Crude Bombs: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు హోరాహోరిగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే నాలుగు విడతల ఎన్నికలు ముగిశాయి. ఇంకా
పశ్చిమ్బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కేంద్ర ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది 24గంటల పాటు ఎలాంటి ఎన్నికల ప్రచారంలో పాల్గొనవద్దని ఎన్నికల సంఘం నిషేధం విధించింది.
West Bengal Election : పశ్చిమ బెంగాల్లో ఇవాళ ముమ్మర ప్రచారం నిర్వహించారు ప్రధాని మోదీ...
ప్రధాని నరేంద్ర మోదీ ప్రజాదరణ కలిగిన నేత అని, అందుకే ప్రధాని పదవిలో ఉన్నారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రశంసించారు.
వెస్ట్ బెంగాల్ లో ఎన్నికలు హోరా హోరీగా సాగుతున్నాయి. అక్కడ అధికార తృణమూల్ కాంగ్రెస్.. భారతీయా జనతా పార్టీ ఎన్నికల్లో నువ్వా..నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ప్రజల నుంచి మద్దతు కూడ గట్టేందుకు.. ఓట్లను కొల్ల గొట్టేందుకు ఎటువంటి అవకాశం దొరికినా వదలడం లేదు.
West Bengal poll violence : బెంగాల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు..
బెంగాల్ ఎన్నికలు రణరంగాన్ని తలపించాయి. ఓటేసే పండగ నాడు బెంగాలీలకు నల్లగుర్తు కన్నా ఎర్రగుర్తును ఎక్కువగా చూశారు. బీజేపీ- టీఎంసీ మధ్య సాగుతున్న మసాలా డైలాగ్వార్.. ఎలక్షన్ హీట్ను పెంచేసింది.
4 Shot Dead In West Bengal: పశ్చిమ బెంగాల్లో హింసాత్మక ఘర్షణలు కొనసాగుతూనే ఉన్నాయి. బెంగాల్లో ఈరోజు జరుగుతున్న
పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా పేర్కొన్నారు. ఇదే అంశం టీఎంసీ అంతర్గత సర్వేలలో వెల్లడైందన్నారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, అధికార తృణాముల్ కాంగ్రెస్ పార్టీ ఆ రాష్ట్రంలోని మైనార్టీలకు చేసిందేమీ లేదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎద్దేవా చేశారు. బీజేపీకి అమ్ముడుపోయిన వ్యక్తులు బెంగాల్లో మైనార్టీల మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని...
