ఏపీలో 37 మంది డిఎస్పీలకు స్ధానచలనం

ఏపీలో ఒకేసారి 37 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా పెద్దఎత్తున వీరంతా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన 30 మంది మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ తెలిపారు. ఇదిలాఉంటే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన అధికారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్లే కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ నేతల అడుగుజాడల్లో నడిచినట్టుగా […]

ఏపీలో 37 మంది డిఎస్పీలకు స్ధానచలనం
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 3:28 PM

ఏపీలో ఒకేసారి 37 మంది డిఎస్పీలు బదిలీ అయ్యారు. ఎవ్వరూ ఊహించని విధంగా పెద్దఎత్తున వీరంతా ట్రాన్స్‌ఫర్ అయ్యారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ శుక్రవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన 30 మంది మంగళగిరిలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ తెలిపారు.

ఇదిలాఉంటే గత టీడీపీ ప్రభుత్వం హయాంలో కొందరు నేతలు తమకు నచ్చిన అధికారికి పోస్టింగ్‌లు ఇప్పించుకున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్లే కొంతమంది పోలీస్ అధికారులు టీడీపీ నేతల అడుగుజాడల్లో నడిచినట్టుగా విమర్శలు కూడా వచ్చాయి. ఈ నేపధ్యంలో వైసీపీ ప్రభుత్వం పోలీస్ వ్యవస్ధను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే డీజీపీ బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో మరికొంతమందికి కూడా స్ధానచలనం కలిగే అవకాశాలున్నట్టుగా సమాచారం.

ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
అనపర్తి టీడీపీలో అసంతృప్తి జ్వాలలు.. నల్లమిల్లి న్యాయ పోరాటం
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..