శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కార్యనిర్వాహణాధికారి ఒకే రోజు రెండు శుభవార్తలు ప్రకటించారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో తొలిసారి పాల్గొన్న కొత్త ఈవో జవహర్ రెడ్డి భక్తులు కోరిన రెండు కోరికలపై సానుకూలంగా స్పందించారు.

శ్రీవారి భక్తులకు డబుల్ గుడ్‌న్యూస్
Follow us

|

Updated on: Nov 08, 2020 | 4:13 PM

Double good-news for Srivari devotees: తిరుమల శ్రీవారి భక్తులకు ఒకేసారి రెండు శుభవార్తలు తెలిపారు టీటీడీ కొత్త ఈవో జవహర్ రెడ్డి. ఆదివారం నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఈ శుభవార్తలను వెల్లడించారు జవహర్ రెడ్డి. తిరుమలలోని అన్నమయ్య భవన్ నుంచి డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో పాల్గొన్నారు టీటీడీ ఈవో. ‘‘ఈవోగా బాధ్యతలు చేపట్టిన తరువాత మొదటి సారి ఫోన్ ద్వారా 30 మంది భక్తుల సలహాలు, సూచనలు తీసుకున్నా.. సర్వదర్శన టోకెన్లు పెంచి మరింత మంది సామాన్య భక్తులకు స్వామి దర్శన భాగ్యం కల్పించాలని భక్తులు చాలా మంది కోరారు. వారి కోరికకు అనుగుణంగా త్వరలో సర్వదర్శన టోకెన్లను పెంచుతాం.. ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లను కూడా అదనంగా ఆన్ లైన్‌లో భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని భక్తులు కోరారు… దానిని కూడా టీటీడీ పరిశీలిస్తోంది. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం.. ’’ అని ఈవో జవహర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

నాదనీరాజన మండపంలో నిర్వహించే సుందరకాండ పారాయణానికి విశేషంగా భక్తుల నుండి స్పందన లభిస్తోందని ఈవో తెలిపారు. కరోనా సమయంలో భక్తుల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆలయంలో తీసుకున్న చర్యల పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేశారని ఆయనన్నారు. భక్తుల సౌకర్యాలు మరింత మెరుగు పరిచేందుకు టీటీడీ కృషి చేస్తోందని తెలిపారు. 16 గంటల పాటు సుందరకాండ పారాయణం నిర్వహించాలని భక్తులు కోరారని, సనాతన ధర్మ‌ ప్రచారానికి టీటీడీ పెద్ద ఎత్తున కృషి చేస్తుందని జవహర్ రెడ్డి వివరించారు.

ALSO READ: కేదార్‌నాథ్ చేరిన సంతోష్ సంకల్పం

ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు

ALSO READ: రెచ్చిపోయిన బైక్ రైడర్.. ఒకరి మృతి

ALSO READ: వాడికి ఉరేస్తేనే మాకు ఆత్మసంతృప్తి.. దివ్య పేరెంట్స్ సంచలన కామెంట్స్

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు