ఓకే చెప్పిన ‘ఎఫ్‌ 2’ భామలు.. మరి హీరోల మాటేంటి!

వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.

ఓకే చెప్పిన 'ఎఫ్‌ 2' భామలు.. మరి హీరోల మాటేంటి!
Follow us

| Edited By:

Updated on: Sep 04, 2020 | 7:10 PM

F2 sequel movie: వెంకటేష్‌, వరుణ్ తేజ్‌లతో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఎఫ్‌ 2 మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లను రాబట్టింది. కాగా ఈ సినిమాకు సీక్వెల్‌ని తెరకెక్కిస్తానంటూ అప్పుడే ప్రకటించిన అనిల్ రావిపూడి, ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఈ దర్శకుడి తదుపరి చిత్రం ఇంకా ఏ హీరోతో కన్ఫర్మ్ అవ్వకపోగా.. తాజా సమాచారం ప్రకారం ఎఫ్‌ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు ఆయన రెడీ అవుతున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో ఎఫ్‌ 2లో నటించిన వారినే సీక్వెల్‌లో తీసుకోవాలనుకుంటోన్న అనిల్‌.. ఆ స్క్రిప్ట్‌ని పూర్తి చేసి హీరోయిన్లు తమన్నా, మెహ్రీన్‌లకు వినిపించారట. వారిద్దరికి ఈ స్క్రిప్ట్‌ బాగా నచ్చిందట. ఇక ఇప్పుడు ఆ స్ట్రిప్ట్‌ను హీరోలకు వినిపించే పనిలో ఉన్నారట. వారిద్దరు ఓకే చెప్పి, డేట్లు ఇచ్చేస్తే.. త్వరలోనే ఎఫ్ 2 సీక్వెల్‌ను తెరకెక్కించేందుకు అనిల్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కాగా ఎఫ్ 2‌ని నిర్మించిన దిల్ రాజునే ఈ సీక్వెల్‌కి కూడా నిర్మాతగా వ్యవహరించబోతున్నారు.

Read More:

పవన్ కోసం కలిసిన ఆ ఇద్దరు..!

‘బిగ్‌బాస్’ నిర్వాహకులకు షాక్‌‌.. మరో కంటెస్టెంట్‌ ఔట్‌!

తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..