సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు : విచారణకు హాజరైన ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ

బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ సూసైడ్ కేసులో కరణ్‌ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు.

సుశాంత్ ఆత్మ‌హ‌త్య కేసు : విచారణకు హాజరైన ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ
Follow us

|

Updated on: Jul 29, 2020 | 9:34 AM

Sushant Singh Rajput case: బాలీవుడ్ హీరో సుశాంత్‌సింగ్ సూసైడ్ కేసులో కరణ్‌ జోహార్ ప్రొడ‌క్ష‌న్ హౌజ్ ధర్మ ప్రొడక్షన్‌ సీఈఓ అపూర్వ మెహతా విచారణకు హాజరయ్యారు. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు ముంబైలోని అంబోలి పీఎస్ కు చేరుకున్న మెహతా తన స్టేట్మెంట్ ఇచ్చారు. సుశాంత్‌సింగ్‌ బాంద్రాలోని తన ఇంట్లో జూన్‌ 14న ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జాక్వెలైన్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి నటించిన ‘డ్రైవ్ చిత్ర‌మే అతడి చ‌నిపోవ‌డానికి ముందు విడుదలైన చివరి చిత్రం. ధర్మ ప్రొడక్షన్‌ నిర్మించిన ఈ సినిమా గత నవంబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సినిమాకు సంబంధించి సుశాంత్ సింగ్ సైన్ చేసిన అగ్రిమెంట్ పేప‌ర్స్ కూడా అపుర్వ మెహతా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు స‌మాచారం.

ఈ కేసుకు సంబంధించి వచ్చేవారం ద‌ర్శ‌క‌నిర్మాత‌ కరణ్‌ జోహార్‌ను కూడా పోలీసులు విచారించనున్నట్లు తెలుస్తోంది. సుశాంత్ ఆత్మహత్య అనంతరం క‌ర‌ణ్ జోహార్ సోష‌ల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. కంగన రనౌత్‌తో పాటు పలువురు నటులు సైతం ఇండస్ట్రీలో నెపోటిజంపై ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. ఈ కేసుకు సంబంధించి ముంబై పోలీసులు ఇప్పటివరకు బాలీవుడ్‌కు చెందిన 40 మందిని విచారించారు. నిర్మాత మహేష్‌ భట్‌ కూడా సోమ‌వారం విచారణకు హాజరయ్యారు.

Sushant Singh Rajput Suicide Case Update: Dharma Productions CEO ...

Read More : తొమ్మిదో భ‌ర్త చేతిలో భార్య హ‌తం..విచార‌ణ‌లో విస్తుపోయే వాస్త‌వాలు

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు