సుకుమార్‌తో విభేదాలు వచ్చాయి: మహేశ్ బాబు

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్‌తో తనకు క్రియేటీవ్ అంశాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మహేశ్ బాబు చెప్పారు. నేనొక్కడినే మూవీ తర్వాత సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని భావిస్తోన్న సమయంలో మహేశ్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే సుకుమార్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టుకు మహేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గొప్ప దర్శకుడిగా తాను సుకుమార్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను, 1 నేనొక్కడినే ఒక అద్భుతమైన సినిమా, […]

సుకుమార్‌తో విభేదాలు వచ్చాయి: మహేశ్ బాబు
Follow us

|

Updated on: Mar 05, 2019 | 10:16 AM

హైదరాబాద్: దర్శకుడు సుకుమార్‌తో తనకు క్రియేటీవ్ అంశాల విషయంలో వచ్చిన విభేదాల కారణంగా ఆయనతో చేయాల్సిన సినిమా ఆగిపోయిందని మహేశ్ బాబు చెప్పారు. నేనొక్కడినే మూవీ తర్వాత సుకుమార్, మహేశ్ బాబు కాంబినేషన్‌లో మరో చిత్రం వస్తుందని భావిస్తోన్న సమయంలో మహేశ్ బాబు ఈ విషయాన్ని వెల్లడించారు.

అయితే సుకుమార్ చేయబోతున్న కొత్త ప్రాజెక్టుకు మహేశ్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. గొప్ప దర్శకుడిగా తాను సుకుమార్‌ను ఎప్పుడూ గౌరవిస్తాను, 1 నేనొక్కడినే ఒక అద్భుతమైన సినిమా, ఆ సినిమాకు పని చేసినప్పుడు ప్రతి సందర్భాన్ని ఆశ్వాదించానని మహేశ్ అన్నారు.

సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో ఆర్య-3 తీస్తున్నట్టుగా మహాశివరాత్రి సందర్భంగా ప్రకటన వచ్చింది. ఈ నేపథ్యంలోనే సుకుమార్‌కు మహేశ్ బాబు ఆల్ ది బెస్ట్ చెప్పారు. భరత్ అనే నేను మూవీతో మహేశ్, రంగస్థలం మూవీతో సుకుమార్ హిట్‌ కొట్టిన సంగతి తెలిసిందే.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..