పంచకట్టులో నాకు వైఎస్సార్నే ఆదర్శం : రఘురామ కృష్ణం రాజు
‘తెలుగుదనం’ ఉట్టిపడేలా ఉండాలని నేను పంచె కట్టులో పార్లమెంటుకు వచ్చాను. ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే నాకు ఆదర్శమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇక నుంచి నేను రోజూ పంచకట్టుతో పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీరు సమస్య ఎక్కువగా ఉందని, ఇందుకు తను సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ కారణంగా తాగునీటి జలాలు కలుషితమైపోతున్నాయని అన్నారు. ఈ […]
‘తెలుగుదనం’ ఉట్టిపడేలా ఉండాలని నేను పంచె కట్టులో పార్లమెంటుకు వచ్చాను. ఇలా రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డినే నాకు ఆదర్శమని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు అన్నారు. ఇక నుంచి నేను రోజూ పంచకట్టుతో పార్లమెంటుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
గోదావరి జిల్లాలో ఎటు చూసినా నీరు సమస్య ఎక్కువగా ఉందని, ఇందుకు తను సిగ్గుపడుతున్నట్లు తెలిపారు. ఆక్వా కల్చర్ కారణంగా తాగునీటి జలాలు కలుషితమైపోతున్నాయని అన్నారు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చర్చిస్తామన్నారు నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృషం రాజు.