అమెరికాలో ఆ మహిళకు మరణ శిక్ష అమలు, ఏడు దశాబ్దాల అనంతరం మళ్ళీ, ఆమె ఏం చేసిందంటే ?

అమెరికాలో దారుణ నేరానికి పాల్పడిన ఓ మహిళకు మరణ శిక్షను అమలుపరిచారు. లీసా మాంటెగ్ మరీ అనే ఈ మహిళకు డెత్ పెనాల్టీ..

అమెరికాలో ఆ మహిళకు మరణ శిక్ష అమలు, ఏడు దశాబ్దాల అనంతరం మళ్ళీ, ఆమె ఏం చేసిందంటే ?
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 13, 2021 | 1:08 PM

అమెరికాలో దారుణ నేరానికి పాల్పడిన ఓ మహిళకు మరణ శిక్షను అమలుపరిచారు. లీసా మాంటెగ్ మరీ అనే ఈ మహిళకు డెత్ పెనాల్టీ ని అమలుపరచరాదని, స్టే ఇవ్వాలని కోరుతూ దాఖలైన అన్ని అభ్యర్థనలనూ సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇండియానాలోని ఓ జైలు గదిలో విషపూరితమైన ఇంజెక్షన్ ఇవ్వడంద్వారా లీసా కు డెత్ పెనాల్టీ అమలు చేశారు. 2007 లో ఈమె..మిస్సోరీలో బాబీ అనే 8 నెలల గర్భిణీ ని గొంతు నులిమి చంపి చురకత్తితో  ఆమె గర్భాశయం నుంచి పిండాన్ని దొంగిలించింది. అయితే ఆ శిశువు బతికే ఉంది. తన క్లయింటుకు క్షమా బిక్ష పెట్టాలని, యావజీవ ఖైదు విధించాలని లీసా తరఫు లాయర్ కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఇంత దారుణ నేరం చేసిన మహిళకు మరణ శిక్షే సమంజసమని కోర్టు అభిప్రాయపడింది.

52 ఏళ్ళ లీసా నలుగురు పిల్లల తల్లి కూడా.. 1953 లో అమెరికాలో ఓ మహిళా ఖైదీకి ఉరిశిక్ష విధించారు.మళ్ళీ ఇన్నేళ్ల తరువాత ఓ మహిళకు మరణశిక్షను అమలుపరచడం ఇదే మొదటిసారి.

Also Read:

మరోసారి బెంగాల్ పర్యటనకు కేంద్ర మంత్రి అమిత్ షా ప్లాన్.. ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాలపై స్పెషల్ ఫోకస్..

Winter Healthy Tips: చలికాలంలో ఉసిరిని తీసుకుంటే చాలా లాభాలున్నాయంటా.. అవేంటో తెలుసుకుందామా..

మహారాష్ట్ర మంత్రిపై రేప్ అభియోగం, తోసిపుచ్చిన మినిస్టర్, కేబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ మహిళా విభాగం డిమాండ్

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..