<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/turn-1-lakh-into-10-lakhs-smart-investment-strategies-and-business-ideas-1912686.html</loc><lastmod>2026-09-16T16:49:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ సంపాదించే వ్యక్తి ఎప్పుడూ కూడా ధనవంతుడు కాలేడు, ఎవరు అయితే తెలివిగా పెట్టుబడులు పెడుతుంటారో, వారే నిజమైన ధనవంతులు అని, అందువలన మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే, దానిని ఎలా పెట్టుబడి పెట్టి, ఎంత వరకు పొదుపు చేస్తున్నాం అనేదే ముఖ్యం. అయితే ఒక లక్ష రూపాయలతో పదిలక్షలు సంపాదించడం ఒక రోజులో లేదా ఒక రాత్రిలో అవ్వదు, కొన్ని సంవత్సరాలు, తెలివైన పెట్టుబడుల వలన  అంత సంపాదించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెలివిగా బిజినెస్ చేయడం వలన మీరు లక్ష రూపాయల నుంచి పదిలక్షలు సంపాదించుకోవచ్చునుంట. ముఖ్యంగా ఒక లక్ష రూపాయలతో ఫుడ్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించడం, ఇలా చేయడం వలన కేవలం రెండు సంవత్సరాల్లో 10లక్షలు సంపాదించుకోవచ్చు. ఇవే కాకుండా చిన్న చిన్న బిజినెస్‌లు చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఒక లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కాకుండా,  Mutual Funds (Nifty 50 Index Fund) లో SIP లా పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చునంట. ఒక లక్షను ఒకేసారి పెట్టి ప్రతి సంవత్సరం 15 శాతం రిటర్న్ వస్తే అది 10 లక్షలు అవ్వడానికి దాదాపు 16 సంవత్సరాలు పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అదే లక్ష రూపాయలను నెలకు 5000 చొప్పున పెట్టి ప్రతి నెల యాడ్ చేస్తూ పోవడం వలన 7 లేదా 8 సంవత్సరాల్లో పది లక్షల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చునంట. అంతే కాకుండా లక్షరూపాయలను 50 వేలుగా 50 వేలుగా విడగొట్టాలి. అందులో 50 వేలతో  బిజినెస్ పెట్టాలి. అది ప్రతి నెలా మీకు ఆదాయం తీసుకొస్తుంది. ఇంకో 50 వేలను నిప్టీలో పెట్టి మర్చిపోవాలి. అంతే దాదాపు 10, 12 సంవత్సరాలలో అది మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో మీరు లక్ష రూపాయలతో సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చును. అయితే కొంత మంది ఎక్కువగా మనీ ఆదా చేయాలి అని ట్రేడింగ్, క్రిప్టోలో వంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం, లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వడ్డీలకు ఇవ్వడం చేస్తుంటారు. కానీ దీని వలన ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అందువలన ఇవేవి చేయకుండా తెలివిగా పెట్టుబడి పెట్టడం చేయాలంట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/peanuts-vs-pistachios-which-nut-is-healthier-benefits-nutrition-and-who-should-eat-what-1912687.html</loc><lastmod>2026-09-16T16:48:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pista Peanut 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-3.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లీలు , పిస్తాపప్పులు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రెండూ ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం. అయితే కొంత మందిలో కొన్ని రకాల డౌట్స్ ఉటాయి. అసలు ఇందులో ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అని, కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut.jpg</image:loc><image:caption><![CDATA[ వేరుశనగలు, పిస్తాపప్పులు రెండూ కూడా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చే సూపర్ ఫుడ్సే అయినప్పటికీ , ఈ రెండింటి లో చాలా తేడాలు ఉన్నాయంట.  దాదాపు 28 గ్రాముల వేరుశనగలో 7.31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పిస్తా పప్పుల్లో 5.73 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందంట. కానీ పిస్తాలో వేరుశనగ కంటే, శరీరానికి కావాల్సిన 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-1.jpg</image:loc><image:caption><![CDATA[ పిస్తాపప్పుల్లో వేరుశనగల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వేరుశనగల్లో 2.41 ఫైబర్ ఉంటే, పిస్తాపప్పుల్లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే పిస్తాపప్పుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ తగ్గడం, జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇందులో ఎవరు ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయానికి వెళ్తే.. ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు పిస్తా పప్పులు తినడం చాలా మంచిది. వీటిని తినడం వలన చాలా త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది.అలాగే కండరాలకు అభివృద్ధికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వేరుశనగలు చాలా మంచిది. వీటిని తినడం వలన కండరాలు బలంగా తయారు అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా కంటి ఆరోగ్యం కోసం పిస్తా తినడం చాలా మంచిది. పిస్తాపప్పుల్లో లూటిన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, కళ్లకు మేలు చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఈ రెండూ కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజూ గుప్పెడు పిస్తా, వేరుశనగలు తీసుకోవడం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-effects-aries-libra-pisces-to-witness-unprecedented-fortune-1912628.html</loc><lastmod>2026-09-16T15:40:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ అతి త్వరలో కేతు గ్రహం రాశి సంచారం చేయనుంది. చాలా వరకు కేతువు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఉంటుంది.  అయితే అక్టోబర్ 1న కేతువు సింహ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన 12 రాశులలో మూడు రాశుల వారికి అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, కేతు సంచారం వలన ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి ఉద్యోగులకు ఇది చాలా అద్భుతమైన సమయం. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు త్వరలో ప్రమోషన్ అందుకుంటారు.  అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా వారికి కలిసి వస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి కేతు సంచారం ఊహించని లాభాలను, అనుకోని ప్రయోజనాలను తీసుకొస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. సొంత వ్యాపారం ప్రారంభిస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారి విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/venus-combust-2026-major-life-turning-point-for-these-2-zodiac-signs-1912602.html</loc><lastmod>2026-09-16T15:39:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sukrudu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sukrudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-15.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ మరి కొద్దీ రోజుల్లో శుక్రుడు అస్తమించబోతోన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ వక్రగతిలో ప్రయాణించబోతున్నాడు. దీని వలన రెండు  రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. ఇంకా సంపద, కెరీర్, వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karkataka-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వారికి శుక్రుని వలన మొత్తం మారుతుంది. ఇంకా వీళ్ళు కెరీర్‌లో మంచిగా రాణిస్తారు.  ఇంకా కొత్తగా ఉద్యోగం చేస్తున్నవారికి  పై వాళ్ళ నుంచి మద్దతు పొందుతారు. అలాగే, ఇంకా వీళ్లు కొత్తగా బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అలాగే, వ్యాపారాలు చేస్తున్న వారికీ కలిసి వచ్చే సమయం. ఇంకా స్నేహితుల నుంచి కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వారికి శుక్రుడు మేలు చేయబోతున్నాడు. ఇంకా వీరికి కలిసొచ్చే సమయం. డబ్బు, పొదుపు విషయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటాడు. అంతేకాదు, ఆదాయం కూడా పెంచుకుంటారు అలాగే, ఆర్థికంగా కూడా వీరికి కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. దీని వలన మొత్తం ఒకేసారి మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-11.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/budha-sancharam-gemini-cancer-scorpio-capricorn-to-gain-immense-fortune-1912617.html</loc><lastmod>2026-09-16T15:38:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budha Sanchar 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar.jpg</image:loc><image:caption><![CDATA[ బుధుడు ప్రతి నెల రోజులకు ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాడు. అయితే సెప్టెంబర్ 21న బుధుడు  చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారి జాతకంలో బుధుడు బలపడనున్నాడు. దీంతో వారికి అడుగడుగునా అదృష్టం కలిసి రావడమే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి బుధ సంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చాలా రోజుల నుంచి తీర్థ యాత్రలు చేయాలి అనుకునే వారు ఈ సమయంలో చేస్తారు. అంతే కాకుండా విద్యార్థులు, వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. అన్ని విధాలుగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేస్తుంటారు. వ్యాపారులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. గవర్నమెంట్ జాబ్ అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gac-fruit-benefits-for-eyes-nutrients-that-may-support-eye-health-and-vision-1912588.html</loc><lastmod>2026-09-16T15:12:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gac Fruit 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాక్ ఫ్రూట్ ఒక పోషకాల గని. 100 గ్రాముల గ్యాక్ ఫ్రూట్‌లో సుమారు 43 కిలో క్యాలరీలు, 9 గ్రాముల పిండి పదార్థాలు, 0.8 గ్రాముల ప్రోటీన్, తక్కువ కొవ్వు (0.09 గ్రాములు), 1 గ్రాము ఫైబర్,  20-25 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. అయితే, దీనిలోని ప్రధాన ఆకర్షణ బీటా కెరోటిన్,  లైకోపిన్. బీటా కెరోటిన్ శరీరానికి రోజుకు అవసరమైన దానికంటే 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. ఇది కాలేయంలో విటమిన్ ఎగా మారి కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. లైకోపిన్ (300-500 మైక్రో గ్రాములు) శరీరానికి అవసరమైన దానికంటే 10 రెట్లు అధికంగా ఉండి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాక్ ఫ్రూట్ కంటి సంరక్షణకు అత్యంత ప్రయోజనకారి. ఇందులో అధిక మొత్తంలో ఉండే బీటా కెరోటిన్, లైకోపిన్ కంటి ఆరోగ్యానికి నంబర్ వన్ ప్రయోజనాన్ని అందిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కంటి లోపల ఉండే మాక్యులా దెబ్బతినకుండా రక్షించడంలో ఇది సహాయపడుతుంది. కంటి చూపు మసకబారడం, దెబ్బతినడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు కావడంతో, డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిస్సందేహంగా తీసుకోవచ్చు. గ్యాక్ ఫ్రూట్ రెటీనాకు బేస్ లేయర్‌లను బలోపేతం చేసి, రాడ్స్, కోన్స్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. రెటీనా కణాలకు పోషకాలను అందించి, మైటోకాండ్రియాను సక్రియం చేయడం వలన శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. కంటి రక్తనాళాలను విస్తరించి, కంటికి, ముఖ్యంగా రెటీనాకు రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి లెన్స్‌లోని ప్రొటీన్‌ను డ్యామేజ్ కాకుండా రక్షించడం ద్వారా క్యాటరాక్ట్‌లు రాకుండా నివారించడంలో గ్యాక్ ఫ్రూట్ తోడ్పడుతుంది.
గ్యాక్ ఫ్రూట్ రుచిలో పనస పండు అంత తియ్యగా ఉండదు. దీనిని నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు జ్యూస్‌గా చేసుకోవచ్చు. ఇతర పండ్ల రసాలతో కలిపి తీసుకోవడం, ఇంకా  సలాడ్‌లపై వేసుకోవడం వంటి పద్ధతుల్లో దీనిని సేవించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గ్యాక్ ఫ్రూట్ అర కిలో నుండి కిలో వరకు బరువు ఉంటుంది. ప్రస్తుతం, ఇది మార్కెట్లో సుమారు రూ.300- రూ.500 వరకు లభ్యమవుతోంది. కొనుగోలు చేసిన తర్వాత, కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచి ఒకటి రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. కాలేయం డీటాక్సిఫికేషన్‌కు, యాంటీఆక్సిడెంట్‌గా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. మెదడు, కాలేయంలోని మైటోకాండ్రియాను ఉత్తేజపరచి, శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-kids-lunchbox-banana-roast-recipe-no-chips-1912530.html</loc><lastmod>2026-09-16T16:29:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Banana Roast 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  బాగా పండిన అరటి పండ్లు రెండు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పంచదార, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్స్ స్పూన్స్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. మనం సగానికి కట్ చేసిన వాటిని మళ్లీ నిలువుగా రెండుగా కట్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి  తీసుకొని వేడి చేయాలి. తర్వాత అరటి ముక్కలను తీసుకోవాలి. వాటిని పాన్ పై ఒకదాని పక్కన మరొక పేర్చాలి. సన్ననిమంటపై దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఆ అరటి పండ్లపై కొంచెం కొంచెం పంచదారను చల్లుతూ ఉండాలి. తర్వాత వీటిని మళ్లీ కలపాలి, తర్వాత మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. అరటి పండ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roste.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక వీటి వేడి తగ్గిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్‌లోకి వేయాలి. లేదా సర్వ్ చేయవచ్చును. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెడితే చాలు మళ్లీ మళ్లీ కావాలి అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/8th-pay-commission-employees-salary-calculation-formula-why-including-parents-in-family-unit-could-be-key-to-higher-minimum-pay-1912509.html</loc><lastmod>2026-09-16T13:48:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-copy.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th Pay Commission Copy ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission.jpg</image:loc><image:caption><![CDATA[ 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. 8వ పే కమిషన్ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. చాలా సంవత్సరాలుగా అమల్లో ఉన్న కనీస వేతనాన్ని నిర్ణయించే నియమాన్ని మార్చాలని బలమైన డిమాండ్ ఉంది. దీనిని ఆమోదిస్తే భవిష్యత్తులో మూల వేతనంలో గణనీయమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission1.jpg</image:loc><image:caption><![CDATA[ తల్లిదండ్రులు కూడా కుటుంబంలో భాగస్వాములు. ఇప్పటివరకు కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు, వేతన సంఘం ఒక కుటుంబంలోని ఉద్యోగి, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు అనే మూడు భాగాలను మాత్రమే లెక్కించేది. అయితే, ఎన్‌సిజెసిఎం, భారత్ పెన్షనర్స్ సమాజ్ ఒక కొత్త లెక్కింపు సూత్రాన్ని ప్రతిపాదించాయి. దీనిని ఆమోదిస్తే, కనీస వేతన లెక్కింపులో ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులను కూడా చేర్చవచ్చు. భారతదేశంలో ఉద్యోగులు తమ భార్యలకు, పిల్లలకు మాత్రమే కాకుండా, వృద్ధులైన తమ తల్లిదండ్రులకు కూడా ప్రధాన ఆధారంగా ఉంటారు. చట్ట ప్రకారం, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత పిల్లలదే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission2.jpg</image:loc><image:caption><![CDATA[ 5 యూనిట్ల గణితాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి: వేతన సంఘానికి కార్మిక సంఘాలు సమర్పించిన వినతిపత్రంలో కొత్త వేతన నిర్ధారణ సూత్రం రూపురేఖలను మార్చాలని సూచించారు. దీని ప్రకారం, ఉద్యోగిని 1.0 యూనిట్‌గా, అలాగే జీవిత భాగస్వామిని కూడా 1.0 యూనిట్‌గా పరిగణిస్తారు. దీనికి అదనంగా ఇద్దరు పిల్లలను 1.6 యూనిట్లుగా, వారిపై ఆధారపడిన ఇద్దరు తల్లిదండ్రులను కూడా 1.6 యూనిట్లుగా పరిగణిస్తారు. ఈ విధంగా మొత్తం 5.2 యూనిట్లు అవుతుంది. దీనిని సుమారుగా 5 యూనిట్లుగా పరిగణించవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఈ 5 యూనిట్ల ఆధారంగానే కొత్త వేతనాన్ని నిర్ధారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission3.jpg</image:loc><image:caption><![CDATA[ 69 వేల మూల వేతనం ఎలా ఉంటుంది?: ఉద్యోగ సంఘాల ఈ 5 యూనిట్ ఫార్ములాను పే కమిషన్ ఆమోదిస్తే, మొత్తం జీతాల లెక్కలు మారిపోతాయి. NCJCM డేటా ప్రకారం, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి కిరాణా ఖర్చు సుమారుగా రూ. 24,443. ఇంటి అద్దె, విద్యుత్, పండుగ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి ఇతర అవసరమైన ఖర్చులను కూడా కలిపితే, కనీస వేతనం సుమారుగా రూ. 68,947, అంటే మొత్తం రూ. 69,000 అవుతుంది. దీని ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833 అవుతుంది. అయితే ద్రవ్యోల్బణం రేటును బట్టి కనీస వేతనం రూ. 80,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission4.jpg</image:loc><image:caption><![CDATA[ పెన్షనర్లకు భారీ ప్రయోజనాలు: ప్రస్తుత వ్యవస్థ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోందని రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ వాదిస్తోంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులపై తక్కువ మూల వేతనం తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే సమయంలో పెన్షన్, గ్రాట్యుటీ కూడా పూర్తిగా మూల వేతనంపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల 8వ వేతన సంఘం 5-యూనిట్ల డిమాండ్‌ను ఆమోదిస్తే, అది కొత్త ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, సీనియర్ పెన్షనర్ల పెన్షన్‌లో కూడా గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాత విధానంతోనే కొనసాగుతుందా లేక ఉద్యోగులకు కొత్త వరం ఇస్తుందా అని నిర్ధారించే కమిషన్ తుది నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nagireddypalli-youth-viral-ganesha-aadhaar-card-vinayaka-chavithi-creativity-1912463.html</loc><lastmod>2026-09-16T13:16:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-4.jpg</image:loc><image:caption><![CDATA[ నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో గణపయ్యకు ఆధార్ కార్డు, పాన్ కార్డు సిద్ధమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా  నాగిరెడ్డి పల్లిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం ఇప్పుడు స్థానికులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా లోను హల్చల్ చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా ప్రతి యేటా వినాయక చవితి అంటే భారీ సెట్టింగులతో మంటపాలు తీర్చి దిద్దుటుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తుంటారు. పూల  పరిమళాలతో గణపయ్యను పూజిస్తుంటారు. కానీ నాగిరెడ్డిపల్లి యువత ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-2.jpg</image:loc><image:caption><![CDATA[ గణపయ్యకు ఆధార్ కార్డు పాన్ కార్డు తయారు చేశారు. పేరు గణేష్ తండ్రి పేరు శివుడు చిరునామావద్ద  చిరునామా కూడా కైలాసం కాకుండా మదర్ తెరిసా వీధి నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలూరు మండలం అంటూ ఏకంగా అడ్రస్ క్రియేట్ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక పాన్ కార్డు కూడా సరే సరి.. వినాయక మండపానికి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించడమే కాకుండా గణపయ్య ఆధార్ కార్డు చూసి నవ్వుకోవడం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లో పోటీ పడుతున్నారు. దీంతో ఘనపయే ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. వినాయక చవితి వేడుకల్లో భక్తి సాధారణమే. కానీ భక్తితో పాటు తమ క్రియేటివిటీని జోడించి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారు నాగిరెడ్డిపల్లి యువత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-3.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న ఆలోచన పెద్ద నవ్వు తెప్పించడమే కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది. మొత్తానికి గణపయ్య కైలాసం నుంచి నాగిరెడ్డి పల్లెకు రావడమే కాకుండా ఏకంగా తన శాశ్వత చిరునామాను నందలూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నాడు అని భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కుకొని చిరునవ్వుతో సెల్ఫీలు తీసుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chicken-tokku-pachadi-recipe-1-month-keema-style-chicken-pickle-for-lunch-box-in-telugu-1912437.html</loc><lastmod>2026-09-16T12:47:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chicken Tokku Pachadi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా చికెన్ పచ్చడి అంటే చాలామంది బ్రెస్ట్ పీసెస్ వాడుతుంటారు; కానీ అవి కొద్దిరోజులకు పీచులా, గట్టిగా మారిపోతాయి. అలా కాకుండా లెగ్ పార్ట్ పీసెస్‌తో బోన్‌లెస్ కీమాలా చేసుకుంటే ముద్ద ముద్దకీ ముక్క తగులుతూ, లోపల ఎంతో జ్యూసీగా ఉంటుంది.  ఈ స్పెషల్ చికెన్ తొక్కు తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కిలో చికెన్, తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె ఉడికించడానికి, 300 నుండి 400 గ్రాములు వేరుశనగ నూనె పచ్చడి కోసం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, 50-70 గ్రాముల మంచి రంగు ఉండే పచ్చడి కారం, 2 పెద్ద రసం తీసిన నిమ్మకాయలు. స్పెషల్ మసాలా పొడి కోసం: అర టీస్పూన్ మెంతులు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 10 యాలకులు, చిన్న అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: చికెన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్ లేదా వెడల్పాటి గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, 1 స్పూన్ నూనె కలపాలి. నీళ్లు ఒక్క చుక్క కూడా పోయకూడదు; చికెన్‌లో ఊరిన సహజ నీరంతా ఆవిరైపోయే వరకు మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. చల్లారిన తర్వాత ఎముకలను వేరు చేయాలి దాదాపు ముప్పావు కిలో బోన్‌లెస్ చికెన్ వస్తుంది. ఈ ముక్కలను చాపర్‌లో లేదా చాకుతో కీమాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో మెంతులను దోరగా వేయించి, ఆపై ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసి లో ఫ్లేమ్‌లో వేపాలి. చివరగా ఆవాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. అందులోనే చాప్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. ముక్క మరీ గట్టిపడకుండా లేత బంగారు రంగులోకి రాగానే.. తగినంత ఉప్పు, సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత పచ్చడి కారం వేసి వెంటనే స్టవ్ ఆపేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-6.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి పూర్తిగా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత గింజలు తీసిన తాజా నిమ్మరసాన్ని పిండి బాగా కలపాలి. తడిలేని గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిస్తే బయట నెల రోజుల పాటు, ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. హాస్టల్ పిల్లలకు, వర్కింగ్ ఉమెన్స్ లంచ్ బాక్సులకు ఈ చికెన్ తొక్కు దివ్యమైన వరం! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ganesh-chaturthi-special-train-hyderabad-vatva-special-service-announced-check-timings-and-stops-1912415.html</loc><lastmod>2026-09-16T12:34:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ గణేశ్ చతుర్ది పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. పండుగ సందర్భంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టగా.. రద్దీకి అనుగుణంగా మరికొన్ని రైలు సర్వీసులను నడుపుతోంది. అందులో భాగంగా తాజాగా మరో ప్రత్యేక రైలు ప్రకటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ పండుగ సీజన్ క్రమంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్-వట్వా-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇందుకోసం సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు ఏ తేదీన అందుబాటులో ఉంటుందనే వివరాలతో పాటు టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని సూచించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్-వట్వా(07087) రైలు 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆ రోజున హైదరాబాద్‌లో 20.15 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు 21.50 గంటలకు వట్వా చేరుకుంటుంది. ఇక వట్వా-హైదరాబాద్(07088) ట్రైన్ 21వ తేదీన 03.30 గంటలకు వట్వా స్టేషన్ నుంచి బయల్దేరి.. తర్వాతి రోజు 04.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్ నుంచి వట్వా వెళ్లే రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్ బుర్గి, సోలాపూర్, పుణె, కల్యాణ్, వాసాయి రోడ్, సూరత్, వడోదర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక వట్వా-హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ వడోదర, సూరత్, వాసాయి రోడ్, కల్యాణ్, లోనవాలా, పుణె, సోలాపూర్, కల్‌బుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ సెకండ్ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్ ఇంటికెళ్లేవారు, ఇంటి నుంచి తిరిగి వచ్చేవారు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనంగా ఈ స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/barley-roti-recipe-ancient-yava-grains-mentioned-in-puranas-for-heart-health-and-cholesterol-1912385.html</loc><lastmod>2026-09-16T12:09:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Barley Roti (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మన ఇళ్లలో ఎవరికైనా జ్వరం వచ్చినా, ఒంట్లో నీరసంగా ఉన్నా బార్లీ గింజలతో జావ కాసి ఇస్తుంటారు. అయితే బార్లీని కేవలం జావ రూపంలోనే కాకుండా రోజూ రొట్టెల రూపంలో తీసుకుంటే శరీరానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆధునిక వైద్యులు సైతం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడానికి, గుండె జబ్బులను నివారించడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి బార్లీ పిండిని ఉత్తమమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నారు.  ఈ ప్రాచీన బార్లీ రొట్టెల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 2 కప్పుల బార్లీ పిండి, పిండి కలపడానికి సరిపడా గోరువెచ్చని కంటే కాస్త ఎక్కువ వేడి ఉన్న నీళ్లు, రొట్టెలు ఒత్తుకోవడానికి పొడి పిండి తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల బార్లీ పిండి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ పిండి సాధారణ గోధుమపిండి కంటే చాలా ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-3.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి ఒకేసారి నీళ్లు పోయకుండా.. బాగా వేడిగా ఉన్న నీళ్లను కొద్దికొద్దిగా చల్లుకుంటూ పిండిని తడుపుతూ కలపాలి. పిండి ముద్దను ఫ్లాట్‌గా చేసి అవసరమైతే మరో రెండు మూడు స్పూన్ల వేడి నీళ్లు చల్లుకుంటూ కనీసం 10 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేయాలి. పిండి ఎంత బాగా నాదిరితే రొట్టెలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. అనంతరం మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-4.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన పిండిని సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచాలి. చపాతీ పీటపై కొద్దిగా పొడి బార్లీ పిండిని చల్లుకుని, పిండి ముద్దను మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజు చపాతీలా ఒత్తుకోవాలి ఈ పిండిలో గోధుమల్లోలా సహజ తీపి ఉండదు, కొద్దిగా చప్పగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ వెలిగించి ఐరన్ లేదా నాన్‌స్టిక్ పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి. పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే రొట్టెను వేయాలి. సాధారణ గోధుమ చపాతీతో పోలిస్తే బార్లీ రొట్టె కాలడానికి ఒకటి రెండు నిమిషాల సమయం పడుతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత తీసి ప్లేట్‌లో ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రొట్టెలను పప్పు, ఆకుకూరలు లేదా ఏదైనా ఘాటైన కూరలతో తింటే అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా పళ్లు లేని వృద్ధులకు, చిన్నపిల్లలకు ఈ రొట్టెను చిన్న ముక్కలుగా తుంచి వేడి పాలలో నానబెట్టి ఇస్తే తేలికగా జీర్ణమై శరీరానికి సంపూర్ణ బలాన్ని ఇస్తుంది. గుండెను దృఢంగా ఉంచే ఈ పురాతన రొట్టెలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/onion-prices-soar-indian-households-face-budget-crisis-as-costs-skyrocket-1912371.html</loc><lastmod>2026-09-16T12:01:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Onion Rate 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి గడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌ కుదేలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.పది రోజుల క్రితం కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు పలకగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-1.jpg</image:loc><image:caption><![CDATA[ వంటింట్లో అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో ఉల్లిగడ్డ ఒకటి. ఉల్లి లేకుండా కూర వండటం కష్టమే కానీ ఇప్పుడు ఆ ఉల్లిగడ్డనే కొనాలంటే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఘాటెక్కుతున్నాయి. మార్కెట్‌కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన గృహిణులకు ఉల్లి ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలో దొరికిన ఉల్లి ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటుండటంతో వంటింటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-2.jpg</image:loc><image:caption><![CDATA[ పదిరోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. అంటే తక్కువ వ్యవధిలోనే ఉల్లి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి కొనుగోలు చేయాలంటే వినియోగదారులపై మరింత భారం పడుతోంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో గృహిణుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇప్పుడు ఉల్లి ధరల పెరుగుదల కూడా అదనపు భారంగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-5.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు ఉల్లి ధరల ప్రభావం హోటళ్లపైనా పడుతోంది. హోటళ్లలో వంటకాలకు ఉల్లి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని హోటళ్లలో ఉల్లిపాయలను అందించడం తగ్గించారు. కొన్ని చోట్ల అయితే ఉల్లిపాయలు నో స్టాక్ అంటూ కస్టమర్లకు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరికొన్ని హోటల్లలో ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు హోటల్‌లో భోజనం చేస్తే ఉల్లిపాయలు ఉచితంగానే వచ్చేవి. ఇప్పుడు అదే ఉల్లిపాయలకు ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వినియోగదారులు అంటున్నారు. ఇక కూరగాయల మార్కెట్‌లోనూ ఉల్లి ధరలే హాట్ టాపిక్‌గా మారాయి. ధరలు అడిగిన వెంటనే వినియోగదారులు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nellore-minumula-pachadi-try-this-traditional-andhra-style-chutney-at-home-1912342.html</loc><lastmod>2026-09-16T11:58:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minumula Pachadi 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-6.jpg</image:loc><image:caption><![CDATA[ నెల్లూరు అంటేనే రుచికరమైన వంటకాలకు పేరు. ఈ ప్రాంతం నుండి వచ్చిన ప్రత్యేకమైన వంటకాల్లో నెల్లూరు మినుముల పచ్చడి ఒకటి. వేడివేడి అన్నంతో, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి రుచి అమోఘం. దీనిని తయారుచేయడం సులభమే కాదు, దీని కమ్మటి వాసన, రుచి ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వ్యాసంలో, ప్రామాణికమైన నెల్లూరు మినుముల పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు.. మినపప్పు: 1 టీ గ్లాసు (సుమారు 100 గ్రాములు) – పొట్టు మినపప్పు ఉపయోగిస్తే రుచి మరింత బాగుంటుంది, చింతపండు: మీడియం నిమ్మకాయ సైజు అంత ఎండుమిరపకాయలు: 12-15 (మీ కారానికి తగ్గట్టు), మెంతులు: 1/2 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, ధనియాలు: 2 టీ స్పూన్లు, ఆవాలు: 1/2 టీ స్పూన్, నూనె: 2 టీ స్పూన్లు, ఇంగువ: ఒక చిటికెడు, వెల్లుల్లి (తెల్లగడ్డ): 6-7 రెబ్బలు, ఉల్లిపాయ (ఎర్రగడ్డ): 1 మీడియం సైజు, కల్లుప్పు: తగినంత, కరివేపాకు (అవసరమైతే): ఒక రెమ్మ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం.. ముందుగా నిమ్మకాయ సైజు చింతపండును ఒక గిన్నెలో వేసి, అది మునిగేంతవరకు నీళ్లు పోసి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఒక పాన్ వేడి చేసి, ఒక టీ స్పూన్ నూనె వేయండి. నూనె వేడయ్యాక, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. మెంతులు కొద్దిగా తక్కువగా వేయాలి, ఎక్కువైతే చేదు వస్తుంది. మసాలాలు వేగిన తర్వాత, ఎండుమిరపకాయలను తుంచి వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు మాడకుండా జాగ్రత్తపడండి, మాడితే చేదు వస్తుంది. కావాలంటే ఈ సమయంలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, వేడికి ఒక చిటికెడు ఇంగువ వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నూనె వేసి, మినపప్పును వేయండి. లో ఫ్లేమ్‌లో మినపప్పు బంగారు గోధుమ రంగులోకి వచ్చి కమ్మటి వాసన వచ్చేవరకు బాగా వేయించుకోండి. లోపల వరకు వేగితేనే రుచి బాగుంటుంది. వేగిన తర్వాత వెంటనే ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి, లేదంటే పాన్ వేడికి మాడిపోతుంది. వేయించిన మసాలాలు, ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోని వాటిలో తగినంత కల్లుప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును, కొద్దిగా నీటిని కలిపి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ అయిన మిశ్రమంలో, వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు, వెల్లుల్లి (తెల్లగడ్డ) రెబ్బలు వేసి రెండు మూడు సార్లు పల్స్ ఇవ్వండి. పప్పు పలుకులుగా ఉండేలా చూసుకోండి, అప్పుడే తినేటప్పుడు పంటికి తగిలి మంచి రుచిని ఇస్తుంది. చివరగా, ముక్కలుగా చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ (ఎర్రగడ్డ) ముక్కలు వేసి ఒక్కసారి పల్స్ ఇవ్వండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు. అంతే నోరూరించే నెల్లూరు మినుముల పచ్చడి సిద్ధం. దీనికి పోపు అవసరం లేదు. వేడివేడి అన్నంలో, కాస్త నెయ్యి కలుపుకొని తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ippa-poola-kudumulu-recipe-ancient-mahua-flower-sweet-dumplings-for-joint-pain-and-insomnia-1912360.html</loc><lastmod>2026-09-16T11:54:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ippa Poola Kudumulu (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదం ప్రకారం ఎండబెట్టిన ఇప్పపూలు దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారికి ఇది సహజసిద్ధమైన మెలటోనిన్‌లా పనిచేసి రాత్రివేళల్లో గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. ఈ ప్రాచీన బలవర్ధకమైన కుడుముల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: అర కప్పు ఎండబెట్టిన ఇప్పపూలు ఇవి మార్కెట్లో లేదా ఆయుర్వేద షాపుల్లో డ్రైఫ్రూట్స్‌లా లభిస్తాయి, 1 కప్పు తాజా పచ్చికొబ్బరి తురుము, అర కప్పు తురిమిన బెల్లం, నీళ్లు పావు కప్పు, ముప్పావు కప్పు పొడి బియ్యం పిండి, 2 స్పూన్ల పటిక బెల్లం పొడి లేదా పంచదార, 1 కప్పు నీళ్లు, నెయ్యి మరియు అలంకరణకు కొద్దిగా కుంకుమపువ్వు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఎండిన ఇప్పపూలను మిక్సీ జార్‌లో వేసి కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో గ్రైండ్ చేసుకున్న ఇప్పపూల పొడి, ఒక కప్పు పచ్చికొబ్బరి తురుము, అరకప్పు బెల్లం తురుము మరియు పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి లౌజులా ముద్ద కట్టే వరకు 5-6 నిమిషాలు ఉడికించాలి. చేత్తో పట్టుకుంటే ఉండలా వచ్చే టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-4.jpg</image:loc><image:caption><![CDATA[ కడాయిలో ఒక కప్పు నీళ్లు పోసి, అందులో రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి లేదా పంచదార వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముప్పావు కప్పు పొడి బియ్యప్పిండిని వేసి గరిటెతో ఉండలు లేకుండా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో పిండిని మెత్తగా మర్దన చేసి సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లి, పిండి ముద్దను పలుచని పూరీలా ఒత్తుకోవాలి. అంచులు నునుపుగా రావడం కోసం పదునైన గిన్నెతో గుండ్రంగా కట్ చేయాలి. ఈ బియ్యప్పిండి పూరీ మధ్యలో చెంచాడు ఇప్పపూల పూర్ణాన్ని ఉంచి, అంచులను మూసి వేళ్లతో గట్టిగా నొక్కాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, తయారుచేసిన కుడుములను అమర్చాలి. పైన కుంకుమపువ్వు రేకులతో అలంకరించి, ఆవిరి వస్తున్న ఇడ్లీ పాత్రలో ఉంచి మూతపెట్టాలి. చిన్న మంటపై లో ఫ్లేమ్‌లో సరిగ్గా 20 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే, ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పురాతన కాలం నాటి బలవర్ధకమైన ఇప్పపూల కుడుములు సిద్ధం! వేడిగా లేదా చల్లారిన తర్వాత తిన్నా ఎంతో కమ్మగా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/galijeru-kura-recipe-punarnava-gongura-curry-to-dissolve-kidney-stones-and-detox-liver-1912350.html</loc><lastmod>2026-09-16T11:39:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Galijeru Kura (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా వర్షాకాలం మొదలవగానే పల్లెటూళ్లలో, పొలాల గట్లపై ఈ ఆకు విరివిగా పెరుగుతుంది. అయితే ఈ ఆకు కాస్త చప్పగా, జిగురుగా ఉండటం వల్ల చాలామంది దీన్ని ఎక్కువగా తినలేరు. అలా కాకుండా ముప్పావు వంతు గలిజేరు ఆకుకి, పావు వంతు నాటు గోంగూరను కలిపి వండితే ఆకుకూర ఎక్కువ మొత్తంలో కడుపులోకి వెళ్లడమే కాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్దీ గలిజేరు కూర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 3/4 కిలో - శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన గలిజేరు ఆకు, పావు కిలో - కడిగి సన్నగా తరిగిన  నాటు గోంగూర, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె,  అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , 5 నుండి 6 - సన్నని పచ్చిమిర్చి తరుగు, పసుపు పావు స్పూన్, అర స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: గలిజేరు ఆకులను, గోంగూరను తుంచుకుని ఎక్కువ నీళ్లలో మట్టి లేకుండా శుభ్రంగా రెండు మూడు సార్లు జాడించి కడగాలి. నీరంతా వడకట్టిన తర్వాత ఇగురు కూర కాబట్టి రెండింటినీ చాలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీలో నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అందులోనే గుప్పెడు దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కమ్మటి సువాసన వచ్చేవరకు వేపాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంటపై ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-5.jpg</image:loc><image:caption><![CDATA[  ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గలిజేరు ఆకు, గోంగూర రెండింటినీ బాండీలో వేయాలి. గరిటెతో కలిపి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. ఆకుకూరల్లోని సహజ నీటితోనే 10 నుండి 15 నిమిషాల్లో ఆకు మెత్తగా మగ్గిపోతుంది అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకు చక్కగా మగ్గి దగ్గరపడిన తర్వాత పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి ఘాటు ఇప్పటికే ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా సరిపోతుంది. మరో రెండు నిమిషాలు చిన్న మంటపై నూనె తేలే వరకు మగ్గించి స్టవ్ కట్టేయాలి. అంతే, ఔషధ గుణాల గని అయిన కమ్మని గలిజేరు కూర సిద్ధం! గోంగూర పులుపు తోడవ్వడం వల్ల ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం తక్కువగా, ఈ ఆకుకూర ఎక్కువగా కలుపుకుని తింటే శరీరానికి, కిడ్నీల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/gold-price-today-gold-rates-rise-ahead-of-us-fed-announcement-check-latest-prices-1912329.html</loc><lastmod>2026-09-16T11:35:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాలు, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల క్రమంలో పసిడి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఫెడ్ నుంచి ప్రకటన రానున్న క్రమంలో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశముంది.  ఈ ప్రకటన క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440కు లభిస్తోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.270 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద కొనసాగుతుండగా.. నేడు ఒక్కరోజే రూ.250 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-8.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440 పలుకుతుండగా.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,650 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,440గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-8.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద కొనసాగుతుండగా.... ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,800 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-7.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలోనూ ఇవే ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cm-chandrababu-offers-silk-clothes-to-lord-venkateswara-during-tirumala-brahmotsavams-1912270.html</loc><lastmod>2026-09-16T08:48:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ttd Brahmotsavam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-3.jpg</image:loc><image:caption><![CDATA[ దేశం, రాష్ట్రం సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఏం తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి లో ముందుండేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న సీఎం టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. టిటిడి పనితీరు  అభినందించారు. ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-1.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించిన సీఎం అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాల తో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్  బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రలు స్వాగతం పలకగా ధ్వజస్తంభానికి నమస్కరించిన సీఏం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో సీఎం చంద్రబాబు కుటుంబాన్ని ఆశీర్వదించగా టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 2027కు సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు అనంతరం ప్రభుత్వాలు మొదటి రోజు తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పెద్దశేష వాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం వెంట  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలక మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడసీవీఎస్వో  మురళీకృష్ణ పాల్గొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-4.jpg</image:loc><image:caption><![CDATA[ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభంగా  తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి దర్శన మిచ్చారు. ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో  కళాబృందాల కనువిందు చేసాయి. 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు, 549 మంది కళాకారుల ఆటపాటల సందడి చేసాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల్లోని సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేయగా తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు ఆవిష్కరించారురంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి  ఇక బిహూ నృత్యంతో అస్సాం సంస్కృతి వైభవాన్ని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర కళాకారులు చాటి చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-6.jpg</image:loc><image:caption><![CDATA[ అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది. ఇక లయబద్ధమైన జానపద నృత్యం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి. వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణ రూపకం మరింతగా ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శన భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు. వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోనిభిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అరుదైన అవకాశం కల్పిస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-annadanam-special-crispy-bendakaya-fry-recipe-for-large-gatherings-1912190.html</loc><lastmod>2026-09-16T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ladies Finger ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా  బెండకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. బెండకాయలో తడి ఉంటే అవి జిగురుగా మారతాయి. బెండకాయలను మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పావు కప్పు బియ్యప్పిండి (బెండకాయలు కరకరలాడటానికి ఇది చాలా ముఖ్యం), పావు కప్పు శనగపిండి, రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ ఆమ్‌చూర్ పొడి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఫంక్షన్ స్టైల్ రంగు కోసం, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ చేర్చవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పొడి మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లను చల్లుకుంటూ బెండకాయ ముక్కలకు పిండి బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. ముక్కలకు పిండి లైట్‌గా కోటింగ్ అయ్యేలా చూసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్‌పై పెట్టి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మధ్యస్థంగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గరిటెలో పావు కప్పు వేరుశనగ గుళ్లను తీసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10-12 జీడిపప్పును  కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. అదే నూనెలో నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలను, రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసి బాగా వేయించి తీయాలి. వేయించిన పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేడిగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు బాగా పట్టి రుచి మెరుగుపడుతుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే వేడి నూనెలో మసాలా పట్టించిన బెండకాయ ముక్కలను విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకుండా కొద్దికొద్దిగా వేస్తూ, మీడియం ఫ్లేమ్‌లో కరకరలాడే వరకు, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి క్రిస్పీగా వేగాక నూనె నుండి తీసి వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన బెండకాయలను కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించిన బెండకాయలను ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చేయాలి. అంతే, కరకరలాడే  బెండకాయ ఫ్రై సిద్ధం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-special-chakkera-pongali-prasadam-recipe-for-100-people-with-easy-bulk-cooking-tips-1912119.html</loc><lastmod>2026-09-15T21:45:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chakkera Pongali 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పెసరపప్పును సన్నని మంటపై దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. సువాసన వెదజల్లే వరకు వేయించడం ముఖ్యం. హై ఫ్లేమ్‌లో పెడితే పప్పు పైన వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. వేయించిన పెసరపప్పును, బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక ప్రెషర్ కుక్కర్‌లో తీసుకోవాలి. దీనికి రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి, రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా మెత్తగా కాకుండా, కొద్దిగా బిరుసుగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-1.jpg</image:loc><image:caption><![CDATA[ మరో స్టవ్‌పై కప్పుంపావు బెల్లం, సుమారు ముప్పావు కప్పు పంచదారను ఒక పాత్రలో తీసుకోవాలి. బెల్లం కరగడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, సన్నని మంటపై కరిగించాలి. ఈ మిశ్రమానికి తీగ పాకం రానవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగి కొద్దిగా చిక్కబడిన తరువాత స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, ఉడికించిన అన్నాన్ని ఒకసారి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకాన్ని ఏదైనా చిన్న చిన్న చెత్త ఉంటే పోకుండా వడపోసి, ఈ అన్నంలో కలపాలి.
అన్నం, బెల్లం పాకం కలిపిన మిశ్రమాన్ని తిరిగి సన్నని మంటపై స్టవ్ మీద ఉంచాలి. నెమ్మదిగా కలుపుతూ, అన్నం పాకాన్ని పూర్తిగా పీల్చుకుని చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఈ ప్రక్రియకు ఎనిమిది నుండి పది నిమిషాలు పట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-3.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యమధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలి. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. గుడిలో చేసినట్టు  సుమారు ముప్పావు కప్పు నెయ్యి అవసరం.ఈలోపు, ఒక చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లు, పచ్చి కొబ్బరి ముక్కలను దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి రుచి ఎండు కొబ్బరి కంటే మెరుగ్గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-5.jpg</image:loc><image:caption><![CDATA[ చక్కెర పొంగలి చిక్కబడి, మెరిసే స్వభావం వచ్చిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు, కొబ్బరి ముక్కలను పొంగలిలో కలపాలి. చివరగా, యాలకుల పొడితో పాటు, చిన్న పచ్చ కర్పూరం బిళ్ళను నలిపి కలపాలి. పచ్చ కర్పూరం ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కాబట్టి చిటికెడు మాత్రమే వాడాలి. పచ్చ కర్పూరం వాసన ఆలయ ప్రసాదం రుచిని, అనుభూతిని ఇస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sabja-seeds-benefits-how-1-spoon-basil-seeds-may-support-digestion-and-gut-health-1911921.html</loc><lastmod>2026-09-15T21:31:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds.jpg</image:loc>
					<image:title><![CDATA[ Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో నూటికి 90 మందికి పైగా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి మలం వచ్చినా ఆశించినట్టు సుఖముగా రాదు. మలం గట్టిపడి, బంకగా మారి, ఇబ్బందికరమైన స్థితికి దారితీస్తుంది. ఇలాంటి అవస్థ నుండి మిమ్మల్ని బయటపడేయటానికి సబ్జా గింజలు అద్భుతంగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మంచి నీరు త్రాగటం, కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామందికి సుఖ విరోచనం అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు మలబద్ధక సమస్య నుండి బయటపడలేరు. పీచు పదార్థాలు తక్కువ తినేవారికి మలం తక్కువగా తయారై గట్టిగా వస్తుంది. ప్రేగులను శుభ్రం చేయాలంటే చీపురు లాంటివి పీచు పదార్థాలు. ఇవి జీర్ణమయ్యే పీచు, జీర్ణంకాని పీచు అని రెండు రకాలు. 
సబ్జా గింజలలో మెత్తగా జీర్ణమయ్యే సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రేగుల పొరలను శుభ్రపరుస్తుంది. జీర్ణం కాని పీచు మలం పరిమాణాన్ని పెంచి, మెత్తగా ఉండేలా చేస్తుంది. ఈ రెండు రకాల పీచులు ఉన్న ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలు ఈ సమస్య నుండి బయటపడటానికి చక్కటి మృదువైన మోషన్ సుఖంగా వెళ్ళటానికి ఉపయోగపడే మంచి పీచులను కలిగి ఉంటాయి. ఒక స్పూన్ సబ్జా గింజలలో ఆరు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. వంద గ్రాములు కొర్రలు తీసుకుంటే తొమ్మిది గ్రాములు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే రెండు నుండి నాలుగు గ్రాముల పీచు పదార్థాలు మాత్రమే ఉంటాయి. సబ్జా గింజల్లో ఉండే  ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్స్, నీటిని పీల్చుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. తన బరువు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. లోపలికి వెళ్ళాక, అవి ప్రేగుల్లో కదలికలను పెంచి, మలాన్ని సులభంగా ముందుకు కదలడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలను తీసుకోవడం చాలా సులువు. కాస్త ఆహారం తీసుకునే పిల్లలకు నీళ్లలో, పండ్ల రసంలో, కూరగాయల రసంలో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి, ఇరవై నుండి ముప్పై నిమిషాలు నానబెట్టి తాగించండి. కావాలంటే కొద్దిగా తేనె కలిపి ఇవ్వవచ్చు. రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్ సబ్జా గింజలు ఉదయం జ్యూస్ తో కానీ సాయంత్రం పండ్ల రసాలతో తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో , చెరుకు రసంలో వేసుకుని తాగినా చాలా బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-5.jpg</image:loc><image:caption><![CDATA[ రోజుకు రెండు నుండి మూడు స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 30-35 గ్రాముల పీచులో సగానికి పైగా వీటి నుంచే అందుతుంది. ఈ జీర్ణమయ్యే పీచు ప్రేగులను శుభ్రం చేయడానికి చాలా సహాయపడుతుంది. ప్రేగుల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే మలం నిల్వ ఉండకూడదు. నిల్వ ఉన్న మలం నుంచే చెడ్డ సూక్ష్మజీవులు పెరిగి రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఏ రోజుకు ఆ రోజు మలం ఫ్రీగా వెళ్లాలంటే ఇలా సబ్జా గింజలను ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/broccoli-cabbage-cauliflower-cooking-tips-simple-steps-to-preserve-their-cancer-fighting-compounds-1912095.html</loc><lastmod>2026-09-15T21:29:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cabbage 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మనం కూరగాయలను కోసిన వెంటనే వండటం మంచిదని భావిస్తాము. అలా చేస్తే వాటిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయని నమ్ముతాము. క్యాన్సర్ కణితలు మన శరీరంలో పెరగకుండా నిరోధించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన రసాయనం ఉత్పత్తిని పెంచడానికి మూడు సాధారణ కూరగాయలను ఉన్నాయి. వీటిని వండే ముందు 45 నిమిషాల నుండి గంటసేపు పక్కన పెట్టాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ మూడు కూరగాయలు ఏమిటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ. వీటిని మనం తరచుగా వినియోగిస్తుంటాం. ఈ కూరగాయలలో సల్ఫోరఫేన్ అనే ఒక ముఖ్యమైన రసాయనం ఉంటుందని, ఇది క్యాన్సర్ కణితల నివారణలో విశేషంగా సహాయపడుతుందని
అంటున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ కణితలు పెరగకుండా రక్షించడానికి ఈ సల్ఫోరఫేన్ దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా కూరగాయలు కోసిన తర్వాత వాటిని నీళ్లలో వేయడం లేదా వెంటనే వండటం ఆక్సీకరణం జరగకుండా నిరోధించడానికి చేస్తారు. కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ విషయంలో ఈ ఆక్సీకరణ ప్రక్రియనే సల్ఫోరఫేన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి, వీటిని నీళ్లలో వేయకుండా, కేవలం కోసి బయట ఉంచితే చాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా, ఈ కూరగాయలను వండే పద్ధతి కూడా వాటి ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. సల్ఫోరఫేన్ వంటి సున్నితమైన రసాయనాలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. కాలిఫ్లవర్ 65 వంటి నూనెలో డీప్ ఫ్రై చేసే వంటకాలు లేదా ఇతరత్రా ఎక్కువ వేపుడు చేసే పద్ధతులలో ఈ సల్ఫోరఫేన్ ప్రయోజనాలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇతర దేశాలలో బ్రోకలీ వేడి నీళ్లలో వేసి వెంటనే తీసేయడం, సలాడ్లలో పచ్చిగా తినడం వంటి పద్ధతులను పాటిస్తారు. కాబట్టి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలతో క్యాన్సర్ నివారణ ప్రయోజనాలను గరిష్టంగా పొందడానికి, వాటిని కోసిన తర్వాత 45 నిమిషాల నుండి గంటసేపు వేచి ఉండి, ఆపై తక్కువ నూనెతో వండి లేదా ఉడికించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/reliance-jio-users-can-get-canva-premium-free-for-12-months-check-plans-1912058.html</loc><lastmod>2026-09-15T21:10:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jio ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva3.jpg</image:loc><image:caption><![CDATA[ Jio: భారతదేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది జియో వినియోగదారులకు కాన్వా ఏఐ-ఆధారిత విజువల్ కమ్యూనికేషన్ ప్లాట్‌ఫామ్‌ను అందించడానికి రిలయన్స్ జియో, కాన్వా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. ఈ భాగస్వామ్యం కింద అర్హులైన వినియోగదారులు 12 నెలల పాటు కాన్వా ప్రో లేదా కాన్వా ప్రో లైట్‌ను పూర్తిగా ఉచితంగా పొందుతారు. ఈ భాగస్వామ్యం ద్వారా జియో డిజిటల్ పరిధిని, కాన్వా ఏఐ-ఆధారిత సృజనాత్మకతను ఒకచోట చేర్చి, ఎక్కువ మంది భారతీయులకు ప్రొఫెషనల్-నాణ్యత గల కంటెంట్ సృష్టిని సులభతరం చేయవచ్చని ఆ రెండు కంపెనీలు పేర్కొన్నాయి. ఈ సేవలు ప్రత్యేకంగా విద్యార్థులు, క్రియేటర్లు, నిపుణులు, పారిశ్రామికవేత్తలు, చిన్న వ్యాపారాల కోసం రూపొందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva1.jpg</image:loc><image:caption><![CDATA[ రూ.399 ప్లాన్‌లో కాన్వా ప్రో: వినియోగదారులు ఏ కాన్వా ప్రయోజనాలను పొందుతారనేది వారు ఎంచుకునే జియో రీఛార్జ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. ప్రకటన ప్రకారం, రూ. 399 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు &#039;కాన్వా ప్రో&#039; లభిస్తుంది. రూ. 349 ప్లాన్‌తో, రూ. 349 కంటే ఎక్కువ విలువ గల అన్ని 2GB రోజువారీ డేటా ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకునే వినియోగదారులకు &#039;కాన్వా ప్రో లైట్&#039; లభిస్తుంది. అర్హులైన వినియోగదారులు ఈ ప్రయోజనాన్ని 12 నెలల పాటు ఎటువంటి అదనపు రుసుము లేకుండా పొందవచ్చు. MyJio యాప్‌ను సందర్శించి, సంబంధిత ఆఫర్ బ్యానర్‌ను ట్యాప్ చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందులో ఎలాంటి దాచిన ఛార్జీలు లేవని జియో పేర్కొంది. కంపెనీల ప్రకారం, ఈ కాన్వా ప్రయోజనం మొత్తం విలువ రూ. 4,000 వరకు ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva2.jpg</image:loc><image:caption><![CDATA[ కాన్వా ద్వారా వినియోగదారులు ఏం ప్రయోజనం?:కాన్వా లక్షలాది ప్రీమియం టెంప్లేట్‌లతో పాటు ఫోటోలు, వీడియోలు, ఫాంట్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది. వినియోగదారులు తమ ఫోన్‌ల నుండే పాఠశాల ప్రాజెక్ట్‌లు, సోషల్ మీడియా పోస్ట్‌లు, ప్రజెంటేషన్‌లు, మార్కెటింగ్ మెటీరియల్స్, పండుగ శుభాకాంక్షలు, ఇతర కంటెంట్‌ను సులభంగా సృష్టించుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులను చేరుకోవడానికి, కాన్వా హిందీతో పాటు అనేక ఇతర భారతీయ భాషలకు కూడా మద్దతు ఇస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో రెడీ-టు-యూజ్ టెంప్లేట్‌లు, స్మార్ట్ ఎడిటింగ్, వన్-ట్యాప్ టూల్స్ వంటి AI-ఆధారిత క్రియేటివ్ ఫీచర్లు నిండి ఉన్నాయి. ఇవి వినియోగదారులను ఒక ప్రాథమిక ఆలోచనను నేరుగా పూర్తిస్థాయి డిజైన్‌గా మార్చడానికి అనుమతిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva4.jpg</image:loc><image:caption><![CDATA[ కాన్వా ప్రో లైట్, కాన్వా ప్రో మధ్య తేడా ఏమిటి?: కాన్వా ప్రో లైట్, కాన్వా ప్రో రెండూ లక్షలాది ప్రీమియం టెంప్లేట్లు, ఫోటోలు, వీడియోలు, ఫాంట్‌లకు యాక్సెస్‌ను అందిస్తాయి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవర్, మ్యాజిక్ రీసైజ్, మ్యాజిక్ ఎరేజర్ వంటి టూల్స్, ఫోటోలు, వీడియోల కోసం ప్రింట్-రెడీ CMYK ఎక్స్‌పోర్ట్ వంటివి ఈ రెండు వెర్షన్‌లలోనూ ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య కొన్ని కీలకమైన తేడాలు ఉన్నాయి. కాన్వా ప్రో లైట్ మూడు బ్రాండ్ కిట్‌లు, 50GB క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుంది. కాగా కాన్వా ప్రో ఐదు బ్రాండ్ కిట్‌లు, 100GB క్లౌడ్ స్టోరేజ్‌తో వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jio-canva5.jpg</image:loc><image:caption><![CDATA[ కాన్వా ప్రో, సోషల్ మీడియా పోస్ట్‌లను షెడ్యూల్ చేయడానికి కంటెంట్ ప్లానర్ను, కాన్వా AI  చాట్-టు-డిజైన్ సామర్థ్యాన్ని కూడా అందిస్తుంది. అంతేకాకుండా, ప్రో వెర్షన్ మరిన్ని పరిమితులతో పూర్తి అధునాతన AI టూల్‌సెట్‌ను అందిస్తుండగా, ప్రో లైట్ మాత్రం ఉచిత ప్లాన్‌లో ఉన్నటువంటి అధునాతన AI సాధనాలకే యాక్సెస్‌ను అందిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/shreyas-iyer-world-record-most-toss-wins-in-t20i-cricket-india-1912056.html</loc><lastmod>2026-09-15T21:05:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/india-captain-shreyas-iyer-toss-record-stats.jpg</image:loc>
					<image:title><![CDATA[ India Captain Shreyas Iyer Toss Record Stats ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/india-captain-shreyas-iyer-toss-records.jpg</image:loc><image:caption><![CDATA[ Shreyas Iyer Toss Record: అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌లో భారత సారథి శ్రేయస్ అయ్యర్ అరుదైన మైలురాయిని అధిగమించాడు. సెప్టెంబర్ 15న ఢిల్లీ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన రెండో టీ20 పోరులో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆయన, కెప్టెన్‌గా తన తొలి 12 టీ20 మ్యాచ్‌లలో ఏకంగా 11 సార్లు టాస్ గెలిచిన ఏకైక సారథిగా నిలిచాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shreyas-iyer-toss-record-vs-afg.jpg</image:loc><image:caption><![CDATA[ గతంలో ఖతార్ క్రికెటర్ మీర్జా బేగ్, ఫిలిప్పీన్స్ కెప్టెన్ హెన్రీ టైలర్ చెరో 10 విజయాలతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగగా, తాజా ప్రదర్శనతో అయ్యర్ వారిద్దరినీ అధిగమించి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. పూర్తి స్థాయి ఐసీసీ సభ్య దేశాల జాబితాలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (Eoin Morgan - 9 టాస్ విజయాలు) పేరిట ఉన్న రికార్డు సైతం కనుమరుగైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shreyas-iyer-toss-record-vs-eng.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రపంచకప్ విజేత సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) తరువాత భారత పొట్టి ఫార్మాట్ పగ్గాలు చేపట్టిన అయ్యర్, జూన్ 26 - జులై 11 మధ్య ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో ఆడిన మొత్తం 7 మ్యాచ్‌లలోనూ వరుసగా టాస్‌లు గెలిచాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shreyas-iyer-toss-record-stats.jpg</image:loc><image:caption><![CDATA[ జులైలో జరిగిన జింబాబ్వే (Zimbabwe) పర్యటనలోని రెండో మ్యాచ్‌లో మాత్రమే ఆయన తన కెరీర్‌లో ఏకైక టాస్ ఓడిపోయాడు. ఆ తరువాత అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లలోనూ వరుసగా కాయిన్ ఆయన వైపే మొగ్గు చూపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shreyas-iyer-toss-record.jpg</image:loc><image:caption><![CDATA[ టాస్ పరంగా తిరుగులేని రికార్డు నెలకొల్పినప్పటికీ, మ్యాచ్ ఫలితాల పరంగా అయ్యర్ సారథ్యం మిశ్రమంగా సాగింది. ఐర్లాండ్‌పై 0-2తో, ఇంగ్లండ్‌పై 0-4తో సిరీస్‌లు కోల్పోయిన భారత్, అనంతరం జింబాబ్వేను 3-0తో క్లీన్‌స్వీప్ చేసి తొలి సిరీస్ విజయం అందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shreyas-iyer-toss-record-vs-ire.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం అఫ్గాన్‌పై కూడా ఆ దూకుడును కొనసాగిస్తోంది. ఇప్పటివరకు పూర్తయిన 10 మ్యాచ్‌లలో నాలుగు విజయాలు, ఆరు ఓటములు నమోదైనప్పటికీ, టాస్ లక్ విషయంలో మాత్రం అయ్యర్ సరికొత్త చరిత్రను లిఖించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ponnaganti-kura-pachadi-recipe-healthy-sesame-greens-roti-pachadi-for-eyes-bp-and-weight-loss-1912016.html</loc><lastmod>2026-09-15T20:05:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ponnaganti Kura Pachadi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 200 గ్రాములు శుభ్రంగా కడిగి ఆరబెట్టిన పొన్నగంటి ఆకు, 2 నుండి 3 టీస్పూన్ల నూనె, పావు టీస్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 నుండి 3 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు, 4 ఎండుమిరపకాయలు, ముక్కలుగా కట్ చేసిన 6 పచ్చిమిరపకాయలు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 3 వెల్లుల్లి రెబ్బలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టినది, తాలింపు గింజలు, చిటికెడు ఇంగువ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక టీస్పూన్ నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, అర స్పూన్ జీలకర్ర వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. ఇవి కాస్త వేగాక 2-3 స్పూన్ల తెల్ల నువ్వులు వేసి చిటపటలాడే వరకు మాడకుండా వేపాలి. ఆపై కట్ చేసిన ఎండుమిర్చి, పచ్చిమిర్చి ముక్కలు వేసి పచ్చిమిర్చి మెత్తబడే వరకు చిన్న మంటపై వేయించి ప్లేట్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే పాన్‌లో కొద్దిగా నూనె వేసి, శుభ్రం చేసి పెట్టుకున్న 200 గ్రాముల పొన్నగంటి ఆకును వేయాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, చిటికెడు పసుపు వేసి బాగా కలపాలి. మూతపెడుతూ మధ్యమధ్యలో కలుపుతూ ఆకులోని పచ్చివాసన పోయి మెత్తగా అయ్యే వరకు లో-మీడియం మంటపై మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ రోట్లో లేదా మిక్సీ జార్‌లో ముందుగా వేయించి పెట్టుకున్న దినుసులు, మిరపకాయల మిశ్రమాన్ని వేసి మెత్తగా దంచుకోవాలి. ఆ తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టిన చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా రుబ్బాలి. చివరగా మగ్గించి చల్లార్చిన పొన్నగంటి ఆకును వేసి మొత్తం సమంగా కలిసేలా రోటి పచ్చడిలా బరకగా దంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ponnaganti-kura-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ నూరిన పచ్చడిని గిన్నెలోకి తీసుకోవాలి. చిన్న బాండీలో నూనె వేడిచేసి శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి ఎర్రగా వేయించాలి. చివరగా కరివేపాకు, ఘుమఘుమలాడే ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసి, ఈ తాలింపును పచ్చడిలో వేసి బాగా కలపాలి. అంతే, నోరూరించే ఔషధ గుణాల పొన్నగంటి ఆకు రోటి పచ్చడి సిద్ధం! వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ పచ్చడితో తింటే అమృతంలా ఉంటుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mars-nakshatra-transit-2026-these-2-zodiac-signs-may-see-luck-success-and-new-opportunities-1911997.html</loc><lastmod>2026-09-15T19:58:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి ఎప్పటికప్పుడు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-14.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రంలో కుజుడు ఎంత బలంగా ఉంటే మీకు అంత  మంచిగా ఉంటుంది. ఇంకా  ధైర్యం, బలానికి ప్రతీకగా  భావిస్తారు. ఇంకా కుజుడు కొద్దీ రోజుల్లో నక్షత్రం మారనున్నాడు. ఈ నక్షత్ర మార్పు రెండు రాశుల వారికి ఎన్నో తీసుకురాబోతోంది. ఆ కుజుడి ఆశీస్సులు పొందే అదృష్టం రాశులేంటో ఇక్కడ చూద్దాం .. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/dhanu.jpg</image:loc><image:caption><![CDATA[ వీరు స్టార్ట్ చేసిన అన్ని పనులు ఎలాంటి అడ్డు రాకుండా జరుగుతాయి. ఇంకా మీ పిల్లల విషయంలో  జాగ్రత్తగా ఉండాలి. అలాగే వచ్చే మీరు కోరుకున్న ఉద్యోగం కూడా వస్తుంది. అంతే కాదు, మీరు ఊహించిన దాని కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే, మీరు ఊహించని విధంగా మొత్తం మారుతుంది. మీకు ఇష్టమైన వారు మీ దగ్గరికి వస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kanya-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వారికి మొత్తం మారుతుంది. పెండింగ్ పనులను ముందుకు వెళ్తాయి.  వ్యాపారాల్లో లాభాలు వస్తాయి.  కొత్త అవకాశాలు వస్తాయి. ఇంకా డబ్బు ఒక్కసారిగా పెరుగుతుంది. అన్ని పనుల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. వీరికి సానుకూల సమయం అంతేకాదు అంతే కాదు, ఆర్ధికంగా వీరికి కలిసొచ్చే సమయం. శుభ ఫలితాలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-7.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/flax-seeds-karam-podi-recipe-healthy-avisa-ginjala-powder-for-hair-growth-and-bone-strength-1911992.html</loc><lastmod>2026-09-15T19:36:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Flax Seeds Karam Podi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిలో పుష్కలంగా ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గుండె ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అయితే చాలామందికి అవిసె గింజలను ఎలా తినాలో తెలియదు. చుక్క నూనె కూడా ఉపయోగించకుండా, కాల్షియం నిండిన తెల్ల నువ్వులు, జీర్ణశక్తిని పెంచే ధనియాలు, జీలకర్ర మరియు వెల్లుల్లితో కమ్మని &#039;అవిసె గింజల కారప్పొడి&#039; చేసుకుంటే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. ఈ హెల్దీ కారప్పొడి తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు అవిసె గింజలు, పావు కప్పు తెల్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టీస్పూన్ జీలకర్ర కారానికి తగినట్లుగా ఎండుమిరపకాయలు, గుప్పెడు తాజా కరివేపాకు, 10 నుండి 12 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఒక్క చుక్క నూనె కూడా వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. ముందుగా ఒక కప్పు అవిసె గింజలను వేసి లో ఫ్లేమ్‌లో గరిటెతో కలుపుతూ చిటపటలాడేంత వరకు ఓపికగా వేయించాలి. అవిసె గింజలు వేగిన తర్వాత వేరే ప్లేట్‌లోకి తీసుకోవాలి. అదే పాన్‌లో తెల్ల నువ్వులను కూడా వేసి చిటపటలాడే వరకు చిన్న మంటపై వేయించి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే పాన్‌లో ధనియాలు వేసి దోరగా వేపి తీయాలి. ఆ తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు వేసి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి.  అనంతరం జీలకర్రను మంచి సువాసన వచ్చేవరకు వేపి తీసుకోవాలి. తర్వాత కడిగి ఆరబెట్టిన కరివేపాకును క్రిస్పీగా మారే వరకు వేయించాలి. చివరగా ఎండుమిరపకాయలను కూడా లో ఫ్లేమ్‌పై మాడకుండా దోరగా వేయించి అన్నింటినీ ఒక ప్లేట్‌లో చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేయించిన దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లోకి మార్చుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మొదట మెత్తని పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా పొట్టు తీసిన లేదా పొట్టుతో ఉన్న వెల్లుల్లి రెబ్బలను వేసి మరొకసారి పల్స్ చేస్తూ తిప్పాలి. వెల్లుల్లిని ముందే వేస్తే పొడి ముద్దవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flax-seeds-karam-podi-6.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం మొదటి ముద్ద వేడివేడి అన్నంలో ఒక్క స్పూన్ అవిసె గింజల కారప్పొడి, కొద్దిగా ఆవు నెయ్యి వేసుకుని తిన్నా లేదా వేడి ఇడ్లీ, దోశలపై చల్లుకుని తిన్నా జుట్టు రాలడం తగ్గి ఎముకలు ఉక్కులా దృఢంగా మారతాయి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/visha-yoga-october-2026-saturn-moon-conjunction-may-bring-challenges-for-these-2-zodiac-signs-1911963.html</loc><lastmod>2026-09-15T19:29:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/shani-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-13.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే నెలలో శని, చంద్రుల సంయోగంతో విష యోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం 12 రాశుల వారిపైన పడనుంది. ఇంకా  రెండు రాశుల వారికి  ఊహించని సమస్యలు, ఆర్థిక నష్టాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మరి, అస్సలు లేట్ చేయకుండా ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-3.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : శని, చంద్రుల సంయోగం వల్ల వీరికి కష్టాలు ఎక్కువుతాయి. అదే విధంగా ఉద్యోగ మార్పులు జరుగుతాయి. ఇంకా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అలాగే, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మీ మానసిక ప్రశాంతత కూడా పోతోంది. వ్యక్తిగత జీవితంలో కూడా మీ భాగస్వామితో గొడవలు అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : ఈ రాశి వారికి  మానసిక ఆందోళన ఇంకా బాగా పెరుగుతుంది. ఆఫీసులో పనిభారం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి నష్టాలు వస్తాయి. ఇంకా వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో అపార్థాలు కూడా పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త రుణాలు తీసుకోకండి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-10.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ancient-health-secrets-to-live-100-years-without-medicine-maharshi-kashyapa-water-and-fasting-rules-in-telugu-1911974.html</loc><lastmod>2026-09-15T19:17:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Healthy Habits (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎందుకంటే ప్రపంచంలో ఏ వైద్యుడు నయం చేయలేని ఎన్నో వ్యాధులను మన శరీరమే స్వయంగా నయం చేసుకోగల స్వయం రక్షణ వ్యవస్థ ప్రకృతి సిద్ధంగా మనలో ఉంది. నర్మదా నదీ తీరంలో మహర్షి కశ్యపుడు తన శిష్యుడైన విక్రముడికి బోధించిన నాలుగు ప్రాచీన జల సూత్రాలు, ఆహార నియమాలను పాటిస్తే ఎటువంటి మందులు, ఆసుపత్రుల అవసరం లేకుండా నిండు నూరేళ్లు సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చు. ఆ పరమ రహస్యాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-2.jpg</image:loc><image:caption><![CDATA[ Healthy Habits (2) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-3.jpg</image:loc><image:caption><![CDATA[ నీటిని గుటక గుటకగా చప్పరిస్తూ తాగడం: నీటిని ఎప్పుడూ ఒకే ఊపులో తాగకూడదు. పక్షులు, జంతువుల వలె ఒక్కొక్క గుటకగా లాలాజలంతో కలిపి తాగాలి. మన నోటి లాలాజలంలో సహజమైన క్షార గుణం (Alkaline nature) ఉంటుంది; కడుపులో యాసిడ్స్ ఉంటాయి. నీటిని నిదానంగా చప్పరిస్తూ తాగినప్పుడు లాలాజలం కడుపులోని ఆమ్లాలను న్యూట్రలైజ్ చేసి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీనివల్ల రక్తపోటు, చర్మవ్యాధులు రావు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఫ్రిడ్జ్ కూలింగ్ వాటర్‌కు దూరం: మన శరీరం అంతర్గతంగా వెచ్చగా ఉంటుంది. మంచు గడ్డలు, ఫ్రిడ్జ్ లోని అత్యంత చల్లటి నీరు తాగినప్పుడు ఆ నీటిని వేడి చేయడానికి గుండె, మెదడు నుండి రక్తం కడుపు వైపు మళ్లుతుంది. ఇది జీర్ణక్రియను, రక్తనాళాలను దెబ్బతీస్తుంది. చల్లదనం కావాలనుకుంటే ప్రకృతిసిద్ధమైన మట్టికుండ నీటినే తాగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయాన్నే ఉషఃపానం: ఉదయం నిద్ర లేవగానే పళ్లు తోముకోకముందే ఒకట్రెండు గ్లాసుల గోరువెచ్చని నీటిని కూర్చుని తాగాలి. రాత్రంతా నోట్లో ఊరిన లాలాజలంలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఇది పేగుల్లోకి వెళ్లి రాత్రంతా పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు నెట్టివేసి, మలబద్ధకం లేకుండా మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/healthy-habits-6.jpg</image:loc><image:caption><![CDATA[ సంధ్యా నియమం, శరీర స్వయం మరమ్మత్తు: సాయంత్రం 7 గంటలలోపే రాత్రి భోజనాన్ని ముగించి, మరుసటి రోజు ఉదయం వరకు (12 నుండి 16 గంటలు) కడుపుకు సంపూర్ణ విశ్రాంతినివ్వాలి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు ప్రాణశక్తి శరీరంలోని పనికిరాని ముసలి కణాలను, కొవ్వును, క్యాన్సర్ కారకాలను తానే తినివేసి కరిగించేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fenugreek-powder-for-diabetes-how-methi-may-help-support-healthy-blood-sugar-levels-1911953.html</loc><lastmod>2026-09-15T19:03:47+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mentulu 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి ఆధునిక జీవనశైలిలో డయాబెటిస్ అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. చాలా మంది మందులు వాడుతున్నప్పటికీ, షుగర్ నియంత్రణలోకి రాక ఇబ్బంది పడుతుంటారు. మరికొందరు మందుల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఆందోళన చెందుతారు. అలాంటి వారికి ప్రకృతి సహజంగా షుగర్‌ను నియంత్రించే మార్గాలపై ఆసక్తి పెరుగుతోంది.  మెంతులు షుగర్‌ను అద్భుతంగా తగ్గిస్తాయని డాక్టర్లు, డయాబెటాలజిస్ట్‌లు అంటున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మెంతుల పొడిని తయారు చేసుకోవడం చాలా సులువు. ముందుగా, మెంతులను బాండీలో వేసి దోరగా వేయించుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ మెంతుల పొడిని ఒక సీసాలో నిల్వ చేసుకోవచ్చు. భోజనం చేసేటప్పుడు ఈ పొడిని వాడుకోవచ్చు. లంచ్‌లో అన్నం ఇంకా కూరలో  పావు స్పూన్ మెంతుల పొడిని కలుపుకోవాలి. కొంతమందికి చేదుగా అనిపిస్తే, కొద్దిగా నెయ్యి కలిపి తీసుకోవచ్చు, అప్పుడు సులువుగా లోపలికి వెళ్తుంది. ముందుగానే తినలేకపోతే, భోజనం చివరలో అయినా ముద్దలో కలిపి తీసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ డిన్నర్‌లో కూడా మెంతుల పొడిని వాడటం మంచిది. చాలా మంది రాత్రి భోజనంలో పుల్కా, జొన్న రొట్టె , రాగి రొట్టెతో పాటు కూరలు తింటుంటారు. డిన్నర్ తర్వాత మెంతుల పొడిని కొద్దిగా పెసర నెయ్యి లేదా మజ్జిగలో, పెరుగులో కలుపుకొని తీసుకోవచ్చు. మెంతులు మందు లాగా పనిచేస్తాయి కాబట్టి, లోపలికి వెళ్లడం ముఖ్యం. ఇలా రెండు పూటలా మెంతుల పొడిని తీసుకోవడం వల్ల షుగర్ నియంత్రణ మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu-4.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని ముఖ్యమైన ఆహార నియమాలను కూడా సూచిస్తున్నారు. కూరలు ఉప్పు లేకుండా ఇంకా తక్కువ ఉప్పుతో వండుకోవాలి, నూనె వాడకాన్ని కూడా తగ్గించాలి. ఎక్కువగా కూరలు తినాలి. ఉప్పు ఎక్కువగా తినడం షుగర్‌కు మంచిది కాదని ఆయన చెబుతారు. ఉప్పు మానలేని వారు మెంతుల పొడిని వాడటం మరింత ఉపకరిస్తుంది.అన్నం బదులు పుల్కాలు రెండు పుల్కాలు, ఎక్కువ కూరలతో, జొన్నలు, రాగిముద్ద, కొర్ర అన్నం, అరికెలు వంటి తృణధాన్యాలను తీసుకోవడం మంచిది. రాత్రి భోజనంలో ఉడికించిన ఆహారాలను మానేసి, బాదం, పిస్తా, జీడిపప్పు, పుచ్చ గింజలు, గుమ్మడి గింజలు, కొబ్బరి ముక్కలు వంటి నానబెట్టిన డ్రై నట్స్ తీసుకోవాలని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mentulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ మెంతులను మొలకెత్తించి కూడా తినవచ్చు, కానీ చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ తినలేకపోవచ్చు. షుగర్ లేని వారు మెంతులను ఎక్కువగా వాడితే షుగర్ తగ్గి నీరసం వచ్చే అవకాశం ఉంది. మెంతులు షుగర్ ఉన్నవారికి మాత్రమే మందులా పనిచేస్తాయి.మెంతుల వాడకంతో పాటు ప్రతిరోజూ డిన్నర్ తర్వాత అరగంట నుంచి గంట నడవడం, ఉదయం వ్యాయామాలు చేయడం వల్ల మందులు తగ్గించుకుని, పూర్తిగా మానేసే స్థితికి కూడా చేరుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-long-can-boiled-eggs-be-kept-out-why-2-hours-without-shell-can-cause-food-poisoning-1911931.html</loc><lastmod>2026-09-15T18:50:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out-3-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ How Long Can Boiled Eggs Be Kept Out 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out-4.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్డును ఉడకబెట్టినప్పుడు దానిలో కీలకమైన శాస్త్రీయ మార్పు చోటుచేసుకుంటుంది. సాధారణంగా పచ్చి గుడ్డు పెంకుపై క్యూటికల్ అనే సహజ రక్షక పొర ఉంటుంది. ఇది వాతావరణంలోని ప్రమాదకర బ్యాక్టీరియా గుడ్డు లోపలికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. కానీ గుడ్డును నీటిలో ఉడకబెట్టిన సమయంలో ఈ రక్షక పొర పూర్తిగా నాశనమవుతుంది. ఫలితంగా పెంకు రంధ్రాల గుండా గాలిలోని క్రిములు, బ్యాక్టీరియా చాలా వేగంగా లోపలికి చొచ్చుకుపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలో ఉడికించిన గుడ్డు బ్యాక్టీరియా వేగంగా వృద్ధి చెందడానికి అనుకూలమైన ఆవాసంగా మారుతుంది. యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనల ప్రకారం.. ఉడికించిన గుడ్లను సాధారణ గది ఉష్ణోగ్రత వద్ద గరిష్టంగా 2 గంటలు మాత్రమే ఉంచాలి. మరీ ముఖ్యంగా వేసవి కాలంలో లేదా వాతావరణం వేడిగా ఉన్నప్పుడు కేవలం 1 గంట కంటే ఎక్కువసేపు బయట ఉంచకూడదు. అంతకంటే ఎక్కువసేపు తెరిచి ఉంచితే ప్రాణాంతక సాల్మొనెల్లా వంటి బ్యాక్టీరియా వేగంగా విస్తరిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా ఎక్కువసేపు బయట ఉంచిన గుడ్లను తినడం వల్ల తీవ్రమైన ఫుడ్ పాయిజనింగ్ బారిన పడే ప్రమాదముంది. శరీరంలోకి చేరిన బ్యాక్టీరియా ప్రభావంతో తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, నీరసం, అధిక జ్వరం వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చాలా సందర్భాల్లో బాధితులు డీహైడ్రేషన్‌కు గురై ఆసుపత్రుల పాలయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉడకబెట్టిన గుడ్లను సురక్షితంగా నిల్వ ఉంచేందుకు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరి. గుడ్లను ఉడికించి చల్లారిన వెంటనే, అంటే రెండు గంటల వ్యవధిలోనే ఫ్రిజ్‌లో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా తినే సమయంలో మాత్రమే పెంకు తీయడం అలవాటు చేసుకోవాలి. పెంకు తీయకుండా ఉంచిన ఉడికించిన గుడ్లను ఫ్రిజ్‌లో సుమారు 7 రోజుల వరకు నిల్వ చేయవచ్చు. ఒకవేళ పొట్టు తీసేస్తే మాత్రం ఆ గుడ్డును అదే రోజున తినేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/how-long-can-boiled-eggs-be-kept-out.jpg</image:loc><image:caption><![CDATA[ గుడ్డును అధిక సమయం ఉడకబెట్టినప్పుడు పచ్చసొన చుట్టూ ఆకుపచ్చ లేదా బూడిద రంగు చార ఏర్పడటం సాధారణంగా కనిపిస్తుంది. ఇది గుడ్డులోని రసాయనాల వల్ల విడుదలయ్యే హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువు చర్య కారణంగా జరుగుతుంది కాబట్టి దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే ఉడికించిన గుడ్డు నుంచి ఎలాంటి కుళ్లిన వాసన వచ్చినా, దాని రంగు వికారంగా మారినా ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే పారేయడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sorakaya-saggubiyyam-payasam-recipe-body-cooling-bottle-gourd-sago-kheer-in-telugu-1911928.html</loc><lastmod>2026-09-15T18:37:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sorakaya Saggubiyyam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-1.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం ఒంటికి అమితమైన చలువను చేకూరుస్తుంది. ఈ రెండింటిని కలిపి స్వచ్ఛమైన నెయ్యి, చిక్కటి పాలు, కుంకుమపువ్వుతో వండితే పాయసం గుమగుమలాడుతూ అద్భుతమైన రుచినిస్తుంది. వేడిగానైనా లేదా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని చల్లచల్లగానైనా సర్వ్ చేసుకోగల ఈ కమ్మని పాయసం తయారీ విధానాన్ని వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు లేత సొరకాయ తురుము, 4 గంటలు నానబెట్టిన అర కప్పు సగ్గుబియ్యం, అర లీటరు - కాచి చల్లార్చిన చిక్కటి పాలు, తీపికి సరిపడా చక్కెర, 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, తగినన్ని జీడిపప్పు, బాదం పలుకులు, కిస్‌మిస్, కుంకుమపువ్వు పాలు(చిటికెడు కుంకుమపువ్వును కాస్త పాలలో నానబెట్టినవి),  అర టీస్పూన్ యాలకుల పొడి,  పచ్చి కోవా (ఐచ్ఛికం - మరింత చిక్కదనం కోసం) ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి వెడల్పాటి పాన్‌లో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. అందులో జీడిపప్పు, బాదం పలుకులు, కిస్‌మిస్ వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే నేతిలో ఒక కప్పు సన్నని సొరకాయ తురుమును వేయాలి. మీడియం మంటపై సొరకాయలోని నీరంతా ఇగిరిపోయి, నెయ్యి సెపరేట్ అయ్యేంత వరకు బాగా వేయించాలి. సొరకాయ పచ్చివాసన పోయేలా వేగితేనే పాయసం అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-4.jpg</image:loc><image:caption><![CDATA[ సొరకాయ చక్కగా వేగిన తర్వాత కాచి చల్లార్చిన అర లీటరు చిక్కటి పాలను పోసి బాగా కలపాలి. ఆ వెంటనే ముందుగా 4 గంటల పాటు నానబెట్టి ఉంచుకున్న అరకప్పు సగ్గుబియ్యాన్ని కూడా వేయాలి. సగ్గుబియ్యం ఇప్పటికే బాగా నాని ఉండటం వల్ల పాలల్లో చాలా త్వరగా, సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి సగ్గుబియ్యం ముత్యాల్లా పారదర్శకంగా మారే వరకు ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sorakaya-saggubiyyam-5.jpg</image:loc><image:caption><![CDATA[ సగ్గుబియ్యం మెత్తబడిన తర్వాత అరకప్పు చక్కెర వేసి కలపాలి. చక్కెర పూర్తిగా కరిగే వరకు ఒకటి రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం పాలలో నానబెట్టిన కుంకుమపువ్వు మిశ్రమాన్ని వేసి కలపాలి. ఇది పాయసానికి చక్కటి లేత పసుపు రంగును, రాయల్ సువాసనను ఇస్తుంది. చివరగా అర టీస్పూన్ యాలకుల పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లను వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ పాయసాన్ని వేడివేడిగా తిన్నా బాగుంటుంది; ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లచల్లగా కూల్‌గా సర్వ్ చేసుకుంటే అమృతంలా ఉండి ఒంటి వేడిని ఇట్టే మాయం చేస్తుంది! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/warangal-judge-ganesh-2026-lord-ganesha-seated-as-supreme-court-judge-in-unique-court-themed-mandapam-1911840.html</loc><lastmod>2026-09-15T15:32:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganapathi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరైనా జీవితంలో పోలీస్ స్టేషన్ పాలు కావద్దు. కోర్టు మెట్లు ఎక్కవద్దని బావిస్తారు.. మరి కోర్టు ఎలా ఉంటుంది.. దేవస్థానమే కోర్టు అయితే.. దేవుడే న్యాయమూర్తి అయితే ఎలా ఉంటుంది.అచ్చం థాట్ తో వరంగల్ లో ఏర్పాటుచేసిన న్యాయవాది గణపతి, సుప్రీం కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందిన్యాయమూర్తిగా వినాయకుడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi-1.jpg</image:loc><image:caption><![CDATA[ అర్చకులుగా న్యాయవాదులు.. వింటుంటే విచిత్రంగా ఉంది కదూ.. చూస్తే మీరే షాక్ అవుతారు.వినాయక చవితి వచ్చిందంటే చాలు. బారీ విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగులు, ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటాయి.కానీ డిఫరెంట్ థీమ్ తో ఏర్పాటుచేసే కొన్ని విగ్రహాలు, సెట్టింగ్ లు జనం దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తాయి ప్రస్తుతం వరంగల్ లో న్యాయమూర్తి గణపతి తీవ్ర చర్చగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరూ న్యాయమూర్తి అవతారంలో కొలువుదీరిన గణపతిని వింతగా చూస్తున్నారు.వరంగల్ బట్టలబజార్ లోని రామన్నపేటలో ఈ డిఫరెంట్ సెట్టింగ్ ఏర్పాటు చేశారు.వేద గణపతి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయమూర్తి (కోర్ట్ సెట్టింగ్) గణపతి విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మండపం పూర్తిగా కోర్టు వాతావరణాన్ని తలపించేలా రూపుదిద్ది ఈ గణేష్ ప్రతిమ ద్వారా సామాజిక చైతన్యాన్ని, పర్యావరణ పరిరక్షణ సందేశాన్ని ఏకకాలంలో అందిస్తోంది.ఈ సెట్టింగ్ చేసిన వారిలో కొందరు న్యాయవాదుల పిల్లులు కూడా ఉన్నారు.రెండు నెలల పాటు శ్రమించి న్యాయస్థానం సెట్టింగ్ తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganapathi-5.jpg</image:loc><image:caption><![CDATA[ వరంగల్ నగరంలో ప్రతియేటా చిన్నవి పెద్దవి కలిపి సుమారు పదివేలకుపైగా విగ్రహాలు ప్రతిష్టిస్తారు. వాటిలో ఒకరిని మించి మరొకరు ఎత్తైన విగ్రహాలు, వెరైటీ మండపాల సెట్టింగ్ తో భక్తులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు. ఈసారి మట్టితో ఏర్పాటుచేసిన న్యాయమూర్తి గణపతి, ఈ కోర్టు సెట్టింగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chandra-mangal-and-gajakesari-yoga-6-zodiac-signs-to-gain-wealth-and-success-from-september-21-23-1911819.html</loc><lastmod>2026-09-15T14:55:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maha-yogas.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maha Yogas ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi-31-1.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: ఈ రాశికి చతుర్థ స్థానంలో గురు, చంద్రుల పరస్పర దృష్టి వల్ల గజకేసరి యోగం, రాశ్యధిపతి కుజుడితో చంద్రుడికి సమసప్తక దృష్టి వల్ల చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారికి ఒకటికి రెండుసార్లు మహా భాగ్య యోగాలు పట్టే అవకాశం ఉంది. రెట్టింపు బలంతో వీరికి ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీల వల్ల ఊహించని ధన లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు  లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi-41-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశిలో గజకేసరి యోగంతో పాటు చంద్ర, మంగళయోగం ఏర్పడడం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తికి, అదృష్టాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. అనేక విధాలుగా ధన యోగాలు పడతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఇతర ఆర్థిక లావాదేవీలు అంచనాలను మించి లాభిస్తాయి. ఆస్తి లాభం, భూ లాభం కలుగుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరగడం, వృత్తి, వ్యాపారాల్లో లాభాలు వృద్ధి చెంద డం వంటివి జరుగుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. సంతాన ప్రాప్తికి అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31-1.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి లాభ స్థానంలో గజకేసరి యోగం, చంద్ర మంగళ యోగం కలగడం వల్ల దాదాపు పట్టిం దల్లా బంగారం అవుతుంది. చతుర్థ, లాభ స్థానాధిపతుల మధ్య దృష్టి ఏర్పడడం వల్ల పూర్తి స్థాయిలో ధన ధాన్య సమృద్ధి యోగం కలుగుతుంది. ఆదాయ వృద్ధికి ఏ చిన్న ప్రయత్నం చేప ట్టినా విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు, వృత్తి, వ్యాపారాల్లో రాబడి అంచనా లను మించుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి చతుర్థ, దశమ స్థానాల్లో గజకేసరి, చంద్ర మంగళ యోగాలు పడుతున్నందువల్ల  అనేక కీలక విషయాల్లో వీరి అదృష్టానికి తిరుగుండదు. ఆర్థికపరంగా వీరికి తప్పకుండా దశ తిరుగు తుంది. ఆకస్మిక ధన లాభానికి, షేర్లు, స్పెక్యులేషన్ల వల్ల లాభాలు కలగడానికి బాగా అవకాశం ఉంది. ఆస్తి వివాదం పరిష్కారమై భూలాభం కలుగుతుంది. సొంత ఇంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు విదేశీ ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాల్లో విదేశీ సంబంధం కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi-51-3.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశిలో ఉన్న చంద్రుడి వల్ల రెండు మహా భాగ్య యోగాలు కలుగుతున్నందు వల్ల ఈ రాశి వారికి అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక లావాదేవీలు, ఆస్తులు, షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. రావలసిన సొమ్ముతో పాటు, బాకీలు, బకాయిలను రాబట్టు కుంటారు. సొంత ఇల్లు అమరే అవకాశం ఉంది. తల్లితండ్రుల వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఉద్యోగంలో జీతభత్యాలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో రాబడి బాగా వృద్ధి చెందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/12-meena-rasi-11-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశికి పంచమ, లాభ స్థానాల్లో ఈ గజకేసరి, చంద్ర మంగళ యోగాలు ఏర్పడుతున్నందువల్ల అనేక విధాలుగా మనసులోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. షేర్లు అంచనాలకు మించి లాభిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఆస్తి లాభానికి, భూ లాభానికి బాగా అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో త్వరలో సొంత ఇంటి కల నెరవేరుతుంది. తండ్రి వైపు నుంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో వేతనాలు, వృత్తి, వాపారాల్లో రాబడి బాగా పెరుగుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-aditi-myakal-latest-stunning-photos-goes-viral-on-social-media-1911810.html</loc><lastmod>2026-09-15T14:26:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-21.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aditi.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమాల్లో కొందరు హీరోయిన్లుగా కాకుండా సహాయ నటీమణులుగా మెరిసిపోతూ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు. తమ అందం, నటనతో ఆకట్టుకునే ఇలాంటి నటీమణులు ఒక్కోసారి కథానాయికల కంటే ఎక్కువగా గుర్తుండిపోతారు. అలాంటి వారిలో నటి అదితి మ్యాకల్ కూడా ఒకరు. ఈమె పేరు చెప్పగానే చాలామంది సినీ ప్రేక్షకులకు విజయ్ దేవరకొండ నటించిన సూపర్‌హిట్ మూవీ అర్జున్ రెడ్డి గుర్తుకొస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/adithi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు స్టార్ హీరోగా భారీ క్రేజ్ వచ్చింది. దర్శకుడిగా సందీప్ రెడ్డి వంగా కూడా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ చిత్రంలో నటించిన పలువురు నటీనటులు సైతం తమ పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలా అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఫ్రెండ్ పాత్రలో కనిపించి మెప్పించిన నటి అదితి మ్యాకల్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/adithi-new-pics.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమాలో ఆమె కనిపించిన తీరు, నటన ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది. అదితి మ్యాకల్‌కు చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉండేది. ఆమె చిన్న వయసులోనే కూచిపూడిని అభ్యసించి పలు ప్రదర్శనలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సును కూడా పూర్తి చేసింది. ఫ్యాషన్ రంగంపై ఆసక్తితో పలు ఫ్యాషన్ షోలలో పాల్గొంది. కళలపై ఉన్న ఇష్టంతో పాటు సినిమాలపై ఉన్న మక్కువ ఆమెను నటన వైపు అడుగులు వేయించేలా చేసింది. మొదట యూట్యూబ్ వెబ్‌సిరీస్‌లు, షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూ తన ప్రతిభను చాటుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/adithi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ అదితి మ్యాకల్ పాప పి సుశీల, ముద్దపప్పు ఆవకాయ్, పాష్ పోరీస్ వంటి ప్రాజెక్టుల్లో నటించింది. ఆ తర్వాత సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంది. అర్జున్ రెడ్డితో పాటు అమీ తుమీ, రాధ, మిఠాయ్, దెబ్బకు ఠా.. దొంగల ముఠా, నేనులేని నా ప్రేమకథ వంటి చిత్రాల్లో కనిపించి ప్రేక్షకులను అలరించింది. హీరోయిన్‌గా కూడా కొన్ని సినిమాల్లో నటించిన అదితి, ఎక్కువగా సహాయక పాత్రల ద్వారానే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/adithi-new.jpg</image:loc><image:caption><![CDATA[ విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తోంది. సినిమాల్లో సంప్రదాయబద్ధమైన పాత్రల్లో కనిపించే అదితి మ్యాకల్, సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామరస్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఆమె షేర్ చేసే ఫొటోలు, ఫ్యాషన్ స్టైలింగ్‌కు సంబంధించిన పోస్టులు నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/adithi-new-1.jpg</image:loc><image:caption><![CDATA[ సోషల్ మీడియా ఫొటోల్లో అదితి మరింత స్టైలిష్‌గా కనిపించడంతో ఆమెను చూసిన అభిమానులు, “అర్జున్ రెడ్డి సినిమాలో నటించింది ఈమెనేనా..?” అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక పాత్రల్లో నటిస్తూ తన సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న ఈ భామకు భవిష్యత్తులో మరిన్ని మంచి అవకాశాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-this-heroine-is-that-shot-to-fame-with-just-one-movie-she-is-divyabharathi-1911778.html</loc><lastmod>2026-09-15T14:19:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-20.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-new.jpg</image:loc><image:caption><![CDATA[ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకోవడం అంత ఈజీ కాదు. ప్రతిభతో పాటు అదృష్టం, సరైన కథ, ఆకట్టుకునే పాత్ర.. ఇలా ఎన్నో అంశాలు కలిసొస్తేనే కథానాయికలకు మంచి క్రేజ్ దక్కుతుంది. అయితే, ప్రస్తుత రోజుల్లో పరిస్థితులు కాస్త మారిపోయాయి. ఒక్క సినిమాతోనే ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంటున్న హీరోయిన్లు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ప్రభావంతో కొందరు భామలు ఒక్క పాటతోనే ఓవర్‌నైట్ సెన్సేషన్లుగా మారుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-pic-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి బ్యూటీల జాబితాలోకి వచ్చిన అందాల తార దివ్య భారతి కూడా ఒకరు. తొలి సినిమాతోనే యూత్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరు? ఆమె సినీ ప్రయాణం ఎలా సాగింది? తెలుసుకుందాం.  దివ్య భారతి తమిళ సినిమా ‘బ్యాచిలర్’తో కథానాయికగా పరిచయమైంది. జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా నటించిన ఈ చిత్రానికి సతీష్ సెల్వకుమార్ దర్శకత్వం వహించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/divya-bharathi.jpg</image:loc><image:caption><![CDATA[ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో దివ్య భారతి తన నటనతో పాటు గ్లామర్‌తోనూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలి సినిమాతోనే ఈ బ్యూటీకి మంచి పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సినిమాలోని పాటలు, రొమాంటిక్ సన్నివేశాలు యువతను ఆకట్టుకోవడంతో దివ్య భారతి పేరు సోషల్ మీడియాలోనూ మార్మోగింది.  ‘బ్యాచిలర్’ సినిమాలోని కొన్ని పాటలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. అందులో దివ్య భారతి కనిపించిన తీరు, ఆమె స్క్రీన్ ప్రజెన్స్ యువతను ఆకర్షించాయి. దీంతో ఈ అమ్మడికి సోషల్ మీడియాలో అభిమానుల సంఖ్య పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/divya-bharathi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ తొలి చిత్రంతోనే ప్రత్యేకమైన గుర్తింపు రావడంతో దివ్య భారతి ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఆమె అందం, స్టైలిష్ లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ చిన్నది తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న దివ్య భారతి ఆ తర్వాత కూడా సినిమాల్లో నటిస్తూ ముందుకు సాగింది. జీవీ ప్రకాశ్ కుమార్‌తో కలిసి ‘కింగ్‌స్టన్’ చిత్రంలోనూ కనిపించింది. అయితే ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/divya-bharathi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ తమిళంలో హీరోయిన్‌గా పరిచయమైన దివ్య భారతి ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్ హీరో సుడిగాలి సుధీర్ నటిస్తున్న సినిమాలో ఆమె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ దివ్య భారతి చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫొటోషూట్‌లకు సంబంధించిన చిత్రాలను, వ్యక్తిగత ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఆమె గ్లామరస్ లుక్స్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spicy-ullikaram-make-this-spicy-onion-karam-that-lasts-for-6-months-1911740.html</loc><lastmod>2026-09-15T13:26:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ullikaram 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-6.jpg</image:loc><image:caption><![CDATA[ వంటగదిలో కూరగాయలు లేవని చింతించాల్సిన అవసరం లేదు. కేవలం కొన్ని సులభమైన పదార్థాలతో, నిల్వ ఉండే రుచికరమైన ఉల్లికారం చట్నీని ఎలా తయారు చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఇది ఒక్కసారి చేసుకుంటే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇడ్లీ, దోస, వేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే దీని రుచి అద్భుతం. ఈ పర్ఫెక్ట్ రెసిపీ మీ భోజనాన్ని మరింత ఆనందంగా మారుస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసిన పదార్థాలు.. ధనియాలు: 2 చెంచాలు, జీలకర్ర: 1 చెంచా, దాల్చినచెక్క: ఒక అంగుళం ముక్క, నూనె: 200-250 గ్రాములు, పల్లీలు: అర కప్పు, ఉల్లిపాయలు: 3 పెద్దవి, సన్నగా చీలికలుగా తరిగినవి, ఎండుమిరపకాయలు: 10-15 (మీ కారానికి తగ్గట్టు), వెల్లుల్లి రెబ్బలు: 2 గడ్డలు, పొట్టుతో సహా, కరివేపాకు: 2-3 రెబ్బలు, ఉప్పు: రుచికి సరిపడా, చింతపండు: చిన్న కాయంత, మిర్చిపొడి: 1 చెంచా (అవసరమైతే) చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక కడాయిని స్టవ్‌పై పెట్టి, అందులో ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క వేసి చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తపడాలి. ఇవి చక్కగా వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారితే పొడి పొడిగా వస్తుంది. అదే కడాయిలో 200-250 గ్రాముల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత అర కప్పు పల్లీలు వేసి చిన్న మంటపై మాడకుండా బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి కూడా ఒక ప్లేట్‌లోకి తీసి చల్లార్చుకోవాలి. బాగా వేయించడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే నూనెలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న మూడు పెద్ద ఉల్లిపాయ ముక్కలను వేసి చిన్న మంటపై నిదానంగా వేయించాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేవరకు ఓపికగా వేయించుకోవాలి. ఈ ప్రక్రియ చట్నీకి మంచి రుచిని, రంగును ఇస్తుంది. ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్‌లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఉల్లిపాయలు చక్కగా డీప్ ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అదే నూనెలో 10-15 ఎండుమిరపకాయలు, పొట్టుతో సహా రెండు వెల్లుల్లి గడ్డలు, శుభ్రం చేసిన కరివేపాకు రెబ్బలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా మాడకుండా చూసుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేయించిన తర్వాత వీటిని కూడా తీసి చల్లార్చుకోవాలి. అన్ని పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాత, ముందుగా చల్లార్చిన ధనియాలు, జీలకర్ర, దాల్చినచెక్క మిక్సీ జార్‌లో వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేరుశనగ గుళ్ళు, వేయించిన ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేయాలి. రుచికి సరిపడా ఉప్పు, చింతపండు, ఒక చెంచా మిర్చిపొడి వేసి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా, కొంచెం గరుకుగా, చేతికి అంటుకోకుండా పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ullikaram-1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రైండ్ చేసుకున్న ఉల్లికారం చట్నీ పొడిని ఒక శుభ్రమైన, పొడి గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ఇది ఆరు నెలల వరకు తాజాగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ ఉల్లికారం చట్నీతో తింటే అద్భుతమైన రుచి వస్తుంది. ఇడ్లీ, దోస, ఊతప్పం వంటి అల్పాహారాలకు కూడా ఇది పర్ఫెక్ట్ సైడ్ డిష్. మీరు కూడా ఈ రుచికరమైన ఉల్లికారం చట్నీని తప్పకుండా ప్రయత్నించి చూడండి.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/will-surekha-vanis-daughter-supreetha-enter-bigg-boss-10-telugu-via-a-wild-card-entry-1911677.html</loc><lastmod>2026-09-15T10:54:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bigg-boss-10-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bigg Boss 10 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/biggboss-10-10.jpg</image:loc><image:caption><![CDATA[ బిగ్ బాస్ సీజన్ 10 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం హౌస్ లోకి 16మంది హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. కాగా తొలి వారమే హౌస్ నుంచి ఇద్దరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశారు. మొదటి వారం మిడ్ వీక్ లోనే చరణ్, చైత్ర హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తతం హౌస్ లో 14మంది ఉన్నారు. కాగా ఈ వారం నామినేషన్ ప్రక్రియ కూడా ముగిసింది. సోమవారం జరిగిన నామినేషన్స్ లో ఏకంగా 11మంది నామినేట్ అయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bigg-boss-10-pics.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం ముగ్గురు మాత్రమే నామినేషన్స్ లో లేరు. దాంతో ఈ వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ వారం నామినేషన్స్ లో ఉన్నవారిలో 1. షాలిని 2. త్రిగుణ్ 3. ఝాన్సీ 4. దేబ్జానీ 5. రాంప్రసాద్ 6. ముఖేష్ 7. కృష్ణుడు 8. సుధీర్ 9. సృష్టి 10. వర్షిణి 11. రోహిత్. అయితే అమన్, వంశీ, నరేష్‌లు మాత్రమే ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించుకున్నారు.ఇడియోల ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/actress-18.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదిలా ఉంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వైల్డ్ కార్డు ఎంట్రీల పై సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈసారి వైల్డ్ కార్డు ద్వారా ఈసారి మరింత మంది కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపుతున్నారని తెలుస్తుంది. లేడీ కంటెస్టెంట్ల కోటాలో ఓ అందాల భామ ఎంట్రీ ఇస్తుందని అంటున్నారు. ఆమె ఎంట్రీ దాదాపు ఖాయం అయ్యిందని టాక్. ఇంతకూ ఆమె ఎవరో కాదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/supritha.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్న సురేఖ వాణి కూతురు సుప్రీత. ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హీరోయిన్స్ కు మించి ఈ చిన్నదానికి నెట్టింట మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు సినిమాల్లోకి రానుంది. ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. ఒక సినిమా విడుదలైంది. మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/supritha-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదిలా ఉంటే ఇప్పుడు సుప్రీత బిగ్ బాస్ హౌస్ లోకి రానుందని తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి సుప్రీత వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వనుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆమెను బిగ్ బాస్ టీమ్ సంప్రదించారని ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది. మరి ఈ ముద్దుగుమ్మ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gold-rates-drop-on-fed-rate-hike-fears-and-rising-oil-prices-check-latest-prices-1911641.html</loc><lastmod>2026-09-15T09:19:18+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-rates-drop.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates Drop ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-down-2.jpg</image:loc><image:caption><![CDATA[ పసిడి ప్రియులకు ఇదో శుభవార్తనే చెప్పాలి.. ఎందుకంటే గతకొద్ది రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికన్ డాలర్ బలపడటంతో పాటు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతో పెట్టుబడి దారులు వెనకడుగు వేయడంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-down-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ 1.3 శాతం క్షీణించి ఔన్స్‌కు 4,291.71 డాలర్ల వద్దకు చేరింది. అలాగే వెండి సుమారు 3శాతం తగ్గి ఔన్స్‌కు 62.82 డాలర్లకు పడిపోయింది. ఇక ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు చూసుకుంటే.. 24 క్యారట్ల 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,54,080 వద్ద ట్రేడవుతుంది. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,240 వద్ద ట్రేడువుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ప్రస్తుతం కేజీ వెండి ధరల రూ.2,44,900 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-down.jpg</image:loc><image:caption><![CDATA[ అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు సెట్టుబడి దారులను సెంటిమెంట్‌ను బాగా దెబ్బతీశాయి. దీంతో బంగారం, వెండి రెండూ వరుసగా మూడో వారం కూడా నష్టాలను నమోదు చేశాయని ఇన్వెస్ట్‌మెంట్ ప్లాట్‌ఫామ్ ముడ్రెక్స్‌కు చెందిన లీడ్ క్వాంట్ అనలిస్ట్ అక్షత్ సిద్ధాంత్ తెలిపారు. దీంతో ప్రస్తుతం బంగారం ధరలు తగ్గినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-down-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరో కారణం ఏమిటంటే సౌదీ అరేబియా ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌పై డ్రోన్ దాడుల కారణంగా చరుకు సరఫరా నిలిచిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లకు చేరింది. ఇది ద్రవ్యోల్బణ భయాలను పెరిగి బంగారం, వెండికి ఉన్న డిమాండ్‌ తగ్గిందని ఆయన తెలిపారు. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఇంధన ధరల పెరుగుదల కూడా ద్రవ్యోల్బణాన్ని మరింత పెంచవచ్చని ANZ బ్యాంక్ పేర్కొంది. అంతేకాదు రాబోయే రోజుల్లో పెడరల్ రిజర్వే రేట్స్ పెరగొచ్చని.. అప్పుడు బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-price-down-4.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ ప్రస్తుతం ఈ ధరలు తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఇలానే కొనసాగితే బంగారానికి సురక్షిత పెట్టుబడిగా డిమాండ్ పెరుగుతుందని దీంతో ధరలు కూడా పెరగొచ్చని ANZ బ్యాంక్ తెలిపింది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెరుగుతున్న పెట్టుబడులు, చైనా సంస్థాగత కొనుగోళ్లు, భారతదేశంలో రిటైల్ ఇన్వెస్టర్ల ఆసక్తిని పరిగణనలోకి తీసుకుంటే రాబోయే ఏడాదిలో బంగారం ధర ఔన్స్‌కు 5,400 డాలర్లకు చేరేఛాన్స ఉందని అంచనా వేసింది. అంటే దీర్ఘకాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ఇప్పుడే హింట్‌ ఇచ్చింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/function-style-cauliflower-masala-curry-recipe-rich-gravy-for-rice-roti-and-chapathi-1911500.html</loc><lastmod>2026-09-15T13:09:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cauliflower Masala Curry (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 పెద్ద కాలీఫ్లవర్, అర స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, రుశనగ నూనె, అర స్పూన్ ఆవాలు, రెండు రెమ్మల కరివేపాకు, 3  ఉల్లిపాయలు తరుగు
5 నుండి 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 పెద్ద నాటు టమోటాలు, 2 స్పూన్ల కారం పొడి, పచ్చికొబ్బరి ముక్కలు, తాజా కొత్తిమీర తరుగు, 3 స్పూన్ల ధనియాలు, అర స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మిరియాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క, 2 యాలకులు, 4 లవంగాలు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: గిన్నెలో 2 లీటర్ల నీళ్లు పోసి ఉప్పు, పసుపు వేసి మరిగించాలి. నీళ్లు కాగగానే కట్ చేసిన కాలీఫ్లవర్ ముక్కలను వేసి హై ఫ్లేమ్‌పై సరిగ్గా 2-3 నిమిషాలు మాత్రమే ఉడికించాలి ఎక్కువసేపు ఉంచితే మెత్తబడిపోతాయి. అనంతరం నీటిని పూర్తిగా వడకట్టి ముక్కలను పక్కన ఉంచాలి. దీనివల్ల పువ్వులో ఉండే పురుగులు, గుడ్లు పూర్తిగా తొలగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో ధనియాలు, జీలకర్ర, మిరియాలు, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించి చల్లారాక మెత్తటి పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే పచ్చికొబ్బరి ముక్కలను నీళ్లు కలపకుండా మిక్సీలో మెత్తటి పేస్ట్‌లా సిద్ధం చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి ఆవాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ లోకి రాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఆపై సన్నగా తరిగిన నాటు టమోటా ముక్కలు వేసి మూతపెట్టి నూనె పైకి తేలేంత వరకు మెత్తగా మగ్గనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cauliflower-masala-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ టమోటాలు మగ్గాక కారం పొడి, కొద్దిగా పసుపు వేసి కలపాలి. ఆ వెంటనే సిద్ధం చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలు, పచ్చికొబ్బరి పేస్ట్ మరియు ముప్పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. మూతపెట్టి చిన్న మంటపై 7-8 నిమిషాలు ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి. ఆ తర్వాత సిద్ధం చేసుకున్న స్పెషల్ మసాలా పొడిని చల్లి, పువ్వులు విరిగిపోకుండా నెమ్మదిగా కలిపి మరో 2-3 నిమిషాలు చిన్న మంటపై మగ్గనివ్వాలి. కూర చిక్కబడి నూనె పైకి తేలగానే కొత్తిమీర చల్లుకుని దించేయాలి. అంతే, ఫంక్షన్ల రుచితో ఘుమఘుమలాడే కాలీఫ్లవర్ మసాలా కర్రీ సిద్ధం! వేడివేడి అన్నం, జొన్న రొట్టెలు, పుల్కా, చపాతీల్లోకి ఇది తిరుగులేని కాంబినేషన్! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/spiritual/vinayaka-chavithi-muslim-couple-fosters-unity-in-podili-with-ganesh-pooja-1911483.html</loc><lastmod>2026-09-15T08:45:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vinayaka-chavithi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vinayaka Chavithi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-prayers-to-lord-ganapathi.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రకాశం జిల్లా: వినాయక చవితి వేడుకల్లో మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే ఘటన ప్రకాశం జిల్లా పొదిలిలో చోటుచేసుకుంది. ముస్లిం దంపతులు స్వయంగా గణేష్ విగ్రహాన్ని సమకూర్చడమే కాకుండా.. వినాయక మండపంలో పీటలపై కూర్చొని శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దృశ్యం స్థానికులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-prayers-to-lord-ganapathi-1.jpg</image:loc><image:caption><![CDATA[ పొదిలి పట్టణంలోని టైలర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో విఘ్నేశ్వరుడి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా షేక్ రబ్బాని దంపతులు హాజరయ్యారు. గణేష్ విగ్రహాన్ని సమకూర్చిన వారు.. మండపంలో ప్రత్యేక పూజల్లోనూ పాల్గొన్నారు. పూజారుల సూచనల మేరకు పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గణనాథుడికి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-puja.jpg</image:loc><image:caption><![CDATA[ విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని షేక్ రబ్బాని దంపతులు ఆకాంక్షించారు. పూజా కార్యక్రమాల్లో కాలనీవాసులు, స్థానిక నాయకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పొదిలి ప్రాంతంలో హిందూ, ముస్లింలు పరస్పరం ఒకరి పండుగల్లో మరొకరు పాల్గొంటూ మతసామరస్యాన్ని చాటుకుంటున్నారని స్థానికులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-lord-ganapathi-puja.jpg</image:loc><image:caption><![CDATA[ శివరాత్రి సందర్భంగా జరిగే రథోత్సవంలో ముస్లిం మహిళలు పాల్గొని రథాన్ని లాగుతుంటే.. పీర్ల పండుగ సమయంలో హిందూ సోదరులు నిప్పుల గుండంలో నడిచి మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ కనిపించే సంప్రదాయంగా చెబుతున్నారు. అలాగే హిందువుల పండుగల సందర్భంగా జరిగే పూజా కార్యక్రమాల్లో ముస్లిం కుటుంబాలు పాల్గొంటుంటారు. ఈద్‌ వేడుకల్లోనూ హిందూ కుటుంబాలు కలిసి పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటూ సోదరభావాన్ని చాటుకుంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/muslim-couple-offers-lord-ganapathi-puja.jpg</image:loc><image:caption><![CDATA[ మతాలు వేరైనా.. మనుషులంతా ఒక్కటేననే సందేశాన్ని చాటుతున్న ఈ సంప్రదాయం మరోసారి పొదిలిలో కనిపించింది. గణపతి మండపంలో ముస్లిం దంపతులు పూజలు నిర్వహించిన ఘటన మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలిచింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/high-protein-veg-rice-recipe-senagapappu-paneer-pulao-for-lunch-box-1911485.html</loc><lastmod>2026-09-14T21:20:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Protein Veg Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కప్పు బాస్మతి బియ్యం లేదా సాధారణ బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు, పన్నీర్ ముక్కలు 100 గ్రాముల, అర కప్పు సోయా చంక్స్ , సరిపడా  క్యారెట్, బంగాళదుంప ముక్కలు, 1 పెద్ద ఉల్లిపాయ తరుగు,  3 పచ్చిమిర్చి, 2 - సన్నగా తరిగిన టమోటాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర తరుగు, బిర్యానీ దినుసులు -బిర్యానీ ఆకు, యాలకులు 2, లవంగాలు 3, అనాసపువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు 10, జాపత్రి, 4 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, మరియు  3 కప్పుల నీళ్లు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఒక గిన్నెలో ఒక కప్పు బాస్మతి బియ్యం, అర కప్పు పచ్చిశనగపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి కనీసం ఒక గంట పాటు నానబెట్టుకోవాలి. అడుగు మందపాటి గిన్నెలో రెండు చెంచాల నూనె వేసి మీడియం సైజులో కోసిన పన్నీర్ ముక్కలను వేసి పచ్చిదనం పోయేలా లేతగా వేయించి పక్కన ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే గిన్నెలో మరో రెండు స్పూన్ల నూనె వేడిచేసి బిర్యానీ ఆకు, యాలకులు, లవంగాలు, చెక్క, మిరియాలు, జాపత్రి వేసి లో ఫ్లేమ్‌లో మంచి సువాసన వచ్చేవరకు వేయించాలి. ఆపై ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర వేసి పచ్చివాసన పోయేలా వేపాలి. ఇందులోనే క్యారెట్, బంగాళదుంప ముక్కలు, వేడినీళ్లలో నానబెట్టి గట్టిగా పిండిన సోయా చంక్స్ వేసి నిమిషం పాటు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ తగినంత ఉప్పు, పసుపు, సన్నగా తరిగిన టమోటా ముక్కలు వేసి టమోటా మెత్తబడే వరకు మగ్గించాలి. ఇప్పుడు బియ్యం, పప్పు కలిపి ఒకటిన్నర కప్పు తీసుకున్నాం కాబట్టి కొలత ప్రకారం 3 కప్పుల వేడి నీళ్లను పోయాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యం, శనగపప్పును నీళ్లు వడకట్టి వేయాలి. అలాగే వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై 3 నిమిషాలు ఉడికించాలి. ఎసరు కాస్త ఇగిరి దగ్గరపడుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్‌లోకి మార్చి నీరంతా పూర్తిగా ఆవిరయ్యే వరకు దమ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/protein-veg-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[  అన్నం చక్కగా ఉడికిన తర్వాత పైనుంచి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి, అన్నం విరిగిపోకుండా కింద నుంచి పైకి ఒకసారి నెమ్మదిగా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాలు మూతపెట్టి వదిలేయాలి. అంతే, అన్నం పొడిపొడిగా, ముద్దకట్టకుండా వచ్చే హై-ప్రోటీన్ శనగపప్పు పన్నీర్ రైస్ సిద్ధం! వేడివేడి రైతా లేదా పెరుగు పచ్చడితో తిన్నా.. వట్టిగానే తిన్నా అద్భుతమైన రుచినిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-transit-2026-these-6-zodiac-signs-may-see-financial-gains-career-growth-and-new-opportunities-1911417.html</loc><lastmod>2026-09-14T20:43:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-transit-effects-telugu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Transit Effects Telugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-2.jpg</image:loc><image:caption><![CDATA[ Ketu Transit Effects Telugu: వేద జ్యోతిషశాస్త్రంలో కేతువును నీడ గ్రహంగా, రహస్యమైన, ఆధ్యాత్మిక స్వభావం కలిగిన గ్రహంగా పరిగణిస్తారు. సాధారణంగా కేతువును అశుభ గ్రహంగా భావించినప్పటికీ.. జాతకంలో అనుకూల స్థానంలో ఉన్నప్పుడు ఆకస్మిక ధనలాభాలు, మానసిక స్పష్టత, ఆధ్యాత్మిక పురోగతితో పాటు వ్యాపార, వృత్తి రంగాల్లో విజయాలను అందించగలడని జ్యోతిష్య నమ్మకం. ప్రస్తుతం కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుడు అధిపతిగా ఉన్న సింహరాశిలో కేతువు సంచారం కొన్ని రాశుల వారికి ప్రత్యేక ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే మూడు నెలల కాలంలో నిలిచిపోయిన పనులు తిరిగి ప్రారంభం కావడం, కొత్త అవకాశాలు లభించడం, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చని అంచనా. ఈ సంచారం వల్ల ఎక్కువగా ప్రయోజనం పొందే ఆరు రాశులు ఏవో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అనుకూల ఫలితాలను అందించవచ్చు. ముఖ్యంగా ఐదో ఇంటిపై కేతువు ప్రభావం ఉండటంతో విద్య, పరిశోధన, సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బు చేతికి రావచ్చు. పెట్టుబడులు లేదా ఇతర అనూహ్య మార్గాల ద్వారా ఆకస్మిక ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ధైర్యాన్ని, నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోటీని సమర్థంగా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మీ వ్యూహాలు మంచి ఫలితాలను అందించవచ్చు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి లేదా ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ మూడు నెలల్లో అనుకూల అవకాశాలు లభించవచ్చని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి: కేతువు నేరుగా సింహరాశిలోనే సంచరిస్తుండటంతో ఈ రాశివారిలో ఆత్మవిశ్లేషణ, ఆధ్యాత్మిక ఆలోచనలు పెరగవచ్చు. వ్యక్తిత్వంలో మార్పులు చోటుచేసుకుని నాయకత్వ లక్షణాలు మరింత బలపడే అవకాశం ఉంది. వృత్తి, సామాజిక రంగాల్లో గుర్తింపు పెరగవచ్చు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్య సూచనలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5-1.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉండవచ్చు. పదకొండో ఇంటిపై ప్రభావం కారణంగా కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకునే అవకాశం ఉంది. పొదుపు పెరగడంతో పాటు పెద్దలు, అన్నదమ్ములు లేదా ఉన్నతాధికారుల నుంచి సహకారం లభించవచ్చు. చాలా కాలంగా నెరవేరని కొన్ని కోరికలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం అదృష్టాన్ని పెంచే అవకాశాలు ఉన్నాయి. తొమ్మిదో ఇంటిపై కేతువు ప్రభావంతో ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరగవచ్చు. దూర ప్రయాణాలు అనుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. విదేశాల్లో చదువు లేదా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal7.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి: ఈ రాశి వారికి కేతువు సంచారం వ్యాపార రంగంలో కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఏడో ఇంటి ప్రభావంతో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడటం, పాత వ్యాపార వివాదాలు పరిష్కారం కావడం, కొత్త ఒప్పందాలు కుదరడం వంటి పరిణామాలు చోటుచేసుకోవచ్చు. విదేశీ సంస్థలు, దిగుమతి-ఎగుమతి రంగాల్లో ఉన్నవారికి మంచి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబ జీవితంలో కూడా భాగస్వామితో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మొత్తంగా.. కేతువు సంచారం ఈ ఆరు రాశుల వారికి ఆర్థిక, వృత్తి, వ్యాపార, ఆధ్యాత్మిక రంగాల్లో భిన్నమైన అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసం. అయితే వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, భుక్తులను బట్టి ఫలితాలు మారవచ్చు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-these-three-films-based-on-the-true-story-have-been-released-over-the-span-of-53-years-and-each-one-became-a-sensation-1911446.html</loc><lastmod>2026-09-14T20:39:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-movie-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rustom Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటివరకు సినీ పరిశ్రమలో నిజ సంఘటనల ఆధారంగా అనేక సినిమాలు విడుదలయ్యాయి. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఊహించని విజయాన్ని అందుకున్నాయి. భారతదేశ చరిత్రలో అలాంటి ఒక కేసు ఉంది. అది ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ హై ప్రొఫైల్ కేసు ఆధారంగా ఇప్పటివరకు మూడు సినిమాలు విడుదలయ్యాయి. విశేషం ఏమిటంటే, ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద చాలా ప్రజాదరణ పొందాయి. అంతేకాదు, ఈ కేసు ఆధారంగా వచ్చిన సినిమాకు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నేరుగా జాతీయ అవార్డును అందుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక నావికాదళ అధికారి కాల్చిన మూడు తూటాలు, ఆ తర్వాత ముంబై కోర్టులో జరిగిన కేసు, దేశ న్యాయవ్యవస్థ గమనాన్ని మార్చివేశాయి. 1959 నాటి &#039;కె. ఎం. నానావతి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర&#039; కేసు భారత నేర, న్యాయ చరిత్రలో అక్షరాలా ప్రకంపనలు సృష్టించింది. దేశ భద్రత కోసం నావికాదళంలో నియమితులైన కమాండర్ కవాస్ మాణెక్‌షా నానావతి, తన భార్య ప్రియుడైన ప్రేమ్ అహుజాను కాల్చి చంపారు. అప్పట్లో ఇది సంచలనం సృష్టించిన కేసు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-film-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కేసు అప్పటి ప్రఖ్యాత న్యాయవాది రామ్ జెఠ్మలానీకి అపారమైన జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది. నానావతికి కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించినప్పటికీ, ఆయనపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకం, సానుభూతి కారణంగా ఆ తర్వాత మహారాష్ట్ర గవర్నర్ విజయలక్ష్మి పండిట్ ఆయన శిక్షను తగ్గించారు. ఈ ప్రసిద్ధ కేసు బాలీవుడ్‌ను కూడా ఎంతగానో ఆకర్షించింది. ఈ కేసు ఆధారంగా గత 50 ఏళ్లలో, ముగ్గురు వేర్వేరు దర్శకులు ఇదే కేసుపై గొప్ప చిత్రాలను రూపొందించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-ott.jpg</image:loc><image:caption><![CDATA[ నానావతి ఉదంతం ఇంకా తాజాగానే ఉండగా, 1963లో దర్శకుడు ఆర్. కె. నాయర్ ఆ సంఘటన ఆధారంగా &#039;యే రాస్తే హై ప్యార్ కే&#039; అనే పేరుతో మొదటి చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నానావతి పాత్ర స్ఫూర్తితో ప్రముఖ నటుడు సునీల్ దత్ &#039;అనిల్ సాహ్ని&#039; అనే ప్రధాన పాత్రను పోషించారు. ఆయనతో పాటు లీలా నాయుడు, అశోక్ కుమార్ ముఖ్య పాత్రలు పోషించారు. అప్పట్లో ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rustom-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ పదేళ్ల తర్వాత, 1973లో, దిగ్గజ గీత రచయిత గుల్జార్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టి నానావతి వ్యవహారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లారు. దేశంలోనే అగ్రశ్రేణి గీత రచయిత అయినప్పటికీ, గుల్జార్ &#039;అచానక్&#039; చిత్రంలో ఒక్క పాటను కూడా చేర్చకుండా చాలా సాహసోపేతమైన ప్రయోగం చేశారు. అదే కేసు 2016లో దర్శకుడు టిను సురేష్ దేశాయ్ బ్లాక్‌బస్టర్ చిత్రం &#039;రుస్తోమ్&#039; తెరకెక్కించారు. నటుడు అక్షయ్ కుమార్ నావికాదళ అధికారి రుస్తోమ్ పావ్రి పాత్రకు ఎంతగా జీవం పోశారంటే, ఈ నటనకు గాను ఆయన &#039;ఉత్తమ నటుడిగా జాతీయ చలనచిత్ర పురస్కారం&#039; గెలుచుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/samantha-shares-her-seemantham-photos-wih-hher-husband-raj-nidimoru-1911376.html</loc><lastmod>2026-09-14T20:00:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Samantha ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-7.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంతకు గోద్ భరాయి (సీమంత) వేడుకలను ఘనంగా నిర్వహించారు కుటుంబసభ్యులు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ శ్రీవిద్య ఉపాసనతో కూడిన ఈ వేడుక గురించి ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు సామ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-films-1.jpg</image:loc><image:caption><![CDATA[ మన సంప్రదాయాల పట్ల నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అంతరార్థం నాకు పూర్తిగా తెలియకపోవచ్చు; కానీ మంత్రోచ్ఛారణలోని ధ్వని, ఆ జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి, ప్రాచీన ఆచారాలు తరతరాలుగా ఎంతో శ్రద్ధతో మనకు అందించబడిన విధానం. వీటన్నింటి వెనుక ఏదో లోతైన విశిష్టత దాగి ఉందని నేను ఎప్పుడూ నమ్ముతాను అంటూ రాసుకొచ్చారు సామ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-mom-1.jpg</image:loc><image:caption><![CDATA[ కళా ఆవరణం (శ్రీ కల్పం): శ్రీవిద్య సాంప్రదాయంలో గర్భవతికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఇందులో దేవికి చెందిన 94 కళలను, తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా ఆవాహన చేస్తారు. పవిత్ర జలం, మంత్రోచ్ఛారణతో ఆ చక్రాలను శుద్ధి చేసి శక్తినంతం చేస్తారు అని తెలిపారు.  దీని ద్వారా అమ్మవారి దివ్య గుణాలు ఆ మహిళలో చైతన్యం నింపుతాయని భావిస్తారు. తనలోని మరో ప్రాణానికి రూపమిస్తున్న సృష్టికర్తగా తల్లిని గౌరవించడం.. ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇదొక ఆశీర్వాదం మాత్రమే కాదు.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళకు ఆశీర్వచనమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-movies-1.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీ చక్ర యంత్రం &amp; ఖడ్గమాల: అభిషేకం తర్వాత, తల్లిని శ్రీ చక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ తొమ్మిది ఆవరణలలోని దేవతలను స్మరిస్తారు. రక్షణ, సంస్కారం: ఈ మంత్రోచ్ఛారణ తల్లి , బిడ్డ చుట్టూ ఒక రక్షాకవచాన్ని  ఏర్పాటు చేస్తుందని, పుట్టకముందే బిడ్డకు ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందిస్తుందని నమ్ముతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/samantha-news-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనుభూతి: వేడుక గురించి ముందస్తు అవగాహన లేకపోయినా, ఈ అనుభవం ద్వారా ఎంతో ఆశీర్వదించబడినట్లుగా ఆధ్యాత్మిక ప్రశాంతత లభించింది. ఇదిలా ఉంటే.. గతంలో భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు వీరిద్దరి వివాహ పద్ధతి బాగా ట్రెండ్ అయ్యింది. సమంత సీమంతం వేడుకలో ఆమె స్నేహితురాలు శిల్ప  పాల్గొన్నారు. మెగా కోడళ్లు, ఉపాసన, లావణ్య, నీరజా కోన, నజ్రియా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/naman-dhir-655-runs-in-sher-e-punjab-t20-league-2026-with-49-fours-and-49-sixes-1911317.html</loc><lastmod>2026-09-14T19:11:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ipl-naman-dhir-runs-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ipl Naman Dhir Runs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/naman-dhir.jpg</image:loc><image:caption><![CDATA[ Sher-E-Punjab T20 League 2026: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ 2026 మూడవ సీజన్‌ను అమృత్‌సర్ సుర్మా గెలుచుకుంది. ఫైనల్‌లో లుధియానా లయన్స్‌ను 8 వికెట్ల తేడాతో ఏకపక్షంగా ఓడించింది. అభిషేక్ శర్మ గైర్హాజరీలో జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన నమన్ ధీర్, టోర్నమెంట్‌లోనే స్టార్‌ ప్లేయర్‌గా నిలిచాడు. అతను తన బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/naman-dhir-runs.jpg</image:loc><image:caption><![CDATA[ నమన్ ధీర్ టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్ 10 మ్యాచ్‌లలో 72.78 సగటుతో 655 పరుగులు సాధించాడు. అతనికి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్, ఉత్తమ బ్యాట్స్‌మెన్ అవార్డులు లభించాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ipl-naman-dhir-runs.jpg</image:loc><image:caption><![CDATA[ నమన్ ధీర్ బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు. అతను కొట్టిన బౌండరీల సంఖ్యే ఇందుకు నిదర్శనం. అతను ఈ టోర్నమెంట్‌లో అత్యధికంగా 49 సిక్సర్లు, అలాగే 49 ఫోర్లు బాదాడు. అతని స్ట్రైక్ రేట్ 217.61గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/prabhsimran-singh.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రభసిమ్రన్ సింగ్ రెండవ స్థానంలో నిలిచాడు. అతను తొమ్మిది మ్యాచ్‌లలో 82.14 సగటుతో 575 పరుగులు చేశాడు. అతను 34 సిక్సర్లు, 57 ఫోర్లు కొట్టగా, అతని స్ట్రైక్ రేట్ 201.05గా ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sher-e-punjab-t20-league-2026.jpg</image:loc><image:caption><![CDATA[ షేర్-ఎ-పంజాబ్ టోర్నమెంట్‌లో బ్యాట్స్‌మెన్ల ఆధిపత్యం చెలాయించినప్పటికీ, కుడిచేతి ఫాస్ట్ బౌలర్ సాహిల్ భాస్కర్ తన బౌలింగ్‌తో ప్రత్యేక ముద్ర వేశాడు. అతను 10 మ్యాచ్‌లలో అత్యధికంగా 20 వికెట్లు పడగొట్టాడు. అతడిని ఉత్తమ బౌలర్‌గా ప్రకటించారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shani-nakshatra-transit-these-4-zodiac-signs-may-see-luck-financial-gains-and-career-growth-1911292.html</loc><lastmod>2026-09-14T17:55:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-nakshatra-transit.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani Nakshatra Transit ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-1.jpg</image:loc><image:caption><![CDATA[ వేద జ్యోతిషశాస్త్రంలో శని దేవుడిని కర్మ ఫలదాతగా, న్యాయానికి ప్రతీకగా భావిస్తారు. శని గ్రహం నెమ్మదిగా సంచరించినప్పటికీ, దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతారు. శని తన గతి లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడు, దాని ప్రభావం వ్యక్తుల వృత్తి, ఆర్థిక పరిస్థితి, కుటుంబ జీవితం వంటి అంశాలపై ఉంటుందని జ్యోతిష్యంలో విశ్వాసం ఉంది. ప్రస్తుతం శని ఉత్తరాభాద్రపద నక్షత్రంలో సంచరిస్తున్నట్లు జ్యోతిష్య గణనలు సూచిస్తున్నాయి. ఉత్తరాభాద్రపద నక్షత్రాన్ని జ్ఞానం, సహనం, ఆధ్యాత్మికత, స్థిరత్వానికి ప్రతీకగా పరిగణిస్తారు. కర్మకు కారకుడైన శని ఈ నక్షత్రంలో సంచరించడం వల్ల కష్టపడే వారికి ఆలస్యంగానైనా స్థిరమైన ఫలితాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. ఈ సంచారం ముఖ్యంగా వృషభం, తుల, మకరం, కుంభ రాశుల వారికి అనుకూల ఫలితాలను అందించే అవకాశం ఉందని జ్యోతిష్యంలో చెబుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి: వృత్తిలో పురోగతి.. ఆర్థిక లాభాలు.. వృషభ రాశి వారికి ఈ శని సంచారం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆదాయం, లాభాలకు సంబంధించిన విషయాల్లో పురోగతి కనిపించవచ్చు. చాలాకాలంగా ఉద్యోగంలో జీతం పెంపు లేదా పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు, భాగస్వామ్యాల ద్వారా లాభాలు రావచ్చు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉందని జ్యోతిష్య విశ్వాసాలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి: ఉద్యోగంలో మంచి అవకాశాలు.. ఆస్తి కల నెరవేరే అవకాశం.. తుల రాశివారికి శని గ్రహం ప్రాధాన్యత కలిగిన గ్రహంగా పరిగణించబడుతుంది. ఈ కాలంలో వృత్తి, ఆర్థిక, కుటుంబ విషయాల్లో స్థిరత్వం పెరగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా పెద్ద సంస్థలు లేదా విదేశీ కంపెనీల నుంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఇల్లు, స్థలం లేదా వాహనం కొనుగోలు చేయాలనే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. కుటుంబంలో చాలాకాలంగా కొనసాగుతున్న విభేదాలు తగ్గి, సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని భావిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశం.. మకర రాశికి శని అధిపతి. అందువల్ల శని సంచారం ఈ రాశివారికి ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. ఈ కాలంలో ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడవచ్చు. చాలాకాలంగా నిలిచిపోయిన డబ్బు తిరిగి చేతికి వచ్చే అవకాశం ఉంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. మీ మాటతీరు, చర్చించే విధానం ముఖ్యమైన విషయాల్లో ప్రయోజనం కలిగించవచ్చు. వ్యాపారంలో కొత్త భాగస్వాములు పరిచయం కావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి: ప్రతిష్ట పెరుగుతుంది.. విదేశీ అవకాశాలు.. కుంభ రాశికి కూడా శని అధిపతి. ఈ కారణంగా ఉత్తరాభాద్రపద నక్షత్రంలోని శని సంచారం కుంభ రాశివారికి అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్యులు భావిస్తున్నారు. ఈ సమయంలో ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, సామాజిక ప్రతిష్ట పెరగవచ్చు. ఉద్యోగం లేదా వ్యాపారంలో మీపై నమ్మకం పెరిగే అవకాశం ఉంది. విదేశీ ప్రయాణాలు, విదేశీ సంస్థలతో వ్యాపారం లేదా ఉద్యోగ సంబంధాలు ఉన్నవారికి ఆర్థికంగా ప్రయోజనం కలగవచ్చు. ఆరోగ్యంపై కూడా గతంలో కంటే మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని జ్యోతిష్య విశ్వాసాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal6.jpg</image:loc><image:caption><![CDATA[ శని అనుగ్రహం కోసం ఏం చేయాలి?

జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శని అనుకూల ఫలితాల కోసం కొన్ని పరిహారాలను సూచిస్తారు. శనివారం ఇనుప పాత్రలో ఆవనూనె తీసుకుని అందులో ముఖాన్ని చూసిన అనంతరం ఆ నూనెను దానం చేయడం. ప్రతిరోజూ లేదా శనివారం హనుమాన్ చాలీసా పఠించడం. శనివారం సాయంత్రం రావి చెట్టు వద్ద ఆవనూనెతో దీపం వెలిగించడం. శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం, పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి దానం చేయడం. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు వేద జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా చెప్పబడినవి. వ్యక్తిగత జాతకంలోని గ్రహస్థితులు, దశలు, అంతర్దశలను బట్టి ఫలితాలు మారవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/rs-50-lakh-fund-how-much-should-you-invest-via-sip-to-build-a-fund-of-inr-rs-50-lakh-in-15-years-1911284.html</loc><lastmod>2026-09-14T17:41:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Royal Enfield Bullet ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది పెట్టుబడిదారులు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి మ్యూచువల్ ఫండ్ SIP లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ఇప్పుడు ఒక ప్రముఖ మార్గంగా మారింది. రూ. 50 లక్షల ఫండ్‌ను ఏర్పాటు చేయడానికి ఎల్లప్పుడూ ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ప్రతి నెలా పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం ప్రధానంగా పెట్టుబడి కాలం, ఆశించిన రాబడిపై ఆధారపడి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక పెట్టుబడిదారుడు 15 సంవత్సరాలలో 50 లక్షల రూపాయల ఫండ్‌ను సృష్టించాలనుకుంటున్నాడని అనుకుందాం. సగటు వార్షిక రాబడి 12 శాతంగా భావిస్తే, నెలకు సుమారు 10,100 రూపాయల SIPతో 15 సంవత్సరాలలో సుమారు 50 లక్షల 45 వేల రూపాయల ఫండ్‌ను సృష్టించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సందర్భంలో 15 సంవత్సరాలలో పెట్టుబడిదారుని మొత్తం పెట్టుబడి సుమారు 18 లక్షల 18 వేల వరకు అవుతుంది. సంవత్సరానికి సగటున 12 శాతం రాబడి వస్తే, వడ్డీ రూపంలో మరో 32 లక్షల 27 వేల వరకు అవుతాయి. అంటే, దీర్ఘకాలిక పెట్టుబడి, చక్రవడ్డీ ప్రయోజనంతో మొత్తం నిధి 50 లక్షల మార్కును దాటగలదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, రాబడి రేటు తక్కువగా ఉంటే, నెలవారీ SIP మొత్తాన్ని పెంచాల్సి ఉంటుంది. 8 శాతం వార్షిక రాబడిని పరిగణనలోకి తీసుకుంటే 15 సంవత్సరాలలో రూ. 50 లక్షల లక్ష్యాన్ని చేరుకోవడానికి, నెలకు సుమారు రూ. 14,449 పెట్టుబడి అవసరం కావచ్చు. 9 శాతం రాబడి వద్ద, నెలవారీ SIP సుమారు రూ. 13,213, 10 శాతం రాబడి వద్ద సుమారు రూ. 12,64, 11 శాతం రాబడి వద్ద సుమారు రూ. 10,997 ఉండవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sip-4.jpg</image:loc><image:caption><![CDATA[ రూ. 50 లక్షల లక్ష్యాన్ని వేగంగా చేరుకోవాలనుకునే వారు, పెట్టుబడి రిస్క్‌ను పెంచుకోవడానికి బదులుగా నెలవారీ SIP మొత్తాన్ని పెంచుకోవడాన్ని పరిగణించవచ్చు. ఉదాహరణకు నెలకు రూ. 10,100కు బదులుగా రూ. 11,100 పెట్టుబడి పెట్టడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టే సమయాన్ని తగ్గించుకోవచ్చు. అయితే, 8 నుండి 12 శాతం రాబడులకు సంబంధించిన ఈ లెక్కలు పూర్తిగా ఊహాజనితమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం. మ్యూచువల్ ఫండ్ల వాస్తవ రాబడులు మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి. హెచ్చుతగ్గులకు లోనవుతాయి. అందువల్ల, పెట్టుబడి పెట్టే ముందు మీ స్వంత రిస్క్ భరించే సామర్థ్యాన్ని, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం. (గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ప్రమాదకరమని ఇక్కడ పేర్కొనడం ముఖ్యం. పెట్టుబడిదారుగా, డబ్బు పెట్టుబడి పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుడిని సంప్రదించండి.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/royal-enfield-bullet-350-rs-100-petrol-1-litre-mileage-35-kilometer-1911254.html</loc><lastmod>2026-09-14T16:48:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Royal Enfield Bullet ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-4.jpg</image:loc><image:caption><![CDATA[ రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 (Royal Enfield Bullet 350) బైక్ బలమైన డిజైన్, ఐకానిక్ లుక్, 350cc ఇంజిన్ కోరుకునే వారికి ఒక అద్భుతమైన ఎంపిక. బలమైన రోడ్ ప్రెజెన్స్ ఉన్నప్పటికీ మైలేజ్ విషయంలో కూడా ఇది ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-1.jpg</image:loc><image:caption><![CDATA[ లీటరుకు ఎంత ఇస్తుంది?: సాధారణంగా Bullet 350 ఒక లీటరు పెట్రోల్‌కు దాదాపు 35 కిలోమీటర్ల (35 kmpl) మైలేజ్ ఇస్తుంది. 100 రూపాయల పెట్రోల్‌కు ఎంత ప్రయాణిస్తుంది? రూ.100 పెట్రోల్ పోయిస్తే ఈ బైక్ దాదాపు 30 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.. (గమనిక: రోడ్డు పరిస్థితి, ట్రాఫిక్, డ్రైవింగ్ శైలి, బైక్ మైంటెనెన్స్ ఆధారంగా మైలేజ్ మారవచ్చు). ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంజిన్ సామర్థ్యం: ఇందులో 349cc, సింగిల్ సిలిండర్, 4-స్ట్రోక్, ఎయిర్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ కలదు. ఇది 20.2 PS (14.87 kW) పవర్, 6,100 rpm ఉత్పత్తి చేస్తుంది. ఎలక్ట్రానిక్ ఫ్యూయల్ ఇంజెక్షన్ సిస్టమ్ ద్వారా ఇది మెరుగైన రైడింగ్ అనుభూతిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-3.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రాండ్ పవర్: రోజూవారీ ప్రయాణాలతో పాటు హైవేలలో ప్రయాణించడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. గేర్‌బాక్స్: ఇందులో 5-స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. దీనివల్ల నగరంలో ట్రాఫిక్‌లో గానీ, హైవేలపై అధిక వేగంలో గానీ గేర్లు సులభంగా మార్చుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/royal-enfield-bullet-5.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రౌండ్ క్లియరెన్స్: 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉండటం వల్ల గుంతలు, స్పీడ్ బ్రేకర్లను సులభంగా దాటవచ్చు. 1,390 mm వీల్‌బేస్ బైక్‌కు ప్రయాణంలో మంచి స్టెబిలిటీ (స్థిరత్వం) ఇస్తుంది. ఇక ధర విషయానికొస్తే..  ఢిల్లీలో Royal Enfield Bullet 350 ఆన్-రోడ్ ధర దాదాపు రూ.2 లక్షల వరకు ఉంది. (నగరం, వేరియంట్, కంపెనీ ధరల మార్పుల బట్టి ఆన్-రోడ్ ధర మారవచ్చు). రోజూవారీ ప్రయాణాలకు, అలాగే లాంగ్ రైడ్స్ చేయడానికి పవర్, లుక్స్, మంచి మైలేజ్ (లీటరుకు 35 కి.మీ) కోరుకునే వారికి రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 ఒక మంచి ఆప్షన్. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sports-photos/why-team-india-not-take-prize-money-after-winning-asia-cup-2026-check-reason-here-1911234.html</loc><lastmod>2026-09-14T16:28:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Prize Money (4) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026ను భారత్ గెలుచుకుంది. ఫైనల్‌లో శ్రీలంకను ఓడించి భారత జట్టు టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఛాంపియన్‌గా నిలిచిన భారత జట్టు ట్రోఫీని ఎందుకు అందుకోలేదు.. కానీ, ప్రైజ్ మనీని ఎందుకు స్వీకరించలేదో మీకు తెలుసా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-3.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026 కోసం అధికారికంగా ఎలాంటి ప్రైజ్ మనీని ప్రకటించనప్పటికీ, గత సంవత్సరాలలో ఛాంపియన్ జట్లు రూ. 21 కోట్ల వరకు (సుమారు $2.1 బిలియన్లు), రన్నరప్ జట్లు రూ. 10.5 కోట్ల వరకు (సుమారు $1.05 బిలియన్లు) అందుకున్నాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆసియా కప్ గెలిచినందుకు వచ్చే ప్రైజ్ మనీని భారత్ స్వీకరించదు. దానికి బదులుగా, ఆ డబ్బును ఇతర క్రికెట్ బోర్డులకు విరాళంగా ఇస్తుంది. తద్వారా ఆయా దేశాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money-1.jpg</image:loc><image:caption><![CDATA[ మహిళల టీ20 ఆసియా కప్ 2026 ట్రోఫీని కూడా భారత జట్టు అందుకోలేదు. ఏసీసీకి అధిపతిగా, పీసీబీకి ఛైర్మన్‌గా, అన్నింటికంటే ముఖ్యంగా పాకిస్తాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉన్న మోసిన్ నఖ్వీ కారణంగానే భారత మహిళల జట్టు ఈ నిర్ణయం తీసుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-prize-money.jpg</image:loc><image:caption><![CDATA[ గత ఏడాది పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం, భారత పురుషుల జట్టు మొదట మోసిన్ నఖ్వీకి ట్రోఫీని అందజేయకుండా ఆసియా కప్‌కు నిరసన తెలిపింది. ఇప్పుడు, భారత మహిళల క్రికెట్ జట్టు కూడా అదే చర్యను పునరావృతం చేసింది. ]]></image:caption></image:image></url></urlset>