రూ. 42 కోట్ల విలువైన 504 గోల్డ్ బార్స్ ని పట్టేశారు

ఢిల్లీరైల్వే స్టేషన్లో భారీగా స్మగుల్డ్ గోల్డ్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ ) అధికారులు చాకచక్యంగా నిఘా వేసి రూ. 42 కోట్ల విలువైన 504 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో..

రూ. 42 కోట్ల విలువైన  504 గోల్డ్ బార్స్ ని పట్టేశారు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 29, 2020 | 7:10 PM

ఢిల్లీరైల్వే స్టేషన్లో భారీగా స్మగుల్డ్ గోల్డ్ పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ ) అధికారులు చాకచక్యంగా నిఘా వేసి రూ. 42 కోట్ల విలువైన 504 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాలో 8 మందిని అరెస్టు చేశారు. ఈ బంగారు దొంగరవాణా నిగ్గు తేల్చేందుకు అధికారులు సుమారు నెలరోజులపాటు నిఘా పెట్టినట్టు తెలిసింది. నిన్న డిబ్రుగఢ్-న్యూఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు నుంచి దిగిన ఈ ఎనిమిది మందీ ఈ పుత్తడిని ఢిల్లీ, ముంబై, కోల్ కతా వంటి నగరాల్లో స్మగుల్ చేయడానికి ప్రయత్నించినట్టు సమాచారం. ఈ కేటుగాళ్లు ప్రత్యేకంగా ఎవరికీ అనుమానం రాకుండా ఉండేట్టు కుట్టించుకున్న దుస్తుల్లో ఈ బంగారు కడ్డీలను దాచినట్టు అధికారులు తెలిపారు. వీళ్ళు ఫేక్ ఆధార్ కార్డుతో ప్రయాణిస్తున్నారట.

మ్యాన్ మార్ నుంచి ఇండియాలోకి ఈ స్వర్ణాన్ని స్మగుల్ చేయబోయారని, మణిపూర్ లోని మోరేద్వారా ఇదంతా సాగుతోందని తెలిసింది. గౌహతి నుంచి ఈ స్మగ్లింగ్ సిండికేట్ తన కార్యకలాపాలను సాగిస్తున్నట్టు వెల్లడైంది. స్వాధీనం చేసుకున్న మేలిమి బంగారంపై విదేశీ మార్కింగ్స్ ఉన్నాయని, మొత్తం 82 కిలోలకు పైగా బరువు ఉన్నాయని సిబ్బంది చెప్పారు. అసలు దీని మార్కెట్ విలువ రూ. 43 కోట్లని కూడా వారు తెలిపారు.

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
'అక్షింతలు, తీర్థాలు, పులిహోరలతో మన కడుపు నిండుతుందా'..? కేసీఆర్
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!
ఇది మినీ ఏసీ భయ్యా.! కూల్.. కూల్‌గా కూలింగ్.. స్విచ్ ఆన్ చేస్తే!