ఒక్క జిఫ్‌‌తో.. మీ వాట్సాప్‌ హ్యాక్ అయినట్లే..!

సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్.. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వాట్సాప్‌లో మాల్‌వేర్ బగ్ ప్రవేశించింది. ఇక ఈ బగ్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లలో రోజు ఎన్నో రకాల ఫోటోలను, వీడియోలు, మెసేజ్‌లు, జిఫ్‌ ఫైల్స్‌ను పంపిస్తుంటారు. వీటికి ఇప్పుడు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది. ఈ మాల్‌వేర్ బగ్.. […]

ఒక్క జిఫ్‌‌తో.. మీ వాట్సాప్‌ హ్యాక్ అయినట్లే..!
Follow us

|

Updated on: Oct 06, 2019 | 6:17 PM

సోషల్ మీడియా యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడూ కొత్త అప్డేట్స్.. సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు ఆ వాట్సాప్‌లో మాల్‌వేర్ బగ్ ప్రవేశించింది. ఇక ఈ బగ్ వల్ల సెక్యూరిటీ సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. యూజర్లు తమ వాట్సాప్ అకౌంట్లలో రోజు ఎన్నో రకాల ఫోటోలను, వీడియోలు, మెసేజ్‌లు, జిఫ్‌ ఫైల్స్‌ను పంపిస్తుంటారు. వీటికి ఇప్పుడు హ్యాకర్ల నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు సైబర్ సెల్ హెచ్చరిస్తోంది.

ఈ మాల్‌వేర్ బగ్.. ఫేక్ కంటెంట్ల ద్వారా ఫోన్ డివైస్‌లో ప్రవేశిస్తుందని.. దీనితో విలువైన డేటాను హ్యాకర్లు చోరీ చేస్తారని చెబుతున్నారు. అందువల్ల బగ్ ‌ఇష్యూ ఫిక్స్ అయ్యేవరకు ఎటువంటి అనుమానాస్పదమైన, ఫేక్ న్యూస్ లింకులను షేర్ చేయొద్దని సైబర్ సెల్ అధికారులు యూజర్లను విజ్ఞప్తి చేస్తున్నారు. అంతేకాక ప్రతి ఒక్కరు వాట్సాప్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న తర్వాత జిఫ్‌లను షేర్ చేయాలని సూచించారు. వాట్సాప్ వెర్షన్ 2.19.244 లో ఈ బగ్ ఉన్నట్టు గుర్తించారు. ఈ వెర్షన్ వాడే యూజర్లను వెంటనే కొత్త వెర్షన్ అప్ డేట్ చేసుకోవాలని సూచించింది.

గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
గ్రాట్యుటీ అంటే ఏమిటి? దీనిని ఎలా లెక్కిస్తారు..?
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
సీటు చిరిగింది - ఆఫీసు మండింది..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??