Assam Elections exit Poll Results 2021: సుదీర్ఘ ఎన్నికల సంగ్రామం ముగిసింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ప్రజలు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించేశారు.
5 State elections’ exit Poll Results 2021 LIVE Streaming: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడనుంది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్
Election 2021: ఓట్ల కోసం.. కోట్లు.. ఎన్నికల్లో ప్రలోభాల పర్వం ఏ స్థాయిలో ఉంటుందో మనం చూస్తూనే ఉన్నాం. కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో
West Bengal, Assam Election 2021 Phase 3 Voting Highlights: దేశంలోని నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం నేడు...
ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల్లో మంగళవారం మూడో ఫేజ్ పోలింగ్ జరగనుంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఒకే దశలో ఎన్నికలు పూర్తవుతుండగా.. బెంగాల్, అసోంలో మాత్రం 3వ విడత ఓటింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు పూర్తి చేసింది.
2021లో అతి పెద్ద ఎన్నికల పర్వం ప్రస్తుతం కొనసాగుతోంది. అయిదు అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతుండగా ఈ ఎన్నికల పర్వంలో ఏప్రిల్ ఆరో తేదీన కీలక ఘట్టమని..
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతానికి జరుగుతున్న ఎన్నికల సంగ్రామం తుది దశకు చేరుకుంది. పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
బాక్సా జిల్లాలోని తమూల్పూర్కు చేరుకున్న మోదీ.. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో తన ప్రసంగం మొదలుపెట్టారు. అయితే ఒక్కసారిగా మోదీ తన ప్రసంగాన్ని మధ్యలో ఆపివేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
Assam polls - Himanta Biswa Sarma: ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న నాయకులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝుళిపిస్తోంది. తాజాగా అసోం మంత్రి, బీజేపీ నాయకుడు హిమంత బిశ్వశర్మపై
Priyanka Gandhi Vadra: కాంగ్రెస్ ప్రచారానికి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ ఎన్నికల ప్రచారం అర్థాంతరంగా రద్దయ్యింది.