<urlset xmlns:xsi="http://www.w3.org/2001/XMLSchema-instance" xmlns:image="http://www.google.com/schemas/sitemap-image/1.1" xsi:schemaLocation="http://www.sitemaps.org/schemas/sitemap/0.9 http://www.sitemaps.org/schemas/sitemap/0.9/sitemap.xsd http://www.google.com/schemas/sitemap-image/1.1 http://www.google.com/schemas/sitemap-image/1.1/sitemap-image.xsd" xmlns="http://www.sitemaps.org/schemas/sitemap/0.9"><url><loc>https://tv9telugu.com/photo-gallery/tribal-food-secrets-traditional-millets-and-forest-foods-gaining-global-attention-for-nutrition-1913477.html</loc><lastmod>2026-09-17T15:28:06+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tribal ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం నారాయణపూర్‌లో ఆర్‌పీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఆదివాసీ ఆహార వైభవం’ సదస్సు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. ఆదివాసీల సాంప్రదాయ ఆహార అలవాట్లు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులే సమాజ ఆరోగ్యానికి నిజమైన రక్ష అని అన్నారు. నేటి ఆధునిక జీవనశైలిలో తలెత్తుతున్న అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాలంటే సంప్రదాయ ఆహార విధానాల వైపు మళ్లాల్సిన అవసరం ఉందన్నారు. మన పూర్వీకులు అందించిన సహజసిద్ధమైన ఆహార ధాన్యాలు, చిరుధాన్యాల వినియోగం పోషకాహార వైవిధ్యాన్ని పెంచడంలో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal-3.jpg</image:loc><image:caption><![CDATA[ సుస్థిర భవిష్యత్తు కోసం పర్యావరణహిత వ్యవసాయం, సేంద్రీయ సాగు, మిల్లెట్ల ఉత్పత్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివాసీల ప్రత్యేక జీవన సంస్కృతిని, వారి పోషక ఆహారాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ, గిరిజనుల ఆర్థిక పురోభివృద్ధికి కృషి చేస్తున్న ఆర్‌పీజీ ఫౌండేషన్‌ను అభినందించారు. జొన్న, సజ్జ, రాగి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండుకొర్రలు, వరి కొర్రలు వంటి చిరుధాన్యాలు భారతీయ ఆహార సంస్కృతిలో ఎన్నో తరాలుగా భాగంగా ఉన్నాయి. ICAR-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ ప్రకారం చిరుధాన్యాల్లో ఆహార పీచు, ఖనిజాలు, బి-విటమిన్లు వంటి పోషకాలు ఉంటాయి. వివిధ రకాల మిల్లెట్లలో ప్రోటీన్, ఫైబర్, ఇనుము, కాల్షియం తదితర పోషక విలువలు వేర్వేరుగా ఉంటాయి. ఉదాహరణకు రాగిలో కాల్షియం గణనీయంగా ఉండగా, సజ్జలో ఇనుము అధికంగా ఉంటుంది; కొర్రలు, సామలు, ఊదలు వంటి చిన్న చిరుధాన్యాల్లో కూడా ఫైబర్, ఖనిజాలు లభిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal-4.jpg</image:loc><image:caption><![CDATA[ అందుకే చిరుధాన్యాలను ఒకే రకమైన ‘ఔషధం’గా చూడటం కంటే.. వైవిధ్యమైన, సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకునే పోషక ధాన్యాలుగా చూడటం శాస్త్రీయంగా సరైనది. అడవుల్లో లభించే సహజ వనరులు, స్థానికంగా పండించే పంటలు ఆదివాసీల ఆహార సంస్కృతిలో కీలక పాత్ర పోషిస్తాయి. చిరుధాన్యాలతో తయారు చేసే రొట్టెలు, సంగటి, గంజి, అంబలి, జావ, అన్నం వంటి వంటకాలతో పాటు స్థానిక ఆకుకూరలు, అడవి ఆకుకూరలు, కూరగాయలు, పప్పులు, దుంపలు, పండ్లు, విత్తనాలు వంటి పదార్థాలను ప్రాంతానుసారం వినియోగించే సంప్రదాయం ఉంది.ఈ ఆహార విధానంలో ఒక ముఖ్యమైన అంశం స్థానికత. అంటే.. తమ ప్రాంతంలో పండే లేదా సహజంగా లభించే ఆహార పదార్థాలను ఎక్కువగా ఉపయోగించడం. దీంతో ఆహారంలో వైవిధ్యం పెరగడమే కాకుండా స్థానిక వ్యవసాయం, అటవీ ఆధారిత జీవన విధానం కూడా కొనసాగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒకప్పుడు వరి, గోధుమల ప్రాధాన్యత పెరగడంతో అనేక ప్రాంతాల్లో సంప్రదాయ చిరుధాన్యాల వినియోగం తగ్గింది. అయితే ఆధునిక జీవనశైలిలో అధికంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల వినియోగం, తక్కువ శారీరక శ్రమ, ఆహారంలో వైవిధ్యం తగ్గడం వంటి అంశాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సమతుల్య, వైవిధ్యమైన, తక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాల ప్రాధాన్యతను సూచిస్తోంది. మిల్లెట్లు మాత్రం సాధారణంగా తక్కువ ఇన్‌పుట్‌తో, అనేక సందర్భాల్లో వర్షాధార పరిస్థితుల్లో కూడా సాగు చేయగల పంటలుగా గుర్తింపు పొందాయి. ICAR ప్రకారం అవి పోషక విలువలతో పాటు వాతావరణ మార్పుల నేపథ్యంలో స్థిరమైన వ్యవసాయానికి కూడా ఉపయోగపడే పంటలు.
నారాయణపూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఫుడ్ ఫెస్టివల్’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్థానిక చిరుధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలతో తయారు చేసిన వివిధ వంటకాలను అక్కడ ప్రదర్శించారు. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని ఎదుర్కొనేందుకు స్థానికంగా లభించే పోషక పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాల్సిన అవసరాన్ని ఈ స్టాళ్లు చాటిచెప్పాయి. కలెక్టర్ రాజర్షిషా ఫుడ్ ఫెస్టివల్ స్టాళ్లను సందర్శించి వంటకాల తయారీ, ఉపయోగిస్తున్న పదార్థాలు, వాటి పోషక విలువల గురించి తెలుసుకున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tribal-6.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే చిరుధాన్యాలను ఏదైనా వ్యాధికి ప్రత్యక్ష ‘ఔషధం’గా భావించడం కంటే.. పప్పులు, కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఇతర సంపూర్ణ ధాన్యాలతో కలిపి సమతుల్య ఆహారంలో భాగంగా తీసుకోవడం ముఖ్యమని పోషకాహార మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. అడవుల్లో తరతరాలుగా కాపాడుకుంటూ వచ్చిన ఆహార జ్ఞానం.. ఇప్పుడు ఆధునిక ప్రపంచానికి మరోసారి పాఠం చెబుతోంది. ప్రకృతితో కలిసి పండిన పంట.. సంప్రదాయంతో తయారైన వంటకం.. ఆరోగ్యాన్ని కాపాడే ఆహార సంస్కృతి.. అదే ‘ఆదివాసీ ఆహార వైభవం’.
రాగులు: కాల్షియం మంచి వనరు, సజ్జలు: ఇనుము, ప్రోటీన్ వంటి పోషకాల వనరు,  కొర్రలు: ఆహార పీచు అధికంగా ఉండే చిన్న చిరుధాన్యం. సామలు: ఫైబర్, ఖనిజాలను అందించే సంప్రదాయ ధాన్యం, ఊదలు: ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు కలిగి ఉంటాయి.
అరికెలు/కొడో మిల్లెట్: సంప్రదాయంగా వినియోగించే చిన్న చిరుధాన్యాల్లో ఒకటి,  జొన్నలు: సంపూర్ణ ధాన్యంగా తీసుకున్నప్పుడు ఫైబర్, ఖనిజాలు అందిస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ganesh-chaturthi-fake-currency-garlands-sold-in-flower-shops-shock-devotees-1913468.html</loc><lastmod>2026-09-17T15:14:14+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Currency 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy-1.jpg</image:loc><image:caption><![CDATA[ వెరైటీ..  వెరైటీ.. వెరైటీ..బొజ్జ గణపతికి వినూత్న ఆకారాలతో పాటు వివిధ రూపాలు దిద్దే భక్తజనం ఆయనకు వేసే దండలు కూడా డిఫరెంట్ ఆలోచనలతో వేస్తున్నారు. పూలదండలతో పూజలు రొటీన్.. ఇప్పుడు నకిలీ కరెన్సీ దండాలు కూడా మార్కెట్ లోకి వచ్చేసాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లలు ఆడుకునే ఫేక్ కరెన్సీ తో పూలదండలు తయారుచేసి విక్రయాలు జరుపుకున్నారు.. పూల వ్యాపారులే ఈ దండలను అల్లి డిఫరెంట్ ఆకారంలో గణపతికి ఫేక్ కరెన్సీ తో గజమాలలు తయారు చేశారు. వీటిని పూలదండలతో పాటే విక్రయాలు జరుపుతున్నారు y ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy-2.jpg</image:loc><image:caption><![CDATA[ వరంగల్  , హనుమకొండ పూల వ్యాపారులు పూలతో తయారు చేసిన గజమాలతో పాటు ఫేక్ కరెన్సీ గజమాలలు విక్రయాలు జరుపుతున్నారు.. పూల దుకాణాలలో దర్శనమిస్తున్న ఈ కరెన్సీ గజమాలలు చూపరులను ఆశ్చర్య పరుస్తున్నాయి.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy-3.jpg</image:loc><image:caption><![CDATA[ కరెన్సీ గజమాలలో 500 రూపాయల నోటు, 100 రూపాయల నోటు, 200 రూపాయల నోటు, 20 రూపాయల నోటు, 50 రూపాయల నోటు, 10 రూపాయల ఫేక్ నోటు కూడా ఉపయోగించి ఈ విధంగా భారీ గజమాలలు తయారు చేశారు.. ఈసారి గణపతి నవరాత్రి ఉత్సవాలకు ఈ ఫేక్ కరెన్సీ దండలు ఫుల్ ట్రెండ్ గా మారాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/curancy-4.jpg</image:loc><image:caption><![CDATA[ పూలదండల కోసం వెళ్లిన భక్తులు ఉత్సవ కమిటీలు ఈ కరెన్సీ దండలు చూసి షాక్ అవుతున్నారు.. సహజంగా గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కొన్ని ప్రాంతాలలో శుక్రవారం రోజు ఘనపయ్యను పూర్తిగా వర్జినల్ కరెన్సీతో అలంకరించి పూజలు చేస్తారు. కుంకుమ పూజ నిర్వహిస్తారు.. కానీ ఇప్పుడు పూల వ్యాపారులు నకిలీకరణతో ఇలా దండలు తయారు చేయడం జనంలో చేర్చగా మారుతుంది.. అంతా గణపయ్య లీలలు అని చర్చించుకుంటున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/for-stubborn-and-persistent-itching-applying-patika-bellam-as-remedy-may-provide-fast-soothing-relief-1913436.html</loc><lastmod>2026-09-17T15:01:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Patika Bellam 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam.jpg</image:loc><image:caption><![CDATA[ పటిక వాడకంలో జాగ్రత్తలు పాటించడం వైద్యులు చెబుతున్నారు. పటికను అధిక మోతాదులో వాడితే ఆమ్లత్వం పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనిని లోపలికి తీసుకునేటప్పుడు, ఒక లీటరు నీటిలో కేవలం 3 గ్రాముల పటికను మాత్రమే కలిపి, ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు కొద్దికొద్దిగా సిప్ చేస్తూ తాగాలి. ఒకేసారి మొత్తం నీటిని తాగడం సరైనది కాదు. అలాగే, స్నానానికి పటిక నీటిని వాడాలనుకుంటే, 50 గ్రాముల పటికను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. అది పూర్తిగా కరిగిపోయిన తర్వాత, ఉదయం ఆ నీటిని స్నానానికి ఉపయోగించవచ్చు ఇంకా చర్మాన్ని తుడుచుకోవడానికి వాడవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam-2.jpg</image:loc><image:caption><![CDATA[ పటిక రాయిని నేరుగా చర్మంపై రుద్దే పద్ధతిలో కూడా జాగ్రత్తలు పాటించాలి. పటిక రాయిని నీటిలో ముంచి, స్కిన్ పై కేవలం ఒక్కసారి తుడవాలి. సబ్బు రుద్దినట్లు గట్టిగా రుద్దకూడదు. అలా చేస్తే చర్మంపై ఎర్రటి దద్దుర్లు, మంట వస్తాయని అంటున్నారు. 
రోజుకు ఐదారు సార్లు, ప్రతి రెండు మూడు గంటలకొకసారి ప్రభావిత ప్రాంతంలో పటిక రాయిని ఇలా అప్లై చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam-3.jpg</image:loc><image:caption><![CDATA[ పటిక అనేది ఔషధం లాంటిదని, సరైన మోతాదులో మాత్రమే వాడాలని, అధికంగా లేదా తక్కువగా వాడితే ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చని చెబుతున్నారు. వ్యక్తుల శరీర తత్వాలను బట్టి పటిక ప్రభావం మారుతుందని కూడా తెలిపారు. గజ్జి, తామర, శరీరమంతా దురదలు ఉన్నప్పుడు పటిక అద్భుతంగా పనిచేస్తుందని అంటున్నారు. దురదలు అనేవి శరీరంలో ఏదైనా ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు దానిని బయటకు పంపడానికి శరీరం చేసే ప్రయత్నమని ఆయన వివరించారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam-4.jpg</image:loc><image:caption><![CDATA[ దురద పెట్టినప్పుడు గోకడం వల్ల రక్త ప్రసరణ పెరిగి ఆ ప్రాంతంలో వేడి ఉత్పత్తి అయి ఇన్‌ఫెక్షన్ క్లియర్ అవుతుంది. ఇది శరీర రక్షణ యంత్రాంగం. అయితే, గోకడం వల్ల చర్మానికి నష్టం జరిగి కొత్త ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది. అర స్పూను పటిక పొడిని ఒక కోడిగుడ్డులో బాగా కలిపి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/patika-bellam-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పేస్ట్‌ను శరీరంలో గజ్జి, తామర, దురదలు ఉన్న ప్రదేశంలో పూయాలి. శరీరం మొత్తం దురదలు ఉంటే, మొత్తం శరీరానికి పూయవచ్చు. ఈ పేస్ట్ పూర్తిగా ఆరిన తర్వాత, సుమారు మూడు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ చికిత్స చర్మం మృదువుగా మారడానికి, మంటలు, దురదలు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/polam-pachadi-no-stove-no-oil-needed-try-this-traditional-polam-pachadi-in-minutes-at-home-1913334.html</loc><lastmod>2026-09-17T12:43:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-5-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Polam Pachadi 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పచ్చడికి ఉన్న ముఖ్య లక్షణం ఏమిటంటే.. దీనిని తయారుచేయడానికి పొయ్యి అవసరం లేదు, ఒక్క చుక్క నూనె కూడా వాడనవసరం లేదు. ఇది వినడానికి వింతగా అనిపించినా, ఇది పూర్తిగా వాస్తవం. నిప్పు, నూనె, తాలింపు అవసరం లేకుండానే, చాలా రుచికరంగా ఈ పచ్చడిని చేసుకోవచ్చు. పూర్వం పొలానికి వెళ్లేవారు, కంగారులో ఉన్నవారు, వంట అవ్వలేదని అనుకున్నప్పుడు, ఇలాంటి పచ్చడిని చేసుకొని తమ ఆకలిని తీర్చుకునేవారట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం, కావలసిన పదార్థాలు.. పొలం పచ్చడి తయారీకి పెద్దగా సంక్లిష్టమైన పదార్థాలు అవసరం లేదు. సులభంగా లభించే వస్తువులతోనే దీనిని సిద్ధం చేయవచ్చు. రెండు పెద్ద ఉల్లిపాయలు (నాలుగు ముక్కలుగా కోసి), 10-15 పచ్చిమిర్చి (ముక్కలుగా చేసి), కొద్దిగా కొత్తిమీర, 10-15 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా కారం, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు, ఒక చెంచా జీలకర్ర, పుల్లటి మామిడికాయ ముక్కలు (లేదా చిన్న నిమ్మకాయ సైజు చింతపండు) చొప్పున తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం కూడా చాలా సులభం. మొదట రోలులో ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా దంచాలి. అవి కాస్త నలిగిన తర్వాత మామిడికాయ ముక్కలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసి దంచాలి. అవి కూడా కొద్దిగా నలిగిన తర్వాత కొత్తిమీర, కారం, ఉప్పు, జీలకర్ర, పసుపు వేసి అన్నీ కలిసేలా కచ్చాపచ్చాగా దంచాలి. పచ్చడి ఎప్పుడూ కచ్చాపచ్చాగా ఉండాలి, మరీ మెత్తగా దంచకూడదు. రోలు లేనివారు మిక్సీలో కూడా కచ్చాపచ్చాగా చేసుకోవచ్చు. పచ్చడి తయారైన తర్వాత వేడి వేడి అన్నంలో కలుపుకుని తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ నూనె, నిప్పు లేకుండా వంటకం చేయడమనేది కేవలం సమయాన్ని, ఖర్చును ఆదా చేయడమే కాకుండా, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. నూనె వాడకపోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉంటుంది. అలాగే, పదార్థాలను వండకుండా పచ్చివిగా తినడం వల్ల వాటిలోని విటమిన్లు, పోషకాలు నశించకుండా నేరుగా శరీరానికి అందుతాయి. మనం వండుకుని తినేటప్పుడు చాలా విటమిన్లు వేడి వల్ల పోతాయనేది వాస్తవం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/polam-pachadi-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పచ్చడి మన పూర్వీకులు అనుసరించిన సహజమైన ఆహారపు అలవాట్లను గుర్తుచేస్తుంది. అప్పట్లో ఆహారాన్ని వండటానికి వనరులు తక్కువగా ఉండేవి కాబట్టి, పచ్చిగా, తక్కువ ప్రక్రియతో ఆహారాన్ని తీసుకునేవారు. ఈ పచ్చడి ఆ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. మామిడికాయ పుల్లదనం, ఉల్లిపాయల తీపి, పచ్చిమిర్చి కారం, వెల్లుల్లి సువాసన కలిసి ఈ పచ్చడికి ఒక అసాధారణమైన రుచినిస్తాయి. సమయం, ఆరోగ్యం రెండింటినీ కాపాడుకునే ఈ పొలం పచ్చడిని ప్రతి ఒక్కరూ రుచి చూడదగిన వంటకం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rava-kesari-prasadam-for-150-people-perfect-measurements-for-rich-delicious-temple-style-sweet-1913303.html</loc><lastmod>2026-09-17T13:28:32+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ravva Kesari 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari.jpg</image:loc><image:caption><![CDATA[ 150 మందికి సరిపడే రవ్వ కేసరి రెసిపీకి కావాల్సిన పదార్థాలు : 5 కేజీలు బొంబాయి రవ్వ , మూడు కేజీల చక్కెర , ఒక లీటర్ నెయ్యి, 
15 లీటర్ల నీరు, 500 గ్రాములు జీడిపప్పు, 300 గ్రాములు కిస్మిస్ , 100 గ్రాములు యాలకుల పొడి,  కొంచం ఫుడ్ కలర్ దీనిలో వేసుకోవాలి. దీనిని పక్కా పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే మంచి టేస్ట్ గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా స్టవ్ వెలిగించి, ఒక పాన్ పెట్టి అందులో రెండు టీస్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేడెక్కిన తర్వాత, కొన్ని జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించాలి. ఇవి సగం వేగిన తర్వాత, కొన్ని కిస్మిస్ లను కూడా వేసి బాగా ఫ్రై చేసి, ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల డ్రై ఫ్రూట్స్ మాడిపోకుండా ఉంటాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే నెయ్యి మిగిలిన పాన్ లో, మనం ఏ కప్పుతో అయితే రవ్వ కేసరి తయారుచేయాలనుకుంటున్నామో, అదే కప్పుతో ఒక కప్పు బొంబాయి రవ్వను వేయండి. మంటను మీడియం ఫ్లేమ్ లో ఉంచి, రవ్వను మాడిపోకుండా కలుపుతూ మూడు నుండి ఐదు నిమిషాల పాటు బాగా వేయించాలి. రవ్వ మంచి సువాసన వచ్చేంత వరకు, రంగు కొద్దిగా మారేంత వరకు వేయించడం ముఖ్యం. ఇది రవ్వ కేసరికి మంచి రుచిని, ఆకృతిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari-4.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ వేగే సమయంలోనే, మరో పక్కన మూడు కప్పుల నీటిని వేడిచేసుకోండి. రవ్వను కొలిచిన అదే కప్పుతో నీటిని కొలవడం చాలా ముఖ్యం. వేడినీరు రవ్వ త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది ఇంకా కేసరి సాఫ్ట్ గా రావడానికి దోహదపడుతుంది. రవ్వ బాగా వేగిన తర్వాత, వేడిచేసిన నీటిని నెమ్మదిగా రవ్వలో కలుపుతూ పోయండి. ఈ దశలో ఉండలు కట్టకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. రవ్వ నీటిని పీల్చుకుని, దగ్గరపడే వరకు బాగా ఉడకనివ్వండి. ఇలా చేయడం వల్ల రవ్వ కేసరి త్వరగా, పర్ఫెక్ట్ గా తయారవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ravva-kesari-5.jpg</image:loc><image:caption><![CDATA[ రవ్వ దగ్గరపడిన తర్వాత, మనం తీసుకున్న ఒక కప్పు రవ్వకు ఒకటిన్నర కప్పు పంచదారను చేర్చండి. పంచదార వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. పంచదార కరిగిన తరవాత ఈ  మిశ్రమం కొద్దిగా పల్చబడుతుంది. పంచదార పూర్తిగా కరిగి, రవ్వతో బాగా కలిసిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇక్కడ కూడా అదే కప్పు కొలతలను వాడటం వలన రవ్వ కేసరి తీపి పర్ఫెక్ట్ గా ఉంటుంది. పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత, అర కప్పు నెయ్యిని వేసి బాగా కలపండి. నెయ్యి రవ్వ కేసరికి అద్భుతమైన రుచిని, మెరుపును ఇస్తుంది. ఈ సమయంలో, మీకు నచ్చితే కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ ని కూడా కలుపుకోవచ్చు. ఇది కేవలం రంగు కోసం మాత్రమే, రుచిలో మార్పు ఉండదు. చివరిగా, అర టీస్పూన్ యాలకుల పొడిని, మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ లను వేసి బాగా కలపండి.రవ్వ కేసరి మిశ్రమం సాఫ్ట్ గా, దగ్గరపడి, పాన్ నుండి విడిపోవడం ప్రారంభించినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి. వేడి వేడి ప్రసాదం రవ్వ కేసరి రెడీ. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/carrot-vs-beetroot-which-is-better-for-instant-energy-and-health-1913287.html</loc><lastmod>2026-09-17T12:02:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot-which-is-better-for-your-health.jpg</image:loc>
					<image:title><![CDATA[ Carrot Vs Beetroot Which Is Better For Your Health ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot-4.jpg</image:loc><image:caption><![CDATA[ క్యారట్ ప్రయోజనాలు: క్యారట్‌లో బీటా-కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది బాడీలో విటమిన్ Aగా మారి కంటి చూపును బెటర్ చేసి చర్మాన్ని కాంతివంతం మారుస్తుంది.అలాగే క్యారట్‌లో ఫైబర్, విటమిన్ K, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచి,  జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. బీట్‌రూట్‌తో పోలిస్తే క్యారెట్లలో సహజ చక్కెర చాతా తక్కువగా ఉంటుంది. కాబట్టి డాయాబెటీస్ ఉన్న వారికి ఇది ఉత్తమంగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot-3.jpg</image:loc><image:caption><![CDATA[ బీట్‌రూట్ ప్రయోజనాలు : బీట్‌రూట్‌లో ఫోలేట్, మాంగనీస్, సహజ నైట్రేట్లు వంటివి అధికం ఉంటాయి. ఇవి రక్తప్రసరణను మెరుగుపరిచి, రక్తపోటును తగ్గించడంలో చాలా బాగా హెల్ప్‌ అవుతాయి.అలాగే శరీరంలో వాపులను తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది చాలా బాగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఆరోగ్య ప్రయోజనాలు: ఇవి రెండు మన హార్ట్‌గా మేలు చేసేవి అయినప్పటికీ.. క్యారట్‌తో పోల్చుకుంటే బీట్‌రూట్‌ వల్ల గుండెకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. బీట్‌రూట్‌లో నైట్రేట్లు రక్త ప్రసరణను వేగవంతం చేసి, గుండె పనితీరును బెటర్ చేస్తాయి. క్యారెట్లలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే బీట్‌రూట్‌లోని నైట్రేట్లు శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచుతాయి. కాబట్టి వర్కౌట్స్ చేసే వారికి ఇన్‌స్టంట్ స్టామినాకోసం ఇది చాలా బాగా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot-1.jpg</image:loc><image:caption><![CDATA[ క్యారెట్‌లో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. బీట్‌రూట్‌లోని బీటైన్ కాలేయ పనితీరును మెరుగుపరిచి, శరీరంలోని వ్యర్థాలను క్లీన్ చేస్తుంది. అలాగే క్యారేట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు సర్మసౌందర్యాన్ని కాపాడికి ముఖానికి కాంతిని ఇస్తాయి. బీట్‌రూట్‌లోని విటమిన్ C చర్మంపై నల్లటి మచ్చలను తొలగించి.. చర్మ ఛాయను మెరుగుపరుస్తుంది. ఇవి రెండు ఆరోగ్యం పరంగా ప్రయోజనరమైనవే అయినప్పటికీ వీటినిమితంగా తీసుకోవడం చాలా మంచింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/carrot-vs-beetroot.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రెండింటిలో ఏది మంచిది అనే విషయానికి వస్తే.. ఇది మీ ప్రయారిటీస్‌పై ఆధారపడి ఉంటుంది. మీ కంటి చూపు మెరుపడాలి, మీకు తక్కువ కేలరీలు కావాలి అనుకుంటే, క్యారెట్ బెస్ట్ ఛాయిస్ అవుతుంది. అదే క్రమంలో మీకు మెరుగైన రక్త ప్రసరణ, గుండె ఆరోగ్యం, ఇన్‌స్టంట్ ఎనర్జీ కావాలి అనుకుంటే బీట్‌రూట్ చాలా మంచి ఆప్షన్ అవుతుంది. రెండింటినీ ఆహారంలో భాగంగా తీసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ajwain-water-for-gas-and-acidity-simple-drink-that-may-support-better-digestion-1913251.html</loc><lastmod>2026-09-17T11:43:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Vamu 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రస్తుత జీవనశైలిలో ఎంతో మంది సమయానికి తినకపోవడం ఇంకా బయటి ఫుడ్ తినడం వలన గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. ఇంకొందరు ప్రతి చిన్న దానికి మెడిసిన్స్ వాడటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి, వీటి కన్నా నేచురల్ గా తగ్గించుకోవడం మంచిది. ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu-1.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు వాడే మెడిసిన్స్ కు సైడ్ ఎఫెక్ట్స్ పక్కా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు చెప్పబోయే  డ్రింక్ టాబ్లెట్ కన్నా చాలా  స్పీడ్ గా ఇది పని చేస్తుంది. ఈ నేచురల్ డ్రింక్ అంత పవర్ఫుల్. మరి, ఈ డ్రింక్ ఎలా తయారు చేయాలి? దీని వలన కడుపుకి ఎంత మేలు చేస్తుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇటీవలే  కాలంలో చిన్న వయస్సులోనే  చాలా మంది గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. నిజం చెప్పాలంటే  తిన్న ఆహారమే  జీర్ణ‌మ‌వ్వడానికి  ఇబ్బందులు వస్తాయి. ఇంకా కొంద‌రికి తిన్న ఫుడ్ చాలా స్లో గా జీర్ణమవుతుంది. మరి, కొందరికైతే అస‌లు జీర్ణం కాదు. దీని వలన జీర్ణ స‌మ‌స్య‌లు ఇంకా పెరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu-5.jpg</image:loc><image:caption><![CDATA[ పావు టేబుల్ స్పూన్ వాములో  కొంచం ఉప్పు వేసి దానిని నములుతూ ఉంటే ఇది తగ్గుతుంది. అలా కుదరకపోతే  గోరువెచ్చని నీటిలో వాము వేసి దీనిని కలిపి తినవచ్చు. ఇంకా వామును కూడా వేసి మరిగించాలి. అలాగే నీళ్లు గోరువెచ్చగా ఉన్నప్పుడే దీనిని  తాగాలి. అయితే, మీరు దీనిని ఉదయాన్నే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/vamu-6.jpg</image:loc><image:caption><![CDATA[ (నోట్ : మీరు వీటిని పాటించే ముందు వైద్యుల సలహా తప్పసరిగా తీసుకోవాలి. ఇక్కడ అందించిన వివరాలు కేవలం మీ అవగాహనకు కోసం మాత్రమే. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది. ఇందులో రాసిన అంశాలకు టీవీ9 బాధ్యత వహించదని గమనించగలరు) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/instant-personal-loan-up-to-50000-check-eligibility-interest-rates-and-required-documents-1913255.html</loc><lastmod>2026-09-17T11:38:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banks.jpg</image:loc>
					<image:title><![CDATA[ Banks ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/persoanl-loan-1.jpg</image:loc><image:caption><![CDATA[ అత్యవసరంగా డబ్బులు అవసరమైనప్పుడు చాలామంది పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఈ లోన్‌కు ఎలాంటి ఆస్తులు తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. దీని వల్ల డాక్యుమెంట్ ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంది. సిబిల్ స్కోర్ మెరుగ్గా ఉండి శాలరీ స్లిప్ అందిస్తే వెంటనే లోన్ మంజూరు చేస్తారు. అయితే ఇటీవల బ్యాంకులు రూ.50 వేల వరకు ఇన్‌స్టంట్ పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్నాయి. అవసరమైన పత్రాలు సమర్పిస్తే గంటల వ్యవధిలోనే అకౌంట్లోకి డబ్బులు ట్రాన్సాఫర్ చేస్తున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/persoanl-loan-2.jpg</image:loc><image:caption><![CDATA[ దీంతో మీరు రోజుల తరబడి పర్సనల్ లోన్ కోసం వెయిట్ చేయాల్సిన పని ఉండదు. అత్యవసర పరిస్థితుల్లో మీ అవసరాలకు నగదు త్వరగా చేతికి అందుతుంది. బ్యాంకులతో పాటు ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థలు ఈ రుణాలను అందిస్తున్నాయి. ఈ రుణాలపై వార్షిక వడ్డీ రేటు 9.9 శాతం నుంచి ప్రారంభమవుతుంది. బ్యాంక్ వెబ్ సైట్, యాప్ ద్వారా సులువుగా మీరు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో బ్యాంక్ బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం ఉండదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/persoanl-loan-4.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంకులు కొంతమంది కస్టమర్లకు ప్రీఅప్రూవ్డ్ పర్సనల్ లోన్లను మంజూరు చేస్తున్నాయి. ఈ లోన్లను సలువుగా పొందే అవకాశముంది. పర్సనల్ లోన్ అర్హతల విషయానికొస్తే.. వయస్సు 18 నుంచి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. మీరు జీతం పొందుతూ లేదా స్వయం ఉపాధి పొందుతూ ఉండాలి. సిబిల్ స్కోర్ 750 కంటే ఎక్కువగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/persoanl-loan-5.jpg</image:loc><image:caption><![CDATA[ కనీసం ఒక సంవత్సరం ఉద్యోగ అనుభవం ఉండాలి. జీతం కనీసం రూ.15 వేలుగా ఉండాలి. బ్యాంక్‌ను బట్టి అర్హతల్లో తేడాలు ఉండవచ్చు. దీంతో వ్యక్తిగత రుణం తీసుకునే ముందు బ్యాంక్ అర్హతలను పరిశీలించండి. ఆధార్, పాన్, ఓటర్ ఐడీ, పాస్ పోర్ట్ లాంటి గుర్తింపు ధృవీకరణ పత్రాలు అందించాలి. ఇక విద్యుత్, గ్యాస్ బిల్లు లాంటి అడ్రస్ ప్రూఫ్ ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/personal-loan-3.jpg</image:loc><image:caption><![CDATA[ బ్యాంక్ స్టేట్‌మెంట్, ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, శాలరీ స్లిప్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, బ్యాంకును బట్టి ఇతర పత్రాలు అవసరం పడతాయి. ఇక బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లలో తేడాలు ఉంటాయి. దీంతో తక్కువ వడ్డీ ఏ బ్యాంకులో వస్తుందనేది పరిశీలించండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/rare-brahma-kamal-blooms-in-anakapalli-backyard-draws-wonder-1913226.html</loc><lastmod>2026-09-17T11:20:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Brahma Kamal Spiritual Significance ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance-5.jpg</image:loc><image:caption><![CDATA[ అనకాపల్లి జిల్లాలో విరబూసిన బ్రహ్మ కమలం కనువిందు చేసింది. బుచ్చయ్యపేట మండలం బంగారుమెట్టలో వికసించింది బ్రహ్మకమలం. దేవాంగుల వీధిలో బూడిది శ్రీనివాస్ దంపతుల ఇంట్లో బ్రహ్మకమలం పుష్పం వికసించింది. దీంతో అదృష్టంగా భావించిన ఆ కుటుంబం పుష్పానికి హారతి పట్టి పూజలు చేసింది.  బ్రహ్మ కమలాన్ని చూసేందుకు తరలివచ్చారు గ్రామస్థులు..తెల్లని వర్ణంతో అందంగా వికసించిన బ్రహ్మ కమలాలను చూసేందుకు గ్రామస్తులు ఆసక్తి చూపారు. ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఈ పుష్పాలు అరుదుగా పూయడంతో అదృష్టంగా భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance-2.jpg</image:loc><image:caption><![CDATA[ బ్రహ్మ కమలం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. రాత్రిపూట మాత్రమే వికసిస్తూ పరిమళం వెదజల్లుతుంది. ఆకర్షణీయమైన రూపం, దాని సువాసన కారణంగా హిమాలయాల రాణి, నైట్ క్వీన్ అని కూడా పిలుస్తారు. హిందూమతంలో బ్రహ్మ కమలాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ పుష్పం పెరట్లో పోస్తే ఆ ఇంటికి అదృష్టం తలుపు తడుతుందని నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance-3.jpg</image:loc><image:caption><![CDATA[ కేదార్నాథ్, బద్రీనాథ్ వంటి దేవాలయాల్లో శివుడు విష్ణువులను ఈ పూలతో పూజిస్తారు. ఈ పుష్పాన్ని దర్శించుకునే భాగ్యం కలిగితే కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఇంట్లో శ్రేయస్సు సానుకూల శక్తి వస్తుందని  నమ్మకం. అలాగే బ్రహ్మ కమలం కేవలం ఆధ్యాత్మికంగానే కాదు.. అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కలిగి ఉందని చెబుతుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పూలు, ఆకులు ఆయుర్వేదం టిబిటన్ వైద్యంలోనూ వినియోగిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం కూడా బ్రహ్మ కమలం ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి వ్యాపిస్తుందని అంటారు. ఆర్థిక సంక్షోభం తొలగి లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఈ మొక్క ఏంటి నెగటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందనేది నమ్మకం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/brahma-kamal-spiritual-significance.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ మొక్క పెంచి భాగ్యం అందరికీ ఉండదట. ఎందుకంటే.. కొన్నిచోట్ల మాత్రమే ఈ మొక్క పెరుగుతుంది. అది కూడా కొన్ని చోట్ల మాత్రమే మొక్కలకు అరుదుగా ఈ పూలు వికసిస్తాయి. అందుకే కేవలం ఈ మొక్కలను పెంచడమే కాదు.. ఆ పూలు వికసిస్తే దాని దర్శనం కూడా భాగ్యంగా భావిస్తారు. అందుకే ఆ అరుదైన దృశ్యం చూసేందుకు ఛాన్స్ వదులుకోరు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/air-conditioner-power-saving-guide-should-you-turn-off-ac-frequently-or-keep-it-running-1913227.html</loc><lastmod>2026-09-17T11:18:13+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running1-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ac Running ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running1.jpg</image:loc><image:caption><![CDATA[ Air Conditioner: వేసవి కాలం ప్రారంభం కాగానే, ఇళ్లలో ఎయిర్ కండిషనర్ల (AC) వాడకం బాగా పెరుగుతుంది. దీనితో పాటు, ప్రతి ఇంటి బడ్జెట్‌లో పెరుగుతున్న విద్యుత్ బిల్లు ఒక పెద్ద ఆందోళనగా ఉంటుంది. ముఖ్యంగా ఇన్వర్టర్ AC వాడే వారి మనసులో ఏసీని అప్పుడప్పుడు ఆపివేయడం మంచిదా లేక నిరంతరం ఆన్ చేసి ఉంచడం మంచిదా అనే ప్రశ్న ఎప్పుడూ మెదులుతూ ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running2.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీ మరమ్మతుల రంగంలో 15 సంవత్సరాల అనుభవం ఉన్న ఒక నిపుణుడు చెప్పిన దాని ప్రకారం, ఇన్వర్టర్ ఏసీలోని కంప్రెసర్ అవసరాన్ని బట్టి దాని వేగాన్ని తగ్గించుకోగలదు లేదా పెంచుకోగలదు. గది ఉష్ణోగ్రత మీరు సెట్ చేసిన స్థాయికి చేరుకున్నప్పుడు, కంప్రెసర్ పూర్తిగా ఆగిపోకుండా నెమ్మదైన వేగంతో పనిచేయడం ప్రారంభిస్తుంది. సాధారణ ఫిక్స్‌డ్-స్పీడ్ ఏసీ కంప్రెసర్ ఒకే వేగంతో నడుస్తూ, గది చల్లబడగానే పూర్తిగా ఆగిపోతుంది. గది వేడెక్కగానే అది మళ్లీ పూర్తి వేగంతో మొదలవుతుంది. అయితే, ఇన్వర్టర్ ఏసీ కంప్రెసర్ వేగాన్ని మనకు నచ్చినట్లుగా మార్చుకుంటూ, స్థిరమైన కూలింగ్‌ను అందిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running3.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు ఏసీని మధ్యమధ్యలో ఆన్ ఆఫ్ చేస్తే, గది మళ్ళీ వేడెక్కుతుంది. ఈ వేడిని తొలగించడానికి కంప్రెసర్ మళ్ళీ పూర్తి సామర్థ్యంతో పనిచేయాల్సి వస్తుంది. దీనివల్ల విద్యుత్ వినియోగం పెరిగి, గది సరిగ్గా చల్లబడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మీరు ఒక గదిలో 3 నుండి 4 గంటల పాటు నిరంతరాయంగా ఉండబోతున్నట్లయితే, ఏసీని పదేపదే ఆపివేయడానికి బదులుగా, దానిని సౌకర్యవంతమైన ఉష్ణోగ్రత వద్ద నడుస్తూ ఉంచడం చాలా ప్రయోజనకరం. దీనివల్ల ఇన్వర్టర్ కంప్రెసర్ తక్కువ వేగంతో నడవడం ద్వారా విద్యుత్ ఆదా అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running4.jpg</image:loc><image:caption><![CDATA[ ఏసీని స్థిరమైన ఉష్ణోగ్రతలో నడపడం మంచిదే. కానీ గది ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏసీని ఆన్ చేసి ఉంచాలని దీని అర్థం కాదు. మీరు ఎక్కువ సేపు గది నుండి బయటకు వెళుతున్నట్లయితే, ఏసీని ఆపివేయడం మంచిది. ఖాళీ గదిలో ఏసీని ఆన్ చేసి ఉంచడం అనవసరంగా విద్యుత్తును వృధా చేస్తుంది. చాలా మంది త్వరగా చల్లబడటం కోసం ఏసీ ఉష్ణోగ్రతను 18°C ​​కి సెట్ చేస్తారు. ఇది పూర్తిగా తప్పు. బయట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు, 18°C ​​కి చేరుకోవడానికి ఏసీ చాలా విద్యుత్‌ను ఉపయోగించాల్సి వస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విద్యుత్‌ను ఆదా చేయడానికి ఉత్తమమైన ఉష్ణోగ్రత 24°C నుండి 26°C మధ్య ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running5.jpg</image:loc><image:caption><![CDATA[ రాత్రి నిద్రపోయేటప్పుడు లేదా గది నుండి బయటకు వెళ్లే కొద్దిసేపటి ముందు ఏసీలో టైమర్ లేదా స్లీప్ మోడ్‌ను ఉపయోగించాలి. ఈ ఫీచర్ గదిని అవసరానికి తగినట్లుగా మాత్రమే చల్లబరుస్తుంది. ఏసీ అదనపు సమయం నడవడం ద్వారా విద్యుత్‌ను వృధా చేయదు. మీ గది కిటికీలు, తలుపులు తరచుగా తెరిచి ఉంచినా లేదా గదిలోకి నేరుగా సూర్యరశ్మి పడినా, ఏసీపై భారం పెరుగుతుంది. అందువల్ల ఏసీ ఆన్‌లో ఉన్నప్పుడు గదిని సరిగ్గా మూసి ఉంచండి. దీనివల్ల కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడి పడకుండా విద్యుత్ బిల్లు తగ్గుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ac-running6.jpg</image:loc><image:caption><![CDATA[ మీరు గదిలో ఉన్నప్పుడు ఇన్వర్టర్ ఏసీని తరచుగా ఆన్/ఆఫ్ చేయకుండా 24-26 డిగ్రీల వద్ద నిరంతరాయంగా నడవనివ్వండి. కానీ మీరు గది నుండి బయటకు వెళుతున్నప్పుడు, దానిని ఆఫ్ చేయడం మంచిది. ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/farmer-style-tomato-green-chilli-chutney-spicy-traditional-recipe-you-wont-stop-eating-1913196.html</loc><lastmod>2026-09-17T10:10:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-2-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomoto Pickel 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-6.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి తయారీకి కావాల్సిన పదార్థాలు: టమోటాలు 5, పచ్చిమిరపకాయలు 10 ,  వెల్లుల్లి పొట్టు తీసి రెబ్బలుగా చేసుకోవాలి, చింతపండు నిమ్మకాయ సైజు అంత , రెండు టేబుల్ స్పూన్స్ నూనె,  ఉప్పు రుచికి సరిపడా, అర టేబుల్ స్పూన్ జీలకర్ర,  ఒక కప్పు  కొత్తిమీర ఆకులు, ఒక చిన్న ఉల్లిపాయను తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా స్టవ్ వెలిగించి, ఒక మందపాటి బాణలిని పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక, అందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఐదు టమోటాలు, పది పచ్చిమిరపకాయలు, పొట్టు తీసిన ఒక వెల్లుల్లి గడ్డను వేయాలి. ఈ పదార్థాలను నాలుగు నుండి ఆరు నిమిషాల పాటు మధ్యస్థ మంటపై బాగా వేయించాలి.  టమోటాలు మెత్తబడి, పచ్చిమిరపకాయలు రంగు మారే వరకు వేయించడం ముఖ్యం. ఇప్పుడు నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండును కూడా వేసి, అన్నిటిని బాగా కలిపి మరికొద్దిసేపు వేయించాలి. పదార్థాలు చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పచ్చడి రుచికి ఇది చాలా ముఖ్యం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాంప్రదాయకంగా ఈ పచ్చడిని రోట్లో దంచుతారు, దీనివల్ల రుచి మరింత పెరుగుతుంది. రోలు అందుబాటులో లేకపోతే, మిక్సర్ గ్రైండర్‌ను కూడా ఉపయోగించవచ్చు.   ముందుగా, పూర్తిగా చల్లారిన వేయించిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిని రోట్లో వేసుకోవాలి.
 రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, మెత్తగా దంచుకోవాలి. తరువాత, వేయించిన చింతపండును కూడా వేసి, పచ్చిమిర్చి మిశ్రమంతో బాగా కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, వేయించి చల్లార్చుకున్న టమోటాలను వేసి, మరీ మెత్తగా కాకుండా, కాస్త గరుకుగా ఉండేలా దంచుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చడిలో టమోటా ముక్కల రుచి తగులుతూ ఉంటుంది. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న ఒక కప్పు కొత్తిమీర ఆకులు,  చిన్న ఉల్లిపాయ ముక్కలు వేసి, అన్నింటినీ కలిపి మెత్తని పేస్ట్ లాగా దంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-6-1.jpg</image:loc><image:caption><![CDATA[ దంచుకున్న ఈ రుచికరమైన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుంటే, టమోటా పచ్చిమిర్చి పచ్చడి సిద్ధం. ఈ పచ్చడిని వేడి అన్నంతో పాటు, దోశ, ఇడ్లీ లేదా రొట్టెలతో కలిపి ఆస్వాదించవచ్చు. ఈ సాంప్రదాయ వంటకం ఇంట్లో సులభంగా తయారు చేసుకునే ఆరోగ్యకరమైన, రుచికరమైన ఎంపిక. ఈ విధంగా తయారు చేసుకున్న టమోటా పచ్చిమిర్చి పచ్చడి, మీ భోజనానికి ఒక ప్రత్యేకమైన రుచిని  అందిస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/gold-prices-fall-sharply-after-us-fed-rate-hike-announcement-check-latest-rates-in-major-cities-1913187.html</loc><lastmod>2026-09-17T10:04:40+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-rates-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Rates ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-9.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం కొనుగోలు చేసేవారికి గుడ్ న్యూస్.. బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. అమెరికా ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ మూడేళ్ల తర్వాత తొలిసారి వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది. బుధవారం అర్థరాత్రి ఈ ప్రకటన చేసిన క్రమంలో బంగారం ధరలు కుప్పకూలుతున్నాయి. వడ్డీ రేట్లు పెరగడంతో ప్రభుత్వ బాండ్లలో అధిక వడ్డీ లభించే అవకాశముంది. దీంతో చాలామంది వాటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో పసిడికి డిమాండ్ తగ్గింది. ఈ కారణంతో గోల్డ్ రేట్లు డౌన్ అవుతున్నాయి. ప్రస్తుతం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-9.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. గురువారం ఒక్కరోజే రూ.600 డౌన్ అయింది. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,100 వద్ద ట్రేడవుతోండగా.. నేడు రూ.550 తగ్గుముఖం పట్టింది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరల వద్ద కొనసాగుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-9.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,100కు లభిస్తున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,840గా కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-9.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,990 పలుకుతుండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,250కు లభిస్తున్నాయి. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,840 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,40,100 వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-8.jpg</image:loc><image:caption><![CDATA[ వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక హైదరాబాద్‌లో రూ.2.50 లక్షలుగా ఉంది. బెంగళూరులో రూ.2.45 లక్షలు, చెన్నైలో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/mercury-venus-conjunction-in-libra-2-zodiac-signs-set-for-major-gains-and-good-fortune-1913168.html</loc><lastmod>2026-09-17T09:44:31+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-16.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య నిపుణుల ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు భయంకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-9.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..  మరి కొద్దీ రోజుల్లో బుధుడు, శుక్రుడి కలయికతో శక్తివంతమైం లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. దీని వలన రెండు రాశులవారికి సమాజంలో పేరు, డబ్బుతో పాటు ఎప్పుడూ చూడని లాభాలు వస్తాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-5.jpg</image:loc><image:caption><![CDATA[ కుంభ రాశి వారికి  కూడా మంచి లాభాలు వస్తాయి. ఇంకా చెప్పాలంటే ఉద్యోగంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు చేసే వారికీ కూడా కలిసి వస్తుంది. మీరు చేసే ప్రయత్నాలు కూడా సక్సెస్ అవుతాయి. కొత్తగా పెట్టుబడులు పెట్టె వాళ్ళకి ఇది మంచి సమయం. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక అవకాశం వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/makara-rashi-2.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి వారికి ఈ రాజయోగం వారి జీవితాన్ని మార్చబోతోంది. ఇంకా వ్యాపారాలు చేసే వారికీ మంచిగా ఉండబోతోంది. అలాగే, కొత్త కస్టమర్లను కూడా వీళ్ళు ఆకర్షిస్తారు. అంతేకాదు నిలిచిపోయిన డబ్బు కూడా చేతికి  అందుతుంది, అలాగే, పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి.  ఏ పనులు మొదలు పెట్టినా కూడా వీళ్ళు దూసుకెళ్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-12.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/pachi-kobbari-bellam-talikalu-recipe-traditional-ganesh-puja-prasadam-with-grandma-style-taste-1913152.html</loc><lastmod>2026-09-17T09:10:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bellampalathalikalu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టి, 3 టేబుల్‌స్పూన్ల పంచదార లేదా పటికబెల్లం పొడి వేసి, ఒక కప్పు నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. నీళ్లు మరగడం మొదలుపెట్టిన తర్వాత, ముప్పావు కప్పు పొడి బియ్యంపిండిని నెమ్మదిగా వేస్తూ ఉండలు లేకుండా బాగా కలపాలి. పాలతాలికలకు మంచి ఫ్లేవర్ రావాలంటే, మంచి సువాసన గల బాస్మతి రైస్‌ని పిండి పట్టించి వాడటం ఒక ముఖ్యమైన చిట్కా. ఇలా కలిపిన పిండిపై మూత పెట్టి కొద్దిసేపు పక్కన ఉంచాలి. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, చేత్తో తాకగలిగే వేడిలో ఉన్నప్పుడు పిండిని మెత్తగా అయ్యే వరకు బాగా మర్దనా చేయాలి. అవసరమైతే, కొద్దిగా వేడి నీళ్లు కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ మరొక గిన్నెలో ముప్పావు కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి బాగా మరగనివ్వాలి. పాలు విరిగిపోకుండా ఉండాలంటే, ఉప్పు లేకుండా నాణ్యమైన బెల్లం వాడాలి. అలాగే, బెల్లం నీళ్లను ఎక్కువసేపు మరిగించి, స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ చిట్కా పాయసం పాడవకుండా చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu-4.jpg</image:loc><image:caption><![CDATA[ మెత్తగా కలిపిన బియ్యం పిండిని చిన్న చిన్న ముద్దలుగా తీసుకొని, చేత్తో చిన్న తాలికల్లా చేసుకోవాలి. తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా ఉండేందుకు, ఒక ప్లేట్‌లో కొద్దిగా పొడి బియ్యంపిండి చల్లి, దానిపై సిద్ధం చేసిన తాలికలను ఉంచాలి. ఇవి మరీ సన్నగా గాని, మరీ లావుగా గాని కాకుండా మధ్యస్తంగా ఉండాలి. సమయం లేనట్లయితే జంతికల మౌల్డ్‌లో వేసి కూడా చేసుకోవచ్చు. చివర్లో కొద్దిగా పిండి ముద్దను ఉంచి, అందులో నీళ్లు కలిపి మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి. ఇది పాయసం చిక్కబడటానికి సహాయపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ అడుగు మందంగా ఉన్న గిన్నెలో లీటరు చిక్కటి పాలను తీసుకొని, మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి నెమ్మదిగా కాగనివ్వాలి. పాలు బాగా మరిగేటప్పుడు గంటపాటు నానబెట్టిన 3 టేబుల్‌స్పూన్ల లావు సగ్గుబియ్యం వేసి ఒకసారి కలపాలి. వెంటనే మనం సిద్ధం చేసుకున్న తాలికలను ఇందులో వేయాలి. తాలికలు విరిగిపోకుండా ఉండాలంటే, వేసిన వెంటనే కదపకుండా కొద్దిసేపు అలాగే వదిలేయాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, అడుగు పట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ 10-15 నిమిషాల పాటు ఉడికించాలి. ఈ సమయంలో తాలికలు, సగ్గుబియ్యం సరిగ్గా ఉడికిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bellampalathalikalu-6.jpg</image:loc><image:caption><![CDATA[ తాలికలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, పాయసం కొంచెం వేడి తగ్గే వరకు పక్కన ఉంచాలి. మరీ మరిగే పాలలో బెల్లం పాకం వేస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంది. కొద్దిగా వేడి తగ్గిన తర్వాత, పావు టీస్పూన్ యాలకుల పొడి వేయాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన బెల్లం పాకాన్ని వడకట్టి పాయసంలో పోసి చక్కగా కలుపుకోవాలి. ఈ పాయసం చల్లారేకొద్దీ మరింత చిక్కబడుతుంది. మరింత రుచి కోసం, ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసి, ఎండుకొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకొని పాయసంలో కలుపుకోవచ్చు. మంచి ఫ్లేవర్, టెక్చర్ తో ఉండే ఈ రుచికరమైన బెల్లం పాలతాలికలు సిద్ధం. ఈ చిట్కాలను పాటిస్తే ఎవరైనా సరే, విరిగిపోని, పాలు విరగని, అద్భుతమైన ఫ్లేవర్, క్రీమీ టెక్చర్ తో కూడిన పాలతాలికలను సులభంగా తయారుచేయవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-day-4-prasadam-pesara-pappu-payasam-recipe-that-makes-everyone-ask-for-more-1913069.html</loc><lastmod>2026-09-17T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pesarapapu Payasam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా గ్యాస్ ఆన్ చేసి, ఒక ప్రెషర్ కుక్కర్ లేదా మందపాటి గిన్నెను పొయ్యి మీద పెట్టండి.  అందులో 1 టీ స్పూన్ నెయ్యి వేసి కరిగించండి.  నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్మిస్‌లు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించి ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే నెయ్యిలో పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇదే కుక్కర్‌లో (నెయ్యి తక్కువగా ఉంటే ఇంకొక టీ స్పూన్ నెయ్యి కలుపుకోవచ్చు), పెసరపప్పు వేసి లో ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు సువాసన వచ్చే వరకు వేయించండి. పెసరపప్పు రంగు కొద్దిగా మారిన తర్వాత బాగా వేగిందని అర్థం. వేయించిన పెసరపప్పులోకి 2 1/2 కప్పుల నీళ్లు పోసి, ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టండి.మూడు, నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. విజిల్స్ వచ్చి, కుక్కర్ లోని గాలి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఉడికించిన పెసరపప్పును కొద్దిగా స్మాష్ చేసుకోండి. మరీ ఎక్కువగా మెత్తగా చేయవద్దు. పాయసం తినేటప్పుడు పప్పు మధ్యమధ్యలో పంటికి తగిలితే రుచిగా ఉంటుంది. కాబట్టి ఒక టూ, త్రీ టైమ్స్ మెదుపుకుంటే సరిపోతుంది. పప్పు మొత్తానికి మెత్తగా ఉండకూడదు.
మరో ప్యాన్‌ను గ్యాస్‌పై పెట్టి, అందులోకి తురిమిన బెల్లం, కొద్దిగా నీళ్లు వేసి కరిగించండి. బెల్లం కరిగిన తర్వాత, దానిని ఒక రెండు, మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో కలుపుతూ ఉడికించండి. పాకం అవసరం లేదు, బెల్లం కరిగి కొద్దిగా చిక్కబడాలి అంతే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-7.jpg</image:loc><image:caption><![CDATA[ బెల్లం పాకం తయారైన తర్వాత, అందులోకి ముందుగా ఉడికించిన పెసరపప్పును వేసి బాగా కలపండి. మరోవైపు, పాలను వేడి చేయండి. పాయసంలో ఎప్పుడూ వేడి పాలు మాత్రమే వాడాలి.   వేడి చేసిన పాలను కొద్దికొద్దిగా పెసరపప్పు మిశ్రమంలో పోస్తూ, ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pesarapapu-payasam-8.jpg</image:loc><image:caption><![CDATA[ పప్పు, పాలు, బెల్లం మిశ్రమాన్ని లో ఫ్లేమ్‌లో ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించండి. పాయసం అడుగంటకుండా మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. పాయసం చిక్కబడిన తర్వాత, గంటెతో డ్రాప్ చేసినప్పుడు పప్పు, పాలు వేరువేరుగా కాకుండా కలిసికట్టుగా చిక్కగా రావాలి. ఇదే సరైన పాకం.పాయసం సిద్ధమైన తర్వాత, యాలకుల పొడి వేసి బాగా కలపండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/tomato-pickle-without-sun-drying-6-month-storage-recipe-with-authentic-andhra-flavor-1913016.html</loc><lastmod>2026-09-16T22:01:04+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Tomoto Pickel 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఎండతో పనిలేకుండా తక్కువ సమయంలోనే ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఈ ఆంధ్రా స్పెషల్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు,  నిల్వ ఉంచే చిట్కాలతో కూడిన పూర్తి విధానం ఇక్కడ చూద్దాం..  వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి అద్భుతంగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel.jpg</image:loc><image:caption><![CDATA[ అర కిలో టమాటాలకు 50 గ్రాముల చింతపండు, 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు, పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి అవసరం. ముందుగా టమాటాలను కడిగి, తడి లేకుండా తుడిచి, ముక్కలుగా కోసి, చింతపండుతో పాటు ఆయిల్ లేకుండా ఉడికించాలి. నీరు ఆవిరైన తర్వాత చల్లార్చి, మిక్సీలో అన్ని మసాలా దినుసులతో కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-2.jpg</image:loc><image:caption><![CDATA[ మొదటగా, అర కిలో టమాటాలను శుభ్రంగా కడిగి, ఎటువంటి తడి లేకుండా పొడి వస్త్రంతో తుడిచి, గంట నుండి రెండు గంటల పాటు ఆరబెట్టాలి. తడి అస్సలు ఉండకూడదు. ఆ తర్వాత టమాటాలను పెద్ద ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాన్‌ను స్టవ్ మీద పెట్టి, నూనె వేయకుండానే టమాటో ముక్కలను, శుభ్రం చేసిన 50 గ్రాముల చింతపండును వేయాలి. మూత పెట్టి, టమాటాలు మెత్తగా మగ్గిపోయేంత వరకు ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-3.jpg</image:loc><image:caption><![CDATA[ టమాటాలు మగ్గిన తర్వాత, మూత తీసి, లో ఫ్లేమ్‌లో టమాటాలలోని నీరంతా ఇగిరిపోయి గుజ్జుగా మారే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ మిశ్రమం పూర్తిగా దగ్గరపడి గుజ్జుగా అయిన తర్వాత స్టవ్ ఆపి, పూర్తిగా చల్లారనివ్వాలి.పూర్తిగా చల్లారిన టమాటో గుజ్జును మిక్సీ జార్‌లోకి తీసుకోవాలి. ఇందులోకి 50 గ్రాముల ఉప్పు, 50 గ్రాముల కారం, ఒక టీస్పూన్ పసుపు, పొట్టు తీసిన పావు కప్పు వెల్లుల్లి రెబ్బలు, ఒక టీస్పూన్ మెంతిపిండి, రెండు టీస్పూన్ల ఆవపిండి వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ దశలో ఉప్పు, కారం సరిచూసుకుని, అవసరమైతే కలుపుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/tomoto-pickel-5.jpg</image:loc><image:caption><![CDATA[ మంటను తక్కువ చేసి, ఐదు నుండి పది నిమిషాల పాటు పచ్చడిని నూనెలో బాగా వేయించాలి. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఈ దశ చాలా ముఖ్యం. పచ్చడిలో ఉన్న పచ్చిదనం పోయి, నూనె పైకి తేలే వరకు వేయించడం వల్ల నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. నూనె పైకి తేలడం మొదలుపెట్టిన తర్వాత స్టవ్ ఆపి, పచ్చడిని పూర్తిగా చల్లారనివ్వాలి.  పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే గాలి చొరబడని గాజు సీసాలో లేదా జాడీలో నిల్వ చేసుకోవాలి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/sports/cricket-news/india-vs-west-indies-odi-squad-nitish-kumar-reddy-rohit-sharma-1913003.html</loc><lastmod>2026-09-16T21:47:17+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-squad-vs-wi-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Team India Squad Vs Wi ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-squad-vs-wi.jpg</image:loc><image:caption><![CDATA[ వెస్టిండీస్ క్రికెట్ జట్టు (West Indies Cricket Team) తో సెప్టెంబర్ 27 ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ (ODI Series) కోసం భారత క్రికెట్ జట్టు (Team India) ఎంపిక పూర్తయింది. ప్రధాన ఆటగాళ్లు కొందరు ఆసియా క్రీడలు (Asian Games) ఆడేందుకు జపాన్ వెళ్లనున్న నేపథ్యంలో యువ సారథి శుభ్‌మన్ గిల్ (Shubman Gill) నేతృత్వంలో సరికొత్త కూర్పుతో కూడిన బృందాన్ని ప్రకటించారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఆలోచనలపై ఎన్నో అనుమానాలు వ్యక్తమైనప్పటికీ, సీనియర్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) వన్డే జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం విశేషం. ఇంగ్లండ్ గడ్డపై ప్రసిద్ధ లార్డ్స్ మైదానంలో అద్భుతమైన శతకం బాదిన రోహిత్ ఫామ్‌ను పరిగణనలోకి తీసుకుంటూ మేనేజ్‌మెంట్ ఆయనను కొనసాగించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-vs-wi-rishab-pant-hardik-pandya.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక ఎంపిక ప్రక్రియలో ప్రధానంగా కనిపించిన ఐదు కీలక పరిణామాలు విశ్లేషకులను ఆకర్షిస్తున్నాయి. మొదటిది రోహిత్ ఎంపిక కాగా, రెండో అంశం స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) లకు చోటు దక్కకపోవడం. పాండ్యా ఇంకా పూర్తి స్థాయి ఫిట్‌నెస్ సాధించకపోవడంతో పక్కన పెట్టారు. పంత్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ధ్రువ్ జురెల్ (Dhruv Jurel) కు వికెట్ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-vs-wi-nithish-kumar-reddy.jpg</image:loc><image:caption><![CDATA[ మూడో అంశం ఏమిటంటే, దేశవాళీ పోటీలలో అదరగొట్టిన ఇద్దరు కొత్త ముఖాలకు భారత జట్టు తలుపులు తెరుచుకున్నాయి. షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ (Sher-e-Punjab T20 League) లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచిన పంజాబ్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ (Naman Dhir) తొలిసారి వన్డే జట్టు పిలుపును అందుకున్నారు. రెడ్ బాల్ క్రికెట్ వేదికలపై నిలకడగా రాణిస్తున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi) సైతం తొలిసారి భారత వన్డే జట్టులోకి ఎంపికయ్యారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-vs-wi.jpg</image:loc><image:caption><![CDATA[ నాలుగో కీలక పరిణామంగా సీనియర్ల పునరాగమనం నిలిచింది. పేస్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ (Mohammed Siraj), వెటరన్ స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వన్డే జట్టులోకి తిరిగొచ్చారు. గత ఏడాది రాయ్‌పూర్ వేదికగా దక్షిణాఫ్రికా జట్టుపై శతకం బాదిన తరువాత కూడా జట్టుకు దూరమైన మహారాష్ట్ర బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad) కు మళ్లీ అవకాశం దక్కింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/team-india-squad.jpg</image:loc><image:caption><![CDATA[ ఐదో ప్రధాన మార్పు తెలుగు యువ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) కి సంబంధించింది. ఆసియా క్రీడల జట్టును వీడిన ఆయన, వెస్టిండీస్‌తో జరిగే వన్డే సమరంలో ఆడనున్నారు. ఆసియా క్రీడల్లో ఆయన స్థానంలో ఎవరు ఆడతారనే అంశంపై స్పష్టత రానప్పటికీ, వన్డే ప్రపంచకప్ సన్నాహాల దృష్టితో ఈ ప్రతిభావంతుడికి ఈ ఫార్మాట్‌లో సత్తా చాటే సువర్ణావకాశం లభించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/keep-this-one-plant-at-home-to-attract-wealth-and-prosperity-rubber-plant-vastu-benefits-explained-1912940.html</loc><lastmod>2026-09-16T20:53:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant-vastu-benefits.jpg</image:loc>
					<image:title><![CDATA[ Rubber Plant Vastu Benefits ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant5.jpg</image:loc><image:caption><![CDATA[ ధనాకర్షణ, సంపద పెరుగుదల: ఫెంగ్ షుయ్ ప్రకారం, రబ్బర్ ప్లాంట్ యొక్క దట్టమైన, ఆకుపచ్చని, గుండ్రటి ఆకులు సంపద, ప్రాభావానికి సంకేతం. ఈ మొక్కను ఇంట్లో ఉంచడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి  రాకుండా నిరోధించవచ్చు. వ్యాపారంలో నష్టాలు, ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గుముఖం పట్టి ధన ప్రవాహం పెరుగుతుందని విశ్వసిస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant1.jpg</image:loc><image:caption><![CDATA[ వాస్తు ప్రకారం ఏ దిశలో ఉంచాలి?: రబ్బర్ ప్లాంట్ నుండి పూర్తి ప్రయోజనాలు పొందాలంటే వాస్తు నియమాలు పాటించడం ముఖ్యం. ఆగ్నేయం అనేది ఆగ్నేయ కోణంలో లక్ష్మీదేవి, శుక్ర గ్రహానికి సంబంధించిన దిశగా భావిస్తారు. ఈ దిశలో రబ్బర్ ప్లాంట్ ఉంచడం వల్ల ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇంటి నైరుతి మూలలో ఉంచడం వల్ల ఇంట్లోని సభ్యుల మధ్య సంబంధాలు బలపడతాయి మరియు కెరీర్‌లో స్థిరత్వం వస్తుంది. ఈ మొక్కను ఈశాన్యం దిశలో లేదా పడకగది లో సరిగ్గా గాలి తగలని చోట ఉంచకూడదు. అంతేకాకుండా, ఇది ఇంట ఉన్న హానికర వాయువులను తొలగించి గాలిని శుద్ధి చేసే ఇన్-డోర్ ప్లాంట్‌గా కూడా పనిచేస్తుంది. అందంతో పాటు వాస్తు ప్రయోజనాలు అందించే ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం శ్రేయస్కరం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant2.jpg</image:loc><image:caption><![CDATA[ కేవలం వాస్తు పరంగానే కాకుండా, ఆరోగ్య పరంగా కూడా రబ్బర్ ప్లాంట్ ఎంతో మేలు చేస్తుంది. ఇది ఒక అద్భుతమైన ఎయిర్ ప్యూరిఫైయర్. ఇంటి లోపల ఉన్న గాలిలోని కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి విషపూరిత పదార్థాలను గ్రహించి, స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rubber-plant4.jpg</image:loc><image:caption><![CDATA[ రబ్బర్ ప్లాంట్‌కు ఎక్కువ నిర్వహణ అవసరం లేదు. దీనికి తక్కువ సూర్యరశ్మి మరియు తక్కువ నీరు సరిపోతాయి. వారం రోజులు నీరు పోయకపోయినా ఇది పచ్చగా ఉంటుంది. కాబట్టి, మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగి, ప్రశాంతత, ఐశ్వర్యం కలగాలంటే ఒక చిన్న రబ్బర్ ప్లాంట్‌ను తెచ్చి సరైన వాస్తు దిశలో అమర్చుకోవడం మంచిది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/black-sesame-ponnaganti-greens-thotakura-natural-foods-that-support-stronger-bones-1912941.html</loc><lastmod>2026-09-16T20:48:33+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-nuvvulu-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Nalla Nuvvulu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-nuvvulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ నేటి ఆధునిక జీవనశైలిలో ఎముకల బలహీనత ఒక సాధారణ సమస్యగా మారింది. చిన్నపాటి దెబ్బలకే ఎముకలు విరిగిపోవడం, గుల్లబారడం వంటివి జరుగుతున్నాయి. ఇటువంటి బలహీనమైన ఎముకలను ఉక్కులాగా బలంగా మార్చడానికి అత్యధిక క్యాల్షియం అందించే, ఖర్చు తక్కువైన రెండు ముఖ్యమైన ఆహారాలను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-nuvvulu.jpg</image:loc><image:caption><![CDATA[ భోజనం తర్వాత తీపి తినే అలవాటు ఉన్నవారు, ఇతర స్వీట్ల బదులు నువ్వుల ఉండను ఎంచుకోవచ్చు. 100 గ్రాముల నువ్వులలో అద్భుతమైన 1450 మి.గ్రాముల క్యాల్షియం ఉంటుంది, ఇది పాల కన్నా ఏకంగా 13 రెట్లు ఎక్కువ. మన పూర్వీకులు నువ్వుల ప్రాముఖ్యతను గుర్తించి, వాటిని మన ఆచారాలలో భాగం చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/nalla-nuvvulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ నువ్వుల ఉండ తయారీ: నువ్వులను దోరగా వేపి, గింజలు తీసిన ఖర్జూరం,  కొద్దిపాటి తేనెతో కలిపి ఉండలు చేసుకోవాలి. బెల్లం బదులు ఖర్జూరం, తేనె వాడటం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు. కేవలం 30-40 గ్రాముల నువ్వులతో చేసిన ఒక ఉండ, ఒక రోజుకు అవసరమైన క్యాల్షియంను అందిస్తుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా ఐదు నుండి ఏడు రూపాయలు మాత్రమే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/n-ponnaganti.jpg</image:loc><image:caption><![CDATA[ పొన్నగంటి కూర.. పల్లెటూర్లలో కాలువల వెంబడి ఉచితంగా లభించే పొన్నగంటి కూర 100 గ్రాములకు 510 మి.గ్రాముల క్యాల్షియంను అందిస్తుంది. ఇది పాల కన్నా 4-5 రెట్లు ఎక్కువ. తోటకూర 100 గ్రాములకు దాదాపు 400 మి.గ్రాముల క్యాల్షియంను అందిస్తుంది, ఇది పాల కన్నా నాలుగు రెట్లు అధికం. కేవలం రెండు, మూడు రూపాయలకు 150 గ్రాముల తోటకూర లభిస్తుంది, ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/n-totakura.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది ఒక వ్యక్తికి ఒక రోజుకు అవసరమైన క్యాల్షియంను సులభంగా అందిస్తుంది. ఈ ఆకుకూరలు కేవలం క్యాల్షియంనే కాదు, ఇనుమును కూడా సమృద్ధిగా అందిస్తాయి, తద్వారా రక్తహీనతను నివారిస్తాయి. పాలు కేవలం క్యాల్షియం మాత్రమే అందిస్తే, ఆకుకూరలు క్యాల్షియంతో పాటు ఐరన్‌ను కూడా అందించి  ప్రయోజనాన్ని చేకూరుస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/jowar-methi-paratha-for-diabetes-healthy-breakfast-recipe-for-blood-sugar-management-1912923.html</loc><lastmod>2026-09-16T20:23:38+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Jonna Parotta 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta-1.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో జొన్నపిండిని తీసుకోండి. దీనికి తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తురిమిన కీరా, తురిమిన క్యారెట్, సన్నగా తరిగిన మెంతికూరను కలపండి. మెంతికూర దొరకకపొతే పాలకూరను కూడా ఉపయోగించవచ్చు. ఇప్పుడు, దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం మిశ్రమాన్ని వేయండి. ఒక చిటికెడు పసుపు, పావు టీస్పూన్ వాము వేయండి. వామును చేతిలో వేసి నలిపి వేయడం వల్ల సువాసన మరింత పెరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta.jpg</image:loc><image:caption><![CDATA[ వాము వాసన నచ్చకపోతే జీలకర్రను కూడా వాడవచ్చు. చివరగా, రుచికి సరిపడా ఉప్పును వేసి, ఈ పదార్థాలన్నింటినీ నీళ్లు కలపకుండా బాగా కలపండి. కూరగాయలలోని తడి, ముఖ్యంగా కీరా, ఉప్పు కలపగానే నీటిని విడుదల చేస్తాయి. ఈ మిశ్రమానికి కొద్ది కొద్దిగా గోరువెచ్చని లేదా వేడి నీటిని పోసుకుంటూ మెత్తగా కలుపుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta-2.jpg</image:loc><image:caption><![CDATA[ జొన్న పిండికి వేడి నీళ్లు అవసరమని గుర్తుంచుకోండి. పిండి చపాతీ పిండిలా గట్టిగా కాకుండా, కొద్దిగా మెత్తగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే కొద్దిగా పిండి లేదా నీళ్లు కలుపుకోవచ్చు. నూనె లేదా నెయ్యి ఈ పిండిలో కలపాల్సిన అవసరం లేదు. ఒక కాటన్ వస్త్రాన్ని తీసుకుని, నీటితో తడిపి గట్టిగా పిండండి. ఈ తడి వస్త్రంపై పిండి ముద్దను ఉంచి, చేతిని కొద్దిగా తడి చేసుకుని వత్తడం ప్రారంభించండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta-3.jpg</image:loc><image:caption><![CDATA[ చపాతీ కర్ర అవసరం లేకుండా, గుండ్రంగా, వీలైనంత పల్చగా వత్తుకోవచ్చు. పెనంను వేడి చేసి, కొద్దిగా నూనెతో గ్రీస్ చేయండి. వత్తుకున్న పరాటాను వస్త్రంతో సహా పెనంపై వేయండి. నిదానంగా వస్త్రాన్ని తొలగించండి. ఇప్పుడు, పరాటా పైన కొద్దిగా నీటిని చిలకరించి, సగం టీస్పూన్ నూనె లేదా నెయ్యి వేసి కాల్చండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/jonna-parotta-4.jpg</image:loc><image:caption><![CDATA[ Jonna Parotta 4 ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/guru-mangal-yog-2026-these-3-zodiac-signs-may-see-positive-changes-in-career-money-and-business-1912916.html</loc><lastmod>2026-09-16T20:20:45+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/guru-mangal-yog-2026-telugu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Guru Mangal Yog 2026 Telugu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal1-3.jpg</image:loc><image:caption><![CDATA[ Guru Mangal Yog 2026 Telugu: నవగ్రహాల్లో కుజుడిని శక్తి, ధైర్యం, పట్టుదలకు ప్రతీకగా జ్యోతిష్య శాస్త్రంలో పరిగణిస్తారు. 2026 సెప్టెంబర్ 18న కుజుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి నవంబర్ 12 వరకు అక్కడే సంచరిస్తాడు. ఇదే సమయంలో గురుడు కూడా కర్కాటక రాశిలో సంచరిస్తుండటంతో ఈ రెండు గ్రహాల కలయికకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. జ్యోతిష్య ప్రకారం ఈ కలయికను గురు మంగళ యోగంగా పిలుస్తారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal2-3.jpg</image:loc><image:caption><![CDATA[ గురుడు జూన్ 2 నుంచి అక్టోబర్ 31, 2026 వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. దీంతో సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 31 వరకు గురు, కుజులు ఒకే రాశిలో ఉండనున్నారు. ఈ గ్రహ సంయోగం వల్ల ధైర్యం, ఆత్మవిశ్వాసం, ఆర్థిక విషయాలు, వృత్తి తదితర అంశాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకోవచ్చని జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ కాలం ప్రత్యేకంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal3-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి.. ఈ రాశి వారికి కుజుడి సంచారం కుటుంబం, ఇల్లు, ఆస్తికి సంబంధించిన విషయాల్లో ప్రభావం చూపవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అవకాశాలు లభించవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా కూడా పురోగతికి మార్గాలు కనిపించవచ్చు. పెట్టుబడులకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపే అవకాశాలు పెరగవచ్చు. ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు పొందవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal4-3.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి.. గురుడు ఇప్పటికే కర్కాటక రాశిలో ఉండగా సెప్టెంబర్ 18 నుంచి కుజుడు కూడా అక్కడికి చేరనున్నాడు. దీంతో ఈ రాశివారికి ఈ గ్రహ కలయిక ప్రత్యేకంగా ఉండవచ్చని జ్యోతిష్య నమ్మకం. చాలాకాలంగా వాయిదా పడిన పనులు మళ్లీ వేగం పుంజుకోవచ్చు. వ్యాపారులకు కొత్త అవకాశాలు, ఉద్యోగులకు కీలక బాధ్యతలు లభించవచ్చు. ఆర్థికంగా కూడా ఆశించిన పురోగతి కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడి, సంబంధాల్లో సామరస్యం పెరగవచ్చు. చాలాకాలంగా కొనసాగుతున్న ముఖ్యమైన పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/rashifal5-2.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి.. గురు మంగళ యోగం వృశ్చిక రాశి వారికి వృత్తి, వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలను తీసుకురావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కుజుడి ప్రభావంతో ఉత్సాహం, చురుకుదనం పెరగవచ్చు. కొత్త కాంట్రాక్టులు, ప్రాజెక్టులు లేదా వృత్తిపరమైన అవకాశాలు లభించవచ్చు. అదనపు ఆదాయానికి మార్గాలు కనిపించే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో మాత్రం పూర్తి వివరాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి తమ నైపుణ్యాలకు తగిన అవకాశాలు రావచ్చు. కుటుంబ జీవితం కూడా సంతోషంగా సాగవచ్చని జ్యోతిష్య నమ్మకాలు సూచిస్తున్నాయి.

(Disclaimer: ఈ కథనంలోని వివరాలు జ్యోతిష్య నమ్మకాల ఆధారంగా చెప్పబడిన ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతక పరిస్థితులు, గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో మార్పులు ఉండవచ్చు. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునేముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది.) ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/never-eat-banana-and-papaya-together-health-experts-warn-about-this-fruit-combination-1912762.html</loc><lastmod>2026-09-16T18:59:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bananas And Papaya ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya-1.jpg</image:loc><image:caption><![CDATA[ పోషకాల గని – విడివిడిగా తింటే ఎంతో మేలు: అరటిపండులో శరీరానికి అవసరమైన పొటాషియం, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా కండరాలను బలంగా మారుస్తాయి. మరోవైపు బొప్పాయి క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ వేగవంతమవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya.jpg</image:loc><image:caption><![CDATA[ కలిపి తింటే వచ్చే దుష్ప్రభావాలు: ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరిచే తత్వం కలిగి ఉంటుంది. బొప్పాయి శరీరానికి వేడిని కలిగిస్తుంది. ఇలా విభిన్న స్వభావాలు కలిగిన పండ్లను ఒకేసారి తినడం వల్ల శరీరంలో రసాయన సమతుల్యత దెబ్బతింటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya-2.jpg</image:loc><image:caption><![CDATA[ జీర్ణక్రియ సమస్యలు: ఈ రెండు పండ్ల కలయిక వల్ల జీర్ణశక్తి మందగిస్తుంది. దీనివల్ల కడుపులో అజీర్ణం, ఉబ్బరం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి వంటి ఇబ్బందులు ఎదురవుతాయి. అరటి, బొప్పాయి కలిపి తినడం వల్ల ఉబ్బసం, ఇతర శ్వాస సంబంధిత సమస్యలు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చర్మంపై అలర్జీలు వచ్చే అవకాశం ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఎవరు ఏ పండు తినకూడదు?: కామెర్లతో బాధపడుతున్నవారు బొప్పాయిని అస్సలు తినకూడదు. బొప్పాయిలో ఉండే పపైన్, బీటా కెరోటిన్ అనే కాంపౌండ్లు కామెర్ల తీవ్రతను మరింత పెంచుతాయి. శరీరంలో ఇప్పటికే పొటాషియం స్థాయిలు అధికంగా ఉన్నవారు అరటిపండ్లను తీసుకోకపోవడం మంచిది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bananas-and-papaya-5.jpg</image:loc><image:caption><![CDATA[ ముందు నుంచే శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు బొప్పాయికి దూరంగా ఉండాలి. కాబట్టి, ఈ రెండు పండ్ల వల్ల పూర్తి ఆరోగ్య ప్రయోజనాలు పొందాలంటే వీటిని ఒకేసారి కలిపి తినకుండా, వేర్వేరు సమయాల్లో మాత్రమే తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/telangana-tgsrtc-13-high-tech-bus-stations-to-get-modern-shopping-and-business-hubs-1912790.html</loc><lastmod>2026-09-16T17:59:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station.jpg</image:loc>
					<image:title><![CDATA[ Bus Station ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station-1.jpg</image:loc><image:caption><![CDATA[ తెలంగాణలో ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు గొప్ప శుభ వార్త‌.. కార్పొరేట్ లుక్‌లో మోడల్ బస్టాండ్లు, బిజినెస్ కాంప్లెక్స్‌లకు కేటాయింపులు
మారిన ట్రెండ్.. మారిన ఆర్టీసీ ప్రయాణానికే కాదు.. వినోదానికి, షాపింగ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా 13 హైటెక్ బస్టాండ్లు. రైల్వేకు పోటీగా, మాల్స్‌కు దీటుగా TGSRTC సంచలన నిర్ణయం తీసుకుంది. మీ పట్టణంలోనూ ‘హైటెక్’ హంగులు కనబడతాయి. ఇకపై బస్టాండ్ అంటే కేవలం వేచి చూడటం మాత్రమే కాదు.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ షాపింగ్ హబ్ గా ఉండనుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station-2.jpg</image:loc><image:caption><![CDATA[ ప్రయాణికులకు రైల్వేతో పాటు ఇతర రవాణా వ్యవస్థలతో అనుసంధానం కల్పిస్తూ, ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలతో వీటిని తీర్చిదిద్దబోతున్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారం, టీజీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి వినూత్న ఆలోచనతో  రూపొందించిన ఈ బృహత్తర ప్రాజెక్టుకు ప్రభుత్వం, రవాణా శాఖల నుంచి ఇప్పటికే అధికారిక అనుమతులు లభించాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station-3.jpg</image:loc><image:caption><![CDATA[ మల్టీప్లెక్స్ రేంజ్ హంగులు ఇక నుంచి ఒకే చోట అన్నీ. గతంలో బస్టాండ్‌ అంటే గుర్తొచ్చే ఇరుకు ప్రదేశాలు, అసౌకర్యాలకు ఇక చెక్ పడనుంది. నూతనంగా నిర్మించే బస్ స్టేషన్లలో లభించే ప్రత్యేకతలు ఇవే .. 
మల్టీ-మోడల్ కనెక్టివిటీ: బస్సు దిగగానే రైల్వే లేదా ఇతర రవాణా సాధనాలను సులభంగా చేరుకునే సదుపాయం.
షాపింగ్,  బిజినెస్ కాంప్లెక్స్‌లు: స్థానిక, ప్రముఖ వ్యాపారులు తమ బిజినెస్ విస్తరణ కోసం వాణిజ్య సముదాయాలు (కమర్షియల్ స్పేస్).
వినోదం,  ఆహారం: ప్రయాణికులు వేచి ఉండే సమయంలో ఆహ్లాదాన్ని పంచే గేమింగ్, ఫుడ్ కోర్టులు, ఎంటర్‌టైన్‌మెంట్ జోన్లు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ నూతన హైటెక్ బస్టాండ్లలో షాపులు, బిజినెస్ కాంప్లెక్స్‌ల కేటాయింపు కోసం ఆసక్తిగల వ్యాపారులు ఆర్టీసీ యాజమాన్యాన్ని సంప్రదించవచ్చని సంస్థ ప్రకటించింది. నూతన బస్ స్టేషన్లు ఏర్పాటు కానున్న 13 ప్రాంతాలు.. నాగర్‌కర్నూల్, రేగొండ, హుజూర్ నగర్,  కోదాడ, కొడంగల్, కోస్గి, మద్దూరు, కేసముద్రం, హుస్నాబాద్, ములుగు, మధిర, నల్గొండ, కొత్తగూడెం ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/bus-station-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయాణికులకు రవాణా మరింత సులభతరం కావడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణ ప్రాంగణాలు ఆధునిక హంగులతో కొత్త కళను సంతరించుకోనున్నాయి. త్వరలోనే ఈ మోడల్ బస్ స్టేషన్ల నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
సరికొత్త వరవడితో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ప్రజాదరణ పొందేలా మారుస్తున్న TGSRTC,  ఈ హైటెక్ బస్టాండ్లతో ప్రయాణికులకు మరింత చేరువ కాబోతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/these-zodiac-signs-set-to-experience-success-and-favorable-results-for-the-next-two-months-1912783.html</loc><lastmod>2026-09-16T17:58:08+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/lucky-zodiac-signs-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Lucky Zodiac Signs ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/2-vrushaba-rasi-41-5.jpg</image:loc><image:caption><![CDATA[ వృషభ రాశి: రాశినాథుడైన శుక్రుడు తన స్వస్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశివారు జనవరి 2 వరకు నిశ్చింతగా, సుఖ సంతోషాలతో, విజయాలు, సాఫల్యాలతో జీవితం గడపడానికి  అవకాశం కలిగింది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఆదాయం పెరిగి ఆర్థిక, వ్యక్తిగత సమస్యల నుంచి, ఇతర ఒత్తిళ్ల నుంచి బయటపడతారు. పిల్లలు చదువుల్లోనూ, ఉద్యోగాల్లోనూ ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు శుభ పరిణామాలతో సాగిపోతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/3-mithuna-rashi-21-2.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి: రాశ్యధిపతి బుధుడు ఈ నెల 26 వరకు కన్యా రాశిలో ఉచ్ఛ స్థితిలో ఉండడం, ఆ తర్వాత కూడా మిత్ర క్షేత్రమైన తులారాశిలో సంచారం చేయడం వల్ల అక్టోబర్ చివరి వరకూ ఈ రాశివారి జీవితం హ్యాపీగా, సాఫీగా సాగిపోతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. జీవితంలో ఊహించని సాను కూల  పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆదాయ వృద్ధి, వృత్తి, ఉద్యోగాలు,  కుటుంబపరంగా విజయాలు, సాఫల్యాలు సాధిస్తారు. ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. శుభవార్తలు ఎక్కువగా వింటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/6-kanya-rashi-31-2.jpg</image:loc><image:caption><![CDATA[ కన్యా రాశి: రాశ్యధిపతి బుధుడు ఈ నెల 26 వరకు సొంత రాశిలోనే ఉచ్ఛస్థితిలో ఉండడం, ఆ తర్వాత కూడా ధన స్థానమైన తులా రాశిలో సంచారం చేయడం వల్ల మరో నెలన్నర పాటు ఈ రాశివారి మనసు లోని కోరికలు చాలావరకు నెరవేరుతాయి. ఆశయాలు, లక్ష్యాలు సిద్ధిస్తాయి. ఏ ప్రయత్నం చేప ట్టినా సఫలమవుతుంది. అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక, అనారోగ్య సమ స్యల నుంచి విముక్తి లభిస్తుంది. పెళ్లి కావడం, విదేశీ ఉద్యోగం లభించడం వంటివి జరుగుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/7-tula-rashi-41-5.jpg</image:loc><image:caption><![CDATA[ తులా రాశి: రాశ్యధిపతి శుక్రుడు ఇదే రాశిలో సంచారం చేస్తున్నందువల్ల  జనవరి 2 వరకు ఈ రాశివారి జీవితం ఆడింది ఆటగా పాడింది పాటగా సాగిపోతుంది. ఎటువంటి ప్రయత్నం చేపట్టినా సక్సెస్ అవుతుంది. ఆస్తి వివాదాలు, ఆర్థిక, వ్యక్తిగత సమస్యలు పూర్తిగా పరిష్కారమవుతాయి. షేర్లు, స్పెక్యులేషన్లు, ఆర్థిక లావాదేవీలు, ఇతర ఆదాయ వృద్ధి ప్రయత్నాలు నూరు శాతం లాభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రాజకీయ ప్రాబల్యం కలుగుతుంది. సంతాన ప్రాప్తికి అవకాశముంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/9-dhanusu-rashi-11-3.jpg</image:loc><image:caption><![CDATA[ ధనుస్సు రాశి: రాశ్యధిపతి గురువు అష్టమ స్థానంలో ఉచ్ఛ స్థితిలో ఉన్నందువల్ల  అక్టోబర్ 31 లోగా ఆర్థిక, వ్యక్తి గత సమస్యలు పూర్తిగా పరిష్కారమై ప్రశాంత జీవితం ఏర్పడుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు అనుకూలంగా సమసిపోతాయి. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. కొద్ది శ్రమ తోనే అయినప్పటికీ ఆదాయం ఆశించిన స్థాయిలో వృద్ధి చెందుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. పోటీపరీక్షలు, ఇంటర్వ్యూలలో ఘన విజయాలు సాధించడం జరుగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/12-meena-rasi-11-3.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి: రాశ్యధిపతి గురువు పంచమ స్థానంలో ఉచ్ఛపట్టి ఈ రాశిని వీక్షించడం వల్ల ఈ రాశివారి జీవితం విజయాలు, సాఫల్యాలతో సాగిపోతుంది. ఆదాయ వృద్ధి ప్రయత్నాల్లో నూరు శాతం లాభం పొందుతారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగుతాయి. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల్లో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు బాగా లాభిస్తాయి. ప్రము ఖు లతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/bhimavaram-eco-ganapathi-500kg-veggie-shakambari-decor-for-vinayaka-chavithi-1912724.html</loc><lastmod>2026-09-16T17:38:25+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-4-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ganesh 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-16.jpg</image:loc><image:caption><![CDATA[ ఏలూరు: వినాయక చవితి పర్వదినం వచ్చిందంటే చాలు.. వీధి వీధినా ఆధ్యాత్మిక శోభ వెల్ల విరుస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ గణనాథుడి మండపాలను అత్యంత భక్తిశ్రద్ధలతో, వినూత్న రీతుల్లో తీర్చిదిద్దుతుంటారు. ముఖ్యంగా నేటి రోజుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెరుగుతుండటంతో మట్టి వినాయకులతో పాటు ప్రకృతి సిద్ధమైన వస్తువులతో తయారు చేసిన విగ్రహాల వైపు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొలువుదీరిన ‘ఎకో గణపతి’ భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-1-5.jpg</image:loc><image:caption><![CDATA[ 500 కిలోల కూరగాయలతో వినూత్న రూపం. భీమవరంలో ప్రత్యేక గణపతిని ప్రతిష్టించారు. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా తయారు చేయించిన వినాయక ప్రతిమను ఇక్కడికి తీసుకొచ్చి, పండ్లు, ఆకులు, పూలు, కూరగాయలతో అద్భుతంగా అలంకరించారు. అమ్మవారి శాకాంబరీ అవతారాన్ని గుర్తుకు తెచ్చేలా రూపొందించిన ఈ మండపం చూపరులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-2-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ అలంకరణ కోసం దాదాపు 500 కిలోల కూరగాయలను వినియోగించారు. అందులో బీరకాయలు, ఆనపకాయలు, పొట్లకాయలు, వంకాయలు, ములక్కాడలు, గుమ్మడికాయలు, క్యారెట్, బీట్‌రూట్, క్యాప్సికమ్ వంటి తాజా కూరగాయలతో పాటు వివిధ రకాల పండ్లు, పత్రాలు, సుగంధ భరిత పుష్పాలను పొందికగా అమర్చి వినాయకుడికి సరికొత్త శోభను తీసుకొచ్చారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వినూత్న ఆలోచన గురించి గణపతి ఉత్సవాల నిర్వాహకులు పెన్మత్స వెంకట రామరాజు మాట్లాడుతూ ప్రకృతితో మమేకమై పండుగలు జరుపుకోవడమే మన సంప్రదాయం. తొలి పూజలందుకునే విఘ్నేశ్వరుడిని ఆరాధించేటప్పుడు ప్రకృతికి ఎలాంటి హాని కలగకూడదనే ఉద్దేశంతోనే ఈ ఏకో గణపతిని ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడే బాధ్యతను గుర్తెరిగి మెలగాలంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ganesh-5-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృథా కాకుండా పేదలకు పంపిణీ..వినాయక చవితి పూజలు ముగిసిన అనంతరం నిమజ్జన కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించనున్నారు. అదే సమయంలో మండప అలంకరణకు వినియోగించిన 500 కిలోల కూరగాయలు, పండ్లను ఏమాత్రం వృథా చేయకుండా స్థానిక నిరుపేదలకు పంపిణీ చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. భక్తితోభక్తితో పాటు సామాజిక స్పృహను, సేవాభావాన్ని చాటుతున్న ఈ వినూత్న ‘ఎకో ఫ్రెండ్లీ’ ప్రయత్నాన్ని స్థానికులు, భక్తులు వేనోళ్ల కొనియాడుతున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/pulihora-for-500-people-ganesh-annadanam-secret-tips-to-prepare-large-quantity-temple-style-pulihora-fast-1912714.html</loc><lastmod>2026-09-16T17:32:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pulihora ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-1-4.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా, 250 గ్రాముల చింతపండును తీసుకోవాలి. దీనిని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలోకి తీసుకుని, చింతపండు మునిగేంతవరకు నీళ్లు పోయాలి. ఎక్కువ నీళ్లు అవసరం లేదు, కేవలం మునిగితే సరిపోతుంది. ఇలా కడిగిన చింతపండును ఒక గంట సేపు నానబెట్టాలి. త్వరగా నానాలంటే వేడి నీళ్లు వాడవచ్చు. ఆ తర్వాత, గిన్నెను స్టవ్‌పై పెట్టి, ఐదారు నిమిషాలు వేడి చేయాలి. ఉడకడం మొదలవగానే స్టవ్ ఆఫ్ చేసి, పూర్తిగా చల్లారనివ్వాలి. చింతపండు చల్లారాక, కొద్దికొద్దిగా మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. మీరు కావాలంటే పిసికి రసం తీయవచ్చు, కానీ మిక్సీలో గ్రైండ్ చేయడం వల్ల చింతపండు వృథా కాకుండా ఎక్కువ గుజ్జు వస్తుంది. గ్రైండ్ చేసిన గుజ్జును చిల్లుల గిన్నె సహాయంతో వడకట్టాలి. చివరిగా మిగిలిన నారలను గట్టిగా పిండితే చింతపండు గుజ్జు పూర్తిగా వేరుపడుతుంది. తక్కువ నీళ్లు వాడటం వల్ల పులుసు త్వరగా ఉడుకుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ సిద్ధం చేసుకున్న చింతపండు గుజ్జులోకి ఒక పిడికెడు కరివేపాకు, 10-12 పచ్చిమిర్చి (కట్ చేయకుండా), పావు కప్పు కల్లుప్పు (సుమారు 50-60 గ్రాములు, చింతపండు పులుపును బట్టి సర్దుబాటు చేసుకోవచ్చు), ఒక టీ స్పూన్ మిరియాలు, ఒక టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఉప్పు సరిగ్గా ఉండాలి, లేదంటే పులుసు త్వరగా పాడవుతుంది. ఇప్పుడు, రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి మరోసారి కలిపి, స్టవ్‌పై పెట్టి, మంటను లో నుండి మీడియం ఫ్లేమ్ మధ్యలో ఉంచి ఉడికించాలి. పులుసు ఉడికేటప్పుడు తుకతుక ఉడుకుతూ బయట పడకుండా మూత పెట్టి ఉడికించాలి. మధ్యమధ్యలో కలుపుతూ, పులుసు చిక్కబడి, నూనె పైకి తేలేంతవరకు ఉడికించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-3-4.jpg</image:loc><image:caption><![CDATA[ సుమారు 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో ఉడికించాక, పులుసు చిక్కబడుతుంది. చల్లారాక మరింత చిక్కగా మారుతుంది.
ఇదే సమయంలో, పులిహోర పులుసుకు అద్భుతమైన రుచినిచ్చే పొడిని సిద్ధం చేసుకోవాలి. పాన్‌లో అర టీ స్పూన్ మెంతులు, రెండు టీ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ నువ్వులు, అర టీ స్పూన్ మిరియాలు, ముప్పావు టీ స్పూన్ ఆవాలు తీసుకుని, మీడియం ఫ్లేమ్‌లో రెండు మూడు నిమిషాలు దోరగా వేయించాలి. నువ్వులు చిటపటలాడటం మొదలవ్వగానే స్టవ్ ఆఫ్ చేసి, చల్లారాక మిక్సీలో పొడి చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-4-4.jpg</image:loc><image:caption><![CDATA[ మిగిలిన ఒక కప్పు నూనెను పాన్‌లో వేడి చేసి, ముప్పావు కప్పు వేరుశెనగ గుళ్లు వేసి దోరగా వేయించాలి. పల్లీలు వేగిన తర్వాత, పావు కప్పు పచ్చిశనగపప్పు, రెండు మూడు టేబుల్ స్పూన్ల మినప్పప్పు వేసి వేయించాలి. ఇవి కొంచెం వేగడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి ముందుగా వేయించాలి. ఇప్పుడు, అర టీ స్పూన్ మిరియాలు, రెండు టీ స్పూన్ల ఆవాలు, 10-12 ఎండుమిరపకాయలు, అర టీ స్పూన్ ఇంగువ, ఒక పిడికెడు కరివేపాకు వేసి బాగా వేయించాలి. కరివేపాకు రుచి పులిహోర పులుసులో చాలా బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pulihora-5-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ ఆఫ్ చేసి, ఈ పోపులోకి ముందుగా ఉడికించిన చింతపండు పులుసును కొద్దికొద్దిగా వేసుకుంటూ కలపాలి. కొంతమంది చింతపండు పులుసును నేరుగా పోపులోనే ఉడికిస్తారు, కానీ పల్లీలు, శనగపప్పు మెత్తబడకుండా క్రిస్పీగా ఉండాలంటే పులుసును ముందుగా ఉడికించి, ఆ తర్వాత పోపును కలపడం మంచి పద్ధతి. అంతా కలిపిన తర్వాత, రెండు టీ స్పూన్ల బెల్లం వేసి బాగా కలపాలి. బెల్లం వేయడం వల్ల తీపి రాదు, కానీ రుచి సమతుల్యం అవుతుంది. చల్లారిన తర్వాత, సిద్ధం చేసుకున్న పులిహోర పొడిని వేసి బాగా కలపాలి.
తయారైన ఈ పులిహోర పులుసుతో అన్నం కలపడం చాలా సులభం. రెండు కప్పుల ఉడికించిన అన్నంలో రెండు టీ స్పూన్ల నూనె, పావు టీ స్పూన్ పసుపు వేసి ముందుగా బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల పులిహోర పులుసు అన్నానికి బాగా పడుతుంది. ఆ తర్వాత, ఒక వన్ థర్డ్ కప్పు పులిహోర పులుసును అన్నంలో వేసి బాగా కలిపితే చిటికెలో రుచికరమైన పులిహోర రెడీ ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-prasadam-perfect-chana-prasadam-measurements-for-250-people-1912682.html</loc><lastmod>2026-09-16T17:17:24+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu-4-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Senagalu 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu-3.jpg</image:loc><image:caption><![CDATA[ శెనగ గుగ్గిళ్ళు మన తెలుగు వంటకాలలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. నల్ల శనగలతో తయారుచేసే ఈ గుగ్గిళ్ళు రుచికరంగా ఉండటమే కాకుండా, శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందిస్తాయి. పండుగలలో, దేవాలయాలలో ప్రసాదంగా కూడా వీటిని  తయారుచేస్తుంటారు. ఇది వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం కూడా.. 250 మందికి సరిపడే పర్ఫెక్ట్ కొలతలు ఇక్కడ చూద్దాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu.jpg</image:loc><image:caption><![CDATA[ పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ గుగ్గిళ్ళను ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక కప్పు నల్ల శెనగలను శుభ్రంగా కడిగి, నాలుగు గంటల పాటు లేదా రాత్రంతా తగినంత నీటిలో నానబెట్టాలి. శెనగలు బాగా నానడం వల్ల అవి త్వరగా ఉడుకుతాయి. జీర్ణమవడానికి కూడా సులువుగా ఉంటుంది. నానిన తర్వాత శెనగల రంగు కొద్దిగా మారడాన్ని గమనించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu-1.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన శెనగలలోని నీటిని పారబోసి, కుక్కర్‌లో కొత్త నీటిని, రుచికి సరిపడినంత ఉప్పును (తాలింపులో మళ్ళీ కలుపుతాము కాబట్టి కొద్దిగా తక్కువగా) వేసి,శెనగలు మునిగే వరకు నీటిని పోయాలి. కుక్కర్ మూత పెట్టి, మీడియం మంటపై రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. శెనగలు ఇప్పటికే నానినవి కాబట్టి రెండు విజిల్స్ సరిపోతాయి. ఉడికిన తర్వాత ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, శెనగలలోని నీటిని పూర్తిగా వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఉడికిన శెనగలను పంటితో నొక్కితే సులువుగా మెత్తగా అయ్యేలా చూసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక కడాయిలో రెండు టీస్పూన్ల నూనెను వేడిచేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసి, పప్పులు బంగారు రంగులోకి మారేవరకు వేయించుకోవాలి. పప్పులు పంటికి తగిలి మంచి క్రంచీ రుచిని ఇస్తాయి. పప్పులు వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు మగ్గే వరకు వేయించుకోవాలి. వెల్లుల్లి వాసన ఈ గుగ్గిళ్ళకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/senagalu-6.jpg</image:loc><image:caption><![CDATA[ అన్ని పదార్థాలు బాగా వేగిన తర్వాత, ముందుగా ఉడికించి పెట్టుకున్న శెనగలను తాలింపులో వేసి బాగా కలపాలి. తాలింపు శెనగలకు పట్టేలా సుమారు రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ దశలో ఉప్పు సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు. ఈ విధంగా తయారుచేసిన శెనగల గుగ్గిళ్ళు వేడి వేడిగా అల్పాహారంగా, సాయంత్రం స్నాక్‌గా లేదా ప్రసాదంగా ఎంతో రుచికరంగా ఉంటాయి. నల్ల శెనగలు శరీరానికి అవసరమైన ప్రోటీన్‌ను అందించి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా పిల్లలకు చిన్నప్పటి నుంచే ఇలాంటి బాయిల్డ్ ఫుడ్‌ను అలవాటు చేయడం వల్ల వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cinema-photos/know-emraan-hashmi-and-shriya-saran-movie-awarapan-now-trending-in-ott-after-19-years-1912681.html</loc><lastmod>2026-09-16T17:00:58+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Awarapan ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan-telugu.jpg</image:loc><image:caption><![CDATA[ కొన్ని సినిమాల కథలు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోతాయి. అవి బాక్సాఫీస్ హిట్టైనా, ఫ్లాపైనా అన్నది ముఖ్యం కాదు. అలాంటి ఒక సినిమా దాదాపు 19 ఏళ్ల క్రితం విడుదలైంది. ఆ సమయంలో ఆ చిత్రం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించలేక ఫ్లాప్ అయింది. ఆశ్చర్యకరంగా ఇప్పుడు దాదాపు రెండు దశాబ్దాలు గడిచినా ఆ సినిమాపై క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మనం మాట్లాడుకుంటున్న సినిమా &#039;అవరపన్&#039;. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan-ott.jpg</image:loc><image:caption><![CDATA[ 2007లో మోహిత్ సూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పుడు అకస్మాత్తుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై సంచలనం సృష్టిస్తోంది. విశేష్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించిన ఈ చిత్రం, విడుదలైనప్పుడు బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైనప్పటికీ, కాలక్రమేణా ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ సినిమా ప్రేక్షకులలో ఒక కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకుంది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ శివం పండిట్ అనే గ్యాంగ్‌స్టర్‌గా నటించారు. ఆయనతో పాటు శ్రియా సరన్ , మృణాలిని శర్మ కూడా నటించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan-new.jpg</image:loc><image:caption><![CDATA[ అశుతోష్ రాణా క్రూరమైన గ్యాంగ్‌స్టర్ మాలిక్ పాత్రను పోషించారు. తన ప్రియురాలి మరణంతో హృదయ విదారకమైన బాధలో ఉన్న శివం, తన గతం తాలూకు గాయం నుండి కోలుకోలేకపోతుంటాడు. అతని చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. అతను తన బాస్ అయిన భరత్ మాలిక్ (అశుతోష్ రాణా) కోసం నమ్మకంగా పనిచేస్తాడు. అతని బాస్ తన పాకిస్తానీ స్నేహితురాలు రీమా (మృణాలిని శర్మ)పై ఒక కన్ను వేసి ఉంచే బాధ్యతను అతనికి అప్పగిస్తాడు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan-movie.jpg</image:loc><image:caption><![CDATA[ రీమా మానవ అక్రమ రవాణా బాధితురాలని, తప్పించుకోవాలని చూస్తోందని శివమ్‌కు తెలిసినప్పుడు, అతను తన బాస్ మాలిక్‌ను ధిక్కరించి ఆమెను విడిపించాలని నిర్ణయించుకుంటాడు. ఇది ఒక నాటకీయ మలుపుకు, ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశానికి దారితీస్తుంది. ఇమ్రాన్ హష్మీ నటించిన ఈ ఫ్లాప్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో టాప్ 10 జాబితాలో ఆరవ స్థానంలో ట్రెండింగ్‌లో ఉంది. మోహిత్ సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి IMDbలో 10కి 7.2 రేటింగ్ ఉంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/awarapan.jpg</image:loc><image:caption><![CDATA[ రూ.18 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన బడ్జెట్‌ను కూడా రాబట్టుకోలేకపోయింది. నివేదిక ప్రకారం, ఈ చిత్రం దేశీయ బాక్సాఫీస్ వద్ద కేవలం రూ.7.76 కోట్ల నికర వసూళ్లను రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా దీని వసూళ్లు రూ.12.18 కోట్లకు పరిమితమయ్యాయి. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రం థియేటర్లలో పరాజయం పాలైనప్పటికీ, దీని మ్యూజిక్ ఆల్బమ్ మాత్రం చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.   &#039;అవరపన్ 2&#039; ఇటీవల విడుదలై బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/turn-1-lakh-into-10-lakhs-smart-investment-strategies-and-business-ideas-1912686.html</loc><lastmod>2026-09-16T16:49:35+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-5.jpg</image:loc>
					<image:title><![CDATA[ Money 5 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఎక్కువ సంపాదించే వ్యక్తి ఎప్పుడూ కూడా ధనవంతుడు కాలేడు, ఎవరు అయితే తెలివిగా పెట్టుబడులు పెడుతుంటారో, వారే నిజమైన ధనవంతులు అని, అందువలన మనం ఎంత సంపాదిస్తున్నాం అన్నదానికంటే, దానిని ఎలా పెట్టుబడి పెట్టి, ఎంత వరకు పొదుపు చేస్తున్నాం అనేదే ముఖ్యం. అయితే ఒక లక్ష రూపాయలతో పదిలక్షలు సంపాదించడం ఒక రోజులో లేదా ఒక రాత్రిలో అవ్వదు, కొన్ని సంవత్సరాలు, తెలివైన పెట్టుబడుల వలన  అంత సంపాదించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-2.jpg</image:loc><image:caption><![CDATA[ తెలివిగా బిజినెస్ చేయడం వలన మీరు లక్ష రూపాయల నుంచి పదిలక్షలు సంపాదించుకోవచ్చునుంట. ముఖ్యంగా ఒక లక్ష రూపాయలతో ఫుడ్ క్లౌడ్ కిచెన్ ప్రారంభించడం, ఇలా చేయడం వలన కేవలం రెండు సంవత్సరాల్లో 10లక్షలు సంపాదించుకోవచ్చు. ఇవే కాకుండా చిన్న చిన్న బిజినెస్‌లు చేయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం. ఒక లక్ష రూపాయలను ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం కాకుండా,  Mutual Funds (Nifty 50 Index Fund) లో SIP లా పెడితే ఎక్కువ మొత్తంలో డబ్బును సంపాదించుకోవచ్చునంట. ఒక లక్షను ఒకేసారి పెట్టి ప్రతి సంవత్సరం 15 శాతం రిటర్న్ వస్తే అది 10 లక్షలు అవ్వడానికి దాదాపు 16 సంవత్సరాలు పడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే అదే లక్ష రూపాయలను నెలకు 5000 చొప్పున పెట్టి ప్రతి నెల యాడ్ చేస్తూ పోవడం వలన 7 లేదా 8 సంవత్సరాల్లో పది లక్షల రూపాయలు మీరు సంపాదించుకోవచ్చునంట. అంతే కాకుండా లక్షరూపాయలను 50 వేలుగా 50 వేలుగా విడగొట్టాలి. అందులో 50 వేలతో  బిజినెస్ పెట్టాలి. అది ప్రతి నెలా మీకు ఆదాయం తీసుకొస్తుంది. ఇంకో 50 వేలను నిప్టీలో పెట్టి మర్చిపోవాలి. అంతే దాదాపు 10, 12 సంవత్సరాలలో అది మూడు నుంచి నాలుగు రేట్లు ఎక్కువ అవుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/money-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇలా చేస్తే చాలా తక్కువ సమయంలో మీరు లక్ష రూపాయలతో సులభంగా ఎక్కువ మొత్తంలో డబ్బును పొదుపు చేసుకోవచ్చును. అయితే కొంత మంది ఎక్కువగా మనీ ఆదా చేయాలి అని ట్రేడింగ్, క్రిప్టోలో వంటి వాటికి అట్రాక్ట్ అవ్వడం, లోన్ తీసుకొని ఇన్వెస్ట్ చేయడం వడ్డీలకు ఇవ్వడం చేస్తుంటారు. కానీ దీని వలన ఎక్కువగా నష్టపోయే ఛాన్స్ ఉందని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. అందువలన ఇవేవి చేయకుండా తెలివిగా పెట్టుబడి పెట్టడం చేయాలంట. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/peanuts-vs-pistachios-which-nut-is-healthier-benefits-nutrition-and-who-should-eat-what-1912687.html</loc><lastmod>2026-09-16T16:48:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Pista Peanut 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-3.jpg</image:loc><image:caption><![CDATA[ పల్లీలు , పిస్తాపప్పులు రెండు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి రెండూ ప్రోటీన్, ఫైబర్‌కు మంచి మూలం. అయితే కొంత మందిలో కొన్ని రకాల డౌట్స్ ఉటాయి. అసలు ఇందులో ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అని, కాగా, ఇప్పుడు మనం దీని గురించి వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut.jpg</image:loc><image:caption><![CDATA[ వేరుశనగలు, పిస్తాపప్పులు రెండూ కూడా ప్రోటీన్, ఫైబర్, హెల్దీ ఫ్యాట్స్ ఇచ్చే సూపర్ ఫుడ్సే అయినప్పటికీ , ఈ రెండింటి లో చాలా తేడాలు ఉన్నాయంట.  దాదాపు 28 గ్రాముల వేరుశనగలో 7.31 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. కానీ పిస్తా పప్పుల్లో 5.73 గ్రాముల ప్రోటీన్ మాత్రమే ఉంటుందంట. కానీ పిస్తాలో వేరుశనగ కంటే, శరీరానికి కావాల్సిన 9 రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-1.jpg</image:loc><image:caption><![CDATA[ పిస్తాపప్పుల్లో వేరుశనగల కంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. వేరుశనగల్లో 2.41 ఫైబర్ ఉంటే, పిస్తాపప్పుల్లో 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అయితే పిస్తాపప్పుల్లో ఫైబర్ అధికంగా ఉండటం వలన ఇది షుగర్ కంట్రోల్, కొలెస్ట్రాల్ తగ్గడం, జీర్ణక్రియ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-5.jpg</image:loc><image:caption><![CDATA[ అయితే ఇందులో ఎవరు ఏది తినడం ఆరోగ్యానికి మంచిది అనే విషయానికి వెళ్తే.. ఎవరు అయితే బరువు తగ్గాలి అనుకుంటున్నారో వారు పిస్తా పప్పులు తినడం చాలా మంచిది. వీటిని తినడం వలన చాలా త్వరగా బరువు తగ్గే ఛాన్స్ ఉంది.అలాగే కండరాలకు అభివృద్ధికి, ప్రోటీన్ ఎక్కువగా ఉండే వేరుశనగలు చాలా మంచిది. వీటిని తినడం వలన కండరాలు బలంగా తయారు అవుతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/pista-peanut-2.jpg</image:loc><image:caption><![CDATA[ అంతే కాకుండా కంటి ఆరోగ్యం కోసం పిస్తా తినడం చాలా మంచిది. పిస్తాపప్పుల్లో లూటిన్, జియాజాంతిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అందువలన ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగు పరిచి, కళ్లకు మేలు చేస్తాయి. ఇక గుండె ఆరోగ్యానికి కూడా ఈ రెండూ కూడా మేలు చేస్తాయి. ప్రతి రోజూ గుప్పెడు పిస్తా, వేరుశనగలు తీసుకోవడం వలన ఇవి చెడు కొలెస్ట్రాల్ తగ్గించి, గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/ketu-effects-aries-libra-pisces-to-witness-unprecedented-fortune-1912628.html</loc><lastmod>2026-09-16T15:40:27+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ketu Sanchar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-1.jpg</image:loc><image:caption><![CDATA[ అతి త్వరలో కేతు గ్రహం రాశి సంచారం చేయనుంది. చాలా వరకు కేతువు ఎప్పుడూ కూడా వ్యతిరేక దిశలో సంచరిస్తూ ఉంటుంది.  అయితే అక్టోబర్ 1న కేతువు సింహ రాశిలోకి సంచారం చేయనుంది. దీని వలన 12 రాశులలో మూడు రాశుల వారికి అన్నివిధాలుగా ప్రయోజనాలు చేకూరనున్నాయి. కాగా, కేతు సంచారం వలన ఎవరికి అదృష్టం కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ మేష రాశి : మేష రాశి ఉద్యోగులకు ఇది చాలా అద్భుతమైన సమయం. చాలా రోజుల నుంచి ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్నవారు త్వరలో ప్రమోషన్ అందుకుంటారు.  అంతే కాకుండా చాలా రోజుల నుంచి ఎవరు అయితే అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారో వారు వాటి నుంచి బయటపడతారు. అన్ని విధాలుగా వారికి కలిసి వస్తుందంట. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ తుల రాశి : తుల రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. చాలా రోజుల నుంచి దూర ప్రయాణాలు చేయాలి అనుకుంటున్నవారికి ఇది మంచి సమయం. విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విధాలుగా కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ మీన రాశి : మీన రాశి వారికి కేతు సంచారం ఊహించని లాభాలను, అనుకోని ప్రయోజనాలను తీసుకొస్తుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే సొంత వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటున్నారో వారికి ఇది చాలా మంచి సమయం. సొంత వ్యాపారం ప్రారంభిస్తారు. అంతే కాకుండా ఈ రాశి వారి విద్యార్థులకు కూడా ఈ సమయం కలిసి వస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ketu-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/venus-combust-2026-major-life-turning-point-for-these-2-zodiac-signs-1912602.html</loc><lastmod>2026-09-16T15:39:03+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/08/sukrudu.jpg</image:loc>
					<image:title><![CDATA[ Sukrudu ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-15.jpg</image:loc><image:caption><![CDATA[ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాశులు, గ్రహాలు వాటి స్థానాలు ఎప్పటికప్పుడు మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు మంచిగా ఉంటే, మరికొన్ని సార్లు బాధాకర పరిస్థితులను తీసుకొస్తుంది. అయితే, మంచైనా చెడు అయినా ఈ ప్రభావం మొత్తం అన్ని రాశుల పైన ప్రభావం చూపుతుందని పండితులు చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ మరి కొద్దీ రోజుల్లో శుక్రుడు అస్తమించబోతోన్నాడు. ఆ తర్వాత మళ్ళీ అక్టోబర్ వక్రగతిలో ప్రయాణించబోతున్నాడు. దీని వలన రెండు  రాశుల వారికి మంచిగా ఉండబోతోంది. ఇంకా సంపద, కెరీర్, వ్యాపారాల్లో కూడా లాభాలు ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చదివి వివరంగా తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/karkataka-rashi.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ వారికి శుక్రుని వలన మొత్తం మారుతుంది. ఇంకా వీళ్ళు కెరీర్‌లో మంచిగా రాణిస్తారు.  ఇంకా కొత్తగా ఉద్యోగం చేస్తున్నవారికి  పై వాళ్ళ నుంచి మద్దతు పొందుతారు. అలాగే, ఇంకా వీళ్లు కొత్తగా బాధ్యతలు కూడా స్వీకరిస్తారు. అలాగే, వ్యాపారాలు చేస్తున్న వారికీ కలిసి వచ్చే సమయం. ఇంకా స్నేహితుల నుంచి కొత్త ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/kumbha-rashi-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రాశి వారికి శుక్రుడు మేలు చేయబోతున్నాడు. ఇంకా వీరికి కలిసొచ్చే సమయం. డబ్బు, పొదుపు విషయాల్లో కూడా వీరికి అనుకూలంగా ఉంటాడు. అంతేకాదు, ఆదాయం కూడా పెంచుకుంటారు అలాగే, ఆర్థికంగా కూడా వీరికి కలిసి వస్తుంది. మీ కుటుంబ సభ్యుల నుంచి గుడ్ న్యూస్ లు వింటారు. దీని వలన మొత్తం ఒకేసారి మారుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/astro-1-11.jpg</image:loc><image:caption><![CDATA[ Note : ఇక్కడ చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/spiritual-photos/budha-sancharam-gemini-cancer-scorpio-capricorn-to-gain-immense-fortune-1912617.html</loc><lastmod>2026-09-16T15:38:20+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Budha Sanchar 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar.jpg</image:loc><image:caption><![CDATA[ బుధుడు ప్రతి నెల రోజులకు ఒకసారి రాశి లేదా నక్షత్ర సంచారం చేస్తుంటాడు. అయితే సెప్టెంబర్ 21న బుధుడు  చిత్తా నక్షత్రంలోకి అడుగు పెట్టనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారి జాతకంలో బుధుడు బలపడనున్నాడు. దీంతో వారికి అడుగడుగునా అదృష్టం కలిసి రావడమే కాకుండా, అన్ని విధాలుగా కలిసి వస్తుందంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో ఇప్పుడు చూసేద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-2.jpg</image:loc><image:caption><![CDATA[ కర్కాటక రాశి : కర్కాటక రాశి వారికి పట్టింది ముట్టింది ముత్యమే అవుతుంది. వీరికి బుధ సంచారంతో ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. చాలా రోజుల నుంచి తీర్థ యాత్రలు చేయాలి అనుకునే వారు ఈ సమయంలో చేస్తారు. అంతే కాకుండా విద్యార్థులు, వ్యాపారస్తులకు కూడా ఇది మంచి సమయం. అన్ని విధాలుగా వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-3.jpg</image:loc><image:caption><![CDATA[ వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారికి కోర్టు వ్యవహారాలు అనుకూలంగా వస్తాయి. వివాదాలు పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా ఈ రాశి నిరుద్యోగులు మంచి ఉద్యోగంలో జాయిన్ అవుతారు. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. కళా రంగంలో ఉన్నవారు అవార్డులు అందుకుంటారు. అన్ని విధాలుగా వీరికి ఇది చాలా అద్భుతమైన సమయం అని చెప్పుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-4.jpg</image:loc><image:caption><![CDATA[ మకర రాశి : మకర రాశి వారికి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ మొత్తంలో డబ్బును ఆదా చేస్తుంటారు. వ్యాపారులకు కూడా చాలా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/budha-sanchar-5.jpg</image:loc><image:caption><![CDATA[ మిథున రాశి : మిథున రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. చాలా రోజుల నుంచి ఎవరు అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఇది మంచి సమయం. గవర్నమెంట్ జాబ్ అందుకుంటారు. అంతే కాకుండా వీరికి ఆర్థికంగా కలిసి వస్తుంది. సమాజంలో వీరికి అంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. అన్ని విధాలుగా చాలా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరతాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/gac-fruit-benefits-for-eyes-nutrients-that-may-support-eye-health-and-vision-1912588.html</loc><lastmod>2026-09-16T15:12:46+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-1.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gac Fruit 1 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-2.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాక్ ఫ్రూట్ ఒక పోషకాల గని. 100 గ్రాముల గ్యాక్ ఫ్రూట్‌లో సుమారు 43 కిలో క్యాలరీలు, 9 గ్రాముల పిండి పదార్థాలు, 0.8 గ్రాముల ప్రోటీన్, తక్కువ కొవ్వు (0.09 గ్రాములు), 1 గ్రాము ఫైబర్,  20-25 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటాయి. అయితే, దీనిలోని ప్రధాన ఆకర్షణ బీటా కెరోటిన్,  లైకోపిన్. బీటా కెరోటిన్ శరీరానికి రోజుకు అవసరమైన దానికంటే 3-4 రెట్లు అధికంగా ఉంటుంది. ఇది కాలేయంలో విటమిన్ ఎగా మారి కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుంది. లైకోపిన్ (300-500 మైక్రో గ్రాములు) శరీరానికి అవసరమైన దానికంటే 10 రెట్లు అధికంగా ఉండి, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit.jpg</image:loc><image:caption><![CDATA[ గ్యాక్ ఫ్రూట్ కంటి సంరక్షణకు అత్యంత ప్రయోజనకారి. ఇందులో అధిక మొత్తంలో ఉండే బీటా కెరోటిన్, లైకోపిన్ కంటి ఆరోగ్యానికి నంబర్ వన్ ప్రయోజనాన్ని అందిస్తాయి. డయాబెటిస్ ఉన్నవారిలో కంటి లోపల ఉండే మాక్యులా దెబ్బతినకుండా రక్షించడంలో ఇది సహాయపడుతుంది. కంటి చూపు మసకబారడం, దెబ్బతినడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన పండు కావడంతో, డయాబెటిస్ ఉన్నవారు కూడా దీనిని నిస్సందేహంగా తీసుకోవచ్చు. గ్యాక్ ఫ్రూట్ రెటీనాకు బేస్ లేయర్‌లను బలోపేతం చేసి, రాడ్స్, కోన్స్ ఆరోగ్యంగా ఉండేలా చూస్తుంది. రెటీనా కణాలకు పోషకాలను అందించి, మైటోకాండ్రియాను సక్రియం చేయడం వలన శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. కంటి రక్తనాళాలను విస్తరించి, కంటికి, ముఖ్యంగా రెటీనాకు రక్త ప్రసరణను బాగా పెంచుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-4.jpg</image:loc><image:caption><![CDATA[ కంటి లెన్స్‌లోని ప్రొటీన్‌ను డ్యామేజ్ కాకుండా రక్షించడం ద్వారా క్యాటరాక్ట్‌లు రాకుండా నివారించడంలో గ్యాక్ ఫ్రూట్ తోడ్పడుతుంది.
గ్యాక్ ఫ్రూట్ రుచిలో పనస పండు అంత తియ్యగా ఉండదు. దీనిని నేరుగా తినడానికి ఇబ్బంది పడేవారు జ్యూస్‌గా చేసుకోవచ్చు. ఇతర పండ్ల రసాలతో కలిపి తీసుకోవడం, ఇంకా  సలాడ్‌లపై వేసుకోవడం వంటి పద్ధతుల్లో దీనిని సేవించవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gac-fruit-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గ్యాక్ ఫ్రూట్ అర కిలో నుండి కిలో వరకు బరువు ఉంటుంది. ప్రస్తుతం, ఇది మార్కెట్లో సుమారు రూ.300- రూ.500 వరకు లభ్యమవుతోంది. కొనుగోలు చేసిన తర్వాత, కట్ చేసి ఫ్రిజ్‌లో ఉంచి ఒకటి రెండు రోజుల వరకు వాడుకోవచ్చు. కాలేయం డీటాక్సిఫికేషన్‌కు, యాంటీఆక్సిడెంట్‌గా ఈ పండు బాగా ఉపయోగపడుతుంది. మెదడు, కాలేయంలోని మైటోకాండ్రియాను ఉత్తేజపరచి, శక్తి ఉత్పత్తిని పెంచుతుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/healthy-kids-lunchbox-banana-roast-recipe-no-chips-1912530.html</loc><lastmod>2026-09-16T16:29:39+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-2.jpg</image:loc>
					<image:title><![CDATA[ Banana Roast 2 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast.jpg</image:loc><image:caption><![CDATA[ కావాల్సిన పదార్థాల్లోకి వెళ్లితే..  బాగా పండిన అరటి పండ్లు రెండు పెద్దవి తీసుకుంటే సరిపోతుంది. అలాగే పంచదార, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్, నెయ్యి రెండు టేబుల్స్ స్పూన్స్. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానంలోకి వెళ్లితే.. ముందుగా అరటి పండ్లను తీసుకోవాలి. వాటి తొక్క తీసి సగానికి కట్ చేసి పెట్టుకోవాలి. మనం సగానికి కట్ చేసిన వాటిని మళ్లీ నిలువుగా రెండుగా కట్ చేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు నాన్ స్టిక్ పాన్ తీసుకోవాలి. దానిని స్టవ్ పై పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి  తీసుకొని వేడి చేయాలి. తర్వాత అరటి ముక్కలను తీసుకోవాలి. వాటిని పాన్ పై ఒకదాని పక్కన మరొక పేర్చాలి. సన్ననిమంటపై దాదాపు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roast-4.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఆ అరటి పండ్లపై కొంచెం కొంచెం పంచదారను చల్లుతూ ఉండాలి. తర్వాత వీటిని మళ్లీ కలపాలి, తర్వాత మరో ఐదు నిమిషాల పాటు సన్నని మంటపై వేయించుకోవాలి. అరటి పండ్లు బంగారు రంగులోకి వచ్చే వరకు వేయించుకుంటూనే ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/banana-roste.jpg</image:loc><image:caption><![CDATA[ తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇక వీటి వేడి తగ్గిన తర్వాత పిల్లల లంచ్ బాక్స్‌లోకి వేయాలి. లేదా సర్వ్ చేయవచ్చును. వీటిని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి పెడితే చాలు మళ్లీ మళ్లీ కావాలి అంటారు. మరి మీరు కూడా ట్రై చేయండి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/8th-pay-commission-employees-salary-calculation-formula-why-including-parents-in-family-unit-could-be-key-to-higher-minimum-pay-1912509.html</loc><lastmod>2026-09-16T13:48:43+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission-copy.jpg</image:loc>
					<image:title><![CDATA[ 8th Pay Commission Copy ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission.jpg</image:loc><image:caption><![CDATA[ 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతిరోజూ కొత్త అప్‌డేట్‌లు వస్తున్నాయి. 8వ పే కమిషన్ ప్రస్తుతం ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తోంది. చాలా సంవత్సరాలుగా అమల్లో ఉన్న కనీస వేతనాన్ని నిర్ణయించే నియమాన్ని మార్చాలని బలమైన డిమాండ్ ఉంది. దీనిని ఆమోదిస్తే భవిష్యత్తులో మూల వేతనంలో గణనీయమైన పెరుగుదలకు దారితీయవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission1.jpg</image:loc><image:caption><![CDATA[ తల్లిదండ్రులు కూడా కుటుంబంలో భాగస్వాములు. ఇప్పటివరకు కేంద్ర ఉద్యోగులకు కనీస వేతనాన్ని నిర్ణయించేటప్పుడు, వేతన సంఘం ఒక కుటుంబంలోని ఉద్యోగి, జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలు అనే మూడు భాగాలను మాత్రమే లెక్కించేది. అయితే, ఎన్‌సిజెసిఎం, భారత్ పెన్షనర్స్ సమాజ్ ఒక కొత్త లెక్కింపు సూత్రాన్ని ప్రతిపాదించాయి. దీనిని ఆమోదిస్తే, కనీస వేతన లెక్కింపులో ఆధారపడిన వృద్ధ తల్లిదండ్రులను కూడా చేర్చవచ్చు. భారతదేశంలో ఉద్యోగులు తమ భార్యలకు, పిల్లలకు మాత్రమే కాకుండా, వృద్ధులైన తమ తల్లిదండ్రులకు కూడా ప్రధాన ఆధారంగా ఉంటారు. చట్ట ప్రకారం, తల్లిదండ్రులను చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత పిల్లలదే. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission2.jpg</image:loc><image:caption><![CDATA[ 5 యూనిట్ల గణితాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి: వేతన సంఘానికి కార్మిక సంఘాలు సమర్పించిన వినతిపత్రంలో కొత్త వేతన నిర్ధారణ సూత్రం రూపురేఖలను మార్చాలని సూచించారు. దీని ప్రకారం, ఉద్యోగిని 1.0 యూనిట్‌గా, అలాగే జీవిత భాగస్వామిని కూడా 1.0 యూనిట్‌గా పరిగణిస్తారు. దీనికి అదనంగా ఇద్దరు పిల్లలను 1.6 యూనిట్లుగా, వారిపై ఆధారపడిన ఇద్దరు తల్లిదండ్రులను కూడా 1.6 యూనిట్లుగా పరిగణిస్తారు. ఈ విధంగా మొత్తం 5.2 యూనిట్లు అవుతుంది. దీనిని సుమారుగా 5 యూనిట్లుగా పరిగణించవచ్చు. ఇటువంటి పరిస్థితులలో ఈ 5 యూనిట్ల ఆధారంగానే కొత్త వేతనాన్ని నిర్ధారించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission3.jpg</image:loc><image:caption><![CDATA[ 69 వేల మూల వేతనం ఎలా ఉంటుంది?: ఉద్యోగ సంఘాల ఈ 5 యూనిట్ ఫార్ములాను పే కమిషన్ ఆమోదిస్తే, మొత్తం జీతాల లెక్కలు మారిపోతాయి. NCJCM డేటా ప్రకారం, ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి కిరాణా ఖర్చు సుమారుగా రూ. 24,443. ఇంటి అద్దె, విద్యుత్, పండుగ ఖర్చులు, నైపుణ్యాభివృద్ధి వంటి ఇతర అవసరమైన ఖర్చులను కూడా కలిపితే, కనీస వేతనం సుమారుగా రూ. 68,947, అంటే మొత్తం రూ. 69,000 అవుతుంది. దీని ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ 3.833 అవుతుంది. అయితే ద్రవ్యోల్బణం రేటును బట్టి కనీస వేతనం రూ. 80,000 కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/8th-pay-commission4.jpg</image:loc><image:caption><![CDATA[ పెన్షనర్లకు భారీ ప్రయోజనాలు: ప్రస్తుత వ్యవస్థ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి సారిస్తోందని రైల్వే సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ వాదిస్తోంది. పదవీ విరమణ తర్వాత ఉద్యోగులపై తక్కువ మూల వేతనం తీవ్ర ప్రభావం చూపుతుంది. అదే సమయంలో పెన్షన్, గ్రాట్యుటీ కూడా పూర్తిగా మూల వేతనంపైనే ఆధారపడి ఉంటాయి. అందువల్ల 8వ వేతన సంఘం 5-యూనిట్ల డిమాండ్‌ను ఆమోదిస్తే, అది కొత్త ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చడమే కాకుండా, సీనియర్ పెన్షనర్ల పెన్షన్‌లో కూడా గణనీయమైన పెరుగుదలకు దారితీస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం పాత విధానంతోనే కొనసాగుతుందా లేక ఉద్యోగులకు కొత్త వరం ఇస్తుందా అని నిర్ధారించే కమిషన్ తుది నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంటుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nagireddypalli-youth-viral-ganesha-aadhaar-card-vinayaka-chavithi-creativity-1912463.html</loc><lastmod>2026-09-16T13:16:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar.jpg</image:loc>
					<image:title><![CDATA[ Aadhar ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-4.jpg</image:loc><image:caption><![CDATA[ నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో గణపయ్యకు ఆధార్ కార్డు, పాన్ కార్డు సిద్ధమయ్యాయి. వినాయక చవితి సందర్భంగా  నాగిరెడ్డి పల్లిలో ఏర్పాటు చేసిన గణేష్ మండపం ఇప్పుడు స్థానికులను ఆకట్టుకోవడమే కాకుండా సోషల్ మీడియా లోను హల్చల్ చేస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా ప్రతి యేటా వినాయక చవితి అంటే భారీ సెట్టింగులతో మంటపాలు తీర్చి దిద్దుటుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరిస్తుంటారు. పూల  పరిమళాలతో గణపయ్యను పూజిస్తుంటారు. కానీ నాగిరెడ్డిపల్లి యువత ఇందుకు భిన్నంగా ఆలోచించారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-2.jpg</image:loc><image:caption><![CDATA[ గణపయ్యకు ఆధార్ కార్డు పాన్ కార్డు తయారు చేశారు. పేరు గణేష్ తండ్రి పేరు శివుడు చిరునామావద్ద  చిరునామా కూడా కైలాసం కాకుండా మదర్ తెరిసా వీధి నాగిరెడ్డిపల్లి పంచాయతీ నందలూరు మండలం అంటూ ఏకంగా అడ్రస్ క్రియేట్ చేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక పాన్ కార్డు కూడా సరే సరి.. వినాయక మండపానికి వచ్చిన భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని పూజించడమే కాకుండా గణపయ్య ఆధార్ కార్డు చూసి నవ్వుకోవడం సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం లో పోటీ పడుతున్నారు. దీంతో ఘనపయే ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయాడు. వినాయక చవితి వేడుకల్లో భక్తి సాధారణమే. కానీ భక్తితో పాటు తమ క్రియేటివిటీని జోడించి పండుగను మరింత ప్రత్యేకంగా మార్చారు నాగిరెడ్డిపల్లి యువత. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/aadhar-3.jpg</image:loc><image:caption><![CDATA[ చిన్న ఆలోచన పెద్ద నవ్వు తెప్పించడమే కాకుండా ప్రజల దృష్టిని ఆకర్షించగలిగింది. మొత్తానికి గణపయ్య కైలాసం నుంచి నాగిరెడ్డి పల్లెకు రావడమే కాకుండా ఏకంగా తన శాశ్వత చిరునామాను నందలూరు మండలంలో ఏర్పాటు చేసుకున్నాడు అని భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కుకొని చిరునవ్వుతో సెల్ఫీలు తీసుకున్నారు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/chicken-tokku-pachadi-recipe-1-month-keema-style-chicken-pickle-for-lunch-box-in-telugu-1912437.html</loc><lastmod>2026-09-16T12:47:52+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chicken Tokku Pachadi (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా చికెన్ పచ్చడి అంటే చాలామంది బ్రెస్ట్ పీసెస్ వాడుతుంటారు; కానీ అవి కొద్దిరోజులకు పీచులా, గట్టిగా మారిపోతాయి. అలా కాకుండా లెగ్ పార్ట్ పీసెస్‌తో బోన్‌లెస్ కీమాలా చేసుకుంటే ముద్ద ముద్దకీ ముక్క తగులుతూ, లోపల ఎంతో జ్యూసీగా ఉంటుంది.  ఈ స్పెషల్ చికెన్ తొక్కు తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 1 కిలో చికెన్, తగినంత ఉప్పు, అర స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె ఉడికించడానికి, 300 నుండి 400 గ్రాములు వేరుశనగ నూనె పచ్చడి కోసం, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 రెమ్మల కరివేపాకు, 50-70 గ్రాముల మంచి రంగు ఉండే పచ్చడి కారం, 2 పెద్ద రసం తీసిన నిమ్మకాయలు. స్పెషల్ మసాలా పొడి కోసం: అర టీస్పూన్ మెంతులు, పావు కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిన్న ముక్క దాల్చిన చెక్క, 7-8 లవంగాలు, 10 యాలకులు, చిన్న అనాస పువ్వు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: చికెన్‌ను శుభ్రంగా కడిగి కుక్కర్ లేదా వెడల్పాటి గిన్నెలో వేసి ఉప్పు, పసుపు, 1 స్పూన్ నూనె కలపాలి. నీళ్లు ఒక్క చుక్క కూడా పోయకూడదు; చికెన్‌లో ఊరిన సహజ నీరంతా ఆవిరైపోయే వరకు మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. చల్లారిన తర్వాత ఎముకలను వేరు చేయాలి దాదాపు ముప్పావు కిలో బోన్‌లెస్ చికెన్ వస్తుంది. ఈ ముక్కలను చాపర్‌లో లేదా చాకుతో కీమాలా చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ పాన్‌లో మెంతులను దోరగా వేయించి, ఆపై ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, యాలకులు, అనాస పువ్వు వేసి లో ఫ్లేమ్‌లో వేపాలి. చివరగా ఆవాలు వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. చల్లారాక మిక్సీలో మెత్తటి పౌడర్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ బాండీలో వేరుశనగ నూనె వేడిచేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి. అందులోనే చాప్ చేసుకున్న చికెన్ ముక్కలను వేసి మీడియం మంటపై దోరగా వేయించాలి. ముక్క మరీ గట్టిపడకుండా లేత బంగారు రంగులోకి రాగానే.. తగినంత ఉప్పు, సిద్ధం చేసుకున్న మసాలా పొడి వేసి లో ఫ్లేమ్‌లో 2 నిమిషాలు వేపాలి. ఆ తర్వాత పచ్చడి కారం వేసి వెంటనే స్టవ్ ఆపేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chicken-tokku-pachadi-6.jpg</image:loc><image:caption><![CDATA[ పచ్చడి పూర్తిగా గది ఉష్ణోగ్రతకు చల్లారిన తర్వాత గింజలు తీసిన తాజా నిమ్మరసాన్ని పిండి బాగా కలపాలి. తడిలేని గాజు లేదా ప్లాస్టిక్ డబ్బాలో భద్రపరిస్తే బయట నెల రోజుల పాటు, ఫ్రిడ్జ్‌లో పెడితే రెండు నెలల పాటు తాజాగా ఉంటుంది. హాస్టల్ పిల్లలకు, వర్కింగ్ ఉమెన్స్ లంచ్ బాక్సులకు ఈ చికెన్ తొక్కు దివ్యమైన వరం! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/business-photos/ganesh-chaturthi-special-train-hyderabad-vatva-special-service-announced-check-timings-and-stops-1912415.html</loc><lastmod>2026-09-16T12:34:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Indian Railways ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-1-1.jpg</image:loc><image:caption><![CDATA[ గణేశ్ చతుర్ది పండుగ సీజన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ సూపర్ న్యూస్ అందించింది. పండుగ సందర్భంగా రైళ్లల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పలు స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టగా.. రద్దీకి అనుగుణంగా మరికొన్ని రైలు సర్వీసులను నడుపుతోంది. అందులో భాగంగా తాజాగా మరో ప్రత్యేక రైలు ప్రకటించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-2-2.jpg</image:loc><image:caption><![CDATA[ పండుగ సీజన్ క్రమంలో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు హైదరాబాద్-వట్వా-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైలును రైల్వేశాఖ ప్రకటించింది. ఇందుకోసం సంబంధించి దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ రైలు ఏ తేదీన అందుబాటులో ఉంటుందనే వివరాలతో పాటు టైమింగ్స్, ఆగే స్టేషన్ల వివరాలను వెల్లడించింది. ప్రయాణికులు దీనిని ఉపయోగించుకోవాలని సూచించింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-3-1.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్-వట్వా(07087) రైలు 19వ తేదీన అందుబాటులో ఉంటుంది. ఆ రోజున హైదరాబాద్‌లో 20.15 గంటలకు బయల్దేరి.. తర్వాతి రోజు 21.50 గంటలకు వట్వా చేరుకుంటుంది. ఇక వట్వా-హైదరాబాద్(07088) ట్రైన్ 21వ తేదీన 03.30 గంటలకు వట్వా స్టేషన్ నుంచి బయల్దేరి.. తర్వాతి రోజు 04.30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-4-1.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్ నుంచి వట్వా వెళ్లే రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూర్, వాడి, కల్ బుర్గి, సోలాపూర్, పుణె, కల్యాణ్, వాసాయి రోడ్, సూరత్, వడోదర రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. ఇక వట్వా-హైదరాబాద్ ప్రత్యేక ట్రైన్ వడోదర, సూరత్, వాసాయి రోడ్, కల్యాణ్, లోనవాలా, పుణె, సోలాపూర్, కల్‌బుర్గి, వాడి, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట స్టేషన్లలో ఆగుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/indian-railways-5-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ ప్రత్యేక రైళ్లల్లో ఏసీ సెకండ్ టైర్, త్రీ టైర్, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాసులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. పండుగ సీజన్ ఇంటికెళ్లేవారు, ఇంటి నుంచి తిరిగి వచ్చేవారు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది. ఇప్పటికే ఉన్న రైళ్లకు అదనంగా ఈ స్పెషల్ ట్రైన్లను ప్రవేశపెట్టినట్లు తెలిపింది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/barley-roti-recipe-ancient-yava-grains-mentioned-in-puranas-for-heart-health-and-cholesterol-1912385.html</loc><lastmod>2026-09-16T12:09:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Barley Roti (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మన ఇళ్లలో ఎవరికైనా జ్వరం వచ్చినా, ఒంట్లో నీరసంగా ఉన్నా బార్లీ గింజలతో జావ కాసి ఇస్తుంటారు. అయితే బార్లీని కేవలం జావ రూపంలోనే కాకుండా రోజూ రొట్టెల రూపంలో తీసుకుంటే శరీరానికి అపారమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ఆధునిక వైద్యులు సైతం రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను (LDL) తగ్గించడానికి, గుండె జబ్బులను నివారించడానికి, మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి బార్లీ పిండిని ఉత్తమమైన ఆహారంగా సిఫార్సు చేస్తున్నారు.  ఈ ప్రాచీన బార్లీ రొట్టెల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 2 కప్పుల బార్లీ పిండి, పిండి కలపడానికి సరిపడా గోరువెచ్చని కంటే కాస్త ఎక్కువ వేడి ఉన్న నీళ్లు, రొట్టెలు ఒత్తుకోవడానికి పొడి పిండి తయారీ విధానం: ఒక వెడల్పాటి గిన్నెలో రెండు కప్పుల బార్లీ పిండి, తగినంత ఉప్పు వేసి కలపాలి. ఈ పిండి సాధారణ గోధుమపిండి కంటే చాలా ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-3.jpg</image:loc><image:caption><![CDATA[ కాబట్టి ఒకేసారి నీళ్లు పోయకుండా.. బాగా వేడిగా ఉన్న నీళ్లను కొద్దికొద్దిగా చల్లుకుంటూ పిండిని తడుపుతూ కలపాలి. పిండి ముద్దను ఫ్లాట్‌గా చేసి అవసరమైతే మరో రెండు మూడు స్పూన్ల వేడి నీళ్లు చల్లుకుంటూ కనీసం 10 నిమిషాల పాటు చేత్తో బాగా మర్దన చేయాలి. పిండి ఎంత బాగా నాదిరితే రొట్టెలు అంత సాఫ్ట్‌గా వస్తాయి. అనంతరం మూతపెట్టి 10 నుండి 15 నిమిషాల పాటు నాననివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-4.jpg</image:loc><image:caption><![CDATA[ నానిన పిండిని సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా మూతపెట్టి ఉంచాలి. చపాతీ పీటపై కొద్దిగా పొడి బార్లీ పిండిని చల్లుకుని, పిండి ముద్దను మరీ పలుచగా కాకుండా, మరీ మందంగా కాకుండా మీడియం సైజు చపాతీలా ఒత్తుకోవాలి ఈ పిండిలో గోధుమల్లోలా సహజ తీపి ఉండదు, కొద్దిగా చప్పగా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-5.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ వెలిగించి ఐరన్ లేదా నాన్‌స్టిక్ పెనాన్ని బాగా వేడెక్కనివ్వాలి. పెనం బాగా కాలిన తర్వాత మాత్రమే రొట్టెను వేయాలి. సాధారణ గోధుమ చపాతీతో పోలిస్తే బార్లీ రొట్టె కాలడానికి ఒకటి రెండు నిమిషాల సమయం పడుతుంది. ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పి, రెండు వైపులా చక్కగా వేగిన తర్వాత తీసి ప్లేట్‌లో ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/barley-roti-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రొట్టెలను పప్పు, ఆకుకూరలు లేదా ఏదైనా ఘాటైన కూరలతో తింటే అద్భుతంగా ఉంటాయి. అంతేకాకుండా పళ్లు లేని వృద్ధులకు, చిన్నపిల్లలకు ఈ రొట్టెను చిన్న ముక్కలుగా తుంచి వేడి పాలలో నానబెట్టి ఇస్తే తేలికగా జీర్ణమై శరీరానికి సంపూర్ణ బలాన్ని ఇస్తుంది. గుండెను దృఢంగా ఉంచే ఈ పురాతన రొట్టెలను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోండి! ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/onion-prices-soar-indian-households-face-budget-crisis-as-costs-skyrocket-1912371.html</loc><lastmod>2026-09-16T12:01:22+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Onion Rate 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లి గడ్డ ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో సామాన్యుల వంటింటి బడ్జెట్‌ కుదేలవుతోంది. నెల రోజుల వ్యవధిలోనే ఉల్లి ధరలు భారీగా పెరగడంతో మార్కెట్‌కు వెళ్లిన గృహిణులు ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు.పది రోజుల క్రితం కిలో ఉల్లి 50 నుంచి 60 రూపాయలు పలకగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి 70 నుంచి 80 రూపాయల వరకు చేరింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-1.jpg</image:loc><image:caption><![CDATA[ వంటింట్లో అత్యంత ముఖ్యమైన కూరగాయల్లో ఉల్లిగడ్డ ఒకటి. ఉల్లి లేకుండా కూర వండటం కష్టమే కానీ ఇప్పుడు ఆ ఉల్లిగడ్డనే కొనాలంటే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉల్లి ధరలు రోజురోజుకూ ఘాటెక్కుతున్నాయి. మార్కెట్‌కు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన గృహిణులకు ఉల్లి ధరలు షాక్ ఇస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలో దొరికిన ఉల్లి ఇప్పుడు ఒక్కసారిగా భగ్గుమంటుండటంతో వంటింటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-2.jpg</image:loc><image:caption><![CDATA[ పదిరోజుల క్రితం వరకు కిలో ఉల్లి ధర 50 నుంచి 60 రూపాయల వరకు ఉండగా.. ప్రస్తుతం మంచి నాణ్యత కలిగిన ఉల్లి కిలో 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. అంటే తక్కువ వ్యవధిలోనే ఉల్లి ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. నెల రోజుల క్రితం ఉన్న ధరలతో పోలిస్తే ఇప్పుడు ఉల్లి కొనుగోలు చేయాలంటే వినియోగదారులపై మరింత భారం పడుతోంది. వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉల్లి ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇక మార్కెట్‌లో ఉల్లి ధరలు పెరగడంతో గృహిణుల పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే కూరగాయలు, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న కుటుంబాలకు ఇప్పుడు ఉల్లి ధరల పెరుగుదల కూడా అదనపు భారంగా మారింది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-5.jpg</image:loc><image:caption><![CDATA[ మరోవైపు ఉల్లి ధరల ప్రభావం హోటళ్లపైనా పడుతోంది. హోటళ్లలో వంటకాలకు ఉల్లి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే ధరలు ఒక్కసారిగా పెరగడంతో కొన్ని హోటళ్లలో ఉల్లిపాయలను అందించడం తగ్గించారు. కొన్ని చోట్ల అయితే ఉల్లిపాయలు నో స్టాక్ అంటూ కస్టమర్లకు చెప్పే పరిస్థితి కనిపిస్తోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/onion-rate-4.jpg</image:loc><image:caption><![CDATA[ మరికొన్ని హోటల్లలో ఉల్లిపాయలు కావాలంటే అదనంగా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకప్పుడు హోటల్‌లో భోజనం చేస్తే ఉల్లిపాయలు ఉచితంగానే వచ్చేవి. ఇప్పుడు అదే ఉల్లిపాయలకు ప్రత్యేకంగా చార్జ్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వినియోగదారులు అంటున్నారు. ఇక కూరగాయల మార్కెట్‌లోనూ ఉల్లి ధరలే హాట్ టాపిక్‌గా మారాయి. ధరలు అడిగిన వెంటనే వినియోగదారులు వెనక్కి తగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/nellore-minumula-pachadi-try-this-traditional-andhra-style-chutney-at-home-1912342.html</loc><lastmod>2026-09-16T11:58:21+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Minumula Pachadi 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-6.jpg</image:loc><image:caption><![CDATA[ నెల్లూరు అంటేనే రుచికరమైన వంటకాలకు పేరు. ఈ ప్రాంతం నుండి వచ్చిన ప్రత్యేకమైన వంటకాల్లో నెల్లూరు మినుముల పచ్చడి ఒకటి. వేడివేడి అన్నంతో, నెయ్యితో కలిపి తింటే ఈ పచ్చడి రుచి అమోఘం. దీనిని తయారుచేయడం సులభమే కాదు, దీని కమ్మటి వాసన, రుచి ఇంట్లో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ వ్యాసంలో, ప్రామాణికమైన నెల్లూరు మినుముల పచ్చడిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు.. మినపప్పు: 1 టీ గ్లాసు (సుమారు 100 గ్రాములు) – పొట్టు మినపప్పు ఉపయోగిస్తే రుచి మరింత బాగుంటుంది, చింతపండు: మీడియం నిమ్మకాయ సైజు అంత ఎండుమిరపకాయలు: 12-15 (మీ కారానికి తగ్గట్టు), మెంతులు: 1/2 టీ స్పూన్, జీలకర్ర: 1/2 టీ స్పూన్, ధనియాలు: 2 టీ స్పూన్లు, ఆవాలు: 1/2 టీ స్పూన్, నూనె: 2 టీ స్పూన్లు, ఇంగువ: ఒక చిటికెడు, వెల్లుల్లి (తెల్లగడ్డ): 6-7 రెబ్బలు, ఉల్లిపాయ (ఎర్రగడ్డ): 1 మీడియం సైజు, కల్లుప్పు: తగినంత, కరివేపాకు (అవసరమైతే): ఒక రెమ్మ ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం.. ముందుగా నిమ్మకాయ సైజు చింతపండును ఒక గిన్నెలో వేసి, అది మునిగేంతవరకు నీళ్లు పోసి 15-20 నిమిషాలు నానబెట్టండి. ఒక పాన్ వేడి చేసి, ఒక టీ స్పూన్ నూనె వేయండి. నూనె వేడయ్యాక, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఆవాలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించుకోండి. మెంతులు కొద్దిగా తక్కువగా వేయాలి, ఎక్కువైతే చేదు వస్తుంది. మసాలాలు వేగిన తర్వాత, ఎండుమిరపకాయలను తుంచి వేసి వేయించుకోండి. ఎండుమిరపకాయలు మాడకుండా జాగ్రత్తపడండి, మాడితే చేదు వస్తుంది. కావాలంటే ఈ సమయంలో ఒక రెమ్మ కరివేపాకు కూడా వేయించుకోవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-4.jpg</image:loc><image:caption><![CDATA[ చివరగా, వేడికి ఒక చిటికెడు ఇంగువ వేసి కలిపి, స్టవ్ ఆఫ్ చేసి, ఈ మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలి. అదే పాన్‌లో మరో టీ స్పూన్ నూనె వేసి, మినపప్పును వేయండి. లో ఫ్లేమ్‌లో మినపప్పు బంగారు గోధుమ రంగులోకి వచ్చి కమ్మటి వాసన వచ్చేవరకు బాగా వేయించుకోండి. లోపల వరకు వేగితేనే రుచి బాగుంటుంది. వేగిన తర్వాత వెంటనే ఒక బౌల్‌లోకి తీసి పక్కన పెట్టుకోండి, లేదంటే పాన్ వేడికి మాడిపోతుంది. వేయించిన మసాలాలు, ఎండుమిరపకాయలు చల్లారిన తర్వాత, మిక్సీ జార్‌లోని వాటిలో తగినంత కల్లుప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండును, కొద్దిగా నీటిని కలిపి మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పచ్చడిని రోట్లో దంచుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. మెత్తగా గ్రైండ్ అయిన మిశ్రమంలో, వేయించి పక్కన పెట్టుకున్న మినపప్పు, వెల్లుల్లి (తెల్లగడ్డ) రెబ్బలు వేసి రెండు మూడు సార్లు పల్స్ ఇవ్వండి. పప్పు పలుకులుగా ఉండేలా చూసుకోండి, అప్పుడే తినేటప్పుడు పంటికి తగిలి మంచి రుచిని ఇస్తుంది. చివరగా, ముక్కలుగా చేసుకున్న మీడియం సైజు ఉల్లిపాయ (ఎర్రగడ్డ) ముక్కలు వేసి ఒక్కసారి పల్స్ ఇవ్వండి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/minumula-pachadi.jpg</image:loc><image:caption><![CDATA[ ఉల్లిపాయ మరీ మెత్తగా గ్రైండ్ అవ్వకూడదు. అంతే నోరూరించే నెల్లూరు మినుముల పచ్చడి సిద్ధం. దీనికి పోపు అవసరం లేదు. వేడివేడి అన్నంలో, కాస్త నెయ్యి కలుపుకొని తింటే అద్భుతమైన రుచిని ఆస్వాదించవచ్చు. ఈ పచ్చడి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/ippa-poola-kudumulu-recipe-ancient-mahua-flower-sweet-dumplings-for-joint-pain-and-insomnia-1912360.html</loc><lastmod>2026-09-16T11:54:00+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ippa Poola Kudumulu (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆయుర్వేదం ప్రకారం ఎండబెట్టిన ఇప్పపూలు దీర్ఘకాలిక కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఆస్తమా లాంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అంతేకాకుండా నిద్రలేమితో బాధపడేవారికి ఇది సహజసిద్ధమైన మెలటోనిన్‌లా పనిచేసి రాత్రివేళల్లో గాఢమైన నిద్ర పట్టేలా చేస్తుంది. ఈ ప్రాచీన బలవర్ధకమైన కుడుముల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: అర కప్పు ఎండబెట్టిన ఇప్పపూలు ఇవి మార్కెట్లో లేదా ఆయుర్వేద షాపుల్లో డ్రైఫ్రూట్స్‌లా లభిస్తాయి, 1 కప్పు తాజా పచ్చికొబ్బరి తురుము, అర కప్పు తురిమిన బెల్లం, నీళ్లు పావు కప్పు, ముప్పావు కప్పు పొడి బియ్యం పిండి, 2 స్పూన్ల పటిక బెల్లం పొడి లేదా పంచదార, 1 కప్పు నీళ్లు, నెయ్యి మరియు అలంకరణకు కొద్దిగా కుంకుమపువ్వు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: ఎండిన ఇప్పపూలను మిక్సీ జార్‌లో వేసి కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి బాండీలో గ్రైండ్ చేసుకున్న ఇప్పపూల పొడి, ఒక కప్పు పచ్చికొబ్బరి తురుము, అరకప్పు బెల్లం తురుము మరియు పావు కప్పు నీళ్లు పోసి కలపాలి. మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగి కొబ్బరి లౌజులా ముద్ద కట్టే వరకు 5-6 నిమిషాలు ఉడికించాలి. చేత్తో పట్టుకుంటే ఉండలా వచ్చే టెక్స్చర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-4.jpg</image:loc><image:caption><![CDATA[ కడాయిలో ఒక కప్పు నీళ్లు పోసి, అందులో రెండు స్పూన్ల పటిక బెల్లం పొడి లేదా పంచదార వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు ముప్పావు కప్పు పొడి బియ్యప్పిండిని వేసి గరిటెతో ఉండలు లేకుండా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. మూతపెట్టి 10 నిమిషాలు మగ్గనివ్వాలి. గోరువెచ్చగా ఉన్నప్పుడు చేతితో పిండిని మెత్తగా మర్దన చేసి సమాన పరిమాణంలో ఉండలుగా చేసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-5.jpg</image:loc><image:caption><![CDATA[ చపాతీ పీటపై కొద్దిగా పొడి బియ్యప్పిండి చల్లి, పిండి ముద్దను పలుచని పూరీలా ఒత్తుకోవాలి. అంచులు నునుపుగా రావడం కోసం పదునైన గిన్నెతో గుండ్రంగా కట్ చేయాలి. ఈ బియ్యప్పిండి పూరీ మధ్యలో చెంచాడు ఇప్పపూల పూర్ణాన్ని ఉంచి, అంచులను మూసి వేళ్లతో గట్టిగా నొక్కాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ippa-poola-kudumulu-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, తయారుచేసిన కుడుములను అమర్చాలి. పైన కుంకుమపువ్వు రేకులతో అలంకరించి, ఆవిరి వస్తున్న ఇడ్లీ పాత్రలో ఉంచి మూతపెట్టాలి. చిన్న మంటపై లో ఫ్లేమ్‌లో సరిగ్గా 20 నిమిషాల పాటు ఆవిరిపై ఉడికించాలి. అంతే, ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే పురాతన కాలం నాటి బలవర్ధకమైన ఇప్పపూల కుడుములు సిద్ధం! వేడిగా లేదా చల్లారిన తర్వాత తిన్నా ఎంతో కమ్మగా ఉంటాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/galijeru-kura-recipe-punarnava-gongura-curry-to-dissolve-kidney-stones-and-detox-liver-1912350.html</loc><lastmod>2026-09-16T11:39:09+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-7.jpg</image:loc>
					<image:title><![CDATA[ Galijeru Kura (7) ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-1.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా వర్షాకాలం మొదలవగానే పల్లెటూళ్లలో, పొలాల గట్లపై ఈ ఆకు విరివిగా పెరుగుతుంది. అయితే ఈ ఆకు కాస్త చప్పగా, జిగురుగా ఉండటం వల్ల చాలామంది దీన్ని ఎక్కువగా తినలేరు. అలా కాకుండా ముప్పావు వంతు గలిజేరు ఆకుకి, పావు వంతు నాటు గోంగూరను కలిపి వండితే ఆకుకూర ఎక్కువ మొత్తంలో కడుపులోకి వెళ్లడమే కాకుండా రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ టేస్టీ అండ్ హెల్దీ గలిజేరు కూర తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-2.jpg</image:loc><image:caption><![CDATA[ కావలసిన పదార్థాలు: 3/4 కిలో - శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన గలిజేరు ఆకు, పావు కిలో - కడిగి సన్నగా తరిగిన  నాటు గోంగూర, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల నూనె,  అర స్పూన్ ఆవాలు, పావు స్పూన్ జీలకర్ర, కొద్దిగా పచ్చిశనగపప్పు, మినప్పప్పు, గుప్పెడు - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు, 2 - సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , 5 నుండి 6 - సన్నని పచ్చిమిర్చి తరుగు, పసుపు పావు స్పూన్, అర స్పూన్ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-3.jpg</image:loc><image:caption><![CDATA[ తయారీ విధానం: గలిజేరు ఆకులను, గోంగూరను తుంచుకుని ఎక్కువ నీళ్లలో మట్టి లేకుండా శుభ్రంగా రెండు మూడు సార్లు జాడించి కడగాలి. నీరంతా వడకట్టిన తర్వాత ఇగురు కూర కాబట్టి రెండింటినీ చాలా సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-4.jpg</image:loc><image:caption><![CDATA[ స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీలో నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు వేసి వేయించాలి. అందులోనే గుప్పెడు దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి కమ్మటి సువాసన వచ్చేవరకు వేపాలి. ఆపై సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మరియు కొద్దిగా ఉప్పు వేసి మీడియం మంటపై ఉల్లిపాయలు దోరగా వేగే వరకు వేయించాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-5.jpg</image:loc><image:caption><![CDATA[  ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న గలిజేరు ఆకు, గోంగూర రెండింటినీ బాండీలో వేయాలి. గరిటెతో కలిపి మూతపెట్టి మీడియం మంటపై ఉడికించాలి. ఆకుకూరల్లోని సహజ నీటితోనే 10 నుండి 15 నిమిషాల్లో ఆకు మెత్తగా మగ్గిపోతుంది అదనంగా నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/galijeru-kura-6.jpg</image:loc><image:caption><![CDATA[ ఆకు చక్కగా మగ్గి దగ్గరపడిన తర్వాత పావు స్పూన్ పసుపు, అర స్పూన్ కారం పొడి వేసి బాగా కలపాలి. పచ్చిమిర్చి ఘాటు ఇప్పటికే ఉంటుంది కాబట్టి కారం కొద్దిగా సరిపోతుంది. మరో రెండు నిమిషాలు చిన్న మంటపై నూనె తేలే వరకు మగ్గించి స్టవ్ కట్టేయాలి. అంతే, ఔషధ గుణాల గని అయిన కమ్మని గలిజేరు కూర సిద్ధం! గోంగూర పులుపు తోడవ్వడం వల్ల ఈ కూర ఎంతో రుచిగా ఉంటుంది. అన్నం తక్కువగా, ఈ ఆకుకూర ఎక్కువగా కలుపుకుని తింటే శరీరానికి, కిడ్నీల ఆరోగ్యానికి అమృతంలా పనిచేస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/business/gold-price-today-gold-rates-rise-ahead-of-us-fed-announcement-check-latest-prices-1912329.html</loc><lastmod>2026-09-16T11:35:23+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-prices-11.jpg</image:loc>
					<image:title><![CDATA[ Gold Prices ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-1-8.jpg</image:loc><image:caption><![CDATA[ బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. భారత్‌పై అమెరికా సుంకాలు, యూఎస్ ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచుతుందనే అంచనాల క్రమంలో పసిడి ధరలు తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. బుధవారం అర్థరాత్రి 12 గంటలకు ఫెడ్ నుంచి ప్రకటన రానున్న క్రమంలో గోల్డ్ రేట్లలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటున్నాయి. వడ్డీ రేట్లను పెంచితే బంగారం ధరలు భారీగా పతనమయ్యే అవకాశముంది.  ఈ ప్రకటన క్రమంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-2-8.jpg</image:loc><image:caption><![CDATA[ హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440కు లభిస్తోండగా.. బుధవారం ఒక్కరోజే రూ.270 పెరిగాయి. ఇక 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద కొనసాగుతుండగా.. నేడు ఒక్కరోజే రూ.250 పెరుగుదలను నమోదు చేశాయి. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-3-8.jpg</image:loc><image:caption><![CDATA[ చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,440 పలుకుతుండగా.. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,650 వద్ద ట్రేడవుతున్నాయి. బెంగళూరులో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,53,440గా ఉండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,40,650 వద్ద ట్రేడవుతోంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-4-8.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,53,590 వద్ద కొనసాగుతుండగా.... ఇక 22 క్యారెట్ల ధర రూ.1,40,800 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక వెండి ధరలు చూస్తే భిన్నంగా ఉన్నాయి. సిల్వర్ ధరలు దేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో గత కొద్ది రోజులుగా పెద్దగా మార్పులు కనిపించడం లేదు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/gold-5-7.jpg</image:loc><image:caption><![CDATA[ దేశ రాజధాని ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.45 లక్షలుగా ఉంది. హైదరాబాద్‌లో రూ.2.50 లక్షల వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలోనూ ఇవే ధర కొనసాగుతోంది. బెంగళూరులో కిలో సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద ట్రేడవుతోంది.. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/cm-chandrababu-offers-silk-clothes-to-lord-venkateswara-during-tirumala-brahmotsavams-1912270.html</loc><lastmod>2026-09-16T08:48:54+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-6.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ttd Brahmotsavam 6 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-3.jpg</image:loc><image:caption><![CDATA[ దేశం, రాష్ట్రం సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని శ్రీవేంకటేశ్వరస్వామిని సీఎం చంద్రబాబు ప్రార్థించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న సీఏం తొలిరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ వేంకటేశ్వరస్వామికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  శ్రీవారికి 15వసారి పట్టువస్త్రాలు సమర్పించే మహద్భాగ్యం లభించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రగామిగా నిలిచి, అభివృద్ధి లో ముందుండేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారి సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్న సీఎం టీటీడీ పాలకమండలి, అధికారులు, సిబ్బంది క్రమశిక్షణతో భక్తులకు సేవలందిస్తున్నారన్నారు. టిటిడి పనితీరు  అభినందించారు. ఆధ్యాత్మిక సంపద, సనాతన సంప్రదాయాలు, సంస్కృతిని రాబోయే తరాలకు అందించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-1.jpg</image:loc><image:caption><![CDATA[ శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించిన సీఎం అక్కడి నుంచి మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పట్టు వస్త్రాల తో శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. టీటీడీ ఛైర్మన్  బీ.ఆర్. నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్రలు స్వాగతం పలకగా ధ్వజస్తంభానికి నమస్కరించిన సీఏం శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం వకుళామాత, విమాన వేంకటేశ్వరస్వామి, భాష్యకార్ల సన్నిధి, యోగ నరసింహస్వామివారిని దర్శించుకున్నారు. రంగ నాయకుల మండపంలో వేద పండితులు వేదమంత్రోచ్ఛారణలతో సీఎం చంద్రబాబు కుటుంబాన్ని ఆశీర్వదించగా టీటీడీ ఛైర్మన్, ఈవో, అడిషనల్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి చిత్రపటాలు, తీర్థప్రసాదాలు అందజేశారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇక బ్రహ్మోత్సవాల్లో ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది 2027కు సంబంధించిన టీటీడీ డైరీలు, క్యాలెండర్లను సీఎం ఆవిష్కరించారు అనంతరం ప్రభుత్వాలు మొదటి రోజు తొలి వాహన సేవ అందుకున్న మలయప్ప స్వామి పెద్దశేష వాహన సేవలో భక్తులకు దర్శనం ఇచ్చారు. పెద్దశేష వాహన సేవలో సీఎం పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సీఎం వెంట  రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రాష్ట్ర మానవ వనరులు, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్, జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్య ప్రసాద్ తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ పాలక మండలి సభ్యులు, జిల్లా కలెక్టర్ ఎస్. వేంకటేశ్వర్, జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడసీవీఎస్వో  మురళీకృష్ణ పాల్గొన్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-4.jpg</image:loc><image:caption><![CDATA[ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు తిరుమలలో అత్యంత వైభవంగా ప్రారంభంగా  తొలిరోజు రాత్రి జరిగిన పెద్దశేష వాహనసేవలో శ్రీ మలయప్ప స్వామి దర్శన మిచ్చారు. ఆదిశేషుని ప్రతిరూపమైన పెద్దశేషునిపై విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళా ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. వాహన సేవలో  కళాబృందాల కనువిందు చేసాయి. 9 రాష్ట్రాల నుంచి 19 కళాబృందాలు, 549 మంది కళాకారుల ఆటపాటల సందడి చేసాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, అస్సాం, మహారాష్ట్ర, మణిపూర్, పుదుచ్చేరి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన కళాబృందాలు తమ ప్రాంతాల్లోని సంప్రదాయ కళారూపాలను ప్రదర్శించాయి. వివిధ రాష్ట్రాల జానపద, శాస్త్రీయ కళల సమ్మేళనం భక్తులకు కనువిందు చేయగా తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ కుట్రాల కురవంజి తొలిరోజు కళా ప్రదర్శనల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. శ్రీనివాసుడు పద్మావతి పరిణయాన్ని ప్రతిబింబించే కథాంశాన్ని నృత్యం, సంగీతం, అభినయంతో కళాకారులు ఆవిష్కరించారురంగురంగుల సంప్రదాయ ఆహార్యంతో కళాకారుల ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి  ఇక బిహూ నృత్యంతో అస్సాం సంస్కృతి వైభవాన్ని బ్రహ్మోత్సవాల్లో రాష్ట్ర కళాకారులు చాటి చెప్పారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-6.jpg</image:loc><image:caption><![CDATA[ అస్సాం రాష్ట్ర సాంస్కృతిక ప్రతీక బిహూ నృత్యం భక్తులను అలరించింది. సంప్రదాయ వస్త్రధారణలో యువతీ యువకులు జంటలుగా ఉత్సాహభరితంగా చేసిన వేగవంతమైన చేతులు, నడుము, పాదాల కదలికలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. బిహూ గీతాల లయకు అనుగుణంగా సాగిన ఈ ప్రదర్శన ద్వారా అస్సాం సంస్కృతి వైభవం ప్రతిబింబించింది. ఇక లయబద్ధమైన జానపద నృత్యం తమిళనాడు, పుదుచ్చేరి ప్రాంతాలకు చెందిన సంప్రదాయ జానపద కళారూపం ఒయ్యాలట్టం భక్తులను ఆకట్టుకుంది. డప్పు, తాళాల లయకు అనుగుణంగా కళాకారులు బృందంగా ప్రదర్శించిన నృత్యం, రంగురంగుల రుమాళ్లతో చేసిన లయబద్ధమైన విన్యాసాలు చూపరులను అలరించాయి. వారణాసి కళాకారుల శ్రీమద్రామాయణ రూపకం మరింతగా ఆకట్టుకుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ttd-brahmotsavam-7.jpg</image:loc><image:caption><![CDATA[ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి వచ్చిన కళాకారులు ప్రదర్శన భక్తులను భక్తిభావంలో ముంచెత్తింది. రామాయణంలోని ఘట్టాలను నృత్య, సంగీత, అభినయ రూపాల్లో ప్రదర్శించి శ్రీరాముని మహిమను చాటిచెప్పారు. వివిధ రాష్ట్రాల కళాబృందాలు ప్రదర్శించిన కోలాటాలు, డప్పు, డ్రమ్ము విన్యాసాలు కూడా భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పెద్దశేష వాహనసేవ సందర్భంగా తిరుమలలో మార్మోగిన భిన్న రాష్ట్రాల జానపద సంగీతం, నృత్యాలు భారతీయ సంస్కృతిలోనిభిన్నత్వంలో ఏకత్వం అనే గొప్ప సందేశాన్ని చాటిచెప్పాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లోని కళా ప్రదర్శనలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందంతో పాటు భారతీయ కళా, సాంస్కృతిక వైభవాన్ని ప్రత్యక్షంగా ఆస్వాదించే అరుదైన అవకాశం కల్పిస్తున్నాయి. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-annadanam-special-crispy-bendakaya-fry-recipe-for-large-gatherings-1912190.html</loc><lastmod>2026-09-16T06:00:01+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger.jpg</image:loc>
					<image:title><![CDATA[ Ladies Finger ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-4-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా  బెండకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. బెండకాయలో తడి ఉంటే అవి జిగురుగా మారతాయి. బెండకాయలను మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన తర్వాత వాటిని పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో పావు కప్పు బియ్యప్పిండి (బెండకాయలు కరకరలాడటానికి ఇది చాలా ముఖ్యం), పావు కప్పు శనగపిండి, రెండు టీ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేయాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-1-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో రెండు టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడి, అర టీ స్పూన్ గరం మసాలా పొడి, అర టీ స్పూన్ ఆమ్‌చూర్ పొడి పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలపాలి. ఫంక్షన్ స్టైల్ రంగు కోసం, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ చేర్చవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-2-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ పొడి మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి, ఒకటి లేదా రెండు టీ స్పూన్ల నీళ్లను చల్లుకుంటూ బెండకాయ ముక్కలకు పిండి బాగా పట్టేలా జాగ్రత్తగా కలపాలి. ముక్కలకు పిండి లైట్‌గా కోటింగ్ అయ్యేలా చూసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా నూనెను స్టవ్‌పై పెట్టి బాగా వేడి చేయాలి. నూనె బాగా వేడయ్యాక మంటను మధ్యస్థంగా ఉంచాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-3.jpg</image:loc><image:caption><![CDATA[ ఒక గరిటెలో పావు కప్పు వేరుశనగ గుళ్లను తీసుకుని బంగారు రంగు వచ్చేవరకు వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10-12 జీడిపప్పును  కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించి తీయాలి. అదే నూనెలో నాలుగు కట్ చేసిన పచ్చిమిరపకాయలను, రెండు టేబుల్ స్పూన్ల కరివేపాకును వేసి బాగా వేయించి తీయాలి. వేయించిన పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేడిగా ఉన్నప్పుడే పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి బాగా కలపాలి. ఇలా చేయడం వల్ల మసాలాలు బాగా పట్టి రుచి మెరుగుపడుతుంది. వీటిని పక్కన పెట్టుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/ladies-finger-5-2.jpg</image:loc><image:caption><![CDATA[ ఇప్పుడు అదే వేడి నూనెలో మసాలా పట్టించిన బెండకాయ ముక్కలను విడివిడిగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించాలి. ఒకేసారి ఎక్కువ ముక్కలు వేయకుండా కొద్దికొద్దిగా వేస్తూ, మీడియం ఫ్లేమ్‌లో కరకరలాడే వరకు, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. ఇవి క్రిస్పీగా వేగాక నూనె నుండి తీసి వేరొక ప్లేట్‌లోకి తీసుకోవాలి. మిగిలిన బెండకాయలను కూడా ఇదే పద్ధతిలో వేయించుకోవాలి. క్రిస్పీగా వేయించిన బెండకాయలను ముందుగా మసాలా కలిపి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు, కరివేపాకు మిశ్రమంలో వేసి బాగా కలిసేలా చేయాలి. అంతే, కరకరలాడే  బెండకాయ ఫ్రై సిద్ధం. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/vinayaka-chavithi-special-chakkera-pongali-prasadam-recipe-for-100-people-with-easy-bulk-cooking-tips-1912119.html</loc><lastmod>2026-09-15T21:45:37+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-4.jpg</image:loc>
					<image:title><![CDATA[ Chakkera Pongali 4 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా పెసరపప్పును సన్నని మంటపై దోరగా, బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. సువాసన వెదజల్లే వరకు వేయించడం ముఖ్యం. హై ఫ్లేమ్‌లో పెడితే పప్పు పైన వేగి, లోపల పచ్చిగా ఉంటుంది. వేయించిన పెసరపప్పును, బియ్యాన్ని శుభ్రంగా కడిగి, ఒక ప్రెషర్ కుక్కర్‌లో తీసుకోవాలి. దీనికి రెండున్నర కప్పుల నీళ్లు పోసి మూతపెట్టి, రెండు విజిల్స్ వచ్చేవరకు ఉడకనివ్వాలి. అన్నం పూర్తిగా మెత్తగా కాకుండా, కొద్దిగా బిరుసుగా ఉండాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-1.jpg</image:loc><image:caption><![CDATA[ మరో స్టవ్‌పై కప్పుంపావు బెల్లం, సుమారు ముప్పావు కప్పు పంచదారను ఒక పాత్రలో తీసుకోవాలి. బెల్లం కరగడానికి సరిపడా కొద్దిగా నీళ్లు పోసి, సన్నని మంటపై కరిగించాలి. ఈ మిశ్రమానికి తీగ పాకం రానవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగి కొద్దిగా చిక్కబడిన తరువాత స్టవ్ ఆపి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి, ఉడికించిన అన్నాన్ని ఒకసారి కలపాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-2.jpg</image:loc><image:caption><![CDATA[ ముందుగా సిద్ధం చేసుకున్న బెల్లం పాకాన్ని ఏదైనా చిన్న చిన్న చెత్త ఉంటే పోకుండా వడపోసి, ఈ అన్నంలో కలపాలి.
అన్నం, బెల్లం పాకం కలిపిన మిశ్రమాన్ని తిరిగి సన్నని మంటపై స్టవ్ మీద ఉంచాలి. నెమ్మదిగా కలుపుతూ, అన్నం పాకాన్ని పూర్తిగా పీల్చుకుని చిక్కబడే వరకు ఉడకనివ్వాలి. ఈ ప్రక్రియకు ఎనిమిది నుండి పది నిమిషాలు పట్టవచ్చు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-3.jpg</image:loc><image:caption><![CDATA[ మధ్యమధ్యలో కొద్ది కొద్దిగా నెయ్యి వేస్తూ ఉండాలి. చక్కెర పొంగలికి నెయ్యి ఎక్కువగా ఉంటేనే రుచిగా ఉంటుంది. గుడిలో చేసినట్టు  సుమారు ముప్పావు కప్పు నెయ్యి అవసరం.ఈలోపు, ఒక చిన్న పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్‌లు, పచ్చి కొబ్బరి ముక్కలను దోరగా వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి రుచి ఎండు కొబ్బరి కంటే మెరుగ్గా ఉంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/chakkera-pongali-5.jpg</image:loc><image:caption><![CDATA[ చక్కెర పొంగలి చిక్కబడి, మెరిసే స్వభావం వచ్చిన తర్వాత స్టవ్ ఆపివేయాలి. వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్‌లు, కొబ్బరి ముక్కలను పొంగలిలో కలపాలి. చివరగా, యాలకుల పొడితో పాటు, చిన్న పచ్చ కర్పూరం బిళ్ళను నలిపి కలపాలి. పచ్చ కర్పూరం ఎక్కువగా వేస్తే చేదు వస్తుంది కాబట్టి చిటికెడు మాత్రమే వాడాలి. పచ్చ కర్పూరం వాసన ఆలయ ప్రసాదం రుచిని, అనుభూతిని ఇస్తుంది. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/sabja-seeds-benefits-how-1-spoon-basil-seeds-may-support-digestion-and-gut-health-1911921.html</loc><lastmod>2026-09-15T21:31:30+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds.jpg</image:loc>
					<image:title><![CDATA[ Seeds ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఈ రోజుల్లో నూటికి 90 మందికి పైగా మలబద్ధక సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. కొంతమందికి మలం వచ్చినా ఆశించినట్టు సుఖముగా రాదు. మలం గట్టిపడి, బంకగా మారి, ఇబ్బందికరమైన స్థితికి దారితీస్తుంది. ఇలాంటి అవస్థ నుండి మిమ్మల్ని బయటపడేయటానికి సబ్జా గింజలు అద్భుతంగా పనికొస్తాయని నిపుణులు అంటున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మంచి నీరు త్రాగటం, కూరలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల చాలామందికి సుఖ విరోచనం అవుతుంది. కానీ కొన్ని కారణాల వల్ల కొందరు మలబద్ధక సమస్య నుండి బయటపడలేరు. పీచు పదార్థాలు తక్కువ తినేవారికి మలం తక్కువగా తయారై గట్టిగా వస్తుంది. ప్రేగులను శుభ్రం చేయాలంటే చీపురు లాంటివి పీచు పదార్థాలు. ఇవి జీర్ణమయ్యే పీచు, జీర్ణంకాని పీచు అని రెండు రకాలు. 
సబ్జా గింజలలో మెత్తగా జీర్ణమయ్యే సాల్యుబుల్ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది, ఇది ప్రేగుల పొరలను శుభ్రపరుస్తుంది. జీర్ణం కాని పీచు మలం పరిమాణాన్ని పెంచి, మెత్తగా ఉండేలా చేస్తుంది. ఈ రెండు రకాల పీచులు ఉన్న ఆహారాలను మనం ఎక్కువగా తీసుకోవాలి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-3.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలు ఈ సమస్య నుండి బయటపడటానికి చక్కటి మృదువైన మోషన్ సుఖంగా వెళ్ళటానికి ఉపయోగపడే మంచి పీచులను కలిగి ఉంటాయి. ఒక స్పూన్ సబ్జా గింజలలో ఆరు గ్రాముల పీచు పదార్థాలు ఉంటాయి. వంద గ్రాములు కొర్రలు తీసుకుంటే తొమ్మిది గ్రాములు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకుంటే రెండు నుండి నాలుగు గ్రాముల పీచు పదార్థాలు మాత్రమే ఉంటాయి. సబ్జా గింజల్లో ఉండే  ఫైబర్, ముఖ్యంగా పెక్టిన్స్, నీటిని పీల్చుకునే అద్భుతమైన గుణాన్ని కలిగి ఉంటుంది. తన బరువు కంటే ఎనిమిది రెట్లు ఎక్కువ నీటిని పీల్చుకుని ఉబ్బుతాయి. లోపలికి వెళ్ళాక, అవి ప్రేగుల్లో కదలికలను పెంచి, మలాన్ని సులభంగా ముందుకు కదలడానికి సహాయపడతాయి. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-4.jpg</image:loc><image:caption><![CDATA[ సబ్జా గింజలను తీసుకోవడం చాలా సులువు. కాస్త ఆహారం తీసుకునే పిల్లలకు నీళ్లలో, పండ్ల రసంలో, కూరగాయల రసంలో ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి, ఇరవై నుండి ముప్పై నిమిషాలు నానబెట్టి తాగించండి. కావాలంటే కొద్దిగా తేనె కలిపి ఇవ్వవచ్చు. రోజుకు ఒకటి నుండి ఒకటిన్నర స్పూన్ సబ్జా గింజలు ఉదయం జ్యూస్ తో కానీ సాయంత్రం పండ్ల రసాలతో తీసుకోవచ్చు. కొబ్బరి నీళ్లలో , చెరుకు రసంలో వేసుకుని తాగినా చాలా బాగుంటుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/seeds-5.jpg</image:loc><image:caption><![CDATA[ రోజుకు రెండు నుండి మూడు స్పూన్ల సబ్జా గింజలు తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన 30-35 గ్రాముల పీచులో సగానికి పైగా వీటి నుంచే అందుతుంది. ఈ జీర్ణమయ్యే పీచు ప్రేగులను శుభ్రం చేయడానికి చాలా సహాయపడుతుంది. ప్రేగుల వాతావరణం పరిశుభ్రంగా ఉండాలంటే మలం నిల్వ ఉండకూడదు. నిల్వ ఉన్న మలం నుంచే చెడ్డ సూక్ష్మజీవులు పెరిగి రక్షణ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. ఏ రోజుకు ఆ రోజు మలం ఫ్రీగా వెళ్లాలంటే ఇలా సబ్జా గింజలను ఏ రూపంలోనైనా వాడుకోవచ్చు. ]]></image:caption></image:image></url><url><loc>https://tv9telugu.com/photo-gallery/broccoli-cabbage-cauliflower-cooking-tips-simple-steps-to-preserve-their-cancer-fighting-compounds-1912095.html</loc><lastmod>2026-09-15T21:29:51+05:30</lastmod><image:image>
					<image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-3.jpg</image:loc>
					<image:title><![CDATA[ Cabbage 3 ]]></image:title>
				</image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా మనం కూరగాయలను కోసిన వెంటనే వండటం మంచిదని భావిస్తాము. అలా చేస్తే వాటిలోని పోషకాలు కోల్పోకుండా ఉంటాయని నమ్ముతాము. క్యాన్సర్ కణితలు మన శరీరంలో పెరగకుండా నిరోధించడంలో సహాయపడే ఒక శక్తివంతమైన రసాయనం ఉత్పత్తిని పెంచడానికి మూడు సాధారణ కూరగాయలను ఉన్నాయి. వీటిని వండే ముందు 45 నిమిషాల నుండి గంటసేపు పక్కన పెట్టాలని చెబుతున్నారు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-1.jpg</image:loc><image:caption><![CDATA[ ఆ మూడు కూరగాయలు ఏమిటంటే క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ. వీటిని మనం తరచుగా వినియోగిస్తుంటాం. ఈ కూరగాయలలో సల్ఫోరఫేన్ అనే ఒక ముఖ్యమైన రసాయనం ఉంటుందని, ఇది క్యాన్సర్ కణితల నివారణలో విశేషంగా సహాయపడుతుందని
అంటున్నారు. రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, ప్రేగు క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్ కణితలు పెరగకుండా రక్షించడానికి ఈ సల్ఫోరఫేన్ దోహదపడుతుంది. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-2.jpg</image:loc><image:caption><![CDATA[ సాధారణంగా కూరగాయలు కోసిన తర్వాత వాటిని నీళ్లలో వేయడం లేదా వెంటనే వండటం ఆక్సీకరణం జరగకుండా నిరోధించడానికి చేస్తారు. కానీ, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీ విషయంలో ఈ ఆక్సీకరణ ప్రక్రియనే సల్ఫోరఫేన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. కాబట్టి, వీటిని నీళ్లలో వేయకుండా, కేవలం కోసి బయట ఉంచితే చాలు. ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-4.jpg</image:loc><image:caption><![CDATA[ అంతేకాకుండా, ఈ కూరగాయలను వండే పద్ధతి కూడా వాటి ప్రయోజనాలను ప్రభావితం చేస్తుంది. సల్ఫోరఫేన్ వంటి సున్నితమైన రసాయనాలు అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు వాటి ప్రభావం తగ్గుతుంది. కాలిఫ్లవర్ 65 వంటి నూనెలో డీప్ ఫ్రై చేసే వంటకాలు లేదా ఇతరత్రా ఎక్కువ వేపుడు చేసే పద్ధతులలో ఈ సల్ఫోరఫేన్ ప్రయోజనాలు పూర్తిగా కోల్పోయే అవకాశం ఉంది ]]></image:caption></image:image><image:image><image:loc>https://images.tv9telugu.com/wp-content/uploads/2026/09/cabbage-5.jpg</image:loc><image:caption><![CDATA[ ఇతర దేశాలలో బ్రోకలీ వేడి నీళ్లలో వేసి వెంటనే తీసేయడం, సలాడ్లలో పచ్చిగా తినడం వంటి పద్ధతులను పాటిస్తారు. కాబట్టి, క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీ వంటి కూరగాయలతో క్యాన్సర్ నివారణ ప్రయోజనాలను గరిష్టంగా పొందడానికి, వాటిని కోసిన తర్వాత 45 నిమిషాల నుండి గంటసేపు వేచి ఉండి, ఆపై తక్కువ నూనెతో వండి లేదా ఉడికించి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ]]></image:caption></image:image></url></urlset>