బీహార్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 78 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు గానూ మొత్తం

బీహార్ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం
Follow us

| Edited By:

Updated on: Nov 07, 2020 | 7:24 AM

Bihar Final Phase Election: బీహార్ అసెంబ్లీ ఎన్నికల చివరి విడత పోలింగ్ ప్రారంభం అయ్యింది. మొత్తం 78 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ స్థానాలకు గానూ మొత్తం 1,204 మంది బరిలో ఉన్నారు. వారిలో 8 మంది జేడీయూ, నలుగురు బీజేపీ సిట్టింగ్ మంత్రులు ఉన్నారు. ఈ విడతలో 2.35 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఈ సాయంత్రానికి పోలింగ్ ముగియనుండగా.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆ తరువాత విడుదల కానున్నాయి.

Read More:

Bigg Boss 4: కెప్టెన్‌గా ‘మాస్టర్’ కొత్త రూల్స్‌.. షాకైన ఇంటి సభ్యులు

వాట్సప్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. “ఇక ఇలా చేయవచ్చు”

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.