానంలో నీచబడడం వల్ల ఈ రాశివారికి నీచభంగ రాజయోగం కలుగుతుంది. రాజపూజ్యాలు కలుగుతాయి. ఉద్యోగులు, నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాలరీత్యా విదేశాలకు వెళ్లే అవకాశం కలుగుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. గృహ, వాహన యోగాలు పట్టే సూచనలున్నాయి. శుభవార్తలు ఎక్కువగా వినడం జరుగుతుంది. అనారోగ్యాల నుంచి బాగా ఉపశమనం లభిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vipareeta-raja-yoga-brings-sudden-success-and-wealth-for-6-zodiac-signs-in-april-2026-1783454.html</loc><lastmod>2026-04-03T13:00:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/vipreet-raj-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vipreet Raj Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/1-mesha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశికి ఎనిమిదవ స్థానాధిపతి అయిన కుజుడు పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నందు వల్ల ఈ రాశివారికి మే 11 వరకు విపరీత రాజయోగం కలిగింది. దీనివల్ల ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆస్తి వివాదం పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాలు లాభాలపరంగా దూసుకుపోతాయి. విలాసవంతమైన జీవితం కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/2-vrushaba-rasi.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శుక్రుడు 12వ స్థానంలో ఉన్నందువల్ల ఏప్రిల్ నెలాఖరు వరకూ ఈ రాశివారికి విపరీత రాజయోగం కలిగింది. జీవన శైలి బాగా మారిపోతుంది. ప్రముఖులతో లాభ దాయక పరిచయాలు ఏర్పడతాయి. సంపదలు కలుగుతాయి. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం ఖాయం కావడం లేదా ప్రేమలో పడడం జరుగుతుంది. గృహ, వాహన ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ, దాంపత్య జీవితాల్లో సుఖ సంతోషాలు  వృద్ధి చెందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/4-karkataka-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి షష్టాధిపతి అయిన గురువు 12వ స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ 2 వరకు విపరీత రాజయోగం ఏర్పడింది. ఈ రాశివారు ఏం చేసినా చెలామణీ అవుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. ఊహించని పదోన్నతి కలుగుతుంది. ఒక సంస్థకు అధిపతి అయ్యే అవకాశం ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి సూచనలున్నాయి. వ్యాపా రాలు లాభాల బాటపడతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వంటివి ఇబ్బడిముబ్బడిగా లాభాలనిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/5-simha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి షష్టాధిపతి అయిన శని అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల విపరీత రాజయోగం కలిగింది. ఈ ఏడాదంతా కొనసాగే ఈ యోగం వల్ల మీ మాటకు, చేతకు తిరుగుండదు. ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది. ప్రాధాన్యానికి, ప్రాభవానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో లాభాల పంట పండుతుంది. ఆకస్మిక ధన లాభానికి బాగా అవకాశం ఉంది. సామాజికంగా రాజ పూజ్యాలు ఎక్కువగా ఉంటాయి. నిరుద్యోగులకు కలలో కూడా ఊహించని ఆఫర్లు అందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/8-vrushchika-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన శుక్రుడు షష్ట స్థానంలో సంచారం చేస్తున్నందువల్ల ఈ నెలంతా ఈ రాశివారి జీవితం రాజసంగా, దర్జాగా సాగిపోతుంది. ఉద్యోగంలో ప్రాభవం బాగా పెరుగుతుంది. పదోన్నతులు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. అనేక మార్గాల్లో ధన లాభాలు కలుగుతాయి. ఆస్తిపాస్తులు కలిసి వస్తాయి. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. విదేశీయానానికి సదవకాశాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/10-makara-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి 12వ స్థానాధిపతి అయిన గురువు ఆరవ స్థానంలో ఉన్నందువల్ల విపరీత రాజయోగం కలిగింది. జూన్ మొదటి వారం వరకు ఈ రాశివారికి ఉద్యోగంలో ఒకటికి రెండుసార్లు పదోన్నతులు లభించడం, అంచనాలకు మించి వేతనాలు పెరగడం వంటివి జరుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయం ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. నిరుద్యోగులకు అరుదైన ఆఫర్లు అందుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/easy-good-friday-fish-chips-delicious-crispy-homemade-recipe-1783388.html</loc><lastmod>2026-04-03T11:38:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Fish Chips 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్ వన్ టీస్పూన్, పసుపు, నూనె, బంగాళదుంపలు, మారిస్ పైపర్, చేప ముక్కలు ముల్లు లేకుండా నిలువుగా కట్ చేసి పెట్టుకున్నవి, లాగర్ బీర్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం :ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. అందులో మైదా పిండి, కార్న్ ఫ్లోర్, బేకింగ్ పౌడర్, మిరియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, కారం వేసి, అందులో లాగర్ బీర్ పోసి మెల్లి మెల్లిగా మెత్తగా కలిపి పట్టుకోవాలి. దాదాపు 30 నిమిషాల పాటు ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుంటే, చిప్స్ బాగా వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips-2.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత బంగాల దుంపలను ఉడికించాలి.  తర్వాత వీటిని నీటి నుంచి వేరు చేసి, పిండి, నూనె, కొంచె సాల్ట్ వేసి, బేకింగ్ ట్రేలో వేయాలి.  తర్వాత వీటిని పిండిలో ముంచి, మంచిగా కరకరలాడే వరకు వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత చేప ముక్కలను తీసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి చేప మునిగిపోయే అంత నూనె పోసి, నూనె బాగా వేడి అయిన తర్వాత చేపల ముక్కలను మనం ముందుగా కలిపి పక్కన పెట్టుకునున్న పిండి మిశ్రమంలో ముంచి, తర్వాత నూనెలో వేసి బాగా కాల్చుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/fish-chips-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతీ పీస్ మంచిగా కాలేలా చూసుకోవాలి. బంగారు రంగులోకి వచ్చి , కర కర మనేలా ఉన్న సమయంలో వాటిని తీసి వేరే ప్లేట్‌లో వేయాలి. తర్వాత వీటిపై, కొంచెం కారం, ఉప్పు చల్లుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది అంతే! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/why-are-gold-and-silver-prices-falling-understanding-global-economic-factors-and-future-1783351.html</loc><lastmod>2026-04-03T10:26:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-and-silver.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold And Silver ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-and-silver-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా బంగారం ధరలు సుమారు 3.6 శాతం పడిపోగా, వెండి ధరలు 7.1 శాతం వరకు క్షీణించాయి. రోజు ప్రారంభంలో గరిష్ట స్థాయిలను తాకి, తరువాత మార్కెట్ ఒత్తిడికి లోనై క్షీణతను నమోదు చేశాయి. స్పాట్ గోల్డ్ ఔన్సుకు 4,587 డాలర్ల స్థాయికి దిగజారగా, వెండి కూడా 69 డాలర్లకు పడిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పతనానికి ప్రధాన కారణంగా అమెరికన్ డాలర్ బలపడటం భావిస్తున్నారు. డాలర్ బలపడినప్పుడు, అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్లలో ధర నిర్ణయించే బంగారం, వెండి ఇతర దేశాల కొనుగోలుదారులకు ఖరీదవుతాయి. ఫలితంగా డిమాండ్ తగ్గి ధరలు దిగజారుతాయి. ఇదే సమయంలో చమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణం అధికంగా ఉంటే కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించడంలో జాప్యం చేస్తాయి. అధిక వడ్డీ రేట్లు బంగారం, వెండి వంటి రాబడి ఇవ్వని ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-and-silver-2.jpg</image:loc><image:caption><![CDATA[ పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్‌కు సంబంధించిన పరిణామాలు చమురు ధరలను పెంచగా, ఇది మొత్తం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది. మరోవైపు టర్కీ సెంట్రల్ బ్యాంక్ భారీగా బంగారం నిల్వలను తగ్గించడం మార్కెట్‌లో సరఫరా పెరిగిందనే భావనను కలిగించి ధరలపై ఒత్తిడిని పెంచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-j-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి ధరలు బంగారంతో పోలిస్తే ఎక్కువగా పడిపోవడానికి కారణం, అది పారిశ్రామిక లోహంగా కూడా ఉపయోగించబడటం. ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగిస్తుందనే అంచనాలు వెండి డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/silver.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఆసియా మార్కెట్లలో పరిస్థితి కొంత భిన్నంగా ఉంది. భారతదేశంలో ధరలు తగ్గడంతో కొనుగోళ్లు మళ్లీ పెరుగుతుండగా, చైనాలో పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. ఈ డిమాండ్ కొంతమేరకు ధరల పతనాన్ని నియంత్రించవచ్చు. ముందు రోజుల్లో బంగారం 4,400 డాలర్ల దిగువకు, వెండి 65 డాలర్ల దిగువకు పడిపోవచ్చనే అంచనాలు ఉన్నప్పటికీ, ఇది పూర్తిగా డాలర్ కదలికలు, వడ్డీ రేట్ల విధానాలు, భౌగోళిక రాజకీయ పరిణామాలపై ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ అస్థిరత కొనసాగుతుండటంతో పెట్టుబడిదారులు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/rohit-sharmas-five-incredible-world-records-a-look-at-the-hitmans-achievements-1783333.html</loc><lastmod>2026-04-03T10:00:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/india-cricket-team.jpg</image:loc>
					<image:title><![CDATA[ India Cricket Team ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-3.jpg</image:loc><image:caption><![CDATA[ హిట్టింగ్‌కి పెట్టింది పేరు రోహిత్ శర్మ. బంతి బ్యాట్ మీదకు వచ్చిందంటే చాలు.. అది కచ్చితంగా బౌండరీ దాటాల్సిందే. టీమిండియా డాషింగ్ ఓపెనర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ హిట్‌మ్యాన్.. క్రికెట్‌లో అనేక రికార్డులు నెలకొల్పాడు. కెరీర్ ఆరంభంలో కొంత తడబడిన ఈ ముంబై క్రికెటర్ అనంతరం తనదైన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టులో పాతుకుపోయాడు. అసాధ్యమైన ఘనతలను సాధించి మరెవరూ చేరుకోలేని రికార్డులను నెలకొల్పాడు. ముఖ్యంగా తన 13 ఏళ్ల కెరీర్‌లో హిట్‌మ్యాన్ నెలకొల్పిన అసాధ్యమైన రికార్డులను చేరుకోవడం ఎవరితరం కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతర్జాతీయ వన్డేల్లో రోహిత్ శర్మ 264 పరుగులు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేశాడు. 2014 నవంబర్ 13న శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో హిట్‌మ్యాన్ ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అప్పటికే భారత్ తరపున వన్డేలో డబుల్ సెంచరీ సాధించిన మూడో బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు పొందిన రోహిత్ శర్మ.. ఈ మ్యాచ్‌తో రెండో డబుల్ సెంచరీ తన ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సేహ్వాగ్.. రోహిత్ శర్మ కన్నా ముందే డబుల్ సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. అయితే శ్రీలంక మ్యాచ్‌లో 100 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ అనంతరం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో మిగతా 164 పరుగులు కేవలం 73 బంతుల్లోనే నమోదయ్యాయి. 33 బౌండరీలు, 9 సిక్సర్లతో వీరవిహారం చేయడంతో భారత్ 404 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌కు నాలుగు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ లభించింది. ఆ అవకాశాన్ని అందుకున్న రోహిత్ శర్మ మరెవరికీ సాధ్యం కాని దరిదాపుల్లో రాని రికార్డును తన పేరిట లిఖించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రోహిత్ శర్మ అత్యంత విజయవంతమైన ఆటగాడు. తన సారధ్యంలో ముంబై ఇండియన్స్ జట్టుకు మొత్తం నాలుగు టైటిల్స్ అందించాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ ప్లేయర్‌గా ఐదు టైటిల్స్ అందుకున్న ఘనతను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఇక 2009లో డెక్కన్ ఛార్జస్ ప్లేయర్‌గా తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడిన రోహిత్ శర్మ.. 2011లో ముంబై ఇండియన్స్ జట్టుతో చేరాడు. ఆ జట్టు సారధిగా 2013, 2015 అలాగే 2017, 2019 సీజన్లలో టైటిల్స్ అందుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో ఐదు ట్రోఫీలు అందుకున్న ప్లేయర్‌గా రోహిత్ శర్మ రికార్డుల్లోకి ఎక్కాడు. యూసఫ్ పఠాన్, హర్భజన్ సింగ్, అంబటి రాయుడు ముగ్గురు ప్లేయర్లే నాలుగు ఐపీఎల్ టైటిల్స్ అందుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-5.jpg</image:loc><image:caption><![CDATA[ అంతర్జాతీయ వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్లేయర్ రోహిత్ శర్మ. చివరిసారిగా 2017లో శ్రీలంకపై రెండోసారి డబుల్ సెంచరీ చేసిన హిట్ మ్యాన్ 2013లో ఆస్ట్రేలియాపై 209 పరుగులతో.. అలాగే 2014లో శ్రీలంకపై 264 పరుగులు చేశాడు. దీంతో మరెవరికీ సాధ్యం కానీ మూడు డబుల్ సెంచరీల రికార్డును తన పేరిట లిఖించాడు. ఈ రికార్డును అధిగమించడం ప్రస్తుత తరంలో పాటు రాబోయే తరానికి కూడా కష్టమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-2.jpg</image:loc><image:caption><![CDATA[ 2011 వరల్డ్‌కప్‌లో చోటు దక్కకపోవడం తన కెరీర్‌లో అత్యంతగా బాధపడిన సందర్భం అని చెప్పిన రోహిత్ శర్మ.. 2019లో జరిగిన ప్రపంచకప్‌లో మాత్రం తన కసిని బంతిపై తీర్చుకున్నాడు. ప్రతి మ్యాచ్‌లో తనదైన శైలిలో చెలరేగుతూ భారత్ సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మెగా టోర్నీలో మొత్తం తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన హిట్ మ్యాన్ 81 సగటుతో 5 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో 648 పరుగులు చేశాడు. అయితే ఒక వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధికంగా ఐదు సెంచరీలు సాధించిన రికార్డును మాత్రం రోహిత్ శర్మ సొంతం చేసుకున్నాడు. తన రెండు వరల్డ్‌కప్‌లలో మొత్తం ఆరు సెంచరీలు సాధించిన రోహిత్ శర్మ.. సచిన్ టెండూల్కర్ ఆరు సెంచరీలతో సమంగా నిలిచాడు. సచిన్ 44 ఇన్నింగ్స్‌లో ఆరు సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ కేవలం 16 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/rohit-sharma-6.jpg</image:loc><image:caption><![CDATA[ తన విధ్వంసకర బ్యాటింగ్‌కు సరిగ్గా సరిపోయే ధనాధన్ టీ20 ఫార్మాట్‌లో రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. 2007లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన హిట్ మ్యాన్ 100 టీ20లో 140 స్ట్రైక్ రేటుతో 2773 పరుగులు చేశాడు. ఇందులో 21 హాఫ్ సెంచరీలు, నాలుగు సెంచరీలు ఉన్నాయి. అయితే టీ20ల్లో నాలుగు సెంచరీలతో అత్యధిక శతకాలు బాదిన బ్యాట్స్‌మెన్‌గా రోహిత్ శర్మ గుర్తింపు పొందాడు. రోహిత్ శర్మ తర్వాత గ్లెన్ మాక్స్‌వెల్, కోలీన్ మున్రో మూడు సెంచరీలతో తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక భారత్ నుంచి కేఎల్ రాహుల్ ఒక్కడే రెండు శతకాలు బాదాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ola-electric-bike-rs-60000-discount-on-this-electric-bike-500-km-range-on-a-single-charge-1783312.html</loc><lastmod>2026-04-03T09:09:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ola Electric Bike ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike1.jpg</image:loc><image:caption><![CDATA[ Ola Electric Bike: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్‌ వాహనాలు హవా కొనసాగిస్తున్నాయి. గతంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిన తర్వాత వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్‌ వాహనాల వైపు మొగ్గు చూపాయి. అయితే మార్కెట్లో ఈ వాహనాలు వచ్చిన తర్వాత కొనుగోలు చేసేందుకు వాహనదారులు కూడా ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఫోర్‌ విల్లర్‌, టూ విల్లర్‌ వాహనాలు అందుబాటులోకి రాగా, మరిన్ని వాహనాలు మార్కరెట్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ప్రీమియం మోటార్ సైకిల్ &#039;రోడ్‌స్టర్ X+ 9.1kWh&#039; ధరపై భారీగా తగ్గించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన బ్యాటరీ సాంకేతికత అందుబాటులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike3.jpg</image:loc><image:caption><![CDATA[ ధర వివరాలు: పాత ధర: రూ.1,89,999, తగ్గిన తర్వాత ధర: రూ.1,29,999 (ఫ్లాట్ రూ.60,000 తగ్గింపు) ధర తగ్గడానికి ప్రధాన కారణం: ఓలా తన స్వంత &#039;గిగా ఫ్యాక్టరీ&#039;లో తయారు చేసిన 4680 భారత్ సెల్‌ను ఈ బైక్‌లో వినియోగించింది. ఈ బ్యాటరీ సెల్స్ ఉత్పత్తి వేగవంతం కావడంతో తయారీ ఖర్చు తగ్గింది. ఆ ప్రయోజనాన్ని నేరుగా కస్టమర్లకే అందించాలని ఓలా నిర్ణయించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇందులో ఎన్నో ముఖ్యమైన ఫీచర్లు ఉన్నాయి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న #EndICEAge క్యాంపెయిన్ వల్ల ఈ బైక్‌కు మార్కెట్‌లో ఐదింతల డిమాండ్ పెరిగినట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ తగ్గింపు ధర అందరికీ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండదు. దీనిని ఒక పరిమిత సమయం (Limited Time Window) కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. ఏప్రిల్ 3న సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మాత్రమే ఈ పర్చేజ్ విండో తెరిచి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ola-electric-bike5.jpg</image:loc><image:caption><![CDATA[ స్టాక్ లభ్యతను బట్టి భవిష్యత్తులో మళ్లీ ఎప్పుడు కొనుగోలుకు అవకాశం ఉంటుందో కంపెనీ ఎప్పటికప్పుడు వెల్లడిస్తుంది. ఎలక్ట్రిక్ వాహన రంగంలో దూసుకుపోతున్న ఓలా, ఈ భారీ తగ్గింపుతో పెట్రోల్ బైక్ వినియోగదారులను తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/when-to-sell-gold-for-max-profit-master-your-investment-strategy-1783263.html</loc><lastmod>2026-04-03T08:56:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-j.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold J ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-9.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ సంప్రదాయంలో బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు, ఒక సురక్షిత పెట్టుబడి సాధనంగా కూడా భావించబడుతుంది. అయితే ఆర్థిక పరంగా చూస్తే, బంగారం కొనడం మాత్రమే కాకుండా, దాన్ని ఎప్పుడు అమ్మాలి అనే విషయం తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో విక్రయించకపోతే, లభించే లాభాలను కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-3.jpg</image:loc><image:caption><![CDATA[ నిపుణుల ప్రకారం వ్యక్తిగత పెట్టుబడుల్లో బంగారం వాటా సాధారణంగా 10-15 శాతం మించకూడదు. కానీ ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, యుద్ధ పరిస్థితులు లేదా మార్కెట్ అస్థిరత సమయంలో బంగారం ధరలు పెరిగి, పోర్ట్‌ఫోలియోలో దాని వాటా 20-25 శాతానికి పెరగవచ్చు. అటువంటి సందర్భాల్లో కొంత బంగారం విక్రయించి, ఆ మొత్తాన్ని స్టాక్ మార్కెట్ లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టడం ద్వారా పెట్టుబడుల్లో సమతుల్యత సాధించవచ్చని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధర గరిష్ట స్థాయికి ఎప్పుడు చేరుతుందో కచ్చితంగా చెప్పడం కష్టం. అయితే మార్కెట్‌లో భయం లేదా అధిక ఉత్సాహం ఉన్నప్పుడు ధరలు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అలాంటి సమయంలో లాభాలను తీసుకోవడం మంచిదిగా భావిస్తున్నారు. అలాగే పిల్లల విద్య, ఇల్లు నిర్మాణం లేదా వైద్య అవసరాల కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు, ధర మరింత పెరుగుతుందనే ఆశతో ఆలస్యం చేయకుండా విక్రయించడం సమంజసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక బంగారం రూపం కూడా లాభాలను ప్రభావితం చేస్తుంది. ఆభరణాల రూపంలో ఉన్న బంగారం అమ్మేటప్పుడు తయారీ ఛార్జీలు, తరుగు వల్ల నష్టాలు రావచ్చు. అయితే గోల్డ్ ETFలు, డిజిటల్ గోల్డ్ వంటి పెట్టుబడులను మార్కెట్ ధరకు సులభంగా విక్రయించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ సావరిన్ గోల్డ్ బాండ్ల విషయంలో మెచ్యూరిటీ వరకు ఉంచితే మూలధన లాభాల పన్ను మినహాయింపు లభించడం ఒక ప్రధాన ప్రయోజనం. మొత్తంగా బంగారం పెట్టుబడిలో సరైన సమయం, సరైన వ్యూహం పాటిస్తేనే గరిష్ట లాభాలు సాధ్యమవుతాయని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-gold-rates-slightly-down-on-april-03-1783270.html</loc><lastmod>2026-04-03T08:17:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-1-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-10.jpg</image:loc><image:caption><![CDATA[ రోజు రోజుకు బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఒక్కోసారి పెరిగి, మరోసారి తగ్గుతున్నాయి. దీంతో బంగారం కొనుగోలు దారులు అయోమయంలో పడిపోతున్నారు. ముఖ్యంగా పెళ్లీ సీజన్ కావడంతో అసలు బంగారం కొనుగోలు చేయాలా? తగ్గుతుందా? పెరుగుతుందా అనే సందిగ్ధంలో ఉన్నారు. ఈ క్రమంలోనే నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.  కాగా, మార్కెట్‌లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-2-4.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్ రిటర్న్స్ ప్రకారం, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ విజయవాడ మార్కెట్‌లో బంగారం ధరల విషయానికి వస్తే.. 2 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,48,960గా ఉంది. ఏప్రిల్ 02 గురువారం రోజున 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,48,970 ఉండగా నేడు రూ.10 తగ్గడంతో 1,48,960గా ఉంది.  అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్2 గురువారం రోజున రూ. 1,36,550 ఉండగా, నేడు ఏప్రిల్ 03 శుక్రవారం రోజు రూ.10 తగ్గడంతో తులం బంగారం ధర రూ. 1,36,540 గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చెన్నై విషయానికి వస్తే బంగారం ధర స్వల్పంగా తగ్గింది. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02న రూ.1,50,000 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో 1,49,990గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/gold-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఏప్రిల్ 02 గురువారం రోజు 1,37,500 ఉండగా, ఏప్రిల్ 03 శుక్రవారం రోజున రూ.10 తగ్గడంతో రూ.1,37,490గా ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/technology-photos/how-to-turn-on-ac-without-remote-manual-button-and-smart-control-guide-1783251.html</loc><lastmod>2026-04-03T07:49:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ac 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇళ్లలో, కార్యాలయాల్లో ఎయిర్ కండిషనర్ (ఏసీ) వినియోగం గణనీయంగా పెరిగింది. అయితే అనుకోకుండా రిమోట్ పోయినప్పుడు లేదా పనిచేయకపోతే ఏసీని ఎలా ఆన్ చేయాలనే సందేహం చాలా మందికి ఎదురవుతుంది. ఈ సమస్యకు సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా ఏసీలలో ముందుభాగంలో లేదా ఫ్రంట్ ప్యానెల్ లోపల మాన్యువల్ ఆపరేషన్ బటన్ (Emergency/Manual Button) ఉంటుంది. ఈ బటన్‌ను నొక్కడం ద్వారా రిమోట్ లేకుండానే ఏసీని ఆన్ చేయవచ్చు. సాధారణంగా ఈ బటన్‌ను నొక్కితే ఏసీ ఆటో మోడ్‌లో పనిచేయడం ప్రారంభిస్తుంది. మరోసారి నొక్కితే ఆఫ్ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఫీచర్‌ను ముఖ్యంగా టెక్నీషియన్లు అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేందుకు రూపొందించారు. అందువల్ల దీన్ని ఉపయోగించే సమయంలో జాగ్రత్త అవసరం. కొన్నిసార్లు ఈ బటన్ ఫిల్టర్ కవర్ లోపల దాగి ఉంటుంది కాబట్టి, ముందుగా కవర్‌ను నెమ్మదిగా తీసి చూడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా కొన్ని ఆధునిక ఏసీలలో స్మార్ట్ ఫీచర్లు కూడా ఉంటాయి. ఉదాహరణకు మొబైల్ యాప్ లేదా వైఫై ద్వారా నియంత్రించే సదుపాయం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో ఫోన్ ద్వారా కూడా ఏసీని ఆన్ చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ac-5.jpg</image:loc><image:caption><![CDATA[ రిమోట్ లేకపోయినా ఏసీ ఉపయోగించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, సాధారణ వినియోగానికి సరైన రిమోట్‌ను ఉపయోగించడం ఉత్తమం. అవసరమైతే కొత్త రిమోట్ కొనుగోలు చేయడం లేదా యూనివర్సల్ రిమోట్ ఉపయోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-amani-interesting-comments-about-jr-ntr-1783192.html</loc><lastmod>2026-04-02T21:38:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aamani.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aamani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aamani-films.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు సినీప్రియులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు ఆమని. ఒకప్పుడు హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె.. ప్రస్తుతం సహయ నటిగా రాణిస్తున్నారు. అలాగే బుల్లితెరపై పలు సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన సినీప్రయాణం, వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే ప్రస్తుతం హీరోల గురించి మాట్లాడారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aamani-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమని తన జీవితాన్ని ఒక పోరాటంగా భావిస్తానని అన్నారు. వివాహానికి ముందు కుటుంబ బాధ్యతలను మోశానని, ఇప్పుడు తన పిల్లల కోసం తల్లిగా, తండ్రిగా అన్నీ తానై వ్యవహరిస్తున్నానని అన్నారు. తన ఎదుగుదలలో తన తల్లి పాత్ర ఎంతో ఉందని, సినిమా పరిశ్రమను ఎప్పుడూ వదలవద్దని ఆమె తల్లి ఎప్పుడూ ప్రోత్సహిస్తుంటారని తెలిపారు. ఇప్పటికీ షూటింగ్‌కు వెళ్తుంటే ఆమె తల్లి ఎంతో సంతోషిస్తారని, టీవీలో ఆమె సినిమాలను ఇష్టంగా చూస్తారని గుర్తు చేసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aamani-news.jpg</image:loc><image:caption><![CDATA[ ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకోవడం, మతం మారడంపై వస్తున్న వార్తలపై ఆమె స్పందిస్తూ, తనకు మతం కంటే మానవత్వం ముఖ్యమని పేర్కొన్నారు. వివాహం తర్వాత కూడా ఆమె తన హిందూ సంప్రదాయాలను, పూజలను కొనసాగిస్తున్నారని, తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని స్పష్టం చేశారు. స్వేచ్ఛ , ఎథిక్స్ అనేవి తన జీవితంలో చాలా ముఖ్యమని ఆమె అభిప్రాయపడ్డారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/ntr-1.jpg</image:loc><image:caption><![CDATA[ నటి ఆమని అదే ఇంటర్వ్యూలో ఇప్పుడు ఉన్న హీరోలలో తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని ఆమని గారు వెల్లడించారు. ఆయనలోని ఎనర్జీ, అద్భుతమైన డాన్స్ , మాస్ సినిమాల్లో ఆయన నటన తనను బాగా ఆకట్టుకుంటాయని చెప్పారు. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ మొదటి సీజన్‌ను తాను చాలా ఆసక్తిగా చూశానని, ఆయన మాట్లాడే తీరు చాలా బాగుంటుందని ప్రశంసించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/aamani-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే మహేష్ బాబుతో ఒక సినిమా చేశానని, భవిష్యత్తులో రామచరణ్ , ఎన్టీఆర్ వంటి హీరోలతో నటించే అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని ఆమె తెలిపారు.  ఇంటిలో ఏ వస్తువు లేకపోయినా, అది తనకు కావాలని, తన ఇల్లు ఒక నిర్దిష్ట పద్ధతిలో ఉండాలని ఆమె ఆశిస్తారని తెలిపారు. ఇతరుల ఇళ్ళు చూసినప్పుడు, తాము కూడా ఎందుకు అలా ఉండకూడదని ఆలోచిస్తానని, దాన్ని సాధించడానికి కృషి చేస్తానని ఆమని వివరించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-andrea-jeremiah-comments-on-yuganiki-okkadu-movie-sequel-1783175.html</loc><lastmod>2026-04-02T21:23:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah.jpg</image:loc>
					<image:title><![CDATA[ Andrea Jeremiah ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah-news.jpg</image:loc><image:caption><![CDATA[ సెల్వరాఘవన్ దర్శకత్వంలో కార్తి, రీమాసేన్, ఆండ్రియా ప్రధాన పాత్రల్లో వచ్చిన &#039;యుగానికి ఒక్కడు&#039; (తమిళంలో ఆయిరత్తిల్ ఒరువన్) చిత్రం అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అడ్వెంచర్ ఫాంటసీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా.. ఆ తర్వాత ఒక కల్ట్ క్లాసిక్ హోదాను సంపాదించుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అభిమానులు గత దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దర్శకుడు సెల్వరాఘవన్, ధనుష్ హీరోగా &#039;యుగానికి ఒక్కడు-2&#039;ను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే, ఈ సీక్వెల్ గురించి తాజాగా హీరోయిన్ ఆండ్రియా జెర్మియా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah-age.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటి భాగంలో కీలకమైన &#039;లావణ్య&#039; పాత్రలో నటించిన ఆండ్రియా, రెండో భాగంలో కూడా కనిపిస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె స్పందన మాత్రం భిన్నంగా ఉంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ.. ఆ సీక్వెల్‌లో తాను ఉండే అవకాశం లేదని ఆమె స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah-dating.jpg</image:loc><image:caption><![CDATA[ ఆండ్రియా మాట్లాడుతూ.. యుగానికి ఒక్కడు మొదటి భాగం షూటింగ్ సమయంలో మేము పడిన కష్టం అంతా ఇంతా కాదు. అడవుల్లో, ఎడారుల్లో షూటింగ్ చేయడం చాలా శారీరక శ్రమతో కూడుకున్న పని. ఆ సినిమా కోసం నేను చాలా కష్టపడ్డాను. అయితే ఇప్పుడు మళ్ళీ అదే రిస్క్ తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను. పైగా మొదటి భాగం వచ్చి చాలా కాలం అయ్యింది, ఇప్పుడు నా వయస్సు కూడా పెరిగింది. అందుకే సీక్వెల్‌లో నేను ఉండకపోవడమే మంచిదని భావిస్తున్నాను అని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/andrea-jeremiah-looks.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా, ఈ సీక్వెల్ ధనుష్‌తో భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని, అది ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కేవలం పాత్ర నిడివి కోసమో లేదా గతంలో చేసిన గుర్తింపు కోసమో మళ్ళీ అవే కష్టాలు పడటం తనకు ఇష్టం లేదని ఆమె కుండబద్దలు కొట్టారు. ఆండ్రియా చేసిన ఈ వ్యాఖ్యలు విన్న అభిమానులు కొంత నిరాశకు గురవుతున్నారు. ఒకవేళ ఆండ్రియా లేకపోతే, మొదటి భాగంలోని ఆ ఇంటెన్సిటీ మళ్ళీ కనిపిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-soft-motichoor-laddu-at-home-easy-step-by-step-recipe-1783156.html</loc><lastmod>2026-04-02T21:03:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu-recipe.jpg</image:loc>
					<image:title><![CDATA[ Motichoor Laddu Recipe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu.jpg</image:loc><image:caption><![CDATA[ మోతీచూర్‌ లడ్డూ తయారు చేయడానికి శనగపిండి (Besan), చక్కెర, నెయ్యి ప్రధాన పదార్థాలు. ముందుగా శనగపిండిని పల్చని మిశ్రమంగా చేసుకుని, చిన్న రంధ్రాలున్న గరిటెతో వేడి నూనెలో లేదా నెయ్యిలో వేసి సన్నని బూందీలా వేయించాలి. మరోవైపు చక్కెర పాకం సిద్ధం చేసి, అందులో కొద్దిగా యాలకుల పొడి, ఫుడ్ కలర్, వేయించిన బూందీని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమం కొంచెం చల్లారిన తర్వాత చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మోతీ చూర్‌ లడ్డూ తయారీకి కావలసిన పదార్థాలు: శనగపిండి (Besan) - 2 కప్పులు, చక్కెర - 1.5 కప్పులు, నెయ్యి - వేయించడానికి సరిపడా, యాలకుల పొడి - అర టీస్పూన్, ఆరెంజ్ ఫుడ్ కలర్ - చిటికెడు, 
పుచ్చగింజలు లేదా డ్రై ఫ్రూట్స్ - అలంకరణ కోసం తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా ఒక గిన్నెలో శనగపిండి తీసుకుని, అందులో నీళ్లు పోస్తూ గడ్డలు లేకుండా పల్చగా (జారుడుగా) కలుపుకోవాలి. కడాయిలో నెయ్యి వేడి చేసి, బూందీ గరిటె సాయంతో పిండిని నూనెలో వేయాలి. ఇవి చిన్న ముత్యాల్లా (మోతీ) రావాలి. బూందీని మరీ ఎర్రగా కాకుండా తేలికగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఒక పాత్రలో చక్కెర, నీళ్లు పోసి తీగ పాకం వచ్చే వరకు మరిగించాలి. ఇందులో యాలకుల పొడి, ఫుడ్ కలర్ కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారు చేసుకున్న బూందీని ఈ వేడి పాకంలో వేసి బాగా కలిపి, మూత పెట్టి ఒక 10-15 నిమిషాలు వదిలేయాలి. దీనివల్ల బూందీ పాకాన్ని బాగా పీల్చుకుంటుంది. మిశ్రమం కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు పుచ్చగింజలు కలిపి, నెయ్యి రాసిన చేతులతో గుండ్రని లడ్డూలుగా చుట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/motichoor-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిశ్రమం చాలా గట్టిగా ఉంటే బూందీ పెద్దగా వస్తుంది. కాబట్టి పలుచగా ఉండాలి. లడ్డూలు మృదువుగా రావాలంటే బూందీని ఎక్కువసేపు ఉంచకుండా వెంటనే పాకంలో కలపాలి. ఎంతో రుచికరమైన, శుభ్రమైన మోతీచూర్ లడ్డూలు సిద్ధం. వీటిని దేవుడికి నైవేద్యంగా పెట్టి, భక్తులకు ప్రసాదంగా పంపిణీ చేయవచ్చు. భక్తితో చేసే ఈ వంటకం స్వామివారికి తప్పక చేరుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/6-types-of-clothes-you-should-never-put-in-a-washing-machine-to-avoid-repairs-1783131.html</loc><lastmod>2026-04-02T20:51:48+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Clothes To Avoid In Washing Machine ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెయిన్‌కోట్లు: రెయిన్‌కోట్లు వాటర్ ప్రూఫ్ పదార్థంతో తయారవుతాయి. వీటిని మెషీన్‌లో వేసినప్పుడు నీరు లోపలికి వెళ్లక అవి బెలూన్‌లా ఉబ్బి చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఇది మెషీన్ బ్యాలెన్స్‌ను కూడా దెబ్బతీస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine.jpg</image:loc><image:caption><![CDATA[ ముత్యాలు, స్ఫటికాలు ఉన్న దుస్తులు: ముత్యాలు, పగడాలు లేదా పూసల పని ఉన్న ఖరీదైన దుస్తులను మెషీన్‌లో వేయకూడదు. మెషీన్ తిరుగుతున్నప్పుడు కలిగే రాపిడికి ఆ అలంకరణలు ఊడిపోవడమే కాకుండా బట్టల దారాలు బయటకు వచ్చేస్తాయి. అంతేకాదు ఆ ఊడిపోయిన పూసలు మెషీన్ డ్రమ్‌లో చిక్కుకుని మెషీన్‌ను పాడు చేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine-3.jpg</image:loc><image:caption><![CDATA[ సున్నితమైన ఉన్ని దుస్తులు: ఉన్ని బట్టలు చాలా మృదువుగా ఉంటాయి. వీటిని మెషీన్‌లో వేస్తే వాటి ఆకారం దెబ్బతిని, సాగిపోయే అవకాశం ఉంది. అందుకే వీటిని తక్కువ సబ్బుతో సున్నితంగా చేతితో ఉతకడం లేదా డ్రై క్లీనింగ్ చేయించడం ఉత్తమం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine-4.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె, గ్రీజు మరకలు ఉన్న బట్టలు: వంట నూనె, పెట్రోల్, ఆల్కహాల్ లేదా మోటార్ గ్రీజు వంటి మరకలు ఉన్న బట్టలను నేరుగా వాషింగ్ మెషీన్‌లో వేయడం ప్రమాదకరం. ఇవి మండే స్వభావం కలవి కాబట్టి, మెషీన్ లోపల ఘర్షణ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి బట్టలను ముందుగా చేతితో శుభ్రం చేశాకే మెషీన్‌లో వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/clothes-to-avoid-in-washing-machine-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్యాడ్‌లు లేదా మెటల్ వైర్లు ఉన్న ఖరీదైన బ్రాలను మెషీన్‌లో వేయకూడదు. మెషీన్ రొటేషన్ వల్ల వాటి ఆకారం మారిపోవడమే కాకుండా వైర్లు బయటకు వచ్చి బట్టలను చింపివేస్తాయి. ఇది మెషీన్ డ్రమ్‌కు కూడా హానికరం. లేస్ వర్క్ ఉన్న బట్టలు చాలా సున్నితంగా ఉంటాయి. మెషీన్ ఫోర్స్‌కు లేస్ చిరిగిపోయి బట్టల అందం పాడవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/dark-knees-and-elbows-try-these-5-simple-home-remedies-for-quick-results-1783020.html</loc><lastmod>2026-04-02T20:47:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dark Knees And Elbows ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-2.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మకాయ, చక్కెర (Lemon &amp; Sugar Scrub):
నిమ్మకాయను సగానికి కోసి దానిపై కొంచెం చక్కెర చల్లాలి. దీనిని మోకాళ్లు, మోచేతులపై వృత్తాకారంలో 5-10 నిమిషాల పాటు మెల్లగా రుద్దాలి. నిమ్మలోని సిట్రిక్ యాసిడ్ నలుపును వదిలిస్తే, చక్కెర చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ (Exfoliate) చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-4.jpg</image:loc><image:caption><![CDATA[ కలబంద, పాలు (Aloe Vera &amp; Milk): కలబంద గుజ్జుకు కొంచెం పాలు కలిపి నల్లగా ఉన్న చోట రాయాలి. రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే కడిగేయాలి. కలబంద చర్మానికి తేమను ఇస్తుంది, పాలు చర్మం రంగును మెరుగుపరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ కొబ్బరి నూనె, నిమ్మరసం: కొబ్బరి నూనెలో కొద్దిగా నిమ్మరసం కలిపి ప్రతిరోజూ స్నానానికి ముందు మసాజ్ చేయాలి. కొబ్బరి నూనెలో ఉండే విటమిన్ ఇ చర్మాన్ని రిపేర్ చేస్తుంది. నలుపును క్రమంగా తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-3.jpg</image:loc><image:caption><![CDATA[ బేకింగ్ సోడా, పాలు: ఒక స్పూన్ బేకింగ్ సోడాకు తగినన్ని పాలు కలిపి పేస్ట్‌లా చేయాలి. దీనిని రాసి ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయాలి. ఇది చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-5.jpg</image:loc><image:caption><![CDATA[ బంగాళాదుంప (Potato): బంగాళాదుంప ముక్కను తీసుకుని నల్లగా ఉన్న ప్రాంతంలో రుద్దాలి లేదా దాని రసాన్ని రాసి 15 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇందులో ఉండే క్యాటకోలేస్ (Catecholase) అనే ఎంజైమ్ చర్మాన్ని తెల్లగా మార్చడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/dark-knees-and-elbows-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చిట్కాలు పాటించడంతో పాటు ఎండలోకి వెళ్ళేటప్పుడు మోకాళ్లు, మోచేతులకు కూడా సన్‌స్క్రీన్ రాయడం మర్చిపోకండి. చర్మం పొడిబారకుండా నిరంతరం మాయిశ్చరైజర్ రాస్తుంటే నలుపు త్వరగా రాకుండా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-eating-curd-at-night-healthy-check-why-women-should-be-careful-1782884.html</loc><lastmod>2026-04-02T19:57:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Is Eating Curd At Night Good For Women ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women.jpg</image:loc><image:caption><![CDATA[ పెరుగు పోషకాల నిధి. జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడంలో దీనికి సాటి లేదు. అయితే ఆరోగ్యకరమైన ఆహారమైనా సరే.. తప్పుడు సమయంలో తీసుకుంటే అది మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుంది. ముఖ్యంగా మహిళలు రాత్రిపూట పెరుగు తీసుకునే విషయంలో కొన్ని నియమాలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రాత్రిపూట పెరుగుకు దూరంగా ఉండటమే మంచిది. ఉదయం నిద్రలేవగానే దగ్గు, ముక్కు దిబ్బడ లేదా ఛాతీలో కఫం పేరుకుపోవడం వంటి సమస్యలు ఉన్న మహిళలు రాత్రిపూట పెరుగు తినకూడదు. ఇది కఫాన్ని మరింత పెంచి, సైనస్ సమస్యలను తీవ్రతరం చేస్తుంది. రాత్రిపూట మన శరీర జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం లేదా అజీర్ణంతో బాధపడే మహిళలు పెరుగు తింటే అది మరింత భారంగా అనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women-1.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సమస్యలు: మొటిమలు, దురద లేదా అలర్జీలు ఉన్న మహిళలు పులియబెట్టిన ఆహారాలకు దూరంగా ఉండాలి. రాత్రిపూట పెరుగు తీసుకోవడం వల్ల శరీరంలో వాపు పెరిగి చర్మ సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా ఆయుర్వేదం ప్రకారం పెరుగు చల్లదనాన్ని ఇచ్చే ఆహారం. రాత్రిపూట దీన్ని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు లేదా ఒళ్లు నొప్పులు పెరిగే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా తింటే ఇంకా మంచిది: కేవలం పెరుగు మాత్రమే కాకుండా అందులో కొద్దిగా జీలకర్ర పొడి, ఇంగువ, నల్ల ఉప్పు, మిరియాల పొడి లేదా పుదీనా కలిపి తీసుకుంటే జీర్ణక్రియ అద్భుతంగా మెరుగుపడుతుంది. ఇది శరీరానికి అవసరమైన ప్రోబయోటిక్స్‌ను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/is-eating-curd-at-night-good-for-women-4.jpg</image:loc><image:caption><![CDATA[ తప్పనిసరిగా రాత్రి తినాల్సి వస్తే: ఒకవేళ మీరు రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేకపోతే దాని చల్లదనాన్ని తగ్గించడానికి కొద్దిగా మిరియాల పొడి లేదా పంచదార కలుపుకోవడం మంచిది. అయితే, జలుబు, దగ్గు తరచుగా వచ్చే వారు మాత్రం రాత్రిపూట పెరుగును పూర్తిగా పక్కన పెట్టడమే ఉత్తమం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/hebah-patel-opens-up-on-career-typecasting-and-baby-movie-rumours-1783023.html</loc><lastmod>2026-04-02T18:42:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hebah Patel (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-1.jpg</image:loc><image:caption><![CDATA[ హీరోయిన్ హెబ్బా పటేల్ తన సినీ ప్రస్థానం, ఎదురైన సవాళ్లు, భవిష్యత్ ప్రణాళికలు, అలాగే ఇటీవల వినిపించిన కొన్ని పుకార్లపై ప్రముఖంగా మాట్లాడారు. సినీ నేపథ్యం లేని కుటుంబం నుండి వచ్చిన హెబ్బా, చిన్నతనం నుండి జర్నలిస్ట్ కావాలని కలలు కన్నారు. మాస్ కమ్యూనికేషన్ చదివే సమయంలో మోడలింగ్ అవకాశాలు రావడంతో సినిమా రంగంలోకి ప్రవేశించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-2.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళంలో సపోర్టింగ్ రోల్ ద్వారా పరిచయమై, కన్నడలో హీరోయిన్‌గా తొలి సినిమా చేశారు. అయితే, 2014లో తెలుగు చిత్రం అలా ఎలా విడుదలైన కొద్ది రోజులకే కుమారి 21F చిత్రానికి అవకాశం వచ్చిందని, ఆ సినిమా తనకు కెరీర్‌లో గొప్ప బ్రేక్‌ను ఇచ్చిందని ఆమె గుర్తు చేసుకున్నారు. కుమారి 21F తన కెరీర్‌లోనే అత్యంత ఇష్టమైన చిత్రమని ఆమె వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-3.jpg</image:loc><image:caption><![CDATA[ కుమారి 21F తర్వాత తనకు అనేక అవకాశాలు వచ్చాయని, అయితే కొన్ని చర్చల దశలోనే ఆగిపోయాయని తెలిపారు. ఆ సమయంలో గ్లామరస్, బోల్డ్ పాత్రలకే ఎక్కువగా పరిమితం అవుతున్నాననే విమర్శలను ఎదుర్కొన్నానని, ఒక దశలో టైప్‌కాస్ట్‌ అయ్యాయని అన్నారు. అయితే, ప్రస్తుతం నటనకు ప్రాధాన్యత ఉన్న విభిన్న పాత్రలు కూడా వస్తున్నాయని, తాను కూడా విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటున్నానని స్పష్టం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-4.jpg</image:loc><image:caption><![CDATA[ కుమారి 21F వంటి పాత్రలను మళ్లీ మళ్లీ చేయడం వల్ల వచ్చిన విమర్శలను గ్రహించి, భవిష్యత్తులో అలాంటి తప్పు చేయకుండా వైవిధ్యాన్ని కోరుకుంటున్నట్లు చెప్పారు. 2020 తర్వాత తాను మరింత సెలెక్టివ్‌గా మారానని, ఓటీటీ కంటెంట్ వైపు మొగ్గు చూపుతూ, అర్థవంతమైన పాత్రల కోసం ఎదురుచూశానని తెలిపారు. ఈ క్రమంలోనే జీ5లో విడుదలైన వ్యవస్థ వెబ్ సిరీస్‌లో నటించారు. ఈ సిరీస్‌లో తన పాత్రను బాగా ఎంజాయ్ చేసినట్లు పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/hebah-patel-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవలి కాలంలో సంచలనం సృష్టించిన బేబీ సినిమాలో తనకు మొదట అవకాశం వచ్చిందని ప్రచారంలో ఉన్న వార్తలను హెబ్బా పటేల్ ఖండించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి తనకు ఎవరూ ఆఫర్ ఇవ్వలేదని, సాయి రాజేష్‌తో పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమా గురించి ఎప్పుడూ చర్చ జరగలేదని ఆమె స్పష్టం చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎప్పుడూ అధిక ప్రాధాన్యత ఇస్తానని హెబ్బా పటేల్ పునరుద్ఘాటించారు. హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లోనూ అవకాశాలు వస్తే నటించడానికి సిద్ధంగా ఉన్నానని, భవిష్యత్తులో మరిన్ని భాషల్లో నటించాలని కోరుకుంటున్నానని హెబ్బా పటేల్ తెలిపారు. ]]></image:caption></image:image></url></urlset>