లంకగ్రామాల్లో ఉగ్రరూపం దాల్చిన నదులు

తూర్పుగోదావరి జిల్లాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. శబరి, గోదావరి నదులకు వరద నీరు పోటెత్తింది. చింతూరు వద్ద శబరి వరద నీటి మట్ట 41 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. అటు విలీన మండలాలైన వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో దాదాపు 45 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాల్లోకి సహాయక బృందాలు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి తాలిపేరు, డొంకరాయి జలశయాల నుంచి దిగువకు నీటిని […]

లంకగ్రామాల్లో ఉగ్రరూపం దాల్చిన నదులు
Follow us

| Edited By:

Updated on: Aug 08, 2019 | 1:05 PM

తూర్పుగోదావరి జిల్లాల్లో నదులు ఉగ్రరూపం దాల్చాయి. శబరి, గోదావరి నదులకు వరద నీరు పోటెత్తింది. చింతూరు వద్ద శబరి వరద నీటి మట్ట 41 అడుగులకు చేరింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. అటు విలీన మండలాలైన వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో దాదాపు 45 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. ఇప్పటికే ముంపు గ్రామాల్లోకి సహాయక బృందాలు చేరుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి తాలిపేరు, డొంకరాయి జలశయాల నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో లోతట్టు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కాగా.. అమలాపురం, రామచంద్రాపురం, కొత్తపేట, కాట్రేనికోన, ఐ.పోలవరం, రావులపాలెం, సఖినేటిపల్లి, మామిడికుదురు, తాళ్లరేవు, ముమ్మిడివరం, కె.గంగవరం మండలాల్లో ఇళ్లు, పంటలు పూర్తిగా నీటమునిగాయి.

ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు