పోలీసులను చూసి భార్యను నడిరోడ్డు మీద వదిలేసి పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..?

పోలీసులు పట్టుకుంటారని భయపడి భార్యను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు.

పోలీసులను చూసి భార్యను నడిరోడ్డు మీద వదిలేసి పారిపోయిన భర్త.. అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు..?
Follow us

|

Updated on: Jan 11, 2021 | 5:16 AM

రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి పోలీసులు పట్టుకుంటారని భయపడి భార్యను రోడ్డుపై వదిలేసి పారిపోయాడు. తీరా పోలీసులు అతని గురించి తెలుసుకుని వెతికి మరీ భార్య వద్దకు చేర్చారు. ఈ ఘటన శంషాబాద్ మండలంలోని తొండుపల్లి ఓఆర్ఆర్ జంక్షన్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన రాజు.. భార్య సీతతో కలిసి శంషాబాద్‌ నుంచి షాద్‌నగర్‌ వైపు బైక్‌పై వెళ్తున్నాడు. అయితే, అప్పటికే రాజు మద్యం సేవించి ఉన్నాడు. తొండుపల్లి ఔటర్‌ రింగ్‌రోడ్డు జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది గమనించిన రాజు తానూ పట్టుబడటం ఖాయం అనుకున్నాడు. భార్యను బైక్ నుంచి కిందకు దించిన రాజు పరారయ్యాడు. దీంతో ఆమె రోడ్డుపై నిలబడి ఏడుస్తుండగా గమనించిన పోలీసులు.. దగ్గరకు వెళ్లి ఆరా తీశారు. ఆమె జరిగిన విషయం చెప్పడంతో రాజును వెతికి పట్టుకొచ్చారు. రాజును తీవ్రంగా మందలించిన పోలీసులు దంపతులిద్దరిని అక్కడి నుంచి పంపించేశారు.

రాజేంద్రనగర్‌లో దారుణం.. ఓ వ్యక్తిని వెంబడించి కత్తులతో హతమార్చిన దుండగులు

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..