మాటల్లో కాదు.. మనం చేయాల్సింది చాలా ఉంది

షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు తమిళనాడు.. ఉత్తరాదిన జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అమ్మాయిలపై రెచ్చిపోయిన మానవ మృగాలు.. వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో అందరిలో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని అందరి వద్ద నుంచి డిమాండ్ […]

మాటల్లో కాదు.. మనం చేయాల్సింది చాలా ఉంది
Follow us

| Edited By:

Updated on: Dec 04, 2019 | 3:11 PM

షాద్‌నగర్‌లో యువ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా అందరినీ కలిచివేసింది. అంతేకాదు ఈ ఘటన జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే అటు తమిళనాడు.. ఉత్తరాదిన జార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. అమ్మాయిలపై రెచ్చిపోయిన మానవ మృగాలు.. వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. దీంతో అందరిలో ఆగ్రహావేశాలు పెల్లుబుతున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతి ఒక్కరు ఈ దారుణాలను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిందితులను ఉరి తీయాలని అందరి వద్ద నుంచి డిమాండ్ పెరుగుతోంది. ఇక శంషాబాద్ హత్య కేసు నిందితులను నిందితులను తమకు అప్పగించాలని.. వాళ్లకు తామే సరైన శిక్ష వేస్తామని వేల మంది ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఈ దారుణాలపై స్పందించారు. హైదరాబాద్‌లో యువ వైద్యురాలు, షంబాల్‌లో టీనేజీ అమ్మాయిపై హత్యాచారం ఘటన నన్ను చాలా బాధించాయి. ఈ హేయమైన చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేయడానికి మాటలు సరిపోవు. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు సమాజంలో ఉన్న మనం మాటల మాట్లాడటం కంటే చేయాల్సింది చాలా ఉంది. మన మైండ్‌సెట్ మారాలి. హింస వైపు వెళ్లకూడదు. మహిళలపై జరుగుతోన్న వేధింపులు ఆగాలి’’ అని ఆమె ట్వీట్ చేశారు.

కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..