జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఈ తెల్లవారుజామున షోపియాన్‌లోని ఓ ఇంట్లో దాక్కుని భద్రతా బలగాలపై వారు కాల్పులకు పాల్పడ్డారు. దానితో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టారు.    

జమ్మూకాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదుల హతం!
Follow us

|

Updated on: Jun 03, 2019 | 7:10 AM

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి తెగబడ్డారు. ఈ తెల్లవారుజామున షోపియాన్‌లోని ఓ ఇంట్లో దాక్కుని భద్రతా బలగాలపై వారు కాల్పులకు పాల్పడ్డారు. దానితో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించారు. ఇరు వర్గాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. కాగా మరింత మంది ఉగ్రవాదులు ఉన్నారన్న అనుమానంతో భద్రతా బలగాలు ముమ్మర గాలింపు చేపట్టారు.

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు