గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కి రూ.50 వేల కోట్లు: కేంద్రమంత్రి

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌గా ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ స్కీం ద్వారా ఉపాధి అందించేందుకుగానూ రూ.50వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌కి రూ.50 వేల కోట్లు: కేంద్రమంత్రి
Follow us

|

Updated on: Jun 19, 2020 | 12:31 PM

దేశంలో లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకునేందుకు కేంద్ర ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 25 పథకాలను ఒకచోట చేర్చి గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌గా ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ స్కీం ద్వారా ఉపాధి అందించేందుకుగానూ రూ.50వేల కోట్లు విడుదల చేస్తున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్‌ వివరించారు. వీటితో దేశవ్యాప్తంగా 116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. తద్వారా స్వగ్రామాలకు చేరిన వలస కూలీలకు చేతినిండా పనితో పాటు ఆర్థిక వృద్ది చెందుతారన్నారు. దేశ వ్యాప్తంగా 25 రకాల పనులకు ఈ స్కీంను వర్తింపజేస్తున్నామన్న మంత్రి.. కూలీలందరికీ పనితో పాటు సంపద పెరిగి, గ్రామీణాభివృద్ధి లక్ష్యం నెరవేరుతుందన్నారు. బీహార్‌, ఝార్ఖండ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, మ ధ్యప్రదేశ్‌, ఒడిశా, రాజస్తాన్‌లోని 116 జిల్లాల్లోని వలసకూలీలకు ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నామన్న మంత్రి.. వారి వారి స్కిల్ వెలికితీసి అయా రంగాల వారిగా పని కల్పిస్తామన్నారు. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేస్తాయని ఆమె పేర్కొన్నారు.

30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు