విశాఖ ఎయిర్ పోర్టులో సందడి చేసిన ధోని
ఈ నెల 24వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం విశాఖ చేరుకున్నారు ఎంఎస్ ధోని. ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏసీఏవీడీసీఏ క్రికెట్ మైదానంలో జరిగే మ్యాచ్ కోసం ముందుగానే విశాఖ చేరుకున్నాడు ధోని. మిగతా టీం మెంబర్స్ ఈ రోజు చేరుకోనున్నారు.
ఈ నెల 24వ తేదీన భారత్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ కోసం విశాఖ చేరుకున్నారు ఎంఎస్ ధోని. ఎయిర్ పోర్టులో ఆయనకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఏసీఏవీడీసీఏ క్రికెట్ మైదానంలో జరిగే మ్యాచ్ కోసం ముందుగానే విశాఖ చేరుకున్నాడు ధోని. మిగతా టీం మెంబర్స్ ఈ రోజు చేరుకోనున్నారు.