ఉరకలెత్తిన పట్టిసీమ.. లోకేష్ జలహారతి..!
ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పట్టిసీమ ప్రాంతాన్ని సందర్శించారు. తొలకరి వర్షాలతో వరదనీరు చేరుకున్నందున బాపులపాడు మండలం సీతరామపురం వద్ద పట్టిసీమ నీటికి పూజలు చేశారు లోకేష్. కాలువలో పసుపు, కుంకుమ వేసి హారతి ఇచ్చి వరద నీటికి స్వాగతం పలికారు. పట్టిసీమ కాలువ వద్దకు చేరుకుని లోకేష్తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, కొనకళ్లనారాయణ, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంకా పలువురు టీడీపీ నేతలు పూజలు చేశారు. […]
ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ పట్టిసీమ ప్రాంతాన్ని సందర్శించారు. తొలకరి వర్షాలతో వరదనీరు చేరుకున్నందున బాపులపాడు మండలం సీతరామపురం వద్ద పట్టిసీమ నీటికి పూజలు చేశారు లోకేష్. కాలువలో పసుపు, కుంకుమ వేసి హారతి ఇచ్చి వరద నీటికి స్వాగతం పలికారు. పట్టిసీమ కాలువ వద్దకు చేరుకుని లోకేష్తో పాటు మాజీ మంత్రి దేవినేని ఉమా, కొనకళ్లనారాయణ, గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఇంకా పలువురు టీడీపీ నేతలు పూజలు చేశారు.