పాక్ భారీ కుట్ర.. కచ్ తీరంలో షిపింగ్‌ బొటులో…

పాకిస్థాన్ రూట్ మార్చింది. దేశంలో అలజడి సృష్టించేందుకు నిత్యం కన్నింగ్ ప్లాన్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్డర్లో మన సైన్యం పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భారత్‌లో అక్రమంగా దందాకు తెరలేపింది. నిషేధిత మాదకద్రవ్యాలను తీరం వెంట దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌లోని కచ్ తీరం గుండా దేశంలోకి చొరబడేందుకు అయిదుగురు పాకిస్థానీయులు ప్రయత్నించారు. ఓ బోటులో వీరు తీరం గుండా రావడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్స్, […]

పాక్ భారీ కుట్ర.. కచ్ తీరంలో షిపింగ్‌ బొటులో...
Follow us

| Edited By:

Updated on: Jan 07, 2020 | 5:36 AM

పాకిస్థాన్ రూట్ మార్చింది. దేశంలో అలజడి సృష్టించేందుకు నిత్యం కన్నింగ్ ప్లాన్లు వేస్తున్న విషయం తెలిసిందే. అయితే బార్డర్లో మన సైన్యం పాక్ కవ్వింపు చర్యలకు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నారు. అయితే గత కొద్ది రోజులుగా భారత్‌లో అక్రమంగా దందాకు తెరలేపింది. నిషేధిత మాదకద్రవ్యాలను తీరం వెంట దేశంలోకి చొప్పించేందుకు ప్రయత్నించింది. గుజరాత్‌లోని కచ్ తీరం గుండా దేశంలోకి చొరబడేందుకు అయిదుగురు పాకిస్థానీయులు ప్రయత్నించారు. ఓ బోటులో వీరు తీరం గుండా రావడాన్ని గమనించిన కోస్టల్ గార్డ్స్, ఏటీఎస్ వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఏకంగా రూ. 175 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాక్‌ నుంచి భారత్‌కు పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలను స్మగ్లింగ్‌ చేస్తున్నారన్న పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన కోస్ట్‌గార్డ్‌ , గుజరాత్‌ ఏటీఎస్‌ జాయింట్‌ ఆపరేషన్‌ చేపట్టింది. డ్రగ్స్‌ తరలిస్తునట్టు బోటును.. కోస్ట్‌గార్డ్‌తో పాటు ఏటీఎస్‌ బలగాలు చుట్టుముట్టాయి. బోటులో ఉన్న అయిదుగురు పాకిస్తానీయులను అదుపులోకి తీసుకున్నారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??