వర్మ హ్యాపీ.. మరో గంటలో సెన్సార్ సర్టిఫికేట్..!
ఎట్టకేలకు రాంగోపాల్ వర్మ ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్ చేసేందుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో గంటలో కూడా… ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా.. సమచారం వచ్చింది. దీంతో.. డిసెంబర్ 12న అంటే.. గురువారం సినిమా రిలీజ్ అవబోతుందన్నమాట. ఎన్నో బ్రేకులు, ట్విస్ట్ల తర్వాత సినిమా రిలీజ్ కాబోతుంది. అటు ప్రేక్షకులు కూడా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని.. ఎదురు చూస్తున్నారు. నిజానికి […]
ఎట్టకేలకు రాంగోపాల్ వర్మ ఊపిరి పీల్చుకున్నారు. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా రిలీజ్ చేసేందుకు.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరో గంటలో కూడా… ఈ సినిమాకి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వనున్నట్లు అధికారికంగా.. సమచారం వచ్చింది. దీంతో.. డిసెంబర్ 12న అంటే.. గురువారం సినిమా రిలీజ్ అవబోతుందన్నమాట. ఎన్నో బ్రేకులు, ట్విస్ట్ల తర్వాత సినిమా రిలీజ్ కాబోతుంది. అటు ప్రేక్షకులు కూడా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని.. ఎదురు చూస్తున్నారు. నిజానికి ఈ సినిమా నవంబర్లోనే విడుదల కావలి. కానీ.. సినిమా టైటిల్స్.. సినిమా కంటెంట్ వివాదాస్పదంగా ఉండటంతో.. సినిమా రిలీజ్కి బ్రేకులు పడ్డాయి. కాగా.. ఈ సినిమాపై.. కేఏపాల్ కోడలు హైకోర్టులో కేసు వేశారు.