<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-sameera-reddy-says-she-is-enjoying-her-stress-free-look-1828005.html</loc><lastmod>2026-05-28T14:09:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sameera Reddy ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[  ఒకప్పుడు తన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ముద్దుగుమ్మల్లో సమీరా రెడ్డి ఒకరు.. టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది. ఎన్టీఆర్, చిరంజీవి లాంటి టాలీవుడ్ హీరోలతో పాటు తమిళ్ లో సూర్య తోనూ సినిమా చేసి బ్లాక్ బస్టర్ అందుకుంది. కానీ ఇప్పుడు ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అందాల భామ సమీరారెడ్డి 2005లో వచ్చిన నరసింహుడు సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సమీరా రెడ్డి. ఆతర్వాత చిరంజీవి నటించిన జై చిరంజీవ సినిమాతో ఆకట్టుకుంది. పెళ్లి తర్వాత ఈ చిన్నది లుక్ మారిపోయింది.. బరువు పెరిగిపోయింది. హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది సమీరా రెడ్డి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy-latest.jpg</image:loc><image:caption><![CDATA[ సమీరా రెడ్డి తన అందం లేదా రూపానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వనని చెబుతోంది. తాజాగాసమీరారెడ్డి సోషల్ మీడియాలో ఇలా రాసుకొచ్చింది.. స్టైలిష్‌గా మీరందరూ చక్కగా దుస్తులు ధరించడాన్ని ఆస్వాదిస్తారా.? నిజం చెప్పాలంటే, నాకు దానిపై ఆసక్తి పోయింది. దానికి ఒక కారణం ఉంది. గతంలో, నా రూపం ఎలా ఉంటుందోనని నేను చాలా ఆందోళన చెందేదాన్ని..  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy.jpg</image:loc><image:caption><![CDATA[ ఫిట్ గాఉండాలని, గ్లామరస్ గా కనిపించాలని, మంచి రూపం ఉండాలని నాలో చాలా ఒత్తిడి ఉండేది. కానీ ఇప్పుడు నాకు, నా రూపమే నా శైలిగా, నా పద్ధతులుగా మారింది. ఒత్తిడి లేదు. మీ రూపం, మీ స్టైల్, ఒత్తిడిని వదిలించుకున్న తర్వాత, వైబ్ భిన్నంగా ఉంటుందని సమీరా రెడ్డి చెప్పుకొచ్చింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sameera-reddy-pics.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన తర్వాత హార్మోన్స్ ఇన్‌బ్యాలెన్స్ వల్ల చాలా బరువు పెరిగాను అని తెలిపింది.  అప్పట్లో తన బరువు 105కేజీలకు పైగా ఉండేదని దాని వల్ల చాలా ట్రోల్స్ బారిన పడ్డాను అని తెలిపింది సమీరా. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడారు. జనాలు మంచి వాళ్లు కాదు..ఏదైనా సరే చెప్పాలనుకుంటే మొహం మీదే చెప్పేస్తారు. నా పక్క వారు కూడా నన్ను ట్రోల్ చేశారు. కానీ అవి నన్ను అంతగా బాధపెట్టలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/shruti-haasan-interesting-comments-about-thug-life-movie-song-1827978.html</loc><lastmod>2026-05-28T14:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shruti Haasan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan.jpg</image:loc><image:caption><![CDATA[ Sఅందాల భామ శ్రుతీహాసన్ ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఒకప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోయిన ఈ చిన్నది ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించింది.  రీసెంట్ డేస్ లో వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ హిట్స్ అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. కెరీర్ బిగినింగ్ లో సక్సెస్ కోసం ఎంతగానో ఎదురుచూసిన శ్రుతిహాసన్ ఆతర్వాత వరుసగా విజయాలను అందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ తక్కువ సమయంలోనే ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కు అందుకుంటూ దూసుకుపోతుంది. తెలుగు తమిళ్ సినిమాల్లో హీరోయిన్ గా రాణిస్తుంది శ్రుతిహాసన్. మొన్నామధ్య హిందీలోనూ ట్రై చేసింది.. కానీ అక్కడ లక్ కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు తెలుగు. తమిళ్ సినిమాల పైనే ఎక్కువ దృష్టిపెడుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan-new.jpg</image:loc><image:caption><![CDATA[  ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాతో భారీ హిట్ అందుకుంది. ఆ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది శ్రుతి. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కూలీ సినిమాలోనూ నటించి మెప్పించింది. ఇప్పుడు సలార్ 2లో నటిస్తుంది. కాగాశ్రుతి కేవలం నటిగానే కాదు సింగర్ గాను తన ప్రతిభ చాటుకుంటుంది. ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా సినిమాల్లోనూ పాడుతుంది. మొన్నామధ్య నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలోనూ ఓ పాట పాడింది శ్రుతి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ హీరోయిన్ గా, సింగర్ గా రాణిస్తున్న ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ లోనూ అదరగొడుతుంది. ప్రస్తుతం మెగాపవర్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది శ్రుతి.. ఇటీవలే ఈ సాంగ్ ను విడుదల చేశారు. డాన్స్ ఇరగదీసింది ఈ ముద్దుగుమ్మ.. కాగా మొన్నామధ్య  కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలోనూ ఓ పాటను పాడింది ఈ అమ్మడు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/shruti-haasan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సాంగ్ గురించి ఆమె మాట్లాడుతూ.. నా జీవితకాలంలో ఎన్నో పాటలు పాడాను.. ప్రేక్షకులను నా సాంగ్స్ ను ఎంజాయ్ చేశారు.. కానీ ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు. థగ్ లైఫ్ సినిమాలో నేను పాడిన పాటకు మంచి స్పందన వచ్చింది. నన్ను ఇష్టపడని వారు కూడా ఇప్పుడు నాకు మెసేజ్ లు చేశారు. నాన్న సినిమాలో పాట పాడటం నాకు జీవితంలో మర్చిపోలేని అనుభవం. నా లాఫ్ లో మెమరబుల్ సాంగ్ అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి చక్కర్లు కొడుతున్నాయి.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/palm-reading-secrets-these-5-symbols-bring-fame-and-fortune-1827947.html</loc><lastmod>2026-05-28T13:35:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-mount-palmistry.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sun Mount Palmistry ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hasta-samudrika-sashtra.jpg</image:loc><image:caption><![CDATA[ హస్తసాముద్రిక శాస్త్రంలో అరచేతిలో ఉంగరపు వేలు కింద ఉన్న భాగాన్ని సూర్య పర్వతంగా పరిగణిస్తారు. ఇది వ్యక్తి ఆత్మవిశ్వాసం, సామాజిక గౌరవం, కీర్తి, ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వంటి అంశాలను సూచిస్తుందని నమ్మకం. సూర్య పర్వతం ఆకారం, ఉబ్బెత్తుదనం, అలాగే దానిపై కనిపించే కొన్ని ప్రత్యేక గుర్తుల ఆధారంగా వ్యక్తి భవిష్యత్తును అంచనా వేయవచ్చని హస్తసాముద్రిక నిపుణులు చెబుతారు. ముఖ్యంగా ఈ ఐదు గుర్తులు అత్యంత శుభప్రదమైనవిగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hasta-samudrika-sashtra2.jpg</image:loc><image:caption><![CDATA[ చతురస్ర గుర్తు..
సూర్య పర్వతంపై చతురస్ర ఆకారం కనిపిస్తే అది మంచి సంకేతంగా భావిస్తారు. ఇలాంటి వారు సమాజంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించడంతో పాటు, సేవా కార్యక్రమాల ద్వారా గౌరవం పొందుతారు. ప్రభుత్వ శాఖల నుంచి సహకారం లేదా లాభాలు పొందే అవకాశాలు కూడా ఉంటాయని చెబుతారు. వీరి జీవితం సాధారణంగా సుఖసంతోషాలతో నిండివుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hasta-samudrika-sashtra3.jpg</image:loc><image:caption><![CDATA[ వృత్తాకార గుర్తు..
సూర్య పర్వతంపై వృత్తం ఆకారపు గుర్తు ఉండటం అరుదు. అయితే ఈ గుర్తు ఉన్నవారు జీవితంలో విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్మకం. కష్టపడి పనిచేసే స్వభావం వీరికి విజయాన్ని, అదృష్టాన్ని తీసుకొస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hasta-samudrika-sashtra4.jpg</image:loc><image:caption><![CDATA[ త్రిభుజ గుర్తు.. 
త్రిభుజం గుర్తు అత్యంత శుభకరమైనదిగా పరిగణించబడుతుంది. ఈ గుర్తు ఉన్నవారు కళారంగంలో మంచి పేరు, ప్రతిష్టలు సంపాదిస్తారని చెబుతారు. సంగీతం, నటన, చిత్రకళ వంటి రంగాల్లో వీరి ప్రతిభ ప్రత్యేకంగా మెరవొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hasta-samudrika-sashtra6.jpg</image:loc><image:caption><![CDATA[ నక్షత్ర గుర్తు.. 
సూర్య పర్వతంపై నక్షత్ర గుర్తు కనిపిస్తే ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు బలంగా ఉంటాయని హస్తసాముద్రికం చెబుతుంది. ఇలాంటి వారు ఉన్నత పదవులు చేపట్టి, సంపదతో పాటు మంచి కీర్తిని కూడా పొందుతారు. ఆర్థికంగా కూడా వీరు బలంగా నిలుస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sun-mount-palmistry.jpg</image:loc><image:caption><![CDATA[ అనేక గీతలు.. 
సూర్య పర్వతంపై స్పష్టమైన గీతలు ఎక్కువగా ఉండటం కూడా శుభప్రదమే. ఇవి ఉన్నత వృత్తి అవకాశాలు, బాధ్యతాయుతమైన పదవులు, కృషితో సాధించే విజయాలను సూచిస్తాయి. ఇలాంటి వారు ఏ పని చేసినా నిబద్ధతతో పూర్తి చేస్తారని నమ్మకం.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం హస్త సాముద్రికా శాస్త్రం, జ్యోతిష్యం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-for-home-mulberry-tree-benefits-for-financial-prosperity-positive-energy-1827914.html</loc><lastmod>2026-05-28T13:06:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-1-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vasthu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-5-6.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ఇంటి ముందు మొక్కలు నాటుకోవడం కామన్. అయితే కొంత మంది పూల మొక్కలు నాటుకుంటే మరికొంత మంది పండ్లు, కూరగాయల మొక్కలు నాటుకుంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ముందు మొక్కలు ఉండటం వలన అది ప్రతి కూల శక్తిని తగ్గించి, సానుకూల శక్తిని పెంచుతుందని చెబుతుంటారు పండితులు. అయితే పెద్ద పెద్ద వృక్షాలు ముఖ్యంగా, మామిడి, చింత చెట్టు లాంటివి ఇంటి ముందు ఉండటం మంచిది కాదు అంటారు, అలాగే కొన్ని రకాల మొక్కలు ఉండటం కూడా వాస్తు ప్రకారం కలిసి రాదు అంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ ఈ ఒక్క మొక్క మీ ఇంటి ముందు  ఉండటం చాలా మంచిదంట. ఇంతకీ ఆ మొక్క ఏమిటి? అనుకుంటున్నారా? మల్బరీ ప్లాంట్. వాస్తు శాస్త్రం ప్రకారం ఎవరి ఇంటి ముందు అయితే మల్బరీ ప్లాంట్ ఉంటుందో వారికి ధనానికి ధన్యానికి లోటు ఉండదంట. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా మీకు చాలా ప్రయోజనాలు చేకూరనున్నాయి అని చెబుతున్నారు పండితులు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-11.jpg</image:loc><image:caption><![CDATA[ మల్బరీ సాంకేతిక నామం మోరస్ నిగ్రా, అయితే ఈ నల్ల మల్బరీ మొక్క ఇంటిలో ఉండటం వలన కుటుంబ సభ్యుల ఆయువు పెరగడమే కాకుండా ఇంది ఇంటిలో సంపదను పెంచుతుందంట. ముఖ్యంగా ఎవరు అయితే ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, వారు ఈ మొక్క ఇంటి ముందు నాటుకోవడం వలన అప్పుల బాధలు అన్నీ తొలిగిపోయి, చేతినిండా డబ్బుతో చాలా సంతోషంగా జీవిస్తారు అని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-3-6.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా మల్బరీ మొక్క ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొస్తుందంట. ఎవరి ఇంట అయితే ఈ మొక్క ఉంటుందో, ఆ మొక్క వారి అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది. మొక్క పెరిగే కొద్దీ ఇంటిలో సంపద పెరుగుతుందని చెబుతున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/vasthu-4-6.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్క ఎంత ఎత్తుగా, పచ్చగా పెరిగితే ఆ ఇంటిలో అంత ఆనందంగా, సంతోషం, శ్రేయస్సు, గౌరవం సంపద పెరుగుతాయంట. అలాగే ఇది ఇంటిలోని ప్రతికూల శక్తిని తొలిగించి, సానుకూల శక్తి పెంపొందేలా చేస్తుందంట. కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై కూడా దీని ప ప్రభావం ఉంటుందంట. ముఖ్యంగా ఈ చెట్టుకు ఎప్పుడు అయితే పండ్లు రావడం మొదలు అవుతాయో, అప్పటి నుంచే సంపద పెరగడం ప్రారంభం అవుతుందంట. నోట్  : పై సమాచారం కేవలం పండితులు, ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది, ఇది కేవలం పాఠకుల ఆసక్తి మేరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 దీనిని ధృవీకరించలేదు అని రీడర్స్ గమనించాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bakrid-special-bread-malai-recipe-easy-and-delicious-sweet-treat-1827889.html</loc><lastmod>2026-05-28T12:40:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bread Mali 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రెడ్ మలై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు : బ్రెడ్, పాలు, నెయ్యి, జీడిపప్పు, బాదం, గుమ్మడి గింజలు, మిల్క్ పౌడర్, చక్కెర, యాలకుల పొడి, డీప్ ఫ్రైకి సరిపడ నూనె. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. పది మిల్క్ బ్రెడ్ తీసుకోండి. ఎందుకంటే ఇది కాస్త మెత్తగా ఉంటుంది. ఈ స్వీట్‌కు ఫర్పెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక బ్రెడ్‌లో నాలుగు ముక్కలు వచ్చేలా కట్ చేసుకోవాలి. సైడ్స్‌కు ఉండే బ్రౌన్ కలర్ పార్ట్‌ను కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు బ్రెడ్ మొక్కలను స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో డీప్ ఫ్రైకి సరిపడ నూనె పోసి, ఆయిల్ వేడి అయిన తర్వాత అందులో వేసి బాగా, బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రెడ్ మాడి పోకుండా రెండు పక్కల బంగారు రంగు వచ్చే వరకు వేయించుకొని, తర్వాత వాటిని వేరే ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చక్కెర పాకం తయారు చేసుకోవాలి. దాని కోసం అర కప్పు చక్కర, అరక కప్పు నీళ్లు తీసుకొని బాగా మరిగించాలి. పాకం చిగురుగా వచ్చిన తర్వాత ఒక్క చుక్క నిమ్మ రసం పిండి , అందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. కాసేపు వాటిని చల్లారబెట్టుకోవాలి. దీని వలన బ్రెడ్ చాలా తియ్యగా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/bread-mali-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం మలై తయారు చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి, అందులో పాలు, యాలకుల పొడి, మిల్క్ పౌడర్ వేసి బాగా కలపాలి, మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. దీంతో మిశ్రమం దగ్గరగా, క్రీమ్‌లా తయారు అవుతుంది. అప్పుడు మనం పాకంలో వేసిన బ్రెడ్ ముక్కలను తీసుకొని, ఒక దానిపై క్రీమ్ రాసి, దానిపై మరో బ్రెడ్ ముక్కను పెట్టాలి. అంతే టేస్టీ టేస్టీ బ్రెడ్ మలై రెడీ. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mrigasira-karthi-2026-when-to-take-fish-medicine-best-time-revealed-1827866.html</loc><lastmod>2026-05-28T12:22:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mrugashira Karthe 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe.jpg</image:loc><image:caption><![CDATA[ రోహిణి కార్తె తర్వాత వచ్చేది మృగశిర కార్తె. అయితే రోహిణి కార్తెలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. దీంతో చాలా మంది ఎండ వేడిమి ఉక్కపోత నుంచి బయటపడటానికి మృగశిర కార్తె ఎప్పుడు వస్తుందా అని వేయిట్ చేస్తుంటారు. ఇక 2026లో మృగశిర కార్తె జూన్ 8న ప్రారంభం కానుంది. సూర్యుడు రోహిణి నుంచి మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్ని మృగశిర కార్తె అంటారు.  ఈ సమయంలో వాతావరణం చల్లబడటమే కాకుండా, ఆకాశం మొత్తం మేఘాలతో నిండిపోతుంది. నైరుతి రుతుపవనాలు ఆకాశంలో విస్తరించి తొలకరి చినుకులు పడతాయి. ఈ సమయంలోనే రైతులు, వ్యవసాయం పనులు మొదలు పెడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మృగశిరంకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే? దీనిపై రెండు కథనాలు ఉన్నాయి, కొందరు..మనకు 27 నక్షత్రాలు ఉన్నాయి. అయితే చంద్రుడు 14 రోజులు ఒక్కో నక్షత్రం సమీపంలో సంచరిస్తుంటాడు. అయితే చంద్రుడు ఏ నక్షత్రం సమీపంలోకి వస్తాడో, ఆ నక్షత్రం పేరును ఆ కార్తెకు పెడుతారు. అయితే చంద్రుడు మృగశిర నక్షత్రం సమీపంలోకి రావడంతో దానికి మృగశిర కార్తె అంటారని చెబుతుంటారు. అలాగే కొందరు,  సూర్యుడు నక్షత్రంలోకి ప్రవేశం ఆధారంగా కార్తెలు నిర్ణయిస్తారని, రోహిణి కార్తెలోకి ప్రవేశించినప్పుడు, రోహిణి కార్తె, మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించినప్పుడు మృగశిర కార్తె అంటారని నిపుణులు చెబుతున్నారు. ఇలా అనేక కథలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక మృగశిర కార్తె అంటే చల్లదనం, ఈ సమయంలో ఎండలు పూర్తిగా తగ్గిపోయి, వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది.  తొలకరి చినుకులు పడటంతో ప్రతి ఒక్కరూ పొలం పనులు మొదలు పెట్టుకుంటారు. అంతే కాకుండా ఈ సమయంలో చేప ప్రసాదం కూడా ఇస్తుంటారు. అలాగే చాలా మంది మృగశిరకార్తె సమయంలో బెల్లం ఇంగువ కలిపి తీసుకోవడం, చేపలు తినడం చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకంటే? ఒక్కసారిగా వాతావరణంలో మార్పు రావడంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీంతో అనేక రకాల వ్యాధులు, వైరల్ ఇన్ఫెక్షన్స్ ఈ సమయంలో ఎక్కువగా వస్తుంటాయి. వాటిని నుంచి ఉపశమనం పొందడానికి, రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి, బెల్లం, ఇంగువ లాంటివి తీసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mrugashira-karthe-4.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో చేప మందు తీసుకోవడానికి బెస్ట్ సమయం ఏది అంటే? మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది చేప ప్రసాదం. అయితే ఈ సంవత్సరం కూడా జూన్ 8న మృగశిర కార్తె సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీ చేయనున్నారంట. అయితే ఈ సంవత్సరం మృగశిర కార్తె రాత్రి 9 గంటలకు ప్రారంభం  కానున్నందున, అదే సమయంలో ఆస్తమా రోగులకు చేప మందు పంపిణీ చేయనున్నారంట. ( నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ పండితుల ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-transit-in-cancer-from-june-2-these-zodiac-signs-may-gain-wealth-property-and-prosperity-1827845.html</loc><lastmod>2026-05-28T11:56:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-gochar-2026-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Gochar 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-transist511.jpg</image:loc><image:caption><![CDATA[ ఉచ్ఛ స్థితిలో ఉన్నప్పుడు గురువు కొన్ని రాశులకు ఐశ్వర్యాన్ని, సిరిసంపదలను కలిగించే అవకాశం ఉంది. సగటు వ్యక్తి కూడా సంపన్నుడు అవడం జరుగుతుంది. గురువు సంపదకు కారకుడైనందువల్ల ఆస్తి లాభం, భూలాభం వంటివి కూడా కలుగుతాయి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేయబోతున్న గురువు వల్ల మేషం, మిథునం, కర్కాటకం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి స్థిరాస్తులు, చరాస్తులు బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. గృహ యోగం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/1-mesha-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఆస్తిపాస్తులు, సొంత ఇల్లు, వాహనం వంటి అంశాలకు సంబంధించిన చతుర్థ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలో సంచారం ప్రారంభిస్తున్నందు వల్ల ఈ రాశివారికి ఈ విషయంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరుతుంది. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమై ఆస్తి లాభం, భూ లాభం కలుగుతాయి. అనేక విధాలుగా చర, స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. తల్లి వైపు నుంచి ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ఆరోగ్య భాగ్యం కలుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-17.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందు వల్ల ఈ రాశివారికి తప్పకుండా గృహ యోగం కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందడం వల్ల స్థలాలు, పొలాల మీద బాగా పెట్టుబడులు పెట్టే సూచనలున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి వివాదాల్లో అనుకూల ఫలితాలు లభిస్తాయి. అనేక విధాలుగా రాబడి పెరుగుతుంది. అపర కుబేర యోగం పట్టే అవకాశం ఉంది. జీవనశైలిలోనూ, స్థితిగతుల్లోనూ ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/4-karkataka-rashi-15.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశిలో ధన కారకుడు గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందే అవకాశం ఉంది. గతంలో ఎన్నడూ లేనంతగా లక్ష్మీకటాక్షం లభిస్తుంది. ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది. స్థలాల మీద ఎక్కువగా పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారు బాగా లబ్ధి పొందు తారు. కొద్ది ప్రయత్నంతో సొంత ఇల్లు అమరుతుంది. వాహన యోగానికి కూడా అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-14.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితికి వస్తున్నందు వల్ల ఈ రాశివారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, ఆస్తిపాస్తుల విలువ బాగా పెరగడం, చరాస్తులు కూడా వృద్ధి చెందడం జరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారమై, విలువైన ఆస్తి చేతికి అందుతుంది. స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం వల్ల దశ తిరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/8-vrushchika-rashi-8.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛపడుతున్నందు వల్ల ఈ రాశివారికి అనేక విధాలుగా ఆదాయ వృద్ధికి అవకాశం ఉంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. రావలసిన సొమ్ము చేతికి అందడం వల్ల స్థలాలు ఎక్కువగా కొనడం జరుగుతుంది. ఆస్తుల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగా అనుకూలంగా ఉంది. షేర్లు, స్పెక్యులేషన్లలో ఆదాయాన్ని మదుపు చేయడంతో పాటు లాటరీ టికెట్లు కొనడం కూడా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-18.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా ఆస్తిపరులయ్యే అవకాశం ఉంది. తండ్రి వైపు నుంచే కాక, జీవిత భాగస్వామి వైపు నుంచి కూడా ఆస్తి కలిసి వస్తుంది. అనేక విధాలుగా స్థిర, చరాస్తులు వృద్ధి చెందుతాయి. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రభుత్వం నుంచి ధన లాభం, ఆస్తి లాభం కలిగే అవకాశం కూడా ఉంది. రావలసిన సొమ్మును రాబట్టుకుని షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టుబడులు పెడతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/12-meena-rasi-11.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి పంచమ స్థానంలో రాశ్యధిపతి గురువు ఉచ్ఛ స్థితికి వస్తున్నందువల్ల ఈ రాశివారు తప్పకుండా సంపన్నులయ్యే అవకాశం ఉంది. లాభసాటిగా, సానుకూలంగా ఆస్తి ఒప్పందాలు, గృహ ఒప్పందాలు కుదురుతాయి. షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల అంచనాలకు మించిన లాభాలు కలుగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం వల్ల సంపద బాగా వృద్ధి చెందుతుంది. వ్యాపారాల్లో రాబడి బాగా పెరుగుతుంది. స్థలాలు, భూముల మీద పెట్టుబడులు పెట్టడానికి సమయం అనుకూలంగా ఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-and-silver-rates-in-hyderabad-chennai-and-delhi-on-may-28-2026-1827835.html</loc><lastmod>2026-05-28T11:38:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-prices-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-15.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనుగోలు చేసేవారికి భారీ గుడ్ న్యూస్. గత కొంతకాలంగా పెరుగుతున్న ధరల నుంచి భారీ ఊరట లభించింది. గురువారం ధరలు భారీగా కుప్పకూలాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం త్వరలో జరగనుందని ట్రంప్ ప్రకటన చేసిన క్రమంలో ధరలు పడిపోతూ వస్తోన్నాయి. దీంతో ఈ పతనం మరింత కొనసాగవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ తగ్గింపు తర్వాత ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-14.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060 వద్ద కొనసాగుతోండగా.. గురువారం ఒక్కరోజే రూ.2230 తగ్గింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,43,050 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.2050 పతనమైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-15.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,58,180గా ఉండగా.. నిన్నటితో పోలిస్తే రూ.1640 పతనమయ్యాయి. అటు 22 క్యారెట్ల ధర రూ.1,45,000గా ఉండగా.. ఇవాళ రూ.1500 మేర క్రాష్ అయ్యాయని చెప్పవచ్చు. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,43,050గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-14.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,56,060గా ఉండగా... నిన్నటితో పోలిస్తే రూ.2380 తగ్గింది. అటు 22 క్యారెట్ల ధర రూ.1,43,050గా ఉండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.2200 మేర తగ్గుముఖం పట్టింది. అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-14.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ. 2.75 లక్షలుగా ఉంది. నిన్న రూ.2.85 లక్షల వద్ద స్ధిరపడగా.. ఇవాళ ఒక్కరోజే రూ.10 వేలు తగ్గాయి. హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.90 లక్షల వద్ద ఉంది. నిన్నటితో చూస్తే నేడు రూ.5 వేలు తగ్గింది. చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/kuja-transit-bharani-nakshatra-may-29-major-fortunes-for-these-4-rashi-1827826.html</loc><lastmod>2026-05-28T11:30:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kuja Sancharam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలకు అధిపతి అయిన కుజ గ్రహం మే 29న భరణి నక్షత్రంలోకి సంచారం చేయనుంది. దీని వలన నాలుగు రాశుల వారికి పట్టింది బంగారమే కానుంది. కాగా, ఇంతకీ ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి కుజ సంచారం వలన కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చాలా ఓపికగా పనులు పూర్తి చేసుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది. ఎవరు అయితే వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది బెస్ట్ సమయం. ఆరోగ్యం బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఈ రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. ఉద్యోగస్థులకు సీనియర్స్ నుంచి సహాయ సహకారాలు అందుతాయి. అలాగే ఆర్థికంగా కలిసి వస్తుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్న వారు ఎక్కువ లాభాలు అందుకుంటారు. చాలా రోజుల నుంచి ఎవరు అయితే వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటున్నారో, వారికి ఇది బెస్ట్ సమయం అని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి :  ఈ రాశి వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎక్కువ లాభాలు అందుకుంటారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు. అన్నివిధాలుగా కలిసి వస్తుంది. విద్యార్థులు మంచి కాలేజీల్లో సీటు సంపాదిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kuja-sancharam-5.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఇది బెస్ట్ సమయం. వీరు అనుకున్న పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకునే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/saraswati-yoga-these-4-zodiac-signs-may-get-huge-luck-from-may-29-1827805.html</loc><lastmod>2026-05-28T11:04:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saraswati-yoga-2026.jpg</image:loc>
					<image:title><![CDATA[ Saraswati Yoga 2026 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal-19.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుద్ధికి అధిపతి అయిన బుధుడు, సుఖసంతోషాలు, వైభవానికి కారకుడైన శుక్రుడు, జ్ఞానం, శుభఫలితాలకు సూచిక అయిన గురుడు ఒకే రాశిలో కలిసినప్పుడు అత్యంత శుభప్రదమైన “సరస్వతీ యోగం” ఏర్పడుతుందని చెబుతారు. 2026 మే 29న ఈ అరుదైన యోగం ఏర్పడనుంది. ఆ రోజున బుధ గ్రహం మిథున రాశిలోకి ప్రవేశించగా, గురు, శుక్ర గ్రహాలు ఇప్పటికే అక్కడ సంచరిస్తూ ఉంటాయి. ఈ మూడు గ్రహాల కలయిక వల్ల కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-15.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. సరస్వతీ యోగం మిథున రాశి వారికి ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వాక్చాతుర్యం పెరిగి, ఇతరులను సులభంగా ఆకట్టుకునే అవకాశం ఉంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు దక్కవచ్చు. పెద్ద ప్రాజెక్టులు లేదా పెట్టుబడులపై ఆసక్తి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. విద్య, కమ్యూనికేషన్, క్రియేటివ్ రంగాల్లో ఉన్నవారికి ఇది మంచి సమయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-21.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి.. మే 29 తర్వాత కన్యా రాశి వారికి ఉద్యోగ, ఆర్థిక రంగాల్లో పురోగతి కనిపించే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయంలో చేసిన కృషికి గుర్తింపు లభించవచ్చు. పై అధికారుల నుంచి కొత్త బాధ్యతలు లేదా పదోన్నతులు వచ్చే సూచనలు ఉన్నాయి. జీతం పెరగడం లేదా నిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం వంటి శుభఫలితాలు కనిపించవచ్చు. పెట్టుబడుల విషయంలో కూడా ఇది అనుకూల సమయంగా భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-21.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. తులా రాశి వారికి ఈ యోగం ఆర్థికంగా బలాన్ని ఇవ్వొచ్చు. ఆదాయం పెరగడానికి కొత్త మార్గాలు కనిపించే అవకాశం ఉంది. పెట్టుబడులు మంచి లాభాలను అందించే సూచనలు ఉన్నాయి. కుటుంబ ఆస్తులు లేదా పాత పెట్టుబడుల ద్వారా కూడా ప్రయోజనం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ కాలంలో అదృష్టం అనేక విషయాల్లో మీకు సహకరించే అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-21.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. కుంభ రాశి వారికి సరస్వతీ యోగం అనేక రంగాల్లో విజయ అవకాశాలను పెంచవచ్చు. ముఖ్యంగా కళలు, సృజనాత్మక రంగాలు, మీడియా లేదా వినూత్న ఆలోచనలతో పనిచేసే వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు విజయవంతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థికంగా కూడా స్థిరత్వం పెరిగి, కొత్త అవకాశాలు దక్కే అవకాశం ఉంది. గురు, బుధ, శుక్ర గ్రహాల అనుకూల ప్రభావంతో ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యం,  సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bakrid-special-mutton-dalcha-recipe-easy-homemade-guide-for-eid-feast-1827784.html</loc><lastmod>2026-05-28T10:03:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton Dalcha 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు : మటన్, కందిపప్పు, శనగపప్పు, పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర, పుదీనా, ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, మటన్ మసాలా,  సోరకాయ, చింత పండు, జీలకర్ర పొడి, కారం, కరివేపాకు, ఆవాలు, నూనె, ఉల్లిపాయలు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే..  ముందుగా కంది పప్పు, శనగపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి  నానబెట్టుకోవాలి. అలాగే చింత పండు కూడా నానబెట్టుకోవాలి. ఇప్పుడు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha-4.jpg</image:loc><image:caption><![CDATA[ దీని కోసం స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో నూనె వేయాలి. తర్వాత అందులో బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, లవంగాలు, యాలకులు, పచ్చి మిర్చీ , అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా వేయించుకోవాలి. వేగి బంగారు రంగు వచ్చిన తర్వాత అందులో మటన్ వేసి మెత్తగా ఉడకబెట్టుకోవాలి. మటన్ 70 శాతం ఉడికిన తర్వాత అందులో మనం ముందుగా నానబెట్టుకున్న శనగ పప్పు, కంది పప్పు వేసి మళ్లీ 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు దాల్చా ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా సోరకాయ తీసుకొని శుభ్రంగా కడిగి, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి, అందులో నూనె పోసి, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చి మిర్చి, ఉల్లిపాయలు, సోరకాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత చింత పండు రసం, ఉప్పు కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, జీలకర్ర పొడి వేసి, గ్లాస్ వాటర్ పోసి నీరు బాగా మరిగి, సోరకాయ ముక్కలు అన్నీ బాగా ఉడికేలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-dalcha-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సోరకాయ ముక్కలు ఉడికి, రసం సగం గ్లాస్‌కి వచ్చిన తర్వాత అందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్న మటన్, పప్పుల మిశ్రమాన్ని వేసి, మరో ఐదు నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. చివరగా కొత్తిమీర, పూదీనా వేయాలి. అంతే టేస్టీ టేస్టీ మటన్ దాల్చా రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ragi-pongali-the-ultimate-healthy-breakfast-for-energy-and-immunity-boost-1827767.html</loc><lastmod>2026-05-28T09:19:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongali1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi Pongali1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongal.jpg</image:loc><image:caption><![CDATA[ రాగి పొంగలి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు.. రాగులు, మిరియాలు, పెసర పప్పు, జీలకర్ర, నెయ్యి, ఉప్పు, మిరియాలు, అల్లం తరుగు, పచ్చి మిర్చి, కరివేపాకు, జీడి పప్పు, ఇంగువ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongali2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళితే.. మీరు ఉదయం రాగి పొంగలి బ్రేక్ ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే, దాని ముందు రోజు రాత్రి సమయంలో ఒక కప్పు రాగులను శుభ్రంగా కడిగి, అందులో నాలుగు కప్పుల నీళ్లు పోసి నానబెట్టుకోవాలి.తర్వాత ఉదయం నానబెట్టుకున్న రాగులను మరోసారి శుభ్రం చేసి, ఫ్రెష్ నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెసర్లు తీసుకొని వాటిని ఒకసారి పెనంపై దోరగా వేయించాలి. తర్వాత మనం నానబెట్టుకున్న రాగులు, పెసర్లను ఒక బౌల్‌లోకి తీసుకొని నీళ్లు పోయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongali3.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత గ్యాస్ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, రాగులు, పెసర్లు ఉడకబెట్టుకోవాలి. దాదాపు 20 నిమిషాల వరకు చాలా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongali4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, కడాయి పెట్టి అందులో నెయ్యి వేసుకొని , ఆవాలు జీలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి, జీడి పప్పు, అల్లం తరుగు అన్నీ వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా బంగారు రంగు వచ్చేలా వేయించుకున్న తర్వాత స్టవ్ మీడియం సైజులో పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-pongali5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న రాగులు, పెసర్లను తాళింపులో వేసి మరోసారి మంచిగా కలుపుకోవాలి. అంతే టేస్టీ, హెల్దీ రాగి పొంగలి రెడీ. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా రక్తహీనత సమస్యతో బాధపడే వారికి రోగనిరోధక శక్తి తక్కువ ఉన్నవారు వారానికి రెండు సార్లు దీనిని తినడం వలన శరీరానికి  చాలా మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/how-to-check-silver-purity-before-buying-hallmark-huid-and-bis-care-app-explained-1827758.html</loc><lastmod>2026-05-28T09:12:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-1-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Silver ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం తర్వాత అత్యంత ఖరీదైన, ప్రాముఖ్యత కలిగిన లోహంగా వెండి కొనసాగుతోంది. గోల్డ్ తర్వాత వెండిని ఎక్కువమంది కొనుగోలు చేస్తూ ఉంటారు. బంగారాన్ని కేవలం ఆభరణాల తయారీకి మాత్రమే ఉపయోగిస్తున్నారు. కానీ వెండిని పారిశ్రామిక అవసరాల కోసం కూడా వినియోగిస్తున్నారు. సెమీ కండక్టర్లు, ఈవీ వెహికల్స్, డేటా సెంటర్ల వంటి వాటిల్లో వెండి వినియోగం పెరిగిపోతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-2-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్రజలు కూడా సిల్వర్‌ను విరివిగా వాడుతున్నారు. పట్టీలు, మెట్టెలతో పాటు వెండి పాత్రలు ఎక్కువగా వాడుతూ ఉంటారు. వెండి ధరలు ప్రస్తుతం ఎక్కువగా ఉండటంతో.. వాటిని కొనుగోలు చేసేటప్పుడు క్వాలిటీని చెక్ చేసుకోవాలి. వెండి స్వచ్చతను అనేక మార్గాల ద్వారా చెక్ చేసుకోవచ్చు. హాల్ మార్కింగ్‌తో పాటు బీఏఐఎస్ కేర్ యాప్ ద్వారా మీరు వెండి స్వచ్చతను గుర్తించవచ్చు. మీరు కొంటున్నది నిజమైన వెండినా లేదా నకిలీదా అనేది తెలుసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ కేంద్ర ప్రభుత్వం వెండికి హాల్ మార్కింగ్ తప్పనిసరి చేసింది. దీంతో సిల్వర్‌పై బ్యూర్ ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ లోగో, 6 అంకెల హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్(హెచ్‌యూఐడీ కోడ్), ప్యూరిటీ గ్రేడ్ వంటివి ఉంటాయి. దీంతో మీరు వెండిని కొనుగోలు చేసేటప్పుడు హాల్ మార్కింగ్ ఉందా.. లేదా అనేది చూడండి. అది లేకపోతే కొనుగోలు చేయకండి. ఈ మార్కింగ్ ఉండటం వల్ల మీరు కొంటున్నది నిజమైన వెండిగా తెలుసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి క్వాలిటీని గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం బీఐఎస్ కేర్ యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్‌లోకి వెళ్లి వెరిఫై హెచ్‌యూఐడీపై క్లిక్ చేయండి. మీరు కొనుగోలు చేసే వెండిపై ఉన్న 6 అంకెల హెచ్‌యూఐడీ నమోదు చేయండి. ఆ తర్వాత సెర్చ్‌పై క్లిక్ చేస్తే హాల్ మార్కింగ్ సర్టిఫికేషన్‌కు సంబంధించిన వివరాలతో పాటు దాని స్వచ్చత ఎంత..? అనే సమాచారం మొత్తం వచ్చేస్తుంది. ఒకవేళ సమాచారం రాకపోతే జాగ్రత్త పడండి. మీరు కొనుగోలు చేసేది నకిలీది కావొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/silver-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి ప్యూరిటీని గ్రేడ్ల విధానంలో లెక్కిస్తారు. 999 అని ఉంటే అది 99.9 శాతం స్వచ్చత కలిగిన వెండి అని అర్థం. ఇక 925 అని ఉంటే స్టెర్లింగ్ సిల్వర్‌గా చెబుతున్నారు. ఇక 958 అని ఉంటే బ్రిటానియా సిల్వర్‌గా చెబుతారు. మీరు కొనుగోలు చేసేటప్పుడు వీటన్నింటినీ చెక్ చేస్కోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actor-sudheer-babu-reveals-his-fitness-and-diet-secrets-at-age-of-49-1827701.html</loc><lastmod>2026-05-27T22:17:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sudheer Babu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu-age.jpg</image:loc><image:caption><![CDATA[ సుధీర్ బాబు గతంలో ఓ ఇంటర్వ్యూలో తన డైట్ సీక్రెట్ గురించి రివీల్ చేశారు. దశాబ్ద కాలానికి పైగా సిక్స్ ప్యాక్‌ను మెయింటైన్ చేయడం తన జీవనశైలిలో భాగమని, కేవలం సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించడం కాదని ఆయన వివరించారు. ఈ క్రమశిక్షణకు ప్రధాన కారణం తన తల్లి అని, చిన్నతనం నుంచే సరైన ఆహారం, వ్యాయామం ప్రాముఖ్యతను ఆమె తనకు నేర్పారని సుధీర్ బాబు పేర్కొన్నారు. బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా తన క్రీడా నేపథ్యం కూడా ఫిట్‌నెస్ పట్ల తన నిబద్ధతకు దోహదపడిందని ఆయన తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu-films.jpg</image:loc><image:caption><![CDATA[ సుధీర్ బాబు తన ఆహార నియమాల గురించి వివరంగా తెలియజేశారు. తాను అన్నం (రైస్) తింటానని, అయితే ప్రత్యక్ష చక్కెర (డైరెక్ట్ షుగర్స్)ను పూర్తిగా దూరం పెడతానని స్పష్టం చేశారు. శరీరానికి ఇంధనం అవసరమని, కానీ అది సరైన మోతాదులో ఉండాలని, అతిగా తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఉదయం టిఫిన్‌గా ఇడ్లీని తీసుకుంటానని, దోశను తిననని తెలిపారు. తన రోజువారీ ఆహారంలో ప్రతి భోజనంలో అన్నం లేదా చపాతీ లేదా బ్రౌన్ రైస్, తగిన మోతాదులో కూరగాయలు, చికెన్ వంటి ప్రోటీన్లు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. ముఖ్యంగా, తాను రోజుకు ఆరు సార్లు ఆహారం తీసుకుంటానని సుధీర్ బాబు వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకసారి తింటే యోగి, రెండు సార్లు తింటే భోగి, మూడు సార్లు తింటే రోగి వంటి సామెతలు ప్రజల ఆలోచనలతో ఆడుకోవడమే తప్ప, శాస్త్రీయం కావని ఆయన కొట్టిపారేశారు. శరీరానికి రోజుకు అవసరమైన కేలరీలను ఒకేసారి కాకుండా, చిన్న చిన్న భాగాలుగా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందని ఆయన నమ్ముతారు. బరువు తగ్గడం లేదా ఫిట్‌నెస్‌ను మెయింటైన్ చేయడం అనేది కేలరీల లోటు (డెఫిసిట్ ఈటింగ్)పై ఆధారపడి ఉంటుందని సుధీర్ బాబు వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu-movie.jpg</image:loc><image:caption><![CDATA[ రోజుకు 2000 కేలరీలు అవసరమైన వ్యక్తి, 1990 కేలరీలు తీసుకుంటే బరువు తగ్గుతారని ఆయన ఉదాహరణగా చెప్పారు. సరైన ఆహార పదార్థాలపై, వాటి పోషక విలువలు, శరీరానికి అవసరమైన మోతాదుపై అవగాహన ఉండటం చాలా ముఖ్యమని ఆయన  చెప్పారు. తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకోవడమే కాకుండా, ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సహాయపడే సేక్రెడ్ బీస్ట్ (Sacred Beast) అనే ఒక యాప్‌ను కూడా రూపొందించానని, దీనిలో ప్రోటీన్ సప్లిమెంట్స్ వంటి వివరాలు ఉంటాయని సుధీర్ బాబు తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sudheer-babu-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా విజయం అనేది హీరో ఫేస్ వాల్యూ కంటే కథపైనే ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఓటీటీల రాకతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గినా, కొన్ని జానర్ సినిమాలను థియేటర్లలోనే చూసి ఎక్స్ పీరియన్స్ చేయాలని ప్రేక్షకులు ఆశిస్తారని చెప్పారు. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్, ఇన్‌స్టాగ్రామ్ ల వల్ల ప్రేక్షకుల ఓపిక తగ్గిపోతోందని, ప్రతి 3 నుండి 10 సెకన్లకు ఒక ట్విస్ట్ లేదా ఎలివేషన్ ఆశించే ప్రెషర్ ఇప్పుడు సినిమాలపై పడుతోందని ఆయన అన్నారు. సినీ పరిశ్రమలో నటుడిగా తనను తాను నిరంతరం నిరూపించుకుంటూ, వైవిధ్యమైన పాత్రలతో దూసుకుపోతున్న హీరో సుధీర్ బాబు, 48 ఏళ్ల వయసులో కూడా ఎంతో యంగ్‌గా, ఫిట్‌గా కనిపిస్తారు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/entertainment/tollywood/actress-laya-says-she-missed-ammoru-movie-child-artist-role-1827653.html</loc><lastmod>2026-05-27T21:45:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-14.jpg</image:loc>
					<image:title><![CDATA[ Laya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనదైన హోమ్లీ లుక్, అద్భుతమైన నటనతో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత ‘స్వయంవరం’, ‘మనోహరం’, ‘ప్రేమించు’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించి మెప్పించారు. వివాహం తర్వాత అమెరికాలో స్థిరపడి సినిమాలకు సుదీర్ఘ విరామం ఇచ్చిన లయ, ఇటీవల ‘సాంప్రదాయిని సుప్పిని సుద్ధపూసని’, నితిన్ ‘తమ్ముడు’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-films.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ.. టాలీవుడ్ క్లాసిక్ భక్తిరస చిత్రం ‘అమ్మోరు’  సినిమా గురించిన ఒక షాకింగ్ సీక్రెట్‌ను బయటపెట్టారు. కోడి రామకృష్ణ దర్శకత్వంలో గ్రాఫిక్స్ వండర్‌గా వచ్చిన ‘అమ్మోరు’ చిత్రంలో మొదట చైల్డ్ ఆర్టిస్ట్ పాత్ర కోసం లయనే అనుకున్నారట. అప్పటికి ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాలు చేస్తూ క్లాసికల్ డాన్సర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఆ సమయంలో లయ వయసు చాలా పెద్దది కావడం, పైగా చదువుపైనే పూర్తిగా దృష్టి పెట్టడం వల్ల ఆ భారీ ఆఫర్‌ను తిరస్కరించాల్సి వచ్చిందని తెలిపారు. ఒకవేళ ఆ సినిమా చేసి ఉంటే లయ కెరీర్ గ్రాఫ్ మరోలా ఉండేదనే చెప్పాలి. ఆ తర్వాత అదే పాత్రను నటి సునయన పోషించి కెరీర్‌లో మైలురాయిని అందుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-age-1.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో పాటు తన కెరీర్‌లో అత్యంత ప్రశంసలు తెచ్చిపెట్టిన ‘ప్రేమించు’ సినిమాలోని అంధురాలి పాత్ర గురించి కూడా లయ మాట్లాడారు. ఆ పాత్ర చేసినప్పుడు ఇండస్ట్రీ నుండి, బయటి నుండి తీవ్ర విమర్శలు వచ్చాయని, కమర్షియల్ హీరోయిన్‌గా ఎదగాల్సిన సమయంలో ఇలాంటి ఆర్ట్ ఫిలింస్, డి-గ్లామర్ రోల్స్ ఎందుకు చేస్తున్నావంటూ భయపెట్టారని గుర్తుచేసుకున్నారు. సినిమా విడుదలైన మొదటి వారం &#039;కోటి రూపాయల నష్టం&#039; అన్నారని, కానీ మూడో వారానికి అదే సినిమా &#039;కోటి రూపాయల లాభాన్ని&#039; తెచ్చిపెట్టిందని ఆనందం వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-movie.jpg</image:loc><image:caption><![CDATA[ జీవితంలో గెలుపోటములు సహజమని, 24 ఏళ్లకే కెరీర్ వదిలేసి పెళ్లి చేసుకోవడానికి గల కారణాలను కూడా ఆమె ఈ ఇంటర్వ్యూలో సుదీర్ఘంగా పంచుకున్నారు. ప్రస్తుతం లయ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. టాలీవుడ్‌లో తనదైన పద్ధతైన నటన, హోమ్లీ లుక్స్‌తో 2000ల తొలినాళ్లలో స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగారు. గ్లామర్ హడావుడి లేకుండా కేవలం నటనతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ‘మన ఇంటి అమ్మాయి’ అనే ముద్ర వేసుకున్నారమె. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/laya-looks.jpg</image:loc><image:caption><![CDATA[ లయ విజయవాడలో జన్మించారు. ఆమె ఒక లలిత సంగీత గాయని, క్లాసికల్ డాన్సర్ కూడా. స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇస్తున్న సమయంలోనే ఆమెకు సినిమా అవకాశాలు వచ్చాయి. హీరోయిన్ కాకముందే లయ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి అడుగుపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన ‘భద్రం కొడుకో’ (1992) చిత్రంలో బాలనటిగా కనిపించారు. 1999లో వేణు తొట్టెంపూడి సరసన వచ్చిన ‘స్వయంవరం’ సినిమాతో లయ హీరోయిన్‌గా పరిచయమయ్యారు. ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడమే కాకుండా, నటిగా లయకు ఇండస్ట్రీలో గ్రాండ్ వెల్‌కమ్ పలికింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/karamani-kurma-recipe-healthy-black-eyed-beans-curry-for-rotis-1827572.html</loc><lastmod>2026-05-27T20:31:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Karamani Kurma (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కుర్మాకు అసలైన హోటల్ టెక్స్చర్ మరియు రుచిని ఇచ్చేది మనం తయారు చేసుకునే ప్రత్యేకమైన పేస్ట్. దీనికోసం ఒక చిన్న బౌల్‌లో ఒక ఇంచు అల్లం ముక్క, పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 15 నుండి 20 జీడిపప్పులు, మరియు అర టేబుల్ స్పూన్ గసగసాలు తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి కనీసం 30 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టడం వల్ల గసగసాలు, జీడిపప్పు మెత్తబడి గ్రైండ్ చేసినప్పుడు వెల్వెట్ లాంటి మృదువైన పేస్ట్‌లా తయారవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుర్మా తయారీ కోసం అరకప్పు అలసందలను (Black Eyed Beans) రాత్రంతా నీటిలో నానబెట్టాలి. నానిన తర్వాత ఇవి సుమారు కప్పుంబావు వరకు అవుతాయి. ఇప్పుడు ఒక ప్రెజర్ కుక్కర్‌లో నానబెట్టిన అలసందలు, తొక్క తీసి సగంగా కోసిన ఒక బంగాళదుంప (ఆలూ), మరియు రెండు టమోటా ముక్కలను వేయాలి. ఇందులో మూడు కప్పుల నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌పై 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-3.jpg</image:loc><image:caption><![CDATA[ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ పూర్తిగా పోయాక... ఉడికిన బంగాళదుంప, టమోటా ముక్కలను విడిగా తీసి, మనం ముందుగా నానబెట్టుకున్న జీడిపప్పు-కొబ్బరి మిశ్రమంతో కలిపి మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. అలసందలు చేత్తో నలిపితే మెత్తగా అయ్యేలా ఉడకడం ఎంతో ముఖ్యం, అప్పుడే కూర టెక్స్చర్ బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వెడల్పాటి అడుగు మందంగా ఉన్న కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె కాగాక అర టీస్పూన్ జీలకర్ర, అర టీస్పూన్ సోంపు వేసి చిటపటలాడించాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ కస్తూరి మేతిని చేత్తో నలిపి వేయాలి, ఇది కూరకు హోటల్ సువాసనను ఇస్తుంది. ఆ తర్వాత అరకప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అర టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలను లేత గులాబీ రంగు వచ్చే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేలా వేపాలి. అనంతరం అర టీస్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ వేయించిన జీలకర్ర పొడి, మరియు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి తక్కువ మంటపై వేయించాలి. మసాలాలు వేగాక, మనం మిక్సీ పట్టుకున్న టమోటా-ఆలూ-జీడిపప్పు పేస్ట్‌ను ఇందులో వేసి బాగా కలపాలి. అడుగు పట్టకుండా ఉండటానికి అరకప్పు వేడి నీటిని పోసి, మసాలాల నుండి మంచి సువాసన వచ్చే వరకు గీరుకుంటూ వేపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karamani-kurma-6.jpg</image:loc><image:caption><![CDATA[ మసాలా గ్రేవీ బాగా వేగిన తర్వాత, ఉడికించి పెట్టుకున్న అలసందలను ఆ నీటితో సహా కడాయిలో పోసేయాలి. అంతా బాగా కలిపి, మీడియం ఫ్లేమ్‌పై 15 నుండి 20 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. కూర ఉడుకుతున్నప్పుడే పైనుంచి కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు, ఒక టీస్పూన్ గరం మసాలా వేసి కలపాలి. గ్రేవీ మరీ చిక్కగా కాకుండా, కాస్త జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆపేయాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత జీడిపప్పు మరియు ఆలూ వల్ల కూర మరింత గట్టిపడుతుంది. అంతే... ఎంతో రుచికరమైన భవన్స్ స్పెషల్ అలసందల కుర్మా సిద్ధం! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-ragi-laddu-recipe-calcium-rich-millet-sweet-snack-for-all-ages-1827553.html</loc><lastmod>2026-05-27T20:13:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ragi Laddu (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[  రాగులలో అన్ని ధాన్యాల కంటే అత్యధికంగా కాల్షియం (Calcium) లభిస్తుంది. ఇది దంతాల పటుత్వానికి, ఎముకల సాంద్రతను పెంచడానికి ఎంతో తోడ్పడుతుంది. అలాగే ఇందులో ఇనుము (ఐరన్) శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తి పెరిగి, రక్తహీనత సమస్య త్వరగా నయమవుతుంది. రాగులలో ఉండే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు మరియు పీచు పదార్థం (ఫైబర్) జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇది గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్న ఆహారం కావడం వల్ల మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు కూడా నిశ్చింతగా పరిమిత పరిమాణంలో తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోరూరించే రాగి లడ్డు తయారీ విధానం: రాగి లడ్డు తయారు చేయడానికి ఎంతో తక్కువ సమయం మరియు కేవలం మూడు, నాలుగు ముఖ్యమైన పదార్థాలు ఉంటే సరిపోతుంది.
 మొదటగా స్టవ్ మీద బాణలి పెట్టి రెండు కప్పుల రాగి పిండిని వేయాలి. పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు తక్కువ మంటపై (Low Flame) దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే బాణలిలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, బాదం ముక్కలను వేయించి పెట్టుకోవాలి. అలాగే అరకప్పు పల్లీలు లేదా నువ్వులను విడిగా వేయించి పొడి చేసి పెట్టుకుంటే లడ్డు రుచి, పోషకాలు మరింత పెరుగుతాయి. లడ్డు తీపి కోసం తెల్ల పంచదారకు బదులుగా ఆర్గానిక్ బెల్లం తురుమును వాడాలి. బెల్లం వల్ల శరీరానికి అదనపు ఐరన్ అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ వేయించిన రాగి పిండి, నువ్వుల పొడి, బెల్లం తురుము, కొద్దిగా యాలకుల పొడిని మిక్సీ జార్‌లో వేసి ఒక్కసారి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని, వేయించిన డ్రై ఫ్రూట్స్ మరియు కొద్దిగా కాచిన వేడి నెయ్యిని వేసి బాగా కలపాలి. మిశ్రమం కొద్దిగా వెచ్చగా ఉన్నప్పుడే చేతితో నొక్కుతూ గుండ్రని లడ్డులుగా చుట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ragi-laddu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాగి లడ్డులను గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే కనీసం రెండు వారాల పాటు ఫ్రెష్‌గా ఉంటాయి. స్కూల్ నుండి వచ్చే పిల్లలకు సాయంత్రం పూట ఇచ్చే స్నాక్స్‌గా ఇది అద్భుతమైన ఎంపిక. చాక్లెట్లు, బిస్కెట్లకు బదులుగా రోజుకు ఒక రాగి లడ్డు ఇవ్వడం వల్ల వారిలో రోగనిరోధక శక్తి (Immunity) పెరిగి చురుగ్గా ఉంటారు. గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు మరియు మోకాళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు ఈ లడ్డు ఒక పౌష్టికాహారం. ఇంట్లోనే ఎంతో శుచిగా, రుచిగా చేసుకునే ఈ రాగి లడ్డును మీ డైట్‌లో భాగం చేసుకుని ఆరోగ్యంగా ఉండండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/weight-loss-secrets-summer-skin-care-and-diet-tips-1827531.html</loc><lastmod>2026-05-27T19:58:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Weight Loss Secrets (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-1.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు శరీరాన్ని లోపలి నుండి చల్లబరచడం (Cooling the body) ఎంతో ముఖ్యం. దీనికోసం ఒక అద్భుతమైన చిట్కాను తెలుసుకోండి. సమ్మర్‌లో కీరా దోసకాయ (Cucumber) జ్యూస్ లేదా సలాడ్ తీసుకోవడం అత్యుత్తమ మార్గం. కీరాలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-2.jpg</image:loc><image:caption><![CDATA[ కీరా రసంలో కొద్దిగా నిమ్మరసం పిండుకుని, అందులో ఒక తమలపాకును (Betel Leaf) వేసి తీసుకుంటే అది శరీరానికి అమితమైన చలవను ఇస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తూనే సహజసిద్ధమైన వెయిట్ లాస్ డ్రింక్‌లా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత మార్కెట్లో దొరికే పండ్లు, కొబ్బరి నీళ్లలో జరుగుతున్న కల్తీల సంగతి తెలిసిందే. బొండాలలో స్వీట్నెస్ పెంచడానికి సిరంజిల ద్వారా ఇంజెక్షన్లు ఇస్తున్నారని, అలాగే వాటర్ మెలన్ (పుచ్చకాయ) లో కూడా ఎరుపు రంగు, తీపి కోసం కెమికల్స్ వాడుతున్నారు. కల్తీ లేని అసలైన పుచ్చకాయను గుర్తించడానికి ఒక సులభమైన పద్ధతి ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-4.jpg</image:loc><image:caption><![CDATA[ పుచ్చకాయను కట్ చేసినప్పుడు లోపల అంతా ఒకే రకమైన ఏకరీతి ఎరుపు రంగులో ఉంటే అది 100 శాతం రంగులు దట్టించిన కల్తీ పండు అని అర్థం. సహజమైన పుచ్చకాయ ఎప్పుడూ మధ్య భాగంలో ముదురు రంగులో ఉండి, చుట్టూ పైతొక్క వైపు వెళ్లేకొద్దీ లేత గులాబీ రంగులోకి మారుతుంది. కొబ్బరి నీళ్లలో కూడా కేవలం తీపి మాత్రమే కాకుండా కొద్దిగా పులుపు, ఉప్పు రుచులు కూడా కలిసి ఉంటేనే అది అసలైన సహజ నీరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/weight-loss-secrets-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేసవి లో కూడా  చర్మం మెరిసేలా ఉండటానికి ఒక రహస్యం ఉంది. అది ఏదోకాదు హైడ్రేషన్. వేసవిలో శరీరానికి నిరంతరం నీటి శాతాన్ని అందించడమే చర్మ సౌందర్యానికి అసలైన గీటురాయి. దీనితో పాటు ప్రతి భోజన ప్లేట్‌లోనూ ఒక అర నిమ్మకాయను (Vitamin C) తప్పనిసరిగా ఉంచుకోవాలి. పప్పు అయినా, ఫిష్ అయినా దేనిపైనైనా సరే నిమ్మరసం పిండుకుని తినడం చాలా మంచింది.  అప్పటికప్పుడు శరీరానికి అందే ఈ విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చర్మంపై ముడతలు పడకుండా యవ్వనంగా ఉంచడానికి సహాయపడుతుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/indian-railways-alerts-passengers-check-new-food-prices-at-central-railway-stations-1827513.html</loc><lastmod>2026-05-27T19:48:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Central Railway Food Price Hike) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike-4.jpg</image:loc><image:caption><![CDATA[ సెంట్రల్ రైల్వే ప్రకారం.. రైల్వే స్టేషన్‌లలోని చిరు వ్యాపారులను ప్రోత్సహించేందుకు రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. స్టేషన్లలో ఈ చిరు వ్యాపారులు అమ్మే ఆహారాల ధరల పెంపునకు ఆమోదం తెలిపింది. ఈ కొత్త రేట్ లిస్ట్ జూన్ 1 నుండి అన్ని స్టేషన్లలో అమలులోకి వస్తుందని రైల్వేశాఖ స్పష్టం చేసింది. తాజాగా పెరిగిన ధరలు చూసుకుంటే.. 50 గ్రాముల ఆలూ వడ ధర రూ. 15 కు చేరనుంది. దీనితో పాటు ఇచ్చే ఒక పావ్ ధర రూ. 5 గా ఉంటుంది. అంటే, ప్రతి స్టేషన్‌లో ఇకపై మీరు వడపావ్ కొనేందుకు గతంలో కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త ధరల ప్రకారం.. వెజ్ సమోసా, వెజ్ పఫ్, సాబుదానా వడ ధరలు రూ. 20 కి పెరిగాయి. అలాగే పావ్ భాజీ ధర రూ. 50 కి చేరింది. వెజ్ పిజ్జా కూడా ఇప్పుడు రూ. 50 కే ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రైల్వే స్టేషన్లలో ప్రయాణ సమయంలో ఈ ఐటమ్స్ చాలా పాపులర్. కొత్త ధరలు అమలులోకి వచ్చిన తర్వాత ప్రయాణికుల ఆహార బడ్జెట్ కొంత పెరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నార్త్ ఇండియన్ ఫుడ్‌తో పాటు మన సౌత్ ఇండియన్ ఫుడ్ ధరలు కూడా పెరిగాయి. ఇప్పుడు రైల్వే స్టేషన్‌లో ఒక మసాలా దోశ కొనాలంటే రూ. 35 చెల్లించాలి. అలాగే సాంబార్, చట్నీతో కూడిన 2 ఇడ్లీలు కొనాలంటే రూ. 30 చెల్లించాలి. రైల్వే స్టేషన్లలో దోశ, ఇడ్లీలను ప్రయాణికులు ఎంతో ఇష్టంగా తింటారు. అటువంటి పరిస్థితిలో ఈ మార్పు చాలా మంది ప్రయాణికుల జేబులపై ప్రభావం చూపవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే రైల్వే శాఖ అన్ని రకాల ఆహారాల ధరలను పెంచలేదు. కేవలం కొన్నింటిపై మాత్రమే ధరలను పెంచింది. గతంలో మాదిరిగానే మిసల్ పావ్ రూ. 35 కే లభిస్తుంది. కచోరీ కూడా పాత రేటు అంటే రూ. 15 లకే లభిస్తుంది. అలాగే దాబేలీ గతంలో మాదిరే రూ. 20 గా ఉంది. అంటే కొన్నింటిపై మాత్రమే ధరలు పెరిగాయి, మిగతా ఆహార పదార్థాలు పాత రేట్లకే ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/central-railway-food-price-hike.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇక్కడ ప్రయాణికులకు ఊరట కల్పించే విషయం కూడా ఒకటి ఉంది. ధరలు పెంచినందున ఆహార నాణ్యతను ఖచ్చితంగా పెంచాలని రైల్వే స్పష్టం చేసింది. నాణ్యతను తనిఖీ చేయడానికి రైల్వే అధికారులు రెగ్యులర్‌గా వస్తారని తెలిపింది. అలాగే ప్రయాణికుల నుండి అదనపు వసూళ్లను అరికట్టడానికి, ప్రతి స్టాల్ యజమాని రెండు భాషలలో స్పష్టంగా కనిపించేలా రేట్ లిస్ట్‌ను బోర్డుపై ఏర్పాటు చేయాలని తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/paan-lovers-beware-these-5-people-should-avoid-it-completely-1827460.html</loc><lastmod>2026-05-27T19:22:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sweet-paan-health-risks.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sweet Paan Health Risks ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/paan-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ గర్భిణీలు, పాలిచ్చే తల్లులు: గర్భవతులుగా ఉన్న మహిళలు, చిన్న పిల్లలకు పాలిచ్చే తల్లులు పాన్ తినడానికి అస్సలు సాహసించకూడదు. పాన్‌లో ఉపయోగించే వక్క (Betel Nut), కొన్ని రకాల సుగంధ ద్రవ్యాలు కడుపులోని పిండం ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇది పుట్టబోయే బిడ్డ ఆరోగ్యానికి హాని కలిగించడమే కాకుండా, పాలిచ్చే తల్లుల ద్వారా శిశువు శరీరంలోకి చేరే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/betel-leaf-side-effects.jpg</image:loc><image:caption><![CDATA[ కడుపులో అల్సర్లు, గ్యాస్ సమస్యలు ఉన్నవారు: పాన్ తయారీలో ఉపయోగించే సున్నం, కాచు (కథా), ఘాటైన మసాలాలు జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తాయి. ఇప్పటికే కడుపులో అల్సర్లు (Ulcers) లేదా తీవ్రమైన అసిడిటీ సమస్యలతో బాధపడేవారు పాన్ తింటే, ఆయా పదార్థాలు కడుపులోని పొరలను మరింత ఇరిటేట్ చేస్తాయి. దీనివల్ల కడుపులో మంట, నొప్పి తీవ్రతరమవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/paan-health-warning.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు: నేటి కాలంలో మీఠా పాన్ (Sweet Paan) తినడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. ఇందులో రుచి కోసం గుల్కండ్, కొబ్బరి పొడి, చెర్రీస్, వివిధ రకాల తీపి సిరప్‌లను అధికంగా కలుపుతారు. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను (Sugar Levels) ఒక్కసారిగా పెంచేస్తాయి. కాబట్టి, డయాబెటిస్ రోగులు ఇటువంటి తీపి పాన్‌లకు పూర్తిగా దూరంగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/paan-and-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ అధిక రక్తపోటు (హై బీపీ) రోగులు: పాన్ తిన్నప్పుడు శరీరంలో ఒక రకమైన ఉత్తేజం వస్తుంది. అయితే, హైపర్‌టెన్షన్ లేదా అధిక రక్తపోటు ఉన్నవారిలో ఇది గుండె కొట్టుకునే వేగాన్ని, బీపీ స్థాయిలను మరింత పెంచే అవకాశం ఉంది. అలాగే గుండె జబ్బుల ప్రమాదం ఉన్నవారు కూడా దీనికి దూరంగా ఉండటం శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/who-should-avoid-paan.jpg</image:loc><image:caption><![CDATA[ నోటి ఇన్ఫెక్షన్లు, చిగుళ్ల సమస్యలు ఉన్నవారు: నోటిలో పుండ్లు (Mouth Ulcers) ఉన్నప్పుడు లేదా చిగుళ్ల నుండి రక్తం కారే సమస్యలు ఉన్నప్పుడు పాన్ నమలడం వల్ల అందులోని సున్నం ఆ గాయాలను మరింత పెద్దవిగా చేస్తుంది. ఇది నోటి నొప్పులను పెంచడమే కాకుండా ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది. సహజంగా తమలపాకు మాత్రమే తినడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, మార్కెట్లో దొరికే రకరకాల మిశ్రమాలతో కూడిన పాన్ అందరి శరీర తత్వానికి పడదు. ముఖ్యంగా పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోకుండా పాన్ జోలికి వెళ్లకపోవడమే మంచిది. లేదంటే, సమస్యలు కొనితెచ్చుకున్నట్లవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-is-the-best-time-to-apply-hair-oil-night-or-day-experts-reveal-the-truth-1827442.html</loc><lastmod>2026-05-27T18:14:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-apply-hair-oil.jpg</image:loc>
					<image:title><![CDATA[ Best Time To Apply Hair Oil ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-health-secrets.jpg</image:loc><image:caption><![CDATA[ జుట్టు దృఢంగా, ఆరోగ్యంగా పెరగడానికి తలకు నూనె రాయడం ఎంతో ముఖ్యం. అయితే దీనిని సరైన సమయంలో చేయడం వల్లనే పూర్తి ఫలితం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. నూనె రాయడం వల్ల జుట్టుకు కావలసిన పోషణ లభించడమే కాకుండా తలలో తేమ అందుతుంది. దీంతో మీ జుట్టు ఒత్తుగా, బలంగా, పొడుగ్గా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/night-hair-oiling-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ హెయిర్ కేర్ నిపుణుల ప్రకారం, జుట్టుకు నూనె రాయడానికి రాత్రి సమయం (Night Time) అత్యంత అనుకూలమైనదిగా చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రి వేళల్లో మన శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో నూనె రాయడం వల్ల జుట్టు కుదుళ్లు (Hair Follicles) నూనెను లోపలి వరకు పీల్చుకోవడానికి తగినంత సమయం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/best-time-to-apply-hair-oil-1.jpg</image:loc><image:caption><![CDATA[ గోరువెచ్చని నూనెతో రాత్రి పూట తలపై తేలికగా మసాజ్ చేయడం వల్ల రోజంతా ఉన్న అలసట, మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతమైన, గాఢమైన నిద్ర పడుతుంది. మసాజ్ చేయడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగై, జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-care-routine.jpg</image:loc><image:caption><![CDATA[ పగటిపూట నూనె రాస్తే ఏమవుతుంది?: చాలామంది ఉదయం పూట నూనె రాసుకుని బయటకు వెళ్తుంటారు. కానీ, వేసవి కాలంలో లేదా పగటిపూట నూనె రాసుకుని బయట తిరగడం వల్ల వాతావరణంలో ఉండే ధూళి, కాలుష్యం (Dust and Pollution) ఆ నూనె జిడ్డుకు తలలో త్వరగా పేరుకుపోతాయి. ఇది కుదుళ్లను మూసివేసి (Clogged Pores) జుట్టు రాలడం, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఒకవేళ మీకు రాత్రి పూట నూనె రాయడం ఇష్టం లేకపోతే.. తలస్నానం చేయడానికి కనీసం 1 నుండి 2 గంటల ముందు పగటిపూట నూనె రాసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hair-strengthening-tips.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, కొందరు వారమంతా తలకు నూనెను అలాగే ఉంచుతారు. దీనివల్ల స్కాల్ప్‌పై మురికి చేరి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. రాత్రి నూనె రాస్తే, మరుసటి రోజు ఉదయాన్నే తలస్నానం చేయడం మంచిది. జుట్టుకు నూనె రాసేటప్పుడు ఎప్పుడూ నూనెను కాస్త గోరువెచ్చగా చేసి రాస్తే మంచి ఫలితం ఉంటుంది. నూనెను శుభ్రం చేయడానికి రసాయనాలు ఎక్కువగా లేని మైల్డ్ లేదా హెర్బల్ షాంపూలను ఉపయోగించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tirupati-gangamma-jatara-2026-goddess-adorned-with-currency-notes-worth-rs-50-lakhs-photos-1827434.html</loc><lastmod>2026-05-27T17:46:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tirupati Gangamma Jatara Currency Decoration ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే జాతర ముగిసిన తర్వాత వచ్చే విశిష్టమైన రెండో మంగళవారం పర్వదినాన్ని పురస్కరించుకుని గంగమ్మ తల్లి మూలవిరాట్‌కు అర్చకులు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల స్వర్ణాభరణాలు, దగదగలాడే వజ్రాల కిరీటంతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. దీంతో ఆలయ ముఖద్వారం కరెన్సీ నోట్ల తోరణాలతో సరికొత్త శోభను సంతరించుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration-3.jpg</image:loc><image:caption><![CDATA[ జాతర ముగిసినా గంగమ్మపై భక్తుల భక్తిప్రపత్తులు తగ్గలేదని నిరూపిస్తూ.. ఆలయ ప్రాంగణంలోని విశ్వరూప స్తూపం వద్ద పొంగళ్ళు పెట్టి అంబళ్ళు పోసిన భక్తులు వేషాలు వేసి ఆకట్టుకున్నారు కరెన్సీ అలంకరణలో ఉన్న తల్లిని దర్శించుకుని మురిసిపోయారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration-2.jpg</image:loc><image:caption><![CDATA[ గంగమ్మ జాతర సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ పలువురు భక్తులు, కళాకారులు విభిన్న వేషధారణలతో అలరించారు. గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో రాయలసీమ రంగస్థలి కళాకారులు వివిధ పౌరాణిక పాత్రల వేషాలు ధరించి ఆలయానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ల కట్టల విశేష అలంకరణలో భక్తులకు అభయమిస్తున్న తాతయ్యగుంట గంగమ్మను దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/tirupati-gangamma-jatara-currency-decoration.jpg</image:loc><image:caption><![CDATA[ వారం రోజుల పాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా, వైభవంగా జరిగిన తిరుపతి గంగమ్మ జాతరను విజయవంతంగా పూర్తి చేసిన ఆలయ పాలకమండలిని, అధికారులను, సిబ్బందిని దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ప్రత్యేకంగా అభినందించారు. భక్తులకు ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/red-gold-worlds-most-expensive-saffron-varieties-and-their-prices-1827395.html</loc><lastmod>2026-05-27T17:40:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/premium-saffron-varieties.jpg</image:loc>
					<image:title><![CDATA[ Premium Saffron Varieties ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/red-gold-spice.jpg</image:loc><image:caption><![CDATA[ భారతీయ వంటకాల్లో సుగంధ ద్రవ్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, వాటన్నింటిలోకి అత్యంత ఖరీదైనది, విలాసవంతమైనది ఏది అంటే ఎవరైనా వెంటనే కేసర్ (కుంకుమపువ్వు) అని చెబుతారు. అందుకే దీనిని రెడ్ గోల్డ్  లేదా ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. కేసర్‌ను కేవలం వంటకాల్లో మంచి రంగు, సువాసన కోసమే కాకుండా.. ప్రాచీన వైద్యంలో, ఆధునిక ఔషధాలలో, సౌందర్య సాధనాల తయారీలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అయితే, మార్కెట్లో లభించే అన్ని కేసర్లు ఒకే రకమైనవి కావు. వాటి నాణ్యత, సాగు చేసే ప్రాంతం ఆధారంగా వాటి ధరలు మారుతుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన, ఖరీదైన కేసర్ రకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kashmiri-mongra-saffro.jpg</image:loc><image:caption><![CDATA[ కాశ్మీరీ మోంగ్రా కేసర్ (భారతదేశం): ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగిన అత్యంత ఖరీదైన కేసర్‌గా భారతదేశానికి చెందిన కాశ్మీరీ మోంగ్రా కేసర్ గుర్తింపు పొందింది. కాశ్మీర్ లోని పంపోర్ ప్రాంతంలో ఇది పండుతుంది. ఈ కేసర్ పువ్వు మధ్యలో ఉండే కేవలం ముదురు ఎరుపు రంగు భాగాన్ని మాత్రమే వేరు చేసి దీనిని సేకరిస్తారు. ఇందులో ఎలాంటి పసుపు రంగు కాడలు ఉండవు కాబట్టి ఇది అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణించబడుతుంది. భారత మార్కెట్లో దీని ధర కిలో రూ. 2,50,000 నుండి రూ. 3,00,000 వరకు పలుకుతుంది. ముఖ్యంగా స్విట్జర్లాండ్ వంటి అంతర్జాతీయ మార్కెట్లలో దీనికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా విదేశాలలో ఇది కిలో ఏకంగా రూ. 5,00,000 వరకు అమ్ముడవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/most-expensive-saffron.jpg</image:loc><image:caption><![CDATA[ ఇరాన్ శర గోల్ కేసర్ (Sargol Saffron): ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే కేసర్‌లో అత్యధిక శాతం ఇరాన్ నుంచే వస్తుంది. ఇరాన్‌కు చెందిన శర గోల్ రకం కేసర్ కూడా ఎరుపు రంగు దారాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఇది మంచి సువాసన, రంగును ఇస్తుంది. అయినప్పటికీ, నాణ్యత, ఔషధ గుణాల పరంగా చూస్తే ఇది కాశ్మీరీ కేసర్ కంటే కొద్దిగా తక్కువగా పరిగణించబడుతుంది. అందువల్ల దీని ధర కాశ్మీరీ కేసర్ కంటే తక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/premium-saffron-varieties-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్పానిష్ లా మంచా కేసర్ (Spain): యూరప్ ఖండంలో అత్యంత ఖరీదైన కేసర్‌గా స్పెయిన్‌కు చెందిన లా మంచా కేసర్ గుర్తింపు పొందింది. దీనిని ప్రత్యేకమైన పద్ధతిలో పొగబెట్టి ఆరబెడతారు. దీనివల్ల దీనికి ఒక ప్రత్యేకమైన సువాసన వస్తుంది. యూరోపియన్ వంటకాల్లో, ముఖ్యంగా రాయల్ డిషెస్‌లో దీనిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/saffron-price-per-kg.jpg</image:loc><image:caption><![CDATA[ ధర ఎందుకు అంత ఎక్కువగా ఉంటుంది?: కేసర్ పువ్వులు (Crocus sativus) సంవత్సరంలో కేవలం కొన్ని రోజులు మాత్రమే వికసిస్తాయి. ఒక కిలో స్వచ్ఛమైన కేసర్‌ను తయారు చేయడానికి సుమారు 1,10,000 నుండి 1,70,000 పువ్వుల అవసరం ఉంటుంది. ఈ పువ్వుల నుండి కేసర్ దారాలను కేవలం చేతులతో మాత్రమే ఎంతో సున్నితంగా వేరు చేయాలి. ఈ విధమైన కఠినమైన శ్రమ, తక్కువ దిగుబడి కారణంగానే కేసర్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మసాలా దినుసుగా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spring-onion-egg-curry-recipe-a-spicy-and-delicious-side-dish-you-cant-stop-eating-1827417.html</loc><lastmod>2026-05-27T17:33:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-curry.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ullikadala Curry ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-egg-curry.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 4 కప్పుల ఉల్లికాడలు, అయితే సన్నగా తరిమి పెట్టుకోవాలి.  4 గుడ్లు, మూడు ఉల్లిపాయలు, మూడు టమోటాలు, కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రెండు టేబుల్ స్పూన్స్ కారం, రుచికి తగినంత ఉప్పు, అర టేబుల్ స్పూన్ పసుపు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి తాలింపులోకి ఆవాలు, జీలకర్రను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-egg-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లికాడలు గుడ్ల పులుసు తయారీ విధానం : ముందుగా పోపుకు రెడీ చేసుకోవాలి. గ్యాస్ వెలిగించి పాన్‌ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి అది బాగా వేడి అయినా తర్వాత దానిలో, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, ఇంకా దానిలో  నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. ఇంకా దీనిలో కారం కొంచం తగ్గించాలి. ఆలాగే  నాలుగు కరివేపాకు ఆకులు కూడా వేసి బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-egg-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మిశ్రమంలో ముందుగా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి  వాసన పోయే దాకా బాగా వేయించి దానిలో  ఒక కప్పు టమోటా ముక్కలు, అర టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా దీనిలో ఉప్పు వేసి మెత్తగా అయ్యే వరకు వీటిని బాగా  బాగా ఉడికించాలి. కొద్దీ సేపటి తర్వాత దీనిలో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లికాడలను కూడా ఈ మిశ్రమంలో కనీసం 15  నిమిషాల పాటు బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-egg-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ చివర్లో కొత్తిమీరను వేసుకోవాలి : రెండు టేబుల్ స్పూన్స్ కారం కూడా వేసి ఆ తర్వాత గుడ్లను  బ్రేక్ వేసి ఈ మిశ్రమంలో వేయాలి. అయితే, వీటిని వెంటనే మెల్లిగా కలుపుతూ మూత పెట్టి 15 నిమిషాల పాటు బాగా ఉడికించాలి. ఇంకా చివర్లో కొత్తిమీర కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుతూ గుడ్డు కూడా ఉల్లికాడలతో కలిసిపోయే వరకు స్టవ్ మీదే దీనిని బాగా  వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ullikadala-egg-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కూర తినడం వలన ఎన్నో లాభాలు: ఈ ఉల్లికాడల గుడ్డు కూరలో  మంచి ప్రోటీన్స్ ఉన్నాయి. ఇంకా ఈ గుడ్లలో ఉండే పోషకాలు శక్తిని పెంచుతాయి అలాగే, ఉల్లికాడల్లో బాడీకి కావాల్సిన  విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. అలాగే , ఇది తిన్న వెంటనే మొత్తం అరిగిపోతోంది ఇంకా జీర్ణక్రియ కూడా  మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/srisailam-mallanna-temple-hundi-collection-crosses-rs-5-28-crore-in-33-days-1827392.html</loc><lastmod>2026-05-27T17:18:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam-1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Srisailam 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీశైలం మల్లన్న ఆలయానికి  33 రోజుల హుండీ ఆదాయం రూ 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 నగదు. బంగారం 96 గ్రాముల 500
 మిల్లీగ్రాములు,3 కేజీల 780 గ్రాముల వెండి ఇంకా వివిధ దేశాల విదేశీ కరెన్సీ కూడా హుండీ ఆదాయంల వచ్చింది.  హుండీ లెక్కింపులో  ఈవో శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam-1.jpg</image:loc><image:caption><![CDATA[ నంద్యాల జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా ఉండి ఆదాయం లభించింది శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల  ఉభయ ఆలయాలు, హుండీ లెక్కింపు నిర్వహించారు అక్క మహాదేవి అలంకార మండపంలో పకడ్బందీగా  ఈ లెక్కింపును నిర్వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ లెక్కింపు నిర్వహించగా శ్రీశైలం మల్లన్న దేవస్థానానికి 5 కోట్ల 28 లక్షల 37 వేల 281 రూపాయల నగదు రాబడిగా లభించిందని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు ఈ ఆదాయాన్ని గత 33 రోజులులో శ్రీ స్వామి అమ్మవార్లకు భక్తులు నగదును కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈహుండి లెక్కింపులో నగదుతో పాటు 96 గ్రాముల 500 మిల్లి గ్రాములు బంగారం అలానే వెండి 3 కేజీల 780 గ్రాములు లభించగా నగదు బంగారుతో పాటు యుఎస్ఏ డాలర్లు 321, కెనడా డాలర్లు 105, ఒమన్ బైసాలు 200,యూఏఈ దిర్హమ్స్ 20, ఇంగ్లాండ్ పౌండ్స్ 25, మలేషియా రింగిట్స్ 14 వచ్చాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/srisailam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా ఆస్ట్రేలియా డాలర్లు 35, కత్తార్ రియాల్స్ 5, సింగపూర్ డాలర్లు 2 మొదలైన వివిధ దేశాల విదేశీ కరెన్సీ ఈ హుండీ లెక్కింపులో లభించాయి పటిష్టమైన నిఘా నేత్రాల మధ్య హుండీ లెక్కింపు జరగగా ఈ హుండీ లెక్కింపులో ఈవో శ్రీనివాసరావు,దేవస్థానం అన్ని విభాగాలకు చెందిన అధికారులు,సిబ్బంది,శివసేవకులు పాల్గొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jaggery-is-healthy-but-these-5-people-should-avoid-it-1827351.html</loc><lastmod>2026-05-27T17:00:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jaggery-side-effects.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jaggery Side Effects ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jaggery-body-heat.jpg</image:loc><image:caption><![CDATA[ మధుమేహం (డయాబెటిస్) ఉన్నవారు: చాలామందికి చక్కెర తింటేనే షుగర్ పెరుగుతుందని, బెల్లం తింటే పెరగదని ఒక పెద్ద అపోహ ఉంది. కానీ, వాస్తవానికి బెల్లంలో కూడా సుక్రోజ్ పరిమాణం చాలా ఎక్కువగానే ఉంటుంది. ఇది తిన్న వెంటనే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచుతుంది. కాబట్టి, డయాబెటిస్ రోగులు బెల్లాన్ని చక్కెరతో సమానంగా దూరం పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jaggery-and-weight-gain.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గాలనుకునే వారు: బెల్లంలో పోషకాలు ఉన్నప్పటికీ, ఇందులో క్యాలరీలు చాలా ఎక్కువ. 100 గ్రాముల బెల్లంలో దాదాపు 383 క్యాలరీలు ఉంటాయి. బరువు తగ్గడానికి డైట్ ఫాలో అయ్యేవారు బెల్లాన్ని అమితంగా తీసుకుంటే, వారి బరువు తగ్గడానికి బదులు మరింత పెరిగే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jaggery-health-risks.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ సమస్యలు, నులిపురుగులు ఉన్నవారు: తాజా బెల్లం కాస్త వేడి గుణాన్ని కలిగి ఉంటుంది. జీర్ణక్రియ సరిగ్గా లేనివారు లేదా కడుపులో నులిపురుగుల (Worms) సమస్యతో బాధపడే చిన్నపిల్లలకు బెల్లం ఎక్కువగా ఇస్తే సమస్య మరింత తీవ్రమవుతుంది. ఇది కడుపులో ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/jaggery-side-effects-1.jpg</image:loc><image:caption><![CDATA[ కిడ్నీ సమస్యలు ఉన్నవారు: బెల్లంలో పొటాషియం, సోడియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. మూత్రపిండాల (కిడ్నీ) వ్యాధులతో బాధపడేవారికి శరీరంలో పొటాషియం స్థాయిలు పెరిగితే అది గుండెపై ప్రభావం చూపుతుంది. కాబట్టి కిడ్నీ రోగులు వైద్యుల సలహా మేరకే దీనిని వాడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kidney-patients-jaggery.jpg</image:loc><image:caption><![CDATA[ శరీరంలో వేడి (హీట్) ఎక్కువగా ఉన్నవారు: బెల్లం సహజంగానే ఉష్ణ గుణాన్ని కలిగి ఉంటుంది. ఎండాకాలంలో లేదా శరీర తత్వం వేడిగా ఉన్నవారు బెల్లాన్ని ఎక్కువగా తింటే శరీరంలో వేడి పెరిగి ముక్కు నుంచి రక్తం కారడం (Epistaxis), చర్మంపై గుల్లలు రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/summer-heatwave-poultry-management-expert-tips-to-prevent-chicken-deaths-in-hot-weather-1827308.html</loc><lastmod>2026-05-27T15:45:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/summer-poultry-management-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Summer Poultry Management Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/caring-for-chickens-in-summer-4.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగురాష్ట్రాల్లో మండుతున్న ఎండలు మనుషులనే కాదు పశుపక్షాదులకు కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. గడిన మూడు రోజుల్లో భారీ ఉష్ణోగ్రతల కారణంగా ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధికంగా సుమారు 15 లక్షల కోళ్లు మృతి చెందాయి.ఉమ్మడి రాయలసీమ జిల్లాల్లో దాదాపు 10 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 4 లక్షలకు పైగా కోళ్లు చనిపోయినట్లు సమాచారం. ఇక కృష్ణా జిల్లాలో సుమారు 4 లక్షలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో మరో 2 లక్షల వరకు కోళ్లు మృతి చెందినట్లు పౌల్ట్రీ ఫెడరేషన్ వర్గాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/caring-for-chickens-in-summer-3.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా కోళ్లు 35 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలుగుతాయి. అయితే ఈసారి అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 45 నుంచి 48 డిగ్రీల వరకు నమోదవడంతో షెడ్లలో వేడి తీవ్రంగా పెరిగింది. దీంతో కోళ్లు వడదెబ్బకు గురై పెద్దఎత్తున చనిపోతున్నాయని పౌల్ట్రీ నిర్వాహకులు చెబుతున్నారు. పౌల్ట్రీ రంగంలో గత దశాబ్దంలో ఇలాంటి పరిస్థితి చాలా అరుదుగా ఎదురైందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/caring-for-chickens-in-summer-2.jpg</image:loc><image:caption><![CDATA[ వడదెబ్బకు గురైన కోళ్లలో ముందుగా మేత తినడం తగ్గిపోవడం, ఎక్కువగా నీళ్లు తాగడం, నోరు తెరిచి శ్వాస తీసుకోవడం, నీరసంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కోళ్లు ఒకేచోట గుంపులుగా చేరిపోవడం కూడా కనిపిస్తుందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/caring-for-chickens-in-summer-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలాంటి పరిస్థితుల్లో కోళ్లకు చల్లటి, పరిశుభ్రమైన నీటిని ఎప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచిస్తున్నారు. నీటిలో ఎలక్ట్రోలైట్స్, విటమిన్-సి, బెల్లం కలిపి ఇస్తే వేడిని తట్టుకునే శక్తి పెరుగుతుందని చెబుతున్నారు. వేసవిలో కోళ్లు తక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉండటంతో మేతను విడతల వారీగా అందించాలని, ముఖ్యంగా తెల్లవారుజామున, సాయంత్రం, అర్ధరాత్రి సమయాల్లో మేత పెట్టడం మంచిదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/caring-for-chickens-in-summer.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే షెడ్లపై సున్నం లేదా తెల్లని పెయింట్ వేయడం, గ్రీన్ నెట్లు, తాటి ఆకులు, గడ్డి వంటి వాటితో కప్పడం ద్వారా వేడి ప్రభావాన్ని తగ్గించవచ్చని చెబుతున్నారు. ఫ్యాన్లు, ఫాగర్లు, స్ప్రింక్లర్ల వినియోగంతో షెడ్లలో ఉష్ణోగ్రతను అదుపులో ఉంచే అవకాశం ఉందని, అయితే నీటిని నేరుగా కోళ్లపై చల్లకూడదని హెచ్చరిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/aishwarya-rajesh-opens-up-about-her-bitter-experience-in-career-starting-stage-1827292.html</loc><lastmod>2026-05-27T15:43:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aishwarya Rajesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-films.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోయిన్లలో ఆమె ఒకరు. తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఒకప్పుడు ఆమె తండ్రి తెలుగులో క్రేజీ హీరో. కానీ చిన్న వయసులోనే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. దీంతో చిన్నప్పటి నుంచే కష్టాల మధ్య పెరిగినా ఆమె.. ఆ తర్వాత నటనపై ఆసక్తితో తండ్రిబాటలోనే అడగుపెట్టింది. సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అదే సమయంలో పలు ప్రొడక్షన్స్ ఆఫీసుల చుట్టూ తిరిగింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-movies.jpg</image:loc><image:caption><![CDATA[ కెరీర్ మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, సహయక పాత్రలు అందుకుంటూ నటిగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత కథానాయికగా అవకాశం రావడంతో తానేంటో నిరూపించుకుంది. తమిళంలో హీరోయిన్ గా సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. గ్లామరస్ పాత్రలు కాకుండా కంటెంట్ ప్రాధాన్యతను బట్టి సినిమాలను ఎంచుకుంటూ నటిగా ప్రశంసలు అందుకుంది. తెలుగు, తమిళంలో వరుస సినిమాల్లో నటిస్తూ తనదైన ముద్ర వేసింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా.. ? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-dating.jpg</image:loc><image:caption><![CDATA[ తనే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అచ్చ తెలుగమ్మాయి.. కానీ ముందు తమిళంలో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తర్వాతే టాలీవుడ్ వైపు అడుగులు వేసింది. గ్లామర్ రోల్స్ కాకుండా తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న కథలను ఎంచుకుంటూ.. అందమైన రూపం, సహజ నటనతో ప్రేక్షకుల హృదయాలు గెలుచుకుంది. వెంకీ సరసన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం పాత్రలో అద్భుతమైన నటనతో తెలుగు అడియన్స్ గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో ఆమెకు అవకాశాలు వస్తాయనుకున్నప్పటికీ అంతగా రాలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-love.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అవమానాలు, ఇండస్ట్రీలో అప్పట్లో ఉన్న విమర్శల గురించి బయటపెట్టింది. హీరోయిన్ అంటే తప్పనిసరిగా అందంగా, తెల్లగా, సైజ్ జీరో ఉండాలనే రూల్స్ ఉండేవి. 15 ఏళ్ల క్రితం కథానాయికగా రాణించాలంటే కచ్చితంగా బొమ్మలాగా ఉండాల్సిందే అనే మైండ్ సెట్ ఉండేది. రంగు తక్కువగా ఉంటే నువ్వు హీరోయినా.. కనీసం ఫ్రెండ్ క్యారెక్టర్ కు కూడా పనికిరావు అని అవమానించేవారు అంటూ అప్పట్లో తనకు ఎదురైన పరిస్థితులను వెల్లడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/aishwarya-rajesh-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పట్లో తనను అవమానిస్తుంటే.. విమర్శిస్తుంటే ఎంతో బాధగా ఉండేదని తెలిపింది. అప్పటివరకు హీరోయిన్ కావాలన్న పెద్ద ఆశలు తనలో లేవని.. కానీ ఆ అవమానాలే తనలో కొత్త పట్టుదలను రగిలించాయని తెలిపింది. నేనెందుకు హీరోయిన్ కాలేను.. నన్ను నేను ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఎన్ని అడ్డంకులు వచ్చినా నటిగా నిలబడాలని నిర్ణయించుకున్నా.. అందుకే ప్రతి అవకాశం కోసం ఎదురుచూశా.. వచ్చిన ప్రతి ఛాన్స్ ఉపయోగించుకుని నన్ను నేను ప్రూవ్ చేసుకున్నా అంటూ ఎమోషనల్ అయ్యారు ఐశ్వర్య రాజేష్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/whatsapp-introduces-whatsapp-plus-subscription-in-india-with-premium-features-1827235.html</loc><lastmod>2026-05-27T14:14:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whatsapp.jpg</image:loc>
					<image:title><![CDATA[ Whatsapp ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whatsapp-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వాట్సప్ వినియోగదారులకు అలర్ట్. ప్రముఖ మెస్సేజింగ్ యాప్ వాట్సప్ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. అదే వాట్సప్ ప్లస్. ఈ ఫీచర్ ద్వారా వినియోగదారులు సబ్‌స్క్రిప్షన్ తీసుకోవచ్చు. ఇప్పటికే విదేశాల్లో దీనిని తీసుకురాగా.. ఇప్పుడు ఇండియాలో కూడా ప్రవేశపెట్టింది. ఇందులో అనేక ప్రీమియం ఫీచర్లను జోడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whatsapp-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారికి అనేక ప్రత్యేక ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. యాప్ థీమ్‌ను మార్చుకునేందుకు అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. స్టిక్కర్లను పంపడంతో పాటు చాట్‌లకు రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ప్రతీ ఛాట్‌కు ప్రత్యేకంగా రింగ్ టోన్ సెట్ చేసుకోవచ్చు. ఇక ఏఐ జనరేటెడ్ ఎమోజీలతో పాటు కస్టమ్ చాట్ లిస్టులో ప్రత్యేక ఫీచర్లు ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whats-app-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సబ్‌స్క్రిప్షన్ ధర భారత్‌లో రూ.79గా ఉంది. ముందుగా ఒక నెల ఉచిత ట్రయల్ ఉంటుంది. అనంతరం నెలకు రూ.79 బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. అండ్రాయిడ్, ఐఓఎస్ వెర్షన్లలో రెండింటిలోనూ ఇది అందుబాటులో ఉంటుందని మెటా తెలిపింది. అయితే సాధారణ యూజర్లపై ఇది ఎలాంటి ప్రభావం చూపదని, ఎప్పటిలాగే ఉచిత సేవలను పొందవచ్చని స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whatsapp-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణ యూజర్లు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎప్పటిలాగే మిగతా సేవలన్నీ అందుబాటులో ఉంటాయని మెటా తెలిపింది. ఇక సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు 20 వరకు చాట్‌లను పిన్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ప్రీమియం రింగ్ టోన్లు, స్టిక్కర్లు, యాప్ థీమ్‌లు, ఏఐ ఎమోజీలు అందుబాటులో ఉంటాయి. సబ్‌స్క్రిప్షన్ అనేది యూజర్ అవసరమనుకుంటే స్వచ్చంధంగా తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/whatsapp-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ యూజర్లకు అదనపు ఫీచర్లను అందించేందుకు వాట్సప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్ మోడల్ తెచ్చినట్లు మెటా తెలిపింది. ఇక వాట్సప్ ఐకాన్‌ను ఇతర రంగుల్లోకి మార్చుకోవచ్చు. ఇక ఛాట్ ధీమ్స్ మనకు నచ్చినట్లు మార్చుకోవచ్చు. సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాలంటే వాట్సప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్ ఎంచుకుంటే వాట్సప్ ప్లస్ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-hebah-patel-waiting-for-bigg-success-1827240.html</loc><lastmod>2026-05-27T14:13:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hebba ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ముద్దుగుమ్మలు ఇండస్ట్రీకి పరిచయం అవుతుంటారు.. ఆతర్వాత కనిపించకుండా మాయం అవుతుంటారు.  తక్కువ సినిమాలతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మంచి సినిమా పడితే స్టార్స్ గా మారిపోవాలని హీరోయిన్స్ ప్రయత్నిస్తున్నారు. ఒకే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్స్ క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ దాంతో మంచి ఛాన్స్ దొరికితే తమ టాలెంట్ మొత్తం చూపించడానికి, అలాగే ఎలాంటి సాహసమైన చేయడానికి హీరోయిన్స్ రెడీ అవుతున్నారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు కొన్ని సినిమాలతోనే పరిమితం అవుతున్నారు. వరుసగా సినిమాలు చేసి ఆ తర్వాత అవకాశాలు లేక సోషల్ మీడియాతోనే గడిపేస్తున్న హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-pics-1.jpg</image:loc><image:caption><![CDATA[ వారిలో ఈ అమ్మడు ఒకరు. ఈ చిన్నది చేసింది 12 సినిమాలు కానీ హిట్స్ మాత్రం నాలుగే.. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గాయి. చేసేదేమి లేక  తన గ్లామర్ తో దర్శక నిర్మాతలను ఆకర్షిస్తున్న ఈ అమ్మడు ఎవరో కాదు.. తెలుగులో చేసిన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది. తన అందం, అభినయంతో కట్టిపడేసింది. కానీ ఆతర్వాత అంతగా సక్సెస్ అందుకోలేకపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-pics-new.jpg</image:loc><image:caption><![CDATA[ వరుసగా సినిమాలు చేసినప్పటికీ అంతగా హిట్స్ అందుకోలేదు. ఆమె ఎవరో కాదు అందాల భామ హెబ్బా పటేల్.. రాహుల్ రవీంద్రన్ నటించిన మొదటి సినిమా అలా ఎలా సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ కు పరిచయం అయ్యింది హెబ్బా.. ఆతర్వాత కుమారి 21 ఎఫ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది అందాల భామ హెబ్బా పటేల్. ఈ సినిమాతో కుర్రాళ్ళ గుండెల్లో ప్రింట్ అయ్యింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/hebba-news.jpg</image:loc><image:caption><![CDATA[ సుకుమార్ రైటింగ్స్ పై తెరకెక్కిన ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. తర్వాత వరుసగా సినిమాలు చేసిన అదృష్టం కలిసి రాలేదు. స్పెషల్ సాంగ్స్ చేసిన అంతగా గుర్తింపు రాలేదు. ఇటీవలే ఓదెల 2సినిమాలో మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హెబ్బా పటేల్ తన అందంతో కుర్రకారును కట్టిపడేస్తుంది.   ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/nayanthara-interesting-comments-about-mahesh-babu-1827212.html</loc><lastmod>2026-05-27T14:09:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nayanthara ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-movie.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ లో లేడీ సూపర్ స్టార్ అంటే టక్కున గుర్తొచ్చే పేరు నయనతార. ఈ అందాల భామ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్, తెలుగు భాషలతో పాటు హిందీలోనూ క్రేజ్ సొంతం చేసుకుంది ఈ చిన్నది. ఈ అందాల తార ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించింది. యంగ్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతోనూ నటించి మెప్పించింది నయన్.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-new.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ అగ్ర హీరోలందరితో పని చేసింది నయన్. చిరంజీవితో ‘సైరా నరసింహారెడ్డి’, ‘గాడ్ ఫాదర్’ , రీసెంట్ బ్లాక్ బస్టర్ &#039;మన శంకర వరప్రసాద్ గారు&#039; సినిమాల్లో నటించగా, నందమూరి బాలకృష్ణతో ‘సింహా’, ‘శ్రీరామరాజ్యం’, ‘జై సింహా’ వంటి సూపర్ హిట్లు అం దుకుంది. అలాగే వెంకటేష్ సరసన ‘లక్ష్మి’, ‘తులసి’, ‘బాబు బంగారం’ వంటి సినిమాల్లో మెరిసింది ఈ స్టార్ హీరోయిన్ . ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే కింగ్ నాగార్జునతో ‘బాస్’, ‘గ్రీకువీరుడు’ చిత్రాల్లో నటించారు. ఇక ఎన్టీఆర్ తో అదుర్స్, అలాగే ప్రభాస్ తో యోగి సినిమాల్లో నటించిన నయనతార.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో మాత్రం ఇప్పటి వరకు ఆమె ఒక్క ఫ్రేమ్ లో కూడా కనిపించలేదు. నిజానికి మహేష్ బాబు, నయనతార కాంబినేషన్లో సినిమా రావడానికి కొన్నిసార్లు చర్చలు జరిగాయని టాలీవుడ్ టాక్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-pics-2.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో మహేష్ నటించిన కొన్ని భారీ చిత్రాల్లో హీరోయిన్ పాత్ర కోసం ముందుగా నయనతారనే సంప్రదించారట. అయితే ఆ సమయంలో ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడం లేదా ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఆ అవకాశాలు చేజారిపోయాయని తెలుస్తోంది. అలాగే నయనతార కూడా కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలకే మొగ్గు చూపుతుండటంతో, మహేష్ బాబు కమర్షియల్ సినిమాల్లో ఆ విధమైన పాత్రలు కుదరక ఆ కాంబినేషన్ సెట్ కాలేదని మరికొందరి అభిప్రాయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mahesh-babu-10.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో ఓ ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ.. మహేష్ బాబుతో కలిసి నటించే ఛాన్స్ రాలేదని.. ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తా అని తెలిపింది. ప్రస్తుతం మహేష్ వారణాసి సినిమాలో బిజీగా ఉన్నాడు. అలాగే నయన్ సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. మరో ఈ ఇద్దరి కాంబోలో సినిమా ఎప్పుడొస్తుందో చూడాలి.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/jupiter-transit-in-cancer-2026-these-zodiac-signs-may-get-relief-from-debts-and-financial-problems-1827121.html</loc><lastmod>2026-05-27T12:59:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-gochar-2026-money-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Gochar 2026 Money Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/guru-graham1.jpg</image:loc><image:caption><![CDATA[ శని అప్పులు చేయిస్తాడని, గురువు అప్పులు తీరుస్తాడని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. జాతక చక్రంలో లేదా గ్రహ సంచారంలో గురు బలం తోడయినవారికి అప్పులు, ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం లేదు. జూన్ 2 నుంచి గురువు కర్కాటక రాశిలో ఉచ్ఛ స్థితిలో సంచారం చేస్తున్నందు వల్ల అక్టోబర్ 31 లోగా కొన్ని రాశులవారు అప్పుల ఊబిలోంచి సురక్షితంగా బయటపడడం జరుగుతుంది. ఆదాయ వృద్ధికి కారకుడైన గురువు అనుగ్రహం వల్ల ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా విముక్తి లభిస్తుంది. మేషం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి ఈ విషయంలో మంచి రోజులు రాబోతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/1-mesha-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో ఉచ్ఛ గురువు సంచారం వల్ల ఈ రాశివారికి జూన్ తర్వాత ఎక్కువగా రుణ సమస్యలు ఉండే అవకాశం లేదు. ఆదాయం వృద్ధి చెంది వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి వీరు పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. సంపాదనకు సంబంధించిన ఏ అవకాశాన్నీ చేజార్చుకునే అవకాశం ఉండదు. షేర్లు, స్పెక్యులేషన్ల ద్వారా కూడా లాభాలు గడించే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాల నుంచి కూడా విముక్తి లభించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/3-mithuna-rashi-16.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశికి ధన స్థానంలో గురువు ఉచ్ఛస్థితికి వస్తున్నందు వల్ల ఈ రాశివారు ఒకటి రెండు నెలల్లో సంపన్నులయ్యే అవకాశం ఉంది. ఇక వీరు రుణాలు ఇవ్వడమే తప్ప రుణం తీసుకునే అవసరం ఉండకపోవచ్చు. జూన్ నుంచి వీరికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండకపోవచ్చు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. రుణాల నుంచి పూర్తిగా బయటపడడమే కాక, ముఖ్య మైన ఆర్థిక అవసరాలన్నీ తీరిపోతాయి. జీతభత్యాలు, రాబడి కూడా బాగా వృద్ధి చెందుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/6-kanya-rashi-13.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: లాభ స్థానంలో ఉచ్ఛపడుతున్న గురువు వల్ల ఈ రాశివారికి ఆదాయం పెరగడమే తప్ప తగ్గడం ఉండదు. దీర్ఘకాలిక రుణాలతో సహా రుణ, ఆర్థిక సమస్యలన్నీ పరిష్కారం కావడానికి ఎంతో కాలం పట్టకపోవచ్చు. అక్టోబర్ 31లోగా వీరు ఇతరులకు ఆర్థికంగా సహాయం చేసే స్థితికి చేరుకుంటారు. ఆకస్మిక ధన ప్రాప్తికి కూడా బాగా అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది. జూన్ నుంచి వీరి రుణ భారం క్రమంగా తగ్గే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/8-vrushchika-rashi-7.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశికి భాగ్య స్థానంలో గురువు ఉచ్ఛ స్థితిలోకి వస్తున్నందున అనేక విధాలుగా ఆదాయం కలిసి వచ్చి ఈ రాశివారు వ్యక్తిగత, ఆర్థిక సమస్యల నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. దీర్ఘకాలిక రుణాలు కూడా బాగా తగ్గుతాయి. ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్లు, అవసరాలు మటుమాయం అవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఫలితంగా ఈ ఏడాది ఆర్థిక సమస్యలు, రుణ భారాలు ఉండకపోవచ్చు. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/10-makara-rashi-17.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో గురువు ప్రవేశించిన తర్వాత నుంచి ఈ రాశివారి రుణ సమస్యలు, ఒత్తిళ్లు క్రమంగా తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. వీరికి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉండడంతో పాటు, అదనపు ఆదాయ ప్రయత్నాలు బాగా లాభించే అవకాశం ఉంది. అనేక మార్గాల్లో ఆస్తి, ఆదాయం కలిసి వస్తాయి. ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరిపోతాయి. ఇతరులకు రుణాలిచ్చే పరిస్థితి కలుగుతుంది. ఆర్థిక విషయాల్లో ఒక ప్రణాళిక ప్రకారం వ్యవహరించడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/12-meena-rasi-10.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపడుతున్నందువల్ల ఈ రాశివారికి ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు మాత్రమే కాదు, ఇతరత్రా అనేక సమస్యల నుంచి విముక్తి లభించే అవకాశం ఉంది. ఏడాది పాటు వీరి జీవితం నల్లేరు కాయల మీద బండిలా సాగిపోతుంది. ఆదాయం పెరిగి, రుణ సమస్యల నుంచి బయటపడడమే కాక, ఆర్థిక అవసరాలు కూడా తీరిపోతాయి. మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఏదో ఒక రూపేణా ఆదాయం పెరుగుతూనే ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/which-business-suits-your-zodiac-sign-astrology-tips-for-success-1827103.html</loc><lastmod>2026-05-27T12:06:57+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/business-success-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Business Success Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-14.jpg</image:loc><image:caption><![CDATA[ Business Success Astrology: సొంతంగా వ్యాపారం ప్రారంభించి విజయవంతం కావాలని చాలా మంది ఆశపడుతుంటారు. అయితే ఒకే విధంగా కష్టపడినా కొందరికి మంచి లాభాలు వస్తే, మరికొందరు ఆశించిన ఫలితాలు పొందలేకపోతుంటారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తి పుట్టిన రాశి, ఆ రాశికి అధిపతి అయిన గ్రహ స్వభావం కూడా వ్యాపార విజయంపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. వ్యక్తిత్వానికి, ఆలోచనా విధానానికి సరిపోయే రంగంలో వ్యాపారం ప్రారంభిస్తే అభివృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-20.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం, సింహం, ధనుస్సు రాశులు..
 
అగ్ని తత్వానికి చెందిన మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి ధైర్యం, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. వీరు రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం,          హోటల్, రెస్టారెంట్ వ్యాపారాలు, అలాగే ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త ఆలోచనలను అమలు చేయడంలో వీరు ముందుంటారని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-20.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం, కన్య, మకర రాశులు..

భూ తత్వ రాశులైన వృషభం, కన్య, మకర రాశుల వారు స్థిరమైన ఆలోచనలతో వ్యవహరిస్తారు. దీర్ఘకాల ప్రణాళికలు, ఆర్థిక నియంత్రణ వీరి బలంగా భావిస్తారు. వ్యవసాయ సంబంధిత వ్యాపారాలు, ఫైనాన్స్, బంగారం-వెండి వ్యాపారాలు, కిరాణా, హోల్‌సేల్ రంగాలు వీరికి అనుకూలంగా ఉంటాయని జ్యోతిష్య విశ్లేషణలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-20.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం, తుల, కుంభ రాశులు..

వాయు తత్వానికి చెందిన మిథునం, తుల, కుంభ రాశుల వారికి కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సృజనాత్మకత ఎక్కువగా ఉంటాయి. ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, మీడియా, కన్సల్టెన్సీ, ట్రావెల్ సర్వీసులు, ఫ్యాషన్ లేదా బట్టల వ్యాపారాల్లో వీరు వేగంగా ఎదగగలరని చెబుతున్నారు. వినియోగదారులతో సులభంగా కలిసిపోవడం వీరి ప్రత్యేకతగా భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal5-15.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం, వృశ్చికం, మీన రాశులు..

జల తత్వ రాశులైన కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారు భావోద్వేగపరులు, వినూత్న ఆలోచనలు కలిగినవారిగా గుర్తించబడతారు. మినరల్ వాటర్, డైరీ, ఫార్మసీ, రసాయనాలు, ఎగుమతి-దిగుమతి, ఆర్ట్,   డిజైనింగ్ రంగాల్లో వీరు మెరుగైన అవకాశాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాల కంటే స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాల్లో వీరు ఎక్కువగా రాణించే అవకాశం ఉందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/business-success-astrology.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే వ్యాపార విజయానికి కేవలం రాశి మాత్రమే కారణం కాదని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. జాతకంలో బుధ గ్రహ స్థితి, లాభ స్థాన బలం, అలాగే వ్యక్తిగత శ్రమ, పట్టుదల, ఆత్మవిశ్వాసం కూడా కీలక పాత్ర పోషిస్తాయని చెబుతున్నారు. సరైన ప్రణాళికతో పాటు కష్టపడే తత్వం ఉంటే ఏ రంగంలోనైనా విజయాన్ని అందుకోవచ్చని పేర్కొంటున్నారు.

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bakrid-special-hyderabadi-double-ka-meetha-rich-and-delicious-traditional-sweet-recipe-1827067.html</loc><lastmod>2026-05-27T11:33:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Double Ka Meetha 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha.jpg</image:loc><image:caption><![CDATA[ బక్రీద్ పండుగ రోజున ఇంట్లో అందరూ తప్పకుండా చేసే తియ్యటి వంటకాలలో హైదరాబాదీ డబుల్ కా మీఠా కూడా ఒకటి. దీనిలో బ్రెడ్, పాలు, డ్రై ఫ్రూట్స్, ఇంకా నెయ్యి కూడా వేసి తయారు చేసుకునే తీపి వంటకం. మీరు దీనిని ఒకసారి నోట్లో వేసుకుని తింటే  కరిగిపోయేంత తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా  దీని వెనుక పెద్ద కథే ఉంది. హైదరాబాద్ నవాబుల కాలం నుంచి వస్తున్న ఈ ప్రత్యేక స్వీట్ ఎంతో ఫేమస్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha-1.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాదీ డబుల్ కా మీఠాకు కావాల్సిన పదార్థాలు: 8 బ్రెడ్ స్లైసులు, ఒక లీటర్ పాలు,  ఒక కప్పు చక్కెర, నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె,  నాలుగు టేబుల్ స్పూన్స్  నెయ్యి , 10 జీడిపప్పు, 10 బాదం పప్పులు, నాలుగు పిస్తా పప్పులు, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి 
ఇంకా కొద్దిగా కుంకుమపువ్వును కూడా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha-2.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాదీ డబుల్ కా మీఠా తయారీ విధానం: ముందుగా బ్రె తెల్లటి బ్రెడ్ ముక్కలను తీసుకుని వాటి నాలుగు అంచులను 
 తీసేసి త్రిభుజాల్లా దీనిని మంచిగా కట్ చేసుకోవాలి. ఇంకా ఈ పాన్ లో కూడా  నెయ్యి వేసి అలాగే  బ్రెడ్ ముక్కలను వేసి  గోల్డ్ కలర్లోకి మారే వరకు దీనిని బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఇప్పుడు ఇంకో గిన్నెలో కొద్దిగా  పాలు తీసుకుని వాటిలో మరిగించి, దానిలో చక్కెర, కొద్దిగా యాలకుల పొడి వేసి వాటిని బాగా వేయించాలి. ఇంకా ఇప్పుడు వేయించిన బ్రెడ్ ముక్కలను తీసుకుని  ఒక పాత్రలో వేసి అలాగే దీనిలో  పాల మిశ్రమాన్ని కూడా  పోయాలి. అలాగే దీనిలో  జీడిపప్పు, బాదం, పిస్తా పప్పులు కూడా సూపర్ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/double-ka-meetha-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా మీరు దీనిలో నెయ్యిలో వేయించిన బ్రెడ్‌తో వేస్తె తినడానికి మంచి రుచి వస్తుంది.  అలాగే దీనిలో రబ్డీ కలిపితే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుంది. ఇంకా దీనిని చల్లగా తింటే ఈ స్వీట్ తియ్యగా ,  కమ్మగా ఉంటుంది.పిల్లలు నుంచి  పెద్దలు వరకు అందరికీ ఎంతో  ఇష్టమైన రుచి వస్తుంది. అలాగే, కొద్దీ నిముషాల్లోనే ఈ స్వీట్ ను  తయారుచేసుకోవచ్చు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bakrid-special-village-style-masala-mutton-fry-spicy-and-flavorful-traditional-recipe-1827037.html</loc><lastmod>2026-05-27T10:59:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Msala Mutton 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton-4.jpg</image:loc><image:caption><![CDATA[ బక్రీద్ పండుగ రోజును అందరూ ఇంట్లో ఉండి అన్ని రకాలు వంటలు చేసుకుని ఆస్వాదించే ప్రత్యేక రోజు. ఇక ఈ పండుగ రోజున ఎంతో మంది ఇష్టంగా తినే లిస్ట్ లో మటన్ కూడా ఉంటుంది. అయితే, దీనిని పల్లెటూరి స్టైల్ చేసి తింటే ఆ క్రేజ్ వేరబ్బా. ఇంకా  ప్రత్యేక మసాలాలతో మసాలా మటన్  ఫ్రై చేస్తే ఒక ప్లేట్ తినేవాళ్లు రెండు ప్లేట్స్ తింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton-2.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు: కేజీ మటన్, మూడు ఉల్లిపాయలు, రెండు ఉల్లిపాయలు, టమోటాలు 
మూడు,  రెండు టేబుల్ స్పూన్స్ కారం , ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి , ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ 
గరం మసాలా ,  చిటికెడు పసుపు, కరివేపాకు, అర కట్ట కొత్తిమీర,  రుచికి సరిపడా ఉప్పు , అర కప్పు నూనెను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లెటూరి స్టైల్ మసాలా మటన్ ఫ్రై తయారి విధానం: ముందుగా మటన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి  అర టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు,  ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌తో ముక్కలను బాగా మ్యారినేట్ చేసి అలా కొద్దిసేపు దానిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో మటన్‌ను వేసి దీనిని మెత్తగా ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton-3.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే, పాన్‌లో ఆయిల్ వేసి దానిలో కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వచ్చే వరకు దీనిని బాగా  వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా నాలుగు  టమోటాలు వేసి వీటిని బాగా మగ్గించాలి. ఆ తరువాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి, గరం మసాలా వేసి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/msala-mutton-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా దీనిలో ఉడికించిన మటన్ కూడా  వేసి మీడియం మంటపై నూనె వేసి బాగా వేయించాలి. ఇంకా దీనిలో కరివేపాకు, కొత్తిమీర కూడా  చల్లి వేడి వేడిగా వీటిని సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత చెక్క, లవంగం, నాలుగు యాలకులు దీనిలో వేస్తె పల్లెటూరి ఫ్లేవర్ కు ఇంకా మంచి రుచి వస్తుంది. ఇంకా చివర్లో కొద్దిగా ఆయిల్ వేస్తే టేస్ట్ సూపర్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/latest-gold-and-silver-prices-in-hyderabad-vishakapatnam-and-delhi-on-27-may-2026-1827027.html</loc><lastmod>2026-05-27T10:27:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-prices-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-1-14.jpg</image:loc><image:caption><![CDATA[ గత కొద్ది రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు మళ్లీ ఊరటనిచ్చాయి. రెండు రోజులుగా ధరలు పడిపోతున్నాయి. భారీగా ధరలు పతనమవుతున్నాయి. అంతర్జాతీయ పరిస్థితులే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కూడా తగ్గుతున్నాయి. ఇరాన్‌తో శాంతి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఖరారు అవుతుందని ట్రంప్ ప్రకటించారు. దీంతో పసిడి ధరలు పతనమవుతూ వస్తోన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-2-13.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో ప్రస్తుతం 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,58,290 వద్ద కొనసాగుతోండగా.. నిన్నటితో పోలిస్తే రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,45,100 వద్ద ట్రేడవుతోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.550 పతనమైంది. ఇక విజయవాడ, విశాఖపట్నంలో కూడా పై ధరలే కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-3-14.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,59,820 వద్ద ఉండగా.. బుధవారం రూ.870 తగ్గాయి. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,46,500 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.800 డౌన్ అయింది. ఇక బెంగళూరులో 24 క్యారెట్ల రేటు రూ.1,58,290గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,45,100గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-4-13.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,58,440 వద్ద కొనసాగుతుండగా.. ఇవాళ రూ.600 మేర తగ్గింది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,45,250 వద్ద ట్రేడవుతోంది. నిన్నటితో పోలిస్తే ఇవాళ ఒక్కరోజే రూ.550 మేర తగ్గింది. అటు వెండి ధరలు మాత్రమే స్ధిరంగా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/gold-5-13.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో కేజీ సిల్వర్ ధర రూ.2.85 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.2.90 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.95 లక్షల వద్ద ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.5 వేలు తగ్గింది. ఇక చెన్నైలో కూడా రూ.2.90 లక్షల వద్ద ఉండగా.. బెంగళూరులో రూ.2.85 లక్షలు వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/special-helmeted-guineafowl-curry-beats-chicken-and-mutton-food-lovers-queue-up-for-every-bite-1827017.html</loc><lastmod>2026-05-27T10:13:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ginne Kodi 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi-1.jpg</image:loc><image:caption><![CDATA[ గిన్నె కోడి మాంసం తినడం వలన మన శరీరానికి ఎన్నో లాభాలున్నాయి. అందుకే చాలామంది వీటినే తినడానికి ఇష్ట పడుతున్నారు.  ఇంకా దీనిలో ప్రోటీన్, ఐరన్, విటమిన్లు కూడా అధికంగా  ఉంటాయి అంతే కాదు, ఇది శరీర బలాన్ని కూడా పెంచుతుంది ఇంకా దీనిలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటం వలన కండరాలు కూడా బలంగా  అవుతాయి. ఒక్క మాట చెప్పాలంటే ఈ మాంసం ముందు నాటుకోడి, మటన్ కూడా సరిపోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది శరీర ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి ఇది సహాయపడుతుంది. అలాగే, జలుబు, దగ్గు వచ్చినప్పుడు ఈ కోడి సూప్ తాగితే కొద్దిసేపటికే ఉపశమనం పొందుతారని చెబుతున్నారు. ఇంకా  రక్తహీనత తగ్గించడంలో కూడా ఇది హెల్ప్ చేస్తోంది ఎందుకంటే దీనిలో ఐరన్ ఉంటుంది. అలాగే,  చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు బలహీనంగా ఉన్నవారికి  కూడా ఇది ఎనర్జీ ఇస్తుంది.  ప్రసవం తర్వాత మహిళలకు బలమైన ఆహారం కూడా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi-4.jpg</image:loc><image:caption><![CDATA[ గిన్నెకోడికి కావలసిన పదార్థాలు: గిన్నె కోడి మాంసం చికెన్,  రెండు ఉల్లిపాయలు,  నాలుగు పచ్చిమిరపకాయలు,  ఒక టేబుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టేబుల్ స్పూన్ కారం, ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్  గరం మసాలా, అర టేబుల్ స్పూన్  పసుపు, అర కప్పు  నూనె, రుచికి తగినంత ఉప్పు, అర కట్ట కొత్తిమీర, కరివేపాకును తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi-2.jpg</image:loc><image:caption><![CDATA[ గిన్నె కోడి మాంసం కూరను పాత్రలో కంటే మట్టికుండలో చేస్తే  అసలైన రుచి వస్తుంది. అయితే, దీనిని బాగా ఉడికిస్తే మాంసానికి మసాలా పట్టి సూపర్ టేస్ట్ వస్తుంది. ఆలాగే  ఒక ఉల్లిపాయ, రెండు టమోటా, మిరియాల పొడి, కొబ్బరి పేస్ట్ ఇవన్నీ కలిపి చేస్తే కూర  ఘాటుగా టేస్టీగా వస్తుంది. ఇంకా ఈ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు, అలాగే గరం మసాలా  వేయడం వల్ల ప్రత్యేకమైన వాసనతో పాటు మంచి రుచి కూడా వస్తుంది. అలాగే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ కూడా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/ginne-kodi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గిన్నె కోడి మాంసం కొంచెం గట్టిగా ఉంటుంది. మీరు దీనిని నెమ్మదిగా ఉడికిస్తేముక్క మెత్తగా అవుతుంది. ఇది రేట్ ఎక్కువగా ఉన్నా జనాలు మాత్రం తగ్గడం లేదు. ముక్కా దొరికినా వండుకుంటామని అంటున్నారు. రాగి సంగటి, జొన్న రొట్టెల్లోకి అదిరిపోతోంది. వేడివేడిగా చేసిన గిన్నె కోడి మాంసం కూరను రాగి సంగటి, జొన్న రొట్టె లేదా తెల్ల అన్నంతో తింటే భోజనం పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయొచ్చు. పల్లెటూరి స్టైల్‌లో కొద్దిగా నెయ్యి వేసి తింటే రుచి మరింత పెరిగి అందరూ మళ్లీ మళ్లీ అడిగి తింటారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-homemade-rice-payasam-recipe-creamy-sweet-and-melt-in-the-mouth-dessert-1826968.html</loc><lastmod>2026-05-27T08:54:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Biyyam Payasam 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam-7.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పాయసానికి కావాల్సిన పదార్థాలు: అర కప్పు బియ్యం , ఒక లీటర్ పాలు ,  ఒక కప్పు బెల్లం పొడి లేదా చక్కెర, రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి , 10 జీడిపప్పులు,  10 కిస్మిస్ లు,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి,  రెండు టేబుల్ స్పూన్స్ కొబ్బరి తురుము, 
అర కప్పు సగ్గుబియ్యం కూడా తీసుకోవాలి ఇవన్ని కలిపి తీసుకుంటే రుచి చాలా వేరు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పాయసం తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని తీసుకుని వాటిని రెండు మూడు సార్లు బాగా కడిగి 15 నుంచి 20 నిమిషాలు పాటు నానబెట్టాలి. అయితే, ఇలా చేస్తే బియ్యం నిముషాల్లోనే మెత్తగా ఉడుకుతుంది. ఇంకా ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో పాలు  పాలు పోసి బాగా మరిగించాలి. ఇవి మరిగిన తర్వాత నానబెట్టిన బియ్యం వేసి బాగా ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, మీరు వీటిని కొంచం మధ్య మధ్యలో గరిటెతో మిక్స్ అయ్యేలా బాగా  కలుపుతూ ఉండాలి. అలాగే వదిలేస్తే  పాలు మొత్తం  అడుగంటిపోతాయి. అలాగే, బియ్యం కూడా పూర్తిగా మెత్తగా అయినా తర్వాత బెల్లం పొడి లేదా కొద్దిగా పంచదార వేయాలి. 
ఇంకా  చక్కెర కూడా వేయాలి. ఇలా బెల్లం వేస్తే రుచి మంచిగా వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించి చిన్న పాన్‌ తీసుకుని  దానిలో కొద్దిగా నెయ్యి వేసి అది బాగా వేడయ్యాక దానిలో  జీడిపప్పు, కిస్మిస్ లు వేసి గోల్డ్ రంగులోకి మారే వరకు వీటిని బాగా వేయించాలి. ఆ తరవాతవాటిని పాయసంలో కూడా కలపాలి. అలాగే, చివర్లో  యాలకుల కూడా వేసి ఇంకా వీటితో పాటు కొబ్బరి తురుమును కూడా  వేసి బాగా మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/biyyam-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ బియ్యం పాయసం తినడం వలన లాభాలు ఇవే .. పాలలో ఉండే కాల్షియం ఎముకలకు బలాన్ని ఇస్తుంది. అలాగే, దీనిని బెల్లంతో చేస్తే ఐరన్ కూడా ఉంటుంది తిన్న వెంటనే శక్తినిస్తుంది అలాగే తినడానికి ఈ  స్వీట్‌గా తియ్య తియ్యగా ఉంటుంది. ఇంకా  చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు తిన్న వెంటనే ఇది  జీర్ణమవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/rare-kendra-drishti-yoga-on-june-10-these-4-zodiac-signs-will-get-lucky-1826985.html</loc><lastmod>2026-05-27T08:49:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kendra-drishti-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kendra Drishti Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kendra-drishti-yoga.jpg</image:loc><image:caption><![CDATA[ Saturn Transit: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం నిర్దిష్ట కాలంలో తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ గ్రహ సంచారాల ప్రభావం మొత్తం 12    రాశులపై పడుతుంది. కొన్ని సందర్భాల్లో గ్రహాల ప్రత్యేక కలయికల వల్ల శుభయోగాలు ఏర్పడి, కొన్ని రాశుల వారికి విశేష ఫలితాలు అందిస్తాయి. అలాంటి అరుదైన యోగాల్లో ఒకటైన “కేంద్ర దృష్టి యోగం” జూన్ 10న ఏర్పడనుంది. ఈ రోజు బుధుడు, శని గ్రహాలు పరస్పరం 90 డిగ్రీల కోణంలో ఉండటం వల్ల ఈ శుభయోగం ఏర్పడుతోంది. ఈ యోగం ప్రభావం అన్ని రాశులపైనా ఉన్నప్పటికీ, ముఖ్యంగా నాలుగు రాశుల వారికి మంచి ఫలితాలు దక్కనున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal1-13.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. కేంద్ర దృష్టి యోగం మేష రాశి వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తి కావచ్చు. చిన్న చిన్న సమస్యలు తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తోబుట్టువుల సహకారం పెరుగుతుంది. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది అనుకూల సమయం. 
ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు లభించే అవకాశం ఉంది. వ్యాపారంలో ఊహించని లాభాలు రావచ్చు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరిగి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal2-19.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి.. కన్య రాశి వారికి ఈ యోగం మంచి పురోగతిని తీసుకురానుంది. ఉద్యోగంలో గుర్తింపు, పదోన్నతి లేదా జీతం పెరుగుదల వంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆస్తి సంబంధిత సమస్యలు పరిష్కారం కావచ్చు. పాత అప్పుల భారం తగ్గే అవకాశం ఉంది. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. వివాహానికి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి మంచి సంబంధాలు రావచ్చు. స్నేహితులు, తోబుట్టువుల సహాయం కూడా లభిస్తుంది. విదేశీ ప్రయాణ అవకాశాలు కలగొచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal3-19.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. తులా రాశి వారికి కేంద్ర దృష్టి యోగం అనుకూల ఫలితాలను అందిస్తుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. ముఖ్యంగా మీడియా, కళలు, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించవచ్చు. వివాహ యత్నాలు సఫలమయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్త అందవచ్చు. కుటుంబ సభ్యుల మద్దతుతో విదేశీ ప్రయాణ అవకాశాలు కూడా కలుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/rashifal4-19.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. కుంభ రాశి వారికి ఈ యోగం ఆర్థికంగా,  వృత్తిపరంగా లాభదాయకంగా ఉంటుంది. భూమి, ఆస్తి వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. కొత్త వ్యాపార అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్న సమస్యలు తగ్గవచ్చు. ఉద్యోగంలో గుర్తింపు పెరుగుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. పిల్లల నుంచి శుభవార్త వింటారు. దంపతుల మధ్య ఉన్న విభేదాలు తగ్గే సూచనలు ఉన్నాయి. 

(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం  జ్యోతిషం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/bakrid-special-mutton-recipes-5-delicious-dishes-to-make-your-festival-memorable-1826561.html</loc><lastmod>2026-05-27T08:30:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mutton ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ మటన్ కీమా : చాలా మంది మటన్ ముక్కల కంటే , కీమా తినడం ఇష్టం ఉంటుంది. అంతే కాకుండా బక్రీద్ పండుగ రోజు చపాతీ లేదా పూరీల్లోకి కీమా చాలా అద్భుతంగా ఉంటుంది. అందువలన ఈ రోజు మటన్ కీమా చేసి మీ ఫ్యామిలీకి లేదా ఫ్రెండ్స్‌కు మంచి విందు ఇవ్వండి. ముఖ్యంగా మటన్ కీమా, మేక మాంసంతో చేయడం వలన చాలా మెత్తగా, రుచికరంగా ఉంటుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పుడూ చేసే విధానమే కాకుండా ఈసారి బక్రీద్ పండుగకు  కాస్త డిఫరెంట్‌గా ట్రై చేయండి. కేరళ స్టైల్‌లో కొబ్బరి నూనెలో మటన్ వేయించి, కరివేపాకు , సుగంధ ద్రవ్యాలతో చాలా కొత్తగా ఉండే కేరళ స్టైల్ మటన్ ప్రిపేర్ చేయండి. ఇది మీ ఇంటికి వచ్చే చుట్టాలకు, కొత్త రుచిని పరిచయం చేసినట్లు ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ మటన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు చెప్పండి. ఏ చిన్న పార్టీ అయినా సరే పెద్ద పండుగైనా సరే అన్ని వంటలతో పాటు తప్పకుండా మటన్ బిర్యానీ ఉండాల్సిందే. అయితే ఎప్పుడూ చేసే విధంగా కాకుండా రెస్టారెంట్ స్టైల్‌లో బిర్యానీ చేసి వడ్డించండి. ఎన్ని రకాల వంటలు ఉన్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా మటన్ బిర్యానీ తింటారు. ఇక మీరు కాస్త స్పెషల్‌గా ప్రిపేర్ చేస్తే మెతుకు కూడా మిగలకుండా తింటారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ అదే విధంగా మటన్ అంటే రెగ్యులర్‌గా తిని బోర్ కొడుతుంది. అందువలన ఎర్ర పండు మిర్చితో మటన్ కర్రీ ప్రిపేర్ చేయండి. దీని రుచికి ఎవ్వరు అయినా ఫిదా అయిపోతారు.  ఎర్ర పండు మిర్చి, వెల్లుల్లి, లవంగాలు, వెనిగర్ పేస్ట్ వేసి, గ్రేవీలో రెడీ చేస్తే గోవా స్టైల్‌లో ఉండే ఎర్ర పండు మిర్చి మటన్ కర్రీ రెడీ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/mutton-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మటన్ కర్రీ.. బక్రీద్ రోజు మటన్ కర్రీ కూడా మర్చిపోకండి. కొంత మంది రెగ్యూలర్‌గా తిన్నా కూడా మటన్ కర్రీని ఇష్టంగా తింటారు. ఇంకొంత మందికి ఎన్ని రకాల వంటకాలు ఉన్నా మటన్ కర్రీ మాత్రం కావాల్సిందే అంటారు. అందువలన కాస్త డిఫరెంట్‌గా సుగంధ ద్రవ్యాలు, కొబ్బరి పొడి, ఘరం మసాలా వేసి , మటన్ కర్రీ కాస్త ఘాటుగా టేస్టీగా వండి పెట్టండి. దీంతో ఈ సారి బక్రీద్ మీ ఇంట్లో చాలా స్పెషల్ అవుతుంది ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/venus-transit-in-pushyami-nakshatra-brings-big-luck-for-cancer-and-capricorn-zodiac-signs-1826948.html</loc><lastmod>2026-05-27T08:29:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/04/sukrudu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sukrudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-1-18.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు, రాశులు వాటి ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి .అలాగే, ఇది కొన్ని సార్లు పాజిటివ్ గా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల మనిషి జీవితాలపై ప్రభావం చూపుతుంది. సంపదకు కారకుడైన  శుక్రుడు తన గమన స్థానం మార్చుకున్నప్పుడు ఈ ప్రభావం వలన వీరి భవిష్యత్తు మారిపోతుంది. వచ్చే నెల  జూన్ 11, 2026న శుక్రుడు పుష్యమి నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ నక్షత్రంలో శుక్రుడి సంచారం చేయబోతున్నాడు. దీని వలన రెండు రాశుల వారికీ మంచిగా ఉండబోతోంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/karkataka-rashi-6.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి ఈ సమయంలో అదృష్టం రెట్టింపు కానుంది అలాగే, మానసిక స్థైర్యం పెరిగి కుటుంబ సభ్యులతో మంచిగా గడుపుతారు. ఇంకా శుభవార్తలు కూడా వింటారు. ఉద్యోగం చేసే వాళ్ళకి జీతం కూడా పెరుగుతుంది. ఇదే సమయంలో 
ప్రమోషన్ కూడా వస్తుంది. అలాగే, పై అధికారుల నుంచి కూడా ప్రశంసలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/makara-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి మొత్తం అనుకూలంగా మారబోతోంది అలాగే,  నిలిచిపోయిన పనులు కూడా  ఇప్పుడు పూర్తి అవుతాయి. అంతేకాదు, ఆరోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం దొరుకుతుంది. అలాగే, కుటుంబంలో శాంతి ఉంటుంది.  అంతే కాదు వ్యాపారస్తులు తమ వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఇంకా విదేశీ ప్రయాణాలు కూడా చేస్తారు వీరి అదృష్టం తలుపు తట్టబోతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/astrology-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ (Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/green-chilli-vs-red-chilli-which-is-healthier-and-can-it-prevent-heatstroke-1826875.html</loc><lastmod>2026-05-27T07:03:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chili-vs-red-chili.jpg</image:loc>
					<image:title><![CDATA[ Green Chili Vs Red Chili ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చిని పచ్చళ్లు, కూరల తాలింపుల్లోనే కాకుండా పచ్చిగా తినడానికి కూడా చాలా మంది ఇష్టపడతారు. అలాగే  ఎండుమిర్చి పొడి చేసి రోజువారీ వంటల్లో కారం కోసం, తాలింపులకు ఉపయోగిస్తారు. ఈ రెండూ ఘాటుగా ఉన్నప్పటికీ, వీటి మధ్య ప్రాథమిక వ్యత్యాసం రంగు, తేమలోనే ఉంటుంది. పచ్చిమిర్చి తాజాగా ఉంటే, ఎండుమిర్చి ఎండిన రూపంలో ఉంటుంది. చూడటానికి ఒకేలా అనిపించినా, ఇవి శరీరంపై చూపే ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల్లో తేడాలు: పచ్చిమిర్చి తాజాగా ఉంటుంది, కానీ ఎండుమిర్చిని ఎండబెట్టి తయారు చేస్తారు. అందుకే వీటిలో ఉండే పోషకాల పరిమాణంలో తేడా ఉంటుంది. ఎండుమిర్చితో పోలిస్తే పచ్చిమిర్చిలో విటమిన్ సి, క్యాప్సైసిన్ ఎక్కువగా ఉంటాయి. పబ్‌మెడ్ పరిశోధనల ప్రకారం.. తాజా మిరపకాయల్లో ఆస్కార్బిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది, కానీ వాటిని ఎండబెట్టినప్పుడు విటమిన్ సి చాలా వరకు తగ్గిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండుమిర్చి: విటమిన్ ఎ విషయంలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. మిరపకాయలను ఎండబెట్టినప్పుడు వాటిలో విటమిన్ ఎ పరిమాణం దాదాపు 100 రెట్లు పెరుగుతుందని పరిశోధకులు కనుగొన్నారు. అయితే మిరపకాయల్లో ఉండే కెరోటిన్, ఆస్కార్బిక్ యాసిడ్ పరిమాణం పుల్లని పండ్ల కంటే 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది ఎక్కవ ప్రయోజనకరం: పచ్చిదా లేక ఎర్రదా, ఏ మిరపకాయ ఎక్కువ ప్రయోజనకరం అని చర్చి వస్తే, మీరు మీ అవసరాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. మీ శరీరానికి విటమిన్ సి కావాలనుకుంటే పచ్చిమిర్చి ఉత్తమం. అదే విటమిన్ ఎ కావాలనుకుంటే ఎండుమిర్చి మంచిది. ఎక్కువ మసాలాలు, కారం తినడం వల్ల వచ్చే ఆరోగ్య నష్టాలపై పెద్దగా పరిశోధనలు లేకపోయినప్పటికీ, మితిమీరిన ఘాటు వల్ల ఎసిడిటీ, కడుపులో మంట వంటి సమస్యలు వస్తాయి. అందుకే కారం తక్కువగా తినాలని నిపుణులు సూచిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిరపకాయలలో పోషకాలు?: హెల్త్‌లైన్ ప్రకారం, మిరపకాయలలో విటమిన్ సి, బి6, విటమిన్ కె1, పొటాషియం, కాపర్, విటమిన్ ఎ పుష్కలంగా ఉంటాయి..  అలాగే లూటిన్, ఫెరులిక్ యాసిడ్, సినాపిక్ యాసిడ్, క్యాప్సైసిన్, వాయోలాక్సంతిన్, క్యాప్సంతిన్ కూడా ఉంటాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఇవి నొప్పుల నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తాయి. దీనిలో ఉండే హైపోగ్లైసిమిక్ ప్రభావం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/green-chilies-vs-dried-chilies-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి వడదెబ్బ నుండి రక్షిస్తుందా?: పచ్చి పచ్చిమిర్చి తినడం వల్ల వడదెబ్బ తగలకుండా ఉంటుందని ఇంట్లో పెద్దలు చెబుతుంటారు. అయితే నివేదికల ప్రకారం.. పచ్చిమిర్చిలో ఉండే క్యాప్సైసిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ మన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది మైక్రోబయోమ్ మోడ్యులేటర్‌గా పనిచేస్తూ, పొట్టలోని హానికరమైన బ్యాక్టీరియాను, రోగకారక క్రిములను నశింపజేస్తుంది. ఇది జీర్ణరసాల ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది. సాధారణంగా ఎండకాలంలో వేడి వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. పచ్చిమిర్చి జీర్ణవ్యవస్థను చురుగ్గా ఉంచడం ద్వారా, ఎండ వేడి వల్ల కలిగే అలసట, అజీర్ణం, వడదెబ్బ లక్షణాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ancient-natural-fridge-technique-using-dried-bottle-gourd-keep-water-cool-without-electricity-1826803.html</loc><lastmod>2026-05-27T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sorakaya Burra ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అంటే  ఫ్రిడ్జ్ లు ఉన్నాయి. ఇది వరకు రోజుల్లో ఫ్రిడ్జ్ ఉన్న ఇల్లు వెతికినా కూడా దిరికేది కాదు కానీ ఇప్పుడు ఇది  లేకుండా జీవితం అస్సలు ఊహించలేని పరిస్థితి. పాత కాలంలో కరెంట్ లేకపోయినా మన  తాతలు , నానమ్మలు నేచురల్ చిట్కాలతోనే 
 నీళ్లు,  ఇంట్లో వండుకున్న ఆహారాలను చల్లగా ఉంచుకునేవారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి నేచురల్ కూలింగ్   పేదల ఫ్రిడ్జ్   ‘సొరకాయ బుర్ర’ కూడా  ఒకటి. ఇప్పటికి ఎన్నో గ్రామాల్లో వీటిని వాడుతున్నారు. 
అసలు ఈ సొరకాయ బుర్రను ఎలా చేస్తారంటే? పెద్దగా లావుగా గుండ్రంగా ఉన్న సొరకాయను తీసుకుని దానిని ఎండబెట్టి లోపలి గుజ్జు మొత్తాన్ని తీసేస్తే అది ఒక బుర్రలా మారుతుంది. దీనినే సొరకాయ బుర్ర అని పిలుస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ బుర్రలో నీళ్లు ఎందుకు చల్లగా ఉంటాయంటే? ఈ సొరకాయ బుర్రలో లోపల మొత్తం చల్లగా ఉంటుంది. ఇంకా దీనిలో పోసిన  నీరు సహజంగానే నెమ్మది  నెమ్మదిగా చల్లబడుతుంది. అంటే, మట్టికుండల్లాగా.. ఒకసారి నీళ్లు పోస్తే  సహజ ప్రక్రియ వలెనే ఇవి  కూల్‌గా అవుతాయి. ఇంకా పూర్వకాలంలో రైతులు , కూలీలు ఇంకా ఎంతో మంది దీనిని వాడేవారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంకా గ్రామాల్లోకి వెళ్ళే  రైతులు, ఇంకా  పొలాలకు వెళ్లేటప్పుడు ఈ  సొరకాయ బుర్రలోనే మంచి నీళ్లు తీసుకెళ్లేవారు. ఇక సమ్మర్లో బాగా వాడేవాళ్లు ఎండల్లో ఎన్ని గంటలు ఉన్నా కూడా  నీళ్లు అలాగే చల్లగానే ఉండేవి. ఇంకా కొందరైతే దీనిలో  మజ్జిగ, ఇంకా గంజి కూడా దీనిలోనే నిల్వ చేసి తాగేవాళ్ళు. అప్పట్లో ఇవి అంత ఫేమస్ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sorakaya-burra-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచివి:  వీటికి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు సొరకాయ ఉంటే చాలు. ఇంకా ఇవి  
ఫ్రిడ్జ్‌లో ఉంచిన వాటి కంటే కూడా సహజంగా చల్లబడతాయి. ఈ నీళ్లు శరీరంఓ కూడా తగ్గిస్తాయి అలాగే  శరీరానికి  కూడా ఎంతో మేలు చేస్తాయని అంటున్నారు.ఈ నీళ్లు తాగితే గొంతు సమస్యలు, జలుబు సమస్యలు కూడా తగ్గుతాయి . ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/sreemukhi-funny-comments-about-samantha-and-her-role-in-maa-inti-bangaram-movie-trailer-lunch-1826907.html</loc><lastmod>2026-05-26T22:33:56+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sreemukhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-news.jpg</image:loc><image:caption><![CDATA[ తన అందం, చలాకీతనం, వాక్చాతుర్యంతో తెలుగు బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా దూసుకుపోతున్న శ్రీముఖి, తాజాగా వెండితెరపై క్రేజీ ప్రాజెక్ట్‌ మా ఇంటి బంగారంలో భాగమయ్యారు. టాలీవుడ్ అగ్ర కథానాయిక సమంత స్వీయ నిర్మాణంలో, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీముఖి ఒక కీలక పాత్రలో నటించారు. జూన్ 19న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో, సోమవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ వేదికపై శ్రీముఖి సినిమా విశేషాలు మరియు సమంతతో తనకున్న ఆన్-స్క్రీన్ వైరాన్ని గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రైలర్ లాంచ్‌లో యాంకర్ సమీరా భరద్వాజ్ శ్రీముఖిని ప్రశ్నిస్తూ, టీవీ షోలలో అంత వయలెంట్‌గా (లౌడ్‌గా) ఉండే నువ్వు, ఈ సినిమాలో ఇంత సైలెంట్ క్యారెక్టర్ ఎలా చేశావు? కష్టంగా అనిపించిందా? అని అడిగారు. దానికి శ్రీముఖి తనదైన శైలిలో స్పందిస్తూ, ఈసారి వయలెన్స్ అంతా సామ్ (సమంత)కి ఇచ్చేసి, సైలెన్స్ నేను తీసుకున్నాను. నిజంగా సైలెంట్‌గా ఉండటం నాకు చాలా కష్టంగా అనిపించింది అని నవ్వుతూ చెప్పారు. సినిమాలో తాను చిన్న కోడలిగా, సమంత పెద్ద కోడలిగా నటించినట్లు క్లారిటీ ఇచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-looks.jpg</image:loc><image:caption><![CDATA[ సమంతతో సినిమాలో మీ ఇద్దరి మధ్య &#039;కోల్డ్ వార్&#039; ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు శ్రీముఖి బదులిస్తూ... సినిమాలో మా ఇద్దరికీ అస్సలు పడదు. ఆల్‌మోస్ట్ జుట్లు పట్టుకుని కొట్టుకునేంత వరకు వెళ్లాం. అయితే వారి మధ్య అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే సినిమాను థియేటర్లలోనే చూడాలి అని సస్పెన్స్ క్రియేట్ చేశారు. చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాలో నటించడానికి గల కారణాన్ని శ్రీముఖి వివరించింది. సమంత గారి పక్కన నటించడానికి ప్రత్యేకంగా కారణాలు అవసరమా? ఆమె ఆన్-స్క్రీనే కాదు, ఆఫ్-స్క్రీన్ కూడా ఎంత బంగారమో అందరికీ తెలుసు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-love.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె యాక్షన్‌ను లైవ్‌లో చూడాలనే కోరికతోనే ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాను. సమంత గారి పూర్తి స్థాయి తెలుగు సినిమా కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది అభిమానులలో నేను కూడా ఒకరిని అని తన అభిమానాన్ని చాటుకున్నారు. &#039;ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్&#039; బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాండ్ దువ్వూరులు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో శ్రీముఖితో పాటు గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sreemukhi-stuns.jpg</image:loc><image:caption><![CDATA[ Sreemసంతోష్ నారాయణన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. జూన్ 19న విడుదల కాబోతున్న ఈ చిత్రం సమంత అభిమానులతో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్‌ను కచ్చితంగా అలరిస్తుందని శ్రీముఖి ధీమా వ్యక్తం చేశారు. శ్రీముఖి సమంతను కేవలం తెరపైనే కాకుండా, నిజ జీవితంలోనూ ఒక బంగారం అని ప్రశంసించారు. సమంతతో కలిసి ఒక యాక్షన్ చిత్రంలో పనిచేయడం తనకు చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. దర్శకురాలు నందినికి, అలాగే అవర్ ఫ్యామిలీ మ్యాన్ రాజ్ సర్ కు కృతజ్ఞతలు తెలిపారు. మా ఇంటి బంగారం ఒక పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రమని, ఇది మరింత కారణాల అవసరం లేని ఒక గొప్ప ప్రాజెక్ట్ అని శ్రీముఖి అన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/drinking-amla-juice-with-chia-seeds-here-are-the-amazing-health-benefits-1826862.html</loc><lastmod>2026-05-26T22:09:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Amla Chia Seeds Water ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెరుగుతుంది (Immunity Booster): ఉసిరి రసంలో విటమిన్-సి అత్యధికంగా ఉంటుంది. ఇది శరీరంలో తెల్ల రక్తకణాల ఉత్పత్తిని పెంచి, ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. చియా సీడ్స్‌లోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, కణాల నష్టాన్ని నివారిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water2.jpg</image:loc><image:caption><![CDATA[ సులభంగా బరువు తగ్గొచ్చు (Weight Management): చియా సీడ్స్‌లో పీచుపదార్థం (ఫైబర్) చాలా ఎక్కువ. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు అవి జెల్ లాగా మారతాయి. ఈ మిశ్రమాన్ని ఉసిరి రసంతో కలిపి తాగడం వల్ల పొట్ట నిండినట్లు అనిపించి, ఎక్కువ సమయం ఆకలి వేయదు. ఇది అనవసరపు క్రేవింగ్స్‌ను తగ్గించి బరువు తగ్గడానికి దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water1.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ మెరుగుపడుతుంది (Healthy Digestion): ఉసిరి రసం కాలేయ పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతుంది. చియా సీడ్స్ లోని ఫైబర్ మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరంతో బాధపడేవారికి ఈ డ్రింక్ ఒక మంచి నివారణి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water4.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యం, షుగర్ కంట్రోల్: చియా గింజలలో గుండెకు మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) స్థాయిలను తగ్గిస్తాయి. అలాగే, ఉసిరిలో ఉండే క్రోమియం ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నియంత్రిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water5.jpg</image:loc><image:caption><![CDATA[ మెరిసే చర్మం, దృఢమైన జుట్టు: విటమిన్-సి చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి ముడతలను తగ్గిస్తుంది. జుట్టు రాలడం ఆగిపోయి, ఒత్తుగా పెరగడానికి ఉసిరి ఎంతో మేలు చేస్తుంది. చియా సీడ్స్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి సహజమైన గ్లోను అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/amla-chia-seeds-water3-1.jpg</image:loc><image:caption><![CDATA[ Amla Chia Seeds Water ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/kamal-haasan-shares-his-friendship-with-megastar-chiranjeevi-and-his-stardom-1826837.html</loc><lastmod>2026-05-26T21:58:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kamal Haasan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan-age.jpg</image:loc><image:caption><![CDATA[ వైవిధ్యభరితమైన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విశ్వనటుడు కమల్ హాసన్. పాన్ ఇండియా లెవల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు. కమల్ హాసన్, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ సమకాలీన నటులైనప్పటికీ, ఒకరినొకరు ఎంతో గౌరవించుకుంటారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మెగాస్టార్ చిరంజీవి స్టార్ డమ్, ఆయన వ్యక్తిత్వంపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట మళ్లీ వైరల్ అవుతున్నాయి. &#039;విక్రమ్&#039; సినిమా ప్రమోషన్స్ సమయంలో ఆయన ఈ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan-looks.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ఇంటర్వ్యూలో కమల్ హాసన్ మాట్లాడుతూ, చిరంజీవి కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాలేదని, ఆయన అనుకుని ఉంటే కోలీవుడ్ (తమిళ పరిశ్రమ) లో కూడా సులభంగా ఒక పెద్ద స్టార్‌గా ఎదిగేవారని పేర్కొన్నారు.తమిళ ప్రేక్షకులు ఆయనను వద్దనుకోలేదు, కానీ చిరంజీవి ఇక్కడ సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. బహుశా ఆయన తన సొంత పరిశ్రమలోనే &#039;రాజు&#039; (King) గా ఉండాలని భావించి ఉండవచ్చు అని కమల్ హాసన్ అన్నారు. చిరంజీవికి ఉన్న టాలెంట్ , మాస్ ఫాలోయింగ్‌కు ఆయన ఏ ఇండస్ట్రీకి వెళ్లినా అగ్రస్థానంలో నిలిచేవారని చెప్పుకొచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా రంగానికి భాషా సరిహద్దులు లేవని నిరూపించడంలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని కమల్ హాసన్ అభినందించారు. ఇతర పరిశ్రమల హీరోలను, సాంకేతిక నిపుణులను ఆదరించడంలో చిరంజీవి చూపించే చొరవను ఆయన గుర్తుచేసుకున్నారు. ఒకరి విజయాన్ని చూసి మరొకరు అసూయపడకుండా, పరిశ్రమ ఎదుగుదలకు తోడ్పడటం తాము సీనియర్ నటుల నుంచి నేర్చుకున్నామని కమల్ చెప్పారు. ఈ ఇద్దరు దిగ్గజ నటుల మధ్య ఉన్న పరస్పర గౌరవం, స్నేహపూర్వక వాతావరణం నేటితరం హీరోలకు ఎంతో ఆదర్శదాయకమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan-news.jpg</image:loc><image:caption><![CDATA[ దాదాపు 35-40 సంవత్సరాల క్రితం ఏఎన్‌ఆర్‌ను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు, ఆయన తమిళంలో పలు సిల్వర్ జూబ్లీలు సాధించినప్పటికీ, అక్కడ తన ప్రస్థానాన్ని ఎందుకు కొనసాగించలేదని కమల్ హాసన్ ప్రశ్నించారు. అందుకు ఏఎన్‌ఆర్, ఒక తుఫాను వచ్చిందయ్యా, దాని వల్ల నేను హైదరాబాద్‌కు వచ్చేశాను అని బదులిచ్చారని తెలిపారు. ఆ తుఫాను శివాజీ గణేశన్ అని ఏఎన్‌ఆర్ వివరించారు. కమల్ హాసన్ ఈ విషయాన్ని శివాజీ గణేశన్‌కు చెప్పగా, ఆయన వాడు చెప్తాడు. అంత స్నేహం నా... నాతో అని పేర్కొన్నారు. ఇది వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన స్నేహం, పరస్పర గౌరవాన్ని తెలియజేస్తుంది. వారు ఒకరినొకరు నువ్వు అని సంబోధించుకునే స్థాయి స్నేహాన్ని కలిగి ఉన్నారని కమల్ హాసన్ ఆశ్చర్యంగా వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/kamal-haasan-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కమల్ హాసన్ తన చిన్నతనంలో ఏఎన్‌ఆర్‌తో సహాయక డ్యాన్సర్‌గా పనిచేశారని, వారి నుండి విలువైన పాఠాలు నేర్చుకున్నారని పేర్కొన్నారు. శివాజీ గణేశన్ వంటి గొప్ప వ్యక్తులు ఎంత చిన్నవారైనా, సహోద్యోగులైనా ఎప్పుడూ వీడు అని కాకుండా కమల్ హాసన్ గారు అని, తన సొంత కొడుకు ప్రభును కూడా ప్రభు గారు అని సంబోధించే గౌరవాన్ని పాటించారని కమల్ హాసన్ గుర్తుచేసుకున్నారు. వ్యక్తికి స్థలం, గౌరవం ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ సంఘటనలు తెలియజేస్తాయని ఆయన చెప్పారు. చిరంజీవి విషయంలో కూడా, ఆయనకు ఏదైనా చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ, తన సొంత రంగంలో ఆధిపత్యాన్ని ఎంచుకున్నారని కమల్ హాసన్ అన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/plant-marigolds-in-these-directions-for-wealth-and-positive-energy-at-home-1826835.html</loc><lastmod>2026-05-26T21:50:15+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Marigold Plant Vastu Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈశాన్య దిశ (North-East): వాస్తు ప్రకారం ఈశాన్యాన్ని అత్యంత పవిత్రమైన దిశగా భావిస్తారు. బంతి పువ్వు మొక్కను ఈశాన్య దిశలో ఉంచడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి (Positive Energy) ప్రవహిస్తుంది మరియు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. అయితే, ఈ దిశలో మొక్కను ఉంచినప్పుడు ఆ ప్రాంతాన్ని, పూలతొట్టిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu2.jpg</image:loc><image:caption><![CDATA[ తూర్పు దిశ (East): తూర్పు దిశ సూర్య భగవానుడి శక్తికి ప్రతీక. ఈ దిశలో బంతి మొక్కను ఉంచడం వల్ల అది సూర్య కిరణాలను సమృద్ధిగా ఆకర్షించి, ఇంటి వాతావరణాన్ని ఉత్తేజపరుస్తుంది. దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా ఆనందం వెల్లివిరుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తర దిశ (North): ఉత్తర దిశను ఐశ్వర్య దేవత అయిన లక్ష్మీదేవి స్థానంగా నమ్ముతారు. వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తమ లాభాలను పెంచుకోవడానికి, ఆర్థిక శ్రేయస్సును సాధించడానికి బంతి మొక్కను ఉత్తర దిశలో ఉంచడం ఎంతో శుభప్రదం. కానీ, ఈ మొక్కను ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో ఉంచకూడదని గుర్తుంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేద, పర్యావరణ ప్రయోజనాలు: బంతి మొక్క కేవలం వాస్తు పరంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మేలు చేస్తుంది. దీనిలోని ఆయుర్వేద గుణాలు చర్మ, జీర్ణ సమస్యలను నివారించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే ఇవి తేనెటీగలను ఆకర్షించడం వల్ల పర్యావరణానికి సైతం ఎంతో మేలు జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/marigold-plant-vastu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పసుపు, నారింజ రంగుల్లో ఉండే బంతి పూలు శ్రేయస్సుకు సూచికలు.  ఇంట్లో ఈ చిన్న చిన్న వాస్తు నియమాలను పాటిస్తూ, బంతి మొక్కను సరైన దిశలో పెంచి, దానిని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆధ్యాత్మిక, ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/safe-workout-tips4-common-workout-mistakes-that-are-ruining-your-knees-1826838.html</loc><lastmod>2026-05-26T21:38:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/safe-workout-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Safe Workout Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/workout-mistakes-4.jpg</image:loc><image:caption><![CDATA[ వార్మప్ చేయకపోవడం నష్టదాయకం: జిమ్‌కు వెళ్లే చాలా మంది సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో వార్మప్‌ను పూర్తిగా పక్కన పెట్టేసి, నేరుగా హెవీ వర్కవుట్స్ చేయడం ప్రారంభిస్తారు. ఇది చాలా పెద్ద పొరపాటు. దీనివల్ల మోకాళ్ల కండరాలపై అకస్మాత్తుగా ఒత్తిడి పడి, నొప్పులు, గాయాలు అయ్యే ప్రమాదం పెరుగుతుంది. వ్యాయామానికి ముందు వార్మప్ చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది, కీళ్లలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. కాబట్టి రన్నింగ్, స్క్వాట్స్ లేదా జంపింగ్ వంటి వ్యాయామాలు చేసే ముందు కనీసం 10 నిమిషాల పాటు ఖచ్చితంగా వార్మప్ చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/workout-mistakes-3.jpg</image:loc><image:caption><![CDATA[ తప్పుడు పోజిషన్స్‌లో వర్కౌట్స్: వర్కవుట్ చేసేటప్పుడు బాడీ కరెక్ట్ పొజిషన్‌లో లేకపోతే అది నేరుగా మోకాళ్లపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా స్క్వాట్స్ , లంజెస్ లెగ్ ఎక్సర్‌సైజ్‌లు చేసేటప్పుడు శరీర బ్యాలెన్స్ సరిగ్గా లేకపోతే, మోకాళ్లపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. దీనివల్ల మెల్లమెల్లగా మోకాళ్ల నొప్పులు, వాపులు, లిగమెంట్ ఇంజరీ వంటి తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/workout-mistakes-2.jpg</image:loc><image:caption><![CDATA[ అవసరానికి మించి వర్కవుట్: కొంతమంది త్వరగా ఫిట్‌గా మారిపోవాలనే ఆరాటంతో గంటల తరబడి జిమ్‌లోనే గడుపుతారు లేదా సామర్థ్యానికి మించి హై-ఇంటెన్సిటీ వర్కవుట్స్ చేస్తారు. కానీ ఇలా చేయడం వల్ల శరీరం అలసిపోయినప్పుడు కండరాలు రికవర్ అవ్వడానికి సమయం దొరకదు. దీనివల్ల మోకాళ్ల కీళ్లు బలహీనపడి, నొప్పులు పెరుగుతాయి. కాబట్టి ఎల్లప్పుడూ మీ శరీర సామర్థ్యాన్ని బట్టి మాత్రమే వర్కవుట్ చేయండి. వర్కౌట్స్ చేసేప్పుడు మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/workout-mistakes-1.jpg</image:loc><image:caption><![CDATA[ తప్పుడు బూట్లతో వ్యాయామం: వర్కవుట్ చేసేటప్పుడు మనం ఎలాంటి బూట్లు వేసుకుంటున్నామనేది చాలా ముఖ్యం. చాలా మంది డెయిలీ వాడే షూ వేసుకునే రన్నింగ్ లేదా వర్కవుట్ చేస్తుంటారు. దీనివల్ల మోకాళ్లపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్న స్పోర్ట్స్ షూస్ వేసుకోవడం ఉత్తమం. ఇవి పాదాలకు, మోకాళ్లకు మంచి సపోర్ట్‌ను ఇస్తాయి. ఇవి వ్యాయామం చేసేటప్పుడు మోకాళ్లపై పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. కాబట్టి ఏవి పడితే ఆ షూ వేసుకొని వర్కౌట్స్ చేయకండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/workout-mistakes.jpg</image:loc><image:caption><![CDATA[ ఫిట్‌నెస్ అనేది ఒక ప్రయాణం మాత్రమే.. ఇందులో ఎంత సమయం చేస్తున్నామనే దాని కంటే ఎంత కరెక్ట్‌గా చేస్తున్నామనేది చాలా మఖ్యం. కాబట్టి ఎల్లప్పుడూ నిపుణుల సమక్షంలో లేదా సరైన అవగాహనతోనే వర్కవుట్ చేయడం మంచిది. త్వరగా బరువు తగ్గాలని ఇష్టాను సారంగా వర్కౌట్స్ చేస్తూ.. కొన్ని సార్లు అది ప్రాణాల మీదకే రావచ్చు.. జాగ్రత్త! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-sara-alia-khan-reveals-her-diet-plan-and-how-she-losing-95-kilograms-to-45-kilograms-1826821.html</loc><lastmod>2026-05-26T21:20:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sara Ali Khan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan-news.jpg</image:loc><image:caption><![CDATA[ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.. ? భారతీయ సినీ పరిశ్రమలో ఆమె కూడా క్రేజీ హీరోయిన్. కానీ ఒకప్పుడు 90 కిలలో బరువుతో ఎంతో బాధపడింది. కానీ నటనపై ఆసక్తి... సినిమాల్లో తనకంటూ ఓ గుర్తింపు కోసం.. అలాగే తనను తాను నిరూపించుకోవడం కోసం ఎంతో కష్టపడింది. కట్ చేస్తే.. 90 కిలలో నుంచి 45 కిలోల బరువు తగ్గింది. ఇప్పుడు ఆమె వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? నెట్టింట గ్లామరస్ ఫోటోలతో మాయ చేస్తుంది ఈ అమ్మడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan-films.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె మరెవరో కాదండి.. దేవర విలన్ సైఫ్ అలీ ఖాన్ కూతురు సారా అలీ ఖాన్. తాజాగా నటన కంటే ఎక్కువగా, ఆమె పాత జీవనశైలికి సంబంధించిన ఒక విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఇంటర్వ్యూలో, సారా తన కాలేజీ రోజుల నాటి ఆహారపు అలవాట్ల గురించి బహిరంగంగా మాట్లాడగా, అది విని చాలా మంది ఆశ్చర్యపోయారు. తాను న్యూయార్క్‌లో చదువుతున్నప్పుడు తన ఆహారపు అలవాట్లు పూర్తిగా అదుపు తప్పాయని చెప్పారు. ఆమె ప్రతిరోజూ రెండు మీడియం సైజు పిజ్జాలు, మూడు చాక్లెట్ చిప్ బ్రౌనీలు తినేవారని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan-looks.jpg</image:loc><image:caption><![CDATA[ అది విచక్షణారహితంగా తినే సమయమని సారా చెప్పారు. ఆ సమయంలో, ఆమె పోషకాహారం లేదా ఆరోగ్యకరమైన ఆహారం కంటే చౌక ఆఫర్లు, డిస్కౌంట్లపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టేవారని తెలిపారు. ఒక పిజ్జా అవుట్‌లెట్‌లో ఒక పిజ్జా కొంటే రెండోది 50 శాతం తగ్గింపుపై లభించే ఆఫర్ ఉండేదని సారా చెప్పింది. అందుకే, తనకు అవసరం లేకపోయినా ఎక్కువ పిజ్జాలు ఆర్డర్ చేసేదట. ఆ సమయంలో నేను సరిగ్గా లెక్క వేసుకోలేదు అని ఆమె సరదాగా అంది. ఆమె వ్యాఖ్యలపై అభిమానులు కూడా ఫన్నీగా స్పందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan-movies.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె ప్రతిరోజూ తరగతికి వెళ్లే దారిలో మూడు చాక్లెట్ చిప్ బ్రౌనీలను తినేది. తరగతికి నడిచి వెళ్లడానికి కొన్ని నిమిషాలు మాత్రమే పట్టేది, కానీ ఆ సమయంలోనే ఆమె ఆ మూడు బ్రౌనీలను పూర్తి చేసేది. ఆ సమయంలో తాను ఎంత తింటున్నాననే దానిపై గానీ, ఏమి తింటున్నాననే దానిపై గానీ అస్సలు శ్రద్ధ పెట్టేదాన్ని కాదని ఆ నటి చెప్పింది. సారా అలీ ఖాన్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సరసన &#039;కేదార్‌నాథ్&#039; చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/sara-ali-khan-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ ఈ సినిమాకు ముందు, ఆమె తనలో ఒక పెద్ద మార్పు తెచ్చుకుంది. వ్యాయామాలు, నియంత్రిత ఆహారం, క్రమశిక్షణతో కూడిన జీవనశైలి సహాయంతో, సారా ఏకంగా 45 కిలోల బరువు తగ్గింది. ఆమె రూపాంతరం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. 2019లో హార్పర్స్ బజార్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, సారా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి వివరంగా మాట్లాడింది. తనకు PCOS ఉందని, దానివల్ల బరువును అదుపులో ఉంచుకోవడం కష్టంగా ఉండేదని ఆమె వెల్లడించింది.  ఒక నటిగా తనను తాను నిరూపించుకోవడానికి, ఫిట్‌గా ఉండటానికి తాను చాలా కష్టపడ్డానని ఆమె చెప్పింది. బరువు తగ్గడానికి సారా అలీ ఖాన్ పడిన కష్టం తెలిసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/can-you-guess-this-actress-who-has-200-crores-net-worth-she-is-nayanthara-1826801.html</loc><lastmod>2026-05-26T20:55:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-12.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nayanthara ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-looks-2.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా ఇండస్ట్రీలో వారసత్వం లేకుండా అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో &#039;లేడీ సూపర్ స్టార్&#039; అనే అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న నటి ఆమె. సాధారణంగా సోషల్ మీడియాలో సెలబ్రిటీలు ఎంత యాక్టివ్ గా ఉంటున్నారో చెప్పక్కర్లేదు. నిత్యం తమ సినిమా అప్డేట్స్ తోపాటు.. క్రేజీ గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్స్ విషయాలు చెప్పక్కర్లేదు. నెట్టింట హీటెక్కించే గ్లామరస్ ఫోజులతో మెంటలెక్కిస్తున్నారు. తాజాగా ఓ హీరోయిన్ షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమెను గుర్తుపట్టారా.. ? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-movies-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె మరెవరో కాదు హీరోయిన్ నయనతార. కేరళలోని తిరువల్లకు చెందిన ఒక సాధారణ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. 1984 నవంబర్ 18న జన్మించిన ఈమె, చదువుకునే రోజుల్లో చార్టర్డ్ అకౌంటెంట్ (CA) కావాలని బలంగా ఆశపడింది. . కానీ, విధి ఆమెను సినీ గ్లామర్ ప్రపంచం వైపు నడిపించింది.  మలయాళ చిత్రం &#039;మనస్సినక్కరే&#039;తో వెండితెరకు పరిచయమైంది ఈ అమ్మడు. ఆ తర్వాత తన పేరును నయనతారగా మార్చుకుంది. 2011 ఆగస్టులో ఆమె అధికారికంగా హిందూ మతాన్ని స్వీకరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayantharapics.jpg</image:loc><image:caption><![CDATA[ గడిచిన 20 ఏళ్ల సినీ ప్రస్థానంలో నయనతార ఎన్నో ఒడిదుడుకులను, వ్యక్తిగత జీవితంలో మానసిక సంఘర్షణలను ఎదుర్కొంది. అయినప్పటికీ, ప్రతిసారీ మరింత రెట్టింపు ఉత్సాహంతో, ఫీనిక్స్ పక్షిలా పైకి లేచింది. సాధారణంగా సినిమాల్లో హీరోలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. కానీ, హీరోలతో సంబంధం లేకుండా, కేవలం తన స్టార్ డమ్, నటనతో ఒక సినిమాను బాక్సాఫీస్ వద్ద ఒంటరిగా గెలిపించగలనని నయనతార నిరూపించింది. అందుకే ఆమెను అభిమానులు &#039;లేడీ సూపర్ స్టార్&#039; అని పిలుచుకుంటారు. నయనతార రేంజ్, ఆమె సంపాదన ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-fam.jpg</image:loc><image:caption><![CDATA[ నివేదికల ప్రకారం, ఆమెకు సుమారు రూ. 223 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయి. అంతేకాకుండా, సుమారు రూ. 48 కోట్ల విలువైన ఒక సొంత ప్రైవేట్ జెట్ విమానం, ఎనిమిది విలాసవంతమైన లగ్జరీ కార్లు, వివిధ నగరాల్లో 6 విలాసవంతమైన ఇళ్లు ఉన్నాయి. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ &#039;వోగ్&#039; (Vogue) కవర్ పేజీపై స్థానం సంపాదించుకున్న అతికొద్ది మంది దక్షిణాది నటీమణులలో ఈమె ఒకరు. మలయాళంలో కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత టాలీవుడ్, కోలీవుడ్‌లలో రజనీకాంత్, చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌లాల్, విజయ్, అజిత్, సూర్య వంటి అగ్ర హీరోలందరి సరసన నటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/05/nayanthara-photos-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవలే బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ సరసన &#039;జవాన్&#039; చిత్రంలో నటించి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. దర్శకుడు విఘ్నేష్ శివన్‌ను ప్రేమించి పెళ్లాడిన నయనతారకు ప్రస్తుతం &#039;ఉయిర్&#039;, &#039;ఉలగ్&#039; అనే ఇద్దరు ముద్దుల కొడుకులు ఉన్నారు. తండ్రి పుట్టినరోజు సందర్భంగా ఆమె స్వయంగా షేర్ చేసిన ఈ చిన్ననాటి ఫొటో, నయనతార ఎంతటి అద్భుతమైన స్థాయికి చేరిందో చెప్పడానికి ఒక చక్కని నిదర్శనంగా నిలిచింది. ]]></image:caption></image:image></url></urlset>