దారుణం.. టీ పెట్టలేదంటూ భర్తని కట్టేసి కొట్టిన భార్య..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రైం రేటు తగ్గిందని అంతా అనుకున్నారు. కానీ పలుచోట్ల జరగాల్సిన  దారుణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌ ప్రాంతంలో తేనీరు రెడీ చేసే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త టీ పెట్టమంటూ భార్యను అడిగాడు. అయితే ఆమె టీ పెట్టేందుకు […]

దారుణం.. టీ పెట్టలేదంటూ భర్తని కట్టేసి కొట్టిన భార్య..!
Follow us

| Edited By:

Updated on: May 07, 2020 | 6:40 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో దాదపు అంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ క్రమంలో క్రైం రేటు తగ్గిందని అంతా అనుకున్నారు. కానీ పలుచోట్ల జరగాల్సిన  దారుణాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని ఘజియాబాద్‌ ప్రాంతంలో తేనీరు రెడీ చేసే విషయంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన వివాదం.. చివరకు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త టీ పెట్టమంటూ భార్యను అడిగాడు. అయితే ఆమె టీ పెట్టేందుకు నో చెప్తూ.. నువ్వే పెట్టుకో అంటూ భర్తకు చెప్పింది. ఈ విషయంలో తెలత్తిన చిన్నవిషయం.. పెద్ద గోడవకు దారితీసింది. ఈ క్రమంలో సదరు మహిళ.. తన సోదరుడితో పాటు.. మరో ఇద్దర్ని పిలిచింది. వారు వచ్చాక.. తన భర్తను కట్టేసి.. తీవ్రంగా కోట్టింది. దీంతో ఈ ఘటనను గమనించిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. బాధితుడిని వారి బారి నుంచి రక్షించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
సీఎం కొడుకుపై విరుచుకుపడ్డ స్టార్ హీరో.! చెప్పడానికి మీరెవరు అంటూ
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
శేఖర్ మాస్టర్ కు ధైర్యం చెబుతున్న నెటిజన్స్.! వీడియో..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
డార్లింగ్ ప్రభా ఇది మీకు మాత్రమే! వీణా శ్రీవాణి స్పెషల్ గిఫ్ట్..
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
ఒక్క ఆంధ్రలోనే 100 కోట్లు దటీజ్ ప్రభాస్‌|భార్యా భర్తల బంధం చెర్రీ
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
విమాన ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.! రూ.349కే విమాన ప్రయాణం.!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
14 వేల మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్న టెస్లా!
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
అమెజాన్ 'బజార్' వచ్చేసింది.. ఇక్కడ అన్నీ చవక.. వీటికి పోటీగా..
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
ఈ టిప్స్ పాటిస్తే .. ఎంత ఎండలోనైనా ఊటీలో ఉన్నట్టే ఉంటుంది.
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
తిరుమల వెంకన్న భక్తులకు గుడ్ న్యూస్.! ఏప్రిల్‌ 18న ఉదయం 10 గంటలకు
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..
లోన్ యాప్‌ల ఆగడాలకు చెక్ పెట్టడానికి డిజిటల్‌ అస్త్రం..