Breaking: డ్రగ్స్ కేసు.. నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటిసులు..

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ కేసులో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నలుగురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది.

Breaking: డ్రగ్స్ కేసు.. నలుగురు హీరోయిన్లకు ఎన్సీబీ నోటిసులు..
Follow us

|

Updated on: Sep 23, 2020 | 5:56 PM

డ్రగ్స్ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ కేసులో తాజాగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) నలుగురు హీరోయిన్లకు సమన్లు జారీ చేసింది. బాలీవుడ్ హీరోయిన్లు దీపికా పదుకోనే, సారా అలీఖాన్, శ్రద్దా కపూర్‌తో పాటు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు సమన్లు ఇచ్చిన ఎన్సీబీ.. మూడు రోజుల్లో హాజరు కావాలని నోటిసుల్లో పేర్కొంది. (Drugs Probe)

కాగా, సుశాంత్ మృతి కేసులో బయటపడిన డ్రగ్స్ కోణంపై ఎన్సీబీ అధికారులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసులో బాలీవుడ్ ఇండస్ట్రీతో ఉన్న సంబంధాలపై ఇప్పటికే పలువురిని ఎన్సీబీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. తాజాగా దీపికా పదుకోనే మేనేజర్ కరిష్మా ప్రకాష్‌ను ప్రశ్నించగా.. మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Also Read:

విద్యార్ధులకు గుడ్ న్యూస్.. స్కూల్‌కు వెళ్లకుండానే పది పరీక్షలు.?

శభాష్ సాయి తేజ్.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సుప్రీమ్ హీరో..

ఏపీ టీడీపీకి కొత్త అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు..

పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శ్రీశైలం వెళ్ళే భక్తులకు బీ అలర్ట్..!
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
శత్రువులతో చేతులు కలిపిన వాళ్లు వైయస్సార్‌ వారసులా?.. జగన్ ఫైర్
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
సమ్మర్‌లో తలనొప్పి వేధిస్తుందా.? ఇవి తింటే ఇట్టే చెక్‌ పెట్టొచ్చు
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
ఇంటర్‌ పరీక్షల్లో ఫెయిల్ అయ్యామనీ.. ఏడుగురు విద్యార్ధుల ఆత్మహత్య!
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
తమన్నాకు నోటీసులు పంపిన పోలీసులు..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
అబ్బాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇప్పుడు హీరోయిన్‎గా సంచలనం..
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
పోరు గడ్డ నుంచి కేసీఆర్ పోరుబాట..!
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
త్వరలో దోస్త్‌-2024 నోటిఫికేషన్‌..మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..
ఇంటర్నెట్ లేకుండానే వాట్సాప్‌లో షేరింగ్.. ఎలా పనిచేస్తుందంటే..