గజగజ వణుకుతున్న పాక్.. సరిహద్దుల్లో విమానాలతో నిరంతర గస్తీ..

పాకిస్థాన్ దేశంలోపల కరోనాతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తన వక్రబుద్దితో నిత్యం భారత దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ.. కరోనా కాలంలో కూడా దుశ్చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో కూడా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. అదే సమయంలో ఉగ్రవాదుల్ని ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. గత నెలన్నర వ్యవధిలో దాదాపు ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే అదేసమయంలో హంద్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి […]

గజగజ వణుకుతున్న పాక్.. సరిహద్దుల్లో విమానాలతో నిరంతర గస్తీ..
Follow us

| Edited By:

Updated on: May 10, 2020 | 5:00 PM

పాకిస్థాన్ దేశంలోపల కరోనాతో వణికిపోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు తన వక్రబుద్దితో నిత్యం భారత దేశంలోకి ఉగ్రవాదులను ఎగదోస్తూ.. కరోనా కాలంలో కూడా దుశ్చర్యలకు పాల్పడిన సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్ సమయంలో కూడా నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ.. అదే సమయంలో ఉగ్రవాదుల్ని ఎగదోసే ప్రయత్నాలు చేస్తోంది. గత నెలన్నర వ్యవధిలో దాదాపు ముప్పై మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే అదేసమయంలో హంద్వారాలో ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి జరపడంతో.. ఆర్మీ కల్నల్‌తో సహా.. ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఆ తర్వాత భారత ఆర్మీ ఉగ్రవాదుల కోసం కూంబింగ్ తీవ్ర తరం చేసింది. ఈ క్రమంలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది కూడా హతమవ్వడంతో.. పాకిస్థాన్‌కు వెన్నులో వణుకు పుట్టింది. భారత్ ఎప్పుడు తమపై ప్రతీకారం తీర్చుకుంటుందోనన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ.. సరిహద్దుల్లో యుద్ధ విమానాల ద్వారా గస్తీ పెంచింది. రోజువారీ విమానాలతో పాటు ఎఫ్ -16, జేఎఫ్-17 వంటి యుద్ధ విమానాలతో గస్తీ ముమ్మరం చేసింది.

ఇదిలా ఉంటే.. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు సైన్యంపై పెద్ద ఎత్తున దాడి జరిపినప్పుడల్లా.. పాక్‌ వణికిపోతోంది. యూరీలోని సైనిక శిబిరంపై దాడి, పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ జవాన్లపై ఆత్మాహుతి దాడి జరిగినప్పుడు.. భారత్ రెండు సార్లు సర్జికల్ స్ట్రైక్, ఎయిర్ స్ట్రైక్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పాక్ ఇప్పుడు కూడా భయపడుతోంది. అయితే మరోవైపు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా జమ్మూకశ్మీర్‌లో భద్రతా పరిస్థితులపై అక్కడే ఉండి రివ్యూ నిర్వహించడంతో.. పాక్ ప్రభుత్వం గజగజ వణుకుతోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు