తెలుగు వార్తలు » ఎంటర్టైన్మెంట్ » టాలీవుడ్ » Page 935
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..ఈ నేమ్కు తెలుగు సినీ చరిత్రలో ఒక సపరేట్ ఇమేజ్ ఉంది. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా ఆయనకున్న ఫ్యాన్ బేస్ ఎప్పటికి చెక్కుచెదరదు. ప్రభాస్కి డైహార్డ్ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారనడంలో సందేహం లేదు. బాహుబలి మూవీ తర్వాత ప్రభాస్ ఇమేజ్ నేషనల్ వైడ్కి పాకింది. ఇంటర్నేషనల్ లెవల్లో చాలా కంట్రీస్లో బాహుబలి
దక్షిణాది హీరోల చిత్రాలపై ఉత్తరాది పెత్తనం మరోసారి బట్టబయలైంది. ఎంతో కష్టపడి రెండు సంవత్సరాల పాటు తీసిన ప్రభాస్ సాహో చిత్రంపై బాలీవుడ్ విష ప్రచారానికి తెరతీసింది. నార్త్ ఇండస్ట్రీ ఆక్రోశం ఒక్కొక్కటిగా బయటపడుతోంది. బాలీవుడ్లో మంచి పేరున్న సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ వ్యాఖ్యలు దీనికి ఉదాహరణగా నిలిచాయి. రెండేళ్ల పా
విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మురళీ శర్మ చివరిసారిగా రణరంగంలో సినిమాలో కనిపించారు. ఏ పాత్రలోనైనా ఆయన ఇట్టే ఒదిగిపోతాడు. ఒక సాహోలోనూ మంచి పాత్ర దక్కింది. ఈ సినిమాలో మురళి శర్మ పోలీస్ ఆఫీసర్గా నటించారు. ఈ సందర్భంగా తన అనుభవాలను మీడియాతో పంచుకున్నారు. బాహుబలితో ప్రభాస్ చాలా ఎత్తుకు ఎదిగిపోయాడని మురళి శర్మ అన్�
రెండు సంవత్సరాలుగా ఎప్పుడెప్పుడా అని రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎదురు చూసిన టైం వచ్చేసింది. ప్రభాస్ నటించిన ‘సాహో’ ప్రపంచవ్యాప్తంగా సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది. దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ నిర్మించింది. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ రివ్యూను ఉమైర్ సందూ ఇచ్చాడు. ఈ రోజు చూసిన క
అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న ప్రభాస్ ‘సాహో’ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. భారీ బడ్జెట్తో యాక్షన్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్ర ప్రీమియర్ షోలు పలుచోట్ల పడ్డాయి. దీంతో ఆయా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. కాగా సినిమాను చూసిన అభిమానులు, సాధారణ ప్రేక్షకులు మూవీపై తమ అభిప్రాయాన్ని చెబుతున్నారు. ప్రభాస్ ఖా�
యంగ్ రెబల్స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. బాహుబలి లాంటి హిట్ తరువాత అతడు నటించిన ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహించగా.. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో నిర్మించింది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించగా.. జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్, వెన్నెల కిశోర్, మురళీ శర్మ, మం�
రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు రెండేళ్లుగా ఎప్పెడెప్పుడా అని ఎదురుచూసిన రోజు వచ్చేసింది. ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ సాహో ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. రన్ రాజా రన్ ఫేమ్ సుజేత్ దర్శకత్వం వహించిన సాహో చిత్రం తెలుగుతోపాటు హిందీ, కనడ, తమిళం, మలయాళ భాషల్లో మొత్తం 10 వేల స్క్రీన్లపై రిలీజ్ అయింది. బాహుబలి తర్వాత ప్రభా�
కన్నడ సినీరంగంలో యష్ హీరోగా తెరకెక్కిన కేజీఎఫ్ తెలుగు, హిందీ, తమిళ భాషల్లోనూ ఘన విజయం సాధించిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో కేజీఎఫ్ 2పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా భారీ తారాగణంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. తాజాగా ఈ సినిమాకు కోర్టు షాక్ ఇచ్చింది. ప్రస్త�
రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా భారీ బడ్జెట్తో నిర్మితమైన యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. రేపు రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్తో పాటు సాంగ్స్ ప్రోమోస్ ఫ్యాన్స్ను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఇదే ‘సాహో’ సినిమా కథంటూ ఓ స్టోరీలైన్ ఇప్ప�
‘బాహుబలి’ సినిమా తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ నుంచి వస్తున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘సాహో’. ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇక చిత్ర టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రోమోస్కు విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపధ్యంలో సినిమా సెన్సార్ కాపీ చూసిన ఉమేర్ సంధూ సినిమాపై తన అభిప్రాయాన్ని వెల్లడించార
