లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎమ్మెల్యే ఆ పనిచేశాడని.. పోలీసులు ఏం చేశారంటే..

కరోనా దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొంటూ పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. గుంపులు గుంపులుగా ఉండరాదని.. కనీసం ఇద్దరి మధ్య మీటరుపైగా దూరం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది. కరోనా వ్యాప్తిని […]

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ఎమ్మెల్యే ఆ పనిచేశాడని.. పోలీసులు ఏం చేశారంటే..
Follow us

| Edited By:

Updated on: Mar 26, 2020 | 7:20 AM

కరోనా దేశ వ్యాప్తంగా ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 21 రోజులపాటు లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ డిస్టెన్స్ పాటించాలని. ఎప్పటికప్పుడు చేతులు కడుక్కొంటూ పరిశుభ్రంగా ఉండాలని సూచిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాదు.. గుంపులు గుంపులుగా ఉండరాదని.. కనీసం ఇద్దరి మధ్య మీటరుపైగా దూరం ఉండాలంటూ పలు సూచనలు చేసింది. అయితే ఈ నిబంధనలు ఉల్లంఘించిన ఓ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన పుదుచ్చేరిలో చోటుచేసుకుంది.

కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు పుదుచ్చేరిలో లాక్ డౌన్ విధించినా.. పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జాన్ కుమార్ తన ఇంటి సేవా కార్యక్రమం చేపట్టారు. 200 మంది ప్రజలకు కూరగాయల సంచులను వితరణ చేశారు. అయితే ప్రజలు ఇంటికే పరిమితం కావాలని లాక్‌డౌన్ విధిస్తే.. సదరు ఎమ్మెల్యే చేపట్టిన కార్యక్రమంతో ప్రజలంతా గుంపులు గుంపులుగా వచ్చి.. కూరగాయల సంచులను తీసుకున్నారు. లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారని.. దీంతో ఎమ్మెల్యే జాన్ కుమార్‌పై పుదుచ్చేరి పోలీసులు కేసు నమోదు చేశారు.

బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
బిర్యానీలో వాడే అనాస పువ్వుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
మారుతీ కారు లవర్స్‌కు గుడ్ న్యూస్..త్వరలోనే సెవెన్ సీటర్ ఈవీ కార్
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
కూతురు కోసం కోట్లు కుమ్మరిస్తున్న షారుఖ్ ఖాన్..
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
రైలులోకి ప్రవేశించిన అనుకోని అతిధి.. అంతలోనే ఊహించని ఘటన!
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
నేడు బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభ.. లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
7 మ్యాచ్‌లు, 6 ఓటములు.. ఇలా చేస్తేనే ప్లే‌ఆఫ్స్‌కు ఆర్‌సీబీ..
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
మార్కెట్‌ను షేక్ చేస్తున్న ఏథర్ రిజ్టా..450ఎస్ కంటే సూపర్ ఫీచర్లు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
పరగడున పచ్చి కొబ్బరి ముక్క తింటేచాలు.. ఆరోగ్య ప్రయోజనాలు
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
అమ్మతో కలిసి నవ్వులు చిందిస్తున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా..?
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..
మద్యం దుకాణాలు బంద్‌.. ఆదేశాలు జారీ చేసిన సీపీ..