ఘర్షణలు వద్దు..కలిసి నడుద్దాం..

370 ఆర్టికల్‌ రద్దు. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌. ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా చూపేందుకు పాక్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. కశ్మీర్‌ అంశంలో తమకు మద్దతివ్వాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగమంత్రి జై శంకర్‌ చైనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ ఖిషాన్‌, విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు. అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్‌, చైనా సంబంధాలు […]

ఘర్షణలు వద్దు..కలిసి నడుద్దాం..
Follow us

|

Updated on: Aug 13, 2019 | 3:26 PM

370 ఆర్టికల్‌ రద్దు. ఇప్పుడిదే ప్రపంచవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌. ఏకపక్ష నిర్ణయం తీసుకుందంటూ అంతర్జాతీయ సమాజంలో భారత్‌ను దోషిగా చూపేందుకు పాక్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. ప్రపంచ దేశాలతో సంప్రదింపులు జరుపుతోంది. కశ్మీర్‌ అంశంలో తమకు మద్దతివ్వాలని కోరుతోంది. ఈ పరిస్థితుల్లో భారత విదేశాంగమంత్రి జై శంకర్‌ చైనాలో పర్యటిస్తున్నారు. ఆ దేశ వైస్‌ ప్రెసిడెంట్‌ వాంగ్‌ ఖిషాన్‌, విదేశాంగమంత్రి వాంగ్‌ యీతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

అంతర్జాతీయ అనిశ్చితి నేపథ్యంలో భారత్‌, చైనా సంబంధాలు మరింత బలోపేతమవ్వాలని ఆకాంక్షించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌. కశ్మీర్‌ నిర్ణయాలు తమ అంతర్గత వ్యవహారమని..వాటి ప్రభావం సరిహద్దుపై ఉండదని తేల్చి చెప్పారు‌. భారత్‌ ఆర్టికల్‌ 370 రద్దును ఖండిస్తున్నామని చైనా ప్రకటించిన నేపథ్యంలో జై శంకర్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా మధ్య ఉన్న భిన్నాభిప్రాయాలు ఘర్షణగా మారకూడదని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య గతంలో ఏర్పడిన సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని..ఆ దిశగా కార్యాచరణ ముమ్మరం చేయాల్సిన అవసరముందన్నారు జైశంకర్‌.

ఇక కశ్మీర్‌ అంశంపై స్పందించిన వాంగ్‌ యీ..భారత్‌, పాక్‌ మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామన్నారు. ప్రాంతీయంగా శాంతి, సుస్థిరత నెలకొల్పడంలో భారత్‌ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  తమ మధ్య సుహ్రుద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని..ఈ భేటీతో ఇరు దేశాల మధ్య బంధాలు బలోపేతమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఐతే పాక్‌ విదేశాంగమంత్రి ఖురేషీ చైనా పర్యటన ముగిసిన వెంటనే..జై శంకర్‌ చైనాలో పర్యటించడం..ముఖ్య నేతలతో చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు