ప్రధాని మోదీపై పోటీకి 111 మంది రైతులు
తమిళనాడు : పంటలకు మద్దతు ధర, పంట రుణాల రద్దు, రైతులకు పింఛను, వ్యక్తిగత బీమా అందిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ను డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో 111 మంది చొప్పున తమిళనాడు రైతులు బరిలోకి దిగుతారని అన్నారు.
తమిళనాడు : పంటలకు మద్దతు ధర, పంట రుణాల రద్దు, రైతులకు పింఛను, వ్యక్తిగత బీమా అందిస్తామని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని జాతీయ దక్షిణ భారత నదుల అనుసంధాన రైతుల సంఘం అధ్యక్షుడు అయ్యాకణ్ను డిమాండ్ చేశారు. అలా చేయకుంటే.. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో 111 మంది చొప్పున తమిళనాడు రైతులు బరిలోకి దిగుతారని అన్నారు.