<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/ganesh-chaturthi-2026-date-auspicious-puja-muhurat-rituals-and-puja-vidhi-explained-1883379.html</loc><lastmod>2026-08-08T14:22:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vinayaka Chaviti 7 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-1.jpg</image:loc><image:caption><![CDATA[ హిందువులు జరుపుకునే పండుగల్లో అతి ముఖ్యమైన పండుగ వినాయక చవితి. శివుడు, పార్వతుల చిన్న కుమారుడైన వినాయకుడి పుట్టినరోజనే  వినాయక చవితిగా జరుపుకుంటారు. ప్రతి యేడు ఈ పండుగను భాద్రపదమాసం శుక్ల చతుర్థి తిథి రోజున వినాయక చవితి జరుపుకుంటారు. మరి, ఈ ఏడాది ఎప్పుడు జరుపుకోనున్నారో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ గణేశ్‌ చతుర్థి రోజు నుంచి అనంత చతుర్దశి తిథి వరకు వినాయకుడిని పూజిస్తారు. ఈ భాద్రపదమాసం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ మాసంలో గణపతిని పూజిస్తూ ఉంటారు. ఈ పండుగను అత్యంత శుభప్రదంగా కూడా హిందువులు భావిస్తారు. 2026 లో  వినాయక చవితి పండుగను వచ్చే నెల సెప్టెంబర్‌ 14వ తేదీ సోమవారం రోజున ఘనంగా భక్తులు జరుపుకోనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, సెప్టెంబర్‌ 14 నుంచి వినాయక విగ్రహాలను పెట్టి 11 రోజులు పూజలు చేస్తారు. అయితే, ఈ ఏడాది పండుగ సోమవారం రావడంతో వరుసగా మూడు రోజులు అంటే శని, ఆది, సోమవారం ఇలా మూడు రోజులు సెలవులు వచ్చాయి. సెప్టెంబర్ 14, 2026 న పూజ ముహూర్తం ఉదయం 11:02 నుండి మధ్యాహ్నం 1:31 వరకు పూజ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ రోజు కానీ, ముందు రోజు కానీ ఇంటిని శుభ్రం చేసి, గణేశుడి కోసం పూజ గదిని మండపంలా అలకంరించాలి. శుభ ముహూర్తంలో బొజ్జ గణపయ్య మట్టి విగ్రహాన్ని మీ ఇంటికి తీసుకురండి. ప్రసాదం కోసం  మోదకాలు, కుడుములు , ఉండ్రాళ్లు వంటి వాటిని ప్రసాదంలా పెట్టండి. పూజ చేసిన రోజులు రోజూ  ఉదయం, సాయంత్రం హారతి ఇవ్వండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vinayaka-chaviti-5.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-make-perfect-crispy-paneer-65-at-home-quick-evening-snack-1883051.html</loc><lastmod>2026-08-08T14:15:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/restaurant-style-crispy-paneer-65-recipe.jpg</image:loc>
					<image:title><![CDATA[ Restaurant Style Crispy Paneer 65 Recipe ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/paneer-65-recipe-telugu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఇంట్లోనే పనీర్ 65 ఈజీగా చేసుకోవచ్చు. దీనికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మొదటగా తాజా పనీర్‌ను తీసుకొచ్చి ముక్కలుగా కచ్‌ చేయండి. వీటిని నేరుగా పిండిలో ముంచకుండా.. మొదట పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా నిమ్మరసం, ఉప్పు కలిపి 15 నిమిషాలు నానబెట్టండి. ఇలా చేయడం వల్ల మసాలా పన్నీర్ లోపలి వరకు పట్టి, తింటున్నప్పుడు ప్రతి ముక్క చాలా రుచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/paneer-65-recipe-telugu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కలిపేటప్పుడు కేవలం మైదా లేదా కార్న్ ఫ్లోర్ మాత్రమే వాడకుండా, కాస్త బియ్యప్పిండి, ఉప్మా రవ్వ కూడా వేసి బాగా కలపండి. అలాగే పిండిలో కొద్దిగా గట్టి పెరుగు, ఇంగువ కూడా వేయండి. ఇవి వేయడం వల్ల వేయించిన తర్వాత నూనె ఎక్కువగా పీల్చకుండా, చాలా సేపు కరకరలాడుతూ ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/paneer-65-recipe-telugu-2.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు మార్కెట్‌లో దొరికే మసాలా పొడులు కాకుండా జిలకర, మిరియాలు, ధనియాలు, ఎండుమిర్చిని దోరగా వేయించి ఇంట్లోనే పొడి చేయండి.. దాన్నే పనీర్ 65కోసం వాడండి. ఈ పొడి హోటల్ రుచిని మించిన మంచి సువాసనను, కారకారమైన రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/paneer-65-recipe-telugu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు పన్నీర్‌ ముక్కలను మీడియం వేడి ఉన్న నూనెలో కాస్త వేయించి పక్కన పెట్టుకోండి. అలాగే కాసేపు వాటిని చల్లారనివ్వండి. అది కాస్త చల్లారాక, మళ్లీ బాగా కాగిన నూనెలో కొన్ని సెకన్లు వేయించండి. ఇలా చేయడం వల్ల పన్నీర్ రబ్బరులా మారకుండా, బయట కరకరలాడుతూ లోపల దూదిలా మెత్తగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/paneer-65-recipe-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా వేయించిన పన్నీర్‌ను నేరుగా ప్లేట్‌లోకి వేసుకోకండి, కడాయిలో కొద్దిగా నెయ్యి వేసి కరివేపాకు, పచ్చిమిర్చి, దంచిన వెల్లుల్లి, మిరియాల పొడి వేసి కాసేపు అటు ఇటూ వేయించండి. ఇలా తాలింపు వేయడం పన్నీర్ 65కి అదనపు రుచిని, అద్భుతమైన సువాసనను ఇస్తుంది. అంతే ఎంతో టేస్టీగా ఉండే.. పనీర్ 65 రెడీ అయినట్టే. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/do-you-know-who-the-only-actress-vijay-sethupathi-follow-on-instagram-is-she-istelugu-heroine-anjali-1883421.html</loc><lastmod>2026-08-08T13:58:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vijay-sethupathi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vijay Sethupathi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vijay-sethupathi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. హీరోగా తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు విజయ్ సేతుపతి. హీరోగానే కాదు విలన్ గానూ నటించి మెప్పిస్తున్నాడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు, మలయాళం, హిందీ చిత్రాల్లో నటించాడు. విజయ్ సేతుపతి తమిళంలో వచ్చిన ‘తెన్మెర్కు పరువాకత్రు’ అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమయ్యాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vijay-sethupathi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ అంతకుముందు కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు. అలాగే విజయ్ సేతుపతి హీరోగా నటించిన పిజ్జా సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విజయ్. తెలుగులోనూ ఈ సినిమా విడుదలై ఆకట్టుకుంది. ఆయన తమిళంలో నిర్మాతగా, స్క్రీన్ ప్లే రచయితగా, పాటల రచయితగా, గాయకుడిగా కూడా కొన్ని సినిమాలకు పనిచేశాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vijay-sethupathi.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగులో ఉప్పెన సినిమాలో విలన్ గా నటించాడు. అంతకన్నా ముందు తెలుగులో 2019లో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2021లో ఉప్పెన సినిమాలోని రాయణం పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. ఇక హిందీలోనూ నటించి మెప్పించారు. అక్కడ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో విలన్ గా చేశాడు. అలాగే మేరీ క్రిస్మస్ సినిమాలోనూ నటించాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/anjali.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదిలా ఉంటే విజయ్ సేతుపతి సోషల్ మీడియాలో పెద్ద యాక్టివ్ గా ఉండరు. తన సినిమా అప్డేట్స్ అడపాదడపా ఇస్తూ ఉంటాడు. ఇక ఇన్ స్టా గ్రామ్ లో ఒకే ఒక్క హీరోయిన్ ను ఫాలో అవుతున్నారు. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె తెలుగు ముద్దుగుమ్మ అంజలి. ఈ బ్యూటీ తమిళ్ లో తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/anjali-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక విజయ్ అంజలి కలిసి ఐరావి, సింధుబాద్ సినిమాల్లో నటించారు. ప్రస్తుతం అంజలి తమిళ్ తో పాటు తెలుగులో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమాలో కీలక పాత్రలో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ ల్లోనూ నటించి ఆకట్టుకుంటుంది ఈ అమ్మడు. ప్రస్తుతం తెలుగు, తమిళ్ సినిమాలతో అంజలి ఫుల్ బిజీగా గడుపుతుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-surabhi-latest-stunning-photos-08-08-2026-1883361.html</loc><lastmod>2026-08-08T13:50:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Surabhi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi.jpg</image:loc><image:caption><![CDATA[ టాలీవుడ్ ఆడియన్స్ కు హీరోయిన్ సురభి సుపరిచితమే. బీరువా, ఎక్స్ ప్రెస్ రాజా, ఒక్క క్షణం వంటి చిత్రాలతో టాలీవుడ్ అడియన్స్‏కు దగ్గరయ్యింది ఈ ముద్దుగుమ్మ. తన అందంతో కుర్రకారును కట్టిపడేసింది. ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో తమిళంలో ఆడపాదడపా సినిమాలు చేసింది. కానీ అక్కడ కూడా పెద్దగా సక్సెస్ అవ్వలేదు.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi-new.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగు, తమిళం, కన్నడ భాషలలో మంచి గుర్తింపు తెచ్చుకుంది సురభి. కానీ అవకాశాలు మాత్రం ఆశించిన స్థాయిలోరాలేదు.యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన బీరువా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది అందాల ముద్దుగుమ్మ సురభి. ఈ సినిమా సక్సెస్ తర్వాత సురభికి ఆఫర్లు బాగానే వచ్చాయి. వరుసగా సినిమాలు చేసింది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi-new-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ క్రమంలోనే &#039;ఎటాక్&#039;, &#039;జెంటిల్ మేన్&#039;, &#039;ఒక్క క్షణం&#039;, &#039;ఓటర్&#039; తదితర చిత్రాల్లో నటించింది. కానీ ఈ సినిమాల్లో నాని సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ నిరాశపరిచాయి. దాంతో ఈ అమ్మడికి మెల్లగా ఆఫర్స్ తగ్గుతూ వచ్చాయి. తమిళంలోనూ ఈ అమ్మడు పలు సినిమాలు చేసింది. అక్కడా ఈ బ్యూటీకి అదృష్టం కలిసి రాలేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi-pic.jpg</image:loc><image:caption><![CDATA[ చక్కని లావణ్యంతో ఆకర్షించే చూపులతో కుర్రాళ్లను ఆకట్టుకుంది అందాల భామ సురభి.. సురభి చివరగా యంగ్ హీరో ఆది నటించిన శశి సినిమాలో కనిపించింది. మ్యూజిక్ పరంగా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. దీంతో సురభికి మళ్లీ అంతగా క్రేజ్ రాలేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలు చేయడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surabhi-pics.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అమ్మడి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి వాటిలో ఒకటి మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర. మరొకటి అల్లరి నరేష్ సినిమా. కాగా వెండితెరపై ఈ బ్యూటీ యాక్టివ్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం నిత్యం సందడి చేస్తుంది.  సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ వయ్యారి భామ. తన గ్లామరస్ ఫొటోలతో కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chanakya-niti-7-signs-that-may-indicate-difficult-times-are-coming-into-your-life-1883326.html</loc><lastmod>2026-08-08T12:53:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chanakya Niti 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-6.jpg</image:loc><image:caption><![CDATA[ చాణక్య నీతి గురించి నేటి యువతకి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన నైపుణ్యం కలిగిన ఒక గొప్ప వ్యక్తి . చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు ఆయన చెప్పిన విషయాల గురించి తెలుసుకోవడానికి ఎంతో మంది ఆసక్తి చూపుతున్నారు. మీ జీవితంలో  ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో తులసి మొక్క వాడిపోవడం: ఇంట్లో తులసి మొక్క ఎప్పుడూ కూడా పచ్చగా ఉండాలి. ఇంకా ఈ మొక్కను లక్ష్మీదేవికి  ప్రతీకగా చెబుతారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ వాతావరణం ఉంటుంది. ఇంట్లో ఈ మొక్క వాడిపోతే అశుభం అని అంటారు. 
ఇంకా ఇంట్లోకి ప్రతికూల శక్తి వస్తుందని అంటారు. అలాగే, ఆర్థిక సమస్యలు  కూడా ఎక్కువవుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో చీటికి మాటికీ గొడవలు జరుగుతుంటే.. ఇంట్లో కష్టకాలం మొదలవుతుందనడానికి ఇదే సంకేతం. ఎక్కడికి వెళ్లినా మానసిక ఒత్తిడి  సంబంధాలను కూడా దెబ్బ తీస్తుంది. ఇలాంటి పరిస్థితిలో, మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో దేవుని పూజలు చేస్తే మంచిదని  ఆచార్య చాణక్యుడు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంట్లో గాజు వస్తువులు కింద పడి పగిలిపోతే, అప్పటి నుంచి  కష్ట కాలం మొదలవుతుందని అర్థం. ఈ సమయంలో ఎలాంటి పనులు మొదలు పెట్టక పోవడమే మంచిది. పగిలిన గాజును ఇంట్లో అసలు ఉంచకండి.  ఇంట్లో ప్రతికూల శక్తి కూడా పెరుగుతుంది. ఈ హెచ్చరికలను ముందుగానే  అర్థం చేసుకుని కొంచం జాగ్రత్తగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chanakya-niti-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో కూడా తెలీదు ప్రతి దానికి సిద్దంగా ఉండాలి. ( నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chia-seeds-benefits-how-one-spoon-may-support-blood-sugar-control-and-nerve-health-1883300.html</loc><lastmod>2026-08-08T12:15:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chia Seeds 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యాన్ని పట్టించుకోవడమే మానేశారు. దీని వలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి తప్ప తగ్గవు. 
 అలాంటి వాళ్ళు ఈ విత్తనాలు తీసుకుంటే శక్తివంతంగా ఉంటారు. ఇవి తీసుకుంటే బరువు కూడా ఇట్టే తగ్గుతారు. అంతేకాదు 
 జీర్ణ సంబంధిత సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే, ఇవి శరీరాన్ని చల్లబరుస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-6.jpg</image:loc><image:caption><![CDATA[ అవి మరేవో కావు చియా సీడ్స్ ఇవి చూడటానికి కంటిలో నలుసంత..  చాలా చిన్నగా ఉంటాయి. ఇవి పోషకాల పరంగా పవర్ఫుల్ ఫుడ్. వీటిలో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్లు,  ఫైబర్, ప్రోటీన్, ఐరన్ కూడా ఉన్నాయి. అందుకే వీటిని చాలా మంది తీసుకుంటారు. ఇవి ఎప్పటికి సూపర్‌ఫుడ్స్‌ అనే చెప్పాలి.  మీరు ఎప్పుడు తీసుకోవాలో? వీటిని ఎప్పుడు తినాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ గుండె ఆరోగ్యంగా ఉంచుతుంది : ముఖ్యంగా చెప్పాలంటే , ఈ చియా గింజల్లో మెగ్నీషియం కూడా ఉంది. ఇది బరువు తగ్గాలనుకునే వారు మంచిగా తినొచ్చు. ఇంకా బరువు కూడా నియంత్రిస్తుంది. అంతేకాదు, మీ గుండె ఆరోగ్యంగా ఉండటానికి కూడా  ఈ చియా సీడ్స్‌ను తీసుకోండి. ఒక్క స్పూన్ తీసుకున్నా చాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ వీటిని తీసుకుంటే షుగర్ కూడా నియంత్రణలో ఉంటుంది. అంతేకాదు నరాల వీక్ నెస్ కూడా తగ్గుతుంది. ఇంకా దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన జీర్ణక్రియ పనితీరుకు కూడా మెరుగుపడుతుంది. వీటిని మీ ఫుడ్ డైట్ లో చేర్చుకుంటే ఎక్కువసేపు ఆకలి వెయ్యనివ్వవు. కండరాలు బలంగా ఉంటాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chia-seeds-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/how-to-keep-lemons-fresh-for-a-month-easy-storage-tricks-to-prevent-drying-and-spoilage-1883256.html</loc><lastmod>2026-08-08T11:21:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/how-to-store-lemons.jpg</image:loc>
					<image:title><![CDATA[ How To Store Lemons ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/lemon-freshness-hacks.jpg</image:loc><image:caption><![CDATA[ మన ఇంట్లో నిమ్మకాయలు నిత్యం అవసరమయ్యే ముఖ్యమైన పదార్థం. అయితే చాలామంది ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే.. నిమ్మకాయలను మార్కెట్ నుంచి తెచ్చిన కొద్ది రోజులకే అవి ఎండిపోవడం, రసం తగ్గిపోవడం లేదా బూజు పట్టడం జరుగుతుంది. బయట ఉంచినా, ఫ్రిజ్‌లో ఉంచినా సరైన పద్ధతి పాటించకపోతే నిమ్మకాయలు త్వరగా పాడవుతాయి. కొన్ని సులువైన గృహ చిట్కాలను పాటించడం ద్వారా నిమ్మకాయలను నెల రోజుల వరకు ప్లాస్టిక్ లేదా గాజు పాత్రల్లో చాలా తాజాగా ఉంచుకోవచ్చు. అదేలాగో ఇప్పుడు చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/how-to-store-lemons-1.jpg</image:loc><image:caption><![CDATA[ నీటిలో ముంచి నిల్వ చేయడం : నిమ్మకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఇది అత్యంత సమర్థవంతమైన పద్ధతి. ఒక గాజు జార్ లేదా ప్లాస్టిక్ కంటైనర్ తీసుకుని అందులో శుభ్రమైన నీరు పోయాలి. నిమ్మకాయలను నీటిలో పూర్తిగా మునిగేలా వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఈ పద్ధతి వల్ల నిమ్మకాయలోని తేమ ఆవిరి కాకుండా ఉంటుంది. ప్రతి 3 నుండి 4 రోజులకు ఒకసారి పాత నీటిని తీసివేసి కొత్త నీటిని పోస్తూ ఉంటే నిమ్మకాయలు 30 నుండి 45 రోజుల వరకు అప్పుడే చెట్టు నుంచి కోసినంత తాజాగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/keep-lemons-fresh.jpg</image:loc><image:caption><![CDATA[ జిప్‌లాక్ బ్యాగ్ లేదా ఎయిర్ టైట్ కంటైనర్: నిమ్మకాయలను తెచ్చిన వెంటనే శుభ్రంగా కడిగి, తడి లేకుండా పొడి గుడ్డతో తుడవాలి. ఆ తర్వాత వాటిని గాలి చొరబడని జిప్‌లాక్ కవరులో లేదా ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. దీనివల్ల ఫ్రిజ్‌లోని చల్లని గాలి నేరుగా నిమ్మకాయ తొక్కకు తగలకుండా ఎండిపోకుండా కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/store-lemons-in-refrigerato.jpg</image:loc><image:caption><![CDATA[ నిమ్మరసం ఐస్ క్యూబ్స్: నిమ్మకాయలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటి నుంచి రసాన్ని పిండి, ఐస్ క్యూబ్ ట్రేలో పోసి ఫ్రీజర్‌లో గడ్డకట్టించాలి. ఆ ఐస్ క్యూబ్‌లను ఒక డబ్బాలో వేసి ఫ్రీజర్‌లో ఉంచితే కావలసినప్పుడు వంటల్లోకి లేదా పానీయాల్లోకి సులువుగా వాడుకోవచ్చు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల నిమ్మకాయలు వృథా కాకుండా ఎక్కువ కాలం ఉపయోగపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/prevent-lemons-from-drying.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె రాయడం: ఒకవేళ మీరు నిమ్మకాయలను ఫ్రిజ్‌లో కాకుండా బయట ఉంచాలనుకుంటే, వాటి తొక్కపై కొద్దిగా వంటనూనె లేదా కొబ్బరినూనె రాసి గాలి తగిలే బుట్టలో ఉంచితే వారం నుంచి పది రోజుల వరకు ఎండిపోకుండా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/venus-nakshatra-change-these-2-zodiac-signs-may-enter-a-lucky-phase-with-wealth-and-success-1883246.html</loc><lastmod>2026-08-08T11:19:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sukrudu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sukrudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-9.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే గ్రహాలు, రాశులు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-3-5.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య  నిపుణులు చెప్పిన దాని బట్టి గ్రహాలు మారుతూ ఉంటాయి. ఇంకా ఈ శుక్రుడిని అత్యంత శుభ గ్రహంగా చెబుతుంటారు. ఈ శుక్రుడి సంచారం మనుషుల జీవితాల్లో కొన్ని మార్పులు తీసుకురాబోతోంది. ఇంకా త్వరలో ఈ గ్రహ నక్షత్ర మార్పు జరగనుంది. దీని వలన రెండు రాశుల వారికి అదృష్టం పట్టబోతోంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dhanusu-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి : ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇదే  మంచి సమయం. ఇంకా పనిలో మీ శ్రమకు తగిన గుర్తింపు  కూడా వస్తుంది. అలాగే, శుభకార్యాలు కూడా జరుగుతాయి. మీ కుటుంబ సభ్యులతో మంచిగా ఉంటారు. ఇంకా వ్యాపారాలను కూడా విస్తరిస్తారు.  ఇంకా ఈ ఒప్పందాలు మీ ముందు భవిష్యత్తుకు కూడా ఉపయోగపడేలా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tula-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి : ఈ రాశి వారు మొత్తం అనుకున్నట్టుగానే అన్ని పనులు చకా  చకా  చేస్తారు. ఇంకా వీళ్లు మొదలు పెట్టిన ప్రతి పనిలో కూడా   విజయం సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. మీరు చేసే పనుల్లో ఉన్నతాధికారుల సపోర్ట్ ఉంటుంది.  అంతేకాదు, ముఖ్యమైన బాధ్యతలు కూడా తీసుకుంటారు. అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-1-6.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/bad-news-for-women-gold-and-silver-prices-surge-sharply-1883236.html</loc><lastmod>2026-08-08T10:35:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate5-copy.jpg</image:loc>
					<image:title><![CDATA[ Today Gold Rate ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate5-copy-copy.jpg</image:loc><image:caption><![CDATA[ Gold, Silver Rates: పండుగ సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు మొదటి వారంలోనే బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరిగాయి. రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు హెచ్చరిస్తుండగా, ప్రస్తుతం పరిస్థితిని చూస్తుంటే రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం నిజమేనని అనిపిస్తోంది. బంగారం, వెండి ధరలలో నిరంతర హెచ్చుతగ్గుల కారణంగా మార్కెట్ నిశ్శబ్దంగా ఉంది. అయితే, పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తుండటంతో దుకాణదారులకు అడపాదడపా ఆర్డర్లు రావడం ప్రారంభమైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate1.jpg</image:loc><image:caption><![CDATA[ శనివారం (ఆగస్టు 8) ఉదయం 10 గంటల సమయానికి మార్కెట్‌లో బంగారం జోరు కొనసాగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1090 పెరిగింది. మార్కెట్ ప్రారంభమయ్యే సమయానికి 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,52,350గా ఉంది. గత వారం అంటే ఆగస్ట్‌ 1వ తేదీన దీని ధర 10 గ్రాములకు రూ.1,44,370గా ఉంది. దీంతో ఈ వారంలో  10 గ్రాములకు రూ.8,130 పెరుగుదల నమోదైంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం విషయానికొస్తే ప్రస్తుతం దీని ధర రూ.1,39,650 ఉంది. గత వారం ఇదే రోజున మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,32,220గా ఉంది. గత వారంతో పోలిస్తే ఇది 10 గ్రాములకు రూ.7,430 వరకు పెరుగుదలను సూచిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక వెండి ధర విషయానికొస్తే ఈ లోహం కూడా పరుగులు పెడుతోంది. దీని ధర గతవారం కిలోకు 2,35,000 రూపాయలు ఉండగాని ప్రస్తతం వార్త రాసే సమయానికి 2,45,000 వద్ద ట్రేడవుతోంది. అంటే ఈ వారంలో 10 వేల రూపాయల వరకు పెరిగిందని గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate4.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు అమెరికా ఉద్యోగాల నివేదిక బలహీనంగా వస్తే ఆర్థిక మాంద్యం భయాలు పెరిగే అవకాశం ఉందని గమనించాలి. అప్పుడు పెట్టుబడిదారులు సురక్షితమైన ఆస్తులైన బంగారం వైపు మరింతగా ఆకర్షితులవుతారు. డాలర్ బలహీనపడితే బంగారం ధరలు మరింత పెరిగి 4,380 డాలర్ల స్థాయిని చేరే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/today-gold-rate3-copy-copy.jpg</image:loc><image:caption><![CDATA[ గోల్డ్ రేట్లు ఒక్కసారిగా పరుగులు పెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగి ఔన్స్‌కు 4,300 డాలర్ల స్థాయిని దాటాయి. ఈ వారం మొత్తంగా చూసుకుంటే బంగారం ధరలు 6 శాతానికి పైగా పెరిగాయి. ఈ ఏడాది జనవరి తర్వాత ఒక వారంలో నమోదైన అతిపెద్ద పెరుగుదల ఇదే కావడం గమనార్హం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-your-cinnamon-fake-nutritionist-shares-simple-tips-to-identify-real-ceylon-cinnamon-1883215.html</loc><lastmod>2026-08-08T10:25:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/cinnamon-buying-tips.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cinnamon Buying Tips ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/cassia-cinnamon.jpg</image:loc><image:caption><![CDATA[ మన భారతీయ వంటకాల్లో, మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది వంటకాలకు మంచి సువాసనను, రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, మనం నిత్యం మార్కెట్ నుంచి తెచ్చి ఉపయోగించే దాల్చిన చెక్కలో దాదాపు 90 శాతం నకిలీదేనని అహ్మదాబాద్‌కు చెందిన ప్రముఖ ఆహార నిపుణురాలు కిరణ్ కుక్రేజా హెచ్చరిస్తున్నారు. దాల్చిన చెక్క పేరుతో మార్కెట్లో అమ్ముడుపోతున్న చౌకైన మసాలా ఆరోగ్యానికి ఎలా హాని చేస్తుందో, అసలైన దాల్చిన చెక్కను ఎలా గుర్తించాలో ఇక్కడ తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ceylon-cinnamon.jpg</image:loc><image:caption><![CDATA[ కాసియా vs సిలోన్: వ్యత్యాసం ఏమిటి? మార్కెట్‌లో ప్రధానంగా రెండు రకాల దాల్చిన చెక్కలు లభిస్తాయి. 1. కాసియా, 2.సిలోన్. కాసియాని చైనీస్ దాల్చిన చెక్క అని కూడా పిలుస్తారు. భారతదేశంలో 90శాతం మంది వాడుతున్నది ఇదే. ఇది చాలా మందంగా, గట్టిగా, ముదురు గోధుమ రంగులో ఉంటుంది. సిలోన్ అసలైన దాల్చిన చెక్క.. ఇది శ్రీలంక నుండి వచ్చే అసలైన దాల్చిన చెక్క. ఇది చాలా సన్నని పొరలతో, లేత గోధుమ రంగులో, మృదువైన సువాసన కలిగి ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/coumarin-in-cinnamon.jpg</image:loc><image:caption><![CDATA[ కాసియా వల్ల ఆరోగ్యానికి జరిగే ప్రమాదం: కాసియాలో కౌమరిన్ అనే సహజ రసాయనం అధిక మోతాదులో ఉంటుంది. ఈ కౌమరిన్‌ను క్రమం తప్పకుండా లేదా ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల కాలేయానికి  తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అలాగే మూత్రపిండాల సమస్యలకు, కాన్సర్ ప్రమాదానికి ఇది దారితీయవచ్చు. కానీ, అసలైన సిలోన్ దాల్చిన చెక్కలో కౌమరిన్ పరిమాణం చాలా స్వల్పంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/fake-cinnamon.jpg</image:loc><image:caption><![CDATA[ అసలైన దాల్చిన చెక్కను గుర్తించే సులువైన చిట్కాలు: అసలైన సిలోన్ దాల్చిన చెక్క చుట్ట చుట్టిన కాగితంలా పలుచని పొరలతో ఉంటుంది. నకిలీ కాసియా మాత్రం మందపాటి ఒకే పొరలా గట్టిగా ఉంటుంది. సిలోన్ దాల్చిన చెక్కను చేతితో పట్టుకుని సులువుగా విరిచేయవచ్చు. కానీ, కాసియా చాలా గట్టిగా ఉండి, విరచడం కష్టంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/real-cinnamon-vs-cassia.jpg</image:loc><image:caption><![CDATA[ దాల్చిన చెక్క అసలైనది తేలికపాటి తీపి, సున్నితమైన సువాసన ఇస్తుంది. కాసియా ఘాటుదనంతో కూడిన వాసన కలిగి ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాల కోసం దాల్చిన చెక్కను వాడేవారు మార్కెట్‌లో లభించే కాసియాకు దూరంగా ఉండి, అసలైన సిలోన్ దాల్చిన చెక్కను ఎంచుకోవడం ఎంతో అవసరం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/using-cardamom-powder-can-make-facial-wrinkles-vanish-retaining-the-youthful-glow-of-a-20-year-old-even-at-the-age-of-60-1883202.html</loc><lastmod>2026-08-08T10:13:36+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/yalakulu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Yalakulu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/yalakulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది అమ్మాయిలు ముఖం పై వచ్చిన ముడతలతో ఇబ్బంది పడతారు. ఇక కొందరైతే బయటకు రాలేక ఇంట్లోనే ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈ ఇంటి చిట్కాతో ఈజీగా వదిలించుకోవచ్చు. మరి, ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సినవి ఏంటి? ఎలా తయారు చేయాలో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/biryani-aaku.jpg</image:loc><image:caption><![CDATA[ చర్మంపై ముడతలు వస్తే అసలు కంగారు పడకండి. వాటి కోసం ఏవేవో ముందులు వాడి ఎన్నో రకాల ప్రయత్నాలను చేస్తూ ఉంటారు.  చిన్న వయస్సులోనే ఈ సమస్య వస్తే ఎంతో బాధగా ఉంటుంది. ఇంకా ఈ ముడతలు తగ్గించడం కోసం కాస్ట్ లీ లోషన్స్, ఇంకా క్రీమ్స్ కూడా వాడుతూ ఉంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/biryani-aaku-1.jpg</image:loc><image:caption><![CDATA[ డబ్బు పెట్టకుండా మీ ఇంటి చిట్కాలతోనే సులభంగా  తగ్గించుకోవచ్చు. ఇంకా ఈ బిర్యానీ ఆకులు తీసుకొని ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ లో పట్టుకోవాలి. ఆ తర్వాత 5 యాలకులను వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టి  ఆయిల్ వేసి కాస్త వేడయ్యాక  బిరియానీ, యాలకుల పొడి వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/yalakulu.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది చల్లారిన తర్వాత ఈ ఆయిల్ ను వడకట్టి సీసాలో పెట్టుకోవాలి. ఈ ఆయిల్ 30 రోజుల పాటు నిల్వ ఉంచుకోవాలి. ఈ నూనెను ముఖానికి, మెడకు రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలాగే 5 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. 
ఇలా మీరు రోజు చేస్తూ ఉంటే ఇవి మొత్తం తగ్గిపోతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/yalakulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/what-happens-when-you-drink-sabja-seeds-water-every-day-for-a-month-check-details-1883179.html</loc><lastmod>2026-08-08T08:46:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sabja Seeds Water Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits.jpg</image:loc><image:caption><![CDATA[ బరువు తగ్గాలనుకునే వారికి సబ్జా నీరు ఒక అద్భుతమైన సహజసిద్ధమైన ఔషధం. నానబెట్టిన సబ్‌జా గింజలను తాగినప్పుడు వాటిలోని పీచు పదార్థం వల్ల కడుపు నిండిన భావన చాలా సేపటి వరకు ఉంటుంది. దీనివల్ల మధ్యమధ్యలో నూనె పదార్థాలు లేదా అనవసరమైన జంక్ ఫుడ్ తినాలనే కోరికలు తగ్గుతాయి.మనం తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల సహజంగానే బరువు అదుపులోకి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits-2.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా నీటి వల్ల శరీరంలో వేడి, ఎసిడిటీ తగ్గుతుంది. సబ్జా గింజలకు సహజంగానే శరీరాన్ని చల్లబరిచే తత్వం ఉంటుంది. ప్రతీరోజూ పరగడుపున లేదా మధ్యాహ్న సమయంలో ఈ నీటిని తాగడం వల్ల కడుపులో మంట, గుండెల్లో మంట వంటి సమస్యలు తక్షణమే నయమవుతాయి. శరీర ఉష్ణోగ్రత సమస్థితిలో ఉండటం వల్ల చర్మ సమస్యలు కూడా దూరమై, చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits-3.jpg</image:loc><image:caption><![CDATA[ రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వస్తాయి. సబ్జా గింజలలో ఉండే ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే ఇవి ఆహారంలోని పిండి పదార్థాలు త్వరగా చక్కెరగా మారకుండా నెమ్మదిగా శోషించబడేలా చేస్తాయి. దీనివల్ల టైప్-2 మధుమేహం ఉన్నవారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా అదుపులో ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits-1.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల కనిపించే మొదటి ప్రధాన మార్పు జీర్ణవ్యవస్థ మెరుగుపడటం. ఈ గింజల్లో కరిగే పీచు పదార్థం పుష్కలంగా ఉంటుంది. సబ్జా గింజలను నీటిలో నానబెట్టినప్పుడు అవి ఒక జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇది కడుపులోని ప్రేగుల క కదలికలను సులభతరం చేసి, తీవ్రమైన మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జీర్ణక్రియ సజావుగా సాగడం వల్ల రోజంతా శరీరం తేలికగా, హాయిగా అనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sabja-seeds-water-benefits-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నీటిని తాగేటప్పుడు కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రతీరోజూ తాగడం మంచిదే అయినప్పటికీ, సబ్జా గింజలను ఎప్పుడూ కనీసం 15 నుండి 20 నిమిషాల పాటు సరిపడా నీటిలో నానబెట్టిన తర్వాతే తీసుకోవాలి. సరిగా నానకుండా నేరుగా తింటే గొంతులో అడ్డుపడే ప్రమాదం ఉంది. మొదట్లో తక్కువ పరిమాణంతో ప్రారంభించి, శరీరానికి అలవాటయ్యాక పరిమాణాన్ని పెంచుకోవడం మంచిది. ఏవైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒకసారి వైద్యుల సలహా తీసుకుని తాగడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/19th-ata-conference-concludes-in-the-us-bringing-telugu-community-leaders-and-artists-together-1883169.html</loc><lastmod>2026-08-08T08:45:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ata 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata-3.jpg</image:loc><image:caption><![CDATA[ అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 19వ ఆటా మహాసభలు ముగిశాయి. ఈ వేడుక ఉద్దేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని ఒకే వేదికపైకి తీసుకువచ్చే ప్రతిష్ఠాత్మక మహాసభ. అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు, ముఖ్య ప్రముఖులు,  కళాకారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ఆటా కమిటీ మెంబర్స్ తో పాటు ముఖ్య అతిథులు ఈ  వేడుకలో పాల్గొన్నారు. ఈ మహాసభల్లో మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్,  రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి పాల్గొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata-1.jpg</image:loc><image:caption><![CDATA[ వీరితో పాటు కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బనాల, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ఆటా వ్యవస్థాపక సభ్యుడు హనుమంత రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్ అరుణా మిల్లర్ ప్రసంగం హైలెట్ గా నిలిచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె మాట్లాడుతూ  భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతలను నిర్వర్తించాలని, ఎన్నికల ప్రక్రియలో కూడా చురుగ్గా పాల్గొని సమాజ భవిష్యత్తును నిర్మించడంలో కీలక పాత్రలో నిర్వహించాలని   కోరారు. ఇంకా ఈ కార్యక్రమంలో కీరవాణి సంగీతం కూడా అందర్ని అలరించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ata-5.jpg</image:loc><image:caption><![CDATA[ మూడు రోజుల పాటు జరిగిన ఈ మహాసభల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, యువజన, మహిళా, వ్యాపార సదస్సులు, సాహిత్య వేదికలు, , పూర్వ విద్యార్థుల సమావేశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ మహాసభలు తెలుగు సంస్కృతి వైభవాన్ని మళ్ళీ తీసుకొచ్చాయనే చెప్పుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/guava-vs-orange-which-fruit-has-more-vitamin-c-for-immunity-1883148.html</loc><lastmod>2026-08-08T08:18:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guava Vs Orange ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange-4.jpg</image:loc><image:caption><![CDATA[ మన దైనందిన ఆహారంలో నారింజ పండుకు ఉన్న క్రేజే వేరు. తియ్యగా, పుల్లగా ఉండే దీని రుచి అందరినీ ఆకట్టుకుంటుంది. నారింజలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరం డిహైడ్రేషన్ బారిన పడకుండా ప్రశాంతతను పొందుతుంది. అంతేకాకుండా దీనిలోని పొటాషియం, ఫ్లేవనాయిడ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తపోటుని నియంత్రణలో ఉంచడంలో ఎంతో సహాయపడతాయి. సులభంగా లభించే ఈ పండు రోజువారీ స్నాక్‌గా తినడానికి చాలా అనువుగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు జామపండును కేవలం ఒక సాధారణ పండుగా కొట్టిపారేయలేం. దీనిని పోషకాల గని అని పిలవవచ్చు. జామలో విటమిన్ సీ మాత్రమే కాకుండా అద్భుతమైన పీచు పదార్థం, టీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి, మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తాయి. చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచడంతో పాటు సీజనల్ వ్యాధులు మరియు ఇన్ఫెక్షన్ల నుండి మనల్ని కాపాడటంలో జామ అద్భుతంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక అసలు పోలిక విషయానికి వస్తే.. విటమిన్ సీ పరిమాణంలో జామపండు, నారింజ కంటే ఎంతో ముందంజలో ఉంది. పోషకాహార గణాంకాల ప్రకారం 100 గ్రాముల నారింజ పండులో సుమారు 53 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటే, అదే 100 గ్రాముల జామపండులో ఏకంగా 228 మిల్లీగ్రాముల విటమిన్ సీ ఉంటుంది. అంటే ఒక నారింజ పండు కంటే జామపండులో నాలుగు రెట్లకు పైగా విటమిన్ సి లభిస్తుంది. ఒకే ఒక్క జామపండు తింటే మన శరీరానికి రోజుకు కావలసిన విటమిన్ సి అవసరం పూర్తిగా తీరిపోతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఏ పండును ఎంచుకోవాలి అనే సందేహం చాలామందికి రావచ్చు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో ఎక్కువ విటమిన్ సి పొందడం మీ లక్ష్యమైతే జామపండు ఖచ్చితంగా ఉత్తమమైన ఎంపిక. ముఖ్యంగా వాతావరణం మారినప్పుడు వచ్చే జలుబు, దగ్గు వంటి సమస్యలను తట్టుకోవడానికి జామ ఎంతో మేలు చేస్తుంది. అదే సమయంలో గుండె ఆరోగ్యం, తక్షణ ఉత్తేజం మరియు శరీరంలో నీటి శాతాన్ని పెంచుకోవడానికి నారింజ పండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/guava-vs-orange-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రెండింటిలో ఏదో ఒకదానికే పరిమితం కాకుండా రెండింటినీ సమతుల్య ఆహారంలో భాగం చేసుకోవడమే తెలివైన పని. జామ, నారింజలు రెండూ తమదైన రీతిలో ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి సీజన్‌ను బట్టి ఈ రెండు పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సమగ్రమైన పోషణను పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవనశైలిని సొంతం చేసుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/juvvi-tree-returns-to-medaram-after-decades-sacred-tree-transplanted-near-sammakka-gadde-1883130.html</loc><lastmod>2026-08-08T08:17:34+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/medaram.jpg</image:loc>
					<image:title><![CDATA[ Medaram ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/juvvi-tree.jpg</image:loc><image:caption><![CDATA[ మాస్టర్ ప్లాన్ నిర్మాణంలో బాగంగా కొత్తరూపు దిద్దుకున్న మేడారం గద్దెల ప్రాంగణంలో ఎట్టకేలకు జువ్వి చెట్టు ప్రతిష్టాపన పూర్తయింది.. సమ్మక్క గద్దె పక్కనే నాగులమ్మ ఆలయం వద్ద దశాబ్దాల తరబడి అమ్మలకు నీడనిస్తున్న జువ్వి చెట్టు.. 2010లో పూర్తిగా ఎండిపోయింది.. ఆ తర్వాత అనేకసార్లు ప్రతిష్టాపించిన ఆ చెట్టు నిలవడం లేదు.. తాజాగా 20 ఏళ్ల వయసు కలిగిన జువ్వి చెట్టును కారడవి నుండి వెతికి తీసుకొచ్చి ట్రాన్స్ ప్లాంటేషన్ చేసి ప్రతిష్టించడం ద్వారా సమ్మక్క సారక్క పూజారులు హర్షం వ్యక్తం చేశారు.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/juvvi-tree-transplantation.jpg</image:loc><image:caption><![CDATA[ కోట్లాది భక్తుల నమ్మకానికి ప్రతిరూపం.. మేడారం సమ్మక్క సారక్క దేవతలు కొలువుతీరిన గద్దెల ప్రాంగణం మాస్టర్ ప్లాన్ లో భాగంగా కొత్త రూపు దిద్దుకుంది.. మేడారం ఆధ్యాత్మిక కేంద్రంగా, మినీ పట్టణంగా రూపాంతరం చెందుతుంది. గద్దెల ప్రాంగణాన్ని పూర్తిగా గ్రానైట్ నిర్మాణాలతో ఆధునికరించారు. సమ్మక్క సారక్క గద్దెలతో పాటు వరుస క్రమంలో పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెల నిర్మాణం చేపట్టారు.. అయితే ఆదివాసీల ఆచార సాంప్రదాయాల ప్రకారం ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతి సంపదను పూజించడం ఆనవాయితీ... ఇలాంటి విగ్రహ రూపంలేని మేడారం గద్దెల ప్రాంగణంలో సమ్మక్క గద్ద పక్కనే నాగులమ్మ గద్దె ఉంటుంది.. అక్కడే తరతరాలుగా జువ్వి చెట్టు ఈ చల్లని తల్లులకు నీడనిస్తూ వస్తుంది.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/medaram-juvvi-tree-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే సమ్మక్క సారక్క జాతరకు భక్తుల తాకిడి పెరిగినా కొద్దీ ఆ జువ్విచెట్టు ఆయుష్షు తిరిగిపోయింది..జువ్విచెట్టు వద్ద పూజలు నిర్వహించడం, బెరడును చాలామంది అక్కడి నుంచి తెంచుకుపోవడంతో కాలక్రమేనా ఈ భారీవృక్షం ఎండిపోయింది.  ఆ తర్వాత అనేకసార్లు జువ్విచెట్టు మొక్కను అక్కడ ప్రతిష్టించి పెంచడం కోసం ఆదివాసి పూజారులు ప్రయత్నాలు చేశారు కానీ ఫలితం దక్కలేదు.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tree-transplantation.jpg</image:loc><image:caption><![CDATA[ తాజాగా గత జాతర సమయంలో మేడారం గద్దెల ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆధునీకరించింది..ఆదివాసి పూజార్ల సూచనల మేరకు గద్దెల ప్రాంగణంలో జువి చెట్టు నిర్మాణం కోసం ప్రయత్నాలు చేశారు.. కానీ గతంలో అనేక సందర్భాలలో మొక్కలు నాటినా బ్రతకలేదు.. దీంతో ప్రాంతంలో జువ్వి వృక్షాన్ని ట్రీ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయాలని దేవాదాయశాఖ అధికారులు నిర్ణయించారు... మేడారం అడవుల్లో వెతికి నభారీ వృక్షాన్ని సేకరించి జేసీబీ సహాయంతో గద్దెల ప్రాంగణానికి తరలించారు..ఆదివాసి పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జెసిబి సహాయంతో ఇక్కడ జువ్వి చెట్టును ప్రతిష్టించారు.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tree-transplantation-in-med.jpg</image:loc><image:caption><![CDATA[ జువ్వి చెట్టు ప్రతిష్టాపన సందర్భంగా సమ్మక్క సారక్క పూజాలతో పాటు నాగులమ్మ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ఆదివాసి ఆచార సంప్రదాయాల ప్రకారం జుమ్మిచెట్టు ప్రతిష్టాపించిన ప్రభుత్వానికి స్థానిక మంత్రి సీతక్కకు ఆదివాసీ పూజారుల కృతజ్ఞతలు తెలిపారు.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sun-enters-leo-these-2-zodiac-signs-may-see-wealth-success-and-good-fortune-1883129.html</loc><lastmod>2026-08-08T11:10:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/07/money-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-8.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ సూర్యుడు త్వరలో సింహ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీనివల్ల శక్తివంతమైన రాజయోగం ఏర్పడనుంది. ఆర్ధికంగా కూడా  వచ్చి వీరికి అన్నింటిలో విజయాలు దక్కుతాయి. ఈ ప్రభావం వలన రెండు రాశుల వారి జీవితం మారిపోతోంది. ఆ లక్కీ రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/kumbha-rasi.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వారికి వ్యాపారంలో మంచిగా ఉంటుంది. శక్తివంతమైన రాజయోగం ప్రభావం వీరి మీద ఉంటుంది. ఈ సమయంలో వీరి ఆస్తులు కూడా పెరుగుతాయి. ఆర్థికంగా ఇంకా లాభ పడతారు. వీరి కోరికలు కూడా జరుగుతాయి. ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు పోయి సంతోషంగా ఉంటారు. కొత్త ఇళ్లు, కొత్త కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vrushabha-rasi.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వారి జీవితంలో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఎంతలా అంటే కొత్త అద్భుతాలు చూస్తారు. ఆగిపోయిన ప్రతి పనిని చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంచం జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు చేసిన మేలు  వెతుక్కుంటూ వస్తుంది. కష్టపడి పనిచేసినందుకు తగిన ఫలితాన్ని పొందుతారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ap-and-telangana-latest-weather-alert-heavy-rainfall-and-strong-winds-expected-for-next-2-days-1883000.html</loc><lastmod>2026-08-08T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-and-telangana-latest-weather-alert.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ap And Telangana Latest Weather Alert ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-telangana-rain-update.jpg</image:loc><image:caption><![CDATA[ ఉపరితల ఆవర్తన ప్రభావంతో 24 గంటల్లోపు వాయువ్య బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న రెండురోజులు రాష్ట్రంలో మేఘావృతమైన వాతావరణంతోపాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.  ఉరుములు, మెరుపులతో వర్షం పడే సమయంలో చెట్లు, పోల్స్ , హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-telangana-rain-update-5.jpg</image:loc><image:caption><![CDATA[ శనివారం (08-08-2026):  శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, విశాఖ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు,  ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వివరించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-telangana-rain-update-4.jpg</image:loc><image:caption><![CDATA[ అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, మార్కాపురం, రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే ఉత్తరాంధ్ర తీరం వెంబడి  గంటకు 40-50 కిమీ  వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, తీరప్రాంత ప్రజలు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని  విజ్ఞప్తి చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-telangana-rain-update-3.jpg</image:loc><image:caption><![CDATA[ అటు తెలంగాణకు కూడా వర్షసూచనలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఉపరితల ఆవర్తణం ప్రభావంతో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. ఈమేరకు హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అర్ట్ కూడా జారీ చేసింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/ap-telangana-rain-update-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముఖ్యంగా ఆదిలాబాద్, జగిత్యాల, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కామారెడ్డి,  మేడ్చల్, రంగారెడ్డి, సంగారెడ్డి,  సిద్ధిపేట, వరంగల్, నిజామాబాద్, కుమురం భీమ్, నిర్మల్, మేడక్ జిల్లాలు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షం సమయంలో గంటకు 40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. ఈ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతేనే బయటకు రావాలని వాతావరణ శాఖ సూచించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/august-12-solar-eclipse-2026-these-3-zodiac-signs-may-face-financial-and-family-challenges-1883074.html</loc><lastmod>2026-08-07T23:10:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/august-12-solar-eclipse.jpg</image:loc>
					<image:title><![CDATA[ August 12 Solar Eclipse ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/solar-eclipse-rashifal.jpg</image:loc><image:caption><![CDATA[ ఆగస్టు 12న అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది 2026 సంవత్సరంలోని చివరి సూర్యగ్రహణం కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. సాధారణంగా సూర్యగ్రహణం అంటేనే చాలా మందిలో భయం, సందేహాలు, జ్యోతిష్య ప్రభావాలపై చర్చ మొదలవుతుంది. గ్రహణం సమయంలో ఏం చేయాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే ప్రశ్నలు కూడా వినిపిస్తుంటాయి.  అయితే, ఖగోళ శాస్త్రవేత్తలు, జ్యోతిష్య నిపుణుల సమాచారం ప్రకారం, ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. అందువల్ల భారతదేశంలో దీనికి సంబంధించిన సూతక కాలం లేదా ఆలయ ఆచార నియమాలు వర్తించవు. కాబట్టి గ్రహణం కారణంగా భయపడాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/solar-eclipse-rashifal1.jpg</image:loc><image:caption><![CDATA[ అయినప్పటికీ, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాల ప్రభావం రాశులపై ఉంటుందని విశ్వసిస్తారు. ఆ కోణంలో చూస్తే, ఈ సూర్యగ్రహణం 12 రాశులపై భిన్నమైన ప్రభావం చూపుతుందని, ముఖ్యంగా మూడు రాశుల వారు కొంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/solar-eclipse-rashifal2.jpg</image:loc><image:caption><![CDATA[ సింహ రాశి (Leo): సింహరాశికి అధిపతి సూర్యుడు కావడంతో ఈ గ్రహణం ప్రభావం ఈ రాశి వారిపై కొంత ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకుండా ఉండటం మంచిది. ముఖ్యంగా మాట్లాడే మాటల్లో సంయమనం పాటించాలి. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం శ్రేయస్కరం. కష్టపడి చేసిన పనులకు ఆశించిన ఫలితాలు ఆలస్యంగా రావచ్చు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. అప్పులు పెరగడం లేదా అనుకోని ఖర్చులు రావడం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడులు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/solar-eclipse-rashifal3.jpg</image:loc><image:caption><![CDATA[ కన్య రాశి (Virgo): కన్యారాశి వారికి ఈ కాలంలో ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశముందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఎంత కష్టపడినా ఆశించిన గుర్తింపు లేదా ఫలితం వెంటనే రాకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు. ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నవారు లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నవారికి కొంత ఆలస్యం ఎదురయ్యే అవకాశం ఉంది. అలాగే ఖర్చుల విషయంలో నియంత్రణ పాటించడం, ఆరోగ్య పరీక్షలను నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/solar-eclipse-rashifal4.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశి వారికి కుటుంబ, ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరమని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అప్పులు లేదా అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున ఆర్థిక వ్యవహారాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితంలో లేదా కుటుంబ సభ్యులతో చిన్నచిన్న అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది. కోపాన్ని అదుపులో ఉంచి సంయమనంతో వ్యవహరిస్తే సమస్యలు పెద్దవి కాకుండా నివారించవచ్చు. అలాగే ఆరోగ్యపరంగా కూడా నిర్లక్ష్యం చేయకుండా, శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం అవసరం. 
(Disclaimer: ఇక్కడ అందించిన వివరాలు జ్యోతిష్య విశ్వాసాలు, ప్రచారంలో ఉన్న అభిప్రాయాల ఆధారంగా మాత్రమే ఇవ్వబడ్డాయి. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు. వ్యక్తిగత జీవితంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివేకంతో వ్యవహరించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-meera-jasmine-latest-glamorous-photos-goes-viral-07-08-2026-1883043.html</loc><lastmod>2026-08-08T06:47:28+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/actress-16.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tollywood-pic.jpg</image:loc><image:caption><![CDATA[ చాలా మంది ముద్దుగుమ్మలు ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయక పాత్రలు చేస్తూ అలరిస్తున్నారు. అలాంటి వారిలో ఈ ముద్దుగుమ్మ ఒకరు. సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ, అక్క, వదిన పాత్రలు చేస్తున్నారు. అలాగే ఈ హీరోయిన్ కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tollywood-actress-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. తెలుగు, తమిళ్ భాషల్లో క్రేజీ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు సెకండ్ ఇనింగ్స్ మొదలు పెట్టింది. కానీ ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది. అయితే సినిమాల్లో హీరోయిన్ గా చేసే సమయంలో చాలా పద్దతిగా ఎలాంటి గ్లామర్ షో చేయకుండా రాణించిన ఈ అమ్మడు ఇప్పుడు చాలా మారిపోయింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tollywood-1.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది.  అప్పటికి ఇప్పటికీ ఈ చిన్నది అంతే అందంగా ఉంది. నెట్టింట గ్లామర్ షోతో అదరగొడుతుంది. అయినా లాభం లేకుండా పోయింది. ఈ చిన్నదానికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నా అంతగా సక్సెస్ కావడం లేదు ఈ ముద్దుగుమ్మ.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/meerajasmine-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంతకూ ఆమె ఎవరో తెలుసా ..? ఆమె మీరాజాస్మిన్. ఒకప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఈ చిన్నది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది ఈ భామ. సినిమాల్లో చాలా పద్దతిగా కనిపించి మెప్పించింది. కానీ ఊహించని విధంగా సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఇటీవలే ఒకటి రెండు సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/meerajasmine-pic.jpg</image:loc><image:caption><![CDATA[ కానీ ఆ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక ఇప్పుడు మీరా సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో తెలుగు, తమిళ్ సినిమాలు చేసినప్పటికీ అవి పెద్దగా హిట్ అవ్వలేదు. దాంతో పెద్దగా ఆఫర్స్ లేవు. ప్రస్తుతం మీరా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. అలాగే సోషల్ మీడియాలో క్రేజీ ఫోటోలు షేర్ చేస్తుంది.  ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/actress-udaya-bhanu-childhood-photo-goes-viral-on-social-media-1883014.html</loc><lastmod>2026-08-07T21:59:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/actress-photos.jpg</image:loc>
					<image:title><![CDATA[ Actress Photos ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/movie-actress.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి. సోషల్ మీడియా వాడకం ఎక్కువ అవ్వడంతో సెలబ్రెటీల ప్రొఫిషనల్ విషయాలతో పాటు పర్సనల్ విషయాలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. సినీ సెలబ్రెటీల వ్యక్తిగత విషయాలు మాత్రం ఎక్కువగా నెట్టింట వైరల్ అవుతుంటాయి.  ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/udaya-bhanu.jpg</image:loc><image:caption><![CDATA[ సినీ సెలబ్రెటీలకు సంబంధించిన ఫొటోలతో పాటు టీవీ సీరియల్ నటులు, అలాగే యాంకర్స్ కు ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ స్టార్ యాంకర్ కు సంబందించిన చైల్డ్ హుడ్ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ ఫొటోలో ఉన్న యాంకరమ్మను గుర్తుపట్టడం చాలా కష్టం. కనిపెడితే మీరే తోపులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/udaya-bhanu-pic.jpg</image:loc><image:caption><![CDATA[ ఆమె అందం, మాటలు, చలాకీ తనం ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఇంతకూ ఆ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? పై ఫొటోలో ఉన్న యాంకర్ టీవీ షోలతో పాటు, సినిమాల్లోనూ నటించి మెప్పించింది. పదుల సంఖ్యలో టీవీ షోలు చేసింది. ఇప్పుడు ఆమె కాస్త సైలెంట్ అయ్యింది ఆ యాంకర్. ఆమెను జూనియర్ శ్రీదేవి అని అంటుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/udaya-bhanu-latest.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంతకూ ఆమె ఎవరో కాదు ఉదయభాను. ఈ అందాల యాంకర్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు. ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంలో ప్రేక్షకులవద్దకు వెళ్ళి వారితో సరదాగా మాట్లాడించడం ద్వారా పాపులర్ అయ్యింది ఉదయభాను. యాంకర్ ఉదయభాను యాంకర్ గా సినిమాలు చేస్తూనే సినిమాల్లోనూ నటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/udaya-bhanu-photos.jpg</image:loc><image:caption><![CDATA[ 10 వతరగతి చదువుతుండగా మొదటి సినిమా ఎర్ర సైన్యంలో చేసింది. తరువాత కొన్ని తమిళ, కన్నడ సినిమాలో నటించింది. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది ఉదయభాను. ఇక ఉదయభాను చేసిన టీవీ షోల్లో వన్స్ మోర్ ప్లీజ్ , సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా, ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా షోల్లో యాంకర్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు ఉదయభాను యాంకరింగ్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-style-vellulli-pappula-podi-recipe-telugu-1883029.html</loc><lastmod>2026-08-07T21:53:55+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pappula Podi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-1.jpg</image:loc><image:caption><![CDATA[ వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పొడి కలుపుకుని తిన్నా, లేదా ఇడ్లీ, దోశలపై చల్లుకుని తిన్నా అమృతతుల్యంగా ఉంటుంది. ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే గాలి తగలకుండా డబ్బాలో ఉంచితే నెల రోజుల పాటు తాజాగా నిల్వ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వెల్లుల్లి పప్పుల పొడి తయారీకి ముందుగా 100 గ్రాముల వెల్లుల్లి రేకలను పొట్టు పొట్టుగానే కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడులో 150 గ్రాముల పుట్నాల పప్పు  వేసి వేపాల్సిన అవసరం లేకుండా సన్నటి మంటపై కేవలం వెచ్చబడే వరకు వేయించి పక్కన తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-3.jpg</image:loc><image:caption><![CDATA[ అదే మూకుడులో 3-4 బ్యాడిగి మిర్చి , 12-15 కారంగా ఉండే ఎండుమిరపకాయలు వేసి సన్నటి మంటపై వేయించాలి. మిర్చి వేగుతుండగా టేబుల్ స్పూన్ జీలకర్ర, సరిపడా రాళ్ల ఉప్పు వేసి ఒక నిమిషం వేయించి చల్లారనివ్వాలి. ఇప్పుడు పాన్‌లో 6-8 చెంచాల నూనె వేడిచేసి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు (వేరుశనగ గుళ్లు) వేసి ఎర్రగా వేయించి మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిగిలిన నూనెలో దంచిన వెల్లుల్లి వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి దించేయాలి.మిక్సీ జార్‌లో పల్లీలు, వేయించిన ఎండుమిర్చి మిశ్రమం, నిమ్మకాయంత చింతపండు, మరియు పుట్నాల పప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pappula-podi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ తర్వాత వేయించి పెట్టుకున్న వెల్లుల్లి వేసి ఒకటి రెండు సార్లు మాత్రమే పల్స్ చేయాలి. వెల్లుల్లి పలుకులుగా ఉంటేనే పొడి తింటుంటే పంటి కింద పడి ఎంతో రుచిగా ఉంటుంది. తయారైన ఈ పొడిని ఎయిర్ టైట్ జార్‌లో భద్రపరిస్తే నెల రోజుల పాటు తాజాగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/monsoon-tulsi-plant-care-tips-and-homemade-fertilizers-telugu-1883006.html</loc><lastmod>2026-08-07T21:48:50+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tulsi Plant (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-1.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షపు నీటిలో నైట్రోజన్ సమృద్ధిగా ఉండటం వల్ల మొక్క వేగంగా పెరిగి ఆకులు పచ్చగా, గుబురుగా మారుతాయి. అయితే వర్షాకాలంలో నీరు ఎక్కువై వేర్లు కుళ్లిపోవడం, మట్టిలో ఫంగస్ లేదా చీమలు చేరడం వంటి సమస్యలు రాకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, తులసి కుండీలో కుళ్లిపోయిన లేదా పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. ఇవి మట్టిలో ఫంగస్‌ను పెంచుతాయి. అలాగే కుండీ కింద ఉండే డ్రైనేజీ రంధ్రాలు మూసుకుపోకుండా నీరు సులభంగా బయటకు వెళ్లేలా చూడాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-3.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాకాలంలో అప్పుడప్పుడు కుండీలోని మట్టిని గుల్లగా కలుపుతూ ఉంటే మట్టి గడ్డకట్టకుండా వేర్లకు గాలి సరిగ్గా అందుతుంది. తులసి మొక్కను ఆరోగ్యంగా, దట్టంగా పెంచడానికి ఇంట్లోనే లభించే సహజ సిద్ధమైన ఎరువులను వాడవచ్చు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-4.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటిది కలబంద ఒక అద్భుతమైన నాచురల్ రూటింగ్ హార్మోన్ మరియు ఫంగిసైడ్. కలబంద ముక్కలను మట్టిలో పూడ్చడం ద్వారా లేదా పేస్ట్ చేసి నీటిలో కలిపి లిక్విడ్ ఫర్టిలైజర్‌గా 15 రోజులకు ఒకసారి ఇస్తే వేర్ల పెరుగుదల బాగుంటుంది. రెండవది అర స్పూన్ ఫ్రెష్ టీ పొడి లేదా కడిగి ఆరబెట్టిన వాడేసిన టీ పొడి 4-5 స్పూన్లు తో పాటు అర స్పూన్ పసుపు పొడిని మట్టిలో కలపాలి. పసుపు క్రిమిసంహారకంగా పనిచేసి కీటకాలు, ఫంగస్ నుంచి కాపాడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tulsi-plant-5.jpg</image:loc><image:caption><![CDATA[ మూడవది వేపాకులను నీటిలో మరిగించి చల్లారాక పల్చగా చేసి చల్లితే తెగుళ్లు రాకుండా ఉంటాయి. మట్టిలో చీమలు, పురుగులు ఉంటే కొద్దిగా పటికను కరిగించిన నీటిని కుండీలో పోస్తే అవి పూర్తిగా నివారించబడతాయి. ఈ చిన్న చిన్న చిట్కాలతో వర్షాకాలంలో తులసి మొక్కను ఎంతో ఆరోగ్యంగా, గుబురుగా పెంచుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-village-style-tomato-roti-pachadi-recipe-telugu-1882992.html</loc><lastmod>2026-08-07T21:39:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomato Roti Pachadi (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలుగువారి ఇళ్లలో రోటి పచ్చళ్లకు ఉన్న ఆదరణే వేరు. మిక్సీలో తిప్పే పచ్చళ్ల కంటే రోట్లో కచ్చాపచ్చాగా దంచి చేసే పచ్చడిలోనే అసలైన పల్లెటూరి నాటు రుచి దొరుకుతుంది. అందులోనూ వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి, రోటి టమోటా పచ్చడితో తింటుంటే ప్రతీ ముద్దలో అమృతం లాంటి రుచి లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాదు రాత్రి మిగిలిన చద్ది అన్నం లో  ఈ పచ్చడి కలుపుకుని తింటే ఆ తృప్తే వేరు. ఎంతో సులభంగా, తక్కువ సమయంలోనే ఈ రోటి పచ్చడిని తయారు చేసుకోవచ్చు. ఈ టమోటా రోటి పచ్చడి తయారీ కోసం ముందుగా బాండీలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేడిచేసి, శుభ్రం చేసి సగానికి కోసిన 5 టమోటాలు వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ అందులోనే గిల్లిన 10 పచ్చిమిరపకాయలు, ఒక పొట్టు తీసిన వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి మూతపెట్టి సన్నటి మంటపై ఉడికించాలి. మధ్యమధ్యలో టమోటాలను తిరగేస్తూ రెండు వైపులా బాగా మగ్గనివ్వాలి. టమోటాలు మెత్తబడే సమయంలో నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు వేసి మగ్గించి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా రోట్లో వేయించిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, సరిపడా సాల్ట్, అర టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తగా దంచుకోవాలి. అందులోనే మగ్గించిన చింతపండు వేసి మెత్తగా తొక్కలు లేకుండా దంచాలి. ఆ తర్వాత ఉడికించిన టమోటాలను వేసి జారకుండా మెల్లగా గుజ్జులా దంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/tomato-roti-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా పిడికెడు తాజా కొత్తిమీర వేసి కాసేపు దంచాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను రెండు ముక్కలుగా చేసి రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచాలి. ఉల్లిపాయ ముక్కలు దంచడం వల్ల దానిలోని రసం పచ్చడిలోకి దిగి ప్రత్యేకమైన కమ్మదనాన్ని ఇస్తుంది. సిద్ధమైన ఈ పచ్చడిని వేడి వేడి అన్నం, చపాతీ లేదా చల్ది అన్నంలోకి నంజుకుని తింటే తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/fresh-fish-vs-dried-fish-which-is-better-for-healthknow-the-risks-and-nutrition-1882968.html</loc><lastmod>2026-08-07T21:02:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish-health-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Dry Fish Vs Fresh Fish Health Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండు చేప vs తాజా చేప: ఏది బెస్ట్? : రెండు చేపలు, టేస్ట్‌తో పాటు ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ.. ఆరోగ్య నిపుణులు మాత్రం తాజా చేపలకే ఎక్కవ ప్రధాన్యత ఇవ్వాలని సూచిస్తున్నారు. ఎందుకంటే తాజా చేపలల్లో మాత్రమే సహజ సిద్ధమైన ప్రోటీన్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ D, విటమిన్ B12 వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి, మెదడు చురుకుదనానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడతాయి. తాజా చేపలలో ఉప్పు శాతం చాలా తక్కువగా ఉండడం వల్ల ఇది హై బిపి ఉన్నవారికి కూడా చాలా సురక్షితమైన ఎంపిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండు చేపలు ఆరోగ్యకరమైనవేనా:అయితే ఎండు చేపలు ఆరోగ్యమైనవి కావా అంటే.. ఇందులో కూడా పోషకాలు ఉంటాయి. కానీ చేపల నుండి నీటిని తొలగించి ఎండబెట్టడం వల్ల వీటిలో ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ వంటి ఖనిజాలు చాలా గాఢతతో ఉంటాయి. కాబట్టి తక్కువ చేపటు తిన్నా ఎక్కువ ప్రోటీన్ లభిస్తుంది. అయితే వీటిని ఎక్కువ రోజులు స్టోర్ చేయడం కోసం అధికంగా ఉప్పును వాడుతారు. కాబట్టి బీపీ ఉన్నవారికి ఇది మంచిదికాదు. గుండే ఆరోగ్య సమస్యలను ఇంకా పెంచుతుంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish-1.jpg</image:loc><image:caption><![CDATA[ హానికరమైన రసాయనాలు: తాజా చేపలతో పోల్చుకుంటే ఎండు చేపల్లో హానికరమైన రసాయనాలు ఉండొచ్చు. ఎందుకంటే వీటిని ఎక్కవ రోజులు స్టోర్ చేయడానికి కొన్నిసార్లు హానికరమైన కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వంటి వాటిని ఉపయోగిస్తారు. ఈ కెమికల్స్ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హానికరం. అంతేకాదు కొన్ని సార్లు వీటిని అపరిశుభ్రమైన వాతావరణంలో ఎండబెడితారు. కాబట్టి వీటిపై బ్యాక్టీరియా, శిలీంధ్రాలు చేరి ఫుడ్ పాయిజనింగ్ లేదా ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish-2.jpg</image:loc><image:caption><![CDATA[ సముద్రంలో దొరికే పెద్ద చేపలను ఎండబెట్టినప్పుడు వాటిలో ఉండే మెర్క్యురీ వంటి భార లోహాల సాంద్రత పెరుగువచ్చు. ఇది గర్భిణులు,  పిల్లలకు హానికరం. అలాగే ఎండబెట్టే క్రమంలో నీటిలో కరిగే విటమిన్లు తగ్గిపోతాయి. కాబట్టి వీరు ఎండు చేపలకు దూరంగా ఉండడమే మంచిది. అయితే తాజా చేపలు విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని సరైన ఉష్ణోగ్రత వద్ద ప్రిజ్‌లో నిల్వ చేయకపెతే త్వరగా పాడయే అవకాశంఉంది. కాబట్టి సరైన పద్ధతిలో నిల్వ చేసి వండి తింటే తాజా చేపలే ఆరోగ్యానికి అత్యుత్తమ ఎంపిక. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/dry-fish-vs-fresh-fish.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది ఎంత తినాలి? నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రోజూవారీ ఆహారంలో తాజా చేపలకే ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎండు చేపలను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని.. కేవలం పరిమితంగా మాత్రమే తినాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారు వీటిని తగ్గించాలి. వండే ముందు ఎండు చేపలను కాసేపు నీటిలో నానబెట్టి, ఉప్పును తీసివేసి వండుకోవడం మంచిదని సూచిస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/bhimavaram-style-garlic-karam-make-delicious-garlic-karam-with-simple-ingredients-1882925.html</loc><lastmod>2026-08-07T20:30:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vellulli Karam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరం స్టైల్‌లో వెల్లుల్లి కారం రెసిపీ రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఘాటైన కారం సిద్ధమవుతుంది. ఈ రెసిపీ తక్కువ సమయంలోనే ఘాటైన, రుచికరమైన వెల్లుల్లి కారాన్ని తయారు చేసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ వెల్లుల్లి కారం అన్నంలోకి, ఇడ్లీలోకి, ప్రత్యేకంగా దోసెల్లోకి చాలా రుచికరంగా ఉంటుంది. బ్యాచిలర్స్ లేదా తక్కువ సమయంలో వంట చేయాలనుకునే వారికి ఇది ఒక మంచి ప్రత్యామ్నాయం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-2.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసిన పదార్థాలు.. వెల్లుల్లి రెబ్బలు సుమారు 40, జీలకర్ర 1 టీ స్పూన్, రాళ్ళ ఉప్పు 1/2 టేబుల్ స్పూన్, కారం (గొడ్డు కారం అయినా పర్వాలేదు) 4 టేబుల్ స్పూన్లు, నూనె 3 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం: జీలకర్ర, ఆవాలు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2 (చిన్న ముక్కలుగా), వెల్లుల్లి రెబ్బలు (తాలింపు కోసం) 4-5 చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక మిక్సీ గిన్నెను తీసుకొని, అందులో 40 వెల్లుల్లి రెబ్బలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, అర టేబుల్ స్పూన్ రాళ్ళ ఉప్పు, నాలుగు టేబుల్ స్పూన్ల కారం వేయాలి. ఈ మిశ్రమాన్ని మిక్సీలో ఐదారు సార్లు విప్ చేయాలి. దీనిని పూర్తిగా మెత్తగా కాకుండా, కొద్దిగా గచ్చరీ బిచ్చరీగా, రగ్గడ్ బగ్గడ్ లాగా దంచుకున్నట్లు ఉండేలా చూసుకోవాలి. కొంతమంది రోలు, రోకలి ఉపయోగించి దంచుకోవడం ద్వారా మరింత సాంప్రదాయ రుచిని పొందుతారు. సిద్ధం చేసుకున్న ఈ కారం ముద్దను పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టి, అందులో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి అవి చిరుపుర్ లాడుతున్నప్పుడు రెండు రెమ్మల కరివేపాకు వేసి బాగా లటాపట కొట్టుకునేలా వేయించాలి. ఆ తర్వాత, చిన్న ముక్కలుగా చేసుకున్న రెండు ఎండుమిరపకాయలు, నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బలు డైరెక్ట్ గా వేసి వయ్యారంగా అటూ ఇటూ తిప్పుతూ వేయించాలి. ఈ తాలింపును సిమ్ మంటపైనే చేయాలని పిచ్చెకిస్తా బాబీ సూచించారు. తాలింపు సిద్ధమయ్యాక స్టవ్ కట్టేసి, ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి కారం ముద్దను తాలింపులో వేసి ముద్దుగా స్పూన్‌తో బాగా కలపాలి. తాలింపు వేయడం ద్వారా వెల్లుల్లి కారానికి మరింత రుచి, ఘాటు చేరుతాయి. తాలింపు వేయకుండా నేరుగా కూడా ఈ కారాన్ని తినవచ్చు, కానీ తాలింపుతో దీని రుచి మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vellulli-karam-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వెల్లుల్లి కారం అన్నంలోకి బెస్ట్ సర్వెంట్ గా పనిచేస్తుంది. వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసి వెల్లుల్లి కారంతో కలిపి తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఇడ్లీ, దోసెల్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉల్లి కారం దోసె స్థానంలో ఈ వెల్లుల్లి కారం దోసెను ఒకసారి ప్రయత్నించాలని బాబీ సూచించారు. ఈ కారం నాలికకు తగిలినప్పుడు దాని ఘాటు, రుచి ప్రత్యేకంగా అనిపిస్తాయి. బ్యాచిలర్లకు, త్వరగా వంట చేయాలనుకునే వారికి ఇది ఒక సులభమైన, రుచికరమైన ఎంపిక. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/is-ghee-better-than-oil-truth-about-cholesterol-weight-loss-and-benefits-1882911.html</loc><lastmod>2026-08-07T19:54:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-desi-ghee-good-for-health.jpg</image:loc>
					<image:title><![CDATA[ Is Desi Ghee Good For Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-ghee-better-than-oil.jpg</image:loc><image:caption><![CDATA[ నెయ్యి తింటే బరువు పెరుగుతుందా?: నెయ్యి తినడం వల్ల బరువు పెరుగుతారని చాలా మంది అనుకుంటారు. కానీ లిమిట్‌లో తింటే కేవలం నెయ్యి వల్ల మాత్రమే బరువు పెరగరరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏ ఆహారమైనా తీసుకునే పరిమాణంపైనే ఆధారపడి ఉంటుందని.. అయితే ఎక్కువ మోతాదులో తింటే కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరిగే అవాకశం ఉందని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-ghee-better-than-oil-3.jpg</image:loc><image:caption><![CDATA[ నెయ్యి వల్ల రక్తనాళాలు పూడుకుపోతాయా?: అయితే నెయ్యి నేరుగా వెళ్లి రక్తనాళాల్లో పేరుకుపోదు. కానీ అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పెరిగి, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అలాగే నెయ్యి కడుపులో  అల్సర్లను నయం చేస్తుందని చాలా మంది అంటారు. కానీ దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే ఇందులో ఉండే బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణక్రియకు కొంత సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-ghee-better-than-oil-1.jpg</image:loc><image:caption><![CDATA[ రోజుకు ఎంత నెయ్యి తినవచ్చు?: ICMR మార్గదర్శకాల ప్రకారం.. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు మొత్తంలో 27 నుండి 30 గ్రాముల కొవ్వు అంటే నూనెలోనైనా, నెయ్యిలోనైనా మాత్రమే తీసుకోవాలి. నెయ్యిలో 60-65 శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది. కాబట్టి గుండె ఆరోగ్యానికి రోజుకు సగం స్పూన్ కంటే ఎక్కువ తీసుకోకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-ghee-better-than-oil-2.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లలకు నెయ్యి పెట్టడం మంచిదేనా? అంటే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో విటమిన్-E, విటమిన్-K పుష్కలంగా ఉంటాయి. ఇవి పిల్లల నాడీ వ్యవస్థ అభివృద్ధికి, చర్మ ఆరోగ్యానికి, జీర్ణక్రియ మెరుగుపరుస్తాయని చెబుతున్నారు. అయితే పరగడుపున నెయ్యి తింటే కొవ్వు కరుగుతుందా? అంటే కాదనే అంటున్నారు వైద్యులు. నెయ్యిలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను పెంచే శాతృరేటెడ్ కొవ్వు ఉంటుంది కాబట్టి దీనివల్ల కొవ్వు కరగదని చెబుతున్నారుజ. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/is-desi-ghee-good-for-health-1.jpg</image:loc><image:caption><![CDATA[ నెయ్యి నూనె కంటే మంచిదా? అంటే నూనె కంటే నెయ్యి మేలని చెప్పడానికి ఆధారాలు లేవని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనె స్థానంలో రోజువారీ వంటల్లో నెయ్యి వాడటం హానికరమని చెబుతున్నారు. నెయ్యి రుచి కోసం అప్పుడప్పుడు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. అలాగే డమాబెటీస్‌తో బాధపడే వ్యక్తులు నెయ్యికి దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. లేదా పూర్తిగా మానుకోవడమే బెటర్ అంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/good-news-for-tirumala-devotees-scr-revises-timings-of-karimnagar-to-tirupati-special-train-1882790.html</loc><lastmod>2026-08-07T17:23:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railways.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railway-1.jpg</image:loc><image:caption><![CDATA[ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. తెలంగాణ నుంచి తిరుమల వెళ్లే భక్తులకు రైల్వేశాఖ శుభవార్త అందించింది. మరో ప్రత్యేక రైలును అందుబాటులోకి తెచ్చింది. తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో భక్తులు తరచూ శ్రీవారి దర్శనానికి వెళ్తూ ఉంటారు. దీంతో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ తిరుపతికి అనేక స్పెషల్ రైళ్లను నడుపుతోంది. అందులో భాగంగా ఇటీవల మరో ప్రత్యేక రైలును ప్రవేశపెట్టగా.. ఇప్పడు ఆ ట్రైన్ టైమింగ్స్‌లో మార్పులు చేసింది. ఆ వివరాలు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railway-2.jpg</image:loc><image:caption><![CDATA[ కరీంనగర్-తిరుపతి మధ్య ప్రత్యేక రైలు సర్వీసును జూన్ నుంచి రైల్వేశాఖ నుపుతోంది. అయితే ఇప్పుడు ఈ రైలు టైమింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే మార్చింది. తిరుపతి-కరీంనగర్(12761) ఎక్స్‌ప్రెస్ రైలు 20.05 గంటలకు తిరుపతిలో బయల్దేరి రేణిగుంటకు 20.28 గంటలకు, శ్రీకాళహస్తికి 20.54 గంటలకు చేరుకునేది. ఇప్పుడు ఈ మూడు స్టేషన్లకు చేరుకునే టైమింగ్స్ మార్చారు. ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా వీటిల్లో మార్పులు చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railway-3.jpg</image:loc><image:caption><![CDATA[ కొత్త టైమింగ్స్ ప్రకారం ఈ రైలు 19.50 గంటలకు తిరుపతిలో బయల్దేరుతుంది. రేణిగుంటకు 20.15 గంటలకు చేరుకోనుండగా.. శ్రీకాళహస్తికి 2.39 గంటలకు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 10వ తేదీ నుంచి మారిన టైమింగ్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రైల్వే ప్రయాణికులు వీటిని గమనించాలని సూచించింది. ముందే ప్రయాణికులు తీసుకుని జాగ్రత్త పడాలని తెలిపింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railway-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రత్యేక రైళ్లు ఆదివారం రాత్రి తిరుపతి నుంచి బయల్దేరి తర్వాతి రోజు కరీంనగర్‌కు చేరుకుంటాయి. ఇక కరీంనగర్-తిరుపతి రైలు సోమవారం సాయంత్రం కరీంగనర్ నుంచి బయల్దేరి మంగళవారం ఉదయానికి తిరుపతికి చేరుకుంటుంది. సాధారణ రైలు సర్వీసుగా ఇది ప్రస్తుతం కొనసాగుతోంది. దీంతో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/indian-railway-45.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రైలు పెద్దపల్లి, జమికుంట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి స్టేషన్లలో ఆగుతుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ప్రయాణికులకు ఇది ఎంతగానో ఉపయోపడుతుంది. రోజూ వేలాదిమంది ఆయా ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. వారికి ఇది ప్రయోజనకరంగా ఉండనుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/chandra-mangala-yoga-2026-these-6-zodiac-signs-may-attract-wealth-during-august-9-11-1882692.html</loc><lastmod>2026-08-07T15:24:53+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chandra-mangala-yoga.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chandra Mangala Yoga ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/chandra-mangala-yogam.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలు మారడం వల్ల, యోగాలు కలగడం వల్ల జీవితాల్లో తప్పనిసరిగా అనుకూలతలు పెరుగు తాయి. అయితే, కొన్ని యోగాలకు కొద్దిపాటి ప్రయత్నంతో పాటు, సంకల్ప బలం కూడా అవసరం. ఈ నెల(ఆగస్టు) 9, 10, 11 తేదీల్లో మిథున రాశిలో చోటు చేసుకోబోతున్న కుజ చంద్రుల యుతి, అంటే చంద్ర మంగళ యోగం విషయంలోనూ కొద్దిపాటి ప్రయత్నం, కొద్దిగా సంకల్ప బలం అవసరం. జాతకంలో చంద్ర మంగళ యోగం ఉంటే చాలు, ఆ జాతకులకు దారిద్ర్యం అంటదని, ఆర్థిక సమస్యలు దగ్గరికి రావని జ్యోతిషశాస్త్రం చెబుతోంది. మేషం, మిథునం, సింహం, తుల, కుంభం, మీన రాశులవారు ఈ మూడు రోజుల్లో చేపట్టే ప్రయత్నంతో అపర కుబేరులయ్యే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/1-mesha-rashi-31-2.jpg</image:loc><image:caption><![CDATA[ మేషం: రాశ్యధిపతి కుజుడు చతుర్థ స్థానాధిపతి చంద్రుడితో తృతీయ స్థానంలో కలవడం వల్ల ప్రయత్న పూర్వక ధన లాభం కలుగుతుంది. శత్రువుల నుంచి సైతం ఆర్థిక లాభం ఉంటుంది. ఆస్తి వివా దాలు సానుకూలంగా పరిష్కారం కావడం, రావలసిన డబ్బు కొద్ది ప్రయత్నంతో చేతికి అందడం, మొండి బాకీలు వసూలు కావడం, వడ్డీ వ్యాపారాల్లో విజయాలు సాధించడం వంటివి జరుగు తాయి. ఆస్తి కలిసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాల పరంగా రాబడి బాగా పెరగడం కూడా జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/3-mithuna-rashi-21-1.jpg</image:loc><image:caption><![CDATA[ మిథునం: ఈ రాశిలో చంద్ర మంగళ యోగం ఏర్పడడం వల్ల వృత్తి, వ్యాపారాల్లో మీ ఆలోచనలు, వ్యూహాలు ఫలించి సంపాదన పెరుగుతుంది. స్థిరాస్తి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. ఆస్తి విలువ పెరుగుతుంది. పిల్లలకు విదేశాల్లో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. ప్రతిభా పాటవాలు బాగా వెలుగులోకి వస్తాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు బాగా లాభిస్తాయి. ఆర్థికంగా ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా సఫలం అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/5-simha-rashi-21-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహం: ఈ రాశికి లాభ స్థానంలో ఈ అపర కుబేర యోగం ఏర్పడుతున్నందువల్ల, అనేక మార్గాల ద్వారా ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అదనపు ఆదాయాన్ని, మిగులు ఆదాయాన్ని ఇళ్లు, స్థలాలు, పొలాల మీద పెట్టుబడిగా పెట్టడం జరుగుతుంది. షేర్ల వ్యాపారం ద్వారా సంపాదించే సూచనలు కూడా ఉన్నాయి. తల్లి వైపు నుంచి ఆస్తి లేదా సంపద కలిసి వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుతాయి. రాదనుకున్న డబ్బు కూడా చేతికి అందు తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/7-tula-rashi-41-1.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశికి భాగ్య  స్థానంలో చంద్ర మంగళ యోగం పడుతున్నందువల్ల, ప్రయత్నపూర్వక ధన లాభానికి, ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. జీతభత్యాల పరంగా కూడా ఆదాయం పెరిగే సూచనలున్నాయి. అదనపు సంపాదనకు వీలుంది. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీ వ్యాపారాలు అంచనాలకు మించి లాభిస్తాయి. వ్యాపారాల్లో మదుపు చేయడం జరుగుతుంది. ఆస్తి లాభం కలుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/11-kumbha-rashi-31.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ ధన ధాన్య సమృద్ధి యోగం చోటు చేసుకోవడం నిజంగా అదృష్ట మనే చెప్పాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ పొదుపులు, మదుపులు వృద్ధి చెందుతాయి. అద నపు ఆదాయ మార్గాలు విజయవంతమై ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలున్నాయి.  వడ్డీ వ్యాపారాలు, షేర్లు, ఆర్థిక లావాదేవీలు, ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/12-meena-rasi-11.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభం: ఈ రాశికి పంచమ స్థానంలో ఈ ధన ధాన్య సమృద్ధి యోగం చోటు చేసుకోవడం నిజంగా అదృష్ట మనే చెప్పాలి. ఆదాయం పెరుగుతున్న కొద్దీ పొదుపులు, మదుపులు వృద్ధి చెందుతాయి. అద నపు ఆదాయ మార్గాలు విజయవంతమై ఆదాయం విపరీతంగా పెరిగే సూచనలున్నాయి.  వడ్డీ వ్యాపారాలు, షేర్లు, ఆర్థిక లావాదేవీలు, ఇళ్లు, భూములపై పెట్టుబడులు పెట్టడం వంటివి జరిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి ద్వారా కూడా ఆదాయం పెరుగుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hibiscus-plant-care-in-monsoon-7-easy-tips-for-more-flowers-healthy-growth-and-pest-control-1882518.html</loc><lastmod>2026-08-07T12:09:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-care-in-monsoon.jpg</image:loc>
					<image:title><![CDATA[ Hibiscus Care In Monsoon ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-blooming-tips.jpg</image:loc><image:caption><![CDATA[ మందార మొక్కకు తేలికైన, సారవంతమైన, నీరు నిలవని నేల అంటే ఇష్టం. నేల మరీ గట్టిగా ఉన్నా లేదా pH సమతుల్యంగా లేకపోయినా, అది మొక్క పెరుగుదల, పూత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. నేలకు కంపోస్ట్, ఇసుక, వేప పిండి, ఎండిన ఆకుల కంపోస్ట్ కలపడం ప్రయోజనకరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-flowering-tips.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మొక్కకు ప్రతిరోజూ కనీసం 5–6 గంటల ప్రత్యక్ష సూర్యరశ్మి అవసరం. తగినంత సూర్యరశ్మి లేకపోతే, మొక్క ఆకులు పెరిగినా పువ్వులు తక్కువగా పూస్తాయి. అందువల్ల, ఉదయం పూట మంచి సూర్యరశ్మి పడే ప్రదేశంలో దీనిని ఉంచండి. వర్షాకాలంలో కుండీలో నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే మట్టి నిరంతరం తడిగా ఉండటం వల్ల వేర్లు కుళ్ళిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-gardening.jpg</image:loc><image:caption><![CDATA[ ఎరువుల సమతుల్యత కూడా చాలా ముఖ్యం. నత్రజని అధికంగా ఉంటే మొక్క పచ్చగా పెరుగుతుంది. కానీ, పూలు పూయవు. పూల ఉత్పత్తిని పెంచడానికి, పొటాషియం, ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఎరువును వాడండి. అరటి తొక్కల ఎరువు, కట్టెల బూడిద అందిస్తే మొగ్గులు పెద్దగా, రంగులమయంగా వికసిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-gardening-tips.jpg</image:loc><image:caption><![CDATA[ మందార మొక్కకు అరటి తొక్కల ద్రవ ఎరువు చాలా ప్రభావవంతమైన ఇంటి చికిత్సగా పనిచేస్తుంది. 4-5 అరటి తొక్కలను చిన్న ముక్కలుగా కోసి, వాటిని 1 లీటరు నీటిలో రెండు రోజుల పాటు నానబెట్టండి. ఆ నీటిని వడకట్టి, మరో 2 లీటర్ల నీటిని కలపండి. ఈ ద్రావణాన్ని ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్క వేర్లకు పట్టించండి. ఇది మొక్కకు పొటాషియంను అందించి, ఎక్కువ పూలు పూయడానికి ప్రోత్సహిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-plant-care.jpg</image:loc><image:caption><![CDATA[ వర్షాల సమయంలో మందార మొక్కలను ఎక్కువగా వేధించేది మీలీబగ్స్ నల్ల పేనుబంక. వీటి నివారణకు వారానికి లేదా పది రోజులకు ఒకసారి సాయంత్రం వేళల్లో వేపనూనె స్ప్రింకిల్ చేయాలి. కుండీలో నిరంతరం వర్షపు నీరు పడటం వల్ల పైమట్టి గట్టిపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/hibiscus-pruning.jpg</image:loc><image:caption><![CDATA[ వారానికి ఒకసారి చిన్న పరికరంతో పైమట్టిని తేలికగా తవ్వి లూజ్ చేయడం ద్వారా మట్టిలోకి గాలి, నీరు వేళ్లకు సరిగ్గా అంది మొక్క చురుగ్గా ఎదుగుతుంది. అలాగే, ఎప్పటికప్పుడు ఎండిన ఆకులను, పాత కొమ్మలను కత్తిరించండి. ఇది కొత్త చిగుళ్ళు పెరగడానికి, పూలు పూసే అవకాశాన్ని పెంచుతుంది. కత్తిరించడానికి వర్షాకాలం మంచి సమయం. దీనివల్ల కత్తిరించిన కొమ్మల మరో కుండీలలో నాటుకొవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sircillas-wonder-5-5-metre-silk-saree-that-fits-inside-a-matchbox-weighs-just-200-grams-1882508.html</loc><lastmod>2026-08-07T10:59:49+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sircilla-matchbox-saree.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sircilla Matchbox Saree ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nalla-vijay-kumar.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రత్యేక పట్టుచీరను స్వచ్ఛమైన పట్టు దారాలతో, సహజసిద్ధమైన కూరగాయల రంగులు ఉపయోగించి సంప్రదాయ ఇక్కత్ నమూనాలో చేతి మగ్గంపై నేస్తారు. చీర అగ్గిపెట్టెలో ఇమిడిపోయేంత సన్నగా ఉన్నప్పటికీ, సాధారణ పట్టుచీరలాగే ధరించవచ్చు. ఒక్క చీరను పూర్తిచేయడానికి చేనేత కళాకారులకు దాదాపు ఆరు రోజుల సమయం పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/matchbox-silk-saree.jpg</image:loc><image:caption><![CDATA[ సిరిసిల్లకు చెందిన ప్రఖ్యాత చేనేత కళాకారులు  నల్ల విజయ్ కుమార్, వెల్ది హరిప్రసాద్  ఈ అరుదైన చీరల తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందారు. విజయ్ తండ్రి నల్ల పరంధాములు 1987లో తొలిసారిగా అగ్గిపెట్టెలో పట్టే చీరను రూపొందించి సిరిసిల్ల చేనేతకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. ప్రస్తుతం అదే వారసత్వాన్ని విజయ్ కుమార్ విజయవంతంగా కొనసాగిస్తూ చేనేత కళకు కొత్త గుర్తింపును తీసుకొస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sircilla-weavers.jpg</image:loc><image:caption><![CDATA[ సిరిసిల్లలో తయారైన ఈ అగ్గిపెట్టె చీర అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిషెల్ ఒబామాలకు ఈ ప్రత్యేక చీరను బహుమతిగా అందించడం ద్వారా సిరిసిల్ల చేనేత ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. అలాగే ప్రధాని నరేంద్ర మోదీకి ప్రత్యేక శాలువాను రూపొందించి సన్మానించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sircilla-handloom-saree.jpg</image:loc><image:caption><![CDATA[ తన కళా నైపుణ్యాన్ని భక్తితో మేళవిస్తూ నల్ల విజయ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంలోని అమ్మవారికి, శ్రీశైలం భ్రమరాంబికా దేవికి, విజయవాడ కనకదుర్గమ్మకు అగ్గిపెట్టెలో పట్టే ప్రత్యేక చీరలను సమర్పించారు. దీంతో చేనేత కళతో పాటు సిరిసిల్ల సంస్కృతి, సంప్రదాయాలకు మరింత గుర్తింపు లభించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sircilla-textile-art.jpg</image:loc><image:caption><![CDATA[ యంత్రాల యుగంలోనూ చేతి మగ్గం వైభవాన్ని సజీవంగా ఉంచుతూ, ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే కళాఖండాలను సృష్టిస్తున్న సిరిసిల్ల చేనేత కళాకారులు నిజంగా అభినందనీయులు. అగ్గిపెట్టెలో పట్టే చీర కేవలం ఓ వస్త్రం మాత్రమే కాదు... సిరిసిల్ల చేనేత కళాకారుల నైపుణ్యానికి, సహనానికి, సృజనాత్మకతకు ప్రతీకగా నిలుస్తోంది. ఈ కళను పరిరక్షించి భావితరాలకు అందించడం అవసరమని చేనేత రంగానికి చెందిన వారు అభిప్రాయపడుతున్నారు.  హరిప్రసాద్ ఇటీవలనే రెండు గంటల 50 నిమిషాల్లో చీరలు తయారు చేసి అగ్గిపెట్టెలో పెట్టి రికార్డును సాధించారు. అంతేకాకుండా.. జి20 సమావేశం సందర్భంగా ఒక లోగోను కూడా మగ్గం పైన అద్భుతంగా తయారు చేశారు. ఇప్పటికీ ఇద్దరి సిరిసిల్ల కళాకారులు ఎన్నో అద్భుతాలు సాధించి చేనేత వృత్తికి వన్నెతెస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సాధిస్తామని ధీమాతో చెబుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/most-expensive-fish-in-the-world-bluefin-tuna-japan-auction-toyosu-market-1882476.html</loc><lastmod>2026-08-07T10:05:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan-price.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bluefin Tuna Auction Japan Price ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan-5.jpg</image:loc><image:caption><![CDATA[ Most Expensive Fish in World: సాధారణంగా నాణ్యమైన చేప ధర కేజీ కొన్ని వందలు లేదా వేలల్లో ఉంటుంది. టోక్యోలోని ప్రసిద్ధ టోయోసు మార్కెట్‌లో జరిగిన వేలంలో ఒకే ఒక్క చేప ఏకంగా రూ. 29 కోట్లకు అమ్ముడై ప్రపంచ రికార్డు సృష్టించింది. ఈ నీలిరెక్కల సూర (బ్లూఫిన్ ట్యూనా) చేపకు అంతటి ధర దక్కడం వెనుక ఉన్న ఆసక్తికర కథనం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan-4.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారాన్ని మించిన విలువ.. కిలో రూ. 12 లక్షలు..: సముద్ర ఆహార ప్రియుల ప్రపంచంలో బ్లూఫిన్ ట్యూనా చేపకు ఉన్న క్రేజ్ వేరు. జపాన్ వేలంలో ఈ రాక్షస పరిమాణపు చేప కేజీ ధర సుమారు రూ. 12 లక్షల పలికింది. మన దేశంలో ఈ సొమ్ముతో ఒక లగ్జరీ కారును సునాయాసంగా సొంతం చేసుకోవచ్చు. &#039;సుషి సన్మాయ్&#039; రెస్టారెంట్ నెట్‌వర్క్ అధినేత, ట్యూనా రాజాగా పేరుగాంచిన కియోషి కియోమురా ఈ భారీ ఆక్షన్‌లో అత్యధిక ధరకు దీనిని దక్కించుకున్నారు. 2019లో ఆయన రూ. 20 కోట్లకు పెట్టి కొనుగోలు చేసిన రికార్డును ఇప్పడు ఆయనే తిరగరాశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan-3.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే రుచి..: ఈ చేపకు అంతటి విలువ రావడానికి ప్రధాన కారణం దాని అద్భుతమైన రుచే. లోతైన, చల్లటి సముద్ర జలాల్లో వేలాది మైళ్లు ఈదే ఈ చేప మాంసం ఎంతో మెత్తగా, సహజ సిద్ధమైన కొవ్వుతో నిండి ఉంటుంది. ముఖ్యంగా దీని పొట్ట భాగంలో ఉండే &#039;ఓటోరో&#039; అనే భాగం నోట్లో వేసుకోగానే వెన్నలా కరిగిపోతుంది. వయసు పెరిగే కొద్దీ ఈ చేప బరువు 450 కేజీలకు పైగా పెరుగుతుంది. బరువుతో పాటు మాంసంలో కొవ్వు శాతం పెరిగి రుచి మరింత దట్టంగా మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan-1.jpg</image:loc><image:caption><![CDATA[ దొరకడం అత్యంత కష్టం.. వేటకు కఠిన నిబంధనలు..: అగాధ సముద్రాల్లో వేగంగా ఈదే ఈ చేపలను పట్టుకోవడం ప్రాణాలతో చెలగాటమే. విచ్చలవిడిగా చేపల వేట పెరగడంతో సముద్రంలో వీటి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రభుత్వాలు కూడా వేటపై కఠిన ఆంక్షలు విధించాయి. జపాన్‌లోని ఓమా తీరంలో స్థానిక జాలర్లు వలలు వాడకుండా సాంప్రదాయ &#039;తూండిల్&#039; (గాలం) పద్ధతిలో ఒక్కో చేపను ఎంతో జాగ్రత్తగా పడతారు. దీనివల్ల చేపకు ఎలాంటి గాయాలు కావు. నాణ్యత తగ్గకుండా లభించే ఈ చేపలకు తీవ్రమైన కొరత ఉండటమే ధర ఆకాశాన్ని తాకడానికి కారణం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/bluefin-tuna-auction-japan.jpg</image:loc><image:caption><![CDATA[ రూ. 29 కోట్ల వెనుక దాగున్న వ్యాపార వ్యూహం..:  ఒక్క చేప కోసం రూ. 29 కోట్లు ఖర్చు చేయడం పైకి నష్టదాయకంగా అనిపించినా, దీని వెనుక ప్రపంచస్థాయి ప్రచార వ్యూహం ఉంది. కొత్త సంవత్సరం మొదటి వేలంలో రూ. కోట్లు వెచ్చించి చేపను కొనుగోలు చేయడం ద్వారా ప్రపంచం దృష్టి మొత్తం సదరు రెస్టారెంట్ పైకి మళ్లుతుంది. ఉచితంగా లభించే ఈ అంతర్జాతీయ పబ్లిసిటీ విలువ కోట్లాది రూపాయల ప్రకటనల కంటే చాలా పెద్దది. మన దేశంలో మహారాష్ట్రకు చెందిన &#039;గోల్డ్ ఫిష్&#039; (ఘోల్ చేప) లీటర్ల కొద్దీ ఔషధ గుణాలు ఉండి రూ. లక్షల్లో అమ్ముడవుతున్నప్పటికీ, జపాన్ ట్యూనా చేప రికార్డును ఏది దాటలేకపోయింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/who-should-not-drink-coconut-water-during-rainy-season-key-side-effects-and-risks-1882450.html</loc><lastmod>2026-08-07T08:18:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Who Should Avoid Coconut Water In Rainy Season ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదం ప్రకారం.. కొబ్బరినీళ్లకు శీతల గుణం చాలా ఎక్కువ. వర్షాకాలంలో ఇప్పటికే చల్లటి గాలి, తేమ వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. ఈ సమయంలో తరచూ జలుబు, దగ్గు, సైన్స్ లేదా ఆస్తమా సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగితే ఛాతీలో కఫం పెరిగిపోయి శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది. వర్షాకాలంలో వచ్చే జ్వరం, గొంతు నొప్పి ఉన్నప్పుడు వీటిని అస్సలు తాగకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ, కడుపు ఉబ్బరం: వర్షాకాలంలో దాహం తక్కువగా వేయడం, వాతావరణం చల్లగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఇప్పటికే గ్యాస్, అసిడిటీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో కొబ్బరినీళ్లు తాగితే జీర్ణం కావడం కష్టమవుతుంది. వీటిలోని ఫైబర్, ఖనిజాలు చల్లటి వాతావరణంలో కడుపులో తిప్పడం, వికారం లేదా మోషన్లకు దారితీసే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season-4.jpg</image:loc><image:caption><![CDATA[ కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కొబ్బరినీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో పొటాషియం శరీరానికి ఉపయోగపడినా, వర్షాకాలంలో శరీరంలో ద్రవాల సమతుల్యత వేగంగా మారుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనివారు పొటాషియాన్ని బయటకు పంపలేక రక్తంలో హైపర్‌కలేమియా సమస్యకు గురవుతారు. వర్షాకాలంలో ఇది కండరాల నొప్పులకు, గుండె స్పందనల్లో తీవ్రమైన తేడాలకు కారణమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season.jpg</image:loc><image:caption><![CDATA[ డయాబెటిస్: వర్షాకాలంలో బయట తిరగడం తగ్గడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండే ఈ వర్షాల సీజన్‌లో డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొబ్బరినీళ్లలోని అధిక పొటాషియం బీపీని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ సీజన్‌లో కొబ్బరినీళ్లు తాగితే రక్తపోటు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి తలతిరగడం, స్పృహ తప్పడం వంటివి జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/who-should-avoid-coconut-water-in-rainy-season-3.jpg</image:loc><image:caption><![CDATA[ సర్జరీ ప్లాన్ : వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శస్త్రచికిత్సలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాబోయే రోజుల్లో సర్జరీ జరగబోయే రోగులు కనీసం రెండు వారాల ముందు నుంచే కొబ్బరినీళ్లు తాగడం ఆపేయాలి. వర్షాకాలంలో ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్లు, రక్తపోటు స్థాయిలను వేగంగా మారుస్తాయి. దీనివల్ల సర్జరీ సమయంలో అనస్థీషియా ఇవ్వడం, రక్తపోటును నియంత్రించడం వైద్యులకు కష్టమవుతుంది. కొందరికి కొబ్బరినీళ్లలోని ప్రోటీన్ల వల్ల తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో చర్మంపై తేమ వల్ల ఇన్‌ఫెక్షన్లు రావడం సహజం. ఇలాంటి సమయంలో అలర్జీ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే చర్మంపై దద్దుర్లు, దురద, పెదవుల వాపు లేదా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/almonds-vs-dates-which-is-better-for-immunity-and-digestion-in-monsoon-1882420.html</loc><lastmod>2026-08-07T07:07:16+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates.jpg</image:loc>
					<image:title><![CDATA[ Almonds Vs Dates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇన్ఫెక్షన్లను అడ్డుకునే ఖర్జూరం:  వర్షాకాలంలో వచ్చే నీరసాన్ని తగ్గించడంలో ఖర్జూరాలు అద్భుతంగా పనిచేస్తాయి. వీటిలోని గ్లూకోజ్, ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలు శరీరానికి వెంటనే ఉత్సాహాన్ని ఇస్తాయి. వర్షాల వల్ల వాతావరణం చల్లబడినప్పుడు శరీరంలో వేడిని ఉత్పత్తి చేయడానికి ఇవి దోహదపడతాయి. ముఖ్యంగా ఖర్జూరాల్లో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు వర్షాకాలంలో వ్యాపించే రకరకాల ఇన్ఫెక్షన్లు, గొంతు మంట మరియు వాపుల నుంచి రక్షణ కల్పిస్తాయి. వీటిలోని ఐరన్ శాతం వర్షాకాలంలో వచ్చే అలసటను దూరం చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates-5.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ: వర్షాకాలంలో జీర్ణక్రియ నెమ్మదించడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఖర్జూరంలో ఉండే అధిక ఫైబర్ జీర్ణ వ్యవస్థను చురుగ్గా ఉంచి ప్రేగుల కదలికలను సులభతరం చేస్తుంది. అయితే వర్షాల వల్ల శారీరక శ్రమ కాస్త తగ్గుతుంది కాబట్టి అధిక సహజ చక్కెరలు ఉన్న ఖర్జూరాలను పరిమితంగానే తీసుకోవాలి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు,  బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారు రోజుకు ఒకటి లేదా రెండు కంటే ఎక్కువ తినకపోవడమే మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates-2.jpg</image:loc><image:caption><![CDATA[ రోగనిరోధక శక్తి: వర్షాకాలంలో బాదం పప్పుల ప్రాధాన్యత మరింత పెరుగుతుంది. వీటిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రొటీన్, ఫైబర్ శరీరానికి నిలకడైన శక్తిని అందిస్తాయి. బాదంలో ఉండే విటమిన్ ఈ, జింక్ వర్షాకాలంలో రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడానికి సహాయపడతాయి. వర్షాకాలంలో వర్షపు నీరు, తేమ వల్ల వచ్చే చర్మ సమస్యలకు బాదంలోని విటమిన్ ఈ మంచి రక్షణ ఇస్తుంది. అంతేకాకుండా బాదం పప్పులు పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను పెంచి, వర్షాకాలంలో జీర్ణవ్యవస్థ దెబ్బతినకుండా కాపాడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates-3.jpg</image:loc><image:caption><![CDATA[ నానబెట్టిన బాదం: వర్షాకాలంలో బాదం పప్పులను నేరుగా తినడం కంటే రాత్రి వేళ నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పొట్టు తీసి తినడం అత్యంత మంచిది. బాదం పొట్టులో ఉండే టాన్సిన్లు జీర్ణక్రియకు కొద్దిగా అడ్డంకిగా మారవచ్చు. నానబెట్టడం వల్ల అవి తొలగిపోయి, బాదంలోని పోషకాలు శరీరానికి పూర్తి స్థాయిలో అందుతాయి. అంతేకాకుండా బాదం పప్పులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచవు కాబట్టి మధుమేహం ఉన్నవారు వర్షాకాలంలో ఎటువంటి సందేహం లేకుండా రోజువారీ స్నాక్‌గా వీటిని ఎంచుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/almonds-vs-dates.jpg</image:loc><image:caption><![CDATA[ ఏది బెస్ట్?: ఈ రెండింటి కలిపి తీసుకోవడం శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. వర్షాల వల్ల వాతావరణం చల్లగా ఉండి నీరసంగా అనిపించినప్పుడు లేదా తక్షణ శక్తి కావలసి వచ్చినప్పుడు ఒక ఖర్జూరం ఎంతగానో ఉపయోగపడుతుంది. వర్షాకాలమంతా ఇమ్యూనిటీ పెంచుకుంటూ, జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి రోజువారీగా బాదం పప్పులు మేలు చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే 2-3 నానబెట్టిన బాదం పప్పులు, అలాగే సాయంత్రం వేళ ఒక ఖర్జూరం తీసుకోవడం వల్ల వర్షాకాలంలో వచ్చే సీజనల్ జబ్బుల నుంచి కాపాడుకుంటూ పూర్తి ఆరోగ్యంగా ఉండవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/annatto-seeds-benefits-can-this-antioxidant-rich-superfood-support-eye-health-vitamin-rich-1882397.html</loc><lastmod>2026-08-07T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds.jpg</image:loc>
					<image:title><![CDATA[ Annotto Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ విత్తనాలు అలాంటి ఇలాంటివి కాదు  వీటిని తింటే ఎలాంటి కంటి సమస్యలు ఇట్టే మాయం. మీరు ఎప్పటి నుంచో బాధ పడుతున్న కంటి సమస్యలు కూడా పోతాయి. ఇవి అంత పవర్ఫుల్ మరి ఇంకా వృద్ధాప్య ఛాయలు కూడా తరిమికొడతాయి. మీరు వీటిని తింటే కలిగే ఎన్నో లాభాలు కూడా ఉన్నాయి. కళ్ళు కనపడని వాళ్ళ ఇవి పక్కాగా తినాలి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ మనలో చాలా మంది కంటి చూపు సమస్యలతో బాధ పడుతుంటారు. కానీ, అది కొందరు లైట్ తీసుకుంటారు. నిజం చెప్పాలంటే మనం తినే ఆహారం సరైన సమయానికి తీసుకుంటే ఆరోగ్యం సరిగా చూసుకోవడం ఉండటం అనేది పెద్ద కష్టం ఏమి కాదు. ఇంకా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అయితే ముందు మీరు  వీటిని తినాలి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ అతి పవర్ఫుల్ సీడ్స్ ఇవే :  అన్నాట్టో సీడ్స్  తింటే ఎలాంటి కంటి సైట్, మసక సమస్యలు ఉండవు. ఎన్నో ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న కంటి సమస్యలు కూడా పోతాయి. ఇవి అంత పవర్ఫుల్ మరి ఇంకా యవ్వనం కూడా రివర్స్ అవుతుంది. కళ్ళు కనపడని వాళ్ళ ఇవి పక్కాగా తినాలి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు  వీటిని  పొడిలా తీసుకుంటే జీర్ణ సమస్యలను కూడా పోతాయి. అలాగే, జీర్ణ క్రియ పనితీరును మెరుగుపరిచి మలబద్దకం, వంటి సమస్యలు రాకుండా ఇవి హెల్ప్ చేస్తుంది అది మాత్రమే కాదు  చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండెను ఆరోగ్యంగా చూసుకుంటుంది . వీటిలో ఉండే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ మొండి గాయాలను నయం చేస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/annotto-seeds-5.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-mines-surveyor-caught-red-handed-accepting-rs5-lakh-bribe-trapped-by-acb-again-1882387.html</loc><lastmod>2026-08-06T23:03:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Surveyor 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor-1.jpg</image:loc><image:caption><![CDATA[ అనకాపల్లి జిల్లాలో మైన్స్ సర్వేయర్ ఏసీబీకి చిక్కాడు. అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా బుక్ అయ్యాడు సర్వేయర్ మురళి కృష్ణ. కార్యాలయం వెనకవైపు ఉన్న తోటలో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.  గతంలోనూ ఒకసారి ఏసీబికి పట్టుపడ్డాడు మురళీకృష్ణ. ఆ కేసు కోర్టులో ఉండగానే మరోసారి ట్రాప్ అయ్యాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor.jpg</image:loc><image:caption><![CDATA[ అనకాపల్లి జిల్లా తుమ్మపాల గ్రామం కొత్తపేట వీధికి చెందిన సునీల్ కుమార్. అనకాపల్లి మండలం వూడూరు గ్రామంలోని 2 హెక్టార్ల భూమికి సర్వే చేసేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. అనకాపల్లిలోని ఏడీ మైన్స్ అండ్ జియాలాజీ కార్యాలయాన్ని సంప్రదించాడు. అలాగే లీజు మంజూరు చేయాలని కోరాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో రంగంలోకి దిగిపోయాడు మైన్స్ కార్యాలయంలో సర్వేయర్ గ్రేడ్-III గా పనిచేస్తున్న  దాదాల మురళీ కృష్ణ. అనకాపల్లి జిల్లా ఏడీ గనుల ద్వారా కొన్ని పూర్తి చేయించేందుకు అధికారిక సహాయం చేస్తానని నమ్మ బలిగాడు. ఆటంకం లేకుండా ఫైలు కదలాలంటే 15లక్షల లంచం డిమాండ్ చేశాడు సర్వేయర్ మురళీకృష్ణ. తొలి విడతగా 5 లక్షలకు బేరం కుదుర్చుకున్నాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడని అన్నారు ఏసీబీ అడిషనల్ ఎస్పీ హర్షిత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఈలోగా ఈరోజు లంచం తీసుకునేందుకు టైం, ప్లేస్ ఫిక్స్ చేశాడు మురళీకృష్ణ. మైన్స్ కరాలయం వెనుక ఉన్న తోటలో లంచం డబ్బులు తీసుకునేందుకు సిద్ధమయ్యాడు. అప్పటికే అక్కడ మాట వేసిన ఎసిబి అధికారులు.. బాధితుడు నుంచి ఐదు లక్షల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అడిషనల్ ఎస్పీ హర్షిత నెహ్రత్వంలోని ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో బృందం అవినీతి సర్వేయర్ మురళీకృష్ణను అదుపులోకి తీసుకున్నామన్నారు ఏసీబీ డిఎస్పి రమణమూర్తి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/surveyor-4.jpg</image:loc><image:caption><![CDATA[ నిందితుడైన మురళీకృష్ణ.. 2008లో సర్వేయర్‌గా నియమితులయ్యారు. ఆయన ఇంతకుముందు టెక్కలి, విశాఖపట్నం, ఏలూరు, అనకాపల్లి, పాడేరులలో పనిచేసి, గ తేడాది జూలై 4వ తేదీ నుండి అనకాపల్లిలో పనిచేస్తున్నారు. నిందితుడైన డి. మురళీకృష్ణ.. 2018 లోనూ ట్రాప్ కేసులో బుక్ అయ్యాడు. అప్పట్లో 50వీలు లంచంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. అప్పట్లో సస్పెన్షన్కు గురయ్యాడు. ఆ తర్వాత.. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు 2021లో మళ్లీ సస్పెండయ్యడు. 2023లో తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. మళ్లీ తాజాగా లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/varuna-japa-yagam-begins-at-simhachalam-temple-special-prayers-for-good-rainfall-and-farmers-welfare-1882336.html</loc><lastmod>2026-08-06T20:45:05+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ God 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god.jpg</image:loc><image:caption><![CDATA[ అసలే వర్షాకాలం.. కానీ చినుకు మేఘం నుంచి చినుకు చుక్క రాలడం లేదు.. రైతన్న దిగాలుగా ఆకాశం వైపు ఎదురుచూస్తున్నాడు.. కానీ వరుణ దేవుడు కరుణించిందే లేదు. దీంతో ఇక అనావృష్టి పోయి వర్షాలు సమృద్ధిగా కురవాలని సింహాచలంలో వరుణ జప యాగం నిర్వహిస్తున్నారు. శాస్త్రంగా పూజలు ప్రారంభించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god-1.jpg</image:loc><image:caption><![CDATA[ సింహాచలంలోని శ్రీ త్రిపురాంతక స్వామి ఆలయంలో ‘వరుణ జప యాగం ’ గురువారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.  రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు తొలగి, సకాలంలో వర్షాలు కురిసి రైతాంగం పాడిపంటలతో సుభిక్షంగా వర్ధిల్లాలని, అనావృష్టి పరిస్థితులు తొలగి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షిస్తూ పూజలు ప్రారంభించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు, రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు మూడు రోజుల పాటు  నిర్వహించే ఈ ఆధ్యాత్మిక క్రతువు వేద మంత్రోచ్ఛారణల నడుమ శోభాయమానంగా మొదలైంది.దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ జల్లేపల్లి వెంకటరావు-దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు, ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పూజలను ప్రారంభించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god-4.jpg</image:loc><image:caption><![CDATA[ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, పంచగవ్య ప్రోక్షణ, రుత్విగ్వరణం, అమ్మవారికి ప్రత్యేక ఆవాహన, దీక్షా ధారణలతో యాగ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.అనంతరం నీరాజన మంత్రపుష్పాలు సమర్పించి, భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.సాయంత్రం 4 గంటల నుంచి మృత్సంగ్రహణ, వేదపారాయణ, అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠాపన, ధ్వజారోహణ, రుద్ర జపాలు, వరుణ మంత్ర హోమాలు, ఆలయ బలిహరణ కార్యక్రమాలను అర్చకులు అత్యంత నిష్ఠతో నిర్వహించనున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/god-5.jpg</image:loc><image:caption><![CDATA[ లోక కల్యాణార్థం చేపట్టిన ఈ యాగంతో రైతాంగ సంక్షేమం, ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా సింహగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వాహణాధికారి కే. తిరుమలేశ్వరరావు, ఆలయ పండితులు,  భక్తులు పాల్గొన్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-chickpeas-a-protein-rich-superfood-packed-with-fiber-iron-and-plant-based-nutrition-1882249.html</loc><lastmod>2026-08-06T20:22:26+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Uppu Senagalu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ శెనగలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి తాతల కాలం నుంచి మంచి ఫుడ్ గా చెబుతున్నారు. ఇంకా వీటిని  ఉడకబెట్టి తీసుకున్నా ఏం కాదు.. అలాగే, వీటిని తినడం వలన ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఇంకా దీనిలో అధిక పోషకాలు కూడా ఉన్నాయి. మీరు బయట జంక్ ఫుడ్స్ కంటే, ఇవి తింటే ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు వీటిని ఎలా తీసుకోవాలంటే? వీటిని ఉదయం టిఫిన్ తో తీసుకుంటే రోజు మొత్తం యాక్టీవ్ గా ఉంటారు. అంతేకాదు, ఇంకా  తాలింపు లా తీసుకున్నా చాలు.  ఇంకా దీనిలో కావాల్సిన  ప్రోటీన్ కూడా అందుతుంది. రోజూ పాలు తాగిన  రాని శక్తి వీటిని  ఉడకబెట్టి తీసుకుంటే  అంత శక్తి వస్తుంది. అంత పవర్ఫుల్ మరి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ శనగలతో  గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు ఇంకా చర్మ సమస్యలు కూడా రాకుండా చేస్తుంది.   నరాల బలహీనత ఉన్న వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి. ఇంకా ఎన్నో రకాల  సమస్యలకు కూడా ఇది చెక్ పెడుతుంది. వేయించుకుని తిన్నా.. ఇంకా నానబెట్టి తిన్నా మంచిగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ అధిక బరువుతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మంచి ఫుడ్ అని చెప్పాలి. అయితే, మీరు వేయించిన వాటిని తీసుకుంటే మంచిది. నానబెట్టిన నల్ల శనగలు బాగా దోహదపడతాయి. ఇంకా మలబద్ధకాన్ని కూడా ఇది నివారిస్తుంది. ఈ శనగలలో పీచు పదార్థాలు కూడా ఉంటాయి. అరకప్పు తీసుకున్నా చాలు జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/uppu-senagalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ .(నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/andhra-style-spicy-onion-pachadi-make-delicious-onion-chutney-at-home-in-just-minutes-1882311.html</loc><lastmod>2026-08-06T20:07:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Onion Pachadi 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ పచ్చడిది ఒక ప్రత్యేకమైన రుచి. అన్నంలోకి, ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి ఇది చాలా రుచికరంగా ఉంటుంది. ఇంట్లో ఇతర కూరగాయలు అందుబాటులో లేనప్పుడు, కేవలం ఉల్లిపాయలతో ఈ పచ్చడిని తక్కువ సమయంలో తయారుచేసుకోవచ్చు. దీని ప్రత్యేకమైన రుచిని ఒకసారి రుచి చూస్తే, తప్పకుండా మళ్లీ మళ్లీ చేసుకోవాలనిపిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీకి కావలసినవి.. పెద్ద ఉల్లిపాయలు 3, మీడియం సైజు టమాటా 1, ఆవాలు 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), మెంతులు చిటికెడు, జీలకర్ర 1/2 టీస్పూన్ (పోపులో అదనంగా 1 టీస్పూన్), ఎండుమిరపకాయలు 20-25 (కారం బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), చింతపండు చిన్న నిమ్మకాయ సైజు, నూనె 2-3 టేబుల్‌స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 4 (దంచినవి, పోపు కోసం), కరివేపాకు ఒక రెమ్మ (పోపు కోసం), శనగపప్పు, మినపప్పు (పోపు కోసం, అన్నీ కలిపి 1 టీస్పూన్) చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా.. పెద్ద ఉల్లిపాయలు మూడు, ఒక మీడియం సైజు టమాటా తీసుకుని శుభ్రం చేసుకోవాలి. వీటిని మధ్యస్థ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో ఒక్క టీస్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత, 1/2 టీస్పూన్ ఆవాలు, చిటికెడు మెంతులు (ఎక్కువ వేస్తే పచ్చడి చేదు అవుతుంది), 1/2 టీస్పూన్ జీలకర్ర వేసి లైట్‌గా వేగనివ్వాలి. ఆ తర్వాత, 20-25 ఎండుమిరపకాయలను తుంచి బాండీలో వేయాలి. ఎండుమిర్చిని తుంచి వేయడం వల్ల లోపల ఉన్న విత్తనాలు కూడా బాగా వేగి, పచ్చడికి రుచి వస్తుంది. మీరు తినే కారాన్ని బట్టి ఎండుమిర్చి పరిమాణాన్ని సర్దుబాటు చేసుకోవచ్చు. కావాలనుకుంటే కొద్దిగా ధనియాలు కూడా వేసి వేయించుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ అదే బాండీలో ఒకటి లేదా రెండు టేబుల్‌స్పూన్ల నూనె వేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి, లో లేదా మీడియం ఫ్లేమ్‌లో ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేంతవరకు ఒకటి, రెండు నిమిషాలు వేయించాలి. ఉల్లిపాయలు రెండు నిమిషాలు వేగిన తర్వాత, కట్ చేసిన టమాటా ముక్కలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండును విడదీసి వేయాలి. ఫ్లేమ్‌ను లో ఫ్లేమ్‌లో పెట్టి ఉల్లిపాయ ముక్కలు బాగా మెత్తబడే వరకు, అంటే సుమారు నాలుగు, ఐదు నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు సరిగ్గా వేగకపోతే పచ్చడి రుచిగా ఉండదు. బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని, ముందుగా వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు, ఎండుమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు వేసి ముందుగా పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లారిన ఉల్లిపాయ, టమాటా మిశ్రమాన్ని మిక్సీ జార్‌లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు చేర్చి, పలుకులుగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా పేస్టులా గ్రైండ్ చేయకూడదు. రైస్‌లో కలుపుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు చిన్న పలుకులుగా తగులుతూ ఉంటేనే రుచి బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/onion-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి సిద్ధం చేసుకున్న తర్వాత పోపు కోసం మళ్ళీ అదే బాండీలో ఒక టేబుల్‌స్పూన్ నూనె వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు (అన్ని కలిపి ఒక టీస్పూన్) వేసి ఆవాలు చిటపటలాడే వరకు వేయించాలి. ఆవాలు వేగిన తర్వాత, దంచిన నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు ఎండుమిర్చిని తుంచి, ఒక రెమ్మ కరివేపాకు వేసి పోపు వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత, సిద్ధం చేసుకున్న పచ్చడి మిశ్రమాన్ని పోపులో వేసి, స్టవ్ ఆఫ్ చేసి బాగా కలిపేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే ఇడ్లీ, దోశ, వడ వంటి టిఫిన్‌లలోకి కూడా ఇది సరైన కాంబినేషన్. ఈ సింపుల్, రుచికరమైన పచ్చడిని మీరు కూడా ఇంట్లో ప్రయత్నించి, మీ కుటుంబ సభ్యులతో పంచుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/hotel-style-poori-curry-recipe-make-perfect-bombay-chutney-at-home-1882290.html</loc><lastmod>2026-08-06T19:51:44+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Poori Curry (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఉదయం టిఫిన్లలో వేడి వేడి పూరీలకి సరైన కాంబినేషన్ &#039;పూరి కర్రీ&#039;. దీనినే కొన్ని ప్రాంతాలలో &#039;బొంబాయి చట్నీ&#039; అని కూడా పిలుస్తారు. హోటళ్లలో లభించే పూరి కూర ఎంతో చిక్కగా, ఉల్లిపాయల తీపితనంతో, అద్భుతమైన రుచితో ఉంటుంది. ఇంట్లో చేసినప్పుడు ఉల్లిపాయలు మరీ ముద్దగా అయిపోవడం లేదా రుచి పర్‌ఫెక్ట్‌గా రాకపోవడం వంటి సమస్యలు వస్తుంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే హోటల్ కంటే రుచికరమైన పూరి కర్రీని నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ పూరి కర్రీ తయారీకి ముందుగా పాన్‌లో రెండు టీస్పూన్ల నూనె వేసి వేడిచేసి, అర టీస్పూన్ ఆవాలు వేసి చిటపటమనిపించాలి. ఆ తర్వాత ఒక టీస్పూన్ శనగపప్పు, ఒక టీస్పూన్ మినపప్పు వేసి సగానికి పైగా వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఆపై ముప్పావు టీస్పూన్ జీలకర్ర, రెండు ఎండుమిర్చి తరుగు, కరివేపాకు మరియు రెండు కారంగా ఉండే పచ్చిమిర్చి చీలికలు వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు పావు కిలో పొడవుగా రిబ్బన్లుగా తరిగిన ఉల్లిపాయలు, అర టీస్పూన్ పసుపు వేసి హై ఫ్లేమ్‌పై కేవలం 3 నిమిషాలు మాత్రమే వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయలను ఎక్కువగా వేయిస్తే కూర రుచి మారిపోతుంది. ఆ తర్వాత 500 ml నీళ్లు, సరిపడా ఉప్పు వేసి కలిపి మూతపెట్టి మీడియం ఫ్లేమ్‌పై 10 నుండి 12 నిమిషాలు ఉడికించాలి. ఉల్లిపాయలు ట్రాన్స్‌పరెంట్‌గా, పట్టుకుంటే సాఫ్ట్‌గా ఉండాలి కానీ ముద్దగా కాకూడదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/poori-curry-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేరొక బౌల్‌లో రెండు టీస్పూన్ల శనగపిండిలో 50 ml నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉడికిన ఉల్లిపాయల మిశ్రమంలో ఈ శనగపిండి నీళ్లు, ఒక టీస్పూన్ అల్లం తరుగు వేసి కలిపి 2 నిమిషాలు ఉడికించి దగ్గరపడనివ్వాలి. ఆ తర్వాత ఒక పెద్ద ఉడికించిన బంగాళాదుంపను చిదిమి వేసి కలపాలి. చివరిగా స్టవ్ ఆప్ చేసి ఒక టీస్పూన్ నిమ్మరసం కలుపుకుంటే కమ్మటి హోటల్ స్టైల్ పూరి కర్రీ సిద్ధమవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-pala-puri-recipe-telugu-a-forgotten-sweet-that-melts-in-your-mouth-1882275.html</loc><lastmod>2026-08-06T19:45:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pala Puri (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-1.jpg</image:loc><image:caption><![CDATA[ కరకరలాడే పూరీలు, జీడిపప్పు-కొబ్బరి-గసగసాల సువాసనలతో చిక్కగా మరిగిన పాలలో నాని నోట్లో వేస్తే కరిగిపోతుంటాయి. పిల్లలకు ఎంతో బలాన్ని ఇచ్చే ఈ ఆరోగ్యకరమైన తీపి వంటకాన్ని ఇంట్లోనే పర్‌ఫెక్ట్‌గా ఎలా చేసుకోవాలో చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-2.jpg</image:loc><image:caption><![CDATA[ పాల పూరి తయారీ కోసం ముందుగా ఒక బౌల్‌లో ఒక కప్పు గోధుమపిండి, చిటికెడు ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు పోస్తూ పిండిని బాగా గట్టిగా కలుపుకుని 30 నిమిషాలు నాననివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో రెండు టేబుల్ స్పూన్ల గసగసాలు, రెండు టీస్పూన్ల బియ్యప్పుపిండి వేసి పౌడర్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-3.jpg</image:loc><image:caption><![CDATA[ అందులోనే ఒక పిడికెడు జీడిపప్పు వేసి మెత్తగా పొడి చేయాలి. ఆపై అర కప్పు పచ్చి కొబ్బరి తురుము, కొద్దిగా పాలు పోసి వెన్నలా మెత్తగా రుబ్బుకోవాలి. మందపాటి పాత్రలో ఈ పేస్ట్, ఒక లీటరు చిక్కటి పాలు పోసి సన్నటి మంటపై 20 నిమిషాలు కలుపుతూ మరిగించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాలు చిక్కబడ్డాక ముప్పావు కప్పు పంచదార, ఒక టీస్పూన్ యాలకుల పొడి వేసి మరో 5 నిమిషాలు మరిగించి చల్లారనివ్వాలి. నానిన గోధుమపిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి పల్చటి పూరీల్లా ఒత్తుకోవాలి. పూరీలు పొంగకుండా ఫోర్క్‌తో గాట్లు పెట్టాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pala-puri-5.jpg</image:loc><image:caption><![CDATA[ వేడి నూనెలో వేసి అప్పడాల్లా ఎర్రగా, క్రిస్పీగా వేయించి తీయాలి. చల్లారిన పూరీలను చల్లారిన పాల మిశ్రమంలో కేవలం 15 సెకన్లు ఉంచి ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన మరికొన్ని పాలు పోసి సర్వ్ చేస్తే నోరూరించే పాల పూరి సిద్ధమవుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/traditional-poha-moong-dal-payasam-recipe-atukula-pesarapappu-payasam-1882266.html</loc><lastmod>2026-08-06T19:31:10+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pesarapappu Payasam (6) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-1.jpg</image:loc><image:caption><![CDATA[ పెసరపప్పు శరీరానికి చలువ చేస్తుంది, అలాగే అటుకులు పాయసానికి మంచి చిక్కదనాన్ని ఇస్తాయి. తక్కువ సమయంలోనే ఎంతో తేలికగా, అమృతతుల్యమైన రుచితో ఈ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ పాయసం తయారీకి ముందుగా అర కప్పు (60 గ్రామాలు) పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్‌లో తగినన్ని నీళ్లు పోసి, రెండు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ పెసరపప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పలుకు ఉండేలా ఉడికితే పాయసం తింటున్నప్పుడు రుచి బాగుంటుంది. ఇప్పుడు కడాయిలో మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కరగబెట్టి, జీడిపప్పు, ఎండుద్రాక్షలను దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో అర కప్పు లావు అటుకులు వేసి సన్నటి మంటపై లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ అటుకులు వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత అర లీటరు చిక్కటి పాలు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. పాలు పొంగు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌పై ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాలు పొంగిన తర్వాత మంటను సిమ్‌లో పెట్టి ఒక కప్పు బెల్లం తురుము వేసి బాగా కలపాలి. బెల్లం కరిగి పాయసం కాస్త దగ్గరపడిన తర్వాత అందులో నాలుగు దంచిన యాలకులు, రెండు చిటికెల జాజికాయ పొడి వేయాలి. జాజికాయ పొడి వేయడం వల్ల పాయసానికి అద్భుతమైన సువాసన, ప్రత్యేకమైన రుచి లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pesarapappu-payasam-5.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌లను నేతితో సహా పాయసంలో వేసి దింపేయాలి. పాయసం దింపిన వెంటనే కాకుండా 15 నుండి 20 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే పాయసం చిక్కబడి ఎంతో కమ్మగా మారుతుంది. ఈ సారి పండుగకు ఈ పాయసాన్ని మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-sesame-seeds-benefits-a-nutrient-rich-superfood-for-bone-strength-and-wellness-1882114.html</loc><lastmod>2026-08-06T19:01:12+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nuvvulu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu.jpg</image:loc><image:caption><![CDATA[ నువ్వుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు.  అయితే, వీటిలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి తెల్ల నువ్వులు.. రెండోది నల్ల నువ్వులు. వీటిని కూరల్లో కూడా వేస్తారు. ఇవి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని పోషకాహార నిపుణులు కూడా చెబుతున్నారు. ఈ ఈ నువ్వుల్లో ఐరన్, క్యాల్షియం, ఫైబర్,  యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే పోషకాలు, విటమిన్లు అనే మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా ఇవి  శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.  దీంతో వానాకాలంలో వచ్చే ఎన్నో రకాల సమస్యలతో ఇది పోరాడుతుంది. కాబట్టి,వీటిని  రోజులో ఎప్పుడైనా తీసుకుని తింటూ ఉండండి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎముకలు బలంగా ఉంటాయి: ఈ నువ్వుల్లో జింక్, క్యాల్షియం కూడా ఉంటాయి. ఇంకా ఇవి ఎముకలను బలంగా మార్చడంలో ఎంతగానో హెల్ప్ చేస్తాయి. ఇంకా వీటిని మీరు ప్రతి రోజూ తింటే అసలు నీరసం అనేది ఉండదు. అయితే, మీరు నువ్వులతో పాటు  బెల్లం  తింటే.. ఎముకలు మొత్తం బలంగా మారతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది: ఈ నల్ల నువ్వుల్లో ఉండే  మెగ్నీషియం, విటమిన్ బీ6 వంటి ముఖ్య పోషకాలు మెదడును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకా వీటిలో ఉండే నల్ల ఫైబర్ జీర్ణ సమస్యలను తగ్గించడంలో మంచిగా చేస్తాయి. ఇంకా ఇవి కడుపులో  నొప్పి, ఉబ్బరం, గ్యాస్ లాంటి సమస్యలను కూడా తగ్గిస్తాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/nuvvulu-6.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-6-zodiac-signs-may-see-their-dreams-come-true-over-the-next-four-months-1882210.html</loc><lastmod>2026-08-06T18:45:07+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/golden-days.jpg</image:loc>
					<image:title><![CDATA[ Golden Days ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/lucky-zodiacs1.jpg</image:loc><image:caption><![CDATA[ గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు కొన్ని రాశులకు పట్టపగ్గాలుండవు. గురు, శని, రాహువుల వంటి ప్రధాన గ్రహాలు అనుకూలంగా ఉంటే అదృష్టాలు వెంటబడతాయి. ప్రస్తుతం వృషభం, కర్కా టకం, తుల, వృశ్చికం, మకరం, మీన రాశుల వారికి మరో నాలుగు నెలల పాటు గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. వీరు కలలను పట్టుదలగా సాకారం చేసుకుంటారు. తిరుగులేని ప్రయ త్నాలు సాగిస్తారు. వీరిలోని పట్టుదల, ఓపిక, సహనాల వల్ల తప్పకుండా ప్రతిదీ సాధించుకుం టారు. వీరు తమ కోరికలు, ఆశలు, ఆశయాలను నెరవేర్చుకోవడం తప్పకుండా జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/2-vrushaba-rasi-111.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభం: ఈ రాశికి శుక్రుడు అధిపతి అయినందువల్ల ఈ రాశివారిలో భౌతికమైన ఆశలు, కోరికలు ఎక్కువగా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడానికి కావలసిన పట్టుదల, ఓర్పు, సహనాలు కూడా వీరికి ఎక్కువే. సంపన్నులు కావాలనే ఆకాంక్ష వీరిలో ఎక్కువగా ఉంటుంది. గురు, రాహు, శనుల బలంతో పాటు రాశ్యధిపతి శుక్రుడి బలం కూడా తోడవడం వల్ల వీరు పట్టువదలని విక్రమార్కు డిలా ప్రయత్నాలు సాగించి తమ కలల్ని సాకారం చేసుకుంటారు. తప్పకుండా సంపన్నులవుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/4-karkataka-rashi-211.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటకం: ఈ రాశివారిలో ఆత్మవిశ్వాసం ఇతరుల కంటే ఒక పాలు ఎక్కువగా ఉంటుంది. రాశ్యధిపతి చంద్రు డికి గురు బలం తోడవడం వల్ల పట్టుదల, తెగువ వంటివి బాగా పెరుగుతాయి. వీరు దృష్టి పెట్టా రంటే అది నెరవేరే వరకూ నిద్రపోరు. వీరిలో ఆర్థిక బలం, కుటుంబ సౌఖ్యం మీద మోజు ఎక్కువగా ఉంటుంది. గురు, శని, రవి, కుజ గ్రహాలు కూడా బాగా అనుకూలంగా ఉన్నందువల్ల వీరు సంపద పెంచుకోవడంతో పాటు, మనసులోని కోరికలను చాలావరకు నెరవేర్చుకునే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/7-tula-rashi-111.jpg</image:loc><image:caption><![CDATA[ తుల: ఈ రాశివారికి వ్యాపార దృష్టి ఎక్కువ. కనిపించని మొండితనం, పట్టుదల ఎక్కువగా ఉంటాయి. రాశ్యధిపతి శుక్రుడు క్రమంగా అనుకూలంగా మారడంతో పాటు, శని, గురు, రాహువులు బాగా బలమైన సంచారం చేస్తున్నందువల్ల ఆస్తిపాస్తులు, గృహ, వాహనాలు సమకూర్చుకోవాలన్న వీరి మనసులోని కోరిక తప్పకుండా నెరవేరే అవకాశం ఉంది. కొద్ది ప్రయత్నంతో అనుకున్నది సాధిస్తారు. పెద్దల నుంచి, మిత్రుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/8-vrushchika-rashi-111.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చికం: ఈ రాశివారిలో భౌతికమైన ఆశలు, ఆకాంక్షలు ఎక్కువగా ఉంటాయి. కలలు కనడం, లక్ష్యాలను నిర్దేశించుకోవడం, వాటిని పట్టుదలగా సాధించుకోవడం వీరికి అలవాటు. రాశినాథుడైన కుజుడితో పాటు శని, గురువుల బలం కూడా పెరుగుతున్నందువల్ల వీరు ప్రతిదీ సాధించుకుంటారు. కొద్ది ప్రయత్నంతో వీరి కలలు సాకారం అయ్యే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధితో పాటు, సంపన్న స్థితికి వెళ్లడం, ఉన్నత పదవుల్ని అందుకోవడం మీద దృష్టి పెట్టి చివరికి వాటిని సాధించుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/10-makara-rashi-211.jpg</image:loc><image:caption><![CDATA[ మకరం: దూరదృష్టికి, పట్టుదలకు, సాహసానికి, సహనానికి మారుపేరైన ఈ రాశివారికి ఏ రంగంలో ఉన్నా ఉన్నత పదవుల మీద ఆశ ఎక్కువగా ఉంటుంది. సరైన గుర్తింపు కోసం తాపత్రయపడతారు. ఇతరులకు భిన్నమైన ఆలోచనలు చేస్తుంటారు. పాలన, ప్రజా సంబంధాలు, సేవా రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నది వీరి కోరిక. రాశినాథుఢు శని ప్రస్తుతం తృతీయ స్థానంలో ఉన్నందువల్ల వీరు దూరదృష్టితో వ్యవహరించి తమ ఆశయాలు, కలలను నెరవేర్చుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/12-meena-rasi-111.jpg</image:loc><image:caption><![CDATA[ మీనం: ఈ రాశివారికి మనసులో కోరికలు కలగడమే తక్కువ. కోరిక కలిగితే మాత్రం అది నెరవేరనిదే, సాకారం కానిదే నిద్రపోరు. వీరిలో పట్టుదల ఎక్కువ. ఎంతటి శ్రమకైనా ఓర్చుకుంటారు. తమ కల లను, కోరికలను, ఆశలను నెరవేర్చుకోవడానికి వీరు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. రాజకీయ ప్రాబల్యం, ధన సంపాదన మీద కోరిక ఉంటుంది. రాశ్యధిపతి గురువు పంచమంలో ఉచ్ఛస్థితిలో ఉన్నందువల్ల రాజకీయాల్లోనూ, ఆదాయంలోనూ ముందడుగు వేసే అవకాశంఉంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/need-to-change-your-aadhaar-name-a-third-time-heres-the-uidai-exception-update-process-1882161.html</loc><lastmod>2026-08-06T18:15:41+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/06/aadhaar-card.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhaar Card ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/aadhaar-card-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆధార్ కార్డు అనేది ప్రతీఒక్కరికీ ముఖ్యమైన డాక్యుమెంట్. దీంతో ఇందులో వివరాలు అన్నీ సరిగ్గా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ప్రభుత్వం పధకాలతో పాటు ఇతర సేవలు పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆధార్‌లో వివరాలు తప్పుగా ఉంటే ఆన్‌లైన్ ద్వారా సులువుగా మార్చుకునే అవకాశం యూఐడీఏఐ కల్పిస్తోంది. యూఐడీఏఐ వెబ్‌సైట్ లేదా ఆధార్ యాప్ ద్వారా ఎక్కడినుంచైనా సింపుల్‌గా వివరాలు మార్చుకోవచ్చు. కొంత మొత్తంలో రుసుంలు చెల్లించి ఆన్‌లైన్ విధానంలో అప్డేట్ చేసుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/aadhaar-card-2.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే కొన్ని వివరాలు అప్డేట్ చేసుకోవడంపై పరిమితులు ఉంటాయి. మీ పేరు జీవితకాలంలో రెండుసార్లు మాత్రమే ఆధార్‌లో మార్చుకోవచ్చు. రెండుసార్లు మార్చుకున్న తర్వాత కూడా ఏదైనా తప్పుగా పడితే మూడోసారి కూడా అప్డేట్ చేసుకునే సౌకర్యం ఉంది. కానీ ఇందుకు కఠినమైన ప్రాసెస్ ఉంటుంది. మూడోసారి మార్చుకోవాలంటే యూఐడీఏఐ ఎక్సెప్షన్ అప్డేట్ ప్రక్రియను ఫాలో అవ్వాలి. ఇది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/aadhaar-card-3.jpg</image:loc><image:caption><![CDATA[ మూడోసారి ఆధార్‌లో పేరు మార్చుకోవాలంటే ముందుగా మీ సమీపంలో సేవా సెంటర్‌కు వెళ్లండి. అప్డేట్ దరఖాస్తు ఫారం నింపి అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించండి. మీ దరఖాస్తు ఆమోదం పొందకపోతే ఎక్సెప్షన్ అప్‌డేట్ ప్రక్రియ ద్వారా మార్చుకోవాలి. ఇందుకోసం  help@uidai.gov.in మెయిల్ ఐడీకి మీ సమస్యను వివరిస్తూ మెయిల్ పెట్టండి. సేవా కేంద్రాల్లో రిజెక్ట్ అయిన ఆధార్ అప్డేట్ అభ్యర్థన సంఖ్య(URN), మొబైల్ నెంబర్, ధృవీకరణ పత్రాలు, పేరు మార్చుకోవడానికి కారణం లాంటి వివరాలను అందించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/aadhaar-card-4.jpg</image:loc><image:caption><![CDATA[ మీ సమాచారాన్ని యూఐడీఏఐ సేకరించి కేసును సమీక్షిస్తుంది. కారణాలు నిజమేనని తేలితే ఎక్సెప్ష్ అప్డేట్ కింద తదుపరి ప్రక్రియను యూఐడీఏఐ చేపడుతుంది. ఇక యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నెంబర్ 1947 సంప్రదించి కూడా సహాయం పొందవచ్చు. అయితే మూడోసారి పేరు అప్డేట్ చేసుకోవాలంటే ప్రాసెస్ క్లిష్టతరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌కు ఎక్కవ రోజుల సమయం పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/aadhaar-card-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీ పేరును పదే పదే ఆధార్‌లో మార్చుకోకండి. ఒకసారి అప్డేట్ చేసుకునేముందు ఒకటికి రెండుసార్లు పరిశీలించుకోండి. అప్డేట్ చేసుకునేటప్పుడు చెల్లుబాటు అయ్యే ధృవీకరణ పత్రాలను సమర్పించండి. దరఖాస్తు నింపేటప్పుడు మొత్తం సమాచారాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోండి. అప్డేట్ రిక్వెస్ట్ నెంబర్ భద్రపర్చుకోండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/powerful-planetary-conjunction-these-2-zodiac-signs-may-experience-financial-growth-and-good-fortune-1882069.html</loc><lastmod>2026-08-06T17:04:59+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/07/money-6-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astro-7.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని బట్టి చూస్తే రాశులు , గ్రహాలు వాటి గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలముగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన తీవ్ర ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astrology-1.jpg</image:loc><image:caption><![CDATA[ వచ్చే నెలలో గురుడు కర్కాటక రాశిలోకి అడుగుపెట్టింది. మిథున రాశిలో ఉన్న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్నాడు. 
గురు, కుజుల వలన శక్తివంతమైన కలయిక ఏర్పడనుంది. ఈ ప్రభావం రెండు వారిపైన పడనుంది. వీరికి డబ్బు పరంగా మంచిగా కలిసిరానుంది. ఆ లక్కీ  రాశులేంటో ఇక్కడ చదివి తెలుసుకుందాం .. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/meena-rashi-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి :  గురు, కుజ గ్రహాల కలయిక వలన ఈ రాశి వారు దైర్యంగా ముందుకు వెళ్తారు. అంతేకాదు, ఉద్యోగంలో కూడా గుడ్ న్యూస్ లు వింటారు. వ్యాపారాల్లో ఆలోచించి మాత్రమే  నిర్ణయాలు తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. మీ సంతోష సమయంలో  కుటుంబ సభ్యులతో గడుపుతారు. మీ స్నేహితులు మీరు చేసే పనుల్లో సాయం చేస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/kumbha-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి : గురు, కుజ గ్రహాల కలయిక వలన ఈ రాశివారికి అద్భుతంగా ఉంటుంది. వీరికి ఆర్థిక పరంగా కూడా మంచిగా ఉంటుంది. 
కొద్దీ రోజుల్లో వీరి జీవితం మొత్తం మారిపోనుంది. అంతేకాదు, ఊహించని విధంగా డబ్బు వస్తుంది.  మీ మాటతీరుతో అందర్నీ ఆకట్టుకుంటారు. ఇంకా వ్యాపారాల్లో అధిక  లాభాలు పొందుతారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/astrology-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఈ వార్తలలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/eating-brinjal-pepper-curry-with-black-pepper-makes-a-cold-and-cough-vanish-in-moments-1882025.html</loc><lastmod>2026-08-06T16:18:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vankayalu Miriyalu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఇప్పటికి వంకాయతో అనేక రకాల కూరలు వండే ఉంటారు. వాటిలో వంకాయ మిరియాలలు ప్రత్యేక స్థానం ఉంది. అయితే, 
వీటిలో మిరియాలు వేసి తింటే  వర్షాకాలంలో వచ్చే   జలుబు, దగ్గు క్షణాల్లో మాయమవుతుంది. మరి, లేట్ చెయ్యకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయల మిరియాల కూరకు కావాల్సిన పదార్దాలు: మీడియం సైజు వంకాయలు, మిరియాలు – 2 టేబుల్ స్పూన్లు, రెండు టేబుల్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర,  నాలుగు ఎండు మిర్చి, 5 వెల్లుల్లి రెబ్బలు , రెండు ఉల్లిపాయలు, రెండు పచ్చిమిర్చి , 
నాలుగు  కరివేపాకు రెమ్మలు, అర టేబుల్ స్పూన్ పసుపు , రుచికి సరిపడా ఉప్పు,  రెండు టేబుల్ స్పూన్స్  చింతపండు,  కొద్దిగా 
నూనె, కొత్తిమీరను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu-2.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయల మిరియాల కూర తయారీ విధానం : మీరు ముందుగా వంకాయలను తీసుకుని బాగా శుభ్రం చేసి ముక్కలుగా కట్ చేసి దీనిలో ఉప్పు కలిపి వీటిని 10 నిమిషాలు పాటు ఉంచాలి. ఇలా చేస్తే  వంకాయలు కూర వండేటప్పుడు మంచి టేస్ట్ వస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయల మిరియాల కూర తయారీ విధానం స్టెప్ 1 :  ఇప్పుడు గ్యాస్ పొయ్యి పెట్టి దానిలో కొద్దిగా ఆయిల్ వేసి అది వేడయ్యాక 
నాలుగు  కరివేపాకు, కట్ చేసిన మిర్చి వేయాలి. ఆ తర్వాత దీనిలో కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఇవి బాగా వేగితేనే కూరకు టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vankayalu-miriyalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ వంకాయల మిరియాల కూర తయారీ విధానం స్టెప్  2 : ఇంకా దీనిలో ముందుగా పెట్టుకున్న  వంకాయలను వేసి ఉప్పు కూడా  కలిపి  మీడియం మంటపై వీటిని ఉడికించాలి. వీటిని కలుపుతూ ఉండాలి. ఇవి మెత్తబడిన తర్వాత దీనిలో మిరియాల పొడి కలపాలి. ఇంకా దీనిలో చింతపండు రసం పోస్తే ఇంకా టేస్టీగా ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/rbi-to-introduce-polymer-currency-notes-from-fy2027-10-and-20-notes-to-roll-out-first-1882041.html</loc><lastmod>2026-08-06T16:33:29+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes.jpg</image:loc>
					<image:title><![CDATA[ Plastic Currency Notes ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్బీఐ ప్రస్తుతం ఉన్న పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ నోట్లను చలామణిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. కేంద్రం నుంచి కూడా ఆర్బీఐకు అనుమతి వచ్చింది. దీంతో ఆర్బీఐ తయారీ పనులను ముమ్మరం చేసింది. ప్లాస్టిక్ నోట్ల ప్రింటింగ్ త్వరలోనే ప్రారంభించనుండగా.. ఇప్పటికే పాలిమర్ షీట్ల కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. త్వరలోనే టెండర్లను ఖరారు చేయనుండగా.. అనంతరం ప్రింటింగ్ మొదలుపెట్టనుందని తెలుస్తోంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ఎప్పుడు చలామణిలోకి తీసుకొస్తామనే విషయంపై ఆర్బీఐ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. వచ్చే ఏడాది నుంచే వీటిని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. 2027 ఆర్ధిక సంవత్సరం ప్రారంభంలోనే ప్రారంభించనున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటించారు. కొన్ని దేశాల్లో పాలిమర్ నోట్లు 30 ఏళ్లకుపైగా మన్నిక కలిగి ఉన్నట్లు గుర్తించినట్లు చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes-3.jpg</image:loc><image:caption><![CDATA[ తక్కువ విలువ కలిగిన ప్లాస్టిక్ నోట్ల వల్ల ఎక్కువ ఉపయోగం ఉంటుందన్నారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం ప్రారంభం నాటికి వీటిని తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. తొలుత రూ.10, రూ.20 నోట్లను ఆర్బీఐ తీసుకురానుంది. అనంతరం వీటి ద్వారా వచ్చే ఫీడ్ బ్యాక్‌ను బట్టి మిగతా కరెన్సీ నోట్లను కూడా చలామణిలోకి తీసుకొచ్చే అవకాశముంది. వీటి వల్ల నకిలీ నోట్ల బెడద కూడా ఎక్కువగా ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes-4.jpg</image:loc><image:caption><![CDATA[ పాలిమర్ నోట్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పేపర్ నోట్లు త్వరగా చినిగిపోతున్నాయి. అలాగే వాతావరణంలోని తేమ, దుమ్ము, ధూళి వల్ల త్వరగా పాడైపోతున్నాయి. అయితే ప్లాస్టిక్ నోట్ల వల్ల అలాంటి ఇబ్బంది ఉండదు. బాగా ధృఢంగా ఉంటాయి గనుక ఎన్ని ఏళ్లు ఉన్నా అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. దాదాపు 30 ఏళ్ల పాటు అలాగే పాడవ్వకుండా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/plastic-currency-notes-5.jpg</image:loc><image:caption><![CDATA[ వివిధ దేశాల్లో ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు చలామణిలో ఉన్నాయి. ఇవి 30 ఏళ్లకుపైగా చలామణిలో ఉన్నాయి. పేపర్ కరెన్సీ కంటే వీటి మన్నిక 2 నుంచి 4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అయితే ముందుగా రూ.10, రూ.20 ప్లాస్టిక్ నోట్లను ఆర్బీఐ విడుదల చేయనుంది. దేశంలోని వివిధ వాతావరణ పరిస్థితుల్లో్ వాటి మన్నిక, ఇతర అంశాలను తనిఖీ చేయనున్నారు. ప్రయోగాత్మకంగా తొలుత తక్కువ మొత్తంలో నోట్లను ప్రవేశపెట్టనున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/warm-water-with-fenugreek-ajwain-and-dry-ginger-a-traditional-wellness-drink-with-digestive-benefits-1882005.html</loc><lastmod>2026-08-06T15:26:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sonti-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sonti 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sonti-2.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరు కూర్చున్న చోట నుంచి తొందరగా లేవలేరు. అలాంటి వాళ్లు మోకాళ్లలో నొప్పులతో ఇబ్బంది పడుతుంటారు. ఈ మధ్య కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న సమస్య ఇది కూడా ఒకటి. అయితే, ఇది కీళ్ల మధ్య ఉండే గుజ్జు పోవడం వలన ఇలా అవుతుందని అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/mentulu-6.jpg</image:loc><image:caption><![CDATA[ దీని కోసం చాలా మంది పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే, వాటి కన్నా.. ఈ ఊరి చిట్కాలు మంచిది.  వీటిని మీరు వారం రోజుల పాటు వాడితే చాలు అంటే రోజుకొక స్పూన్ ఈ నీటిలో కలిపి తాగాలి. అప్పుడు  కీళ్ల మధ్య గుజ్జు మళ్లీ కొత్తగా తయారవుతుంది. ఇంకా ఈ నొప్పులు తగ్గిపోయి చాలా యాక్టివ్ గా ఉంటారు. మరి, ఆ  చిట్కా ఏంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sonti.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే, వయసుతో సంబంధం లేకుండా ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది  పడుతున్నారు. దీని కోసం మీరు కొద్దిగా  శొంఠి పొడి తీసుకోవాలి. ఈ  పొడి మీ శరీరంలో వాతం నొప్పులను కూడా తగ్గిస్తుంది. ఇంకా ఇది మీకు అద్భుత ఫలితాన్ని ఇస్తుంది.
ఒక్కసారి ఈ పొడి చేస్తే 30 రోజుల పాటు నిల్వ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sonti-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఉదయం టిఫిన్ చేసే ముందు  గ్లాసు గోరువెచ్చని నీటిలో మెంతులు,వాము,శొంఠి పొడి వేసుకుని కలిపి తీసుకోవాలి. ఇంకా వీటితో పాటు   ఒక స్పూన్ బెల్లం పొడిని తీసుకోవాలి. డయాబెటిస్ ఉంటే బెల్లం వేసుకోవద్దు. ఇలా మీరు వారం రోజులు తాగితే  నొప్పుల నుంచి
 ఉపశమనం పొందుతారు. ఉదయం తాగితే ఇంకా మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sonti-4.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/can-baking-soda-and-toothpaste-remove-warts-heres-what-experts-say-1881975.html</loc><lastmod>2026-08-06T15:02:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulipirlu 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-6.jpg</image:loc><image:caption><![CDATA[ కొందరికి ముఖం మీద ఇంకా మెడ చుట్టూ పులిపిర్లు ఉంటాయి. ఇవి చూడటానికి కొంత ఇబ్బందిగా ఉంటాది. వాటిని నేరుగా కట్ చేస్తే చాలా నొప్పి వస్తుంది, ఇంకా మళ్లీ వస్తాయేమో అని భయపడుతుంటారు. వీటిని తగ్గించుకోవడానికి డబ్బులు పెట్టి  హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. పాత కాలం చిట్కాతో వీటిని తగ్గించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇవి ఎక్కువగా మహిళల్లోనే  కనిపిస్తాయి .మీ కిచెన్ లో దొరికే కొన్ని పదార్దాలతోనే వీటిని వదిలించుకోవచ్చు. ఇంకా మీకు నొప్పి కూడా ఉండదు. వీటితో ఈ పులిపిర్లను ఈజీగా తరిమికొట్టచ్చు.  మరి, అసలు లేట్ చేయకుండా ఈ టిప్ ఏంటి? దీనిని ఎలా తయారు చేయాలి అనేవి ఇక్కడ  చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పులిపిరి కాయలు గోధుమ రంగులో చిన్న చిన్న బొడిపెలుగా ఉంటాయి. ఇవి ఎలాంటి నొప్పి ఉండవు. ఇవి ఒత్తిడి పడేచోట కొద్దిగా  ఇబ్బందినీ కలిగిస్తాయి. ఇవి ఎక్కువగా ముఖంపైనా ఇంకా మెడపైనా కూడా  వస్తుంటాయి. వీటిని తొలగించుకోవడానికి ఇంటి చిట్కాలు మంచిగా పనిచేస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గిన్నెలో బేకింగ్ పౌడర్, కొద్దిగా టూత్ పేస్ట్, ఆముదం కొంచం వేసి దీనిని బాగా కలపాలి. దీనిని పులిపిర్ల మీద రాసి బాగా  క్లీన్  చేసుకోవాలి. ఇంకా రాత్రి సమయంలో దీనిని తీసుకుని పులిపిర్ల మీద దీనిని రాసి అలా వదిలేయాలి. ఆ తరవాత  రోజు దీనిని  తీసేయాలి. ఇలా చేస్తే  పులిపిర్లు మొత్తం వెంటనే రాలిపోతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/pulipirlu-3.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : ఇక్కడ రాసిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/this-movie-vicky-vidya-ka-woh-wala-video-film-still-trending-in-netflix-ott-1881923.html</loc><lastmod>2026-08-06T13:38:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-ka-woh-wala-video.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vicky Vidya Ka Woh Wala Video ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-films.jpg</image:loc><image:caption><![CDATA[ బాలీవుడ్ హీరో రాజ్‌కుమార్ రావు, త్రిప్తి దిమ్రిల చిత్రం &#039;విక్కీ విద్యా కా వో వాలా వీడియో&#039;. 2024లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ కామెడీ డ్రామాను చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సంవత్సరాలు గడిచినప్పటికీ ఈ సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-ka-woh-wala-vid.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ కథ 90వ దశకంలో జరుగుతుంది. రిషికేశ్‌లో విక్కీ (రాజ్‌కుమార్ రావు),  విద్యా (త్రిప్తి దిమ్రి) చిన్ననాటి స్నేహితులు. వారి కుటుంబాల మధ్య మంచి సంబంధాలు ఉంటాయి. దీంతో వారిద్దరికి పెళ్లి చేస్తారు పెద్దలు. వారి ఇళ్ల నుండి వైష్ణో దేవికి వెళ్ళమని చెబుతారు, కానీ విక్కీ వారి హనీమూన్ కోసం విద్యాను గోవాకు తీసుకువెళ్తాడు.  అక్కడ తమ వెకేషన్ సరదగా గడుపుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-mvoie.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే విక్కీ తమ మొదటి రాత్రిని ఒక వీడియోలో బంధిస్తాడు. అయితే ఇంటికి వచ్చాకా విక్కీ ఇంట్లో దొంగలు పడి, అతని సీడీలు, సీడీ ప్లేయర్, టీవీతో సహా అన్నీ దొంగిలిస్తారు. ఈ విషయం విద్యాకు చెబితే ఆమె తనను వదిలి వెళ్ళిపోతుందనే భయంతో విక్కీ ఆమెకు చెప్పడు. ఇక అప్పుడే అసలు కథ మొదలవుతుంది. ఆ సీడీని కనిపెట్టడానికి ఒంటరిగానే ప్రయత్నిస్తుంటాడు విక్కీ. అనుకోకుండా పెద్ద చిక్కులో పడిపోతాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-telugu-ne.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ సమయంలో విక్కీ ఒక హత్య కేసులో చిక్కుకుంటాడు. విక్కీ విద్యాకు సంబంధించిన ఆ వీడియోను కనుగొనగలుగుతాడా? విక్కీ ఆ హత్య కేసులో తన నిర్దోషి అని నిరూపించుకోగలుగుతాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఈ సినిమా కథ ఆసక్తికరంగా, వినూత్నంగా ఉంటుంది. హాస్యంతో నిండిన ఈ సినిమా మీకు విసుగు పుట్టించదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/vicky-vidya-ott.jpg</image:loc><image:caption><![CDATA[ అలాగే ఈ చిత్రంలో విక్కీ సోదరి పాత్రలో మల్లికా షెరావత్ చాలా సంవత్సరాల తర్వాత నటించారు. షెహనాజ్ గిల్ కూడా ఒక అతిథి పాత్రలో కనిపించింది. ఈ చిత్రంలో షెహనాజ్‌పై చిత్రీకరించిన సజ్నా వే సజ్నా అనే పాట సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి రాజ్ శాండిల్యా దర్శకత్వం వహించగా.. ఈ మూవీ ఆద్యంతం మిమ్మల్ని నవ్విస్తూనే ఉంటుంది. సచిన్, జిగర్ సంగీతం అందించారు. ప్రస్తుతం ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ]]></image:caption></image:image></url></urlset>