మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం..కొత్తపల్లి ఎస్సై సస్పెండ్
తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్ మురళీ మోహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు సస్పెండ్ చేశారు
Kothapalli SI Murali Mohan: తూర్పు గోదావరి జిల్లా కొత్తపల్లి పోలీస్ స్టేషన్ ఎస్సై ఆర్ మురళీ మోహన్ని ఏలూరు రేంజ్ డీఐజీ కెవి మోహన్ రావు సస్పెండ్ చేశారు. అన్నవరం పోలీస్ స్టేషన్లో గతంలో ఓ మహిళ అదృశ్యం కేసు విచారణలో అలసత్వం వహించడంపై మోహన్ రావు ఈ చర్యలు తీసుకున్నారు. ఇక ఇదే కేసులో రాజమండ్రి అర్బన్ సీఐగా పనిచేస్తున్న ఏ సన్యాసి రావుకి మోహన్ రావు చార్జి మెమో జారీ చేశారు. గతంలో సన్యాసిరావ ప్రత్తిపాడు సర్కిల్ సీఐగా పనిచేశారు.
Read More:
నేడు సీఎం జగన్ని కలవనున్న దివ్య తల్లిదండ్రులు