<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/green-chilli-egg-thokku-recipe-budget-friendly-poor-mans-dum-biryani-side-dish-with-2-eggs-1915065.html</loc><lastmod>2026-09-19T16:28:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pachi Mirchi Egg Tokku 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు చెప్పుకోబోయే రెసిపీ పేదోళ్ళ ఇంట్లో ఎవర్ గ్రీన్ వంటకం. ఈ రెసిపీ పచ్చి మిర్చి, కోడిగుడ్డుతో చేస్తే ఆ టేస్ట్ కి ఎవరైనా రెండు ప్లేట్స్ ఆపకుండా లాగిస్తారు. ఇది కారం కారంగా ఉంటుంది. మీరు దీనిని నోట్లో వేసుకోగానే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే రుచి వస్తుంది. పేదోళ్ళ ధమ్ బిర్యానీ ఇదే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై  చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-2.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కుకు కావలసిన పదార్థాలు: పది పచ్చిమిర్చి, రెండు కోడిగుడ్లు, రెండు కప్పుల ఉల్లిపాయలు,  5 వెల్లుల్లి రెబ్బలు, రుచికి తగినంత ఉప్పు , అర టీ స్పూన్ పసుపు, మీరు మంట ఎక్కువగా తినే వాళ్ళు అయితే  కారం కూడా వేసుకోండి , నాలుగు టేబుల్ స్పూన్స్ నూనె , 10 కరివేపాకు ఆకులు, చిన్న కట్ట కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-3.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం: మీరు ముందుగా పచ్చిమిర్చిని తీసుకుని కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కారం ఎక్కువగా కావాలి అంటే దీనిలో ఇంకా వేసుకుని తినొచ్చు. ఇంకోవైపు నాలుగు వెల్లుల్లి, ఉల్లి పాయ ముక్కలను రోటిలో వేసి బాగా నూరి రెడీ చేసుకోవాలి. ఆ తరువాత కోడిగుడ్లను తీసుకుని బ్రేక్ చేసి దీనిలో వేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-4.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 1 : ముందుగా గ్యాస్ పొయ్యి వెలిగించి స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో నూనె వేసి, 
అది వేడయ్యాక దీనిలో ముందుగా కరివేపాకు ఆకులు వేసి వేయించాలి. ఆ దానిని నూరిన తర్వాత ఉల్లిపాయల, పచ్చి మిర్చి పేస్ట్ కూడా వేసి గోల్డ్ కలర్లోకి మారే వరకు వేయించాలి. ఈ సమయంలోనే మంచి వాసన వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pachi-mirchi-egg-tokku-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చిమిర్చి ఎగ్ తొక్కు తయారీ విధానం స్టెప్ 2 : ఇప్పుడు దీనిలో పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా దీనిలో వేసి  సన్నని మంటపై  వేయించాలి. అప్పుడు గట్టిగా అవుతుంది, ఆ తరవాత మూతపెట్టి 15 నిముషాల పాటు దీనిని పచ్చి వాసన పోయే వరకు  ఉడికిస్తే మెత్తగా అవుతుంది.  అడుగు అంటకుండా 3 నిముషాల కొకసారి కలుపుతూ ఉండాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/water-chestnut-benefits-nutrient-rich-singhara-supports-energy-this-is-the-panacea-that-banishes-psoriasis-and-viral-fevers-1915050.html</loc><lastmod>2026-09-19T15:44:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Water Chestnut 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-4.jpg</image:loc><image:caption><![CDATA[ మనందరికీ కూడా రకరకాల విత్తనాలు తింటే ఆరోగ్యానికి మంచిదని తెలుసు. ప్రకృతిలో లభించే కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, దుంపకూరలు, మాంసాహారాలతో పోలిస్తే గింజలే అధిక పోషకాలు, ప్రోటీన్, శక్తి, కొవ్వును అందిస్తాయి. అయితే, కొవ్వు, ప్రోటీన్‌లు ఎక్కువగా ఉంటాయనే అపోహతో చాలా మంది విత్తనాలను తినడం తగ్గించి, కేవలం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలపైనే ఆధారపడతారు. దీనివల్ల అనేక పోషక లోపాలు వస్తాయని నేను తరచుగా చెబుతూ ఉంటాను. అలాంటి వారికి, పోషకాలు సమృద్ధిగా ఉండి, కొవ్వు,  కేలరీలు తక్కువగా ఉండే విత్తనం వాటర్ చెస్ట్‌నట్ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా వాల్‌నట్స్, మెకడమియా నట్స్ వంటివి 700 కేలరీల వరకు శక్తిని ఇస్తే, పెసలు, బొబ్బర్లు, శనగలు కూడా 300-350 కేలరీల శక్తిని అందిస్తాయి. కానీ, వాటర్ చెస్ట్‌నట్ అత్యంత తక్కువ శక్తినిచ్చే విత్తనం. 100 గ్రాముల డ్రై వాటర్ చెస్ట్‌నట్‌లో కేవలం 97 కేలరీలు మాత్రమే ఉంటాయి. దీనిలోని పోషక విలువల గురించి వింటే మీరు ఆశ్చర్యపోతారు. 100 గ్రాముల వాటర్ చెస్ట్‌నట్‌లో 70 గ్రాముల నీటి శాతమే ఉంటుంది. కొవ్వు సున్నా గ్రాములు, ప్రోటీన్ కేవలం 2 గ్రాములు, కార్బోహైడ్రేట్లు 24 గ్రాములు, మరియు ఫైబర్ 3 గ్రాములు ఉంటాయి. దీనిలో కొవ్వు, ప్రోటీన్ చాలా తక్కువగా ఉండటం, కేలరీలు అతి తక్కువగా ఉండటం వల్ల ఇది అందరికీ స్నేహపూర్వకమైన విత్తనంగా చెప్పవచ్చు. డ్రై ఫ్రూట్ షాపుల్లో లభించే ఈ విత్తనం కిలో 450-500 రూపాయలలో లభిస్తుంది. దీనిని పైన తొక్క తీసి పప్పును నేరుగా తినవచ్చు, ముక్కలుగా చేసి సలాడ్స్‌లో వేసుకోవచ్చు, లేదా పౌడర్ చేసి ఉపయోగించుకోవచ్చు. కావాలంటే కొద్దిగా వేయించి కూడా తినవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-1.jpg</image:loc><image:caption><![CDATA[ వైరల్ జ్వరాలు, టైఫాయిడ్, కామెర్లు (జాండిస్), మలేరియా, డెంగ్యూ, కోవిడ్-19 వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుండి కోలుకోవడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది. ఈ వ్యాధులు వచ్చినప్పుడు రక్షణ వ్యవస్థ విడుదల చేసే టి.ఎన్.ఎఫ్-ఆల్ఫా, ఇంటర్లూకిన్స్ వంటి రసాయనాలు శరీరంలో మిగిలిపోయి బలహీనతను కలిగిస్తాయి. వాటర్ చెస్ట్‌నట్ ఈ రసాయనాలను బ్లడ్ నుండి తొలగించి, శరీరాన్ని త్వరగా సాధారణ స్థితికి తీసుకురావడానికి సహాయపడుతుంది. కొరియాలోని జంగ్వోన్ యూనివర్సిటీ 2015లో చేసిన పరిశోధన ఈ విషయాన్ని సైంటిఫిక్‌గా నిరూపించింది. ఇందులో ఎనిమిది రకాల శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-2.jpg</image:loc><image:caption><![CDATA[ సోరియాసిస్, ఎగ్జిమా వంటి ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్‌లో రోగనిరోధక కణాల (ఇమ్యూన్ సెల్స్) హైపర్ ఆక్టివిటీని నియంత్రించి, వాటిని సాధారణ స్థితికి తీసుకురావడంలో వాటర్ చెస్ట్‌నట్ సహాయపడుతుంది. ఇది ఎన్.ఎఫ్-ఆల్ఫా-బి (NF-κB) పాత్‌వేను నియంత్రించడం వలన ఈ ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇన్ఫెక్షన్ సమయంలో హైపర్ ఆక్టివ్‌గా ఉండే ఇమ్యూన్ సెల్స్ వల్ల కలిగే ఇబ్బందిని తగ్గించి, వాటిని నార్మల్ చేయడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/water-chestnut-5.jpg</image:loc><image:caption><![CDATA[ వాటర్ చెస్ట్‌నట్‌లో ఉండే ఫెరులిక్ యాసిడ్ ఊబకాయం ఉన్నవారికి ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తుంది. కొవ్వు కణాలలో లిపిడ్ పెరాక్సిడేషన్ జరిగి, కణాలు దెబ్బతిన్నప్పుడు ఇన్ఫ్లమేషన్ పెరుగుతుంది. ఫెరులిక్ యాసిడ్ ఈ నష్టాన్ని తగ్గించి, కాలేయ కణాలను  కొవ్వు కణాలను సాధారణ స్థితికి తీసుకురావడంలో సహాయపడుతుంది. యూకేకు చెందిన పరిశోధకులు 2003లో ఈ విషయాన్ని నిరూపించారు, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు అధికంగా ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరమని తెలిపారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/coconut-oil-for-cracked-heels-simple-home-remedy-to-soften-dry-cracked-feet-overnight-1915018.html</loc><lastmod>2026-09-19T15:08:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cracked Heels 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels.jpg</image:loc><image:caption><![CDATA[ అమ్మాయిల్లో చాలా మంది ఎవరికీ వారు అందంగా ఉండాలని కోరుకుంటారు నిజం చెప్పాలంటే వీరికి అందం ముఖ్యం పాదాల నుంచి ముఖం వరకు అన్నింటి మీద ప్రత్యేకమైన కేర్ తీసుకుంటారు. ముఖం మీద వచ్చిన మచ్చలను అయితే తగ్గించుకోవచ్చు. పాదాల పగుళ్లు అయితే స్పెషల్ కేర్ తీసుకోకపోతే ఇవి తగ్గవు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కాళ్ళ పగుళ్ళు అందాన్ని పూర్తిగా దెబ్బ తీస్తాయి. ఇంకా నడుస్తున్నప్పుడు నొప్పిని కలిగిస్తాయి. దుమ్ము, ధూళి వలన ఈ సమస్య పెరుగుతుంది తప్ప తగ్గదు. ఇంకా పాదాలకు తేమ తగలేకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. దీనిని తగ్గించుకోవడం కోసం 
 రకరకాల క్రీమ్స్  వాడుతారు అయినా కూడా ఫలితం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు దీని కోసం ఎన్నో రకాల మందులను వాడాల్సిన అవసరం లేదు. మీ ఇంట్లో ఉండే కొబ్బరి నూనెతో  దీనికి మీరు చెక్ పెట్టవచ్చు. కొబ్బరి నూనెను తీసుకుని మీ పాదాలను ముందుగా తుడిచి ఆ తరువాత ఆయిల్ ను రాయాలి. ఇలా మీరు రాసిన తరువాత దానిలో ఉన్న మృతకణాలు పోతాయి. ఇది మీ పగుళ్లను మొత్తం మాయం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది కాళ్ళ పగుళ్లు చూడగానే ఏదొక ట్యూబ్ రాస్తారు. ఈ చిట్కాలను మీరు పాటిస్తే ఇక వేరేవి ఏవి కూడా వాడరు.  మీరు రోజూ రాత్రి పడుకునే ముందు కొబ్బరి నూనెను తీసుకుని ఆ తరువాత మసాజ్ చేయాలి.  ఇది పాటించే ముందు మీ పాదాలను మంచిగా చేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఆయిల్ రాసి మసాజ్ చేసి, ఉదయాన్నే శుభ్రంగా కడగాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cracked-heels-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/october-2026-astrology-these-zodiac-signs-may-see-financial-growth-and-success-due-to-planetary-transits-1914972.html</loc><lastmod>2026-09-19T14:32:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-19.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యమైన గ్రహాలు తమ స్థానాన్ని ఒక రాశి నుంచి ఇంకో రాశి లోకి సంచారం చేస్తుంటాయి. ఇలా సంచారం చేసే సమయంలో ఈ  కొన్ని అద్భుత యోగాలు ఏర్పడతాయి. అలాంటి సమయంలో రెండు రాశుల వారికి మంచిగా ఉంటే, మిగతా వారికీ మిశ్రమ ఫలితాలను ఇవ్వనున్నాయి. మరి, ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kanya-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి : ఒక్క దెబ్బకు మొత్తం సెటిల్ అవుతుంది ఇంకా వీరికున్న అప్పులు కూడా పోతాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న  సమయం వచ్చేస్తుంది అలాగే, జరగవు అనుకున్న పనులు కూడా జరుగుతాయి. పాత భూములు మంచి రేటుకు పలుకుతుంది అలాగే మీ వద్ద ఉన్న డబ్బు కూడా రెండింతలు అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vrushabha-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఈ రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. ఇంకా వీరికి అన్ని వైపులా ధన లాభం కలుగుతుంది. అలాగే, ఆర్థిక పరిస్థితిల్లో కూడా కొత్త మార్పులు వస్తాయి.  ఇంకా వీరి జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకున్న వారి కల నెరవేరుతుంది. ఇంకా కొత్తగా వ్యాపారాలు చేసే వారికి  లాభాలు వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-15.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ganesh-nimajjanam-whisper-3-words-in-ganesha-ear-for-wish-fulfillment-1914952.html</loc><lastmod>2026-09-19T14:10:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-17.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-1-6.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయకుడి పండుగ అంటే చాలు పల్లె, పట్నం అన్ని చోట్ల ఆ సందడే వేరుంటుంది. ప్రతి రోజూ ఉదయం సాయంత్రం పూజలు, కోలాటం, ఆట పాటలతో సందడి నెలకొటుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ గణేష్ ఉత్సవాలలో చాలా ఆనందంగా పాల్గొంటారు. అయితే ఇప్పటికే కొన్ని చోట్ల నిమజ్జనాలు కూడా ప్రారంభం అయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-2-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే నిమజ్జనం చేసిన సమయంలో వినాయకుడి చెవిలో ఈ పదాలు చెబితే చాలు మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయంట. ఇంతకీ అవి ఏవి అనుకుంటున్నారా.  నిమజ్జనానికి తరలించే ముందు , వినాయకుడి ఎడమ చెవిలో మీ కోరికను చెప్పాలంట. కుడి చేతితో మీ నోటికి చేయి అడ్డు పెట్టి, మనసులో ఉన్నది గణేషుడికి చెప్పాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా మీ కోరికను చెప్పిన తర్వాత నా కోరికను నెరవేర్చు స్వామి, గౌరవాన్ని కాపాడు, మేలు కలిగేలాచూడు స్వామి.. ఉద్యోగం, ఇంట్లో సంతోషం, ఐశ్వర్యం కలగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని దీవించు అని ఆయనకు చెప్పాలంట. ఇలా చెప్పడం వలన మీరు కోరిన కోరిక నెరవేరుతుందని చెబుతున్నారు పండితులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉన్నది అంటున్నారు పండితులు. అది ఏమిటి అంటే? నిమజ్జనం అంటే వినాయకుడు భూలోకాన్ని వదిలి కైలాసం చేరుకోవడం. నిమజ్జనం తర్వాత వినాయకుడు నేరుగా కైలాసానికి చేరుకొని తన తల్లిదండ్రులను కలిసి వారి ఆశీస్సులు తీసుకుంటాడంట.  అందువలన మీరు ఆ సమయంలో చెప్పిన సన్ని వేశాన్ని ఆయన శివ పార్వతులకు చెరవేస్తాడని విశ్వసిస్తారు. అందువలన  నిమజ్జనం రోజు ఎవరికీ వినపడకుండా మీ కోరికను వినాయకుడి చెవిలో చెప్పాలంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/must-watch-this-interesting-army-drama-series-that-trending-on-ott-it-is-operation-safed-sagar-1914961.html</loc><lastmod>2026-09-19T13:57:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-movie-13.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ott Movie ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-new.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఓటీటీ ప్రపంచంలో కంటెంట్‌కు కొదవే లేదు. ప్రతి వారం కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. థియేటర్లలో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుండగా.. మరోవైపు రియల్ లైఫ్ సంఘటనలు, చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్‌లకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. ముఖ్యంగా వార్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లకు ఓటీటీ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott-movie-12.jpg</image:loc><image:caption><![CDATA[ అలాంటి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓ వెబ్ సిరీస్ ‘ఆపరేషన్ సఫేద్ సాగర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది కార్గిల్ వార్’. 1999 కార్గిల్ యుద్ధంలో భారత వైమానిక దళం చేపట్టిన కీలక ఆపరేషన్ ‘సఫేద్ సాగర్’ నేపథ్యంగా ఈ సిరీస్‌ను రూపొందించారు. ఆగస్టు 7, 2026న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ సిరీస్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. 1999లో కార్గిల్ యుద్ధం తీవ్ర రూపం దాల్చిన సమయంలో, అత్యంత క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి మద్దతుగా భారత వైమానిక దళం కీలక పాత్ర పోషించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ott.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ చేపట్టిన ఈ వైమానిక చర్యకు ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ అనే పేరు వచ్చింది.ఈ సిరీస్ ప్రధానంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ చుట్టూ తిరుగుతుంది. శత్రు ప్రాంతాల్లోకి వెళ్లి ప్రమాదకరమైన మిషన్లను పూర్తి చేయాల్సిన పైలట్ల సాహసాలు, వారికి ఎదురైన సవాళ్లు, యుద్ధ సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాలు, అలాగే వారి వ్యక్తిగత జీవితాల్లోని భావోద్వేగాలను కూడా సిరీస్‌లో చూపించారు.   ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/movie-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ సిరీస్‌లో నటుడు సిద్దార్థ్ ఫ్లైట్ కమాండర్ అజయ్ అహుజా పాత్రలో కనిపించారు. ఆయనతో పాటు జిమ్మీ షెర్గిల్, అభయ్ వర్మ, దియా మిర్జా, ప్రజక్తా కోలి, అదిల్ హుస్సేన్, మిహిర్ అహుజా, తారుక్ రైనా, అర్వణ్ భాసిన్, అమృత బాగ్చి తదితరులు కీలక పాత్రలు పోషించారు. జిమ్మీ షెర్గిల్ బి.ఎస్. ధనోవా పాత్రలో నటించగా, అభయ్ వర్మ రాజ్‌పాల్ సింగ్ ధాలీవాల్ పాత్రలో కనిపించారు. కథలో యుద్ధ రంగంతో పాటు సైనికుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ సభ్యుల భావోద్వేగాలను కూడా ప్రాధాన్యంగా చూపించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/movienews.jpg</image:loc><image:caption><![CDATA[ ఆపరేషన్ సఫేద్ సాగర్’కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అంశాల్లో షూటింగ్ విధానం కూడా ఒకటి. సిరీస్‌ను రూపొందించే సమయంలో భారత వైమానిక దళానికి చెందిన మాజీ అధికారుల నుంచి విస్తృతంగా సమాచారం, సలహాలు తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. అంతేకాదు, నిజమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లు, విమానాలు, మౌలిక సదుపాయాలను ఉపయోగిస్తూ సిరీస్‌ను మరింత వాస్తవికంగా తెరకెక్కించారు. హై-ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లోని క్లిష్టమైన పరిస్థితులను తెరపై చూపించేందుకు ప్రత్యేకంగా శ్రమించారు. నెట్‌ఫ్లిక్స్ వెల్లడించిన వివరాల ప్రకారం, షూటింగ్ సమయంలో 16,000 అడుగుల ఎత్తులో తీవ్ర చలికాల పరిస్థితుల్లో కూడా చిత్రీకరణ జరిగింది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/anand-sai-shared-interesting-details-about-the-food-pawan-kalyan-eats-and-his-diet-1914933.html</loc><lastmod>2026-09-19T13:52:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pawan Kalyan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-5.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆహారపు అలవాట్లు, ఆయన జీవనశైలిపై పలు ఆసక్తికర విషయాలను పవన్ కళ్యాణ్ మిత్రుడు  ఆనంద్ సాయి ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. పవన్ కళ్యాణ్ జీవితంలో సాధారణత్వం, ఆరోగ్యానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యత గురించి వివరంగా తెలిపారు ఆనంద్ సాయి. ఆనంద్ సాయి మాటల ప్రకారం, పవన్ కళ్యాణ్ ఆహారం విషయంలో చాలా నిరాడంబరంగా ఉంటారు. ఆయన ఉదయం అల్పాహారం చాలా తక్కువగా తీసుకుంటారు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్నిసార్లు అసలు తీసుకోరని తెలిపారు. ఉదయం పూట యోగా, వ్యాయామం వంటి శారీరక శ్రమకు ఆయన అధిక ప్రాధాన్యత ఇస్తారు. మధ్యాహ్న భోజనానికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ ఎక్కువగా పెరుగు అన్నం తినడానికి ఇష్టపడతారు. దీనికి కారణం, హెవీ ఫుడ్ తీసుకోవడం వల్ల పనితీరు మందగించి, ముఖ్యమైన మీటింగ్‌లకు హాజరు కాలేమని ఆయన భావించడమే. మాంసాహారం విషయంలో కూడా ఆయన అదే తీరును అవలంబిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest-pic.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా తక్కువగా నాన్-వెజ్ తింటారని, కొన్నిసార్లు కేవలం గ్రేవీని మాత్రమే తీసుకుంటారని ఆనంద్ సాయి వివరించారు. రుచి కంటే ఆకలి తీరడం, శరీరానికి అవసరమైన శక్తి లభించడం ఆయన ప్రధాన ఉద్దేశ్యం. ఈ భోజన విధానం కేవలం శారీరక ఆరోగ్యానికే కాకుండా, ఆయన మానసిక స్థితికి కూడా అద్దం పడుతుంది. జీవితం పట్ల ఆయనకున్న ఫిలాసఫీని కూడా ఆనంద్ సాయి పంచుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-latest-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మనిషి అర్థం కోసం అన్వేషణ (A Mans Search for Meaning) వంటి పుస్తకాలను ఆయన చదువుతారని, నొప్పి ఎదురైనప్పుడే మనిషి బలంగా మారుతాడు అనే సిద్ధాంతాన్ని ఆయన నమ్ముతారని తెలిపారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను, కష్టాలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగాలనేది ఆయన ఆలోచన.మనిషికి తన అంతర్గత స్వరమే ఉత్తమ సలహాదారు అని, ఏది మంచో, ఏది చెడో మన మనసు మనకు చెబుతుందని ఆనంద్ సాయి పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pawan-kalyan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అధికంగా తినడం, తక్కువగా తినడం వంటి విషయాల్లో కూడా మన శరీరం మనకు సంకేతాలు ఇస్తుందని ఆయన అన్నారు. ఈ అంతర్గత జ్ఞానాన్ని విని, దానిని అనుసరించడమే నిజమైన ఆరోగ్యమని పవన్ కళ్యాణ్ భావిస్తారని. డబ్బు, హోదా ఎంత ఉన్నా, మనిషి ప్రాథమిక అవసరాలు మారవు అనే సత్యాన్ని కూడా పవన్ కళ్యాణ్ మాటల ద్వారా ఆనంద్ సాయి వివరించారు. బంగారం తినలేము, సాధారణ ఆహారమే మనిషికి అవసరం. బయట ఎన్ని రకాల రుచికరమైన ఆహారాలు ఉన్నా, ఇంటి భోజనం, ముఖ్యంగా అమ్మ చేతి వంటకు ఉండే తృప్తి, రుచి వేరే దేనికీ ఉండదని ఆయన అన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/aalu-jalebi-recipe-taste-next-level-potato-jalebi-for-a-unique-sweet-treat-1914951.html</loc><lastmod>2026-09-19T13:52:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Alu Jilebi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆలు జిలేబీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. మైదా పిండి 100 గ్రాములు, ఉడికించిన బంగాళదుంపలు మూడు లేదా నాలుగు, పెరుగు అర కప్పు, ఈనో, వంట నూనె, కుంకుమ పువ్వు, యాలకుల పొడి, పంచదార ఒక కప్పు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా పాకం తయారు చేసుకోవాలి. దీని కోసం ఒక బౌల్ తీసుకొని, అందులో  చక్కెర, నీరు పోసి మంచిగా మరిగించాలి. కాస్త తీగ పాకంలా తాయు చేసుకోవాలి. పాకం ప్రిపేర్ అవుతుంది అనుకునే సమయంలో అందులో యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు జిలేబీలు తయారు చేయడం కోసం పిండి ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం ముందుగా ఆలు తీసుకొని శుభ్రం చేసి, చాలా మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత దీనిని మెత్తగా పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. అందులో మైదా, పెరుగు, సోడా అన్నీ వేసి బాగా కలిపి పక్కనపెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత స్టవ్ ఆన్ చేయాలి. దానిపై లోతైన కాస్త వెడల్పాటి పాన్ పెట్టి, జిలేబీలు వేయించుకోవడానికి సరిపడ నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడి అయ్యేలా చూసుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని తీసుకోవాలి. ఈ పిండిని ఒక కాటన్ క్లాత్‌లోకి లేదా, జిలేబీలు చేసే పాత్రలాంటి దానిలోకి తీసుకొని, వాటిని వేడి నూనెలో జిలేబీల ఆకారంలో ఒత్తుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/alu-jilebi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు వాటిని రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి. తర్వాత వేడి వేడి జిలేబీలను తీస్తూ మనం తయారు చేసుకున్న పాకంలో వేసుకోవాలి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. అంతే టేస్టీ టేస్టీ ఆలు జిలేబీలు రెడీ. మరి మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/october-horoscope-gajakesari-yoga-brings-massive-wealth-for-4-zodiacs-1914904.html</loc><lastmod>2026-09-19T13:22:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gaja Kesari 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari.jpg</image:loc><image:caption><![CDATA[ అక్టోబర్ నెలలో కర్కాటక రాశిలోకి గురు గ్రహం సంచారం చేయనుంది. అంతే కాకుండా అప్పటికీ అదే రాశిలో చంద్రుడు కూడా సంచారంలో ఉంటాడు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. కాగా, దీని వలన ఏ రాశుల వారికి ఎక్కువ ప్రయోజనాలు కలగనున్నాయో ఇప్పుడు మనం చూసేద్దాం పదండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యా రాశి వారికి ఆదాయం రెట్టింపు అవుతుంది.  ఈ రాశి విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. అన్ని విధాలుగా వీరికి చాలా ప్రయోజనకరంగా ఈ సమయం ఉంటుందని చెప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి వారికి గజ కేసరి రాజయోగం వలన ఊహించని లాభాలు కలుగుతాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సాఫ్ట్‌వేర్ జాబ్ కొట్టాలి అని చూస్తున్నారో వారి కల నెరవేరుతుంది. ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఈ రాశి వారు ఈ సమయం మొత్తం చాలా ఆనందంగా గడుపుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-4.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : వృషభ రాశి వారికి చాలా అద్భుతమైన సమయం అని చెప్పాలి. కొత్త ప్రాజెక్ట్స్ వస్తాయి. ఇవి మీకు ఎక్కువ మొత్తంలో లాభాలను తీసుకొస్తాయి. ఆర్థికంగా, ఆరోగ్య పరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. గతంలో పెట్టుబడులు పెట్టిన వాటి నుంచి కూడా ఎక్కువ మొత్తంలో డబ్బులు సంపాదించుకుంటారు. ఆర్థికంగా చాలా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gaja-kesari-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి ఇది మంచి సమయం. మీ ప్రతిభ, శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. అంతే కాకుండా ఈ రాశి రియలెస్టేట్ వ్యాపారులు ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించుకుంటారు. ఆర్థికంగా కూడా వీరికి ఇది చాలా అద్భుతమైన మంచి సమయం అని చెప్పాలి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకుంటుంది. అన్నింట్లో వీరికి చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/december-11-saturn-direct-gemini-leo-virgo-brace-for-challenges-1914905.html</loc><lastmod>2026-09-19T13:21:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shani ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే డిసెంబర్ 11న శని వక్ర గతి నుంచి బయటకు వస్తుంది. ఆ రోజు నుంచి నేరుగా సంచరిస్తుంది. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారు చాలా నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా మూడు రాశుల వారు దీని వలన చాలా ప్రభావితం అవుతారని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-3.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి శని సంచారం చాలా సమస్యలను తీసుకొస్తుంది. వీరు ఆర్థికంగా నష్టపోతారు. అంతే కాకుండా ఆరోగ్యం కూడా పూర్తిగా క్షీణిస్తుంది. ఉద్యోగం చేసే వారు ఉన్నతాధికారులు, సన్నిహితుల నుంచి ఇబ్బందులు ఎదుర్కుంటారు. శని ప్రభావంతో వీరు అన్ని విధాలుగా ఎక్కువగా నష్టాలు చవి చూసే ప్రమాదం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-4.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి కూడా ఇది మానసిక ఆందోళనను పెంచుతుంది. విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కుంటారు. ఆదాయం కూడా తగ్గిపోతుంది. దూర ప్రయాణాలు నష్టాలు, అనారోగ్య సమస్యలకు కారణం అవుతాయి. మనశ్శాంతి కరువు అవుతుంది. ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండటం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-5.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి : కన్యారాశి వారికి అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తాయి. కుటుంబంలో అశాంతి నెలకుంటుంది. భార్య భర్తల మధ్య మనస్పర్థలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నదంట. అందువలన ఈ రాశి వారు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shani-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/laxmanchanda-women-farmers-association-a-new-era-in-agriculture-1914881.html</loc><lastmod>2026-09-19T12:53:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Women Farmers 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars.jpg</image:loc><image:caption><![CDATA[ 350 మంది మహిళలు.. ఒకే లక్ష్యం.. నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలంలోని 12 గ్రామాలకు చెందిన 350 మంది మహిళా రైతులు కలిసి 2023లో ‘లక్ష్మణచందా మహిళా రైతు ఉత్పత్తిదారుల కంపెనీ’ ఏర్పాటు చేసుకున్నారు. మహిళల సమష్టి ఆలోచనకు కార్యరూపమే ఈ సమాఖ్య. సంస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు 12 గ్రామాల నుంచి 12 మంది డైరెక్టర్లను, ఒక అధ్యక్షురాలిని ఎన్నుకున్నారు. బాధ్యతలను పంచుకుని.. సమష్టి నిర్ణయాలతో సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-1.jpg</image:loc><image:caption><![CDATA[ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను అందించడమే ధ్యేయంగా ఈ సమాఖ్య ను నడుపుతున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా రైతులకు అవసరమైన వ్యవసాయ ఉత్పత్తులను అందించడమే తమ ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇది కేవలం అమ్మకాల కేంద్రం మాత్రమే కాదు.. రైతులకు సలహాలు ఇచ్చే వ్యవసాయ వేదిక కూడా అని నిరూపిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars-1.jpg</image:loc><image:caption><![CDATA[ పంటల కాలాన్ని బట్టి ఏ విత్తనం ఎంచుకోవాలి..? ఎప్పుడు ఎరువులు వేయాలి..? తెగుళ్లు వస్తే ఎలాంటి నివారణ చర్యలు తీసుకోవాలి..? వంటి అంశాలపై రైతు సభ్యులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తూ గ్రామాభివృద్దికి పంటల సాగుకు వెన్ను దన్నుగా నిలుస్తున్నారు లక్ష్మణచందా మండల సమాఖ్య మహిళా రైతులు. సమాఖ్య సూచనలు, సలహాలు పాటిస్తున్న రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారని మహిళా రైతులు చెబుతున్నారు. నిన్నటి వరకు రైతు కుటుంబాలకి వ్యవసాయ కూలీలుగా తోడుగా ఉన్న మహిళలు.. నేడు రైతు కుటుంబాల వ్యవసాయ నిర్ణయాలకు మార్గదర్శకులుగా మారడం వారి కృషిని చాటుతుంది. వ్యవసాయ రంగంలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటూ.. గ్రామీణ మహిళ సాధికారతకు కొత్త నిర్వచనం చెబుతున్నారు లక్ష్మణచందా మండల మహిళా రైతు సమాఖ్య. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmars-5.jpg</image:loc><image:caption><![CDATA[ 2023లో ప్రారంభమైన ఈ సమాఖ్యను విజయవంతంగా కొనసాగిస్తున్న మహిళలు.. ప్రభుత్వం నుంచి మరింత సహకారం అందితే తమ కార్యకలాపాలను విస్తరించాలని భావిస్తున్నారు. ప్రత్యేకంగా ధాన్యం కొనుగోలు కేంద్రం మంజూరు చేస్తే రైతులకు మరింత చేరువ కావడంతో పాటు.. సమాఖ్యకు కూడా మరింత ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఒకప్పుడు ఇంటి గడప దాటని మహిళా చేతులు.. ఇప్పుడు వ్యవసాయ వ్యాపారాన్ని నడిపిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/women-farmers-4.jpg</image:loc><image:caption><![CDATA[ విత్తనాలు, మందులు, యూరియా రైతు పంటకు అవసరమయ్యే అన్ని సరుకులు అమ్ముతున్నారు.. రైతులకు సలహాలు సైతం ఇస్తున్నారు.. మార్కెట్‌ను అర్థం చేసుకుంటున్నారు.. సంస్థను మరింత ముందుకు తీసుకెళుతున్నారు. ఇది కేవలం ఓ మహిళా సమాఖ్య విజయగాథ కాదు. గ్రామీణ భారతంలో మారుతున్న మహిళా శక్తికి ప్రతీక.వ్యవసాయంలో మహిళలు కూలీలుగా కాదు.. నిర్ణయాధికారులుగా ఎదుగుతున్నారనడానికి లక్ష్మణచందా మహిళా రైతులే సజీవ సాక్ష్యం. మహిళలే మహారాణులు.. వ్యవసాయం కూడా వారి సామ్రాజ్యమే.. సమష్టి కృషే వారి విజయ మంత్రం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jeera-water-what-happens-when-you-drink-cumin-water-every-day-for-30-days-1914848.html</loc><lastmod>2026-09-19T12:33:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water-for-weight-loss.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jeera Water For Weight Loss ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ow-to-make-jeera-water.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణ వ్యవస్థ సులభతరం అవుతుంది: జీలకర్రలో థైమోల్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది జీర్ణ రసాల ఉత్పత్తిని వేగవంతం చేస్తుంది. ఉదయాన్నే ఈ నీరు తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, కడుపు ఉబ్బరం, అజీర్తి సమస్యలు తగ్గుతాయి. తిన్న ఆహారం త్వరగా అరిగి, మలబద్ధకం దూరమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cumin-water.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గడానికి సులువైన మార్గం: శరీర బరువును అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి జీలకర్ర నీరు ఒక గొప్ప హెల్త్ డ్రింక్. ఇది శరీర జీవక్రియ రేటును పెంచుతుంది, దీనివల్ల కేలరీలు త్వరగా కరుగుతాయి.
శరీరంలో పేరుకుపోయిన విషపదార్థాలను బయటకు పంపి డీటాక్సీఫైయర్‌గా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cumin-water-for-diabetes.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి పెంపు: జీలకర్రలో ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేసి, తరచూ వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తాయి. టైప్-2 మధుమేహంతో బాధపడేవారికి జీలకర్ర నీరు ఎంతో మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచి, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను సాధారణ స్థితిలో ఉంచడానికి తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మ సౌందర్యం: జీలకర్రలోని విటమిన్-ఈ, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా, ప్రకాశవంతంగా ఉంచుతాయి. మొటిమలు,యు చర్మ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. చర్మాన్ని కాంతివంతంగా ఉంచడంలో జీలకర్ర నీరు కీలక పాత్ర పోషిస్తుంది. రోజువారీ ఆహారంలో దీనిని చేర్చుకోవడం ఎంతో శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jeera-water-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ జీలకర్ర నీటిని ఎలా తయారు చేసుకోవాలి?: ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని మరిగించి, వడకట్టి గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. కావాలనుకుంటే ఇందులో కొద్దిగా నిమ్మరసం లేదా తేనె కలుపుకోవచ్చు. ప్రతిరోజూ పరగడుపున ఈ సహజ సిద్ధమైన డ్రింక్ తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని సులభంగా కాపాడుకోవచ్చు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-price-today-september-19-gold-surges-1420-in-hyderabad-silver-jumps-5000-per-kg-1914773.html</loc><lastmod>2026-09-19T10:06:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-rates-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-11.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో ధరలు పుంజుకుంటున్నాయి. భారత్‌పై 100 శాతం దిగుమతి సుంకాలు విధించే బిల్లుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన క్రమంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. దీంతో గోల్డ్‌లోకి పెట్టుబడులు వస్తుండటంతో ఈ లోహానికి డిమాండ్ పెరిగింది. దీంతో ధరలు ఎగబాకుతున్నాయి. ముడి చమురు ధరలు తగ్గడంతో, డాలర్ బలపడటంతో పసిడి ధరలపై తీవ్ర ప్రభావం పడుతోంది. సెప్టెంబర్ 19న దేశంలో ధరలు ఎలా ఉన్నాయంటే.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-11.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా..  ఇవాళ ఒక్కరోజే రూ.1420 పెరిగాయి. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.1300 మేర పెరిగాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-11.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,55,840గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,42,850 వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-11.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,55,990గా ఉండగా.... 22 క్యారెట్ల రేటు రూ.1,43,000 వద్ద కొనసాగుతోంది. అటు బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి రూ.5 వేలు ఒక్కసారిగా పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-10.jpg</image:loc><image:caption><![CDATA[ ఢిల్లీలో కిలో వెండి ప్రస్తుతం రూ.2.55 లక్షలుగా ఉండగా.. శుక్రవారం రూ.2.50 లక్షల వద్ద స్థిరపడింది. చెన్నైలో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ఉండగా.. నిన్న రూ.2.55 లక్షల వద్ద కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2.60 లక్షల వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ganesh-nimajjanam-2026-dates-muhurtam-and-how-to-perform-immersion-rituals-1914772.html</loc><lastmod>2026-09-19T10:01:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh Visarjan 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-2.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 14న గణేశ్ చతుర్థి సందర్భంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం జరిగింది. ఇప్పటికీ ఆరు రోజుల నుంచి ఘనంగా వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. అయితే ఇక రోజులు గుడుస్తున్నాయి. దీంతో చాలా మందిలో  నిమజ్జనంపై అనేక సందేహాలు నెలకొంటున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-1.jpg</image:loc><image:caption><![CDATA[ 2026లో వినాయక చవితి సెప్టెంబర్ 14వ తేదీ సోమవారం రోజున వచ్చింది. అయితే అందరూ 11వ రోజు అయిన అనంత చతుర్దశి వరకు బప్పాను ఇంట్లో ఉంచరు. కొందరు కుటుంబ ఆచారం ప్రకారం 3వ రోజు, 5వ రోజు, 7వ రోజు నిమజ్జనం చేస్తుంటారు. అయితే ఎవరు అయితే ఏడవ రోజు నిమజ్జనం చేయాలి అనుకుంటున్నారో, వారు  సెప్టెంబర్ 20, ఆదివారం 2026 రోజున చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఏడవ రోజు ఏ సమయంలో చేయాలి. శుభ ముహూర్తాలు ఉన్నాయా? లేదా అని టెన్షన్ పడుతుంటారు. అయితే వారి కోసమే ఈ సమాచారం, ఏడవ రోజు ఏ ఏ సమయాల్లో వినాయకుడిని నిమజ్జనం చేయాలో ఇప్పుడు చూసేద్దాం.  శుభ ముహూర్తం: ఉదయం 07:58 గంటల నుంచి మధ్యాహ్నం 12:32 గంటల వరకు (చర, లాభ, అమృత),మధ్యాహ్నం 02:03 గంటల నుంచి 03:34 గంటల వరకు .  సాయంత్రం 06:37 గంటల నుంచి రాత్రి 11:03 గంటల వరకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 7వ రోజు ఎందుకు నిమజ్జనం చేస్తారు అనే ప్రశ్న చాలా మందిలో మొదలు అవుతుంది. అయితే కొంత మంది తమ కుటుంబ గణపతిని చతుర్దశి వరకు ఉంచరు. విగ్రహ ప్రతిష్టాపన కాలవ్యవధి కుటుంబం, ప్రాంతీయ సంప్రదాయాలను బట్టి మారుతూ ఉంటుంది. పంచాంగం ప్రకారం, 3 వరోజు, 5వ రోజు, 7వ రోజు కొన్ని ప్రాంతాలలో తొమ్మిదవ రోజు కూడా నిమజ్జనం చేస్తుంటారు. అంటే బేసీ సంఖ్యల్లో మాత్రమే నిమజ్జనం చేయవచ్చు.  ఇక సాంప్రదాయకంగా అయితే, గణేష్ చతుర్థి తర్వాత 11వ రోజు వచ్చే చతుర్దశి రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలి. కానీ చాలా మంది దీనికి అంటే ముందుగానే నిమజ్జనం చేస్తుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-visarjan-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక నిమజ్జనం చేయడానికి ముందు కూడా గణపతిని పూజించి గంగమ్మ ఒడిలోకి పంపించాలి. నిమజ్జనానికి ముందు చివరిసారిగా వినాయకుడికి హారతిని ఇచ్చి, పూలు, గరిక, ఉండ్రాళ్లు, పండ్లు నైవేద్యం సమర్పించి, తర్వాత భక్తి శ్రద్ధలతో, పర్యావరణ నిబంధనలు పాటిస్తూ, నిమజ్జనం చేయాలి అని పండితులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-many-bank-accounts-should-you-really-have-know-the-benefits-rules-and-best-practices-1914751.html</loc><lastmod>2026-09-19T09:15:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/is-it-good-to-have-multiple-bank-accounts.jpg</image:loc>
					<image:title><![CDATA[ Is It Good To Have Multiple Bank Accounts ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకటి మించిన బ్యాంక్ అకౌంట్లు ఉంటే ఏం జరుగుతుందని చాలా మంది మొదటల్లో ఒక ప్రశ్న ఉండిపోయింది. దీనికి సమాదానం మనం ఇక్కడ తెలుసుకుందాం. ఆర్థిక నిపుణుల ప్రకారం.. ఒక వ్యక్తి ఓ ప్రైమరీ అకౌంట్, ఒక సేవింగ్ అకౌంట్ ఉంచే సరిపోతుందని నిపుణులు అంటున్నారు. అవసరం, ఆర్థిక కార్యకలాపాలను బట్టి మరో అకౌంట్ తీసుకోవచ్చు. కానీ మీకు ఎలాంటి అవరసం లేకుండా ఎక్కువ అకౌంట్స్ ఓపెన్ చేయడం వల్ల ఎలాంటి లాభం లేదని నిపుణులు అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీకు ఒకటి కంటే ఎక్కవ  బ్యాంక్ అకౌంట్‌  ఉంటే మీ డబ్బును అవసరానికి తగ్గట్టు డివైడ్ చేసుకోవచ్చు.  ఉదాహరణకు.. ఓ అకౌంట్‌ను మీరు సాలరీ కోసం యూజ్ చేస్తూ.. మరో అకౌంట్‌ను ఇంటి ఖర్చులు, రోజువారి లావాదేవీలకు కోసం వాడొచ్చు. మరో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం వాడొచ్చు.. ఇది ఇది ఖర్చులను, పొదుపును వేర్వేరుగా మెయింటేన్ చేసేందుకు సహాయపడడమే కాకుండా.. మీ ప్రతి నెల ఎంత ఖర్చు అవుతుంది.. మీకు ఎంత ఆదాయం వస్తుందనేది తెలుసుకోవడం ఈజీ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీ దగ్గర రెండు అకౌంట్స్ ఉంటే మీరు సెకండ్ అకౌంట్‌ను మొదటి దానికి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు. అంటే మీ మొదటి అకౌంట్‌లో ఏవైనా సాంకేతిక సమస్య వస్తే.. మీకు ఆర్థిక ఇబ్బందుకు లేకుండా రెండో అకౌంట్‌ను తాత్కాలికంగా వాడుకోవచ్చు. ఈ పద్దతి ఫాలో అవ్వడం ద్వారా మన సేవింగ్స్ డబ్బును డైలీ ఖర్చుల నుంచి సేఫ్‌గా ఉంచొచ్చు.. అలాగే సేవింగ్స్ అనవసరంగా ఖర్చు చేయకుండా కాపాడుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఆర్థిక లావాదేవీలు ఎక్కువ చేసేవారు, వివిధ నగరాల్లో వ్యాపారాలు కలిగిన వ్యక్తులకు మూడో ఖాతా అవసరం అవుంతుంది. ఇలాంటి వ్యక్తులు ఓ అకౌంట్‌ను రోజూ ఖర్చుల కోసం, రెండో అకౌంట్‌ను సేవింగ్స్ కోసం, మూడో అకౌంట్‌లో అవసరమైన లావాదేవీల కోసం వాడుకోవచ్చు.  అయితే, ఇందులో గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి ఖాతాకు ఒక స్పష్టమైన ప్రయోజనం ఉండాలి. అలా కాదని.. కేవలం ఆఫర్లు, క్యాష్‌బ్యాక్  వంటి స్వల్ప ప్రయోజనాల కోసం మాత్రమే కొత్త అకౌంట్ ఓపెన్ చేయడం మంచిది కాదు. కాబట్టి మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోవాలంటే.. కొన్ని విషయాలు గర్తుంచుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/multiple-bank-accounts.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఉన్న అకౌంట్లే కాకుండా కొత్తది తీసుకోవాలి అనుకుంటే కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి.. మీ పాత అకౌంట్ల కంటే కొత్త వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి. తీసుకునే కొత్త అకౌంట్‌లో మినిమమ్ బ్యాలన్స్ ఎంత మెయింటేన్ చేయాలి. మినిమమ్ బ్యాలన్స్ మెయింటేన్ చేయకపోతే ఏమైనా ఛార్జెస్ వేస్తారా? డిజిటల్ బ్యాంకింగ్ సేవల ప్రయోజనాలు, భద్రతా ఫీచర్లు ఏమిటి? అనేది తెలుసుకోవాలి. ఇలా అన్ని తెలుసుకున్న తర్వాత మీకు అకౌంట్ తీసుకోవడం అనేది ముఖ్యం అనుకుంటేనే మళ్లీ కొత్త అకౌంట్ తీసుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/protein-rich-drumstick-leaves-pachadi-a-healthy-and-delicious-recipe-1914720.html</loc><lastmod>2026-09-19T08:32:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Munagaku Chutny 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  మునగాకు: రెండు కప్పులు లేతవి మాత్రమే తీసుకోవాలి ,  నువ్వులు: అర కప్పు, ధనియాలు: ఒక టీ స్పూన్,   పచ్చిమిరపకాయలు,  టమాటా ముక్కలు: ఒక కప్పు,   చింతపండు: నిమ్మకాయ సైజు ,  వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర: అర టీ స్పూన్, ఉప్పు: రుచికి సరిపడా,  నూనె: ఒకటిన్నర టేబుల్ స్పూన్ల వరకు,   కరివేపాకు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో అర కప్పు నువ్వులు, ఒక టీ స్పూన్ ధనియాలు వేసి మీడియం ఫ్లేమ్‌లో నువ్వులు చిటపటమనే వరకు వేయించాలి. వేగిన నువ్వులను మిక్సీ గిన్నెలోకి తీసుకుని చల్లారనివ్వాలి.  తర్వాత అదే కడాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె తీసుకొని, కట్ చేసి పెట్టుకున్న పచ్చి మిర్చి, కరివేపాకు బాగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీని తర్వాత మునగాకును కూడా అలాగే వేయించాలి. మునగాకు పచ్చి వాసన పోయి, దగ్గర పడే వరకు వేయించుకుంటూనే ఉండాలి. తర్వాత  అదే కడాయిలో కొద్దిగా నూనె తీసుకొని, ఒక కప్పు టమాటా ముక్కలు, చింత పండు వేసి మూతపెట్టాలి. అవి మంచిగా ఉడికి, మగ్గే వరకు కలుపుతూ ఉండాలి. మగ్గిన తర్వాత చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో  మనం ముందుగా వేయించి పెట్టుకున్న  నువ్వులు, కరివేపాకు , పచ్చి మిర్చి , మునగాకు, టమాటా చింత పండు, వెల్లుల్లి రెబ్బలు గుప్పెడు, అరటీస్పూన్ జీలకర్ర, సరిపడ ఉప్పు ఇవన్నీ రోటీలో వేసి మంచిగా దంచుకోవాలి. బాగా మెత్తగా దంచిన తర్వాత దీనిని మరొక బౌల్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/munagaku-chutny.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకోవాలి. దీని కోసం స్టవ్ ఆన్ చేసి, చిన్న పోపు పాన్ పెట్టి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంగువ, ఎండు మిరిపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అన్నీ వేసి వేయించుకోవాలి. చివరగా పసుపు వేసి స్టవ్ ఆఫ్ చేయాలి. తర్వాత ఈ పోపును మనం రుబ్బుకున్న మునగాకు పేస్ట్‌లో వేయాలి. అంతే మునగాకు రోటీ పచ్చడి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/digital-gold-investors-alert-centre-plans-rbi-sebi-regulation-for-digital-gold-investments-1914727.html</loc><lastmod>2026-09-19T08:22:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold.jpg</image:loc>
					<image:title><![CDATA[ Digital Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-1.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారంపై పెట్టుబడులు పెట్టేవారు ఇటీవల పెరిగిపోతున్నారు. ఫిజికల్ బంగారం కొని పెట్టుకోవడం కంటే డిజిటల్ విధానంలో కొనుగోలు చేస్తున్నారు. గత రెండేళ్లల్లో రికార్డ్ స్థాయిలో గోల్డ్ రేట్లు పెరగ్గా.. రానున్న రోజుల్లో మరింత పెరిగితే లాభం వస్తుందనే ఉద్దేశంతో డిజిటల్ గోల్డ్ కొంటున్నారు. డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. యాప్స్ ద్వారా ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుగోలు చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకవేళ విక్రయించాలనుకున్నా సెకన్లలోనే డబ్బులు అకౌంట్లో జమ అవుతాయి. ఇక బంగారం కావాలనుకుంటే మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. ఫోన్ పే, పేటీఎం లాంటి యూపీఐ యాప్స్ ద్వారా సులువుగా డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్‌పై నియంత్రణ లేకపోవడంతో పెట్టుబడి పెట్టేవారికి రక్షణ ఉండటం లేదు. ఈ క్రమంలో డిజిటల్ గోల్డ్‌పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-3.jpg</image:loc><image:caption><![CDATA[ డిజిటల్ గోల్డ్‌ను ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే యోచనలో కేంద్రం ఉంది. ప్రస్తుతం ఈ పెట్టుబడులపై ప్రభుత్వం నియంత్రణ లేకపోవడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో ప్రతీ డిజిటల్ గోల్డ్ యూనిట్‌కు ఫిజికల్ బులియన్ బ్యాకింగ్ ఉండేలా చేయాలని కేంద్రం సమాలోచనలు చేస్తోంది. ఆర్బీఐ, సెబీ పర్యవేక్షణలోకి తీసుకొస్తే నియంత్రణ ఉంటుందని భావిస్తోంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పటికే బ్యాంకులు, రెగ్యూలేటర్లతో కేంద్ర ఆర్ధికశాఖ సంప్రదింపులు జరిపింది. సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ (రెగ్యులేషన్) యాక్ట్, 1956 కింద డిజిటల్ గోల్డ్‌ను సెక్యూరిటీగా గుర్తించాలనే ప్రతిపాదనకు అన్ని వర్గాల నుంచి ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఇప్పటివరకు సెక్యూరిటీలుగా డిజిటల్ గోల్డ్ నోటిఫై కాలేదు. కమోడిటీ డెరివేటివ్స్‌గా కూడా నియంత్రణ లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/digital-gold-5.jpg</image:loc><image:caption><![CDATA[ మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఈటీఎఫ్‌ల తరహాలో డిజిటల్ గోల్డ్‌కు రెగ్యూలేటరీ రక్షణ లేదు. ఇప్పటివరకు డిజిటల్ గోల్డ్ ఇండస్ట్రీలో 3 బిలియన్ డాలర్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. ఇప్పటివరకు వీటికి అనుమతి లేకపోవడం వల్ల అనధికార అపరేటర్లు కూడా కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో మనీలాండరింగ్ వంటివి కూడా చోటుచేసుకుంటున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/tamannaah-bhatia-intresting-comments-about-siddharth-malhotra-1914588.html</loc><lastmod>2026-09-18T22:29:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tamannaah-bhatia.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tamannaah Bhatia ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్, నార్త్ ఇండస్ట్రీల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న ఈ అందాల భామ.. వరుస సినిమాలతో బిజీగా కొనసాగుతోంది. తాజాగా ‘ది వ్యాన్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. హీరో సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దీపక్ కుమార్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తమన్నా చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna.jpg</image:loc><image:caption><![CDATA[ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో తన కో-స్టార్ సిద్ధార్థ్ మల్హోత్రా గురించి మాట్లాడుతూ తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన రెండు దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి పనిచేశానని చెప్పిన తమన్నా.. సిద్ధార్థ్ లాంటి అందమైన నటుడిని మాత్రం ఇంతవరకు చూడలేదని ప్రశంసించారు. ‘హ్యాండ్‌సమ్’ అనే పదానికి సిద్ధార్థ్ మల్హోత్రానే నిలువెత్తు రూపం అన్నట్టుగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pic-new.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక సినిమాలో తమన్నా, సిద్ధార్థ్ మధ్య కనిపించనున్న ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రత్యేకంగా ఆకట్టుకునేలా ఉందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ‘ది వ్యాన్’ సినిమాలో బిహారీ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఛఠ్ పూజ నేపథ్యంలో ఓ ప్రత్యేకమైన పాటను చిత్రీకరించారు. ఈ పాట గురించి మాట్లాడుతున్న సమయంలో తమన్నా తన వ్యక్తిగత అనుభవాలను గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ముంబయిలో పుట్టి పెరిగిన తనకు జుహూ బీచ్‌లో వేలాది మంది మహిళలు ఛఠ్ పూజ నిర్వహించడం చాలాసార్లు కనిపించేదని ఆమె తెలిపారు. అయితే ఈ పూజ వెనుక ఉన్న సంప్రదాయం, భక్తి, కఠినమైన ఆచారాల గురించి సినిమా షూటింగ్ సమయంలోనే మరింత లోతుగా తెలుసుకున్నానని వెల్లడించారు. ఛఠ్ పూజలో మహిళలు పాటించే కఠినమైన నియమాల గురించి కూడా తమన్నా ప్రస్తావించారు. దాదాపు 36 గంటల పాటు నీళ్లు కూడా తీసుకోకుండా ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొంటారని ఆమె తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/thamanna-new.jpg</image:loc><image:caption><![CDATA[ బిహారీ సంస్కృతిలో ఛఠ్ పూజకు ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉందని, సాధారణంగా మనం ఉదయించే సూర్యుడికి పూజలు చేస్తామని.. అయితే ఛఠ్ పూజలో అస్తమించే సూర్యుడికి కూడా సమానమైన ప్రాధాన్యత ఇవ్వడం తనను ఎంతగానో ఆకట్టుకుందని తమన్నా పేర్కొన్నారు. ఛఠ్ పూజ పాట షూటింగ్ సమయంలో తనకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలిగిందని తమన్నా చెప్పారు. షూటింగ్ సమయంలో తనలో ఏదో తెలియని అతీతమైన శక్తి ప్రవేశించినట్టుగా, ఒక దివ్యమైన భావోద్వేగాన్ని అనుభవించానని తమన్నా చెప్పుకొచ్చారు.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/shruti-haasans-statement-that-men-should-also-have-periods-is-goes-viral-1914565.html</loc><lastmod>2026-09-18T22:18:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sruthi Haasan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan.jpg</image:loc><image:caption><![CDATA[  సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు శ్రుతి హాసన్. విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె.. నటిగా మాత్రమే కాకుండా సింగర్‌గానూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. అయితే తాజాగా శ్రుతి హాసన్ చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, వాటిని బయటకు చెప్పడానికి తాను పడిన ఇబ్బందుల గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-latest.jpg</image:loc><image:caption><![CDATA[ నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శ్రుతి హాసన్.. తన వ్యక్తిగత అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది. తనకు PCOS సమస్య ఉండటంతో పీరియడ్స్ సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యేవని తెలిపింది. చిన్నప్పటి నుంచే పీరియడ్స్ తనకు చాలా బాధాకరంగా ఉండేవని చెప్పిన శ్రుతి.. కొన్ని సందర్భాల్లో విపరీతమైన నొప్పితో పాటు వాంతులు చేసుకోవడం, స్పృహ కోల్పోవడం వంటి పరిస్థితులు కూడా ఎదురయ్యాయని తెలిపింది. కొన్నిసార్లు పరిస్థితి తీవ్రంగా మారడంతో ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చేదని తన అనుభవాలను వివరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-latest-pics.jpg</image:loc><image:caption><![CDATA[  సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఈ సమస్య తనకు మరింత ఇబ్బందికరంగా మారిందని శ్రుతి హాసన్ చెప్పుకొచ్చింది. ముఖ్యంగా షూటింగ్ సమయంలో యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనేటప్పుడు కడుపునొప్పి తీవ్రంగా ఉన్నప్పటికీ.. ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేక చాలా ఇబ్బంది పడేదానినని తెలిపింది. తనకు ఏదైనా సమస్య ఉందని చెప్పడం కంటే.. దాన్ని దాచుకోవడమే మంచిదని అప్పట్లో భావించేదానినని చెప్పింది. అయితే అలా తన సమస్యను దాచుకోవడం వల్ల తాను ఎందుకు డల్‌గా, ఎనర్జీ లేకుండా కనిపిస్తున్నాననే విషయం చుట్టుపక్కల వారికి అర్థం కాకపోయేదని పేర్కొంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-new.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఒకసారి తనతో కలిసి పనిచేస్తున్న ఓ ఆర్టిస్ట్‌కు సర్జరీ జరగడంతో అతని పరిస్థితిని మేకర్స్‌కు వివరించగా.. వారు అతనికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారని శ్రుతి తెలిపింది. అంతేకాదు, అతనికి ఇబ్బంది కలగకుండా షూటింగ్ సమయాలను సైతం మార్చారని చెప్పింది. ఆ సంఘటనను చూసిన తర్వాత తాను కూడా తన సమస్యను మేకర్స్‌కు చెబితే వారు అర్థం చేసుకుంటారనే నమ్మకం కలిగిందని తెలిపింది. ఆ తర్వాత ఓ దర్శకుడికి తన పీరియడ్స్ సమస్య గురించి చెప్పానని, ఆయన ఎంతో సానుకూలంగా స్పందించారని చెప్పుకొచ్చింది. ఆ దర్శకుడికి కూడా కుమార్తె ఉండటంతో తనకు మరింత ధైర్యం వచ్చిందని వెల్లడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sruthi-haasan-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అప్పటి నుంచి తన సమస్యను దాచుకోకుండా అవసరమైనప్పుడు ఓపెన్‌గా చెప్పడం ప్రారంభించానని శ్రుతి హాసన్ పేర్కొంది. ఇదే సందర్భంలో శ్రుతి హాసన్ మగవాళ్లపై సరదాగా సెటైరికల్ కామెంట్ చేసింది. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుందని ఆమె వ్యాఖ్యానించింది. అలా జరిగితే హీరోయిన్లతో కుదుర్చుకునే కాంట్రాక్టుల్లో పీరియడ్స్ విషయాన్ని కూడా ప్రత్యేకంగా ప్రస్తావించి.. వారికి హాలిడేస్ ఇచ్చేవారేమో అంటూ సరదాగా చెప్పింది. ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/soft-rava-laddu-recipe-perfect-measurements-for-melt-in-mouth-laddus-that-stay-fresh-for-a-month-1914558.html</loc><lastmod>2026-09-18T22:09:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ravva Laddu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-1.jpg</image:loc><image:caption><![CDATA[ Ravva Laddu 1 ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-2.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ లడ్డుకు కావలసిన పదార్థాలు:  మూడు కప్పుల బొంబాయి రవ్వ,  ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి తురుము, ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 10 బాదం పప్పు, 10 కిస్మిస్, రెండు కప్పుల పంచదార , మూడు టేబుల్ స్పూన్లు నెయ్యి, కప్పున్నర పాలు, మూడు టేబుల్ స్పూన్లు నూనెను తీసుకోవాలి. చివర్లో  డ్రై ఫ్రూట్స్ ను కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-3.jpg</image:loc><image:caption><![CDATA[ నోరూరించే రవ్వ లడ్డూలను సులభమైన పద్ధతిలో ఎలా తయారు చేయాలో వివరించారు. ఈ సంప్రదాయ వంటకం ముఖ్యంగా పండుగలు, వేడుకలలో ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ రెసిపీలో పచ్చి కొబ్బరి చక్కెర పాకం ప్రధాన పదార్థాలుగా ఉంటాయి, ఇవి లడ్డూలకు ప్రత్యేకమైన రుచిని, మృదుత్వాన్ని అందిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మళ్ళీ కొత్త పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి బొంబాయి రవ్వను కూడా వేసి, మంచి వచ్చే వరకు మీడియం మంటపై ఉంచి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒక ప్లేట్ లేదా గిన్నెలోకి తీసుకోవాలి. ఇక ఆ తర్వాత పాకం కూడా మీరు ముందే  రెడీ చేసుకోవాలి. ఇక దీనిలో వేయించిన పంచదార కూడా వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-laddu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పక్కా కొలతలతో తయారు చేస్తే ఈ రవ్వ లడ్డూలు నోట్లో వెన్నలా కరిగిపోతాయి. వీటి ప్రత్యేకత కేవలం రుచిలో మాత్రమే కాదు, నిల్వ సామర్థ్యంలో కూడా ఉంది. సరైన పద్ధతిలో తయారు చేసిన ఈ లడ్డూలు నెల రోజుల పాటు తాజాగా, సుతిమెత్తగా ఉంటాయి, పాడైపోకుండా నిల్వ ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/drumstick-tomato-curry-benefits-healthy-moringa-recipe-perfect-with-roti-and-chapati-1914512.html</loc><lastmod>2026-09-18T21:06:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mulakkaya 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mula.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా, ఉల్లిగడ్డలను సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఎర్రటి, గట్టి టమాటాలను కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. మునక్కాయలను మరీ పొడవుగా కాకుండా చిన్న ముక్కలుగా కోయడం ముఖ్యం. ఇది ఉప్పు బాగా పట్టడానికి, రుచి మెరుగుపడటానికి సహాయపడుతుంది. మునక్కాయ పై తొడిమను శుభ్రంగా తీసేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక వెడల్పాటి గిన్నెలో సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కగానే, ఎండుమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు వేయాలి. శనగపప్పు మంచి రుచిని ఇస్తుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ఆవాలు, ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసి చిటపటలాడే వరకు వేయించాలి. చివరగా కరివేపాకు వేసి తాళింపు సిద్ధం చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి, అవి రంగు మారే వరకు మెత్తబడే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఉల్లిగడ్డలు కూరకు మంచి రుచిని అందిస్తాయి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసి, నూనెలో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకకుండా, కేవలం వాటి పచ్చిదనం పోయేలా చూసుకోవాలి. మంటను తక్కువగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిగడ్డలను వేసి, అవి రంగు మారే వరకు మెత్తబడే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఉల్లిగడ్డలు కూరకు మంచి రుచిని అందిస్తాయి. ఉల్లిగడ్డలు వేగిన తర్వాత, కోసి ఉంచుకున్న మునక్కాయ ముక్కలను వేసి, నూనెలో ఐదు నిమిషాల పాటు మగ్గించాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకకుండా, కేవలం వాటి పచ్చిదనం పోయేలా చూసుకోవాలి. మంటను తక్కువగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mulakkaya-4.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాలు పూర్తిగా మగ్గిన తర్వాత, 3/4 టేబుల్ స్పూను పసుపు, ఒక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిమిషాలు వేయించాలి, అల్లం వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు కలపాలి. ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల కారం, ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఇంట్లో తయారుచేసిన ధనియాల పొడిని ఉపయోగిస్తే కూరకు మరింత రుచి వస్తుంది. మసాలాలు బాగా కలిసిన తర్వాత, కొద్దిగా నీళ్లు పోయాలి. మునక్కాయలు పూర్తిగా ఉడకడానికి ఈ నీరు సహాయపడుతుంది. ఎక్కువ నీరు పోయాల్సిన అవసరం లేదు. రెండు మూడు నిమిషాల పాటు ఉడికించి, కూర చిక్కబడి నూనె పైకి తేలే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేయాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eating-black-cumin-discover-these-amazing-health-benefits-1914446.html</loc><lastmod>2026-09-18T19:37:11+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji-for-skin.jpg</image:loc>
					<image:title><![CDATA[ Kalonji For Skin ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji-benefit.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదంలో, నిత్య వంటకాలలో కలోంజీ లేదా నల్ల జీలకర్ర కు ఎంతో ప్రాధాన్యత ఉంది. చిన్నగా, నల్లగా కనిపించే ఈ గింజల్లో శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు నిండి ఉన్నాయి. రోజూ పరిమిత పరిమాణంలో కలోంజీని తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉండటమే కాకుండా, చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. అలాగే, రోగనిరోధక శక్తిని పెంచడంలో, జుట్టు రాలడం తగ్గించడంలో, జీర్ణక్రియను వేగవంతం చేయడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. కలోంజీ వల్ల కలిగే ప్రధాన ఆరోగ్య ప్రయోజనాలను వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nigella-sativa.jpg</image:loc><image:caption><![CDATA[ డయాబెటిస్‌తో బాధపడేవారికి కలోంజీ అద్భుతమైన నివారణగా పనిచేస్తుంది. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా రక్తపోటు నియంత్రణలోకి వచ్చి గుండె సంబంధిత సమస్యల ముప్పు తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/black-seeds.jpg</image:loc><image:caption><![CDATA[ ఇందులో ఉండే థైమోక్వినోన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్లు, వైరస్‌ల నుండి శరీరాన్ని కాపాడుతుంది. కలోంజీ తీసుకోవడం వల్ల కడుపులో ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, అజీర్తి వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియ సులభతరం కావడానికి ఇది తోడ్పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eating-black-cumin.jpg</image:loc><image:caption><![CDATA[ కలోంజీ నూనెను జుట్టుకు రాయడం వల్ల కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే చర్మంపై ఉండే మచ్చలు, మొటిమలు తగ్గించడంలో, చర్మానికి సహజమైన కాంతిని ఇవ్వడంలో ఇది సహాయపడుతుంది. శరీరంలోని జీవక్రియలను వేగవంతం చేసి, అనవసరమైన కొవ్వును కరిగించడంలో కలోంజీ సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kalonji.jpg</image:loc><image:caption><![CDATA[ ఎలా ఉపయోగించాలి?: రోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో చిటికెడు కలోంజీ పొడి లేదా కొన్ని గింజలు వేసి తాగడం వల్ల లేదా పరగడుపున అర టీస్పూన్ కలోంజీ నూనెను తేనెతో కలిపి తీసుకోవడం వల్ల ఈ ఆరోగ్య ప్రయోజనాలన్నీ పొందవచ్చు. అయితే, ఏదైనా కొత్త ఆహార అలవాటును ప్రారంభించే ముందు పరిమాణం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/poornam-boorelu-recipe-easy-traditional-andhra-sweet-recipe-with-perfect-texture-1914400.html</loc><lastmod>2026-09-19T16:58:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Poornam Boorelu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-1.jpg</image:loc><image:caption><![CDATA[ పూర్ణం బూరెల పై పొర పర్ఫెక్ట్‌గా రావడానికి పిండి తయారీ చాలా కీలకం. ముందుగా, ఒక కప్పు బియ్యం (రేషన్ బియ్యం లేదా సాధారణ బియ్యం) ముప్పావు కప్పు మినపగుళ్ళు తీసుకోవాలి. వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, కనీసం నాలుగైదు గంటలు నానబెట్టాలి. రాత్రి నానబెట్టి ఉదయం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన పప్పు, బియ్యాన్ని విడివిడిగా రుబ్బుకోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి. మినపపప్పును నీళ్లు వంపేసి, కొద్దికొద్దిగా నీరు చేరుస్తూ మెత్తగా, కాటుకలా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు ఎంత మెత్తగా ఉంటే అంత ఉదుగ్గా వస్తుంది. బియ్యాన్ని మాత్రం మరీ మెత్తగా కాకుండా, కాస్త రవ్వ రవ్వలా (బరకగా) రుబ్బాలి. ఇది బయటి పొర కరకరలాడటానికి సహాయపడుతుంది. రుబ్బిన బియ్యప్పిండి, మినప్పప్పు పిండిని ఒక గిన్నెలో కలిపి, రెండు టీస్పూన్ల చక్కెర, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ చక్కెర బూరెలకు మంచి రంగును ఇస్తుంది. ఈ పిండిని పూర్ణం తయారుచేసే వరకు పక్కన పెట్టాలి. పిండి కాస్త గట్టిగా అనిపిస్తే వేయించే ముందు కొద్దిగా నీళ్లు చేర్చవచ్చు. వంట సోడా వేయడం (వెంటనే చేసేట్లయితే) బూరెలు కరకరలాడేలా చేస్తుంది.
పూర్ణం బూరెలకు రుచిని ఇచ్చేది లోపలి పూర్ణమే. ఒక కప్పు పచ్చిశనగపప్పును శుభ్రంగా కడిగి, ఒకటి రెండు గంటలు నానబెట్టాలి. నానిన పప్పులోని నీరు వంపేసి, కుక్కర్‌లో తీసుకోవాలి. ఏ కప్పుతో పప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు నీళ్లు, ఒక టీస్పూన్ నెయ్యి కలిపి మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నెయ్యి వేయడం వల్ల పప్పు పొంగిపోకుండా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-4.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పు మెత్తగా ఉడికిన తర్వాత, అందులో అదనపు నీరు లేకుండా చూసి, మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో ఒక కప్పు బెల్లం, ఒకటి రెండు టీస్పూన్ల నీళ్లు లేదా నెయ్యి వేసి, తక్కువ మంటపై బెల్లం కరిగే వరకు ఉడికించాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న పచ్చిశనగపప్పు పేస్ట్‌ను చేర్చి, బాగా కలిపి, మీడియం మంటపై మూడు నాలుగు నిమిషాలు ఉడికించాలి. పూర్ణం పాన్‌కు అంటుకోకుండా విడివడుతుందంటే అది సరైన పాకానికి వచ్చినట్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/poornam-boorelu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ దశలో, అర టీస్పూన్ యాలకుల పొడి, ఒక టీస్పూన్ సోంపు ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలిపి, మరో రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్ణం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పూర్ణం పలుచబడినట్లయితే, రెండు టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను దోరగా వేయించి పూర్ణంలో కలిపితే ఐదు నిమిషాల్లో గట్టిపడుతుంది. మిగిలిన పూర్ణాన్ని ఫ్రిజ్‌లో ఐదు ఆరు రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/juicy-rava-sweet-recipe-easy-suji-gulab-jamun-style-sweet-for-festivals-1914423.html</loc><lastmod>2026-09-18T18:26:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Suji Gulab Jamun (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: అర కప్పు బొంబాయి రవ్వ, 1 కప్పు పాలు, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి, 1 కప్పు పంచదార, 1 కప్పు నీళ్లు, 3 యాలకులు, 1 టీస్పూన్ నెయ్యి,  ఒక్క చిటికెడు బేకింగ్ సోడా, డీప్ ఫ్రైకి సరిపడా నూనె ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ముందుగా మిక్సీ జార్‌లో అర కప్పు బొంబాయి రవ్వ, ఒక యాలక్కాయ వేసి 2 నిమిషాలు కాస్త రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్‌లో ఒక కప్పు పాలు పోసి ఒక పొంగు రానివ్వాలి. పాలు పొంగిన తర్వాత లో ఫ్లేమ్‌లో ఉంచి, 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసి కలపాలి. ఆపై గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో మ్యాష్ చేస్తూ కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-3.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ పాలన్నింటినీ పీల్చుకుని ముద్దలా పాన్‌ను వదిలే సమయంలో ఒక టీస్పూన్ నెయ్యి వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి గోరువెచ్చగా అయ్యే వరకు మూతపెట్టి పక్కన ఉంచాలి. మరొక గిన్నెలో ఒక కప్పు పంచదార, ఒక కప్పు నీళ్లు పోసి పంచదార కరిగే వరకు మరిగించాలి. ఇందులో దంచిన రెండు యాలకులు వేయాలి. తీగ పాకం అవసరం లేదు; గులాబ్ జామున్ పాకంలా చేత్తో తాకితే కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ కట్టేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-4.jpg</image:loc><image:caption><![CDATA[ గోరువెచ్చగా ఉన్న రవ్వ ముద్దలో ఒక్క చిటికెడు వంట సోడా వేసి, చేతితో 5 నిమిషాల పాటు బాగా ఒత్తుతూ సాఫ్ట్ పిండిలా మర్దన చేయాలి. ఆ తర్వాత ఏమాత్రం పగుళ్లు  లేకుండా చిన్న చిన్న బాల్స్ లాగా లేదా అందమైన సిలిండ్రికల్ బుల్లెట్ షేప్‌లో చుట్టుకోవాలి. బాండీలో నూనెను మీడియం వేడిలో ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/suji-gulab-jamun-5.jpg</image:loc><image:caption><![CDATA[ తయారుచేసిన బుల్లెట్లను నూనెలో వేసి, వెంటనే కదపకుండా పైకి తేలిన తర్వాత అన్ని వైపులా ఎర్రగా వేయించి తీసుకోవాలి. ఇలా వేయించిన వెంటనే గోరువెచ్చని పంచదార పాకంలో వేసి కలపాలి. ఒక గంట పాటు పాకంలో నాననిస్తే రవ్వ స్వీట్లు పాకాన్ని పూర్తిగా పీల్చుకుని జ్యూసీగా తయారవుతాయి. అంతే, ఇంట్లోని పదార్థాలతోనే ఎంతో రుచికరమైన జ్యూసీ రవ్వ స్వీట్ సిద్ధం! పండుగల వేళ ఇంటికి వచ్చే బంధువులకు వడ్డిస్తే లొట్టలేసుకుంటూ తింటారు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/protein-rich-pappula-podi-recipe-tasty-dal-powder-for-rice-and-tiffins-1914406.html</loc><lastmod>2026-09-18T18:03:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pappula Podi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 200 గ్రాముల కప్పు కందిపప్పు, 200 గ్రాముల పెసరపప్పు, 100 గ్రాముల పుట్నాల పప్పు, 25 గ్రాముల ఎండుమిరపకాయల ముక్కలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, 30 నుండి 40 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల నూనె, 1 టీస్పూన్ ఇంగువ, 2 టేబుల్ స్పూన్లు డ్రై మ్యాంగో పౌడర్ (ఐచ్ఛికం), రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: స్టవ్ వెలిగించి పాన్‌లో కందిపప్పును లో-మీడియం మంటపై ఎర్రగా, కమ్మటి సువాసన వచ్చేలా మాడకుండా వేయించి పక్కన ఉంచాలి. ఆ తర్వాత పెసరపప్పును కూడా దోరగా వేయించి తీసుకోవాలి. అనంతరం పుట్నాల పప్పును కేవలం 2 నిమిషాలు లైట్‌గా వేపి తీయాలి. అన్ని పప్పులను కలిపి కాకుండా విడివిడిగా వేయిస్తేనే సమంగా వేగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో తుంచిన ఎండుమిర్చిని లో ఫ్లేమ్‌లో వేయించి తీయాలి. ఆపై జీలకర్రను మంచి వాసన వచ్చే వరకు వేపాలి. తర్వాత కరివేపాకును నూనె లేకుండా బాగా క్రిస్పీగా అయ్యేవరకు వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి. చివరగా పాన్‌లో రెండు స్పూన్ల నూనె వేసి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలను ఎర్రగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పులు, దినుసులు పూర్తిగా చల్లారిన తర్వాత.. మిక్సీ జార్‌లో ఎండుమిర్చి, జీలకర్ర, ఇంగువ, ఉప్పు వేసి ముందుగా గ్రైండ్ చేయాలి. ఆ తర్వాత వేయించిన పప్పులను ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా వేస్తూ బరకగా రుబ్బుకోవాలి. చివరగా వేయించిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మరోసారి పల్స్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pappula-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రైండ్ చేసిన పొడిని ప్లేట్‌లోకి తీసుకుని, వేయించి పెట్టుకున్న క్రిస్పీ కరివేపాకును చేత్తో నలిపి పొడిలో కలపాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆమ్‌చూర్ పౌడర్ వేసి సమంగా కలపాలి. పొడి వేడి పూర్తిగా తగ్గిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో నిల్వ చేసుకుంటే ఎన్నో రోజుల పాటు తాజాగా ఉంటుంది. అన్నంలోకి, ఇడ్లీ, దోశల్లోకి అద్భుతమైన రుచినిచ్చే ఈ ప్రొటీన్ రిచ్ పప్పుల పొడిని తప్పకుండా ప్రయత్నించండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/moon-saturn-transit-2-zodiac-signs-may-face-challenges-during-moon-saturn-movement-1914382.html</loc><lastmod>2026-09-18T17:46:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/moon.jpg</image:loc>
					<image:title><![CDATA[ Moon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-4-3.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు , రాశులు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటూనే ఉంటాయి. అయితే, కొన్ని సార్లు బాగా కలిసి వస్తుంది, మరికొన్ని సార్లు అస్సలు కలిసి రాదు. అయితే, ఈ ప్రభావం 12 రాశుల పైన ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-18.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండవు ఇంకా ఇవి ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్తాయి. అయితే, మరి కొద్దీ రోజుల్లో  చంద్రుడు వృశ్చిక రాశి నుంచి ధనుస్సు రాశిలోకి సంచారం చేయనున్నాడు.ఇక ఈ సమయంలో ధనుస్సు రాశిలో ఉన్న చంద్రుడిపై శని దేవుడి దృష్టి పడనుంది. అదే విధంగా రెండు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vrushbha-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి : ఈ రాశి వారు ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు. ఇంకా  వీరికి  ధన నష్టం, అలాగే ఊహించని ఖర్చులు కూడా ఎదురవుతాయి. దీని వలన షేర్ మార్కెట్ వారికీ కూడా కష్టాలు వస్తాయి. అలాగే,  పై అధికారులతో ఇంకా మీ  సీనియర్లతో వాదనలకు దిగకుండా మీరు బాధ్యతగా ఉండాలి. అలాగే, మీ ప్రతికూలతలు మీ నుంచి దూరమవ్వాలంటే హనుమాన్ చాలీసా చదవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tula-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి : చంద్రుడు, శని గ్రహాల వలన వీరికి ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. అలాగే, ఇంకా మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టకపోవడమే  మంచిది. అలాగే, మీ ఆఫీసులో అనవసర వాదనలకు దూరంగా ఉండాలి. అలాగే, మానసిక ఒత్తిడికి లోనుకాకుండా చూసుకోండి. మీ మనసు మంచిగా ఉండటానికి మంత్రాలను కూడా జపించాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-14.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-pradesh-and-telangana-weather-report-imd-forecasts-bay-of-bengal-low-pressure-heavy-rains-for-3-days-1914183.html</loc><lastmod>2026-09-18T17:30:02+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/telangana-andhra-latest-weather-report.jpg</image:loc>
					<image:title><![CDATA[ Telangana, Andhra Latest Weather Report ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తర థాయిలాండ్ మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం అదే ప్రాంతంలో కొనసాగుతూ, సగటు  సముద్ర మట్టానికి 9.4 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు కదిలే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో  సెప్టెంబర్ 19,వ తేది  సాయంత్రం నాటికి అదే ప్రాంతంలో అల్పపీడనంగా ఏర్పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత, ఇది క్రమంగా బలపడి, తదుపరి 3-4 రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు పయనించే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-4.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఉత్తర అంతర్గత తమిళనాడు, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న  ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి కొనసాగుతోందని.. మరాఠ్వాడా, దాని పరిసర ప్రాంతాల నుండి అంతర్గత కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సగటు సముద్ర మట్టానికి0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉన్న అల్పపీడన ద్రోణి ఈరోజు బలహీనపడిందని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-3.jpg</image:loc><image:caption><![CDATA[ వీటి ఫలితంగా రాష్ట్రంలోని కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో సెప్టెంబర్ 18, 19 తేదీల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముందని.. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల  కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక 20వ తేదీన ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముందని.. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report-1.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే రాయలసీమలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల  కురిసే అవకాశముందని.. శని, ఆదివారాల్లో ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే ఛాన్స్ ఉందని.. అలాగే వర్షాల సమయంలో గంటలకు 40 -50 కిలోమీటర్ల వేగముతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/andhra-latest-weather-report.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణపై కూడా ఉందని.. దీని ప్రభావంతో అటు ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవాకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quick-2-minute-maggi-masala-fried-rice-recipe-for-kids-lunch-box-1914371.html</loc><lastmod>2026-09-18T17:01:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Maggi Masala Fried Rice (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా పిల్లలకు ఎంతగానో ఇష్టమైన &#039;మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్&#039; ప్యాకెట్‌తో ఈ అన్నం చేస్తే ఆ సువాసనకే పిల్లలు లంచ్ బాక్స్‌ను ఒక్క మెతుకు కూడా వదలకుండా ఖాళీ చేసి తీసుకొస్తారు.  ఈ క్విక్ అండ్ టేస్టీ లంచ్ బాక్స్ రైస్ తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: బాస్మతి లేదా సోనా మసూరి ఉడికించిన అన్నం, 2 స్పూన్ల నూనె, 1 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 3 - చీలికల పచ్చిమిర్చి, 1 - సన్నని క్యారెట్ తరుగు, కొద్దిగా కరివేపాకు, 2 మధ్యస్థ సైజు టమోటా సన్నని ముక్కలు, 1 టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం పొడి, పావు టీస్పూన్ కంటే తక్కువ పసుపు, 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా, తాజా కొత్తిమీర తరుగు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం:  స్టవ్ వెలిగించి బాండీ లేదా వెడల్పాటి కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు, క్యారెట్ తరుగు మరియు కొద్దిగా కరివేపాకు వేయాలి. మంటను హై ఫ్లేమ్‌లో ఉంచి కేవలం అర నిమిషం పాటు వేగంగా టాస్ చేస్తూ వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందులోనే సన్నగా తరిగిన రెండు టమోటా ముక్కలు వేసి మరో అర నిమిషం హై ఫ్లేమ్‌పై కలపాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా 10 సెకన్ల పాటు వేగంగా వేయించాలి.  ఇందులో అర టీస్పూన్ ఉప్పు, అర టీస్పూన్ కారం, చిటికెడు పసుపు వేయాలి. ఆ వెంటనే ప్రధాన పదార్థమైన 2 ప్యాకెట్ల మ్యాగీ మసాలా-ఏ-మ్యాజిక్ పొడిని చల్లాలి. ఇప్పటికే ఉప్పు ఉంటుంది కాబట్టి అదనపు ఉప్పును కాస్త జాగ్రత్తగా చూసుకుని వేయాలి. ఈ మసాలాలన్నీ నూనెలో బాగా కలిసేలా ఒక్కసారి తిప్పాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/maggi-masala-fried-rice-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పొడిపొడిగా ఉడికించిన రైస్‌ను మసాలాకు సరిపడా వేసి, మంట హై ఫ్లేమ్‌లోనే ఉంచి మసాలా అంతా అన్నం మెతుకులకు పట్టేలా 10 నుండి 15 సెకన్ల పాటు వేగంగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, ఘుమఘుమలాడే 2-మినిట్ మ్యాగీ మసాలా రైస్ సిద్ధం! దీనికి ఎలాంటి సైడ్ డిష్ లేదా రైతా అవసరం లేదు, పిల్లలు నేరుగా ఇలాగే ఎంతో ఇష్టంగా తినేస్తారు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/baking-soda-for-plants-how-to-use-kitchen-soda-neem-oil-and-soap-spray-for-pests-and-heavy-flowering-1914350.html</loc><lastmod>2026-09-18T16:30:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-7-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Flower Plants (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలామంది పువ్వులు ఎక్కువగా రావాలని అతిగా నైట్రోజన్, పొటాషియం ఎరువులు వేస్తుంటారు. కానీ అధిక మోతాదులో ఎరువులు వేయడం, అవసరానికి మించి నీళ్లు పోయడం
వల్ల వేర్లు కుళ్ళిపోవడమే కాకుండా.. ఆకుల అడుగున కంటికి కనిపించని సూక్ష్మ పురుగులు, పేనుబంక, పిండినల్లి ఆశించి మొక్క ఎదుగుదలను దెబ్బతీస్తాయి. ఈ తెగుళ్లన్నింటినీ అరికట్టి మొక్కలు తిరిగి నర్సరీలా గుత్తులు గుత్తులుగా పూలు పూయడానికి మన వంటింట్లోని &#039;వంట సోడా&#039; ఒక దివ్యౌషధంలా పనిచేస్తుంది. ఈ ఆర్గానిక్ స్ప్రే తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు-కొలతలు: 2 లీటర్ల నీళ్లు, లీటరుకు 1 స్పూన్ చొప్పున 2 చెంచాల వంట సోడా,  లీటరుకు 5 ml చొప్పున 10 ml వేప నూనె-ఒకవేళ వేపనూనె లేకపోతే సాధారణ వంట నూనె కూడా వాడుకోవచ్చు, నీటిలో నూనె సమంగా కరగడానికి 5 చుక్కల హ్యాండ్ వాష్ / షాంపూ / సర్ఫ్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ రెండు లీటర్ల వాటర్ స్ప్రేయర్ బాటిల్‌లో మంచి నీటిని తీసుకోవాలి. అందులో రెండు స్పూన్ల వంట సోడా వేయాలి. ఆ తర్వాత 10 ml వేప నూనె మరియు 5 చుక్కల హ్యాండ్ వాష్ లేదా షాంపూ వేయాలి. వేప నూనె నీటితో సమంగా కలవడానికి ఈ లిక్విడ్ సోప్ ఎంతో ముఖ్యం. మూత గట్టిగా పెట్టి బాటిల్‌ను ఒకటికి రెండుసార్లు బాగా షేక్ చేసి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలం, చలికాలంలో ఉదయం 7 గంటల తర్వాత లేత ఎండ ఉన్న సమయంలో మాత్రమే స్ప్రే చేయాలి. సాయంత్రం వేళల్లో మంచు పడుతున్నప్పుడు స్ప్రే చేస్తే ద్రావణం సరిగ్గా పనిచేయదు. సహజంగా వర్షం పడినప్పుడు మొక్క ఎలా తడుస్తుందో.. అలాగే ఆకుల అడుగుభాగంలో, కాండం వద్ద, మొగ్గలపై మొక్క మొత్తం తడిసేలా స్ప్రే చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ మొక్కలకు ఆకు ముడత, తెల్ల పిండినల్లి తీవ్రంగా ఉంటే ప్రతి 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయాలి. సాధారణ నివారణ కోసం అయితే 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తే సరిపోతుంది. స్ప్రే చేసిన తర్వాత ఒకటి రెండు రోజులు పాత ఆకులు రాలిపోయినా కంగారు పడాల్సిన పనిలేదు; వెంటనే కొత్త చిగుళ్లు, బలిష్టమైన మొగ్గలు రావడం మొదలవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/flower-plants-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ అదనపు సంరక్షణ జాగ్రత్తలు: మొక్కకు రోజుకు 6 నుండి 8 గంటల పాటు తప్పనిసరిగా సూర్యరశ్మి తగలాలి. అలాగే కుండీలోని పై మట్టి డ్రై అయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. ఎక్కువ తేమ ఉంటే వేర్లు పాడైపోతాయి. ఈ సహజసిద్ధమైన వంట సోడా స్ప్రేను పూల మొక్కలకే కాకుండా కూరగాయలు, పండ్ల మొక్కలకు కూడా నిరభ్యంతరంగా వాడుకోవచ్చు! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/usirikaya-nilva-pachadi-recipe-amla-pickle-with-avakaya-style-taste-that-stays-fresh-longer-1914331.html</loc><lastmod>2026-09-18T16:13:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Usirikaya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి కోసం అర కేజీ ఉసిరికాయలు తీసుకోవాలి. మీరు తక్కువ, ఎక్కువ క్వాంటిటీ మీరు కావాలనుకుంటే కొలతలను అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇంకా మీడియం సైజులో ఉండే, దెబ్బలు లేని, కుళ్ళిపోని, గాట్లు లేని ఉసిరికాయలను ఎంచుకోవడం ముఖ్యం. అలాగే ఉసిరికాయలను శుభ్రంగా కడిగి, కొంచం కూడా తడి లేకుండా పొడి వస్త్రంతో తుడిచి ఆరబెట్టాలి. తడి ఉంటే పచ్చడి త్వరగా పాడవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ మీద ఒక గిన్నెలో నీళ్ళు పోసి మరగనివ్వాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు, దానిపై చిల్లుల గిన్నె లేదా ప్లేటు పెట్టి, అందులో ఉసిరికాయలను వేయాలి. మీడియం ఫ్లేమ్‌లో 10 నుండి 15 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. ఉడికిన ఉసిరికాయలను పక్కకు తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన ఉసిరికాయలను చేత్తో సులభంగా ముక్కలుగా విడదీయవచ్చు. కత్తి అవసరం ఉండదు. అన్ని ముక్కలను వేరు చేసిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లో పరుచుకుని, ఫ్యాన్ కింద లేదా ఎండలో ఒక గంటపాటు ఆరబెట్టాలి. ఒక రోజంతా ఎండబెడితే పచ్చడి నిల్వ కాలం ఇంకా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ లోపు, ఒక పాన్‌లో ఒక టేబుల్‌స్పూన్ ఆవాలు మరియు అర టేబుల్‌స్పూన్ మెంతులు వేసి దోరగా, సన్నటి సెగ మీద వేయించాలి. రంగు మారకుండా చూసుకోవాలి. వేగిన తర్వాత చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి మెత్తటి పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్‌లో ఒక కప్పు వేరుశనగలు ఇంకా నువ్వుల నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత, ఆరబెట్టిన ఉసిరి ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ నిదానంగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ముక్కలు లేత గోధుమ రంగులోకి మారేవరకు వేయించాలి. ఇలా వేయించడం వల్ల ముక్కలు వగరు లేకుండా, మెత్తగా, ఆవకాయ రుచితో ఉంటాయి. వేయించిన ముక్కలను పచ్చడి కలపడానికి ఉపయోగించే బౌల్‌లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి.
వేయించిన నూనెలోనే తాలింపు వేయాలి. ఒక టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, నాలుగైదు ఎండుమిర్చి వేసి వేయించాలి. స్టవ్ ఆపేసిన తర్వాత, రెండు రెమ్మల కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, పావు టీస్పూన్ ఇంగువ, పావు కప్పు తొక్క తీసిన వెల్లుల్లిపాయలను వేసి కలపాలి. ఈ తాలింపు నూనెను పూర్తిగా చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/usirikaya-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ చల్లారిన ఉసిరి ముక్కలున్న బౌల్‌లోకి ఆవాలు-మెంతులు పొడి, పావు కప్పు (50 గ్రాములు) ఎండబెట్టి పొడి చేసిన కల్లుప్పు (లేదా ఉప్పు తగ్గించి సాల్ట్), 50 గ్రాములు లేదా అర కప్పు కారం వేసి బాగా కలపాలి. తర్వాత, చల్లారిన తాలింపు నూనెను వేసి మళ్ళీ కలపాలి.
పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే పావు కప్పు నిమ్మరసం వేసి కలపాలి. నిమ్మరసం వేడిగా ఉన్నప్పుడు వేస్తే పచ్చడి పాడవుతుంది. ఇలా కలిపిన పచ్చడిని మూత పెట్టి రెండు మూడు రోజుల పాటు ఊరనివ్వాలి. ఈ సమయంలో పులుపు, కారం ముక్కలకు పట్టి నూనె పైకి తేలుతుంది. నూనె సరిపోకపోతే కొద్దిగా వేడి చేసి చల్లార్చిన నూనెను కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/lakshminarayana-yoga-mercury-venus-conjunction-to-bring-wealth-and-success-for-these-4-zodiac-signs-1914338.html</loc><lastmod>2026-09-18T16:12:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mercury-venus-conjunction-lakshminarayana-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mercury Venus Conjunction Lakshminarayana Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-4.jpg</image:loc><image:caption><![CDATA[ Mercury-Venus Conjunction-Lakshminarayana Yoga Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, వాటి పరస్పర కలయికలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని జ్యోతిష్యులు చెబుతారు. ముఖ్యంగా శుభ గ్రహాలైన బుధుడు, శుక్రుడు ఒకే రాశిలో కలిసినప్పుడు లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య సంప్రదాయంలో భావిస్తారు. ఈ యోగం సంపద, వ్యాపారం, తెలివితేటలు, సౌఖ్యం వంటి అంశాలకు అనుకూల ఫలితాలను అందిస్తుందని నమ్మకం. సెప్టెంబర్ నెలాఖరులో పితృ పక్షాలు ప్రారంభమయ్యే ముందు, శుక్రుడు తన సొంత రాశి అయిన తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. అప్పటికే అదే రాశిలో బుధుడు ఉండటంతో వీరిద్దరి కలయిక వల్ల లక్ష్మీనారాయణ యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఈ యోగ ప్రభావం కొన్ని రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా, కుటుంబ పరంగా అనుకూల ఫలితాలను తీసుకురావచ్చని భావిస్తారు. ముఖ్యంగా నాలుగు రాశుల వారికి ఈ సమయం ప్రత్యేకంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి.. లక్ష్మీనారాయణ యోగం మిథున రాశి వారికి ఆర్థికంగా అనుకూల పరిస్థితులను తీసుకురావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. చాలాకాలంగా వాయిదా పడుతున్న పనులు ముందుకు సాగవచ్చు. పిల్లల చదువు లేదా పురోగతికి సంబంధించిన శుభవార్తలు కుటుంబంలో ఆనందాన్ని నింపవచ్చు. స్టాక్ మార్కెట్, మీడియా, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-4.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి.. ఈ యోగం తులారాశిలోనే ఏర్పడటం వల్ల ఈ రాశి వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని జ్యోతిష్య సంప్రదాయం చెబుతోంది. వ్యాపారులకు కొత్త అవకాశాలు, లాభాలు రావచ్చు. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పరిష్కారం కావచ్చు. విదేశీ ఉద్యోగాలు, ప్రయాణాలు లేదా ప్రాజెక్టుల కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూల పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం రావచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-4.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి.. ఈ యోగం వల్ల ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, ప్రమోషన్ లేదా కెరీర్‌లో మార్పులు రావచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువతకు మంచి అవకాశాలు లభించవచ్చు. ఆదాయం పెరగడంతో పాటు సౌకర్యాల కోసం ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. అయినప్పటికీ ఆర్థిక స్థిరత్వం మెరుగుపడవచ్చని జ్యోతిష్య అంచనాలు సూచిస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5-3.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి.. కుంభ రాశి వారికి సృజనాత్మకత, కళలు, మీడియా, మార్కెటింగ్ వంటి రంగాల్లో మంచి అవకాశాలు లభించవచ్చు. తమ ప్రతిభకు గుర్తింపు రావడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు అదనపు లాభాలు రావచ్చు. వైవాహిక జీవితంలో భాగస్వామితో అనుబంధం మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. 
(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య సంప్రదాయాలు, నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/mars-aspect-on-venus-these-6-zodiac-signs-may-see-career-and-financial-growth-1914307.html</loc><lastmod>2026-09-18T15:53:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mars-venus-astrology.jpg</image:loc>
					<image:title><![CDATA[ Mars Venus Astrology ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/1-mesha-rashi-31-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: సప్తమంలో ఉన్న శుక్రుడిని రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానం నుంచి చూడడం వల్ల ఈ రాశి వారిలో వృత్తి, ఉద్యోగాల్లో అధికారం చేపట్టాలన్న కోరిక పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధం కావడం,  ఉద్యోగంలో శ్రమను పెంచడం వంటివి జరుగుతాయి. ధనార్జన మీద ఆశలు, ఆకాంక్షలు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయ మార్గాల మీద, అదనపు రాబడి మీద దృష్టి సారిస్తారు. సుఖవంతమైన జీవితం కోసం ఆరాటం ఎక్కువవుతుంది. శృంగార జీవితం మీద ధ్యాస పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/3-mithuna-rashi-21-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశివారికి పంచమ స్థానంలో ఉన్న శుక్రుడిని కుజుడు ధన స్థానం నుంచి వీక్షించడం వల్ల జీవ నశైలి పూర్తిగా మారిపోతుంది. విదేశీయానం మీద, విదేశాల్లో ఉద్యోగాల మీద దృష్టి పడుతుంది. మరింత మెరుగైన జీవితం గడపాలన్న ఏకైక లక్ష్యంతో కొత్త ప్రయత్నాలు ప్రారంభించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధి ప్రయత్నాల మీద శ్రమను పెంచుతారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకు పోవడం జరుగుతుంది. కొత్త పరిచయాలు, కొత్త పద్ధతులు, మంచి విలాస జీవితం ఏర్పడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/4-karkataka-rashi-41-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశికి ఉన్న కుజుడు చతుర్థ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల భోగభాగ్యాల మీద ఆశలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పదోన్నతుల కోసం లేదా అధికారం కోసం తీవ్రంగా ప్రయ త్నించి విజయం సాధించడం జరుగుతుంది. విలాస జీవితానికి అలవాటు పడతారు. ప్రముఖు లతో పరిచయాలు పెరుగుతాయి. గృహ, వాహన యోగాలు పడతాయి. అదనపు ఆదాయ మార్గాల్ని విస్తరిస్తారు. ప్రేమ వ్యవహారాలు,  దాంపత్య జీవితంలో అన్యోన్యత బాగా పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31-4.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య: ఈ రాశికి ధన స్థానంలో ఉన్న శుక్రుడిని లాభ స్థానం నుంచి కుజుడు చూడడం వల్ల శృంగార సంబంధమైన కోరికలు విజృంభించడానికి అవకాశం ఉంది. అనవసర పరిచయాలు ఏర్పడతాయి. విలాస జీవితం అలవడుతుంది. వ్యక్తిగత సుఖాల మీద ఖర్చు పెరుగుతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు చాలావరకు విజయవంతం అవుతాయి. సిరిసంపదలు కలిసి వస్తాయి. ప్రేమ జీవితం, దాంపత్య జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. సంపన్న వ్యక్తితో పెళ్లి కుదురుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-6.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశిలో ఉన్న రాశ్యధిపతి శుక్రుడిని దశమస్థానం నుంచి కుజుడు వీక్షించడం వల్ల ఈ రాశి వారు ఆదాయ వృద్ధి కోసం బాగా శ్రమపడతారు. షేర్లు, స్పెక్యులేషన్లలో పెట్టే పెట్టుబడులు బాగా లాభిస్తాయి. సుఖసంతోషాలకు కోసం తాపత్రయపడడం జరుగుతుంది. శృంగార సంబంధమైన కోరికలు పెరుగుతాయి. గృహ, వాహన సౌకర్యాలు అమరుతాయి. విహార యాత్రల మీద ఖర్చు పెరుగుతుంది. అనవసర పరిచయాలు కలుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో ఉన్నత పదవి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/10-makara-rashi-51-5.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: ఈ రాశికి సప్తమ స్థానంలో ఉన్న కుజుడు దశమ స్థానంలో ఉన్న శుక్రుడిని వీక్షించడం వల్ల ఉద్యోగంలో పదోన్నతి కోసం, జీతభత్యాల పెరుగుదల కోసం గట్టి కృషి సాగించి సఫలం అవుతారు. ఆదాయ వృద్ధికి తీవ్ర ప్రయత్నాలు సాగిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ల మీద పెట్టుబడులు పెంచడం జరుగుతుంది. లాభదాయక పరిచయాలు, లాభదాయక ఒప్పందాలు చోటు చేసుకుంటాయి. అదనపు ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. గృహ, వాహన సౌకర్యాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-special-6th-day-ganesh-naivedyam-bellam-jilebi-recipe-jilebis-stay-soft-for-4-days-1914271.html</loc><lastmod>2026-09-18T16:54:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bellam Jilebi 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: రెండు కేజీల మైదాపిండి, పావుకిలో బొంబాయి రవ్వ, ఒక టేబుల్ స్పూన్  బేకింగ్ పౌడర్, ఒక టేబుల్ స్పూన్    నిమ్మరసం, కొంచం ఉప్పు, ఇంకా సరిపడా నీళ్ళు, ఒక కప్పు తురిమిన బెల్లం,  ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి, కలర్ ఫుడ్  పసుపు రంగు,  డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ ను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక చిన్న గిన్నెలో మైదాపిండిని తీసుకోవాలి. ఇంకా దీనిలో కొంచం ఉప్పు, ఒక టీస్పూన్ బొంబాయి రవ్వను కలపాలి. బొంబాయి రవ్వ కలపడం వల్ల జిలేబీలు ఎక్కువ సమయం వరకు క్రిస్పీగా ఉంటాయి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ పిండిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయాలి. పిండి మరీ పల్చగా లేదా మరీ చిక్కగా కాకుండా, జిలేబీ చేయడానికి సరిపడా కన్సిస్టెన్సీలో ఉండాలి. పిండి సిద్ధమైన తర్వాత మూత పెట్టి పది నిమిషాలు పక్కన పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-1.jpg</image:loc><image:caption><![CDATA[ పిండి పక్కన పెట్టే సమయంలో బెల్లం పాకాన్ని సిద్ధం చేసుకోవచ్చు. ఒక పాన్‌లో ఒక కప్పు తురిమిన బెల్లం తీసుకుని, అందులో అర కప్పు నీటిని పోయాలి. బెల్లం కరిగి పాకం కాసేపు మరిగించాలి. పాకం మరీ తీగపాకంలా కాకుండా, రెండు వేళ్లతో పట్టుకుంటే అంటుకునేలా జిగురుగా ఉండాలి. ఈ దశలో అర టీస్పూన్ యాలకుల పొడి, చిటికెడు పసుపు రంగు వేయాలి. చివరిగా, ఒక టీస్పూన్ నిమ్మరసాన్ని కలపాలి. నిమ్మరసం కలపడం వల్ల పాకం తిరిగి గట్టిపడకుండా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, పాకం చల్లారకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పది నిమిషాల తర్వాత, పిండి కాస్త చిక్కబడి ఉంటుంది. దీనికి కారణం బొంబాయి రవ్వ నీటిని పీల్చుకోవడం. ఇప్పుడు పిండిని తక్షణమే పులియబెట్టడానికి మూడు టీస్పూన్ల నిమ్మరసం , అర టీస్పూన్ బేకింగ్ పౌడర్‌ను కలపాలి. బేకింగ్ పౌడర్ లేకపోతే, బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. వీటన్నింటినీ పిండిలో బాగా కలిపి చిలుకాలి. పిండి మరీ చిక్కగా అనిపిస్తే, ఒకటి లేదా రెండు టీస్పూన్ల నీటిని కలిపి సరైన కన్సిస్టెన్సీకి తీసుకురావాలి. నిమ్మరసం,  బేకింగ్ పౌడర్ కలపడం వల్ల పిండి తక్షణమే పులిసినట్లు అవుతుంది, జిలేబీల తయారీకి సిద్ధంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellam-jilebi-4.jpg</image:loc><image:caption><![CDATA[ సిద్ధం చేసుకున్న పిండిని జిలేబీ బాటిల్ లేదా చిన్న రంధ్రం ఉన్న పాలు కవర్‌లో తీసుకోవాలి. జిలేబీలు వేయించడానికి ఫ్లాట్‌గా ఉండే పాన్ తీసుకుని, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కాక, మంటను మధ్యస్థ స్థాయికి తగ్గించి జిలేబీలను వేయాలి. జిలేబీలు ఒకవైపు గట్టిపడిన తర్వాత, మరోవైపు తిప్పి క్రిస్పీగా వేయించాలి. జిలేబీలను అధిక మంటపై కాకుండా, మధ్యస్థ మంటపై వేయించడం ముఖ్యం.నూనెలో క్రిస్పీగా వేగిన జిలేబీలను వెంటనే తీసి, గోరువెచ్చని బెల్లం పాకంలో వేయాలి. జిలేబీ చల్లారితే పాకాన్ని సరిగ్గా పీల్చుకోదు. కాబట్టి వేడి జిలేబీలను గోరువెచ్చని పాకంలో వేసి 30-40 సెకన్లు నానబెట్టాలి. పాకం జిలేబీలకు బాగా పట్టిన తర్వాత, వాటిని ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన పిండితో కూడా ఇదే పద్ధతిలో జిలేబీలను తయారుచేసుకోవాలి. జిలేబీ చేసేటప్పుడు పాకం చల్లారిపోతే, మళ్లీ కాస్త వేడి చేసి ఉపయోగించాలి. ఈ విధంగా తయారుచేస్తే, ఎంతో టేస్టీగా, క్రిస్పీగా ఉండే నోరూరించే బెల్లం జిలేబీలు సిద్ధమవుతాయి. ఈ జిలేబీలు రెండు రోజుల వరకు కూడా తమ క్రిస్పీనెస్‌ను కోల్పోకుండా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gajakesari-yoga-october-2026-jupiter-moon-conjunction-in-cancer-may-bring-wealth-benefits-for-2-zodiac-signs-1914243.html</loc><lastmod>2026-09-18T14:36:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-sanchar-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Sanchar 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-17.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-13.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే నెలలో కర్కాటక రాశిలో గురు, చంద్రుడు కలవబోతున్నారు. ఈ శక్తివంతమైన కలయిక వలన గజకేసరి యోగం ఏర్పడనుంది. అంతే కాదు,  ఈ ప్రభావం 12 రాశుల వారి పైన పడనుంది. 12 రాశులలో రెండు రాశులకు మాత్రం విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఇంకా వీరి వ్యాపారాలు కూడా విస్తరిస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha.jpg</image:loc><image:caption><![CDATA[ మీ ఆదాయం పెరుగుతుంది ఇంకా మీకు రావాల్సిన డబ్బులు కూడా వస్తాయి. ఇంకా వీరి ఆర్థిక ప్రణాళికలపరిస్థితులు కూడా మెరుగుపడతాయి ఇంకా కొత్తగా ఉద్యోగంలో  జాయిన్ అయినా వారికీ కూడా మొత్తం మారుతుంది.  పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. మీ పైఅధికారుల నుండి ప్రశంసలు వస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/mesha.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టిన వాళ్ళకి అధిక  లాభాలు వస్తాయి. అలాగే మంచి మంచి అవకాశాలు వస్తాయి. ఇంకా పెట్టుబడులు పెట్టిన వాళ్ళకి కూడా మంచిగా ఉంటుంది. మీరు కొత్తగా చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న అవకాశం వస్తుంది అప్పుడు మొత్తం మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-10.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/shukra-yogam-effect-3-zodiac-signs-see-golden-fortunes-and-financial-prosperity-1914216.html</loc><lastmod>2026-09-18T14:25:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam.jpg</image:loc>
					<image:title><![CDATA[ Shukra Yogam ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-1.jpg</image:loc><image:caption><![CDATA[ సెప్టెంబర్ చివరలో శుక్ర యోగం ఏర్పడనుంది. ముఖ్యంగా మూడు నక్షత్రాల్లో జన్మించిన వారిపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందంట. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడం వలన మూడు రాశుల వారికి ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రానున్నది. కాగా, ఏ రాశుల వారికి శుక్రుడి అనుగ్రహంతో అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-3.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి శుక్ర యోగం వలన చాలా అద్భుతంగా ఉంటుంది. మహాలక్ష్మీ అనుగ్రహం వీరిపై ఉండటం వలన వీరికి ధనానికి ధాన్యానికి లోటే ఉండదు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. చేతినిండా డబ్బులతో చాలా ఆనందంగా గడుపుతారు. విద్యార్థులకు కూడా కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అన్నివిధాలుగా వీరికి చాలా అద్భుతంగా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. ఈ రాశి వారు గత కొన్ని రోజుల నుంచి ఎవరు అయితే సమస్యలతో బాధపడతారో, వారు వాటి నుంచి బయట పడతారు. విద్యార్థులకు కూడా ఇది మంచి సమయం. ఆర్థికంగా కలిసి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి అప్పుల బాధలతో సతమతం అయ్యే  వారు కూడా ఈ సమయంలో వాటి నుంచి బయటపడతారు. ఆనందంగా ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేసే ఛాన్స్ ఉంది. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా శుభ సమయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/shukra-yogam-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/quick-and-easy-tomato-rice-a-perfect-lunch-box-idea-1914200.html</loc><lastmod>2026-09-18T14:30:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lunch Box 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లల మంచి ఆహారం అందించాలని , వారికి బలమైన, మంచి పోషకాలు ఉన్న ఆహారం అందించాలని తల్లిదండ్రులు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. అందుకోసం, ప్రతి రోజు కొత్త కొత్త ఆహారాలను రెడీ చేయడం కోసం సెర్చ్ చేస్తుంటారు. అయితే పిల్లలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా, వారు ఇష్టంగా ఫుడ్ తినాలి అంటే తప్పకుండా వారి డైట్‌లో ఈ టమాటా రైస్ ఉండాల్సిందేనంట. దానిని సులభంగా ఎలా చేయాలి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box-2.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటా రైస్ చేయడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. టమాటాలు, నెయ్యి, నూనె, పచ్చి మిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళ దుంపలు, లవంగాలు, కారం, పసుపు, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు, బియ్యం, పుదీనా, గరం మసాలా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీలోకి వెళ్లితే.. ముందుగా బియ్యం తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత రిసిపీ రెడీ చేయడం కోసం, ఒక ప్రెషర్ కుక్కర్‌ తీసుకొని, అందులో 1 స్పూన్ నెయ్యి, 2 స్పూన్స్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తరువాత, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరిగిన బంగాళ దుంప ముక్కలు, టమాట ముక్కలు వేసి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు, కారం వేసి, టమాట ముక్కలు మెత్తగా అయ్యేవరకు సుమారు 5 నిమిషాలు మగ్గించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lunch-box-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు, ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం వేసి ఒక నిమిషం పాటు కలపాలి. బియ్యానికి సరిపడా నీళ్లు పోసి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా వేసి కలపాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించాలి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత, మూత తీసి నెమ్మదిగా కలిపితే, కమ్మని టమాటో రైస్ సిద్ధంగా ఉంటుంది. ఇది పిల్లల లంచ్ బాక్స్‌కే కాకుండా, ఇంట్లో అల్పాహారానికి కూడా బెస్ట్ ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/september-end-horoscope-4-signs-face-challenges-3-enjoy-shukra-yoga-luck-1914199.html</loc><lastmod>2026-09-18T14:15:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september.jpg</image:loc>
					<image:title><![CDATA[ September ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september-2.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : కుంభ రాశి వారు సెప్టెంబర్ చివరి రోజుల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. లేకపోతే అనేక ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. అందువలన ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది. పనులు ఆలస్యంగా పూర్తి అవుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి బంధువుల నుంచి సమస్యలు ఎదురు అవుతాయ. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. కోర్టు వ్యవహారాలు వ్యతిరేకంగా వస్తాయి. అంతే కాకుండా విద్యార్థులు కూడా కష్టానికి తగిన ఫలితాలను అందుకోవడంలో వెనకబడే ఛాన్స్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం డబుల్ అవుతుంది. కానీ ఖర్చులు వీరికి మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయి. చాలా రోజుల నుంచి ఎవరు అయితే విదేశీ ప్రయాణం చేయాలి అనుకుంటున్నారో వారికి ఈ సారి కూడా నిరాశే ఎదురు అవుతుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఇది ఖర్చులను పెంచడమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా నష్టపోయేలా చేస్తుంది. అందువలన ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september-5.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి : సింహ రాశి వారికి ఇది చాలా కష్టాల సమయం. మీరు ఎంత నిశ్శబ్దం వహిస్తే మీకు అది అంత మేలు చేస్తుంది. అందువలన వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ మాటతీరే మిమ్మల్ని అనుకోని సమస్యల్లోకి నెట్టి వేస్తుంది. మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. బంధాన్ని కాపాడుకోవాలి అంటే చాలా వరకు నిశ్శబ్దమే మీకు మేలు చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/september-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-this-indias-number-one-web-series-trending-in-amazon-prime-ott-last-6-years-check-here-full-details-1914137.html</loc><lastmod>2026-09-18T13:38:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Panchayat ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ఓటీటీలలో కొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. వెబ్ సిరీస్, సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సిరీస్ మాత్రం దాదాపు ఆరు సంవత్సరాలుగా ట్రెండ్ అవుతుంది. ఈ సిరీస్ కంటెంట్, ట్విస్టులు, సీన్స్ ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందాయి.  అంటే జనాలకు పూర్తిస్థాయి వినోదాన్ని అందించే సిరీస్ అని కూడా చెప్పొచ్చు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న సిరీస్ పేరు ఏంటీ అనే వివరాలు ఇప్పుడు తెలుసుకోవాల్సిందే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat-movie.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది కేవలం కామెడీ సిరీస్ మాత్రమే. ఎలాంటి సస్పెన్స్ గానీ, హింస గానీ లేకపోవడమే ఈ సిరీస్ విజయానికి ప్రధాన బలం. ఇప్పటివరకు మొత్తం నాలుగు సీజన్స్ రాగా.. అందులో దాదాపు 32 ఎపిసోడ్స్ ఉన్నాయి. ప్రతీ సీజన్ సూపర్ హిట్ అయ్యింది. అలాగే ఇందులో స్టార్ నటీనటులు ఎవరూ లేరు. అయినప్పటికీ దేశవ్యాప్తంగా నెంబర్ వన్ వెబ్ సిరీస్ గా మారింది. ఇంతకీ ఆ సిరీస్ ఏంటీ అని ఆలోచిస్తున్నారా.. ? అదేనండి.. పంచాయత్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat-news.jpg</image:loc><image:caption><![CDATA[ పంచాయత్ వెబ్ సిరీస్ లో జితేంద్ర కుమార్, రఘుబీర్ యాదవ్, నీనా గుప్తా వంటి నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సిరీస్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. గత ఆరు సంవత్సరాలుగా ఈ సిరీస్ ప్రేక్షకులను అలరిస్తుండగా.. ఎక్కడా కూడా జనాలకు బోర్ కొట్టించదు. ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ 2020లో విడుదల కాగా..  మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో సీజన్ 2ను రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు మేకర్స్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat-ott.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక రెండు సంవత్సరాల్లోనే 2022లో ఈ సిరీస్ రెండవ సీజన్ రిలీజ్ చేశారు. అలాగే 2024లో మూడవ సీజన్, 2025లో నాల్గవ సీజన్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ప్రతి సీజన్ లో దాదాపు ఎనిమిది ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈ సిరీస్ సీజన్ 5 సైతం త్వరలోనే అడియన్స్ ముందుకు రానుంది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఈ సీజన్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/panchayat-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ సీజన్ 5 విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. కానీ ఇందులో ఫులేరా గ్రామానికి సంబంధించిన ఉత్కంఠభరితమైన కథ ఉండనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజన్ 5 కోసం జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎలాంటి యాక్షన్ సీన్స్, గ్లామర్ సాంగ్స్ లేకుండా విడుదలైన ఈ చిన్నపాటి సిరీస్ తక్కువ సమయంలోనే జనాలకు దగ్గరైంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/indian-railways-approves-38-21-km-new-shorter-rail-route-between-mukutban-and-gadchandur-1914140.html</loc><lastmod>2026-09-18T13:17:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ New Rail Line Between Mukutban And Gadchandur (5) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దులోని యవత్మాల్ జిల్లాలోని ముకుట్‌బన్, చంద్రపూర్ జిల్లాలోని గడ్చాందూర్.. ఇవి రెండు ముఖ్యమైన పారిశ్రామిక, మైనింగ్ కేంద్రాలు. ఇక్కడ చాలా వరకు సిమెంట్ ప్లాంట్లు, వెస్ట్రన్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌కు చెందిన బొగ్గు గనులు, సున్నపురాయి గనులు ఉన్నాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు చేస్తే.. పారిశ్రామిక ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ దొరకడంతో పాటు సరుకు రవాణాను కూడా ఈజీ అవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న వార్ధా-మాణిక్‌గఢ్ సెక్షన్‌లో రద్దీ తగ్గడంతో పాటు ప్రజలకు రవాణా ఖర్చులతో పాటు సమయం కూడా ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు DPR ప్రకారం.. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత రోజుకు రెండు దిశల్లో రెండు మెము రైళ్లతో పాటు, ఏడాదికి 6.08 MTPA  సరుకు రవాణా చేయవచ్చని అధికారులు అంచనా వేశారు. ఈ సరుకు రవాణాలో బొగ్గు, కోక్, సిమెంట్, స్పాంజ్ ఐరన్, మెటల్ స్క్రాప్, ఇనుము, ఉక్కు, ఎరువులు, ఆహార ధాన్యాలు తదితర ఉత్పత్తులు ఉంటాయని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కొత్త లైన్ బొగ్గు, సిమెంట్ క్లస్టర్‌లను నేరుగా మాజ్రి-నాందేడ్ మార్గంతో కనెక్ట్ చేయవచ్చని.. దీనివల్ల జాల్నా, పర్భానీ, ఛత్రపతి శంభాజీనగర్,  మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలోని ఇతర ప్రాంతాలకు బొగ్గు, సిమెంట్, ఇతర ట్రాఫిక్ మరింత త్వరగా చేరుకోవడానికి వీలవుతుందని అధికారులు తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఈ ప్రాజెక్ట్ పూర్తయితే ఎప్పుడూ రద్దీగా ఉండే బల్హార్షా-నాగ్‌పూర్ హై-డెన్సిటీ నెట్‌వర్క్ రూట్‌పై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. అలాగే యవత్మాల్, చంద్రపూర్ జిల్లాల్లోని తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాలకు రైలు సౌకర్యం అందుబాటులోకి వస్తుందని.. ఇది మెరుగైన రైల్వే మౌలిక సదుపాయాల ద్వారా ఈ ప్రాంత పారిశ్రామిక, ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పడుతుందని తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/new-rail-line-between-mukutban-and-gadchandur-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కొత్త రైల్వే లైన్ ప్రాంతీయ రైల్వే నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచుతుందని.. నిత్యావసర వస్తువుల రవాణాను సులభతరం చేయడంతో పాటు, పెరుగుతున్న సరుకు, ప్రయాణికుల అవసరాలను తీర్చడానికి ఎంతగాగో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పారిశ్రామిక, ప్రాంతీయ ఆర్థిక కార్యకలాపాలకు ఊతం లభించడంతో పాటు, ప్రస్తుతం ఉన్న రైల్వే నెట్‌వర్క్‌ను మరింత సమర్థవంతంగా వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుందన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/best-cars-most-selling-cars-in-india-tata-punch-wagonr-swift-fronx-ertiga-1914105.html</loc><lastmod>2026-09-18T12:49:19+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Best Cars ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars1.jpg</image:loc><image:caption><![CDATA[ Best Cars: భారతీయ కార్ల మార్కెట్‌లో ఆగస్టు 2026లో అనేక కంపెనీల కార్లు అద్భుతమైన అమ్మకాలను నమోదు చేశాయి. ముఖ్యంగా అత్యధికంగా అమ్ముడైన టాప్ ఐదు మోడళ్లలో నాలుగు మారుతి సుజుకికి చెందినవి కాగా, టాటా పంచ్ ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ కార్ల అమ్మకాలతో పాటు, వినియోగదారులు వాటి మైలేజ్, ధరపై కూడా దృష్టి సారిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆగస్టు 2026లో అమ్మకాల పరంగా టాటా పంచ్ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ మైక్రో ఎస్‌యూవీకి చెందిన మొత్తం 21,320 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే దాదాపు 99 శాతం ఎక్కువ. దీని ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ.6.13 లక్షల నుండి ప్రారంభమవుతుంది. పంచ్ పెట్రోల్, సిఎన్‌జి రెండు ఆప్షన్లలోనూ అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars3.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి సుజుకి వాగన్ఆర్ ఆగస్టు నెలలో 20,180 యూనిట్లు అమ్ముడై, దేశంలో రెండవ అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు సుమారుగా 39% పెరిగాయి. వాగన్ఆర్ ఎక్స్-షోరూమ్ ధరలు సుమారుగా రూ.5.55 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇది పెట్రోల్, సీఎన్‌జీ ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars4.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి సుజుకి స్విఫ్ట్ ఆగస్టు 2026లో 19,832 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, దేశంలో అత్యధికంగా అమ్ముడైన మూడవ కారుగా నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే దీని అమ్మకాలు సుమారు 60 శాతం పెరిగాయి. స్విఫ్ట్ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars5.jpg</image:loc><image:caption><![CDATA[ మారుతి సుజుకీ ఫ్రాంక్స్‌ కూడా ఆగస్ట్‌ నెలలో అత్యధికంగా అమ్ముడైన టాప్‌-5 కార్డలో ఒకటిగా నిలిచింది. ఈ క్రాసోవర్‌కు చెందిన మొత్తం 18, యూనిట్లు అమ్ముడయ్యాయి. వార్షిక ప్రతిపాదికన దీని అమ్మకాలు సుమారు శాతం పెరుగుదలను మోదు చేశాయి. ఫ్రాంక్స్‌ షోరూమ్‌ ధర సుమారు రూ. లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ జాబితాలో మారుతి సుజుకీ ఎర్టిగా ఐదో స్థానంలో నిలిచింది.  ఆగస్ట్‌లో 18,516 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఇది 7 సీటర్‌ ఎంపీవీ, ఎక్కువ సీటింగ్‌ సామర్థ్యం ఉన్న కారును కోరుకునే కుటుంబాలలో ఇది ప్రత్యేకంగా ప్రజాదరణ పొందింది. ఎర్టిగా ఎక్స్‌ షోరూమ్‌ ధర సుమారు రూ.8.69 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది పెట్రోల్‌, సీఎన్‌జీ ఆప్షన్‌లో లభిస్తుంది. పెట్రోల్‌ మోడల్‌ లీటర్‌కు సుమారు 20.51 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుండగా, సీఎన్‌జీ మోడల్‌ కిలో గ్రాముకు సుమారు 26.11 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/best-cars7.jpg</image:loc><image:caption><![CDATA[ ఆగస్ట్‌ 2026 అమ్మకాలలో మారుతి సుజుకీ బలమైన ఆధిపత్యం మధ్య టాటా పంచ్‌ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. వ్యాగన్‌ఆర్‌, స్విఫ్ట్‌, ఫ్రాంక్స్‌, ఎర్టిగా టాప్‌ 5లో ప్రవేశించాయి. ఈ జాబితా వివిధ విభాగాల కార్ల కోసం వినియోగదారులలో బలమైన డిమాండ్‌ ఉందని కూడా స్పష్టంగా కనిపిస్తోంది. స్విఫ్ట్‌ వంటి హ్యాచ్‌బ్యాక్‌లు, అలాగే ఫ్రాంక్స్‌, ఎర్టిగా వంటి మోడళ్లను కూడా పెద్ద సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/transform-leftover-rice-quick-oil-free-breakfast-roti-with-spicy-chutney-1914075.html</loc><lastmod>2026-09-18T12:36:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chepathi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi-4.jpg</image:loc><image:caption><![CDATA[ రోజువారీ జీవితంలో త్వరగా, సులువుగా చేసుకోగలిగే అల్పాహారం ఎంతో అవసరం. ముఖ్యంగా రాత్రి మిగిలిన అన్నాన్ని ఎలా ఉపయోగించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ అద్భుతమైన రిసిపీ. నూనె, నీళ్లు అస్సలు వాడకుండా, కేవలం కొన్ని పదార్థాలతోనే అద్భుతమైన రొట్టెలను, వాటికి తగ్గ కమ్మని చట్నీ తయారు చేసుకోవచ్చునంట. అది ఎలా అనుకుంటున్నారా? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi-5.jpg</image:loc><image:caption><![CDATA[ మిగిలిపోయిన అన్నంతో చపాతీ ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే.. రాత్రి మిగిలిన అన్నం: 1 కప్పు, బియ్యప్పిండి: 1 కప్పు,  పచ్చిమిర్చి: 2 లేదా మూడు. చిటికెడు ఉప్పు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, రాత్రి మిగిలిన ఒక కప్పు అన్నాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి రెండు పచ్చి మిర్చిని కలపాలి. కొంచెం కూడా నీళ్లు పోయకుండా, అన్నాన్ని పచ్చిమిర్చిని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే, ఒక టీస్పూన్ చిల్లీ ఫ్లేక్స్ ఉపయోగించవచ్చు. ఇప్పుడు ఈ అన్నం పేస్ట్‌ను ఒక గిన్నెలోకి తీసుకొని, ఒక కప్పు బియ్యప్పిండిని కలపాలి. నీళ్లు అస్సలు పోయకుండా, చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. అన్నంలో ఉన్న తేమతోనే పిండి కలుస్తుంది. పిండిని బాగా కలిపిన తర్వాత, మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ సమయం పిండిని బాగా సెట్ చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi-1.jpg</image:loc><image:caption><![CDATA[ 10 నిమిషాల తర్వాత, పిండిని మరోసారి కలుపుకొని, రెండు సమాన భాగాలుగా విభజించుకోవాలి. కొద్దిగా గోధుమ పిండి లేదా బియ్యప్పిండి చల్లుకుంటూ, ఒక్కో భాగాన్ని పెద్ద చపాతీలా, సమంగా రుద్దుకోవాలి. ఒక గిన్నె లేదా మూత సహాయంతో గుండ్రని ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇది రొట్టెలకు మంచి రూపాన్ని ఇస్తుంది. స్టవ్‌పై పెనం పెట్టి వేడి చేయాలి. పెనం వేడయ్యాక, మధ్యస్థ మంట మీద ఒక్కో రొట్టెను వేసి కాల్చుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chepathi-2.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె లేదా నెయ్యి అస్సలు వేయకుండా కాల్చవచ్చు. రెండు వైపులా తిప్పుకుంటూ, గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి. మధ్యస్థ మంట మీద కాల్చడం వల్ల రొట్టెలు మృదువుగా వస్తాయి, అదే తక్కువ మంట మీద కాల్చితే గట్టిపడతాయి. ఆలస్యంగా లేచినప్పుడు లేదా అన్నం మిగిలిపోయినప్పుడు ఇది ఒక అద్భుతమైన పరిష్కారం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vinayaka-chavithi-wonder-mooshika-appears-joins-puja-goes-viral-1914045.html</loc><lastmod>2026-09-18T12:06:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sileru School 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school-3.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం ప్రతి పల్లె పట్నంలోని  ప్రతి వాడ వాడలో వినాయకుడిని ప్రతిష్టించి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, ఆఫీసు భవనాల్లో ఇలా అన్ని చోట్ల వినాయకుడి విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో వినాయకుడిని ప్రతిష్టించి పూజలు చేస్తుండగా అద్భుతం చోటు చేసుకున్నదంట. ఇంతకీ అది ఏమిటి అంటే? ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school-1.jpg</image:loc><image:caption><![CDATA[ వినాయక చవితి ఉత్సవాల వేళ అల్లూరి సీతారామరాజు జిల్లా సీలేరులో ఒక ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది.  గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు ఉపాధ్యాయులు పూజలు చేస్తుండగా ఎలుక ప్రత్యక్షమైంది.  భక్తిశ్రద్ధలతో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి  పూజలను ఘనంగా ఏర్పాటు చేశారు. ఆ సమయంలో ఊహించని విధంగా వినాయక విగ్రహం వద్దకు ఎలుక వచ్చింది.  విఘ్నేశ్వరుడి ఒడిలో కాసేపు, పాదాల చెంత కూర్చొని కనిపించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school-4.jpg</image:loc><image:caption><![CDATA[ విఘ్నేశ్వరుడి వాహనమైన మూషికం స్వయంగా వచ్చిందని భావించిన ఉపాధ్యాయుల విద్యార్థులు, ఉపాధ్యాయులు దైవ మహిమ గా భావించారు.  సాధారణంగా మనుషులను చూస్తే పరుగులు తీసే ఎలుక, ఏమాత్రం భయం లేకుండా  అలాగే ఉండిపోయింది. విద్యార్థులు భజన చేస్తున్న సమయంలో.. ఆ మూషికం కూడా ముందు కాళ్లు పైకి ఎత్తి కదిలించింది. దీంతో మూషికం కూడా పూజల్లో పాల్గొన్నట్టు అంతా భావించి ఆశ్చర్యానికి గురయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది గమనించిన హాస్టల్ వార్డెన్ శకుంతల.. ఆ మూషికానికి నమస్కరించారు. దాని నుదుటన బొట్టు పెట్టారు. అయినా ఎక్కడ మెరుపు లేకుండా అక్కడే కూర్చుని అన్ని సేవలు అందుకుంది ఆ మూషికం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/sileru-school.jpg</image:loc><image:caption><![CDATA[ భక్తులు సమర్పించిన నైవేద్యం, పండ్లను ఆ మూషికం అక్కడే కూర్చుని ఎంతో ఇష్టంగా తిన్నది. ఈ దృశ్యాన్ని చూసిన విద్యార్థులంతా స్వామివారి నామస్మరణ చేశారు. విఘ్నేశ్వరుడి మహిమగా భావించిన హాస్టల్ ఉపాధ్యాయులు వార్డెన్.. వినాయకుడు చెంత ఉన్న ఆ మూషికాన్ని వీడియో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/custard-apple-vastu-is-sitaphal-plant-good-for-home-financial-impact-1914044.html</loc><lastmod>2026-09-18T12:04:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant.jpg</image:loc>
					<image:title><![CDATA[ Custard Apple Plant ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant-5.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ మన ఇంటి ముందు వెనక ఉండే చిన్న చిన్న మొక్కల నుంచి పెద్ద పెద్ద చెట్ల వరకు కూడా వాస్తు అనేది ప్రభావితం చేస్తుందంట. ముఖ్యంగా చాలా మంది తమ ఇంటి ముందు సీతాఫలం మొక్క నాటుకుంటారు. మరి ఇలా ఇంటి ముందు సీతాఫలం మొక్క ఉండటం మంచిదేనా? అసలు దీని గురించి వాస్తు శాస్త్ర నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది తమ ఇంటి ముందు ఫలాలను ఇచ్చే చెట్లు నాటుకుంటారు. ముఖ్యంగా జామ చెట్టు, మామిడి చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఇక కొంత మంది ఏకంగా సీతాఫలం చెట్టును కూడా ఇంటి ముందు నాటుకుంటారు. మరి ఇలా ఇంటి ముందు సీతాఫలం చెట్టు ఉండటం మంచిదేనా? అంటే?  అస్సలే మంచిది కాదు అంటున్నారు వాస్తు పండితులు. చాలా మంది సీతాఫలం ప్రతి పూజలో ఉపయోగిస్తారు. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఈ పండు సమర్పిస్తే దారిద్ర్యం తొలిగిపోతుంది అంటారు. పూజలో ఉపయోగిస్తారు కాబట్టి, ఇంటి ముందు ఉండటం కూడా మంచిది అనుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant-2.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ ఇంటి ముందు సీతాఫలం మొక్క ఉండటం వలన ఆర్థిక సమస్యలు అధికం అవుతాయంట. అంతే కాకుండా ఇది అనేక ఇబ్బందులకు కారణం అవుతుందంట. అందువలన ఎవరి ఇంటి ముందు అయినా సరే సీతాఫలం మొక్క ఉంటే దానిని వెంటనే నరికివేయడం మంచిదని వాస్తు పండితులు చెబుతున్నారు. ఒక వేళ మీకు నరికి వేయడం ఇష్టం లేకపోతే, దాని పక్కనే అశోక మొక్క నాటడం వలన లేదా ఉసిరి మొక్క నాటడం వలన వాస్తు దోషం తొలిగిపోతుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant-3.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ చాలా మంది ఈ మధ్య కాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారు ఎక్కువగా తమ ఇంటి ముందు సీతాఫలం మొక్కను నాటుకుంటున్నారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదే అయినప్పటికీ, వాస్తు ప్రకారం అస్సలే మంచిది కాదు అని వాస్తు పండితులు తెలియజేస్తున్నారు. అందువలన మొక్కను నాటుకోకూడదు, ఒక వేళ ఉన్నట్లు అయితే పక్కనే ఉసిరి మొక్క నాటుకోవడం మంచిదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/custard-apple-plant-4.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vankaya-fry-make-this-spicy-fry-that-tastes-better-than-chicken-and-mutton-1914026.html</loc><lastmod>2026-09-18T12:01:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vankaya Fry 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వంకాయ ఫ్రై రెసిపీ, దాని అద్భుతమైన రుచి, సులభమైన తయారీ విధానం.. వంటల్లో ఎంతో ప్రత్యేకం. కేవలం పావు కిలో వంకాయలతో, ఎటువంటి అదనపు ఖర్చులు లేకుండా, మాంసాహార వంటకాలైన చికెన్, మటన్ కన్నా మరింత రుచికరంగా ఈ ఫ్రైని తయారుచేసుకోవచ్చు. వారానికి రెండుసార్లు ఈ విధంగా వండుకొని తింటే, ఆదివారం చికెన్, మటన్ అవసరం లేదనిపించేంత కమ్మగా ఉంటుందని వారు తెలిపారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-3.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు.. వంకాయలు (నల్లవి లేదా తెల్లవి) - 250 గ్రాములు, నూనె - తగినంత (ఫ్రైకి కొద్దిగా ఎక్కువ), ఆవాలు - అర స్పూన్, జీలకర్ర - ఒక స్పూన్, పచ్చిమిర్చి - 4 (పొడవుగా చీల్చినవి), పెద్ద ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినది), కరివేపాకు రెబ్బలు - కొన్ని, అల్లం పేస్ట్ - ఒక చిన్న స్పూన్, పసుపు - చిటికెడు, కాశ్మీరీ మిర్చి పౌడర్ - 2 స్పూన్లు (కారం కోసం), ఉప్పు - రుచికి సరిపడా, ధనియా పౌడర్ - ఒక స్పూన్, మిక్స్డ్ మసాలా/గరం మసాలా - ఒక స్పూన్ చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పావు కిలో నల్ల వంకాయలను (తెల్ల వంకాయలు అందుబాటులో లేకపోతే నల్ల వాటిని ఉపయోగించవచ్చు) శుభ్రంగా నీటిలో కడిగి మరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. పొడి క్లాత్‌తో వంకాయల పైన ఉన్న నీటిని తడి లేకుండా తుడిచి పక్కన పెట్టుకోవాలి. వంకాయల తొడిమలను లైట్‌గా కత్తిరించి, ప్రతి వంకాయను రెండు ముక్కలుగా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఫ్రై పర్ఫెక్ట్‌గా అవుతుంది మరియు రుచి కూడా బాగుంటుంది. కత్తిరించిన వంకాయ ముక్కలను నల్లబడకుండా ఉండేందుకు ఒక బౌల్‌లో సగం స్పూన్ ఉప్పు కలిపిన నీటిలో పది నిమిషాల పాటు నానబెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని, ఫ్రైకి సరిపడా నూనె (ఒక స్పూన్ ఎక్కువ వేస్తే రుచి బాగుంటుంది) వేయాలి. నూనె కొద్దిగా వేడెక్కాక, అర స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత, పొడవుగా చీల్చిన నాలుగు పచ్చిమిర్చిలను వేయాలి. ఇలా చీలికలుగా వేయడం వల్ల రుచి బాగా పడుతుంది. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను సన్నని ముక్కలుగా తరిగి వేసి, పావు స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయలు బాగా వేగేలా కలుపుకోవాలి. చిన్న మంటపై ఉల్లిపాయలను వేయించడం వల్ల చక్కగా ఫ్రై అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత, శుభ్రంగా కడిగిన కరివేపాకు రెబ్బలను వేసి మరోసారి కలుపుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగిన దశలో, ఒక చిన్న స్పూన్ అల్లం పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి. ఫ్రైలలో వెల్లుల్లి కాకుండా అల్లం వేయడం వల్ల అద్భుతమైన రుచి, కమ్మటి సువాసన వస్తుందని నిపుణులు సూచించారు. అల్లం పేస్ట్ వేసి వేయించిన తర్వాత, చిటికెడు పసుపు, రెండు స్పూన్ల కాశ్మీరీ మిర్చి పౌడర్ (కారం కోసం), రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ధనియా పౌడర్, ఒక స్పూన్ మిక్స్డ్ మసాలా లేదా గరం మసాలా వేసి ఉల్లిపాయలతో పాటు మసాలాలు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎలాంటి కాజు లేదా కొబ్బరి మసాలాలను గ్రైండ్ చేయకుండా ఈ పద్ధతిలో మసాలాలు కలిపి ఫ్రై చేయడం వల్ల రుచి అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vankaya-fry-2.jpg</image:loc><image:caption><![CDATA[ పది నిమిషాలు ఉప్పు నీటిలో నానబెట్టిన వంకాయ ముక్కలను నీటి నుండి తీసి, మసాలా కలిపిన ఉల్లిపాయ మిశ్రమంలో వేయాలి. వంకాయ ముక్కలను ముందు వెనుక వైపులా తిప్పుతూ ఫ్రై చేయాలి. నూనె వేసిన చిన్న తప్పెలతో ఒక చుక్క నీటిని వంకాయల పైన చిలకరించి, మూత పెట్టి రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి, వంకాయలను ఒక్కసారి తిప్పి, ఉప్పు, కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన, కమ్మని వంకాయ ఫ్రై సిద్ధమవుతుంది. ఈ వంకాయ ఫ్రై రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందని, చికెన్, మటన్, గుడ్డు కన్నా రుచిగా ఉంటుందని వంట నిపుణులు హామీ ఇస్తున్నారు. వంకాయ ఫ్రైని వేడివేడి అన్నంలో, రాత్రి అన్నంలో, రొట్టెలతో కలిపి ఆస్వాదించవచ్చు. ఒక్కొక్క వంకాయ ముక్కను కలుపుకొని తింటుంటే ఒక గ్లాస్ అన్నం తినేవారు రెండు గ్లాసుల అన్నం తినేయగలరని తెలిపారు. ఈ రెసిపీని తప్పనిసరిగా ప్రయత్నించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/south-central-railway-announces-special-trains-between-prayagraj-and-tirunelveli-amid-festival-rush-1914036.html</loc><lastmod>2026-09-18T12:33:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tirumala-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tirumala ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railway-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. పండుగల సీజన్ క్రమంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల మీదుగా అనేక స్పెషల్ ట్రైన్లను తీసుకురాగా.. ఇప్పుడు మరో రెండు సర్వీసులను ప్రకటించింది. తెలంగాణ, ఏపీలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుమల వెళ్లే భక్తులకు ఈ ట్రైన్ ఉపయోగపడనుంది. ఈ రైలు పూర్తి షెడ్యూల్ ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-3-2.jpg</image:loc><image:caption><![CDATA[ రైళ్లల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు మరో ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే ప్రవేశపెట్టింది. ప్రయోగరాజ్-తిరునెల్లి మధ్య ప్రత్యేక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రయోగరాజ్-తిరునెల్లి(04171) ప్రత్యేక రైలు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు ప్రతీ శనివారం అందుబాటులో ఉంటుంది. ఇక తిరునెల్లి-ప్రయోగరాజ్(04172) రైలు సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 12 వరకు ప్రతీ సోమవారం సర్వీసులు అందించనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రైళ్లు మాణిక్‌పూర్, సత్నా, కట్నీ, జబల్‌పూర్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్పూర్ కాగజ్ నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి,
ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేటై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగల్,
మదురై, విరుదునగర్, సాతుర్, కోవిల్‌పట్టి స్టేషన్లలో ఆగనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తన ప్రకటనలో వెల్లడించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రైళ్లల్లో 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రయాణికులు ఈ స్పెషల్ ట్రైన్లను ఉపయోగించుకోవాలని రైల్వేశాఖ సూచించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి రోజూ తిరుమల శ్రీవారి దర్శనానికి వేలమంది వెళుతుంటారు. ఈ స్పెషల్ ట్రైన్ రేణిగుంట మీదుగా వెళుతుండటంతో.. తిరుమల శ్రీవారి భక్తులకు ఉపయోగపడనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం బ్రహ్మోత్సవాలు జరగనుండటంతో తిరుపతి వైపు వెళ్లే రైళ్లల్లో రద్దీ పెరిగింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railway-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. టీటీడీ అంగరంగ వైభవంగా వీటిని నిర్వహిస్తోంది. బ్రహ్మోత్సవాలు చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తున్నారు. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే 20వ తేదీ వరకు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేసింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/no-onion-no-garlic-tomato-rice-recipe-1-kg-tomato-rice-perfect-recipe-for-vinayaka-chavithi-prasadam-1913960.html</loc><lastmod>2026-09-18T10:12:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-8.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomato Rice 8 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-8.jpg</image:loc><image:caption><![CDATA[ పండుగలు, ముఖ్యంగా వినాయక చవితి వంటి సందర్భాలలో, దేవుడికి సమర్పించే నైవేద్యాలు శుచిగా, సాంప్రదాయబద్ధంగా ఉండాలి. ఈ నేపథ్యంలో, ఉల్లిపాయలు, వెల్లుల్లిని ఉపయోగించకుండా, రుచికరమైన మరియు సులభంగా తయారు చేసుకోగలిగే 1 కిలో టొమాటో రైస్ తయారీ విధానాన్ని ఈ వ్యాసం క్షుణ్ణంగా వివరిస్తుంది. ఈ వంటకం వినాయక మండపాలకు ప్రసాదంగా అందించడానికి చాలా అనుకూలం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాలు.. బియ్యం: 1 కిలో (సాధారణ బియ్యం లేదా బాస్మతి బియ్యం), టమాటాలు: 700 గ్రాములు (నాటు టమాటాలు, బాగా పండినవి), అల్లం: 40-45 గ్రాములు (సుమారు 1.5 టేబుల్‌స్పూన్ల పేస్ట్), పుదీనా: 1 చిన్న కట్ట, కొత్తిమీర: 1 చిన్న కట్ట, జీడిపప్పు: 100 గ్రాములు (ఐచ్ఛికం, కానీ ఉల్లిపాయ లేనప్పుడు రుచిని పెంచుతుంది), నూనె: 3 టేబుల్‌స్పూన్లు, నెయ్యి: 2 టేబుల్‌స్పూన్లు, మసాలా దినుసులు: 5-6 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు, 2 అనాస పువ్వులు, కొద్దిగా బండ పువ్వు, 2 బిర్యానీ ఆకులు, 1/4 టీస్పూన్ షాజీరా, పచ్చిమిర్చి: 6-7 (పొడవుగా కట్ చేసినవి), ఉప్పు: 4 టీస్పూన్లు (రుచికి సరిపడా), కారం పొడి: 1 టేబుల్‌స్పూన్, ధనియాల పొడి: 1 టేబుల్‌స్పూన్, పసుపు: 1/2 టీస్పూన్, గరం మసాలా పొడి: కొద్దిగా (ఐచ్ఛికం) చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా 1 కిలో బియ్యాన్ని (సుమారు 4 గ్లాసులు) రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత బియ్యం మునిగే వరకు నీళ్లు పోసి కనీసం అరగంట పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల అన్నం పొడిపొడిలాడుతూ వస్తుంది. బాస్మతి రైస్ వాడితే, నానబెట్టే సమయం కొద్దిగా తగ్గించుకోవచ్చు. 700 గ్రాముల నాటు టమాటాలు తీసుకోవాలి. వీటిలోంచి నాలుగు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన టమాటాలను చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. పేస్ట్ చేయడం వల్ల రైస్‌కి మంచి గ్రేవీ వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ 40-45 గ్రాముల అల్లం ముక్క పైన పొట్టు తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇది సుమారు 1.5 టేబుల్‌స్పూన్ల వరకు ఉంటుంది. పుదీనా, కొత్తిమీర ఆకులను విడదీసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పును సిద్ధంగా ఉంచుకోవాలి. ఒక వెడల్పాటి పాన్‌ను స్టవ్‌పై పెట్టి, అందులో 3 టేబుల్‌స్పూన్ల నూనె, 2 టేబుల్‌స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి టొమాటో రైస్‌కి అదనపు సువాసన, రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-7.jpg</image:loc><image:caption><![CDATA[ నెయ్యి కరిగాక, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అనాస పువ్వు, బండ పువ్వు, బిర్యానీ ఆకులు, షాజీరా వేసి సువాసన వచ్చేవరకు లైట్‌గా వేయించుకోవాలి. మసాలా దినుసులు వేగిన తర్వాత, జీడిపప్పు వేసి లేత బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఉల్లిపాయలు వాడనందున జీడిపప్పు మంచి రుచిని, కమ్మదనాన్ని ఇస్తుంది. తర్వాత పొడవుగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లం పేస్ట్ వేగిన తర్వాత, ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు, టమాటా పేస్ట్ వేయాలి. దాంట్లోనే 4 టీస్పూన్ల ఉప్పు వేసి, ఒకసారి బాగా కలిపి, మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో టమాటాలు మెత్తబడి, నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. టమాటాలు బాగా మగ్గి నూనె పైకి తేలిన తర్వాత, నానబెట్టిన బియ్యంలోని నీళ్లను పూర్తిగా తీసివేసి, బియ్యం మాత్రమే వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్‌స్పూన్ కారం, 1 టేబుల్‌స్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ పసుపు వేసి, బియ్యం విరిగిపోకుండా నిదానంగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ల చొప్పున (మొత్తం 8 గ్లాసులు) పోయాలి. బాస్మతి రైస్ అయితే 7 గ్లాసుల నీళ్లు సరిపోతాయి. తరిగిన పుదీనా, కొత్తిమీర, అలాగే కొద్దిగా గరం మసాలా పొడి (ఐచ్ఛికం) వేసి ఒకసారి కలపాలి. పాన్‌కు మూతపెట్టి, హై ఫ్లేమ్‌లో ఉడికించాలి. నీళ్లు కొద్దిగా ఇంకిన తర్వాత ఒకసారి కలిపి, మంటను పూర్తిగా తగ్గించి (లో ఫ్లేమ్), మళ్ళీ మూతపెట్టి సుమారు 10 నిమిషాలు దమ్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomato-rice-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే, పొడిపొడిలాడే, సువాసనభరితమైన ఉల్లి వెల్లుల్లి లేని టొమాటో రైస్ సిద్ధంగా ఉంటుంది. ఇది వినాయక చవితి ప్రసాదంగా దేవుడికి సమర్పించడానికి, అలాగే కుటుంబ సభ్యులకు వడ్డించడానికి అనువైన వంటకం. ఈ కొలతలతో రెసిపీని పాటిస్తే 2 కిలోల రైస్ చేయడానికి అన్ని పదార్థాలను రెట్టింపు చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-surge-again-24k-gold-rises-by-1580-in-hyderabad-on-september-18-1913947.html</loc><lastmod>2026-09-18T10:00:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-10.jpg</image:loc><image:caption><![CDATA[ దేశంలో బంగారం ధరలు భారీగా పుంజుకుంటున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన క్రమంలో గోల్డ్ రేట్లల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లును పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో గోల్డ్ రేట్లు పడిపోతాయని అందరూ ఆశించగా.. సీన్ రివర్స్ అయింది. ధరలు మళ్లీ పెరుగుతూ వస్తుండటంతో కొనగోలుదారులు నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం సెప్టెంబర్ 18వ తేదీన తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-10.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన మేలిమి బంగారం ధర రూ.1,54,420 వద్ద కొనసాగుతోండగా.. ఇవాళ ఒక్కరోజే రూ.1580 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,41,550 వద్ద ట్రేడవుతుండగా.. నేడు రూ.1450 మేర పుంజుకున్నాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-10.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,52,830 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,40,090గా కొనసాగుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,54,420 వద్ద ట్రేడవుతుండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,550గా కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-10.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570కు లభిస్తుండగా.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700గా కొనసాగుతున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,54,570గా ఉండగా.... 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,41,700 వద్ద ట్రేడవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-9.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి ధరలు కూడా శుక్రవారం రోజున భారీగా పెరిగాయి.  కిలో వెండి రూ.2.50 లక్షలుగా ఉండగా.. నిన్న రూ.2.45 లక్షల వద్ద స్థిరపడింది. ఇవాళ ఒక్కరోజే రూ.5 వేలు పెరిగాయి. హైదరాబాద్‌లో కేజీ సిల్వర్ రూ.2,49,900గా ఉండగా.. నిన్న రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/vastu-tips-for-broom-placement-attract-lakshmi-and-prosperity-avoid-misfortune-1913886.html</loc><lastmod>2026-09-18T08:23:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vastu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రతి ఒక్కరూ ఇంటిని చీపురుతో శుభ్రం చేస్తుంటారు. అయితే ఇది రోజు వారి పని అనుకుంటారు. కానీ ఇది ఇంటి శ్రేయస్సుకు కూడా ముడి పడి ఉంటుందని చెబుతున్నారు పండితులు. అందుకే ఎప్పుడూ కూడా చీపురు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంట.  ముఖ్యంగా కొంత మంది చీపురును నిలబెడుతుంటారు. కానీ అలా నిలబెట్టడం అస్సలే మంచిది కాదు అంటారు. కాగా, దాని వెనకున్న జానపద సంప్రదాయాలు, వాస్తు నమ్మకాలు ఏవో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరి ఇంటిలో అయితే చీపురు నిలబెట్టి ఉంటుందోవారి ఇంటిలో పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయంట. దీని వలన ఇంట్లో శాంతి , సంతోషాలన్నీ పోయి, నిత్యం గొడవలు వంటి సమస్యలు తలెత్తుతాయంట. అలాగే ఇంట్లో చీపురును నిలబెట్టడం అంటే లక్ష్మీదేవిని అగౌరవ పరచడం అందుకే ఎప్పుడూ కూడా చీపురును నిలబెట్టి పెట్టకూడదంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరి ఇంటిలో అయితే చీపురు నిలబెట్టి ఉంటుందో, వారి ఇంటిలో ప్రతికూలశక్తి పెరుగుతుందంట. అందుకే ఎప్పుడూ కూడా చీపురు నేలపై సరిగ్గా ఉంచాలి.  ముఖ్యంగా చీపురును నిలబెట్టి పెట్టడం వలన అది ఇంట్లో అనేక సమస్యలకు కారణం అవుతుందంట. డబ్బు నిలవకపోవడం, ఇంట్లో ఉన్నవారికి అనారోగ్య సమస్యలు ఎదురు అవ్వడం వంటిది జరుగుతుందంట. అందువలన ఎప్పుడూ కూడా ఇంటిలో చీపురును నిలబెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక శాస్త్రాల ప్రకారం, పరిశుభ్రత ఉన్న చోటనే లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు. అందులన మరిగి చీపురు ఇంట్లో పేదరికాన్ని తీసుకొస్తుంది.  అందువలన చీపురు విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంట. ముఖ్యంగా ఎప్పుడూ చీపురును తొక్కకూడదు, సూర్యాస్తమయం తర్వాత చీపురును శుభ్రపరచకూడదు. ఎప్పుడూ కూడా దానిని కంటికి కనిపించకుండా ఉండనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vastu-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eggs-vs-paneer-for-protein-which-is-better-for-weight-loss-and-muscle-gain-1913871.html</loc><lastmod>2026-09-18T08:13:42+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Eggs Vs Paneer For Protein ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఐసీఎంఆర్-ఎన్ఐఎన్ డేటా ప్రకారం.. ప్రోటీన్ పరంగా చూస్తే పన్నీర్ కాస్త ముందంజలో ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రతి 100 గ్రాముల పన్నీర్‌లో దాదాపు 18.9 గ్రాముల ప్రోటీన్, 258 కిలో కేలరీలు లభిస్తాయి. అదే 100 గ్రాముల గుడ్లలో సుమారు 13.3 గ్రాముల ప్రోటీన్, 147 కిలో కేలరీలు ఉంటాయి. అంటే గ్రాముల లెక్కన చూస్తే పన్నీర్ నుంచే ఎక్కువ ప్రోటీన్ అందుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein-1.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా కేలరీలు, కొవ్వులను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. 100 గ్రాముల పనీర్‌లో 14.8 గ్రాముల కొవ్వు ఉంటే, అంతే పరిమాణంలోని గుడ్లలో 10 గ్రాముల కొవ్వు మాత్రమే ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారు లేదా కేలరీలను నియంత్రణలో ఉంచుకోవాలనుకునే వారికి పన్నీర్ కంటే గుడ్లు మెరుగైన ఎంపికగా నిలుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein-3.jpg</image:loc><image:caption><![CDATA[ శాకాహారులకు పనీర్ ఒక అద్భుతమైన ప్రోటీన్ వనరుగా కొనసాగుతోంది. పాల ఉత్పత్తుల ద్వారా లభించే కాల్షియం, ఇతర ముఖ్య పోషకాలు ఇందులో సహజంగానే పుష్కలంగా ఉంటాయి. అయితే పనీర్ తయారీ విధానంపై కూడా కేలరీలు ఆధారపడి ఉంటాయి. ఫుల్-ఫ్యాట్ పాలతో చేసిన పనీర్, వండేటప్పుడు వాడే నూనె లేదా వెన్న కేలరీల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein-2.jpg</image:loc><image:caption><![CDATA[ కడుపు నిండిన అనుభూతిని అందించే విషయంలో రెండూ సమానంగా ఉంటాయి. సైన్స్ అధ్యయనాల ప్రకారం.. సమతుల్య మోతాదులో తీసుకున్నప్పుడు గుడ్లు, పనీర్ దాదాపు ఒకే స్థాయి తృప్తిని కలిగిస్తాయి. ఉదయం అల్పాహారంలో ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆకలి అదుపులో ఉండి, మధ్యాహ్నం భోజనంలో అతిగా తినడాన్ని నిరోధించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/eggs-vs-paneer-for-protein.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు క్యాలరీలు తక్కువగా ఉండే ప్రోటీన్ ఆహారాన్ని వేగంగా తయారుచేసుకోవాలనుకుంటే గుడ్లు బెస్ట్ ఆప్షన్. అదే శాకాహార విధానాన్ని పాటిస్తూ, ప్రతి 100 గ్రాములకు ఎక్కువ ప్రోటీన్, కాల్షియం పొందాలనుకుంటే పనీర్ ఉత్తమం. మీ జీవనశైలి, ఫిట్‌నెస్ లక్ష్యాలు, ఆహారపు అలవాట్లను బట్టి మీ ప్లేట్‌లో దేనికి చోటివ్వాలో నిర్ణయించుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cricket-photos/ind-vs-wi-odi-series-team-india-squad-selection-debate-1913787.html</loc><lastmod>2026-09-18T06:50:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ind-vs-wi-teams.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ind Vs Wi Teams ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ind-vs-wi-squads.jpg</image:loc><image:caption><![CDATA[ వెస్టిండీస్ (West Indies) పర్యటన నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ప్రకటించిన 15 మంది సభ్యుల భారత జట్టు (Team India) స్క్వాడ్‌పై క్రీడా వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్లు, యువ ఆటగాళ్ల కలయికతో కూడిన ఈ జాబితాలో ముగ్గురు క్రికెటర్ల ఎంపికపై ప్రత్యేకంగా ప్రశ్నలు మొదలయ్యాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/naman-dhir-1.jpg</image:loc><image:caption><![CDATA[ 26 ఏళ్ల బ్యాటర్ నమన్ ధీర్ (Naman Dhir) తొలిసారి జాతీయ జట్టు పిలుపు అందుకున్నాడు. షేర్-ఎ-పంజాబ్ లీగ్ (Sher-e-Punjab League) పోటీల్లో మెరుపులు మెరిపించినప్పటికీ, 50 ఓవర్ల ఫార్మాట్‌లో అతనికి తగినంత అనుభవం లేదన్న అభిప్రాయం ఉంది. రిషబ్ పంత్, రజత్ పాటిదార్ వంటి సీనియర్ ఆటగాళ్లు ఉండగా ఈ నిర్ణయం తీసుకోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/auqib-nabi.jpg</image:loc><image:caption><![CDATA[ జమ్మూ కశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) ఎంపిక కూడా క్రికెట్ పండితులను ఆశ్చర్యానికి గురిచేసింది. 29 ఏళ్ల ఈ బౌలర్ లిస్ట్ ఏ క్రికెట్‌లో 36 మ్యాచ్‌లు ఆడి 56 వికెట్లు మాత్రమే సాధించాడు. పెద్దగా అనుభవం లేని బౌలర్‌ను తీసుకోవడంపై పలు సందేహాలు వస్తున్నాయి. మహమ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్ వంటి మేటి పేసర్లను పక్కనపెట్టి ఇతనికి పిలుపునివ్వడం జట్టు కూర్పుపై ప్రభావం చూపవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/yashasvi-jaiswal.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు డాషింగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) టెస్టులు, పొట్టి ఫార్మాట్‌లో నిరూపించుకున్నప్పటికీ, ప్రస్తుత వన్డే జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ వంటి రెగ్యులర్ ఓపెనర్లు బరిలో ఉన్నారు. దీంతో తుది జట్టులో అతనికి స్థానం దక్కడం అంత సులువు కాదని స్పష్టమవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ind-vs-wi-squad.jpg</image:loc><image:caption><![CDATA[ మొత్తంగా చూస్తే, అనుభవం తక్కువగా ఉన్న ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ఒకవైపు, తీవ్ర పోటీ ఉన్న విభాగంలో ఆటగాళ్లను ఎంపిక చేయడం మరోవైపు సెలక్టర్ల వ్యూహంపై విస్తృత చర్చకు దారితీస్తోంది. ]]></image:caption></image:image></url></urlset>