పవన్‌కు షాక్.. జనసేనకు మరో కీలక నేత టాటా!

రాజకీయాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయనకు అనుకోని విధంగా షాకులు ఒక్కొక్కటిగా తగులుతూ వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు టాటా చెప్పేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధరణికోట వెంకటరమణ.. గురువారం ఆ పార్టీకి […]

పవన్‌కు షాక్.. జనసేనకు మరో కీలక నేత టాటా!
Follow us

|

Updated on: Oct 25, 2019 | 3:08 PM

రాజకీయాల్లో ఎన్ని అవరోధాలు ఎదురైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తున్నాడు. కానీ ఆయనకు అనుకోని విధంగా షాకులు ఒక్కొక్కటిగా తగులుతూ వస్తున్నాయి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనేకమంది కీలక నేతలు జనసేన పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ నాయకుడు జనసేనకు టాటా చెప్పేశారు.ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన తరపున జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ధరణికోట వెంకటరమణ.. గురువారం ఆ పార్టీకి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్నారు. ఎన్నికల తర్వాత జనసేనకు కీలకంగా మారిన ధరణికోట ఇటీవల జగ్గయ్యపేటలో బీజేపీ నిర్వహించిన బాపూజీ సంకల్పయాత్రకు మద్దుతు ఇవ్వగా… అదే తరుణంలో సుజనాచౌదరితో కూడా భేటీ అయ్యారు.

బీజేపీ పెద్దల నుంచి అనుమతి రావడంతో.. గురువారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ధరణికోట మాట్లాడుతూ.. బీజేపీ పార్టీ విధివిధానాలు అమోఘమని.. ఏపీలో అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని.. అందుకే జనసేనకు రాజీనామా చేశానని చెప్పారు’.

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు