బ్రేకింగ్ న్యూస్ : సగం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ‘వర్క్​ ఫ్రమ్​ హోమ్​’

కరోనా వైరస్ ఇండియాలో విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌లో సగం మందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించమని ఆదేశాలు జారీ చేసింది. మిగిలినవారు కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి స్టేజ్-2 దశలో ఉంది. కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులలో 50 శాతం మంది ప్రతిరోజూ కార్యాలయానికి హాజరు కావాలి. మిగిలిన 50 శాతం సిబ్బంది ఇంటి నుండి […]

బ్రేకింగ్ న్యూస్ : సగం మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 'వర్క్​ ఫ్రమ్​ హోమ్​'
Follow us

|

Updated on: Mar 19, 2020 | 3:20 PM

కరోనా వైరస్ ఇండియాలో విజృంభిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్‌లో సగం మందిని ఇంటి నుంచే విధులు నిర్వర్తించమని ఆదేశాలు జారీ చేసింది. మిగిలినవారు కార్యాలయాలకు హాజరుకావాలని పేర్కొంది. ప్రస్తుతం ఇండియాలో కరోనా వైరస్ మహమ్మారి స్టేజ్-2 దశలో ఉంది.

కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్ ప్రకారం..గ్రూప్ బి, గ్రూప్ సి ఉద్యోగులలో 50 శాతం మంది ప్రతిరోజూ కార్యాలయానికి హాజరు కావాలి. మిగిలిన 50 శాతం సిబ్బంది ఇంటి నుండి పని చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఉద్యోగుల పని గంటలను మార్చాలని కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదుల మంత్రిత్వ శాఖ గురువారం తెలియజేసింది. రూపొందించిన జాబితా ప్రకారం ఒక నిర్దిష్ట రోజు ఇంటి నుండి పని చేయబోయే కేంద్ర ప్రభుత్వ అధికారులు, టెలిఫోన్, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ల ద్వారా అన్ని సమయాల్లో అందుబాటులో ఉండాలి.  ఏదైనా అత్యవసర పని కోసం పిలిస్తే, వారు కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుందని ప్రభుత్వ నోటిఫికేషన్ తెలిపింది.

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
ఎన్నికల వేళ తెరపైకి కృష్ణాజలాల వివాదం.. మాజీ మంత్రి కీలక వ్యాఖ్య
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.
చరణ్‌కు రూ.70 కోట్లు, NTRకి రూ.50 కోట్లు | మహేష్‌ న్యూ లుక్.