కోవిడ్ అంటే భయపడకండి, కర్నాటక సీఎం ఎడియూరప్ప

కోవిడ్-19 అంటే భయపడరాదని కర్నాటక సీఎం ఎడియూరప్ప పిలుపునిచ్చారు. అభివృధ్ది అనే 'మంత్రం' తో ఈ పాండమిక్ ని తరిమి 'సంక్షేమ రాష్ట్రం' గా కర్నాటకను తీర్చిదిద్దుతామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా..

కోవిడ్ అంటే భయపడకండి, కర్నాటక సీఎం ఎడియూరప్ప
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Aug 15, 2020 | 5:21 PM

కోవిడ్-19 అంటే భయపడరాదని కర్నాటక సీఎం ఎడియూరప్ప పిలుపునిచ్చారు. అభివృధ్ది అనే ‘మంత్రం’ తో ఈ పాండమిక్ ని తరిమి ‘సంక్షేమ రాష్ట్రం’ గా కర్నాటకను తీర్చిదిద్దుతామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం బెంగుళూరులో  తమ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. తనకు కూడా కోవిడ్ సోకిందని, అయితే పూర్తిగా కోలుకున్నానని చెప్పారు. ఈ సందర్భంగా మీకో మెసేజ్ ఇస్తున్నా..ఈ వైరస్ అంటే ఆందోళన చెందకండి.. భయపడకండి..ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంది. లక్షలాది మంది కోలుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇది కేవలం ఆరోగ్య రంగాన్నే కాక, పరిశ్రమల రంగాన్ని కూడా దెబ్బ తీసిందని, లాక్ డౌన్ కారణంగా ప్రతి జీవితంపైనా దెబ్బ కొట్టిందని 77 ఏళ్ళ ఎడియూరప్ప వ్యాఖ్యానించారు. అయితే ఇప్పుడిప్పుడే దేశం కోలుకుంటోందన్నారు.

అభివృధ్ది తో కూడిన ‘కల్యాణ కర్నాటక’ ను  తేవాలన్నదే తన అభిమతమని ఆయన చెప్పారు. కోవిడ్ వారియర్లకు ఆయన హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి కృషి, సేవా నిరతి ప్రశంసనీయమన్నారు. .మరి కొంత కాలంలో కరోనా వైరస్  విరుగుడు వ్యాక్సీన్ రాబోతోందని, ఈ పాండమిక్ నశించడం ఖాయమన్న విశ్వాసాన్నిఆయన వ్యక్తం చేశారు.

ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు