చంద్రఘంటా దేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి

శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండు రోజుల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు... మూడోరోజు భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘంటాదేవి అని పురాణాలు చెబుతున్నాయి.

చంద్రఘంటా దేవి అలంకరణలో దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబాదేవి
Follow us

|

Updated on: Oct 19, 2020 | 10:28 PM

Devi Sarannavaratri Celebrations : శ్రీశైలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రెండు రోజుల్లో వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు… మూడోరోజు భ్రమరాంబాదేవి చంద్రఘంటా దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆదిపరాశక్తులో అమ్మవారి మూడోరూపం చంద్రఘంటాదేవి అని పురాణాలు చెబుతున్నాయి.

యుద్ధోన్ముఖురాలై సింహవాహనాన్ని అధిష్టించి పదిచేతుల్లో కుడివైపు ఐదింటిలో పద్మం, బాణం, ధనస్సు, అభయహస్తం, జపమాలలు, ఎడమవైపు చేతుల్లో త్రిశూలం, గద, ఖడ్గం, పంచముద్ర, కమండలాన్ని ధరించి భక్తులకు అమ్మవారు అభయమిచ్చారు. చంద్రఘంటా దేవిని పూజిస్తే కష్టాల నుంచి విముక్తి కలిగి, సౌమ్యం, వినమ్రత కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.

చంద్రఘంటా సమేతుడైన శ్రీశైలేశుడు రావణ భుజస్కంధాలపై విహరిస్తూ భక్తజన నిరాజనాలు అందుకున్నాడు. అక్కమహాదేవి అలంకార మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై స్వామిఅమ్మవార్లకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. మంగళవారం అమ్మవారు కుష్మాండ దుర్గా అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనుంది.

ఆలయ ఈఓ కేఎస్‌ రామారావుతోపాటు ఈఈ బాలమురళీకృష్ణ, చీఫ్‌ సెక్యూరిటీ అధికారి శ్రీహరి, పౌర సంబంధాల అధికారి శ్రీనివాసరావు, శ్రీశైల ప్రభ ఎడిటర్‌ అనిల్‌కుమార్‌, ఏఈఓ హరిదాస్‌, డి.మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ఆర్థిక సంవత్సరం డిసెంబర్ 31న కాకుండా మార్చితో ఎందుకు ముగుస్తుంది
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
ప్రేమించి పెళ్లి చేసుకుంటా.. అసలు విషయం బయట పెట్టిన విజయ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
కమిన్స్ వేసిన ఈ ప్లాన్ వల్లే హైదరాబాద్ గెలిచింది.. అందుకేగా!
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
ఐపీఎల్ పాయింట్ల పట్టిక.. ఆఖరి స్థానాల్లో ఆ టాప్ టీమ్స్
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ మార్గంలో చిరుతల సంచారం
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
గూడ్స్ ట్రైన్‌లో కుప్పలు తెప్పలుగా పార్సిళ్లు.. తెరిచి చూస్తే..
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు
రైతుల మంచి మనసు.. నదుల్లోకి బోరుబావుల​​ నీళ్లు