క‌ల‌వ‌ర పెడుతున్న స్ట్రైయిన్ ‌.. మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్

కొత్త కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో పూర్తిగా కోలుకోక ముందే ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో....

క‌ల‌వ‌ర పెడుతున్న స్ట్రైయిన్ ‌.. మరి కొంత కాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు: కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్
Follow us

|

Updated on: Dec 29, 2020 | 6:00 PM

కొత్త కరోనా వైరస్ తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే కరోనాతో పూర్తిగా కోలుకోక ముందే ఈ కొత్త స్ట్రైయిన్ వైరస్ తో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ – బ్రిటన్ మధ్య విమానాల రాకపోకలు మరి కొంత కాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్‌దీప్‌ సింగ్ పురి సూత్రప్రాయంగా వెల్లడించారు. బ్రిటన్ కు విమాన సర్వీసులపై తాత్కాలిక రద్దు ఇంకొంత కాలం ఉండవచ్చని అనుకుంటున్నా.. అయితే ఈ పొడిగింపు సుదీర్ఘంగా లేదా నిరవధికంగా ఉండకపోవచ్చు అని అన్నారు. అయితే భారత్ లో కొత్త రకం కరోనా వైరస్ వెలుగు చూస్తుండటం, యూకేలో వైరస్ మరింత విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు.

కాగా, జన్యుమార్పిడి చెందిన కరోనా వైరస్ బ్రిటన్ లో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు యూకేకు విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి. భారత ప్రభుత్వం కూడా ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు బ్రిటన్ కు విమానాల రాకపోకలను రద్దు చేసింది. అయితే డిసెంబర్ 23లోగా దేశానికి చేరుకున్న వారికి విమానాశ్రయాల్లోనే కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో పలువురికి కరోనా పాజిటివ్ తేలింది. అయితే వీరికి సోకింది కరోనా కొత్త వైరసా ? కాదా.. అనే విషయాన్ని తెలుసుకునేందుకు వారి రక్త నమూనాలను వైరాలజీ ల్యాబ్ లను పంపించారు. అయితే ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు ఆరుగురికి కొత్త రకం స్ట్రైయిన్ వైరస్ నిర్ధారణ అయినట్లు కేంద్ర హోంశాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది.

Also Read:

కొత్త రకం కరోనా ప్రాణాంతకం కాదు.. వేగంగా విస్తరిస్తుందే కానీ చంపేంత ప్రమాదకరం కాదన్న ఆరోగ్య మంత్రి ఈటల

క‌రోనా వైరస్ సోకిన వారికి ర‌క్త ఇన్ఫెక్ష‌న్ తోడైతే చాలా ప్ర‌మాదం.. అమెరికా యూనివ‌ర్శిటీ శాస్త్ర‌వేత్త‌లు

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు