విశాఖ యుద్దనౌకలో అగ్నిప్రమాదం.. కార్మికుడు మృతి

ముంబైలోని మజ్‌గావ్‌ నౌకా నిర్మాణ స్థావరంలో నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఊపిరాడకపోవడం, శరీరం కాలడంతో బజేంద్ర కుమార్ మృతి చెందాడని తెలిపింది. గాయాలపాలైన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మొత్తం ఎనిమిది […]

విశాఖ యుద్దనౌకలో అగ్నిప్రమాదం.. కార్మికుడు మృతి
Follow us

| Edited By:

Updated on: Jun 22, 2019 | 10:09 AM

ముంబైలోని మజ్‌గావ్‌ నౌకా నిర్మాణ స్థావరంలో నిర్మాణంలో ఉన్న విశాఖపట్నం యుద్ధనౌకలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ కార్మికుడు మృతి చెందగా.. మరో కార్మికుడు గాయపడినట్లు అధికారులు చెప్పారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు అగ్నిప్రమాదం జరిగిందని మజ్ గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఊపిరాడకపోవడం, శరీరం కాలడంతో బజేంద్ర కుమార్ మృతి చెందాడని తెలిపింది. గాయాలపాలైన మరో కార్మికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది. మొత్తం ఎనిమిది అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపుచేశారు. యుద్ధనౌకలోని రెండు, మూడు అంతస్థులకు మంటలు వ్యాపించాయి. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. విచారణ జరిపి వాస్తవాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??