హఫీజ్‌, జకీర్‌ల ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు

ఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్, ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగం సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్ లోని 14 ఆస్తులు లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠానాయకుడు హఫీజ్‌ సయీద్‌కు చెందినవిగా భావిస్తున్నారు. వీటిలో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద ఇళ్లు, ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ కు చెందిన వ్యాపారవేత్త జహోర్ అహ్మద్ షా వటాలీకి బినామీగా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి […]

హఫీజ్‌, జకీర్‌ల ఆస్తుల జప్తునకు ఈడీ సన్నాహాలు
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 7:49 AM

ఢిల్లీ: లష్కరే తోయిబా ఉగ్రవాద నాయకుడు హఫీజ్ సయీద్, ఇస్లామిక్ మతబోధకుడు జకీర్ నాయక్ కు చెందిన ఆస్తులను సీజ్ చేసేందుకు ఎన్ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ రంగం సిద్ధం చేసింది. జమ్ముకశ్మీర్ లోని 14 ఆస్తులు లష్కరే తోయిబా ఉగ్రవాద ముఠానాయకుడు హఫీజ్‌ సయీద్‌కు చెందినవిగా భావిస్తున్నారు. వీటిలో పెద్ద పెద్ద బంగ్లాలు, పెద్ద ఇళ్లు, ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ కు చెందిన వ్యాపారవేత్త జహోర్ అహ్మద్ షా వటాలీకి బినామీగా ఉన్నట్లు తెలిపారు. ఉగ్రవాదానికి నిధులందిస్తున్న అభియోగంపై వటాలీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) గత ఏడాది ఆగస్టులో అరెస్టు చేసింది. వివాదాస్పద ఇస్లామిక్‌ మత బోధకుడు జకీర్‌ నాయక్‌కు చెందిన రూ. 51 కోట్ల ఆస్తులను గుర్తించిన ఈడీ వాటిని జప్తు చేసేందుకు కూడా సన్నాహాలు చేస్తోంది.

ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు