మోదీకి ముందే కంగ్రాట్స్: మాల్దీవుల మాజీ అధ్యక్షుడు
లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం ఉంది. అయితే ఈ లోపు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేదే గెలుపంటూ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్, మోదీకి అభినందనలు తెలిపారు. ‘‘ఇండియాలో ఎన్నికలు ముగిశాయి. నరేంద్ర మోదీ, బీజేపీకి ముందుగానే కంగ్రాట్స్. మోదీ ఆధ్వర్యంలోని భారత సర్కారుకు మాల్దీవులు నుంచి సహకారం అందుతుంది. అలాగే మాల్దీవుల ప్రభుత్వం మోదీ ప్రభుత్వంతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నా’’ […]
లోక్సభ ఎన్నికల ఫలితాలు రావడానికి మరో మూడు రోజుల సమయం ఉంది. అయితే ఈ లోపు విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఎన్డీయేదే గెలుపంటూ స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో మాల్దీవులు మాజీ అధ్యక్షుడు ముహమ్మద్ నషీద్, మోదీకి అభినందనలు తెలిపారు.
‘‘ఇండియాలో ఎన్నికలు ముగిశాయి. నరేంద్ర మోదీ, బీజేపీకి ముందుగానే కంగ్రాట్స్. మోదీ ఆధ్వర్యంలోని భారత సర్కారుకు మాల్దీవులు నుంచి సహకారం అందుతుంది. అలాగే మాల్దీవుల ప్రభుత్వం మోదీ ప్రభుత్వంతో మంచి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తుందని నమ్ముతున్నా’’ అంటూ నషీద్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు.
As Indian polls close, congratulations are in order for @narendramodi and the BJP. I am sure the Maldives people and Govt will be delighted to continue their close cooperation with the PM and the BJP-led Govt.
— Mohamed Nasheed (@MohamedNasheed) May 19, 2019