తెలుగు వార్తలు » ఎన్నికలు - 2021 » Page 2
బెంగాల్ ఎన్నికల్లో మహిళల ఓట్లు కీలకంగా అన్ని పార్టీలు భావించాయి. అందుకోసమే అటు అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసి) అటు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రెండు పార్టీలు తమ మ్యానిఫెస్టోలలో మహిళలకు అనేక వాగ్దానాలు చేశాయి.
West Bengal Elections 2021 : ఆకాశాన్నంటుతోన్న కోవిడ్ -19 కేసులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే కారణమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు...
Mamata Banerjee: పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధికార టీఎంసీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ తరుణంలో బెంగాల్ ముఖ్య మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్
తన ఫోన్ సంభాషణలను బీజేపీ నేతలు ట్యాప్ చేస్తున్నారని బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన నేత ఒకరితో తాను జరిపిన సంభాషణ తాలూకు ఆడియో క్లిప్ ను బీజేపీ విడుదల చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ 84.32 శాతం మంది ఓటర్లు ఓటు వేసినట్లు ఎన్నికల అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆరోపణలు, ఫిర్యాదులు, తీవ్ర ఉత్కంఠ పరిస్థితుల నడుమ.. తిరుపతి బైపోల్ పోలింగ్ ముగిసింది. 7గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారిని ఓటేసేందుకు అనుమతిచ్చారు.
West Bengal Assembly Election Highlights: మొత్తం 8 విడతలుగా.. సుదీర్ఘంగా సాగుతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లో ఐదో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
తిరుపతి ఉప ఎన్నికను ఓ ప్రహసనంగా మర్చేశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
తిరుపతి ఉప ఎన్నికలో దొంగ ఓట్ల కలకలం సృష్టిస్తోంది. దొంగ ఓట్లు వేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు చేయనున్నారు టీడీపీ నేతలు.
