కరోనా రోగుల్ని తిప్పి పంపారో ! ఆస్పత్రులకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వార్నింగ్ !

ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి..

కరోనా రోగుల్ని తిప్పి పంపారో ! ఆస్పత్రులకు ఢిల్లీ  సీఎం అరవింద్ కేజ్రీవాల్  వార్నింగ్ !
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 06, 2020 | 5:41 PM

ఢిల్లీ లోని ఆసుపత్రుల్లో పడకల కొరత లేదని సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. చికిత్స కోసం వచ్ఛే కరోనా రోగులను ఏ ఆసుపత్రి అయినా పడకలు లేవని చెప్పి.. తిప్పి పంపివేస్తే సదరు ఆసుపత్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్ఛరించారు. రోగులకు అవసరమైన పడకలపై  నిఘా పెట్టేందుకు ప్రతి ప్రైవేటు ఆసుపత్రి వద్ద మెడికల్ ప్రొఫెషనల్స్ ని నియమిస్తామని ఆయన వెల్లడించారు. కొన్ని హాస్పిటల్స్ కావాలనే తప్పుడు పనులు చేస్తున్నాయి. బెడ్ ల కొరతను సాకుగా చూపి రోగుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది అని అన్నారాయన. పడకల కొరత వెనుక ఓ మాఫియాహస్తం ఉందని, దానికి కొన్ని పార్టీల మద్దతు ఉన్నట్టు చెప్పిన ఆయన.. ఆ పార్టీల నేతలు తమను రక్షిస్తారని ఈ మాఫియా ముఠా అనుకుంటే అది భ్రమే అవుతుందని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటింగ్ కి పాల్పడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు.  హాస్పిటల్స్ లో పడకల లభ్యతపై కరోనా రోగులకు సమాచారం తెలిపేందుకు ‘ఢిల్లీ కరోనా యాప్’ అనే పేరిట ఓ యాప్ ని కేజ్రీవాల్ ఇటీవలే లాంచ్ చేశారు.

దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
దంచి కొట్టిన కింగ్ కోహ్లీ.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే?
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
అర‌టిపండే కాదు..అర‌టికాయ తిన్నా అమృతమే..! లాభాలు తెలిస్తే..
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
గేమ్ ఛేంజర్ పాట రెస్పాన్స్ ఎలా ఉంది..? శంకర్ మార్క్ కనిపించిందా.?
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
ఏపీలో కాపు సామాజికవర్గాన్ని బీజేపీ పట్టించుకోలేదా? అసలు కారణం
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
చేపలకోసం వేసిన వలలో చిక్కకున్న భారీ ఆకారం.. వలను విప్పి చూస్తే
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
హెయిర్ స్ట్రెయిట్నింగ్‌ చేయించుకున్న మహిళకు కిడ్నీ ఫెయిల్యూర్..
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..