హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నుండి 50 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ముఠా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘనా దేశానికి చెందిన గెనెవివే అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడాలో కొకైన్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు […]

హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం
Follow us

| Edited By:

Updated on: Feb 22, 2019 | 7:35 AM

హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. విద్యార్థులే టార్గెట్ గా డ్రగ్స్ దందా చేస్తున్న ఓ మహిళను ఎక్సైజ్ శాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహిళ నుండి 50 గ్రాముల కొకైన్, ఇతర మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. గోవా కేంద్రంగా ముఠా మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘనా దేశానికి చెందిన గెనెవివే అనే మహిళను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ సోమాజీగూడాలో కొకైన్ అమ్ముతున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు ఓ హోటల్ పై దాడులు నిర్వహించారు. మహిళ దగ్గర ఉన్న డ్రగ్స్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని.. ఆమె పాస్ పోర్ట్ సీజ్ చేశారు.

సోమాజిగూడాలోని ఓ హోటల్ లో ఓయో యాప్ ద్వారా రూప్ బుక్ చేసుకుంది గెనెవినా. గోవాలో ఉన్న ఓ డ్రగ్స్ ముఠా సూచన మేరకు.. హైదారబాద్ లో ముందే సెలక్ట్ చేసిన వ్యక్తులకు కొకైన్ సప్లై చేసేందుకు సిద్ధమైంది ఆమె. తన కాల్ డేటాలో పలువురు కీలక వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తుంది. పట్టుబడ్డ డ్రగ్స్ విలువ సుమారు రూ.5 లక్షల విలువ ఉంటుందని ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..